Friday 26 February 2021

క్రైస్తవం పునాదులు ఎంత బలహీనమైనవో చూపించడానికి Genesis పేరున వాళ్ళ పవిత్ర గ్రంధం చెప్తున్న ఈడెనుతోట పిట్టకధ గురించి చదివితే చాలు!

 ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయిన ఈగలా అయిదు రోజుల పాటు అస్సో బుస్సో మంటు కష్టపడి సూర్యుడు లేని కాంతినీ సూర్యకాంతి లేకపోయినా బతికే మొక్కల్నీ సృష్టించేసి నీటినుంచి నీటినీ భూమినుంచి నేలనీ వేరుచేశ్శాక ఆరవ రోజున మనిషిని సృష్టించింది మొత్తం భూమి మీద తామరతంపరై పెరిగేటట్టు చేసి అన్నిటి మీద పెత్తనం ఇవ్వడం కోసం అని మర్చిపోయినట్టున్నాడు తూర్పు దిశన ఒక తోటని పెంచి తొలిజంటని అక్కడ ఉంచాట్ట యహోవా ద్యాముడు!

Genesis 2:4 This is the account of the heavens and the earth when they were created, when the LORD God made the earth and the heavens.

Genesis 2:5 Now no shrub had yet appeared on the earth and no plant had yet sprung up, for the LORD God had not sent rain on the earth and there was no one to work the ground,

Genesis 2:6 but streams came up from the earth and watered the whole surface of the ground.

Genesis 2:7 Then the LORD God formed a man from the dust of the ground and breathed into his nostrils the breath of life, and the man became a living being.

Genesis 2:8 Now the LORD God had planted a garden in the east, in Eden; and there he put the man he had formed.

Genesis 2:9 The LORD God made all kinds of trees grow out of the ground—trees that were pleasing to the eye and good for food. In the middle of the garden were the tree of life and the tree of the knowledge of good and evil.

రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టున్నూ పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ అన్నట్టున్నూ This is the account of the heavens and the earth అని మళ్ళీ పాత పాట ఎత్తుకున్నాడు బైబిలు రచైత - అస్సలు బోరు కొట్టదా!పోనీ వేదం "రధే తిష్ఠస్ తిష్ఠన్ రధే రధే తిష్ఠన్ నయతి నయతి తిష్ఠన్ రధే రధే తిష్ఠన్ నయతి" అంటున్నట్టు ఒకే విషయాన్ని బలమైన ముద్ర పడేటట్టు చెప్పడమా అంటే అదీ కాదు.అప్పడాన్ని పప్పడం కూడా అనొచ్చులెమ్మన్నట్టు సర్దుకుపోయేలా తను యహోవా ద్యాముడు చేసినట్టు రాసిన ఏడు రోజుల సృష్టి కధని రచైత మర్చిపోయాడో యేమో ఇక్కడ కొత్త కధలు చెప్తున్నాడు - తస్సల్రవ్వ అసలు రెండు కధల్నీ ఒకడే రాసి ఉండకపోవచ్చు కూడానూ!

ఇప్పుడు భూమిమీద పొదలు ఏవీ కనిపించడం లేట్ట!ఎందుకుటా అంటే, మరేమో ముక్కలు పొడుచుకు రాలేట్ట!ఎందుకుంటా అంటేనూ, LORD God ఇప్పటికింకనూ వర్షాన్ని భూమిమీద కురిసేట్టు చెయ్యలేట్ట!అంతే కాదటండోయ్,వర్షం కురిశాక మొక్కలు నాటి మట్టి పని చెయ్యటానికి ఎవరూ లేర్ట!కానీ ప్రవాహాలు మాత్రం భూమినుంచి పైకుబికి నేలని మొత్తం తడిపేశాయట!వర్షం కురవకుండానే?ఒహ్హో, అవి భూగర్భ జలాలు కదూ, యహ్హోవా ద్యాముడికీ ఆమాత్రం సైన్సు తెలీదనుకోకండి.మహాహా మేధావి,కాకపోతే మతిమరుపు జాస్తి - అంతే!

ఇప్పుడు మట్టితో మనిషి బొమ్మని చేసి ఆ బొమ్మ ముక్కులో తన ముక్కో నోరో పెట్టి ప్రాణవాయువుని "ఉఫ్ఫూఊఊఊ!" అని వూదబోతుంటే మీసాలకి జిలపుట్టి "హాఛ్ఛ్!" అని తుమ్మేసరికి బొమ్మకి గభాల్న జీవం వొచ్చేసి దడుచుకు చచ్చినంత పనయి తేరుకుంది.క్నాదు క్నాదు తేరుకున్నాడు అనాలి - మనబోటి మనిషి కదూ, అదీ మగాడు కదూ, ఇహిహీ!

యహోవా ద్యాముడు ఇప్పుడు తూర్పు దిశలో స్వయాన మొక్కలు నాటి ఒక తోటను పెంచాడు.అదే చిరుహాస దరహాస అట్టహాస సంభరిత సజలనయనప్రవాహ ముప్పతిల్లజేసెడి వాక్యానికో జోకు వేస్తున్న యహ్హోవా ద్యాముడి క్యామిడీ కధకి తగ్గట్టు అన్ని హంగులతో అలరారుతున్న రంగస్థలం - ఈడెన్.తను ముక్కులో గాలి వూది ప్రాణం పోసిన మొదటి మనిషిని తీసుకెళ్ళి అక్కడుంచాట్ట ఇహ్హిహీ ద్యాముడు - సారీ సారీ యహోవా ద్యాముడు.

తర్వాతనేమో మరేమో LORD God, మరీ మరీ మొక్కల్ని ముందే పుట్టిస్తే మట్టిపని చేసి మొక్కల్ని పెంచాల్సిన మనిషి లేక చచ్చిపోతాయనీ ముందు మట్టినించి మనిషిని చేసి ముక్కుల్లో గాలి వూదాడు కదూ!అర్రె, ఏడు రోజుల సృష్టి అలా చెప్పలేదే అని దీర్ఘాలు తియ్యకూడదు మరి. ఏమనుకున్నారూ బైబిలు ద్యాముడు పిచ్చివాడని అనుకున్నారా!ఏమనుకున్నారూ బైబిలు పుస్తకం పిచ్చిబుక్కు అనుకున్నారా!అద్భుతాల గ్రంధం బైబిలు.మరే, మరే అద్భుతాలు అంటే ఏంటి బాబాయ్ అనడిగితే ఎందుకు జరిగిందో ఎప్పటికీ అర్ధం కాని నమ్మలేని సంఘటన అని చెప్పాడు.అసలే యహ్హోవా ద్యాముడికి చచ్చేంత కోపం - ఇట్టాంటి తెలివైన ప్రశ్నలు అడిగితే చంపేస్తాడు,ఎందుకని అడక్కండి, నమ్మెయ్యండి, అంతే!

అదయ్యింది కదా!అప్పుడేమో మనిషిని భూమ్మీద తామార్తంపరైపోయేందుకు పుట్టించానని మర్చిపోయిన ఇహిహీ ద్యాముడు, క్నాదు క్నాదు యహోవా ద్యాముడు మనిషిని పుట్టించాక తూర్పు దిక్కున ఒక తోటని సృష్టించాట్ట!ఈ మొదటి మనిషిని అందులో ఉంచాట్ట!బహుశః ఇక్కడ ట్రయనింగు ఇచ్చి ప్రొబేషను పూర్తయ్యాక అప్పుడు తామర తమరయ్యేందుకు పంపిద్దామనుకుని ఉంటాడు గావాల్న!

సరే, అది కూడ అయ్యింది కద, ఇంతటి ఘనమైన పన్లు రెండు చేశాక ముచ్చటపడి చేసిన మూడో ఘనకార్యం ఏంటయ్యా అంటే కంటికి నదరై ముచ్చట గొల్పేవీ తినడానికి పనికొచ్చేవీ అయిన అన్ని రకాల చెట్లని సృష్టించాట్ట!హ్హిహ్హిహ్హీ, చెట్లు నాటి ఒక కంచె ఏర్పాటు చేశాకనే తోట అవుతుందనే కామన్ సెన్సు కూడా లేదు బైబిలు రచైతలకీ యహోవా ద్యాముడికీ - అస్సలు planted a garden అనేది ఒక్కటి చాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవటానికి, అది చాల్దన్నట్టు planted a garden తర్వాత all kinds of trees grow out of the ground అంటున్నారు.

ఉండండుండండండి, ఇప్పటి వరకు ఏ పాస్టరూ ఏ సువార్తీకుడూ చెప్పని సంగతి ఒకటి కనబడింది.ఈడెన్ తోట కధ గురించి చెప్పిన ప్రతి వాడూ తోట మధ్యలో the tree of the knowledge of good and evil అంటే మంచి చెడులను గురించి తెలియజెప్పు జ్ఞానవృక్షము ఒక్కటే ఉన్నట్టు చెప్తున్నారు గానీ అక్కడే the tree of life అంటే ప్రాణవృక్షము కూడ ఉందట!బహుశః నిత్యజీవము నిచ్చు వృక్షము కాబోలు!ఏంటో ఈ గోల - ఆల్రడీ ముక్కులో వూపిరి వూది ప్రాణం పోశాక ఇంక tree of life దేనికిట!

“ఉంటే ఉంటుంది, ఆయనకి ఉషారు పుట్టింది సృష్టించి పారేశాడు, నీకెందుకు? మనుషుల్లో దుబారా గాళ్ళు ఎంతమంది లేరు?” అంటారా - అలాక్కానీండి,లేదంటే మనకే పిచ్చెక్కి క్రైస్తవంలోకి దూకాల్సి వస్తది.ఎందుకొచ్చిన గోల? లేదంటే,బైబులు రచైతలకి కల్పవృక్షం గురించి తెలిసి మనమూ ఇల్లాంటిది ఒకటి మన గ్రంధంలో పెట్టుకుందామే అనిపించి వుండొచ్చు,మనుషుల్లో ఎంతమంది కాపీపేష్టుగాళ్ళు లేరు?ఇదంతా బాగానే ఉంది గానీ మనిషికి అవసరమైన మంచి చెడుల్ని తెలీయజెప్పే జ్ఞానాన్ని మనిషి బుర్రలోనే తగలేస్తే సరిపోయేది గదా! మాయలపకీరు తన ప్రాణాన్ని చిలకలో దాచినట్టు ఒక చెట్టుకి కాసే పండులో పెట్టడం దేనికి?

Genesis 2:10 A river watering the garden flowed from Eden; from there it was separated into four headwaters.

Genesis 2:11 The name of the first is the Pishon; it winds through the entire land of Havilah, where there is gold.

Genesis 2:12 (The gold of that land is good; aromatic resin and onyx are also there.)

Genesis 2:13 The name of the second river is the Gihon; it winds through the entire land of Cush.

Genesis 2:14 The name of the third river is the Tigris; it runs along the east side of Ashur. And the fourth river is the Euphrates.

Genesis 2:15 The LORD God took the man and put him in the Garden of Eden to work it and take care of it.

ఇప్పటికి యహోవా ద్యాముడికి వ్యవసాయం గానీ అలాంటి ప్రక్రియ గానీ జరగాలంటే బొయ్యిమని భూమినుంచి ఉబికి వచ్చి నేలనంతట్నీ తడిపే దిక్కూ దివాణం లేని జలప్రవాహాలు గాక నదులు అనేవి అవసరం అని తెల్సింది.అయ్యబాబోయ్ "ఘ్నానోదయం ఘ్నానోదయం యహోవ ద్యాముడికి ఘ్నానోదయం!" అని పాటేసుకోవాల్సినంత గొప్ప విషయం, కదూ!

ఛస్తిమిరా దొరా - మళ్ళీ జోకేస్తున్నారు యహోవా ద్యాముడూ బైబిలు రచైతలూ కలిసి,గార్డెన్ని వాటర్ చేస్తున్న రివరు ఈడెను నుంచి ఫ్లో అవుతుందంట!నది అని దేన్ని అంటారు, మీరు చెప్పండి?గంగోత్రి దగ్గిర చిన్న పాయలా పుట్టి కొన్ని వందల వేల మైళ్ళు దాటి సముద్రంలో కలిస్తే ఒక నది, నాసిక్ దగ్గిర చిన్న పాయలా పుట్టి కొన్ని వందల వేల మైళ్ళు దాటి సముద్రంలో కలిస్తే ఒక నది - river అనే ఇంగ్లీషు పదాన్ని కూడా ప్రతి నీటిపాయకీ వాడెయ్యకూడదనే ఇంగితజ్ఞానం లేని ద్యాముడు సృష్టి చేస్తేనూ river అనే ఇంగ్లీషు పదాన్ని కూడా ప్రతి నీటిపాయకీ వాడెయ్యకూడదనే ఇంగితజ్ఞానం లేని రచైతలు గ్రంధం రాస్తేనూ ఇలాగే అఘోరిస్తది!

W. W. Müller అనే మేర్ధావి 1992 Anchor Bible Dictionary అను పొత్తమునందు Havilah అనునంది అరేబియా ఖండము యొక్క లోపలి సరిహద్దుల నైరుతి ప్రాంతంలో ఉండవచ్చునని సెలవిచ్చాడు.ఇక land of Cush అనేది నైలు నదీ పరీవాహక ప్రాంతము యొక్క ప్రస్తుత sudan యొక్క ఉత్తరము వైపుననూ Egypt యొక్క దక్షిణం వైపుననూ ఉన్న Kingdom of Kush అవుతునద్ని David M. Goldenberg అను మేర్ధావి శెలవిస్తున్నారు.Pishon, Gihon అనే నదుల పేర్లు మనకి ఎక్కువ తెలియనివి గాబట్టి ప్రాంతాల GPS వివరాలు ఇచ్చాను.Tigris, Euphrates నదుల గురించి టెంత్ క్లాస్ హిస్టరీ జాగర్ఫీ పాఠాల్లో చదువుకున్నాం కదా!అక్కడ చెప్పిన ప్రాంతాలు నాలుగూ అరేబియా ఖండం లోపలివే - అంటే ఏమిటన్న మాట,యహోవా ద్యాముడికి అరేబియా ఖండం తప్ప ఇంకోటి తెలీదు. జాగర్ఫీలో నాలెడ్జి లేదు.అరేబియాని తీసుకెళ్ళి భూమికి తూర్పుకొసన అతికించాడు!

మా తాతల నాడు వందెకరాల తోటలు ఉంటేనే మందులు చల్లటానికో కాపు అంచనా వెయ్యటానికో ఒక రవుండ్ వెయ్యటానికి పొద్దున్న లంచ్ బాక్సులు కట్టుకుని తోట గేటు తీసుకుని వెళ్ళిన వాళ్ళు సాయంకాలం అయ్యేది గేటుకి తాళం వేసి రోడ్డు మీదకి వచ్చేసరికి,మరి యహోవా ద్యాముడేమో అంత పెద్ద భూభాగాన్ని పట్టుకుని చిన్న తోట అనేసి ఒక్క మడిసికి అప్పజెప్పి పెంచెయ్, పోషించెయ్, దున్నెయ్,బాగుచెయ్ అని అప్పజెప్పేశాడు!

అసలుకి బైబిలు రచైతలు మతగ్రంధం రాయాలనుకున్నారా హాస్యగ్రంధం రాయాలనుకున్నారా!లేకపోతే ఏమిటండీ ఇది?చిన్నపిల్లలు అక్షరాలు నేర్చుకునేటప్పుడు బలపంతో పలక మొత్తం పట్టేటట్టు అతి పేద్ద a గీయించుకుని దాన్ని దిద్దడం అయిపోయాక మొత్తం చెరిపేసి బలపంతో పలక మొత్తం పట్టేటట్టు అతి పేద్ద b గీయించుకుని దిద్దుతూ నేర్చుకున్నట్టు మొదటి భాగంలో ఏడు రోజుల పాటు భూమి మీద సమస్తాన్నీ సృష్టించెయ్యటం ఏంటో రెండో భాగంలో అరేబియాని తీసుకెళ్ళి తూర్పు దిశ కొసకి అతికించి దానికి ఈడెను అని పేరు పెట్టి మళ్ళీ మట్టి నించి మనిషిని తాయారు చెయ్యటం ఏంటో మళ్ళీ చెట్లనీ నదుల్నీ పుట్టించటం ఏంటో!

నిజం చెప్పొద్దూ - మొదటి భాగంలో "వాక్యానికో జోకు ఉంది బైబిల్లో" అంటున్నప్పుడు నిజంగానే బైబిలు మొత్తం అలానే ఉంటుందని అస్సలు అనుకోలేదండి!నిజం చెప్పొద్దూ - బైబిలు మొత్తాన్ని విశ్లేషించడం అంటే  భయంగా ఉందండి పిచ్చెక్కి ఛస్తానేమోనని!ఇంత భయానకమైన క్యామిడీ బుక్కుని అంతమంది క్రైస్తవులు దీన్ని గంభీరమైన పవిత్రగ్రంధం అని ఎలా నమ్ముతున్నారో అర్ధం కావడం లేదు నాకు.

Genesis 2:16 And the LORD God commanded the man, “You are free to eat from any tree in the garden;

Genesis 2:17 but you must not eat from the tree of the knowledge of good and evil, for when you eat from it you will certainly die.”

Genesis 2:18 The LORD God said, “It is not good for the man to be alone. I will make a helper suitable for him.”

Genesis 2:19 Now the LORD God had formed out of the ground all the wild animals and all the birds in the sky. He brought them to the man to see what he would name them; and whatever the man called each living creature, that was its name.

Genesis 2:20 So the man gave names to all the livestock, the birds in the sky and all the wild animals. But for Adam no suitable helper was found.

హ్హహ్హహ్హ!వచ్చేశాం వచ్చేశాం mother of all jokes అనదగ్గ క్రైస్తవేతరులలోని వెర్రివెంగళప్పలకు సైతం ROFL రప్పించగల హాస్యరసగుళిక ఇదే - యంటీవోడి పాత తెలుగు సినిమా అంతర్నాటకంలో సావిత్రికి వరాలిస్తూ అదియును నీ పతి ప్రాణంబు దక్క అన్నట్టు "ఈ తోటలోని అన్ని వృక్షముల ఫలములనూ నీవు ఖాదించవచ్చును,ఆ నడుమనున్న మంచి చెడ్డలను తెలియజెప్పు జ్ఞానము నిచ్చు వృక్షము నుండి మాత్రము తినకుము, ఎప్పుడు తింటివో అప్పుడే నీవు చచ్చెదవు" అని ఘీంకరించాడు, గర్జించాడు,బొబ్బలు పెట్టాడు, హెచ్చరించాడు.వూర్కే ముక్కస్య ముక్కహ అనువదిస్తే మీకు నవ్వు రాదేమోనని అన్ని పదాలు వాడాను గానీ హెచ్చరించడం మాత్రం వాస్తవం.

విజయవాడ లయోలా కాలేజిలో చదువుతున్నప్పుడు ఒకే ఒక సంవత్సరం హాస్టల్లో ఉన్నాను.అప్పుడు అజయ్ అనే ఫ్రెండు జోకులు వేసే పద్ధతి చాలా చిత్రంగా ఉండేది.వాడు వేసే జోకులోనే బాంబులాంటి సెటైర్ ఉండేది.సెటైరులో పవరు ఉన్నప్పుడు జోకేసిన వాడు కూడా నవ్వుతాడు గదా - వాడి నవ్వు కూడా కిచకిచమని నవ్వొస్తూ ఉండేది.అది కూడా చాల్దన్నట్టు పక్కన కూర్చుని నడుం మీద చక్కిలిగింతలు కూడా పెట్టేవాడు. ఒకసారీ రెండు సార్లూ కాదు ప్రతిసారీ ఇదే ప్యాకేజి రిపీట్ చేస్తుంటే నేను "ఎందుకీ చెత్తపన్లు,చిరాగ్గా ఉంది" అంటే అంత కష్టపడి నేను జోకేస్తే ఎదటివాడు నవ్వకపోతే నాకు ఇన్సల్టు కాదూ అన్నాడు.నీ జోకులు బానే ఉంటాయిగా, నవ్వుతున్నాంగా అంటే “అది తెలిసేది మీరు నవ్వాకనేగా! నవ్వకముందు మీరు నవ్వుతారని గ్యారెంటీ లేదుగా?” అనేశాడు. ఇప్పుడు నేను వాణ్ణి ఫాలో అవుతున్నాను.మీరు అస్మదీయులు కాబట్టి విసుక్కోరు, నాకు తెల్సు.

అంత కష్టపడి తన పోలికలో పుట్టించిన మనిషికి అన్నీ అమర్చిపెట్టటం వరకూ ప్రేమనీ జాలినీ దయనీ పంచి ఇచ్చిన యహ్హోహో ద్యాముడు యంటీవోడి పాత తెలుగు సినిమా అంతర్నాటకంలో సావిత్రికి వరాలిస్తూ అదియును నీ పతి ప్రాణంబు దక్క అన్నట్టు అన్నీ ఎంజాయ్ చెయ్, ఆడుకో కబ్బాడీ, అన్నీ తినెయ్ అని గ్యారెంటీ ఇస్తూనే ఆ ఒక్కటీ మాత్రం తినకూ తిన్నావో చచ్చావే అని వార్నింగులు ఇవ్వడం ఏమిట్ట!అంత తినగూడని విషాన్ని అక్కడ ఉంచడం ఎందుకుట?ఇంతకీ మంచి చెడ్డల్ని తెలుసుకోవడమే అంత చెయ్యగూడని పని అవటం ఏమిట్ట!ఏ పని చెయ్యాలన్నా అది తనకి మంచిదా చెడ్డదా అని తర్కించుకోకుండా అది చేసెయ్, ఇది చేసెయ్, అది మాత్రం చెయ్యొద్దు - నేను వద్దన్న పని చేస్తే చంపేస్తా అనేకాడికి అసలు మనిషిని పుట్టించటం మాత్రం దేనికిటా!

ఈ డౌట్లేవీ నాకు రాలేదండి!మీకు వచ్చుంటాయని వూహించి మీ తరపున నేను అడిగాను అంతే!(ఇహ్హిహ్హిహ్హీ,  అదెట్టా ఇదెట్టా అని మనం అడక్కూడదు.యహ్వెహే ద్యాముడికి లాజిక్కు తెలీదు మ్యాజిక్కు తప్ప.లాజిక్కు అడిగితే నువ్వు బిలీవర్ ఎట్లా అవుతావు?అలాక్కాదండి, శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి? దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా అంటారా, మీ ఖర్మ.క్రైస్తవం అనే మతాన్ని పుట్టించింది మీకొచ్చే తొక్కలో ప్రశ్నలకి జవాబులు చెప్పి మిమ్మల్ని తెలివైనవాళ్ళలా తీర్చి దిద్దటానికి కాదు, ప్రశ్నలు అడగటానికి భయపడి ఛస్తూ మీ కష్టార్జితంలోని సింహభాగాన్ని పాస్టర్లకీ పాస్టర్లకి ఇష్టమైన వ్యాపారవేత్తలకీ ప్రభుత్వాధినేతలకీ మీ చేతుల్తోనే ఇచ్చేసి వాళ్ళని బోరింపోతుల్లా కూర్చోబెట్టి మేపగలుగుతున్నందుకు ఆనందాశ్రువులను రాలుస్తూ మీరూ మీ కుటుంబసభ్యులూ మాత్రం రేయింబవళ్ళ ఈతిబాధల  సర్వకాల సర్వావస్థల భయభ్రాంతుల రోగిష్టి నికృష్ట పరాధీనపు ఏడుపుగొట్టు బతుకుతో సరిపెట్టుకునే గొర్రెలా మిమ్మల్ని తయారు చెయ్యటానికి, తెలుసా! "దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా,అస్సలు సిస్సలు శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి" అని మళ్ళీ నిలదీస్తే మీకూ బైబిలులో హేతుబద్ధత వెతికే అమాయక బహుకుటుంబీక సంసారపక్షపు క్రైస్తవులకీ నమ్మలేని నిజం ఒకటి చెప్తాను - వాటికన్ కామందు పోపు గారు మొదలు గల్లీ చర్చి పాస్టరు వరకు గల మతప్రచారకుల్లో ఏ ఒక్కడూ ఈ నల్లట్ట పుస్తకాన్ని నమ్మట్లేదు. అమ్మతోడు, నిజం - ఇహ్హిహ్హిహ్హీ!)

మడిసి గాడ్ని ఒంటరిగా ఉంచటం బాగోదు అనంగానే నాకెంత ముచ్చటేసిందో పక్షులకీ చేపలకీ కుక్కలకీ పుట్టిస్తూనే ఇచ్చిన ఆడతోడుని మనిషిక్కూడా ఇవ్వాలని హప్పుడే బల్బు వెలిగేసిందని - కానీ,ఏడు రోజుల సృష్టి కధని మర్చిపోయినట్టు సర్కారువారి పాటని రెండోస్సారి పాడుతున్నాడు, మట్టినుంచి వైల్డు యానిమల్సునీ గాలినుంచి బర్డ్సునీ పుట్టించాట్ట!ఒక్కోదాన్నీ మనిషి ముందుకి తీసుకు వచ్చాట్ట - ఆ మడిసిగాడు తన బుర్రకి తోచిన పేరుని పెట్టేశాట్ట, ద్యాముడు And that was Good! అనేశాట్ట!అంత సాగాలాగుడు యవ్వారం చేశ్శాక కొసమెరుపు ఝాడింపు అంటారే అలా ఒక బుల్లి జోకుని ఇరగదీస్తన్నాడు, చూడండి - But for Adam no suitable helper was found అని.ల్యాకపోతే ఏంటండీ, I will make a helper suitable for him అని డాబుసరి కబుర్లు చెప్పినవాడు ఏడు రోజుల సృష్టి కధని మర్చిపోయినట్టు సర్కారువారి పాటని రెండోస్సారి పాడుతూ మట్టినుంచి వైల్డు యానిమల్సునీ గాలినుంచి బర్డ్సునీ పుట్టించీ పుట్టించీ పేర్లు పెట్టించీ పెట్టించీ చివరాఖరికి But for Adam no suitable helper was found అని బుస్సూరుమంటూ నిట్టూర్చడం అంటే ఏవిట్ట!పుట్టిన మొదటి మడిసికే కాదు, పుట్టించిన యహోవా ద్యాముడికీ బుద్ధీ జ్ఞానం మతీ మారణం తెలివీ గెలివీ లేవు గాక లేవని బల్ల గుద్ది చెప్పొచ్చు, అవునా కాదా?

Genesis 2:21 So the LORD God caused the man to fall into a deep sleep; and while he was sleeping, he took one of the man’s ribs and then closed up the place with flesh.

Genesis 2:22 Then the LORD God made a woman from the rib he had taken out of the man, and he brought her to the man.

Genesis 2:23 The man said, “This is now bone of my bones and flesh of my flesh; she shall be called ‘woman,’ for she was taken out of man.”

Genesis 2:24 That is why a man leaves his father and mother and is united to his wife, and they become one flesh.

అలా లేటుగా లైటు వెలిగిన యహోవ ద్యాముడు ఏం చేశాట్ట!ఆదాముని నిద్రపుచ్చాట్ట!ఆదాము సోయి లేని నిదర పోతున్నప్పుడు యహోవా ద్యాముడు ఏం చేశాట్ట!మన కామగోపాలవర్మ తీసిన సీ క్లాసు సెంటర్ల జనాన్ని భయపేట్టే పిచ్చ హార్రరు సినిమాల్లోలా మనీ పర్సు జిప్పుని లాగినట్టు మొదటి మగాడి పొట్ట చర్మాన్ని ఓపెన్ చేసి పక్కటెముకని పెళక్కన వూడబెరికాట్ట!యహోవా ద్యాముడు ఎనస్తీషియా ఇచ్చాడు గాబట్టి సరిపోయింది గానీ మొదటి మగాడు కళ్ళు తెరుచుకుని చూసి ఉంటే అప్పుడే చచ్చుండేవాడు, కదూ!సరే, మహాహా మేర్ధావి గాబట్టి మళ్ళీ జిప్పు మూసేశాడు. అక్కడ ఏం జరగనట్టూ తనే ఘోరమూ చెయ్యనట్టు బిల్డప్పు ఇస్తూ మగాడి పక్కటెముక నుంచి పెరికి పుట్టించిన చక్కని చుక్కని ఆ పిచ్చోడి ముందుకు తోశాట్ట!మహాహా మేర్ధావి యహ్వెహెహే ద్యాముడు సృష్టించిన మహాహా మేర్ధావి మొదటి మగాడు కొత్త ప్రాణికి woman అని పేరు పెట్టేశాట్ట!భూపెపంచకం మీద ఈడొచ్చిన పెతి మగాడూ అన్నేళ్ళు అల్లారుముద్దు చేసి పెంచిన అమ్మా బాబుల్ని వొదిలేసి పెళ్ళానికి లటక్కన అతుక్కుపోడం అందుకేట - ఔర ఔర ఔరౌర, ఇదేం ఘోరం, ఇదేం పాపం, ఇదేం దరిద్రం!

అసలు బైబిలు రచైతలకీ యహోవా ద్యాముడికీ నీతీ జాతీ తీరూ దిబ్బా పద్ధతీ పాడూ ఉన్నాయా అంట!పెళ్ళి చేసుకోంగానే అమ్మానాన్నల్ని వొదిలెయ్యటం తప్పు కాదా?పెళ్ళాంతో ఒరిగేది సెక్సు సుఖమే కదా, దానికోసం మెడ నిలవని రోజుల వయస్సు నుంచి తిండి పెట్టి ముడ్డి కడిగి బట్టలు తొడిగి చదువు చెప్పించి మంచీ మర్యాదా నేర్పిన తల్లిదండ్రుల్ని వొదిలెయ్యటం యహోవా ద్యాముడు ఈడెన్ తోటలో పుట్టించిన మొదటి మగాడి కాలం నుంచీ పెట్టిన ఒరవడియా నడవడియా సంప్రదాయమా - Damn Bloody Bullshit!

ఈ పాయింటు చదువుతుంటే నాకొచ్చిన కోపానికి బైబిలు రచైతలు గానీ యహోవా ద్యాముడు గానీ ఇక్కడ ఎదురు నిలబడి ఈ కూత కూస్తే ముందు చెప్పుచ్చుక్కొట్టి తర్వాత సంగతి ఆలోచించేవాణ్ణి!అయితే, అంత కోపమూ తర్వాత వాక్యం చదవగానే దూదిపింజలా ఎగిరిపోయి మళ్ళీ క్యామెడీ మూడ్ వచ్చేసిందీఈఈ!

Genesis 2:25 Adam and his wife were both naked, and they felt no shame.

 

(హ్హిహ్హిహ్హీ!ఇవ్వాళ చంటిపిల్లలు బోచిముడ్డితో కనబడితే పెద్దోళ్ళు మాత్రమే కాదు సాటి పిల్లలు కూడా షేం షేం పప్పీ షేం అని వెక్కిరిస్తున్నారు.మరి, యహోవా ద్యాముడు తన ఆకారంలో పుట్టించిన మొదటి జంట దిసమొలల్తో తిరగుతూ పప్పీ షేం అనుకోలేదంటే వీళ్ళిద్దరే కాదు యహ్హోవా ద్యాముడు కూడా... హ్హిహ్హిహ్హీ!)

Genesis 3:3 but God did say, ‘You must not eat fruit from the tree that is in the middle of the garden, and you must not touch it, or you will die.’ ”

Genesis 3:4 “You will not certainly die,” the serpent said to the woman.

Genesis 3:5 “For God knows that when you eat from it your eyes will be opened, and you will be like God, knowing good and evil.”

Genesis 3:6 When the woman saw that the fruit of the tree was good for food and pleasing to the eye, and also desirable for gaining wisdom, she took some and ate it. She also gave some to her husband, who was with her, and he ate it.

Genesis 3:7 Then the eyes of both of them were opened, and they realized they were naked; so they sewed fig leaves together and made coverings for themselves.

ఓలమ్మో గైరమ్మో పోలేరమ్మో గంగానమ్మో క్యామెడీలు తగ్గించి చెవులు రిక్కించి కధ వినాలి - ఇప్పుడు మన కధలోకి విలన్ వచ్చేశాడు కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు వచ్చేసినట్టు!సాతాను అని వాళ్ళు చెప్పట్లేదు గాబట్టి మనమూ ఆ పాముని సాతాను అని అనొద్దు, సరేనా!క్యామెడీ మూడ్ లేదు గాబట్టి ఒక సీరియస్ డౌటు, యహోవా ద్యాముడు "You will crawl on your belly and you will eat dust all the days of your life." అని శపించాక ఇప్పుడు ఇలా కనబడుతున్న పాముల అప్పటి రూపం ఎలా వుండేది?ఇక్కడి వచనం వ్రాసిన బైబిలు రచైతలు అది పామని చెప్పడం ఓకే, కానీ మొదటి మహిళ దాన్ని పామని గుర్తు పట్టడం ఎలా ఎలా ఎలాలాలా!!(ఇహ్హిహ్హిహ్హీ,  అదెలా ఇదెలా అని మనం అడక్కూడదు.యహ్వెహే ద్యాముడికి లాజిక్కు తెలీదు మ్యాజిక్కు తప్ప.లాజిక్కు అడిగితే నువ్వు బిలీవర్ ఎట్లా అవుతావు?అలాక్కాదండి, శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి? దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా అంటారా, మీ ఖర్మ.క్రైస్తవం అనే మతాన్ని పుట్టించింది మీకొచ్చే తొక్కలో ప్రశ్నలకి జవాబులు చెప్పి మిమ్మల్ని తెలివైనవాళ్ళలా తీర్చి దిద్దటానికి కాదు, ప్రశ్నలు అడగటానికి భయపడి ఛస్తూ మీ కష్టార్జితంలోని సింహభాగాన్ని పాస్టర్లకీ పాస్టర్లకి ఇష్టమైన వ్యాపారవేత్తలకీ ప్రభుత్వాధినేతలకీ మీ చేతుల్తోనే ఇచ్చేసి వాళ్ళని బోరింపోతుల్లా కూర్చోబెట్టి మేపగలుగుతున్నందుకు ఆనందాశ్రువులను రాలుస్తూ మీరూ మీ కుటుంబసభ్యులూ మాత్రం రేయింబవళ్ళ ఈతిబాధల  సర్వకాల సర్వావస్థల భయభ్రాంతుల రోగిష్టి నికృష్ట పరాధీనపు ఏడుపుగొట్టు బతుకుతో సరిపెట్టుకునే గొర్రెలా మిమ్మల్ని తయారు చెయ్యటానికి, తెలుసా! "దేవుడు చెప్పింది మినిమం నమ్మబుల్ అనిపించాలి గదా,అస్సలు సిస్సలు శుంఠలు కూడా నమ్మలేని నిజాల్ని ఇంత తెలివైనవాళ్ళం ఎల్లా నమ్మాలి" అని మళ్ళీ నిలదీస్తే మీకూ బైబిలులో హేతుబద్ధత వెతికే అమాయక బహుకుటుంబీక సంసారపక్షపు క్రైస్తవులకీ నమ్మలేని నిజం ఒకటి చెప్తాను - వాటికన్ కామందు పోపు గారు మొదలు గల్లీ చర్చి పాస్టరు వరకు గల మతప్రచారకుల్లో ఏ ఒక్కడూ ఈ నల్లట్ట పుస్తకాన్ని నమ్మట్లేదు. అమ్మతోడు, నిజం  - ఇహ్హిహ్హిహ్హీ!)

అసలైన క్యామెడీ ఏంటంటే దుష్టశక్తి అని బైబిలు రచైతలూ యహోవా ద్యాముడూ మనల్ని, అంటే మనల్ని కాదులెండి, బైబిలులో హేతుబద్ధత వెతికే అమాయక బహుకుటుంబీక సంసారపక్షపు క్రైస్తవుల్ని భయపెడుతున్న ఆ పాము రూపంలోని సైతాను “You will not certainly die,For God knows that when you eat from it your eyes will be opened, and you will be like God, knowing good and evil.” అని చెప్పింది అబద్ధం కాదు.పైన, ఆ పాము చెప్పిన మాటల్ని వినటం వల్ల ఆదిమ జంటకి జరిగినవి అన్నీ దైవం ఆశించినట్టు గాక దెయ్యం చెప్పినట్టు జరిగాయి - అక్షరం పొల్లుపోని నిక్కచ్చి లెక్క ప్రకారం జరిగాయి!

బైబిలు రచైతలు వర్ణించిన దైవం, దెయ్యం అనే ఇద్దరి మధ్య తేడాలను చూస్తే విచిత్రం అనిపిస్తుంది. మనిషిని ఎంతో ఇష్టపడి తన రూపం ఇచ్చి ఇతర జీవుల మీద అధిపత్యం ఇచ్చాడంటున్న దైవం ఒకసారి ఏడు రోజుల పాటు సృష్టించడం, దాన్ని మాయం చేసేసి మళ్ళీ ఈడెను తోటని సృష్టించటం, మంచీ చెడూ అనేది సొంతం తెలుసుకోవద్దని చెప్పటం, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తేనే ఉంచుతాను చెప్పంది చేస్తే చంపుతానని బెదిరించటం లాంటి మొండి బండ వితండవాదం దైవత్వమా?నిజం చెప్పి కళ్ళు తెరిపించటం, అన్ని శాపాలు ఇచ్చాక సాక్షాత్తూ సృష్టికర్తయే “The man has now become like one of us, knowing good and evil. He must not be allowed to reach out his hand and take also from the tree of life and eat, and live forever.” అని వొప్పుకున్న ఔన్నత్యాన్ని మనిషికి కట్టబెట్టటం నీచత్వమా?

ఏమిటిది?కనీసపు విచక్షణ ఉండి తర్కించి చూసినప్పటికీ నీచమైన లక్షణాల్ని దైవానికి అంటగట్టటమే గాక వాటిని గొప్ప లక్షణాల కింద పొగట్టమూ ఉన్నతమైన లక్షణాల్ని దయ్యానికి అంటగట్టి వాటిని తప్పుడు లక్షణాల కింద తెగట్టమూ బైబిలు రచయితలు తెలిసి చేశారా, తెలియక చేశారా?

తెలిసే చేశారు.లెక్క ప్రకారమే చేశారు.సామాన్యశకం మూడవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు క్రైస్తవం ఎక్కడ అడుగుపెట్టి ఎక్కడ అమాయక జనం బైబిలుని నమ్మారో అక్కడల్లా వెయ్యేళ్ళ కాలపు అంధకారం ఆవరించింది అందుకే!అంతకన్న విచిత్రం ఏమిటంటే తర్వాత కాలంలో ఆ చీకటిని బద్దలు కొట్టడానికి ఇతరకి ధైర్యం ఇచ్చి క్రైస్తవ సమూహాన్ని ఆధినిక విజ్ఞానశాస్త్రపు వెలుగులోకి తీసుకొచ్చి క్రైస్తవాన్ని లోపలినుంచే నాశనం చేస్తున్న ఇల్యూమినాటీలకి light bearer పేరున లూసిఫర్ దేవుడు అయ్యాడు, యహోవా లూసిఫర్ పాదాల కింద పీఠంలా అమరిన దయ్యం అయ్యాడు!క్రైస్తవులు చెప్తున్న వెర్షనుకి పూర్తి వ్యతిరేకం అయిన వాళ్ళ వెర్షనుకీ ఒక్క అక్షరం కూడా మార్చని ఇక్కడ నేను చూపిస్తున్న బైబిలు వచనాలే ఉపయోగపడుతున్నాయి.

వాళ్ళ ఇంట్లోనూ చర్చిలోనూ పాస్టర్లు చెయ్యమని చెప్పిన అన్ని మతపరమైన విధుల్నీ నిర్వర్తించుకుంటూ న్యాయార్జనతో సుఖపడుతూ మన మర్యాదని కాపాడుతూ న్యాయార్జితాల కోసం మనం చేస్తున్న శ్రమని గౌరవించే మంచి క్రైస్తవుల పట్ల మనం మర్యాదగానే ఉండాలని చెప్పిన నిజాయితీతోనే తమ మతగ్రంధాన్ని నేను అవహేళన చేస్తున్నానని భావించే సాధువర్తనులైన క్రైస్తవ సోదరులు "క్రైస్తవ మతస్థులు చెప్తున్న వెర్షనుకి పూర్తి వ్యతిరేకం అయిన lucifer మతస్థుల వెర్షనుకీ ఒక్క అక్షరం కూడా మార్చని ఇక్కడ నేను చూపిస్తున్న బైబిలు వచనాలే ఉపయోగపడుతున్నాయి." అనేది ఎట్లా సాధ్యపడిందో ఆలోచించాలి."నీచమైన లక్షణాల్ని దైవానికి అంటగట్టటమే గాక వాటిని గొప్ప లక్షణాల కింద పొగట్టమూ ఉన్నతమైన లక్షణాల్ని దయ్యానికి అంటగట్టి వాటిని తప్పుడు లక్షణాల కింద తెగట్టమూ బైబిలు రచయితలు తెలిసి చేశారా, తెలియక చేశారా?" అనేది వాళ్ళు వాళ్ళ మతపెద్దల్ని నిలదియ్యాల్సిన అంశం.క్యామెడీ చెయ్యకూడని చోట చేస్తే ప్రమాదం అని తెలుసు నాకు.అందుకే ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను.సరే,ఆ పాము చెప్పిన లాజిక్కు బావుండటంతో నమ్మేసిన మొదటి మహిళ ఆ చెట్టు పండుని కోసింది.తను కొంత తిని పక్కనున్న మొదటి మనిషికి ఇచ్చింది.తనూ తిన్నాడు.

ఆ వెంఠనే అక్కడ జరిగింది ఏవిట్ట?మొదట వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి - ట!(హ్హిహ్హిహ్హీ!జ్ఞాననేత్రాలా చర్మ చక్షువులా అని అక్షరాల్ని విడదీసి పదాల్ని ఎడం చేసి చెప్పాల్సిన నిఘంటు అర్ధాలు యహోవా ద్యాముడూ చెప్పలేదు, బైబిలు రచైతలూ చెప్పలేదు.కాబట్టి నాబట్టి ఇప్పుడు తెరుచుకున్నవి అక్షరాలా వాళ్ళ చర్మచక్షువులే - అప్పటి వరకు కంటిచూపు కూడా ఇవ్వలేదన్నమాట యహ్వెహే ద్యాముడు,వార్నీ!ఎంత మోసం?ఆ వెంఠనే వాళ్ళు చేసింది ఏమిట్ట?ఫిగ్ చెట్టు ఆకుల్ని తుంచుకుని కలిపి కుట్టుకుని తమ మొలల్ని కప్పుకున్నారు.ఇంతకీ తన పోలికలోని అన్నీ ఇచ్చి తనకున్న చూపుని వాళ్ళకి మాత్రం ఇవ్వక తమ నగ్నత్వాన్ని తెలియనివ్వకపోవడానికీ వాళ్ళు చూపు తెప్పించ్చుకుని నగ్నత్వాన్ని కప్పుకున్నారని తెలియగానే ఆగ్రహోదగ్రుడై శాపాలు కురిపించి ఈడెను నించి వెళ్ళగొట్టడానికీ కారణం అంతవరకు తను చూడాలనుకుని చూస్తున్న నీలిచిత్రం మధ్యలో ఆగిపోయిందనీ ఇక చూడటం కుదరదనీ గ్రహింపుకు రావడం కావచ్చునా?ఏమో, బైబిలు రచైతలు యహోవా మనసులోని ఆలోచనల్నీ చెప్పలేదు, ఆదిమ జంట మనసులోని ఆలోచనల్నీ చెప్పలేదు.చాటునుంచి చూసి తమముందు జరుగుతున్న దృశ్యాలలోని పాత్రధారులు పైకి చెప్పిన సంభాషణల్ని వింటూ రికార్డు చేస్తున్నట్టు ఉంటుంది బైబిలు కధనం. ఒక విషయం యొక్క యాదార్ధతను నిర్ణయించటానికి ఆధునిక పాశ్చాత్యులు సైతం ఆమోదించిన వేద శాస్త్రాలలోని తర్కం అనుమాన ప్రమాణం నుంచి ప్రత్యక్ష ప్రమాణం వరకు ఎనిమిది ప్రమాణాలను అంగీకరిస్తుంది.ప్రత్యక్ష ప్రమాణం అంటే సూర్యుడు తూర్పున ఉదయించటం లాంటి చెప్పేవాడికే కాక వినేవాడికి కూడా ఒకేలా అనుభవంలోకి రావడం.అనుమాన ప్రమాణం అంటే విషయానికి సంబంధించిన బహిరంగ అంతరంగ సంబంధాలను క్రోడీకరించితే అది యదార్ధం అయ్యే అవకాశాలను త్రోసిపుచ్చలేని సంభావ్యత - హఠాత్తుగా విశ్లేషణని బరువెక్కించటానికి కీలకమైన కారణం ఏమిటంటే అనుమానం ప్రమాణం యహోవా ద్యాముడు ఆదిమ జంటని నగ్నంగా ఉంచి తాము నగ్నంగా ఉన్నామని తెలియనివ్వకుండా చెయ్యడం వెనక యహోవా యొక్క కామరోగపీడిత నీలిచిత్రదిదృక్షా కౌతుకాన్ని నిర్ధారిస్తుంది.కానీ, బైబిలు రచైతలు యహోవా ద్యాముడి యొక్కయూ ఆదిమ జంట యొక్కయూ మనస్సు లోని ఆలోచనల్ని చెప్పలేదు గనక ప్రత్యక్ష ప్రమాణం లేదు.అలాంటప్పుడు యహోవా యొక్క కామరోగపీడిత నీలిచిత్రదిదృక్షా కౌతుకాన్ని మనం నిర్ధారించెయ్యటం భావ్యం కాదు.అది క్రైస్తవ మతస్థుల బాధ్యత.వాళ్ళకి పట్టింపు లేని విషయం గురించి మనకెందుకు దురద హ్హిహ్హిహ్హీ!)

Genesis 3:8 Then the man and his wife heard the sound of the LORD God as he was walking in the garden in the cool of the day, and they hid from the LORD God among the trees of the garden.

Genesis 3:9 But the LORD God called to the man, “Where are you?”

Genesis 3:10 He answered, “I heard you in the garden, and I was afraid because I was naked; so I hid.”

Genesis 3:11 And he said, “Who told you that you were naked? Have you eaten from the tree that I commanded you not to eat from?”

Genesis 3:12 The man said, “The woman you put here with me—she gave me some fruit from the tree, and I ate it.”

Genesis 3:13 Then the LORD God said to the woman, “What is this you have done?” The woman said, “The serpent deceived me, and I ate.”

Genesis 3:14 So the LORD God said to the serpent, “Because you have done this, “Cursed are you above all livestock and all wild animals! You will crawl on your belly and you will eat dust all the days of your life.

Genesis 3:15 And I will put enmity between you and the woman, and between your offspring and hers; he will crush your head, and you will strike his heel.”

Genesis 3:16 To the woman he said, “I will make your pains in childbearing very severe; with painful labor you will give birth to children. Your desire will be for your husband, and he will rule over you.”

Genesis 3:17 To Adam he said, “Because you listened to your wife and ate fruit from the tree about which I commanded you, ‘You must not eat from it,’ “Cursed is the ground because of you; through painful toil you will eat food from it all the days of your life.

Genesis 3:18 It will produce thorns and thistles for you, and you will eat the plants of the field.

Genesis 3:19 By the sweat of your brow you will eat your food until you return to the ground, since from it you were taken; for dust you are and to dust you will return.”

అబ్బో!పెద్ద నాటకమే జరిగింది.వాళ్ళు మొలని కప్పుకున్న వెంఠనే జరిగిందో తర్వాతెప్పుడో చాలా సేపయ్యాక జరిగిందో తెలీదు గానీ వాళ్ళిద్దరూ sound of the LORD God విన్నార్ట!ఏవిటో ఈ sound of the LORD God అంటున్న శబ్దం - ట్రంపెట్ మోగించుకుంటూ వచ్చాడా, గాడిదలా ఓండ్ర పెట్టుకుంటూ వచ్చాడా, గుర్రంలా సకిలించుకుంటూ వచ్చాడా,ఏనుగులా ఘీంకరించుకుంటూ వచ్చాడా, కిర్రుచెప్పులు వేసుకుని వచ్చాడా?తెలుగులోకి అనువదించాలంటే ఏ మాట వేస్తే ఏ బూతు వస్తుందో అని హడిలి చచ్చి ఉన్నది ఉన్నట్టు ఉటంకించాల్సి వస్తంది - ఖరమ ఖరమ!

ఎంత ఒక ద్రేహం ఉండి మానవుడి ఆకారానికి కుదించుకుని ఉన్నప్పటికీ ఇన్నిన్ని గ్రహాల్నీ నక్షత్రాల్నీ సకల చరాచర వృక్ష జంతు జాతుల్నీ ఏకబిగిన కేవలం ఏడు రోజుల్లో సృష్టించగలిగినవాడికి తను సృష్టించిన ఈడెను తోటలో తను సృష్టించిన మనుషులకీ తను సృష్టించిన పాముకీ మధ్య ఏం జరిగిందో తెలియకపోవటం ఎంత విచిత్రం?సంకల్ప మాత్రం చేతనే అన్ని అసాధ్యాల్ని సుసాధ్యం చేసిన పూర్ణజ్ఞానికి "ఎక్కడున్నారు మీరు?" అని అడగాల్సిన ఖర్మ ఏమిట్ట!

ఎంత అమాయకత్వం?మొదటి మగాడు "నువ్వు వస్తున్నది విన్నాను,నగ్నంగా ఉంటాన భయమేసింది.అందికే దాక్కున్నా"నంటున్నప్పుడు పూర్ణ జ్ఞాని కాదు, అర్ధజ్ఞాని అయినప్పటికీ వీళ్ళు తను తినొద్దన్న పందు తింటం వల్లనే వాళ్ళకి సిగ్గొచ్చిందని తెలియాలి కదా, మరి ఏమీ ఎరగనట్టు "నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు?కొంపతీసి నేను తినొద్దని ఆజ్ఞాపించిన చెట్టు పండు గానీ నువ్వు తిన్లేదు గద!" అని అడగటాన్ని చదువరులు ఎలా అర్ధం చేసుకోవాలి,మీరు చెప్పండి!అజ్ఞానమా, అమాయకత్వమా, దొంగ వేషమా, తన నీలిచిత్రపు కక్కుర్తి బయటపడిపోయిందన్న ఆందోళనా - ఏమో!

సరే, రావూ గోపాల్రావులా ఏం జరిగిందన్నది కాదు కొశ్చెను ఏం చేసి తన ప్రిస్టేజి నిలబెట్టుకోవాలన్నది పాయింటు - సృష్టికర్త తనూ సృష్టితాలు వాళ్ళూ గాబట్టి తనే సుపీరియర్.అందులో డౌటు లేదు.మొదటి మగాడేమో నా తప్పేం లేదు నువ్వు నాకు అంటగట్టిన ఆడదే నన్ను చెడగొట్టిందన్నాడు.ఛస్తిమిరా దొరా - ఆ మాటల్లో రెబెల్ నేచర్ ఖణేల్ మని మోగింది, ఉలిక్కి పడి సద్దుకున్నాడు యహోవా ద్యాముడు. మొదటి ఆడదేమో నా తప్పూ లేదు ఆ పాము నన్ను మోసం చేసిందనేసింది.ఛస్తిమిరా దొరా - ఆ మాటల్లో బ్లేమింగ్ నేచర్ ధణేల్ మని మోగింది, ఠారెత్తిపోయి సద్దుకున్నాడు యహోవా ద్యాముడు.ఆ పాము గాణ్ణి కొశ్చెన్ చేస్తే మొదటికే ముప్పు వస్తుంది గనక ఇక విచారణ ఆపేసి శిక్షలు వెయ్యటం మొదలుపెట్టాడు - భలే క్యామెడీ పనిష్మెంట్లు లెండి,ఇహ్హిహ్హీ!

మొదట పాముకి:అన్ని జంతువుల్లోకీ అది శాపగ్రస్తం అయిపోతుంది - ట!అప్పటినుంచి పొట్ట మీద పాకుతుంది - ట!అప్పటినుంచి మట్టి తింటుంది - ట!(ఇహ్హిహ్హిహ్హీ!"యహోవా ద్యాముడు "You will crawl on your belly and you will eat dust all the days of your life." అని శపించాక ఇప్పుడు ఇలా కనబడుతున్న పాముల అప్పటి రూపం ఎలా వుండేది?ఇక్కడి వచనం వ్రాసిన బైబిలు రచైతలు అది పామని చెప్పడం ఓకే, కానీ మొదటి మహిళ దాన్ని పామని గుర్తు పట్టడం ఎలా ఎలా ఎలాలాలా!!" అనే డౌటు ప్రకారం  పొట్ట మీద పాకడం వల్ల ఆ జీవికి కష్టం గానీ నష్టం గానీ  అనుభవంలోకి వస్తే గదా అది శిక్ష అయ్యేది - సర్రుసర్రుమని ఎంత ఫాస్టుగా పాకుతాయో పాములు చూసి ఛచ్చారా యహోవా ద్యాముడూ బైబిలు రచైతలూ? తను శిక్ష వేశాకనే వాటి రూపానికి సౌందర్యమూ వాటి నడక్కి మాంచి వొయ్యారమూ వొచ్చేసింది. ఇది శిక్షా, హ్హిహ్హిహ్హీ!సత్యభామ మొగుడి మీద కోపంతో నడిచిన నడకని కవిగారు "అన విని యురగాంగనయుం బలె.." అని వర్ణించడం పిచ్చోడై కాదు చేసింది, పాము నడకలో అంతటి అందం ఉంది.పాములు మట్టి తింటున్నాయా?కప్పల్నీ ఎలకల్నీ గుడ్లనీ గుటకాయ స్వాహా చేసేసి జబర్దస్తుగా బతికేస్తంటే అవుపట్టం లేదా యహోవా ద్యాముడికీ బైబిలు రచైతలకీ - అసలీ శిక్ష అమలు లోకే రాలేదు,హ్హిహ్హిహ్హీ!) ఇంక ఆడంగులకీ పాములకీ శత్రుత్వం నూటికి నూరు శాతం ఉంటేనే గదా యాహోవా ద్యాముడి వాక్యం సత్యం అయ్యేది. ఇవ్వాళ జ్యువలరీ డిజైన్లలో జంతువుల ఆకారాల్ని ఇరికించటం పిచ్చ క్రేజ్, వాటిలో పాము ఆకారం ఎక్కువ కనిపిస్తుంది, మగాడు పాముని నెత్తి మీద కొట్టడం పాము మనిషిని శీలమండ మీద కరవటం కూడా నూటికి నూరు శాతం జరగట్లేదు కదా - అసలీ శిక్ష అమలు లోకే రాలేదు,హ్హిహ్హిహ్హీ!

ఇప్పుడు మొదటి ఆడంగికి:పురిటి నొప్పులు మనవ జాతికే కాదు, మానవ జాతికి పెళ్ళాన్ని సృష్టించబోయి మర్చిపోయి సృష్టించిన helpars మరియు livestolk రకములకు చెందిన ఆవు వంటి జంతువులలోనూ ఉన్నాయి, ఉంటాయి కూడాను.బహుశః,మిస్సమ్మ సినిమాలో "వాడు అల్లరి చేస్తే నన్నెందు క్కొడుతున్నారు" అని కుర్రాడు అడిగితే "ఓ గంట పోయాక నువ్వు అల్లరి చేస్తే అప్పుడు మళ్ళీ రావాలా?" అని లాజిక్కు తీసిన అల్లు కుటుంబ మూలస్తంభంలా మనిషికి వేసిన శిక్షని హెల్పర్సుకి కూడా ఫిరాయించేశాడు కాబోలు, హ్హిహ్హిహ్హీ!

ఇప్పుడు మొదటి మగంగికి:ఇదెక్కడి శిక్ష, ఇదెక్కడి యేడుపు, ఇదెక్కడి మేళం?మనిషి శాపం రాకముందు ఈడెనులో చేసిన పన్లనే శాపం వచ్చాక కూడా చేస్తున్నాడు గందా, అప్పుడు లేని కొత్త నెప్పులు యేమొచ్చి పడ్డాయీఈఈ?కార్లూ బంగ్లాలూ విలాసాలూ కావాలంటే బోల్డు డబ్బులు కావాలి గాబట్టి అస్సోబుస్సోమని కష్టపడాలి గానీ కేవలం తిండి మాత్రమే చాలనుకుంటే ఇవ్వాళా రేపూ కూడా ఒక చిన్న పొదరిల్లు కట్టుకుని పెరట్లో పూలమొక్కలూ కూరగాయల మొక్కలూ చిరు ధాన్యాలూ పళ్ళ తోటలూ వేసుకుని ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలుపేమున్నది అని పాటలు పాడుకుంటూ హ్యాపీగా బతికెయ్యొచ్చు.ఇప్పుడిప్పుడు యహోవా ఈడెను తోట అని చెప్పిన ఆరేబియా ఖండపు కుర్రాళ్ళు కొందరు మన వేదం చెప్పిన recycling life style అలవాటు చేసుకుని చీకూ చింతా లేని జీవితాలతో అదరగొట్టేస్తున్నారు - పిచ్చ దేవుడు, పిచ్చ శిక్షలు!

చావు కూడా అంతే, పాముగాడి వల్ల tree of the knowledge of good and evil పండు తిని జ్ఞానం పొంది తిక్కలోడి ఉత్తుత్తి శాపానికి గురయి తొక్కలో ఈడెను తోట నుంచి బయటపడి అఘోరించడమే తప్ప tree of life నుంచి పండు తెంపుకుని తిన్నట్టు లేదు గద,అక్కడున్నప్పటికీ చావు తప్పేది కాదు గద!అక్కడ చచ్చినప్పటికీ మట్టిలోనే కలుస్తారు గద - అత్యంత సహజమైన విషయాలను కూడా శిక్షల కింద మార్చి డాం ఢమేల్ బూం భగేల్ అని యహోవా ద్యాముడూ బైబిలు రచైతలూ చెప్పడం ఏంటీ ఈ బుర్ర తక్కువ క్రైస్తవ జనం నమ్మి రోజుకోసారీ గంటకోసారీ గాదు, క్షణానికోసారి హడిలి చావటం ఏంటీ - పిచ్చ మతం, పిచ్చ జనం!

Genesis 3:20 Adam named his wife Eve, because she would become the mother of all the living.

Genesis 3:21 The LORD God made garments of skin for Adam and his wife and clothed them.

Genesis 3:22 And the LORD God said, “The man has now become like one of us, knowing good and evil. He must not be allowed to reach out his hand and take also from the tree of life and eat, and live forever.”

Genesis 3:23 So the LORD God banished him from the Garden of Eden to work the ground from which he had been taken.

Genesis 3:24 After he drove the man out, he placed on the east side of the Garden of Eden cherubim and a flaming sword flashing back and forth to guard the way to the tree of life.

అర్రెర్రె!ఇప్పటివరకూ పెళ్ళానికి పేరే పెట్టలేట్ట!మరి అప్పటి వరకు ఆవిణ్ణి ఏమని పిల్చాట్ట?మొన్నీమజ్జెన కొందరు పల్లెటూరి జనం దెయ్యాలకి జడుసుకుని తలుపుల మీద "ఓ స్త్రీ, రేపు రా!" అని రాసుకున్నట్టు "ఓ స్త్రీ, ఇటురా!" అని పిల్చాడా?పుట్టాక నూట ముప్పయేళ్ళ పాటు ఒక మొగుడు తన పెళ్ళాన్ని పేరు పెట్టి పిలవలేదంట,ఇప్పుడు తోటనించి తన్ని తగిలేస్తున్నప్పుడు పేరు పెట్టాట్ట!పుట్టించింది మతిమరుపు ద్యాముడు కదా!బలే దేవుడు, బలే మొగుడు, బలే పెళ్ళాం - హ్హిహ్హిహ్హీ.

నాకర్ధం గాకనే అడుగుతున్నానూ - "The man has now become like one of us, knowing good and evil" అనటంలో ఉన్న రహస్యం ఏంటి?అబ్బే, రహస్యం మాకేమీ కనపట్టం లేదు, నువ్వేదో పులిమేస్తున్నట్టు అనుమానం వస్తున్నది మాకు అంటారా?కాదు, ఆ Genesis 3:22 వచనాన్ని మొదటిసారి చదువుతున్నప్పుడే అర్ధంలో తేడా కనపడి మరోసారీ మరోసారీ పట్టి పట్టి చదువుతున్న ప్రతిసారికీ ఒక్కోసారి ఒక్కో కొత్త ముడి విడుతూ ఈ వచనం  తినాల్సిన వాట్ని అన్నిట్నీ తినేసి నిదరపోతున్న కొండచిలువలా చాలా మిస్టరీల్ని దాచుకుని కనిపిస్తున్నది నాకు.

మొదటి మిస్టరీ:మంచి చెడులను తెలుసుకున్న మనిషి ఇప్పుడు మనలో ఒకడయ్యాడు అని యహోవా దేముడు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు?ఇదివరకు మనవాడు కానివాడు ఇప్పుడు మనవాడు అయ్యాడు అనేది సమస్థాయిలోని సాటివాళ్ళతో చెప్పే మాట కదా, అక్కడ యహోవాకు సమస్థాయిలో ఎవరూ లేరే!ఇదివరకు మనవాడు కానివాడు ఇప్పుడు మనవాడు అయ్యాడు అనేది సంతోషపడి చెప్పే మాట కదా, మరి  యహోవాకు శాపాలు కురిపించేటంత కోపం ఎట్లా వచ్చింది!

రెండవ మిస్టరీ:ఇదివరకు మనవాడు కానివాడు ఇప్పుడు మనవాడు అయ్యాడు అనేది సంతోషపడి చెప్పిన మాట అయితే అవార్డులూ రివార్డులూ ఇచ్చి ప్రోత్సహించడం న్యాయం గాబట్టి tree of life నుంచి పళ్ళు కోసుకుని తిననివ్వొద్దని వేరేవాళ్ళకి ఆజ్ఞలు జారీ చెయ్యడం పరమ బేఖారీ యవ్వారం!ఇదివరకు మనవాడు కానివాడు ఇప్పుడు మనవాడు అయ్యాడు అనేది కోప్పడి చెప్పిన మాట అయితే ఏలాగూ ఈడెను తోట నుంచి వెళ్ళగొట్టేస్తున్నాడు కాబట్టి tree of life నుంచి పళ్ళు కోసుకుని తిననివ్వొద్దని వేరేవాళ్ళకి ఆజ్ఞలు జారీ చెయ్యడం కూడా పరమ బేఖారీ యవ్వారమే!

తర్వాతెప్పుడో జరిగిన నోవా గారి పెద్ద బురద కధని ఇప్పుడు గుర్తు చేసుకుంటే అసలిలా వెళ్ళగొట్టటం అనవసరం అనిపిస్తుంది.Adam->Seth->Enosh->Kenan->Mahalalel->Jared->Enoch->Methuselah->Lamech->Noah అని Genesis 5 చెప్తున్న ప్రకారం పట్టుమని పది తరాలు గడిచాయో లేదో యహోవా ద్యాముడికి మనిషిని సృష్టించి భూమిమీదకి వదలటం తను చేసిన పరమ భయానకమైన నేరం అనిపించేసింది!

Genesis 6:5 The LORD saw how great the wickedness of the human race had become on the earth, and that every inclination of the thoughts of the human heart was only evil all the time.

Genesis 6:6 The LORD regretted that he had made human beings on the earth, and his heart was deeply troubled.

Genesis 6:7 So the LORD said, “I will wipe from the face of the earth the human race I have created—and with them the animals, the birds and the creatures that move along the ground—for I regret that I have made them.”

అన్ని తరాలు గడిచాక ఏడ్చిన ఏడుపు పాముగాడి ప్రలోభానికి లొంగిపోయిన ప్రధమ జంటని ఇంటికొచ్చిన చుట్ట్టాల్ని కొత్త బట్టలు పెట్టి సాగనంపినట్టు కులుక్కుంటూ ఈడెను తోటనుంచి భూమ్మీదకి వదలక ముందు ఏడిస్తే ఎంత బావుండేది!ఇప్పుడిలా ఉట్లు తెగని పిల్లి శాపాలు పెట్టేసి అది చాల్లెమ్మని సర్దుకుపోయి ఈడెను తోటనుంచి వెళ్ళగొట్టి ఉద్ధరించిన ఘనకార్యం ఏమిట్ట?పాముగాడి దుర్బోధకి మోసపోయిన తెలివి తక్కువ ప్రధమ జంటని అప్పుడే చంపేసి పాముగాడి దుర్బోధకి మోసపోనంత తెలివైన ప్రధమ జంటని పుట్టించితే సరిపోయేది.గోటితో పోయేదానికి గొడ్డలెందు కన్నట్టు a stitch in time saves nine అనే చిన్న విషయం కూడా తెలియని బుద్ది లేని యహోవా ద్యాముడు ఇప్పుడు రెండు ప్రాణాలతో పోయేది అప్పుడు అన్ని ప్రాణాలు తియ్యాల్సొచ్చింది!

అసలు మొదట్లోనే పాముగాడి మాయకి లోబడనంత తెలివైనవాళ్ళని పుట్టిస్తే సరిపోయేదిగా అంటారా?వూఁ, ఆయనే ఉంటే మంగలెందుకూ బుర్ర గీకుడెందుకూ తెల్ల కోకలెందుకూ అన్నట్టు అంత తెలివి యహోవా ద్యాముడికే లేదూ - హ్హిహ్హిహ్హి!ఇంతకీ ఆ పదో తరంలో యహోవా ద్యాముడికి మనుషు లందర్నీ చంపెయ్యాలన్నంత కోపం ఎందుకొచ్చిందో తెలిస్తే కడుపుబ్బటం,కళ్ళెమ్మట నీళ్ళు కారటం,కిందపడి దొర్లటం లాంటి మామూలు నవ్వులు కాదు - నవ్వీ నవ్వీ చచ్చిపోతారు,హ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హిహ్హీ!

Thursday 11 February 2021

భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ భారత రత్న బిరుదుకి అర్హుడేనా?స్వాతంత్య్ర సమరాన్ని వ్యతిరేకించిన అతని నిజమైన చరిత్ర ఏమిటో తెలుసా!

స్వతంత్రం రాకముందు రకమైన పరిపాలనను అణువణువునా ద్వేషించి పోరాడి గెలిచామో రకమైన పరిపాలనకు నకలునే మన మీద రుద్దిన అంబేద్కర్ చుట్టూ ఎన్ని అబద్ధాలు పేరుకుపోయాయో మీకు తెలుసా?అత్యంత ఉన్నతమైన భావాలతో అలరారే సనాతన ధర్మాన్ని బ్రాహ్మణ మతం అని అవమానిస్తూ రోజుకోసారి ఎవరో ఒక బ్రాహ్మణ్ణి బూతులు తిట్టందే నిద్రపోని "జై భీం" గాళ్ళు ఆయన రాసిన The Buddha And His Dharma అనే పుస్తకానికి రాసిన పరిచయాన్ని బైటికి రానివ్వకుండా తొక్కెయ్యటానికి కారణం ఏమిటో చెప్పగలరా?ఆఖరికి Bhagwan Das అనే ఒక Punjabi Buddhist 1980లో పబ్లిష్ చేసిన పరిచయంలో అంబేద్కర్ అభిమానులు ప్రచురించటానికి తిరస్కరించేటంత భయంకరమైన విషయం ఏమిటి?తనకు ఎంతో సేవ చేసిన తన రెండవ భార్య పట్ల వాళ్ళ అభిమాన నాయకుడు రాసిన నాలుగు మంచి మాటల్ని బైటికి రానివ్వని వాళ్ళకి కులాతీత సమాజం గురించి మాట్లాడటానికి ఎంత ధైర్యం?చెప్పి తీరాల్సిన నిజాన్ని దాచెయ్యడం కూడా అబద్ధం చెప్పటంతో సమానమే కదా!

మిగిలిన వాళ్లని గురించిన నిజాలు చాలామంది చెప్తూనే ఉన్నారు, నేనిప్పుడు అంబేద్కర్ చుట్టూ పేరుకున్న దుమ్మును దులపడం కోసమే పోష్టు రాస్తున్నాను.నిజానికి అంబేద్కర్ అనేది అతనికి జన్మతః తన కులాన్ని బట్టి వచ్చిన ఇంటిపేరు కాదు,అది ఆనాటి కాలపు అస్పృశ్య మెహర్ కులస్థులకి ఉండటానికి వీల్లేని ఇంటిపేరు, SavarKAR, GolwalKAR, TendulKAR, DhabolKAR అనే పేర్ల మాదిరి ఉన్న AmbedKAR అనేది కూడా బ్రాహ్మణ కులస్థుల ఇంటి పేరు!తండ్రి పేరు Ramji Maloji Sakpal అయితే ఇతని పేరుBhimrao Ramji Sakpal అని ఉండాలి కదా!ఉత్తర దేశంలో అధికంగా వినపడే SavarKAR, GolwalKAR, TendulKAR, DhabolKAR వంటి బ్రాహ్మణుల ఇంటిపేరు అస్పృశుడైన ఇతనికి ఎలా వచ్చింది?నోరు తెరిస్తే "జై భీం!" అని గర్జిస్తూ బ్రాహ్మణుల మీద నోరు పారేసుకునేవాళ్ళు అమాయకులూ కాదు, అణిచివేతకు గురైన అసహాయులూ కాదు, కులనిర్మూలన కోసం అహరహం తపించేవాళ్ళూ కాదు - వీళ్ళే ఇవ్వాళ నిలువెల్లా కులపిచ్చితో దహించుకుపోయే కాలాంతక నరాంతక దేవాంతకులైన దేశ విఛ్ఛిన్నం కోసం కంకణం కట్టుకున్న అసత్యవాదులు!ఇంటిపేరు బ్రాహణులది అయినప్పుడు ముక్కూ మొహం తెలియని వాడుBhimrao Ramji అనే వ్యక్తి దళితుడని తెలుసుకోగలగడం సాధ్యమేనా?అదీ వ్యక్తి"నా పేరు Bhimrao Ramji Ambedkar!" అని చెప్తున్నప్పుడు, అతని స్కూల్ సర్టిఫికెట్లలో కూడా అలాగే ఉన్నప్పుడు!

ద్వితీయ స్వాతంత్ర సంగ్రామం అని మనం ఇవ్వాళ స్కూల్ పుస్తకాల్లో చదువుకున్న చరిత్రలో చాలా అబద్ధాలు ఉన్నాయి- అందులో భీంరావ్ రాంజీ అనుభవించిన అస్పృశ్యత కూడా ఒకటి!నిజానికి ఇతన్ని స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రి తమ ఇంటిపేరైన Sakpal ఇవ్వకుండా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన Mandangad తాలూకాలో ఉన్న Ambadawe గ్రామం నుంచి వచ్చినవాళ్ళమని చెప్పి Ambadawekar అనే ఇంటిపేరును చెప్పినప్పుడు Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చి నమోదు చేశాడు. ఒక బ్రాహ్మణుడు అతను అస్పృశ్యుడని తెలిసే ఏమాత్రం అసహ్యం చూపించకుండా తన ఇంటిపేరునే ఇచ్చి ఆదరించడం దేన్ని సూచిస్తుంది?ఇప్పటివరకు విషయం జై భీం గాళ్ళు ఎందుకు చెప్పలేదు, నిజాన్ని దాచిపెట్టడం కూడా అబద్ధం చెప్పటమే కదా!

తండ్రి వైపునా తల్లి వైపునా మూడు తరాలనుంచి బ్రిటిష్ సైన్యంలో ఉండి Subedar Major హోదాలో ఉన్న వ్యక్తికి పుట్టినవాడికి బీదరికమూ అస్ఫృశ్యతా ఆత్మన్యూనతా అంటగట్టటం ఏమిటి?అసలు భీంరావ్ రాంజీ పుట్టింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న Mhow అనే military cantonment town అయితే అతని తండ్రి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు సహజమైన Sakpal ఇంటిపేరుకు బదులు మహారాష్ట్ర లోనిAmbadaweతో లింకు కలిపి ఇంటిపేరునుAmbadawekar అని మార్చాల్సిన అవసరం ఏమిటి?

పేరు మార్పిడి వ్యవహారం గురించి నేను ఎందుకింత పట్టించుకుంటున్నానో అని మీకు గనక అనుమానం వస్తే మరోసారి "ఇంటిపేరు బ్రాహణులది అయినప్పుడు ముక్కూ మొహం తెలియని వాడు Bhimrao Ramji అనే వ్యక్తి దళితుడని తెలుసుకోగలగడం సాధ్యమేనా?" ఆనె ప్రశ్న వేసుకోండి.Ambedkar అనే ఇంటిపేరుని అస్పృశ్య కులమైన మహరలలో ఎవరూ పెట్టుకోరు.ఇప్పుడు అతన్ని దేవుణ్ణి కూడా చేసేసిన జై భీం చిరుతలకి కూడా విషయం తెలుసో లేదో నాకు అనుమానమే!రాముణ్ణి అగ్రకుల హిందువుల దోపిడీకి ప్రతినిధి అని బండబూతులు తిడుతున్నప్పుడు జై భీం చిరుతలకి అది తమ దేవుడి పేరులోని భాగమే అని గుర్తుకు రాకపోవటం ఎంత విచిత్రం?ఇక్కడ మూడు హేతువుకి అందని విషయాలు ఉన్నాయి.ఆనాటీ అస్పృశ్య కులాలలో ఎంతమంది ఇలా ఇంటిపేరుని మార్చుకున్నారు?

14 వాడైన Bhimrao Ramjiకి ఇంటిపేరు మారడానికి "ఇతన్ని స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రి తమ ఇంటిపేరైన Sakpal ఇవ్వకుండా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన Mandangad తాలూకాలో ఉన్న Ambadawe గ్రామం నుంచి వచ్చినవాళ్ళమని చెప్పి Ambadawekar అనే ఇంటిపేరును ఇస్తే Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చి నమోదు చేశాడు." అనేది కారణం అయితే "Balaram Ramji Ambedkar (brother), GangabaiLakgawadeKAR (sister), Ramabai MalvanaKAR(sister), Anandrao Ramji Ambedkar (brother), Manjulabai Yesu PandirKAR (sister), TulsabaiDharma KanteKAR (sister) పేర్లు" మార్చడానికి కారణం ఏమిటి?

అంబేద్కర్ పుట్టుక వల్ల మాత్రమే అస్పృశ్యుడు.అతని ఇంటిపేరులో బ్రాహ్మణత్వం ఉంది.స్కూల్లో చేరినప్పుడు ఇంటిపేరును ఇచ్చిన Krishnaji Keshav AmbedKAR మాత్రమే కాదు, హైస్కూలు దశలోనూ ఎంతోమంది బ్రాహ్మణ గురువులు చురుకైన కుర్రాణ్ణి అభిమానించి అక్కున జేర్చుకున్నారు.తనకు ఇంటిపేరును ఇచ్చిన ఉపాధ్యాయుడు అప్పుడపుడు తనకు ఇంటినుంచి వచ్చిన క్యారియరు నుంచి తనకూ కొంత పెట్టేవాడని స్వయంగా అంబేద్కరు గుర్తు చేసుకున్నాడు.ఇప్పటి ఆరవ తరగతికి సమానమైన అప్పటి రెండవ తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి వర్షంలో తడిసి స్కూలుకు వెళ్తే ఫెంద్సె అనే ఉపాధ్యాయుడు కొడుకును తోడిచ్చి తన ఇంటికి పంపించి వేణ్ణీళ్ళ స్నానం చేసి దుస్తులు మార్చుకునే అవకాశం కల్పించాడు - ఉపాధ్యాయుడు కూడా బ్రాహ్మణుడే!

భీంరావ్ రాంజీ తరచు ఇప్పుడు S.K. Patil Udyan అని పేరు మార్చిన అప్పటి Charni Road Garden చెట్ల నీడన కూర్చుని చదువుకునేవాడు.అదే తోటకి Wilson High Schoolకి Headmaster అయిన Krishnaji Arjun Keluskar అప్పుడప్పుడూ వస్తూ బుద్ధిమంతుడైన కుర్రాడితో ఆదరంగా మాట్లాడేవాడు.1907లో Mahar కులం నుంచి first Matriculate అయిన భీంరావ్ రాంజీని గొప్ప సభ దీర్చి సన్మానంచినప్పుడు వక్తలలో ఈయన కూడా ఉన్నాడు.అప్పుడే Keluskar ఇచ్చిన బుద్ధ చరిత్ర భీంరావ్ రాంజీకి కొత్త ఆధ్యాత్మిక బీజాలను వేసింది!Keluskar అనే బ్రాహ్మణుడు అస్పృశ్య బాలుణ్ణి అంతటితో వదిలెయ్యలేదు - బరోడా మహారాజు నుంచి భీంరావ్ పై చదువులకు ధనసహాయం అందేటట్టు చేశాడు.

ఇతను చదివిన కొలంబియా యూనివర్సిటీ చరిత్ర ఇది: అప్పటికే Freemason అయిన King George II మన దేశాన్ని దోచుకున్న BritishEast India Company చేసిన నల్లమందు వ్యాపారపు లాభాలతో కట్టారు.దీని ఉద్దేశం రవి అస్తమించని స్థాయిలో విస్తరించిన బ్రిటిష్ సామ్రాజానికి కొత్త తరం ప్రభువుల్ని తయారు చెయ్యటం.1754లో King's College అనే పేరుతో మొదలై 1776లో అమెరీకన్ సాంస్కృతిక విప్లవం అప్పుడు దాదాపు రద్దైపోయి 1784లో పేరు మార్చుకుని మొదలైన Columbia University మీద ఆది నుంచీ ఇల్యూమినాటీ, ఫ్రీమాసన్రీ భావజాలపు ప్రభావం ఉండేది.United Stateకి మొదటి chief justice అయిన John Jay,U.S. Constitutionకి final draft రాసిన AlexanderHamilton, Declaration ofIndependenceని తయారు చేసిన five-man-committeeలో ఒక సభ్యుడైన Robert. R. Livingston వంటివాళ్ళు విద్యాసంస్థ కానుకలే!

యూనివర్సిటీ పేరు వెనక ఉన్న కధ చూస్తే తమ ప్రమేయం గల ప్రతి చిన్న విషయంలోనూ తమ సంప్రదాయ చిహ్నాలను ఉంచే ఇల్యూమినాటీల పట్టుదలను చూసి ఆశ్చర్యం వేస్తుంది.యూరోపియన్ సంస్కృతులలో కనిపించే దేవతాస్త్రీలకి Virgo(కన్య) రాశితో సంబంధం ఉంటుంది.తల మీద ఈకలను ధరించిన పూర్వ క్రైస్తవీయ మయన్ ప్రభావిత ప్రాచీన జాతుల వస్త్రధారణతో ఉన్న ఈమెను క్యాధలిక్, ప్రొటెస్టేంట్ తదాది క్రైస్తవ మతస్థులు పొరపాటున కూడా ఇంత గౌరవాన్ని కల్పించేవారు కాదు, కానీ అక్కడున్నది New World Order పేరున ప్రపంచాధిపత్యం కోసం కలలు కంటున్న ఇల్యూమినాటీలు కదా!Nancy Jo Fox అనే folk-art historian ఒకచోట By the late 1790s, it was not clear whether a feathered Indian Princess had changed into a Greek goddess or whether a Greek goddess had placed feathers or plumes in her hair. అని ప్రస్తావించాడు.

మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను, ఏసు కన్య గర్భంలో పుట్టటం, అతను చనిపోయి తిరిగి లేవటం అనే కధల్ని పుట్టించి క్రైస్తవ మత సాహిత్యంలోకి ఎక్కించినది ఇల్యూమినాటీలే!హిందూ పండగలకి మల్లేనే కధలకి కన్యరాశికి సంబంధించిన ఖగోళ సంబంధం ఉంది:"The Virgin, Virgo was impregnated by God on the Spring Equinox as the Sun passed into Virgo on March 21st. Nine months later the Son of God is born on the Winter Solstice.God's sun/son is born or rather re-born every year after the Sun stops on the Tropic of Capricorn for 2 days and on the third day rises from death and is re-incarnated into the world.It then proceeds to come back towards the Northern Hemisphere as the 'light of the world.' The New World Virgin Goddess Columbia was just a new manifestation of the ancient consort and virgin mother of god." - ఇప్పుడు క్రైస్తవులు ఏసు కన్యాగర్భంలో జన్మించడం అనే విషయాన్ని అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారో అర్ధం అవుతుంది కదూ!

నిజానికి మొదటి తరం క్రీస్తు అనుచరులు తమని తాము "యహోవా వార్తాహరులు" అని చెప్పుకుంటారు.వారిదే అసలైన క్రైస్తవం, కానీ ఈనాటి చర్చి వాళ్ళని అంటరాని వాళ్ళకన్న హీనంగా చూస్తుంది - నేను "యహోవా వార్తాహరుణ్ణి!" అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు.ఇప్పుడు మనం చూస్తున్న అంశాలు యేవీ వాళ్ళు పాటిస్తున్న మతంలో ఉండవు. Ashkanazi Jews యూదుమతంలోకి మారాక Rothschilds పెట్టిన ఖర్చుతో అన్ని మతాల్నీ వెతికి వాటిలో ప్రజల్ని బానిసల్ని చేసుకోగలిగిన బలమైన కధల్నీ తంతుల్నీ బోధనల్నీ రూపాలు మార్చి ఇరికిస్తే ఇప్పటి క్రైస్తవం తయారైంది. క్రైస్తవులు మాది ఏకేశ్వర మతం అని గొప్పలు చెప్పుకుంటారు గానీ అక్కడ ఉన్న త్రిత్వం అనేది బహుళతత్వమే. ఇప్పటి క్రైస్తవంలోని త్రిత్వం Isis (wife), Osiris  (husband), Horus (son) అనే ఈజిప్టు త్రిత్వమే - అందులోని Isis అనేక సంస్కృతులలో కనిపించే ఆదిమాతయే. ఆమెకున్న అనేక నామాల్లో కొన్ని Aphrodite, Ishtar, Black Madonna, Mary/Maya, Goddess Athena, Goddess Astarte, Anunit, Astarte, Atarsamain అనేవి.కాగడాను పట్టుకున్న లిబర్టీ కూడా కొలంబియా దేవత కున్న రూపాల్లో ఒకటి.

అలా ఫ్రీమాసన్రీ, ఇల్యూమినాటీల అధికారిక స్థావరమైన కొలంబియా యూనివర్సిటీలో చదివిన భీంరావ్ రాంజీని భావజాలం ఉత్సాహపరచటం సహజమే కదా - "The best friends I have had in life were some of my classmates at Columbia and my great professors, John Dewey, James Shotwell, Edwin Seligman, and James Harvey Robinson" అని అన్నాడు.వాళ్ళందరిలోనూ భీంరావ్ రాంజీ ఎక్కువ ఇష్టపడిన JOHN DEWEY అనే ప్రొఫెసర్ Father of Modern Progressive American Education కూడా, మీదు మిక్కిలి అసలు సిసలైన మాసొనిక్ భావజాల ప్రచారకర్తయే! John Dewey క్రైస్తవాన్ని మూలఛ్చేదం చేసిన, చేస్తున్న Pragmatism అనే ఆధ్యాత్మిక కిచిడీని వండివార్చిన ఘనుడు - సత్యం అనేది సన్నివేశాన్ని బట్టి మారిపోయే సాపేక్షమైనది కాబట్టి ప్రపంచ శాంతిని సాధించడానికి విధ్వంసాన్ని వాడటం తప్పు లేదనిపించేటట్టు ఉంటుంది ఈయనగారి విశ్లేషణ. ఇంగ్లీషు సినిమాల్లో తరచు వినబడే "గ్రేటరు గుడ్డు కోసం చేసే స్మాలరు సిన్ను" అనే చెత్త కొటేషను Pragmatism సిద్ధాంతుల పుణ్యమే.John MacArthur అనే మేధావి క్రైస్తవం బలహీన పడడానికి మొదటి ఆఖరి కారణం Pragmatism అని తేల్చి చెప్పాడు. ఇది ఒక్క క్రైస్తవాన్ని మాత్రమే కాదు మతస్థులు దీన్ని ఆదర్శం అని ఒప్పుకుంటే మతం బలహీన పడటం ఖాయం.

John Dewey వస్తుతః సైకాలజిస్ట్, అందులోనూ functional psychology అనే శాఖను ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చాడు.రాజకీయ భావాల పరంగా ఇతను Unitarian Universalist, అంటే ఏకీకృత ప్రపంచాధిపత్యం అనే New World Order ఇతని ఆదర్శం అని తెలుస్తున్నది కదా!1933లో ఇతను అన్ని మతాల సారాన్నీ వడకట్టి "socialized and cooperative economic order"ను ఏర్పరచటం కోసం పిలుపు ఇచ్చాడు.అంటే మతాన్ని వ్యాపారం కోసం వాడుకునే ప్రణాళిక వేసి సమాజాన్ని ప్రణాళికని ఆమోదించే గొర్రెల సమూహంలా తయారు చెయ్యటం!ఇతని మహారాజ పోషకులు Skull and Bones Society సభ్యులే. అప్పట్లో స్కూళ్ళూ కాలేజీలూ యూనివర్సిటీలూ Rockefeller లాంటివాళ్ళు నల్లడబ్బుని తెలుపు చేసుకుంటూ పన్లోపని తమ దోపిడీ యంత్రాన్ని నడపటానికి కావలసిన వైట్ కాలర్ కూలీల్ని తయారు చేసుకోవటం కోసం స్థాపించినవే. "Our schools are performing an infinitely significant religious work.They are promoting social unity out of which in the end genuine religious unity must grow." - ఇదీ విద్య గురించి ఇతని అవగాహన!John Dewey భీంరావ్ రాంజీ కేవలం మెచ్చుకుని సరిపెట్టేసిన అందరు గురువుల్లో ఒకడు కాదు - “I am so sorry. I owe all my intellectual life to him. He was a wonderful man.” అని భార్యతో చెప్పడమూ నిజమే, భీంరావ్ రాంజీ ప్రవచించిన నవయాన బౌద్ధంలో Deweyian Influence ఉండటమూ నిజమే.అసలు క్యామెడీ యేమిటంటే, John Dewey యొక్క భావాలు బౌద్ధం నుంచి కాపీ కొట్టినవే!బుద్ధుడి పేరు చెప్పకుండా బుద్ధుడి బోధనల్ని సొంత భాషలో చిలకపలుకులు పలికిన John Deweyని ఒరిజినల్ అనుకుని భీంరావ్ తన నవయాన బౌద్ధంలోకి దించేశాడు.

1913లో తన 22 యేట బరోడా మహారాజు ఏర్పాటు చేసిన £11.50 (Sterling) per month for three years సౌకర్యంతో అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ Livingston Hall హాస్టల్లో Naval Bhathena ఆనె పార్సీతో కలిసి ఉన్నాడు, 1915కల్లా Sociology, History, Philosophy, Anthropologyలతో కలిపి ఎకనామిక్సులో M.A పూర్తి చేశాడు. Ancient Indian Commerce మీద ఒక ధీసిస్ రాసి సమర్పించాడు. 1916లో ఇంకో M.A డిగ్రీ కోసం National Dividend of India – A Historic and Analytical Study అనే ధీసిస్ రాసి సమర్పించాడు. Castes in India: Their Mechanism, Genesis and Development అన్న పేరుతో ఒక సెమినారు ఇచ్చి అక్టోబర్ 1916లో లండన్ చేరుకుని London School of Economicsలో ఇంకొక doctoral thesis కోసం పని చేస్తూ ఉన్న సమయంలో June 1917తో స్కాలర్షిప్పు కాలావధి ముగిసిపోవడంతో ఇండియ వచ్చేశాడు.ఇతని పుస్తకాలు వస్తున్న మరొక ఓడని జర్మన్లు ముంచేశారు.మళ్ళీ నాలుగేళ్ళలో పూర్తి చెయ్యడానికి అనుమతి తీసుకుని వెనక్కి వెళ్ళి "Provincial Decentralization of Imperial Finance in British India" అనే ధీసిస్ సబ్మిట్ చేసి 1921లో M.Sc డిగ్రీ తెచ్చుకున్నాడు.1922లో Gray's Innలో చేరి 1923లో "The problem of the rupee: Its origin and its solution" అనే ధీసిస్ సమర్పించాడు.

మొత్తం పుస్తకాన్ని అనువదించాలని అనుకుని "ఉత్పత్తిదారుడు->శ్రమ->వస్తువు->ధర/విలువ->అమ్మకం->కొనుగలుదారుడు->?లాభం/నష్టం->రూపాయి/మారకం->సంపద/అభివృద్ధి!" అన్న పేరున మొదటి అధ్యాయం పూర్తి చేశాక ఇక మొత్తం పూర్తి చెయ్యటం అనవసరం అనిపించింది నాకు."ఇవ్వాళ మన వాడుతున్న రూపాయి నుంచి దాన్ని వాడుకోవాల్సిన పద్ధతులు సమస్తమూ ఈస్టిండియా కంపెనీ 1892ఛే నుంచి దశల వారీ మనమీద రుద్దిన కొత్త అందమైన రూపం!" అనే సత్యం బోధపడింది నాకు.మొదటి అధ్యాయంలో రచయిత చెప్పిన కధలో ఇంగ్లీషువాళ్ళు తీసుకున్న అన్ని నిర్ణయలూ 1835 చుట్టూ తిరగడం గమనించాను నేను.పుస్తకం రచయిత లండను ప్రీవీ కాలేజిలో చదువుతున్నప్పుడు రాసిన సిద్ధాంత గ్రంధం.సరిగ్గా 1935 నాడు ఇదే రచయిత మన దేశపు చట్టసభలో RBIని ప్రవేశపెట్టాడు.అప్పుడు Hilton Young Commission సభ్యులు గ్యాలరీలో కూర్చుని చూస్తున్నారు.వాళ్ళ చేతుల్లో గ్రంధమే ఉంది!

భీంరావ్ రాంజీ అమెరికా చదువు ప్రజలకి ప్రాగ్మటిస్టు సొల్లు చెప్తూ దొడ్డి దారిన ప్రపంచాధిపత్యాన్ని రుద్దే దోపిడీదారులతో చెట్టాపట్టాలేసుకుని మమేకం అయిపోయినట్టు గడిస్తే లా డిగ్రీ కోసం లండనులో చేరిన Gray’s Inn బ్రిటిషు సామ్రాజ్యవాదుల ఆంతరింగికులకి తప్ప ఇతరులకి ప్రవేశం లేని విద్యాసంస్థ! డిగ్రీలు సాధించటం ఇలా ఉండగానే 1920లో Mumbai నుంచి Shahu of Kolhapur సహాయంతో Mooknayak (Leader of the Silent) వారపత్రికని ప్రారంభించాడు.

బరోడా మహారాజు ధనసహాయంతో చదువుకున్నాడు గాబట్టి చదువు పూర్తి కాగానే అతని సంస్థానంలోనే ఉద్యోగం చెయ్యాల్సి వచ్చింది గానీ వివక్షని భరించలేక తిరిగి బొంబాయి చేరుకున్నాడు. చదువు విషయంలో అంత ప్రోత్సహించిన రాజు ఉద్యోగ సమయంలో ఎందుకు పట్టించుకోలేదు?ఇంకా విచిత్రం ఏమిటంటే రాజు గురించి చదివితే అభివృద్ధికాముకుడూ సంస్కర్తా అని వూదర గొట్టేస్తున్నారు!మరి అంత సంస్కరణ శీలి రాజ్యంలో భీంరావ్ అంత భయంకరమైన వివక్షని ఎదుర్కోవడం నాకు నమ్మదగ్గదిగా అనిపించడం లేదు."Another popular social revolution he supported was the abolishment of caste differences amongst his subjects. In 1925, he famously held a banquet at the Laxmi Vilas Palace, where men from all castes dined together. He was also a great votary of allowing Dalits to enter temples, a movement the likes of Ambedkar would push vigorously from 1927 onwards." అని రాజు గురించి చెప్తున్నది అబద్ధమా? అది అబద్ధం అయినప్పుడు మాత్రమే Waiting for a Visa కధనం యదార్ధం అవుతుంది!ఒకే కాలంలో ఒకే ప్రాంతం ఇద్దరు వ్యక్తులకి ఎవరి దృక్కోణానికి తగ్గ్గట్టు వారికి కనిపించడం అంటే ఇద్దరూ గానీ ఎవరో ఒకరు కానీ ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారనేది నా లెక్క! రాజు కూడా అంత గంభీరమైన వ్యక్తిత్వం గలవాడిలా కనపడటం లేదు - విశృంఖలత్వాన్నీ భోగలాలసత్వాన్నీ ప్రదర్శించే సన్నివేశాలు ఎక్కువగానూ ప్రజల పట్ల నిబద్ధతను గురించి చెప్పే సన్నివేశాలు తక్కువగానూ కనబడుతున్నాయి ఇతని జీవిత కధనంలో.

Waiting for a Visa కధనం పట్ల రెండు బలమైన అభ్యంతరాలు వున్నాయి నాకు.మొదటిది, రాజు అంత వుదారవాది అయినప్పుడు అసలు వివక్ష చూపించటానికే భయపడతారు ప్రజలు, ముఖ్యంగా భీంరావ్ రాంజీ వర్ణించిన సత్రం యజమాని లాంటివాళ్ళు ఇతను గనక రాజు గారి పేరు చెప్తే భయపడటానికే ఎక్కువ ఆస్కారం ఉంది - మరి భీమ్రావ్ రాజు పేరుని ఎందుకు ఉపయోగించుకోలేదు.ఇంక రాజు వైపు నుంచి చూస్తే తనే ధనసహాయం చేసి చదివించిన వ్యక్తి, అదీ అప్పటికే Mooknayak పత్రికతో సంఘసంస్కరణ చేస్తున్న రాంజీ పట్ల ఇతరులు వివక్ష చూపుతున్నారని తెలిస్తే ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు?ఇది కూడా జై భీం గాళ్ళు జవాబు చెప్పి తీరాల్సిన ముఖ్యమైన ప్రశ్న. సత్యం పట్ల నిబద్ధత గల చరిత్రకారులు పరిశోధించాల్సిన విషయాల్లో భీంరావ్ రాంజీ బరోడా ఉద్యోగకాలంలో ఎదుర్కొన్న అస్పృశ్యత/వివక్ష కూడా ఒకటి.

భీమ్రావ్ రాంజీ రాజకీయ రంగ ప్రవేశం 1924లో మార్చి 9 బొంబాయిలోని Damodar Hall నుంచి చేసిన ప్రసంగంతో జరిగింది,1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చేసింది.అంటే, ఆయన 23 సంవత్సరాలలో ఏమి చేశాడో చూస్తే మొత్తం ఆనాటి రాజకీయాల తీరుతెన్నులు కూడా తెలుస్తాయి."స్వరాజ్యం నా జన్మహక్కు!" అని గర్జించిన అతివాదుల నాయకుడు లోకమాన్య తిలక్ 1920లో అస్తమించాడు.కాంగ్రెసు నాయకత్వం మితవాదుల గ్రూపుకు నాయకుడైన గోఖలే శిష్యుడు గాంధీని వరించింది.అప్పటికే చంపారన్, ఖిలాఫత్, రౌలట్ నిరసన,జలియన్ వాలా బాగ్ ఉదంతం వంటివి జరిగిపోయి ప్రజల్ని ఉద్రేక పరుస్తున్నాయి.తొలినాటి మితవాద కాంగ్రెసు వాదులు "స్వతంత్రం" అనే మాటను కలలో కూడా తలచకుండా మహజర్లు సమర్పించడం "మాకివి ఇస్తే మీకింకా ఎక్కువ సేవ చేస్తాం!" అనే కబుర్లు చెప్తే మధ్యలో అతివాదుల వల్ల జాతీయత, దేశభక్తి, స్వతంత్రత పెల్లుబికి వందే మాతరం అనేది జాతి జీవన మంత్రమై మలినాటి మితవాదులు స్వయంపాలన కోసం ఉద్యమిస్తున్న తరుణమది!అయినప్పటికీ భీంరావ్ రాంజీ నోటినుంచి స్వాతంత్య్ర సాధన కోసం ఒక్కటంటే ఒక్క మాట కూడా రాలేదు, ఎందుకు?

అది అనుకోకుండా జరిగిన స్ఖాలిత్యం కాదు, ద్వితీయ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని చెప్తున్న గాంధీ అధ్వర్యంలో జరిగిన కాంగ్రెసు చెసిన ప్రతి కార్యక్రమాన్నీ విమర్శించాడు - అయినా కాంగ్రెసు ఇతన్ని తన ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిని చేసింది, అదెట్లా సాధ్యం!అతను కాంగ్రెసుని విమర్శించకపోతేనే ఆశ్చర్య పడాలి, ఎందుకంటే 1926 నుంచి అతను బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగంలో అనేక హోదాలలో పని చేశాడు.డిసెంబర్ 1926లో బొంబే గవర్నరు అతనికి Bombay Legislative Council సభ్యత్వం ఇచ్చాడు.1936 వరకు సభ్యత్వంలో కొనసాగాడు.అప్పుడు కూడా Independent Labour Party పెట్టి ఎన్నికల్లో నిలబడటం కోసం బయటికి వచ్చాడు.13 రిజర్వుడు 4 జనరల్ స్థానాలకు పోటీ చేసి 11 రిజర్వుడు 3 జనరల్ స్థానాల్ని గెల్చుకుని 1942 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు.బొంబాయి లా కాలేజీకి ప్రిన్సిపాల్ వంటి అనేక పదవుల్ని చేపట్టి ఆంగ్లప్రభుత్వంతో మమేకమైనవాడు దేశానికి స్వాతంత్య్రాన్ని ఎట్లా కోరుకుంటాడు?అయితే, ఒక విషయాన్ని గమనించాలి - గాంధీతో సహా కాంగ్రెసు వాదీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ద్వేషించలేదు,పైన అత్యంత న్యాయవంతమైన పరిపాలన అని కీర్తించారు, అదెట్లా సాధ్యం!

రెండు అసాధ్యాలూ సుసాధ్యం ఎట్లా అయ్యాయో తెలుసుకోవాలంటే ఇంగ్లీషువాళ్ళు అడుగుపెట్టిన తొలినాళ్ళనుంచి జరిగిన చరిత్రను మన రాగద్వేషాలను పక్కనపెట్టి చూడాలి.స్వతంత్రం రాకముందు ఇంగ్లీషువాళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాసుకుని, స్వాతంత్రం వచ్చాక కాంగ్రెసువాళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాసుకుని, అతి హిందూత్వ వాదులు వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటున్న చరిత్ర నుంచి వాస్తవాల్ని బైటికి లాగితే గానీ ఆనాటి నాయకుల నిజస్వరూపం అర్ధం కాదు.శకుని దుర్యోధనుడికి చెప్పిన కూటనీతినే ఇంగ్లీషువాళ్ళు తొలినాళ్ళలో భారతీయ ప్రభువుల మీద ప్రయోగించారు - కాకపోతే పాండవులు ధర్మాత్ములు గనక దైవసహాయంతో గెలిచారు, ధార్మికతా దైవకృపా లేని మదమాత్సర్యపూరితులు పరస్పర హననంతో బలహీనులై ఆంగ్లేయులకి తలవంచారు, స్వాభిమానం గలవాళ్ళు పోరాడి నశించారు!

మన చరిత్ర కారులు చెప్తున్న చిన్న చిన్న రాజ్యాలు ఉండటమూ అప్పటి రాజులలో ఐకమత్యం లేకపోవటమూ లాంటి కారణాలు నాణేనికి ఒక వైపునే చూపిస్తున్నాయి.మనం చదివిన చరిత్రలో గానీ మన నాయకుల మాటల్లో గానీ Rothschilds పేరు వినపడకపోవటం వల్ల నేను చెప్పేది కొందరు నమ్మలేకపోవచ్చు గానీ రాజుల బలహీనతల్ని రెచ్చగొట్టి యుద్ధాలను రప్పించి ఇరు పక్షాలకీ యుద్ధ రుణాలు ఇచ్చి ఎవరు ఓడినా గెల్చిన వాళ్ళని తమ చెప్పు కింద తేళ్ళలా వాడుకునే Rothschilds కుట్రని ఆనాటి రాజులు కనుక్కోలేకపోయారు. రకంగా చూస్తే మన దేశపు రాజుల్ని చాణక్యుడి అర్ధశాస్త్రాన్ని మర్చిపోయిన కుక్షింభరులైన నిరర్ధక జీవనుల కింద లెక్కించితే సరిపోతుంది.అయితే, ఇంగ్లీషువాళ్ళ దోపిడీని కనుక్కోగలిగిన భీంరావ్ రాంజీ ఏం చేశాడు? అదే దోపిడీని మరింత పెద్ద ఎత్తున చేసుకునేటందుకు సహకరించాడు!

అప్పటి నాయకుల్లో ఎవరికీ ఆర్ధికశాస్త్రంలో ఓనమాలు కూడా రావు.ఇవ్వాళా ఆంధ్రాలో "రావాలి జగన్ టటం! కావాలి జగన్ టటం!" పాటలు పాడిన జఫాగాళ్ళలాగే అందరూ స్వతంత్రం వచ్చేస్తే చాలు అద్భుతాలు చేస్తామని వూదర గొట్టడం తప్పిస్తే స్వతంత్రం వచ్చాక ఎలా పరిపాలించాలనే స్పష్టత లేదు.ఆర్ధిక శాస్త్రంలో మంచి పట్టున్న భీంరావ్ రాంజీ ఏమో బ్రిటిష్ ప్రభుత్వం తరపున పని చేస్తున్నాడు. పోనీ ఇతరులు ఏమన్నా పత్తిత్తులా అంటే గాంధీ అధ్యక్షతన కాంగ్రెసు చేసిన అన్ని ఉద్యమాలకీ ధనసంపత్తిని కూర్చింది టాటా బిర్లాలు - వీళ్ళు ఈస్టిండియా కంపెనీ వాళ్ళ అన్ని రకాల దోపిడీ వ్యాపారాల్లోనూ వాటాలు ఉన్న భాగస్వాములు. నిజమైన చరిత్రని బైటికి తీస్తే తమకీ దెబ్బ గనకనే భాజపా వాళ్ళు కాంగ్రెసు పార్టీకి చెందిన నెహ్రూనీ గాంధీనీ విలన్లని చేసి కాస్సేపు బోసునీ కాస్సేపు టపేలునీ కాస్సేపు వసార్కరునీ పొగుడుతూ తిరిగి అదే కాంగ్రెసు నుంచి కొత్త హీరోల్ని తెచ్చుకోవాలని చూస్తున్నారు.

ఇప్పటికి మహారాష్ట్ర ప్రభుత్వం భీంరావ్ రాంజీ రచనల 14 సమగ్ర సంపుటాల్ని ప్రచురించితే 1946కు ముందరివైన మొదటి 12 సంపుటాల 7,371 పేజీల్లో ఒక్క వాక్యం కూడా అతను భారతదేశానికి స్వతంత్రాన్ని కోరుకున్న దాఖలాల్ని చూపించటం లేదు - బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక భాగమైన వ్యక్తి స్వాతంత్య్రోద్యమాన్ని వ్యతిరేకించడంలో ఆశ్చర్యం ఏముంది?తమనూ తమ ఉద్యమాన్నీ వ్యతిరేకించి తమ నాయకుడి మీద ఎక్కడ బడితే అక్కడ ద్వేషం వెళ్ళగక్కినవాణ్ణి తమ మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు కాంగ్రెసువాళ్ళు ఆనాడూ సిగ్గు పడలేదు, ఈనాడూ సిగ్గు పడరు, రేపెప్పుడో సిగ్గు పడటానికి అవకాశమూ లేదు!

వాళ్ళలా ఎందుకు తీసుకున్నారో తెలుసా!భారతీయుల కష్టార్జితాన్ని భారత ప్రభుత్వం చేతనే లండను బ్యాంకర్ల నేల మాళిగల్లోకి పంపించటానికి కనిపెట్టిన సక్షన్ పైపు లాంటి రిజర్వ్ బ్యాంకుని మన నెత్తిన రుద్దడంలో అంబేద్కర్ మాత్రమే సమర్ధుడు గనక వాళ్ళు తీసుకోమని ఆజ్ఞాపించారు, వీళ్ళు తమనూ తమ ఉద్యమాన్నీ వ్యతిరేకించి తమ నాయకుడి మీద ఎక్కడ బడితే అక్కడ ద్వేషం వెళ్ళగక్కినవాణ్ణి తమ మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

రాజ్యాంగ రచన గురించి ఇవాళ చెప్తున్న కధలు కూడా అంతే.1947 ఆగస్టు 29 Dr. B.R. Ambedkar అధ్యక్షతన C Rajagopalachari, Rajendra Prasad, Jawaharlal Nehru, Vallabhbhai Patel, Kanaiyalal Maneklal Munshi, Ganesh Vasudev Mavalankar, Abul Kalam Azad, Shyama Prasad Mukherjee, Balwantrai Mehta వంటి ఉద్దండుల్ని కూడా సభ్యుల్ని చేసిన కమిటీ మూడేళ్ళ పాటు కష్టపడి తయారు చేసిన రాజ్యాంగ రచనకి ఒకే ఒక వ్యక్తిని కర్తని చెయ్యడం ఎంతవరకు న్యాయం?అదీ గాక, సభలో ప్రవేశపెట్టిన ప్రతిని యధాతధం ఆమోదించలేదు, "While deliberating upon the draft Constitution, the Assembly moved, discussed and disposed of as many as 2,473 amendments out of a total of 7,635 tabled. While deliberating upon the draft Constitution, the assembly moved, discussed and disposed of as many as 2,473 amendments" అనేది వాస్తవం అయినప్పుడు ఒకే ఒక వ్యక్తిని కర్తని చెయ్యడం మొత్తం సభని అవమానించినట్లు కాదా!

నిజానికి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రం ఇచ్చెయ్యడానికి నిశ్చయించుకున్న 1935 నాటి తొలి రోజుల్లోనే రాజ్యాంగ రచనా రిజర్వ బ్యాంకు నిర్మితీ మొదలు పెట్టేశారు.రాజ్యాంగ రచన పేరుతో జరిగిన హడావిడి అంతా అనేక దేశాల రాజ్యాంగాలని పరిశీలించి తయారు చేశారనే బిల్డప్ ఇవ్వటం కోసం చేసిన కవరప్ - ఇవ్వాళ కమిటీ తిరిగిందని చెప్తున్న దేశాలు కూడా బ్రిటిష్ వలసలే కదా!Indian Constitution was prepared by illuminati freemasons. It is just a copy paste from constitutions and other documents of different nation states which in turn are prepared by illuminati freemasons.

మీకింకా రాజ్యాంగం స్వాతంత్రం వచ్చాక ఏర్పడిన కమిటీ తయారు చేసిందనే భ్రమ ఉంటే మూడే మూడు సార్లు జరిగిన రవుండ్ టేబుల్ కాన్ఫరెన్సుల చరిత్రనీ సైమన్ కమిషన్ వంటి వాటి సారాంశాన్నీ ఒకసారి శ్రద్ధగా చదవండి - ఆయా కమిషన్ల ఏర్పాటులో భీంరావ్ రాంజీ కూడా ఉన్నాడు.అవన్నీ స్వతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం అనుసరించటం కోసం రాసినవి కావు,అప్పుడు అధికారం వెలగబెడుతున్న బ్రిటిషర్లకి సౌకర్యంగా ఉండటం కోసం చేసుకున్న చట్టాలు.

Members of the Simon Commission:

Sir John Simon, MP forSpen Valley (Liberal, chairman)

Clement Attlee, MP forLimehouse (Labour )

Harry Levy-Lawson, 1st Viscount Burnham

Edward Cadogan, MP forFinchley (Conservative)

Vernon Hartshorn, MP for Ogmore (Labour )

George Lane-Fox, MP forBarkston Ash (Conservative)

Donald Howard, 3rd Baron Strathcona and Mount Royal

ALL FREEMASONS / ROTHSCHILD PUPPETS!

From 1927 to 1931 Simon chaired the Indian Constitutional Development Committee, known as the Simon Commission on India's constitution.In 1929, Ambedkar made the controversial decision to co-operate with the all-British Simon Commission which was to look into setting up a responsible Indian Government in India.Round Table Conference, (1930 – 32), in Indian history, a series of meetings in three sessions called by the British government to consider the future constitution of India. The conference resulted from a review of the Government of India Act of 1919, undertaken in 1927 by the Simon Commission, whose report was published in 1930. The conference was held in London.అంటే, రాజ్యాంగ నిర్మాణం కోసం కమిటీ ఏర్పాటు చెయ్యకముందే రాజ్యాంగం దాదాపు తయారైపోయింది - సైమన్ గో బ్యాక్ అని మనవాళ్ళు అరిచిన అరుపులు ఏమైపోయాయి? దేశభక్తులు దేన్నయితే గో బ్యాక్ అన్నారో కమిటీలో ఒక సభ్యుడైన భీంరావ్ రాంజీ దాన్నే ముందుకు తెచ్చి మన నెత్తిన రుద్దాడు, ఎంత తెలివైనవాళ్ళు కాంగ్రెసువాళ్ళు!

భీంరావ్ రాంజీ కమ్యునిష్టుల ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది తన దళిత రాజకీయాల ఎజెండాకు వ్యతిరేకం గనకనే, ఆర్య దోపిడీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించకపోతే దళిత ఉద్యమానికి పునాది అయిన మూలవాసీ వాదం ఉనికి అసాధ్యం!అయితే కమ్యూనిష్టుల ఆర్యద్రవిడ సిద్ధాంతంలో తను పట్టిన తప్పులు బలమైనవే, ఇవ్వాళ అది అబద్ధమై తేలిపోయింది. కానీ తను తయారు చేసింది కూడా కుట్రపూరితమైన రాజకీయమే - దీనికి బైటినుంచి సాక్ష్యాలు చూపించి సొంత విశ్లేషణలు చెయ్యనక్కర్లేదు, భీంరావ్ రాంజీ అధ్వర్యంలో జరిగిన ఉద్యమాలని దగ్గరనుంచి చూస్తే చాలు.సొంత పార్టీ పెట్టే వరకూ బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి ఇవ్వాళ భీంరావ్ రాంజీ నడిపించాడని చెబుతున్న హరిజనుల ఆలయ ప్రవేశం మొక్కుబడి తంతులు ఏవీ తను దగ్గరుండి పాల్గొనలేదు.డబ్బు సమకూర్చి B.K.Gaikwad లాంటి కెప్టెన్లకి పురమాయించేవాడు.

1934 మార్చి 5 తన కెప్టెనుకి రాసిన ఉత్తరంలో సత్యాగ్రహాలు అన్నీ తను మతంలో నమ్మకం ఉండి చేస్తున్నవి కావనీ, కేవలం వీటి వల్ల అస్పృశ్యులు ఆలయాలోకి ప్రవేశపెట్టగలిగితే వాళ్ళు హిందూసమాజంలో సమాన స్థానాన్ని పొందగలుగుతారనే ఉద్దేశంతో కార్యక్రమాల్ని సమర్ధిస్తున్నాననీ అన్నాడు.వ్హాట్!అస్పృశ్యులు ఆలయాల్లోకి వెళ్ళగలిగితే చాలు, సమస్య పరిష్కారం అయిపోతుందా?వ్హాట్, వ్హాట్!!మరి, అస్పృశ్యుల ఆలయ ప్రవెశం అనేది ఆధ్యాత్మిక సమస్య మాత్రమే అయితే దాన్ని మొత్తం రాజకీయ సామాజిక ఆర్ధిక సమస్యగా ఎందుకు సాగదీసినట్టు?కాంగ్రెసు పార్టీ అప్పటికే స్వతంత్రం కోసం పోరాడుతూ దాదాపు గెలిచే దశలో రాజకీయాల్లో అడుగుపెట్టి సాగినంతవరకు బ్రిటిష్ వాళ్ళతో అంటకాగి తన పార్టీకి కావలసిన ప్రత్యేక పునాది కోసం తన ఇల్యూమినాటీ ఫ్రీమాసన్ మేధస్సుతో కేవలం మతానికి సంబంధించిన సమస్యని అన్ని రంగాలకీ అంటించటం ఎంత దారుణం!

తను మతం మార్చుకోవటం కూడా నిజాయితీగా చెయ్యలేదు - Religious conversion is not inspired by any material motive. There is hardly anything, which I cannot achieve even while remaining an untouchable. అని కుండబద్దలు కొట్టేశాడు!వ్హాట్?అవును!My philosophy of liberty, equality and fraternity were not borrowed from the French Revolution but were derived from the teachings of the Buddha అని కూడా అన్నాడు. హ్హో మై గ్గాడ్డ్! బుద్ధుడు liberty, equality and fraternity గురించి చెప్పాడండీ - బహుశా ఫ్రెంచ్ రివల్యూషనును సృష్టించిన మాసన్రీ మతానికి చెందిన Deweyian బుద్ధుడు చెప్పి ఉంటాడు!

పోనీ తను మతం పట్ల నిర్లక్ష్యం ఉన్నవాడు గాబట్టి అందరికీ హేతువాదం గురించీ చెప్పలేదు,"some people think that religion is not essential to society. I not hold this view. I consider the foundation of religion to be essential to life and practices of society." అని మతాన్ని అనుసరించమనే చెప్తున్నాడు - తను మతాన్ని నమ్మట్ట, కానీ జనాలు మాత్రం నమ్మాల్ట!హుమ్మ్!కొద్ది కాలం క్రితం క్రితం ఈయనొక్కడే ప్యూర్, మిగిలిన వాళ్ళు ఎవిల్ అనుకుని మాన్యశ్రీ అంబేద్కర్ గారు అని పిలుద్దామని డిసైడ్ అయ్యాను.దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇన్నాళ్ళూ దూరం నుంచి చూసిన మోనాలిసా పిక్చర్ కొంచెం దగ్గిరకెళ్ళి చూసేసరికి గైర్నికా ఆయ్యింది - బాప్ రే!

ఇప్పుడు "ద్వితీయ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని చెప్తున్న గాంధీ అధ్వర్యంలో జరిగిన కాంగ్రెసు చెసిన ప్రతి కార్యక్రమాన్నీ విమర్శించాడు - అయినా కాంగ్రెసు ఇతన్ని తన ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిని చేసింది, అదెట్లా సాధ్యం!" అనే చిక్కుముడిని విప్పుదాం.భీంరావ్ రాంజీ తను చెప్పుకున్నదీ జై భీం గాళ్ళు చెప్తున్నదీ కాంగ్రెసు పిలిస్తేనే దయదల్చి చేరాడని. ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేటప్పుడు "It is now 4 years, 1 month and 26 days since I was called by the prime minister to accept the office of the law minister in the Cabinet. The offer came as a great surprise to me. I was in the opposite camp and had already been condemned as unworthy of association when the interim government was formed in August 1946. I was left to speculate as to what could have happened to bring about this change in the attitude of the prime minister. I had my doubts. I did not know how I could carry on with those who had never been my friends. I had doubts as to whether I could, as a law member, maintain the standard of legal knowledge and acumen which had been maintained by those who had preceded me as law ministers of the government of India. But I kept my doubts at rest and accepted the offer of the prime minister on the ground that I should not deny my co-operation when it was asked for in the building up of our nation..." అంటూ చాలా చెప్పుకొచ్చాడు.ఒకసారి చదివేసి వూరుకోవడం కాదు, ఒకటికి పదిసార్లు నిదానించి చదివితే మాటల్లో ఎంత అహంభావం కనిపిస్తుందో తెలుస్తుంది!కాంగ్రెసువాళ్ళు కూడా మరీ అమాయకులేం కాదు గానీ ఉద్యమం చేసింది వాళ్ళు, దెబ్బలు తిన్నది వాళ్ళు, జైళ్ళకి వెళ్ళింది వాళ్ళు,వాళ్ళని అడుగడుగునా తిట్లు తిట్టిన తనని మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేదానికి సంబంధించి ఒక్క మంచి మాట లేదేంటి?

నిజానికి మంత్రివర్గంలో స్థానం కోసం దేబిరింపు ఇతని వైపునుంచే వెళ్ళింది - జగజ్జీవన్ రాం గారి భార్య ఇంద్రాణి దేవి తన డైరీలో Ambedkar ki sifaarish అనే తలకట్టు పెట్టి "And on this side Ambedkar had started coming over to our house. One day he (Ambedkar) told him to put in a word with Gandhiji to have him (Ambedkar) included in the Cabinet. Before talking to Gandhiji he (Jagjivan Ram) talked to Sardar Patel. Sardar Patel said, do what you think is appropriate. He (Jagjivan Ram) got into quite a quandary — that Ambedkar had always opposed Gandhiji and the Congress, how could he now recommend his case to Gandhiji? Even so, given his large-heartedness, he pleaded with Gandhiji on behalf of Ambedkar, and told him that as he has surrendered in front of you please request Nehruji so that he may be taken into the first Cabinet." అని రాసుకున్నారు.ఇది ఏమి వింత?అసలు జగజ్జీవన్ రాం గానీ గాంధీ గానీ నెహ్రూ గానీ ఒక పట్టాన ఒప్పుకునేవాళ్ళు కాదు, వాళ్ళు మాత్రం ఉప్పూ కారం తింటం లేదా?తిట్టిన తిట్లు మామూలువా!మొదట ఇంగ్లీషువాళ్ళ దగ్గిర మొర్ర పెట్టుకున్నాడు, అన్నాళ్ళు చాకిరీ చేశాడు గదాని జాలిపడి వాళ్ళు మాటసాయం చేశారు, వాళ్ళ మాట కాదన్లేక వీళ్ళు మొహమాట పడ్డారు.

అలా కాంగ్రెసువాళ్ళని చెడతిట్టి తెగదెంపులు చేసుకుని 1952లో సోషలిస్టులతో సర్దుబాటు చేసుకుని కాంగ్రెసుకు వ్యతిరేక కూటమి పెట్టి పోటీ చేస్తే 489 లోక్సభ స్థానాల్లో కాంగ్రెసు 364 సీట్లు గెల్చుకుని నాల్గింట మూడొంతుల మెజారిటీని సాధించడంతో రిక్తహస్తాలతో నిలబడ్డాడు.అతన్ని అభిమానించి జీవిత చరిత్ర రాసిన Dhananjay Keer సైతం "It was a colossal failure, and Ambedkar fell like a rocket," అని ఒప్పుకుని "It proved once again that there is no gratitude in politics. The nation which had conferred so much glory on him seemed now unwilling to show him gratitude..." అని నిట్టూర్చాడు!The nation which had conferred so much glory on him అనే స్థాయి ఫోకస్ కూడా ఇంగ్లీషువాళ్ళు తమకి పనికొస్తాడని చేసిపెట్టిన ప్రచారం వల్ల వచ్చిందే - 1937 ఎన్నికల నాడు వచ్చిన ఫలితాలతో అధికారంలో కూర్చోబెట్టి ఆడించుకోవడానికి పనికిరాడని తెలియగానే ఇల్యూమినాటీ సంప్రదాయం ప్రకారం వాళ్ళు వదిలెయ్యబట్టే మంత్రివర్గంలో చేరడానికి అంత దేబిరించాల్సి వచ్చింది.ఎవరు ఎవరికి కృతజ్ఞత చూపించాలి!

నిన్నటి వరకు స్వతంత్రం రాకూడదని కోరుకోవడమే కాకుండా ఇవ్వొద్దని బ్రిటిషర్లకి పదే పదే బహిరంగ విజ్ఞప్తులు చేస్తూ స్వతంత్రం కోసం పోరాడుతున్న పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా గడిపేసి నవ్విన నాపచేను పండినట్టు స్వతంత్రం తెచ్చుకుని అధికారం చేపట్టిన అదే పార్టీని రహస్యంగా బతిమాలుకుని మంత్రి పదవిని చేపట్టినవాడికి తనకు మంత్రి పదవిని ఇచ్చినవాళ్ళ పట్ల లేని కృతజ్ఞత ఇతరులకి అతని పట్ల ఎందుకు ఉండాలి?కాంగ్రెసు పార్టీ అంబేద్కరుకు కృతజ్ఞత ఎందుకు చూపించాలి!కాంగ్రెసు పార్టీ కాదు, దేశ ప్రజలు మాత్రం భీంరావ్ రాంజీని ఎందుకు గౌరవించాలి?హిందూ ధర్మాన్ని అవమానించేలా బ్రాహ్మణ ద్వేషాన్ని తన అనుచరులకి యెక్కించి స్వాతంత్రం వచ్చాక కూడా కులద్వేషాలను రగిలించే మందని అచ్చోసిన ఆంబోతుల్లా వదిలినందుకు శిక్ష వెయ్యాలి!

ఇవ్వాళ జై భీం గాళ్ళు అసలు పేరును వదిలేసి దేన్నయితే వ్యక్తికి పర్యాయపదంగా చెప్పుకుంటున్నారో ఇంటిపేరును ఇచ్చింది బ్రాహ్మణుడు, తనకి గొప్ప సత్కారం జరుగుతుంటే ప్రశంసించి బుద్ధుణ్ణి పరిచయం చేసింది బ్రాహ్మణుడు, తన పై చదువులకి ధనసహాయం అందేటట్టు చేసింది బ్రాహ్మణుడు - అయినా జై భీం గాళ్ళు బ్రాహ్మణుల్ని తిడతారు.దీనికి బీజాలు పడింది ఎప్పుడు?మహద్ సత్యాగ్రహం నాడు అగ్రవర్ణాల వారు అస్పృశులు దిగడం వల్ల మలినపడిన చెరువును శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మైల సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తూ చెరువులో దిగిన Bapurao Joshi కూడా బ్రాహ్మణుడే, కాదా?అయినా సరే బ్రాహ్మణులు, అస్పృశ్యతను వ్యతిరేకించినప్పటికీ ఉద్యమంలోకి రావడానికి వీల్లేదని అన్న సన్నివేశం ఎందుకు జరిగింది?నిన్నటి రోజున మీ వెనకటి తరాల్ని పుట్టుకను బట్టి చిన్నబుచ్చినందుకు ఆవేశపడుతున్న కదిరి కృష్ణ లాంటివాళ్ళు ఇప్పటి రోజున సంస్కారవంతులైన బ్రాహ్మణుల్ని కూడా ఎందుకు అవమానిస్తున్నారు?ఆనాడు వీళ్ళని వేరేవాళ్ళు పుట్టుకని బట్టి అవమానించడం తప్పైతే ఈనాడు వీళ్ళు ఇతరుల్ని పుట్టుకని బట్టి అవమానించటం కూడా తప్పే కదా!దీనికి శుభం పలికేది ఎప్పుడు?

జాతీయ స్థాయిలో చూస్తే మోదీ అధికారం మొదలైనప్పటినుంచీ అబ్జివృద్ధికి అతి ముఖ్యమైన ఉపాధి కల్పన శాతం శరవేగాన తగ్గుతున్నప్పటికీ అతనికి మరింత మెజారిటీని ఇచ్చారు.ఇప్పుడు కాఫీడే యజమాని ఒక్కడే కాదు, చాలామంది వ్యాపారస్తులు అప్పులు పుట్టని పరిస్థితుల్లో ఆల్లాడిపోతున్నారు, కార్ల పరిశ్రమ లాంటి అనేక రంగాలు సంక్షోభంలోకి వెళ్తున్నప్పటికీ ఆందోళన లేదు.ఆర్ధికశాస్త్రంలో ఓనమాలు తెలియని జర్నలిస్టు సాయి లాంటివాళ్ళు కూడా "ఒకటి రెండు పరిశ్రమలు మూలపడితే నష్టమేంటి, జనం కార్లు కొనడం మానేస్తారు, పెట్రోలు వాడడం మానేస్తారు - మంచిదే కదా!" అని భరోసాలు ఇచ్చేస్తున్నారు!కరెంటు విషయంలో జగన్ ఫెయిలవడం అనుభవం లేని వ్యక్తిని వ్యవస్థ మోసం చెయ్యడం కింద చిత్రీకరిస్తున్నారు, వ్యవస్థ ఎవర్ని మోసం చేస్తున్నది?ముఖ్యమంత్రి తనే ఏరి కోరి సలహాదారుల్ని ఎంచుకుంటుంటే వ్యవస్థ అతన్ని మోసం చెయ్యడం సాధ్యమా!పోలవరంలో జరిగిందంటున్న అవినీతి, అమరావతిని ఏటీయంలా వాడుకున్న చాణక్యం,కరెంటును నిలవలోకి తేవటంలోని మోసం - అధికారంలోకి వచ్చాక కూడా రుజువు చెయ్యలేకపోతున్నారు, ఎందుకని?10 రూపాయల ఇసకని 100 రూపాయలకి అమ్మటం, ప్రభుత్వమే మద్యాన్ని అమ్మడం,పదివేలు అక్కవుంటులో వేస్తామని ఆటోవాళ్ళకి చెప్పి ఒక్క రూపాయి మాత్రమే వెయ్యడం - ఇదంతా సమర్ధతే!

చరిత్రని అబద్ధాలతో నింపడం వల్ల అసలు జరిగినది తెలియకనే ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు.మొన్నటి పార్లమెంటు ఎన్నికలకి సంబంధించిన సమాచారాన్ని తన వెబ్సైటులో ఉంచే ధైర్యం ఇప్పటికీ ఎలెక్షన్ కమిషనుకి రావడం లేదు!ఇప్పటికీ అక్కడ ఉన్న సమాచారం అధికారికమైనది కాదు,కౌంటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఆఖరు ఫలితం రాక ఇంకా లెక్కిస్తున్న స్థితిలోనే ఎలెక్షన్ కమిషన్ యొక్క వెబ్సైటు నిద్ర పోతున్నది - ఇది దేనికి సంకేతం?అయినా, కమిషనర్లను నియమించడానికి గానీ తొలగించడానికి గానీ ప్రభుత్వానికి గానీ అధికారాలు ఉన్నప్పుడు ఎలెక్షన్ కమిషన్ సర్వ స్వతంత్ర సంస్థ ఎలా అవుతుంది!ఎలెక్షన్ కమిషనరు ఒక్కరో లేక కొద్ది మంది ఉద్యోగులో పెంపుడు కుక్కలు అయితే చాలు సగం గెలుపు ఖాయం - అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈవీయం టెక్నాలజీ తోడైంది!జనం వోట్లు వేసినా వెయ్యకపోయినా మళ్ళీ మళ్ళీ మోదీ, జగన్, కేసీయార్ గెలుస్తూనే ఉంటారు.

మన దేశంలోని వనరుల్ని ఉపయోగించుకుని మన దేశపు కష్టజీవుల స్వేదం నుంచి పుట్టిన వస్తువుల్ని మన దేశపు వ్యాపారులే ప్రపంచమంతటా తిరిగి అమ్మి సంపాదించిన సంపద మన దేశం లోపల కనపడకపోవటం వల్లనే ఇప్పటి బ్రిటిష్ దేశపు స్థూల జాతీయ ఉత్పత్తికి 17 రెట్ల సంపదని అందించిన భారతదేశం కేవలం ఒక్క దశాబ్దం తర్వాత అప్పుల్లో ఉందని నమ్మాల్సి వచ్చింది!దాదాభాయ్ నౌరోజీ, బిపిన్ చంద్ర పాల్, బాల గంగాధర తిలక్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మహమ్మదాలీ జిన్నా, మదన్ మోహన్ మాలవ్యా, మాన్యశ్రీ అంబేద్కర్ - అందరూ మేధావులే, అయినా కీలకం కనిపెట్టలేకపోయారు.అసలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏమిటంటే,ఇంగ్లీషువాళ్ళు బిగించిన దోపిడీ చట్రాన్ని ఏమాత్రం మార్చకుండా కొనసాగించారు - ఏమిటీ ఘోరం!అతి ముఖ్యమైన ఆర్ధిక చట్రాన్ని శాసించే రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన అన్ని మార్గదర్శకాల్నీ రూపొందించింది సాక్షాత్తూ అంబేద్కర్ మహానుభావుడే.రిజర్వ్ బ్యాంక్ మన దేశపు ప్రభుత్వం కన్న అంతర్జాతీయ ద్రవ్యనిధికే ఎక్కువ అనుసంధానించబడి వుంటుంది!కేంద్ర ప్రభుత్వమూ రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్ లోటుని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి - రిజర్వ్ బ్యాంకు నుంచే కదా! రిజర్వ్ బ్యాంకు ఎక్కడి నుంచి తీసుకుంటున్నది?అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి తను అప్పు చేసి తెచ్చి మన ప్రభుత్వాలకి అప్పు ఇస్తున్నది.

కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాలలో గానీ మేధావుల బడ్జెట్ విశ్లేషణలలో గానీ రాబడి పోబడి లెక్కలనే చూపిస్తారు, డెఫిసిట్ వస్తే అంకెల్ని మాత్రం చెప్పేసి వూరుకుంటారు గానీ డెఫిసిట్ స్థానంలోకి తెచ్చే అప్పు స్వతంత్రం వచ్చినప్పటినుంచి తీరకుండా ఉన్న అప్పుకి ఇంకెంత పెంచుతుంది అనేది మాత్రం చెప్పరు - అసలు ప్రస్తావననే దాటవేస్తారు.2019లో భారతదేశపు మొత్తం ఆదాయం కేవలం 167 లక్షల కోట్లు,కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెల్లించాల్సిన సాలుసరి వడ్డీ ₹4,551,323,407,985 - మొత్తం అప్పు ఎప్పటికి తీరుతుంది?ఇంగ్లీషువాళ్ళు రాకముందు హిందూ ముస్లిం ప్రభువులు ఎవ్వరూ తమ రాజ్యాలని పోషించటానికి బయటివాళ్ళ దగిర అప్పు చెయ్యలేదు - అప్పుడూ ఒక స్థాయిలో వేరే రూపంలో బ్యాంకింగ్ సిస్టం ఉండేది, కానీ రాజులు తమ సొంత ఆస్తుల్ని తనఖా పెట్టి గానీ మరుసటి ఏడాది రాబడి నుంచి తీర్చే ఒప్పందంతో గానీ రాజ్యం లోపలి ధనవంతుల నుంచే అప్పులు చేసేవాళ్ళు, అప్పు చేసేది నిర్మాణాత్మకమైన అభివృద్ధి పనుల కోసం కాబట్టి ఆదాయం రాగానే తీర్చేసేవాళ్ళు!కానీ ఇంగ్లీషువాళ్ళు మాత్రం దేశప్రజల పట్ల ఎలాంటి బాధ్యతా లేని పక్కా వ్యాపారస్తులు కాబట్టి ఎప్పటి కప్పుడు వాళ్ళ పాత అప్పుల్ని కొత్తగా స్వాధీనం చేసుకున్న రాజ్యపు ఖజానా నుంచి కిట్టించేసుకునేవాళ్ళు.సాక్ష్యం ఏమిటంటే 1765లో East India Company బెంగాలుని పట్టుకునేసరికే వాళ్ళు ఫ్రెంచివాళ్ళతో చేసిన యుద్ధాల వల్ల అప్పుల్లో ఉంది. అప్పుల్ని బెంగాలు ఆదాయం నుంచి నొల్లుకుని చెల్లు చేసుకోవటంతో మొదలుపెట్టి అప్పటినుంచి మన దేశంలోనూ మన దేశానికి బయటా వాళ్లు చేసిన ప్రతి యుద్ధానికీ ఖర్చయిన ప్రతి రూపాయీ మన ప్రజల కష్టార్జితమే - ఆఖరికి ప్రధమ స్వాతంత్య్ర పోరాటం అని ఆప్యాయంగా పిలుచుకునే సిపాయిల తిరుగుబాటుని అణిచివెయ్యటానికి వాళ్ళు చేసిన ఖర్చు కూడా మన కష్టార్జితమే!

భారతదేశం బ్రిటిష్ రాణికి పూర్తి స్థాయి వలస రాజ్యం కాబొయే ముందరి 1834లో East India Company యొక్క అప్పు సుమారు Rs. 36.9 కోట్లు. British Parliament కూడా వాళ్ళ చుట్టమే కాబట్టి అప్పుని భారతీయుల ఖాతాలోకి వేసేసింది - లేకపోతే కంపెనీ తన పెత్తనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చెయ్యదు మరి!1834 నాటి Charter Act వల్ల భారతదేశంలో ఏర్పడిన Government మక్కీకి మక్కీ లండనులోని British Government యొక్క ప్రతిరూపమే - It was the Indian Goverment formed by the British, of the British, and for the British!1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుని అణిచివెయ్యటానికి అయిన ఖర్చును కూడా కలిపితే 1860 నాటికి భారతదేశం యొక్క అప్పు Rs. 693 కోట్లకి పెరిగింది.యుద్ధాల ఖర్చుకి తోడు మన దేశంలో జరిగిన ఉత్తుత్తి అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన Home Charges కూడా మననుంచి అప్పు తీసుకుని ఖర్చు పెట్టిన ఉదారులు వాళ్ళు!అలా 1913 నాటికి భారతీయుల అప్పు Rs. 411 కోట్లకి చేరింది.1914లో వచ్చిన మొదటి ప్రపంచయుద్ధం నాడు భారత ఉపఖండపు ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి Rs. 150 కోట్ల యుద్ధనిధిని కానుక ఇచ్చారు - మన మహాత్ముడి సెంటిమెంటుతో కూడిన ప్రసంగాలకి కరిగిపోయి సామాన్య స్త్రీలు తమ ఒంటిమీద బంగారాన్ని కూడా ఒలిచి ఇచ్చారు!ఇంగ్లీషువాళ్ళకి మనం ఇచ్చిన కానుక వల్ల తర్వాత ఆరు సంవత్సరాల పాటు వందేసి కోట్ల లోటు బడ్జెట్ కష్టాల్ని అనుభవించిన ఉదారులం మనం!

మన దేశభక్తులుంగార్లు వాళ్ళ పాటికి వాళ్ళు బ్రిటిషుమిత్రుడు మోహన దాసు గారి అధ్వర్యంలో కాలక్షేపం బఠానీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, భారతీయుల అప్పు బ్రిటిష్ వాళ్ళ పాపంలా పెరిగి పోతూనే ఉన్నది - డిల్లీ నగర నిర్మాణానికి అయిన Rs 13 కోట్ల పైచిలుకు ఖర్చును కూడా కలుపుకుని బ్రిటిష్ ఇండియా అప్పు 1924 నాటికి Rs. 918 కోట్లకి ఉబ్బిపోయింది.మొదటి ప్రపంచయుద్ధం మనకి చేసిన మహోపకారం రోడ్లు వేసీ రైళ్ళని తిప్పీ ఇంగ్లీషు నేర్పీ ఇంగ్లీషువాళ్ళు మనల్ని బాగు చేశారని రుజువు చెయ్యటానికి వాళ్ళూ వాళ్ళ తైనాతీలూ మన మార్కెట్ చాలా చిన్నది గనక దాన్ని వాళ్ళు విస్తరించకపోతే కూపస్థ మండూకాల మాదిరి ఉండిపోయేవాళ్ళమని చెప్తున్న అబద్ధాల్ని పటాపంచలు చెయ్యటమే - 1917లో Rs. 53 కోట్లూ 1918లో Rs. 57 కోట్లూ చాలా ఈజీగా నొక్కేశారు!1922 నుంచి అయిదేళ్ళ పాటు రైల్వేస్ మీద Rs. 150 కోట్లు ఖర్చు పెట్టినందుకు గాను Rs. 300 కోట్ల అప్పు పెరిగింది - బాగు చెయ్యటం అంటే అప్పులు పెంచటమా!

మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు రెండో ప్రపంచ యుద్ధపు ఖర్చు కూడా మన నెత్తినే పడింది"The Government was able to raise huge loans as can be seen from the fact that the interest-bearing obligations of the Government rose from Rs. 1204 crores in 1939-40 to Rs. 2308 crores in 1945-46." అని ఒక ఆర్ధిక విశ్లేషకుడు అంటున్నాడంటే ఇంగ్లీషువాళ్ళు అంత పిండేసిన తర్వాత కూడా భూమిలో పోషణనీ సంపదనీ ఇవ్వగల తత్వమూ దేశప్రజలలో కష్టించే తత్వమూ సంపదని సృష్టించగల సామర్ధ్యమూ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోండి!అన్ని ప్రతికూలతల మధ్యన ఆస్థాయిలో వార్షిక ఆదాయాన్నీ స్థాయిలో వృద్ధి రేటునీ స్థాయిలో మార్కెట్ విస్తృతినీ చూపించిన దేశం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు!మోహన దాసు నుంచి మదన మోహను వరకు అంతా శ్రీవైష్ణవులే అయితే మరి బుట్టెడు చేపలూ ఏమైనాయి అన్నట్టు 1925 నాడు కూడా ఇంగ్లీషువాళ్ళ ప్రభుత్వం మన అదృష్టం కొద్దీ వచ్చిందని పులకించి పోతూ జరిపిన ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం ఫలించిన 1947 మార్చి నాటికి మన అప్పు Rs. 2331.98 కోట్ల దగ్గిర నిలబడింది!

ఇవ్వాళ, అంటే 2019 నాడు 167 లక్షల కోట్ల ఆదాయంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, రక్షణ శాఖకి కావాల్సిన ఆయుధాల కొనుగోళ్ళు, టెలికమ్యూనికేషన్ వంటి common expenditures తీసేస్తే వడ్డీయే పూర్తిగా కట్టలేని స్థితిలో ఉంది దేశం - ఇంత అప్పు నెత్తి మీద వేలాడుతున్నప్పుదు "మన ఎదుగుదల అమోఘం!ఇంకేముంది, ఒక్క అడుగు వేస్తే అగ్రరాజ్యం హోదా వచ్చేస్తుంది" అని నమ్మబలుకుతున్న మాటల్లో నిజం లేదు.1947 మార్చి నాటికి మన అప్పు Rs. 2331.98 కోట్ల దగ్గిర నిలబడితే కష్టించే తత్వం ఉన్న అప్పటి భారతీయుల జనసంఖ్యతోనూ శక్తియుక్తులతోనూ పోలిస్తే ఎప్పుడో తీరిపోయి ఉందేది కదా, మరి ఇవ్వాళ, అంటే 2019 నాడు 167 లక్షల కోట్ల ఆదాయంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, రక్షణ శాఖకి కావాల్సిన ఆయుధాల కొనుగోళ్ళు, టెలికమ్యూనికేషన్ వంటి common expenditures తీసేస్తే వడ్డీయే పూర్తిగా కట్టలేని స్థితిలో ఎందుకు ఉంది దేశం?

స్వతంత్రం రాకముందు స్వతంత్రాన్ని వ్యతిరేకించిన అంబేద్కర్ స్వతంత్రం వచ్చాక కాంగ్రెసు మంత్రివర్గంలో చేరి ఉద్ధరించిన ఘనకార్యం వల్లనే మనం ఇవ్వాళ తీర్చలేని అప్పుతో కుములుతున్నామని తెలిసినవాళ్ళు చాలా తక్కువమంది - నిజాయితీ ఉన్న ఆర్ధిక శాస్త్రవేత్తని వెతికి పట్టుకుని అడగండి, చెప్తాడు.హైకోర్టు, సుప్రీం కోర్టు, ఎలెక్షన్ కమిషన్ తదితరమైన రాజ్యాంగ సంస్థలు ఏవీ పూర్తి స్వతంత్రత ఉన్నవి కావు.శేషన్ ఒక్కడే ఎలెక్షన్ కమిషన్ యొక్క పూర్తి స్థాయి శక్తిని ఉపయోగించుకున్నాడు.వెంఠనే ఆనాటి కేంద్రప్రభుత్వం ఏం చేసిందో తెలుసా - చట్టానికి సవరింపులు చేసో మరొకలానో అధికారం మొత్తం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కడి చేతిలో ఉండని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎప్పుడూ మరొక శేషన్ ఆవిర్భవించని ఎత్తు వేసింది!అసలు నియామకమే ప్రభుత్వం చేతిలో ఉండి జీత భత్యాలు పర్భుత్వమే ఇస్తూ వాళ్ళని తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉన్నప్పుడు నూటికి నూరు శాతం స్వతంత్రత వాటికి రాదు కదా!కానీ, ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేని నూటికి నూరుపాళ్ళు స్వతంత్రతని అనుభవించగలిగిన అనుభవిస్తున్న ఒకే ఒక రాజ్యాంగ సంస్థ రిజర్వ్ బ్యాంక్!

రిజర్వ బ్యాంకు ఏర్పాటు అన్నది ప్రభుత్వం చేసిన ప్రక్రియయే.అంటే, రిజర్వ బ్యాంకు చైర్మన్ పదవికి ఒక వ్యక్తిని నియమించేది కేంద్ర ప్రభుత్వమే.అయన జీతభత్యాలూ ఆయన అదుపాజ్ఞల కింద పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలూ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.కానీ, రిజర్వ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి లోబడి పనిచెయ్యదు.సర్వసత్తాక సార్వభౌమాధికార గణతంత్ర రాజ్యం అని రాజ్యాంగంలో బడాయిలు చెప్పుకున్న భారత దేశపు కేంద్ర ప్రభుత్వమే రిజర్వ బ్యాంకు అదుపాజ్ఞలలో నడుస్తుంది!

రకమైన వ్యవస్థను గురించి యూనివర్సిటీ ఎకనమిక్సు పుస్తకాల్లోనూ మార్గదర్శకాలు లేవు. ఎకనమిక్సు ప్రొఫెసరూ తన స్టూడెంట్లకి దీని గురించి పాఠాలు చెప్పిన దాఖలాలు లేవు.క్లాసికల్ ఎకానమీ ప్రజలు చేసే అప్పులను గురించే చెప్తుంది కానీ రాజ్యం గానీ ప్రభుత్వం గానీ అప్పు చెయ్యడాన్ని ప్రోత్సహించదు.క్లాసికల్ ఎకానమీ ప్రజలకు కూడా అప్పులు లేని నిలవలో ఉండే స్థితినే ఆదర్శం అని చెప్తుంది గానీ అప్పునే డబ్బు కింద లెక్కేసుకునే దుస్థితిని నిరంతరం కొనసాగించమని ప్రోత్సహించదు. మరి, క్లాసికల్ ఎకనమిక్ ధియరీలో లేనిది ఇన్నిన్ని దేశాల్లో ఇన్నిన్ని దశాబ్దాల నుంచి అదొక సహజమైన ఆర్ధిక చట్రం అన్నట్టు ఎలా ఉనికిలోకి వచ్చింది?

దీని పుట్టుక అమేరికాలోని జెకిల్ ఐలాండులో జరిగింది, పుట్టించినవాడు రాక్ ఫెల్లర్ అనే పరమ కిరాతకుడైన ఆర్ధిక సామ్రాజ్యవాది.1907లో అమెరికా గడ్డ మీద పుట్టించి అక్కడ వాళ్ళకి సత్ఫలితం అమెరికన్ ప్రజలకు దుష్ఫలితం ఇచ్చాక రెండవ సారి 1917లో రష్యాలో శ్రానిక వర్గ నియంతృత్వం అనే వింత పదం చాటున ప్రయోగించి అక్కడ కూడా వాళ్ళకి సత్ఫలితాలూ రష్యన్ ప్రజలకు దుష్ఫలితాలూ ఇచ్చాక మూడవసారి 1947లో మన దేశంలోకి Bhimrao ramji Sakpal or Ambedkar అనే ఫ్రీమ్యాసన్ సభ్యత్వం ఉన్న ఆంగ్ల మానస పుత్రుడి చేతి నుంచి మనమీదకి వదిలారు ఇల్యూమినాటీ బ్యాంకర్లు - మన అమాయకత్వం వల్ల ఇక్కడ కూడా వాళ్ళకు సత్ఫలితాలూ మనకు దుష్ఫలితాలూ వస్తూనే ఉన్నాయి!ఇంత క్రూరమైన దోపిడీ వ్యవస్థని మన మీద రుద్దిన దుర్మార్గుణ్ణి మనం నెత్తిన పెట్టుకుని వూరేగుతున్నాం - ఎంత సిగ్గు చేటు!

దుర్నీతి అంతమయ్యేది ఎప్పుడు?ప్రజలు అబద్ధాల్ని అసహ్యించుకుని నిజాన్ని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు! సంస్కృతికి ఐహికం,ఆముష్మికం వేరువేరు కాదు - " వేదంబు పఠియించె లూత?భుజగంబే శాస్త్రము ల్చూచె?దానే విద్యాభ్యసనం బొనర్చె కరి?చెంచే మంత్ర మూహించె?బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా?కావు, నీ పాదసంసేవాసక్తియె కాక జంతుతతికి శ్రీకాళహస్తీశ్వరా!" అని భక్తిపాఠం చెప్పిన ధూర్జటి మహకవియే "జాతుల్సెప్పుట, సేవసేయుట, మృషల్ సంధించు, టన్యాయ విఖ్యాతిం బొందుట, కొండెకాడవుట, హింసారంభకుండౌట, మిధ్యాతాత్పర్యము లాడుటన్నియు బరద్రవ్యంబు నాశించి - యీ శ్రీ తానెన్ని యుగంబు లుండగలడో, శ్రీకాళహస్తీశ్వరా!" అని లోకజ్ఞానం గుప్పించి చెప్పాడు.

సత్యం పునాదుల మీద నిలబడినప్పుడు ప్రపంచానికి సంపదని సృష్టించడం నేర్పిన సనాతన ధర్మం అసత్యం అండన చేరినప్పుడు అంతు లేని దరిద్రాన్ని అనుభవిస్తున్నదనేది రాగద్వేషరహితులైన చరిత్రకారులు పదే పదే నిరూపించి చెప్తున్న శాశ్వత సత్యం!ఏది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...