Sunday 8 October 2017

సంస్కృతం కూడా తమిళం నుంచే పుట్టిందా?జనని సంస్కృతమ్ము సకల భాషలకు అనేది అసత్యమా?

          నాకు ప్రాచీన చరిత్ర కోసం వెదుకుతున్నప్పుడల్లా మౌర్యసామ్రాజ్యం మ్యాపూ శాతవాహన సామ్రాజ్యం మ్యాపూ చూస్తుంటే ఒక డౌటు మళ్ళీ మళ్ళీ వొస్తుండేది - "కిందా పైనా కుడీ ఎడమా అన్ని ప్రాంతాల్నీ జయించినవాళ్ళు ఇప్పుడు తమిళనాడు,కేరళ రాష్ట్రాల ప్రాంతాన్ని ఎందుకు వదిలేశారు?" అని!

          శాతవాహనుల రాజ్యం మొదటినుంచీ ఆఖరువరకూ ఇలానే లేదు,కానీ అతి ఎక్కువ విస్తారం ఉన్నప్పటి మ్యాపు ఇది.ఎటూ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడే ఒక విషయం చెప్పాలి.మౌర్యవంశం చాణక్యుని శిష్యుడైన చంద్రగుప్త మౌర్యునితో క్రీ.పూ 322లో మొదలై క్రీ.పూ 187లో బృహధ్రధునితో ముగిసిపోయింది.మొత్తం 135 సంవత్సరాలు మాత్రమే!చంద్రగుప్తుడు->బిందుసారుడు->అశోకుడు-->బృహద్రధుడు -అయిదారు తరాలతో అయిపోయింది.వింధ్యకి దిగువన ఉన్న ప్రాంతాన్ని ఎక్కువకాలం తమ అధీనంలో ఉంచుకోలేకపోయారు.

          ఇక గుప్త సామ్రాజ్యం క్రీ.శ 320లో మొదటి చంద్రగుప్తుడితో మొదలై క్రీ.శ 550లో స్కందగుప్తుడితో అంతరించిపోయింది.మొత్తం 230 సంవత్సరాల కాలం!శ్రీగుప్తుడు(ఘటోత్కచుడు)->చంద్రగుప్తుడుI->సముద్రగుప్తుడు->రామగుప్తుడు->చంద్రగుప్తుడుII(విక్రమాదితుడు) ->కుమారగుప్తుడు->స్కందగుప్తుడు - ఏడు తరాలతో ముగిసిపోయింది!దక్షిణ భారతం మీద వీరి ప్రాభవం చాలా తక్కువ.

          ఇక శాతవాహనుల్లో మనకి తెలిసిన శ్రీముఖ శాతకర్ణి యొక్క జీవితకాలం దొరికిన శాసనాలను బట్టి క్రీ,పూ 271 అని తెలుస్తున్నది.ఆఖరి రాజైన 5వ పులోమావి క్రీ.శ 225 వరకు పరిపాలించాదని తెలుస్తున్నది.ఇప్పుడు మనం మొదటివాడు అని శ్రీముఖ శాతకర్ణిని గురించి చెబుతున్నది స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు అని మాత్రమే తప్ప అతనే మొదటి వాడు కాదు, వంశం అంతకు ముందునుంచే ఉంది - మౌర్యులకు సామంతరాజుల హోదాలో!అంటే, మొత్తం 500+ సంవత్సరాల కాలం పాటు ఉనికిలో ఉంది,పురాణాలు 30 మందికి పైన పేర్లని చెబుతున్నాయి. విస్తృతి చూస్తే ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్త్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలను ప్రభావితం చేయగలిగినంత ఉండి రెండు రాజధానుల్ని ఏర్పరచుకోవలసి వచ్చింది.అయినా మనం చిన్నప్పుడు మౌర్యసామ్రాజ్యం గురించీ స్వర్ణయుగం లాంటి గుప్తుల కాలం గురించీ తప్ప శాతవాహనులను గురించి చదివిన జ్ఞాపకం ఏమైనా ఉందా?చరిత్రకారులు కావాలని చేసిందా లేక చరిత్ర పుస్తకాలు రాసేవాళ్ళు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకుని అలా చేశారా అని తర్కవితర్కాలకి పోకుండా ఉత్తర భారతపు గొప్పని దక్షిణ భారతం మీద రుద్దడం తప్ప దక్షిణ భారతం గొప్పని ఉత్తర భారతం ఎందుకు తెలుసుకోవడం లేదు?ఒకవేళ కావాలని చెయ్యకపోయినా పదే పదే జరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు వీటిని పట్టించుకుని అనుమాన నివృత్తిని చెయ్యాల్సిన అవసరం లేదా?

          తమిళం, సంస్కృతం గురించి చెప్పడానికి బదులు ఈ ఉత్తరాది అధిపత్యం గురించి ఎందుకు ఎత్తుకున్నానని మీకు అనుమానం రావచ్చు - తమిళుల రాజకీయ మనస్తత్వంలో ఉన్న ఉత్తరాది వ్యతిరేకత అనేది అతి ముఖ్యమైనది కాబట్టీ సంస్కృతానికి పోటీగా తమిళాన్ని నిలబెట్టటంలో ఉన్నది కూడా రాజకీయమే కాబట్టి మొదట దానిని గురించి పరిశీలించుదామని యెత్తుకుంటే వారి ఆరోపణలు కొంతవరకు నిజమేనని నాకూ అనిపిస్తున్నాయి.కేసీయార్ గానీ తెలంగాణ ఉద్యమవీరులు గానీ రాష్ట్రం మా వీరత్వం వల్లనే వచ్చిందని భ్రమపడవచ్చు గానీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొత్తం ఉత్తరాది లాబీయిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టటం వల్ల తమకు రాబోయే ప్రయోజనాలను లెక్కలు వేసుకుని పధకం ప్రకారం నడిపించిన దొంగ నాటకం!ఆజాదో డిగ్గీ రాజానో ఒకసారి మాకూ ఇష్టం లేదు పైనుంచి వచ్చిన ఒత్తిడి కారణం అని చెప్పాడు,వాళ్లకి పైన ఉన్నది యెవరు?సోనియా గాంధీ!కాంగ్రెసువాళ్లే లీక్ చేసినట్టు మొదట చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణా బృందాన్ని పెరేడ్ పెట్టించి రగడ చేసిన వయ్యస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక తనే వ్యతిరేకించినా సోనియా మాత్రం తెలంగాణ ఇవ్వాల్సిందేనని మొండిపట్టు పట్టటం వెనక ఉన్న మతలబు ఏమిటి?తనకేమీ తెలియకపోయినా రాష్ట్రానికి సంబంధించిన చాలామంది సీనియర్ నాయకులు వద్దంటున్నా ఆంధ్రాని విడగొట్టి తీరాల్సిందే అన్న పంతం సోనియాకి ఎందుకు వచ్చింది?

          అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకన్నట్టు చరిత్రని వెనక్కి తిప్పాలని నేను అనుకోవడం లేదు,కానీ ఇవ్వాళ్టి పరిస్థితి కూడా అదే అన్యాయాన్ని కొనసాగిస్తున్నది కదా!"తల్లిని చంపి పిల్లని పుట్టించారు" అని డయలాగులు దంచిన మోదీ ఆంధ్రాకి చేసిన మేలు ఏంటి?ఒక కుండెడు నీళ్ళూ,పది గుప్పిళ్ల మట్టీ తప్ప ఏమిచ్చాడు?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడానికి భాజపా ప్రభుత్వం చెబుతున్నవన్నీ కుంటిసాకులేనని ప్రతి ఒక్కరికీ తెలుసు!

          అయినా మాకు న్యాయంగా రావలసిన పది రూపాయలూ మాకివ్వవయ్యా అంటే ఆ పదీ అడక్కపోతే నీకు ఇరవై ఇస్తాననడం ఛండాలంగా లేదూ!ఆ పది ఇచ్చినా ఈ రవై ఇచ్చినా మోదీ తన జేబు నుంచి తీసి చంద్రబాబుకి ఇస్తున్నాడా?రాష్ట్రం విడిపోయి నాలుగేళ్ళు అయ్యింది,ఇంకో యేడాదిలో ఎన్నికలు కూడా వస్తున్నాయి - ఇంతవరకు హోదాకి బదులు ఇస్తానన్న ప్యాకేజికి సంబంధించిన చట్టబద్ధమైన ప్రకటన కూడా లేదు,ఆంధ్రావాళ్ళు చెవుల్లో పూలు పెట్టుకుని కూర్చున్నారని అనుకుంటున్నారా బీజేపీ వాళ్ళు!

          రెండు ఉప ఎన్నికలు గెలిచేసరికి టీడీపీ వాళ్ళు కూడా కలల్లో తేలిపోతున్నారు గానీ రేపటి ఎన్నికల ప్రచారంలో మేము ఇది సాధించాం అని చెప్పుకోవడానికి ఏమి ఉంది టీడీపీ వాళ్ళకి?కాంగ్రెసువాళ్ళు అంటున్నారని కాదు గానీ పట్టిసీమకి మీరు పంపులు బిగించి నీళ్ళు వదలడమే కదా చేసింది, ఆ నీళ్ళు పారుతున్న కాలువలు మీరు తవ్వారా?లేదే, అవి అప్పటికే తవ్వి ఉన్నాయి!పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు దాని బాధ్యత కేంద్రానిది కదా, మరి కేంద్రప్రభుత్వం తన బాధ్యతని నెరవేరుస్తున్నదా?మొత్తం రాష్త్రప్రభుత్వం హడావిడి తప్ప కేంద్రం తన వంతు ఏమి చేస్తున్నదో ఎవరికీ తెలియడం లేదు. విభజన ద్వారా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రప్రభుత్వమే ఇవన్నీ తలకెత్తుకుంటే తట్టుకోవడం కష్టం కాదా?ఎక్కడ కధ అడ్డం తిరిగినా నష్టం ప్రజలకే కదా - చంద్రబాబుకేం నాలుగు తిట్లు తిని ఇంట్లో కూర్చుంటాడు, సంపాదించి దాచుకున్నది అనుభవిస్తూ!

          రాజ్యసభలో కేవీపీ లెక్కలు అడిగినప్పుడల్లా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడని ఏడవటం దేనికి?లెక్కలు అడగటంలో అన్యాయం ఏముంది?బీజేపీకీ టీడీపీకి లాలూచీ ఉందనే నిజం బయటపడుతుందని గాకపోతే ఆ తడబాటు దేనికి వస్తున్నట్టు?అంత పెద్ద రాజధాని కడతానన్న పెద్దమనిషి తనకి క్లారిటీ లేకనా రాజమౌళిని పిలుస్తున్నాడు అమరావతి ప్లానుకి!కాంట్రాక్టు ఇచ్చింది ప్రపంచస్థాయి కంపెనీకి అని గొప్పలు చెప్పుకుంటూ మళ్ళీ ఒక సినిమా డైరెక్టర్ని రంగంలోకి దించడం ఏంటి?ఎన్నికల నాటికి పట్టిసీమ గురించి గానీ పోలవరం గురించి గానీ అమరావతి గురించి గానీ కాక ప్రజలు ప్రత్యేకహోదా గురించి అడిగితే జవాబు ఉందా?కేంద్రప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి కూడా హోదా కానీ ప్యాకేజీ కానీ దేనికి సంబంధించీ గట్టి ప్రకటన కూడా చేయించలేని అసమర్ధతకి కారణం ఏమిటి?

          బీజేపీ ఇప్పటివరకు వచ్చిన,వస్తున్న గెలుపులతో పట్టిన తలపొగరుని వదులుకుని కళ్ళు తెరిచి చూడడం మంచిది - దక్షిణాదిలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది.ఇన్నాళ్ళూ తమిళనాడులోనే కనిపించిన పరిస్థితి ఇతర దక్షిణాది రాష్ట్రాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది!"మోదీ గనక తమిళనాడు వస్తే రాజీవ్ గాంధీకి పట్టిన గతి పడుతుంది!" - ఇది తమిళనాడులో ద్రవిడ పార్టీల వల్ల ప్రభావితం అవుతున్న సామాన్యజనంలో వినబడుతున్న మాటలు, చావును కూడా కోరుకుంటున్నారు!కర్నాటకలో లింగాయత ఉద్యమాన్ని ఎత్తుకున్నది కూడా భాజపా కపటహిందూత్వరాజకీయాల వల్లనే.తమిళనాడులో రాజకీయ అరంగేట్రానికి కదులుతున్న కమలహాసన్ భాజపాయేతర పక్షాలతొనే సమాలోచనలు చెయ్యడం కూడా అనుకోకుండా జరుగుతున్నది కాదు,దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే భాజపా వచ్చే ఎన్నికల్లో మట్టి గరవటం ఖాయం - దక్షిణాదిలో ఇంత తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకుని కేవలం ఉత్తరాది మీదనే ఆధారపడి అద్భుతాలు సాధించడం అసంభవం!

          వీరందరూ భాజపాకి పెట్టిన పేరు "ఉత్తరాది పార్టీ" అని,సమస్య మూలం ఎక్కడ ఉన్నా ఎవరు దానికి కారణమైనా దానిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. కాంగ్రెసుకి రాని "ఉత్తరాది పార్టీ" పేరు తనకెందుకు వచ్చిందో దానినెట్లా పోగొట్టుకోవాలో భాజపాయే ఆలోచించుకోవాలి. ఇంక అసలు ఉత్తరాది వ్యతిరేకత తమిళనాడు నుంచే వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూలానికి వెళదాం.

          మిగతావాళ్ళు ఈ భూమిని ఆక్రమించకపోవటానికి కారణం గురించి చాలాకాలం నుంచీ వెతుకుతున్నాను.ఈ మధ్యనే కొంత స్పష్టత వచ్చింది.అసలు ఈ ప్రాంతం గురించీ ఈ రాజుల గురించీ ఏమీ తెలియదా అంటే అదీ లేదు,పురాణాలలో వీరి ప్రసక్తి చాలాచోట్ల వస్తుంది.చరిత్రలో చూస్తే కౌటిల్యుడు మణులు,రత్నాలు వంటి విలువైన సరుకుల ప్రసిద్ధిని గురించీ రవాణా సౌకర్యాలు బాగుండటం వల్ల కాబోలు రాకపోకలు సులువుగా ఉండటం గురించీ ప్రస్తావించాడు.ఒక ప్రాంతంతో వ్యాపార సంబంధాలు బాగుంటే,ఆ ప్రాంతం మీద యుద్ధానికి తెలివైన రాజు ఎవడూ వెళ్ళడు! అశోకుడు తన శిలాశాసనాలలో కూడా పాండ్య, చేర, చోళ రాజ్యాలను తన పొరుగు రాజ్యాలుగా చెప్పుకుని ప్రశంసించాడు.అన్ని చోట్లా మర్యాదాపూర్వకమైన ప్రశంసలను బట్టి చూస్తే వారితో యుద్ధం చెయ్యడానికి తగిన కారణం లేకపోవడమే వీరి రాజ్యాల్ని సుస్థిరం చేసింది.

          మన దేశంలోని రాజుల్లో యుద్ధోన్మాదులు చాలా తక్కువ,యుద్ధం అనగానే మనకి సినిమాలో చూపించే కొమ్ముబూరలూ, ఏనుగులూ, గుర్రాలే కనిపిస్తాయి.చూడ్డం మనకి సరదాగానే ఉంటుంది, కానీ వాటిని పోషించటానికి ఎంత ఖర్చవుతుందో ఆలోచించండి. ఇవన్నీ రేపు యుద్ధం అంటే ఇవ్వాళ సమకూర్చుకునేవి కావు,ఏ యుద్ధమూ రాకపోయినా రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు సైన్యం ఎప్పుడూ యుద్ధానికి సర్వసన్నధం కావలసిందే!అందువల్ల ప్రయోజనం లేకుండా కేవలం వ్యాపించడానికి ఎవరూ యుద్ధాలు చేసేవాళ్ళు కాదు.సైన్యాన్ని పోషించడానికైనా రాజ్యం సంపదని కూడబెట్టాలి.అది ప్రజల ఆదరణ పూర్వకమైన విధేయత వల్లనే జరుగుతుంది.పీడిస్తే ప్రజలు తిరగబడతారు.వీటిని పరిష్కరించడానికే రాజనీతి అనేది ఏర్పడింది.అందరు రాజులూ ఒకే రకం రాజనీతిని పాటించడం వలన రాజులు మారినా ప్రజలకి తేదా తెలిసేది కాదు,రాజు మారినప్పుడల్లా భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు గాబట్టి ప్రాంతం మీద ప్రజలకి "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి!" అనుకునేటంత మమకారం ఏర్పడింది.క్రైస్తవ సామ్రాజ్యవాదులు బద్దలు కొట్టడానికి ముందు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎన్నెన్నో రాజ్యాలలో ఉన్నప్పటికీ ప్రజలు కలిసిపోవడానికి వీరందరూ ఒకే సంస్కృతికి చెందినవారు కావడమే కారణం!

          ఈ తమిళసీమలోని రాజులు మర్యాదస్తులే గానీ వీళ్ల ఆస్థాన కవులు మాత్రం ఇప్పటి తమిళజాత్యహంకారులకి పనికొచ్చే కాకమ్మ కబుర్లు చాలా చెప్పారు - మా రాజు జైత్రయాత్రలో హిమాలయాల వరకూ వెళ్ళి జెండా పాతి వచ్చాడని చెప్పుకున్నారు,విస్తీర్ణంలో భారతదేశం కన్న పెద్దదైన కుమారీఖండాన్ని పరిపాలించారని కూడా చెప్పుకున్నారు!హిమాలయాల్లో జెండాలు కనబడ్డం లేదేమిటని అడిగితే ఉత్తరాది వాళ్ల అధిపత్యపు కుట్ర మీద తోసేస్తారు,కుమారీఖండం కనబడ్డం లేదేమిటని అడిగితే సునామీ వొచ్చి కొట్టుకుపోయిందని చెబుతారు - రంకు నేర్చిన జాణ బొంకు నేర్వదా!

          హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగం నుంచీ పాండ్యులు తమిళనాడును పరిపాలిస్తున్నారని తెలుస్తుంది.భారతదేశానికి దిగువన ఉన్న హిందూ మహాసముద్రంలో అటు ఆస్ట్రేలియాను ఇటు ఆఫ్రికాను కలుపుతూ కుమారీఖండం ఉండేదని పురాణేతిహాసాలు చెబుతున్న మాట వాస్తవమే!పాండ్యరాజుకు ఎనిమిది మంది కుమారులూ ఒక కుమార్తె ఉన్నట్టు,మిగిలిన సామ్రాజ్యాన్ని కుమారులకు పంచి ఈ భాగాన్ని మాత్రం తన ముద్దుల కుమార్తెకు ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి,ఆమె పేరుతోనే కుమారీఖండం అని పిలిచి ఉండవచ్చును.తొలిసారి ఈ కుమారీఖండం యొక్క ప్రస్తావన క్రీ.శ 1350-క్రీ.శ 1420 మధ్యన జీవించిన శివచారియర్ రచించిన స్కందపురాణంలో కనిపిస్తుంది.క్రీ.శ 1864లో Philip Sclater అనే ఇంగ్లీష్ జూవాలజిస్ట్ ఈ కుమారీఖండం గురించిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రస్తావించాడు.
          "Lemur" అనే రకం జంతువు ఒక్క మడగాస్కర్ ప్రాంతంలోనే కనబడి ఓక్కనే ఉన్న ఆఫ్రీఅలో కనిపించకుండా ఇక్కద దక్షిణ భారతంలో కనబడటాన్ని గమనించి బహుశా పురాతన కాలంలో సముద్రంలో ఒక భూఖండం ఉండి ఈ జాతి దక్షిణ భారతంలోకి ప్రవేశించాక మునిగిపోయి ఉండవచ్చునని విశ్లేషించాడు.ఇతను తప్ప మరెవరూ చెప్పడం లేదు, ఇతను కూడా ఆధారాలు చూపించి చెప్పినది కాదు - ఒక వూహ మాత్రమే!continental drift గురించి దాదాపు ప్రపంచంలోని ప్రతి శాస్త్రజ్ఞుడూ పరిశోధనలు చేశాడనే చెప్పాలి,వారెవరికీ కనీసం చిన్నపాటి ఆధారం కూడా దొరకలేదు,పైన మ్యాపులో చూపించిన వైశాల్యం గల భూమి మునిగిపోవడానికి ఎంత పెద్ద సునామీ రావాలి!ఎవడన్నా నేను నమ్ముతున్నానని చెప్తే జనాలు ముఖాన్నే నవ్వేస్తున్న రోమ్యిల్లా డప్పారు లాంటి వాళ్ళు వండి వార్చిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతాన్నే వదలకుండా పట్టుకుని వూరేగుతున్నవాళ్ళు ఇట్లాంటి సిద్ధాంతాలని సాక్ష్యానికి తెచ్చుకోవడంలో ఆశ్చర్యం  ఏముంది?

          అసలు క్యామిడీ ఏంటంటే వీళ్ళంతా "కుమారీఖండం" అని దేని గురించైతే ఇంత ఆత్మీయతని ప్రదర్శిస్తున్నారో ఆ మాటలోని "క","ఖ" అనే అక్షరాలు వాళ్ళ వర్ణమాలలో లేవు!కొన్ని చోట్ల ఇంగ్లీషు స్పెల్లింగే "kumaareekaandam" అని ఉంటుంది,మరి చదివేటప్పుడు గుర్తుపట్టటం ఎట్లాగయ్యా అని ఒక వ్యక్తి సందేహపడితే అది మా మేధస్సుకి చిహ్నం,మొత్తం పదాన్ని బట్టి తెలిసేసుకుంటాం,అభివృధి చెందిన భాషలకి అన్ని అక్షరాలు ఉండనక్కరలేదు అని ఒక తమిళజాత్యహంకారి గర్వంగా చెప్పుకున్నాడు.ఏం చేస్తాం,ఎదురు చెబితే తంతాడేమో అనిపించేవాడి దగ్గిర నోరు మూసుకోవడమే ఉత్తమం కదా!అలా అడిగిన వ్యక్తి తమిళుడే కాబట్టి సరిపోయింది జవాబన్నా చెప్పాడు,మనబోటివాళ్లం అడిగితే మా భాషనీ మా సంస్కృతినీ,మా ప్రాంతాన్నీ అవమానిస్తున్నావు అని కోతుల్లా మీదపడి కరిచేస్తారు!

          "I will give you a dozen of proofs. But in order to realise it , you should know Sanskrit and Tamil together because then only you will be able to spot the similarities." అంటూ ఎవరయినా
Manishan (man) is from Manushyaha
Mayakkam – Mayak- Maya (Ilusion)
Arasu – Arasa – Rasa -Raja -Raj (King)
Pagalan -Pagalavan -Bagavan – Bhagvan (God)
Mann – Mani – Manu – Manush (Human)
Ma – Maha (Great)
Neer – Theer -Theerth (Water)
Agam -Agham -Aham (Inner)
Theivam -Theiva -Deiva -Deva (God)
Ulagam – Logam -Log – Lok (World)
Chamath(obedient) -Samartha
లాంటి ఉదాహరణలు చూపించినా "Thanks for those words list. Just think about it, why shouldn’t these words migrated to sanscrit from tamil? Just saying. I don’t know, but just because of similar sound, how do you conclude that tamil borrowed it? and not the other way around?" అని అడ్దం తిరిగి వాదిస్తారు - కిందపడ్డా నాచెయ్యి పైనే ఉంది చూడు అనేవాళ్లని ఏమి చెయ్యగలం చెప్పండి!ఇతరులు చెప్పేది తప్పని రుజువులు చూపించమని గద్దించడం,ఇతరులు చూపించిన రుజువుల్ని ఒప్పుకోకపోవడం అనే రెండు పన్లూ సిగ్గుపడకుండా చెయ్యగలుగుతున్నందుకు వీళ్లని మెచ్చుకుని వచ్చెయ్యడమే తప్ప మనం వీళ్ళని మార్చలేం, హేతుబద్ధమైన వాదనతో వీళ్ళని కట్టడి చెయ్యలేనందుకు మనం సిగ్గుపడనక్కర లేదు!

          తమిళజాత్యహంకారులు I am not saying any language is inferior. All languages are great in their own aspect, I just want to make sure that my mother tongue is given a fair chance… అని వినయం కలబోసిన సహృదయతను నటిస్తూనే Sanscrit does not fill in any criteria of a linguistic “Living” language. linguistic def: Living language is any human language that is currently in use by humans for their day-to-day activities. అని సంస్కృతం మీద తిరస్కారాన్ని ప్రదర్శిస్తూ The oldest living language by linguistic definition is Tamil. You cannot refute that. అనేరకం అహంభావాన్ని ప్రడర్శించగలరు.It is shocking to know that Only in Tamil Nadu, the concept of separating N.India and S.India is spoken - why? అని ఒక వ్యక్తి సూటిగా అడిగితే కొంచెం కూడా కంగారు పడకుండా "We are separating because we are afraid. Yes, afraid of loosing our identity. You yourself ignored every single mistake you made and insist on your claim. We believe we are being forced to accept a language which is alien to us. I hope you know that India does not have a national language and all the background info about that. How much harder we have to suffer to get it right. Do you have any idea how many times i have been asked by my friends and colleges, “Are you an Indian?” for not knowing Hindi. What is the relationship between being an Indian and knowing hindi?" అని ధీమాగా చెబుతున్నారంటే వాళ్ళెంత ముదిరిపోయారో ఆలోచించండి!పైన "Do you have any idea how many death treats professors received to publish a paper stating that Harappa &Mohenjodaro civilization scripts resemble Tamil?(ref 1, 2) Why is this done? Tell me. (BTW not Sanskrit, but Tamil.) అంటూ సెంటిమెంటు రగిలించే కట్టుకధల్ని వినిపిస్తున్నారు.ఒకవైపున అగస్త్యుడు తమిళ భాషకి వ్యాకరణం ఏర్పరచిన తర్వాతనే ఆ భాష వృద్ధిలోకి వచ్చింది అనేది వాళ్ళ ప్రాచీన సాహిత్యంలోనే ఉంచుకుని కూడా సంస్కృతం కూడా తమిళం నుంచే పుట్టిందనడం I am the father of my grand father అనడం లాంటి చెత్త వాదన కాదా!తాము చెప్తున్నవి అబద్ధాలని తెలిసి కూడా పదే పదే చెబుతూ అవి అబద్ధాలని నిరూపించే ఆధారాలు చూపించినా "మీవే తప్పుడు ఆధారాలు!నేను చూపించినవే గట్టి సాక్ష్యాలు!!మీరు తమిళ సంస్కృతిని అవమానించడానికే ఇట్లా చేస్తున్నారు!!!" అని రెచ్చిపోయేవాళ్లని తన్నక ఏం చెయ్యాలి?

          నిజానికి ద్రవిడ పార్టీలు తమిళనాట తమ అధికారాన్ని పదిలం చేసుకోవటానికి ఇక్కడ ఒకప్పుడు pre-vaidik tamil culture ఉండేదని చెబుతూ వీదేశీయులైన ఇంగ్లీషువాళ్ళూ స్వదేశీయులైన కమ్యునిష్టోళ్ళూ తమ స్వార్ధప్రయోజనాల కోసం ప్రతిపాదించిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతాన్ని వాళ్ళు వదిలేశాక కూడా భుజాన మోస్తూ తమిళ ప్రజల్ని తమచేత మాత్రమే పొదగబడే కోడిపిల్లల్లా తయారు చెయ్యటానికి ప్రయత్నాలు మొదలుపెట్టకముందరి కాలంలో తమిళ ప్రజలు సనాతన ధర్మలోనే ఉండి ఆళ్వారులూ నయనారుల ద్వారా సనాతన ధర్మానికి అంతకు ముందరి రూపం కన్న విభిన్నమైన రూపాన్ని ఇచ్చి ఆ జీవధార ఇంకిపోకుండా చేశారు - వారి కీర్తి కూడా అనుపమానమైనదే!అంతకు ముందు ధార్మిక సాహిత్యం పండితుల వద్దనే పోగుపడి ఉండేది,సామాన్యులకి ఏమీ తెలిసేది కాదు - దేవుని పట్ల విధేయతని పెంచిన భక్తి ఉద్యమం,సామాజిక అసమానతల పట్ల తిరస్కారం అనె రెండు రెక్కల్ని దాల్చి ఎగిరిన వైనతేయుల వలె ఆళ్వారులు,నయనారులు సంక్లిష్టమైన సనాతన ధర్మాన్ని సరళతరం చేసి దేశం మూలమూలలకీ హిందూధర్మం వ్యాపించడానికి కారణమయ్యారు.తమ భాషకు ప్రత్యేకతని సంతరించిపెట్టాయని వీరు గొప్ప భావావేశంతో చెప్పుకునే సంగం సాహితీకూటములలో ఉత్సాహంగా పాల్గొన్నది నాటి వైదిక బ్రాహ్మణులూ హిందూ ధర్మానికి కట్టుబడిన రాజప్రముఖులూనూ,అక్కడే వీళ్ళ అసత్యాలు తెలిసిపోవడం లేదా?

          ఇవ్వాళ మనం చదువుతున్న చరిత్ర సమస్తం మొదట ఇంగ్లీషువాళ్లతో వాళ్ళ అవసరాల కోసం కూర్చబడినది.వాడిన పద్ధతులు శాస్త్రీయమైనవి గాబట్టి దొరికిన ఆధారాలు మన దేశపు ప్రాచీనుల అత్యున్నతమైన నాగరికతని బయటపెట్టినా వాటిని విశ్లేషించడంలో తప్పుడు పద్ధతుల్ని పాటించారు.జీవం లేనివి కాబట్టి వస్తువులు మోసం చేయలేవు గానీ మోసం నేర్చిన మనిషి వాటి చుట్టూ అబద్ధాలు పేర్చాడు - వస్తువుల్నీ విశ్లేషణల్నీ కలిపి చూస్తే వాళ్ళు చెబుతున్నది నిజమేనేమో అనిపిస్తుంది.ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం సాంకేతికంగా గొప్ప విజయాలని సాధించింది గానీ శాస్త్రజ్ఞులలో మాత్రం చాలామంది జాత్యహంకారులూ, మతదురభిమానులూ ఉన్నారనేది మర్చిపోకూడదు!మన దేశపు చరిత్ర రచనలోనూ చాలా అవకతవకలు ఉన్నాయి.వీటికి కారణం ఆయా వ్యక్తుల రాగద్వెషాలే తప్ప అనుకోకుండా జరిగినవి కావు - అనుకోకుండా జరిగితే వాటికి అసలు శాస్త్రీయత ఉంటుందా?vincent Smith పేరు మీరు వినే ఉంటారు,ప్రముఖ చరిత్రకారుడే,ఆయన OxforD వాళ్లకోసం రాసిన History of India పుస్తకంలో దక్షిణాదికి కనీసం ఒక అధ్యామైనా కేటాయించలేదు, కొన్ని పేజీలతో సరిపెట్టేశాడు.స్వతంత్రం వచ్చాక నెహ్రూ గారి శ్రుతిమించిన ప్రోత్సాహంతో విశ్వవిద్యాలయాల్లో పీఠమేసుకుని కూర్చున్న వామపక్ష మేధావులు కూడా వారి దారిలోనే నడిచారు - ఇంగ్లీషు వాళ్ళంటే విదేశెయులు!స్వదేశీయులు వీళ్ళెందుకు మాతృదేశపు చరిత్రని అబద్ధాల్ని పేర్చి మురికి చేశారు?ముస్లినులకి వీరావేశం తెప్పించే ఇస్లామిక్ స్టేట్ లాంటి తమకి నచ్చిన కమ్యూనిస్ట్ స్టేట్ ఇక్కడ స్థాపించాలంటే  ఇస్లాములో చెప్పబడిన "ముస్లిం","కాఫిర్" అనే విభజన లాంటిదే ఐన "కమ్యూనిస్ట్","నాన్-కమ్యూనిస్ట్" అనే విభజన ప్రకారం తాము వక్రీకరిస్తున్నది "నాన్-కమ్యూనిస్ట్" వర్గానికి చెందిన హిందువుల చరిత్ర కాబట్టి వాళ్లకి సిగ్గు,లజ్జ,భయం లాంటివి కలగలేదు!

          During the year 1969–70 the Central Government under Mrs. Indira Gandhi established a committee under the chairmanship of G. Parthasarathy, a diplomat close to Nehru-Gandhi family. Its task was to integrate the nation through education. At that time I was a reader in Educational Philosophy at NCERT and was selected as one of the five members of the committee. In our first meeting Mr. Parthasarathy, as chairman of the committee explained the purpose of our committee in typically diplomatic language: “It is our duty not to sow the seeds of thorns in the minds of the growing children which will grow up as barriers to national integration. Such thorns are found mostly in the history courses. Occasionally we can find them in language and social science courses also. We have to weed them out. We have to include only such thoughts that go towards inculcating the concept of national integration firmly in the minds of our children. This committee carries this great responsibility.”
          The other four members were nodding respectfully. But I said, “Sir, I am unable to understand your words. Will you please explain with a few illustrations?” The Chairman responded: “Ghazni Mohammed looted the Somnath Temple, Aurangzeb built mosques by demolishing the temples in Kashi and Mathura, he collected jizya—is it possible to build a strong India under the present circumstances by conveying such useless facts? What purpose do they serve, other than generating hatred?”
          “But are they not historical truths?” I persisted.
          “Plenty of truths are there. Using these truths judiciously is the wise way to teach history,” he retorted. The remaining four members simply nodded their heads saying “Yes, yes.” But I was not prepared to let him off.
          “You yourself gave examples of Kashi and Mathura. Even today, lakhs of pilgrims from all corners of the country visit these places every year. They can see for themselves the huge mosques built using the walls, pillars and columns that once belonged to demolished temples. They can also see a recently built cow shed like shack in a corner, behind the mosque, that serves as their temple. All these pilgrims are distressed to witness such awful structures. They describe the plight of their temples to their relatives after they return home. Can this create national integration? You can hide such history in the school texts. But can we hide such facts when these children go on excursions and see the truth for themselves? Researchers have listed more than thirty thousand such ruined temples in India. Can we hide them all?…”
          Mr. Parthasarthy interrupted me and asked: “You are a professor of philosophy. Can you please tell us what is the purpose of history?”
          “Nobody can define the purpose of history. We do not know how the things will shape up because of the development of science and technology in the future. Some western thinkers might call it the philosophy of history. But such thoughts are futile. Our discussion here should be—what is the purpose of teaching history? History is seeking out the truths about our past events, learning about ancient human lives by studying the inscriptions, records, literary works, relics, artefacts etc. We should learn also not to commit the same blunders that our predecessors committed. We have to imbibe the noble qualities that they adopted; historical truths help us to learn all these things.”
          “What if this search for truth hurts the feelings of the minority? Can we divide society? Can we sow the seeds of poison?” He tried to stop me with these questions.
          “Sir, the categorisation on the lines of majority and minority would itself be dividing the society, or at least a step towards dividing the society. This idea of ‘seeds of poison’ is prejudiced. Why should the minority think of Gazni Mohammed and Aurangzeb as their own people and heroes? Mughal kingdom was destroyed by the religious bigotry of Aurangzeb. It was at its height in Akbar’s time because his policy of tolerance led to religious and social harmony. Can’t we teach such lessons to children without offending the historical truths? Before teaching the lessons to be learnt from the history, should we not explain the historical truths? This idea of hiding true history is driven politics. This trend will not last long. Whether they are minority or majority, if the education does not impart the character to face the truth with emotional maturity, such education is meaningless and also dangerous.” I replied.
          Parthasarathy agreed. He said he appreciated my scholarship and the ability to think clearly. During the lunch break he called me aside, indicated his closeness to me by placing his hand on my shoulders. He then said with a winning smile: “What you say is correct academically. You go and write an article about what you said. But when the government formulates a policy covering the whole nation, it has to consider the interests of all the people. Intellectually pure principles do not serve any purpose.”
          Next day when we met, I stuck to my stand. I argued that history that is not based on truth is futile and dangerous. I did not budge even when Parthasarathy showed his irritation on his face. The morning session closed without arriving at any conclusion. Parthasarathy did not speak to me again. We met again after a fortnight. The committee had been re-structured, without me. In my place was a lecturer in history by name Arjun Dev known for his leftist leanings. The revised text books of science and social studies published by NCERT and the new lessons that were introduced in these texts were written under his guidance. These are the books which were prescribed as texts in the Congress and Communist ruled states or they guided the text-book writers in these States.
          ఇది Santeshivara Lingannaiah Bhyrappa అనే కన్నడ మేధావి యొక్క స్వానుభవం!అక్బర్ గురుంచి గొప్పగా చెబితే సరిపోతుంది గదా, కావాలని దుర్మార్గుడైన ఔరంగజేబుని సన్మార్గుడని అబద్ధాలు చెప్పడం దేనికని మంచిమాట చెప్పినా ఒళ్ళు కొవ్వెక్కి తలకి యెక్కించుకోకుండా దుర్మార్గులైన ముస్లిముల్ని సన్మార్గులుగానూ సన్మార్గులైన హిందువుల్ని దుర్మార్గులుగానూ చిత్రీకరించటానికి సిగ్గు లేకుండా ఎగబడినవాళ్ళు ఇవ్వాళ వాటిని సరిచేస్తుంటే చరిత్రని కాషాయీకరిస్తున్నారని అరుస్తున్నారు, ఎంత సిగ్గులేని మంద?వీళ్ళ అబద్ధాల్ని తలకెక్కించుకుని తమిళులు రెచ్చిపోతున్నారు, ఇవ్వాళ్టికి మేమసలు హిందువులమే కాదనే స్థితికి వచ్చారు, రేపటికి మరోసారి దేశవిభజనకి కూడా తయారవుతారు ఇలాగే వదిలేస్తే!

          ఆర్కియాలజీ పనులకి సంబంధించినంతవరకు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది పట్ల తొలినాళ్ళలో నిర్లక్ష్యం జరిగినప్పటికీ తర్వాత కాలంలో శ్రధ తీసుకుని జరిపించిన త్రవ్వకాల విశ్లేషనలని బట్టి తమిళనాట గ్రామాలు,పట్టణాలు అని చెప్పదగిన జనావాసాల ఆనవాళ్ళు క్రీ.పూ 3వ శతాబ్దం నుంచే కనబడుతున్నాయి - సింధు నాగరికతా కాలానికి 2,500 సంవత్సరాల తర్వాత!ఇంకా పరిశోధన చెయ్యాల్సి ఉంది,పాండ్యుల రాజధాని మధురైని అసలు ముట్టుకోనే లేదు,తొలినాటి చోళులకి సంబంధించ్ఘిన Uraiyurలో 12 త్రవ్వకాల ట్రెంచీలు,పల్లవుల రాజధాని కాంచీపురంలో 17 త్రవ్వకాల ట్రెంచీలు మాత్రమే ఉన్నాయి - వాటి ప్రాధాన్యతని బట్టి చూస్తే ఆ పని చాలా తక్కువ.మిగతాచోట్ల నిర్లక్ష్యం ఒక్కటే కారణం కానీ తమిళనాడులో చారిత్రక పరిశోధన పనులు మందగించటానికి మాత్రం ఇక్కడి రాజకీయ వాతావరణమే ప్రధాన కారణం - అక్కడ బయటపడిన,బయటపడుతున్న విషయాలు తమకు వ్యతిరేకంగా ఉంటున్నాయని తెలిసి అధికారంలో ఉన్న ద్రవిడ పార్టీలు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయి.ఇటీవల విద్యాశాఖ మంత్రియే నిండు సభలో "Dravidian civilization is not part of Hinduism and The Dravidian civilization is older than the Aryan" అని ప్రకటించేశాక వీరినుంచి మనం చారిత్రక వాస్తవాలని ఆశించగలమా?తమిళ ప్రజలు ఈ రెండు ద్రవిడ పార్టీల పొదుగుడు పొట్టల కిందనించి బయటికి వచ్చాకనే వారి నిజమైన చరిత్రని తెలుసుకోగలుగుతారు - అంతవరకు తమిళప్రజలు ఈ రెండు చెడగరపు ద్రవిడ పార్టీల పొదుగుడు చీకటి నుంచి బయటకి రాలేరు, తమ సంస్కృతి యొక్క కాంతులు విరజిమ్మే సత్యసౌందర్యాల వెలుగుని చూడలేరు!

          ప్రస్తుతానికి దొరికిన ఆధారాలు తక్కువే అయినా అవి ఖచ్చితమైనవే,స్పష్టత కూడా ఎక్కువే.సాహిత్యరూపాలూ శిలాశాసనాలూ అన్నింటినీ పరిశీలించిన పండితులు సంగం కాలంలో ప్రస్తావించబడిన నగరాల,రాజుల,ప్రముఖుల కాలాన్ని క్రీ,పూ 2,3 శతాబ్దాలుగా నిర్ణయించారు - తమిళ జాత్యహంకారులు కూడా ఒప్పుకున్నారు.ఇప్పటికి దొరికిన అన్ని ఆధారాలనీ కలిపి చూస్తే ఒక వింత విషయం గోచరిస్తున్నది - కనుక్కున్నవాటిలో అత్యంత ప్రాచీన కాలం నాటివైన సామ్రాజ్యాలేమో క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందినవి,నగరాలు మాత్రం ఒక శతాబ్దం తర్వాతవిగా కనబడుతున్నాయి,ఇదెట్లా సాధ్యం!ఇంకా పరిశోధనలు జరిగితే రాజ్యాలు ముందర ఏర్పడి నగరాలు తర్వాత నిర్మించబడటం అనే ముందువెనకల చిక్కుముడి విడిపోవచ్చు - జరగనివ్వాలి కదా!ఈ క్రీ.పూ నాల్గవ శతాబ్ది నుండి క్రీ.పూ 700 వరకు వెళ్ళగానే తమిళ ప్రాంతం బృహత్ శిలాయుగపు నాగరికతలో ఉన్నట్టు తెలుస్తున్నది,ఈ కాలంలో అసలు పెద్దవే కాదు చిన్న నగరాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేవు.ఎంత వెనక్కి వెళ్ళి చూసినా తమిళ జాత్యహంకారులు చెబుతున్న "ఉత్తరాది నుంచి వచ్చిన ఆర్యులు రుద్దిన పరాధీనతకి ముందరి స్వచ్చమైన తమిళ సంస్కృతి" అనేది కంచుకాగడా పెట్టి వెతికినా కనపడటం లేదు!

          "Culturally, the megalithic people of the South shared many beliefs and practices with megalithic builders elsewhere in the subcontinent and beyond. Yet certain practices and artefacts were at least compatible with the Vedic world and may well have prepared for a ready acceptance of Vedic concepts a natural assimilative process still observable in what has been called the 'Hinduization' of tribals" - అనేది నిష్పక్షపాతంగా చరిత్రను రచించే నిబద్ధత ఉన్న చరిత్రకారులు ఒప్పుకుంటున్న సత్యం,ఇంగ్లీషువాళ్ళు వాళ్ళ స్వార్ధం కోసం కల్పించితే కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ వాళ్ళ ఎజెండా కోసం ఒప్పుకుంటే ద్రవిడ అస్తిత్వం ముసుగు కోసం వీళ్ళు మోస్తున్న ఆర్యుల అధిపత్యపు దాడి/ఉత్తరాది సాంస్కృతిక దోపిడీ అనే మాటలతో వర్ణించటానికి పనికొచ్చే భీబత్సం యొక్క ఆనవాళ్ళు మాత్రం ఇకముందు కూడా దొరకవనేది ఖరాఖండిగా చెప్పొచ్చు!

          కేవలం సాహిత్యపు ఆధారాలు చూపిస్తే వాళ్ళు పిట్టకధలని కొట్టిపారేస్తారు గాబట్టి మొదట చారిత్రక వాస్తవాలని పరిశీలించి తర్వాత వాటితో సాహిత్య విషయాలు ఎలా సరిపోలుతున్నాయో చూస్తే "సంస్కృతం కూడా తమిళం నుంచే పుట్టడం","తమిళ సంస్కృతి వైదిక సంస్కృతి కన్న ప్రాచీనం కావడం","తమిళ భాష సంస్కృత భాషతో సంబంధం లేకుండా సర్వ స్వతంత్రంగా ఎదగడం" వంటివి రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం చెబుతున్న అబద్ధాలని తేలిగ్గానే తెలుసుకోవచ్చు - అబద్ధాలని తెలిసినా సరే నేను ఒప్పుకోను అన్న మొండితనం ఉంటే మాత్రం నేను చెయ్యగలిగంది లేదు!

          బృహత్ శిలాయుగపు త్రవ్వకాలలో దొరికిన వస్తువులలో రాగితో చేసిన సింధు ప్రాంతపు మహామాతను పోలిన విగ్రహాలూ త్రిశూలాల వంటి చిహ్నాలూ దొరికాయి.నేను గతంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన శిలాయుగపు సంస్కృతిలోని ముఖ్యమైన విషయంగా పేర్కొన్న మరణించిన ఆత్మీయుల దేహాల్ని సమాధుల రూపంలో భద్రపర్చటం,పితరుల కోసం సమాధులని అలంకరించటం అన్నీ తమిళనాడులోనూ కనబడుతూ ఇక్కడా అదే విధమైన పద్ధతుల్ని అనుసరించినట్టు తెలుస్తున్నది.తర్వాత కాలంలో సకల హిందువులకూ ఆరాధ్యులైన Aiyanar(ధర్మశాస్త),Murugan(కార్తికేయుడు),Korravai(దుర్గ) వంటి దేవతామూర్తులు తొలినాటి కాలంలో అప్పటి ఆదివాసీల దేవతలై ఉండి సంస్కృతుల సామరస్య పూర్వకమైన మేళవింపు ద్వారా వైదికమతంలోకి ప్రశించినారని చాలామంది ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.అయితే, ఈ మేళవింపుని మేళవింపుగా చూడకుండా ఆర్యఋషులు ద్రవిడ సంస్కృతి మీద చేసిన దాడిగా రూపం మారుస్తున్నారు ద్రవిడ సిద్ధాంతులు,కానీ నిజాయితీ గల చరిత్రకారులు ఎంత పరిశోధించినా ఈ రెండు రకాల ప్రజల మధ్య ఘర్షణకూ ఆర్యఋషుల ఆక్రమణకూ ద్రవిడ జాతుల పరాధీనతకూ సాక్ష్యాలు కనబడటం లేదు - సాక్ష్యాలు లేనప్పటికీ ఈ ద్వేష సిద్ధాంతులు వారి వాదనని వదులుకోవటం లేదు.ఒక ప్రశ్నకి జవాబు చెబితే మరొక ప్రశ్న వేస్తూ మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పకుండా ఆ ప్రశ్మలో తమిళ సంస్కృతిని అవమానించే ధోరణి ఉందంటూ అక్కణ్ణుంచి తప్పుకుపోవడమో రెచ్చిపోయి తన్నడమో చేస్తూ ఉంటారు.

          ఒక్కోసారి తమిళజాతి ఔన్నత్యాన్ని ఉగ్గడిస్తూ తమిళజాత్యహంకారులు వండివారుస్తున్న స్వకపోలకల్పితకధనాలు చదువుతుంటే ఆ కట్టుకధల్ని పేనడానికి వాళ్ళు ఎంత సమయం వృధా చేసి ఉంటారో అని ఆలోచిస్తే జాలి వేస్తుంది - వీటిని నమ్ముతున్న అమాయకుల మీద మరీనూ!శివాజీ గనేశన్ చాలా గొప్ప నటుడు,అందులో ఎటువంటి సందేహమూ లేదు - కానీ శివాజీ గణేశన్ సినిమాని టీవీలో వీక్షిస్తున్న ఒక హాలీవుడ్ నటుడు ఇతని నటనా ప్రతిభకి ఈర్ష్యపడి టీవీని బద్దలు గొట్టేశాడన్న కధనం చదువుతుంటే ఇలాంటి కధనం రాయడానికి కనీసపు సిగ్గు కూడా పదలేదా రచయిత అని ఆశ్చర్యం వేసింది!ఈ మధ్యకాలంలో ఫిలిం ఫెస్టివల్స్ హడావిడి పెరిగాక కూడా హాలీవుడ్ వాళ్ళకి అసలు భారతీయ సినిమా గురించి తెలిసింది చాలా తక్కువ, అలాంటిది ఆనాటి శివాజీ గణేశన్ గురించి వాళ్లకి తెలియడమూ ఇతని మీద వాళ్ళు ఈర్ష్యపడటమూ నిజంగా జరిగి ఉంటుందా?అది జరగలేదని రచయితకి కూడా తెలుసు గనకనే ఆ టీవీని పగలగొట్టిన నటుడి పేరు ఇవ్వకుండా "ఒక హాలీవుడ్ నటుడు" అని చెప్పి కధనానికి చివర "ట!" తగిలించాడు - అయినా సరే ఇటువంటి వార్తాకధనాలు ఇకముందు కూడా ఎక్కడో ఒకచోట కనబడుతూనే ఉంటాయి,తమిళజాతీయవాదుల్ని పులకింపజేస్తూనే ఉంటాయి.

          తమిళ నాయకుల్లో అబద్ధాలు చెప్పి ప్రజాభిమానం సంపాదించుకోవటం పెరియార్ కాలం నుంచి మొదలైంది.పెరియార్ జీవితచరిత్రలో వర్ణించబడిన ఒక సన్నివేశం:పెరియార్ ఒకసారి కాశీ వెళ్ళాడట,ఆకలితో నకనకలాడుతూ బ్రాహ్మణుల వసతికి వెళ్ళి అతి దీనంగా అర్ధించాడట,వాళ్ళు ఇతన్ని కసిరికొట్టి బయటికి గెంటివేశారట,దానితో పెరియార్ బ్రాహ్మనాధిక్యత మీద పోరాడాలని నిశ్చయించుకున్నాడట - పెరియార్ ఇ.వి.రామస్వామి నాయకర్ అప్పటి కాలంలో అత్యంత ధనవంతుడని తెలియనివాళ్ళు మాత్రమే ఈ కధని నిజమని నమ్మగలరు!ఏ కాస్త ధనవంతులైనా అప్పట్లో పొరుగూరు వెళ్ళాలంటే పెద్ద పెద్ద ట్రంకుపెట్టెల నిండా బట్టలూ సామగ్రీ పెట్టుకుని వీటిని మొయ్యటానికి పనివాళ్లను కూడా తమవెంట తీసుకుని వెళ్ళేవాళ్ళు - అట్లాంటిది సంఘంలో గౌరవమర్యాదలు గల ఒక ధనవంతుడు తిండి కోసం బ్రాహ్మణుల వసతుల దగ్గిర కెళ్ళి అడుక్కోవడం లాంటి నీచమయిన పని చెయ్యడం సంభవమా!అది జరిగిన సన్నివేశం కాకపోతే దానిని కల్పించినది ఎవరు?పెరియార్ మనస్సులో బ్రాహ్మణ వ్యతిరేకత పుట్టడానికి కారణాలను చెబుతున్న అతని అనుచరులు రాసినదే తప్ప ఆ కధనం అతని శత్రువులు కల్పించినది కాదే!పెరియార్ మొదలుకొని ఇప్పటికీ తమిళనాడును పిల్లలకోళ్ళ మాదిరి పొదుగుతున్న రెండు ద్రవిడ పార్టీల మూలస్తంభాలకూ అబద్ధాలతో గొప్పదనం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి?

          పెరియార్ మొదలుకొని ద్రవిడ సిద్ధాంతులకీ పైన భైరప్ప గారు పేర్లతో సహా చెప్పిన మేధావులకీ పాకిస్తాన్ ఆవిర్భవానికి కారణమైన ద్విజాతి సిద్ధాంతులకీ ఆ సిద్ధాంతాలని పేనడానికి వెనక ఉన్న అసలు కారణం తమ ప్రాంతపు భూమి మీదా ఆ భూమినుంచి తవ్వి తియ్యగలిగిన సంపద మీదా అధికారం తమ చేతినుంచి జారిపోకుండా పట్టి ఉంచుకోవడం - దాని కోసమే ఆ మూడు రకాల వ్యక్తులూ ఒకే రకమైన  వ్యూహం అనుసరించారు.కాంగ్రెసువారు ఔరంగజేబును మంచివాడిగా చూపించకపోయినా వారి సొంత ఓట్లు వారికి పడతాయి,చదువూ సంధ్యా లేని బీద ముస్లిములకి అసలు ఔరంగజేబు ఎవరో తెలిసే అవకాశమే లేదు - ఆ డిమాండు ముస్లిం లీగ్ వంటి మోతుబరి ముస్లిం రాజకీయ నాయకుల నుంచి వచ్చింది కాబట్టి చేశారు,చెయ్యకపోతే కాశిం రజ్వీ పెట్టిన పార్టీకి చెందిన వాళ్ళ లాంటి మోతుబరులు వీళ్ళకి సపోర్టు ఇవ్వరు!భూస్వామ్య ముస్లిములు ద్విజాతి సిద్ధాంతం పేరు చెప్పి పాకిస్తాన్ విడగొట్టుకోగలిగితే భూస్వామ్య తమిళులు ద్రవిడ సిద్ధాంతం సాయంతో దేశం నుంచి విడిపోకపోయినా తమిళజాత్యహంకారపు బెదిరింపు రాజకీయాలతో నెట్టుకొస్తున్నారు.ఈ రెండు వర్గాలూ మొదటినుంచీ ఇంగ్లీషువాళ్లతో అంటకాగి బలిసినవి, అప్పటివరకు స్వతంత్రం రాకుండా ఉంటే బాగుండునని కోరుకుని పోరాటానికి దూరంగా ఉన్న వీళ్ళకి తీరా స్వతంత్రం వచ్చే కాలానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయి కాళ్ళూ చేతులూ ఆడకుండా అయిపోయారు.స్వతంత్రం వచ్చాక ఏర్పడబోయే ప్రభుత్వంలో దాన్ని తెచ్చినవారికే ప్రాధాన్యత ఉంటుంది తప్ప వ్యతిరేకించి దూరంగా ఉన్న తమకి ఉండదు - కాబట్టి ఒకరు ద్విజాతి సిద్ధాంతాన్నీ ఒకరు ద్రవిడ సిద్ధాంతాన్నీ ఎత్తుకున్నారు - ఆఖరి నిమిషాల్లో ఇలాంటి దరిద్రపు ఉపాయాలతో ప్రమాదాల్ని తప్పించుకోవడాన్ని మన పెద్దవాళ్ళు చావుతెలివి అన్నారు!

          అప్పటికప్పుడు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం మాత్రమే గొప్ప అనుకుని ఎంత నీచానికైనా పాల్పడి బరితెగించడమే తప్ప ఇవ్వాళ మనం ఈ అబద్ధాలని ప్రచారం చేసి గాలివెధవలకి రాజముద్ర కొడితే రేపటి తరం మళ్ళీ పరాధీనతకి గురవుతుందనే దూరదృష్టి లేని కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ వీళ్ళని హిందూమతాన్ని బలహీనపర్చడానికి వాడుకున్నారు.కాంగ్రెస్సా బీజేపీయా తెదెపానా తెరాసావా డీఎంకేవా మరో పార్టీయా అనే ఫికరు లేకుండా అధికారంలోకి రావడానికి ప్రజల ముందు నిలబడి అబద్ధాలు చెప్పిన ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం నిజాయితీగా పనిచెయ్యదనేది నూటికి నూరుపాళ్ళు నిజం!తమిళప్రజలు వీళ్ళు మన సంస్కృతి గురించే కదా డప్పు కొడుతున్నది అని పులకరిస్తున్నారే గానీ ఆ డప్పుల మోతల సందడిలో వీళ్ళు తమ జేబులకి వేస్తున్న కన్నాల్ని చూసుకోవడం లేదు.

          ఒక భాషకు ఇంత సమగ్రమయిన స్థాయిలో వ్యాకరణం రచించిన వ్యక్తి మరొకరు లేరని ప్రపంచంలోని భాషాశాస్త్రవేత్తలు అందరూ ఒప్పుకుంటున్న సంస్కృతవ్యాకరణకర్త పాణిని క్రీ.పూ 6వ శతాబ్దం వాడు!అగస్త్యుడు అనే ఒక వ్యక్తి గానీ ఒక పండిత సమూహం గానీ ఉత్తరాది నుంచి వచ్చి తమిళభాషకు వ్యాకరణం ఏర్పరచిన తర్వాత జరిగినవని చెప్తున్న సంగం సాహితీ గోష్ఠులు క్రీ.పూ 4వ శతాబ్దికి సంబంధించినవి!ఇంక సంస్కృతం తమిళభాష నుంచి పుట్టిందనడం ఎట్లా కుదురుతుంది?

          నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదన్నట్టు నిన్న గాక మొన్న కళు తెరిచిన వీళ్ళు ప్రపంచం లోని అన్ని సంస్కృతులూ మా సంస్కృతి తర్వాతే,మేమే అందరికన్న గొప్పవాళ్లం,వైదిక సంస్కృతి కూడా మమ్మల్ని కాపీ కొట్టినదే అని చెప్పుకుంటున్నారు గానీ వీళ్ళు గొప్పవాళ్ళు అని పొగుడుకుంటున్న ప్రాచీన కాలపు తమిళ సాహితీవేత్తలు వైదిక సంస్కృతిని వీళ్ళలా అవమానించలేదు!సంగం సాహితీ సభల నాటి కవితాసృష్టి ఇప్పుడు దొరకటం లేదు,ఇతర సాహితీ ప్రక్రియలలో వాటి ప్రస్తావనల ద్వారా మాత్రమే వాటి ఆనవాళ్ళు తెలుస్తున్నాయి.క్రీ.శ 2వ శతాబ్దికి చెందిన తొల్కాప్పియం గురించి పరిశోధనలు చేసిన పండితులు అది సంస్కృతం లోని ఐంద్రం అనే వ్యాకరణ పద్ధతిని అనుసరించి రచించిన తమిళ వ్యాకరణం అని చెబుతున్నారు.N. Raghunathan అనే పండితుని అభిప్రాయం ప్రకారం దీనిలో భరతముని విరచితమైన నాట్యశాస్త్రం లోని రసవ్యంజన సిద్ధాంతం ప్రస్ఫుటమై కనిపిస్తున్నది.సంగీతానికీ నృత్యానికీ సంబంధించిన లయాత్మకమైన రసభావం వ్యాకరణంలో ఇమడ్చటం వల్లనే తమిళభాషకు ఆ శ్రావ్యత వచ్చింది కాబోలు!

          ఈ తొల్కాప్పియం తమిళ దేశంలోని వైవాహిక క్రతువు సమస్తం ఆర్యులు నిర్దేశించిన పద్ధతి అని స్పష్టం చేసింది.ఇక్కడ ఆర్యులు అని గౌరవించినది ఉత్తర దేశపు వైదిక సంస్కృతికి చెందినవారినే కదా - మరింత విశేషమైన విషయం యేమిటంటే వైదిక సంస్కృతి వర్ణించిన ఎనిమిది రకాల వివాహలనే తొల్కాప్పియం కూడా అనుసరించింది!బ్రాహ్మన,క్షత్రియ,వైశయ,శూద్రులనే వర్నవ్యవస్థని కూడా తమిళసమాజానికి అనువైనదిగా నిర్దేశించి చివరి పదాన్ని వెళ్ళలనే తమిళ పదంలా మార్చింది.తొల్కాప్పియం తమిళ ప్రాంతాన్ని భూమి యొక్క స్వభావాన్ని బట్టి అయిదు రకాలు చేసి ఒక్కొక్క దానికీ ప్రేమకు సంబంధించిన ఒక అవస్థనీ ఒక దైవాన్నీ అనుసంధానించింది - పర్వతసీమలు ప్రేమలోని  కలయికనీ మురుగన్ అనె దైవాన్నీ, ఎడారులు ప్రేమలోని విరహాన్నీ దుర్గ అనే దైవాన్నీ, అరణ్యాలు ప్రేమలోని ఎదురుచూపునీ కృష్ణుడు అనే దైవాన్నీ, సముద్రతీరాలు ప్రేమలోని దుఃఖాన్నీ వరుణుడు అనే దైవాన్నీ, సారవంతమైన భూములు ప్రేమలోని కలహాన్నీ ఇంద్రుడు అనే దైవాన్నీ సూచిస్తాయట!వీరిలో ఎవరు వైదిక దేవతలో ఎవరు తమిళ దేవతలో చెప్పి విడదియ్యగలగడం సాధ్యమా?అసలు ఇంత అవిభాజ్యమైన సామరస్యం యుద్ధం ద్వారానో కుట్ర ద్వారానో జరిగడం కుదిరే పనేనా?

          తమిళజాత్యహంకారుల మొండివాదనల్ని పట్టించుకోకుండా తమిళ సాహిత్యాన్ని నిష్పక్షపాతంగా పరిశీలిస్తే ఈ సామరస్యపూర్వకమైన సంగమం సంగం సాహితీ గోష్ఠుల కాలంలో  రెండింతలు మూడింతల వేగంతో జరగడమే వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి పనికొస్తున్న అత్యద్భుతమైన తమిళ సంస్కృతి ఏర్పడింది!సంగం కాలపు సాహితీస్రష్టలలో బ్రాహ్మణులు ఉన్నారు, రాజులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, కృషికులు ఉన్నారు, మహిళలు ఉన్నారు.ఎట్టుత్తొకల్ అని వ్యవహారంలో ఉన్న ఏడు గ్రంధాలు వెలువడ్డాయి.వీటన్నింటిలోనూ కనబడే దైవస్తుతులు శివుడు, ఉమ, మురుగన్, విష్ణువు, లక్ష్మి, చతుర్ముఖ బ్రహ్మ, ద్వాదశాదిత్యులు, అశ్విని దేవతలు, ఏకాదశ రుద్రుల గురించి - వీరంతా ఎవరు?Paripadal అయితే మొత్తం శ్రీ మహావిష్ణువును ప్రస్తుతించడం కోసమే రచించినట్లు ఉంటుంది.

          కేవలం వైదిక దేవతలనే కాదు, ఉత్తర భారతంలోని పవిత్ర పదేశాలనీ తమిళ సాహితీవేత్తలు కూడా అంతే గౌరవభావంతో ప్రస్తుతించారు.మధురై నగరానికి ఆ పేరు మధుర మీద ఉన్న మమకారంతోనే పెట్టారు - ఇంకెక్కడా ఈ పేరుతో మూడో నగరం లేదనే చెప్పాలి!ఇక క్రీ.శ 2వ శతాబ్ది తర్వాత తిరువళ్ళువర్ కవి రచించిన తమిళవేదం అని చెబుతున్న కురల్ నిరీశ్వర వాదంతో నిండినదని చాలామంది పొరబడతారు.సుమారు వెయ్యికి పైన ఉన్న తమిళ కవితల్లో మోక్షం గురించి వదిలేసి నీతి(aram), రాజకీయం(polity), ప్రేమ(imbam) అనే మూడింటిని గురించి మాత్రమే చెప్పడం జరిగిందనేది నిజమే!అయితే, సనాతన వైదిక సంప్రదాయం ప్రకారం కూడా ధర్మ, అర్ధ, కామములను సరైన తీరున సాధిస్తే మోక్షం గురించి ఆందోళన పడనక్కరలేదు!

          ఇంకా కురల్ లక్ష్మీదేవిని గురించి ప్రస్తావించి ప్రస్తుతించి ధర్మమార్గం తప్పనివారినే ఆమె కటాక్షిస్తుందని చెబుతుంది - ఇంకెక్కడి నాస్తికత్వం, ఇంకెక్కడి ఆర్యానార్య ద్రవిడ విభిన్నత్వం!ఒక పాండ్యరాజు తాను కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల వైపున నిలబడి గజబలాన్ని నడిపించినట్లు చెప్పుకుంటున్న ఒక శిలాశాసనం ఉన్నది.పాండ్య, చోళ, చేర రాజవంశీయులు అందరూ అయితే సూర్యవంశానికీ లేదా చంద్రవంశానికీ సంబంధించినట్టు చెప్పుకున్నారు,వైదిక క్రతువులను చేశారు,వైదిక జీవన విధానాన్ని పాటించారు - వారు ఆనాడు నిర్మించిన ఆలయాలు సైతం వారు వైదిక సంస్కృతిని గౌరవించారనటానికి సాక్షీభూతంగా నేటికీ నిలిచి ఉన్నాయి!తమకు లేని గొప్పను వూహించుకుని వాదిస్తూ అది తప్పనగానే తమిళసంస్కృతిని అవమానించారంటూ రెచ్చిపోవడమే తప్ప తమిళనాట ఆళ్వారులూ నయనారుల ద్వారా పుట్టిన భక్తి ఉద్యమమే క్రస్తవ ఇస్లామీయ మతాల క్రూరమైన దాడికి తట్టుకునేలా హిందూమతాన్ని నిలబెట్టిందనేది జగమెరిగిన సత్యం!ప్రజల మధ్యన ఉన్న అసమానతలని తొలగించి ధనికుల్లో ఔదార్యాన్నీ దరిద్రుల్లో విశ్వాసాన్నీ నింపి వీరందరినీ ఆలయాలకు అనుసంధానించిన భక్తి ఉద్యమాం యొక్క ప్రభావమే క్రైస్తవ,ఇస్లామీయ మతాల దాడులతో నామరూపాలు లేకుండా నశించిపోయిన ఇతర దేశాలలోని స్థానిక సంస్కృతుల మాదిరి నశించిపోనివ్వక సనాతన ధర్మాన్ని ఇప్పటికీ అజేయంగా నిలబెట్టిన గుర్తింపు తమిళులకి ఎప్పటికీ ఉంటుంది!

          సంస్కృతం నుంచి వ్యాకరణం నేర్చుకోవడం అవమానకరం అని ఎందుకు అనుకోవాలి?అసలు ఒక భాషకి వ్యాకరణం ఏర్పరచడం ఆనెది జరగాలంటే అంతకుముందు ఎంతో కొంత భాష ఉంటుంది - దానిని ఏవరూ కాదనడం లేదు,ఆ మూలభాష అసలు పనికిరానిది అని కూడా ఏవరూ అనడం లేదు!ఆ పరిస్థితి తెలుగుకీ ఉంది,కన్నడానికీ ఉంది,సంస్కృత వ్యాకరణం వల్ల కొత్త జవసత్వాలు పొందిన అన్ని భాషలకీ ఉంది.తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి (ఆగష్టు 29, 1863 - జనవరి 22, 1940) . గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. అయితే ఈయన ధ్యాస,కృషి కేవలం తెలుగు భాషకి మాత్రమే పరిమితం కాలేదు - ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు వ్రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో "రావు బహదూర్‌" బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నాడు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు.

          ఈనాడు సవరలు గిడుగు రామ్మూర్తిని తమ మూలసంస్కృతిని ధ్వంసం చేసిన దుర్మార్గుడు అని అంటే ఎట్లా ఉంటుందో తమిళులు వైదికసంస్కృతిని ద్వేషించడం కూడా అట్లాగే ఉంటుంది.నిజానికి తమిళుల్లో పైన చెప్పుకున్న తమిళజాత్యహంకారులు తక్కువే!కానీ అధికారంలో ఉన్నది ద్రవిడ పార్టీలు,గట్టిగా వ్యతిరేకిస్తే జాతిద్రోహి కింద జమకట్టి అల్లరి చేస్తారనే భయం వల్ల బహిరంగ వేదికల మీద ప్రస్తావించలేని ఇబ్బంది చాలామందిలో ఉంది - పిల్లి మెడలో గంటకట్టే ఎలుకవీరుడి కోసం ఎదురు చూస్తున్నారు కాబోలు!ఆ పని చెయ్యగలిగిన బీజేపీ జయలలిత మరణం తర్వాత కల్పించుకుని పాప్యులారిటీ తెచ్చుకోవాల్సిన చోట మూతికాలిన తెనాలి రామలింగడి పిల్లిలా తొట్రుపడి నవ్వులపాలై దురద కొద్దీ వినాయకుడి బొడ్డులో వేలు పెట్టిన కాళిదాసులా అస్సలు వేలు పెట్టగూడని చోట పెట్టి ఇరుక్కుపోయి చావుతిట్లు తింటూ మూలుగుతున్నది.

          ఇప్పుడిప్పుడు బయటపడుతున్న కధనాలు శశికళ జయలలితని తోపులాటలో కిందపడేలా చేసిందనీ ఆస్పత్రికి వచ్చేటప్పటికే జయలలిత అపస్మారకంలోకి వెళ్ళదం గానీ నిర్యాణం చెందడం గానీ జరిగినట్టు అప్పట్లో వచ్చ్గిన వార్తలు నిజమేనని నమ్మేటట్టు ఉన్నాయి.మరి, ప్రధాని నుంచి గవర్నర్ వరకు ఆ నిజాలని యెందుకు బయటికి రానివ్వలేదు?మొదట శశికళని తల నిమిరి బుజ్జగించి తర్వాత పార్టీలో చీలిక తెచ్చి తనని జైలుకి పంపడం కన్న ధీమాగా లోపలికి వెళ్ళి జయలలితని ఆ స్థితికి తీసుకెళ్ళిన నేరం శశికళ మీదకి నెడితే సరిపోయేది గదా!ఈ దేశ ప్రధానీ కేంద్రప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నరూ రాజ్యాంగం వాళ్లకి దఖలు పర్చిన అధికారం ప్రదర్శించితే శశికళా హాస్పటల్ సిబ్బందీ ఎదురు చెప్పే సాహసం చెయ్యగలరా?

          అలా చెయ్యలేనిది ఎందుకంటే,కేవలం 2 సీట్ల నుంచి 200 సీట్లకు ఎదిగి రాజమార్గంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెసు పార్టీ వాళ్లని ముఖం మీదనే "మీ పార్టీ పేరును అఖిల భారత్ భ్రష్తాచారి కాంగ్రెస్ అని మార్చుకోవచ్చు కదా!" అని ఘాటు జోకు వేసి కాంగెసువాళ్ళు కూడా ఏడవలేక నవ్వేటట్టు చేసినప్పటి పవిత్రత ఇప్పుడు ఆ పార్టీలో లేదు. అబద్ధాలు చెప్పడం దగ్గిర్నుంచి స్కాములు చెయ్యడం వరకు అన్నింటిలోనూ కాంగ్రెసును అతివేగంగా దాటేసిన దివాళాకోరుతనం మాత్రమే ఉంది.అప్పటి తమిళ ప్రజల మనస్తత్వంలో ఉద్విగ్నత ఉన్నమాట నిజమే కానీ అప్పటి బీజేపీ నాయకులలో ఉన్న లాలూచీ మనస్తత్వం లేని ఉన్నతుడైన రాజకీయవేత్త అక్కడ ఉండి ఉంటే అతని ప్రవర్తన సూటిగానే ఉండేది!సూటిగా ఉండి అసలు నిజం బయటపెట్టడం వల్ల వీళ్ళకి జరిగే హాని యేమిటో నాకిప్పటికీ అర్ధం కావడం లేదు!అప్పటికి జయలలిత స్నేహపాత్రంగానే ఉన్నది,శశికళ తన స్నేహితురాలిక్ చేసిన దుర్మార్గాన్ని బయటపెట్టిన సెంటిమెంటు మోదీకి లాభమే చేస్తుంది గానీ దానివల్ల వీళ్ళకి వస్తుందనుకున్న నష్టం ఏమిటి?జయలలిత వైపునుంచి యేదైనా కిరికిరి ఉంటే వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటూ బయటపెట్టుకుంటేనే తప్ప తమ ప్రమేయం ఉండదు - ఇంక దేనికి అంత హడావిడి చేశారు అప్పుడు అక్కడ!అక్కడ కల్పించుకోకుండా చీలిక రాజకీయాల్ని ప్రోత్సహించటం వల్లనే తమిళులు బ్యానర్లు కట్టి చావుతిట్లు తిడుతుంటే పడాల్సిన దుస్థితి దాపరించింది.

          ఇప్పటికయినా బీజేపీ 2014లో వేసినవాళ్ళు 2019లోనూ వేస్తారు లెమ్మని మొద్దు నిద్ర పోతూ బంగారు కలలు కనటం ఆపి వాస్తవాన్ని చూడాలి.దక్షిణాది మొత్తం కాలు పెట్టడానికి సందు లేని స్థితిలో ఉంటే కేవలం ఉత్తరాదిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలనుకున్నట్టే ఉంటుంది.ఆంధ్రాకి ప్రత్యేక హోదా/ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా వాళ్ళ చేతుల్తో వాళ్ళే వాళ్ళ నోట్లో మట్టి కొట్టుకున్నారు,తమిళనాడులో ఇట్లా తమిళుల్ని శత్రువుల్ని చేస్కున్నారు,సిద్ధరామయ్య కెలుకుతున్న లింగాయతుల ఉద్యమం బలపడితే దానిముందు వీళ్ళ తొక్కలో హిందూత్వం నిలబడదు,కేరళలో వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు అంటున్న డిఫెన్సివ్ ఏడుపులే వినపడుతున్నాయి తప్ప బలమయిన వోటుబ్యాంకు ఇంకా ఏర్పడినట్టు లేదు - ఏం చూసుకుని భాజపా వాళ్ళు ఈసారి కూడా కుర్చీ మాదే అని ధీమాగా ఉన్నారో నాకు అర్ధం కావడం లేదు!

          నా లెక్క ప్రకారం దక్షిణాదిలో భాజపా వాళ్ళకి అన్నిటికన్న అనుకూలమైనది ఆంధ్రానే - హోదా/ప్యాకేజీ ఇవ్వకుండా దాన్ని చెడగొట్టుకున్నారు.ఇంక మిగిలిన తురుపుముక్క అయోధ్యలో రామాలయ నిర్మాణం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యోగి చెతిలో ఉంది,ముస్లిములు రాజకీయంగా ఒంటరిగా ఉన్నారు,ముస్లిముల పక్కన నిలబడి హడావిడి చేసే వాళ్ళంతా బలహీనంగా ఉన్నారు -  - నిజాయితీగా ప్రయత్నిస్తే ఎన్నికలకి ముందే ఆలయం కట్టి కాలరెయ్యటానికి అనువైన వాతావరణం ఉంది,అయినా కదలిక లేదు.2 సీట్ల నుంచి 200 సీట్లకి యెదగడానికి కారణం హిందువులకి తమ మీద జరుగుతున ఆధ్యాత్మిక దాడి గురించి నిజాలు చెప్పడమే కారణం అయితే రేపటి ఎన్నికల్లో అత్యంత దయనీయమైన ఓటమికి గురయితే దానికి అబద్ధాలు చెప్పి హిందువులని మోసం చెయ్యడమే కారణం అవుతుంది.


అసతోమా సద్గమయ!తమసోమా జ్యోతిర్గమయ!మృత్యోర్మా అమృతం గమయ!

61 comments:


  1. ఏదన్నా ఒక టాపిక్ తీసుకుంటే దాని గురించి భలే రాస్తారండి మీరు

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఫస్ట్ టైం చూస్తున్నా మీరు మామూలుగా కామెంట్ పెట్టడం.

      Delete


    2. మామూలుగా కామింటు పెట్టినప్పుడే అర్థమయి ఉండాలిస్మీ ఎందుకు అలా పెట్టేరో అని :)

      "ఏదన్నా ఒక టాపిక్ తీసుకుంటే దాని గురించి భలే రాస్తారండి మీరు" :)

      ఆ భలే లో నే అంతా యిమిడి ఉంది :)

      జిలేబి

      Delete
  2. 2019 లో బీ జే పీ కి, టీ డీ పీ కి, టీ ఆర్ ఎస్ కీ పోటీ కి రాగల పొడుగు వీర్రాజులు ఉన్నారంటారా ?
    వాళ్ళకు ఎదురెళ్ళే వారు ఉండి ఉంటే మీరన్నట్లు ఒళ్ళు దగ్గరబెట్టుకుని పని చేస్తారు.

    ReplyDelete
    Replies
    1. నేను పొలిటికల్ అనాలిసిస్ కోసం రెగ్యులర్ తెలుగు డైలీస్ ABN.ABM వంటి వాటికన్న స్వాతి వీక్లీలో వచ్చే "అంతా రాజకీయమే" లాంటివి ఎక్కువ ఫాలో అవుతాను.అక్కడ వస్తున్న హింట్స్/ఫీలర్స్/స్పెక్యులేషన్స్ నిజమవుతున్నాయి కూడా!దాని ప్రకారం మొన్నటి రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సక్సెస్ అయినట్టే అనుకోవాలి.వంశపారంపర్యం గురించి అడిగిన ప్రశ్నకి "నా వెంటే పడకండి!" అని తప్పించుకున్నాడన్న విమర్సలే మనకి వినబడ్దాయి గానీ కొన్ని చోట్ల తెలివిగానూ కొన్ని చోట్ల నిజాయితీ గానూ జవాబులు చెప్పినట్టు తెలుస్తున్నది,మోదీని గెలిపించిన వాడే డబ్బు తీసుకుని నితీషునీ గెలిపించాడు - ఆపాటి ఖర్చు కాంగ్రెసు పెట్టలేదా?బహుశ ఐప్పటికే మీడియాని కొనేసి ఉన్నారేమో అని నా అనుమానం,క్రమక్రమంగా రాహుల్ పట్ల మీడియా ధోరణి మారుతున్నట్టు కనిపించడం లేదూ!

      Delete
    2. వచ్చే ఎన్నికల తరువాత, ఆంధ్రాలో TDP,YSRP లలో ఏ పార్టీ గెలిచినా, ఒక పార్టీ మాత్రమె 2024కు మిగులుతుంది.

      మీరే మంటారు?

      Delete
    3. 2024 నాటికి దేశం మొత్తం మీద రెండు పార్టీలే మిగులుతాయి. హిందువులంతా ఒక పార్టీ...రెండవదానిలో మిగతావారంతా ఉంటారు. (మీరు వీడియోలు ఎక్కువగా సేకరిస్తూ ఉంటారు ) వ్రాసిపెట్టుకోండి హరిబాబుగారే సాక్ష్యం !

      Delete
    4. మోడి నాయకత్వంలోని బిజెపి పార్టి, సూడోసెక్యులరిజం కాంగ్రెస్ పార్టి లా తయారైంది. హిందువులకు ఎమి లాభాం లేదు ఈ ప్రభుత్వం వలన. దేవాలయాలన్ని ప్రభుత్వ ఆధినంలో ఉన్నాయి,మత మార్పిడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి,హిందూ పండగలకు వ్యతిరేకంగా కోర్ట్ తీర్పులొస్తూనాయి. స్కూల్స్ లో సైతం పిల్లలను బొట్టు పెట్టుకోనియకుండా క్రైస్తవ టిచర్లు దాడులు చేస్తున్నారు.

      మోడి హిందుత్వకు ఎమీ చేయటం లేదు. ఆ పార్టి రెండు ముక్కలుగా చీలితే బాగుంట్టుంది. లేకపోతే ఆర్.యస్.యస్. ఇంకొక కొత్త పార్టి మొదలుపెడితే సరి.

      11-Year-old Girl Punished in School for Wearing 'Tilak' on Her Birthday

      https://www.ndtv.com/telangana-news/11-year-old-girl-punished-in-school-for-wearing-tilak-on-her-birthday-743069

      Delete
    5. ఇప్పుడర్ధమైందా ఈ కొబ్బరి చిప్పల బాచ్చి మోడీకి ఎందుకు ఓటేసిందో.. దేశం బాగుపడాలని కాదంట.. వాళ్ళ అరాచకాలకి గేట్లెత్తెస్తాడనిన్నూ.. మళ్ళీ వాళ్ళు పనిమానేసీ, శాపాలు పెడతామని భయపెట్టుకుంటూ కూర్చోని బొజ్జలు పెంచొచ్చనిన్నూ..

      Delete
    6. UG SriRam11 October 2017 at 02:58:

      "మోడి హిందుత్వకు ఎమీ చేయటం లేదు. ఆ పార్టి రెండు ముక్కలుగా చీలితే బాగుంట్టుంది"

      ఆయన ఒక పకడ్బందీ వ్యూహంతో వెళ్తున్నారు అనుకుంటా. 2019 తరువాత మార్పు వచ్చే అవకాశం మెండు.

      గుజరాత్ రాష్ట్రంలో మోడీ ప్రభంజనం హిందూత్వంతో (Godhra) మొదలయి కాలక్రమేణా అభివృద్ధి (Gujarat development model) వైపు మళ్లింది. కేంద్రంలో ఈ ట్రెండ్ రివర్స్ అవుతుందేమో వేచి చూద్దాం.

      Delete
    7. మన కేంద్ర ప్రభుత్వం ప్రజలను గల్ఫ్ దేశాలకు వెళ్లవద్దని, అక్కడ పరిస్థితి బాగా లేదు అని ఎన్ని మార్లు హెచ్చరించినా, కేరళకు చెందిన నర్సులు, పాస్టర్ లు, ప్రభుత్వ మాటలను లెక్క చేయకుండా ఆ కల్లోలిత ప్రాంతాలకు వెళ్ళి కిడ్నాప్ కు గురైన తరువాత ప్రభుత్వ సహాయం చేయాలని విజ్ణప్తులు చేస్తూంటారు. కల్లోలపరిస్థితులు ఉన్న చోటుకు వద్దు అని చెప్పినా, ఎందుకు పోతున్నట్లు? ఎవరు చెపితే పోతున్నట్లు? మాములు వాళ్ళైతే వెళుతారా? వెళ్ళరు కదా! వీళ్ళు వెళ్ళటానికి ఒకతే కరాణం, చర్చ్ లో పై నుంచి (వేరే దేశాల చర్చ్ బ్రాంచ్ ల నుంచి) ఆదేశాలు రావటం, అక్కడికి వేళ్ళి సేవ పేరుతో వాళ్ల మతంలో కి ఆకర్షించటానికి అదే సరైన సమయం అని వాళ్ళు భావించటం.

      విధి వక్రీకరించి కిడ్నాప్ చేసినపుడు భారత పౌరులమని గుర్తొస్తుంది, అప్పుడు భారత ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి వీళ్ళని రక్షించాలి. ఈ కిద్నప్ అయిన వాళ్లను,ఎంతో కష్టపడి, మన దేశం రక్షిస్తే, విడుదలైన తరువాత మనదేశం కు రాకుండా, మొదట వాటికన్ కు వెళ్ళి పోప్ ను కలుస్తారు. ఆ తరువాత తీరికగా ఇండియాకు వస్తూ, త్రోవలో డిల్లిలో దిగి సుష్మా స్వరాజ్ ను మొక్కుబడిగా కలవాలి గదా అని కలసివస్తారు.


      ఇది ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర.

      Delete
    8. 85% of Muslims in India were SC, backward Hindus: Report

      A report says forefathers of a majority of Muslims in India were scheduled castes and backward Hindus who embraced Islam over a period of time.

      http://www.hindustantimes.com/delhi-news/85-pc-of-muslims-in-india-were-sc-backward-hindus/story-W08rSh7qzTfMnFzQLzJHFP.html

      Delete
    9. >> వీళ్ళ కులాలు కూడా దాదాపు ఒకటే ఉంటాయి

      బ్రాహ్మణులలోనే మతం మారినవాళ్లని చూపిస్తాను. చాలెంజ్కి సిద్దమా???

      Delete
    10. నేను రాయవలసినది ఇంకా చాలా ఉంది. చాలెంజ్ ల విషయం తరువాత. FB లో చాలా మంది బహుజనులు, మీడియా మేధావులు మతం మారినా కులం ఎక్కడికి పోదు అనే వాదన మొదలు పెట్టారు. క్రైస్తవం లో కుల వ్యవస్థ ఉందని, అది నథింగ్ బట్ హిందూ మతం నాళాలు అని ఒక వైపు ఒప్పుకొంట్టు, ఘర్ వాపసి అన్నప్పుడు వీళ్ళే ఏ కులం లోకి రావాలని, ఎదురు ప్రశ్నలేసి ఎగతాళి చేస్తారు.
      ఈ వ్యాఖ్యలు రాయటానికి ఒకటే ఉద్దేశం, చరిత్ర ను తెలుసుకొంట్టే, భవిషత్ లో తప్పులు చేయకుండా
      ఉండవచ్చు. అంతేకాదు మతం మారినా కులం మారదు, అంతా ఒకటే అనే వాదన ఎంత అసంబద్ధమో చూపిస్తాను. మతం అనేది ఎంత కీలక పాత్ర వహిస్తుందో చెప్పటం నా ఉద్దేశం

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Sir William Jones who came to India in 1783 as a Judge of the Supreme Court of Calcutta. Sir William Jones was born in 1746 and he was a child prodigy who had mastered several languages such as Greek, Latin, Persian, Arabic, Hebrew etc. at a very young age. He had studied at Oxford University and had also passed his Bar examination to qualify as a lawyer. When he came to India he was told that there was an ancient Indian language called ‘Sanskrit’ and this aroused his curiosity and he became determined to study it. Consequently, he enquired and found a good teacher called Ram Lochan Kavi Bhushan – a poor Bengalee Brahman who lived in a dark and dingy room in a crowded locality in Calcutta. Sir William Jones started going to this person to learn Sanskrit. He has written in his memoirs that when the daily lesson was completed he would glance behind and saw the Bengalee Brahmin washing the floor where Sir William Jones sat to learn his lessons as he was regarded as a Mleccha. However, Sir William Jones was not insulted by this as he was a scholar and hence thought that one should accept the customs of the teacher.

    P.S:It is very interesting a Ethiopian,that too who is in the rank high to a poor brahmin sat very modestly nera to the brahminm and never felt be insulted about washing the floor as he was a mlechcha!

    ReplyDelete
  5. Researchers Found 6000 Years old Lord Rama and Hanuman carvings in Silemania, Iraq

    http://mailonnews.com/2017/10/06/researchers-found-6000-years-old-lord-rama-and-hanuman-carvings-in-silemania-iraq/

    ReplyDelete
  6. మహాభారతంలో దీర్ఘతమ మహర్షి అంధుడు. అతని భార్య ప్రద్వేషి. ఆమె ఒకానొకరోజు అతని అంధత్వాన్ని భరించలేనని భావించి ‘‘పతియు భరియించు గావున భర్తయయ్యె! భామ భరియింపబడుగాన భార్య యయ్యె బరగనవి మనయందు వీడ్వడియె నిన్ను ! నేన ఎల్లకాలం భరియింతు గాన (మహాభారతం 1–4–228)’’ అంటూ భర్తను వదిలిపెట్టేస్తున్నానని ప్రకటిస్తుంది. అప్పుడు దీర్ఘతముడు భార్య కాళ్లావేళ్లా పడలేదు. చక్కగా ‘‘భర్తలను కోల్పోయిన భార్యలు అతి ధనవంతులైనా, ఉత్తమ కులాలలో పుట్టినవారైనా ఇప్పటినుంచి, అలంకారాలు లేనివారుగా, తాళిహీనులవుదురుగాక’’ అని శాపం పెట్టేశాడు. ఆపై ఉశిజను పెళ్లాడి 11 మందికి జన్మనిచ్చాడు, సుదేష్ణకు 5 మంది పుత్రులను అనుగ్రహించాడు.

    ReplyDelete
    Replies
    1. కాదు మిత్రమా! ఎవరినైనా తొక్కాలనుకుంటే కొబ్బరిచిప్పల బాచ్చి సృష్టించే పిట్టకథలకి ఒక ఉదాహరణ. దీన్నిబట్టే అర్ధం అవుతుందికదా వాళ్ళదృష్టిలో ఆడవారి విలువ.

      Delete
    2. కలియుగ దశరధుడు అని అనుకోండి...పోయేదేముంది ? ముగ్గురు భార్యలూ... నలుగురు పిల్లలు...నన్ను ఇన్వాల్వ్ చేయకండి మహాప్రభో !

      Delete
  7. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసినపుడు రిచర్డ్‌ థేలర్‌ దాన్ని సమర్ధించారు. అదే సమయంలో రూ.2,000 నోట్లు ప్రవేశ పెట్టడాన్ని మాత్రం ఈసడించారు. ‘నోట్ల రద్దును నేను సమర్ధిస్తున్నా. అవినీతిని తగ్గించేందుకు, నగదు రహిత లావాదేవీలకు ఇది తొలి చర్య’ అని ట్వీట్‌ చేశారు. రూ.2,000 నోట్లు కూడా ప్రవేశ పెట్టారని ఎవరో చెప్పడంతో వెంటనే ‘నిజమా...ఛీ’ అని రిట్వీట్‌ చేశారు.

    ReplyDelete
  8. Discovery of India Page307

    Travancore, Cochin, Mysore, and Baroda are, from the point of view of popular education, far in advance of British India. In Travancore, it is interesting to note that popular
    education began to be organized in 1801. (Compare England where it started in 1870.)

    The literacy percentage in Travancore is now 58for men and 41 for women ; this is over four limes higher than the British India percentage. Public health is also better organized in
    Travancore. Women play an important part in public service and activities in Travancore.

    ReplyDelete
  9. TRS-TDP BOTH ARE NOT IN POWER IN 2019 ELECTIONS. BUT THE PRESENT cm'S OF BOTH STATES HAVE A RECORD OF 1ST AND LAST cm'S OF TELANGANA & AMARAVATHI..

    ReplyDelete
  10. యుద్ధకాండ 22 వ సర్గం..
    66వ శ్లోకము
    बभूव तुमुलः शब्दस् तदा तस्मिन् महाउदधौ |
    कृतानि प्रथमेनाह्ना योजनानि चतुर्दश ||
    ఏనుగుల్లాగా కనిపిస్తున్న ఆ కోతులు మొదటి రోజున చాలా వేగంగా 14 యోజనాలు నిర్మించారు..
    67వ శ్లోకము
    प्रहृष्टैजसम्काशैस्त्वरमाणैः प्लवङ्गमैः |
    द्वितीयेन तथैवाह्ना योजनानि तु विशतिः ||
    అత్యంత శక్తివంతమైన భారీకాయులు అయిన కోతులు, రెండవరోజున మరో 20 యోజనాలు నిర్మించారు..
    68వ శ్లోకము
    कृतानि प्लवगैस्तूर्णम् भीमकायैर्महाबलैः |
    अह्ना तृतीयेन तथा योजनानि तु सागरे |।
    అదే విధంగా మూడవ రోజున మరో 21 యోజనాలు నిర్మించారు..
    69వ శ్లోకము
    त्वरमाणैर्महाकयैरेकविंशतिरेव च |
    चतुर्थेन तथा चाह्ना द्वाविंशतिरथापि वा ||
    నాలుగవ రోజున ఈ కోతులు మరింత వేగంగా మరో 22 యొజనాల దురం వంతెన కట్టారు..
    70వ శ్లోకము
    योजनानि महावेगैः कृतानि त्वरितैस्ततः |
    पञ्चमेन तथा चाह्ना प्लवगैः क्षिप्रकारिभिः ||
    అదే విదంగా, అయిదవ రోజున మరింత వేగంగా అటు పక్కన ఒడ్డును కలుపుతూ మరో 23 యోజనాల వంతెన నిర్మించారు..
    మొదటి రోజు 14 + రెండవ రోజు 20 + మూడవరోజు 21 + నాల్గవ రోజు 22 + అయిదో రోజు 23 = మొత్తం కలిపి 100 యోజనాలు
    ఇదే విషయం 74, వ శ్లోకము ద్వారా చెప్పబడింది..
    दशयोजनविस्तीर्णम् शतयोजन मायतम् ||
    ददृशुर्देवगन्धर्वा नलसेतुम् सुदुष्करम् |
    అసాధ్యమైన ఆ 100 యోజనాలు పొడవు, 10 యొజనాల వెడల్పు గల ఈ వంతెనను, చూసి యక్షులు, గంధర్వులు చూసి ఆనందించిరి...
    ✿☞ యొజన - అంటే ఏమిటి ..?? ☜✿
    విష్ణు పురాణం ప్రకారం ఒక్క యోజనం అంటే 14.63 కిలోమీటర్లు...
    అంటే 100 యోజనాలు అనగా 1463 కిలోమీటర్లు...
    ✿☞ ఆడమ్స్ బ్రిజ్డ్ పొడవెంత ☜✿
    ఆడమ్స్ బ్రిడ్జి పొడవు కేవలం దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే...
    మరి రామాయణం ప్రకారం, కోతులు కట్టిన వంతెన పొడవు 1463 కిలోమీటర్లు, వెడల్పు 150 కిలోమీటర్లు...
    సరే ఏదైనా పది అటో ఇటో అంటే పర్వాలేదు కానీ మరి 1400 కిలోమీటర్ల తేడానా..?? కనిసం వాడు రాసిన వెడల్పులో 3వ వంతు కూడా లేదు.. అంటే అర్థం రామాయణం రాసినవాడికి, కనీసం ఈ వంతెన పొడవెంతో కూడా తెలియదు,, ఆ వ్యక్తి ఎవరో చెబితే విని ఉండడమే గానీ, తను ప్రత్యక్షంగా చూసి కూడా ఉండకపోవచ్చు..
    కొసమెరుపు:- అదే 22వ సర్గంలోని 77వ శ్లోకము ప్రకారం రామ-రావణ యుద్ధంలో పాల్గొన్న కోతుల సంఖ్య 1000 కొట్లు.. ఇది కేవలం రాముని తరపు సైన్యం మాత్రమే, మరి రావణుని తరుపు వాళ్ళని కూడా లెక్కేస్తే ఎంత జనాభానో, అస్సలు ప్రపంచ జనాభా ఎంత ఉండి ఉండచ్చో.. ఇప్పటి ప్రపంచ జనాభా 700 కోట్లకే మనం ఇంత అల్లాడిపోతున్నాం..

    ReplyDelete
  11. ఈనాటి శ్రీలంక రామాయణంలోని రావణలంక కాదనుకుంటా. దీని గురించి తాడేపల్లివారు ఒకసారి చర్చించారు. ఆ చర్చనుంచి నాకు గుర్తున్నదిది.

    మీరు చెప్పిన యోజనాల లెక్క బొత్తిగ సరిపోకపోవటం ఒకటి, రామాయణంలో చెప్పినట్టు లంకా నగరం త్రికూటాచల పర్వతం పై నిర్మించబడిందని చెప్పబడింది, అంత పెద్ద పర్వతం ఇప్పటి శ్రీలంకలో లేదు. మొన్నటి వరకు దానికా పేరూ లేదు.

    శ్రీలంక రావణలంక కాదనుకుంటే మరి అదొకటి ఉండేదా, లేక కవి కల్పనా, లేక శ్రీలంకనే మీరన్నట్టు పొరబడ్డారా? రామాయణమే కాక కొన్ని జ్యోతిష్యశాస్త్ర గ్రంధాల్లో రావణలంక ప్రస్తావన చేసి, విషవత్తుల(Equinox) లెక్క అక్కడ సరిగ్గ ఉంటుందని చెప్పాయట. అలా ఉండాలంటే అది భూమధ్యరేఖపై ఉండాలి. వీటి వివరణ ప్రకారం ఉజ్జయినీ నగరం నుంచి కిందకి గీత గీస్తే అది భూమధ్యరేఖకి ఎక్కడ కలుస్తుందో అక్కడ రావణలంక ఉండాలి. రామసేతువు యుద్దం తర్వాత మునిగిపోయిందని రామాయణమే చెప్తోంది. ఈ నగరమూ కాలక్రమంలో మునిగిపోయుండచ్చు.

    వేయి కోట్ల వానరులు కవి కల్పన కావచ్చులెండి.

    ReplyDelete
    Replies
    1. అలా అందరూ కాస్త బుర్ర ఉపయగిస్తే, రామసేతు గోలవెనక ఉన్న ఉగ్రవాదుల భాగోతం బయటపడదా..

      Delete
    2. https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/22196323_1940297122895960_4383309378415485380_n.jpg?oh=6607313a97a6e61817d507435f7c22a8&oe=5A42BD04

      Delete
    3. >>కవి కల్పన కావచ్చు<<

      రామాయణం మొత్తం కల్పితమే

      Delete
    4. రామాయనాన్ని చరిత్ర అని నిరూపించటం కోసం రామసెతునీ ఖగోళ శాస్త్రపు లెక్కల్నీ కలిపి కొట్తరా కావెటిరంగ అంటూ కేవలం 7000 యేళ్ళ క్రితం అని నిర్ధారించటం తప్పు అని నేను ఇదివరకే చెప్పాను.కలి ప్రారంభమై 5000 యేళ్ళు అయిందని అంటున్నప్పుడు 7000 యేళ్ల క్రితం ద్వాపర యుగం అవుతుంది,త్రేతాయుగంలో పుట్టాల్సిన రాముడు ద్వాపరయుగంలో పుట్టటం ఎట్లా కుదురుతుంది?

      కవులు దివ్యపురుషులకి సంబంధించిన కధల్లో అద్భుతాలని కల్పించడం గ్రీకు పురాణాల్లోనూ ఉందిగా - వాళ్లని యే బాచ్చిలో వేస్తారు పై అనామకం గారు!బైబిలు కధల్లో ఆ పిట్తకధలు రాసినవాళ్ళు కొబ్బరిచిప్పల బ్యాచ్చి కాదే! నీహారిక ఏ మాట వాడితే ఆ మాటనల్లా కాపీ/పేస్తూ చెయ్యడం కాదు,మీరు సొంత బుర్ర వుపయోగించడం నేర్చుకోండి!

      Delete
  12. In 1947 Pakisthan was the 2nd largest Hindu population country. Now India is the 2nd largest Muslim population country. All are safe in India except a few people who enjoyed highest positions. That is why they don't salute Indian National flag

    ReplyDelete
    Replies
    1. In 1947 Pakisthan was the 2nd largest Hindu population country. Now India is the 2nd largest Muslim population country.

      hari.S.babu
      just like S.Arabia/Iran flipped Shia/Sunni population:-)
      I have already mentioned this comic twist.

      In the beginning one country has 90% of Shias and the other country has 90% of sunnis.

      As Time goes on 10% of Sunnis in the first country became stronger by ethnic cleansing of Shias and the country became 90%Sunni!

      And at the same Time Second country with 10% Shias also undergone the same pattern and became 90% Shia country:-)

      Delete
    2. See how lebanon turned from Christian nation to Muslim nation

      Delete
  13. "పుస్తకాలు రాసెటోళ్ళకు,,పుస్తకాలు చింపి పొట్లాలు కట్టుకునటోళ్ళకు చర్చ ఏముంటది" ????-------ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్

    ReplyDelete
    Replies
    1. పిచ్చి పుస్తకాలు రాసెటోళ్ళతో చర్చ ఏముంటుంది?పిచ్చి వదిలే వైద్యం చెయ్యడమే!ఇప్పుడు జరుగుతునది అదే.

      వైజాగులో గొల్లలు దూడలకి పాలు మానిపించి అవి చచ్చాక గడ్డి కూరి ఇంటి దగ్గురకే తీసుకొచ్చి ఆ గడ్డి కూరిన చచ్చిన దూడని పొదుగుల దగ్గిర పెట్టి చేపేటట్టు దూడల తల్లుల్ని మోసం చేసి పాలు పిండి అమ్ముతారు!నేను వైజాగులో చదువుకునేటప్పుడు అంటే 90వ దశాబ్దంలో అన్నమాట!ఇప్పటికీ అక్కడ ఈ తంతు నడుస్తూనే ఉండొచ్చు.అప్పటికే కోమట్లు చేసే వ్యాపారాల్ని కమ్మోళూ శెట్టిబలిజలనే పేరు తెచ్చుకున్న కాపులూ చెయ్యడం మొదలుపెట్టారు,ఇప్పటికీ చచ్చిన దూడలతో పాలు పితికే తన కులంవాళ్ళ సంగతి కూడా చెపాలి - అప్పుడే అతను నిజాయితీగా కులవిమర్శ చేసినట్టు అయ్యేది.స్మగ్లింగు కన్న నోరు లేని మూగజీవాల్ని చంపటం ఇంకా ఘోరం కదా!

      లక్ష కోట్ల డాలర్లు ఇస్తే భారత్ మొత్తాని క్రైస్తవానికి మారుస్తాననడంలో అర్ధం ఏమిటో తెలుసా!ఇప్పుడు క్రైస్తవంలో ఉన్నవాళ్ళంతా డబ్బుల కోసమే మతం మారినది నిజమేనని తనే ఒప్పుకుంటున్నట్టు - అది హిందువులని అవమానించడం కాదు,తన మతంలోకి వచ్చినవాళ్లని అవమానించడమే అవుతుంది,ఆ విషయంలో కోపం తెచ్చుకోవాల్సింది క్రైస్తవులే!మీరు బైబిలుతో పాటూ డబ్బు కూడా తీసుకురండి అని విదేశీ క్రైస్తవ మత ప్రచారకులకి సూచాన్ ఇస్తూ రాతలో కూడా దొరికిపోయాడు - దాని గురించి అడిగితే జవాబు చెప్పలేక స్వామి తలిదండ్రుల గురించి అడిగి చర్చని పక్కదారి పట్టించాడు.

      చర్చలో నిలబడలేక వ్యక్తిగతమైన విషయాలతో చర్చని పక్కదారి పట్టించే ప్రస్త్రావన ఐలయ్య వైపునుంచే వచ్చింది,అవునా కాదా?,గెలవలేనని తెలెసినప్పుడు పక్కదారి పటించే చావు తెలివి కూడా ఉన్నవాడితో వాదనలు అనవసరం!ఐలయ్య పాల్గొన్న ముఖ్యమైన చర్చల వీడియోలన్నీ చూశాను నేను! అతను చేసిన ఏ సూత్రీకరణకీ శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయాడు.ఇతరులు ఇతను వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పారు.ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ప్రతి చర్చలోన్మొ అతను వోడిపోయాడు,అయినా అతనూ అతని అభిమానులూ దాని కవరప్ చేసుకుంటొ కొత్త హడావిడి మొదలుపెడతారు.ఆవె ప్రశ్నలు మరోరకంగా అదగటం, ప్రశ్నలూ కొత్తవి కావు - ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలూ ఇదివరకు అదివరకు జవాబులు చెప్పినవే!ఒక ప్రశ్నకి ఎచ్వరయినా ఓకె జవాబుని అన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అవే మార్చి మార్చి అడగటం దేనికి?

      ఇదివరకు బ్రాహ్మలు చేశారని తిట్టిపోసే కడుపులో చల్ల కదలకుండా కూర్చుని పాఠాలు చెప్పే ఉత్పత్తి శ్రమ కాని సోమరిపని చేస్తూ ఉత్పత్తి కులంపేరు అయిన షెపర్డ్ తను ఎందుకు పెట్టుకున్నాడు?ఆ పేరు పెట్తుకుని తను యూనివర్సిటీలోనూ బయటా ఎన్ని గొర్రెల్ని కాస్తున్నాడు ఇప్పుడు?

      ఇతరుల్ని నాతో చర్చకి రండి అని పిలిచే ఐలయ్కికి అసలు చర్చ అంటే ఏమిటో తెలుసా?

      Delete
    2. Jerusalem Mathaiah : Face to Face | Facts about Christian Missionaries Joseph D'Souza

      https://www.youtube.com/watch?v=Ht6rqiA76Xg&t=910s

      https://www.youtube.com/watch?v=FaqaFKFzRk4&t=21s

      Delete
    3. మరి కంచె ఐలయ్యకి ఇతర కులాల మీద అంత విరుచుకుపాటు ఎందుకో?

      Delete
    4. వైశ్యజనులమనెడి వార్తయేగానీ
      దొంగలింతకంటే దొరకబోరు..
      నేలమీద వీరి నేర్పులనేమందు
      విశ్వదాభిరామ వినురవేమ!

      కోమటోని ఆశ కొండలవానలు
      సందరంబు సోధ చంద్రకళలు
      ఆశకుమితిలేదు యక్కడ గతిలేదు
      విశ్వదాభిరామ వినురవేమ!

      కోమటిమదిగోరు క్షామమే ఎల్లెడ
      వైద్యుడొరులకెపుడు వ్యాధికోరు
      వారవనిత ధనికు చెరదీయ గోరు
      విశ్వదాభిరామ వినురవేమ!

      ఈ కోంటోల్లకి నానా పూజలపేరుతో బిజినెస్సు ఇచ్చే బాపనోల్లు..

      "బాపనోల్లని పంచెలూడదీసి తరిమికొడదాం.. దేశాన్ని కాపాడుకుందాం"

      బాపనోళ్ళారా.. క్విట్ ఇండియా ..


      Delete
  14. బ్రిటీష్ వాడి ఆఖరి 50 ఏళ్ల పాలనలో భారతదేశ వృద్ది రేటు 1% from Paul Kennedy Book

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  17. one person asked me to answer this post{
    https://www.facebook.com/AarizMohammed/posts/10155606255578467

    I have so many doubts about separate electorate plan.It was failed in 1937 itself when proposed to test the validity of pakistaan - It gave a disappointing result both for the congress and muslim league.

    But how could we reorganize constituencies after so lang time?
    how do you define and plan to re-organize separate electoral constituencies of each caste and religion?for a case study - think of the situation currently machilipatnam has 2035% kaapu,and so on.If a muslim/dalit majority declared only the representatives of the same caste/religion to contest and only that community has a right to elect what about the others right to vote?Do you move people according to each recognized caste/religion into those planned constituencies?I will detail my point - if constituency "A" has majority of a caste "C1" and lesser number of people belong to "C2" and another constituency called "B" has majority of caste "C2" people and lesser people of caste "C1" Do you shrift all "C1 from ""B" to "A" and all people of "C2" from "A" to "B" or in any other way you solve the reorganization of constituencies,candidature and voting paterns - Please clarify me.If It is your plan It is the imitataion of old time village model.people lived in streets filled with same caste.What is so progressive in it?

    ReplyDelete
    Replies
    1. Kanshi Ram opinion about separate electorate

      https://youtu.be/lYfQGWmX0rI

      Delete
  18. This comment has been removed by the author.

    ReplyDelete
  19. I do not believe in the gods, just believe in God! నేను దేవుళ్ళను నమ్మను, కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను!
    @you
    ఈమధ్య ఒకాయన తన బ్లాగులో హిందువుల దేవుడికీ, క్రైస్తవుల దేవుడికీ, ముస్లీముల దేవుడికి సంబంధం లేదని వ్రాసారు. ఇది ఆయన నమ్మకాల ప్రకారం కరెక్టే . ఎందుకంటే హిందువుల దేవుళ్లు రాముడూ,కృష్ణుడూ, ఇతర మహానుభావులు దేవుళ్ళయితే, క్రైస్తవుల దేవుళ్లు యేసు,మరియమ్మ అయితే, అలాగే ముస్లీముల దేవుళ్లు బాబాలు, దర్గాలు అయితే ఆయన చెప్పింది 100% నిజం.

    కాని పై మత వర్గాలు పఠించే ఆయా ధార్మిక గ్రందాల ప్రకారం వారు నమ్మే మహానుభావులు ఆదర్శనీయులుగానే ప్రకటించాలి గాని దేవుళ్ళుగా తీర్మానించకూడదు. ఎందుకంటే ఆ గ్రంధాలన్నీ కేవలం సర్వోన్నతుడైన ఆ సర్వసృష్టికర్త గూర్చి మాత్రమే తెలియజేసాయి. నేను ఆయననే నమ్ముతాను. ఆయన అందరి దేవుడు.

    hari.S.babu
    ఒకాయన అని అన్యాపదేశపు సుత్తి దేనికి?ఆ మాట చ్గెప్పినది నేనే కదా!మీకు తెలుగు సరిగ్గా వచ్చా?నేను ఆ అభిప్రాయాన్ని ఎక్కడ చెప్పానో అక్కడ అంతమాత్రమే ఉందా?ఇంకేమీ చెప్పలేదా?ఒకరు చెప్పిన గంభీరమైన విషయం నుంచి మీకు అసలు వ్యక్తిని వెర్రి వెధవని చెయ్యడానికి పనికొచ్చే రెండు ముక్కల్ని మాత్రమే కొట్టుకొచ్చి అహంకారం/ద్వేషం.అధిపత్యం వంటి గుణాలను ప్రదర్శిస్తూ అబద్ధం/మోసం/కుట్ర వంటివాటికి పాల్పడుతున్న మీరే "హిందువుల దేవుడు,క్రైస్తవుల దేవుడు,ముస్లిముల దేవుడు" అని కాకుండా అందరికీ నమ్మడానికి వీలైన ఒకే ఒక దేవుణి నమ్ముతున్నానని చెప్పారు - చాలా బాగుంది,ఇంతకీ ఆ దేవుడు ఎవరు,పేరు ఏమిటి,లక్షణాలు ఏమిటి అనేది తెకియజేస్తే మేము కూడా ఆ దేవుడినే మీవలెనే నమ్మి తరిస్తాం కదా!

    P.S:కొంపదీసి అల్లా అని మాత్రం చెప్పకండి,ఇప్పుడు మీరు నమ్ముతున్న దేవుడు ఆ లిస్టులో లేనివాడని మీరే అన్నారు - నా పాయింటు అదిరింది గదూ:=)

    ReplyDelete
    Replies
    1. This is my comment at that blog (just for info):

      "నేను మనుషులను మాత్రమే నమ్ముతాను, I just believe in humans!"

      Delete
    2. I saw it!Your restart is stupendous than me.But People can't understand the flaw of of his analysis without explaining - that;s why I touched it.

      Delete

  20. ముక్కల నక్కడ నిక్కడ
    మక్కెల నే రుకొని నరుడు మస్తుగ కాపీ
    చక్కగ గొట్టుచు దేవుని
    లెక్కల జూప హరిబాబు లెస్సగ కరిచెన్ !

    జిలేబి

    ReplyDelete
  21. సార్, ప్రజలు భాషా పరంగా సమూహాలుగా (రాష్ట్రాలుగా) విడిపోక ముందు మాతృభాష పరిస్థితి ఎలా ఉందేది. ఇప్పుడు పక్క రాష్ట్రాలలో నిర్భందంగా ఆ భాషాలోనే చదువుకోవలిసిన పరిస్థితి వల్ల ప్రజలు వారి మాతృభాషను వదులుకోవలసి వస్తోంధి.

    రాష్ట్రాలుగా పక్కపక్కనే ఉంటూ ఇన్ని భాషాలు ఎలా కుదిరాయి. ఇతర దేశాలతో పొల్చిచుస్తే మన దేశంలో ఇంత వైవిద్యం ఎలా సాధ్యపడింది. రాజ/ప్రజల భాషాగా సంస్కౄతం కనుమరుగు అవ్వడానికి ఆ కాలం రాజులు/అధికారులు ఇతర భాషలను ప్రోత్సాహించడం కూడా ఒక కారణమా సార్.

    ReplyDelete
  22. నీహారిక నాకు కొన్ని ప్రశ్నలు వేస్తూ వరస కామెంట్లు వేసింది.మొదట పూర్తి అర్ధాన్ని తీరిగ్గా చదవకుండా పబ్లిష్ చేశాను.కానీ ఓపిగ్గా చదివాక వాటిని డెలిట్ చేశాను.

    దానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.మొదటిది నన్ను వాటిమీద తీర్పు చెప్పమని అడగటం.దేని మీదనైనా సరే తీర్పులు తీర్చడానికి నేను సిద్ధంగా లేను.అలా ఇదివరకు ఎప్పుడూ చెయ్యలేదు.ముష్టాఖ్ అహ్మద్ మీద ఒక తీర్పు తీర్చుతున్నట్టు ఒక పోష్టు అవెశాను - దాని కధ వేరు.అది తప్ప అనేనెవరి మీదా తీర్పులు తీర్చలేదు.నేను పోష్టులు రాయడానికి కారణం ఏమిటో చాలాసార్లు చెప్పాను.కొందరు యూజీ శ్రీరాం ఇచ్చిన కొని లింకులని వాడుకుని పోష్టులు రాస్తున్నానని కూడ అన్నారు.ఆయన ఈ విషయం మీకు పనికొస్తుందేమో అని ఇక్కడ లింకులు ఇవ్వటానికి ముందే దాని గురించి కొంత రీసెర్చి మొదలుపెట్టి అందులో పనికొచ్చే పాయింట్లు ఉండటం వల్ల అవి కూడా వాడుకున్నాను.మొత్తం మీద నాకు ఏ విషయం మీదనైనా గందరగోళం ఉంటే దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాను,ఒక క్లారిటీ వచ్చాక్ ఇకక్డ పోష్టు వేస్తాను.కొందరు కామెంట్ల కోసం పోష్టులు అలా రాస్తున్నననై కూడా అన్నారు.ఒక్క కామెంటు కూడా రాకపోయినా నేను కంగారు పడను.అవి నాకోసం నేను రాసుకున్నవి.

    ఇంకొకటి తను అడిగినవి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఆప్షన్స్ ప్రశ్నలు కావు.వాటిల్లో ఏ ఒక్క ప్రశ్నకి పూఒర్తి అర్ధం వచ్చే సరైన జవాబు చెప్పాలన్నా ముందు వెనకలు సరి చూసుకుని మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న పదే పదే అడిగే వీలు లేకుండా చెప్పాల్సినవి.మీరు చరిత్రని కూడా పరిశోధించి జవాబులు చెప్తారు కాబట్టి మిమ్మల్ని అడిగాను అంటూనే పొడుగాటి జవాబులు రాస్తే నాకు చదివే ఓపిక లేదు అంటున్నది - ఇదే తింగరితనం అంటే!ఒక విషయం తెలుసుకోవాలని ఒక పెద్ద్మనిషిని పొగిడి మరీ ఇరికించి ప్రశ్న వేసినప్పుడు అతను చెప్పిన జవాబుని చదివే ఓపిక వుండవద్దా?అంత ఓపిక లేనప్పుడు అసలు అడగటం దేనికి?జవాబు చెప్పు,కానీ సోది చెప్పకు అని కండిషన్లు పెట్టడం అంటే నువ్వు పర్శ్నలు అడుగుతున్న వ్యక్తి మీద గౌరవం కన్న అతని కన్న నువు గొప్పదానివి అనుకుంటున్న నీ అహంకారమే కనబడుతున్నది.అప్పుడప్పుడు వాదనలో సొంత డబ్బా కొట్టుకోవడం తెలిసే చేస్తున్నాను గానీ నాకు అహంకారం లేదు,ఇతరుల్లో కూడా సహించను!

    ప్రశ్న అడగదల్చుకున్నప్పుడు వినయంగానే అడగాలి.

    ReplyDelete
  23. @Haribabu Suranenii

    "మీరు ఈ పోష్టులో రాసినదాన్ని కామన్సెన్సుతో చదివిన నాకే ఇదివరకటినుంచి ఇప్పటివరకు మీరే అతనిపైన ఇతర్ల విమర్శల్ని చూపించి ప్రతిస్పందించమని చెబుతున్నట్టు అర్ధం అవుతుంది"

    ఈ వాక్యానికి అర్ధం నాకు తెలియట్లేదు ... సరిగా చెపితే నేను అర్ధం అయ్యేలా చెపుతాను.

    ఇంకో విషయం
    >> మిమ్మల్ని బండబూతులు తిడుతూ వరస పోస్టులు వేస్తాను - బస్తీ మే సవాల్! <<

    బండ బూతులు తిట్టడం మీకు అంత అలవాటా ? సభ్యత ఉండదా?

    >>అతను మీ గతచరితర్ గురించి చెప్పినది నిజం అని తెలిస్తే మాత్రం ఇక మీరు జన్మలో తల ఎత్తుకు తిరగడానికి వీల్లేనంత అవమానం నానుంచి ఎదుర్కొంటారు - ఖబడ్దార్!<<

    నా గత చరిత్ర అతను ఏమి చెప్పాడు ? ఆకాలంలో బ్లాగుల్లో ఉన్నవారిని అడగండి.. నాకైతే మీరు ఉన్నారో లేదో గుర్తులేదు . లేదా నా పాత బ్లాగు టపాలు చదవండి

    hari.S.babu
    >>ఈ వాక్యానికి అర్ధం నాకు తెలియట్లేదు ... సరిగా చెపితే నేను అర్ధం అయ్యేలా చెపుతాను.
    మీరు అన్నది యేమిటి?అతను బ్లాగులకి టచ్చిలో లేనప్పుడు అతన్ని విమర్శిస్తూ వేసిన కామెంట్లని అతను తచ్చిలోకి వచ్చాక చెప్పేవాణ్ణని చెప్పారా లేదా?నా బ్లాగులో పడిన నామకం కామెంటును కూడా మీరు చెప్పి పంపిస్తేఅనే కదా అతనికి తెలిసింది!అతనికి ఏ మాత్రం కామన్సెన్స్ ఉన్నా మీరే కామెంటు పెట్టి మీరే తనకి చెప్తున్నారని అనుకునే ఆస్కారం లేదు కదా!

    ??నా గత చరిత్ర అతను ఏమి చెప్పాడు ?

    "ఈయనగారికి కూడా లెక్కలేనన్ని బ్లాగులున్నాయి.అన్నీ యాడ్స్ కోసమే.గతంలో కూడా ఎన్నో ఐడియాలతో బ్లాగర్ల మధ్య పెద్ద విరోధం సృష్టించినవాడే."
    ఈ తప్పుడుపన్లు మీరు చేశారని ఇక్కడ అతను అంటుంటే నన్ను ఎప్పటివో పాత బ్లాగుల్ని చూడమంటారేమిటి?మీరు అప్పుడు ఆ పనులు చేసి ఉంటే ఇప్పుడు నన్ను నిలదియ్యటం ఎట్లా కరెక్ట్ అవుతుందనేది నా ప్రశ్న - అర్ధమైందా?అప్పుడు అన్ని తప్పులు చేసి ఉంటే ఇవాళ మీరు నన్ను సభ్యత గురించి నిలదియ్యడం ఏమిటి?డబల్ మోరాలిటీ అవుతుంది - ఇది కూడా అర్ధం కాలేదా!

    ReplyDelete
  24. .గతంలో కూడా ఎన్నో ఐడియాలతో బ్లాగర్ల మధ్య పెద్ద విరోధం సృష్టించినవాడే.

    -----------
    ఈ ఒక్కటే కదా మీకు అభ్యంతరంగా తోస్తున్నది .. ఇంకేమైనా ఉందా ?
    దీనికోసమైతే మీరు ఎంక్వయిరీ వేసుకోవచ్చు .. మీరు ఓ టపా వ్రాసి మిగతా బ్లాగర్ల నుండి చర్చ పెట్టడానికి మీకు అనుమతి ఇస్తున్నాను .. మీకు ఇప్పటికైనా తృప్తిగా ఉందా ..

    ReplyDelete
    Replies
    1. ఈ తప్పుడుపన్లు మీరు చేశారని ఇక్కడ అతను అంటుంటే నన్ను ఎప్పటివో పాత బ్లాగుల్ని చూడమంటారేమిటి?మీరు అప్పుడు ఆ పనులు చేసి ఉంటే ఇప్పుడు నన్ను నిలదియ్యటం ఎట్లా కరెక్ట్ అవుతుందనేది నా ప్రశ్న - అర్ధమైందా?అప్పుడు అన్ని తప్పులు చేసి ఉంటే ఇవాళ మీరు నన్ను సభ్యత గురించి నిలదియ్యడం ఏమిటి?డబల్ మోరాలిటీ అవుతుంది - ఇది కూడా అర్ధం కాలేదా!

      Delete
    2. I need not to do any enquiry!The comment is targetted you blaming that you did all those mean things - It is not me to prove anything,you have to prove that you didn't do those mean things?what neccessity is there for me to prove anything in all the quagmire you both created?

      can you understand the thing now?

      Delete
    3. @Haribabu Suranenii

      మీ బ్లాగులో మూడు కామెంట్లు పెడితే మీకు అనువుగా ఉన్న ఒక కామెంట్ నే ఎందుకు బయటికి వదిలారు. మిగతా కామెంట్ లు ఎందుకు అనుమతించలేదు

      నాకు అర్ధమైంది .. ఇకనుండి ఇక్కడ పెట్టె కామెంట్ శోధిని లో కూడా ఉంటుంది

      Delete
    4. @Srinivas rjy15 October 2017 at 06:06
      మీ బ్లాగులో మూడు కామెంట్లు పెడితే మీకు అనువుగా ఉన్న ఒక కామెంట్

      hari.S.babu
      I have promised you already to make a lengthy post.Why you can't wait for that and making impatient responses?

      Delete
  25. అందరి అభిప్రాయాలూ చదివాను. అందరి అభిప్రాయాలూ గౌరవిస్తాను.నీహారికకి శిక్ష పడింది అని సంబరపడేవాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నాను.శిక్ష నేను కోరుకున్నది...మీరు క్షమ చాలన్నారు. కారణం లేకుండా ఏదీ జరుగదు అని నా విశ్వాసం. నేను కోరుకున్నదే జరిగేలా చేసి నా మనసు గెలిచిన హితులకు వీడ్కోలు చెపుతూ, వేరేవారి బ్లాగ్ స్పేస్ యూస్ చేయడం భావ్యం కాదని భావిస్తూ తిరిగి నా బ్లాగులో కలుసుకుందాం....యుద్ధకళలో గెలుపెవరిదో తేల్చుకుందాం.
    శెలవు
    నీహారిక.

    ReplyDelete
  26. అందరి అభిప్రాయాలూ చదివాను. అందరి అభిప్రాయాలూ గౌరవిస్తాను.నీహారికకి శిక్ష పడింది అని సంబరపడేవాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నాను.శిక్ష నేను కోరుకున్నది...మీరు క్షమ చాలన్నారు. కారణం లేకుండా ఏదీ జరుగదు అని నా విశ్వాసం. నేను కోరుకున్నదే జరిగేలా చేసి నా మనసు గెలిచిన హితులకు వీడ్కోలు చెపుతూ, వేరేవారి బ్లాగ్ స్పేస్ యూస్ చేయడం భావ్యం కాదని భావిస్తూ తిరిగి నా బ్లాగులో కలుసుకుందాం....యుద్ధకళలో గెలుపెవరిదో తేల్చుకుందాం.
    శెలవు
    నీహారిక.

    ReplyDelete
  27. జార్ఖండ్ రాష్ట్రంలో జీడిపప్పు అత్యంత తక్కువ ధరకు లభ్యమవుతుంది. జమతాడా జిల్లాలో కిలో జీడిపప్పును రూ. 10 నుంచి 20 రూపాయలకే అమ్ముతారు. జమతాడాలో 49 ఎకరాల్లో జీడి తోటలున్నాయి. ఇక్కడ పనిచేసే వారు అత్యంత తక్కువ ధరకే జీడిపప్పును అమ్మేస్తుంటారు. జీడిపప్పు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ మార్గంలో వెళ్లే చాలామంది ఇక్కడ ఆగి జీడిపప్పును కొనుక్కొని తీసుకెళుతుంటారు.

    ReplyDelete
    Replies

    1. జీడిపప్పు కిలో పది రూపాయలే !

      వావ్ !

      జిలేబి

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...