Showing posts with label నా సొంత గొడవలు. Show all posts
Showing posts with label నా సొంత గొడవలు. Show all posts

Thursday, 28 April 2016

జై తమిళాంధ్ర!జై జై తమిళాంధ్ర!!జై జై జై తమిళాంధ్ర!!!

          రష్యా ఒకప్పుడు పోలెండ్‌పై ఆధిపత్యం ఏర్పరచుకొని అక్కడి విద్యాసంస్థల్లో పోలిష్‌ భాషలో విద్యాబోధనను నిషేధించింది; రష్యన భాషలోనే విద్యా బోధన జరగాలని శాసించింది. అదే రీతిలో, ఇంగ్లండ్‌ కూడా తన ఆధీనంలో ఉండిన స్కాటిష్‌ హైలాండ్స్‌లోని జనాల్ని తమ గాలిక్‌ భాషలో మాట్లాడనివ్వలేదు; అటు ఐర్లాండ్‌లోనూ ఇంగ్లీషునే ప్రోత్సహించింది. బిస్మార్క్‌ కాలపు జర్మనీ కూడా తన ఆధీనంలో ఉండిన పోలెండ్‌ దేశీయుల్ని పోలిష్‌ భాష బదులు జర్మనీ భాషనే వాడాలని ఆదేశించింది; సెల్స్‌విగ్‌ ప్రాంతపు డేనిష్‌ (డెన్మార్క్‌) వారిని డేనిష్‌ భాష బదులు జర్మన్‌ భాషనే వాడాలని శాసించింది. అంతేగాక, ఆ ప్రాంతాల వారిని జర్మన్‌ జాతీయులుగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించింది.

          ఇదే రీతిలో, మన పొరుగు రాష్ట్రం తమిళనాడు కూడా అక్కడి తెలుగువారి తెలుగు భాష విషయంలో అలాంటి ప్రయత్నాన్నే నేడు చేస్తోంది. తెలుగు భాష మాట్లాడడానికి, రాయడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం పొందడానికి, కడకు అంగళ్ల వద్ద తెలుగులో బోర్డులు పెట్టుకోవడానికి కూడా వీలులేని పరిస్థితులు తమిళనాడులో సృష్టిస్తున్నారు. నేటి తమిళ రాజకీయ నాయకుల ఓట్ల రాజకీయంతో తమిళ భాషా రాజకీయం కలపడంతో ఏర్పడిన తమిళభాషా ఉద్రేక రాజకీయాల వలన, తమిళుల ఆధిపత్య ధోరణి వలన, తమిళుల దాడులు వలన, తమిళనాడు లోని తెలుగువారు స్వతంత్రతను, భాషను, సంస్కృతిని, కడకు ఉనికిని కూడా కోల్పోతున్నారు. ఇక్కడి తెలుగువారు తమిళులుగా మారిపోక తప్పడం లేదు. అంటే, తమిళనాడులో తెలుగు భాషాసంస్కృతులు శిథిల దశకు చేరువవుతున్నాయి. కనీసం రెండవ అధికార భాషగానైనా తెలుగు ఏర్పడితే తప్ప అక్కడి తెలుగు ఎక్కువ కాలం బతకదు.

           ఇందుకు దేశంలోని తెలుగువారు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు, పార్టీలు, భాషా సంస్థలు, భాషాభిమానులు, మొత్తంగా తెలుగు జనాలు తమిళనాడులోని తెలుగువారికి అండగా నిలవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది; ముఖ్యంగా తెలుగు భాషా ఉద్యమకారులు స.వెం.రమేశ్‌ వంటి వారికి అండదండలు చేకూర్చాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా జరగాలి.ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయమేమంటే, తమిళాంధ్రగా, దక్షణాంధ్రగా పిలువదగిన నేటి తమిళనాడులో క్రీస్తుశకం ఒకటి-మూడు శతాబ్దుల మధ్య నాటి ప్రాచీన తమిళ సంగం యుగ కాలం నుంచి నేటి వరకు తెలుగువారే మెజారిటీ జనాభాగా, తమిళులు మైనారిటీ జనాభాగా నేటి తమిళనాడులో జీవిస్తున్నప్పటికీ మెజారిటీ జనాలైన తెలుగు వారి భాష అణచివేతకు గురవుతోంది. అసలు, సంగం యుగ కాలానికి కావేరీ నది పరిసర ప్రాంతాలకు, వాటికి పశ్చిమాన ఉన్న నేటి కేరళలోని అరేబియా సముద్రం అంచువరకు మాత్రమే తమిళం ప్రాబల్యం కలిగి ఉండేది (అప్పటికి కేరళలో మాళయాళ భాషలేదు);

            కావేరికి ఉత్తరాన ఉండిన ప్రాంతాల్లో చాలావరకు వడుగర్‌ అనబడిన తెలుగు మాట్లాడే జనం ఉండేవారు (క్రీస్తుపూర్వం నుండే మాట్లాడే-తెలుగు ఉంది). 1911లో తిరుచినాపల్లిలో ఉమ్మడి మద్రాసు (తమిళాంధ్ర) తమిళ నాయకులు ప్రత్యేక రాష్ట్రంకై జరిపిన సమావేశంలో కావేరీ పరిసరాల నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రాంతాలతో కూడిన ప్రత్యేక తమిళ రాష్ట్రం ఏర్పరచాలని కోరడంబట్టి కావేరీ పరిసర దక్షణ ప్రాంతాల్లోనే తమిళం మాట్లాడే జనం ఎక్కువగా కేంద్రీకృతమై ఉండేవారని తెలుస్తోంది; ఉత్తర ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే జనం అధికంగా ఉండేవారని కూడా తెలుస్తోంది. కడకు, 1953లో ఆంధ్రరాష్ట్రం, తమిళరాష్ట్రం ఏర్పాటుకు ముందు కాలంనాటికి కూడా పాండిచ్చేరి, కోయంబత్తూరు, సేలం, బాలాఘాట్‌, డెంకెన్‌కోట, హోసూరు, కి?ష్టగిరి, హంపి వంటి ప్రాంతాల వరకు తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా ఉండేవారు. డెంకెన్‌కోటలో పదిశాతం కూడా తమిళులు లేరు. ఇప్పుడు కూడా తమిళనాడులో తెలుగు వారు నలభైరెండు శాతం మందిపైగా ఉన్నారు, తమిళులు ముప్పై ఆరు శాతం మంది ఉన్నారు, ఇతర భాషీయులు ఇరవై శాతం వరకు ఉన్నారు.

             అసలు, తమిళనాడులోని మొత్తం ముప్పయ్‌ జిల్లాలలో తెలుగు లేని జిల్లా లేదు. మొత్తం 165 తాలూకాలలో తెలుగు పల్లెలు లేని తాలూకా లేదు. అక్కడి 332 కూలాలలో 150కి పైగా తెలుగు కులాలు ఉండగా 73 మాత్రమే తమిళ కులాలు ఉన్నాయి. సేలం జిల్లాలో వందేండ్ల క్రితం కూడా ఆస్తి పత్రాలు తెలుగులో రిజిస్టర్‌ అయ్యేవి. ధర్మపురిలో 1880 నాటికే తెలుగు బడి ఏర్పాటు చేశారు. 1658లో డచ్చివారికి నాగపట్నం ఓడరేవులో వ్యాపారం చేసుకోవడానికి తంజావూరు రాజు విజయరాఘవ నాయకుడు ఇచ్చిన అనుమతి పత్రం, ఒప్పంద పత్రాలు తెలుగులోనే ఉన్నాయి. అనగా, తమిళనాడులో ప్రాచీన కాలం నుండి నేటివరకు తెలుగువారే మెజారిటీగా ఉన్నాగాని, తెలుగువారే అత్యధిక కాలం అక్కడ పరిపాలన సాగించినాగాని తెలుగు భాష అణచివేతకు గురవుతోంది.
  
           అసలు, క్రీస్తుశకం ఒకటవ శతాబ్దికి పూర్వం నుండే తమిళనాడులోని తెలుగువారు దాదాపు పూర్తిగా అక్కడి స్థానికులే. అక్కడి మట్టిలో పుట్టి, అక్కడే పెరిగినవారు. అక్కడి పొలాల్ని దున్ని, వ్యాపారాల్ని చేసి అక్కడి సంపద పెంచిన వారు. అక్కడి సంస్కృతిని, తమిళాన్ని వికసింపజేసి, పలు రకాల కళల్ని అభివృద్ధి పరచిన వారే. అందుకే, తమిళ సంగంయుగపు కవులు, ఆతరువాతి కాలపు ఆళ్వారులు వంటి వారిలో అత్యధికులు తెలుగు వారైనప్పటికీ తమిళంలోనే తమ రచనల్ని చేసారు. తమిళాంధ్రలో, ప్రధానంగా నేటి తమిళనాడు ప్రాంతంలో వ్రాత తమిళానికే రాజపోషణ ఉండడం, వ్రాత తెలుగుకు రాజపోషణ లేకపోవడం, నేటి తెలుగు ప్రాంతాల్లోనూ వ్రాత తెలుగుకు క్రీస్తుశకం ఆరవశతాబ్దివరకు రాజపోషణ లేక పోవడం, తెలుగు ప్రాంతాల్లో, తమిళాంధ్ర ఉత్తర ప్రాంతాల్లో వ్రాత ప్రాకృతం, వ్రాత సంస్కృతంలకు రాజపోషణ ఉండడంతో నేటి తమిళనాడులోని ఒకప్పటి తెలుగు వారు కూడా తమిళంలోనే రచనలు చేయడం జరిగింది (సంగం కవులు, ఆళ్వారులు వలె).

           మరోవైపు, తమిళాంధ్రను పాలించిన తమిళ పాలకులు చోళులు, పాండ్యులు గాని, తెలుగు పాలకులు పల్లవులు, విజయనగర పాలకులు, నాయక రాజులు వంటివారు గాని, ఆధునిక కాలపు పాలకులైన ముఖ్యమంత్రులు పదహారు మందిలో పన్నెండు మంది (1920-2016 మధ్య) తెలుగు మూలాలు గలవారు గాని తమిళ భాషాభివృద్ధికి కృషి చేశారే గాని తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయలేదు; ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. వీటన్నింటికి తోడు 1953లో ఒరిస్సా గంజాంలోని మల్నాడ్‌కు ఒంగోలు దగ్గరి చినగంజాంకు మధ్య ఉండిన ‘‘ఉత్తరసర్కార్ల’’ నాయకులు ఉమ్మడి మద్రాసు రాష్ర్టాన్ని (తమిళాంధ్రను) విడగొట్టించి ఆంధ్రరాష్ర్టాన్ని ఏర్పాటు చేయించడంతో నేటి రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉన్న జనాభాకు దాదాపు సమాన సంఖ్యలో నేటి తమిళనాడు ప్రాంతంలో ఉండిన తెలుగు వారు భాషాపరంగా దిక్కులేని వారయ్యారు;

             ఇప్పటికీ తెలుగును కాపాడుకోవడానికి ఎదురీత ఈదుతున్నారు. అంటే, క్రీస్తు పూర్వం నుంచి నేటి వరకు తమిళనాడులో నివసిస్తున్న జనంలో అత్యధికులు తెలుగు వారే. మద్రాసు మొదటి మేయర్‌ పిట్టి త్యాగరాయ శెట్టి తెలుగు వాడే. 1920-2016 మధ్యనాటి తమిళనాడు ముఖ్యమంత్రులు పదహారు మందిలో పన్నెండుమంది తెలుగువారే. ప్రతిపక్ష నాయకులూ చాలావరకు తెలుగువారే. కానీ తమిళనాడులో తెలుగు భాష దారుణంగా అణచివేతకు గురవుతోంది. దీనిని ఆపడానికి తమిళాంధ్ర పార్టీ ఉద్భవించాల్సిన అవసరం ఉంది.
        
            ఇక, ఉమ్మడి మద్రాస్‌ (తమిళాంధ్ర) ముఖ్యమంత్రుల విషయానికి వస్తే, తొలి ముఖ్యమంత్రిగా అగరం సుబ్బరాయలు రెడ్డి (1920-21), ఆతరువాత వరుసగా కాళహస్తి-పానుగల్లు రాజా రాజారామారాయణిం (1921-26), డాక్టర్‌ పి. సుబ్బరాయన్‌ (1926-30), బొల్లిని మునస్వామి నాయుడు (1930-32), బొబ్బిలి రాజా (1932-37), కూర్మా వెంకటరెడ్డి (1937), టంగుటూరిప్రకాశం (1946-47), ఓమందూరు రామస్వామిరెడ్డి (1947-49), పి.ఎస్‌. కుమారస్వామి రాజా(1949-52), సి. రాజగోపాలాచారి (1952-54) ముఖ్యమంత్రులయ్యారు. వీరిలో సుబ్బరాయన్‌ మాత్రమే తమిళుడు మిగిలిన వారంతా తెలుగువారే. వీరి తరువాత తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా ఉండినవారు కామరాజనాడర్‌(1954-63), ఎం. భక్తవత్సలం (1963-67), అన్నాదొరై (1967-69), కరుణానిధి(1969-76, 1989-91, 1996-2001), ఎం.జి. రామచంద్రన్‌(1977-87), జయలలిత(1991-96, 2001 నుంచి...). వీరిలో కామరాజ్‌, భక్తవత్సలం మాత్రమే తమిళులు. ఎం.జి.రామచంద్రన్‌ మళయాళి, జయలలిత కన్నడిగ (ఈమె తల్లి నెల్లూరు కావున ఈమెను కూడా తెలుగు వ్యక్తిగా భావించవచ్చు). అన్నాదొరై, కరుణానిధి తెలుగు వారు. ఇక, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, స్టాలిన్‌, వై.గోపాలస్వామి, విజయకాంత్‌ కూడా తెలుగు ప్రముఖులే. అంటే, 1920-2016 మధ్యనాటి పదహారు మంది ముఖ్యమంత్రుల్లో పన్నెండుమంది తెలుగు వారే, ప్రతిపక్షనాయకులూ తెలుగు వారే.

        ఈ వివరాలు తమిళనాడులో తెలుగువారే జనాభాలోనూ, ఇతరత్రానూ అధిక్యంలో ఉన్నారని తెలియజేస్తున్నాయి. అయితే, తెలుగు భాష విషయంలో ఉనికిని కోల్పోతున్నారు. దీనిని ఆపడానికి తమిళాంధ్ర పార్టీని స్థాపించి, రాజకీయ అధికారాన్ని చేపట్టడమే మార్గంగా తోస్తోంది. 
------- డాక్టర్‌ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి
గతమెంతొ ఘనకీర్తి గలవోడ!చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ!!దూసుకెళ్ళు సత్తువ గలవోడ!!!

Thursday, 14 January 2016

ఈ మురమ్నా భక్తుడికి అర్ధవంతమైన చర్చలు కావాలట!నేను అడిగిన సూటి ప్రశ్నలని పబ్లిష్ చేసి జవాబు చెప్పడేంటి?నా కామెంట్లలో నన్ను తిట్టడానికి పనికొచ్చేవి మాత్రమే పబ్లిష్ చెయ్యడం ఏమి సంస్కారమో?!

      అనగనగా ఒక బ్లాగు పేరు "వేణువు",బ్లాగరు తన పేరు "వేణు"కి "వు" చేర్చి పెట్టుకున్నాడు.పేరు చాలా సుకుమారంగా ఉంది కానీ అక్కడ వినబడే రాగాలు మాత్రం కర్ణ కఠోరమైనవి.ఆయన నాస్తికుడు.ముప్పాళ రంగనాయకమ్మకి వీరాభిమాని.నాస్తికుడిగా ఉండటంలో తప్పు లేదు,తనకి నచ్చిన రచయితని విపరీతంగా ఆభిమానించటమూ తప్పు లేదు = తన అభిమానాన్ని ప్రకటించుకోవటానికి ఇతర్లని పనిగట్టుకుని నొప్పించనంతవరకూ తన ఆభిమాన రచయితకి వీరపూజలు చేసినా అది అతని స్వంత విషయం కాబట్టి ఎవరూ తప్పు పట్టాల్సిన పని లేదు!అయితే, ఎవరయినా వ్యక్తి చనిపోయినప్పుడు "మా చచ్చిన గేదె కొమ్ములు చారెడు" అన్న సామెత ప్రకారం చనిపోయింది గర్భశత్రువైనా అతని గురించి అవాకులూ చెవాకులూ పేలడు సంస్కారం ఉన్నవాడు,ఎంత చెడ్డా పోయిన వాణ్ణి ఏం తిడతాం అని వెతికి వెతికయినా రెండో మూడో మంచి మాటలే చెప్తాడు,లేదంటే నాకతని గురించి తెలీదు నన్నడక్కండని తప్పుకుంటాడు.కానీ ఈయన బాపు చనిపోయినప్పుడు ఒక పోష్టు వేశాడు.బాపు బొమ్మలు బాగుంటాయి,శ్రీ శ్రీ కవితలక్కూడా బొమ్మలు వేశాడు అని మెచ్చుకుంటూనే విషవృక్షానికి బొమ్మలు వెయ్యడానికి మురంనా చెక్కు పంపిస్తే "రామ రామ" అని రాసి తిప్పి పంపడం గురించి ఎత్తుకున్నాడు - అసలు జరిగింది ఏమిటి అని సాగదీస్తూ.భాషలో బూతులు లేవు గాబట్టి తను సంస్కారం గలవాడినే అని ఈయన అభిప్రాయం అన్నమాట!కొందర్ని గురించి "వాడు నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించే రకం" అంటాం గదా,మరి ఆ మనిషి నవ్వుతున్నాడు గాబట్టి అతని మాటలు వెక్కిరింత కాదు అని అంటాడా ఈయనగారు?

      వెనకాల రాయడంలో తప్పేమి వుంది?బాంకు వాళ్లే ఇప్పుడు ఫోను నంబర్లు అవీ రాయమంటున్నారుగా! ఒకసారి ఒక వ్యక్తికి పంపించిన చెక్కుని గానీ డీడీని గానీ మరొక వ్యక్తికి పంపించటం కుదురుతుందా?అతను స్వీకరించనప్పుడు అదెటూ చెల్లనిదే అవుతుంది గదా!జాలి పుట్టి తన జాలిని వ్యక్తీకరించటం కోసమే అలా రాశాను అన్నప్పుడు ఇంక గొడవముంది?రంగనాయకమ్మ గారికి నచ్చింది ఆమె ..రాసుకున్నారు బాపు గారికి నచ్చింది ఆయన రాసుకున్నారు .తను రిజెక్ట్ చేయడానికి తను రయాల్సింది రాసారు .... దానికి అబ్యంతరం ఈయనకి ... ఎందుకు!!ఒక డీడీ.దానిని బాపుగారు తిరస్కరించారు. ఆయన కారణాలు ఆయనవి.డీడీ పంపిన రంగనాయకమ్మగారు విషవృక్షం ఎందుకు వ్రాసారు? ఆవిడ కారణాలు ఆవిడవి.ఒక డీడీని ఒకవ్యక్తికి పంపాక అది అందుకున్న వ్యక్తి స్వంతమే అవుతుంది. దానిని ఆయన ఏమైనా చేసుకోవచ్చును. బ్యాంకువారు తిరస్కరించే ప్రమాదం లేని విధంగా వీలైతే ఏదన్న వ్రాయవచ్చును కూడా దాని మీద. దానిని కళ్లకద్దుకుని సొమ్ము చేసుకోవచ్చును. పటం‌ కట్టుకుని దాచుకోవచ్చును. లేదా దానిని చించి పోగులు చేసుకోవచ్చును. ఇతరులకు విమర్శించటానికి ఏమీ లేదు. చివరికి డీడీ ఇచ్చిన వారు కూడా ఇక్కడ ఇతరులే. అలాగే సదరువ్యక్తి దానిని తిప్పి పంపవచ్చును - ఐనా అది అది ఎవరిపేరున ఇవ్వబడిందో వారి ఆస్తి మాత్రమే. అది వద్దని తిరస్కరించే హక్కుంది కదా. తిరస్కరించి చెల్లకుండా చేయకూడదని అనలేరు. అలాగే ఆ డీడీ మీద ఏమీ వ్రాయకూడదని రూలేం లేదు - దాని స్వంతదారు ఇష్టం ఈ‌ విషయంలో. ఏమీ వివాదం లేదిక్కడ.‘రామదాసు గుణం వ్యక్తపరచుకున్నాడు’అంటే, బాపు గారు ‘రామదాసు’ అని తెలిసే ఆవిడ పంపిందన్నమాట. బాపుగారు చేసిన తప్పేమీ లేదు. టిట్ ఫర్ టాట్. అచ్చతెలుగులో చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. బాపు గారు చేసింది తప్పనే మీ వాదన నిజమైతే.. ఆయన ‘రామదాసు’ అని తెలిసి కూడా అడగడం ఆవిడ తప్పు. ఈయన్ది తప్పనే ముందు ఆవిడది తప్పని ఒప్పుకోవాలి.ఇంత స్పష్టంగా ఉన్నదాన్ని కూడా వివాదాస్పదం చేశాడు.ఆఖరికి అక్కడ విమర్శలన్నీ తను తిరిగి సమర్ధించుకోలేననత గట్టిగా ఉండటంతో తగ్గిపోయి "ఒక వివాదాస్పద విషయం మంచి చెడులను చర్చించుకోవటానికి ఆ వివాదంలోని వ్యక్తులు సజీవంగా ఉన్నారా లేదా అనేదానితో నిమిత్తం లేదనేది నా దృఢాభిప్రాయం. దీనిలో చనిపోయినవారిని హేళన చేయటంలాంటిదేమీ లేదు!" అంటూనూ "బాపు వెటకారాలను ప్రస్తావించి విమర్శించారు కాబట్టి రంగనాయకమ్మ- తాను వ్యంగ్యం లేకుండా ఆ ముఖచిత్ర వివరణ రాసివుండాల్సింది. నిజమే! దీన్ని నేను ఈ పోస్టులోనే రాసివుంటే పోస్టు ఇంకా బాగుండేది. అంటూనూ సరిపెట్టేశాడు!

      మురంనా ఈ మధ్యనే రాసిన ఇదండీ భారతం గురించి ప్రచారం చేసుకోవటానికి "మహాభారతం నాకెంతో ఇష్టం.. మరి ఇప్పుడు?పేరుతో ఒక పోష్టు వేశాడు.అందులో ఈయనగారి అభిమాన రచయిత్రి లాగే తలా తోకా లేని వాదనలు చేశాడు.అందులో ఆ మేధావి రచయిత్రి లాగి చూపించిన "వాళ్ళు యుద్ధం చేసింది , తమ రాజ్యం కోసమే. దానినే తను తీసుకుని, కౌరవుల రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికే ఎందుకు పట్టం కట్ట కూడదు?అనే పిచ్చ రీజనింగు చదివి నాకు నిజంగా మతిపోయింది:-)ధర్మరాజుని అందరూ రేపటి రోజున రాజు కావలసిన వాడని తీర్మానించి యువరాజుగా ఒప్పుకున్నాకనే ధృతరాష్ట్రుడు మావాడితో గొడవగా వుంది మంచివాడివి గదా గొడవ లేకుండా నువ్వు కొంచెం వేరేగా వెళ్ళీ సర్దుకుపొమని బతిమిలాడుకుంటే పెదతంద్రి గదా అని అతని మాటకి మర్యాద ఇచ్చి దూరంగా పోయాడు,పంపించటం కూడా దిక్కూ దివాణం లేని చోటికి పంపించినా ఖాందవదహనంతో మయుడు గొప్ప రాజధాని కట్టి ఇస్తే తన బతుకు తను బతుకుతుంటే రెండుసార్లు ద్యూతక్రీడకి పిల్చి ఓడించి దాన్ని కూడా లాక్కుని సాక్షాత్తూ శ్రీకృష్ణుణ్ణే రాయబారిగా పంపించి అయిదూళ్ళు ఇచ్చినా చాలంటే సూది మొనమోపినంత భూమి కూడా ఇవ్వననడం వల్ల జరిగిన యుధ్ధానికి బల్లే రీజనింగు లాగిందిగా?

      ఈ పాదరేణువు కూడా "ధర్మరాజు తమ అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశాడు. గెలిచినపుడు ధర్మాత్ముడైతే అర్థ రాజ్యమే తీసుకుని, మిగిలిన అర్థరాజ్యం ఇంకా బతికున్న ధృతరాష్ట్రుడికి ఇచ్చివుండాల్సింది. ఈ వాదనలో తర్కమే కాదు, న్యాయం కూడా ఉంది. మాయాద్యూతం, దుర్యోధనుడి దుష్టత్వాలతో సంబంధం లేకుండా జవాబు చెప్సాల్సిన ప్రశ్న ఇది. మీకు తోచిన వాదన మీరు చేయండి. అంతేగానీ- ‘బల్లే రీజనింగు లాగిందిగా?’ అంటూ అమర్యాదగా ప్రస్తావిస్తూ రాస్తే అది మీ వైఖరినే బయటపెడుతుంది!" అని నిలదీస్తున్నాడు,అర్దవంతమయిన చర్చలు చేస్తాననే మేధావి వివేకం అట్లా ఉంది,ఏం చేస్తాం?బుద్ధిగానే అడుగుతున్నాడు గదా అని వివరంగానే జవాబు చెప్పాను:

1).మీ తాజా వ్యాఖ్య: ధర్మరాజు తమ అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశాడు. గెలిచినపుడు ధర్మాత్ముడైతే అర్థ రాజ్యమే తీసుకుని, మిగిలిన అర్థరాజ్యం ఇంకా బతికున్న ధృతరాష్ట్రుడికి ఇచ్చివుండాల్సింది. 

Ans:

అసలు గుడ్డివాడికి రాజ్యార్హత లేదు.అక్కడి క్రైటేరియాలు:ఇతర్ల మీద ఆధారపడి బతికేవాడు,దీర్ఘరోగం వుండి యెప్పుదు చస్తాడో తెలియని వాడు ప్రభువుగా వుండటానికి ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ కూడా యెవరూ వొప్పుకోరు.పెద్దవాడు కుళ్ళి చస్తాడని జాలి పడి ఇప్పటి మన దేశపు రాష్త్రపతి లాగా హానరరీ పోష్తు మాత్రమే ఇచ్చాడు దయదల్చి.అది కధలో స్పష్టంగానే వుంది.ఇంకా గట్టిగా పరిశీలించి చూస్తే ఇప్పుడు రాష్ట్రపతికి ఉన్నపాటి చిన్న చిన్న అధికారాలు కూడా ధృతరాష్ట్రుడికి లేవు.పేరుకే ధృతరాష్ట్రుడు రాజు తప్ప పరిపాలాన్ మొత్తం పాండురాజు చహెతి మీదగానే జరిగింది పాండురాజు బతికి ఉన్నంతవరకూ.పాండురాజు చనిపోగానే పాంవుల్ని రాజధానికి రప్పించి ధర్మరాజుని యువరాజుగా ప్రకటించేశారు!

తనకి రాజ్యం అర్హతగా లేదు కాబట్టే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడ్ని మాటిమాటికీ నీ శక్తి కొద్దీ ప్రయత్నించు నేను అన్ని విధాలా సాయపడతాను,పబ్లీకున ఇట్టా మాట్టాదితే తిట్టిపోస్తారు గాబట్టి భీష్ముడూ ద్రోణుడూ వాళ్లతో నేను మాట్లాడేవి పట్టించుకోకుండా చాటుగా నువ్వు చేసేది చెయ్యి అని రెచ్చగొట్టటం కూడా కధలో స్పష్తంగానే ఉంది.మంచిగా అడిగినప్పుడు తనకి అయిదూళ్ళు కూడా ఇవ్వనన్నాక జరిగిన యుధంలో గెలిచినవాడు అహంకారంతో కన్నూ మిన్నూ గానకుండా యుద్ధం చేసి ఓడిపోయినవాడి మీద మంచితనం చూపించాలా?గెలిచింది హస్తినాపురాన్నే.అది ఒకనాడు హక్కుగా దఖలు పడినా మంచితనంతో వదులుకున్నదే.ఇంకెందుకు దాన్ని ధృతరాష్ట్రుడి కిచ్చి తను వేరేగా పోవటం,బుర్రతక్కువ మాటలు కాకపోతే!

రాజ్యార్హ్త లేనివాడికి తనకి హక్కుగా వున్న రాజ్యాన్ని ఇవ్వడమేమిటి?సాంకేతికంగా తనకి హక్కు లేని దాన్ని కబళించడానికే రెండు సార్లూ ద్యూతం నడిపాడు దుర్యోధనుడు!

2). మీకు తోచిన వాదన మీరు చేయండి. అంతేగానీ- ‘బల్లే రీజనింగు లాగిందిగా?’ అంటూ అమర్యాదగా ప్రస్తావిస్తూ రాస్తే అది మీ వైఖరినే బయటపెడుతుంది! 
Ans:

మీ అభిమాన రచయిత్రి కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పి వూరుకోలేదుగా?అబధ్ధాలు రెందు రకాలుగా చెప్పొచ్చు!రామాయణం విషయంలో లేనిది కల్పిస్తే తిరిగి తనకే తిట్లు రావదంతో ఇక్కడ మరొక ట్రిక్కు - వున్నదాంట్లో తను వెక్కిరించటానికి పనికొచ్చేవి మాత్రమే వున్నాయని చెప్పటం?

వ్యాసుడు ఒక విషయం గురించి పది మాలు చెప్తే తను విమర్శిస్తున్న వాట్ని పూర్వపక్షం చేసే విషయం అక్కద వున్నా దాన్ని కావాలనే వొదిలెయ్యటం కూడా నిక్షక్షపాతంగా చేసిన విమర్సే అవుతుందా?

మీకు నచ్చిన వాళ్ళు యెట్లాగయినా మాట్లాడవచ్చు గానీ మీకు నచ్చని వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మాట్లాదాలి,బాగుంది మీ వరస?!

      ముందే "నేను అసలు భారతం వ్యాసుడు రాసినా సరె రంగనాయకమ్మ చెప్పేదే నమ్ముతాను" అనే ధోరణి ఉన్నవాడికి తప్ప ఇందులో నా వాదన న్యాయమే అనిపిస్తుంది.కానీ "ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత ఉందా లేదా అనేది వేరే చర్చ అవుతుంది" అంటున్నాడు!అదెట్లా కుదురుతుంది?దృతరాష్త్రుడికి రాజ్యార్హత వుందా లేదా అనేది వొదిలేసినా అది వేరే విషయమయినా తను ఈ పాయింటు పట్టడం కూడా అనవసరమే అవుతుంది,అది తెలుసా?అసలు ముఖ్యమయిన పాయింటే అది!ధర్మరాజు తన రాజ్యాన్నే తను గెల్చుకున్నాడు.దృతరాష్త్రుడు మంచితనం కొద్దీ వొదిలేసే ప్రసక్తి లేదు అక్కడ!నేను రాజుని కాలేకపోయాను,నువ్వు రాజు కావటానికి యేది చేసినా నా సపోర్టు వుంటుందని యెక్కేసిన దృతరాష్ట్రుదు అంత న్యాయంగా ఆలోచించగలడా? తనకి హక్కుగా వున్నదాన్ని కూడా పెదతండ్రి అనే గౌరవంతో వొదులుకున్నా అక్క కూడా ప్రశాంతంగా తన బతుకు తను బతకనివ్వకుండా ద్యూతం ఆడించి అడవులకి తరిమితే తిరిగి తన రాజ్యాన్ని తను ధీమాగా యుధ్ధం చేసి సాధించుకుంటే ఇంక దృతరాష్త్రుడు తనమీద దయదల్చి ఇవ్వటం తను దృతరాష్ట్రుడికి తన రాజ్యాన్ని తనకి ఇవ్వటం యేమిటి అర్ధం లేకుండా?

      తనకి ధర్మసూక్ష్మాలు కూడా తెలిసిన పాండిత్యం ఉందనుకుంటూ "తన రాజ్యం అర్థరాజ్యమే. యుద్ధం చేసింది దానికోసమే; పూర్తి రాజ్యం కోసం కాదు. ధర్మాచరణ ఉన్నవాడైతే గెలిచాక అర్థ రాజ్యమే తీసుకోవాలి. ఈ సూక్ష్మం మీకు బోధపడకపోతే వదిలెయ్యండి." అని నాకు కవుంటర్లు వేస్తున్నాడు."యెందుకు వొదిలెయ్యాలి.1).మీకు అసలు దృతరాష్త్రుడికే రాజ్యార్హత లేదు అనే సూక్ష్మం బోధపడటం లేదు.మీకు బోధపడనివన్నీ వొదిలేసి మీకు అర్ధమయ్యే వాటిని మాత్రమే పట్టించుకుంటారా?2). అక్కడ ధర్మరాజు యుధ్ధంలో ఓడించిన భీష్మ ద్రోణ కర్ణాదులు యే రాజ్యం తరపున యుధ్ధం చేశారు?హస్తినాపురం తరపునే కదా?ధర్మరాజు గెలిచింది హస్తినాపురాన్నే కదా? అయిదూళ్ళిస్తే యుధ్ధం చెయ్యను అంటే సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వను అని తెగేసి చెప్తే కదా యుధ్ధం జరిగింది!ఇంకా దృతరాష్ట్రుడు దయతల్చి ఇవ్వడం అంటే యేమిటో ధర్మరాజు దృతరాష్ట్రుడు ఇస్తేనే తీసుకోవడం అంటే యేమిటో వివరిస్తారా?" అని చాలా ఓపిగ్గా అడిగాను.దీనికి తాంబూలాచిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్టు "పాండవులూ - అర్థరాజ్యం- యుద్ధం- ఈ విషయంలో నేను చెప్పదల్చినవి ఇప్పటికే చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు." అనే జవాబు చెప్పి ఇంక నేను చెప్పగిలిగింది లేదు అని తేల్చి పారేశాడు.యుద్ధంలో గెలిచిన వాడు ఓడిపోయిన వాడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఓడిపోయిన శత్రువు ఒప్పుకుంటేనే కొత్త రాజ్యానికి రాజవటం, అట్లా కాకుండా ఓడిపోయింది నా సైన్యం నేను కాదు ఠట్ నా రాజ్యం నీకివ్వనంటే గెలిచినవాడు దడుచుకుని తన పాత రాజ్యానికి తను పోవటం ప్రపంచ చరిత్రలో ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా జరిగిందా?ఇంకా నయం, ఈయన గనక పాకిస్తానుతో భుట్టో హయాములో జరిగిన యుద్ధం అప్పుడు ప్రధానిగా ఉండుంటే మన సైన్యం గెల్చినాక కూడా భుట్టోని నిర్యుద్దసంధికి ఒప్పించకుండా ఆ మహానుభావుడి రాజ్యం ఆయనకి అప్పగించేసి సైన్యాన్ని చెవులు దులుపుకుంటూ వెనక్కి రమ్మనే వాడు కాబోలు,భగవంతుడి దయ వల్ల అప్పుడీ పెద్దమనిషి ప్రధానిగా లేడు:-)"అంటే దానర్ధం యేమిటి?యుధ్ధంలో గెలిచాక కూడా ఓడినవాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఓడినవాడు దయదల్చి ఇచ్చినంత మటుకే తీసుకోవాలి అనా మీ తీర్పు?తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండి అన్నట్టుగా నేను చెప్పాల్సింది చెప్పేసాను అనే కాడికి మీ అభిప్రాయాలు చెప్పండి,వాదించండి అని ఆహ్వానాలు యెందుకో?!ఆ ముక్క ముందే చెపితే మాకీ చెతుల నెప్పులెందుకు?మీ అభిప్రాయాల్ని వాదనగా వినిపించండనే మాట యెందుకు?ఈ జవాబు మీరు పబ్లిష్ చెస్తారో చెయ్యరో తెలియదు- ఒకటి మాత్రం అర్ధం చేసుకోండి!పాయింటు గట్టిగా వుందా లేదా అనేది తేల్చకుండా ఒకసారి చెప్పేశాను,మళ్ళీ మళ్ళీ చెప్పను అనడం సరయిన వాదనా పధ్ధతి యేనా?" అని నేనూ గట్టిగానే నిలబడ్డాను..దీనికాయన ఇంకా తెలివితక్కువ రీజనింగు లాగాడు:"పాండవులు తమ హక్కు అయిన అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశారు కాబట్టి, యుద్ధంలో గెలిచాక అర్థరాజ్యం మాత్రమే తీసుకోవటం న్యాయం అంటే దానిలో సముచితం కానిదేమీ లేదు. కానీ ఈ పాయింటును మీరసలు పట్టించుకోవటం లేదు/ అంగీకరించటం లేదు. ధృతరాష్ట్రుడి రాజ్యార్హతతో సంబంధం లేని విషయాన్ని దానితో సంబంధం పెట్టి చూస్తున్నారు మీరు. అసలు ధృతరాష్ట్రుడు యుద్ధంలో పాల్లొనలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడని ఎలా చెపుతారు?" అంటూ!నిజంగా ఓక పల్లెటూరి వాడికి ఉండే పాటి కామన్ సెన్సు కూడా లేనివాడు గంభీరమైన ధర్మాధర్మవిచక్షణ జ్ఞానానికి సంబంధించిన రామాయణ మహాభారతాల గురించి ఎందుకు చర్చకి దిగాడో!హస్తినా పురం తరపున యుద్ధం చేసిన సైన్యాలూ ఆ సైన్యం లోని వీరులూ మొత్తం మట్టిగరిచి ఓడిపోతే ఆ రాజ్యపు రాజు వోడిపోయినట్టు కాదా!"హస్తినాపురం తరపున భీష్మ ద్రోణ కర్ణాదులు యుద్ధం చేశారా? వీళ్ళంతా కౌరవుల పక్షాన యుద్ధం చేశారని భారతం చెపుతోందిగానీ ఒక పట్టణం/ నగరం తరఫున యుద్ధం చేశారని కాదు. హస్తినాపురం ఓడిపోవటమేమిటో, అది ఓడిపోతే యుద్ధం చేయని ధృతరాష్ట్రుడు ఓడిపోవటమేమిటో కూడా అంతుబట్టటంలేదు.అనే రకం వాదన ఒక పల్లెటూరి బైతు ముందు చేసినా వాడు కూడా పగలబడి నవ్వుతాడు కదా,ఈ మనిషికి రామాయణ మహాభారతాల్లోని ధర్మాధర్మవిచక్షణకి సంబంధించిన గంభీరమైఅన చర్చలు చేసే అర్హత ఉందా:-)

      ఈయనే "నా హీరోలు..వాలీ,కర్ణుడూ!" అనే మరొక పోష్టు కూడా వేశాడు.చాలా పాతది.ఈ మధ్య అవ్రకూ నేనసలు దీన్ని పట్టించుకోలేదు.ఎందుకంటే పాత అనుభవం ఉందిగా!తప్పొప్పులతో పని లేకుండా మురంనా ఏది చెప్తే అదే వేదం అనుకునే ఈయనతో వాదనలు చెయ్యడం వల్ల ఉపయోగం లేదు,పైగా తన తెలివితేటల్ని నిరూపించుకోవటానికి పనికొచ్చే కామెంట్లని మాత్రమే పబ్లిష్ చేసి ఎదటివాళ్ల నుంచి తను జవాబు చెప్పలేని తెలివైన వాదనల్ని ఎటూ పబ్లిష్ చెయ్యడు,ఎందుకొచ్చిన గోల అని అటుకేసి వెళ్ళడం మానుకున్నాను,అయితే బాహుబలి సినిమా గురించిన టాపిక్కు సరదా అయినది గాబట్టి దాని దగ్గిర నేనూ పాజిటివ్ కామెంట్లే వేశాను,ఆయనా పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చాడు.తస్సాదియ్యా,గాచ్చారం గాండు మారితే తాడే పామై కరుసుద్ది గందా!ఈ మజ్జెనే మాలికలో కామెంట్లని జూస్తా వుంటే రాజ కిషోర్ అనే బ్లాగరు వేసిన కామెంటూ,దానికి ఈయన గారు "పోష్టు రాసిన ఇన్నేళ్ళకి మళ్ళీ ఓక అభిప్రాయం రావటం సంతోషంగా ఉంది" అంటుంటే కేవలం కుతూహలం కొద్దీ తొంగి చూశాను.రాజ కిషోర్ గారు "వాలీ, కర్ణుడూ ఇద్దరూ దుష్టులే, అధర్మపరులే. దుష్టులను ఏ విధంగా వధించినా తప్పులేదు. వాళ్ళని తొలగించాలి అంతే.......................అయినా మీ ఇంట్లో రాత్రిపూట ఒక దొంగాడు చొరబడితే అదను చూసి వెనక నుంచి వెళ్లి కొడతారా లేక గొప్పగా జబ్బలు చరుచుకుంటూ వాడికి ఎదురుగా వెళ్తారా? ఈ రెండూ కాకపొతే పదిమందినీ పిలిచి వాడిని పట్టించి బాగా దేహశుద్ధి చేయిస్తారు. అంతేకాదు, ఒక దొంగాడినో, తీవ్రవాదినో పట్టుకోడానికి పదిమంది పోలీసులూ వెళ్ళటం లేదూ? అదను చూసి వెనుక నుంచి దెబ్బకొట్టటంలేదూ? ఒక దొంగాడినే మీరు వెనక నుంచి వెళ్ళి తంతే, లేదా ఒక్కడిని చేసి పదిమంది చేతా తన్నిస్తే తప్పులేదు కాని, అదే పని రాముడు, కృష్ణుడు చేస్తే మీకు తప్పయిపోయిందా? భలే చెప్తున్నారండీ!!!! ఇవేవీ ఆలోచించకుండా ఇలా వ్రాయడం చాలా విచారకరం." అంటూ చెప్పినది వివరంగానే ఉంది,అయినా ఇంకా ఈయన "వాలినీ, కర్ణుడినీ దొంగలతో పోోల్చి వారికి జరిగిన ప్రతిక్రియలను మీరు సమర్థిస్తున్నారు. కానీ వాళ్ళు దొంగల్లాంటివాళ్ళని ముందు మీ వాదనతో రుజువు చేయండి!" అని జిడ్డులా తగులుకుంటే నేను "అంత జవాబూ చదివాక మళ్ళీ అదే చాలెంజి చేస్తే మళ్ళీ అదే జవాబు వొస్తుంది గదండీ!1.నేను ముప్పాళ అరంగనాయకమ్మ అభిమానిని అని ప్రకటించేసుకుని ఆవిడ మీద భక్తిరసంబు వెదజల్లుతూ ఇన్ని పోష్టులు వేశాక మీ ఎజెండా స్థిరపడిపోయినట్టే కదా!రామయణ మహాభారతాల ఎజెండా మీకు నచ్చలేదు గనక అవి తప్పని చెప్పడానికి వ్యాఖ్యానాలూ వాదనలూ సాక్ష్యాలూ కోకొల్లలుగా పుట్టించవచ్చు - అదే కదా సేంటూసేం ఎజెండా ఉన్నవారిలో మిమ్మల్ని గొప్పవాళ్ళని చేసేటందుకు పనికొచ్చే పాండిత్యం!2.మీరు ముప్పాళ అరంగనాయకమ్మ అభిమానిగా ఉన్నంతవరకూ మీకు రాముడు పరమ నీచాతి నీచుడు గానూ,రాముడికి సహాయం చేసిన సుగ్రీవుడూ,జాంబవంతుడూ,హనుమంతుడూ విభీషణుడూ జాతిద్రోహులుగా కనబడటమూ సహజమే.రాముడికి ఎగస్పార్టీ అయిన రావణుడూ,శూర్పణఖా,వాలీ లాంటివాళ్ళు ధర్మావతారులుగా కనబడటమూ అంతే సహజం.ముందుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదటివాడి వాదన ఎంత యుక్తియుక్తంగా ఉన్నా సరే ఒప్పుకోకూడదని భీష్మించుకున్న గట్టి ఎజెండాతో ఉన్న మీకు వాలినీ కర్ణుణ్ణీ దుర్మార్హులని రుజువు చెయ్యడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు:-)" అంటూ ఒక కామెంటు వేశాను.

     దీంతో కధ నేను వూహించని మలుపు తిరిగింది!నాకు చెప్పిన జవాబులో ఆయన "ఒక రచయిత తన ఇంటిపేరును వాడటం మానేశారని తెలిసి కూడా దాన్ని వాడటం, ఆ రచయిత పేరును అస్తవ్యస్తంగా రాయటం వల్ల ప్రయోజనం ఏమిటి? దానివల్ల అలా రాసినవారి vanity తృప్తిపడుతుందేమో కానీ, అది ఆరోగ్యకరమైన చర్చకు కనీస ప్రాతిపదిక ఏమైనా ఉంటే దాన్ని ధ్వంసం చేసేస్తుంది!" అని ప్రస్తావించాడు.అప్పుడే అనుకున్నా ఈ ప్రస్తావన వొచ్చింది అంటే ఇక చివరి వరకూ నిలబడాల్సిందే వెనక్కి తగ్గకూడదు,కానీ ఈయన కామెంట్లు అన్నీ పబ్లిష్ చెయ్యడు గదా!ఏదేమయినా ప్రస్తావన వచ్చింది గాబట్టి జవాబు చెప్పడం నా ధర్మం అని "ఒక మనిషి పేరుని అస్తవ్యస్తంగా రాయడం ఎందుకు చేశానో తెలుసా?ఆ మనిషికీ ఆ పేరుకీ ఏమి సంబంధం ఉందని ఆ రచయిత ఇంటిపేరుని వాడుకోవటం మానివేశారు?ఎందుకు ఆ పేరుని అస్తవ్యస్తం చెయ్యడం పట్ల మీరు వ్యతిరేకత తెలుపుతున్నారు?అంటే,వివేకానందుడు రాజుగారి పటాన్ని కాళ్ళతో తొక్కమంటే భటుడు ఎట్లా భయపడ్డాడో మీరూ అట్లాగే ఆ పేరులో ఆ మనిషిని చూస్తున్నారు,అవునా కాదా?మరి అస్తవ్యస్తం చహెయ్యడం నావైపు నుంచి మీ అభిమాన రచయిత్రికి జరిగీతే మీకు కలుగుతున్న బాధయే మీ అభిమాన రచయిత్రీ చేసిన వక్రీకరణల వల్ల రాముడితో అనుబంధం పెంచుకున్నవాళ్ళకె కలుగుతుంది కదా!డిస్టార్షన్ అనేది మీరు ఇతరులకి అభిమానపాత్రమయ్యే విషయాల పట్ల చెయ్యవచ్చును గానీ ఇతర్లు మీకు అభిమానపాత్రమయ్యే విషయాల పట్ల చెయ్యగూదదా?అని నిలదీస్తూ కామెంటు వేశాను. అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆయనకి పాయింటు అర్ధం కాలెదు!నేను ఈయన లాగా తప్పులు పట్టటం కోసం చదవలేదు గాబట్టి భారతంలో మనుషులంతా గొడవలు లేకుండా ప్రశాంతంగా బతకటానికి చెప్పిన ఒక నీతిని నేర్చుకున్నాను,అదేమిటంటే "ఇతరులు నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో ఇతరులకి నువ్వు అది చెయ్యకు" అనేది.ఈయనకి కనీసం హైస్కూలు కుర్రాడి స్థాయి తెలివి అయినా ఉండి ఉంటే నేను చెప్తున్న జవాబులో "ముప్పాళ రంగనాయకమ్మ పేరుని మార్చి రాసినందుకు మీకు బాధ కలిగితే మరి రాముణ్ణీ సీతనీ వాళ్ళ స్వభావాల్ని మార్చిపారేసి తీరుతెన్నుల్ని వంకర్లు తిప్పి విమర్శించటం దేనికి చేసినట్టు,అది తప్పు కాదా?" అని అడుగుతున్న ప్రశ్న తట్టి ఉండేది.అయినా చెప్పింది అర్ధం చేసుకోకుండా ఇంకా "ఆమె తన రచనల్లో ఏ వక్రీకరణ చేశారని భావిస్తున్నారో అది వక్రీకరణేనని మీరు ససాక్ష్యంగా మీ వాదనలతో నిరూపించటానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన, సంస్కారవంతమైన వాదనలు చేయండి. అది సరైన మార్గం.కానీ మీరు ఏం చేస్తున్నారు చాలాకాలంగా? ఆమె పేరును సంబోధించే విషయంలో హీనమైన సంస్కారం ప్రదర్శిస్తున్నారు. ‘స్వైరిణి’అట. ఆమె భావాలను నేను ఇష్టపడుతున్నాను కాబట్టి.. నా బ్లాగు పేరు ‘వేణువు’ కాబట్టి నేను ఆమె ‘పాద రేణువు’ను అట.నచ్చని భావాలతో సంఘర్షించటంలో ఆరోగ్యకరమైన చర్చల, వాదనల దారిని వదిలేసి, ఆ భావాలను వ్యక్తంచేసే వ్యక్తులను అవమానించటానికి ప్రయత్నించే దూషణల మార్గం తొక్కారు మీరు. అది మీ అభిరుచి కావొచ్చు. కానీ ఇలా ఒక రచయిత్రి పేరునూ, ఆమె భావాలను ఇష్టపడే బ్లాగర్ల పేర్లనూ అస్తవ్యస్తంగా మార్చి రాయటం, దాన్ని అస్తవ్యస్తంగా సమర్థించుకోజూడటం మీ నిస్సహాయమైన ఓటమిని మాత్రమే విస్పష్టంగా రుజువు చేస్తుంది!" అని సాగదీస్తున్నాడు,నేను అంత స్పష్టంగా జవాబు చెప్పినా అర్ధం చేసుకోలేనంతటి ఈ మేధావి యొక్క అజ్ఞానంలోని పై స్థాయిని నేనింతవరకూ ఎవరిలోనూ చూడలేదు,అమ్మ తోడు!

సరే,ఇంక చుట్టూ తిప్పి తిప్పి చెప్తే బుర్రకి ఎక్కడం లేదని తెలిసిపోయి మన తరపు నుంచి పూర్తి స్పష్టత ఉండే ఒకే ఒక ఆఖరి కామెంటు వేసి ఇంక అతని మూర్ఖత్వానికి అతన్ని వొదిలేద్దాం అనుకుని ఒక సుదీర్ఘమైన కామెంటు వేశాను.అయితే అక్కడి కామెంటు బాక్సులో కంటెంట్ లిమిట్ ఉండటం వల్ల రెండు భాగాలుగా విగొట్టి మొదటి కామెంటు చివర్లో "TO BE CONTINUED" తగిలించి రెండో కామెంటు మొదట్లో "CONTINUED FROM ABOVE" అనీ ఉంచి పోస్ట్ చేశాను,అది మొత్తంగా ఇది:

-----------------------------------------------------------
ఇంతకీ రామాయణం మహాభారతం కావ్యాలు అని మీరు అంటున్నారా? రామాయణం వాల్మీకి రాసిన కధ అనుకుంటే వాల్మీకి రాసినదే ప్రమాణంకావాలి సహజంగా.వాల్మీకి రాసిన రామాయణం లోని పాత్ర అయిన వాలి మంచివాడా చెడ్డవాడా అనేది వాల్మీకి చెప్పనివాటితో నిర్ణయించటం తెలివైనవాడు ఎవడూ చెయ్యడు వాల్మెకిని వ్యతిరేకించటం కోసమే వ్యతిరేకించాలన్న ఎజెండా ఉన్నవాడు తప్ప! కోటానుకోట్ల మంది ప్రభావితం అయినా సరే కావ్యమర్యాద ప్రకారం పాత్రల తీరుతెన్నుల మీద రచయితదే సర్వాధికారం.ఆయన రాసిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ రచయిత ఇట్లాగే రాముణ్ణి సమర్ధిస్తూ ఎందుకు రాశాడు,మరోట్లా నాకు నచ్చినట్టు వాలిని సమర్ధిస్తూ ఎందుకు రాయలేదు అని అనడం మా అమ్మకి నేను ఇట్లా పొట్టి బుదంకాయలా ఎందుకు పుట్టాను మరోట్లా నాగార్జునలా పొడుగ్గా ఎందుకు పుట్టలేదు అని అడిగినట్టు శుద్ధ వెర్రిబాగుల వాగుడులా ఉంటుంది:-)

ఒక కవి రాసిన పాత్రలని ఆ కవి రాసిన ప్రణాళికకి విరుద్ధంగా వ్యాఖ్యానించాలనుకోవడం దేన్ని సూచిస్తుంది?వాల్మీకికి రామాయణం రాయడం వెనక ఒక ఎజెండా ఉంది.అది తను ధర్మం అనుకున్నదాన్ని అందరిలో బలంగా ఎక్కించడం!మీ అభిమాన రచయిత్రికి వాల్మీకి ధర్మం అంటున్నది అధర్మంగా కనిపించే ఎజెండా ఉంది.అయితే దైరెక్టుగా వాల్మీకి ధర్మం అంటున్నదాన్ని అధర్మంగా నిరూపించితే ఎవ్వరూ కాదనరు - నాతో సహా!అలా చెయ్యాలంటే రాముడి ఏకపత్నీవ్రతం తప్పు సీత పాతివ్రత్యం తప్పు అని చెప్పి లైంగిక విశృంఖలత్వాన్ని సమర్ధించాలి.ఎందుకంటే రామాయణం లో భరతుడు తనని చూడ్డానికి వచ్చినప్పుడు "తమ్ముడూ బాగున్నావా" అనే మామూలు పలకరింపు స్థానంలో రాజ ధర్మాల గురించి చాంతాడు పొడుగు ఉపన్యాసం చెప్పి ఇవ్వాన్నీ చేస్తున్నావా అని అడ్గినట్టు వాల్మీకి తన అభిప్రాయాలు చెప్తున్న సన్నివేశాలు ఎన్ని  ఉన్నప్పటికీ మొత్తం కధలో రాముడు - రావణుడు, సీత - శూర్పణఖ వంటి ప్రధాన పాత్రల మధ్య నడిచిన సన్నివేశాల లోని కధ అంతా స్త్రీ-పురుష సంబంధాల్లో ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం కోసమే కదా!
TO BE CONTINUED

CONTINUED FROM ABOVE
ఆమెని "స్వైరిణి" అనడానికి కారణం కూడా చెప్తాను. స్వభావతః సంస్కారవంతుడినై ఉండి కూడా ఓక్ స్త్రీని నిరాధారంగా నిందిస్తున్నానంటే బలమైన కారణం లేకుండా ఉంటుందా,తప్పకుండా చెప్తాను అది నా బాధ్యత కూడా చెప్తాను మీరు నమ్మినా నమ్మకపోయినా! రాముడు పాటించిన ఏకపత్నీవ్రతాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి?సీత పాటించిన పాతివ్రత్యాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి? ఆమె కూడా వివాహితయే కదా,ఆమె దాంపత్యజీవితం ఎట్లా గడిపింది? ఒక పురుషుడితో వివాహబంధంలో ఉన్నప్పుడు మరొక పురుషుడి గురించి ఆలోచించకుండా మీ అభిమాన రచయిత్రి కూడా సీతలాగే ప్రవర్తించిందా మరొక విధంగా స్వైరవిహారం చేసిందా!మరి సీత రావణుడి గురించి ఫాంటసీలు వూహించుకుంది,రాముదు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడు,"ఆహా!సీత కన్నా ముందు తను కనబడితే నేను ఈవిణ్ణే చెసుకున్నేవాణ్ణి" అనుకున్నట్టు రాయడం, పైగా మనసులో అంత వాంచ ఉన్నా అణుచుకుని రాముడు జనం పొగడ్తల కోసం పైకి నటనగా మాత్రమే ఏకపత్నీవ్రతానికి కట్టుబడ్డట్టు రాయడం వెనక ఉన్న ఉద్దేశ్య మేమిటి?ముప్పాళ రంగనాయకమ్మ అను నాకన్నా సీత ఉన్నతంగా ఉండటానికి వీలు లేదు, నాలాగే తను కూడా మొగుడు కాని ఇంకో మగాడి గురించి ఫాంటసీలు వూహించుకునే ఉంటుంది అని చెప్తున్నట్టా!

తను కూడా దాంపత్యం విషయంలో సాంకేతికంగా సీత మాదిరిగానే ఉంటూ అదే లక్షణాన్ని కధారూపంలో పాత్రగా నిలబడిన సీతని వెక్కిరించటం అంటే తను పాటిస్తున్న దాంపత్యపు లక్షణాన్ని తప్పు అని చెప్తూ తనని తను విమర్శించుకోవటం - తనని తను తిట్టుకునేవాళ్లని ఏమంటారు?ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాలం కలిసి ఉండే వివాహాన్ని తప్పు అంటున్నప్పుడు ఆమె సాటి స్త్రీలకి బోధిస్తున్నది స్వైరవిహారాన్నే కదా!

వాల్మీకి రామాయణం లో సీత రాముడికే అంకితమవడాన్ని విమర్శించిందా? లేదు,అదంతా నటన మాత్రమే,చా టుగా రావణుడి గురించి ఫాంటసీలు అల్లేసుకుంది పొమ్మంటున్నది,అవునా?రాముడు సీతను మాత్రమే ఇష్టపడటాన్ని విమర్శించిందా?లేదు,అబ్బే రాముడు వాల్మీకి చెప్పీంట్టు పవిత్రంగా లేడు శూర్పణఖని చూసి  ఐసయిపోయాడు,కాకపోతే జనం తిడ్తారని నటించాడు అంటున్నది. అట్లా వాల్మీకి ఆదర్శవంతులుగా నిలబెట్టిన పాత్రల స్వభావాల్ని పూర్తిగా మార్చిపారేశాక ఇప్పుడు మనకి కాబట్టి అయ్యలారా అమ్మలారా మీరు రాముడిలాగా సెతలాగా ఆ ధర్మాన్ని పాటించకండి అని చెప్తున్నది,అంతేనా? నేను బుద్ధిగా మొగుడితో కాపురం చెస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని "స్వైరిణి" అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిద చెయ్యలేదుగా అని బోల్డు బాధ పడిపోయి ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంటగట్టిందో చెప్పాల్సి ఉంటుంది - చెప్పగలరా?!

P.S:ఆవిడకి లేని చెడ్డ గుణాన్ని అంటగట్టటం నా కుసంస్కారం అయితే వాల్మీకి సృష్టించిన పాత్రలకి లేని లక్షణాల్ని అంటగట్టటం ఆవిడ కుసంస్కారం కాదా - ఆ పాయింటు బోధపడితే నేను ఆ పని ఎందుకు చేశానో అర్ధం అవుతుంది.నేను చేసింది ఒక మంచి పని కోసం తప్పు చెయ్యటమే అని అర్ధం అయితే కౌరవులు తప్పు చేశారని పాండవులూ తప్పు చేస్తే ఇద్దరూ అధర్మపరులే అవుతారు గదా అనే మీ లాజిక్ ఎందుకు తప్పో కూడా అర్ధం అవుతుంది.

ఒకచోట నమ్మినా నమ్మకపోయినా అన్నాను గదా నేను బూకరించంటం లేదు అని మీరు నమ్మితేనే ఈ జవాబు మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది.అట్లా నమ్మకపోయినా మీకు కూడా తప్పొప్పులతో సంబంధం లేకుండా మీ అభిమాన రచయిత్రి ఎజెండాయే ముఖ్యం అయితే ఈ జవాబు కూడా వ్యర్ధమే అవుతుంది - స్వస్తి!
-----------------------------------------------------------

"వ్యక్తిగతంగా హీనపరిచే దూషణలు చేయటమే తప్పు. వాటికి మళ్ళీ కారణాలు వివరిస్తూ సమర్థించుకోబోవటం ఏమిటి?!ఒక రచయిత్రి భావాలు మీకు నచ్చకపోతే ఆమెను సంస్కారహీనమైన మాటలతో దూషించేయటమేనా? ఆమె భావాలు ఇష్టపడేవారిని అవమానకరంగా సంబోధిస్తూ చెత్తగా రాసెయ్యటమేనా? సంస్కారవంతంగా, ఆరోగ్యకరంగా చర్చ చేసినంతవరకూ ఆ వాదన నాకు ఆమోదయోగ్యం అయినా కాకపోయినా ఆ వ్యాఖ్యలను ప్రచురిస్తాను." అని తన బ్లాగులో అంటున్న ఈ పెద్దమనిషి అక్కడ తను ప్రచురించకపోవడం వల్ల ఇక్కడ నేను ప్రచురించిన భాగంలో ఏమి ఆసభ్యత ఉందో తన బ్లాగులో ఇంకా దాన్ని డెలిట్ చెయ్యకుండా ఉంటే పబ్లిష్ చేసి గానీ లేదా ఇక్కడి కొచ్చి ఈ భాగాన్ని పరిశీలించి గానీ నిరూపించగలడా?

     అయినా వాలికి జవాబు చెప్పుకునే చాన్సు ఇవ్వలేదని ఏడ్చేవాడు నేను నిజాయితీగా చెప్పిన జవాబుని ఎందుకు పబ్లిష్ చెయ్యటం లేదు?నాకు మండదా?నిజంగానే కాలగూడని చోట చురచురా కాలిపోయి కోపం నషాళానికే అంటింది!అయితే ఒకటి,ఎంత కోపం వచ్చినా నాకు మైండు మాత్రం మొద్దుబారదు,ఇంకా చురుకెక్కుతుంది!కలుగులో దాక్కుని అల్లరి చేస్తున్న ఎలకని బయటికి రప్పించాలంటే ఎరని విసరాలి వరసలు వరసలుగా పేర్చాలి.ఒక్కొక్కటిగా ఎరల్ని తింటూ బయటి కొచ్చిన ఎలకని లటుక్కున పట్టేయ్యాలి - అదీ ఒడుపు తెలిసిన వేటగాడి పద్ధతి!కామెంటులో కొంచెం మసాలా దట్టించి వదిలేసరికి ఠక్కున పన్లిష్ చేశాడు:-)గొప్ప తెలివిగా "చూశారా,చూశారా ఈ హరిబాబు ఎంత బూతులు మాట్లాడుతున్నాడో!" అని గుండెలు బాదుకుంటున్న ఈ అర్ధవంతమైన చర్చల్ని ప్రోత్సహించే ఉదారుడు ఇప్పటికైనా సరే ఆ కామెంటు లోని రెండవ భాగాన్ని అక్క పబ్లిష్ చేసి గానీ ఇక్కడి కొచ్చి గానీ ఆ కామెంటులో నేను తనకి వేసిన సూటి ప్రశ్నలకి జవాబు చెప్పగలడా?చెప్పలేడు - పిరికి దద్దమ్మ!తనకి నేను ఎందుకు మురమ్నాని స్వైరిణి అన్నానో చాలా సంస్కారవంతంగా జవాబు చెప్పి ఆ జవాబులో సూటిగా తనకి రెండు ప్రశ్నలు వేసిన కామెంటుని పబ్లిష్ చెయ్యకుండా నన్ను బద్నాం చెయ్యటానికి పనికొచ్చే కామెంటుని మాత్రం పబ్లిష్ చేసి సాటి వాళ్ళ కందరికీ చూపించి గగ్గోలు పెడుతున్న ఈ ప్రబుద్ధుడు ఈ మధ్యలో నేను పోష్టు చేసినా పబ్లిష్ చెయ్యని మరో కామెంటు ఇది:
-----------------------------------------
veNuvu
వ్యక్తిగతంగా హీనపరిచే దూషణలు చేయటమే తప్పు. వాటికి మళ్ళీ కారణాలు వివరిస్తూ సమర్థించుకోబోవటం ఏమిటి?!

haribabu
నేను బుద్ధిగా మొగుడితో కాపురం చేస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని "స్వైరిణి" అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిద చెయ్యలేదుగా అని ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంతగట్టిందో చెప్పాల్సి ఉంటుంది - చెప్పగలరా?!


I know You are not able to answer that question!That’s why You  suppressed that part,coward:-)
-----------------------------------------


రవి గాంచనిది కవి గాంచును, కవి గాంచనిది కూడా హరి గాంచును - బస్తీమేసవాల్?!

Monday, 7 December 2015

కడుపుకి బుక్కెడు బువ్వ తినడం కోసం ఆవునే చంపాలా ఈ రచయిత గారు!హిందువుల్ని వెక్కిరించటానికి చట్టాల్ని కూడా ధిక్కరించాలా ఈ సెక్యులరిష్టులు?

     నేను కధలు రాయను గానీ మంచి కధ కనపడితే చదవటం బాగుంటే మెచ్చుకోవడం చెయ్య్యకుండా ఎలా ఉంటాను?ఈ మధ్యనే సారంగలో "బుక్కెడు బువ్వ" అనే ఒక కధ చదివాను.మొదటి కధ అంటున్నారు గాబట్టి నాకు కూడా శిల్పరీత్యా విశ్లేషించే పాందిత్యం కూడా లేదు గాబట్టి కధలో తప్పులు వెదికే పని చెయ్యను గానీ తీసుకున్న విషయం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాజకీయ విద్వేషాలకి కారణమైన గోవధ!గోవధని ఇతివృతంగా తీసుకోవడంతో సహజంగానే అందరి దృష్టినీ ఆకర్షించింది.వివాదాస్పదమయిన అంశం కావడంతో వ్యతిరేకతా వస్తుంది,వాద ప్రతివాదాలూ జరుగుతాయి.అది రహస్యమేమీ కాదు.అయితే నా అభిప్రాయం మాత్రం ఎన్నిసార్లు వేసినా ప్రచురితం కావటం లేదు.రోజుకోసారి చొప్పున ఒక ఆయిదు రోజుల పాటు వేసి చూశను.అయినా ఒక్క కామెంటూ పబ్లిష్ అవ్వలేదు.మిగిలిన వారి కామెంట్లు పడుతూనే ఉన్నాయి,ఒకరు తన కామెంట్లకి వెంటవెంటనే జవాబులు రావడం గురించి ప్రస్తావించారు కూడాను. కామెంటు ఘాటుగా ఉండటం వల్ల నా అభిప్రాయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ప్రచురించకూడదనే ఉద్దేశంలో వారు ఉన్నట్టు అనుమానం వచ్చింది!పట్టు వదలకుండా పబ్లిష్ అయ్యేవరకూ మళ్ళీ మళ్ళీ వేద్దామంటే "పనిలేక"  బ్లాగు లాగానే ఇది కూడా మూతబడుతుందేమో ఎందుకొచ్చిన గోల, నా మూలంగా సారంగా కూడా నా సామిరంగా అయిపోతే ఇంకో పాపం చుట్టుకుంటుంది,ఏ దిక్కూ లేకుంటే అక్కమొగుడే దిక్కన్నట్టు ఎలాగూ నాకో సొంత బ్లాగు ఉందిగా అనిపించి అక్కడ ప్రచురితం కాని కామెంటుని ఇక్కడ వేస్తున్నాను.



     నాకు మొదటి నుంచీ ఒక విషయం చూచాయగా తెలియటం వల్ల వీరి వాదనల పట్ల కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉండేది - నాకు తెలిసింది ఏమిటంటే దేశంలో 1950ల నుంచే గోవధ నిషేధ చట్టాలు ఉన్నాయి!కొందరు ఇదివరలో పశువుల్ని చంపటం మాదిగలు చేసి వాటి చర్మంతో చెప్పులు కుట్టుకోవటం ఎప్పటినుంచో ఉంది కదా ఇప్పుడెందుకు కొత్తగా ఆవులకి గడ్డి పెట్టనివాళ్ళు,వాటి పేడ ఎత్తనివాళ్ళు గోల చేస్తున్నారు అని వాదిస్తున్నారు. వాళ్ళు చేసింది సహజంగా వృధాప్యానికి చేరిన వాటిని చంపటం గానీ సహజ మరణం వల్ల గానీ మాత్రమే వారు ఆ పనులు చేసేవారు, క్రయవిక్రయాలు జరిగేవి కావు!ఇప్పుడు ఇక్కడ వివాదాస్పదమవుతున్నది పెద్ద సంఖ్యలో వ్యాపారం కోసం చంపటం!అదీ ఆరొగ్యంగా ఉన్నవాటిని చంపి తినటం, హోటళ్లలో మెనూ ఐటంసుగా వడ్డించటం!కానీ ఈ రచయిత ఏమి సన్నివేశం కల్పించారు?ఒక బిచ్చగాడికి మూడు రోజుల్నించి ఎవరూ బిచ్చం వెయ్యకపోతే ఆకలికి తట్టుకోలేక ఆవుని చంపి తిన్నాడని?!నేను ఆ కామెంటులో ఆ చట్టాల విషయాన్ని ప్రస్తావించి వూరుకునే కంటే ఆధారాలు చూపించటం మంచిది కదా అనే వుద్దేశంతో ఆఖరి నిముషంలో అసలు నిజంగా చట్టాలు అంత గట్టిగా ఉన్నాయా లేవా అని వెతికితే పూర్తి ఆధారాలతో ఉన్న సమాచారం దొరికింది.బహుశా నేను చూపిస్తున్న ఆధారాలు బలమైనవి కావటంతో నా సమాధానాన్ని ప్రచురించే ధైర్యం వారికి రావటం లేదు కాబోలు!ఇదీ న్యాయానికి కట్టుబడి వాదిస్తున్నాం,హిందువుల అన్యాయాన్ని ఖండిస్తున్నాం అని చెప్పుకునే వీరి న్యాయవర్తన. సిగ్గు లేకపోతే సరి!


     అత్యంత భయానకంగా చెలరేగిపోతున్న "ISIS" తీవ్రవాదాన్ని విమర్శించే కధనంలో నిధులు ఎక్కణ్ణించి వస్తున్నాయో వివరించే భాగంలో పిగ్గీ బ్యాంక్ బొమ్మ ఉందని కనీసం ఎడిటర్ గారికి తమ అసంతృప్తిని తెలియజేసే మామూలు దారి ఉందని తెలియకనో తెలిసినా అంత సహనం లేకనో ఆ దారిలో వెళ్ళకుండా పత్రికాఫీసు మీద దాడి చేసినది ముస్లిములే!ఇలాంటివి ఎన్ని జరిగినా ఈ సోకాల్డ్ సెక్యులరిష్టులకి చీమ కుట్టినంత ఆందోళన అయినా రాదు,ఎందుకనో?ఇండియన్ మీడియాకి ఎటూ సిగ్గూ శరం పోయి చాలాకాలమైంది గదా!ఇంకో లక్ష సార్లు ఇలాంటివి జరిగినా వారికి ముస్లిముల్లో ఉన్న అసహనం కనపడదు.తస్లిమా నజ్రీన్ మీద జరిగిన దాడి ఎప్పటిది?అప్పుడు వీరి ప్రతిస్పందన ఎంత బలంగా ఉంది!



     హిందువులు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.వీరికి తమ చరిత్ర పట్ల ఉన్న నిర్లక్ష్యమే ఈరోజున ఎవరు దేని గురించి విమర్శించినా జవాబు చెప్పుకోలేక తెల్లమొహం వేస్తూ బితుకు బితుకు మంటూ బతకే దుస్థితికి కారణం!ఒకసారి ప్రపంచం మొత్తం జీరో భారతీయుల ఆవిష్కరణయే అని నిర్వివాదంగా ఒపుకున్నాక కూడా కొందరు యూరోపియన్ మేధావులు గ్రీకుల "ఒమిక్రాన్" నుంచి వచ్చినదని వాదించటం మొదలుపెట్టారు.భారతీయులకి ఈ గొప్పదనాన్ని ఇవ్వటం వారికి సుతరామూ ఇష్తం లేదు, ఏదో ఒక విధంగా ఈ గొప్పని భారతీయుల నుంచి తీసెయ్యాలి,అంతే!మన దేశంలోనే ఈ దేశాన్ని పొగడటానికి సిగ్గుపడే వారు ఉండగా వారెందుకు అలాంటి అవకాశాల్ని వదులుకుంటారు?ఆఖరికి గుజరాతులో క్రీ.శ 585 నాటి ఒక శాసనంలో శూన్యాంకం దర్శనమిచ్చాక గానీ వారు వెనక్కి తగ్గలేదు.ఈ రోజుకీ మనం వాడుతున్న అంకెలు పూర్తిగా భారతీయుల చేత కనుగొనబడినవే అయినప్పటికీ ఇంకా "అరబిక్ న్యూమరల్స్" అని వ్యవహరించటం అసలు విషయం తెలియకపోవడమే కారణం.వాటిని "భారతీయుల సంఖ్యామానానికి అంతర్జాతీయ రూపం" అని మాత్రమే వ్యవహరించాలి, మనవారి ఆవిష్కరణలకి గుర్తింపు రావాలి అనే పట్టుదల ఉంటే!



     క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాడు పాణిని ప్రతిపాదించిన భాషాశాస్త్రసిధ్ధాంతం యొక్క గొప్పదనం మనవారికి తెలియకపోయినా విదేశీయులు అందులోని విశేషాన్ని గుర్తించడం వల్ల కంప్యూటరు వాడకానికి సంబంధించిన భాషారూపం అయిన "Backus-Naur form language" ఇప్పుడు "Panini-Backus form language" గా పేరును మార్చుకుంది, ఎంతమందికి ఇది తెలుసు?



     ఇప్పటికీ భారతీయుల చరిత్రని కేవలం 10,000 సంవత్సరాలు వెనక్కి జరపటానికే ఎన్నో సందేహాలు వెలిబుచ్చుతున్నారు.కానీ డి.యన్.ఏ పరిశోధనల ద్వారా భారతదేశంలో 45,000 సంవత్సరాల క్రితమే ఆవు మచ్చిక జంతువుగా ఉందని రూఢిగా తెలిసింది - అంటే, క్రీ.పూ 43.000 సంవత్సరాల వెనకటి నుంచీ అన్నమాట!1984లో "Evolution of Domesticated Animals" గ్రంధంలో  Epstein, H. & Mason, I. L ఆవు పశ్చిమాసియాలో మొదట పెంపుడు జంతువుగా మారి భారతదేశానికి వచ్చందని భావించారు.కానీ 1994లో Loftus చేసిన కొత్త పరిశోధనా ఫలితం వల్ల పశ్చిమాసియాతో సంబంధం లేకుండా ఇక్కడే మొదటిసారిగా మచ్చిక అయ్యి మానవ వినియోగంలోకి వచ్చిందని నిర్ధారించబడింది. ప్రపంచంలో జన్యు శాస్త్రం రీత్యా ఆవులలో రెండే రెండు జాతులు ఉన్నాయి.ఒకటి టారీన్,ఇది  యూరోప్,పశ్చిమాసియా,చైనా దేశాల్లో ప్రముఖంగా కనబడుతుంది.రెండవది జెబు,ఇది భారత్,మధ్య ఆసియా,దక్షిణ చైనాలలో ప్రముఖంగా కనబడుతుంది.2009లో Chen యొక్క పరిశోధనా ఫలితం ప్రపంచంలోని జెబు జాతి ఆవులన్నీ భారతదేశం నుంచే ఇతర ప్రాంతాలకి వెళ్ళాయని నిర్ధారణ అయ్యింది.ఆవుని మచ్చిక జంతువు చేసుకోవడం అంటే అప్పటికే స్థిరనివాసం ఏర్పడి ఉంటుంది.నాగరికత అనేది స్థిరనివాసం వల్లనే పెరుగుతుంది, ఇంక క్రీ.పూ 1500 నాటి హరప్పా కాలానికి అంతటి సర్వతోముఖమైన అభివృధ్ధిని సాధించటంలో ఆశ్చర్యం ఏముంది!



     భారతీయులకి గోవు పవిత్రంగా నిలబడటం అనేది ఒక్కరోజులో ఎవరో ఒకరు శాసించగా జరిగినది కాదు.కొన్ని వేల సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ ఆ జాతి యొక్క ప్రత్యేక లక్షణాలను విశ్లేషించుకుని చేసిన ప్రతిపాదన!గోజాతికి మానవ జీవితంలో ఉన్న ప్రాధాన్యత వల్ల ఆ జాతిని సంరక్షించుకునే ఉద్ద్దేశంతో ఈరోజు భారత ప్రభుత్వం పులిని జాతీయ జంతువుగా చేసిన అధికారికమైన ప్రకటన లాంటిదే,కాకపోతే ఇది సంస్కృతికి సంబంధించినది కావటంతో ఆ సంస్కృతిని గౌరవించే వారు పాటిస్తున్నారు.ఆ సంస్కృతి పట్ల ద్వేషం ఉన్నవారు దాన్ని ధిక్కరిస్తున్నారు.చారిత్రక వాస్తవాల్ని పరిశీలిస్తే ఔరంగజేబు కూడా గోవధని నిషేదిస్తూ శాసనాలు చేశాడని తెలిస్తే వింతగా ఉంటుంది,కానీ ఆ శాసనాలు అన్నీ అప్పటి కాలంలో ఆ జాతికి ఉన్న ఆర్ధిక ప్రాధాన్యతని బట్టి చేసినవి అని అర్ధం చేసుకోవాలి.ఇవ్వాళ గోసంరక్షకులు నిజంగా చెయ్యాల్సినవి రెండు పనులు:1.గోసంరక్షణ చట్టాలు ఉన్నాయి అని తెలుసుకుని గోవధ చేస్తున్న వారిని వ్యక్తిగత దాడులతో హింసించడం లాంటివి చేసి చెడ్డపేరు తెచ్చుకోకుండా చట్టానికి పట్టించి అది శిక్షార్హమైన నేరమని తెలియజెప్పే న్యాయపోరాటం ద్వారా ఎదుర్కోవడం.2.గోజాతికి ఆర్ధిక రంగంలో తిరిగి ప్రాధాన్యతని తీసుకురావటం.ట్రాక్టర్లు వచ్చాక ఎద్దులతో దుక్కి దున్ని చేసే వ్యవసాయం ఆగిపోయింది.శ్వేతవిప్లవం పేరుతో పాల సేకరణ కేంద్రాలలో లీటరుకి వెన్న శాతాన్ని బట్టి వెల నిర్ణయించడంతో గేదేలు ఆవుల స్థానాన్ని ఆక్రమించాయి.యెంత బలమయిన ఆహారం పెట్టినా ఆవుపాలలో వెన్న శాతం స్థిరంగానే ఉంటుంది,అదే గేదెలకి పెట్టిన తిండిని బట్టి వెన్న శాతం పెరుగుతుంది.కాఫీలూ టీలూ ఆవుపాలతో కన్నా గేదెపాలతో బాగుండటం కూడా జనం ఆవుపాల నుంచి గేదెపాలకి మారడానికి ఒక కారణం అనుకుంటున్నాను నేను!వ్యవసాయ రంగంలో మార్పులు తీసులు రావడం కష్టం గానీ ఆరోగ్యం రీత్యా చూస్తే గేదెపాల కన్నా ఆవుపాలు శ్రేష్ఠం,ఆ అవగాహన జనంలో పెరిగితే మళ్ళీ గోజాతికి పూర్వవైభవం రావచ్చు.కొన్ని వేల సంవత్సరాల పాటు భారతీయుల జీవనవిధానంలో మమేకమైన గోజాతి నేడు చంపి తినడానికి తప్ప ఇంకెందుకూ పనికిరానిదైపోయింది,యెంత విషాదం!

     ఇదివరలో గ్రామాలలో జరిగినది వేరు.అప్పుడు గోజాతికి ఆ వ్యవస్థలో ప్రాముఖ్యత ఉందేది.ఒక జాతిని సంరక్షొస్తూ మన అవసరాలకు తగినట్టు ఉపయోగించుకునే ఉభయతారకమైన పధ్ధతి - ఉదాహరణకి కోళ్ళ పెంపకం పూర్తిగా ఆహారం కోసమే చేస్తున్నాం!కొందర్రు బీఫ్ తినడం మా తిండిహక్కు,దాన్ని వద్దనడం, ఎప్పటినుంచో ఉన్నదాన్ని ఇవ్వాళ కొత్తగా వ్యతిరేకించడం కేవలం బ్రాహ్మణాధిక్యత,కాబట్టే వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. శాఖాహారాన్ని భారతదేశం లోని బ్రాహ్మణులే కాదు, ప్రపంచం లోని చాలా దేశాలలో ఎంతోమంది పాటిస్తున్నారు.ఆహారపు అలవాట్లలో ఉన్న రెండింటిలో ప్రతిదానికీ అనుకూలతలూ ప్రతికూలతలూ ఉన్నాయి.కానీ కొందరు వద్దంటున్నారు గాబట్టి మరింత ఎక్కువ జంతువుల్ని చంపి తింటూ పండగ చేసుకోవటం మానవత్వం ఉన్నవాడెవడూ చెయ్యదగిన పని కాదు!రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిస్వేచ్చలకే పరిమితులు ఉన్నప్పుడు మీరు తినడం కోసం ఆవుల్ని చంపే హక్కు ఎవరయినా ఇస్తారా?ఆవుల్ని చంపవద్దంటున్న వాళ్ళు మా ఇష్టమొచ్చిన తిండి తినే హక్కుని కాదంటున్నారు అని వీరంగాలు వేస్తూ "బీఫ్ ఫెస్టివల్" లాంటి హేయమైన పనులకి తెగబడుతున్న వాళ్ళు వారు తినడానికి చంపే వాటిలో ఏ ఒక్కదానికయినా తిరిగి ప్రాణం పొయ్యగలరా!చచ్చిన వాటిని బతికించ లేని మీకు మీ తిండి కోసం వాటిని చంపే హక్కు ఎట్లా వస్తుంది?ఎవరిస్తారు!మూర్ఖంగా ఎదటివారిని దుర్మార్గులుగా నిలబెట్టడం కోసం మీరు అనాగరికమైన పనులు చేస్తున్నారు తెలుసుకోండి!పులుల కోసం అభయారణ్యాలు నిర్దేశించినట్టు ఆవులకి కూడా రక్షణ మందిరాలు నిర్మించాల్సిన స్థితికి దేశాన్ని తీసుకు వెళ్ళకండి,వెనక్కి తగ్గండి!

ఇదీ అక్కడ ప్రచురణకి నోచుకోని నా కామెంటు:
Openion the first:ముస్లింలు బాగుపడలేదు కనుక హిందూ మతాన్ని కూడా ఎవరూ విమర్శించకూడదు అనుకుంటే హిందువులు కూడా ముస్లింలలాగే వెనుకబడి ఉండిపోతారు. “మీరు ముస్లింలని ఎందుకు విమర్శించడం లేదు” లాంటి ప్రశ్నలు అడగడం అంటే “మేము ముస్లింల కంటే బాగుపడం, అలా ఉండడమే మాకు ఇష్టం” అని చెప్పుకోవడమే అవుతుంది. హిందువులకీ, ముస్లింలకీ మధ్య ఉన్నది వాళ్ళు పూజించే దేవుని విషయంలోనే తేడా తప్ప సాంఘిక దురాచారాల విషయంలో ఈ రెండు మతాల మధ్య పెద్ద తేడా లేదు.

Openion the secondLఇదే పెద్దమనిషి స్త్రీల విషయంలో హిందువుల కన్నా ముస్లిములే ఉదారంగా ఉన్నారు అని చర్చ మొదలుపెట్టి సరైన ఆధారాలు చూపించలేక హిందువులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకీ సూటిగా సమాధానాలు చెప్పలేక పోయారు

P.S::వీరి అసలు సిసలైన జీవిత లక్ష్యం ఏమిటంటే ఎవరిలో తప్పు ఉంటే వారిని విమర్శించడం కాదు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ హిందూమతాన్ని మాత్రమే విమర్శించటం,హిందూ మతమే ISIS తీవ్రవాదుల కన్నా భయంకరమైన తీవ్రవాదుల్ని సృష్టిస్తున్నదని జనాన్ని భయపెట్టడం.ఇలాంటివారినే సూడోసెక్యులరిష్టులు అంటారు.కానీ చందు తులసి గారు మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు,వారి అమూల్యమైన  ఈ రెండు అభిప్రాయాలూ చాలా న్యాయంగా ఉన్నాయి.కానీ వాస్తవంలో ఆ అభిప్రాయాలు వెలిబుచ్చటానికి అవసరమైన సన్నివేశాలలో జరుగుతున్నది మాత్రం మరొకలా ఉంది.

అభిప్రాయం 1: కొందరికి ఉన్న ఆవుమాంసం తినే హక్కుని 100% సమర్ధిస్తాను
హరిబాబు ప్రశ్న:ఎక్కడ?ఈ దశంలో 1950ల నుంచే గోబధ నిషేధానికి చట్టాలు ఉన్నాయి,అది తెలుసా మీకు?
-----------------------------------------------------------------------------------------
States where cow slaughter is legal:
13) Kerala
No restrictions.
23) West Bengal
No restrictions.
In these two states both public and govt are influenced by leftist ideology
16, 18) Other Northeast
No ban in Arunachal, Mizoram, Meghalaya, Nagaland, Tripura, Sikkim. In Manipur, Maharaja in 1939 decreed prosecution for cow slaughter, but beef consumed widely.
States where cow slaughter is banned:
1) Andhra Pradesh & Telangana Slaughter of cows, calves prohibited. Bulls, bullocks can be killed against “fit-for-slaughter” certificate, issued if animals can no longer be used for breeding; draught/agricultural operations. Violators face 6 months jail and/or Rs 1,000 fine.
2) Assam Cow slaughter banned except on issue of ‘fit-for-slaughter’ certificate, at designated places.
 3) Bihar Slaughter of cows, calves banned; of bulls, bullocks older than 15 years allowed. Violators face 6 months’ jail and/or Rs 1,000 fine.
 4) Chandigarh Killing a cow, storing/serving/eating beef banned; eating meat of buffalo, bullock, ox also banned.
5) Chhattisgarh Slaughter of cow, buffalo, bull, bullock, calf, and possession of their meat banned. Transport, export to other states for slaughter also banned; attracts same punishment of 7 years’ jail, fine up to Rs 50,000.
6) Delhi Slaughter of “agricultural cattle” — cow, calf, bull, bullock — and “possession of [their] flesh”, even if they are killed outside Delhi, banned. Buffaloes are not covered.
7) Gujarat Slaughter of cow, calf, bull and bullock; transport, sale of their meat banned. Punishment: Rs 50,000 fine, up to 7 years’ jail. Ban does not include buffaloes.
8) Haryana As per a 2015 law, “cow”, which includes bull, bullock, ox, heifer, calf, and disabled/diseased/barren cows, can’t be killed. Punishment: 3-10 years jail, fine up to Rs 1 lakh. Sale of canned beef and beef products, and export of cows for slaughter banned.
 9) Himachal Pradesh Slaughter of all bovines punishable by 5 years’ jail. Killing allowed in the interest of research, or if animal has contagious disease.
*10) Jammu & Kashmir Slaughter of cow and its progeny punishable by up to 10 years’ jail. Possession of “flesh of any [of these] slaughtered animal(s)” punishable by a year; killing of “he or she buffalo” punishable with fine five times the animal’s price.
11) Jharkhand Slaughter of cows and oxen; possession, consumption of their meat, banned. Violators face up to 10 years’ jail and/or Rs 10,000 fine.
 12) Karnataka Cows can be slaughtered if old or diseased. Possession not a crime. Bill proposed by BJP in 2010 made slaughter punishable by 7 years’ jail and Rs 1 lakh fine, but it did not become law.
14) Madhya Pradesh Slaughter of cow, progeny banned. Penalty raised to 7 years’ jail in 2012, burden of proof on accused. Buffaloes can be killed.
 15) Maharashtra Slaughter, consumption of meat of cow, bull, bullock banned since March 2015 after revision of existing law. 5 years’ jail and/or Rs 10,000 fine. Slaughter of buffaloes allowed.
Mizoram No restrictions.
17) Odisha 2 years’ jail, Rs 1,000 fine for cow slaughter. Old bulls, bullocks can be killed on fit-for-slaughter certificate; cow if it suffers from contagious disease.
19) Punjab “Beef” doesn’t include imported beef; “cow” includes bulls, bullocks, oxen, heifer, calves. Slaughter allowed for export, with government permit.
20) Rajasthan Slaughter of “cow, calf, heifer, bull or bullock” prohibited; possession, transport of their flesh prohibited. 10 years’ imprisonment and/or Rs 10,000 fine.
21) Tamil Nadu Cow, calf slaughter banned; up to 3 years’ jail and/or Rs 1,000 fine. Beef consumption and slaughter of economically worthless animals allowed.
22) Uttar Pradesh Slaughter of cow, bullock, ox banned. Can’t store or eat beef. 7 years’ jail and/or Rs 10,000 fine. Can import in sealed containers, to be served to foreigners. Buffaloes can be killed.
 * Jail terms 10 yrs for cow slaughter in Haryana, Jammu and Kashmir, Jharkhand and Rajasthan. Punishment up to varying terms in jail in other states.
* Hefty fine 1 lakh in Haryana, and Rs 50,000 in Chhattisgarh and Gujarat. Range of smaller fines for slaughter and related crimes in other states.
-----------------------------------------------------------------------------------------
     నేను చెప్పడం దేనికి వాటి గురించిన కుతూహలం ఉంటే ఒక్కో రాష్ట్రంలో ఉన్న శిక్షలూ అవీ రమారమి ఆరు నెల్ల నుంచీ ఏదేళ్ళ వరకూ జైలు శిక్ష వెయ్యదగ్గ నేరం!ఇవేవీ మీరు మెజార్టీ వాళ్ళు మైనార్టీ వాళ్ళ మీద బలవంతంగా రుద్దేశారు అని తిరిగి నామీద విరుచుకుపడడానికి వీలిచ్చే చట్టసభలు చేసిన శాసనాలు కావు,కోర్టుల ముందు ఇరు పక్షాలూ వాదించగా కోర్టులు గోసంరక్షకులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులు.ఆ వాదనల సందర్భంగా వారు ఎంత మొండిగా ఉన్నారో మీకు తెలుసా!మా మతంలో ఆవుల్ని చంపమని రాసి ఉంది కాబట్టి మేము చంపే తీరుతాం అన్నారు.ఆధారాలు చూపించలేకపోవటంతో వారి వాదన నెగ్గలేదు.”a Constitution Bench of the Supreme Court of India has clearly ruled that a total banon slaughtering of cow and cow progeny is absolutelyCONSTITUTIONAL and in accordance with the law of the land. The complete ban on cow slaughter does NOT violate any rights or laws as guaranteed by the Constitution of India to every Indian citizen.The Supreme Court of India has clearly held that Islam does not call for cow slaughter and there is no provision in any of the Islamic scriptures that require for cow slaughter on any day in general or on Bakri Eid in particular.” అనే ఈ సుప్రీం కోర్టు రూలింగు యొక్క అర్ధం ఏమిటో తెలుస్తున్నది కదా!అదీ పరిస్త్థితి, ఆవుల్ని చంపే తీరాలి అని వారికంత పట్టుదల, అంత పట్టుదల ఎందుకు అని అడిగీతే హిందువులది మతోన్మాదం - ఏమిటీ న్యాయం?

అభిప్రాయం 2: కావాలని ఎవరూ ఆవుమాంసం తినడం లేదు కదా!
హరిబాబు ప్రశ్న: అవునా!ఆవుమాంసం అమ్మ డం,కొనడమే కాదు దగ్గిర వుంచుకోవడం కూడా నేరమే అని మీకు తెలియకనో తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారో గానీ ఆవుమాంసం అమ్మేవాళ్ళకి తెలుసు.కోర్టు నుంచి అధికారులు తనిఖీకి రాబోయే ముందు కోర్టులు సాంకేతికంగా తమ తీర్పుల్లో "COW" అని రాయడం వల్ల ఇక్కడ లిస్టులో "OX" అని మార్చి "ఇక్కడ వడ్డిస్తున్నది ఎద్దుమాంసం మాత్రమే,ఆవు మాంసం కాదు" అని వాదిస్తున్నారు.

P.S: హిందువులు ముస్లిముల మనొభావాలకు ఇబ్బంది కలిగించకూడదు,మంచిదే!మీలాంటి వారు హిందువుల మనొభావాల్ని గాయపరచినా మౌనంగా ఉండిపోవాలి - అప్పుడే మీ దృష్టిలో హిందువులు మంచివాళ్ళు అవుతారు - అంతేనా?ఈ దశంలో ఇతర మతస్థుల మనోభావాలకు ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించే బాధ్యతని హిందువుల మీదే పెట్టారు,అధిక సంఖ్యాకులుగా అల్ప సంఖ్యాకుల పట్ల మర్యాదగా ఉండటం ఔన్నత్యమే కాబట్టి హందువులు కూడా కాదనడం లేదు!కానీ మీలాంటివారు హిందువుల మనోభావాల మీద ఎంత తెవ్ర స్థాయిలో దాడి చేసినా కనీసం అభ్యంతరం వ్యక్తం చెయ్యకుండా ఉండే బాధ్యతని కూడా హిందువుల మీదే పెట్టారు,ఎంత అన్యాయం?!తాము అనుసరించే మతం పట్ల ముస్లిములు కూడా హిందువుల మాదిరిగానే ఆలోచిస్తారు, వారి తరపున ఇంత అరిభీకరంగా చేస్తున్న మీ ఆందోళనల్లో వారు భాగం పంచుకోకపోవడానికి అదే కారణం!

     జీవితంలో ప్రతి ముస్లిమూ పదిమంది హిందువుల్ని చంపాలి,వందమంది హిందూస్త్రీలని చెరచాలి,వెయ్యి గోవుల్ని చంపాలి అని ప్రగల్భాలు పలికి పాల్పడిన హింసకి కూడా తరతరాలుగా హిందువులు ముస్లిముల పైన జరిపిన అకృత్యాలకి జవాబుగా చేశారు గాబట్టి అనే వంకతో వాటిని గూడా హిందుచుల ఖాతాలోనే వేశారు!ఇప్పటికీ కాశ్మీరు లో హిందూ పండితుల విషయంలో మీరు కనీసపు ప్రతిస్పందన కూడా వెలిబుచ్చరు,కనబడని లింకులూ పని చెయ్యని లింకులూ అని అనేవారు కాశ్మీరులో దశాబ్దాల నుంచీ జరుగుతున్నదానికి ఏనాడూ ప్రతిస్పందించగా మేమెవ్వరం చూదలేదు,చాటుగా యేమైనా గిణిగారేమో!

  నిజానికి మీకు చట్టం పట్ల న్యాయం పట్ల గౌరవం ఉంటే చట్టపరంగా నేరమని వారికే నచ్చజెప్పి కోర్టులు నిషేధించిన మాంసం తినకండని అవతలి వారిని ఎడ్యుకేట్ చెయ్యాలి,లేదా సకల విధాలుగా ప్రయత్నించి సమాచారాన్ని క్రోడీకరించుకుని సాంకేతిక పోరాటంతో కోర్టు తీర్పుల్ని రద్దు చేయించాలి.ఈ రెంటిలో ఏది చేసినా మీరు చాలా సమదృష్టితో ఆలోచిస్తున్నట్టు లెఖ్ఖ!కానీ మీరు అలా చెయ్యడం లేదు.కేవలం హిందువుల్ని మతోన్మాదులుగా చిత్రించడమే ఇక్కడ మేధావులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి దగ్గరి దారి అయ్యింది!హిందువులకి నచ్చని పని చెయ్యడానికి చట్టాన్నీ న్యాయాన్నీ మరి సభ్యతా పరిధుల్ని కూడా దాటడమే సెక్యులరిజమా?మీరిలాగే యేకపక్షపు నిరసనలతో పక్షవాతపు సెక్యులరిజాన్ని మరింత సమర్ధవంతంగా ఫాలో అయితే ఇప్పటివరకూ ఉదారంగా ఉన్న హిందువులకి కూడా సెక్యులరిజం మీద ఉన్న భ్రమలు నశించిపోయి పూర్తిగా హిందూత్వం వైపుకి జరుగుతారు.అది ఆల్రెడీ మొదలైంది,అందుకే మీలో ఇంత అసహనం కనపడుతున్నది.ఇంకా డోసు పెంచండి!

ALL THE BEST FOR INCULCATING GREATER HINDU UNITY!
----------------------------------------------------------------------------------------------------------------------------------------------శాలివాహన శకం 1937 మన్మధ నామ సంవత్సరం మార్గశిర మాసము 16వ తేదీ సోమవారము
(చిత్రాలు:గూగుల్ సౌజన్యం)

Saturday, 5 December 2015

నీహారికా ఆంటీకి శ్యామలీయం బ్లాగులో ఏదో అగుమానం జరిగిపోయిందని అగ్గగ్గ లాడి ముగ్గురు అంకుల్సు ఫూల్సు అయ్యారు - పాపం పిచ్చివాళ్ళు?!

ఈ పోష్టులో చదువర్లు నా మామూలు పధ్ధతిలో ఉండే విషయాన్ని ఆశిస్తే నిరాశ పడే ప్రమాదం ఉంది.ఒకానొక బ్లాగులో నేను పాల్గొన్న చర్చలోని కొన్ని భాగాల్ని ఇక్కడ ఇస్తున్నాను.ఇందులో ఉన్న విషయంలో హిందూ మతాన్ని ముఖ్యంగా రామాయణాన్ని విమర్శించే కొన్ని ముఖ్యమైన పాయింట్లకి నేను జవాబు చెప్పాను.చదువర్లు తెలుసుకుంటే తాము కూడా ఆ జవాబుల్ని తాము చేసే చర్చల్లో ఎక్కడయినా ఉపయోగించుకోవచ్చు.చర్చ మొదలై నేను పాల్గొన్న భాగం వరకూ ఒక వర్డ్ డాక్యుమెంటుగా కాపీ చేసుకున్నాను.ఈ రెందు రోజుల్లో కరెంటు పోయి మళ్ళీ వచ్చాక ఆ పోష్టు ఉండి ఉంటే అక్కడ కంటిన్యూ అయ్యేవాణ్ణి,కానీ పోష్టు లేదు గనక దాని సారాంశం ఇస్తున్నాను.విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు,చదువుతూ ఉంటే అర్ధం అవుతుంది.అర్ధం కాకపోతే వదిలెయ్యండి.వాదోపవాదాలు కొనసాగించాలని కూడా అనుకోవటం లేదు.అయిపోయిన పెళ్ళికి బాజా లెందుకు?ముగిసిపోయిందని బ్లాగు యజమాని తెర దించేశాక ఇక్కడ మళ్ళీ దారీ తేన్నూ ఉండని చర్చకి తెర యెత్తడం దేనికి!
---------------------------------------------------------------------------------------------------------

రావణుడు మనిషి కాదా ?
శ్యామలీయం వారి బ్లాగులో ఒక పద్యం రాసుకున్నారు. స్థూలంగా దాని భావం - "దేవతలు ఆనందంతో పాటలు పాడుతూ గెంతులేస్తుంటే రాముడు రావణున్ని చంపాడు" అని.

దానికి నీహారిక గారు ఒక ప్రశ్న అడిగారు. "ఒక మనిషిని చంపడానికి అంతమంది సంతోషంగా సహకరించి పాటలు పాడారా?" అని.

దానికి వారిచ్చిన సమాధానం క్రింద చిత్రంలో చూడండి.


వారిచ్చిన అమూల్యమైన ఆణిముత్యాల్లో కొన్ని ఇలా వున్నాయి.

రావణుడు మనిషి కాదు. ఒక రాక్షసుడు.
దేవతలు ధర్మానికి ప్రతీకలు.  మంచికి ప్రతీకలు. 
రాక్షసులు అధర్మానికి ప్రతీకలు. చెడుకు ప్రతీకలు.
త్రిలోక విద్రావణుడు కాబట్టి రావణుడు.  వీడు చెడుకు పరాకాష్ఠ.

వారు గొప్ప పండితులే అనడంలో నాకు సందేహం లేదు. కాని వారు చెప్పిన విషయాలు సరిగా అనిపించడం లేదు. రావణుడు పుట్టింది "పులస్త్య బ్రహ్మ" అన్న బ్రాహ్మణుడికి. అటువంటప్పుడు ఆయన కొడుకు కూడా మనిషే కావాలి కదా?

తల్లి రాక్షసి అనుకున్నా... రాక్షసి అంటే ఏమిటి రాక్షసాకారం గలది అని అని అర్థం. సాధారణ మనుషుల కన్నా ఆ మనుషులు పెద్దగా వుండడం వల్ల "రాక్షసులు"గా పిలవబడి వుండవచ్చు. అసలు తల్లి మనిషి కాకపోతే ఆ ముని కొడుకునెలా కన్నాడు?

ఇకపోతే రాక్షసులు చెడుకు ప్రతీకలు, దేవతలు మంచికి ప్రతీకలు అనడం... దేవతలు ఎంత తందనాలాడినా ఒకే, రాక్షసులు ఎంత నిష్టగా వున్నా లాభం లేదు... వారు చెడ్డవారే అని అర్థం చెప్పడం కాదూ?

త్రిలోక విద్రావణుడు అంటే అర్థం నాకు సరిగా తెలియకున్నా... త్రిలోకాలను జయించిన వాడో భయపెట్టిన వాడో అయుంటుందని నేననుకుంటున్నా. క్షాత్ర ధర్మం అనుసరించి... బలం వుంది కాబట్టి త్రిలోకాలను జయించడం తప్పే అయితే ఆ కాలం నాటి క్షత్రియులందరు చేసిందీ తప్పే కదా? ఇందులో రావణుడు మాత్రమే చేసిన తప్పేమిటీ? దేవతలను జయించడమా?

ఇక పోతే సీతను కిడ్నాప్ చేయడం లాంటి నేరాలు కూడా ఆ కాలంలో పరిపాటే! మంచివాళ్ళోహో అని ప్రచారం చేసే దేవతల్లో కూడా ఇంద్రుడు ఎన్ని రంకు పనులు చెయ్యలేదు? కిడ్నాప్‌లు కూడా చేశాడుగా?

ఈ ప్రశ్నలను వారి బ్లాగులోనే అడుగుదామనుకున్నాను. కాని వారి అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తూ చివరిగా "ఇకముందు ఇలాంటి అసందర్భవ్యాఖ్యలు ప్రచురించేది లేదు" అన్నందువలన అవి ఇక్కడ అడగాల్సి వస్తుంది.

సమాధానాలు వారు చెప్పినా సరే, ఇంకెవరైనా చెప్పినా సరే.
  1. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEicfW0-OnET6o0WEj2L9q3cYJdask_Ip0gHBMb4d4sDro0CayA-THg9BOLe432A-hg_e98LWh6DUbj2TN4BCMNSxSKLf4ZOYsHp_XunIpvXBOz_8HypZGCa2RPyP4GM4IQEMvdXro3JN90/s35/*
ధన్యవాదాలు శ్రీకాంత్ చారి గారు, బాగా అడిగారు.అగ్రహారంలోకి ప్రవేశం లేదు అన్నపుడు సమాధానం ఇలా అయినా చెప్పకపోతే ఆయన వ్రాసిందే కరెక్ట్ అనుకుంటారు కదా ? 
Reply
అంటే మీరు ఇప్పుడు రావణాసురుడి కి వత్తాసు పలుకుతున్నారా? 
రాక్షసులు అంటే కోరలు , మీసాలూ, అసహ్యంగా ఉండాలని ఏమీ కాదు....మనస్సు , బుద్ధి, ప్రవర్తన,గుణం అనేవి మనుష్యుడిని రాక్షసుడి నుండి వేరు చేస్తాయ్. బ్రాహ్మణుడికి పుట్టాడు వాడు రాక్షసుడు కాడు అనేది మీ అమాయకత్వం. అసలు దేవతలు మరియు రాక్షసులు ఒకే తండ్రి కి(కష్యప ప్రజాపతి ) పుట్టారు. 
వాళ్ళ వాళ్ళ గుణ ధర్మాలు బట్టి వేర్వేరు జీవన విధానాల బట్టి వారు దేవతలు రాక్షసులు గా విభజన అయ్యారు.... 
ఒకే తండ్రి కి పుట్టిన ఇద్దరు కొడుకుల్లో ఒకడు డాక్టర్ అవ్వొచ్చు, ఇంకొకడు నేరస్తుడు అవ్వొచ్చు... అంత మాత్రన నేరస్తుడు ని శిక్షించ కుండా ఉండరు కదా! 
మీ వాదన ఎలా ఉందంటే , ఒసామా బిన్ లాడెన్ ని చంపినపుడు , కసబ్ ని ఉరి తీసినపుడు అందరూ సంతోషిస్తుంటే మీరు తెగ బాధ పడినట్లుంది....
Reply
మరి వాళ్ళని ఉరితీస్తే సంకలుకొట్టుకున్న మీరు, దాద్రి సంఘటన లో పాల్గొన్నవారిని ఉరి తీయమని అడగగలరా? 

దాద్రిలో చచ్చినవాడిదే తప్పు అని ఒక హిందువుచే నడపబడుతున్న బ్లాగులో పోష్టు చేస్తే, దానికి నేను ఇచ్చిన కామెంటు ఇది:

"
అక్కడ గోమాంసం తిన్నది హిందువు ఐతే ఇలానా ఈడ్చుకొచ్చి చంపేవాళ్ళా"

కామెంటుతో పాటు పొరపాటున నా ఐడితో బాటు వుస్మానియా యూనివర్సిటి అని పడిండి.


అప్పుడు దానికి వొచ్చిన రిప్లయ్ ఇది:

"
వుస్మానియా లో బీఫ్ ఫెస్టివల్ చేసిన వాళ్ళని నరికెయ్యలి అని"..

ఇప్పుడు చెప్పు వీడు తోటి హిందువు కాబట్టి నరికేస్తా అన్నోడు, నరికేసినవాళ్ళు లోక కల్యాణం చేసారంటావా.. 
-------------------------------------------------------------------
నేను ఇంకో చోటకూడా చెప్పాను.. నువ్వు రాముడి అభిమానివి కాబట్టి రావణుడిదే తప్పు అని రాసుకున్నవ్. అదే రావణుడి అభిమానివైతే, రావుణుడే పెద్ద హీరో.. రాముడు పెళ్ళాం కోసమే రావణుడ్ని చంపాడుగాని, లోక కల్యాణం కోసం కాదు అని రాసుకుంటావ్.. ఈ విషయం నీ బుర్రకి ఎక్కిందనుకుంటున్నాను.

@dhanunjayarao,
నేను నిజంగానే లాడెన్ ని కసబ్ ని చంపినపుడు చాలా బాధపడ్డాను. 22 ఏళ్ళ వయసులో ఏం తెలుస్తుందండీ ? మంచీ చెడూ తెలిసే వయసా ? ఉరి వేస్తే ఒక్క నిమిషంలో ప్రాణం పోతుంది. బ్రతికితేనే కదా జీవితం విలువ తెలిసేది ? అద్వానీ వల్ల ఎంతమంది చనిపోయి ఉంటారు ? అతన్నీ అలాగే చంపాలి కదా ?
"నిర్భయ ఉదంతం గుర్తుందా? ఆ దుర్మార్గంలో ఒక మైనర్ నిందితుడు ఉన్నాడు. మేజర్ గా మారటానికి కొన్ని నెలల వ్యవధిలో ఉన్నప్పటికీ.. నేరం చేసే నాటికి మైనర్ గా ఉండటంతో అతగాడు చేసిన దారుణానికి పడిన శిక్ష చాలా తక్కువ. నిర్భయను అత్యంత దారుణంగా హింసింది.. లైంగికంగా క్రూర చర్యకు పాల్పడటమే కాదు..ఆమె మరణానికి కారణం ఈ మైనర్ అన్న మాట అప్పట్లో వినిపించింది. అలాంటి కసాయిని చట్టంలో పేర్కొన్న ప్రకారం మైనర్ గా గుర్తించటంతో కఠిన శిక్ష నుంచి చట్టబద్ధంగా తప్పించుకున్న పరిస్థితి". వీడీకీ కూడ 17 years కదా వీడు కూడ అమాయకుడు కదా!!
@ Chiranjeevi మీరు చిన్న వారో పెద్ద వారో నాకు తెలియదు. ముందు అవతలి వారికి గౌరవం ఇవ్వడం మంచిది. 
నేను ఇక్కడ హిందు , ముస్లిం ప్రస్థావన తీసుకు రాలేదు. చెడ్డ వాడు హిందు అయితే ఏముంది, ముస్లిం అయితే ఏముంది? ఎవరికైనా శిక్ష ఒకేలా ఉండాలి. మీకు దేవుడు అంటే నమ్మకం లేకపొతే మీకు రామయణం తో పని ఏముంది?

"raakshasudu" aneedi oka jaati peru matrame. mana puraanaalu anni pakshapaata buddito raasinave. oka jaati vaadu maroka jaati ni dushtudu ga chitrinchaadu. ante kaani devatalu ani rakshasulu ani yemi ledu. puraanalu rasina vaadu tama vaaru devatalu ani, shatruvulani dayyalu ani raasadu. manam ade nijamani nammi batukutunnam. 

charitraku saakshyalu puraanaalu yeppatiki kaakodadu. andulo unnadanta myth. puraanali, ramayanam, mahabharatam chadivina vaaru 'dd koshambi' books kooda chadavandi. Oka vaipe chadivi ade nijam anukovaddu. prapancha saahityanni chadavandi. greek puraanali mana mahabharatam kanna takkuvemi kaadu. 

mana vaallu mana daggare samskruti undani, maname goppavaallamani anukuntu inka mooda nammakalato chastu batukutoo untaru.
aa bhaavadaaridraanni vadalandi.
Reply
రావణుడు దేవత మనిషి రాక్షసుడు ఇవేవీ కాదు, కేవలం ఒక పాత్ర (fictional character)
జై గారు,

పురాణాలన్నీ పుక్కిటి పురాణాలే. కాని ఆ మాట పండితోత్తములు ఒప్పుకోరు కదా? పైగా చిన్న ప్రశ్న వేస్తేనే జనం మీద విఱుచుకు పడతారు! Intolerance!!

అవి పూర్తి కల్పిత గాధలా, లేక ఎక్కడో కొంత జరిగితే exaggerate చేసి వ్రాసారా అన్నది చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు. కాని ఒక్కటి మాత్రం స్పష్టం. ప్రజల్లోంచి కొందరు దేవతలని గొప్పగా చూపించడం, కొందరు రాక్షసులని దుష్టులుగా చిత్రించడం మాత్రం జరిగింది. గత కొంతకాలంగా సినిమాల్లో జరిగిన తెలంగాణా ఆంధ్రా పాత్రల చిత్రణ గుర్తుకు తెచ్చుకుంటే, సరిగ్గా పోలిక కనపడుతుంది.

పురణాలు రచించిన వారి పక్షం వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళు దేవతలు. వారికి ఏవేవో ఎక్సెప్షన్లు వుంటాయి. అదే ఇతరులకు మాత్రం ఎలాంటి ఎక్సెప్షన్లు వుండవు. ఒకోసారి మంచి చేయబోయినా దుష్టుడిగానే చిత్రీకరణ జరుగుతుంది.

ఎందుకనడిగితే వాడు రాక్షసుడు కాబట్టి చెడ్డవాడు, వీడు దేవుడు కాబట్టి మంచి వాడు అని సమాధానం వస్తుంది. సరిగ్గా పైన శ్యామలీయం గారు ఇచ్చిన మాదిరిగా అన్నమాట!

నీహారిక గారు మరిన్ని ఆలోచనాత్మక ప్రశ్నలు కూడా అడిగేరు - వారు వ్రాసేటప్పుడు అంత దీర్ఘం గా ఆలోచించి ఉంటారో లేదు నా కైతే తెలీదు ; కానీ ఈ ప్రశ్నలు నిజంగా నా వరకైతే ఆలోచనల కు పదును పెట్టేవి . చర్చలో పాల్గొన వలసినదిగా విజ్ఞప్తి .

నీహారిక సంధించిన మరి కొన్ని ప్రశ్నలు -> rarely possible to query such in-depth understanding questions . 

పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే పదిమంది రాక్షసులను చంపినవాడిని ఏమని పిలవాలి ?

మనిషిని కానీ మరి ఎవరినైనా కానీ ప్రాణ,మానహాని తలపెట్టినపుడు చంపారంటే అర్ధం ఉంది.ముందుగా ప్లాన్ వేసుకుని చంపితే దేవుడా ? (This I see the utmost question if any one can answer suitably) 

ధర్మాన్ని రక్షించాలంటే ఒకరిని ఒకరు చంపుకోవలిసిందేనా ? (superb!) 

చెడు మీద మంచి విజయం సాధించాలంటే యుద్ధం తప్పదని మీరు బోధిస్తున్నట్లైతే అలీన ఉద్యమమెందుకు ?అణు ఒప్పందాలెందుకు ?

చీర్స్ 
జిలేబి
జిలేబీ గారు, 

మీరు మూడు సార్లు ప్రశ్నలు రిపీట్ చేసినా పండితుల్వ్వరూ రావడం లేదండీ, జవాబులివ్వడానికి! వారిదగ్గర జవాబులు లేవనుకుంటా!!
రైలుపెట్టకి నిప్పెట్టి కాలిస్తే అది వాళ్ళ గతకాలపు తప్పిదాలకి శిక్ష గాబ్ట్టి శాంతియుతంగా రోదించాలి!

కొన్ని వందలమంది కాస్మీరీ బ్రాహ్మణుక్లు దశాబ్దాల పాటూ తమ స్వస్థలాలకి దూరంగా ఉంటే అది వాళ్ళ హిందూ మతోన్మాదానికి అమాయకులైన ముస్లిములు ఇదివరకు తమకి జరిగిన అన్యాయాలకి తీర్చుకున్న ప్రతీకారం!

మీకు నచ్చినవాళ్ళని ఎవరు చంపినా అహింస గుర్తుకొస్తుందిం,జాలి పొంగుకొస్తుంది - నీహారికకి కసబ్ పట్ల పొంగుకొచ్చినట్టు!
అదే కసబ్ మాత్రం జాలీ దయా లేకుండా ఎంతమందిని చంపినా ఆ చచిన వాళ్ళు వాళ్ళ కాలం ఖర్మం కలిసిరాక చచ్చారు అనుకుని వూర్కోవాలి!లేఅంటే నీహారిక అప్పుడూ యేడ్చానండీ నేను అనిటికీ సమానంగానే యేడుస్తాను అంటే ఆవిశాళృద్యానికి నమోవాకాలు అర్పించాలి!


మీకు నచ్చినవాళ్ళు యెవర్ని చంపినా వాళ్ళు వీరత్వంతో చేశారు ఆ పన్లన్నీ,కాబటి వాళ్లని న్యాయానికి నిలబడ్డ అమరవీరులుగా పరీగ్ణించాలి,టెర్రరిస్టూలనే పేరు పెట్టి వురితియ్యకూడదు - పాపం చిన్నపిల్లాళ్ళు కదా!

మానవత్వము యొక్క మేధోవికసనం అంతా 1947 నుంచీ జరుగుతున్నప్పటికీ మీ పాండిత్య ప్రదర్శనకి పనికొచ్చే కొన్ని ర్యాందం సంగహ్తనల్ని తీసుకుని నువ్వెంతగా పెకి పాకంపెట్టగలవనేదాని మీఅనే ఆధారపడి ఉంటుంది!

ఒక వ్యక్తి తన బ్లాగులో రాసుకున్న వ్యక్తిగతమయిన వ్యాఖ్యల్ని అతని అనుమతి లేకుండా సంగ్రహించి రచ్చ రచ్చ చెయ్యటం మర్యాదస్తుల లక్షణం

ఈ విధంగా నీతుల్నీ,మర్యాదల్నీ పునర్నిర్వచిస్తున్న మేధావులకి వందన్నం,అభివందనం!

---------------------------------------------------------------------------------------------------------
ఇది అక్కడ నా మొదటి వ్యాఖ్య!నేను ఆయన గారు ఆపసోపాలు పడుతూ విమర్శిస్తున్న హిందూ మతోన్మాదం గురించి ఎన్నో విషయాల్ని స్పృశించాను.పనిలో పనిగా ఈ కాపీ/పేస్ట్/రచ్చ గురించి కూడా నిలదీశాను.దానికి సారు ఎంత ధీమాగా జవాబు చెప్పారో?
---------------------------------------------------------------------------------------------------------

>>> ఒక వ్యక్తి తన బ్లాగులో రాసుకున్న వ్యక్తిగతమయిన వ్యాఖ్యల్ని అతని అనుమతి లేకుండా సంగ్రహించి రచ్చ రచ్చ చెయ్యటం మర్యాదస్తుల లక్షణం

అవి వ్యక్తిగతమైన వ్యాఖ్యలు కావు. మరొక వ్యక్తి మర్యాదగా ప్రశ్న అడిగితే తూలనాడుతూ వ్రాసిన వ్యాఖ్యలు. అంతేకాక సదరు వ్యక్తి సమాధానం ఇచ్చే అవకాశం లేకుండా మూసివేసుకున్నారు. కాబట్టి ఇక్కడ వుంచడం జరిగింది.
---------------------------------------------------------------------------------------------------------
అసలు ధనంజయరావు ఐడి గల పెద్దమనిషీ తర్వాత రాజ్ ఐడితో ఒక పెద్దమనిషీ అడిగిన ప్రశ్నలకి తిన్నగా జవాబు చెప్తే అప్పుడే వీరికి జవాబు దొరికి ఉండేది,కానీ జవాబులు అర్ధం కాని పండితులు కదా వీళ్ళు:-)

బ్లాగు అంటే ఏమిటి?ఎవరు మనకి ఈ బ్లాగు లింకు ఇచ్చారు?ఎందుకు మనం బ్లాగు తెరిచాం?ఒకానొక బ్లాగ్స్పాట్ అనే థిర్డ్ పార్టీ సర్వీసు తన పాప్యులారిటీ పెంచుకొవడానికి రిజిస్టర్ అయిన ప్రతి యూజరుకీ కొంత మెమరీనీ,ఒక యూ.ఆర్.యల్ నీ ఇచ్చింది.మరలాంటప్పుడు ఒక సర్వీసుకి రిజిస్తర్డ్ యూజరుగా దానిమీద అతనికి హక్కు ఉండదా?తను ఒక అబిప్రాయం చెప్తే దానిని అవహేళన చేస్తూ ప్రశ్నలు వేస్తుంటే మర్యాదగా నన్ను విసిగించకండి అని చెప్పడం కూడా అమర్యాదేనా?

ఈ కలహకారిణి అక్కడ వేసిన ప్రశ్న యేమిటి?పుట్టించడం మాత్రమే దేవుడి పని అయినట్టు రూలు పెట్టి మాట్లాడుతుంది,మరి ఆ ప్రశ్న అడిగేతప్పటికి పుట్టినవాళ్ళు పుట్టినట్టే ఉంటున్నారా?చావు అనేది కూడా సృష్టిలో ఉన్నదనీ అది లేకపోతే మన తాతలూ ముత్తాతలతో సహా పుట్టిన ప్రతి ప్రాణీ చావకుండా ఉంటే యేమవుతుందో తెలియకనే ఇలా అడిగిందా ఈ ప్రశ్నని?ఇదే మనిషికి తన స్నేహితుడు సాయుధపోరాటం చేసి పెట్టుబడిదారుల్ని చంపి వర్గరహితసమాజం స్థాపించడం గురించి కబుర్లు చెప్తుంటేనూ తను కూడా అన్ని ఇజాలూ కమ్యునిజంలో కలుస్తాయి అంటున్నప్పుడూ అక్కడ కూడా ఇతర్లని చంపిన వాళ్లకి వీరతాళ్ళు వేస్తుంటారని తెలియకుండానే అడిగిందా ఈ ప్రశ్నని?

ఈ టైముస్టాంపు కామెంటు ప్రకారం గొడవ నెమలికన్ను బ్లాగు దగ్గిర మొదలైంది
-----------------------------------------------------------------------------------
శ్రీకాంత్ చారి గారూ,

శ్యామలీయం గారు తన వ్యాఖ్యని వెనక్కి తీసుకున్నారు కాబట్టి స్క్రీన్ షాట్ తొలగించమని ప్రార్ధన !

@
శ్యామలీయం గారూ,

నెమలికన్ను మురళి గారి బ్లాగులో మరమరాల గురించి చర్చ చేయబోనని మాట ఇచ్చానని మీకు తెలియక మీరు తూలనాడారు.ఆ ఒక్క పదం వల్ల నాకు కోపం వచ్చి తిట్టాను.ఒక్క పదం అన్నందువల్లనే యుద్ధాలు జరిగిన చరిత్ర మనది.మాట యొక్క విలువ మరమరాల భక్తులకు తెలియకపోయినా నాకు తెలుసు.మీ మనసు కష్టపెట్టినందులకు క్షమార్పణలు కోరుతున్నాను.
------------------------------------------------------------------------------------.
తెలివంటే ఇది!చెయ్యాల్సిన రచ్చంతా చేసేసింది.రచ్చ మొదలయ్యాక తీరిగ్గా శ్యామలీయం బాబాయి గార్కి క్షమాపణ కూడా చెప్పేసి తను యధావిధిగా గుడ్ గర్ల్ ఇమేజికి ఫిక్సయిపోయింది:-)ఈలోపు నేను ఈ జిలేబీ చేస్తున్న ఎంకరేజిమెంటు నచ్చక తాన బ్లాగులో కొంత నిలదీశాను.యధావిధిగా ఈ ముసలి జిలేబీ తన కర్రా విరగని పామూ చావని పక్షవాతపు జవాబే ఇచ్చింది.నేను కూడా జిలేబీ నించి ఎక్కువ ఆశించలేదు కాబట్టి ఇక్కడి రెస్పాన్సుకి నో రిగ్రెట్స్!

వాళ్ళెలా ఎదవ లయ్యారు?ఎప్పట్లాగే హరిబాబు మాకు భయపడి చర్చ మధ్యలో పారిపోయాడహో అని ఇదివరకటిలాగే డప్పు కొట్టుకుంటూ ఉండాలి ఈపాటికే అక్కడా ఇక్కడా!అక్కడ చర్చలో గూడా ఇట్లా నన్ను నిలదీస్తూనే ఉన్నారు గదా అనుకుంటున్నారా?
---------------------------------------------------------------------

>>> విష్యానికి సమబంధించి ఒకరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పకుండా అర్ధవంతమయీన్ ఏ చర్చ అయినా ముందుకు వెళ్ళటం సాధ్యమా?

అదే మరి! నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏసిద్, దాడి అంటూ పొంతన లేని ప్రశ్నలు వేశావు. అవి ఎంత అసంబద్ధపువో అనలైజ్ చేసి మరీ చూపాను. దాంతో నీకు మరిన్ని ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సిన గతి పట్టింది. సరే ఆ ప్రయత్నం కానియ్యి. నీ అలావాటు ప్రకారం బూతులు రాస్తే మాత్రం కోత తప్పదు.
---------------------------------------------------------------------
ఇదండీ శ్రీకాంత్ చారి చురుకుదనం:-)పైన చెప్పిన నాకన్నా ముందు ఇద్దరు వేసిన ప్రశ్నలని వీళ్ళు శ్రధ్ధగా చదివితేనే వీళ్ళకి జవాబు దొరికి ఉండేది:-)నేను జిలేబీ దగ్గిర వేసిన కామెంటు తర్వాత ఇక్కడ వేసిన రెండవ కామెంటు ఇది నాకు గుర్తున్ననత వరకు:
-------------------------------------------------------------------------
విషయం అర్ధం కాలేదన్న మాట,నీ వాదనలో ఉన్న తప్పు యేమిటో అరటిపండు ఒలిచిపెట్టినటు చెప్పాలి గాబోలు?అది కూడా కుదరదు గదా నీ దగ్గిర,రెండు ముక్కల్లో తేల్చస్తే అర్ధం కాదు,విస్తారంగా చెప్తే లైన్లు లెక్కేసి మరీ చెత్త కింద తేలుస్తావు.నీకు అర్ధం అయ్యే విధంగా చెప్పడం నాకు కుదిరే పని కాదు గానీ నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను.

1.
చరిత్రకి సంబంధించి గానీ సమాజానికి సంబంధించి గానీ ఒక విషయాన్ని విశ్లేషించి తీర్మానాలు చెయ్యలనుకున్న వాల్ళు ఎవరూ కేవలం సాహిత్యాన్ని ప్రైమరీ ఎవిడెన్సుగా తీసుకోరు.మొదట తవ్వకాల పరంగా దొరికిన వటిని బట్టి చూసి ఆనాటి సాహిత్యంలో ఏవయినా ఆనవాళ్ళు దొరికితే సెకండరీ ఎవిడెన్సుగా సపోర్టు కోసమే వాడుకుంటున్నారు.మరి నువ్వు ఈ పిట్టకధల్ని పీకి పాకకం పెట్టి ఏ వాస్తవాల్ని నిరూపించగలవు?

2.
శ్యామలీయం రావణుణ్ణి రాక్షసుడు అనగానే దాని పూర్వపక్షం చెయ్యడానికి వాదన మొదలు పెట్టావు.
-------------------
ఒకే నేరం చేసినపుడు అందరికీ ఒకే శిక్ష కదా వుండవలసింది?

ఇంద్రుడు హిరణ్యకశిపుడి భార్యను కిడ్నాప్ చేస్తే విష్ణు ఏక్కడ నిద్రపోయాడు?
ఇంద్రుడు గౌతముడి వేషమేసుకుని వచ్చి అహల్యతో సంభోగిస్తే విష్ణు ఏ శిక్ష విధించాడు? 
రావణుడు చేసింది పైవాటికన్నా తప్పా?
--------------------
నువ్వు వేస్తున్న ఈ ప్రశ్నలు చాలా బాగున్నాయి,అందరికీ అన్ని చోట్లా ఒకే న్యాయం చెప్పాలి కదా అంటున్నావు.అక్కడ ఒక్కొక్క కధ ఒక్కొక్క వుద్దేశంతో రాసినది.అవి పుక్కిటి పురాణాలు అని యెందుకు ఒప్పుకోవడం లేదు.కవిత్రయం అనువదించే వరకు సంస్కృత సాహిత్యంలో యేదీ యే భాషలోనూ అనువదించి ప్రచారం చెయ్యలేదు,అయినా అతి సామాన్యులల్కి గూడా ఎట్లా తెలిసినాయి.ప్రతి చోటా పౌరాణికులు చెప్పగా వినడం ద్వారానే తెలుసుకున్నారు.పామరులు నై మనం అనుకునే వాళ్ళు కూడా కొన్ని అధ్భుతమైన కల్పనలు చెయ్యగా పండితులు వాటినీ ప్రస్తావించే సంప్రదాయం ఉంది.చాలామటుకు పురాణ్ అకధలన్నీ మౌఖికంగానే ప్రచారంలోకి వచ్చాయి.మూలగ్రంధంలో అసలు యేముందో తెలియకపోయినా కధా,పాత్రలూ ప్రతి ఒక్కర్నీ ఇన్స్పైర్ చెయ్యడానికి అదే కారణం.అటు చరిత్రకారులూ ఇటు పామరులూ కూడా అవి కధలేనని ఒప్పుకుంటుంటే ఎవరూ ఒప్పుకోవట్లేదని నీకు నువ్వే చెప్పేసుకుని దీర్ఘాలు తీస్తుంటే నీకు బోధపర్చగలిగిన వాళ్ళెవరు!

3.
నువ్వు అడిగిన ప్రశ్నలనే తిరిగి నీమీద సంధిస్తే నువ్వు యెటువైపు నిలబడతావు.అన్నిచోట్లా ఒక్కలాగే ఉండాలి కదా అని సందర్వ్భాలు వేరయిన కదల్ని చూపించి అడుగుతున్నావు.కానీ ఇక్కడ వాస్తవ జీవితంలో ఒక ఆడపిల్ల మీద ఆ అమ్మాయి ఇష్టాఇష్టాల్ని పట్టించుకోకుండా తనని ప్రేమించలేదని యాసిడ్ పొయ్యాలని వచ్చిన కుర్రాడు అమాయకుడైతే గదా రావణుడు రాక్షసుడు కాకుండా మంచివాడూ గౌరవించదగినవాడూ అయ్యేది!ఆ కుర్రాడు చేసింది రాక్షసమైన పని అయితే రావణుడు చేసిందీ అదే కదా!ఒకే రకమయిన ఈ రెండు సన్నివేశాల పట్లా నువ్వు ఒకే రకంగా స్పందించగలుగుతున్నావా?లేదే!శ్యామలీయం రాక్షసుడు ఆన్నాడూ గాబటి నువ్వు కాదంటున్నప్పుడు ఈ యాసిడ్ పోసిన వ్యక్తినీ సమర్ధించినట్టు కాదా?నీహారికకి ఒక మనిషిని చంపినందుకు రాముణ్ణీ కీర్తిసూ పాడిన పాటలు కర్ణకఠోరంగా అనిపిస్తుంటే ఇవ్వ్వాళ అతని చేత గాయాల పాలైన కుర్రాణ్ణీ పొగడకూడదు కదా!పైగా ఆ దయామయురాలు కసబ్ మీద జాలిపడినట్టు పాపం ముందూ వెనకా చూసుకోకుండా ఆమ్మాయీ అక్కడున్న వాళ్ళూ చితకబాదితే ముక్కూ మొహం యేకమ్యిన ఆ అమాయకుడి మీద కడవల కొద్దీ కన్నీళ్ళూ కార్చాల్సి ఉంటుంది,కారుస్తారా?

P.S:
ఎవరిని యెందుకు విమర్శించాలి యెవరిని యెందుకు ప్రశంసించాలి అనే దాని పట్ల మీకు స్పష్టత లేదు,కేవxghjgzxhcలం శ్యాంలీయం చెడ్డవాడు అన్నవాడీ నల్లా మంచివాడు అని నిరూపించాలి,శ్యామలీయం కీర్తించేవాళ్ళని దుర్మార్గులు అని నిరూపించాలి అనే రంధిలో వాస్తవ జీవితంలో తన కోరికను తిరస్కరించిన ఒక ఆడపిల్ల ముఖం మీద యాసిడ్ పొయ్యాలనుకున్న రావణ చేష్ట చేసిన వాణ్ణి మీరు విమర్శిస్తున్నారా,ప్రశంసిస్తున్నారా?తప్పు చేసి కూడా పదే పదే రాయబారాలు పంపించినా మూర్ఖంగా తోసిపుచ్చి యుధ్ధానికి తెగబడిన రావణుణ్ణి చంపినందుకు రాముణ్ణీ పొగిడితే భరించలేని నీహారిక ఒక మంచిపని చెయ్యబోయి గాయాల పాలైన కుర్రాణ్ణి యే ముఖం పెట్టుకుని పొగడగలదు?
-------------------------------------------------------------------------
November 29, 2015 at 9:34 AM టైము స్టాంపుతో ఇంత సూటిగా జవాబు చెప్తే December 1, 2015 at 2:14 AMలో కూడా ఇంకా జవాబు దొరక లేదంటున్నాడు.పైగా తనేదో ఉడ్డోలమైన లాజిక్కుతో ప్రశ్నలు వేసి నాకు మరిన్ని చెత్త ప్రశ్నలకి జవాబులు చెప్పుకునే గతి పట్టించాడు!నిజంగా ఈ స్థాయి వాళ్ళతో చర్చకి దిగి వీళ్లకి నాతో సమానస్థాయి ఇవ్వడం ఒక రకంగా నాకు దుర్గతియే - చేజేతులా నెత్తి మీదకి తెచ్చుకున్న పెంట!కానీ,ఇదివరకటి చర్చల్లో వీళ్ళని మరీ వెక్కిరించటం దేనికని జాలిపడి "మీ వాదనకి మీరు సాక్ష్యంగా తెచ్చుకున్న సిధ్ధాంతం తప్పు!ఆ వాదనతో ముందుకెళ్తే మీరు సపోర్టు తెచ్చుకున్న సిధ్ధాంతమే మీకు బెండు తీస్తుంది." అని క్లూ మాత్రం ఇచ్చి వదిలేసినందుకు ఆ సూచన అసలు అర్ధమే కాకపోగా నేను వాళ్ళ భీబత్సమైన తెలివితేటలకి భయపడి పారిపోయినట్టు అర్ధం తీస్కున్నారు.అందుకే ఈసారి గట్టిగా చివరి వరకూ నిలబడదామని నిశ్చయిచుకున్నాను.వర్షం వల్ల చెన్నయిలో కరెంటు పోవడం వీళ్ళకి మరోసారి డప్పాలు కొట్టుకునే అవకాశం ఇచ్చింది కాబోలు!

ఏమిటట ఈ మేధావి అంత గొప్పగా వేసిన నేను జవాబు చెప్పలేని ప్రశ్నలు?!
---------------------------------------------------------------------------------
>>> ఒక ఆడపిల్ల మీద ఆ అమ్మాయి ఇష్టాఇష్టాల్ని పట్టించుకోకుండా తనని ప్రేమించలేదని యాసిడ్ పొయ్యాలని వచ్చిన కుర్రాడు అమాయకుడైతే గదా రావణుడు రాక్షసుడు కాకుండా మంచివాడూ గౌరవించదగినవాడూ అయ్యేది!

హరిబాబూ, నువ్వు పూజించే దేవుడు నీకు బుర్రలో బొత్తిగా లాజిక్ పెట్టడం మరిచినట్టున్నాడు! నువ్వు మాత్రమే ఇలాంటి ఎందుకూ కొరగాని ఉదాహరణలు తెచ్చి వాదించ గలవు!

నీ వాదనలోని లోపాలు చెపుతా విను.

1.
రావణుడు ప్రేమించి రాలేదు, పగతో సీతను కిడ్నాప్ చేశాడు.
2.
తన ఆధీనంలో వున్నా కూడా రావణుడు సీతను బలాత్కరించకుండా తను ఇష్టపడే వరకు వేచి వున్నాడు తప్ప, యాసిడ్ దాడి లాంటి యెదవాలోచనలు చేయలేదు.

అదే రాముడి సంగతి చూద్దాం.

1.
ప్రేమించి వచ్చిన యువతిని హేళన చేశాడు
2.
తమ్ముడి దగ్గరికి వెళ్ళమని అన్న, అన్న దగ్గరికి వెళ్ళమని తమ్ముడూ పరాచికాలు...
3.
చివరికి కిరాతకంగా ప్రవర్తించి ముక్కూ చెవులూ ముక్కూ చెవులూ కోసి పంపించారు.

ఇక్కడ ఏసిడ్ పోసింది ఎవరు, రావణుడా, రాముడా? 
1.      
అంతేనా?

తీరా రావణుడి చెర వీడాక సీతతో ఏమన్నాడో చూద్దాం.

"
రావణుడి ఒళ్ళో కూచున్నావుగదా, నువ్వు పాడు కాలేదంటే ఎలా నమ్మేది?" ఇదీ రాముడి ఆలోచనా స్థాయి!
"
కాబట్టి నేను నిన్ను స్వీకరించలేను, లక్షణున్నో, భరతున్నో, శత్రుఘ్నున్నో తగులుకో". మరి ఈయనకు పనికి రానిది వారికెలా పనికొస్తుందో!!
"
వారూ కాదంటే ఆ కోతి సుగ్రీవుణ్ణో, రాక్షసుడు విభీషణూన్నో చూసుకో" ఇవండీ రాముడి మాటలు.

ఆ ఏసిడ్ దాడి క్రిమినల్ కూడా ఇంత నీచంగా ఆలోచించడనుకుంటా!

దీనికి తమరి దగ్గర సమాధానాలు వున్నాయా? నువ్వు పారిపోవడానికి బయటినుంది ఉదాహరణలు వెతుక్కోవాలి. నేను రామాయణం నుండే ఇలాంటివి వందల ఉదాహరణలు పట్టగలను.
2.      
Reekaat chaari
1.
రావణుడు ప్రేమించి రాలేదు, పగతో సీతను కిడ్నాప్ చేశాడు.

haribabu:
నీ ఈ సూత్రీక్రణ చూస్తే చాలు రామాయణం మీద నీకెంత అవగాహన ఉందో చెప్పటానికి.
నా దేవుడు నాకు బుర్రలో లాజిక్ పెట్తడం కాదు సైన్సుని నమ్మే నీలో శస్త్రీయత ఎంత ఉందో తెలుస్తుంది!

శూర్పనకహ ముక్కూ చెవులూ కోయించుకుని అచ్చి యేడుస్తూ కూడా "ఆ సీత చాలా అనదంగా ఉంటుంది,ఎత్తుకొచ్చి పందగ చేస్కో" అని సలహా ఇచ్చింది.అనతకు మునదె శుకుడు అనే దండకారణ్యంలో చారుడిగా ఉన్నవడొకడు రావణుడికి "మహారాజ!ఆ సీత చాలా అందగత్తె,కొటూకొచ్చేస్తే బాగుంట్టుంది" అని ఉబోస కూడా ఇచ్చి ఉన్నాడు.

వాల్మీకి చెప్పనివి కూడా రాముడికి అంతగట్టి రాస్తున్నావు,అందులోనే తెలుస్తుంది నీ స్థాయి యేమిటో!
నువ్వు కొటేషన్లలఓ పెట్టిన "రావణుడి ఒళ్ళో కూచున్నావుగదా, నువ్వు పాడు కాలేదంటే ఎలా నమ్మేది?" ముక్కలు రామాయణంలో ఎక్కద ఉన్నాయో చూపించగలవా?
3.      
Sreekaant chaari
2.
తన ఆధీనంలో వున్నా కూడా రావణుడు సీతను బలాత్కరించకుండా తను ఇష్టపడే వరకు వేచి వున్నాడు తప్ప, యాసిడ్ దాడి లాంటి యెదవాలోచనలు చేయలేదు.
haribabu:
నువ్వంటే పడి చచ్చిపోతున్నాను,నెలరోజులు తైమిస్తున్నాను,అప్పటికీ పక్కలోకి రాకపోతే కూరొండుకు తింటాను అనడం చాలా సంస్కారవంతమయిన ఆలోచన కాబోలు!

ఎక్కడికి పోతుంది నా రాజ్యంలో నా కాపలాలో ఉన్నది అన్న ధీమా ఉన్నవాదు రేప్ చెయ్యకుండా ఉందటం నీకు గొప్ప ఔన్నత్యంలా కనిపించింది,వహవ్వా యేమి లాజిక్కు?
4.      
Sreekaant chaari
1.
ప్రేమించి వచ్చిన యువతిని హేళన చేశాడు

haribabu:"
రా నన్ను పెళ్ళి చేసుకుని నాకు మొగుడివై నన్ను సుఖపేట్టు,నీకు తెలుసో లేదో నాకు రాణుడనే బలశాలి అయిన అన్న ఉన్నాడు" అని కోరికలు తీర్చమనటం తప్ప యే విధమయిన ఆప్యాయతనీ చూపించకుండా ఒప్పుకోకపోతే మా అన్న ఉన్నాడు అతనితో చెప్పి తన్నిస్తాను చూస్కో అని బెదీంచిన ఆదదానిలో నీకు సాత్విక ప్రేమ కనిపించిందా?

సీతని చూసీ చూడగానే ఇనత నదంగా ఉన్న సీత పెళ్ళాంగా ఉందబట్టే ఇలా నన్ను ఒప్పుకోవడం లేదనే కసితో చంపడానికి మీదకి పరిగెత్తిన మనిషిలో నీకు పవిత్ర ప్రేఅం అక్నిపిస్తుందా?వారెవ్వా యేమి గొప్ప ప్రణయామృత సర్వస్వం విశదీకరిస్తున్నావులే!
5.      

Sreekaant chaari
ఇక్కడ ఏసిడ్ పోసింది ఎవరు, రావణుడా, రాముడా?
haribabu:
నువ్వు ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయాన్ని చెప్పటానికి రాసిన రకరకాల కధలన్నిట్లోనూ ఒకే రకమయిన నీతిని యెందుకు పాటించ లేదు అని అడిగావు.నేను సరిగ్గా అక్కద రావణుడు యేమి చేశాడో స్వభావ రీత్యా ఫలితం రీత్యా పూర్తిగా మమేకమ అయిన ఒక వాస్తవ సన్నివేశాన్ని నీ ముందు నిలబెడితే చర్చకి సంబంధం లేనిది ఎట్లా అవుతుంది?

ఆ రెణ్టి మధ్యనా అని పెలికలు ఉండి అకక్ద రావణుణ్ణీ సమర్ధించహ్టానికి వాల్మీకి చెప్పని వాట్ని గూడా చెప్పినట్టూ నీ సొంత భాషలో రాసి వాదించహ్తం బూతులు మాట్లాడిన దాని కన్నా తప్పు కాదా?

సూఒటిగా రావణుడు సీతని అడిగింది పక్కలోకి రమ్మనే.పరస్త్రీ అని తనకీ నీకూ రూఒఢిగా తెలుసు.అలా రాకపోతె కూరొండుకు తింటాను అని అనటం కూడా నీకూ తెలుసు,అక్కద ఆ మాత లేదా?

అయినా రావనుడు మంచివాడూ రాముదే దుర్మార్గుడు అంటున్నావు,మరి వాస్తవ జీవితంలో అదే రకం సన్నివేశం స్వభావ రీత్యా,చేష్టాగతంగానూ నీ కళ్ళ ముందు నిలబడితే నీ వాదన ప్రకారం నువ్వు ఎవర్ని సమర్ధిస్తున్నట్టు?

సాహిత్య రూపాల్ని ఏ చరిత్రకారుడూ సామాజిక విషయాలకి సంబంధించి రుజువులుగా తీసుకోవడం లేదు అన్నది నిజం కాదా?అవి సెకందరీయే తప ప్రైమరీ ఎవిడెన్స్ కాదు అనేది అబధ్ధమా?

ఏ ఒక్క అంసంలోనూ నేను నువ్వు పాటించే శాస్త్రీయతని దాటకుండా హుందాగా ఉన్నాను.మరి నీ వాదన శాస్త్రీయంగా ఉందని చెప్పగలవా?

పోలికలు ఉంటాయి,వాదనలో తర్కంలో ఉదాహరణలు ఉండి తీరాలి.నువ్వు హిరణ్యకశిపుడు,మిగతాబి కొడ అకపనలే,కానీ నేను నీ ముందు పెట్టినది ఒక వాస్త్వమ!

ఆ వస్తవ సన్నివేశంలో నె వదనత్తో నువ్వు ఎవరి పక్షం వహించదలుచుకున్నావు?

Sreekaant chaari:ఇక్కడ ఏసిడ్ పోసింది ఎవరు, రావణుడా, రాముడా?

haribabu:
వాల్మీకి రాసిన రామాయణం నుంచి వాల్మీకి చెప్పిన అర్ధం తీసుకోకుండా వాల్మీకి చెప్పనివి అంటగట్టి నిజాలకి పులుముడు యాసిడ్ పులుముతున్నది నువు కాదా?
---------------------------------------------------------------------------------
ఇంత సూటిగా పాయింటు పాయింటుకీ పంబ రేగిపోయేటట్టు జవాబు చెప్పాక ఏ కొంచెం వివేకం ఉన్నా వెనక్కి తగ్గి ఉందేవాడు,అబ్బే బుర్ర నిండా నాకన్నీ తెలుసు,నేను ఎవడిలోనైనా దేన్లోనైనా తప్పులు పట్టగలను అనే అహం వున్నవాడు వెనక్కి తగ్గుతాడా?రావణుణ్ణి సమర్ధించడం ఇక కుదిరే పని కాదని రాముణ్ణి విమర్శించడానికి తగులుకున్నాడు.అంటే వీరందరికీ ఆదర్శప్రాయుడైన గిరీశం గారు చెప్పిన ఉపాయం "కుంచానికి చిల్లిపడితే అడ్డంగా తిప్పి కొలిస్తే కూసిని గింజలైనా లెక్కకి వస్తాయి గదా" అనే స్థితికి దిగజారాడు!

ముందు నుంచీ ఈ బుతసలు పట్టే చొప్పదంటు వంకలన్నిటికీ జవాబులు చెప్పగలను అనే ధీమా ఉన్నాసరే సాంకేతికంగా నేను వేసిన మొదటి కామెంటు చాలా మర్యాదగా నచ్చజెప్పే పధ్ధతిలోనే వేశాను.అది ఇది:
---------------------------------------------------------------------------------
శ్రీకాంత్ చారి,

ఒక్క విషయం సావధానంగా ఆలోచించు,ఇతర్ల బ్లాగులోని కంటెంటుని అతని అనుమతి లేకుండా ఇక్కడ ప్రచురించటం కనీసపు సంస్కారం ఉన్నవాడెవ్వడూ చెయ్యగూదని పని.ఇప్పుడు కారణం మరె అంత హానికరం కాదని తెలిసింది గనక సర్దుకుపోయాను గానీ నీహారిక ఒకప్పుడు నా బ్లాగు కంటెంటు పట్ల చేసిందీ తప్పే!భావాలకి కాపీ రైటు లేకపోవచ్చు,కానీ ఆ భావాల్ని సొంత పదాల్లో చెప్పినపుడు మాత్రం అవి ఆ వ్యక్తికి చెందిన్ అభాగాలు.అసలు కాపీఎరైతే ఉందరాదనుకుంటే అస్తువులకి లక్షలు,కోట్లు వెచ్చించి పేటెంట్లు యెందుకు తీసుకుంటూన్నారు?తనదైన దాని పట్ల ప్రతి వ్యక్తికీ ఉండే మమకారాన్ని తస్కరించటానికి నీకు అధికారం లేదు!

నువ్వు చేసిన పనిని సమర్ధించుకోవటానికి మాకు కారణాలు చెప్పకుండా ఒంతరిగా కూర్చుని యేది తప్పు?యేది ఒప్పు! అనే సదసద్వివేచనతో ఆలోచించు!

కారణాలు యేవయినా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు.
యేమాత్రం నిగ్రహం లేకుండా ఒక వ్యక్తి బ్లాగులోని కంటెంటుని కొట్టుకొచ్చేసి దానిమీద పాండిత్యం చూపించాలనుకుంటున్న నీకు ధర్మాధర్మ జ్ఞానాలకి సంబంధించిన చర్చలో పాల్గొనే అర్హత ఉంటుందా?

ఇతరుల్లో తప్పులు పట్టాలనుకుంటున్నవాడు తీసుకోవలసిన మొదటి ఆఖరి జాగ్రత్త తనవైపు నుంచి తప్పు లేకుండా చూసుకోవటం - ఆ జాగ్ర్తతని నువ్వు గాలికొదిలేశావు!ఇంకా వాదన పెంచకు,నీకే నష్తం!

P.S:
ఇప్పటికి దిగజారింది చాలు,ఇంకా దిగజారకు - శెలవు?!
నేను చెప్పాల్సింది చెప్పేశాను,ఆలోచించుకో!తప్పు తెల్సుకో?
నేనుం మాత్రం ఇంకెన్నడూ నేతో వాదించటం చెయ్యగూడదని తీఎర్మాఇంచుకున్నాను - శుభం!
1.     
ఈ విషయంలో హరిబాబుకే నా వొటు
2.      
హరిబాబూ

కంటెంటు గురించి నీదగ్గర సుద్దులు చెప్పించుకునే స్థితిలో నేను లేను. ఏం నువ్వు రాసే బ్లాగులో ఏ ఇతర కంటెంటూ వాడవా? పోనీ వాడిన ప్రతి కంటెంటుకీ పర్మిషన్లు తీసుకున్నావా? నీకు తెలియదేమో... కంటెంటు అంటే కామెంటు ఒక్కటే కాదు, పద్యం, గద్యం, శ్లోకం, చిత్రం అన్నీ వస్తాయి. 

నేనేమీ వారు రాసిన అద్భుతమైన కంటెంటు నా కంటెంటుగా చెప్పుకుని గ్రంధచౌర్యం చేయలేదే? చర్చ జరిగేది ఆ కామెంటు గురించే కాబట్టి యధాతథంగా వుంచాను. నేను పెట్టింది ఒక స్క్రీన్ షాట్. ఆ స్క్రీన్ షాట్ వారు చిత్రించిన బొమ్మ కాదు, అభ్యంతరం చెప్పడానికి.

నీకు వాదించడానికేమీ లేక ఇలాంటి టెక్నికల్ రంధ్రాన్వేషణ చేస్తున్నవని తెలుస్తూనే వుంది.
3.      
Sreekaant chaari
ఏం నువ్వు రాసే బ్లాగులో ఏ ఇతర కంటెంటూ వాడవా? పోనీ వాడిన ప్రతి కంటెంటుకీ పర్మిషన్లు తీసుకున్నావా? నీకు తెలియదేమో... కంటెంటు అంటే కామెంటు ఒక్కటే కాదు, పద్యం, గద్యం, శ్లోకం, చిత్రం అన్నీ వస్తాయి. 

haribabu:
ఒక విషయాన్ని చదివి అర్ధం చేసుకుని నా మాటల్లో నేను చెప్పడమే తప్ప ఇతర్ల అనుమతి లేకుండా ఏ ఒక్క అంశాన్నీ నేను యధాతధంగా ఎత్తిపెట్టలేదు!న అపోష్టులో నేను రాసిన ప్రతీక్షరానికీ ఆధారాలు,అవసరమైతే పుస్తకాలతో సహా సేకరించి ఉంచుతాను.అది కూడా డవున్లోడ్ అచేసుకునే సౌకర్యం వారు ఇచ్చినవే!

చిత్రాలకి సౌజన్యం చెప్తూనే ఉన్నాను.నా పోష్టుల్లో సంగ్రహించిన భాగాన్ని గానేఎ తస్కరించిన భాగాన్ని గానీ నువు చూపగలవా?
4.      
>>> ఇతర్ల అనుమతి లేకుండా ఏ ఒక్క అంశాన్నీ నేను యధాతధంగా ఎత్తిపెట్టలేదు!

చిత్రాల సంగతో? అవి యధాతథంగా చూపక, తమరు తిరిగి చిత్రించారా, లేక ఫోటో తీశారా?

>>>
అది కూడా డవున్లోడ్ అచేసుకునే సౌకర్యం వారు ఇచ్చినవే!

డవున్‌లోడ్ సౌకర్యం వుంటే డవున్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట! ఇకనేం? 

>>>
చిత్రాలకి సౌజన్యం చెప్తూనే ఉన్నాను.

ఎన్ని చిత్రాలకి చెప్పావో. ఉత్తినే ఊకదంపుడు మాట్లాడితే లాభం లేదు ఇక్కడ! నీ వాదన ప్రకారం సౌజన్యం చెప్తే లాభం లేదుగా? అనుమతి తీసుకోవాలిగా? ఇప్పుడు నేను ప్రదర్శించిన బొమ్మకి సౌజన్యం చెప్పలేదంటావా? కాస్త మోకాలు మాని బుర్ర ఉపయోగించు.

హరిబాబూ, కంటెంటు గురించి నీదగ్గర సుద్దులు చెప్పించుకునే స్థితిలో నేను లేను. Repeat!
5.       

Sreekaant chaari
చిత్రాల సంగతో? అవి యధాతథంగా చూపక, తమరు తిరిగి చిత్రించారా, లేక ఫోటో తీశారా?

haribaabu:
చిత్రాలు గూగుల్ సోఉజన్యం అని చెప్తూనే ఉన్నానుగా!ఎక్కడయినా మర్చిపోయి ఉండొచ్చు!నేనుమంచి ఫొటెగ్రాఫర్నీ చిత్రకారుణ్ణీ నాకవసరమయిన బొమ్మల్ని నేనే వేసుకోగలను అని గొప్పలు చెప్పుకోవటం లేదు. !పోష్టులో అవసరమయితే బొమల్ని చూపించడం కోసం పనిలేక బ్లాగరు దగ్గిర్నుంచి అందరూ చేసిన పనే కదా!ప్రత్యేకించి నేనేమయినా వేరే బ్లాగరు కంటెంటు నుంచి కొట్టుకొచ్చానా నీలాగా?

"
అక్కల్ట్ కెమిస్ట్రీ","షిల్బ సూతర్",,"చరక సహిత" - ఇవన్నీ వాళ్ళు తమ వ్యాసాల్లో మీరు నిర్భయంగా దవున్ లోడ్ చేర్సుకోవచ్చు ఇక్కడ్ అనొకి అని లింకులు ఇచ్చినవే తీసుకున్నాను.
---------------------------------------------------------------------------------
ఇక్కడ నాకు ప్రతిస్పర్ధిగా ఉన్న చిరంజీవి కూడా నా వాదననే సమర్ధించినప్పుదైనా ఆలోచించుకుని ఉండాల్సింది ఒకసారి,రావణాసురుణ్ణి విమర్శించడానికీ వాడు చేసింది తప్పని నా మాటల్తో గాకుండా రామాయణం నుంచే ఎత్తి చూపించొచ్చు. రావణుణ్ణి వాడి తమ్ముడు కుంభకర్ణుడు తిట్టిన తిట్లని ఇక్కడ కాపీ/పేష్టు చేస్తే చాలు!రాముడు సీతని "నువ్వు రావణుడి ఒళ్ళో కూచున్నావు,అందుకే నేను నిన్ను స్వీకరించను,ఎవడితో కావలిస్తే వాడితో పో" అన్నాడు అని నిరూపించి అల్లరి చెయ్యడానికి పనికొచ్చేది కాపీ/పేష్టు చెయగలిగిన వాడు ఆ కుంభకర్ణుడు తిట్టిన భాగం ఒకసారి చూస్తే తెలిసేది రావణుడు చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ సమర్ధించలేని దుర్మార్గమే అని!

ఇంతకీ శ్రీకాంత్ చారి రాముడు సీతని నిన్ను నేను స్వీకరించను అని చెప్పే సన్నివేశం గురించి నాకు తిలియదనీ ఈ దెబ్బతో హరిబాబు నోరుమూసుకుని పోతాడనీ అనుకున్నాడా!మధ్యలో పుల్లలు పెట్టటానికి ముసలి జిలేబీ మామి ఉందిగా,తను "అంబిలీవబుల్" అని తనూ హడావిది చేసింది.అప్పుదు శ్రీకాంత్ చారి ఇచ్చిన రామాయణం లోని ఆ భాగం యొక్క ఫుల్ టెక్స్ట్ ఇది:
--------------------------------------------------

జిలేబీ మాతా, నాతో చెప్పిస్తావేమమ్మా!

रावणाङ्कपरिक्लिष्टां दृष्टां दुष्टेन चक्षुषा |
कथं त्वां पुनरादद्यां कुलं व्यपदिशन् महत् || ६-११५-२०

20. vyapadishan = while mentioning about; mahat kulam = my great lineage; katham = how; aadadyaam = can I accept; punaH = again; tvaam = you; raavaNaaN^ka parikliShTaan = who were harassed in Ravana's lap while being borne away by him) dR^iShTaam = and who were seen (by him) duShTena chakShuShaa = with evil looks?

"While mentioning greatly about my lineage, how can I accept again, you who were harassed in Ravana's lap (while being borne away by him) and who were seen (by him) with evil looks?"

तदद्य व्याहृतं भद्रे मयैतत् कृतबुद्धिना |
लक्ष्मणे वाथ भरते कुरु बुद्धिं यथासुखम् || ६-११५-२२

22. bhadre = O gracious lady!; tat = therefore; etat = this; vyaahR^itam = has been spoken; mayaa = by me; adya = today; kR^ita buddhinaa = with a resolved mind; kuru buddhim = set your mind; lakShmaNe = on Lakshmana; atha = or; bharate = on Bharata; yathaa sukham = as per your ease.

"O gracious lady! Therefore, this has been spoken by me today, with a resolved mind. Set you mind on Lakshmana or Bharata, as per your ease."

शत्रुघ्ने वाथ सुग्रीवे राक्षसे वा विभीषणे |
निवेशय मनः सीते यथा वा सुखमात्मनः || ६-११५-२३

23. siite = O Seetha!; niveshaya = set; manaH = your mind; shatrughne vaa = either on Shatrughna; atha = or; sugriiva = on Sugreeva; vibhiiShaNe va = or on Vibhishana; raakShase = the demon; aatmanaH yathaa sukham = or according to your own comfort.

"O Seetha! Otherwise, set your mind either on Shatrughna or on Sugreeva or on Vibhishana the demon; or according to your own comfort."

ఇది కూడా copy theft అంటాడేమో హరిబాబు, ఖర్మ!
--------------------------------------------------
హ్హహ్హహ్హ!ఈ మేతావి ఇప్పుడు వేస్తున ప్రశ్నకి నేను ఎప్పుడో పుష్కర కాలం క్రితమే జవాబు చెప్పేశాను:-)అసలు రామాయణాన్ని యేకెయ్యడానికి తగులుకున్న ప్రతి చెత్తవెధవా అన్ని బాణాలూ పుచ్చిపోతే ఎక్కుపెట్టే ఆఖరి అమ్ము ఇదే!అందుకే హిందూ ధర్మ ప్రహేళికలు అనే అయిదు భాగాల సీరియల్ రాశాను.మొదటి భాగం మొత్తం హిందూ ధర్మానికి సంబంధించిన రేఖామాత్రపు పరిచయం అయితే మిగిలిన నాలుగు భాగాలూ రామాయణంలో అందరికీ అర్ధం కాక గొడవగా అనిపించే ప్రతి సనివేశాన్నీ తీసుకుని ఆ గొడవలన్నిటికీ పరిష్కారాలు చెప్పాను.అందులో ఎక్కువ భాగం ఈ సన్నివేశానికే కేటాయించాను.అయినా ఈ మనిషికి లింకులు ఇస్తే చదివి అర్ధం చేసుకుని నిజాలు ఒప్పుకునే సాహసం చెయ్యడని నాకు తెలుసు.కాబట్టి ఇక్కడ చర్చలో మరోసారి విస్తారంగా చెప్పాను.
----------------------------------------------------
రావణుడు "నువ్వంతే పడి చచిపోతున్నాను,ఒప్పుకోకపోతే కూరొండుకు తింటాను" అన్న తర్వాత కూడా రావ్నుడు మంచివాడే అన్నవాడికి ఈ భాగం దొర్కడమలో ఆశ్చర్యం ఏముంది?ఇప్పుడు కాదు చాలా కాలం క్రితమే ఇదే భాగాన్ని నా పోష్టులో ప్రస్తావించాను.ఇవ్వాళ నీ ప్రస్తావన తర్వాత అక్కడ ఐక్కడా సపోర్టులు తెచ్చుకుని చెప్తున్న జవాబు కాదు ఇది!

ఈ లింకులో అదే కాదు రామాయణ సౌరభాలు నే పేరుతో ఒక సంస్కృతం తెలిసిన వాడు పట్టిన తప్పుల్ని కూడా యెందుకు అవి తప్పులు కావో వాల్మీకి రామాయణం పునాదిగా చేసుకుని చెప్పాను.

ఇక్కడి అన్ని భాగాల్లో ఈ భాగంలో ఉంది, చూసి అప్పుడు వాదన కొనసాగించు.ఆధారం కావలేమో అని ఒక పుస్తకం నా సరవరు లో ఉంచుతున్నానని చెపినా అటుకేసి పోకుండా తప్పుకున్నావు:-)ఇప్పుదట్లా చెయ్యకు:-(
1.     

>>> "నువ్వంతే పడి చచిపోతున్నాను,ఒప్పుకోకపోతే కూరొండుకు తింటాను"

దీనికి ఆధారం చూపగలవా? సీస పద్యపు అనువాదాల్లో కాదు, వాల్మీకి రామాయణంలో.
----------------------------------------------------
త్రిలోకవిద్రావణుడు అనే మాటకి అర్ధం తెలియదంటూనే తనకి తెలియంది రామాయణంలో ఉండనే ఉండదనీ హరిబాబుకి తెలియనే తెలియదనీ ఎంత ధీమా ఈ కుపండితుడికి?మొత్తం మూడు సన్నివేశాలతో లింకు కలుపుకుంటే తప్ప అలాంటిలాంటి రామభక్తులకి కూడా అర్ధం కాని సన్నివేశానికి సంబంధించిన రహస్య విషయాల్ని కూడా సంబంధాన్ని చూపించి విశ్లేషించి చెప్పగలిగిన హరిబాబు తను చేసిన పాటి కాపీ/పేష్టు పని చెయ్యలేడని అనుకుని ఇంత ధీమాగా నిలదీసినట్టున్నాడు.ఇదిగో చూడండి మీరు కూడా స్పష్టంగా!

సుందరకాండ 22వ సర్గ 8వ, 9వ శ్లోకాలు.
द्वौ मासौ रक्षितव्यौ मे योऽवधिस्ते मया कृतः |
ततः शयनमारोह मम त्वं वरवर्णिनि || ५-२२-८
రెండు నెలలు (దవౌ మాసౌ) నీకు నా నుండి రక్షణ ఉంది. అప్పటికి నీవు నా పర్యంకానికి రావాలి.

ऊर्ध्वं द्वाभ्यां तु मासाभ्यां भर्तारम् मामनिच्चतीम् |
मम त्वां प्रातराशार्थमालभन्ते महानसे || ५-२२-९
ఆ రెండు నెలల గడువులో (ద్వాభ్యాంతు మాసాభ్యాం) నీవు నన్ను వరించకపోతే నా వంటింట్లో నిన్ను వండి నాకు ప్రాతఃకాల భోజనంగా సమర్పిస్తారు.:


అయినా ఇదివరకు నా వాదనకి ఆధారాలు చూపిస్తూ లింకులు ఇస్తే చూడకుండా కొడలరావుని కామెంట్లు డెలిట్ చెయ్యమని అడిగిన వీరుడు ఇప్ప్పుడు మాత్రం లింకు చూస్తాడో చూడడో, అనిపించి, ఇక్కడ చర్చని ఫాలో అవుతున్న మిగతావాళ్ళకి గూడా తెలియాలి గదా అని ఆ విశ్లేషణ అంతా మళ్ళీ ఇక్కడ కూడా చేశాను.
---------------------------------------------------------------------
శీలపరీక్ష సన్నివేశానికీ సీతాపహరణం సన్నివేశానికీ సంబంధం ఉంది.

సీతాపహరణం అనేది ఎట్లా జరిగింది?

మొదటి నుంచీ వాడి ప్లాను రామ లక్ష్మణుల్ని అక్కడి నుంచి దూరంగా పంపించి యెదురుపడి యుధ్ధం చేసి తెచ్చుకోవడం కాకుండా దొంగతనంగా యెత్తుకొచ్చెయ్యడమే.ఒక కధలో డ్రామా పరంగానే కాకుండా వాస్తవ జీవితంలో ఒకడు రావణుడిలా ఆలోచిస్తే ఆ దారి తప్ప మరోదారి లేదు.యెందుకంటే,నిజంగా రావణుడు గనక నాకు సీత మీద మోజు పుట్టింది,రాముడి మీద యుధ్ధానికి రండి అని పిలిస్తే తర్వాత కుంభకర్ణుడు తిట్టినట్టు వాడి మంత్రులే వాణ్ణి తిట్టి ఉండేవాళ్ళు.

అయినా లక్ష్మణుడు మాత్రం అక్కదే ఉండిపోయాడు,అతన్ని తప్పించడం యెట్లా అనే దానికి "హా సీతా!హా లక్ష్మణా!" అనే వ్యూహం పన్నారు యెట్లా పని చేస్తుంది?ఇవ్వాళ నేను చెన్నయ్ లో ఒక్కణ్ణే ఉండి తను ఆంధ్రాలో ఉంటే ఒంటిగంటజి ఠంచనుగా ఫోను చేస్తుంది, "అన్నం తిన్నావా?" ఆని.అందులో ఉన్నది యేమిటో నీకూ తెలుసు!సీత రాముడికే "వైరము లేని హింస" గురించి బోధలు చేసిన తెలివైనదే,కానీ ఆ సమయంలో బుధ్ధి పనిచెయ్యకుండా హృదయం పని చేస్తే దాన్ని నువ్వు అది సీత వెర్రితనం అనగలవా?

అది వాల్మీకి కధా సంవిధానం!అప్పుదు లక్ష్మణుణ్ణి సీత అన మాతలనే ఇప్పుడు రాముడు సీతకి గుర్తు చహెశాడు.ఆ రెండు సన్నివేశాలకీ నేను పులుముడు ద్వారా సంబంధం కప్లుపుతున్నాను అనై అంటే ఇక చెప్ప్పటానికి యేమీ లేదు!

P.S:
గతంలో ఇట్లాగే ప్రవీణ్ నీకన్నా భెకరంగా వాదిస్తుంటే "జానకి విముక్తి కధని తీసుకుని నేను ఆ జాంకి వాల్ళు మాకు మూడిళ్ళ అవతలే ఉంతారండి,నాకు బాగా తెలుసు,ఆ అమ్మాయికి కనిపించిన వాడికల్లా కను కొట్టే అలవాటు ఉంది,అందుకే అత్తా మొగుడూ అలా తిడుతున్నా కొడుతున్న అకుక్కినపేను లాగా పడి ఉంటుంది అని మార్చి విమర్శిస్తే నా వాదన కరక్టే నటావా?" అని అడిగాక ఇప్పుడు తగ్గాదు,నువ్విప్పుడు వాల్మీకి రామాయణానికి నీ సొంత పులుముడులూ ముక్కలు ముక్కలుగా చూపించే వందల కొదీ ఉదాహరనలు కూడా అలాంటివే!
1.     
ఈ ఊకదంపుడు ఎందుకులే గానీ, తమరివద్ద విషయం లేదని అర్థమైంది. ఆధారాలతో సహా అడిగిన ప్రశ్నలకి ఒక్కదానికి కూడా సమాధానం లేదు, అనవసరమైన సోది తప్ప.

>>>
అది వాల్మీకి కధా సంవిధానం!అప్పుదు లక్ష్మణుణ్ణి సీత అన మాతలనే ఇప్పుడు రాముడు సీతకి గుర్తు చహెశాడు.

వాల్మీకి రచనా సంవిధానం తమరికి బాగానే తెలుసన్నమాట! పై వాక్యానికి వాల్మీకంలో ఆధారం చూపగలరా, అది కేవలం తమరి పులుముడేనా?
2.      
This comment has been removed by the author.
3.      
సీత ఖచ్చితంగా రావణుడికి పరస్త్రీ అని నీకు తెలుసు!యుధ్ధం చేసి ధీమాగా తీసుకెళ్ళకుండా దొంగతనంగా ఎత్తుకెళ్ళాడనీ తెలుసు!అయినా రావణుడు నీఉ కేవలం రేప్ చేయ్యకుండా ఉన్నాడు అన్న ఒక్క పాయింటు మీద మర్యాదస్తుడూ మాననీయుడూ అయిపోయాడు.రావణుడు మంచివాడు ఆన్నవాడికి రాముడు ఖచ్చితంగా దుర్మార్గుడి గానే కనపడతాడు,కనపడాలి కూడా యెందుకంటే వాళ్ళ మధ్య యుధ్ధం జరిగింది,వాళ్ళిద్దరూ మంచివాళ్ళయినా వళ్ళిద్దరూ చెడ్డవాళ్ళయినా ఆ యుధ్ధం జరిగే అవకాశం లేదు కాబట్టి రావణుడు మంచివాదయితే రాముడు దుర్మార్గుదే అవుతాడు!

లింకు చదివావా?అబ్బే చదివి ఉందవు!అందుకే ఇక్కడ కూడా వివరించి చెప్పాను,అయినా పులుముడు అంటున్నావు.పరస్త్రీని దొంగతనంగా ఎత్తుకొచ్చిన వాడూ,నన్ను వరించు లేకపోఅతే కూరొండుకు తింటాను ఆన్నవాడు కేవలం రేప్ చెయకుండా ఉన్నందుకు సజ్జనుడు అన్నటం మాత్రం పులుముడు కాదు,అంతేనా?

కధలో ఉన్న లింకుల్ని చూపిస్తున్న నాది వూకదంపూదు,కధలో ఉన్నదానికి నీ సొంత అర్ధం తీసి నిజాలకి యాసిడ్ పూసేసినా అతమరు సుద్ద పీసు!
---------------------------------------------------------------------
ఈ జవాబు తర్వాత మిగతావాళ్ళు నన్ను కొంత డైవర్ట్ చేస్తే వాళ్ళకి ఒక రెండు మూడు ఝాడింపులు ఇచ్చాక కరెంటు పోయింది.మీరు టీవీల్లో చూస్తూనే ఉండి ఉంటారు చెన్నై పరిస్థితి.ఇప్పటికీ ఇంకా పూర్తిగా వర్షం తగ్గి మామూలు స్థితి వస్తుందనే నమ్మకం లేదు.తిరిగి కరెంటు రాగానే కంప్యూటరు ఓపెన్ చేసే పాటి తీరిక రాగానే తిన్నగా అకడికే వెళ్ళాను,బహుశా హరిబాబు వాళ్ళ ప్రతాపానికి తట్టుకోలేక మళ్ళీ మధ్యలోనే పారిపోయాడని చాలా డప్పాలు కొట్టుకుని ఉంటారు.రెండు సార్లు ఆ మాట పడ్డాక ఈసారి గూడా పడాలా?అదీగాక నీతో ఇక చర్చల్లో పాల్గొనను అని ఖరాఖండిగా తెగేసి చెప్పాక గూడా దాన్ని మరుసటి చర్చలకి వాయిదా వేసి మరీ వాళ్ళతో యుధ్ధానికి దిగి ఉన్నవాణ్ణి సగంలో వదిలేస్తే కుదరదు గదా! అదీగాక చదువరుల్లో ఉన్న రామభక్తులు కూడా ఈ సందేహాల్ని తీర్చుకోగలుగుతారు కదా - ఈ రెండు ఉద్దేశాలతో ఇదంతా కొనసాగిస్తున్నాను.

రావణుని సీతాపహరణం,హనుమంతుని సీతా సందర్శనం,సీత అగ్నిప్రవేశం అనే ఈ మూడు సనివేశాలకీ ఉన్న సంబంధాన్నీ వాల్మీకి సంవిధానం గురించీ  మరికొంత వివరిస్తాను.సీత లక్ష్మణుణ్ణీ అన్నది చాలా క్రూరమైన మాట,"మీ అన్నగారు చనిపోతే నువ్వు నన్ను చేపట్టాలని అనుకుంటున్నావు" అని?!రాముడి మీద తనకున్న ఆపేక్షతో కొంత విహ్వలత్వానికి లోనై అన్నదని పైన వివరించాను గదా!దీనికి ప్రతిధ్వని మళ్ళీ సీత నుంచే వినబడుతుంది.హనుమంతుడు సీతని చూసే సమయానికి అప్పుడే రావణుడు వచ్చి "రా!నన్ను స్వీకరిచు" అనే తరహా సుత్తి ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు.సీతకి ప్రతిరోజూ ఈ జాతర వినాలనే అసహ్యమూ రాముడు తనని విడిపించటం సాధ్యపడదేమో అనే నిరాశా కమ్ముకొచ్చేసి తన చీర చెంగుతోనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ దైవప్రార్ధనగా ఒక శ్లోకం చెప్పుకుంటుంది.దాని భావం,"మనకు వచ్చిపడే కష్టాలన్నీ ఒక విషయం మీద గానీ వ్యక్తి మీద గానీ వ్యామోహం ఉండి, అది దూరమవుతుందనే భయం వల్ల చేసే తప్పుల వల్ల.అలాంటి వ్యామోహాలు లేని సత్పురుషులందరికీ నమస్కారం!" అనే పరమసత్యం.ఈ రామద్వేషు లంతా రామాయణాన్ని ఎంత పీకి పాకం పెట్టినా మరో విధంగా అయినా ఈ ఒక్క విషయమూ నేర్చుకుంటే చాలు బుధ్ధిగా వాళ్ళ బతుకు వాళ్ళు బతకగల్గుతారు.నా స్వానుభవంలో ఈ పరమసత్యం నాకెప్పుడూ తెలుస్తూనే ఉన్నది.వాల్మీకి తన సంవిధాన చాతుర్యంతో సీతకి తన స్వానుభవం ద్వారా తెలియడం వల్లనే అంత సూటిగా మనకి బోధించగలిగిందా అనిపిస్తుంది.

రామాయణంలో ఈ ముక్క ఉందని తెలియని చిన్నతనంలో ఒక పాశ్చాత్య మేధావి ద్వారా "Most of our sorrows are the results of our mistakes and They were ultimately were the result of our weaknesses " అని అర్ధం వచ్చే ఒక కొటేషను చదివాను,పేరు కూడా గుర్తు లేదు గనక ఆయన ఎవరో రామాయణం చదివి తెలుసుకుని చెప్పాడో లేక సొంత జీవితానుభవంలో నేర్చుకుని చెప్పాడో ఎలియదు గానీ అప్పుదే ఈ భావం నాకు అద్భుతమనిపించింది!శ్రీకాంత్ చారికి తను తెలివైన వాడు కావటం వల్లనే సైన్సుని నమ్ముతూ దేవుడు లేడని అనగల్గుతున్నాననీ శ్యామలీయం లాంటివాళ్ళు అజ్ఞానులు గనకనే దేవుడూ దెయ్యాలూ అని వూరికే పిచ్చిగా బతికేస్తున్నారనీ ఒక మూఢనమ్మకం ఉండిపోయిది.శ్యామలీయం రాసే రామకీర్తనల్ని చదివినప్పుదల్లా తన పాండిత్యం నిరూపించుకోవాలన్న దురద రేగుతూ ఉంటుంది కాబోలు.ఆ వ్యామోహం లేకపోతే ఈ రచ్చ మొదలుపెట్టి ఉండేవాడు కాదు గదా!

ఎంత అహంకారమో చూడండి?ఈ భూ ప్రపంచం మీద ప్రతిదాన్నీ ప్రతి పుస్తకాన్నీ విమర్శించే హక్కు తనకి ఉందట,దాన్ని ఉపయోగించుకుని తీరతాడట!మరి తనకి యెంతో ఇష్టమైన తెలంగాణని ఎవరో "దక్షిణ పాకిస్తానం" అన్నారని వీళ్ళు మాట్లాడేది "తౌరక్యాంధ్రం" అన్నారని అంత రోషం వచ్చి ఎందుకు గొదవ చేశాడు?అంటే నీకు సంబంధించినవీ ఇష్టంగా అనిపించేవీ అయిన దేన్నయినా ఎవరూ విమర్శించగూడదు,నీకు ఇతర్లకి ఇష్తమైన వాటిని కెలికే హక్కునీ వొదులుకోవు -అబ్బో,నిజాము గూడ ఇంత జబర్దస్తుగా పెత్తనం జేసి ఉండడుగా ఇతర్ల మీద!ఈ పెతందార్లు గొప్ప ప్రజాస్వామిక వాదులూనూ,వీళ్ళు ఎన్నిసార్లు కెలికినా "ఎందుకు నాయనా మమ్మల్ని కెలుకుతారు?మీ నమ్మకాలు మీరు పాటించుకోండి!మేము ఏమాత్రం అడ్డు చెప్పం." అంటున్నశ్యామలీయమూ హరిబాబూ వగైరా వగైరా హిందూ మత దురహంకారులు - ఇంతకన్నా పైత్యకారి తనం ఇంకెక్కడయినా ఉంటుందా?

నిజాము దేహాల మీదనే పెత్తనం చేసి ఉంటాడు,ఇతను మాత్రం ఇతర్ల నమ్మకాల మీదనే పెత్తనం చెయ్యాలని చూస్తున్నాడు,అయినా తను గొప్ప ప్రజాస్వామ్యవాదినని అనుకుంటున్నాడు,ఇంకొక చోట వ్యాసుదు చాతుర్వర్ణం స్వభావజంగా చేశాను అంటేనే కాదు స్వభావజం అని అన్నా గానీ చేసింది పుట్టుకతోనే, పుట్టుకని బట్టి మంచివాళ్ళూ చెడ్డవాళ్ళూ అని బ్రాహ్మణాధిపత్యంతో సూత్రాలు చెప్పటం అన్యాయం,అక్రమం అని ఇంతెత్తున విరుచుకుపడ్డవాడు ఇక్కడ మాత్రం రావణుడు పులస్త్యబ్రహ్మ కొడుకు గదా రాక్షసుడెట్లైతడూ అని దీర్ఘాలు తీస్తున్నాడు - ఎప్పటి కెయ్యది పనికొస్తే అది వాడుకునే రెండు నాల్కల ధోరణి చూపించినా ఇతను చేసిన ప్రతి వాదనా శాస్త్రీయమే అని మనం నమ్మాలి.

ఇంక రాముడు అట్లా అనకపోతేనేం తన భార్యని పదిమందిలో ఉతికి ఆరెయ్యకుండా గమ్మునుండొచ్చు కదా అనేవాళ్ళకి దాంపత్యజీవితం అంటే పాపపుణ్యాలు రెంటినీ పంచుకోవడం అయినప్పుడు ఒకరు చేసిన తప్పులు మరొకర్ని కూడా బాధిస్తాయి గాబట్టి మనం కూడా ఒకరు తప్పు చెయ్యబోతే రెండవ వారుగా వారిస్తూనే ఉన్నాం కాబట్టి తన భార్య చేసిన తప్పుకి తను పరిహారం సూచించే హక్కు రాముడికి ఉంది!

సకల శాస్త్రాలూ కరతలామలకమే నట,దేని గురించయినా చర్చకి రమ్మని నాకు తక్కిన ఇద్దరూ సవాళ్ళు విసరటం,యేమి వీరత్వం?యేమి ధీరత్వం?యేమి ప్రాగల్భ్యం?!
--------------------------------------------------------------------------------------------
నిజానికి.. రామ అనేది థాయిలాండ్ రాజుల వంశం.. అంతేగాని, భారత దేశ రాజుకాదు. అక్కడ ఆ వంశరాజులని రామ1, రామ2.. అనిపిలుస్తారు. వాల్మీకి అక్కడ వాల్లు రాసుకున్న రామాయనాణ్ణి భారతదేశ వాతావరణానికి తగ్గట్టు మార్చి రాసుకున్నాడు. మనవాళ్ళు ఇతర భాషల నుంచి సినిమాలలోని కతలు తీసుకోని మనతగ్గట్టుగా మార్పులు చేసి ఇక్కడ రిలీజ్ చేసినట్టు.

రామాయణం గాని, భారతంగాని ఎలాంటి గ్రంధాలైనా మనము చదివితే అప్పటి వారి జీవిత విధానం తెలుస్తుంది. అక్కడిదాకా వెల్తే ఇబ్బందిలేదు. అంతేగాని.. అతిగా వూహించుకోని.. రాజకీయ/మత నాయకుల ఉచ్చులో పడి నరికేస్తాం.. చంపేస్తాం.. ఇంకులు పొసేస్తాం అన్నప్పుడు.. ఇలా నిజాలు బయటపెట్టక తప్పదు. తాత ముత్తాతల కాలం నుంచి నరనరాల్లో జీర్ణించుకున్నది తప్పు అని ఒప్పుకోవాలంటే చాలా కష్టం అని నాకు తెలుసు. కానీ నిజం ఎప్పటికీ నిజమే.. పురణాల్లో మన హీరోలు ఎదవపనులు చేసి, దానికి యేదొ పూర్వజన్మ శాపాలని పైపూత పూసి దాచేద్దామన్నా, ఒక జాతి వారు ఇవ్వన్ని ఒప్పుకోకపోతే శపిస్తాం అని గోల చేసినా అది నిజం ఐపోదు..
పై కామెంటుకు దమ్ముంటే చూపించు... తొక్క.. తోటకూర అంటూ చాలెంజిలు వొద్దు.. తెలుసుకోవాలంటే పరిశోధించి తెలుసుకోండి
  1. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiHNSBmGTQKI3UQBdjMpW3ptP-aWlLPMUWr0-QFf7Ro4dQYFGtYtIVJ6yhgOUu62qAlwX-pHvxFiwVvfZRuBn-mAQ4XmtWhtPLzoZ2jpnzLM_qD-LyklPKAfZlEKiKkvXVHwxxHklSEAkqL/s35/Zilebi.jpg
ఆహా ! నీలి కేకు వారు జ్ఞానమే జ్ఞానము :) 
కేక :) 

మొత్తం రామాయణ బేక్ డ్రాప్ ని థాయ్ ల్యాండ్ కి మార్చేసారు :)- 

ఈ థియరీ కూడా బాగుందే ! వాల్మీకి కూడా 'థాయోడే' నే మో మరి :)

చీర్స్
జిలేబి

అమ్మా జిలేబీ! ముందే చెప్పాకదా.. నరన్నరాల్లో జీర్నించుకున్న వాళ్ళకు ఇలానే అనిపిస్తుందని...
--------------------------------------------------------------------------------------------
ఇది బ్లూకేక్కు గారి పాండిత్యం!నిజంగా ఈ పుచ్చొంకాయ వేస్తున్న సీరియల్ కామెంట్లలో మొదటి కామెంటు చూడగానే ఫకాల్న నవ్వొచ్చింది.నిజంగా ఇది ముఖాముఖి చర్చ అయి ఉంటే నా నవ్వుకే సిగ్గుపడి మూసుకుని పోయి ఉందేవాడు.ఈయనగారు చెప్తున్న ధాయిలాండ్ రామ1,రామ2 క్రీ.శ 17వ శతాబ్దం వాళ్ళు,మరి వాల్మీకి ఎప్పటి వాడు?క్రీ.శ 1వ శతాబ్దం వాడు,మీరూ నవ్వారా?పైగా ఎంత ధీమాగా "తొక్కా తోలూ అనకుండా పరిశోధించి తేల్చుకోండి" అని మనకి వార్నింగులు ఇస్తున్నాడు,వారెవ్వా యేమి పాండిత్యం?ఈ మేధావియే నన్ను దేని గురించయినా చర్చకి రమ్మని పదేపదే చాలెంజిలు చెయ్యటం చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గాని కెగరటం,రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడగటం - ఇంకా ఇలాంటి పోలికల్ని ఎన్ని తెచ్చుకుని ఈ అజ్ఞానకుక్షి యొక్క వెర్రిపుల్లాయితనాన్ని వెక్కిరించినా చాలదేమో అనిపిస్తుంది గదూ :-)పైన ఆల్రెడీ ఇంకోచోట ఇదివరకు తమ వాదనకి బెండు కొట్టే సిధ్ధాంతం సపోర్టుకి తెచ్చుకోవటం గురించి వెక్కిరిస్తూనే ఉన్నాను,మళ్ళీ ఇంకో ముందూ వెనకా చూసుకోకుండా కొట్టుకొచ్చే అమాంబాపతు యవ్వారం చేశాడు.బూకరిస్తే ఎదటివాడు ఇంత ధీమాగా చెప్తున్నాడు గాబట్టి నిజమేనని నమ్ముతాడని దైర్నం?!

మీకేమయినా అనుమానం ఉంటే మీ అంతట మీరే గూగుల్ బాక్సులో ధాయిలాండ్ రామా అని కీవర్డ్ ఎంటర్ చేసి సెర్చి చెయ్యండి.అట్లాగే వాల్మీకి గురించి కూడా అతని కాలం చరిత్రకారులు యెప్పుడని నిర్ధారించారో మీరు స్వయంగా వెతికి తెలుసుకోవచ్చు.నాకు ఇదివరకే ఈ యవ్వారమంతా తెలుసు గనక ఇక్కడ లింకులు గూడా ఇవ్వటం లేదు.ఈ కాపీ/పేస్టు గాళ్ళు హిందూ ధర్మశాస్త్రాల్ని విమర్శించటం అంటే నక్క నాకానికి వెళ్ళడం లాంటిది.ఇప్పటికి ఇద్దరు ఫూల్సు అయ్యారని నిర్ద్వంద్వంగా తెలిసిపోయింది గదా!మూడో మేతావి చిరంజీవికి బుర్ర తక్కువ దూకుడెక్కువ - మొదలుపెట్టటమే ఇట్లా మొదలు పెట్టాడు!
--------------------------------------------------------------------------
హరిబాబూ! నేను నీబ్లాగులో ఇంతకుముందే అడిగాని.. ప్రపంచంలో వున్న అన్ని రామాయణాలు చదివావా అని. నాకు నాదేశంలో వున్న రామాయణమే ముఖ్యం.. ఇంకొడి దేశంతో సంభంధం లేదు అన్నావ్? అలాంటి నువ్వు నీ బావిలోనే కూర్చోక,, ఈ సముద్రాన్ని గురించి కామెంటు ఎందుకు చేస్తావ్? సమాధానం చెప్పలేక బ్లాక్ చెయ్యడానికి ఇది నీ బ్లాగు కూడా కాదే.. ఐనా కూడా ఒక నిర్మాణాత్మకమైన చర్చచేద్దామంటే చేద్దాం. అంతేగాని.. నేను ఇలానే ఫిక్స్ అయ్యాను.. నువ్వుకూడా అల్లానె ఫిక్స్ ఐపో లేకపొతే నీ మీద పాకిస్తానోడు అని ముద్రేస్తాను అంటే దయచేసి మళ్ళీ ఇటురాకు..


--------------------------------------------------------------------------
ఇక్కడేదో జ్ఞానసముద్రం అలలు అలలుగా ఎగసిపడుతున్నట్టు "నువ్వు నీ బావిలోనే కూర్చోక,, ఈ సముద్రాన్ని గురించి కామెంటు ఎందుకు చేస్తావ్?" అంటున్నాడు చూదండి!"సమాధానం చెప్పలేక బ్లాక్ చెయ్యడానికి ఇది నీ బ్లాగు కూడా కాదే." అని గూడా అంటున్నాడు,ఏమి గొప్ప చమత్కారం,ఇహిహి:-)

ఇదే పెద్దమనిషి
-------------------------------

మీకు అసలు మాటర్ అర్ధం కాలేదు.. నేను వొచ్చాక.. హరిబాబు ఇంకా ఇక్కడ వుంటాడని ఎందుకనుకుంటున్నారు? చాలా గౌరవంగా(అని అనుకుంటూన్నాడు) పారిపొయ్యాడు..
-------------------------------
అని కూడా అనేశాడు,ఒహ్హొహ్హో:-)

-----------------------------------------------------------
>>తప్పు చేసి కూడా పదే పదే రాయబారాలు పంపించినా మూర్ఖంగా తోసిపుచ్చి యుధ్ధానికి తెగబడిన రావణుణ్ణి చంపినందుకు రాముణ్ణీ

హరిబాబూ! రాయబారం ఫలించివుంటే సీత పూర్వజన్మ శాపం ఏమైవుండేదీ?? ఇది కూడా చెప్పు.. అమ్మాయిలని దొంగతనంగా అనుభవించే ఇంద్రుడు అన్ని శిక్షలనుభవించాక కూడా ఇంకా దేవతల రాజుగా ఎలా వున్నాడు? నేరచరితులకు పదవుండకూడని అక్కడ దేవతలకి రిజర్వేషన్ యేమైనా వుందా??
ఇంకొక సందేహం.. దేవతల జెనరేషన్ కుమారస్వామి సమకాలీనులతో ఆగిపొయిందేమి?? అంతకుముందుదాకా వాళ్లకొడుకు, వీళ్ళకొడుకు(గమనిక: మెయిన్ దేవతలందరికీ కొడుకులే పుడతారెందుకో?) అంటూ వొచ్చి, ఫామిలీ ప్లానింగ్ ఆపరెషన్ అందరూ ఒక్కసారే చెయించుకున్నట్టు ఎందుకు ఆగిపొయిందో చెప్పు??
1.      
నువిక్కడ రావణుడి మంచితనం,దుష్టుతనం గురించి తేల్చదలుచుకున్నావా?సీత పూర్వజన్మల గురించి తేల్చదలుచుకున్నావా?
2.      
మొన్న చెట్టెక్కుతుంటే ....


మొన్న చెట్టెక్కావా.. నిన్న చెట్టు దిగావా.. అస్సలు దిగావా.. ఎక్కావా... ఇవన్ని ఎవడడిగాడొయ్ నిన్ను.. ఆ దెబ్బ ఎలా తగ్లిందొ చెప్పు..


అదే నండీ చెబుతున్నా.. చెట్టుమీద పట్టుజారి..

పట్టుకున్నావా.. జారిపొయ్యావా.. ఎవన్నీ ఎవడదిగాడోయ్ నిన్ను.. ఆ దెబ్బ ఎలా తగిలిందో చెప్పు..
3.      
ఇతర్లని దెబ్బలు కొట్టి సంతోషించే శాడిజం నీకుందని నాకు బాగా తెలుసులే!నాకు కావలసిన దాని విషయంలో నా అపట్టు ఎప్పుడూఒ జారిపోదు!నాకు అఖ్ఖర్లేని విషయాల జోలికి పోను గాబట్టి ణంగపడి నిరాశపడి దు~హ్ఖిన్వ్హే ప్రసక్తి అసక్లే ఉండదు.నాకెందుకు బాధలు ఉంటాయి?
-----------------------------------------------------------
అర్ధమయిందిగా యెంత తెలివి తక్కువ వాదనతో చర్చని డైవర్ట్ చెయ్యాలని చూస్తున్నాడో!
-----------------------------------------------------------------------------
హరిబబూ! వాదనకాదుగానీ, దేనిగురించి చర్చించడానికి ఇక్కడికి వొచ్చావో దానిగురించే మాట్లాడదాం. నీకు ఓకే నా??

అరుంధతీ వ్యాఖ్యల గురించి ఎందుకు చెప్పానో నీకింకా అర్ధంకాలేదా బాబూ?? నీపొస్టులు ఒకసారి చూడు.. నీ అభిప్రాయాన్ని ఖండించానని నన్ను కూడా దేశాన్ని వొదిలి పొమ్మన్నావ్.. మళ్ళీ ఆ ఉగ్రవాద బుద్ది ఇక్కడ చూపకుండా గుర్తుచెయ్యడమన్నమాట.. నువ్వు ఇంకా పారిపోతాను అంటే, ఎవ్వడూ బొట్టెట్టి బతిమాలడు
1.     
"మీకు అసలు మాటర్ అర్ధం కాలేదు.. నేను వొచ్చాక.. హరిబాబు ఇంకా ఇక్కడ వుంటాడని ఎందుకనుకుంటున్నారు? చాలా గౌరవంగా(అని అనుకుంటూన్నాడు) పారిపొయ్యాడు.." అని చంకలు గుద్దుకున్న నువ్వు నేను భయపడిపోయేతంత ఘొప్ప ప్రశ్న యేమడిగావు,నువు ఇక్కడ్ అపీకిందేమిటి?

అది అడిగితేనే రధం కాలేదు నీకు!ఇంక్ అసీరియస్ చర్చలా?

బ్లాగు యజమాని నన్ను "యేడిస్తే చాలు" అంటున్నాడు యేదవటం నాకు రాదు గనక సెలవు పుచ్చుకుంటూణ్న్నాను,ఆ పెదమనిషి కార్చే యేకపక్ష సొల్లు నీమీద కూడా పోసుకుని తరించు,నీతోనూ వారితోనూ చర్చించే పాటి అజ్ఞానం+మొండితం+తింగరి తనం నాకు లేదులే!

మినిమం సంస్కారం కూడా లేనివాళ్ళు ధర్మశాస్త్ర చర్చలు చేస్తున్నారు - చీ!
2.      

chiranjeevi
నీ అభిప్రాయాన్ని ఖండించానని నన్ను కూడా దేశాన్ని వొదిలి పొమ్మన్నావ్
haribabu:
అక్కడ నేను రాసిందేమిటో నువ్వు నాకు గుర్తు చెయ్యనఖ్ఖర లేదు.నేను ప్రస్తావించినది ఇండియన్ సైన్సు గురించి,కులాల కుమ్ములాటల గురించి కాదు,అస్పృస్యత గురించీ కాదు!కుల సమస్య లేదని నేనన్నానా?ప్రతి దేశచరిత్రలోనూ మంచీ ఉంటుంది చెడూ ఉంటుంది - చెడుని విమర్శించహ్టం తప్పు లేదు,కానీ దానికి సంబంధం లేకుండా విదెశీయులు కూడా మేచ్చుకునేటంత గొప్ప విజయాల్ని సాధించిన మనవాళ్ళని మనం పొగుడుకుంటే తప్పేమిటి?దానికి కూడా సిగ్గుపడుతున్నవాళ్ళని గురించి అన్నాను,నీకూ ఆ లక్షణం ఉంటేనే నేను ప్రత్యేకంగా నిన్ను అన్నట్టు!

నీలో ఆ లక్షణం లేకపోతే అది నీకెందుకు తగుల్తుంది?
-----------------------------------------------------------------------------
ఇదో పాతముచ్చట,మనవాళ్ళు కొన్ని శతాబ్దాల ముందే కనుక్కున్నా మనకి గుర్తింపు రాలేదు అని నేనొక పోష్టు వేస్తే అందులో నేను కనీసం న్యూటను గారిని అవమానించే విధంగా ఒక్క మాట మాట్లాడకపోయినా వాళ్ళని ఇన్సల్టు చేసేసినట్టు పేట్రేగిపోయాడు ఈ పెద్దమనిషి,ఈయన గారి ఆత్మబంధువు నెవర్నో నేను బందబూతులు తిట్టినంతగా గిలగిల్లాడిపోయాడు,అప్పుడే జవాబు చెప్పాను, పాయింటు అర్ధమయితే ఈ కామెంటు ఇక్కద మళ్ళీ వేస్తాడా!నేను వాడిన సరళ గ్రాంధికమే అర్ధం కాక ఇలా గింజుకుంటున్నవాళ్లకి సంస్కృతం ధారాళంగా వచ్చుననీ ఆ పాండిత్యంతోనే వాటిల్లో  తప్పులు పట్టగలమనే ధీమా వీళ్లలో ఉన్నదనీ అంటే మనం నమ్మాలా, హవ్వ:-)
---------------------------------------------------------------------
నువ్వెందుకు హిదువులందరికీ ప్రతినిధి అని ఫీల్ అవుతున్నావో నాకు అర్ధం కాదు ఎప్పుడూ.. ధర్మశాస్త్రం అంటే ఏమిటంటే నీకెందుకంటావెంటి? ఏం? మేము చదివితే నీకు, లేకపోతే నీ జాతికి సంబందించిన ఏ రహస్యాలు బయటపడతాయి? నువ్వడిగే ప్రతి ప్రశ్నకి నాదగ్గర సమాధానం వుంది.. ముందు నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు.
1.      

chiranjeevi
ముందు నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు.
haribabu:
ముందు పైన బాక్సు కట్టి మరీ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు.అవి శ్రీకాంత్ చారి మొదలుపెట్టిన చర్చకి సంబంధించినవే!
---------------------------------------------------------------------
అడిగిన దానికి జవాబు చెప్పినా "అదే మరి!" అన్న శ్రీకాంతు లాగే ఈయనగారి బుధ్ధి ఎంత చురుకైనదో తెలిపే అజ్ఞానసకలం ఇది.ఒక మూడు కామెంట్లకి ముందరనే మళ్ళీ డైవర్ట్ చెయ్యబోతుంటే బాక్సు కట్టి మరీ నిలదీసి ఉన్నాను ,అయినా ఇదే వరస - వీళ్ళ బండతనం చూస్తుంటే ముసలః కిసలాయతే వ్యంగ్యం గుర్తుకొస్తే తప్పా?

ఇతని మొదటి కామెంటులో ఇంతవరకూ జవాబు చెప్పకుండా వొదిలేసిన ఒక విషయం తీసుకుని వీళ్ళింత ద్వేషం వెళ్ళగక్కుతున్నారని తెలిసినా కూడా నావైపు నుంచి మళ్ళీ సయోధ్యకి ప్రయత్నిస్తూ హితబోధ చేస్తే ఇతని రెస్పాన్సు ఎలా ఉందో చూడండి?.
---------------------------------------------------------
Chiranjeevi Y
నేను ఇంకో చోటకూడా చెప్పాను.. నువ్వు రాముడి అభిమానివి కాబట్టి రావణుడిదే తప్పు అని రాసుకున్నవ్. అదే రావణుడి అభిమానివైతే, రావుణుడే పెద్ద హీరో.. రాముడు పెళ్ళాం కోసమే రావణుడ్ని చంపాడుగాని, లోక కల్యాణం కోసం కాదు అని రాసుకుంటావ్.. ఈ విషయం నీ బుర్రకి ఎక్కిందనుకుంటున్నాను. 

haribabu:
రష్యన్ సాహిత్యం లోని "అమ్మ" నవల లాగే వాల్మీకికి రామాయణం రాయడంలో ఒక ఎజెండా ఉంది.రామూడికి అభిమానిగా ఉంటే ఒకలాగా శత్రువుగా ఉంటే ఒకలాగా రాయడానికి వాల్మీకి పిచ్చోడు కాదు!అది నీకు ఎప్పటికీ ఎక్కదు,పోయి విషవృక్షం చదువుకుని తరించు!


రావణుడు చాలా మంచివాడు అని ఇక్కడ మాత్రమే అనగలరు,లేదా మీలాంటి సేం గ్రూపు దగ్గిరే చెప్పుకోగలరు.నేను ఉదహరించిన వాస్తవ జీవితంలో తన మీద యాసిడ్ పొయ్యాలనుకున్న వాణ్ణి చెప్పుతో కొట్టిన ఆ అమ్మాయి ముందు గానీ ఆ రాక్షస చేషట చేసిన వాణ్ణి తన్ని పోలీసుల కప్పగించిన జనం ముందు గానీ ఈ ధియరీలు చెప్పగలరా?

నేను మొదటి నుంచీ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇదే!దానికి మీరు ఇంతవరకూ జవాబు చెప్పలేదు గానీ రామాయణం లోని శ్లోకాల్ని కొన్ని వందలు ఇక్కడ గుమ్మరిస్తాము అని అంటున్నారు,వాస్తవ జీవీతంలో చీ కొట్టించుకునేటందుకు తప్ప దేనికి పనికొస్తుంది నీ పాండిత్యం - మ్రంనా కన్నా గొప్పెళ్ళా మీరు?!

నేకేమన్నా మెంటలా?? అన్నీ నువ్వె అడుగుతావ్.. సమాధానం చెబితే కుప్పలు కుప్పలు శ్లోకాలు పోసారంటావ్... మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా నేడిగినదానికి సమాధానం లేదంటావ్.. అస్సలు నువ్వెమడగదల్చుకున్నావో సొల్లు లెకుండా ఒక్క వాఖ్యంలో అడుగు .. నేను చెబుతాను
---------------------------------------------------------
మళ్ళీ మొదటి కొచ్చాడు:-)ఇతనొక్కడే కాదు వీళ్ళంతా ఇంతే - తెడ్డుశ్రీలు!తెడ్డు చూదండి పానకం కలిపినాక నాకితే తియ్యగా ఉంటుంది,వూరగాయ జాడీలో కలియబెట్టి తీశాక నాకితే కారంగా ఉంటుంది, సుబ్బరంగా కడిగాక నాకితే ఏ రుచీ ఉందదు - వీళ్ళు గూడా అంతే చదివింది ఏదీ బుర్రలోకి ఎక్కించుకోరు.కాపీ/పేష్తు చెయ్యడం,ముందుగానే తమకి పోటుగాడని ఇమేజి పడిపోయిన వాడెవడో చెప్పింది చెప్పినట్టు నమ్మటం తప్ప సొంతంగా ఆలోచించి ముందూ వెనకా చూసి విశ్లేషించుకునే సామర్ధ్యం ఉండదు - పాపం!

నాకు ఇప్పటి వరకూ మిగిలిన వాళ్ళకన్నా శ్రీకాంత్ చారి అంటే కొంత అభిమానం ఉందేది.అందుకే చర్చ మొదలు పెట్టటమే ఇక్కడి వరకూ సాగదియ్యకుండా మంచి సలహా తోనే మొదలు పెట్టాను.ఆఖరి విడతలో జరిగిన  తెలంగాణా ఉద్యమంలో ఉన్న సంక్లిష్టత వల్ల తెలంగాణా అలా తప్ప మరోదారిలో రాదు గనక తప్పనిసరై ఆంధ్రావాళ్ళని తిట్టి రాష్త్రం తెచ్చుకోవడం అనే కేసీఆర్ అండ్ కో దిక్కుమాలిన వ్యూహం ప్రభావానికి గురయి ఒక్కసారిగా బయటపడలేకుండా ఉన్నాదని అనుకునే వాణ్ణి,కానీ శ్యామలీయం ఎక్కడ కామెంటు వేసినా అక్కడి కల్లా వెళ్ళి రచ్చ రచ్చ చేసి ఇప్పుడీ విధంగా అతన్ని బద్నాం చెయ్యాలని చూశాక నా అభిప్రాయం మార్చుకోక తప్పలేదు.చేసింది రహస్యంగా ఏమీ చెయ్యలేదు గదా, వాల్మీకి రాసిన భాగాలు ఊదాహరించినా అవన్నీ శ్యామలీయం సొంత అభిప్రాయాలు అయినట్టు అన్ని వెటకారాలూ ఆడి నాకు వ్యక్తిగత ద్వేషం లేదని అంటే ఎవరు నమ్ముతారు?

ఇప్పటికీ నేను ఒకటే చెప్తున్నా,శ్యామలీయం మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు,ఒక రకంగా ఇదివరకు నా మెయిల్ బాక్సు ద్వారా "మీరు ప్రవీణ్ మరియూ శ్రీకాంత్ చారి వాళ్లతో చర్చలలో పాల్గొనకండి,వాటి వల్ల యేమీ తేలదు" అని సలహా ఇచ్చినా మీ ఉబోసలు నాకు అఖ్ఖర్లేదు అని కొట్టి పారేశాను.పోష్టులు వేసినా,కామెంట్లు వేసినా.చర్చల్లో పాల్గొనా నాకున్న ఎజెండా ప్రకారమే చేస్తున్నాను.కాకపోతే తనిచ్చిన మర్యాదైన సలహాకి నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా చెప్పాను - వినాలా అఖ్ఖర్లేదా అనేది అతను వొత్తిడి చెయ్యనూ లేదు, నాకిష్తమైనదే నేనూ చేశాను.అయితే శ్యామలీయం,శ్రీకాంత్ చారి,చిరంజీవి,బ్లూకేక్,హరిబాబు వగైరా వగైరా వీళ్ళంతా వాస్తవ జీవితంలో యెలా ఉంటారో ఒకరికొకరికి తెలియదు,తెలియాల్సిన అవసరం కూడా లేదు.ఇక్కడ తమ బ్లాగులో ఏమి రాస్తున్నారు.కామెంట్లలో యే విధమైన వాటిని ప్రస్తావిస్తున్నారు అన్నది మాత్రమే ముఖ్యం,కదా!

తన పాటికి తను కవిత్వం రాసుకుంటున్నాడు,భాషకి సంబంధించి పరిజ్ఞానం ఉంది కాబట్టి తప్పులు చేస్తున్నారు అనిపించినప్పుడు మర్యాదగానే చెప్తున్నాడు,అది కూడా నేరమేనా?పోనీ చెప్తున్నదేమయినా నేను చెప్తున్నాను గాబట్టి మీరు విని తీరాలని పెత్తనం చేస్తున్నాడా,అదీ లేదే!మరింక ఇన్ని రోజులుగా ఇన్ని నెలలుగా ఈ హడావిడి చేసి మీరు ఏమి సాధించాలనుకున్నారు?యేమి సాదించగలిగారు?ఇదే విధంగా మీ సమయాన్నీ ఇతర బ్లాగర్ల సమయాన్నీ కొన్ని సంవత్సరాల పాటు మీచుట్టూ తిప్పుకున్నాక గూడా మీరేమి సాధించగలరు?

శ్రీకాంత్ చారీ!నువ్వొక వేళ పనిగట్టుకుని పత్తేదారు పనిచేసి ఈ శ్యామలీయం బ్లాగుల్లో ఇట్లా రామభక్తి కీర్తనలు రాస్తున్నాడు గానీ నిజజీవితంలో చాటుగా బూతు ఫిల్ములు చూస్తాడు అని రుజువు చెయ్యగలిగితే నాతో సహా మొత్తం బ్లాగర్ల మందరమూ కూడా నీ శ్రమని మెచ్చుకుంటాం,ఎందుకంటే అది సత్యాన్ని వెలికి దియ్యడం అనే పవిత్రమైన కార్యక్రమం గనక!ఒకవేళ అలా పరిశోధన చేసినా చెయ్యకపోయినా నిజజీవితంలో శ్యామలీయం కనీసం బ్రాహ్మణాధిక్యత గూడా లేని ఇతర్లకి సహాయం చేసి నిస్వార్ధంగా ఉండగలిగిన ఒక మంచి మనిషి అని తేలితే అంత మంచి మనిషిని ఇట్లా హింసించినందుకు ఫీలవ్వాలి,అవునా కాదా?నీహారిక వూరికే తెలివి తక్కువగా క్షమాపణ చెప్పిందనుకున్నావా?ఈ ప్రశ్న వస్తే తట్టుకోవడానికీ తన వైపు నుంచి తప్పు లేకుండా చూసుకోవడానికీ ముందు జాగర్త - నీకు అదీ లేకపోయింది?!

ఇప్పటికీ శ్రీకాంత్ చారికి హితవరిగానే ఒక సలహా ఇస్తున్నా - పేరులో "కాంత" ఉండగానే సరిగాదు,మగాళ్లని పొగిడి బుట్టలో వేసుకుని పిచ్చోళ్ళని చేసి తమ చేతికి మట్టంటకుండా పనుల్ని చేయించేసుకుని తమ అవసరం తీరిపోయాక కూరలో కరివేపాకులా తీసిపారెయ్యగలిగిన "కాంత"ల మాయాజాలాన్ని గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి!గొడవ మొదలెట్టిన మనిషి గొడవ జరుగుతుండగానే గొడవకి కారణమూ చెప్పింది,తనవైపు నుంచి క్షమాపణ చెప్పేసి గుడ్ గర్ల్ ఇమేజి తెచ్చేసుకుని సెటిలైపోయింది!మీకు మీరు ఇప్పటికీ ఇరగదీసేశాం అనుకుంటూ ఉంటే చెప్పలేను గానీ స్థిమితంగా కూర్చుని ప్రశాంతంగా ఆలోచిస్తే ఆవిడ తరపున రెచ్చిపోయి మీరు ఫూల్సు అయ్యారు.

మీ కాపీ/పేష్టులకి భయపడేందుకు హరిబాబు కుందేలు కాదు - అసలు సిసలైన ఏషియాటిక్ లయన్!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...