Wednesday 8 May 2019

అందరూ యూదుల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు?యూదుల వైపు నుంచి దోషం ఏమీ లేదా!

       భౌతికమైన సాక్ష్యాలతో కూడిన యూదుల చరిత్ర పూర్వ సామాన్య శకం 750 నుంచి మొదలవుతున్నది.తూర్పు ఐరోపా ప్రాచీన కాలపు శిలా లోహ యుగాల తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడుతున్న కాలంలో ఉత్తరాన అస్సీరియన్లూ దక్షిణాన ఈజిప్షియన్లూ ఉన్న ప్రాంతపు స్థానికులైన ఇశ్రాయేలీయులనే యూదులు అంటారు.వీరి ప్రధాన దైవం Yahweh అయినప్పటికీ ఇతర దేవతల్ని కూడా పూజిస్తూ ఉండేవారు.722 BCEలో రాజధాని Samaria అస్సీరియన్లకు స్వాధీనం అయ్యింది.అప్పుడు చాలామంది పారిపోయి JUdah, Jerusalem నగరాలో తల దాచుకున్నారు.అయితే అస్సీరియన్లు కూడా తమ విస్తరణలో భాగంగా వారి వెనకాలే వచ్చారు.ఒక శతాబ్దం తర్వాత బాబిలోనియన్లు ఆక్రమించుకునే వరకు ఈ ప్రాంతం వారి అధీనంలోనే ఉంది.ఇప్పటినుంచి ఈజిప్షియన్లూ బాబిలోనియన్లూ ఒకరిని ఒకరు ఆక్రమించుకుంటూ దేశాల సరిహద్దుల్ని మార్చేసే కార్యక్రమంలో ఎక్కువ శాతం బాబిలోనియన్లదే పైచేయి అవుతూ ఉండేది.జెరూసలేం కూడా శక్తి వంచన లేకుండా పోరాడుతూనే ఉండేది.

         539 BCEలో Achaemenid పర్షియన్ సామ్రాజ్యం బాబిలోన్ నగరాన్ని ఆక్రమించేసింది.ఈ కొత్త రాజు జుడియన్లకి అభయం ఇచ్చి జెరూసలేం నగరానికి తిరిగి వచ్చేలా చేశాడు.అప్పుడు నగరాన్ని తిరిగి నిర్మించుకుంటున్న కాలంలోనే ఇప్పుడు మనం చూస్తున్న యూదు మతానికి పునాదులు పడ్డాయి - వాళ్ళ మతగ్రంధం తోరాను రాసుకున్నదీ సాల్మన్ టెంపుల్ కట్టుకున్నదీ ఇప్పుడేనట!334 BCEలో అలెగ్జాండరు మాసిడోనియా నుంచి బయలుదేరి అప్పటికి తనకి తెలిసిన కొన్ని చిన్న చిన్న దేశాల్ని గెలిచి ప్రపంచాన్ని గెలిచేశానుకుని సంతృప్తిపడి  తిరిగి తన రాజ్యం చేరుకునే ప్రయాణంలో బాబిలోన్ నగరంలో చనిపోయాడు.వారసుడు లేక జనరల్స్ రాజ్యాన్ని పంచున్నారు.వీటిని Hellenic రాజవంశాలు అంటారు.జుడియా ప్రాంతం Ptolemic వంశం కిందకి వచ్చింది.ఒక యూదు సమూహం Alexandria నగరంలో స్థిరపడింది -  తోరా గ్రీకు భాషలోకి అనువదించబడింది.

        సెల్యూసిడ్ రాజ్యం గురించిన ఒక యుద్ధం తర్వాత హెలెనిక్ జ్యూయిష్ సంస్కృతుల మధ్య సామరస్య సంబంధాలు సన్నగిల్లి పొయాయి.దీనినుంచి యూదు జాతిలో పుట్టిన Maccabees అనే ప్రపంచంలోని మొట్టమొదటి తీవ్రవాద ఉగ్రవాద మతవాద సైనిక శక్తి పుట్టి బలం పెంచుకుని 164 BCE కల్లా maccabean revoltతో జెరూసలేముని తన పరిపాలనలోకి తెచ్చేసుకుంది.అంతకు ముందు హెలెనిక్ వర్గాలు ధ్వంసం చేసిన సాలమన్ ఆలయాన్ని తిరిగి కట్టుకున్నారు యూదులు.శతాబ్దం గడిచేసరికి జుడియా ప్రాంతం రోమన్లకి చిక్కడంతో యూదులకి మళ్ళీ పరాధీనత ప్రాప్తించింది.రెండుసార్లు తీవ్రమైన విమోచన ప్రయత్నాలు చేసినప్పటికీ రోమన్లు ఆణిచివేయగలిగారు.చాలామంది యూదులు గలీలీకి పారిపోయారు.మిగిలిన వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు.రోమన్ సామ్రాజ్యం యొక్క అంతమూ క్రైస్తవమతం యొక్క ఆరంభమూ ఒకేసారి జరిగాయి.

          క్రైస్తవం పుట్టుకే చాలా గందరగోళంతో నిండి ఉంటుంది.ఆ మతానికి మూలస్తంభం అయిన జీసస్ క్రీస్తు యూదు జాతీయుడే,అతని జీవిత కాలంలో అతని లక్ష్యం కూడా విశ్వ మానవులకి కొత్త మతాన్ని ప్రవచించడం కాక రోమన్ల మీద యుద్ధం చేసి యూదులకి స్వతంత్రమైన రాజ్యం సాధించి దానికి తను రాజు కావడం - అప్పటికే రెండు సార్లు  రోమన్ల చేతిలో ఓడిపోయి జడిసి ఉన్న యూదులు అతన్ని తోమన్లకి అప్పగించారు.రోమన్ల చేతిలో క్రీస్తు హతుడు కావటంతో ఆజ్ఞాతంగా ఉండటం వల్ల రోమన్ల పతనానికి క్రైస్తవులు కారణం అని చెప్పటం సరైనది కాదు.

     ఆనాటి క్రైస్తవ మతం యొక్క స్వరూపానికీ ఈనాటిక్రైస్తవ మతం యొక్క స్వరూపానికీ ఏమాత్రం పోలిక లేదు.సుమారు మూడో శతాబ్దం అనుకుంటాను, కాన్‌స్టాంటిన్ తనకున్న రాజకీయ కారణాలతో రూపం మార్చినప్పటి నుంచి క్రైస్తవం యొక్క వైభవం ప్రారంభమైంది.అగ్నికి వాయువు తోడైనట్టు కాన్స్‌టాంటిన్ కూడా యూదుద్వేషి కావటంతో ఏసుని రోమన్లకి పట్టివ్వటాన్ని దుర్మార్గం కింద చిత్రించడం వల్ల యూదుల పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టు తయారైంది! అసలైన విచిత్రం ఏమిటంటే క్రైస్తవులు పేరు మాత్రమే ఒకటి తీరులో తేడా ఉందని అనుకోవడానికి వీల్లేకుండా యూదుల దైవాన్నే తమ దైవంగా ఒప్పుకుంటున్నారు,తోరాకి రూపం మార్చి పాత నిబంధన కింద ఉంచేసుకునారు, మతానికి మూలస్తంభం పుట్టింది యూదు జాతిని ఉద్ధరించడానికే - మరి, ఆ మతస్థులకి యూదులు శత్రువులు కావడం ఏంటి, ఖర్మ!

        దీనికి తోడు జీసస్ క్రీస్తు రోమన్ల చేతిలో హతం కావడం తమ గ్రంధంలోని భవిష్యవాణికి విరుద్ధమైనదని వ్యతిరేకించటం కూడా క్తైస్తవులకి కుట్రలా కనపడింది - అణచివేత మొదలైంది!399లో యూదులకీ క్రైస్తవులకీ మధ్యన వివాహాలని నిషేదిస్తూ ఒక చట్టం చేశారు.439లో యూదులు ప్రభుత్వంలోని అధికార స్థానాలకి పోటీ పడకూడదని ఒక చట్టం చేశారు.531లో కోర్టులో యూదులు క్రైస్తవులకి వ్యతిరేక సాక్ష్యాలు చెప్పడాన్ని నిషేధిస్తూ ఒక చట్టం చేశారు.యూదులకి కొమ్ములూ తోకలూ ఉంటాయనీ బలుల పేరుతో తమ పిల్లల్ని చంపేస్తున్నారనీ పుకార్లు లేవదీశారు.ఆఖరికి,యూదుల పట్ల అంటరాని తనం పాటించి ఘెట్టోలనే వెలివాడల్లోకి నెట్టేశారు!

         భూమి హక్కునే కాదు, ఆస్తి హక్కుని కూడా లాగేసుకోవడంతో యూదులు వడ్డీ వ్యాపారానికి పరిమితం కావలసి వచ్చింది - క్రైస్తవం తన మతస్థులకి వడ్డీ వ్యాపారాన్ని నిషేధించడం వల్ల అది ఆనాడు యూదులకి వరమైంది, వాళ్ళు అది తప్ప ఇంకేదీ చెయ్యలేనట్టు అందులో ఆరితేరిపోయి బ్యాంకింగ్ వ్యవస్థను సృష్టించడం ఈనాడు ప్రపంచానికి శాపమయ్యింది!

        క్రిస్టియన్ల ఇహలోక వైభవం  సమస్తానికీ సంపదని సృష్టించగలిగిన యూదులే కారణం అంటే అతిశయోక్తి కాదు.నలుగుర్ని పోగేసి సువార్త కూటములు నిర్వహించడం దగ్గిర్నుంచి కళ్ళు చెదిరే శిల్పకళతో అద్భుతమైన చర్చిల్ని కట్టడంతో పాటు సైన్యాన్ని సమకూర్చుకుని చేసే యుద్ధాల వరకు అంతటా యూదుల విశ్వరూపమే!ఇలా కొంతకాలం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకొంటినమ్మ వాయనం అన్నట్టు గడిచింది - మధ్యే మధ్యే ఆచమనం సమర్పయామి అన్నట్టు అలవాటు చొప్పున తిక్క రేగినప్పుడు వేస్తున్న చెదురు మదురు తిరగమోతలు ఉన్నప్పటికిన్నీ!

      7వ శతాబ్దం వచ్చేసరికి అరేబియా నుంచి ముస్లిముల విజృంభణ మొదలై  వాళ్ళనుంచి తట్టుకోవడానికి యుద్ధాలు మొదలు కావటంతో యూదుల సహాయం క్రైస్తవులకి అవసరం కావడంతో యూదుల వడ్డీ వ్యాపారం వ్యవస్థీకృతమై తొలినాటి బ్యాంకింగ్ వ్యవస్థ ఆవిర్భవించింది.ఈ యుద్ధాల్లో గెలుపు సాధించిన ముస్లిములు కేవలం బహుళదేవపూజకుల్ని మాత్రం నిర్జించి మిగిలిన వాళ్ళని వాళ్ళ మతాలకి వాళ్ళని వదిలివెయ్యటంతో యూదులు ముస్లిములను కూడా తమ వడ్డీ వ్యాపారపు తెలివితో మచ్చిక చేసుకోగలిగారు.

      యూదులనే ఏముంది లెండి వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు  అన్ని కాలాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ చెడ్డవాళ్ళుగానే కనిపిస్తారు - మనకి అవసరమై అప్పుకోసం వెళ్ళినప్పుడు ఆపద్బాంధవుడిలా కనిపించిన మనిషి అప్పు తీర్చమని అడిగినప్పుడు బ్రహ్మరాక్షసుడిలా కనపడటం సహజమే కదా!ఈనాడు పక్కపక్కనే కనిపిస్తున్న వడ్డీ వ్యాపారం, బ్యాంకింగ్ వ్యవస్థల మధ్యన ఉన్న తేడాల్ని చూస్తే యూదులు బ్యాంకింగ్ వ్యవస్థని ఎట్లా సృష్టించారో కొంతవరకు అర్ధం కావచ్చును.మన ఇంటి పక్కనున్న వడ్డీ వ్యాపారి ప్రామిసరీ నోటు రాయడం పూర్తయ్యాక తన అధీనంలో ఉన్న డబ్బు నుంచే కొన్ని నోట్లని మన చేతుల్లో పెడతాడు, కానీ బ్యాంకులు తమ అధీనంలో లేని డబ్బుని మనకి అప్పుగా ఇస్తున్నాయి.వడ్డీ వ్యాపారి ఇతరుల నుంచి డబ్బుని తీసుకుని దాచిపెట్టి తిరిగి కొంత వడ్డీ కలిపి ఇచ్చే బాధ్యత తీసుకోడు, కానీ బ్యాంకులు అలా చేస్తాయి - అందువల్లనే ప్రజలు తమకి ఇచ్చే అప్పుని బ్యాంకు అలా సేకరించిన డబ్బు నుంచి తీసి ఇస్తున్నదని భ్రమ పడుతున్నారు.వడ్డీ వ్యాపారి మనం తన దగ్గిర అప్పుగా తీసుకున్న డబ్బుని ఉత్పాదన రంగంలో పెట్టుబడి పెడితే తన అప్పు అనుకున్న సమయానికి తీర్చగలుగుతామనే దృష్టితో ఆలోచించి సంతోషిస్తాడు,అనుత్పాదక రంగంలో పెట్టుబడి పెడితే తన అప్పును మనం తీర్చలేమని ఆందోళన పడతాడు.కానీ బ్యాంకులు మాత్రం మనం అనుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టి నష్టపోతేనే సంతోషిస్తాయి!

       Freemasonsకి ముందరి రూపమైన Knights Templar బృందమే ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థకి రూపు ఇచ్చి "bond market" అనే ఏర్పాటును కూడా ఒక భాగం చేసి మూర్ఖపు European Nobles మధ్య కలహాలను రగిల్చి వాళ్ళను యుద్ధాలకు పురి కొల్పి యుద్ధరుణాలు ఇచ్చి తమ బానిసల్ని చేసుకుని ఆడించటం మొదలుపెట్టారు. ఒకసారి Crusader Knights Templar ఆశపోతు తనం పెరిగిపోయి Jerusalem నగరంలో యూదు మతస్థులు ఇతరులు కూలగొట్టిన ప్రతిసారీ మళ్ళీ కట్టుకుంటూ వస్తున్న Solomon Temple మీద దాడి చేసి అక్కడ పెద్ద మొత్తంలో పోగైన బంగారపు నిల్వల్నీ ఎన్నెన్నో విలువైన పురాతన వస్తువుల్నీ కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారు - తాము House of Davidకి సంబంధంచినవారు కాబట్టి అది దొంగతనం కాదనీ వారి పూర్వీకుల ఆస్తిని స్వాధీనం చేసుకోవడమనీ సమర్ధించుకున్నారు.

      వాస్తవ ప్రపంచంలో అద్భుత విజయాలను సాధించిన  చారిత్రక వ్యక్తులతో గాక దైవాంశ సంభూతులని మతసాహిత్యం వర్ణించిన కల్పిత పాత్రలతో తమకు వారసత్వాన్ని ఆపాదించుకున్న విపరీత ప్రవృత్తియే వారిని ప్రపంచాధిపత్యం కోసం అమానవీయమైన నీచ కార్యాలను చేయటానికి సైతం వెనుకాడని మనస్తత్వానికి అలవాటు చేసి ఉత్సాహవంతులను చేస్తున్నది! Oligarchs, ఈ దోపిడీ వ్యవస్థ పుట్టిన తర్వాత గడిచిన 2,500 సంవత్సరాల నుంచి  "an elite identifying itself as a master race rules over a degraded mass of slaves or other oppressed victims" అని చెప్తున్న Aristotle యొక్క ఎప్పుడు తల్చుకుంటే అప్పుడు సాంస్కృతిక విభేదాలు,కులమత భేదాలు, ప్రాంతీయ తత్వాలు, భాషా ద్వేషాలు, ఆర్ధిక మాంద్యం, కరువు, రోగాలు, యుద్ధం, తీవ్రవాదం, విధ్వంసం వంటివాటిని సృష్టించి ప్రజల్ని భీతావహుల్ని చేసి చంపటానికి మాత్రమే పనికొచ్చే క్రూరమైన సిద్ధాంతాన్న్ని పాటిస్తున్నారే తప్ప దీనికి భిన్నమైన Plato యొక్క epistemology(theory of knowkedge) అనే సౌమ్యమైన పద్ధతిని చెత్త కింద తిరస్కరించి పారేస్తున్నారు!

          Aristotle బానిసల వ్యవస్థ తప్పనిసరి అని వాదించాడు, కొందరు పుట్టుకతోనే పాలించడానికీ మరికొందరు పుట్టుకతోనే బానిసత్వానికీ విభజించబడ్డారు గనక. విద్యా జ్ఞానమూ తర్కమూ మేధస్సూ శాస్త్రీయతా వంటివి ఆ ఒక్క కుటుంబానికి తప్ప ఇతరులకి అనవసరం అనే పచ్చి నిజాన్ని కూడా నొక్కి చెప్పాడు. Aristotle అనే ఒక వడ్డీ వ్యాపారి తత్వవేత్త వేషం కట్టి ప్రవచించిన దళారీ సిద్ధాంతం మానవ సహజమైన సృజనాత్మకతని చంపేసి oligarchsకి తాము తప్ప ఇతరులు అసలు మనుషులే కాదని నమ్మి తమ బానిసల చేత నమ్మించే స్థాయిలో పొగరుని ఎక్కించింది!

            1684లో House of Orangeకి సంబంధించిన King William III ఇదివరకు the City of London చేత స్థాపించబడిన Bank of England అనే ప్రభుత్వ బ్యాంకును, అంటే England యొక్క ఆస్తిని ఒక international bankers బృందం చేతికి అప్పగించాడు. Vatican City వలెనే, the City of London కూడా సామాన్యులకు వర్తించే legal constraints బెడద లేని ఒక సొంత రాజ్యాంగం ఉన్న 100% స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అక్కడ కొలువు దీరిన international bankersకి మన పురాణ కధలోని హిరణ్యకశిపుడు సాధించి, కొంతకాలం పాటు సాగించి స్తంభజుని విజృంభణతో అంతమైపోవడానికి కారణమైన త్రిలోకాధిపత్యం అనే లక్ష్యాన్ని పోలిన ప్రపంచ ప్రభుత్వం అనే ఆర్ధిక స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అవకాశం కల్పించడం కోసమే బ్రిటిష్ ప్రభువు ఈ ఏర్పాటు చేశాడు.

           1744 CEలో మొదటి తరం హిరణ్యకశిపుడు dynasty founder Mayer Amshel Rothschild (1744-1812) పుట్టాడు! వీళ్ళ కుటుంబం యొక్క చరిత్ర 1577 నాటి Izaak Elchanan Rothschild అనే అతని కాలం నుంచీ ప్రముఖమైనదే!Rothschild అనే ఇంటి పేరు zum rothen Schild (with the old spelling "th") అనే జర్మన్ పదం నుంచి వచ్చింది - "with the red shield" అని అర్ధం.అప్పటి సంప్రదాయం ప్రకారం ఇళ్ళని డోర్ నంబర్ చూసి కాక అక్కడ చెక్కిన రంగు రంగుల డిజైన్లని బట్టి గుర్తు పట్టేవారు.Rothschild అంటే Yiddish భాషలో "Red Coat" అని అర్ధం.అతని మనమల తరమైన 1664లో ఇల్లు మారుతున్నప్పుడు వాళ్ళు దీన్నే ఇంటి పేరు కింద ఖాయం చేసుకున్నారు - అప్పుడు మారిన కొత్త ఇల్లే ఎన్నెన్నో వ్యాపార వ్యూహాలతో చరిత్రను  తమ ఇష్టం వచ్చినట్టు నడిపించగలిగిన కొన్ని తరాల మృత్యు బేహారుల శరీరాలకి రక్షణ కల్పించింది, కల్పిస్తున్నది, కల్పిస్తుంది!

         Amschel తండ్రికి goods-trading, currency exchange వ్యాపారాలు ఉండేవి. Prince of Hesseకి అతను వ్యక్తిగత నాణేల సప్లైదారుడు.దగ్గరి బంధువుల సహాయంతో Amshel Rothschild అప్పటికే బ్యాంకింగ్ రంగంలో పేరున్న Hanover లోని Simon Wolf Oppenheimer Banking Firmకి వ్యవస్థాపకుడైన Samuel Oppenheimer మనుమడు Jacob Wolf Oppenheimer దగ్గిర apprenticeship మొదలు పెట్టాడు. 1757 నుంచి Jacob శిక్షణలో foreign trade, currency exchange వంటి కీలకమైన విషయాలలో మంచి అవగాహన కలిగించుకుని 1763లో అన్నకి సహాయం చెయ్యటానికి Frankfurt నగరానికి వచ్చాడు. నాణేల వ్యాపారం మొదలుపెట్టి తండ్రిని ప్రోత్సహించిన Wilhelm of Hesse ప్రాపకం  సంపాదించాడు - త్వరలోనే రాజైన Wilhelm IXకి నమ్మకస్తుడైన బ్యాంకరు కావడంతో ఎదుగుదల మరింత వేగం పుంజుకుంది! సమయానికి వచ్చి పడిన French Revolution హడావిడిలో పారిస్ నుంచి పారిపోయి వచ్చిన కులీన కుటుంబాల వారికి లండన్ నుంచి నిధుల బదలాయింపుతో నక్కని తొక్కి వచ్చినట్టు వ్యాపారం పదింతలు పెరిగింది! 

         Wilhelm తన శత్రువైన Prussiaకి సాయం చేస్తున్నందుకు Napoleon కోపగించుకుని 1806లో  Hesse మీద యుద్ధానికి వచ్చాడు. Landgrave భయపడి Holstein వెళ్ళి తల దాచుకున్నాడు - ప్రవాసంలో ఉన్న Wilhelm యొక్క లావాదేవీలను Rothschild చక్కబెడుతూ తన ఆర్జనకి లోటు లేకుండా చూసుకున్నాడు.యుద్ధ సమయంలోనూ ఇతర సమయాల్లోనూ సరుకుల రవాణాకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ Napoleon దగ్గిర నుంచి కూడా ఆదాయం కిట్టించుకున్నాడు!

     యుద్ధాలని సృష్టించటానికి వీళ్ళు చేసే గారడీ చాలా నిక్కచ్చి లెక్కలతో కూడిన చిక్కురొక్కురు మలుపులతో నిండిన వైకుంఠపాళి ఆటలా తెలుసుకుంటున్నవాళ్ళకే సంభ్రమాశ్చర్యానందవిషాదక్రోధనిర్వేదాలను ప్రతి సన్నివేశంలోనూ కలిగించేటంత గొప్ప నవరసాత్మకమైన దృశ్యకావ్యంలా గోచరిస్తుంది! మొదట ప్రభువుల స్థానంలో ఉన్న తమ అవసరం కోసం ఇదివరకే అక్కడ నిలబెట్టిన పావుల అహంకారమమకారవ్యామోహాదులనే మెట్ల మీద వాక్యకోవిదుల వలె యుద్దవీణాతంత్రులను కొనగోట మీటుతూ వారు ప్రజల ముందు నిలబడి కలహం తప్ప్పనిసరి అని ప్రజలను ఒప్పించి సమరశంఖం పూరించేలా చేస్తారు!   ఒకసారి రణభేరి మ్రోగాక కొందరు తెలివైనవాళ్ళు యుద్ధాన్ని నివారించటానికి ప్రయత్నిస్తే వారికి ప్రజాద్రోహుల ముద్ర వేసి చెఱసాలకు తరలించడానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యే ఉంటాయి!యుద్ధం మొదలయ్యాక తమ గోదాముల్లో అమ్ముడు పోకుండా పడి ఉన్న పాత సరుకులతో సహా అన్నింటినీ బైటికి తీసి రాజే కింకరుడవటం వల్ల పోటీదారులు లేని అవకాశాన్ని వినియోగించుకుని రూపాయి సరుకుని వంద రూపాయలకి అమ్మి లాభసాగర తరంగాల మీద తేలియాడుతూ ఉంటారు!యుద్ధం ఎంత కాలం కొనసాగాలి,ఎవరు ఓడిపోవాలి,ఎవరు గెలవాలి అనేవి కూడా ముందే నిర్ణయించుకుని ఉంటారు కాబట్టి వారికి సంతృప్తి కలిగిన తర్వాత యుద్ధ విరమణ ప్రకటిస్తారు!అప్పుడు రెండు వైపులా యుద్ధానంతర పునరావాస పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయి - ఇప్పుడు ద్వితీయ శ్రేణి మృత్యుబేహారులు రంగంలోకి దిగి తమ లాభకండూతిని సంతృప్తి పరుచుకుంటారు!ఏ రెండు కల్పిత కధలూ ఒక్కలా ఉండవు గానీ అన్ని యుద్ధాలూ ఒక్కలానే ఉంటాయి - ఇలాగే మొదలవుతాయి, నడుస్తాయి, ఆగుతాయి!

1      815 CEలో Rothschilds నడిపిస్తున్న Barings Bank చైనావాళ్ళ నల్లమందు వ్యాపారాన్నీ ఆఫ్రికన్ బానిసల వ్యాపారాన్నీ తన అధీనం లోకి తెచ్చుకుంది.Prussian War, the Crimean War అనే రెండు లాభసాటి యుద్ధాలకి finance చేసింది.బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచివాళ్ళ నుంచి సూయజ్ కెనాల్ స్వాధీనం చేసుకోవటానికి సహాయపడింది. సుమారు 19వ శతాబ్దపు తొలినాళ్ళలో Pope అప్పు కోసం Rothschilds ముంగిట వాలాడు.అప్పటి నుంచి Vatican ఆర్ధిక వ్యవహారాలను కూడా తనే చూడటం మొదలుపెట్టారు. 1823 నుంచి అధికారికమైన గుర్తింపు పత్రం తీసుకుని worldwide Catholic Church యొక్క అన్ని లావాదేవీలను Rothschilds పర్యవేక్షించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం financial business రంగంలో Catholic Church వాటా చాలా చాలా చాలా ఎక్కువ!

        "debt-based monetary system అనేది econimicsని control చెయ్యటానికి ఉపయోగిస్తున్న పద్ధతి, డబ్బు చేతులు మారుతున్న ప్రతిచోట credit అనేది capitalకి ప్రత్యామ్నాయం కావడం వల్ల ప్రభుత్వాలు సైతం దాని పరిధిలోకి వచ్చేశాయి. రాజకీయ నాయకులు కూడా కొనగలిగే,అమ్మగలిగే,ఎన్నుకోబడే,తొలగించబడే,అవసరమైనప్పుడు చంపబడే పనిముట్ల కింద మారిపోయారు. Global Monetary System అనేది ప్రపంచంలోని అతి కొద్ది మంది అత్యంత ధనవంతుల కోసం పనిచేసే central banks యాజమాన్యం చేత అల్లబడిన చిక్కురొక్కురు అల్లిక - దాని పరిధి నుంచి తప్పుకోవడం అసాధ్యం!" - Andrew Gavin Marshall, Global Research.

       Freidrich Hegel(1770-1831) సమాజం యొక్క చలనం గురించి కొన్ని విషయాలను పరిశీలించి కొన్ని విశ్లేషణలను చేసి కొన్ని సూత్రీకరణలు చేస్తూ గతి తార్కిక భావ వాదం అనే సిద్ధాంతం చెప్పాడు.దీని ప్రకారం మానవాళి యొక్క పురోగమనం "thesis", "antithesis" అనే ద్వంద్వాలు సంఘర్షించుకుని వాటి మేలు కలయిక అనిపించే "synthesis" పుట్టుకొస్తూ నడుస్తున్నదని చెప్పాడు.ఇతన్ని sponsor చేసిన Rothschild Business Roundtable వారికి ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది!

        అదేమిటంటే, capitalism  అనే thesisకి తామే communism అనే antithesisని సృష్టించితే ఈ రెంటి సంఘర్షణ వల్ల తాము కోరుకుంటున్న New World Order ఆవిర్భవిస్తుందని అంచనా కట్టారు!పేరు గంభీరంగానే ఉంది గానీ దీని తీరు monopoly capitalism మాత్రమే!అప్పుడున్న liberal capitalist econimy అనే thesis నుంచి మొదట Prolitariat Dictatorship అనే antithesisని ఫెయిలవుతుందని తెలిసే సృష్టించారు, దానంతటది ఫెయిలయ్యిందో మరి చరిత్ర గమనాన్ని వేగవంతం చెయ్యడానికి వారే ఫెయిల్ చేశారో తెలియదు గానీ - అది ఫెయిల్ కాగానే restricted capitalist economy అనే synthesని కూడా ఉనికిలోకి తీసుకొచ్చారు!

        ఉలిక్కి పడకండి - మనమిప్పుడు New World Order యొక్క మొదటి దశలోనే ఉన్నాం, రెండవ దశలోకి ఇంకా అడుగు పెట్టలేదు.రెండవ దశలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న Illuminati banking familiesకి చెందినవారూ Black Nobility monarchsకి చెందినవారూ 300 మంది కలిసి ఏర్పడిన సంఘానికి మాత్రమే ఈ భూమి మీద ఉన్న వనరుల మీద నిజమైన  అధికారం ఉంటుంది. ప్రపంచ జనాభాని 1 బిలియన్ దగ్గిర స్థిరపరచగలిగినప్పుడు రెండవ దశలోకి వెళ్ళినట్టు అర్ధం చేసుకోవాలి.ఆ లక్ష్యానికి చేరుకోవటానికీ చేరుకున్నాక దాన్ని నిలబెట్టి ఉంచటానికీ సంతాన పరిమితిని విధించడం, రోగాల్ని వ్యాపింపజేయ్యడం,యుద్ధాల్నీ కరువుల్నీ సృష్టించడం లాంటి సృజనాత్మకమైన ప్రక్రియలను వాడుకుంటారు.

        New World Order యొక్క ముఖ్యమైన లక్షణాలు ఇలా ఉంటాయి:ఎన్నికలు ఉండవు - ఆ ప్రాచీన యూరొపీయ రాజవంశాల వారి అనువంశిక పాలన నడుస్తూ ఉంటుంది, మధ్య తరగతి ఉండదు - పాలకులు,పాలితులు మాత్రమే ఉంటారు, వీదేశీ మారక ద్రవ్యం ఉండదు - ఒకే కరెన్సీ ప్రపంచం మొత్తానికి చెల్లుతుంది, మత విద్వేషాలు ఉండవు - క్రైస్తవమే పాలకులకీ పాలితులకీ కూడా ఆమోదయోగ్యం అవుతుంది, నేరాలు చాలా తక్కువ - పాలితులకి నేరాలు చేసే అవకాశం ఇవ్వరు, ప్రభువులకి సేవలు చెయ్యడమే వారి ఏకైక లక్ష్యం, జన్మకారణం కూడాను.నేరాలూ, ఘోరాలూ పాపాలూ అన్నీ ప్రభువులే చేస్తారు. తిరగబడిన వాళ్ళని కడుపు మాడ్చి చంపెయ్యటమో సమాజం నుంచి బహిష్కరించటమో చేస్తారు. ఒకే ప్రభుత్వం,ఒకే చట్టం,ఒకే సైన్యం,ఒకే సంస్కృతి - విధేయత ఉంటే అంగరంగవైభోగమే, వైవిధ్యం లేకపోవటం ఒకటే లోపం!

      New World order అనేది సకల మానవాళి శ్రేయస్సు కోసం అయితే రహస్యం దేనికి? "మిమ్మల్ని మేము ఆ ఇరవై కుటుంబాలకి బానిసల్ని చెయ్యాలనుకుంటున్నాం,మా లక్ష్యానికి సహకరించండి!" అని బహిరంగ వేదికల మీద చెప్పి ప్రజల నుంచి మద్దతు కూడగట్టటం అసాధ్యం గనక రహస్య సంస్థలను ఏర్పాటు చేసి వాటితో ప్రజలని తమకు తెలియకుండానే వీరికి అనుకూలమైన దారిలోకి నడిపించవచ్చునని ప్రణాళికలు వేశారు. దాదాపు 1880ల నుంచి ఆమెరికా లోనిRockefellera మరియు Rothschilds కలిసి పనిచెయ్యటం మొదలుపెట్టారు. House of Rothschild యొక్క సంపద, అధికారం, వైభవం, ప్రాభవం ఎంత మేరకు పెరిగాయంటే, 1900 నాటికి భూమి మీద సృష్టించబడిన సంపదలో సగం వారి  అధీనంలో ఉంది.

         ఈ పెట్టుబడి దారీ విధానం చాలా భయంకరమైనదని తేల్చి చెప్పి దీన్ని అంతం చేసే రహస్యం తనకి తెలుసునని గతి తార్కిక భౌతికవాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రపంచంలోని స్వాప్నికులందర్నీ ఉర్రూత లూగించిన మార్క్సిజం  రష్యాలో సాకారం కావటానికి కూడా Lord Alfred Milner, Kuhn Loeb అనే ఇద్దరు finance చేశారంటే అంతకన్న విచిత్రమైన విషయం ఇంకొకటి లేదు, కానీ అది అలానే జరిగింది!Rockefellers తరపున పనిచేస్తున్న వీళ్ళే తోలుబొమ్మ ప్రెసిడెంట్ Woodrow Wilson గారిని ఉపయోగించుకుని అంత అసాధ్యం అనిపించే పనిని కూడా సుసాధ్యం చేసేశారు.

      1929 CE నాటి Depression ప్రమాదవశాత్తు వచ్చినది కాదు.bankers తమ క్రూరమైన తెలివితేటల్ని ఉపయోగించి రప్పించినదే - international bankers ప్రజల్ని మొదట భయభ్రాంతుల్బి చేసి తర్వాత దాన్ని పోగొట్టిన రక్షకుల అవతార మెత్తి ప్రజల్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికే చేశారు. World War Iలో పాల్గొన్న చాలా దేశాలు పెద్ద స్థాయిలో అప్పుల పాలయ్యాయి.యుద్ధానికి బీజం వేసి, పోషించిన international bankersకి అవి మొండిబాకీల కింద తయారయ్యాయి.ఈ మొండిబాకీల నష్టాన్ని పూడ్చుకోవటానికి వేసిన ఎత్తుగడ తర్వాత World War IIకి దారి తీసింది.వీళ్ళు చేసినది యేమిటంటే, అస్మదీయులు తమ షేర్లని అమ్మేశాక artificial inflation వచ్చేలా చేసి stock marketలో ఉత్తుత్తి boom సృష్టించారు.అలా చేస్తే తర్వాత ఏమౌతుందో షేర్ మార్కెట్ గురించి పరిజ్ఞానం వున్నవాళ్ళకి తెలుస్తుంది.అందరూ ఎగబడి కొన్నాక షేర్ల విలువలు వాటంతటవే పడిపోతాయి.ఇలా సృష్టించబడిన Great Depression ఒక్క అమెరికానే కాదు,అమెరికాతో వ్యాపార సంబంధాలు ఉన్న అన్ని దేశాలలో ఒకేసారి భూకంపం వచ్చినంత పనయ్యింది.శ్రీశ్రీ లాంటివాళ్ళు తమ జ్ఞాపకాల్లో దీన్ని ప్రస్తావించారు.

         ఇది అమాయకులైన చిన్న investersని దెబ్బ తీసింది కానీ insiders క్షేమంగానే ఉన్నారు. Paul Warburg 1929 మార్చిలోనే  Crash రాబోతుందని tip అందించడంతో John D. Rockefeller, Bernard Baruch, Joseph P. Kennedy వంటి money barons ముందుగానే అమ్మేసుకున్నారు కదా! ముందుగానే బైటికి వెళ్ళిన ఈ మహరాజులు ఆ దెబ్బని తప్పుకోవటమే కాకుండా Crashకి గురై మూతబడిన కంపెనీల్ని చవక ధరకి కొనేసి మొండి బాకీల నష్టాన్ని పూడ్చుకుని ఆనందించారు!

        "ఎట్టి పరిస్థితుల్లోనూ World Government సాధించే ప్రయత్నాలని ఆపేది లేదు - అది మా ఏకైక లక్ష్యం! అది conquestతోనా, consentతోనా అన్నది మాకు ముఖ్యం కాదు." అని Feb. 7, 1950లోనే James Warburg అనే పెద్దమనిషి బల్ల గుద్ది చెప్పాడంటే తాము సృష్టిస్తున్న యుద్ధాలలోనూ కరువులలోనూ inflation, deftaltion, boom and bust cyclesలోనూ ధన మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్న అమాయకుల పట్ల వారికి ఏమాత్రం జాలి లేదని తెలుస్తున్నది కదా - ఇంతటి క్రూరుల్ని ద్వేషించక ప్రేమించటం సాధ్యమా!

         ఇంతటి క్రూరులు సుమారు 2,500 సంవత్సరాల నుంచి ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినంత కౌశలంతో నిర్మించి మెరుగులు దిద్దుకుంటూ వస్తున్న మోసకారి బ్యాంకింగ్ వ్యవస్థని బద్దలు కొట్టడం అంత సులభం కాదు, దాదాపు అసాధ్యమే అయినా ప్రయత్నించాలి కదా, స్వాభిమాని ఎవడూ పరాధీనతని సహించకూడదు.గతంలో జరిగిన అలాంటి ప్రయత్నాలనీ అవి విఫలం కావటానికి గల కారణాల్నీ మనం పాటించాల్సిన భవిష్యత్తు వ్యూహాల్నీ తర్వాతి భాగంలో చర్చిస్తాను.

(this is the eighth part of a series on macro economy!)

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...