Sunday 19 November 2017

రామాయణానికి ఒక మొదలూ ఒక తుదీ ఉంది!చిలక జోస్యానికీ దానికుండే రీజనింగు ఉంది!కానీ రోహింగ్యాల సమస్యకి మాత్రం సరైన మొదలూ లేదు,గట్టి రీజనింగూ లేదు - పరిష్కారం అసలే లేదు, అదేంటో?

     సమస్యలూ రోగాలూ ఒకటే - రోగం దేహాన్ని ఇబ్బంది పెడుతుంది సమస్య బుద్ధిని ఇబ్బంది పెడుతుంది! అయితే బుర్రతో ఆలోచించి ఆ రోగానికి వైద్యం చేయించుకుని రోగాన్ని తగించుకోవచ్చు కానీ సమస్య ఆ పని చేసే బుర్రకే బెండు కొడుతుంది!అసలు మనిషి బతుకే సమస్యలతో రణం.ఈ పూటకి తిండి దొరుకుతుందా లేదా అనే దగ్గరి నుంచి ముసలితనంలో ఎట్లా గడపాలనేవరకూ అన్నీ సమస్యలే!సమస్య అంటేనే అప్పటి మన జ్ఞానానికి అర్ధం కానిది, అది అర్ధం అయితే గానీ పరిష్కారం దొరకదు - పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టమన్నట్టుంది యవ్వారం,ఏ చిన్న సమస్యని పరిష్కరించడానికి తగులుకున్నా పరిష్కారం దొరికేసరికి తగుదునమ్మా అంటూ పోయి దాన్ని పరిష్కరించే బాధ్యతని తన భుజస్కంధాల మీదకి ఎత్తుకున్న మనిషి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలానే ఉంటుంది!

     రోహింగ్యాల సమస్య యొక్క మూలాన్ని వెదకడమంత దండగమారి పని ఇంకొకటి ఉండదు - ఎక్కడో యెవడి ఇల్లో కాలితే మనం యేడుస్తున్నామా?అయ్యో పాపం అని జాలిపడటం వరకూ ఓకే, కానీ వాళ్ళతో పాటు యేడ్చి గగ్గోలు పెట్టం గదా!నిన్న గాక మొన్న అమెరికాలో ట్రంప్ గెలిస్తే యుగాంతం అయిపోతుందని కొందరు భయపెట్టారు - వీళ్ళల్లో ఎక్కువమంది కమ్యునిష్టులు!మరికొంతమంది, ముఖ్యంగా హిందువులు - గెలవాలని కోరుకుని పూజలూ పునస్కారాలు గూడా చేశారు!ట్రంప్ గెలిచాడు - హిందువులకి ఏం ఒరగబెట్టాడు?మంచి చదువుల కోసం వెళ్ళిన ఇండియన్ కుర్రాళ్ళని తుపాకులు గురిపెట్టి వెనక్కి తరిమేశాడు,మరి యుగాంతం కూడా రాలేదు!ఇట్లా ఉంటుంది మనకి సంబంధం లేని వాటి కోసం బుర్రలు బద్దలు కొట్టుకునేవాళ్ళ యవ్వారం.

     తమ దేశం నుంచి  పారిపోయిన రోహింగ్యాలు బంగ్లాదేశ్ దాటి మన దేశంలోకి కూడా రాకపోయి ఉంటే మనం వాళ్ళ గురించి అస్సలు పటించుకోవాల్సిన అవసరం లేదు,"వాళ్ళ సమస్య యేమిటి?దాని మూలకారణం ఏమిటి?దానికి పరిష్కారం ఏమిటి?" అనే ప్రశ్నలు భేతాళుడి 32వ ప్రశ్న లాంటివి - పొరపాటున కూడా వాటికి జవాబులు సాధించటానికి ప్రయత్నించకండి!ప్రస్తుతం మనకి అంటిన సమస్య వీళ్ళని ఆదరించి అక్కున చేర్చుకోవాలా తిరస్కరించి వెనక్కి పంపెయ్యాలా అని మాత్రమే.భారత ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి పంపించెయ్యాలని నిర్ణయం తీసుకున్నది,కమ్యునిష్టులూ మరియూ ముస్లిం నాయకులూ మానవత్వం ప్రాతిపదికన ఉంచుకోవాలని సంబరపడున్నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే సూచనలు లేవు.మన పొరుగున ఉన్న ముస్లిం మెజారిటీ అయిన బంగ్లాదేశ్ ప్రభుత్వమే వీళ్ళని మేం భరించలేం మీ దేశానికి వీలయినంత తొందరగా తీసుకుపొండని ఆల్టిమేటం జారీ చేసింది,వీళూ అమాయకులు కాదు - యెక్కడో అక్కడ తలదాచుకోవడానికి బదులు కాశ్మీరు చేరుకుని మీ దేశంలో అస్థిరత సృష్టించటానికి ప్లాను వేస్తున్నారని తేల్చి చెప్పి మనల్ని కూడా రోహింగ్యాలని వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసేలా ప్రేరేపిస్తున్నది.అసలు వీళ్ళు యెక్కణ్ణీంచి వచ్చారో ఆ మియన్మార్ కూడా మనమూ బంగ్లాదెశ్ పంపించినవాళ్ళని పంపించినట్టు వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు

     ఒకరా ఇద్దరా!కనీసం వేలూ లక్షల్లో కాదు మిలియన్ల సంఖ్యలో ఉన్నారు,ఇప్పటివరకు చరిత్రలో "వసుధైవకుటుంబం" అనే సుత్తి వాక్యం ప్రేరణతో పొట్ట చేత పట్టుకుని వచ్చిన ప్రతివాణ్ణీ ఆదరించి అక్కున జేర్చుకోవడం వల్ల మనకి దక్కిన మంచిపేరు ఏముంది?ఈ దేశంలో పుట్టి ఈ దేశపు తిండి త్గిని పెరుగుతున్న వాళ్ళే ఈ దేశాన్ని మాతృభూమి అని అనుకోవడం లేదు - ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా హిందూమతాన్ని త్గుడిచిపెట్టి ఇస్లామిక్ రాజ్యం స్థాపించటానికే చూస్తున్నారు,ఆ హిందూ ద్వేషుల సంఖ్యని పెంచడం తప్ప మనకి వచ్చే గౌరవాలు యేమీ ఉండవు.ఈ దేశపు ముస్లిముల మంచితనం ఎలా ఉంటుందో డైరెక్ట్ యాక్షన్ డే రోజున కలకత్తా నగరంలో చూశాము, వేరే దేశం తెచ్చుకోకుండా ఇక్కడే ఉంటే హిందువులు మమ్మల్ని చంపేస్తారని "లడ్ కే లేంగే, మార్ కే లేంగే"!అంటూ అంత అల్లరి చేసి కూడా విడిపోయాక పాకిస్తాను జనాభా కన్న ఎక్కువమంది ఇక్కడే ఉండి చేస్తున్న ఘనకార్యాలని కూడా చూస్తూనే ఉన్నాము - అసలు ఇక్కడ ఉన్నవాళ్ళు హిందువుల నుంచి మంచితనాన్ని ఎట్లా ఆశిస్తున్నారు?హిందువులు ఇక్కడ ఉంటే చంపేస్తారని నమ్మి మీ క్షేమం కోసం వెరే దేశం ఏర్పాటు చేసుకున్నాక ఇంకా ఇక్కడ ఉండటం అంటే దుర్మార్గులైన హిందువుల చేతుల్లో చావడానికి సిద్ధపడినట్టు కాక ఇంకేమిటి?విడిపోయేనాటికి భారత్ వైపున ఉన్న హిందూ మెజారిటీని భూతంలా చిత్రించిన  చోట మైనార్టీ ముస్లిం జనం క్రమేణా సంఖ్యని పెంచుకుంటుంటే పాకిస్తాన్ వైపున మెజారిటీ ముస్లిముల ప్రాపకంలో బతకటానికి సిధపడిన మైనార్టీ హిందువుల సంఖ్య అంతకంతకూ తగ్గి అంతరించి పోతూ ఉండటానికి కారణం ఏమిటి?

     పార్టీ పేరుని మార్చుకున్న ముస్లిం లీగ్ నాయకులూ కాసిం రజ్వీ పెట్టిన పార్టీ నాయకులూ ఆనాడు ఈ దేశంలో ఉండిపోయినది హిందువులని గొప్పవాళ్లని మెచ్చి మేకతోలు కప్పి సత్కరించటానికి కాదు, తమ సమర్ధత వల్ల పాకిస్తాన్ ఎటూ ముస్లిం రాజ్యం అయిపోయింది గదా దీన్ని కూడా ఇస్లామిక్ రాజ్యంలోకి నడిపించుదాం అనే వ్యూహంతోనే - ఇస్లామిక్ మతరాజ్యం నా ఆదర్శం కాదు అని ప్రకటించగలిగిన ముస్లిము ఎక్కడున్నాడు, చూపించండి!

     నిజానికి సామాన్య ముస్లిం ప్రజానీకం కూడా ఆనాడు విభజనని వ్యతిరేకించింది - ఎంత గట్టిగా వ్యతిరేకించిందో తెలుసా!విభజన కోసం ప్రజాభిప్రాయ సేకరణకు ఆనాటి అన్ని రాజకీయ పక్షాలూ ఎంచుకున్న మార్గం ప్రత్యేక నియోజక వర్గాల పద్ధతి.Government of India Act 1935 ప్రకారం Indian provincial elections అనే వ్యవహారం 1936-37 చలికాలంలో జరిగి ఫలితాలు మాత్రం 1937లో వచ్చాయి. Madras, Central Provinces, Bihar, Orissa, United Provinces, Bombay Presidency, Assam, NWFP, Bengal, Punjab, Sindh - మొత్తం 11 ప్రావిన్సులో పాకిస్తాన్ కోసం పట్టుబడుతున్న వాళ్ళు దానికి రిఫరెండం అని భావించిన ఈ ఎన్నికల్లో ముస్లిం లీగ్ దయనీయమైన ఓటమి పాలైంది.మనవాళ్ళు ఎంత ఉదారంగా ఉన్నారంటే ముస్లిములకి ప్రత్యేకంగా నియోజకవర్గాలు కేటాయించాక జనరల్ వార్డుల్లో ముస్లిములకి అవకాశం ఇవ్వకూడదు, కానీ ఇక్కడ కూడా వాళ్ళు పోటీ చేశారు - అయినా సరే ముస్లిం నేతలు ముస్లిముల చేతనే తిరస్కరించబడ్డారు!మొత్తం 1585 సీట్లలో భారత జాతీయ కాంగ్రెస్ 707 స్థానాలను కైవసం చేసుకుని 44.6 శాతం ప్రజల మద్దతును పొందగలిగింది - అయినా ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది!ముస్లిం లీగ్ 106 సీట్లను మాత్రమే గెల్చుకుని 6.7 శాతం ప్రజల మద్దతుతో సరిపెట్టుకున్నది - అయినా తనకు కావలసిన దాన్ని సాధించుకోగలిగింది!
     ఇంత ఘోరంగా ముస్లిం లీగ్ ఓడిపోవటానికి కారణం ఆ నాయకుల్లో ఎవరూ ప్రజల్లో తిరిగి దేశస్వతంత్రం కోసం పనిచేసినవాళ్ళు కాదు, కాంగ్రెసు చేస్తున్న పిచ్చిపనుల వల్ల స్వతంత్రం రాదనుకుని కాంగ్రెసుకి దూరమై స్వంతకుంపట్లతో తర్వాత కాలంలో ద్రవిడ సిద్ధాంతాన్ని ఎత్తుకున్న తమిళ భూస్వామ్య వర్గాల ప్రయోజనాలని కాపాడ్డం కోసం పెట్టిన జస్టిస్ పార్టీ లాంటి ఇతరుల లాగే ఇంగ్లీషువాళ్ళ నుంచి అదీ ఇదీ అడుక్కోవటమే తప్ప తమ వాళ్ళే అయినా సామాన్య ముస్లిం ప్రజానీకంతో కూడా మమేకం కాలేక ఇస్తే గిస్తే ఒకప్పుడు హిందువులని పరిపాలించిన తమకే దేశాన్ని అప్పగించాలనీ అదీ కుదరకపోతే మాకు అధికారంలో ఎక్కువ వాటా ఇవ్వాలని ఇంగ్లీషువాళ్ళతో రహస్య మంతనాలు జరుపుతున్న ఔరంగజేబు అభిమానులు!ఈ ఎన్నికల ఫలితాల దెబ్బకి జిన్నా మూటా ముల్లె సర్దుకుని దేశమే వదిలిపోయాడు - తన లండన్ ఇంటికి పరిమితమై స్వయంగృహఖైదును అనుభవిస్తున్నాడు.అలాంటి స్థితిలో ఉన్నవాణ్ణి, అప్పటికే మత ప్రాతిదికన దేశాన్ని విడగొట్టాలని కంకణం కట్టుకుని ఉన్నవాణ్ణి దేశం విడిపోకుండా ఉండాలని కోరుకునేవాడు ఎవ్వడూ కనీసం తలచనైనా తలచడు - మోహన్ దాస్ గాంధీ మాత్రం తలుచుకున్నాడు, తిరిగి రాజకీయాల్లోకి రప్పించాలని అలమటించాడు, అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు - ఎందుకో ప్రతి అడ్డగాడిదకీ అంత మర్యాద ఇవ్వటం!ఆ జిన్నాకి హుషారొచ్చి ప్లెబ్బిసైటూ కాదు ఇంకోటీ కాదు నా పాకిస్తాన్ నాకు కావాలని రక్తపుటేరులు పారించి ఒక సంవత్సరం క్రితం వరకు కూడా అన్యోన్యంగా బతికిన వాళ్ళని అనంతకాలం వరకు శత్రువుల్ని చేస్తూ దేశాన్ని ముక్కలు చేశాడు!

     నిజానికి ఆ ఎన్నికల్లో సామాన్య ముస్లిములు తమకు వేసిన ఓట్ల ప్రాధాన్యత ఏమిటో కాంగ్రెస్ నాయకులు తెలుసుకోగలిగితే దేశవిభజన జరిగి ఉండేది కాదు,ఒకవేళ జరిగినా విభజన ఇంత రక్తసిక్తమై ఉండేది కాదు - మన నాయకులే మనల్ని ముంచేశారు!ఆదర్శాల సొల్లుతో కూడిన పటాటోపం తప్ప సమస్యల్ని పరిష్కరించే వాస్తవికత ఏమాత్రం లేని జవహర్ లాల్ నెహ్రూ ఆనె ఒక వ్యక్తి యొక్క అధికార కాంక్ష,ఇతని కన్న సమర్ధులైన వాళ్లని పక్కన బెట్టి ఇతనినే అందలం ఎక్కించిన మోహన్ దాస్ గాంధీ యొక్క ఆశ్రిత పక్షపాతం కలిసి ప్రజలు తిరస్కరించిన జిన్నాకి పాకిస్తాన్ కానుకని పువుల్లో పెట్టి అందించాయి.

     నెహ్రూ ఒక్కడే కాదు ఇవ్వాళ బెజేపీ వాళ్ళు మోస్తున్న పటేలుతో సహా కాంగ్రెసులోని ప్రతి ఒక్కడూ వాళ్ళు అడిగింది ఇచ్చేసి మిగిలిన భూమిని మనం ఏలుకుందామని తొందర పడ్డారే తప్ప ఈ దేశానికి స్వతంత్రం ఇస్తే గిస్తే రెండు ముక్కలు చేసి మాత్రమే ఇవ్వాలని ఇంగ్లీషువాళ్ళు యెందుకు భీష్మించుకుని కూర్చున్నారో అర్ధం చేసుకునే ప్రయత్నం ఎవరూ చెయ్యలేదు.ఇప్పటికీ కొందరు అమాయకులు అప్పటివాళ్ళు కలిపి ఉంచాలనే ప్రయత్నించారు, తప్పనిసరై ఒప్పుకోవాల్సి వచ్చిందని మెట్ట వేదాంతం చెబుతారు గానీ దేశం విడిపోకుండా ఉండి ఉంటే మొదటి ఇరవయ్యేళ్ళలోనే ఆసియా ఖండంలో దుర్నిరీక్ష్యమైన శక్తిగా ఎదిగి ప్రపంచ రాజకీయాలో అనితర సాధ్యమైన స్థానం దక్కించుకుని ఉండేది - పాకిస్తాన్ ఉన్న ప్రాంతం మామూలు రోజుల్లో వ్యాపారానికీ యుద్ధసమయాల్లో వ్యూహాత్మకంగా జరిగే సైన్యసంచాలనానికీ అత్యంత కీలకమైన స్థానంలో ఉంది.మొదట బ్రిటన్, తర్వాత అమెరికా, ఇప్పుడు చైనా అక్కడ తిష్ఠ వేసుకోవడానికి వీలు కుదిరేది కాదు!అంతటి ముఖ్యమైన స్థలాన్ని మనం కొందరు వ్యక్తులు కొన్ని నగరాల్లో పైశాచికమైన ప్లానులు వేసి  ఉద్దేశ పూర్వకంగా చేసిన వారం రోజుల భీబత్సానికి జడిసిపోయి చేజేతులా మన అనంతకాలపు శత్రువులకి అప్పగించాం - ఆ లోటు ఎప్పటికీ పూడ్చలేనిది!

     ప్రపంచంలో అన్ని ముస్లిం దేశాలు ఉన్నప్పటికీ అన్ని రకాలుగా ప్రపంచాధిపత్యాన్ని క్రైస్తవ దేశాల నుంచి లాక్కోవటానికి అహర్నిశలూ అలమటించి పోతున్నప్పటికీ వాళ్ళు దాన్ని సాధించలేకపోవటానికీ పాకిస్తాన్ భూభాగం వాళ్ళ అధీనంలో లేకపోవటమే కారణం!భౌగోళికంగా దానికున్న ప్రాధాన్యతని బట్టి లెక్కలు వేసుకున్న దూరదృష్టి ఇంగ్లీషువాళ్ళది, ఆ దూరదృష్టి మనవాళ్ళకి లేకపోవటం వల్లనే దేశాన్ని రెండు ముక్కలు చెయ్యడానికి అప్పటి వరకు శత్రుస్థానంలో ఉన్నవాళ్ళనే మధ్యవర్తుల్ని చేసుకున్నారు!ద్వితీయ భారత స్వతంత్ర పోరాటమని మనం చదువుతున్న కాంగ్రెసువారు రాసిన చరిత్ర ప్రకారం అప్పుడు స్వతంత్రం కోసం పోరాటమే జరిగి ఉంటే మనకి అన్యాయం చేస్తున్నారని ఎవరి మీద స్వతంత్రం ఇవ్వమని పోరాడామో వాళ్ళనే మనని విడగొట్టటానికి మధ్యవర్తుల్ని చెయ్యటం ఎట్లా సాధ్యం?

     క్రీ.శ 1947 నాటి నుంచి ఈ దేశపు చరిత్రనే కాదు,మొత్తం ఆసియా ఖండపు చరిత్రనే రక్తసిక్తం చేస్తున్న ఆనాటి డైరెక్ట్ యాక్షన్ ఎందుకు ప్రకటించారో అది అట్లాగే ఎందుకు జరిపించారో తెలుసుకుంటేనే ఇవ్వాళ బర్మాలో నడుస్తున్న జగన్నాటకం కొంతవరకు అర్ధం అవుతుంది - ముందే చెప్పాను రోహింగ్యాల సమస్యని పూర్తిగా అర్ధం చేసుకోవడం ఎవడి తరమూ కాదని!డైరెక్ట్ యాక్షన్ డే నాడు జరిగిన భీబత్సం అనుకోకుండా జరిగినది కాదు - ఆ మాటకొస్తే స్వతంత్రం వచ్చాక జరిగిన ఏ ఒక్క మతకలహమూ అనుకోకుండా జరిగినది కాదు.

     1937 ఎన్నికల్లో సామాన్య ముస్లిం ప్రజానీకం కూడా వ్యత్రిరేకించిన ద్విజాతి సిద్ధాంతాన్ని ఒక ముసుగులా వాడుకుంటూ అంకెకి పది శాతం కూడా లేము,మేము మైనారిటీలం, మాకు ప్రత్యేక రక్షణలు కావాలని అమాయకపు ముఖాలు పెట్టుకుని అడుగుతున్నవాళ్ళు తమ పెత్తనం సాగించుకోవడానికి 1946 ఆగస్టు మాసంలో కేవలం మూడు రోజుల్లో ఒక్క కలకత్తా నగరంలోనే 5000 మందికి పైన హిందువుల్ని చంపేశారు,హిందువుల ఆడవాళ్లని చెరచడం ముస్లిములకి అల్లా చెప్పిన పవిత్రమైన కర్తవ్యంలో ఒక భాగం కాబోలు - హైదరాబాదులో రజాకార్లు శవాలని కూడా వదల్లేదు!రైలు బోగీలో సీట్ల కోసం జరిగినవీ అక్కడొకటీ ఇక్కడొకటీ అన్నట్టు జరిగిన  చెదురు మదురు సంఘటనల్ని కూడా భూతద్దం నుంచి చూపిస్తూ హిందువులని తోడేళ్ళు గానూ ముస్లిముల్ని మేకపిల్లలు గానూ వర్ణిస్తూ కధలు అల్లుతున్నవాళ్ళకి పాకిస్తాన్ యేర్పాటు కోసం అన్ని రహస్య పధకాలు వేసి దేశాన్ని అతలాకుతలం చేసినవాళ్ళు కూడా మేకపిల్లలే అనగలిగిన సాహసం ఉందా?ఆనాడు చేసిన భీబత్సాలు అంకెకి తక్కువై మైనారిటీలుగా ఉండి చేసినవే కదా, వీళ్ళ సంఖ్య పెరిగితే తట్టుకోవడం ఎట్లా అని హిందువులు భయపడటంలో అసహజత్వం ఏముంది?

     ఆనాడు అంత తెలివితక్కువ విభజన జరగటానికీ ఈనాడు కంచె ఐలయ్య లాంటి మక్షికాలు హస్తిప్రమాణమై పెరిగి "నన్ను అరెస్టు చేస్తే ప్రపంచ స్థాయి ఆందోళన వస్తుంది!" అని ఘీంకరించటానికీ వాళ్ళ వైపున ఉన్న బలం కన్న హిందువుల తెలివితక్కువ తనమే కారణం అని చెప్పాలి!1937 ఎనికల్లో చావుదెబ్బ తిని సైలెంట్ అయిపోయిన ముస్లిం నాయకుల్ని మళ్ళీ బరిలోకి తీసుకువచ్చిన మోహన దాసు ఒక్కడే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న విధ్వంసాలకి బాధ్యత వహించాలి - అతను ఇప్పుడు లేడు గనక కాంగ్రెసు పార్టీయే బాధ్యత వహించాలి."ఈశ్వర్ అల్లా తేరే నాం" పాడుతూనే ముస్లిములని కాంగ్రెసుకీ రాజకీయ సామాజిక జాతీయ జీవన స్రవంతికీ దూరం చేసినది గాంధీయే అంటే చాలామంది నమ్మలేరు కానీ విదేశీ వస్త్రదహనం అనే ఉద్యమం ముస్లిముల పొట్ట కొట్టి వాళ్లని కాంగ్రెసుకి దూరం చెయడాన్ని "ఘరే బైరే" నవలలో రవీంద్రుడు అత్యంత వాస్తవికంగా చిత్రించాడు.గాంధీ మనస్తత్వంలో ఉన్న గందరగోళమే అతని రాజకీయమైన ఎత్తుగడల్ని ప్రభావితం చేసింది,ఆ గందరగోళమే చరఖాతో నూలు వడికితేనూ మన ఉప్పు మనమే తయారు చేసుకుంటేనూ ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం వచ్చేస్తుందని అతను నమ్మి ఇతర్లని నమ్మించడానికి కారణం.చరఖాతో స్వతంత్రం రావడం అటుంచి అప్పటికి ఫ్యాషన్ పరిశ్రమని యేలుతున్న ముస్లిములకి అధరువు పోయి గాంధీకీ కాంగ్రెసుకీ ఎడం జరిగారు.గాంధీ సామాన్య ప్రజల్ని రాజకీయ ఉద్యమాలలోకి తీసుకొస్తున్నప్పుడు అమాయకులని రెచ్చగొట్టి ఉద్యమాల్లోకి తీసుకొస్తే వాళ్ళకి ఆవేశం వచ్చినప్పుడు అదుపు చెయ్యడం కష్టమని వ్యతిరేకించిన జిన్నా తనకి అవసరమైనప్పుడు అమాయకుల్ని రెచ్చగొట్టి పని సాధించుకుంటే తెల్లమొహం వేసుకుని నిలబడటం తప్ప తన మూలంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రజల్ని సన్నివేశానికి తగ్గట్టు నిలబేట్టి జిన్నాని నిగ్రహించలేకపోయాడు.

     మోహన దాసు పిలుపుతో జిన్నా మళ్ళీ దేశంలో అడుగుపెట్టి 1946 నాటికి ముస్లిముల తరపున బలమైన నాయ్కుడిగా ఎదిగడు.అవతలి వాడికి ఏ బలమూ లేనప్పుడు ఆదరించి బలం పెంచిన వాళ్ళు మళ్ళీ తమ సహాయ సహకారాలతోనే బలం పెంచుకున్న ముస్లిం లీగుతో అధికారం పంచుకోవటానికి విముఖత చూపించారు - మరి మూలన కూర్చున్నవాణ్ణి రమ్మని పిలిచింది దేనికి?మొదట మేము 400 మిలియన్లకి ప్రతినిధులం అని చిల్లర కబుర్లు చెప్పి 100 మిలియన్ల లెక్కని ముస్లిముల బుర్రల్లోకి యెక్కించింది కాంగ్రెసువాళ్ళే!కలకత్తాలో జరిగిన దానికి హిందువుల అధ్వర్యంలో రిటాలియేషన్ అల్లర్లు పంజాబులోనూ బెంగాలులోనూ జరుగుతుంటే అంతర్యుధం గురించి వాగినదీ కాంగ్రెసువాళ్ళే!కాంగ్రెసులో గాంధీ పలుకుబడీ అహింస కున్న గ్లామరూ శరవేగంతో దిగజారిపోయింది.గాంధీ తప్పుల మూలంగా జరుగుతున్న సంఘటనలు కాంగ్రెసుని అయోమయంలోకి నెట్టెయ్యడమూ ముస్లిం నాయకుల్లో ఈ అయోమయాలు లేని క్లారిటీ ఉండటమూ కలిసి డైరెక్ట్ యాక్షన్ డే ముస్లిం నాయకులు ఆశించిన ఫలితాన్ని వాళ్లకి పువ్వుల్లో పెట్టి అందించింది!

     ఉపఖండపు విభజన బీజాలు బెంగాలు విభజనలో ఉన్నట్టు ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు గానీ అది అబద్ధమని 1937 ఎన్నికల్లో ముస్లిములూ హిందువులూ ఇచ్చిన తీర్పును బట్టి తెలుస్తున్నది కదా!అప్పటి పరిస్థితిని రామచంద్ర గుహ తన India After Gandhi పుస్తకంలో "Partition was written in the logic of Indian history. The short sightedness of Congress, Jinnah’s ambitions and Britain's amorality and cynicism had made partition inevitable. But even if these factors wouldn't have been present in the intensity as they were, the onset of modern electoral politics would have encouraged community vote banks and eventually partition" అని వర్ణించారు.అప్పుడు దేశపు రాజకీయాల్ని శాసిస్తున్న గాంధీ,నెహ్రూ కొంచెం దూరదృష్టీ కొంచెం రాజనీతిజ్ఞతా కొంచెం కామన్ సెన్సూ ఉపయోగించి నిర్ణయాలు తీసుకుని ఉంటే బాగుండేది!ముస్లిములకి హిందువులంటే 1940 వరకు లేని భయం అప్పుడే ఎందుకు వచ్చిందో అంత భయపడి విడిపోయిన 1947 తర్వాత ఇక్కడ ఉన్నవాళ్ళకి ఆ భయం ఎందుకు పోయిందో ఎవరు ఎవరికి జవాబు చెబుతారు!

     కాంగ్రెసోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ కలిసి ముస్లిము లీగు వాళ్లని సంతోషపెట్టటానికి రాసిన చరిత్రలో ఉన్న వేనవేల అబద్ధాల్ని అసలు వెతికి పట్టుకోవటమే అసాధ్యం, అలాంటిది దాదాపు ఒక శతాబ్దపు మొద్దునిద్ర తరవాత ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్న హిందువులు ఎప్పటికి నిజమైన చరిత్రని చూడగలుగుతారు?

     స్వతంత్ర పోరాటంలో అటు ముస్లిముల వైపున గానీ ఇటు హిందువుల వైపున గానీ నాయకుల్లోనూ ప్రజల్లోనూ దేశపు భవితవ్యం ఈ విధంగానే నడిచేలా ప్రవర్తించిన ధోరణులకి నేను వూహిస్తున్న అతి ముఖ్యమైన కారణం దేశభక్తి లేకపోవడమే - ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అది నిజం!స్వతంత్రం వచ్చాక అధికారికమైన సరిహద్దులతో కనబడుతున్న దేశపు చిత్రపటాన్ని పదే పదే చూడటం వల్లనే మనకి ఈ గీతల మధ్యన ఉన్నది మన దేశం అనే భావన కలుగుతున్నది - అప్పటి వాళ్లకు ఆ వెసులుబాటు లేదు.అప్పటి వరకు ప్రతి ప్రాంతమూ ఎన్నో రాజవంశాలతో పరిపాలించబడింది,ఏ ఒక రాజవంశమూ ఏ ప్రాంతాన్నీ శాశ్వతంగా పరిపాలించలేదు,ఆయా ప్రాంతాలు కూడా ప్రభువుల గెల్లుపోటముల్ని బట్టి చేతులు మారుతూ ఉండేవి - సంస్కృతి పరమైన ఏకత్వం తప్ప రాజకీయపరమైన ఏకత్వం భారత ఉపఖండపు ప్రజలకి అలవాటు లేదు - ఇప్పటికీ భారతీయులకి దేశభక్తి తక్కువే.ప్రజల్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చిన మోహన దాసు ఆ విషయం పట్ల ప్రజలకి స్పష్టత ఇవ్వడంలో ఫెయిలయ్యాడు.అందువల్లనే ముస్లిం లీగ్ పాచిక పారింది.

     సహజంగానే ముస్లిములలో ప్రాంతీయత, దేశభక్తి, భాషాభిమానం వంటి వాటికన్న మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే లక్షణం ఉంది,దానినే అప్పుడూ ఇప్పుడూ ముస్లిం రాజకీయ నాయకులు ప్రజలకి నిజమైన సంక్షేమాన్ని కల్పించడం కోసం కాక తమ శక్తి సామర్ధ్యాల్ని సామాన్య ముస్లిములలో ఉన్న మతాభిమానాన్ని వాడుకుని తమకు వైభవాలను కల్పించుకోవడం కోసం ఉపయోగించుకున్నారు, ఉపయోగించుకుంటున్నారు.పాతబస్తీలో అరబ్బు షేకులకి తమ ఆడపిలలు అమ్ముడుపోతున్న విషయం ఒవైసీలకి తెలియకుండా జరుగుతున్నదా?తమ ఇంటి పక్కన జరుగుతున్న ఆన్యాయాలనే ఆపలేనివాళ్ళు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోయి మేము ముస్లిముల్ని రక్షిస్తామని ఎట్లా చెప్పగలుగుతున్నారు?సామాన్య ముస్లిములలో వీళ్ళని నమ్మే అమాయకత్వం ఉంది కాబట్టి చెల్లిపోతున్నది.ముస్లిములకి ప్రభుత్వోద్యోగాలో లేక ప్రైవేటు ఉద్యోగాలో రావాలంటేనూ దానికి పనికొచ్చే చదువుల్కు చదివించాలి గానీ పిల్లల్ని మదర్సాల చుట్టూ తిప్పి ముసలి ముల్లాల పిచ్చిగడ్డాల్ని చూపిస్తూ ఖురాను తప్ప ఇంకేదీ చదవనివ్వకుండా కళ్ళూ చెవులూ మూసి పెంచితే ఎట్లా ముందుకి వస్తారు?

     మనలాగే బతుకు తెరువు కోసం రెక్కలు ముక్కలు చేసుకంటున్న సామాన్య ముస్లిం ప్రజానీకంలో నూటికి తొంభై శాతం  మర్యాదస్తులూ గౌరవనీయులే కావచ్చు - అది మోప్లా రెబెలియన్, ఖిలాఫత్ ఉద్యమం లాంటివి మొదలు కానంత వరకే!అలాంటివి మొదలయ్యాక వాళ్లకి  ఇంకేమీ కనపడదు, వినపడదు, అర్ధం కాదు - వాళ్ళ నాయకులు ఖురానుకు అంటుగట్టి చెప్పడం వల్ల ఎదిరి పక్షం వాళ్లు కాఫిర్లుగా తప్ప మిత్రులుగా కనపడదు, అందువల్ల తమ ఆఖరి క్షణాల్లో కూడా "14 మంది కాఫిర్లని చంపాను!" అని గర్వం ఫీలవుతారే తప్ప "అయ్యో!14 మంది అమాయకుల్ని చంపానే!" అని పశ్చాత్తాపం ఫీలవరు!నిజానికి 1905లో ముస్లిం లీగ్ ఏర్పడిందే కాంగ్రెసు చేస్తున్న స్వతంత్ర పోరాటంలో పాల్గొనకుండా బ్రిటిష్ వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ వాటికి తగట్టు లాభసాటి ప్రతిఫలాల్ని అందుకోవటం కోసమే!అప్పట్లో సభ్యత్వం గురించిన పట్టుదల ఉండకపోవటంతో ఉమ్మడి సభ్యత్వం అనే వింత పద్ధతి ఉండేది.ఖిలాఫత్ ఉద్యమం విషయంలో కాంగ్రెసువాళ్ళ సపోర్టు అవసరమై 1919లో దగ్గరికి వచ్చినట్టే వచ్చారు,మళ్ళీ 1922కల్లా అవసరం రాగానే బోటు మల్లయ్య గారు,అవసరం పోగానే బోడి మల్లయ్య గాడు అన్నట్టు పాత గోమాంసం వివాదాలూ ఎప్పటివో అయిన సంగీతం మీద నిషేధాలూ తిరగదోడి ఎంత వేగంగా ముందుకి వచ్చారో అంత వేగంగా వెనక్కి జరిగారు.గాంధీ అప్పుడు సహాయం చెయ్యడంలో తప్పు లేదు గానీ మరీ అతి చేశాడు,ఇతర్లు అంత ఎక్కువ స్పందించాల్సిన పని లేదని చెప్పినా వినిపించుకోకుండా ఈ అవకాశం దొరకబుచ్చుకుని ముస్లిముల్ని బుట్టలో వేసేసుకుని వాళ్ళని కూడా కలుపుకుందామని ఆశించాడు.ఒకసారి నిర్ణయం జరిగాక బిపిన్ చంద్ర పాల్,నాగేంద్ర భట్టాచార్య వంటి హిందూ నాయకులు కూడా మద్దతు తెలిపారు.1919 నుంచి 1922 వరకు హిందూ ముస్లిం ప్రజానీకంలో అత్యద్భుతమైన సమైక్యత వెల్లి విరిసింది!ఇంత చక్కటి అవకాశాన్ని కూడా సరిగా ఉపయోగించుకోలేక చౌరీ చౌరా సన్నివేశానికి అతిగా స్పందించి మోహన దాసు మరోసారి అందరూ లీనమై చేస్తున్న ఉద్యమావేశం మీద దుమ్ము చల్లాడు, అప్పుడపుడే ఊపందుకుంటున్న హిందూ ముస్లిం ఐక్యత మీద కూడా ఖాండ్రించి ఉమ్మేశాడు!

          ఒకవైపున ఆలీ సోదరులు కాంగ్రెసుతో కలిసి తిరుగుతున్న కాలంలోనే బహిరంగ సభల్లో గాంధీని గురించి పొగరుతో కూడిన పైత్యకారి మాటలు మాట్లాడుతుంటే కేవలం ఖిలాఫత్ ఉద్యమానికి సహాయం చేసినందుకే ముస్లిములు తన సత్యాగ్రహోద్యమానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చేస్తారని భ్రమపడి ఈ తొంభయ్యో పడిలో ఉన్న మోహనదాసు కుర్రపిల్లాడిలా "I put shaukat in my pocket!" అని సంబరపడిపోవటం గురించి చదివిన మొదటి క్షణంలోనే మోహన దాసు యొక్క అమాయకత్వం మీదా అతని నాయకత్వం మీద అచంచలమైన విశ్వాసం ప్రదర్శించిన కాంగ్రెసు నాయకుల మీదా వీళ్లని నమ్మి కళ్ళు మూసుకుని వెంట నడిచిన అప్పటి భారత ప్రజానీకం మీదా అపారమైన జాలి వేసింది నాకు!

     చౌరీ చౌరా పేరుతో ఉద్యమం ఆపెయ్యడంతో అప్పటికే "గాంధీ హిందువులకి ఎంత ఉన్నతుడైనప్పటికీ మాకు మాత్రం అత్యంత నీచుడైన ముస్లిము కన్న తక్కువవాడే!" అని వాగుతూ గాంధీని పురుగు కన్న హీనంగా చూస్తున్న ఆలీ సోదరులనే లప్పాం టప్పాం గాళ్ళకి మండి మళ్ళీ కాంగ్రెసుకి దూరం జరిగారు. ముందునుంచీ లాభదృష్టి తప్ప దేశభక్తి లేని మిగిలిన/అందరు ముస్లిం నాయకులకి బ్రిటిషువాళ్ళకి సహాయపడటం వల్ల వచ్చే లాభాలూ  కాంగ్రెసుతో కలిసినందువల్ల వచ్చే నష్టాలూ లెక్కలేసుకున్న బెంగ తీరిపోయింది.ఈ హడావిడిలో ఖిలాఫత్ ఉద్యమం అణగారిపోయింది.అలా  విఫలమైన ఖిలాఫత్ ఉద్యమం నాటి ముస్లిం మతావేశం "మోప్లా తిరుగుబాటు" అని కాంగ్రెసు, కమ్యునిష్టు, ముస్లిం చరిత్రకారులు పిలుస్తున్న హిందువుల వూచకోతలో అత్యంత క్రూరమైన రీతిలో బయటపడింది.ఇంగ్లీషువాళ్ల మీద తిరుగుబాటుగా మొదలై ఆర్ధిక దోపిడీ పట్ల అణగారిన వర్గాల ప్రతిస్పందన అనే విశ్లేషణలతో వర్ణిస్తున్న ఈ వ్యవహారంలో ముస్లిములు లక్షమంది హిందువుల్ని చంపేశారు. ఆ చంపటంలో కూడా ఇవ్వాళ హాలీవుడ్ హర్రర్ సినిమాలు భయపడకుండా చూడగలిగిన ధైర్యవంతులు సైతం భయంతోనూ జుగుప్సతోనూ వాంతులు చేసుకునేటంత వీరత్వాన్ని ప్రదర్శించారు మలబార్ ముస్లిం పోరాటయోధులు - హిందూ సోదరుల మీద!

          The Muslims of Malabar, inspired by their religion, attacked and butchered around one lakh Hindus. and forcibly converted thousands of them to Islam. These Muslims are the descendants of Tippu sultan who attacked and conquered Malabar around 200 years back and forcibly converted thousands of Hindus to Islam.

          “Nannambra is 3 kilometers east of Tanur and the Puzhikal house there was headed by Narayanan Nair. This 65 year old Kaaranavar was reluctant to leave his Nalukettu and fertile land and he chose to stay on with his three children. His wife house was 1 km away. On the night of November 14, the rebels attacked Puzhikal house and the house of their relative Kodinji amsam adhigari ofVetiyam house Kunjunni Nair. The adhigari’s brother Sekharan Nair and younger brother Krishnan Nair were slashed, the former recovered at Tirur hospital and the latter succumbed to his injuries. The adhigari rushed to Puzhikal when he heard screams and after 2 hours Saw Narayanan Nair and his younger 14 year old son Gopalan escaping. There rebels led by Abdullah Kutti with the connivance of the Mappila watchmen of Puzhikal house committed the atrocities there.

          The twenty women of the house were attacked and then shut in, the whole house plundered, five nephews and elder son were killed. In all, nine occupants were seized and brought to a nearby rock where they were hacked. Five died on the spot, two lingered for a few more hours. Two grievously wounded were left in a pool of blood. The 18 years old younger daughter was taken away by the Mappila watchman of the house. The watchman had taken an active part in the atrocities. A boy, Madhavan Nair, was killed and thrown into a well. Narayanan Nair managed to escape.” 

          What is indicated here is what happened in one house. Many similar houses were attacked and massacres were committed. Some survivors fled to nearby districts where Hindus were absolute majority and told stories of their sufferings to their children and grand children. The British Govt. came to the aid of Hindu families, without which they would have all perished. The murderers who survived were given the status of freedom fighters by the Communist Government of EMS Namboodiripad in 1958 and pension was given to them.

          In fact, Moppila lahala was noting more than a Communal genocide perhaps 10 times the size of Gujarat meted out against the HINDUS by the Muslims or Moppilas as they are commonly referred to in Kerala. Historians, cultural envoys, movie makers, intellectuals who are stuffed with Muslim gifts so and so forth of the society are on an all out effort to rewrite history otherwise depicting Moppila Lahala as a gallant freedom struggle by the Muslims against the British. The Education Ministry of Kerala, in the hands of Muslims for the better part of all these years since the inception of the State of Kerala, has already altered school text books to reflect a view point praising the Muslims and ridiculing the Hindus of the period. This should not be left to happen AGAIN AND AGAIN! 

          Let me finish with a beautiful story told to Annie Besant in her own words: Two Pulayas the lowest of the submerged classes, were captured with others and given the choice between Islam and Death.  These, the outcast of Hinduism, the untouchables, so loved the Hinduism which had been so unkind a step-mother to them, that they chose to die Hindus rather than to live Muslim.  May the God of both, Muslim and Hindus send his messengers to these heroic souls, and give them rebirth into the faith for which they died.

          వాళ్ళు చేసిన భీబత్సం కన్న మోహన దాసు ప్రతిస్పందన మరింత దారుణం - బలాత్కార మానభంగాలకి గురయిన ఆడవాళ్లకి విషం మింగో నాలుకలు కోసుకునో చచ్చిపొమ్మని సలహా ఇచ్చాడు,ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్న హిందువులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ముస్లిం సోదరుణ్ణి కూడా హతమార్చవద్దని హెచ్చరికలు జారీ చేశాడు!The five visits Gandhiji made to Kerala are:The first time Gandhiji visited Malabar was to support the Khilafat agitation. He came to Kozhikode in a train and held talks with the leaders in the area.his second visit to Kerala began on the 8th of March, 1925 and went on till 19th March. He met with a lot of prominent leaders during the time.During his third visit to Kerala, Gandhiji visited schools in Thrissur and inspired the children to be self sufficient.He visited Malabar again to raise funds for the downtrodden. And it was here that a little girl called Kaumudi walked boldly to the stage after Gandhiji's speech and removed all her ornaments and gifted them to the Mahatma.His last visit to Kerala was to celebrate the Temple Entry Proclamation. A 'pilgrimage', is what Gandhiji termed this visit.That was the concern/attention Gandhi has shown against Hindu victims of Mopla Massacre!

          " It would be well if Mr. Gandhi be taken into Malabar to see with his own eyes the ghastly horror which have been created by his preaching and of his “loved brothers” Mohammed and Shaukal Ali." అని Annie Besant అనటాన్ని బట్టి చూసినా గాంధీ మోప్లా విధ్వంసం బాధితుల్ని కనీసం పలకరించటానికి కూడా వెళ్లలేదని తెలుస్తుంది!How does Mr. Gandhi like the Mopla spirit, as shown by one of the prisoners in the hospital, who was dying from the results of asphyxiation? అని ఆమె వేసిన  ప్రశ్నని బట్టి అతను హిందువుల వూచకోతకి కారణమైన ముస్లిములని ప్రశంసించినట్టు కూడా అర్ధం చేసుకోవచ్చు - అయినా హిందువులు అతన్ని గుడ్డిగా అనుసరించారు.One of the so called Muslim brothers of Gandhi,not of Hindus asked the surgeon, if he was going to die and the surgeon answered that he feared he would not recover. “Well, I am glad that I killed 14 infidels” said the ‘Brave, God-fearing Mopla’, whom Mr. Gandhi so much admires who “are fighting for what they consider” as religion, and in a manner they consider as religious”.  Men who consider it “religious” to murder, rape, loot, to kill women and little children, cutting down whole families, have to be put under restraint in any civilized society.

     ముస్లిముల చేతిలో బలాత్కార మానభంగాలకి గురయిన హిందూ ఆడవాళ్ళకి చచ్చిపొమ్మని సలహా ఇచ్చిన గాంధీ ఆ మాట అనుకోకుండానో పోరపాటుగానో లేదా ఏమీ చెయ్యలేని తన నిస్సహాయతతో  కూడిన సానుభూతిని గంభీరమైన నిగూఢపు సాంకెతిక పదజాలాన్ని వాడి ప్రకటించినట్టుగానో చెయ్యలేదు, ముస్లిములకి భయపడి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న హిందువుల గురించి గాంధీ తన స్వహస్తాలతో తన హరిజన్ పత్రికలో చూపించిన సానుభూతి ఏమిటో తెలుసా - పారిపోయే కన్న నిలబడి చచ్చిపోతే బాగుండేదని ఉచిత బోడి సలహా ఇచ్చి వెక్కిరించాడు.ఇంగ్లీషువాళ్ళ మీద మొదలైన పోరాటాన్ని హిందువుల మీదకి మళ్ళించారని వారి సమర్ధకులే చెబుతున్నారు!అలా చూస్తే వాళ్లని సమర్ధించటానికి కమ్యునిష్టోళ్ళు చెబుతున్న ఆర్ధిక దోపిడీ విశ్లేషణ కూడా నిలబదు కదా!అయినా సరే అంత క్రూరంగా ఆవాళ్ళనీ పిల్లల్నీ చంపిన ఉన్మాదుల్ని తమ లక్ష్యానికి కట్టుబడిన వీరులని పొగిడాడు,ప్రాణభయంతో గజగజలాడిన నిస్సహాయుల్ని కనీసపు జాలి కూడా లేకుండా నవ్వుతూ చచ్చి నా సత్యాగ్రహ సిద్ధాంతాన్ని నిలబెట్టకుండా పారిపోయిన పిరికివాళ్ళని వెక్కిరించాడు - ఎంత కసాయి తనం హిందువుల పట్ల?ఈ క్రూరత్వాన్ని గుర్తుపట్టడం వల్లనే  కాబోలు వీడి కన్న కొడుకు హరిలాల్ గాంధీ వీణ్ణి నువ్వు మానవత్వం లేని కసాయితండ్రివి అని చెడతిట్టాడు, వీడి చేత్తో ఇచ్చిన తిండిని కూడా చీ కొట్టాడు!స్వాభిమానం గల హిందువు ఎవడయినా వీడి లాంటి కఠినుణ్ణి తమ జాతికిపిత అని చెప్పుకుని తల వంచి నమస్కరించగలడా - ఛీ!

     ఇంకొక విశేషం ఏమిటంటే, స్వతంత్రం రాకముందు ఇంగ్లీషువాళ్ళు గాంధీ లాంటి వాళ్ళు ప్రశంసించిన న్యాయబుద్ధిని నిలబెట్టుకుంటూ సెస్సె కెమెరాల వంటి అధునాతన సాంకేతికత లేని ఆ కాలంలోనే మోప్లా అల్లర్లలో పాల్గొన్న ప్రతి దోషినీ గుర్తించి పట్టుకుని దొంగసొమ్ము కక్కించి నేరస్తులకి శిక్షలు వేశారు గానీ స్వాతంత్రం వచ్చాక జరిగిన ఇన్ని వందల మతకలహాల్లో ఏ ఒక్క దోషినీ కాంగ్రెసువాళ్ళు పట్టుకోలేకపోవడం ఎంత విచిత్రం!ఎందుకు స్వతంత్రం తెచ్చారు వీళ్ళు!ఎవర్ని ఉద్ధరించటానికి అన్ని త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు?స్వతంత్రం వచ్చాక జరిగిన మతకలహాల చరిత్రని పరైశోధిస్తే అవి రగిలి అంత భీబత్సాన్ని సృష్టించడానికి కారణాలని అంటున్న సన్నివేశాలు అంత బలమైనవి కానే కాదు,కొన్ని సంఘటనల్లో అసలు సన్నివేశం జరిగిన వారం,నెల తర్వాత గానీ భీబత్సాలు వూపందుకోలేదు - అవన్నీ కూడా రాజకీయ బలప్రదర్శన కోసం వ్యూహాత్మకంగా జరిపించినవే - ఇంత నీచ,ఐన పని విదేశీయులైన ఇంగ్లీషువాళ్ళు ఏనాడూ చెయ్యలేదే - నా దృష్టిలో రాబోయే ఎన్నికల్లోనే కాదు,ఇంకో యాబహయ్యేళ్ళ తర్వాత కాంగ్రెసుకి వోటు వేసినా వాడు అప్పటికప్పుడు ఉరి తీసెయ్యాల్సినంతటి దేశద్రోహియే!

          ఖిలాఫత్ ఉద్యమం, మోప్లా విధ్వంసం, డైరెక్ట్ యాక్షన్ డే - ఈ మూడు సన్నివేశాల్లోనూ ముస్లిముల ప్రవర్తన కనీసపు స్థాయి విచక్షణ ఉండి సభ్యతా సంస్కారాలు గల మనుషులు కలలోనైనా చేస్తారని వూహించలేనంత క్రూరంగా ఉంది, హిందువుల ప్రవర్తన చూస్తే అయోమయంగా ఉంది.ఈ అయోమయానికి కారణం నూటికి నూరు శాతం గాంధీని నమ్మటమే.గాంధీ మాట వినకుండా మోప్లా విధ్వంసానికి తగిన ప్రతీకారం చేసి ఉంటే డైరెక్ట్ యాక్షన్ డే నాడు అంత భీబత్సం చేసి ఉండేవాళ్ళు కాదు,డైరెక్ట్ యాక్ష డే అని మనం ఇప్పుడు పిలుచుకుంటున్న రోజున పోయిన కొన్ని వందల/వేల మంది ప్రాణాలకి ఏ విలువా ఇవ్వలేదు - హిందువులే!వెంటనే తాము అధిక సంఖ్యలో ఉన్న అన్ని ప్రముఖ నగరాలలో హిందువులు కూడా లెక్క పెట్టి నగరానికి అంతమంది చొప్పున ముస్లిములకీ అదే పని చేసి ఉంటే తొక్కలో ద్విజాతి సిద్ధాంతాన్ని మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుని తన లండను ఇంటికి పారిపోయేవాడు జిన్నా!అప్పటివరకు ఉపఖండం హోదాలో ఉన్న అఖండభారతం విడిపోయి ఉండేది కాదు,1947 ఆగష్టు నుంచి లెక్కిస్తే ఇవ్వాళ ఇన్ని దశాబ్దాల మతకలహాల నెత్తుటి మరకలు ఉండేవి కావు.

     మొదటి స్వతంత్ర పోరాటం ఎక్కువశాతం ముస్లిముల అధ్వర్యంలోనే నడిచింది!ఆ ఉద్యమం మతపరమైన కారణాలతో రగిలినప్పటికీ అది హిందువులు, ముస్లిములు అనే తేడా లేకుండా అందరికీ దేశభక్తి అనే కొత్తశక్తిని పరిచయం చేసింది - నిజానికి అప్పటివరకు భారతీయులకి సంస్కృతిపరమైన ఏకత్వం మాత్రమే తెలుసు గానీ రాజకీయపరమైన ఏకత్వం ఎలా ఉంటుందో తెలియదు.క్రైస్తవులూ ముస్లిములూ పాతా కొత్తా అని లేకుండా తాము ఎక్కడ ఉంటే అక్కడ మైనారిటీలుగా ఉన్నప్పటికీ ఏకపక్షమైన అధికారం సాధించుకునే దిశగా వ్యాపించగలగడానికి వాళ్ళు రాజకీయమరమైన ఐక్యతని సాధించడమూ హిందువులు పాతా కొత్తా అని లేకుండా తాము ఎక్కడ ఉంటే అక్కడ మెజారిటీగా ఉన్నప్పటికీ అక్కడ తమకు న్యాయమైన ప్రయోజనాలను సాధించుకునేటంత స్థాయిలో కూడా అధికారం చెలాయించలేకపోవటానికి వాళ్ళలో రాజకీయపరమైన ఐక్యత లేకపోవడమూ కారణం.సిపాయి తిరుగుబాటు నాడు మతపరమైన ఉద్రేకంతో పాల్గొన్నప్పటికీ ఆలీ సోదరుల అధ్వర్యంలో నడిచిన ఖిలాఫత్ ఉద్యమం  వరకు సామాన్య్ ముస్లుములు ముస్లిం లీగుకి దూరంగా ఉండిపోయారు.ఖిలాఫత్ ఉద్యమం పూర్తి మతపరమైన కారణాలతొ నడిచినప్పటికీ అది అణగారిపోయింది గదా అనుకోవడానికి వీల్లేకుండా మోప్లా విధ్వంసం ఇతర కారణాలతో మొదలుపెట్టిన ముస్లిములు ఆలీ సోదరుల వెనక నడిచి పిశాచసదృశులైపోవడంతో హిందువులు ముస్లిములకి భయపడి దూరం జరగడం మొదలైంది.

     గాంధేయవాదం లేక అహింసాయుత పోరాటం అనే వ్యవహారంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలియాలంటే క్రీ.శ 1897 నుంచీ క్రీ.శ 1919 వరకు గల మధ్యకాలంలో కాంగ్రెసు నాయకులు ఇంగ్లీషువాళ్ళనీ వాళ్ళ యొక్క న్యాయమైన పరిపాలననీ పొగిడిన సన్నివేశాల్ని గురించి తెలుసుకుంటే చాలు.ఇంగ్లీషువాళ్లని అంత మంచివాళ్ళు లేరని పొగడటమూ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ దోపిడీని సహించేది లేదని వీరంగాలు వెయ్యటమూ ఒకే కాలంలో చేశారు - ఎవడి మాట వాడిదే, ఎవడి బాట వాడిదే, ఎవడి గోల వాడిదే!

 "బ్రిటీషు సామ్రాజ్యం క్షీణిస్తే అరాజకము, యుద్ధము, దోపిడీలు సాగుతాయి. మహమ్మదీయులు మళ్ళీ రాజ్యం లాక్కోవడానికి చూస్తారు.హిందూరాజులు సార్వభౌమత్వం కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకు చస్తారు." - ఇది క్రీ.శ 1897లో ఇంగ్లీషువాళ్ళ పరిపాలన యొక్క అవసరాన్ని నొక్కివక్కాణిస్తున్న సి.శంకరన్ నాయర్ గారి అభిప్రాయం!

    "బ్రిటిష్ పరిపాలన భారత ప్రజల బాగు కొరకే అని నేనిప్పటికీ విశ్వసిస్తున్నాను.మునుపు పోగొట్టుకున్న వైభవ విశేషములను తిరిగి పొందడానికి ఈ పరిపాలన ప్రసాదించబడినదని నేను తలుస్తున్నాను.కనుకనే దేశీయులంతా దేశశ్రేయానికి తోడ్పడే ఈ పరిపాలన పట్ల భక్తివిశ్వాసం కలిగి ఉండడం తమ దేశము పట్ల తమకు గల విధిని నిర్వర్తించడమేనని తెలుసుకోవాలని కోరుతున్నాను." - ఇది క్రీ.శ 1909లో తాను బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయతని ప్రదర్శించటంతో ఆగిపోకుండా బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకుడైన పండిత మదన మోహన మాలవ్యా గారి ఉచిత బోడి సలహాతో కూడుకున్న అమూలయ్మైన అభిప్రాయం!

     "బ్రిటిషు పాలనలో సుగుణమేదైన ఉన్నదంటే అది ఆయుధబలానికి సంబంధించినది ఒక్కనాటికీ కాదు.అది కేవలము వారి నైతిక విశిష్టతయే, సందేహం లేదు!ప్రజల యొక్క ధనమానప్రాణాల్ని జాగరూకతతో కాపాడుటే ప్రభుత్వధర్మం.నాగరికతా వాసన యేమాత్రం ఉన్నా ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజలకి ఉత్తమన్యాయం అందించవలసి ఉంటుంది.బ్రిటిషు వారు న్యాయపరిపాలన మీదే తమ సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు.అందువల్లనే నాలుగు కాలాల పాటు ప్రజల ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు, అవుతున్నారు, అవుతారు." - ఇది క్రీ.శ 1916లో బాబు అంబికాచార్ణ్ మజుందార్ మహాశయుని ధృధమైన ఆంగ్లభక్తిని చాటుతున్న గుండె లోతుల్లోంచి పెల్లుబికిన ఉద్ఘాటన!

   "వాస్తవానికి ఇండియాను ఇంగ్లీషువారు జయించలేదు - ఇండియను సిపాయిలు,ఇండియను సామంతరాజులు సాయపడి ఇంగ్లీషువారి సామ్రాజ్యమును ఏర్పరచారు. ప్రజలు కూడా అందుకు సహకరించారు. కారణాలను వెతకడం కోసం ఎంతో దూరం పోనక్కరలేదు.ఇంగ్లీషువారి సుపరిపాలన,న్యాయదృష్టి,శాంతిసక్రమముల యందలి ఆసక్తియే భారత ప్రజల నెక్కువగ ఆకర్షించి వారి నాహ్వానింపజేసినది." - ఇది క్రీ.శ 1919లో పండిత మదన మోహన మాలవ్యా గారి అభిప్రాయం!

     19వ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాల వరకు మన నాయకుల దృష్టిలోనే అంత న్యాయమైన పరిపాలన అందించినవాళ్ళని ఇవ్వాళ దుర్మార్గులూ దోపిడీదార్లూ మన వెనుకబాటుతనానికి కారకులూ అని తిట్టుకోవడం దేనికి?ఆనాడు కంటితో చూస్తున్న వాళ్లకి కనబడని ఇంగ్లీషువాళ్ళ అరాచకాల్ని చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కించినది ఎవరు?మనం చదువుకున్న చరిత్రని రాసింది స్వతంత్రం వచ్చాక మొదటిరోజు నుంచి ఇటీవలి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీయే కదా!చరిత్రలోకి ఎక్కించడం సంగతి తర్వాత అంత న్యాయమైన పరిపాలన మీద అంత వీరత్వం ప్రదర్శించి వాళ్ళని తరిమికొట్టి వాళ్ళనుంచి స్వతంత్రం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి?అంత న్యాయమైన పరిపాలన జరుగుతున్నప్పుడు వాళ్ళకి విదేశీ లేబుల్ కొట్టినా సరే వాళ్ళని వ్యతిరేకించేవాడు అన్యాయవర్తియే అవుతాడు,అవునా కాదా?

     మన దేశపు ఇటీవలి చరిత్రే ఇంత గందరగోళంగా ఉంటే,దీన్ని సరిదిద్దుకుని నిజమైన చరిత్రని రాసుకోలేనివాళ్ళం మనకి బర్మాలోని రోహింగ్యాల్ల సమస్య గురించి తెలుసుకోవడం అవసరమా?ఇంగ్లీషువాళ్ళు ఉన్నప్పుడూ, వెళ్ళిపోయాకా మనదేశంలో ఏమి జరిగిందో, జరుగుతున్నదో బర్మాలో కూడా అదే జరిగింది, జరుగుతున్నది!ఆనాటి భారతదేశంలో ఆధ్యాత్మిక ఐక్యతయే తప్ప రాజకీయ ఐక్యత లేని హిందువులు తమ నాయకుల చేతనే వంచించబడినట్టు ఈనాటి బర్మాలోని అటు రోహింగ్యా నాయకులూ ఇటు బౌద్ధ మతస్థులూ తమ దేశంలో ముస్లిం-క్రైస్తవ సామ్రాజ్యవాదులు చేస్తున్న కుట్రలని కనుక్కోలేకపోతున్నారు ఆనాడు భారతదేశంలో జరిగిన దొంగనాటకమే ఈనాడు బర్మాలో జరుగుతున్నది. నడిపిస్తున్న, నడుస్తున్న పాత్రధారులు మారారు.జరుగుతున్న సన్నివేశాలూ వాటి వెనక ఉన్న వ్యూహాలూ మాత్రం అచ్చు గుద్దినట్టు అలాగే ఉన్నాయి  - బర్మా వాసుల అదృష్టం కొద్దీ అక్కడ గాంధీ లాంటి వాడు లేడు.అక్కడి నాయకుల్లోనూ ప్రజల్లోనూ ఎవరూ ఆనాటి భారతీయ హిందివుల వంటి అమాయకులు లేరు - అత్యంత వాస్తవికమైన చింతనాపరులు బౌద్ధులు,వాళ్ళు ఈ క్రైస్తవ-ముస్లిం మీడియా కుక్కల మొరుగుళ్ళకి భయపడటం లేదు!

          నిజానికి క్రైస్తవులూ ముస్లిములూ ఐక్యంగా ఉండటం అనేది వాళ్ళ ఔన్నత్యమూ కాదు,హిందువులు ఐక్యంగా లేకపోవటం వీళ్ళ నీచత్వమూ కాదు.హిందువుల మతనిర్మితి చాలా పెద్దది. అనేకమంది మేధావులు ఎన్నో తరాల పాటు తమ అనుభవసారం కలిపి తీర్చిదిద్దిన సువిశాలమైన సౌధం - ఎక్కడైనా ఉండటానికి తగినంత చోటు ఉన్నప్పుడు అందరూ ఒక్క గదిలోనే సర్దుకుపోవడం దేనికి?దీనికి భిన్నమైన అబ్రహామిక్ మతాలు ఆ మతాన్ని తొలిసారి నిర్మించి ఇచ్చిన వ్యక్తి ఒక్కడినే సర్వోన్నతుడైన వాడని నమ్మి అతను చెప్పింది చెప్పినట్టు చెయ్యడమే తప్ప కాలాన్ని బట్టి మార్చదానికి గానీ దేశాన్ని బట్టి కొత్తవి చేర్చడానికి గానీ వీలు లేదనే నిషేధాలు పెట్టుకున్న ఒంటిస్తంభం మేడలు - తిరగాలని బులపాటం ఉన్నప్పటికీ చోటు లేనపుడు ఏం చేస్తారు పాపం!

     వాళ్ళ మతగ్రంధాల్లోనే "ప్రపంచం మొత్తాన్ని ఏసు పాదాల మీద పడవెయ్యడమే క్రైస్తవుడి ప్రధమ కర్తవ్యం!","ఈ భూమి మీద పుట్టిన ప్రతి శిశువూ ముస్లిమే,కాకపోతే సైతాను మాయ వల్ల కాఫిర్ల ఇంట పెరిగాడు కాబట్టి అలా ఇస్లాముకి దూరమైనవాళ్లని ఇస్లాములోకి లాక్కురావడమే ప్రతి ముసల్మాను యొక్క ప్రధానమైన కర్తవ్యం!" అని చెప్పినప్పుడు వాళ్ళు వాటిని పాటించడంలో తప్పేమి ఉంది?అయితే ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే వాళ్ళ మతాలకి అనుయాయుల సంఖ్య పెరగాలంటే ఇతర మతాలు తుడిచిపెట్టుకు పోవాలి - వాళ్ళ మతంలో చేరుతున్న ఇతర మతస్థులకి వాళ్ళు పెట్టే మొదటి నిబంధన పాత మతాన్ని పూర్తిగా మర్చిపోయి తమ దైవాన్ని మాత్రమే ఒకే ఒక ఏకైక సర్వేశ్వరుడైన అందరి దేవుడని ఒప్పుకోవాలని!అయితే వ్యాపించడం అనే స్వభావం ఒక్కటే అయినా పద్ధతుల్లో తేడా ఉంటుంది.క్రైస్తవుల పద్ధతి అనామకంగా ఉన్నప్పటి నుంచీ అధికారంలోకి వచ్చేవరకు ఒక్కలాగే ఉండి  తేలిగ్గా అర్ధమయ్యేటట్టు ఉంటే ముస్లిముల పద్ధతి ఆ ప్రాంతపు జనాభాలో వారి దామాషా నిష్పత్తిని బట్టి మారుతూ ఉంటుంది.


Islam is not a religion nor is it a cult. It is a complete system.
Islam has religious, legal, political, economic and military components. The religious component is a beard for all the other components.
Islamization occurs when there are sufficient Muslims in a country to agitate for their so-called ‘religious rights.’
When politically correct and culturally diverse societies agree to ‘the reasonable’ Muslim demands for their ‘religious rights,’ they also get the other components under the table. Here’s how it works (percentages source CIA: The World Fact Book (2007)).
As long as the Muslim population remains around 1% of any given country they will be regarded as a peace-loving minority and not as a threat to anyone. In fact, they may be featured in articles and films, stereotyped for their colorful uniqueness:
United States — Muslim 1.0%
Australia — Muslim 1.5%
Canada — Muslim 1.9%
China — Muslim 1%-2%
Italy — Muslim 1.5%
Norway — Muslim 1.8%
At 2% and 3% they begin to proselytize from other ethnic minorities and disaffected groups with major recruiting from the jails and among street gangs:
Denmark — Muslim 2%
Germany — Muslim 3.7%
United Kingdom — Muslim 2.7%
Spain — Muslim 4%
Thailand — Muslim 4.6%
From 5% on they exercise an inordinate influence in proportion to their percentage of the population.
They will push for the introduction of halal (clean by Islamic standards) food, thereby securing food preparation jobs for Muslims. They will increase pressure on supermarket chains to feature it on their shelves — along with threats for failure to comply. (United States ).
France — Muslim 8%
Philippines — Muslim 5%
Sweden — Muslim 5%
Switzerland — Muslim 4.3%
The Netherlands — Muslim 5.5%
Trinidad &Tobago — Muslim 5.8%
At this point, they will work to get the ruling government to allow them to rule themselves under Sharia, the Islamic LawThe ultimate goal of Islam is not to convert the world but to establish Sharia law over the entire world.
When Muslims reach 10% of the population, they will increase lawlessness as a means of complaint about their conditions ( Paris –car-burnings) . Any non-Muslim action that offends Islam will result in uprisings and threats ( Amsterdam – Mohammed cartoons).
Guyana — Muslim 10%
India — Muslim 13.4%
Israel — Muslim 16%
Kenya — Muslim 10%
Russia — Muslim 10-15%
After reaching 20% expect hair-trigger rioting, jihad militia formations, sporadic killings and church and synagogue burning:

Ethiopia — Muslim 32.8%
At 40% you will find widespread massacres, chronic terror attacks and ongoing militia warfare:
Bosnia — Muslim 40%
Chad — Muslim 53.1%
Lebanon — Muslim 59.7%
From 60% you may expect unfettered persecution of non-believers and other religions, sporadic ethnic cleansing (genocide), use of Sharia Law as a weapon and Jizya, the tax placed on infidels:
Albania — Muslim 70%
Malaysia — Muslim 60.4%
Qatar — Muslim 77.5%
Sudan — Muslim 70%
After 80% expect State run ethnic cleansing and genocide:
Bangladesh — Muslim 83%
Egypt — Muslim 90%
Gaza — Muslim 98.7%
Indonesia — Muslim 86.1%
Iran — Muslim 98%
Iraq — Muslim 97%
Jordan — Muslim 92%
Morocco — Muslim 98.7%
Pakistan — Muslim 97%
Palestine — Muslim 99%
Syria — Muslim 90%
Tajikistan — Muslim 90%
Turkey — Muslim 99.8%
United Arab Emirates — Muslim 96%
100% will usher in the peace of ‘Dar-es-Salaam’ — the Islamic House of Peace — there’s supposed to be peace because everybody is a Muslim:
Afghanistan — Muslim 100%
Saudi Arabia — Muslim 100%
Somalia — Muslim 100%
Yemen — Muslim 99.9%
Of course, that’s not the case. To satisfy their blood lust, Muslims then start killing each other for a variety of reasons.



     ఇప్పటివరకు భారత ఉపఖండంనూ మొత్తం ఆసియా ఖండపు చరిత్రలోనూ ఒక పెద్ద కుదుపును తీసుకొచ్చిన ద్వితీయ స్వతంత్ర పోరాటం జరుగుతున్న కాలంలో సామాన్య ముస్లిం ప్రజానీకమూ ముస్లిం రాజకీయ పార్టీల నాయకులూ ఎట్లా ప్రవర్తించారో బర్మాలో రోహింగ్యా ముస్లిం వర్గాలు కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నాయి.సైకాలజీ అనే సైన్సు కూడా ఈమధ్యనే ముస్లిం సైకాలజీ అనే కొత్త శాఖని తెరవాలని ప్రయత్నిస్తున్నది - ఆ మాట వూరికే పుట్టలేదు.ముస్లిం సైకాలజీ అర్ధం కాకుండా బర్మా సమస్య అర్ధం కాదు.అందుకే మొదట మన దేశంలో మన చరిత్రలో మనం చూసి అనుభవిస్తున్న విషాదం గురించి మొదట చెప్పాను.ఇప్పుడు బర్మా చరిత్రలోకి వెళ్దాం.

     బర్మా చరిత్ర మూలాల్లోకి వెళ్ళేముందు ఇవ్వాళ బర్మాలో జరుగుతున్న సంఘటనల్ని చూద్దాం.ఆంగ్ సాన్ సూక్యీ చుట్టూ ప్రపంచ మీడియా అల్లుతున్న గందరగోళాన్ని చూస్తే రాజకీయపరమైన అవగాహన లేనివాళ్ళకి మతిపోవడం ఖాయం!ఆమె బర్మాలో అడుగుపెట్టిన తదాది గృహఖైదులో ఉన్ననాటినుంచి ఎన్నికల్లో గెల్చేవరకు ఎన్ని కధలు చెప్పింది,ఎంత గాలి కొట్టింది,ఎంత ప్రజాభిమానాన్ని సాధించిపెట్టింది - ఇవ్వాళ అడ్డం తిరిగి రోహింగ్యాల మీద జరుగుతున్న దాడి ఆమే దగ్గరుండి చేయించుతున్నట్టు దుమ్మెత్తిపోస్తున్నది - ఏమిటీ మార్పుకి కారణం?వీళ్ళంతా క్రైస్తవ దేశాల చెప్పులు నాకే మంద!ఆమెని పొగిడేటప్పుడు కూడా ఆమె నిజమైన చరిత్రని ఎక్కువ చెప్పకుండా జాగ్రత్తపడ్డారు,ఎందుకో తెలుసా?ఆమె తండ్రి చనిపోతే దూరదేశంలో ఉండి చదువుకుంటూ తల్లిని చూట్టానికి వచ్చి నాటకీయంగా రాజకీయాల్లోకి వచ్చినట్టు కలరు పులిమారు గానీ ఆమె ఏరి కోరి ఎంచుకున్న సబ్జెక్టు political science,ఆమె తండ్రి రాజకీయ నాయకుడు,ఇంగ్లీషువాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చుకున్నాక 1947 జులై 19న అప్పటి ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకుడై కూడా రాజకీయ శత్రువుల చేతిలో హత్యకి గురయ్యాడు,ఆ తర్వాతనే General Ne Win అవకాశం దొరకబుచ్చుకుని విజృంభించడంతో జుంటా అని చెప్పే socialist military government వచ్చింది.ఆమె తండ్రి కూడా అప్పటికి అనామకుడు కాదు,అతని తండ్రికి 1857 సైనిక తిరుగుబాటులో పాల్గొన్న చరిత్ర ఉంది - అనగా ఆమెది నాయకత్వ లక్షణాలున్న కులీన కుటుంబమే!

     అరకాన్ ప్రాంతం యొక్క చరిత్ర ప్రాచీన కాలం నుంచీ ప్రత్యేకమైనదే అయినప్పటికీ అది సమస్యగా మారడం మాత్రం మెజారిటీ బౌద్ధ మతస్థులకీ మైనారిటీ రోహింగ్యాలకీ గొడవలు పెట్టి లాభం పొందడానికి మొదట క్రైస్తవ దేశాలు తమ పాస్టర్ల ద్వారా దొంగనాటకం మొదలుపెడితే ఆయిల్ నిల్వలతో పోతరించిన మధ్యాసియా దేశాలు రోహింగ్యాల పక్కన చేరి చెరోవైపునుంచీ అందితే మొత్తం కుదరకపోతే సగం సగం  బర్మాని నంజుకుని తిందామని చూస్తున్న దుర్మార్గపు వ్యాపార వ్యూహాల వల్ల జరుగుతున్నది.ఇది సరిగ్గా భారతదేశాన్ని విడగొట్టి పకిస్తాను ఏర్పాటు చెయ్యడం వెనక లండను నుంచి కధ నడిపించిన ఇంగ్లీషువాళ్ళు వేసుకున్న లెక్క లాంటిదే కదా!బర్మా ప్రజల మరో అదృష్టం సామాన్య ప్రజల కోసమే ఉద్యమాలు చేస్తున్నాం, ప్రాణాలను ధార పోస్తున్నాం, మాకు చరిత్రకి సంబంధించిన భూత భవిష్య వర్తమానముల విజ్ఞానము సర్వంబొచ్చు అని చెప్పుకుంటూ కూడా పాకిస్తాను ఏర్పాటుని ఏమాత్రం అనుమానించకుండా ఆమోదించేసి అది కూడా చాలదని కేరళలో మినీ పాకిస్తానులు ఏర్పాటు చేసిపెట్టిన కునిష్టి వెధవలు కూడా అక్కడ లేరు!

     పక్కనే భారతదేశం స్వతంత్రం వచ్చిన తెల్లారి నుంచి నిజమైన స్వతంత్రాన్ని అనుభవిస్తుంటే మొదటిరోజుల్లో బ్రిటిషోళ్ళకీ ఆ తర్వాత బిన్ లాడెన్ వ్యవహారంతో బెడిసికొట్టేవరకూ అమెరికాకీ దాని తర్వాత ఇప్పుడు చైనాకీ పక్కలేస్తూ పాకిస్తాను వాళ్ళు బతకినట్టే ఉంటుంది ఈ కుక్కలు ఆడించినట్టు ఆడి ఇవ్వాళ పాకిస్తాను లాగే మతం పేరుతో ప్రత్యేకదేశం అడుగుతున్న రోహింగ్యాల రేపటి బతుకు కూడా!

    రోహింగ్యాలు ఇప్పుడు రఖైన్ స్టేట్ అని పిలుస్తున్న అరకాన్ లోయలో చరిత్రకి అందని కాలం నుంచి ఉంటున్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు,కానీ అరకాన్ రక్షణ సమితి అని ఏర్పాటు చేసుకున్నవారు తమ చరిత్రలో మొదటి అధ్యాయాన్ని తమ ఇస్లామిక్ నేపధ్యం నుంచే మొదలుపెడుతున్నారు కానీ అంతకు ముందరి చరిత్రని గురించి చెప్పుకోవటానికి ఇష్టపడటం లేదు!కాని కాలం దాపరించి ఇతర్లు తంతున్నప్పుడు మాత్రం హిందువులు గుర్తొచ్చారు, మా మూలం ఇక్కడే ఉందంటున్నారు!బంధుత్వాలు గుర్తు చేసి ఆదుకోమని అలమటిస్తున్నారు!వాళ్ళు ముస్లిములు, వాళ్ళని మొదట ఆదుకున్న ముస్లిం మెజారిటీ బంగ్లాదేశ్ కూడా మీ వాళ్లని మీరు తీసుకుపొండని బర్మాకి ఆల్టిమేటం ఇచ్చింది!మనదేశం మొదట్లో సానుభూతితో ఉంటే వస్తున్నవాళ్ళు కాందిశీకులు కాదు,కాశ్మీరు లోకి వెళ్ళి మీ దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్న కుట్రదారులు అని తేల్చి చెప్పి హెచ్చరించింది!ఇందులో ఏ ఒక్క్తటైనా తిన్నగా ఉందా?బంగ్లాదేశ్ మన మూలంగానే స్వతంత్రం తెచ్చుకున్నా మిత్రదేశం ఏమీ కాదు, అంటీముట్టనటే ఉంటుంది.అలాంటి దేశమే మనల్ని హెచ్చరించినా పెడచెవిన పెడితే ఇంక మనకి వివేకం అనేది ఉన్నట్టు ఎట్లా గుర్తుపట్టాలి?

     బంగ్లాదేశ్ ముస్లిం మెజారిటీ అయ్యుండి కూడా తన దేశంలో తల దాచుకుంటున్న నిస్సహాయులకి టెర్రరిస్టు ముద్ర ఎందుకు వేస్తుంది?వరదల వల్ల ఆర్ధికంగా చితికిపోవడం వల్ల కాందిశీజుల విషయంలో మనస్సు మార్చుకున్నదనే విశ్లేషణ పూర్తి నిజం కాకపోవచ్చు,అలా చెప్పుకోవడం తప్పు కానప్పుడు పనిగట్టుకుని అమాయకులకి టెర్రరిస్టు ముద్ర వెయ్యాల్సిన అవసరం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లేదు, అదీ మతపరమైన సానుకూలత ఉన్నవారి మీద అంత అన్యాయపు ముద్ర ఎవరు వేస్తారు!ఇంక దేశం బయట జరుగుతున్న గందరగోళాన్ని మర్చిపోయి బర్మాలో ఏమి జరుగుతున్నది, ethnic cleansing అని చెప్తున్న వ్యవహారం బర్మా సైన్యమూ ప్రభుత్వమూ జరిపిస్తున్నవా అని నిజానిజాలు తెలుసుకోవాలని బర్మాలోకి తొంగిచూస్తే అక్కడా గందరగోళమే కనిపిస్తున్నది!

     అంతర్జాతీయ మీడియా వాళ్ళూ పౌరహక్కుల వాళ్ళూ ఆరోపిస్తున్నటు ప్లాన్ ప్రకారం జాతి నిర్మూలన కార్యక్రమం జరుగుతున్న సాక్ష్యాలు కనబడటం లేదు గానీ బర్మా సైనిక ప్రభుత్వం నేరస్థుడిగా ముద్ర వెయ్యటానికి పనికొచ్చే తప్పుల్ని చేస్తున్నట్టు మాత్రం మనం అర్ధం చేసుకోవచ్చు.అయితే,ఆ ముద్ర వేసి అల్లరి చెయ్యటానికే ప్లాన్ వేసుకుని వస్తున్నవాళ్ళు రానిస్తే అందుకు పనికొచ్చే సాక్ష్యాలనే ఏరుకుంటారు గానీ నిష్పక్షపాతమైన నివేదికలు ఇస్తారని గ్యారంటీ ఏమిటి?అటు సైన్యమూ ఇటు సూక్యీ కూడా తమ దేశాన్ని అల్లరి పెట్టుకోవటానికి ఇష్టపడకపోవటం సహజమే కదా!

     సూక్యీ తండ్రి హత్యని అవకాశం చేసుకుని Ne Win అధికారం చెలాయించటం మొదలైన దగ్గిర్నుంచి ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న సూక్యీ ఇవ్వాళ అదే సైన్యంతో కలిసి అధికారం పంచుకుని రోహింగ్యాల తిరుగుబాటుని అణిచివెయడంలో ఎందుకు సహకరిస్తున్నది?ఈ మెలిక అర్ధమయితే బర్మా సమస్య పూర్తిగా అర్ధమయినట్టే!2015 ఆగస్టు నుంచి అంతమంది దేశం వదిలి పారిపోవడం హఠాత్తుగా జరుగుతున్నది కాదు, దాడులు ఏకపక్షమైనవీ కావు.ఆరకాన్ రోహింగ్యా రక్షణ సమితికి చెందినవారు 2015 ఆగష్టు 25న పోలీసు చెక్ పోష్టుల మీదా ఆర్మీ క్యాంపుల మీదా దాడి చేసి 12 మందిని చంపారు.అదే మొదటి దాడి కాదు, ఆఖరుదీ కాదు - అంతకు ముందు నుంచీ జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.కానీ వాటికి ప్రతిస్పందిస్తూ బౌధమతస్థులు గాంధీ నేతృత్వంలో ఉన్న భారతీయ హిందువుల్లా కాకుండా మల్లెపువుతో నువ్వొకటి కొడితే తలుపుచెక్కతో నేనొకటి కొడతానన్నటు జవాబు చెప్పేసరికి మంటెత్తిన వాళ్ళు దేశాలు దాటి ఇలా వస్తున్నారు!

     క్రీ.శ 1948లో బర్మా ఐంగ్లీషువాళ్ల నుంచి స్వతంత్రం తెచ్చుకున్న నాటినుంచీ అరకాన్ రోహింగ్యాలకి ఎదురవుతున్న సమస్యలకి వాళ్ళ మతస్వభావమే కారణం - అందుకు ఎలాంటి సందేహమూ అక్కరలేదు!సాక్ష్యాలు లేకుండా నేను అంత దుర్మార్గమైన నిర్ణయానికి రాను - Kyaw Hsan Hlaing అనే రఖైన్ ప్రాంతపు రోహింగ్యా సానుభూతి పరుడు బౌద్ధమతస్థుడే.తను స్థాపించిన Peace and Development Initiative అనే సంస్థకి executive director హోదాలో రోహంగ్యా ముస్లిముల తరపున పోరాడుతూ ప్రభుత్వం నుంచి ఎదురయ్యే నిషేధాలకి గురవుతున్న వ్యక్తి.అయిదు సంవత్సరాల జైలు శిక్షని కూడా అనుభవించాడు.అతను ప్రభుత్వం రోహింగ్యాలకు Ne Win కాలం నుంచీ అన్యాయం చేస్తున్నదనే చెబుతున్నాడు.అతను పుట్టుక వల్ల బయటి ప్రాంతపు బర్మీస్ అయితే రఖైన్ ప్రాంతంలోని బౌద్ధమతస్థుల కుటుంబంలోకి పెంపకానికి వచ్చి ఇక్కదే పెరిగినట్టు తెలుస్తున్నది.అరకాన్ రక్షణ సమితి పోలీసుల మీదా సైన్యం మీదా చేసిన దాడుల్ని అవకాశం చేసుకుని తిరుగుబాటుని అణిచెయ్యటానికి చూస్తున్నదని చెబుతున్నాడే గానీ long term well-planned ethnic cleansing గురించి ఏమీ చెప్పలేదు.

     అది గాక ఇతను చెబుతున్న రోహింగ్యాలు ఎదుర్కొంటున్న రెండవ తరగతి పౌరసత్వపు స్థాయి వివక్షని పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులూ ఎదుర్కొంటూ అంతరించిపోతున్నారు కదా - బర్మాలో జరుగుతున్నదానికి జాతి నిర్మూలన అని పేరుపెడితే అక్కడి హిందువులకీ అది వర్తింపజేయాలి, కుదురుతుందా?Hlaing తను చిన్నప్పటి నుంచే రోహింగ్యాల బాధలకి చలించిపోయి వాళ్ళకి సహాయపడుతున్నట్టు చెప్పాడు.అయితే అసలు బౌద్ధులూ ప్రభుత్వమూ మిగిలిన 135 తెగలకీ ఇచ్చిన కనీసపు గుర్తింపుని రోహింగ్యాలకి ఇవ్వకపోవటానికి కారణం ఏమిటని మీరు భావిస్తున్నారు అన్న ప్రశ్నకి అతను చెప్పినది ఇది "There’s a fear, especially among Burma's Buddhist nationalists, of Burma losing its unique Burmese culture,Whether that’s from Muslims coming into the country or influences from places like China, and the rest of the outside world, there’s a real fear that Burma is going to be changed by all of these influences. The Rohinyga are the most obvious examples of this. They’re Muslim and perceived to be from Bangladesh so to many they are the prime example of this foreign cultural and social invasion." - అదీ పరిస్థితి!

     అది నిజమే అనుకోవాలి, బర్మా ప్రభుత్వం మిగిలిన 135 తెగలకీ గుర్తింపు ఇచ్చి రోహింగ్యాలకి నిరాకరించటానికి వాళ్ళు ఇంగ్లీషువాళ్ళ హయాములో బంగ్లాదేశ్ నుంచి తాత్కాలికమైన పనుల కోసం తెచ్చి దించినవాళ్ళు కాబట్టి స్థానికుల కింద గుర్తించలేమనే కారణం చెబుతున్నది.కానీ అసలు ఉద్దేశం పైన చూపించిన లెక్క ప్రకారం జనాభాలో చెప్పుకోదగిన శాతానికి చేరిన రోహింగ్యాలు ఇస్లామిక్ రాజ్యం కింద తప్ప ముస్లిమేతరుల అధికారం కినద్ ఉండలేని ముస్లిం సైకాలజీతో తమ సంస్కృతిని మధ్యసియా దేశాలలో మాదిరి నాశనం చేస్తారని వాళ్ళు భయపడుతున్నారు.ఆంగ్ సాన్ సూక్యీ ఎవరు?ఒక బైద్ధ మహిళ తన చేతులతో తనే తన సంస్కృతిని నాశనం చెయ్యడానికి విదేశీయులకి సహాయం చేస్తుందా?

     ఇవ్వాళ జరుగుతున్నదానికి ethnic cleansing పేరుతో నిన్నటివరకు తమ భుజాల మీద మోసిన సూక్యెని కూడా అల్లరి పెడుతున్నవాళ్ళకి తెలుసో లేదో గానీ అంతకుముందు అరకాన్  రోహింగ్యాలు ethnic cleansing పద్ధతిని హిందువుల మీద ప్రయోగించారు, సఫలీకృతు లయ్యారు, బౌద్ధుల మీద ప్రయోగించితే అది యెదురు తన్నింది - తాడిని దన్నేవాడుంటే వాడి తల దన్నేవాడుంటాడు మరి!వాళ్ళు బౌద్ధుల మీదకి వచ్చేసరికి బౌద్ధులు తెలివి తెచ్చుకుని ఒక బౌద్ధసన్యాసి వెనక నిలబడి దెబ్బకి దెబ్బ తీసి తమని తాము రక్షించుకుంటుంటే అతనికి Terrarist face of buddhism అని పేరు పెట్టి ముఖచిత్రవ్యాసాలు వండి వారుస్తున్నది క్రైస్తవ సామ్రాజ్యవాదపు పెంపుడు కుక్క లాంటి అంతర్జాతీయ మీడియా!నిన్నటి రోజున భారతీయ హిందువులు చెయ్యలేని పనిని ఇవ్వాళ బర్మా బౌద్ధులు నదురూ బెదురూ లేకుండా చేస్తున్నారు - గర్జించు బర్మా!గాండ్రించు బర్మా!

     బర్మా ప్రభుత్వానికి అంతర్జాతీయ మెడియా కుక్కల గోలని పట్టించుకోకుండా తన కళ్ళముందున్న రోహింగ్యా సమస్యని పరిష్కరించటానికి ఉన్నవి రెండే రెండు దారులు - ఒకటి ఇప్పటికే జనాభ అపరమైన సానుకూలతకి అంతర్జాతీయ సమాజపు సహాయం కూడా ఉండటం వల్ల అరకాన్ రక్షణ సమితి వెనక్కి తగ్గని పరిస్థితి ఉంటే వాళ్ళకి స్వతంత్రదేశాన్ని ప్రకటించెయ్యటం.దానివల్ల తాత్కాలికంగా గొడవలు సద్దు మణుగుతాయి గానీ ఇచ్చిన తెల్లారి నుంచి బర్మా,అరకాన్ దేశాలు భారత్,పాకిస్తాన్ దేశాల మాదిరి తయారవుతాయి.రెండవది, అసలు సమస్య అయిన రోహింగ్యాలకి గుర్తింపు ఇవ్వడంలో ఔదార్యం చూపించటం.కానీ, రోహింగ్యాలకి గుర్తింపు ఇద్దామంటే మధ్యాసియా వరకు తొంగి చూట్టమెందుకు, పొరుగున ఉన్న బంగ్లాదేశ్ అనుభవాన్ని చూసినా సంస్కృతీ విధ్వంసం తప్పనిసరి అని తెలిసిపోతున్నది గాబట్టి బౌద్ధ సన్యాసులు ఒప్పుకోరు - ఇక్కడ కూడా పిచ్చి కురితే గానీ పెళ్ళి కుదరదు,పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదు అన్న పీటముడి తయారైంది!

     ఈ పీటముడిని విప్పాల్సిన రోహింగ్యా ముస్లినుల ముందు ఉన్నవి కూడా రెండు దారులే - ఒకటి బర్మా ప్రభుత్వం తనంతట తను స్వతంత్రదేశమూ పౌరసత్వమూ ఇవ్వదని తేలిపోయింది కాబట్టి మరింత మొండికెత్తి స్వతంత్రం ప్రకటించుకోవటం.అయితే జిన్నా పాకిస్తానుకి చేసినట్టు కాకుండా కొత్త దేశాన్ని గౌరవప్రదమైన పద్ధతిలో నిలబెట్టి అభివృద్ధి పధంలో నడిపించగలిగిన రాజనీతిజ్ఞుడు వాళ్ళలో ఉన్నప్పుడే ఆ ప్రయత్నం ఫలిస్తుంది - ప్రస్తుతానికి లేరు కాబట్టి ఇప్పుడు అటువైపు నడిస్తే పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టు అవుతుంది!రెండవ దారి ముస్లిం సైకాలజీ నుంచి బయటపడి బర్మా బౌద్ధుల నమ్మకాన్ని సంపాదించి గౌరవప్రదమైన పౌరసత్వాన్ని సాధించుకోవటం - దానికి అహంకారం అడ్డొస్తే అనంతకాలం వరకు దేశాలు పట్టి తిరుగుతూ ఉండాల్సిందే!

BBC under fire on Rohingyas అనే అంతర్జాలపు వ్యాసం దగిర జరుగుతున్న చర్చలో రోహింగ్యాల గురించీ,వారి నిజమైన సమస్యల గురించీ,రోహింగ్యాల ఉద్యమం యొక్క నిజాయితెని గురించీ ప్రపంచ స్థాయి మేధావుల కన్న "Ye William" అనే వ్యక్తి చేసిన విశ్లేషణ చాలా బాగుంది:

Ye William
4 NOVEMBER 2011 AT 3:44 PM
I’m truly amazed by how these pro-rohingya and journalists painting the whole rohingya issue. Neo-Fascist ? Racist ? Potential Genocide ?

Seriously I myself is a Myanmar born Chinese and have a lot of Bamar(burman), Indian and other Myanmar ethnic friends (shan, kayin, kachin, rakkine, mon). Different religious believes: buddhist, christian, muslims and hindus .. all sorts. We debate, argue about races, traditions and religions (have to admit sometimes even insult each other) but hatred? NO. We lived/grew up harmoniously …

Lets face it. With over 87% of population is Buddhists, Myanmar culture/customs are mainly based on Buddhist believes and teachings. Its all about love and respect. These pro-rohingya articles been “selectively highlighting” racist and hatred comments from facebook campaign and trying to make it look like whole rakkine and bamar are the bad guys. I’m not taking anyone’s side here. Of course there are a few immature, irresponsible people, who loves to discriminate and insult other race/religion. But these people do not represent the whole campaign. I’d like to ask how many percentages out of all the comments? And yes, there is no option to click dislike on facebook comment. Don’t forget Myanmar is a few months old democratic nation and most of the people don’t even know how wrong it is to discriminate on skin color, believes, race and sexual orientation. Even centuries old democratic nations still have discriminations, you can’t blame the whole campaign for a few bad eggs.

I’m not anti-rohingya. But after following both sides news and articles, I personally doubt the true intentions behind “rohingyas movement”, i.e. “to be accepted as one of native Myanmar Ethic group” and I’m oppose to this. I’m not against granting citizenship to “some” of these people as they have been living in Myanmar for generations like me. But as Myanmar citizen, I do not welcome influx of any foreigners illegally and not living harmoniously.

This leads to the topic of living harmoniously. If you move to another country you have to be able to accept and regard their culture and norms. There is a saying in burmese “Guest must not insult the host”. The historical facts pointed out that there had been many occasions where these “rohingyas” committed Genocides, Targeted Rapes and Religious insults and attacks against Rakkines. And I myself surprisingly found some websites purely dedicated to such things. These are an act of terrorism.

Its quite to the contrary to what many of foreign journalists trying to make the whole situation look like. There’s never been a Single genocide or Targeted Rape against “Rohingyas”, that’s the fact! They’ve been frowned upon? Yes! Religious Insults? Some responded it, only when they provoked or attack on Buddhism.

Those illegal immigrants were deported just like every other country in the world. You can’t single handedly blame Myanmar for this, even Muslim countries like Malaysia and Indonesia cannot accept them as refugees anymore. We’ve done enough taking them in as refugees. We have our own issues.

I’m sure there are many good “rohingyas” but the whole “Pro-Rohingya Campaign” smells fishy and I’m against it. And as a democratic nation, WE Myanmar nationals have the right to decide whether they have to right to become native race or not. After all the very foundation of the democracy is majority rules!

అక్కడే రోహింగ్యాలని సమర్ధిస్తూ Dira  అనే ఒక ముస్లిం వేసిన కామెంట్ ఇది:

Dira
22 DECEMBER 2014 AT 6:25 AM
They’re not illegal immigrants, they have been there for generations.

When there’s worship of Allah or God, there’s wealth and oil, look at all the oil rich countries, its all mostly Muslim countries, its being blessed by God, that even other countries are out to invade it greedily to rob its wealth. Saudi Arabia is world’s number one oil producing country in this world and its the birthplace of Islam. In contrast with the evil dead man worshipping countries aka Buddhism, nothing just plain evil, jealousy hatred and murderous. 

Prosperity comes with peace, love, harmony and kindness, look at your country, its no better than the toilet!

Maulana Wahiduddin Khan, Islamic Scholar, Peace Activist and Padma Bhushan Awardee:
     From the ninth century onwards, Arab and other traders have visited the Rakhine state, formerly Arakan, on the western coast of Burma (Myanmar), and in the early days, a group of them settled there. As a result of interaction with the local population, Islam gradually spread, until a large part of the Rakhine state became Muslim. For centuries, the Muslims of Arakan lived peacefully with the rest of Burma and had no separatist tendencies. However, when East Pakistan was formed in 1947, certain emotional Muslim leaders tried to make a separate Muslim state out of the region where the Rohingya people lived. They described their efforts as ‘self-determination’. This movement picked up pace and many extremist Muslims took an active part in it. The Myanmar central government saw these actions as revolt, as in essence, it was a movement for separation from Myanmar. Prior to the insurgency, Rohingya Muslims had lived peacefully alongside the other people of Myanmar. But emotional speeches made by separatist leaders’ kindled separatism in the Rohingya. To curb their activities, the Myanmar government took tough action and stern measures against them, which, according to Rohingya leaders, were an act of ‘oppression’. The government’s response was designed to bring discipline to their country. In 1971, when Bangladesh was formed, it gave a kind of political boost to the Rohingya leaders, who further intensified their separatist activities, due to which the Myanmar government reacted more stringently than before. This is the story of the Rohingya Muslims in brief.

     When I was in Lucknow — perhaps in 1966 — one day, a Muslim scholar came to me and said he was going to Burma, and asked if I would accompany him. When I asked why, he replied that a movement for the formation of a Muslim state was going on in Myanmar and that we, too, should lend our full support to it. I strongly disagreed with his suggestion. I explained to him that people who thought like him might be trying to form a state in the name of Islam, but that such an act would only lead to strife. I told him that I disapproved of their method of proceeding, as a movement that took shape in such a manner was not truly Islamic, and could only lead to conflict and dispute. I made it clear that I could not endorse such a cause. He became angry and left. Since 1966, my opinion on the Rohingyas is only one and that is: The case of the Rohingya Muslims is not one of ‘oppression’, but rather, it is the outcome of ill-judged political activities instigated by unwise leaders. If the whole picture were to be seen, one would arrive at the conclusion that the Rohingya Muslims are not victims of oppression, but are rather paying the price for their own unrealistic actions carried out under the influence of misguided leaders. Such a separatist movement would be unacceptable to any country, even if it were given the euphemistic name of ‘self-determinism’. The solution to the problem of the Rohingya Muslims is only one — that is, they must disavow their insurgency and militant activities. They should make it known that they are a larger part of the Myanmar nation. They should rid their hearts of separatist tendencies. I am sure that the Myanmar government would then accept them, and the whole issue would be peacefully resolved.
       -

     మూడు కాలాలనీ ముడివేసి ముందుకీ వెనక్కీ జరిపి చూడగలిగిన ఆర్యరుషులు ప్రసాదించిన జ్ఞానం నాకు చెబుతున్నది ఏమిటంటే కాలం కూడా ఈ రోజున రోహింగ్యా ముస్లిములు తీసుకోబొయే నిర్ణయంతో వారు నడిచే భవిష్యత్తునే మొత్తం ముస్లిం ప్రపంచానికి ఇవ్వడానికి ఎదురు చూస్తున్న ప్రపంచ చరిత్రని మలుపు తిప్పే వర్తమానంలో మనం ఉన్నామని!వాళ్ళు గనక తెలితక్కువ నిర్ణయం తీసుకుని అంతమైపోతే 1400 సంవత్సరాల మతం అంతమైపోవటానికి పడే మొదటి దెబ్బ కూడా అదే అవుతుందనేది వ్యాసపరాశరాది షిర్డినాధ పర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్న తిరుగులేని గతితార్కికచారిత్రకభౌతిక సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

Friday 10 November 2017

జ్ఞానము గొప్పదా?భక్తి గొప్పదా?జ్ఞానము లేని భక్తి ఉన్నదా!భక్తి లేని జ్ఞానము ఉన్నదా!

KSC బతుకు బట్టబయలు చేసి సాక్ష్యం నోరు మూయించాక కురుక్షేత్రంలో గెలిచిన పాండవుల లాగ తయారైంది నా పరిస్థితి - ఏమి గెలుపు అది?నిజానికి ముఖ్యకధలో ఒక భాగం కాకపోవడం వల్ల ఇంతకాలం చదవలేదు గానీ భభ్రువాహనుడు, బర్బరీకుడు మరి కొందరి గురించిన కధల్ని చదివితే వాళ్ళు గనక పాండవుల పక్షాన యుద్ధానికి వస్తే గెలుపు మరింత సులభమై ఉండేదని అనిపిస్తుంది.యుద్ధంలో పాండవుల పక్షాన చేరడానికి వాళ్ళు వస్తున్నారని తెలిసి విశ్వప్రయత్నం చేసి వాళ్ళని రానివ్వకుండా చేశాడు - ఎందుకు?

భగవాన్ శ్రీకృష్ణూడే వాళ్ళ పక్షాన ఉన్నప్పుడు అనాయాసంగా రావలసిన గెలుపు చచ్చీ చెడి శాయంగల విన్నపములై అన్నట్టు వీళ్ళు కూడా "తాతా,నువ్వెట్లా చస్తావో చెప్పు" అని అడిగి భీష్ముణ్ణీ,"అశ్వద్ధామ హతః కుంజరః" అని అబద్ధమాడి ద్రోణుణ్ణీ,రదహం దిగి నిరాయుధుడై నిలబబ్డిన కర్ణుణ్ణీ,తొడలు విరగ్గొట్టి రారాజునీ చంపాల్సి వచ్చింది - గెలిచామనే ఆనందం లేని గెలుపూ ఒక గెలుపేనా?

వీటికి జవాబులు తెలియాలంటే చాలా విషయాలు తెలియాలి.వాటికింజ్వాబులు తర్వాత చెప్తాను గానీ ఇవ్వాళ నా పరిస్థితికీ పాందవుల దుస్థితికీ సంబంధం చెప్తాను.నేను గానీ సాక్ష్యం మ్యాగజైను దగ్గిర వాదించినవాళ్ళు గానీ ఆ చెత్తన్నర చెత్త వ్యసాల పట్ల అంత మూర్ఖంగా రియాక్ట వ్వాల్సింది కాదు,అయినా రియాక్ట అయ్యాము అంటే మనలోని అజ్ఞానమే కారణం!

హిందువుల మీద జరుగుతున్న అన్ని దాడులకీ మూలం హిందువులాలో ఐకయత్ లేకపోవడమే కార్ణం,ఆధ్యాత్మీకపరమైన ఐక్యత లేకుండా రాక్జకీఅయ్పరమైన ఐకయ్త రాదు,వచ్చినా ఎక్కువకాలం నిలబ్డదు.కమలహాసన్ "హిందువులు కూడా మనదబలం చూపిస్తున్నారు,ఇవ్వాళ హిందూ టెరరిస్టు ఎక్కద ఉన్నాడు గద్దించి అడిగే పరిస్థితి లేదు" అని అంటే "అతన్ని చంపెయ్యాలి" అని అంటున్నవాళ్ళకి మెదడు సరిగ్గా పనిచేస్తున్నదా?హిందువులు అనే ఈ గుర్తింపు దేనివల్ల వచ్చింది?ఆధ్యాత్మీక్పరమైన ఐకయత్ లేకుండా హిందువుల్ని కేవలం రాజకీయంగా ఏకం చేద్ద్దామనే వికృత ప్రయోగమే భాజపా తరహా హిందూత్వం!

వాళు 2 సీట్ల నుంచి 200 సీట్లకి ఎగబాకింది రామాలయ నిర్మాణం కోసం నిజాయితీగా పనిచేస్తారని హిందువులు నమ్మడమే కార్ణం!మరి,ఇవ్వాళ దుర్నిరీక్ష్యమైన అధికార్మ్ చేతులో ఉంచుక్ని కూడా ఆ వూఅసె ఎత్తడం లేదు,ఎందుకని?డేరాబాబా అరెస్టు సమయంలో జరిగిన ఆందోళన వెంక ఉన్న అర్ధం ఏమిటి?హిందువులు ఇవ్వాళ ఉన్న పరిస్థితుల్లో భాజపాయే కాదు హిందువుల్ని రాజకీయంగా ఒక్క తాటి మీద నిలబెట్టడం భగవాన్ శ్రీకృష్ణుడికి కూడా సాధ్యం కాదు!

ఆధ్యాత్మికంగా ఐక్యం చేస్తే సరిపోతుంది కదా,దీనికింత మల్లాగుల్లాలు పదటం దేనికి అనటానికి వీల్లేదు!హిందువుల మతనిర్మితి చాలా పెద్దది. అనేకమంది మేధావులు ఎన్నో తరాల పాటు తమ అనుభవసారం కలిపి తీర్చిదిద్దిన సువిశాలమైన సౌధం - ఎక్కడైనా ఉండటానికి తగినంత చోటు ఉన్నప్పుడు అందరూ ఒక్క గదిలోనే సర్దుకుపోవడం దేనికి?ఆధ్యాత్మికంగా ఐక్యం చేస్తే సరిపోతుంది కదా,దీనికింత మల్లాగుల్లాలు పదటం దేనికి అనటానికి వీల్లేదు!

ఇక్కడి వరకు రాశాక ఆలోచనల సూత్రం తెగింది,నేను పోష్టులు రాసే పద్ధతి చదరంగపు ఆతలో ఉన్న opening game,middle game,end game అనే మూడు దశలూ అల్లుకుపోయినట్టు ఉంటుంది - ఆ ప్లానులో ఇక్కడ ఏమి చెప్పాలో తోచక ఆగిపోయాను.అయితే,ఒక వ్యక్తి నా బ్లాగు దగ్గిర వేసిన వ్యాఖ్య నాకు మళ్ళె చురుకు పుట్టించింది!


Anonymous9 November 2017 at 17:56
తనతో విభేధించిన
వారిని కూడా దేవుడు
కంటికి రెప్పలా చూసుకొని
రక్షణ కల్పిస్తాడు కదా!
మరి ఆయన భక్తులేమిటి
ఇలా కాల్చి చంపుతున్నారు?
వీళ్ళ చేష్టలకు సిగ్గుపడి
దేవుడు నాస్తిక మతం పుచ్చుకొన్నా
ఆశ్చర్యపడక్కర లేదు.

-బొల్లోజు బాబా

దానికి నేను వేసిన ప్రతివ్యాఖ్య ఇది:
Haribabu Suranenii10 November 2017 at 02:26
@anon
తనతో విభేధించిన
వారిని కూడా దేవుడు
కంటికి రెప్పలా చూసుకొని
రక్షణ కల్పిస్తాడు కదా!

hari.S.babu
ఎవరు చెప్పారు మీకిది?
హిందూ పురానాల ప్రకారం:
దుర్యోధనుణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాడా?
పోనీ పాండవుల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
రావణుణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాడా?
పోనీ రాముణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నాడా?
క్రైస్తవ కధల ప్రకారం:
ఫారోలని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
పోనీ జీసస్ క్రీస్తుని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
ఇస్లామిక్ సాహిత్యం ప్రకారం:
కాఫిర్లని కంటికి రెప్పలా చూసుకున్నాడా?
పోనీ ప్రవక్తని కంటికి రెప్పలా చూసుకున్నాడా?

"Clearly Hindu gurus don't read enough, not even their own scriptures. That's why they go around giving confusing statements to mediocre crowd who are only seeking solace. No wonder most well read youth don't stay with these gurus for long and end up losing trust in their own age-old wisdom. I only see one way ahead for Hindus. Read the scriptures yourself and test them in your own lives. A guru who can stand the test of YOUR renewed understanding is worth listening to. It's harsh but necessary to eliminate mediocrity from Dharma in order to strengthen it against Adharma" - ఇది అమెరికాలో కూర్చుని అన్ని మతాలూ మంచినే చెబుతున్నాయి అని ఒక సాధుజనుడు వెలిబుచ్చిన అభిప్రాయం మీద విన్న వారిలో ఒకరి స్పందన.నేను కూడా అదే అనుకుంటున్నాను.జకీర్ నాయక్ మరియు రవిశంకర్ మధ్య జరిగిన వాదన/చర్చ/పోటీ ఏకపక్షం అయ్యింది,గెలుపోటములతో సంబంధం లేకుండా జకీర్ నాయక్ ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు - ఒక ముస్లిం తన మతాన్ని పొగుడుకోవటానికి మన మతం గురించి తెలుస్య్కున్న మాత్రం కూడా రవిశంకర్ తెలుసుకోలేకపోవటం వల్ల రవిశంకర్ పడిన తడబాటు చాలా స్పష్టంగా ఉంది!

మన గురువులకి బుద్ధి లేదు - అన్ని మతాలూ మంచినే చెబుతుంటే ఈ మతాంతరీకరణలను గురించి బాధపడటం దేనికి?వెళ్ళినవాళ్ళు మంచి మతాల్లోకే వెళ్ళారు గదా అని నిశ్చితగా ఉండగలుగుతున్నామా?మో[ప్లా వూచకోతలో వార్మ్ రోజుల వ్యవధిలో లక్షమంది హిందువ్ల్ని చంపేశారు!1946 ఆగష్టు 14న మొదలుపెట్టి ఓక వారమ్రోజులపాటు ఒక్క కలకత్తా నగారంలోనే ఎంత భీబత్సం చేశారు!వాళ్ళెవరు?ఎక్కణ్ణించి వచ్చారు?క్రీ.శ 7వ శతాబ్దానికి ముందు అరేబియాలోనే పుట్టని మతం వాళ్ళకి అంత పెద్ద స్థాయిలో హందూద్వేషం  ఎట్లా పుట్టించింది?నిన్నటి రోజున జరిగినవే మర్చిపోయి అందరూ మంచివాళ్ళే అంతా మనవాళ్ళే అనుకోవడం ఆత్మవంచనతో కూడుకున్న తెలివితక్కువతనం!మనకి మనం మన వేదాల్లో వసుధైవ కుటుంబ భావన ఉంది అని డప్పు కొట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏమిటి?ఈ మంచిమాటని క్రైస్తవ ఫాదరీలతొనూ ముస్లిం ముల్లాలతోనూ అనిపించి మతమార్పిడులను ఆపగలరా?అసలు మతాంతరీకరణలతో మన మతం సఖ్యాపరంగా బలహీనం కాగూడదంటే ఏం చెయ్యాలి?ఇతర్లకి చెప్పడానికైకైనా మన మతం గురించి తెలుసుకోవాలి కదా!

ఈ ఉద్దేశంతోనే నేను ఒక కొత్త పని మొదలుపెట్టాను.శ్యామలీయం ఈమధ్య నాతో రోజుకి ఓక్ కీర్తన రాయకుండా ఆ రోజుకి భోజనం చెయ్యగూదదని నియమం పెట్టుకుని రాయాలనుకుంటున్నాను అని చెప్పారు.దానితో నాకూ హుషారు పుట్టింది!పురుషోత్తమా యింక పోరాడలేను పోష్టు దగ్గిర "మనకు శ్రద్ధ కుదిరి దైవాన్ని అర్చిస్తేనే ఆయన కరుణిస్తాడని అంటున్నప్పుడు మనలోని అహంకారం వల్ల అసలు శ్రద్ధయే కుదరకపొతే ఇంక ప్రార్ధించడం కూడా కుదరదు కదా - ఈ వైరుద్ధ్యాన్ని ఎట్లా అధిగమించాలి?" అనే కామెంటు వేశాను.దానికి కేవలం రెండు జవాబులు మాత్రమే వచ్చాయి.

UG SriRam29 అక్టోబర్, 2017 12:10 PM
మనలోని అహంకారం వల్ల అసలు శ్రద్ధయే కుదరకపొతే ఇంక ప్రార్ధించడం కూడా కుదరదు కదా

ప్రార్థన అవసరం లేదు. అప్పుడు అహంకారం మీదే పూర్తీగా ఫోకస్ చేయాలి. రెండు పడవల లో కాళ్ళు వేయవలసిన అవసరం లేదు.


DG26 అక్టోబర్, 2017 6:09 PM
హరిబాబు:
శ్రద్ధ కుదిరేదాకా అలా పోరాడుతూ ఉండడమే మనసుతోటి. అదొక వీర పోరాటం - బయట ఎవరికీ తెలియని చెప్పుకోలేని పోరాటం. "హే రామయ్యా నాకేం చెతకాదు; నేను ఇలా తినేసి అలా మంచం ఎక్కేస్తా అన్నీ నువ్వే చూడూ" అంటే "సరే నీకు లేని గోల నాకెందుకూ?" అని ఆయన వేరే చోటు చూసుకుంటాడు. మరి ఈ మనసుని దార్లోకి తెచ్చుకోవడం ఎలా? 

ఆశంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేనతు కౌంతేయా వైరాగ్యేణచ గృహ్యతే

అభ్యాసం చేయక ఎవరికీ ఏదీ ఉత్తినే దొరకదండి. అలా దొరికితే ప్రతీ ఒక్కడూ పరమ బద్ధకస్తుల్లా తయారౌతారు.

మనసు నీ నామమును మరుగవకుండు గాక తనువిది నీ సేవకు తప్పకుండు గాక పొష్టు దగ్గిర "మనకు లక్ష్యాన్ని నిలపడం కోసం ఏర్పాటు చేసుకున్న అర్చామూర్తుల పట్ల మమకారాన్ని పెంచుకోవటం ఆధ్యాత్మికంగా తప్పు కదా!దేవుణ్ణి చూసినవారు ఎవరూ లేరు - ఆ రూపాని మనకు వర్ణించీ చిత్రించీ శిల్పించీ ఇచ్చిన యోగులూ శిల్పులూ కూడా చూసినవారు కాదు,అవి దైవాని గురించిన వారి జ్ఞానానికి ఇచ్చిన రూపం మాత్రమే.జ్ఞానం ద్వారా తెలుసుకోవలసిన విషయంలో రూపానికి ప్రాధాన్యత ఇవ్వటం అనే వైరుధ్యాన్ని ఎట్లా పరిష్కరించాలి?" అనే ప్రశ్న వేశాను.ఇక్కద కొంచెం చర్చ జరిగింది గానీ శ్యామలీయం నుంచి చర్చలవలన పెద్దగా ఉపయోగం ఉండదు. ఇక్కడ బోధయంత పరస్పరం అన్నధోరణి కాక నేనే రైట్ అన్న ధోరణి బ్లాగులోకంలో. అందుచేత చర్చలు చేయను. మీ భావం సమంజసంగానే ఉంది. కాని అదే పరమం కాదు. ఇంద్రియవ్యాపారాలు ఈశ్వరుణ్ణి సంపూర్ణంగా సిధ్ధింపజేసుకోలేవన్నది నిజమే కాని ఇంద్రియవ్యాపారాలకు యోగ్యతానుసారిగా గోచరం కావటం ఈశ్వరునికి అసాధ్యం అన్న ధోరణి సరికాదు. ఈశ్వరుడు అణోరణీయాన్ మహతో మహీయాన్. ఋషులు దర్శించిన విభూతులు వారి ఊహలు మాత్రమే అనుకోనవసరం లేదు. పోనివ్వండి. మీ ఆలోచన మీది తప్పుపట్టటం లేదు. కాని మీ ఆలోచనకు అన్యంగానూ అతిశయించీ ఈశ్వరవిభూతులు ఉండవచ్చును అని సూచించ సాహసిస్తున్నాను. అనే ప్రతిస్పందన వచ్చింది.ఆయన మొదటినుంచీ చర్చలకి వ్యతిరేకి,కానీ గురుశిష్యపరంపార్ ద్వారా ఇంత విస్తృతమిన సాహుఇత్యం పుట్టింది ప్రశ్న-జవాబు నే పద్ధతి అవ్ల్లనే కదా!

భక్తి కుదరాలన్నా జ్ఞానం చాలా అవసరం,డేరా బాబా వెంట పరిగెత్తి అతన్ని అరెస్టు చేస్తే ప్రపంచం తల్లకిందులైపోతుందని అనుకున్నవాళ్ళది జ్ఞానం లేని భక్తి!జరిగిందో లేదో తెలియని కధే అయినా సాక్షాత్తూ తండ్రీయే ఏనుగులతో తొక్కినంచడం దగ్గిర్నుంచి రకరకాల హింసలు పెట్టినా తట్టుకుని నిలబడిన ప్రహ్లాదుడిది జ్ఞానముతో కూడిన భక్తి!తాము అధికారంలోకి వస్తే రామాలయం కదతామని చెప్పి అధికారంలోకి వచ్చాక కొబ్బరిచిప్పలబ్యాచిలా తయారైన బీజేపీ వాళ్లది జ్ఞానము లేని భక్తి!ఆ ఒక్కటీ తీసేస్తే కాంగ్రెసుకీ బీజేపీకీ తేడా ఏమిటి?అవ్వినీతిలోనూ అస్మదీయులకి అడకుండానే అన్నీ దోచిపెట్టి తస్మదీయులకి మొండిచెయ్యి చూపించడంలోనూ కాంగ్రెసులాగానే ఉన్నా ఇంకా బీజేపీకే వోట్లు వేస్తున్న హిందువులది ఏ రకమైన హుందూత్వం?

సాక్ష్యం దగ్గిర 0క హిందూద్వేషి పనిగట్టుకుని మనల్ని త్రెచ్చగొట్టి హిట్లు తెచ్చుకుని డబ్బు చేసుకోవటానికి జరిగిన నీచమైన వ్యవహారం,ఇప్పుడు నేను వేస్తున ప్రశ్నలు మనలో మాన్మ్ చర్చించుకుని మన జ్ఞానం పరిధిని పెంచుకోవడానికి పనికివచ్చేవి.నా ఉద్దేశాన్ని అర్త్ధం చహెసుకుని శ్యామలీయం సడలింపు ఇస్తే మిగిలిన ప్రశ్నలు అక్కడే వేస్తాను.లేదంటే ఇక్కడ వేస్తాను.చర్చ అక్కడ కొనసాగీతే అన్నీ ఒకచోట ఉంటాయి - పుణ్యం పురుషార్దం రెండూ దక్కుతాయి!

అవేవీ నాకు తెలియక అడుగుతున్న ప్రశ్నలు కావు - అది గుర్తుంచుకోండి!

Saturday 4 November 2017

చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనికిరాడు - ఇంతకన్న జగన్ చాలా నయం!

          ఇంకొక్క సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి,చంద్రబాబు చెప్పుకోవడానికి ఏముంది?ఎప్పుడో తవ్వి ఉంచిన కాలవల్లోకి పంపులు పెట్టి నీళ్ళు వదలటం కూడా తన ఘనకార్యమేనా?నిండుసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని కంద్రమంత్రివర్గంలోకి తన పార్టీ నుంచి  నలుగురు మంత్రుల్ని పంపించి కూడా సాధించుకునే చాతుర్యం లేనివాణ్ణి ఏ లెక్కన సమర్ధుడని అనాలి!చట్ట ప్రకారం ఆంధ్రాకి రావలసిన 10 రూపాయలూ ఇమ్మంటుంటే ఆ పదీ అడక్కుండా ఉంటే ఇరవై ఇస్తాననే వెర్రి బాగుల వాడు ఎక్కడయినా ఉన్నాడా?ఆ పదే ఇవ్వలేనివాడు ఈ ఇరవై ఎక్కణ్ణించి తెచ్చి ఇస్తాడనే దౌటు ఎవరికీ రాలేదు - అలా ఎవడన్నా ఇస్తానంటే నమ్మిన పిచ్చిమాలోకం చంద్రబాబూ ఆ చంద్రబాబు మాటలు నమ్మేసి నిమ్మళంగా చోద్యం చూస్తున్న ఆంధ్రా ఎర్రిపప్ప జనాలు కాక ఈ భూమ్మీద ఇంకెవరయినా ఉన్నారా?

          పోనీ పదికి బదులు ఇరవై అని పబ్లీకున చెప్పారు గదా అని లటక్కన పట్టేసుకుని దానికి చట్టబద్ధమయిన రూపం తెచ్చుకుని ఖరారు చేసుకోవాలా అఖ్ఖర్లేదా!ఇస్తామని అన్నదానికీ చట్టబద్ధమయిన రూపం కల్పించకుండా నానుస్తుంటే ఈ అనుభవజ్ఞుడు అన్ని సార్లు ఢిల్లీ యాత్రలు చేసి పీకుతున్న ఘనకార్యం యేమిటి?పార్లమేంటులో కాంగ్రెసోళ్లు ఏ ప్రశ్న వేసినా చాలు "రాష్ట్రానికి హాని చేస్తున్నారు!" అని బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టి మాట్లాడ్డమూ జగన్ ఏదైనా తప్పులు పడితే "జైలు కెళ్ళాల్సిన వాడు!" అనే వంకతో దాటెయ్యడమూ ప్రజలు గమనంచడం లేదని అనుకుంటున్నారు కాబోలు!ఈ అనుభవజ్ఞుడు ప్రపంచమంతా కలయదిరిగి అస్సురుబుస్సురుమని సాధించిన దాన్ని ఇతను అనుభవం లేదని వెక్కిరించే కేసెయార్ కూర్చున్న చోటునుంచి కదలకుండా సాధిస్తున్నాడు - ఎవరు గొప్ప!

          నోరు తెరిస్తే ప్రపంచ స్థాయి రాజధాని అని పేరు పెట్టి బొమ్మలు చూపించడమే తప్ప దాన్ని కట్టడానికి డబ్బులు ఎక్కణ్ణించి తెస్తాడు?చట్టమే పూర్తి రూపంలో అమలు జరగడం లేదు - లోటు బడ్జెట్ పూడ్చనే లేదు,హామీయో ప్యాకేజీయో రాలేదు,MOUలు సాధిస్తే చాలునా?పారిశ్రామిక వేత్తలు నికరమైన పెట్టుబడులు పెట్టడానికి పన్నుల్లో రాయితీలు ఆశిస్తారు - అది కాస్తా హోదా కం ప్యాకేజీ కం డాష్ డాష్ అనే గడ్డివామి చాటున దాక్కుంది!

          విభజన జరిగిన నాలుగేళ్ళ తర్వాత కూడా విభజనలో అన్యాయం జరిగిందనే యేడుపు ఎవడిక్కావాలి?నువ్వు దాన్ని సరిదిద్దుతావా లేదా అనేది చెప్పాలి - దానికి మాత్రం ఇనత్వరకు నికరమైన జవాబు లేదు.అమరావతి పేరుతో ఇప్పటీవార్కు చహెసిన హడావిడి చాలు - ఇన్నిసార్లు డిజఒన్లు మార్చి ఆఖరికి గడ్డివామి కుప్పల్ మాదిరి చవకబారు డిజైన్లు చూపిస్తున్నారు - దీనికోసం సినిమా డైరెక్తరుని పిలవడం ఎంత సిగుచేటు!ఈ తికమకలన్నీ ఎందుకు జరుగుతున్నాయి -  ఎలాంటి రాజధాని కావాలో నీకు క్లారిటీ లేకపోవడం వల్ల కాదా?

          రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతి,అధికారులు మంత్రుల మాటల్ని కూడా ఖాతరు చెయ్యకపోవడం,ముఖ్యమైన పనులు కూడా మందకొడిగ అసాగడం - ఇవన్నీ వేరేవాళ్ళు కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి నోటి నుంచే వస్తున్నాయి - తనో తమ వాళ్ళో ఉప్పందించగా వస్తున్న  పత్రికా కధనాల్లోనూ  బహిరంగ సభ్లలోనూ ఆయనే టముకు వేసుకుంటున్నాడు!

          ఇదేమీ బాగలేదు బాబుగారూ!నాలాంటి వాడిక్కూడా మీకన్నా జగనే నయం అనిపిస్తున్నది - 2019లొ ఫలితం మీరు ఆశించినట్టు రాకపోతే జనాల్ని తిట్టకండి,నవ్వుల పాలవుతారు!రైల్వే బడ్జెట్లలో కొత్త రైళ్ళు కూడా రావటం లేదు,నీతి అయోగ్ బడ్జెట్ కేటాయింపుల్లో మొండి చెయ్యి చూపిస్తున్నది,విభజన బిల్లు పూర్తి రూపంలోకి రాలేదు - నాలుగేళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగి ఏం పీకారు సార్!!ఈ ఆంధ్రాని తీసుకెళ్ళి తెలంగాణలో కలిపేసి కేసీయార్ పాలనలో మీ పాలనలో కన్న ధీమాగా బతుకుతామేమో అనిపిస్తుంటే అది మా తప్పు కాదు సార్ - మీ నిర్వాకమే!!!


ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ కలిస్తే సూపరే సూపర్:-)

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...