Tuesday 31 July 2018

ప్రపంచంలోని క్రైస్తవు లందరూ కన్యాగర్భమున జన్మించిన దైవపుత్రుడని నమ్ముతున్న జీసస్ క్రీస్తు అసలు చారిత్రక వ్యక్తియే కాదా?


క్రీస్తు జననం గురించి గాబ్రియేలు మేరీకి సందేశం ఇచ్చే సన్నివేశం ఇది:
In the sixth month the angel Gabriel was sent from God to a city of Galilee named Nazareth, to a virgin betrothed to a man whose name was Joseph, of the house of David; and the virgin's name was Mary.

And he came to her and said, "Hail, O favored one, the Lord is with you!" But she was greatly troubled at the saying, and considered in her mind what sort of greeting this might be. And the angel said to her, "Do not be afraid, Mary, for you have found favor with God. And behold, you will conceive in your womb and bear a son, and you shall call his name Jesus. He will be great, and will be called the Son of the Most High; and the Lord God will give to him the throne of his father David, and he will reign over the house of Jacob forever; and of his kingdom there will be no end."

And Mary said to the angel, "How shall this be, since I have no husband?" And the angel said to her, "The Holy Spirit will come upon you, and the power of the Most High will overshadow you; therefore the child to be born will be called holy, the Son of God. And behold, your kinswoman Elizabeth in her old age has also conceived a son; and this is the sixth month with her who was called barren. For with God nothing will be impossible."

ఈ మొత్తం సన్నివేశాన్ని అర్ధం చేసుకోవాలంటే ఇందులోని కొన్ని భాగాల్ని విడిగా తీసి ఒక్కొక్క పాయింటునీ అర్ధం చేసుకుంటే అన్నీ కలిసినప్పుడు ఒక అవగాహన వస్తుంది.మొదట "a virgin betrothed to a man" అనే పాయింటును చూద్దాం.అంటే,మేరీకి ఆరవ మాసం నడుస్తున్నప్పుడు గాబ్రియేలు దర్శనం ఇచ్చేటప్పటికి కూడా జోసెఫ్ అనే డేవిడ్ వంశీయుడితో పెళ్ళి కాలేదు.Betrothel అంటే మనలో తాంబూలాలు పుచ్చుకోవటంతో సమానమైన వివాహ పూర్వ దశ నడుస్తున్నది.ఇంతవరకు దృశ్యం సాఫీగానే ఉన్నది.అయితే చదువుతున్నప్పుడు గానీ వింటున్నప్పుడు గానీ మనకు రావలసిన మొదటి ప్రశ్న "అప్పటికే 6 నెలల గర్భవతి అయిన మేరీని కన్య అని సంబోధించడం ఎట్లా కుదురుతుంది?" అని.గాబ్రియేలు చెప్పిన తర్వాతనే గద మేరీకి కూడా అది దేవుని వీర్యం వల్ల వచ్చిన గర్భం అని తెలిసింది,అంతకుముందు అందరి దృష్టిలోనూ అది ఏ పురుషుడి వల్ల వచ్చిందో తెలియని అక్రమగర్భమే కదా!Betrothel గర్భంతో ఉన్నదని తెలిశాక జరిగితే జోసెఫ్ అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదా?Betrothel జరిగిన తర్వాతనే మేరీకి గర్భం వచ్చిందని తెలిసినా జోసెఫ్ వైపు నుంచి కనీసం ప్రశ్నించే స్థాయి అభ్యంతరం కూడా వ్యక్తం కాలేదా?ఇవేవీ జరగలేదంటే అప్పటి Nazareth సమాజంలో అటువంటి విశృంఖలత సహజమేనా?

అంతే అనుకోవాలి - జోసెఫ్ యొక్క వంశ మూలపురుషుడైన డేవిడ్ ఒక రోజున వేళ కాని వేళలో నిదరనుంచి మేల్కొని కిటికీలో నుంచి చూస్తే ఆరుబయట స్నానఘట్టంలో సరిగంగ స్నానాలు చేస్తున్న సిగ్గెరగని ఒక మదవతి కనబడి పిచ్చెక్కిపోయాడు.ఆరా తీస్తే ఆమె తన సైన్యంలో ఒక మధ్యశ్రేణికి చెందిన వీరుడు.ఈ రాజుగారు వేళాపాళా లేకుండా నిద్రపోతూ లేస్తూ ఉన్న సమయంలో అ మదవతి భర్త ఆ రాజుగారి తరపున దేశం కోసం జరుగుతున్న యుద్ధంలో వీరోచితంగా పోరాడుతున్నాడు!మతిపోయిన రాజుగారు కబురు పెట్టడమూ మదవతి కులుక్కుంటూ రావడమూ పిచ్చ రొమాంటిగ్గా జరిగిపోయింది - ప్రికాషన్స్ తీసుకోకుండా రొమాన్స్ చేస్తే ప్రగ్నెన్సీ రాకుండా ఉంటుందా, వచ్చింది.మదవతి కడుపులో బిడ్డ పడినట్టే దావీదు గారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది - ఎంత మోతుబరులయినా గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తే సమాజం ఏమీ చెయ్యలేదు గానీ దొరికిపొతే మాత్రం పంబ రేగ్గొడుతుంది!రంకు బయటపడ్డాక రాజే అయినప్పటికిన్నీ రాణీ అయినప్పటికిన్నీ తలొంచుకు నిలబడి కన్నీళ్ళు పెట్టుకుని క్షమించమంటే ఏమో గానీ పొగరు చూపిసే మాత్రం సహించదు గాక సహించదు!అప్పుడు దావీదూ మదవతీ నిలబడిన సన్నివేశం ఎట్లాంటిది?భర్త యుద్ధానికి వెళ్ళిన రోజు యెటూ తెలుస్తుంది గాబట్టి గర్భం వచ్చిన రోజు అ తర్వాతనే అనీ  తెలుస్తుంది కాబట్టి ఆడదాని రాళ్ళతో కొట్టి చంపెయ్యాలి.శిక్ష వెయ్యాల్సింది రాజుగారే - ఆక్రోశం పట్టలేక ఆమె బూతులు తిట్టినా రాజుగారు పడి తీరాలి!

విధి లేక సైన్యంలో ఒకడికి కబురుపెట్టాడు దావీదు ప్రభువు - ఆమె మొగుణ్ణి శత్రువుల మధ్యలోకి పోనిచ్చి మీరు వెనక్కొచ్చెయ్యండని దుర్మార్గపు సనదెసం పంపాడు.అదే జరిగింది.కడుపొచ్చిందని తెలిసేలోపు భర్త చచ్చిపోయాడని చెప్పి తను పెళ్ళి చేసేసుకున్నాడు.ఏసు లాగే దావీదును కూడా దేవుని చేత ఆశీర్వదించబడినవాడు అని చెబుతారు - అంతటి ఘనుదే నదురూ బెదురూ లేకుండా పాపం చేసి సుఖపడ్డాడు,తర్వాత ఘోరంగా దుఃఖ్ఖించేసి శిక్షనుంచి తప్పించుకున్నానని అనుకున్నాడు!ఒకనాడు ఒక పండితుడు కధ చెబుతూ కధలోని ఒక పెద్దమనిషి ఇంటికి వచ్చిన అతిధికి తన పెంపుడు జంతువుల్ని దాచుకుని పొరుగింటివాడు ప్రేమగా పెంచుకుంటున్న వాట్ని చంపి భోజనం పెట్టాడని చెబుతుంటే ఒళ్ళు మరిచిపోయి "ఎంత దుర్మార్గుడు?వాణ్ణి ఏం చేసినా పాపం లేదు!" అని ఆవేశపడిపోయి ఆ పండితుడు తననే వేలెత్తి చూపిస్తూ "అది నువ్వే మహారాజా!అది తప్పయితే అతనికి నువ్వు వెయ్యబోయే శిక్షని నువ్వూ అనుభవించాల్సిందే!" అని ముఖం మీదనే చెప్పేసరికి బిత్తరపోయాడు - పాపం!

మొదట నిగ్రహం కోల్పోయి తప్పు చెయ్యటం,తర్వాత దుఃఖ్ఖించి పాపక్షమాపణ పొందడం అనే విచిత్రమైన క్రైస్తవ ధర్మానుష్ఠానానికి ఆద్యుడు దావీదు మహారాజే!నిజానికి అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో చేసిన తప్పులని పక్కన పెడితే తెలిసి చేసిన ఏ పాపానికైనా పరిహారం చెల్లించకుండా కేవలం పశ్చాత్తాపం పేరుతో ఎంత క్షోభ పడినా శిక్ష నుంచి తప్పించుకోలేరు - దావీదు పాపం చెయ్యడానికి వాడిన కత్తి అతని కుటుంబాన్ని సర్వనాశనం చసి కానీ వదల్లేదు - ప్రపంచంలోని పాపులందరి తరపునా యేసు శిలువ యెక్కడం వల్లనూ జరిగిపోయిన పాపాలకి ప్రతి ఆదివారమూ పొర్లిగింతలు పెట్టి యేడ్చే తమ దుఃఖంతోనూ పాపాలు కడిగివేయబడుతున్నాయని క్రైస్తవులు నమ్మడం కేవలం అజ్ఞానం నుంచి పుట్టిన భ్రమ మాత్రమే!

తమ నలుపు తెలుసుకోకుండా హిందువుల మతగ్రంధాలను గురించి అబద్ధాలు చెప్తున్న క్రైస్తవ మత ప్రచారకుల నుంచి వాళ్ళు చెప్తున్న అబద్ధాలను తెలుసుకోకుండా ఆ అబద్ధాలను విప్పి చెప్తున్న హిందువుల మీద ఎగిరెగిరి పడుతున్న క్రైస్తవ మతానుయాయుల వరకు తమ పాపాలకు పడాల్సిన శిక్షల నుంచి ఎవరూ తప్పించుకోలేరు - ఖబడ్దార్!

ఇక్కడే అందరి దృష్టినీ ఆకర్షించకుండా తప్పించుకుంటున్న ఒక విశేషం ఉంది.దాదాపు క్రైస్తవ మత ప్రచారకుల్లో ప్రతి ఒక్కరూ తరచుగా క్రీస్తుని ఒక సామాన్యుడైన గొర్రెల కాపరి అని చెప్తారు.కానీ అతను డేవిడ్, సాల్మన్, లోతు, వంటి రాజుల వంశంలోని వాడు.ఎదర ఉన్న ప్రేక్షకులని బట్టి గానీ తమ భక్త్యావేశాన్ని బట్టి గానీ ప్రచారకుల భాషలో ఒకసారి గొర్రెల కాపరిగానూ ఒకసారి రాజాధిరాజుగానూ రూపం యెత్తుతాడు!డేవిడ్ పొరుగువాడి భార్యని కామించడాన్ని అంత పట్టించుకోవాల్సినపని లేదు లోతు గారి కూతుళ్ళు చేసిన పని తెలిస్తే - ఘనుదైన తండ్రిగారి వీర్యం కోసం అతనికి ద్రాక్షరసం ఇచ్చి మత్తులో ముంచి సంభోగించారు!

పాపం,యోసేపు గారికి కడుపు రగీపోయి అదేమని అడిగితే మేరీ తరపువాళ్ళు దావీశూ కర్ణలో ఎంటీవోడి మాదిరి "మీ తాతల ముత్తాతల బామ్మల రంకుతో మీ వంశము ఏనాడో కుళ్ళిపోయినది!అతి జుగుప్సాకరమైన వంశమున బుట్టి మా పరిశుద్ధ కన్యనే అవమానింతువా?" అని నిలదీస్తే ఏమని జవాబు చెప్పగలడు?కాబట్టి  దైవపుత్రుడనే పులుముడు లేకపోయినా యేసేపు గారు మరియని అనుమానించక భరించి ఉండాలి - గాబ్రియేలు గారి ప్రకటనతో హాయిగా వూపిరి పీల్చుకుని ఉండాలి.

పైపైన తడిమిన నాకే తెలిసిన నిజాలు బైబిలు పఠనంలో మునిగితేల్తున్న మత ప్రచారకులకి తెలియదా యేమిటి?"Of course, not every woman in Jesus' lineage is so clean. There was Bathsheba the adulteress and Tamar who seduced her father-in-law. These things can be forgiven, as many of you have discovered. But don't overlook the importance of Mary. When God chose a mother for his Son, he chose a virgin. Virginity before marriage is important because the recipient of God's best gifts ought to be pure."అని సమర్ధించేసుకుంటున్నారు లెండి!

కంగారు పడుతున్న మేరీకి ధైర్యం చెప్పటానికి గాబ్రియేలు ఉదహరించిన Elizabeth కుమారుడు John the Baptist  క్రీస్తుకి తొలిసారి దీక్ష ఇచ్చిన ప్రముఖుడు!బైటివాళ్ళం గనక మనకి తెలియదు గానీ క్రైస్తవంలోని శాఖల మధ్యన వివాదాలకి కారణమవుతున్న అంశాల్లో ఇది కూడా ఒకటి!విచిత్రం యేమిటంటే, హేతువుకి కట్టుబడి క్రైస్తవ మత సాహిత్యపు యదార్ధత మీద పరిశోధనలు చేస్తున్నవారిలో చాలామంది నీళ్ళ మీద నడవటం,పునరుద్ధానం వంటివాటిని కట్టుకధలుగానే ఒప్పుకుంటూ యదార్ధం కావచ్చునని చెబుతున్న రెండే రెండు సన్నివేశాలు క్రీస్తు జాన్ దగ్గిర బాప్తిజం దీక్ష తీసుకోవటం,రెందు సంవత్సరాల తర్వాత శిలువ మీద మరణించడం మాత్రమే!"how does Luke help Theophilus (and us) in Luke 1–2 know the securely locked-down, unchangeable nature of the reality of what he’s been taught? He does it by weaving together the stories of Jesus and John the Baptist — the announcement of their births, the way they were both conceived, the way they were both born, the songs that their parents sang over them, and even an encounter between them while they were still in the wombs of their mothers.And in telling these stories of John and Jesus, Luke makes clear and solid the most important realities in the universe: God, Christ, salvation, and faith." అంటున్న ఒక క్రైస్తవ పండితుడి విశ్లేషనలో He does it by weaving together the stories of Jesus and John the Baptist అనే వాక్యం నాకు అంతకుముందు ఇతర్లకి తోచని పోలికలు అతడి అల్లిక తర్వాతనే గోచరం అయ్యాయని అనుమానం వచ్చేలా చేస్తున్నది.అయితే జీసస్ చారిత్రకతని నిర్ధారించే అంత ముఖ్యమైన సన్నివేశం అయినప్పటికీ దైవపుత్రుడికి దీక్ష ఇవ్వడం ద్వారా జాన్ జీసస్ కన్న అధికుడని అనుకోవడానికి కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి - పాపం!

John P. Meier అనే యూదు జాతికి చెందిన క్రీస్తుచారిత్రకతానిర్ధారణాపరిశోధకుడు "the crucifixion of Jesus as historical fact and states that based on the criterion of embarrassment Christians would not have invented the painful death of their leader." అని విశ్లేషించదంలో painful death of their leaderని the criterion of embarrassment ఉండటం వల్ల Christians would not have invented అన్నది అనకి ఎలా అర్ధం అవుతుంది?అది కూడా వాస్తవం కాకపోవచ్చుననే అల్లసాని వారి అల్లిక కావచ్చుననీ అనిపించడం లేదా! అట్లాగే "The criterion of embarrassment is also used to argue in favor of the historicity of the baptism of Jesus by John the Baptist as it is a story which the early Christian Church would have never wanted to invent." కూడా వాస్తవం కాకపోవచ్చుననే అల్లసాని వారి అల్లిక కావచ్చుననీ అనిపించడం లేదా!

అసలు క్రైస్తవమతసాహిత్యాన్ని రూపకల్పన చేసిన పండితులు జీసస్ క్రీస్తుకి దేవుని వీర్యంతో కన్యాగర్భమున జన్మించడం వల్లనే గొప్పదనం వచ్చిందనే విషయాన్ని ప్రస్తుతించడంలో అంత పట్టుదలగా ఎందుకు శ్రమిస్తున్నారు?నాకు తోచిన కారణం యేమిటంటే క్రీస్తు యొక్క గొప్పదనం అతని పాండిత్యం వల్ల వచ్చిందని చెబితే అదే పాండిత్యాన్ని సాధిస్తే ఎవరయినా క్రీస్తుతో సమానుడు కావచ్చు.కానీ క్రైస్తవమతసాహిత్యాన్ని రూపకల్పన చేసినవారి ఉద్దేశం ఆ మతాన్ని అనుసరించేవారిని క్రీస్తుతో సమానుల్ని చెయ్యడం కాదు,క్రీస్తులో లీనం చెయ్యడమూ కాదు - మహా కోపిష్టి అయిన యెహోవ దేవుణ్ణి గురించి వర్ణించి బయపెట్టి అతని కోపానికి గురి కాకుండా ఉండాలంటే ఒక రక్షకుణ్ణి చూపించి ఇతన్ని మీరు రక్షకుడిగా ఒప్పుకుంటే యెహోవా కోపం నుంచి తప్పించుకోవచ్చుననే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ధైర్యం చెప్పటం! ఇందులోని వెసులుబాటు యేమిటంటే పాపాలు చెయ్యడం ద్వారా వచ్చే సుఖభోగాలను తనివితీరా అనుభవించేసి అప్పుడు పశ్చాత్తాపం పేరుతో దుఃఖించి యేసును శరణు వేడి యెహోవ కోపం నుంచి తప్పించుకోవచ్చును- ఆశ్చర్యంగా ఉందా?

నేను హిందువుని కాబట్టి క్రైస్తవం గురించి పాపాన్ని సమర్ధిస్తున్నదనే నేరారోపణ చేస్తున్నానని అనుమానంగా ఉందా?అయితే ఈ మధ్యనే సెయింట్ అయిన  మదర్ ధెరీసా జీవనసాఫల్యతాకార్యక్రమం ఏమిటి?కలకత్తాని కార్యక్షేత్రం చేసుకుని అనాధల్నీ అసహాయుల్నీ చేరదీసి సాకిందని అందరికీ తెలుసు.అయితే, కొందరు ఆమె సంస్థలో పని చేసినవారే బయటకొచ్చి చెబుతున్న దాని ప్రకారం అదంతా మతమార్పిడి కోసమేనని తెలుస్తున్నది.కొందరు వైద్యం చేయించితే బతికే స్థితిలో ఉన్నవాళ్ళకి కూడా వైద్యం చేయించేది కాదట - ఆమె వాళ్ళని తీసుకొచ్చింది రోడ్డు మీద చావకుండా వీళ్ళ మధ్యన చావడానికేనట!అదీగాక చావబోయేముందు మతం మారడానికి ఒప్పుకోని వాళ్ళకి తెలియకుండా వెనకనుంచి తల తుడుస్తూనో మరో పని చేస్తూనో బాప్తిజం తతంగాన్ని నడిపించేసి వాళ్ళని క్రైస్తవులుగా మార్చడం అక్కడ మామూలు వ్యవహారం. ఆవిడ కొందరు ప్రభుత్వాధినేతల్నీ ధనవంతులైన వ్యాపారుల్నీ కూడా కలిసేది - వాళ్ళు పాపాలు చేస్తున్నారని తెలిసినా పాపాలు చెయ్యకండని చెప్పినట్టు నేనెక్కడా వినలేదు.ఆవిడ అడిగేదల్లా తమ కార్యక్రమాలకి డబ్బు ఇమ్మని, దానికి బదులు ఆమె వీళ్ళు చేసిన పాపాలకి వీళ్ళ తరపున ప్రార్ధిస్తుంది - అంటే, నువ్వు ఎంతటి పాపాత్ముడివైనా సరే ఆమె నువ్వు పాపం చెయ్యకుండా నిరోధించదు, నువ్వు ఆమె మతమార్పిడికి డబ్బు సహాయం చేస్తే చాలు నీ పాపాలకి నీకు శిక్ష పడకుండా కాపాడుతుంది!

ఈ సంక్లిష్టమైన అమరిక తెలియని అమాయకులకి తమ పక్కనే కొందరు పాపాత్ములు చర్చి ఇచ్చిన గ్యారెంటీతో తమని రాచి రంపాన పెడుతున్నా సహించి వూరుకునే విధేయతని అలవాటు చెయ్యాలి.ప్రశ్నించడానికే వీల్లేని స్థాయిలో రక్షకుడి పట్ల విధేయత పుట్టాలంటే ఆ రక్షకుడు తమకు చేరరాని ఎత్తులో ఉండాలి.ఎంత కష్టపడి అల్లినప్పటికీ అబద్ధాలు గనక తర్కానికి దిగితే వాటి డొల్లతనం తెలిసిపోతూనే ఉంటుంది.అందుకే, క్రైస్తవమతప్రచారకుల ప్రసంగాలు పదాలలో ఆడంబరమూ ఆంగికానికి సంబంధించిన హడావిడితో నిండి వుంటాయి."If you took all the greatest thinkers of every country and every century of the world and put them in a room with Jesus, they would shut their mouths and listen to the greatness of his wisdom. All the greatest generals would listen to his strategy. All the greatest musicians would listen to his music theory and his performance on every instrument. There is nothing that Jesus cannot do a thousand times better than the person you admire most in any area of human endeavor under the sun. Words fail to fill the greatness of Jesus." అని వీళ్ళు చెప్పుకుంటున్న ప్రశంసలోని పాండిత్యమే అతనికి ఉంటే ఆనాటి తన ప్రతికక్షులని పాండిత్యంతో మెప్పించి సన్మానించబడేవాడు గానీ నిస్సహాయుడై తల దించుకుని నిలబడిపోయి శిక్షకి గురై దయనీయమైన చావుని కొని తెచ్చుకునేవాడు కాదు గదా!

ప్రపంచంలో గతంలోనీ ప్రస్తుతంలోనీ భవిష్యత్తులోనీ అందరి పాపుల కోసమూ యేసు ఒక్కడే ఒక్కసారి మాత్రమే శిలువ యెక్కడం వెనక ఉన్న హేతుబద్ధత యేమిటో నాకు యెంత తన్నుకున్నా అర్ధం అయ్యి చావడం లేదు!కొందరు అమాయకులైన క్రైస్తవులు తమ ఫాదర్లు చెప్పగా నమ్మి మనకి "ఆనాడు యేసు శిలువ మీద అనుభవించిన బాధని మనమూ అనుభవిస్తే మనస్సు పరిశుద్ధమై పాపాలు చేయకుండా ఉంటా"మని చెబుతారు కానీ క్రైస్తవులలోని పాపాత్ములకి మాత్రం ఈ బాధలు పడాల్సిన ఖర్మ లేదు - వారికోసం మదర్ ధెరీసా లాంటివాళ్ళు ఉన్నారు కదా!

జీసస్ పుట్టుకని గురించే క్రైస్తవమతసాహిత్యం నొక్కి చెప్తూ వుండటం వల్ల ఈ బైబిలు వాక్యం చుట్టూ ఇంత విశ్లేషణ చెయ్యాల్సి వచ్చింది - అసలు జీసస్ ఒక యదార్ధ వ్యక్తి అని నిర్ధారించి చెప్పాలంటే అతనికి "దేవుని వీర్యం వలన కన్య గర్భము నందు జన్మించుట" అనే మహత్వాన్ని కూడా తిరస్కరించాల్సి వస్తుందని అతని చారిత్రక యదార్ధతని నిరూపించాలని ఉత్సాహపడుతున్న క్రైస్తవులకి తెలియటం లేదు!చారిత్రక యదార్ధతను గురించి పరిశోధిస్తున్న క్రైస్తవ పరిశోధకులు కూడా నీటిమీద నడవతం లాంటి వాటిని కట్టుకధలని ఒప్పుకుంటున్నప్పుడు దీన్ని కూడా కట్టుకధ అని ఒప్పుకోవాలి కదా!

అలాంటప్పుడు క్రీస్తు కూడా పెరుమాళ్ మురుగన్ తన నవల్లో చెప్పినట్టు సంతానలేమితో బాధపడుతున్న ఆదవాళ్ళు తీర్ధయాత్ర పేరుతో పరపురుషులతో గర్భం దాల్చి దేవుడి ప్రసాదం అని చెప్పుకున్న అనేకమంది శిశువుల వంటివాడే అవుతాడు - కాబట్టి జీసస్ క్రీస్తు యదార్ధ వ్యక్తి అని చెప్పుకోవటం అంటే అతడు అక్రమసంతానం అని ఒప్పుకోవటమే అవుతుంది - అవునా కాదా?ఎందుకంటే,చరిత్రలో క్రీస్తు జననకాలంగా చెప్పబడుతున్న సమయానికి మానవజాతిలో ఒక శిశువు పుట్టాలంటే మానవజాతికి సంబధించిన పురుషుడి వీర్యం మానవజాతికి సంబంధించిన స్త్రీ అండాన్ని కలవడం ద్వారా తప్ప మరొకలా జరగడం అసంభవం!ఈ మెలిక అర్ధం కాని అమాయక క్రైస్తవులు అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలివైన యూదుల కుట్రకు లోనై ఈ చర్చలో పాల్గొని జీసస్ క్రీస్తు చారిత్రక వ్యక్తియేనని నిర్ధారించి శత్రువుల నోళ్ళు మూయించాలని వీరావేశంతో విజృంభిస్తున్నారు!

క్రైస్తవమతాభిమానులు కూడా ఒప్పుకుంటున్న "All extant sources that mention Jesus were written after his death. The Christian Testament represents sources that have become canonical for Christianity, and there are many apocryphal texts that are examples of the wide variety of writings in the first centuries AD that are related to Jesus.Many scholars have questioned the authenticity and reliability of these sources, and few events mentioned in the gospels are universally accepted." అనే విశ్లేషణ ప్రకారం ఈనాడు మనం చూస్తున్న సాహిత్యం మొత్తం జీసస్ చనిపోయిన తర్వాత కూర్చబడినదని తెలుస్తున్నది.అదీ గాక వాటిని బట్టి జీసస్ చారిత్రక వ్యక్తీ అని నిర్ధారించడానికి క్రైస్తవ పండితులే సందేహిస్తున్నారంటే అవన్నీ విశ్వసించదగినవి కావని కూడా తెలుస్తున్నది!

బైబిలు మీద సవివరమైన పరిశోధనలు చేసినవారు "The historical reliability of the gospels refers to the reliability and historic character of the four New Testament gospels as historical documents. Little in the four canonical gospels is considered to be historically reliable.The Synoptic Gospels are the primary sources of historical information about Jesus and of the religious movement he founded. These religious gospels–the Gospel of Matthew, the Gospel of Mark, and the Gospel of Luke–recount the life, ministry, crucifixion and resurrection of a Jew named Jesus who spoke Aramaic. There are different hypotheses regarding the origin of the texts because the gospels of the New Testament were written in Greek for Greek-speaking communities, and were later translated into Syriac, Latin, and Coptic. The fourth gospel, the Gospel of John, differs greatly from the Synoptic Gospels." అనీ "Since there are more textual variants in the New Testament (200–400 thousand) than it has letters (c. 140 thousand), scholars use textual criticism to determine which gospel variants could theoretically be taken as 'original'. To answer this question, scholars have to ask who wrote the gospels, when they wrote them, what was their objective in writing them, what sources the authors used, how reliable these sources were, and how far removed in time the sources were from the stories they narrate, or if they were altered later. Scholars may also look into the internal evidence of the documents, to see if, for example, a document has misquoted texts from the Hebrew Tanakh, has made incorrect claims about geography, if the author appears to have hidden information, or if the author has fabricated a prophecy. Finally, scholars turn to external sources, including the testimony of early church leaders, to writers outside the church, primarily Jewish and Greco-Roman historians, who would have been more likely to have criticized the church, and to archaeological evidence." అనీ చెబుతుండటాన్ని బట్టి క్రైస్తవులు మాది ఒకే పుస్తకం, ఒకే సత్యం,ఒకే మార్గం అని పొగుడుకోవటం కూడా అబద్ధమేనని తెలుస్తున్నది కదా!

వాళ్ళు గాస్పెల్స్ అని పిలిచే వాటిలోనే అనేక వెర్షన్లు ఉండటం వల్ల ఒకదానికొకటి పొంతన లేని అసమన్వయ సుత్తి  పరుచుకుని ఉన్నదనేది నిష్ఠిర సత్యం!అన్నింటిలోనూ కనిపిస్తున్న సామాన్యమైన కధనాలు రెండే రెండు - ఒకటి జీసస్ జాన్ నుండి బాప్తిజం దీక్ష తీసుకుని పరిశుద్ధుడు కావటమూ, అది జరిగిన రెండు లేక మూడు సంవత్సరాల లోనే పిలాతు హయాములో శిలువ మీద మరణించడమూ మాత్రమే.ఈ రెండింటికీ అప్పటి రోమన్ ప్రభుత్వ దైనిక ఉల్లేఖనలలో రెండూ యూదుల మత చారిత్రాక ఉటంకింపులలో రెండూ సాక్ష్యాలు కనబడుతున్నాయి.ఈ నాలుగూ తప్ప క్రీస్తు గురించి సాక్షాత్తూ క్రైస్తవులే నియోగించిన ఒక అధికారికమైన పరిశోధనా బృందం కొన్ని దశాబ్దాల పాటు కృషి చేసినా మరొక సాక్ష్యాన్ని బైటికి తియ్యలేకపోయింది!

ఈ నాలుగూ మాత్రం క్రీస్తు చారిత్రకంగా ఒకనాడు రక్తమాంసాలతో నడయాడిన  చారిత్రక వ్యక్తియే అని నిర్ధారించడానికి తిరుగులేని సాక్షాలే నన్నది యదార్ధం!అయితే నాస్తికులు దాదాపు 200 యేళ్ళ క్రితమే లేవదీస్తే యూదులు అందిపుచ్చుకుని మొదలుపెట్టిన ఈ వివాదంలోకి వీరావేశంతో దిగిన  క్రైస్తవులు ఇంత కష్టపడి క్రీస్తు యొక్క చారిత్రక రూపాన్ని తెలుసుకుని యేమి సాధించారో అర్ధమైన బుర్రలో పాదరసం లాంటి చురుకైన సరుకున్న  నాలాంటివాళ్ళకి పగలబడి నవ్వాలనిపిస్తుంది:-)కొంచెం క్రైస్తవం పట్ల స్నేహశీలత ఉన్నవాళ్ళకి జాలితో హృదయం ద్రవించిపోతుంది:-(

పరిశోధకులు "The Roman historian Tacitus, in his Annals (written ca. AD 115), book 15, chapter 44,[45] describes Nero's scapegoating of the Christians following the Fire of Rome." అని కనుక్కున్నదాన్ని బట్టి నీరో ఫిడేలు వాయిస్తూ రోముని తగలబెట్టాడని ఇప్పుడు మనం వింటున్న కధకి ముక్తాయింపుగా నీరో అప్పటి అగ్నిప్రమాదాన్ని క్రీస్తుజనుల మీదకి తోసేసి వాళ్ళ్లఓ కొంతమందిని చంపించాడనే వివరంలో ఒక సాక్ష్యం దొరుకుతుంది. ఒంకా ముందుకెళ్తే, "He writes that founder of the sect was named Christus (the Christian title for Jesus); that he was executed under Pontius Pilate; and that the movement, initially checked, broke out again in Judea and even in Rome itself." అని పేర్కొనటాని బట్టి

తర్వాత జీసస్ క్రీస్తుకు వేసిన శిక్షను అమలు చేసిన రోమన్ ప్రభుత్వాధికారి తనచేత నిర్వర్తించడిన కర్తవ్యాన్ని నెరవేర్చినట్టు నమోదు చేసిన వివరం కూడా బలమైన సాక్ష్యమే!మళ్ళీ అంతలోనే "Some scholars question the historical value of the passage on various grounds." అన్న సూత్రీకరణ కనబడి ఈ రోమన్ రికాఎడుకు కూడా అంత బలమైన సాక్ష్యం కాదేమోనని అనిపిస్తుంది.అయితే, యూదుల మతసాహిత్యంలో కనిపించే రెండు సాక్ష్యాలలో ఒకటి చాలా సుదీర్ఘమై వుంటుంది, కానీ క్రైస్తవమతాభిమానులైన పండితులు కూడా తిరస్కరిస్తున్నారు.ఎందుకంటే, క్రీస్తు పట్ల వ్యతిరేకతని ప్రదర్శించే యూదుల వైఖరికి విరుద్ధంగా క్రీస్తు పట్ల ప్రశంసలు కురిపించే ధోరణిలో ఉన్నాయి - అక్కడ క్రైస్తవుల దిద్దుబాటు తప్పులతడక పాండిత్యం కొట్టొచ్చినట్టు కనబడుతుండటంతో ఎల్లరూ దాన్ని తిరస్కరించేశారు.ఇంక రెండవది చాలా క్లుప్తంగా ఉంటుంది,అదీ గాక క్రీస్తుని పరోక్షంగా మాత్రమే ప్రస్తావిస్తుంది. అయితేనేం, సాక్ష్యం బలమైనదే!

మరి ఇంత స్పష్టంగా సాక్ష్యాలు చూపించి క్రైస్తవులు పండగ చేసుకోవాల్సిన విషయాన్ని చెప్తూ మళ్ళీ నేను క్రైస్తవుల మీద ఎందుకు జాలిపడుతున్నానో తెలియాలంటే "Jesus was a Galilean Jew.His activities were confined to Galilee and Judea." అని క్రైస్తవులే ఒప్పుకుంటున్న వాస్తవాల ప్రకారం  యూదులు తమ జాతిలో పుట్టి తమకు ఖ్యాతిని తీసుకురావాలని చూస్తున్న జీసస్ క్రీస్తుని ఎందుకు ద్వేషించారనే అనుమానం రావాలి, వచ్చిందా?ఇంతవరకు ఆ కోణంలో ఆలోచించని క్రైస్తవ పండితులు ఇకముందు ఈ పీటముడిని కూడా విప్పాల్సి ఉంటుంది.కొండని తవ్వి యెలకని పట్టినట్టు దైవపుత్రుడనే అందమైన కల్పనను తొలగించుకుని అక్రమసంతానం అని ఒప్పుకోవాలి.

ఆనాటి జీసస్ క్రీస్తు అంటే, చిల్లర మల్లర కనికట్లు చేస్తూ స్వజనం చేతనే దూషించబడుతూ యవ్వనం వచ్చాక జాన్ వల్ల తన జన్మసంబంధమైన అపరిశుద్ధతను తొలగించే దీక్షను పుచ్చుకుని ,అది జరిగిన రెండు మూడేళ్ళకే రాజద్రోహ నేరం ఆపాదించబడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే పాండిత్యం లేక రోమన్ పండితుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక శిక్షకు గురై శిలువ మీద మీద నిస్సహాయుడిగా మరణించిన గలిలీ,జుడియాలు దాటితే ఎవరికీ తెలియని ఒక అనామకుడనే వాస్తవాన్ని గుండె చిక్కబట్టుకుని ఒప్పుకుని తట్టుకోవాలి.

Dale Allison, Bart Ehrman, Amy-Jill Levine and Geza Vermes లాంటి భక్తశిఖామణులైన చరిత్రకారులు కూడా "Christ Myth Theory"ని తమ శాయశక్తులూ ఉపయోగించి కొట్టిపారెయ్యగలిగినప్పటికీ "the historical Jesus as a Jewish preacher who never claimed to be God nor had any intention to found a religion" అనే సూత్రీకరణ చెయ్యక తప్పలేదంటే సామాన్య క్రైస్తవులు జీసస్ క్రీస్తు యొక్క చారిత్రక యదార్ధ రూపాన్ని చూసి గర్వించడానికి ఏమి ఉంది?

ఇవ్వాళ క్రైస్తవులు జీసస్ యొక్క చారిత్రక యదార్ధతను గురించి పట్టుబడితే కన్యగర్భమున జన్మించడం దగిర్నుంచి పునరుత్ధానం వరకు గల సమస్తమైన మహిమల్నీ పిట్టకధల కింద తేల్చిపారేసి వాటిని నమ్మడం మానెయ్యాలి,ఆ మహిమలే ముఖ్యం అంకుంటే అతడు కల్పితవ్యక్తి అని ఒప్పుకోవాలి - ఇప్పుడేం దారి దేవుడా!

ముందూ వెనకా చూసుకోకుండా జీసస్ క్రీస్తు యొక్క చారిత్రక యదార్ధతని నిరూపించటానికి ఇంత దూరం వచ్చేసిన క్రైస్తవులు వెనక్కీ వెళ్ళలేని ముందుకీ వెళ్ళలేని ఇరకాటంలో అడకత్తెరలో పోకచెక్కలా ఇరుక్కుపోయారు.
ఆమెన్, హల్లెలూయా, కుయ్యోమొర్రో!

Saturday 28 July 2018

సమూహం పెట్టిన నియమాల్ని స్వసుఖం కోసం ధిక్కరిస్తే నువ్వూ ఒక జంతువువే కదా - మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
రెండు కాళ్ళ మీద నిలబడి నడుస్తున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
రెండు చేతుల్తో పనిముట్లని వాడుతున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
రెండు చెవుల్తో విని ఒక్క నోటితో మాట్లాడుతున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
తిండిని కుండలో దాచుకుని గుర్తుంచుకు తింటున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
దాచుకున్న సొత్తుకి కాపలా కోసం ఇంటిని కట్టుకున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
స్వార్జితాన్ని వారసత్వ హక్కుగా చేస్తూ పెళ్ళిని కనిపెట్టినా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
సంపద కోసం పోటీలో భద్రత కోసం నీతులు రాసుకున్నా
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
సమూహం పెట్టిన నియమాల్ని స్వసుఖం కోసం ధిక్కరిస్తావేం
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

మానవుడా!ఓ మానవుడా!!
ప్రకృతిలో భాగమైన నువు సంస్కృతిని నిర్మించుకున్నావు గానీ
నువ్వూ ఒక జంతువువే కదా - 
మానవుడా!ఓ మానవుడా!!

Thursday 26 July 2018

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవిశ్వాస తీర్మానం పెట్టి ఏమి సాధించాడు?భారత ప్రధానమంత్రి అవిశ్వాస తీర్మానం నుంచి ఏమి సాధించాడు!`

     బ్రహ్మాస్త్రంలా శత్రువులని భయపెడుతుందనుకున్న అవిశ్వాస తీర్మానం మోదీ అంకెల గారడీ నుంచి పుట్టిన మొండిధైర్యంతో కూడిన అప్రస్తుత ప్రసంగం లాంటి వెకిలి హాస్యం ముందు తుస్సుమనడంతో చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందనడంలో ఆశ్చర్యం లేదు!మాటి మాటికీ చెప్పడం నాకే బోరుగా ఉంది గానీ 2014లో ఎన్నికల సమయంలో భాజపా చేసిన వెన్నుపోటు ఉరించి తెలిసి ఆఖరి నిమిషాల్లో జాగ్రత్తపడి  చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిని అనుభవించి కూడా భాజపాని అతిగా నమ్మి మితిమీరి అంటకాగడమే చంద్రబాబు చేసిన మొదటి తప్పు - ఆ తప్పు చెయ్యదంలో ఉన్న పొరపాతు అవగాహనయే తప్పు వెంట తప్పుగ ఐన్ని తప్పుల్ని చేయిస్తున్నది! 

     ఈయన మిత్రపక్షం హోదాలో తన పార్టీ నుంచి నలుగుర్ని కేంద్రంలో మంత్రులుగా నిలబెట్టి ఏమి సాధించాడో కేసీయార్ అవేమీ చెయ్యకుండానె సాధించాడు - ఇది నేను అంటున్నది కాదు,ఇవ్వాళ రెండు రాష్ట్ర్రాల్లోనూ కనీసం పేపరు చదవగలిగీన్ పాటి చదువుకున్న ప్రతివాడూ అనుకుంటున్న విషయం! 

     అవిశ్వాసం అనేదాన్ని సభలో ప్రవేశపెట్టటానికి కావలసిన 50 లెక్కని మాత్రమే పట్టించుకుని చర్చలో జరిగే ప్రసంగాల ద్వారా అంధ్రాకి జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పి దానికి కారణం సాక్షాత్తూ కేంద్రప్రభుత్వమేనన్న సంగతిని జనం మెదళ్ళలోకి యెక్కించాలనుకున్నాడు నలభయ్యేళ్ళ అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైంత్రి - కానీ ఏమైంది?జనంలోకి వెళ్ళింది మాత్రం 1. రాహుల్ మోదీని కావిలించుకోవటం,2. మోదీ ఇబ్బంది పడటం,3. సినీతారని మించి రాహుల్ కన్ను కొట్టటం,4. మోదీ వేళ్ళు ఆడిస్తూ చేసిన బపూను చేష్టలతో కలిసిన లపూటు ప్రసంగం అవిశ్వాసం అనే గంభీరమైన ప్రక్రియని నవ్వులాట కింద తీసిపారెయ్యటం తప్ప ఆంధ్రాకి అనుకూలమైనది ఏదీ జరగలేదు!

     ఈ చిల్లర మల్లర విషయాలతో తెదెపా వ్యూహాత్మకంగా చేసిన ప్రసంగాలు సోదిలో లేకుండా పోవడంతో సీరియస్ వ్యక్తులు పట్టించుకున్న విషయాలు ఏవీ చద్రబాబుకి అనుకూలమైనవి కావు - 1.హోదా కన్న ప్యాకేజీయే నయమన్న ముఖ్యమంత్రి యొక్క అధికారిక ప్రకటన, 2.హోదా కోసం అడుగుతున్నవాళ్లని రాష్ట్రద్రోహులుగా చిత్రిస్తూ తెదెపా మంత్రులూ ఇతర పార్టీవర్గాలూ చేసిన ఆర్భాటం, 3.వైకాపా మాయలో పడవద్దన్న భాజపా స్టేట్మెంట్ల తర్వాతనే తెదెపా హోదా కోసం గోదాలో దిగడం, 4.హోదా/ప్యాకేజీ ఒక్కటే కాక విభజన బిల్లుకి సంబంధించిన అన్ని విషయాలలోనూ భాజపా అన్యాయం చెయ్యడాన్ని ఎండగట్టలేకపోవటం అనేవి తెదెపా సమర్ధించుకోలేని విషయాలు.

     అసలు ఎన్నికలకి ముందరి కేంద్రప్రభుత్వం బిల్లుని అతుకుల బొంతలా తయారుచెయ్యడాన్ని గమనించి కూడా తను సమర్ధించనిదే విభజన సానుకూలం కాదని తెలిసి కూడా విభజనని ఆమోధించిన ఇప్పటి  కేంద్రప్రభుత్వానికి 9వ షెడ్యూల్ కంపెనీల యొక్క ఆస్తుల విభజన నుంచి నీటి ఒప్పందాల పునర్వ్యవస్థీకరణ వరకు అన్నింటిలోనూ ఉన్న లోపాల్ని సరిచెయ్యాల్సిన బాధ్యత లేదా?ఆంధ్రావాళ్ళు మాకు ద్రోహం చేశారు,అందుకే విడిపోతున్నాము అని విడిపోయినవాళ్లు పరిష్కారాల కోసం వాళ్ళంతట వాళ్ళు రాకపోవటం, చొరవ తీసుకుని పరిష్కరించాల్సిన కేంద్రప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోవదం - ఈ రెండే కద ఆంధ్రప్రదేశ్ సమస్యలతో కునారిల్లడానికి కారణం!

     రాష్ట్రానికి సంబంధించి మొదటి సంవత్సరంలోనే పరిష్కారం కావల్సిన ముఖ్యమైన ఈ సమస్య పరిష్కారం కాకపోవటానికి తెదెపాకి భాజపాతో ఉన్న మొహమాటమే కారణం కదా!తెగదెంపులు చేసుకున్నాక కూడా పనికిమాలిన విషయాల మీద దృష్టిపెట్టి దారి తప్పకుండా దీన్ని ముందుకు తెస్తే భాజపా ఖచ్చితంగా ఇరుకున పడేది!

     యెన్ని కేసులున్నాయో, యెంత దోచుకున్నాడో, యెప్పటికి రుజువులు దొరుకుతాయో, యెప్పటికి శిక్ష పడుతుందో తెలియదు గానీ 2014లో జగన్ గట్టి పోటీ ఇచ్చిన మాట వాస్తవమే,ఇప్పటికీ అతను ధీమాగానే ఉన్నాడు, 2019లో కూడా అతని బలం అతనికి ఉంటుంది,పవన్ కళ్యాణ్ మొదట్లో సామరస్యం చూపించినా ఇప్పుడు శత్రుపక్షంలో చేరిపోయాడు, ప్రజల్లో చంద్రబాబు పనితీరు పట్ల పెదవి విరుపులే తప్ప కనీసపు స్థాయి ప్రశంసలు కూడా లేవు - ఇన్ని స్వయంకృతమైన ప్రతికూలతలతో 2019లో తెదెపా ఎంతమేరకు వ్జయం సాధిస్తుందో వూహించి చెప్పడం కష్టమే!

     చంద్రబాబు తీసుకుంటున్న వరస తప్పుడు నిర్ణయాలను చూస్తుంటే తెదెపా ప్రమాదం అంచున ఉన్నట్టే లెఖ్ఖ - నాయకత్వం మార్పు గురించి ఆలోచించుదామంటే చిన్నబాబు పిచ్చిమాలోకంలా తయారయ్యాడు!అతని తెలివితక్కువ వాగుడు చూసి ఒకతను "బహుశా, తనని వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు మీద పగ తీర్చుకోవటానికి NTR ఇతన్ని ఆవహించి ఆట్లా మాట్లాడించుతున్నాడేమో!" అని గొప్ప జోకేశాడు - అది జోకు కాక నిజమే కావచ్చు.మొత్తం దృశ్యాన్ని చూస్తే ఎన్నికల తర్వాత జగన్ యెకాయెకి ముఖ్యమంత్రి అయిపోవడం జరగకపోవచ్చు గానీ తెదెపా బలహీనపడి భాజపాతో ఢీ కొట్టటానికి గానీ బేరమాడటానికి గానీ వీల్లేని పరిస్థితి యెదురు కావచ్చు - చంద్రబాబు ఒక్కడే కాదు, పార్టీలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టు ప్రయత్నం చేస్తే తప్ప తెదెపా 2019 ఎన్నికల తర్వాత అయిదేళ్ళ పాటు నిలదొక్కుకోవటం కష్టం.

      అవిశ్వాస తీర్మానం విషయంలో కేవలం ప్రవేశపెట్టడంతో సరిపెట్టుకోకుండా తను స్వయంగా ఢిల్లీ వెళ్ళి అందరు ప్రతిపక్ష నేతలతో మాట్లాడి వీలయితే ప్రభుత్వాన్ని పడగొట్టటం లేదంటే భాజపాకి సభలో విశ్వాసం నిరూపించుకోవడం కష్టం అనిపించేలా ఒత్తిడి పెడితే పరిస్థితి చంద్రబాబుకి అనుకూలం అయ్యేది - ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల లోపు మళ్ళీ ఇలాంటి డ్రామాల కోసం చూడకుండా ప్రభుత్వం మరియు తెదెపాల పనితీరును మెరుగు పరుచుకోవడం మీద దృష్టి పెట్టడం మంచిది.

     అవిశ్వాస తీర్మానం పెట్టిన చంద్రబాబు పరిస్థితి దయనీయంగానే ఉన్నప్పటికీ ఇక తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రస్తావన వచ్చినప్పటినుంచీ మొదలుపెట్టి అవిశ్వాస తీర్మానానికి జవాబు చెబుతూ చేసిన ప్రసంగం వరకు దానికి స్పందించిన మోదీ ప్రవర్తనని గమనించితే మొత్తం ప్రపంచం మీద తనకన్న నీచుడైన రాజకీయవేత్త ఉండడు అని తనకు తనే రుజువు చేసుకున్నాడు!

     అవిశ్వాస తీర్మానం పెట్టిన ఉద్దేశం ఆంధ్రాకి కేంద్రప్రభుత్వమే ఉద్దేశపూర్వకమైన అన్యాయం చేస్తున్నదనే తీవ్రమైన ఆరోపణతో - మోదీ ప్రధాని హోదాలో చేసిన ప్రసంగం మొత్తాన్ని ఎంత సునిశితంగా గమనించినా ముఖకవళికల్లో గానీ జవాబు చెప్పటానికి ఎంచుకున్న పదజాలంలో గానీ చెబుతున్న విసయాన్ని మరింత స్పష్టం చేసే ఆంగికాభినయంలో గానీ దానికి సంబంధించిన గంభీరత యెక్కదైనా ఉందా?వీలున్నంతవరకు అవిశ్వాసం ముప్పుని తప్పించుకోవాలని తెరచాటు ఎత్తులన్నీ వేసి ఇక తప్పించుకోవడం కుదరదని తెలిశాక నెగ్గడానికి కావలసిన లెక్కల్ని సరిచూసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టగలగడమే ఒక అద్భుతం అన్నట్టు కలరు పులిమి మాట్లాడినవాడు ఏ లెక్కల ప్రకారం నిజాయితీ పరుడు అవుతాడు?

     విభజన బిల్లులో ఉటంకించిన ప్రత్యేక హోదాకి అప్పటికి ఇస్తున్న రాష్ట్రాలకి సంబంధించిన సాంకేతిక వివరాల్లో తేడా వుండొచ్చు,కానీ 14వ ఆర్ధికసంఘం సిఫార్సు చేసింది కదా!ఆంధ్రావాళ్ళు అడిగినప్పుడల్లా "ముందు ముందు వాటికీ ఎత్తేస్తాం!కాబట్టి వాటితో లింకు పెట్టి అడగొద్దు" qని చెప్పి వాటికి సహాయం ఆపకుండా కొనసాగిస్తూ ఆంధ్రాకి మాత్రం మొండిచెయ్యి చూపిస్తూ కాలం గడపటం కూడా పొరపాటున జరిగిందని సర్దుకుపోవాలా?అసలు ఆంధ్రావాళ్ళు అడుగుతున్నది మోదీ సొంత ముల్లెయా?కాదే!వేరే రాష్ట్రాలకి చేసే సహాయం అయినా ఆంధ్రాకి చేసే సహాయం అయినా ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చినదే కదా - ఆంధ్రావాళ్లు పన్నులు కట్టటం లేదా?ఆంధ్రా నుంచి ఆదాయం రావడం లేదా?బుద్ధిగా పన్నులు కట్టి ఆదాయం మొత్తం మీకు పంపించి తిరిగి మాకు ఇమ్మన్నప్పుడు ఏడుస్తున్నారే, అసలు కేంద్రానికి వెళ్లే పన్నులన్నీ ఆపేసి మా ఆదాయం మేమే వాడుకుంటే మీరు పీకగలిగింది ఏంటి?సభా కార్యక్రమాల వీడియో సాక్షిగా 3:18 / 3:34 దగ్గిర నుంచి మోదీ చేసిన అభినయమూ ముఖకవళికలూ ఆంధ్రావాళ్ళని నవ్వుచ్చుక్కొట్టినట్టు లేవూ!


ఆంధ్రావాళ్ళని నవ్వుచ్చుక్కొట్టిన మోదీని ఓటుచ్చుక్కొట్టాలి - ఆంధాలో భాజపాకి అట్టు తిరగెయ్యాలి!

Tuesday 17 July 2018

ప్రపంచమంతటా చర్చిలు ఎందుకు మూతబడిపోతున్నాయి?క్రైస్తవం తను చేసిన పాపాలకి ప్రయశ్చిత్తం అనుభవించనున్నదా!

"Be sure you know the condition of your flocks, give careful attention to your herds."
- Proverbs 27:23

"నీ మందను ఎల్లప్పుడు పరకాయించుము,సదా నీ తెగను జాగరూకుడవై గమనించుము!"
- సామెతలు 27:23

          హేఁవిటో ఈ గోల!క్రీస్తు జనులు కొందరు వళ్ళంతట వాళ్లే వచ్చి హిందువుల  బ్లాగుల్లోకీ వీడియోల్లొకీ దూరిపోయి "బ్రాహ్మణులు పవిత్రమైనవాళ్ళు అంటారే,మరి,బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపిన రాముడు దేవుడని అంటారే!" అని మనల్ని బెదరగొడదామని చూసి మనంబైబిల్లో తప్పులు పడితే "బైబిలు చాలా విస్తారమైనది - అక్కడొకటీ ఇక్కడొకటీ కొట్టుకొచ్చి అతికించటం కాదు(మరి తను చేస్తున్నదీ అదేగా,కికికి),బైబిలు మొత్తం చదివితే గానీ దాని గొప్పదనం తెలియదు." అని దబాయిస్తుంటే పోనీ చూద్దాం అని క్రైస్తవం గురిచి ఇదివరకున్న కొంచెం జ్ఞానాన్ని పెంచుకుందామని అనుకున్నాను నేను.దానికి తోడు "చర్చిలు మూతబడిపోతున్నాయోచ్!" అని వార్తలు వస్తుంటే వాటి సంగతేంటో చూద్దామని కొంచెం గోకాను! 

          ముందు బైబిలు సంగతి జూద్దామన్జెప్పేసి మొదలెడితే, అదేంటో!యాడ జూసినా "యెహోవా నా కాపరి!", "యేసే నా దేవుడు!","మేము ఆయన గొర్రెలము!", "ఆయన మంచి కాపరి!" అనే సోదితో బుఱ్ఱ వాచిపోయి పుస్తకం ఠాప్పున మూసేశాను!బుఱ్ఱపెట్టి ఆలోచించాల్సిన మనుషులు తమని తాము బుఱ్ఱ లేని గొఱ్ఱెలతో పోల్చుకునే దరిద్రం యేందిరా నాయనా?దిక్కుమాలిన హిండియాలో పుట్టి "బ్రహ్మకి సరస్వతి కూతురు కదా,ఎట్లా పెల్లి సేసుకున్నాడు - అంతా రంకు,చీ!యాక్!ధూ!" ఆనెవోళ్ళకి యెహోవకి తన సృష్టిలోని మానవకాంతల్లో ఒకరైన మరియ ఏమవుతుందో తెలియనే తెలియదా!తెలియదేమో, గొఱ్ఱెలు కదా పాపం!!

1.ఇప్పుడు మరియ భర్త అని పిలవబడుతున్న పెద్దమనిషి మరియని ఎప్పుడు పెళ్ళి చేసుకున్నాడు?పెళ్ళి కాక ముందు కన్యగా ఉండి యేసు పుట్టేసినాక చేసుకున్నాడా?కాదే!పెళ్ళయ్యాకనే వాళ్ళిద్దరూ పన్నులు కట్టటానికి వెళ్తున్న ప్రయాణంలో కదా యేసు పుట్టింది,అవునా?

2.పెళ్ళయ్యాక ఇంకా మరియ కన్య ఎట్లా అవుద్ది?ఫస్ట్ నైట్ కూడా జరగలేదా భార్యా భర్తల మధ్యన అన్ని రోజుల పాటు?పోనీ తొలి చూలున దైవపుత్రుడు పుట్టాడనుకుందాం, తర్వాత కూడా ఆ భర్తగారి వీర్యంతో మరియకి ఒక్క నలుసు కూడా పుట్టలేదే - ఎంచేత?పిల్లల్ని పుట్టించలేని వాడేమో!

3.ఇంతకీ వీరు మన పురాణాలలోనివి మహిమలు కాదు రంకులు అంటున్నారు కదా, అదే లాజిక్కు వారి మరియ కధకీ అమలు చేస్తే మరియకి కడుపు చేసి వీరికి దైవపుత్రుడిని ప్రసాదించిన వీర్యం ఏ మానవమాత్రుడిది?

          WHO IS THE BIOLOGICAL FATHER OF JESUS CHRIST?
ఇలాంటివన్నీ తేల్చడానికి మనం కష్టపడనక్కర లేదండి - ఇక్కడి గొఱ్ఱెలకి తెలియదు పాపం అక్కడి నాస్తికులూ హేతువాదులూ అసలు జీసస్ యదార్ధవ్యక్తియా కల్పితపాత్రయా అన్న కీలకమైన ప్రశ్నకి irrefutable evidenceతో జవాబు చెప్పటానికే చర్చికి చుక్కలు కనబడుతున్నాయి, పాపం పాపం!!

          ఇది విని ఇక్కడి గొఱ్ఱెలు నిర్ఘాంతపోయి అదేదో స్వయానా తేల్చుకుందామని ఆర్భాటంగా వెళ్ళి ఎవరిని అడుగుతారు పాపం?మనోళ్ళకి గభాల్న గుర్తొచ్చేది భూతాల స్వర్గం వమెరికాయే గదా,అక్కడికి గానీ వెళ్ళారనుకోండి - గుండె గుబేలు మంటది!what had happened and why the bride of Christ was in decline. God's marvelous Church has become culturally irrelevant and even distant from is prime purpose of knowing Him, growing in Him, and worshipping Him by making disciples! This is evidenced by what is going on in our culture and in our church. Most of the statistics tell us that nearly 50% of Americans have no church home. In the 1980s, membership in the church had dropped almost 10%; then, in the 1990s, it worsened by another 12% drop-some denominations reporting a 40% drop in their membership. And now, over half way through the first decade of the 21st century, we are seeing the figures drop even more!

          అబ్బే!ఈ భూమ్మీద ఉన్న అన్ని మతాల వాళ్ళూ వొచ్చి పడిపోయి అమెరికా సంకారమైపోయిందని కంగారు పడిపోయి ఫ్రాన్సు దేశానికి వెళ్ళారనుకోండి - ఇంకా ఠారెత్తిపోతారు!“Every year since 1961, it [the Catholic Church in France] has been losing the total number of priests required in such average dioceses as Bordeaux, Nice or Clermont-Ferrand, because losses due to deaths [about 900 a year] or desertions from the ministry are far from being made up. . . .“The French clergy, one of the most numerous in the world, with over 40,000 priests, is an aged clergy. . . . In 1975, one third of its members will be over 60 years of age. . . .“In a confidential report to his counselors, Cardinal Alexandre Renard, archbishop of Lyons, revealed earlier this month the gravity of this crisis. Last October, only 475 young men entered the [French] seminaries, which is 41 percent less than the year before. For lack of students, the few remaining seminaries are now regional. The big gray barracks-like seminary in Issy-les-Moulineaux groups all the seminarists in the Paris area. . . .“The way things are going, in less than a century, the clergy will have disappeared.”​—L’Express, January 5-11, 1970.అన్నమంతా పట్టి చూడనక్కర్లేదన్నట్టు మిగిలిన దేశాల పరిస్థితి కూడా అటూఇటూగా ఇలాగే ఉంది - లేదు,లేదు,ఇదంతా అబద్ధం అని మిగిలిన దేశాలకి వెళ్ళినవాళ్ళకి కాళ్ళు చచ్చుబడిపోవటం,నిలువుగుడ్లు పడటం,నాలుక పిడచగట్టుకుపోవటం లాంటివి అనుభవంలోకి రావటమే తప్ప ఆశావహమైన దృశ్యం కనబడదు!

          ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే priests/ministers సంఖ్య  బలహీనపడింది.రమారమి 18,000 parishలకి అక్కడుండి అజమాయిషీ చేసే priestలు లేరు.ఒకే priest ఎన్నో parishలకి తిరగాల్సి వస్తున్న ది,వీటిల్లో కొన్ని నెలకొకసారి  కూడా తెరవడం గగనమే అవుతున్నది - చావులకో పెళ్ళిళ్ళకో బాప్తిజములకీ తప్ప తెరుచుకోవడం లేదు!అసలే priestలు కరువైన కాలంలో priest పెళ్ళి చేసుకునో మంచి  ఉద్యోగం వచ్చో ఇంకేదన్నా కారణం వల్లనో ministry నుంచి తప్పుకుంటే ఇంక చర్చి గేటుకి "Closed until further notice," బోర్డు వేళ్ళడదియ్యటం తప్ప వేరు దారి లేదు!అయితే, ఆ further notice రావడం ఆ చర్చి యొక్క అదృష్టాన్ని బట్టీ ఉంటుంది.

The United States Census Bureau Records give some startling statistics, backed up by denominational reports and the Assemblies of God U.S. Missions:

• Every year more than 4000 churches close their doors compared to just over 1000 new church starts!

• There were about 4,500 new churches started between 1990 and 2000, with a twenty year average of nearly 1000 a year.

• Every year, 2.7 million church members fall into inactivity. This translates into the realization that people are leaving the church. From our research, we have found that they are leaving as hurting and wounded victims-of some kind of abuse, disillusionment, or just plain neglect!

• From 1990 to 2000, the combined membership of all Protestant denominations in the USA declined by almost 5 million members (9.5 percent), while the US population increased by 24 million (11 percent).

• At the turn of the last century (1900), there was a ratio of 27 churches per 10,000 people, as compared to the close of this century (2000) where we have 11 churches per 10,000 people in America! What has happened?

• Given the declining numbers and closures of Churches as compared to new church starts, there should have been over 38,000 new churches commissioned to keep up with the population growth.

• The United States now ranks third (3rd) following China and India in the number of people who are not professing Christians; in other words, the U.S. is becoming an ever increasing "un-reached people group."

• Half of all churches in the US did not add any new members to their ranks in the last two years.

• So, why do they leave-besides because of death? Why are they not coming?

Between 1992 and 2002, 77% to 87% (160 million in 1992) of Americans identified themselves as Christians in most studies. However, what constitutes a Christian or a churchgoer is the question. One study that I did between 1992 and 2002 had surprising results.

          ఈ పరిస్థితి రావడానికి మొదటి కారణం ప్రేమ,జాలి,దయ వంటి మాటలతో సామాన్యులకి ఓదార్పునీ ధైర్యాన్నీ ఇవ్వడానికి బదులు అధికార మదాంధులకి వూడిగం చేస్తూ నియంతలని ప్రోత్సహించి యుద్ధాలకీ జనహింసకీ కారణమైన చర్చి యొక్క సిగ్గులేని తనం భవిష్యత్తు పట్ల అందమైన కలలతో ఆదర్శవంతమైన సమాజాన్ని కోరుకునే బుద్ధిమంతులైన యువకులకి అసహ్యం కల్గడమే!"Religions do not always contribute to peace, and we have witnessed the frightful consequences of modern religious fanaticism linked with capitalism,colonialism, white racialism and ancient feudal or tribal customs. Let us face it, relations between India and Pakistan have been worsened rather than improved by the religious factor. Nor has religion’s role in Northern Ireland brought consolation to Catholics and Protestants." అని సాక్షాత్తూ World Councl of Chrches అనే సంస్థకి general secretary అయిన Eugene Blake గారు తప్పనిసరై ఒప్పుకున్నారు.అన్ని కులాల వారూ అన్ని మతాల వారూ అన్నదమ్ముల వలె కలిసిపోయి క్రీ.శ 1వ శతాబ్ది నుండి క్రీ.శ 17వ శతాబ్ది వరకు ప్రపంచంలోని అన్ని దేశాలూ కలిసి సృష్టించగలిగిన సంపదలో మూడు నుంచి నాలుగో వంతు తనొక్కటే నిలబడి సృష్టించినట్టు తెలుస్తున్న సంపద్విలసితమై ప్రశాంతమైన భారతదేశంలో కులపరమైన భేదాలనూ మతపరమైన ద్వేషాలనూ పెంచి నిట్టనిలువునా చీల్చి అశాంతిమయం చేసి అడుక్కుతినే దేశం స్థాయికి దిగజార్చిన పాపం వూరికే పోతుందా!

          రెండవ కారణం TV చానల్సులో కనిపించే మతప్రచారకులు చేసే ఆర్భాటపు ప్రసంగాల వెనక ఉన్న డొల్లతనం వారి విలాసాలకి సంబంధించిన వార్తలు బాయ్తపడినప్పుడు సామాన్యులు తాము మోసగించబడినట్టు భావిస్తూ చర్చికి వెళ్ళడం తగ్గించి వేస్తున్నారు.అసలు పవిత్రతకి ప్రతీకలుగా ఉండాల్సిన ఫాదర్లూ కార్డినల్సూ ఆఖరికి పోపులు కూడా బూతువీడియోలు చూడటం దగ్గిర్నుంచి చిన్నపిల్లల్ని మానభంగం చెయ్యడం వరకు అనేకమైన అవలక్షణాలకు ప్రతీకలుగా ఉండటం ఎంత దాచెయ్యాలని చూసినా దాగకుండా బయటపడుతూ మొత్తం మతం యొక్క పరువునే పోగొడుతున్నాయి - ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఈ రకమైన మోసకారి తనం లేదనిపించే మతాలకు మారుతున్నారు.వీరిలో ఎక్కువ శాతం జుదాయిజం,ఇస్లాం,బుద్ధిజం వైపుకి ఆకర్షితులు అవుతున్నారు,హిందూమతంలోకి మారేవారి సంఖ్య తక్కువ ఉండడానికి హిందూమతప్రచారకుల చొరవలేమియే కారణం!

© 2007 (research from 1998 to 2006) R. J. Krejcir Ph.D. Francis A. Schaeffer Institute of Church Leadership Development

          Statistics from Barna Research reported recently that perhaps 50% of people who go to a church are not even Christians. I first heard of this statistic when I was in seminary, and even from my "hero," J. Vernon McGee, whom I visited as often as possible. I remember a conversation I had with Francis Schaeffer; he often said he believed a strong percentage of people in the church were not Christians, that they only go for show! At first I did not believe it could be a significant percentage, but after years of pastoral experience, I now know this to be fact. At least 20% in Reformed and Evangelical churches would fit in this category, and the Mainline would be higher than 60%. In the Catholic Church, I suspect it would be over 80%, but I have found no real effective way of testing any of this.

          Now, I can gladly say many churches and denominational groups are growing such as the Calvary Chapel, Assemblies of God, Jehovah’s witnesses, and other Evangelical churches; even the one I pastor is growing. Nevertheless, we see a major problem here. What we hear as responses from most of our church leaders are the excuses of "cultural decay" and "changing values" and that "the average American views the church with little regard." These are authentic factors, but they are just symptoms. The bigger question seems to be what led up to these "symptoms?" What led to the problems of cultural decay and the downgrading of moral absolutes? There is more to it than changing values; after all, a change in values has a root cause. A symptom is usually caused by a systemic disease or an explicit psychological problem.

© 2007 (research from 1998 to 2006) R. J. Krejcir Ph.D. Francis A. Schaeffer Institute of Church Leadership Development

          ప్రపంచంలోనే కనుమరుగైపోతున్న క్రైస్తవాన్ని మన దేశంలో మాత్రం ఎందుకు ప్రోత్సహించాలి?ఈ మతం పుట్టినదే నాటి రోమన్ పాలకులు అనుసరించిన వైదిక సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడి యూదులకి స్వతంత్ర రాజ్యం తెచ్చుకోవదం కోసం!ఆ రోజున యే యూదుల కోసం మొదలైందో ఆ యూదులనే అణిచివెయ్యాలని చూస్తున్న నేటి క్రైస్తవుల మీద యూదులు ప్రతీకారం తీర్చుకుంటున్న అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ కేరింతలు కొట్టక మౌనంగా ఉండిపోవటం దేనికి?యూదులకి హిందువుల పైన భారతదేశం పైన అపారమైన అభిమానం.మనను అభిమానించే యూదులకి జయం కలగాలని కోరుకుందాం.తప్పుడు చరిత్రని మన మీద రుద్ది అబద్ధాలు చెప్పి మనల్ని విదదీసి వీళ్ళు చేసిన గాయాల్ని మాన్పుకుని మళ్ళీ హిందువులు ఏకం కావాలి.యూదులతో కలిసి మన ఉమ్మడి శత్రువుల భరతం పట్టాలి.


జై శ్రీరాం!జై శ్రీరాం!జై శ్రీరాం!

Saturday 14 July 2018

"రామాయణం మనకి ఎలా ఆదర్శం?" అనేది మనం కత్తి మహష్ లాంటి దగుల్బాజీల నుంచి నేర్చుకోవాలా!

     మొట్టమొదట అందరూ తెలుసుకోవాల్సిన విషయం కత్తి మహేష్ దగ్గిర్నుంచి ఇక్కడి అనామక వ్యాఖ్యాత వరకు ఎవరూ రామాయణం చదవ లేదు!

     వాలి వధ చెట్టు చాటు నుంచి దొంగఛాటుగా చెయ్యలేదు.ధనుష్ఠంకారం చేసుకుంటూ బయటికి వచ్చి యుద్ధం అపి చూస్తున్న వాలి గుండెల మీద బాణం నాటాడు.ఈ కుపండితులు రామాయణం చదవలేదు గాబట్టి చెట్టు చాటు నుంచి చంపటం అనే ఆ ఒక్క డౌటునే పట్టుకుని వేళ్ళాడుతున్నారు గానీ సాక్షాత్తూ వాలియే ఎన్నో ప్రశ్నలు వేస్తాడు "నన్నెందుకు చంపావు?" అంటూ.రాముడు అన్నింటికీ జవాబులు చెప్పాకనే నోరు మూసుకుని చచ్చాడు వాలి!

     riddles of rama పుస్తకంలో అంబేద్కర్ వాదన కూడా హుందాగా లేదు!రాముడు అక్రమసంతానం అయి వుండవచ్చు అనేలా మొదలుపెట్టాడు.దీని అర్ధం యేమిటి?రాముడు అక్రమసంతానం అయితే అవుగాక. దానికీ అతడి సుగుణాలకి గానీ దుర్గుణాలకి గానీ ఆ పుట్టుక కారణం అని అంబేద్కర్ చెబుతున్నట్టా?పుట్టుకని బట్టి ఆధిక్యత తెచ్చుకున్నారు అని బ్రాహ్మణుల్ని విమర్శించే అంబేద్కర్ రాముడిని అక్రమసంతానం అని ముద్రవేసి యేమి సాధించుదామని అనుకున్నాడు?ఆలోచించండి!

     కొంచెం హుందా అయిన భాషలో చేసినప్పటికీ అంబేద్కర్ విమర్శ కూడా నిష్పక్షపాతమైనది కాదు!ఒకరు చదవమంటే చదువుదామని ఈ భాగం తర్వాత ఆపేశాను గాబట్టి తర్వాత అంబేద్కర్ యేమి విశ్లేషణలు చేశాడో నాకు తెలియదు.

     ఇంక యుద్ధకాండలో వచ్చే అగ్నిప్రవేశం గురించి నేను చాలా వివరంగా చర్చించి ఉన్నాను.అంత పెద్ద విశ్లేషణ ఇప్పుడు అనవసరం. దానికీ ఉత్తర రామాయణంలోని సీతా పరిత్యాగానికి ఉన్న సంబంధం వల్ల ఆ సన్నివేశం ప్రక్షిప్తమని పండితులు అంటున్నారు.ఆ మొత్తం సన్నివేశం రెండు సర్గలలో ముగిసిపోతుంది.ఆ రెండు సర్గలలో వాల్మీకి రచనా సంవిధానానికి భిన్నమైన ఒక వింత కనబడుతుంది!ఆ సన్నివేశంలో దేవతలు/దివ్యపురుషులు కనబడి రాముణ్ణి దేవాధిదేవుడిగా కీర్తించటం జరుగుతంది - ఇది రావణ సంహారం కోసం అవసరమైన మానవత్వానికీ వాల్మీకి మిగతా అన్నిచోట్లా మానవుడిగానే చూపించటానికీ పూర్తి విరుద్ధం!కాబట్టి ఇది ఉత్తర రామాయణం రాసిన తర్వాత దానికి సంబంధం కలపటం కోసం ఇరికించినది అని కొందరు పండితుల వాదన!అయితే, అప్పుడు 24,000 శ్లోకాలలో వెయ్యింటికి ఒకచోట గాయత్రీ మంత్రాక్షరాలు వచ్చే లెక్కని ఎలా తేల్చాలి ఆనే అనుమానం నాకే వస్తున్నది!అది వాల్మీకి ముందుగానే ప్లాన్ చేసుకుని రాస్తే జరిగిందా లేక ఆ లెక్కని చూపించటం కోసం ఇతరులు ప్రక్షిప్తాలని చేర్చారా?దానికి జవాబు చెప్పడం అసాధ్యం!!

     అవి ప్రక్షిప్తాలా మొత్తం రామకధలో అంతర్భాగాలా అన్నదానితో సంబంధం లేకుండానే యుద్ధకాండలోనూ ఉత్తర రామాయణంలోనూ రాముడి ప్రవర్తనలో ఏ దోషమూ లేదని చెప్పవచ్చును!ఇక్కడ రాముడిలో తప్పులు పడుతున్నవారిలో ఏవరూ అలాంటి నిజదారాహరణం లాంటి ఘాతుకం తమకి జరిగితే రాముడు చేసినట్టు చెయ్యనక్కరలేదు - ఎటూ మిత్రుడు కత్తి మహేష్ సలహా ఇచ్చినట్టు భార్యల్ని తిరిగి తెచ్చుకోవటానికి యుద్ధాలూ గట్రా చెయ్యకుండా వారి భార్యలకి అక్కడే ఉండి సుఖపడమని వార్త పంపిస్తే సరిపోతుంది. వారి భార్యలకీ సంతోషం కలిగించినట్లవుతుంది.రాముడు రాజు,రాజధర్మం అట్లాగె ఉంటుంది.ఇవ్వాళ మంత్రుల మీద ఆరోపణలు వస్తే రాజీనామా చెయ్యమని గోల చెయ్యడం లేదా?కారణం యేమిటి?ప్రభుత్వం నడపాలని అనుకున్నవాడు దేనికైనా సిద్ధపదాలి, ప్రజల విశ్వాసం పొందడం ముఖ్యం అనేది వీటన్నిటికీ మూలకారణం!ఆరోపనలు బలమైనవి అని తెలుస్తున్నా పదవిని పట్టుకుని వేళ్లాడుతూ రాజీనామా చెయ్యనివాళ్లని దాని గురించి ఉతికి ఆరెయ్యని వాడు ఎవదన్నా ఉన్నాదా ఇప్పుడు రాముణ్ణి విమర్శిస్తున్నవారితో సహా?ఇప్పుడు నా బ్లాగులోని కొత్త పోష్టులో రామాయణం మూలప్రతినుంచి శ్లోకాలు ఎత్తి రాశాను.వాటి ప్రతిపదార్ధ తాత్పర్యాలు కావాలనే వదిలేశాను.సంస్కృతం నేర్చుకుని వాటిలో సీతని రాముడు అనుమానించి వెళ్ళగొట్టినట్టు ఉన్నదేమో చెప్పమనండి ఇక్కడి అనామకం గారిని!

     ఇంకా ప్రజల ఉద్దేశాల్ని చెప్పేవి చూస్తే వాళ్లు సీతని అనుమానిణారనేది కూడా అనుమానమే!వాళ్ల వాదన అంతా,"రేపెప్పుడన్నా మన పెళ్ళాలు తమ తిరుగుబోతు తనంతో కావాలనే ఎవడితోనో సుఖపడి వస్తే రాజుగార్ని ఆదర్సంగా తీసుకుని మారు మాట్లాడకుండా ఇంటికి తెచ్చేసుకోవాలా?" అనే విధంగా ఉన్నది.వాళ్ళ యేడుపంతా వాళ్ళ పెళ్లాల తిరుగుబోతుతనం గురించే!

     ఈ కధలో ఇప్పటికీ పనికొచ్చే విషయం ప్రజలకి ప్రభువు మీద తేలికతనం పుడితే రాజ్యం నడవదు - అరాచకం వస్తుంది అనేది.నిజంగా రాముడు సీత మీద అభిమానం లేకుండా అనుమానంతోనే గెంటేస్తే స్వర్ణసీతతో పనులు జరిపించుకోవాల్సిన అవసరం యేమిటి?రాముడు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఆడాళ్ళు కరువా!ఆ కామన్ సెన్సుతో కూడిన సందేహం కూడా రావడం లేదు కేవలం హిందూమతద్వేసం నిలువెల్లా నిండిన కుపండితులకి!

     సీత అగ్నిప్రవేశం నాటి రాముడి ప్రవర్తనకీ సీతా పరిత్యాగం నాటి రాముడి ప్రవర్తనకీ అతడు రాజు కావడమే కారణం!అతనొక మామూలు మనిషైతే మొదటి వనవాసమే దాపరించేది కాదు,ఇంక సీతాహరణమూ రామరావణయుద్ధమూ అగ్నిప్రవేశమూ సీతాపరిత్యాగమూ కూడా జరిగేవి కాదు కదా!రాజధర్మం ప్రకారం చేసినదాన్ని సామాన్యధర్మంతో అంచనా వెయ్యడమే బుద్ధి లేని పని.అయినా,గౌరవనీయుడైన వ్యక్తి నిష్పక్షపాత బుద్ధితో చేసిన విమర్శ అయితే పట్టించుకోవచ్చును గానీ చిట్ఫండ్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కుని జనాలు తన్నడానికి వస్తే పారిపోయి తప్పించుకుని తిరుగుతూ బతికిన దగుల్బాజీ మాట్లాడే చవకబారు వాగుడుకి హిందువులు గోల చెయ్యడం కూడా అనవసరమే!

     P.S:అనామకుల వారు ఎలాగూ చెప్పేసారు గదారాముడి కధతో అవసరం లేకుండా చైనావాళ్లు బతికేస్తున్నారు గదా ఇక్కడ మాత్రం దేనికి అని,కానీ వాళ్లు సంస్కారవంతు!తమకి అవసరం లేనిదాన్ని గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు.వాళ్ళు చేసినవన్నీ మీరూ చేయగలరా?

     ఇది నేను "రామాయణం మనకి ఎలా ఆదర్శం?" అనే రచ్చబండ చర్చావేదిక పెట్టిన చర్చ దగ్గిర నేను కత్తి మహేష్ ఆరోపణలకి ఇచ్చిన సమాధానం.ఒక్క శంబూక వధ తప్పిస్తే మిగిలిన రెండు పాయింట్లకీ తిరుగులేని జవాబు ఇచ్చేశాను.భరద్వాజ గారు  I like this comment అనేశారు.ఇంతలో ఎప్పుడూ వారలా అన్నారు వీరలా అన్నారు అని ఉటంకించటం తప్ప సొంత అభిప్రాయాలు చెప్పని జై గొట్టిముక్కల గారు ఈసారి వీరావేశంతో నన్ను నిలదీశారు.

Jai Gottimukkala July 9, 2018 at 11:23 PM
@Haribabu Suraneni:
"అంబేద్కర్ విమర్శ కూడా నిష్పక్షపాతమైనది కాదు"

ఖచ్చితంగా కాదు.అభిప్రాయాలలో నిష్పక్షపాతం అన్నది ఒక భ్రమ. అంబేడ్కర్ అయినా వేరే ఎవరయినా తమతమ దృక్పథంతోనే (POV) రాస్తారు.

     ఇదివరకులా అన్నింటినీ గుదిగుచ్చి చాంతాడు పొడుగు వ్యాఖ్యలు వేసే అలవాటు తగ్గించుకోవడం వల్ల వచ్చిన తంటా ఇది.మనసులో అనుకున్నదే ఇది కూడా చెబితే బాగుండునని, నీహారిక లాంటివాళ్లకి బోరు కొడుతుందేమోనని వదిలేశాను.ఈయన కదిలించటంతో దానికి కూడా జవాబు చెప్పాను. ఏమని?

Haribabu SuraneniJuly 10, 2018 at 1:41 AM
     పుట్టుకతో తమకి వచ్చిన ఆధిక్యతని అడ్డం పెట్టుకుని మమ్మల్ని పుట్టుకని బట్టి అవమానించారు అని పోరాడుతున్న వ్యక్తి రాముడి పుట్టుకని గురించి అనుమానాస్పదమైన వ్యాఖ్యానం చెయ్యడం ఏ విధమైన నిష్పాక్షికత?

     అది వ్యక్తిత్వహననం కిందకి వస్తుంది!అంబేద్కర్ రామాయణాన్ని విమర్శించడం కోసమే ఆ పుస్తకం రాశాడని నాకు తెలుసు.నచ్చనిదాన్ని విమర్శించడం కోసం కూర్చున్నప్పుడు ప్రశంసలు కురిపించరనీ నాకు తెలుసు.కానీ తప్పులు పట్టడానికి ఎన్నుకున్న లాజిక్ ఎలా ఉండాలి?రాముడి మనస్తత్వాన్ని బట్టి అతని గునగణాలు నిర్ధారించాలి గానీ అతను అక్రమసంతానం అని నిరూపించాల్సిన అవసరం ఏమిటి?అంబేద్కర్ రాముడు అనే ఒక వ్యక్తిలో మంచిచెడుల్ని అంచనా వెయ్యడానికి పుట్టుక వల్ల వచ్చిన అక్రమసంతానం అనే విషయాన్ని లెక్కలోకి తీసుకుంటే బ్రాహ్మణులు పుట్టుకని బట్టి అధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడంలో తప్పు ఏముంది?

     తను ఏ ఉద్దేశంతో రామాయణాన్ని విమర్శించాలనుకున్నాడో దానికి విరుద్ధమైన వాదన సాక్షాత్తూ అంబేద్కరే చేస్తే అతను ఎవరిమీద దేనికోసం పోరాడుతున్నట్టు?చెప్పండి!

      నికి జైగారు I agree అనటంతో కత్తి మహెష్ లాంటి లేకివెధవల పైత్యకారి వాగుడుకే కాకుండా ఆంబేద్కర్ లాంటి సీరియస్ విమర్శకుల గంభీరమైన రామనిందకి కూడా ఘటశ్రాధం పెట్టేసినట్టే!ఇంక చెప్పడానికి ఏమీ లేదు.కానీ అది రచ్చబండ కదా!అక్కడున్నది నీహారిక కదా!

@ హరిబాబు,
"రేపెప్పుడన్నా మన పెళ్ళాలు తమ తిరుగుబోతు తనంతో కావాలనే ఎవడితోనో సుఖపడి వస్తే రాజుగార్ని ఆదర్సంగా తీసుకుని మారు మాట్లాడకుండా ఇంటికి తెచ్చేసుకోవాలా?"

(మీరు తిన్నగా సమాధానం చెప్పండి.మళ్ళీ రామాయణం అంత పొడుగు వ్యాసం వ్రాయకండి.)

నా మొదటి ప్రశ్న మీరయితే ఏం చేస్తారు ?

     చూశారుగా!బాపు గారు తెర మీద "భశుం" అన్న మాటని సినిమాస్కోపులో చూపించి ప్రేక్షక బాధితుడి చేత "ఇంత కంగాళీ అవకతవక సిన్మా నా జన్మలో చూళ్ళేదయ్యా!" అనిపించినట్టు ఇంత కంగాళీ అవకతవక ప్రశ్న నా జన్మలో ఎదుర్కోలేదండీ! 

     మళ్ళీ బ్రాకెట్టులో తిన్నగా జవాబు చెప్పండి అని హెచ్చరిక!తను పేస్టు చేసిన భాగం ఎవరి సమస్యని చూపిస్తుంది?తమ పెళ్ళాలు తిరుగుబోతులైతే అనేది సామాజికుల సమస్య కదా!రాజుగార్ని ఆదర్శం తీసుకుని ఉంచేసుకోవాలా అన్న డౌటుకి రాజధర్మం సామాన్యధర్మం వేరు వేరు వాటిని కలపినందువల్లనే రాముడు చేసినది తప్పని కత్తులకీ సుత్తులకీ అనిపిస్తున్నది అని బల్లగుద్ది చెప్పానే,ఇంకా నన్ను "మీరైతే యేం చేస్తారు?" అని అడిగితే నేను యే స్థానంలో నిలబడాలి?రాముడు చేసింది తప్పు కాదు అని చెప్పినప్పుడు నేను రాముడి స్థానంలో నిలబడితే రాముడు చేసినదే చేస్తాను కదా - అది కూడా చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్తే ఈవిడకి అర్ధమవుతుందో కూడా తెలియట్లేదే నాకు!ఇక తను పేష్టు చేసింది సామాజికుల యేడుపు కాబట్టి ఆ స్థానంలో వాళ్ళల్లా నేనెందుకు యేడుస్తాను?వాళ్ళకి రాజధర్మం - సామాన్యధర్మం విషయంలో క్లారిటీ లేక యేడ్చారు!నేనయితే నాకున్న క్లారిటీ ప్రకారం నా యేడుపేదో నేను యేడుస్తాను.యేం చేస్తానో ఈవిడకి చెప్పాల్సిన అవసరం నాకేంటి?ఈవిడ నా చుట్టమా,పక్కమా,ఆరుస్తుందా తీరుస్తుందా?ఈ రంధిలో పడి బాపు గారి కార్టూను గుర్తొచ్చి కూడా నవ్వు రాలేదంటే ఆ ఒక్క ప్రశ్నతో ఆవిడ నన్ను పెట్టిన టార్చరు తెల్సుకోవచ్చు!విసుగునీ చిరాకునీ అణుచుకుని వీలయినంత క్లుప్తంగానే జవాబు చెప్పాను.

@neehaarika
నా మొదటి ప్రశ్న మీరయితే ఏం చేస్తారు ?

hari.S.babu

నేను రాసినదాన్ని అక్షరం పొల్లుపోకుండా కొటేషన్లలో పెట్టి అడుగుతున్నారు కాబట్టి అది ఖచ్చితంగా తిరుగుబోతుతనమే అవుతుంది కదా,కాబట్టి నాకు ఎటువంటి గందరగోళమూ లేదు - స్వీకరించను!

      ఇంతటితో ఆగితే నీహారిక ఎందుకవుతుంది,మొదటి ప్రశ్న కన్న రెండో ప్రశ్నలో పదింతల  అజ్ఞానం వెళ్ళగక్కింది:
నీహారికJuly 10, 2018 at 4:05 AM
2. మీరు చెప్పిందే కత్తి మహేశ్ చెపితే నగర బహిష్కరణ చేసారు. మీరు తిరుగుబోతుతనం అనికూడా అన్నారు.మీరు చెప్పిందీ అతను చెప్పిందీ ఒకటి కాదా ?
మీరు ఎలాంటివాళ్ళైనా జీవితాంతం భరించవలసిందేనా ? మీ నుండి తప్పించుకోడానికి మరో మనిషిని వెతుక్కుంటే తిరుగుబోతు అని అంటారా ? భరించలేని పరిస్థితిలో విడిపోవడమే పరిష్కారం అని రంగనాయకమ్మ కూడా చెప్పారు. సీత తన దగ్గరుండడం కొందరు భరించలేకపోయారు. రాజు కాబట్టి ప్రజల కోసం భార్యను విడువక తప్పలేదు.మీరు విడిచిపెడ్తే ఎవరూ ఏమీ అనరు.రాజు విడిచిపెట్టాడు కాబట్టి ఇపుడు విమర్శిస్తున్నారు.మీరేమో రాజు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లు ఇంట్లోకి తెచ్చుకోవాలా అని అడుగుతున్నారు.నాకు క్లారిటీ రావడం లేదు.

మీరు చెప్పేదీ, రాముడు చేసిందీ, కత్తి చెప్పిందీ ఒకటేలాగా ఉంది.ఎవడి దగ్గరుండాలో మీరెవరు నిర్ణయించడానికి ? సీతకి నిర్ణయాధికారం లేదా ? నేనయితే విడిచిపెడతాను అని మీరు అంటున్నారు. భర్తను వదిలి ఇంకొకరిని కోరుకున్నపుడే విడిపోయినట్లు కదా?

వాల్మీకి రామాయణం కాకుండా లవకుశ సినిమానే ప్రామాణికంగా తీసుకున్నా సీత తిరిగి అయోధ్యకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఒక విడిపోయిన జంట ఆరాధ్య దైవాలు ఎలా అయ్యారన్నది నా రెండవ ప్రశ్న!

     దీంతో నాకు పిచ్చ ఖోపం వొచ్చేసింది - ఎదురుగా ఉంటే ఆడదని కూడా చూడకుండా పీక పిసికి  చంపేసేవాణ్ణి!లేకపోతే ఈ దుర్మార్గం ఏమిటండీ?రాముడు చేసింది తప్పు కాదని సమర్ధిస్తున్న నన్నూ  రాముణ్ణి దగుల్బాజీ అంటున్న వెధవనీ ఒకే గాటన కట్టేసి మీరిద్దరూ అంటున్నది ఒకటే కదా అంటుంది - అయితే కన్ఫ్యూజన్ అన్నా కావాలి లేదంటే ఇంకాంగ్రువస్ కంబాట్ అయినా కావాలి.కామెంటు మొత్తం గందరగోళంతో కూడినటువంటి తిక్కతో నిండిపోయినప్పటికీ  "ఒక విడిపోయిన జంట ఆరాధ్య దైవాలు ఎలా అయ్యారన్నది నా రెండవ ప్రశ్న!" అన్న ఆఖరి వాక్యమూ ఆ ప్రశ్నా మాత్రం పిచ్చపిచ్చగా నచ్చేశాయి!ఆవిడ స్టయిలే అంత -  రామాయణంలో శూర్పణఖ అంత మిస్టీరియస్ వుమన్.`

Haribabu SuraneniJuly 10, 2018 at 6:10 AM
     మీరు గందరగోళంలో పడితే దానికి నా బాధ్యత ఏముంది?

     మీరు ఉదహరించిన భాగం సామాన్యప్రజల గొడవ!రాజధర్మం,సామాన్యధర్మం వేరుగా ఉంటాయనీ ఆ రెంటినీ ఒకే దృష్టితో చూడకూడదనీ కూడా చెప్పాను.ఇంకా క్లారిటీ రాలేదంటే అది నా తప్పూ కాదు,వాల్మీకి తప్పూ కాదు.

     మీరు అడిగినది రాముడి స్థానంలో నేను ఉంటే ఏమి చేస్తానని కాదు కదా!రాముడి స్థానంలో ఉంటే నేను కూడా రాముడు చేసిందే చేస్తాను.కత్తి మహెష్ దగుల్బాజీతనం అంటున్నది దానిని.దానిని వ్యతిరేకిస్తున్న నాకు అతను అన్నదే నేను అనటాన్ని అంటగడుతున్నారు - ఇది మర్యాద కాదు!రాజధర్మం ప్రకారం అది తప్పు కాదని చెప్పాను.ఇక సామాన్యులు తమ వీలుని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు!తన భార్య తిరుగుబోతు కాదు అని భర్త నమ్మినా లేదంటే తిరుగుబోతు అయినప్పటికీ తనకి వేరే గతి లేకపోయినా కూడా సుబ్బరంగా ఇంటికి తెచ్చుకోవచ్చు!మీరు పెట్టిన కండిషన్ ప్రకారమే ఆ అభార్య తిరుగుబోతు అవుతుంది కాబట్తి స్వీకరించను " అన్నాను.మీ వాదన ప్రకారమే చూసినా భర్త నచ్చక మరొకడితో వెళ్ళింది ఆమెకి ఉన్న స్వేచ్చ వల్లనే కదా!విడాకులు కోరాల్సిన బాధ్యత ఉన్నది అలా చెయ్యకుండా వెళ్ళిన ఆ భార్యకే కదా, భర్తకి ఆ గొడవలన్నీ దేనికి?

     నేను ఎలాంటివాడినైనా భరించాల్సిందేనని నేను అన్నానా?భరించలేకపోతే విడిపోవటానికి మార్గం ఉండగా కొంతకాలం మరొకడితో సుఖపడి బోరు కొట్టో అతను వదిలేస్తేనో నా దగ్గిరకి వచ్చింది యెవరు - తనే కదా!

చూడండి!నాకు ఆ సమస్య రాదు.మిగిలినవి కూడా ఇటువంటి ప్రశ్నలు అయితే ఇంక ఆపెయ్యండి.సమాజంలో అందరికీ వర్తించే నైతికపరమైన ప్రశ్నలని వ్యక్తుల్ని నిలదీసేటట్టు అడగటం క్షమించరానిది.ఈ ధోరణి ప్రశ్నలు ఆపండి

     అసలు రాముణ్ణి విమర్శించేవాళ్ళు గానీ హిందూమతంలో తప్పులు పట్టేవాళ్ళు గానీ మన జవాబుల కోసం ఎదురుచూడటం లేదు.గోగినేని బాబు చర్చలో ఎదటివాళ్ళు సరైన జవాబు చెబుతున్నారు అని అనుమానం రాగానే "మైక్ కట్ చెయ్యండి!మైక్ కట్ చెయ్యండి!" అని హడావిడి చేస్తాడు,ఎందుకనుకుంటున్నారు?తను చెబితే ఎదటివాళ్ళు వినడమే తప్ప ఎదటివాళ్ళు మాట్లాడటం సహించలేని మనస్తత్వం అతనిలో ఉంది!ఉతను కోరుకున్నట్టే మీడియా వాళ్ళు కూడా మైక్ కట్ చేస్తున్నారంటే అర్ధం ఏమిటి?ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం గోగినేని బాబు మాట్లాడుతున్నవాటిని మాత్రమే సహేతుకత ఉన్న మాటలుగానూ హిందువులు జవాబు చెపలేక అవస్థలు పడుతున్న అసమర్ధులుగానూ బైటికి వెళ్ళటానికి వాళ్ళ వంతు సహకారం అందిస్తున్నట్టు తెలియడం లేదా?వేదాలు నాలుగున్నయ్యో ఆరున్నయ్యో తెలియని వాడికి వేదాల్లో సైన్సు లేదని ఎలా తెలిసిందనే ప్రశ్న వెయ్యాల్సిన బాధ్యత యాంకరుకి లేదా?వాదనల వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు.రచ్చబండ దగ్గిర శ్యామలీయం అన్నట్టు - "ఒక వ్యక్తి మనకు ఆదర్శం కావటం అనేది మన సంస్కారం యొక్క స్థాయిని బట్టి కూడా ఉంటుంది. మన సంస్కారంలో ఉన్న చెడు హెచ్చు ఐతే మంచివాళ్ళు మనకు నచ్చరు. తద్విపర్యయమూ నిజమే." .క్రెడిబిలిటీ కోసం మేమూ హిందువులమే అని చెప్పుకుంటున్నప్పటికీ రాముణ్ణి దగుల్బాజీ అనేవాళ్ళు గానీ వేదాల్లో సైన్సు లేదనేవాళ్ళు గానీ హిందువులు కారని నేను వ్యాసపరాశరాదిషిర్దీసాయినాధపర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పగలను!

     ఇతర మతాలకిలా హిందూమతం బాప్తిజం,దావత్ లాంటివి పాటించటం లేదు గనక వీళ్ళ ఆటలు సాగుతున్నాయి.వీళ్ళలోఏ ఒక్కడయినా నేను హిందువుని అని చెప్పుకోవాలంటే హిందూమతాన్ని గౌరవించాలి.ఏదైనా సందేహం వస్తే పెద్దల్ని అడిగి అనుమానం తీర్చుకోవాలి - సద్విమర్శలు చేసేవాళ్ళ భాషా సంస్కారమూ వేరేగా ఉంటాయి, అంత ద్వేషం వెళ్ళగక్కుతూ రాముడి గురించి "దగుల్బాజీ!" అనే పదం వాడటానికి కూడా వెనకాడని వాడు హిందువెట్లా అవుతాడు?కొడుకే అనుకుంటే ఇప్పుడు తండ్రి కూడా మొదలుపెట్టాడు, ఇది ఇంతటితో ఆగుతుందనుకుంటున్నారా?మనం ఎన్ని ఆధారాలు చూపించినా ఎంత బలమైన వాదన వినిపించినా వాళ్ళు మారరు,మారరు గాక మారరు.

     శ్రీనివాసుడు గారు నాకు ఒక లింకు పంపించారు.అందులోని వాదన ఉత్తర రామాయణంలో వాల్మీకంతో కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి గాబట్టి అది ప్రక్షిప్తం కావచ్చుననేలా ఉన్నది.బహుశా మళ్ళీ మళ్ళీ జరుగుతున్న గొడవల్ని బట్టి అది ప్రక్షిప్తం గనక దానిని పట్టించుకోనవసరం లేదనే అభిప్రాయం చాలామందికి వస్తున్నది కాబోలు!అయితే, ఆ వ్యాసం చదివాక కూడా ఇన్నివేల యేళ్ళుగా జనం మనసులో ముద్ర వేసుకున్న కధని మర్చిపోయలా చెయ్యగలిగినంత బలం వాటికి లేదని నాకనిపిస్తున్నది!నేను పైన ఉదహరించిన రచ్చబండ దగ్గర చెప్పిన జవాబులో అగ్ని పరీక్షా సీతా పరిత్యాగమూ నూటికి నూరు శాతం ధర్మబద్ధమే అని నిరూపించాను.చెత్త వెధవలు చేస్తున్న తిక్క విమర్శలకి భయపడి ప్రక్షిప్తాల పేరుతో ఆ కధని దాచేస్తే సరిపోతుందని అనుకోకూడదు.అవతార పురుషుల కధల్ని మధ్యలో ఆపకూదదనే సంప్రదాయం ప్రకారమే ఉత్తర రామ చరిత్ర ఆవిర్భవించింది!అయోధ్యలో రాముడు సరయూ నదీప్రవేశం చేసిన తీర్ధం ఉన్నది కదా!వైకుంఠవాసుల అవతార పరిసమాప్తి అలాగే జరగాలని దివ్యపురుషులు తీర్మానించుకుని నడిపించిన లీలావినోదం అది!ఆ కధలో హిందువైన ప్రతివాడూ పులకించిపోవాల్సిన సనాతన ధర్మం ధగధ్ధగాయమానంగా వెలుగుతున్నదే తప్ప సిగ్గుపడి తల దించుకోవాల్సిన విషయం ఏదీ లేదు!

     ఏం తప్పు చేశాడండీ రామిడు?దావీదు మాదిరి ఆరు బయట సరిగంగ స్నానాలు చేస్తున్న మదవతిని చూసి మతి పోగొట్టుకుని తను రక్షించాల్సిన వాడైన తన సైన్యంలోనే పని చేస్తూ దేశం కోసం యుద్ధం చేస్తున్న మొగుణ్ణి చంపించి పక్కలోకి లాక్కున్నాడా?ఎవర్ని మోసం చేశాడు రాముడు?ఎవరి ఆస్తుల్ని దోచుకున్నాడు?అసలు సీతని బలవంతంగా యెత్తుకెళ్ళిన రావణుడు సొంత పెళ్ళాం మండోదరినే సుఖపేట్టలేదు సీతనెలా సుఖపెడతాడు?

     "రాముడు సీతని అడవిలో వదిలిరా అని లక్ష్మణునితో చెప్పినపుడు సీతని అడవిలో దింపివేస్తాడు. అపుడు సీత అయ్యో రామా ! నాకు చెపితే నేనే వెళ్ళిపోయేదానిని కదా నువ్వు అనవసరంగా నిందలో ఇరుక్కున్నావే అని అంటుంది. అంటే సీత కూడా రాముడికి నింద వస్తుందని ఊహించింది కదా ? అదే ఇపుడు జరుగుతున్నది. సీత అన్నదానినే నేను బలపరుస్తున్నాను. అప్పుడు జరిగింది అపుడు జరిగిపోయింది ఇపుడు మనం మార్చలేము.కనుక ఒప్పుకుంటే పోయేదేముంది ? మనవాళ్ళు అనవసరంగా ఆవేశపడిపోతున్నారు కానీ రాముడు ఒక మనిషి. జరిగింది జరిగినట్లు స్వీకరించడమే ! ఏ మతం లోనైనా లోపాలు సహజం. మా మతంలో లోపాలే లేవు అని సర్ది చెప్పుకోవడం ఎందుకు ?అనే కామెంటు ఒకటి నా బ్లాగు దగ్గిర పడింది.మొత్తం కామెంటు చదివితే హిందూద్వేషిలా అనిపించలేదు.ఇటువైపున పరిపూర్ణానంద స్వామి కూడా తీవ్రంగా స్పందించినట్టు చెబుతూ మధ్యేమార్గం కోసం రాజీ ప్రతిపాదన చేస్తున్నట్టు నాకు అనిపించింది.ఎటూ వేసింది అనామకంగా అవడంతో నాకు నచ్చిన భాగాన్ని మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను - ఇలా హుందాగా అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని నేనెప్పుడూ నిరాశ పర్చను.

     ఈ  వ్యాఖ్యాత కోరుకుంటున్నట్టే నేనూ సామరస్యాన్నే కోరుకుంటున్నాను.కానీ ఒంటి చేతి చప్పట్లలా హిందువులు మాత్రమే సామరస్యాన్ని కోరుకుంటుంటే ఉపయోగం ఏముంది?ఇది ఇప్పుడు మొదలైంది కాదు,మొదలు పెట్టింది హిందువులు కూడా కాదు.మధ్య యుగాల్లో ఈ దేశం మీద దాడులు చేసి ఇక్కడి రాజుల్ని వోడించి ఇస్లామ అనే కొత్త మతాన్ని పరిచయం చేసిన వాళ్ళు కూడా వాళ్ళ మతగ్రంధాల నియమాల ప్రకారం కొన్ని ఆలయాలని ధ్వంసం చేసి ఉండొచ్చు గానీ ఇంగ్లీషు వాళ్ళ మీద చేసిన మొదటి స్వాతంత్య్ర పోరాటంలో హిందువులతో పాటు భుజం భుజం కలిపి పోరాడిన సన్నివేశాన్ని బట్టి ప్రజల మధ్య మతపరమైన అగాధం లేదని తెలుసుకోవచ్చు!

     ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారం అప్పగించిన తొలిదశలో కూడా పరిపాలన చాలా న్యాయబద్ధంగా ఉండేది.చాలామంది కలక్టర్లూ ఇతర ప్రభుత్వాధికారులూ హిందూ దేవాలయాలకు ధర్మకర్తలుగా ఉండేవాళ్ళంటే మీరు ఇవ్వాళ నమ్మలేరు - కానీ అది నిజం!నాకిప్పుడు పేరు గుర్తు లేదు గానీ తమిళనాడులోని ఒక ప్తముఖమైన ఆలయంలో ఆగమ సంప్రదాయానికి సంబంధించిన వివాదం ఒకటి కోర్టుకి వెళ్ళింది.జడ్జి క్రైస్తవుడు!అయినా, అధ్యయనం చేసి న్యాయమైన తీర్పుని ఇచ్చాడు - ఇటువంటి క్రైస్తవులనిఏ హిందువు అవమానిస్తాడు?నేను బెజవాద లయోలా కాలేజిలో చదివిన మూడేళ్ళూ కాలేజీవాళ్ళు ఉషశ్రీని పిలిచి రామాయణం గురించి చెప్పించారే గానీ క్రైస్తవమతప్రచారం చేసుకోలేదు!

     మంచివాళ్లని ఎవరూ హింసించదం లేదు.కానీ ఆదినుంచీ రెండవరకం మతప్రచారకుల వల్లనే ఈ వాతావరణం ఏర్పడింది.సంఖ్యాపరంగా రెండవ వర్గానిదే పైచేయి కావడానికి ఎవరు బాధ్యత్ తీసుకోవాలి?మొదటి రోజుల నుంచే తమిళనాడులో తిరువళ్ళువార్ బైబిలుని కాపీ కొట్టి తిరుక్కురల్ రాశాడని చెప్పటం దగ్గిర్నుంచి ఎన్ని అబద్ధాలు చెప్పారో లెక్కలేదు!అన్ని లెక్కలూ తీస్తే క్రైస్తవమతంలో ఉన్న పెద్దమనిషి తరహా వ్యక్తులు కూడా నిర్ఘాంత పోతారు - మావాళ్ళు ఇని దారుణాలు చేశారా అని!

     ఒక విచిత్రం ఏమిటంటే, మొదటి తరం పాస్టర్లు బ్రాహ్మణులతో స్నేహం చేసి బ్రాహ్మణుల సహాయంతో వ్యాపించాలని చూశారు - సంస్కృతం చదివారు, కాషాయం కట్టారు, పేర్లతో సహా హిందూ సన్యాసుల వేషాలు వేశారు.ఇంకా విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఎవరయితే వీరిని తమని ఉద్ధరించటానికి దేవుడు పంపిన ఆత్మీయులుగా కనిపిస్తున్నారో ఆ కింది కులాల వారిని గురించి చాలా నీచమయిన అభిప్రాయం ఉండేది - అనాగరికులనీ క్రూరులనీ తొలినాటి క్రైస్తవుల నివేదికల్లో కనిపించిన వర్ణనలుq కింది కులాల వారిని గురించి ఉద్దేశించినవే!అయితే, బ్రాహ్మణులతో సయోధ్య చెడినాక అటువైపుకి వెళ్ళినప్పుడు మొదటిసారి ఆర్య,ద్రవిద పదాలను సృష్టించారు.తమ దేశాలలో నీగ్రోలని చూసిన కళ్లతో చూసి తెల్లగా ఉన్నవాళ్ళు ఆర్యులనీ నల్లగా ఉన్నవాళ్ళు ద్రవిడులనీ ఒక్క ముక్కలో తేల్చి పారేశారు.వాళ్ళు మొదలుపెట్టిన దాన్ని స్వతంత్రం వచ్చాక్ కమ్యునిష్టులూ హ్యూమనిష్టులూ అందుకుని కొనసాగిస్తున్నారు.ఆశ్చర్యం యేమిటంటే,ఇతరులకి సైన్సులో ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందో చ్గెప్పి ఎడ్యుకేట్ చెయ్యాల్సినవాళ్ళు ఆర్య-ద్రవిద సిద్ధాంతం సైంటిఫిక్ ప్రపంచంలో కొన్ని దశాబ్దాల క్రితమే తిరస్కరించబడిందన్ని విషయాని మాత్రం చెప్పదం లేదు - 2018లో జరిగిన ఒక చర్చా కార్యక్రమలో ఒక హేతువాద అనఘం సభ్యుడు దీన్ని ప్రస్తావించదం చూస్తే  వాళ్ళే అప్డేట్ కావటం లేదేమో అనిపించింది!వీళ్ళంతా తాము చెప్తున్నవి అబద్ధాలని తెలిసే చెప్పారు - బ్రాహ్మణుడు,నల్లమేక,నలుగురు దొంగల కధని భారతీయుల మీద అధికారంలో ఉన్నవారి అందదండలతో చరిత్రనీ సైన్సునీ వక్రీకరించి ప్రయోగించారు, కొంతవరకు విజయం సాధించారు.

     బహుశా అటువైపు దృష్టి పెట్టకపోవటం వల్ల మీకు తెలియదేమో గానీ పైకి కనిపించని కుట్ర ఎప్పట్నించో జరుగుతున్నది.గణేశుడి మొహంలో పురుషుడి వృషణాలూ పురుషాంగమూ సూపర్ ఇంపోజ్ చేసి సెక్సిస్టు మతం పేరు పెట్టి వెక్కిరించడం దగ్గిర్నుంచి చాలా జరుగుతున్నాయి.అరవింద రావో మరొకరో చెప్పారని కాదు,ఆయన చెప్పక ముందు నుంచీ, నా చిన్నప్పటి నుంచీ నేను చూస్తూనే ఉన్నాను.ఆ పనులు చేసేవాళ్ళు ఫ్రీగా చెయ్యటం లేదు,డబ్బు కోసమే చేస్తున్నారు!వాళ్ళకి డబ్బు దేనికి ఇస్తున్నారు?ఈ కత్తి మహేష్ ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భం ఏమిటి?గోగినేని బాబు మీద వచ్చిన విమర్శలకి సంబంధించి జరుగుతున్న చర్చ కదా!బాబు తెలివి యే స్థాయిలో ఉందో తెలుసా!"నాకు వేదాలు నాలుగున్నయ్యో ఆరున్నయ్యో తెలియదు గానీ వేదాల్లో సైన్సు లేదని తెలుసు!" అంటున్నాడు.మధ్యలో "కానీ" తీసేస్తే ఎలా ఉంటుంది?

     ఆ వ్యాఖ్యాత (అమాయకంగానే అంటూ ఉండొచ్చు) అంటున్నట్టు పోనీలే గదా ఒప్పేసుకుందాం అని పబ్లిక్ స్టేట్మెంటు ఇచ్చిన మరుక్షణం "మరి, అంత తెలివితక్కువ వాణ్ణి గొప్పోడని పొగుడుతున్నవాళ్ళు తెలివితక్కువ వాళ్ళు అవరా?ఇన్నేళ్ళూ దాచిపెట్టి మూసేసినది కుట్ర కాదా?అంత భయంకరమైన మతంలో ఉండటం దేనికి?" అనే వాదన లేవనెత్తుతారు!కత్తి  మహేష్ రంగనాయకమ్మని ప్రస్తావించాడు కదా. ఆమె చేసింది యేంటి?మీరు పిచ్చోళ్ళు గాబట్టి రాముణ్ణి అనుసరిస్తున్నారు.రండి దాన్ని వదిలి కమ్యూనిజం కోసం పోరాడండి అని చెప్పటం కోసం కాదా విషవృక్షం రాసింది?ఆమె రాముడు శూర్పణఖని లొట్టలేసుకుంటూ చూశాడనీ మళ్ళీ "అయ్యయ్యో నేనిలా లొట్టలేసుకుంటూ చూశానని జనానికి తెలిస్తే చెడ్డపేరొస్తుంది!" అనుకుని మళ్ళీ నార్మల్ అయిపోయాడనీ రాసింది."పాప్యులారిటీ కోసం పాకులాడే మనస్తత్వం రాముడికి ఉంటే ఆ పాప్యులారిటీని తెచ్చిపెట్టే రాజ్యాన్ని వొదిలి పొగడ్డానికి ఎవరూ లేని కారడవుల్లో అనామకంగా ఎందుకు బతుకుతాడు అనే కామన్ సెన్సు కూడా లేదా ఆవిదకి" అని మీరు జాలిపడేరు - అలా రాస్తేనే తన పని జరుగుతుందని పూర్తి తెలివిలో ఉండే రాసింది!

     చేసిన నిర్వాకం అంతా చేసి ఇప్పుడు కత్తి మహేష్ రామకీర్తనలు పాడడం వెనక ఉన్నది ఏమిటి?వెక్కిరింత!నిజంగా అంత భక్తి పొంగి పొర్లుతున్నవాడే అయితే  అసలు ఆ వ్యాఖ్యలు చేసేవాడే కాదు గదా! హిందువులు వాటిని వ్యతిరేకించిన వెంటనే క్షమాపణ చెప్పొచ్చు గదా, ఇంకెప్పుడూ అలా చెయ్యనని హామీ ఇవ్వొచ్చుగదా!అది మాత్రం చెయ్యడు - పిర్ర గిల్లి జోల పాడే ముదనష్టపు తెలిచి చూపిస్తున్నాడు.ఇతనొక్కడే కాదు చాలామంది ఉన్నారు,ఎవడయినా సరే మళ్ళీ ఇలా మాట్లాడితే హిందువులూ మళ్ళీ ఇలాగే స్పందించాలి - తప్పదు!ఏరోజు కారోజు బతుకుతెరువు కోసం పరుగులు పెట్టాల్సిన ఆవసరం ఉన్నప్పటికీ ఇటువంటి విషయాలను గురించి కొంత తీరిక చేసుకుని స్పందించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది!పదే పదే "మీ మతం గురించి మీరు ఎంత గొప్పగా చెప్పుకున్న్నా మాకు అభ్యంతరం లేదు,మా మతం గిరించి తప్పుగా మాట్లాదకండి!" అని చెప్తున్నా వాళ్ళకి అర్ధం కావడం లేదు.కత్తి రామాయణం అనే పేరుతో ఒక హిందువు తన భిప్రాయాలు చెప్పాడు.కనీసం మాటవరసకయినా కత్తి మహేష్ వాడిన మాటని కూడా ప్రస్తావించకుండా చాలా హుందాగా మాట్లాడాడు.అయితే, అక్కడ G.Anik KUmar అనే క్రైస్తవుడి వ్యాఖ్యలు చూస్తే అటువంటివాళ్ళకి హిందూమతం మీద ఎంత ద్వేషం ఉందో,దాన్ని వాళ్ళు కనీసం సభ్యరా సంస్కారాల చాటున దాచుకోవటానికి కూడా ప్రయత్నించడం లేదనీ మీకు అర్ధం అవుతుంది.

     ఒక హిందువు తన మతాన్ని ఇతరులు విమర్శిస్తుంటే కించపడి తన మతాన్ని సమర్ధించుకుంటున్న చోట అతను ఎలా మాట్లాడాడో చూడండి!Ramudu oka kshathriyudu ante oka Raju ( he is not a God ), Ravanasurudu oka bhrahman, ante   Ramanasurudini champina tharvathe Ramudu Devudetla avuthadu ????Did he created any men, animals, earth and world ??No, he just fight for himself not for the people, but after the death of Ravana some people get joy, ante antha chinna vishayanike devudaipothada ?? Atlanukunte, okka ramude kadu, mana swathantram kosam poradina vallandaru devulle, yes or no ??Devudante manam rasukune kathallo puttukochevadu kadu, atlaithe manam devunni creat chesinatlayithadi, ante manishi cheta tayarainavadu devudetla aithadu ??మొదలు పెట్టడమే అసలు రాముడు దేవుడు కాదని అంటూ కధకోని పాత్ర దేవుడెట్లా అవుతాడు అని బైబిలు కధల పోలిక తెచ్చి దేన్ని సృష్టించాడని చాలా గంభీరంగా మాట్లాడినవాడు చర్చలో చాలా నీచమయిన పదాలు కూడా వాడాడు.

     ఆఖరికి నేను కలగజేసుకుని రివర్స్ వెళ్ళడంతో తర్వాత నిశ్శబ్దం అయిపోయాడు.హిందువుల మీద ఇంత తీవ్రమయిన దాడి జరుగుతున్నా హందువులు  సెక్యులరిస్టుల ప్రశంసాపత్రాల కోసం చేతులు ముడుచుకుని కూర్చోవాలా!మాటకి మాట బదులు చెప్పడానికి కూడా ప్రభుత్వాల నుంచి అనుమతి పత్రాలు తీసుకోవాలా?జియ్యర్ స్వామిని పక్కన కూర్చోబెట్టుకుని యాదగిరి గుట్టకి ప్రదక్షిణాలు చేసే తెలంగాణ ముఖ్యమంత్రి ఒక పొగరుబోతు రాముణ్ణి కించపరుస్తుంటే చర్య తీసుకోవటానికి అంత సమయం ఎందుకు తీసుకున్నాడు?ఇంత సమయం తీసుకుని ఇప్పుడు ఉద్ధరించిన ఘనకార్యం ఏమిటి?కత్తి మహేష్ తప్పు చేశాడు గాబట్టి శిక్షని వేసినవాడు తప్పు చెయ్యని పరిపూర్ణానందస్వామికి కూడా అదే శిక్ష వెయ్యడానికి కారణం ఏమిటి?కత్తి రామాయణం వీడియో దగ్గిర కారుకూతలు కూసిన అనిల్ కుమార్ లాంటివాళ్లని సంతోషపెట్టటం కోసం ఒక హిందూ పీఠాధిపతిని అవమానించినవాడు హిందువులకి ప్రీతిపాత్రుడు ఎట్లా అవుతాడు?

     ఎన్నికల్లో మైనారిటీల వోట్లు స్వింగ్ ఫ్యాక్టర్ కింద ఉపయోగపడి ఓటమిని గెలుపు చెయ్యాలన్నా మెజారిటీ వర్గపు ఓట్లు కూడా తగినన్ని పడి మార్జిన్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాల్ని తారుమారు చెయ్యగలవు కానీ మెజారిటీ వర్గాన్ని అవమానించి దూరం చేసుకుంటే అది నిరాశనే మిగుల్చుతుంది - 2014లో కాంగ్రెసు తెలంగాణ విషయంలో అలాంటి లెక్కల్నే వేసుకుని యెట్లా బొక్కబోర్లా పడిందో చూసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పాతచింతతొక్కు సెక్యులరిస్టు ముద్రకోసం ఉభయతారకపు ఎత్తుగడలకి పోకుండా పరిపూర్ణానందస్వామికి విధించిన శిక్షనిరద్ధు చెయ్యాలి.లేదంటే 2019లో ప్రతిపక్షంలో కూర్చోవటానికి సిద్ధపడాలి!
జై శ్రీరాం!జై శ్రీరాం!జై శ్రీరాం!

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...