Friday 30 March 2018

కేసీయార్ జాతీయ రాజకీయాలలోకి ఐక్య ఫ్రంట్ ద్వారా వెళ్తే బాగుంటుందా,ఒంటరి దారిలో వెళ్తే బాగుంటుందా?

ఇప్పుడు ఉత్తరాది నేతలొ దక్షిణాది నేతలూ ఉనన్ స్థితిలో అసలు కేసీయార్ అందర్నీ కలుపుకుని ఇదివరకటి నేషనల్ ఫ్రంట్ ఆలోచన చెయ్యదమే తెలివితక్కువ పని.ఎందుకంటే,ఈయన ఎంత చానక్యపు కబుర్లు చెప్పినా ఈయనతోఅకలిసి వచ్చేవాడు ఒక్కడు కూడా లేడు.వాళ్ళలో ప్రతి ఒక్కడూ తనే ప్రధాని కావాలని ఆశిస్తున్నాడు.నితిష్ కుమార్ చూడండి,అమెరికా వెళ్ళి వస్తువులనై అమ్మే తెలివితేటలతో తనై అమ్ముకుని ప్రధాని అయిన మొదీ కన్న నితిశ్ ముఖ్యమంత్రిత్వం చాలా గొప్పగా  నడిచింది.ఇదిఓక్ ఉత్తరాది వ్యక్తి చాలా విశ్లేషణాతమకంగా నాకు పోలికలు చెప్పి ఒప్పించాడు!మరి అపుడు మిసయిన వ్యక్తి ఇపుడు ఆశించహడా?కేసీయార్ కూడా ఇక్కద ఇనత్ వైభవం చూసి వేరేవాళ్ళకి ప్రధాని పదవి ఇచ్చి చిరంజీవిలా టూరిజం శాఖతో సర్దుకుపోగలడా?

కాబట్టి ప్రతికూలతలు ఎన్నిఉన్నపప్టికీ ఒంతరి పోరు ఒక్కతే దారి.ఫ్రంట్ అంటూ ఉంటే టీం ఉంటుంది,ఒంతరి పోరు అంటే ఫోకస్ అంతా తన మీదే ఉంటుంది,తెలుగ్ మీడియాలా జాతీయ మీడియా తనకి గాలి కొట్టదు,పైన ఏ కొంచెం పొరపాటు మాట్లాడినా వాయించి పారేస్తుంది - వాళ్ళకి ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది కాబటి డబ్బుతో కొనడం కూడా కష్టమే.మీడియాని కొనేతంత స్థాయిలో ఏ స్పాన్సరారూ కేసీయార్ మీద పెట్టుబడి పెట్టడు.కేసీయార్ ప్రధాన్ అయ్యే లక్ష్యాన్ని ప్రభావితం చహెర్సే పొలిటికల్,మీడియా,మార్కెట్ రంగాలలో వూడలు దించుకుని ఉన్న నార్త్ లాబీయింగ్ చాలా చాలా చాల బలమైన అడ్డుగోడ.కేసీయర్ దాన్ని ప్రసన్నం చహెసుకోవదమో బద్దలు కొట్టడమో చేస్తే తప్ప ప్రధాని కాలేడు - ఈ నార్త్ లాబీయింగ్ లేదని అమాయమగా ఉంటే నేను చెప్పగలిగినది శూన్యం!

ఎందుకంటే,మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్రనిఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.అంతకు ముందు అసలు చరిత్రయే లేనట్టు విదేశీ దందయాతర్లతోనే మాన్ దేశపు చరిత్రని నింపేశారు.అవన్నె దాదాపు ఢిల్లీ చుట్టూరానే తిరుగుతాయి.బాబ్రూ శ్రీకృష్నదేవరాయలూ సమకాలికులని నాకు ఈ మధ్యనే బాబ్రు నుంచి ఔరంగజేబు వార్కు మొఘల్ చరిత్ర మీద ఒక పోష్టు రాయ్డానికి వెతుకుతుంటే బాబరుకి సంబంధించిన వెతుకులాతలో తెలుసుకోవలసిన దౌర్భాగ్యం పట్టింది నాకు!గుప్తూల గురించీ మౌర్యుల గురించీ అధ్యయాలు కేతాయించినవాళ్ళు శాతవాహనుల గురించీ పాండ్యుల గురించీ నాలూగైదు పేరాగ్రాపులతో సరిపెట్టేశారు.ఇవ్వాళా సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత జ్=క్రూరంగా విడగొట్టటానికీ విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్ర రాష్ట్రానీ 14వ ఆర్ధిక అసంఘం కేటాయింపుల్ని కూడా ఇవకుండా ఏడిపించహ్టానికీ ఆ రెండు పార్టెలనీ స్పాన్సర్ చేసిన నార్త్ లాబీయింగ్ పంతమే కారణం!

తను తెలంగాన తెచ్చుకోవడానికి సాయపడి తనకి గిట్టని దొంగబాబుని ఏదిపిస్తున్నది గనక నార్త్ లాఎబీయింగుని తను మచ్చిక చేసుకోగలనని కేసీయార్ అనుకుంటూన్నాడు కాబోలు!రాజ్కీయ వ్యూహాలకి సంబంధించిన సాధ్యాసాధ్యాలలో ఢె కొట్టిబద్దలు కొట్టదం కన్న సామరస్యం మంచిదే గానీ రేపటిన్రోజున తనని మెర్ జాఫర్ స్థానంలో నిలబెట్టదన్న గ్యారెంటె ఏముంది?తన వైఔనుంచి తను మచ్చీక్ చేసుకుంటున్నది నేను కదా అనుకున్నప్పటికీ నార్త్ లాబీ మీద పూర్తి కంట్రోలు మాత్రం కేసీయారుకి రానివ్వరనేది ఖాయం.ఒకవేళ ధైర్యం చేసి వెళ్ళినా రిలాక్సుడుగా ఉండే పరిస్థితి లేదు.

ఈ నార్త్ లాబీ విశ్లేషణ కొందరికి నమ్మశక్యం కాకపోయినా కేసీయార్ ఒంటరి ప్రయాణం చెయ్యాలంటే మొదట తన మీద నమ్మకం కలిగించుకోవాలి.మోదీ గుజరాత్ మోడల్ని చూపించినట్టు తెలంగాణ మోడల్ని చూపించటం కాపీ/పేష్టు చీప్ ట్రిక్ అవుతుంది.నేను నమ్మకం కలిగించాలి అంటే ప్రజలకి నమ్మకం కలిగించాలని అంటున్నానని మీరు అనుకుంటే అది పొరపాటు.ఇవ్వాళ ఎన్నికల ఖర్చు సొంత జేబు నుంచి ఎవడూ పెట్టుకోవటం లేదు,ఆ పెటుబడి పెట్టే స్పాన్సరర్లని కేసీయార్ నమ్మించాల్సింది. వాళ్ళని నమ్మించాలంతే జనాన్ని కదిలించాలి,తన వెంట తిప్పుకోవాలి,పిచ్చోళ్ళని చెయ్యాలి,వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీయారుకి తప్ప ఇంకొకళ్లకి వోట్లు వెయ్యరు అని స్పాన్సరర్లు నమ్మాలి.జనాన్ని మోసం చెయ్యడం కన్న స్పాన్సరర్లని మోసం చెయ్యడం చాలా కష్టం!

రాష్ట్ర స్థాయిలో అధికారం తెచ్చిపెట్టిన తెలంగాణ ఉద్యమం లాంటిది జాతీయ స్థాయిలో నడపాలంటే కేసీయార్ వెతుక్కోవాలసిన పని లేకుండా అయోధ్య ఉద్యమం రెడీగా ఉంది - రామాలయం కతామని అధికారానికి వచ్చాక ఆ వూసే ఎత్తని వాళ్ళు కేసీయారు కోసమే అలా ఉంచేశారేమో అనుకునేటంత అనుకూలంగా ఉంది పరిస్థితి కేసీయారుకి.

భాజపాకి తన రధయాత్రతో వూపు తెచ్చి ఆ గుర్తింపు లేకపోగా అవమానాలు ఎదుర్కొంటున్న అద్వానీని కలుపుకుంటే అగ్నికి వాయువు తోడైనట్టు ఉంటుంది.అయితే ఎంతమందిని కలుపుకున్నా రామాలయం కట్టటానికి ముస్లిముల వైపునుంచి పూర్తి సహకారం తప్పనిసరి.బీజేపీ చేతులు ముడుచుకుని కూర్చున్నది రెండు కారణాలతో - ఒకటి ఆ సమస్య నానుతూ ఉన్నంతకాలం హిందువులని మోసం చెయ్యడం కుదురుతుంది కాబట్టి, రెండవది వాళ్లు చొరవ చూపించినా మూర్ఖపు సాధుసంతులూ బురతక్కువ స్వయంసేవకులూ ముస్లిములని బతిమిలాడటానికి ఇష్టపడకపోవటం.

పాతబస్తీ కామందులు ఒవైసీలు తనకి మిత్రులు కాబట్టి ముస్లిములని సుముఖం చెయ్యటం భాజపా కన్న కేసీయారుకి చాలా తేలిక!జాతీయంగా అద్వానీ, కే సీ ఆర్, ఒవైసీ కాంబినేషన్ సూపర్ !మొదట్లో నాకు ఇర్రిటేటింగ్ అనిపించింది ఈ కాంబినేషన్.ముగ్గురూ మూడు పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వాలు గలవాళ్ళు, కలయికే వికారం అనుకున్నాను గానీ జనసేన+జగసేన కన్న మెరుగే కదా అనిపిస్తున్నది:-)

ద్వానీ RSS మనిషి,మోదీ ప్రతినమస్కారం కూడా పెట్టనంత అవమానించాడని మనకు అనిపిస్తున్నా ఆసలు అద్వానీ మనస్సులో ఏముందో మనకి తెలియదు గదా!RSS,BJP మనుషులు పైకి ఎంత అరాచకంగా కనిపీంచినా RSS వారసత్వం అయిన క్రమశిఖణ ఒకటి అఘోరిస్తుంది.అతనూ ఒకప్పుడు ప్రధాని పదవి కోసమే రామజన్మభూమి ఉద్యమం మొదలుపెట్టాడు గాబట్టి అవమానం తొలుస్తూనే ఉంటుంది,అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని కూడా అనుకోవచ్చు.అవకాశం రానప్పుడు ఒదిగి ఉన్నప్పటికీ అవకాశం వస్తే ఇప్పటికీ తన ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టే శక్తి ఉన్న ప్రతిభాశాలి.

కేసీయార్ పక్కా రాజకీయవాది.అతనికి హిందూత్వం,తెలంగాణ సంస్కృతి,జాతీయత అనేవి ఉపయోగపడుతాయని అనుకుంటేనే నెత్తిన పెట్టుకుంటాడు.భాషలో మోటుతనం,ప్రవర్తనలో దురుసుతనం,ఎత్తుగడల్లో జిత్తులమారితనం ఉన్నవాడు.ఇవన్నీ తిట్లు కావండోయ్,అతనికి ఉన్న ఎస్సెట్లు!

ఒవైసీ కూడా కేసీయార్ తరహా వ్యక్తియే  కేసీయార్ హిందువు,ఇతను ముస్లిం - అంతే తేడా!వాళ్ళల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ముగురికీ ఒకచోట కలిసే ఉద్దేశం ఉందో లేదో తెలియదు.కానీ నాకు మాత్రం వీళ్ళు ముగ్గురూ కలిసి మొదట రామాలయం సమస్యని పరిష్కరించగలిగితే అది వీళ్ళకి శుభారంభం అవుతుంది!

భాజపా రామాలయం కట్టడం అనేది జరగని పని.దానికి కారణాలు
1).అలహాబాదు కోర్టు తీర్పు ద్వారా ఆలయం కట్టడానికి అవసరమైన భూమిలో కొంత ముస్లిం వక్ఫ్ బోర్డుకి దఖలు పడింది.అది మనం మన ఇంటి స్థలాన్ని హక్కుభుక్తం రిజిస్టరు చేసుకున్నంత నిఖార్సైన వ్యవహారం.
2).ఆ భూమిని మనం వాళ్ళ దగ్గిర్నుంచి బలం ప్రయోగించి స్వాధీనం చేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు.
3).సాధు సంతులూ ఆరెస్సెస్సూ విశ్వ హిందూ పరిషత్తూ భజరంగ దళమూ స్వామి లాంటి కొందరు మూర్ఖపు భాజపా నాయకుల వాదన యేమిటంటే మన ఆలయాన్ని మనం స్వాధీనం చేసుకోవటానికి వాళ్ళని బతిమిలాడటం దేనికి అని.అయితే,తాతల నాటి భూమి కదా అని తండ్రి అమ్మేసిన భూమిలో మనకి ఏమి హక్కు ఉంటుంది?అలాంటప్పుడు గజపతులు మా, ప్రాంతం వాళ్ళు కాబట్టి వాళ్ళని ఓడించిన శ్రీకృష్ణదేవరాయల్ని స్పోటకం మచ్చలవాడు అని కళింగాంధ్రులు అంటుంటే వ్యతిరేకించడమూ అనవసరమే అవుతుంది.ఆ దారిలో వెళ్తే చాలా దెయ్యాలు పైకి లేస్తాయి.లింగాయతుల కధ కనపడుతూనే ఉంది కదా - అది భాజపా పుణ్యమే కదా!
4).వీళ్ళు నిజంగానే అది సాధ్యపడుతుందని నమ్ముతున్నారో జనాన్ని మోసం చెయ్యడానికి చెబుతున్నారో తెలియదు గానీ భాజపాకి ఫుల్ మెజారిటీ వస్తే ప్రత్యేక చట్టం తెచ్చి చిటికెలో కట్టవచ్చునని చెబుతున్నారు.
5).అమాయకత్వం వల్ల గానీ మదోన్మత్తత వల్ల గానీ వాళ్ళకి తెలియనిది యేమిటంటే ముస్లిముల సంఖ్యాబలం, ఐకమత్యం గొప్పవి కాబట్టే కేవలం పదేళ్ళలో పాకిస్తాన్ సాధించుకున్నారు.అప్పుడు ఇక్కడే ఉండిపోయినవాళ్ళు ఇప్పుడు మరింత బలపడి ఉన్నారు.వీళ్ళు మొండికి పోయి చట్టం తెస్తే వాళ్ళు మొండికి పోయి మళ్ళీ మోప్లా వూచకోతలూ కలకత్తా భీబత్సాలూ మళ్ళీ రుచి చూపిస్తారు.అవతల ప్రపంచ స్థాయిలోనే ముస్లిముల జనాభా విపరీత స్థాయిలో పెరుగుతున్నది.అప్పటి కన్న ఇప్పుడు మరింత భీబత్సం చలరేగడం ఖాయం!
6).అసలు వీళ్ళు చేసిన చట్టం కోర్టులో పిటిషన్ వేస్తే వీగిపోతుంది.ఇవ్వళ అయోధ్య లోని ముస్లిములకి దఖలు పడిన భూమి రాజ్యాంగం ఇచ్చిన ఆస్తిహక్కుకి సంబంధించిన వ్యవహారం అయినప్పుడు దానికి భంగం కలిగించే చట్టం చెల్లదు.

ఈ కారణాల వల్ల రామాలయం కడుతుందేమోనని నమ్ముతున్న హిందువులు భాజపా గురించి మర్చిపోవడమే మంచిది.అద్వానీ ప్రధాని పదవి కోసమే రామాలయం గురించి ఎత్తినా జిన్నాను పొగిడి సొంత మనుషుల చేతనే తిట్టించుక్కున్నా మోదీ నుంచి ంబహిరంగ తిరస్కారం పొందినా సామాన్య హిందువులకి మాత్రం ఒక రకమైన ఆత్మీయత ఉంది అతని పట్ల - హిందువులు తమ రాజకీయపరమైన అస్తిత్వం గురించి ఆలోచించడం అద్వానీ రధయాత్ర వల్లనే మొదలైంది.

కేసీయార్ గనక ఒవైసీ ద్వారా ముస్లిములని పరిష్కారానికి ఒప్పించి ముస్లిముల నుంచి భూమిని హిందువులకి అప్పగించేటట్లు చెయ్యగలిగితే అతను జాతీయస్థాయిలో తొలి అడుగులోనే ఒక అద్భుతం చేసినట్టు అవుతుంది.కేసీయార్ మొదట అద్వానీని కలిసి సమస్యని పరిష్కరించడానికి హిందువుల ప్రతింధిగా నిలబెట్టాలి.ఒవైసీకి చెప్పాల్సినది ఒకటే.ఎంతకాలం పాతబస్తీని పొదుగుతూ కూర్చున్నా అతనికి ఎదుగూ బొదుగూ ఉండదు.దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన అహడావిడి చేస్తున్నాడు గానీ అతని మెయిన్ లేబుల్ "హైదరాబాదు పాతబస్తీ సాయిబు!" అనే కదా.అదే అయోధ్య సమస్యని పరిష్కరించడంలో కేసీయారుకి హెల్ప్ చేస్తే తను ఒక మెట్టు ఎదగవచ్చు!ఇప్పటి వరకు తను ఉన్న రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి పక్కతాళం వేస్తూ గడుపుతున్నవాడు తనే అధికార పీఠానికి ఎక్కవచ్చు.

ఇప్పుడు కేవలం ముస్లిముల వోట్ల మీద ఆధారపడినవాడు అప్పుడు హిందువుల వోట్లని కూడా ఆశించవచ్చు!కేసీయార్ లాంటి మాటలమాంత్రికుడికి అటు అద్వానీని ఇటు ఒవైసీని ఒప్పించదం పెద్ద్ద కష్టం కాదు,

అద్వానీ ఒకవేళ భాజపా లోనూ RSS లోనూ ఉన్న స్నేహితుల మొహమాటం వల్ల ఇవతలికి రాకపోవచ్చు,అయినప్పటికీ కేసీయార్,ఒవైసీ కలయిక హిందువులకీ ముస్లిములకీ మధ్యన స్నేహభావం ఏర్పడటానికి పనికొస్తుంది.ప్రస్తుతానికి జాతీయస్థాయిలో ముస్లిముల వైపునుంచి అయోధ్య సమస్యలో కలగజేసుకోవటానికి ఒవైసీల కన్న గట్టివాళ్లు లేరు.ఏది ఏమైనా ఇప్పుడు రాబోయే ఎన్నికల లోపే మొదటి అడుగు వెయ్యాలి - ఎన్నికల తర్వాత కొత్త ఉద్యమాన్ని నాలుగైదేళ్ళు డేకించాల్సి వస్తుంది - డబ్బూ టైమూ రెండూ వేస్టే! కానీ కేసీయారుకి ఈ ఆలోచన రావాలి కదా.లేదంటే,ఎవరైనా నా ఆలోచనని చేరవెయ్యాలి.

కాగల కార్యం తీర్చే గందర్వులు ఎవరో?ఎక్కడ ఉన్నారో!

74 comments:

  1. Francois Gautier :

    Let me be blunt event if it hurts you. Hindus are biggest morons and maybe to some extent deserve to be extinct.

    You know why - because it’s not like they have been taken by surprise or subterfuge. They have enemies who have made their intent extremely open and clear at every level for a thousand plus god dammed years - not just a decade or two.

    Even after that 1000 years of very clear intent - Hindus somehow survived by fluke. And instead of consolidating that fluke survival and strengthening themselves like the Jews - the Hindus did something ridiculous - they just voluntarily made it more difficult for themselves by voting all wrong and instilling destructive values in their progeny.

    Result is as follows and remember in a democracy you are totally responsible for your political fate ��������

    Modi has to get 282 to become PM.
    Rahul can become PM even at 120.

    Modi has to remove RTE, kill anti Hindu discrimination, and destroy judicial apartheid, to get Hindu votes.
    Rahul gets Hindu votes by going to five temples.

    Modi has to manage NPAs, make the GDP growth rate touch 8.5%, and implement GST perfectly to become PM.
    While Rahul Gandhi can have Indian economy be managed by Chidambaram.

    Modi has to end TB By 2022, bring short time Ayushman Bharat, bring about Mission Indradhanush and open AIIMS in all states, to become PM.
    Rahul can simply connect all MRIs for this.

    Modi has to stop Bangladeshi, Rohingya infiltration, throw back those already here, and implement Citizen Registry.
    Rahul has to understand that Rohingyas exist.

    ReplyDelete
    Replies
    1. Let me be blunt event if it hurts you. Hindus are biggest morons and maybe to some extent deserve to be extinct.


      Even after that 1000 years of very clear intent - Hindus somehow survived by fluke. And instead of consolidating that fluke survival and strengthening themselves like the Jews - the Hindus did something ridiculous - they just voluntarily made it more difficult for themselves by voting all wrong and instilling destructive values in their progeny.

      hari.S.babu
      ఈ రెండు పాయింట్లూ కూడా పైకి అంతర్ చదవగానే పచ్చి నిజాలు ఐపిస్తాయి.కానీ పచ్చి అబద్ధాలు!చరిత్ర నా అభిమాన విషయమ అనెది మీకూ తెలుసు.ఈ రచయిత పోల్చిన యూదుల మాదిరిగానే హిందూలు మతం విషయంలో ఎప్పుడూ స్వాభిమానాన్ని కోల్పోలేదు.ఆలయాలు పదగొడుతుంటే చూస్తూ ఉండిపోఅవ్టం గానీ లేదా నిష్క్రియగా ఉండిపోవటం గానీ హిందువులకి చాలా చిన్న విషయం.అయోధ్య సమస్యాత్మకం కావ్టం అద్వానె రధయాతర నుంచే మొదలైంది.

      ఇలాంటివి తీసేస్తే THey desrve to be extint అనేటంత తెలివితక్కువగా ఎప్పుడొ లేరు.ఈ 1000 యేళ్ళుగా అనత్ర్గత శత్రువులని సహించటం అంతా ట్రాష్!మొఘల్ పరిపాలన మోలైనప్పటి నుంచి కలిపి వెయ్యేళ్ళ బానిసత్వం అనెది అతి హిందూత్వ సిద్ధాంతులు చెప్తున్న అబధం.ఔఅరంగజేబు గోవధ నిషేధ చట్టం చేశాడని మీఎకు తెలుసా?మనం చహదువుతున్న కధల ఆధారంగా మతవివక్షని పాటించింది ఔరంగజేబు ఒక్కడే కదా!అన్ని విషయాలలో వలెనే ఇవ్వాళ అమ్నం చదువుతున్న మొఘల్ చరిత్ర కూడా కాంగ్రెస్ + కమ్యూనిస్ట్ వర్గాలు వండి వార్చిన పుక్కిటి పురాణం.


      కేవలం రాజయ్మ్ చరెసినవాళ్ళు మ్య్స్లిములు కాబట్టి వాళ్ళు చెయ్యని మతవిధ్వంసాన్ని కూడా వాళ్లకి అంతగటేసి వాళ్ళ అప్రిపాలనలో ఉండటమే బానిసత్వం అనడం అన్యాయం.సరిగ్గా ముస్లిములు కూడా ఇప్పటికీఇదే పాయింటుతో పాయింటుతో ఆలోచిస్తూ ఉండటం వల్లనే హిందూ ముస్లిం ఐక్యత అనేది సంభవం కావటం లేదు!

      ఈ రచయిత చెప్తున్నటు హిందువులు ridiculous పనులు ఏమీ చెయ్యలేదు.ఆది శంకరులు అమత్పరమైన పీఠాలను పిచ్చివాదై చెయ్యలేదు.Shankaar bahagavtpaada incubated them with chaanakyaneeti to guide hindus to protect themselves during a political struggle.క్రైస్తవుల "దేవుని రాజ్యం",ముస్లిముల "ఇస్లామిక్ రాజ్యం" అవంటి నిర్మాణానికి పారలల్ నిర్మాణాలు అవి!

      మిగిలిన పేరాలు మోదెకి వోటు చెయ్యాల్సీన అవసరాన్ని నొక్కి చెబుతూ ఉండటం వల్ల ఇదొ మోదీ అభిమానులు విడుదల చహెసిన కరపత్రం అనుకోవచ్చు.ఆంధ్రాకి అన్యాయం చెయ్యడం ఆనెది కనిపిస్తూఒనే ఉంది.ఇంత ఆందోళన చేస్తున్నా కనీసం పటించుకుని "ఇదంతా అబద్ధం,మేము ఆంధ్రాకి అన్యాయం చెయ్యటం లేదు!" అని గానీ "నిజమే,పొరపాటు జరిగింది - సరి చేస్తాం!" అని గానీ ఒక మాత కూడా మోదీ పేదవుల నుంచి రావతం లేదు.

      ఆంధ్రాకి సాయం చహెస్తే దేశంలో అంతర్యుధం వస్తుందా?ఇవ్వాళ తెదెపా పెట్టీన అవిశ్వాస తీర్మానానికి ఎవరెవరు ఆంధ్రాకి సాయం చెయ్యడాన్ని వ్యతిరేకించే అవకాశం ఉందో వారంతా మద్దతు ఇస్తున్నారు కదా!కామన్ సెన్స్ అంటూ ఉంటే వెంటనే అవిశ్వాస తీర్మానానికి జవాబు చెప్తూ ఆంధ్రాకి సహాయం చ్గ్=హెయ్యడానికి ఒప్పుకుని ఆ పని మొదలుపెడితే ఇవ్వాళ అవిశ్వాస తీర్మానంలో ఏపీకి మదద్తుఇచ్చినవాళ్ళు ఏ ముఖం పెట్టుకుని వ్యతిరేకిస్తారు?

      మోదీ అధికార్లోకి రాకముందూ ఏఎ అదెశం గొప్పగానే ఉంది,మోదీ వల్లనే ఎ అదెశం బతకదు.మోదె చచ్చిన యాబహిన్యేళ్ల అత్ర్వాత్ కూడా ఈ అదెశం గొపగానె ఉంటుంది.ఇవ్వాల మోదీ లేనీదె మనకి దికు లేదు అన్నటు మాట్లాడుతున్నారు -- ఒప్పుకుందాం,మరి ఒక సతాబ్దం అత్ర్వాత పరిస్థితి ఏంటి?

      సారీ,కాంగ్రెసు అభిమానులవే కాదు మోదీ అభిమానూవి కూడా బానిస బుద్ధులె.

      Delete
  2. నరేంద్ర_మోదీ నిరంకుశుడా*....??
    *************************

    ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ భాజపా కార్యదర్శిగా నియమితులైనపుడు, ఒక స్థానిక పత్రికా విలేఖరి ఆయన గదికి మాట్లాడటానికి వచ్చాడట.

    మాటలన్నీ అయ్యాక వారిద్దరూ ‘చాయ్’ తాగుదామనుకొన్నారట. ఆ విలేఖరి ‘మోదీ చుట్టూ ఎంత మంది పనివాళ్ళు ఉన్నారో’... అని అనుకొని చాయ్ తెప్పించమన్నాడు. వెంటనే మోదీ బయటకు వెళ్లి చాయ్ తెచ్చి ఇవ్వగానే ఆయన నిరాడంబరతకు విలేఖరి విస్మయం చెందాడట, అతనికి అనుమానం వచ్చి వంట గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు.... అంటే తనకు టీ తయారుచేసి ఇచ్చినది మోదీ గారేనని తెలుసుకుని విస్తుపోవడం అతని వంతైంది....!!

    ఇలాంటి ఘటనలు మోదీ జీవితంలో చాలా ఉన్నాయి. కానీ ఇటీవల ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వారి చెప్పుచేతల్లోని మీడియా మోదీని ‘నిరంకుశుడి’గా ప్రచారం చేస్తున్నాయి. వీరికి తోడుగా తెలుగు రాష్ట్రాల ప్రసార మాధ్యమాలు మోదీని టార్గెట్‌గా చేసుకుని గత రెండు వారాలుగా ఊదర గొడుతున్నాయి....!!

    మోదీని నిజాయితీపరుడిగా ఆకాశానికి ఎత్తినవారే ఇప్పుడు తమ వెనుకున్నవారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను ‘విలన్’గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘నేను దేశాన్ని నాశనం కానివ్వను. దేశాన్ని తలవంచనీయను. వాళ్లు ఎంత అంధకారం వ్యాపింపజేస్తే- నేను అంతలా కాంతులు వెదజల్లుతాను....’- అని తాను రాసుకొన్న కవితా పంక్తులను మోదీ ఆచరణలో చూపిస్తున్నాడు. అదే విపక్షాల కోపానికి హేతువు....!!

    *మృగ_మీన_సజ్జన_శత్రుత్వం* గురించి నీతిశాస్త్రం చెబుతుంది. మృగం(జింక) పుట్టిన వెంటనే దానిని చంపే పులి శత్రువుగా ఉంటుంది. మీనం (చేప) జన్మించగానే జాలరి దానికి శత్రువు అవుతాడు. సజ్జనుడు జన్మించగానే- అతనికి శత్రువులు కూడా పుడతారని నీతిశాస్త్రకారులు చెప్తారు....!!

    మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే అతనికి దేశం నిండా విరోధులు తయారయ్యారు. రామభక్తులైన కరసేవకులను గుజరాత్‌లోని గోద్రాలో కొందరు దుర్మార్గులు రైల్లో సజీవ దహనం చేశారు. దాంతో గుజరాత్‌లోని హిందూ సమాజం భుగ్గమంది. గోద్రా అనంతరం గుజరాత్‌లో మత ఘర్షణలు జరిగి ఎందరో మరణించారు. అప్పుడు కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం పాలిస్తున్నా మోదీ వెంటనే అల్లర్లు ఆపడానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను సహాయం అడిగాడు. లిఖిత పూర్వకంగా సహాయం అడిగినా, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సహాయాన్ని నిరాకరించాయి. ఈరోజు సెక్యులరిజం కోసం జబ్బలు చరిచే దిగ్విజయ్ సింగ్ నాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.
    సూడో సెక్యులరిస్టులు ప్రతి దాంట్లోనూ ఓటునే వెతుక్కుంటారు.

    ReplyDelete
  3. గోద్రా సంఘటన, తదనంతరం జరిగిన అల్లర్లు మోదీని ఎంతగా అపఖ్యాతిపాలు చేశాయో, ఆయనకు అంతే పాపులారిటీని కూడా తెచ్చిపెట్టాయి. విచిత్రమేమిటంటే ఆయనకు ఉన్న పేరు ప్రతిష్ఠల కన్నా ‘సూడో సెక్యులర్ గ్యాంగ్’ మోదీకి ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. గుజరాత్ అల్లర్ల తర్వాత జరిగిన రాజకీయ పెనుమార్పులు మోదీని రాజకీయంగా ముందుకు నడిపాయి. యుద్ధం తర్వాత శాంతిలా గుజరాత్ ప్రజలు కలిసి మెలిసి ఆనందంగా ఉన్నా దేశం నిండా ఉన్న సెక్యులర్ శక్తులు చేసిన అతి ప్రచారం మోదీకి కలిసి వచ్చింది. ఆ తర్వాత నుండి ఈ రోజు వరకు గుజరాత్‌లో ఒక్క మత ఘర్షణ జరగలేదు....!!

    సరిగ్గా ఈ రోజు కూడా దేశంలోని చిన్నా పెద్దా పార్టీల నేతలు, కుహనా లౌకికవాద మేధావులు, *ఎర్ర జర్నలిస్టులు* మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టడానికి సిద్ధమవుతున్నారు. మొదటి నుంచీ మీడియాలో తమదే పైచేయిగా ఉన్న ఎర్ర జర్నలిస్టులు *జర్నలిజం* ముసుగులో పూర్తి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు, మోదౌపై విషం చిమ్ముతూ దాన్ని ప్రజల మత్తష్కాలలోకి ఎక్కించాలని విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఇందిరా గాంధీపై నిరంకుశ ముద్ర వేసినట్లే, ఇప్పుడూ మోదీపై అలాంటి ఎత్తుగడనే వేస్తున్నారు....!!

    వాధ్‌నగర్ రైల్వే స్టేషన్లో ‘టీ’ అమ్మిన ఓ చాయ్‌వాలా ఈ దేశానికి ప్రధానిగా ఐదు ఏళ్ళు కూడా పనిచేయకూడదా? నిరంతరం కమ్యూనిస్టులు మాట్లాడే బడుగు వర్గాల నుండి వచ్చిన వ్యక్తి అత్యున్నత పీఠంపై కూర్చోవడం నేరమా? సామాన్యుడిగా సగటు భారతీయుల జీవితాన్ని అనుభవించి నీతి నిజాయితీతో పాలించే వ్యక్తిపై ఎందుకు వీళ్లంతా బురద చల్లుతున్నారు? అమిత్ షాలోని అపర చాణక్య రాజనీతిని మోదీకి అంటగట్టి అతణ్ణి నిరంకుశుడిగా, దయాదాక్షిణ్యం లేని వ్యక్తిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? లౌకికవాదం నుండి నియంతగా చిత్రించే దుష్ప్రచారం వెనుక కథ ఏంటి?
    నిజానికి మోదీ ప్రధాని గద్దెపై కూర్చోకముందే భయంకరమైన దుష్ప్రచారం జరిగింది. ముస్లిం వర్గాల్లో భయాన్ని రేకెత్తించే పని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దేశంలో జరిగే ప్రతి సంఘటనపై మోదీ మాట్లాడాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద దేశంలో ఏ మారుమూల చిన్న సంఘటన జరిగినా దానికి మోదీనే బాధ్యుణ్ణి చేస్తున్నారు. ఇటీవల మోదీని ఎదుర్కోవడానికి వివిధ రాష్ట్రాల్లో బద్ధవిరోధులైన నాయకులు, పార్టీలు కలిసిపోవడం విడ్డూరం. మోదీ ఎమర్జెన్సీ విధించి పాలన చేస్తున్నాడా....??

    ఫోర్బ్స్ పత్రిక నివేదిక ప్రకారం మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల నాయకుడు. స్వయంగా కవి, రచయిత అయిన మోదీ అంతర్ముఖుడు.
    2004 నుంచి 2014 వరకు కేంద్రం నుంచి ఒక్క పైసా సాయం లేకపోయినా దాదాపు 14 ఏళ్ళకుపైగా గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబెట్టాడు. *RSS లాంటి జాతీయవాద సంస్థలో నిబద్ధతగా పనిచేశాడు*. ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్నా తన కుటుంబాన్ని దగ్గరకు రానీయలేదు. దేశం కోసం చిన్ననాడే వివాహబంధాన్ని కూడా వదులుకున్నాడు. తనతోపాటు మంత్రులను కూడా నీతిపరులుగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రజాక్షేత్రానికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యాడు....!!

    *సర్జికల్ స్ట్రైక్‌తో* పాకిస్తాన్ ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. *నోట్లరద్దు* ద్వారా తీవ్రవాదులకు డబ్బు అందకుండా చేశాడు. ఒక జవాను మరణిస్తే అందుకు బదులుగా నలుగురు తీవ్రవాదులను మట్టుబెట్టిస్తున్నాడు. దేశంలోకి విచ్చలవిడిగా *ఎన్జీవోలకు* వస్తున్న నిధులకు లెక్కలు అడుగుతున్నాడు. విదేశాల డబ్బుతో మత మార్పిళ్లు, అంతఃకలహాలు సృష్టిస్తున్న వ్యక్తుల, సంస్థల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసాడు. దేశదేశాల్లో భారతదేశం కీర్తిని ఇనుమడింపజేస్తున్నాడు. ఇప్పటివరకు భారత్ కన్నెత్తి చూడని దేశాలతో సైతం *దౌత్య సంబంధాలు* నెరపుతున్నాడు. తాను స్వచ్ఛంగా ఉంటూ దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాలని *స్వచ్ఛభారత్* కు సంకల్పించాడు. దేశాన్ని యోగమయం చేయడానికి ముస్లిం దేశాలను సైతం ఒప్పించాడు. 2016 అక్టోబర్‌లో సమాచార హక్కు చట్టప్రకారం తీసిన వివరాల్లో మోదీ ఒక్కరోజు కూడా వ్యక్తిగతంగా సెలవు తీసుకోలేదు. 1984 తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వానికి జీవం పోశాడు. ఇవన్నీ ఈ దేశంలోని సెక్యులర్ ముఠాకు నిరంకుశంగా కన్పిస్తున్నాయి....!!

    ReplyDelete
  4. డెబ్బై ఏళ్ళు అధికారం ఒకే కుటుంబం చేతిలో పెట్టి వాళ్ల మోచేతి నీళ్లు తాగే నాయకులు, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మోదీని గద్దెనుండి దింపేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. మతం పేరుతో డెబ్బై ఏళ్లు అనుసరించిన సంతుష్టీకరణకు కాలం చెల్లిందని ఇప్పటికైనా గ్రహించకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. మత రాజకీయం చేస్తే ప్రజలు విడిపోయి అంతిమంగా మోదీకే లాభం కలుగుతుందని భావించిన ఈ శక్తులు కుల రాజకీయాలను ముందుకు తెస్తున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య మొదలుకొని గౌరీ లంకేశ్ హత్య వరకు అన్నీ మోదీపై రుద్దేసి దుష్ప్రచారానికి పూనుకొంటున్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్ కుటుంబ పాలనను కళ్లకద్దుకొని స్వీకరించిన పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఇపుడు ‘ఉత్తర భారత్, దక్షిణ భారత్’ పేరుతో అడ్డుగోడలు కడుతున్నారు. ద్రవిడ-ఆర్య పేరుతో కొత్త సిద్ధాంతాలను వల్లిస్తున్నారు....!!

    దక్షిణ భారతం నుండి ఉప రాష్టప్రతి పదవి పొందిన వెంకయ్య నాయుడును ఎవరు ఆ గద్దెపై కూర్చోబెట్టారు? దళిత మేధావి రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి పీఠంపై కూర్చోబెట్టింది ఎవరు? యూపీఏ ప్రభుత్వాన్ని ‘ఇల్లిజిటేట్’ అని విమర్శించిన అద్వానీపైకి ఎంపిలను ఉసిగొల్పిన సోనియా ఆయనపై గౌరవం ఒలకబోస్తోంది. భావ దారిద్య్రం ఏమిటంటే- ఒకనాడు అద్వానీని బూతులు తిట్టినవారే ఆయనపై కపటప్రేమ ప్రదర్శిస్తున్నారు.!
    ఇటీవల త్రిపురలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఒకే విమానంలో అద్వానీతో పాటు కలిసి వెళ్లిన మోదీ, వేదికపై అద్వానీని పట్టించుకోలేదని గోల చేస్తున్నారు. అక్కడే ఉన్న మాజీ సీఎం, సిపీఎం నేత మాణిక్ సర్కార్‌ను ఆప్యాయంగా మోదీ పలకరించినా- అద్వానీ విషయంలో వివాదం సృష్టించేందుకు యత్నించారు. ఒకవేళ మాణిక్ సర్కార్‌ను మోదీ పట్టించుకోకపోతే దానిపై ఎలా విషం చిమ్మేవాళ్లో ఊహించవచ్చు. మహారాష్ట్ర సీఎం పీఠంపై బ్రాహ్మణుడైన దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూర్చోబెట్టినా, రాష్టప్రతి పదవిలో దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను అలంకరింపజేసినా- మోదీ దృష్టిలో సమర్థతకే ప్రాధాన్యత. *కులగజ్జిలో పొర్లాడుతున్న పందులకు*- మోదీ వ్యక్తిగత జీవితంలోని త్యాగబుద్ధి ఎలా అర్థమవుతుంది?
    *చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్* జీవితకాలం కొనసాగేలా ప్రకటించుకుంటే లోలోపల సంతోషపడేవారికి, *ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను* చూసి మురిసిపోయేవాళ్లకు మోదీని చూస్తే సంతోషం కలుగుతుందా....??

    సంక్షేమ పథకాలను ప్రజలకు ఎరగా వేసి, ప్రతి రాష్ట్రంలో ఓ కుటుంబం అధికారం చెలాయిస్తోంది. వ్యక్తి ప్రాధాన్యత కన్నా వ్యవస్థలకు ప్రాధాన్యత ఇస్తూ, వాటిని సంరక్షించడానికి ప్రాధాన్యం ఇస్తున్న మోదీ నియంతలా కాక ఇంకెలా కన్పిస్తాడు?
    భాజాపా వాళ్లు పట్టించుకోకపోవడం వల్ల టీవీ చానళ్ల యాంకర్లు కూడా మోదీని ప్రధాని అని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా నిందిస్తున్నారు.
    సోనియా, దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్, రషీద్ అల్వీ, మమత, లాలూ, కేజ్రీవాల్, సల్మాన్ ఖుర్షీద్, అసదుద్దీన్ ఓవైసి, సీతారాం ఏచూరి, నారాయణ, చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలు తనపై విమర్శలు చేస్తున్నా- ఏ రోజూ వాళ్లను పన్నెత్తి మాట అనకుండా తన మార్గంలో తాను వెళ్తున్నాడు మోదీ. తిట్లు, శాపనార్థాలను పూలబాటలుగా మార్చుకొని ముందుకు సాగుతున్నాడు.
    మోదీపై యుద్ధం ప్రకటించేందుకు వెళ్తున్న వీళ్లందరికీ భాజపా మాత్రం మంచిదట..! వాళ్ల పోరాటం అంతా మోదీ, అమిత్షాల అహంకారంపైనేనట! ఎంత ఆశ్చర్యం....!!

    అరవై ఏళ్లు అధికారం అనుభవించిన వృద్ధనాయకులను సైతం తన వెంట చిన్నపిల్లల్లా తిప్పుకొంటూ, బడిపిల్లల్లా వారిని నిలబెట్టి మాట్లాడిన సోనియా గాంధీ శాంతమూర్తి? ప్రజాస్వామ్యవాది? మొదటిసారి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లోకి అడుగుపెడుతూ ఉద్విగ్నతకు లోనై- ‘ఔరా! ప్రజాస్వామ్యం ఎంత గొప్పది!’ అని పార్లమెంట్ భవనం మెట్ల వద్ద సాష్టాంగ ప్రణామం చేసిన నరేంద్ర మోదీ నిరంకుశుడా....??

    -డా. పి భాస్కరయోగి గారి వ్యాసం

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. రచయిత చాలా విషయాలు ప్రస్తావించారు,చదవగానే మోదీని వ్యతిరేకించేవాళ్లు పశ్చాత్తాపం ప్రకటించి లెంపలు వేసుకునేటంత సెంటిమెంటు ఒలకబోశారు.రాజకీయ విశ్లేషణకి అనత్ మోతాదులో సెంటిమెంటు అవసరమా?నాకు అవన్నీ అనవసరం."ఏపీకి ఎందుకు సాయం చెయ్యటం లేదు?"అన్న ప్రస్తుత ప్రశ్నని తప్ప అన్నిటినీ ప్రస్తావించారు,మోదీ లేకపోతే భవిష్యతు అంధకారం అని కలరు పులిమేశారు.కానీ గతానికీ భవిష్యత్తుకి మధ్యన వర్తమానం అనేది ఉండదా!

      అవిశ్వాస తీర్మానం పెట్టారు,అన్ని రాజకీయ పక్షాలూ తెదెపాకి అనుకూలమైన ప్రకటనలే చేశారు - అయినా నోరు తెరిచి ఒక మాట మాట్లాడకుండా ఉన్న వ్యక్తిలో ఎంత నిరాదంబరత ఇంటే మాత్రం ఎవడిక్కావాలి?ఔరంగజేబు కూడా టోపీలు కుట్టిన ఆదాయం మీదనే బతికాడని చెప్తారు కదా.హిట్లరుకున్న మంచి అలవాట్లు తెలిస్తే ఇతనా అంతమంది యూదుల్ని పగబట్టి చంపింది అని ఆశ్చర్యపోవాల్సిందే.ఎప్పుడో చిన్నప్పుడు అమ్మిన టీని గురించి ఎన్నాళ్ళు డప్పు కొడతారు?ప్రతి మనిషీ ఏదో ఒక వృత్తి చెయ్యాల్సిందే కదా!రాజీవ్ గాంధీ కూడ రాజకీయాల్లోకి రాకముందు విదేశాల్లో పెట్రోలు బంకులో పనిచేశాడు,అంతమాత్రాన పెట్రోలుబంకుల్లో పని చేసేవాళ్లందరూ "ఒక ప్రధానమంత్రి చేసిన పని చేస్తున్నాం!" అని పొంగిపోవాలా?

      ఇవ్వన్నీ అనవసరం.నార్త్ లాబీయింగ్ అనేది ఉంది,అది తన పని తను చేస్తూనే ఉంది!లేని పక్షంలో అన్నీ అనుకూలంగా ఉన్నా ఆంధ్రాకి అంత అన్యాయం ఎందుకు చేస్తున్నాడు?న్యాయం చేస్తాడా లేదా అని కూడా కాదు,కనీసపు ప్రతిస్పందన కూడా లేదేంటి?కేంద్రప్రభుత్వం ఓక రాష్ట్రానికి ఉద్దేశపూర్వకమైన అన్యాయం చేస్తున్నది అనే తీవ్రమైన ఆరోపణతో అవిశ్వాస తీర్మానం పెట్టడం కూడా గౌరీ లంకేశ్ హత్య లాంటి అప్రస్తుత విషయమా - ఏం మాట్లాడుతున్నారు సారు?గోద్రా సంఘటన గురించి ప్రతికక్షులు చేసిన అల్లరి తర్వాత కూడా ముస్లిములు సైతం మోదీకే వోటు వెయ్యడం ఏనాటి గతి?నాకు తెలియనిదా!రచయిత వేసిన ప్రశ్నయే పెద్ద జోకు!ఇవ్వాళ ఏపీకి జరుగుతున్న అన్యాయం,ఆందోళనకి కనీసపు ప్రతిస్పందన కూడా లేకపోవడం ఖచ్చితంగా అహంభావమే!

      P,S:జర్నలిష్టుకి అనుమానం వచ్చేసి వెంఠనే వంటింట్లోకి వెళ్ళేసి హఠాత్తు జ్ఞానోదయం కలిగించేసుకోవదం అనేది కట్టుకధ అని నాకు తెలుసు - ఇలాంటి పిట్టకధలు నాకు చెప్పొద్దు,ఆల్రెడీ నమ్మడానికి తయారయి కూర్చున్న పువ్వు అభిమానులకి చెప్పండి!
      అలెగ్జాందరు పురుషోత్తముణ్ణి గెలవడం అబద్ధమనేది వేరేవాళ్ళు చెబితేనో ఆధారాల కోసం వెతికాకనో కాదు, ఆ కధని చదువుతూ ఉన్నపుడే తెలిసిపోయింది - వెతికితే తర్వాత సాక్ష్యాలు దొరికాయి.అలాంటిది ఇది కట్టుకధ అని కనిపెట్టలేనా?

      Delete
    3. ఈసారి ఆంధ్రప్రదేశ్ అంత కనివిని ఎరుగూని అవినీతి పాలన. ఆయన ప్రచారం చేసింది మాహా మేత లక్షల కోట్లు మింగాడని. మరి ఆయనని తలదన్నాడు. అరే, దేవాలయాలలో, రిజిస్టర్ ఆఫిసులో పదవ తరగతి వరకు చదివి ఉద్యోగంలో చేరి, పనిచేసే చిన్న ఉద్యోగిని పట్టుకొంటే మినిమం 20కోట్ల సొమ్ము దొరుకుతుంది. మునిసిపల్ కార్పోరేషన్లో పని చేసే CEO ను తాకితే వందకోట్ల పైమాటే, చీఫ్ ఇంజనీర్ 100 కోట్లు, ట్రాన్స్పొర్ట్ ఆఫిసర్ 800కోట్లు. మొన్న ఈ మధ్య వైజాగ్ లో VRO (ఒకప్పటి కరణం) దగ్గర దొరికింది 100కోట్లు.

      కేంద్ర ప్రభుత్వం రాహ్స్ట్రంలో కొన్ని మునిసిపల్ కార్పోరేషన్ లకి అండర్ గ్రౌండ్ కాలువల ద్వారా మురికి నీరు పోవటానికి 1000కోట్లు ఇచ్చింది. ఉర్రంతా నడిరోడ్లలో తవ్వి, ఒకటిన్నర సంవత్సరం దాటిపోయినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆ పనులు ఎంత నాసిరకం ఉన్నాయో, భవిషత్ లో రోడ్ల పైకి వర్షం పడితే వచ్చే నీళ్ళు తలచుకొంటే. భయంపుడుతుంది. స్థానిక పేపర్లలో ఆ పనుల అవినీతి గురించి ఎంత రాసిన పట్టించుకొనే నాధుడు లేడు.
      -------------
      మీరేమి మాట్లాడుతున్నారు? ఆంధ్రాలో ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, దానికి భయపడాలి అని ఉద్యోగులలో, లేశ మాత్రం భయం లేదు. ప్రభుత్వోద్యోగులు ఎలా సంపాదిస్తున్నారు అంటే, అవినితి శాఖ వాళ్ళు పట్టుకొన్నా భయం లేదు. దొరికితే మహా ఐతే పదేళ్ళ జైలు శిక్షపడినా, కోట్ల రూపాయలు సంపాదించుకొన్నాము కదా! అనే వరకు వాళ్ళేళారు, చంద్రబాబు నాయుడుని చూసి ఆయన మంత్రులన్నా భయపడుతారా? అని ప్రశ్నించుకొంటే సమాధనం భయపడరనేదే వస్తుంది. గంటా శ్రీనివాస రావు ముఖ్యమంత్రి మీటింగ్ హాజరు కావాల్సి ఉండగా, రాలేదు. CM గారు మంత్రి ఎందుకు రాలేదు అని ఆరాతీస్తే, గంట గారు CM తో పాటు విదేశి పర్యటనకు వెళ్ళి, ఆయన తిరిగి రాకుండా లండన్లోనే ఉండిపోయారు, వ్యక్తిగత పనుల వలన. ఆ విషయం, ముఖ్యమంత్రికి చెప్పనుకూడా లేదు. అప్పుడు CM గారు ఇలా చేస్తే ఎలా అంట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు అనే వార్త పేపర్లో వచ్చింది. ఆపై వారి పైన చర్యలేమి లేవు.

      ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంఫ్రా స్ట్రక్చర్ కొరకు బాగా నిధులు ఇచ్చుంటే, వాటిలో ఓ 50-60% తినేవారు. అంటే కనీసం హీన పక్షం వేల, లక్షల కోట్లు మింగి ఉండేవారు. పాపం ఇప్పుడు అవి దొరకక అభివృద్దికి మోడి నిధులు ఇయ్యలేదని నాటకం మొదలుపెట్టారు.

      ఈ విధంగా డబ్బులను, ప్రభుత్వో ద్యోగులు, అన్ని పార్టిల రాజకీయ నాయకులు అడ్డు ఆపులేక తినేకొద్ది, రెండు కులాల వారి మధ్య పోటిపెరిగి, బీహార్ లో వలె వీధుల్లో కొట్టుకోవటమొక్కటే జరగలేదు.

      ------
      ఒకప్పుడు ముఖ్యమంత్రి పని ఉంటే, హైదరాబాద్ నుంచి తిరుపతికి ట్రైన్ లో వెళ్ళేవారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి హెలి కాప్టర్ ను వదలటంలేదు. పక్క ఊరుపోవాలన్నా అది ఉండాల్సిందే. కనివిని ఎరుగని దుబారా ఖర్చులు. కేంద్రం నిధుల సంగతి సరే, మరి మన రాష్ట్రానికి రావలసిన వాటను కె.సి.ఆర్. దగ్గరి నుంచి తెచ్చారా?

      Delete
    4. ఆంధ్రాలో అభివృద్దికో నమస్కారం. CBN గారికి నిధులు ఇచ్చుంటే, ఆసాంతం నాకేయటం తప్పించి ప్రజలకొరిగేది ఎమీలేదు.

      Delete
    5. @Anon
      ఆంధ్రాలో అభివృద్దికో నమస్కారం. CBN గారికి నిధులు ఇచ్చుంటే, ఆసాంతం నాకేయటం తప్పించి ప్రజలకొరిగేది ఎమీలేదు.

      hari.S.babu
      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవినీతిపరుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎండగట్టడం భేషైన పని అనే పల్లవి ఎత్తుకున్నారన్నమాట.బాగుంది,మరి ఆయన పార్టీకి చెందిన నలుగుర్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ఆ అవినీతిని ప్రోత్సహించడం కాదన్నమాట!అవినీతిని మాతరమే ప్రోత్సహిస్తారు కాబోలు బీజేపీ వారు!బీజేపీ ఏదో అత్యంత పవిత్రమైన పార్టీ అన్నట్టు చెబుతున్నారే!నీహారిక ఇక్కడే ఎప్పుడో A to Z of BJP corruption అని ఇచ్చింది,మరోసారి తమకి చూపించమంటారా.

      విశేరెడ్డికే కాదు పెద్ద నోట్లు రదులో ఉండి,సామాన్యులు క్యూలలో తంటాలు పడుతున్న రోజుల్లోనే ఒక భాజపా నాయకుడి ఇంట్లో పెళ్ళికి అన్ని నోట్లకట్టలు ఎలా వెళ్ళాయో చెబుతారా?ఆయన ఎన్నిసార్లు క్యూలో నుంచుంటే అన్ని నోట్ల కట్టలు ఆయన ఇంటికి వెళ్ళాయి?

      అందుకే అన్నాను పిట్టకధలు పువ్వు పార్టీ అభిమానులకి చెప్పండి నాకు కాదు అని.

      Delete
    6. ఆ భాజపా నాయకుడు వేమురి రాధకృష్న ఇంటర్వ్యులో స్పష్టంగా చెప్పాడు. పెళ్ళనేది ఎమి దాచేవ్యవహారం కాదు. నేను అందరిని పిలిచాను, ఆ పెళ్ళి వీడియోలు టివి లో కూడా ప్రసారం అయ్యాయి. ఆ పెళ్ళి ఖర్చులు ఎంత అవుతాయో ఈరొజుల్లో పెళ్ళికి వచ్చిన పెద్దలకు తెలుసు. మీడియాలో చెప్పినంత ఎమికాదు. ఇన్ కం టాక్స్ వాళ్ళకు బిల్లు సైతం సబ్మిట్ చేశాను అని చెప్పాడు. ఆయన అంత ఘనం గా చేసి తప్పుడు బిల్లులు సబ్మిట్ చేస్తే, విడీయో లో పెళ్ళి కూతురు ధరించిన నగ ఎంత అవుతుందో గోల్డ్ షాప్లో కనుకొని, బిల్లులో సరిచూసుకొని చెక్ చేసుకోవచ్చు అని చెప్పడు.

      Delete
    7. బిజెపి అత్యంత పవిత్రమైన పార్టి కాకపోవచ్చు. తెలుగుదేశం అంత చెత్త పార్టీ లేదు. స్పెషల్ స్టేటస్ కొరకు ఇప్పుడు పట్టుపడుతున్నాడే, మరి అప్పట్లో ఎందుకు దాని గురించి మాట్లాడితే అరెస్ట్ చేయిస్తా అని అన్నాడు. రోజుకో మాట. మోడి ప్రభుత్వానిది మొదటి నుంచి అదే మాట.

      నిహారిక ఇచ్చిన దానిని మీ దగ్గరే ఉంచుకొని రోజు చూసుకోండి.

      Delete
    8. కేంద్రం నిధుల సంగతి సరే, మరి మన రాష్ట్రానికి రావలసిన వాటను కె.సి.ఆర్. దగ్గరి నుంచి తెచ్చారా? ఎప్పుడు తెస్తారో మీకు తెలుసా?

      Delete
    9. @Anon
      బిజెపి అత్యంత పవిత్రమైన పార్టి కాకపోవచ్చు. తెలుగుదేశం అంత చెత్త పార్టీ లేదు.

      hari.S.babu
      బీజేపీ అత్యంత పవిత్రమైన పార్టీ కాకపోవచ్చు అని మీరు వెనక్కి తగగ్టానికి కారణం నీహారిక సేకరించిన లిస్తేఅననై నాకు తెలుసు!తను మాత్రం సొంత పరిశోధ్హన చేసి కనుక్కున్నవి కాదుగా అవి!అందరికీ తెలిసినవే. 2G స్కాము అని బీజేపీ చెసిన గోల ఉత్తదే అని ఎప్పుడు తేలింది?మోదీ ప్రభుత్వంలోనే కదా ఆ నిజాన్ని కోర్టు చెప్పింది.దోచుకోవలసినది చాలా స్థిమితంగా దోచుకుని పట్టుబదే సమయానికి క్షేమంగా దేశం దాటిపోతుంటే నిద్ర నటించినందుకు కృతజనతగా మాల్యాలూ మోదీలూ హిందూస్థాన్ లీవర్స్ అసోసియేషన్ పెదీతే గౌరవ అతిధి మోదీయే అవుతాడేమో!

      మళ్ళీ తెదెపా చెతపార్టీ అనే మాట రానివ్వకండి మీకే బొక్కడిపోద్ది - వాళ్ళు కూడా మీ కేంద్రమంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు కదా!కేవలం నలుగురు సభ్యులైన పార్తీయే చెత్త అయితే మిగిలిన సభ్యులబందరితో కలిసి భాజపా చెత్తన్నర అవుతుంది,అవదా?

      Delete
    10. Srinivas Kusumpudi :

      అసలు 'ప్రత్యేకహోదా అంటే ఏమిటి, హోదాకి ప్యాకేజీకి తేడా ఏమిటి' అన్న విషయంలో ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ లో జరిగిందేమిటంటే..... JFC కమిటీ మినహా రాజకీయనాయకులు, మీడియాతో సహా ఎవ్వరూ నిజాలు చెప్పలేదు. నిజాలు చెప్పే వారిని మాట్లాడినివ్వలేదు.
      అందుకే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి నేడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు అన్న రీతిగా తయారయ్యింది.

      Delete
    11. Srinivas Kusumpudi :

      చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న చందంగా ఇప్పుడు ఆంధ్రులు, ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్న చంద్రబాబు గారు నిజానికి తన స్వార్ధ రాజకీయాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఏనాడో ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టుపెట్టేసారు.
      నిజానికి ఆయన ఇప్పటివరకూ పోరాడింది తన ప్రధానమైన మూడు డిమాండ్లు నెరవేర్చుకోవడినికే. అవి....
      1. అసెంబ్లీ సీట్లు పెంచాలి.
      2. పోలవరానికి నిధులు పూర్తిగా విడుదల చేయాలి. కానీ కేంద్రం లెక్కలు అడగకూడదు
      3. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శశికళని, లాలూను పంపినట్లుగానే జగన్ ని కూడా జైలుకి పంపాలి.
      చంద్రబాబు పెట్టిన ఈ మూడు ప్రధాన డిమాండ్లు నెరవేర్చడంలో మోడీ గారు విముఖత వ్యక్తం చేశారు కాబట్టే వారిద్దరి మధ్య సఖ్యత చెడింది. అన్నిసార్లు ప్రధానికి కలిసింది కూడా ఇందుకే. ఇది వాస్తవం.
      ప్రత్యేకహోదా, విభజన హామీల కోసం పోరాటం అంటూ చంద్రబాబు గారు ఇప్పుడు కాకమ్మకబుర్లు చెప్పడం అంతా ఒక రాజకీయ డ్రామా.

      Delete
    12. @Anon
      చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న చందంగా ఇప్పుడు ఆంధ్రులు, ఆత్మగౌరవం అంటూ

      hari.S.babu
      నేను ముందునుంచీ చెబుతున్నదీ అదే!చంద్రబాబుకి క్షాత్రం కొంచెం కూడా లేదు.కొజ్జా రాజకీయం - ఇప్పుడు ఈ మాట వాడితే లింగరహితులని అవమానించినట్టు అవుతుంది కానీ అంతకన్న మంచిమాట దొరకడం లేదు.2014లోనే తెదెపా సీట్ల సర్దుబాటులో ఇచ్చిన సీట్లలో చెత్త క్యాండిడేట్లని నిలబెట్టారు బీజేపీ వాళ్ళు.ఏవరయినా గెలవడానికి గట్టివాళ్లని నిలబెడతారు గానీ వోడిపోయే క్యాండిదేట్లని ఎందుకు నిలబెడతారు?చంద్రబాబుకి గానీ చంద్రబాబు సపోర్టుతో తమకి గానీ ఆంధ్రలో ఎక్కువ సీట్లు వస్తే బాబు తమమీద పెత్తనం చేస్తాడేమోననే ఎదవ రాజకీయం.అప్పుడు ఆఖరినిమిషాల్లో కళ్ళు తెరుచుకుని తప్పు సరిదిద్దుకున్నవాడు గెలిచాక ఎందుకు అటకాగాడో నాకిప్పటికీ అర్ధం కాదు!దాని ఫలితమే ఇవ్వాళ బీజేపీ వైపునుంచి ఎదురుదాడి - అనుబ్భవించాల్సిందే బాబు!అప్పట్లో నేను ఒక పోష్టు కూడా వేశాను.

      బెజేపీ వాళ్ళు ఇవ్వాళ వెంకయ్య నాయుడికి శాలువ కప్పడం గురించి వాగుతున్నారు గానీ అసలు నిండుసభలో ఒక ప్రధాని చేసిన వాగ్దానం మరియు ప్రణాళికా సంఘం సిఫార్సులు ఉన్నప్పటికీ చట్టబద్ధమైన ప్రత్యేకహోదా మాత్రం ఇవ్వం లోపాయకారీగా అంతకన్న ఎక్కువ ఇస్తాము అని ఎందుకు వాగారు?మీరు చెప్పినదాన్ని నమ్మే కదా మా బాబు మీ వెంకయ్య నాయుడికి శాలువాలు కప్పింది!

      అసలు ప్రత్యేకహోదా గురించి అడక్కపోతే ప్యాకేజీ ఇస్తామని మీరు అన్నాక పోనీ అదైనా ఇమ్మంటే ఇవ్వాళ అది చంద్రబాబు మాట మార్చదంలా కనిపిస్తుందా?నోటికి ఏం తింటూన్నారు మీరు?అసలు కేంద్రం నుంచి హోదా పేరుతో చట్తపరంగా రావలసిన 10 రూపాయల కోసం పట్టు పట్టకపోతే మేము 20 రూపాయలు ఇస్తామని ఎందుకు చెప్పారు?మాకు రావలసిన 10 రూపాయలు గానీ అది అడక్కపోతే ఇచ్చే 20 రూపాయలు గానీ ప్రధాని గానీ ఆర్ధికమంత్రి గానీ తమ జేబులోనుంచి తీసి ఇస్తున్నారా?దేశం మొత్తం నుంచి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం నుంచే కదా!ఇవ్వాల్సిన పది రూపాయలు అడక్కపోతే అదనంగ ఐచ్చే పది రూరూపాయలు కూడా మొత్తం దేశప్రజల సొమ్మే కదా!ఎవడి బాబు సొమ్మని ప్రజాధనంతో గవ్వలు ఆడుతూ కొవ్వు పట్టిన కబుర్లు చెప్తున్నారుచట్టంలో ఉన్నది ఎందుకు ఇవ్వడం లేదంటే వాడు అవినీతిపరుడు కాబట్టి ఇవ్వడం లేదంటారు,ఏంటి మీ ఉద్దేశం?

      అంటే,మీ వాదన ఎట్లా ఉందంటే "మమ్మల్ని ఎవడు నమ్మమన్నాడు బాబుని?మమ్మల్ని నమ్మడం,మాకు శాలువాలు కప్పడం,బతిమిలాడుకోవడమే తప్ప మొదటి రోజునుంచీ మాతో పోట్లాదకపోవటం బాబు తెలివితక్కువతనం.మేము మాకు ఆంధ్రాకి సాయం చేసే ఉద్దేశం లేదని ఒక్క మాట మీదే నిలబడ్డాంగా!" అన్నట్టు ఉంది.

      ఈ పిచ్చి వాదనలు నా దగిర కాదు చెవిలో పువ్వు పెట్టుకుని నోట్లో వేలేసుకుని కూర్చున్న బడుద్ధాయలకి చెప్పండి,వింటారు.

      ఆంధ్రాకి చెయ్యాలసిన సాయం చెయకుండా ఆంధ్రాలోనే కాదు దక్షిణాదిలో ఎక్కడా వోట్లు పడవు - అది ఖాయం!

      Delete
  5. మీరు అసలు విషయాన్ని పూర్తి భిన్నంగా అర్థం చేసుకొన్నారు. 2014లోనే తెదెపా సీట్ల సర్దుబాటులో ఇచ్చిన సీట్లలో చెత్త క్యాండిడేట్లని నిలబెట్టారు. దానికి కారణం తెలుగుదేశం పార్టి జాతీయ అధ్యక్షుడు బిజెపిని తెలుగు రాష్ట్రాలలో ఎదగనివ్వలేదు. అది బహిరంగ రహస్యం. అందుకే వారిని ఉపరాష్ట్రపతి గా చేయటం జరిగింది. 40ఏళ్ల పైగా రాజకీయ జీవితం,జాతీయస్థాయి లో పార్టి ప్రెసిడెంట్ గా పని చేసిన వెంకయ్య, తన స్వంత ఊరు నెల్లూరులో కనీసం పట్టుమని పది మునిసిపల్ కౌన్సిలర్లను గెలిపించలేడు. ఇప్పటి వరకు నెల్లూరు లో BJP గెలిచింది లేదు. అది ఆయనకి ఆంధ్రాలో బిజెపి మీద ఉన్న శ్రద్ద.
    కాకినాడ మునిసిపల్ కార్పోరేషన్ ఎలక్షనలో సహితం బిజెపి వాళ్ళకి సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి, తిరుగుబాటి అభ్యర్ధులను నిలిపి బాబోరు వెన్ను పోటు పొడవలేదా? ఆయన గల్లి రాజకీయాలలో సైతం ఎన్నుపోటు పొడిచి, అభ్యర్దులను సరైన వాళ్లను నిలబెట్టలేదని ప్రచారం చేస్తాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. బాబు గారు చేయని రాజకీయం లేదు. కనుకనే ఆయనను ఎవ్వరు నమ్మలేదు. నమ్మరు.

    BJP వచ్చే ఎన్నికలలో కేంద్రలో వస్తుందేమో గాని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టి రాదు. నిధుల సంగతి అభివృద్ది సంగతి పక్కన పెట్టినా, ఇంత అధ్వానమైన పాలన ఎప్పుడు చూడలేదు. ఈయన ఉన్నంతలో మంచి పాలన అందిస్తాడనుకొంటే అడుగడుగునా దోపిడినే! కనిపించిన ప్రతిది అమ్ముకోవటమే, అది ఇసుక కావచ్చు, దేవాలయ భూములలో పెరిగే చెట్లు కావచ్చు. రాస్తే చేతులు నెప్పులు పుడుతాయి.

    ReplyDelete
    Replies
    1. 1).40ఏళ్ల పైగా రాజకీయ జీవితం,జాతీయస్థాయి లో పార్టి ప్రెసిడెంట్ గా పని చేసిన వెంకయ్య, తన స్వంత ఊరు నెల్లూరులో కనీసం పట్టుమని పది మునిసిపల్ కౌన్సిలర్లను గెలిపించలేడు. ఇప్పటి వరకు నెల్లూరు లో BJP గెలిచింది లేదు. అది ఆయనకి ఆంధ్రాలో బిజెపి మీద ఉన్న శ్రద్ద.

      2).కాకినాడ మునిసిపల్ కార్పోరేషన్ ఎలక్షనలో సహితం బిజెపి వాళ్ళకి సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి, తిరుగుబాటి అభ్యర్ధులను నిలిపి బాబోరు వెన్ను పోటు పొడవలేదా? ఆయన గల్లి రాజకీయాలలో సైతం ఎన్నుపోటు పొడిచి, అభ్యర్దులను సరైన వాళ్లను నిలబెట్టలేదని ప్రచారం చేస్తాడు.

      aemiTanDee
      మీ నాయకులకి శ్రద్ధ లేదని మీరే అంటూన్నారు!కాకినాడలో బాబు వెన్నుపోటు లేకపోతే గెలిచేవాళ్ళం అని చెప్పే ధీమా ఉందా?సీట్ల పంపకాల్లో మీరు చెయ్యాల్సింది ఏమిటి?సొంత బలంతో గెలిచే దమ్మున్న స్థానాల్ని కోరుకోవాలి,అవునా?రాష్ట్రం మొత్తం మీద అంత స్కోప్ ఉన్న స్థానం ఒక్కటైనా ఉందా?మీరు సొంతంగా గెలవలేకనే గదా తెదెపాతో ఒప్పందం చేసుకున్నది.మీరు అడిగిన సీటు ఇచ్చినప్పుడు కస్ట్తపడి మె అబ్యర్ధిని మీరు గెలిపించుకొని మీ దమ్ము చూపించాలి,అవునా?కాకినాడ మీరు అడిగితే ఇచ్చాడా,మీమీద రుద్దాడా?బాబు ఎదవ రాజకీయం చేసినా తట్టుకోవద్దా?ఏ విధంగా చూసినా సీటుని సాధించుకోలేకపోవటం మీ అసమర్ధత,అంతే!దానికి బాబు మీద పడి ఏడవాల్సిన పని లేదు.

      బెజేపీ హోదా,ప్యాకేజీ - రెంటికీ కలిపినా ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవొద్దు.ఇవ్వం మీ దిక్కున్న చోట చెప్పుకోండి(అన్యాపదేశంగా ఇప్పటికే అంటూనే ఉన్నారు,అది బయటపడి చెప్పెయ్యండి,ఏం ఫర్వాలేదు) అన్నా సరే ఆంధ్రాకి ఏమీ కాదు.చంద్రబాబు అవినీతిపరుదైనా సరే మాకు ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నది మీరే!

      ఇవ్వాళ మీరు మాట్లాడుతున్న బాబు అవినీతి పురాణం మొదటనే ప్రత్యేక హోదాయో ప్యాకేజీయో ఇచ్చేసి ఆ తర్వాత మేము ఇంత ఇచ్చాం,బాబు దాన్నంతా నొక్కేస్తున్నాడు అని చెబితే తప్పకుండా నమ్మేవాళ్ళం,మెకు వోటు వేసి ఆంధ్రాలో బలం పెంచేవాళ్ళం.ఇప్పుడు మీరు ఆ చాన్స్ కోల్పోయారు.

      కాంగ్రెసు ఇప్పుడే కాదు గతంలో కూడా ఇస్తానని చెప్పినది ఏదీ ఇవ్వకుండా ఎగ్గొట్టలేదు.అసలు మిగతా పార్టీలు ఆ పార్టీతో కలవదానికి కూడా అదే కారణం.మీలాగా మాకు వోట్లు వేస్తేనే మీకు సాయం చేస్తామని కాంగ్రెసు ఎప్పుడూ అనలేదు.ముందు ఇచ్చి,తర్వాత ఇది మీకిచ్చాం,మాకు వోట్లు వెయ్యండి అని కార్నర్ చేసేది.మీకు ఆ తెలివి కూడా లేకపోయింది!

      లండన్లో "భారత్ కీ మంచ్" అంటూ మాట్లడటానికి సిద్ధపడిన మొనగాడికి సభలో అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడటానికి నోరు పెగలడం లేదు,దేనికో!భయమా?నిర్లక్ష్యమా?ఏం మాట్లాడాలో తెలియని అయోమయమా?కోపమా?ఆంధ్రావాళ్ల మీద చీత్కారమా?

      ఇందాక చెప్పినట్టు "మేము మొదటినుంచీ ఆంధ్రాకి సహాయం చెయ్యంఉ అనే పొక్క మాటమీదే నిల్బడి ఉన్నాం!" అంటున్న మీ మాటకే కట్టుబడి ఉండండి.మళ్ళీ చెబుతున్నా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా ఆంధ్రాకి ఏమీ కాదు.మీ మూర్ఖత్వం ముదిరితే దేశం నుంచి విడిపోయి ఒక ప్రత్యేక దేశంగా కూడా తల యెత్తుకుని నిలబడగలిగిన దమ్ముంది ఆంధ్రావాళ్ళకి - ఆలోచించుకోవలసింది బీజేపీయే!

      నేనే కాదు రాష్ట్రంలోని అతి సామాన్యుడి వరకు విడిపోయే ముందు ఒక సంవత్సరం నుంచీ విడిపోయిన ఒక సంవత్సరం వరకు చాలా భయపడ్డాం ; కానీ ఇప్పుడు దేశం నుంచి విడిపోవటానికి కూడా సిద్ధంగానే ఉన్నామంటే దానికి కారణం మీరే!గురువులు రెండు రకాలు - బోధ గురువులు,బాధ గురువులు!మొదటి రకం మన మాస్టర్లతో సహా చాలామందే ఉన్నారు గానీ రెండో రకం మీలా కష్టాలు పెట్టి ఆ కష్టాలని ఎదుర్కుని నిలబడాలనే పంతాన్ని నేర్పుతారు.

      మాకు బోధగురువుల స్థానంలో నిలబడినందుకన్నా గర్వించండి - అది తప్ప మీరు గర్వంగా చెప్పుకోదగిన పనులు మీరేమీ చెయ్యలేదు,చెయ్యటం లేదు,చెయ్యమని అంటున్నారు కదా!

      P.S:కేంద్రంలో దుర్నిరీక్ష్యమైన అద్ఘికారం చెలాయిస్తున్న పార్టీకి చెందిన రాష్ట్ర నాయకూగా మీరు పంతం పట్టి సాధించి "ఇదుగో!రాష్టర్మ్ కోసం మా పార్టీ పెదలతోనే పోట్లాడి ఇవన్నీ సాధించుకొచ్చాం." అని చెప్పుకుంటే తెదెపాతో సీట్ల సర్దుబాటు లేకుండానె బాబు వెన్నుపోట్లు పొడిచిన అసరే తట్టుకుని గెలిచి ఉండేవాళ్ళు - మె పార్టెకి కూడా పనికిరాని అసమర్ధులు బాబు మీద పడి అయెదవతం తప్ప ఏమి చెయ్యగలరు?కేంద్రంలో అధికార్మో ఉండి కూద అరాష్టర్మలో సొంతబలం పెంచుకోలేని మీరు రాజకీయాల్లో కొనసాఫ్గదమ వసరమా?

      Delete
    2. మా నాయకులకి పార్టిమీద శ్రద్ద లేక కాదు. అటల్, అద్వాని వెంకయ్యను నమ్మారు. ఈయన దానిని బాగా ఉపయోగించుకొని ఇక్కడ పార్టిని నాశనం చేశాడు. ఒకప్పుడు తెలంగాణలో ఎంతో బలంగా ఉన్నపార్టిని సైతం బలహీన పరిచాడు. బిజెపి కి సౌత్ ఇండియామీద ఫోకస్ చేయటానికి వీలు పడలేదు. ఇప్పుడు
      మోడి షాలు వచ్చాక వ్యుహం మార్చారు.

      అది గాదు ఒక విషయం చెప్పండి, ఈయనకి ఒక సంవత్సరం ఆపాయింట్ మెంట్ ఇవ్వటానికి నిరాకరించినా ఈయన గారు ఎందుకు బిజెపి ని పట్టుకొని వేలాడాడు.అధికారం కోసం కేంద్రం లో 4ఏళ్ళు అంటకాగి, చివరి సంవత్సరం డ్రామా మొదలుపెట్టారు. ఆంధ్రాకు నిధులు ఇవ్వకపోతే తెలుగుదేశం కేంద్రమంత్రులు ఎమి చేస్తూన్నారు? అది కూడా మోడి తప్పేనా?
      పొమ్మని పొగపెడుతున్నా చూరుపట్టుకొని వేలాడింది వారే గదా?
      ఆంధ్రా వాళ్ళ మీద ఛీత్కారం ఎమీ లేదు. మీరు ఆవేశంలో మతిస్థిమితం కోల్పోతున్నారనిపిస్తున్నాది.

      బలం పెంచుకోవాటం లేదని మీరేమి తిట్టనవసరం లేదు. ఆ పనిలోనే ఉన్నారు.

      Delete
    3. దేశం నుంచి విడిపోయి ఒక ప్రత్యేక దేశంగా కూడా తల యెత్తుకుని నిలబడగలిగిన దమ్ముంది ఆంధ్రావాళ్ళకి

      నిజమా! మీరు ఏ లోకంలో ఉన్నారు? ఇదేమైనా యన్.టి.ఆర్. కి నాదెండ్ల వెన్నుపోటుపొడిచారని ప్రచారం చేస్తే, వీధుల్లోకి వచ్చి ఎంతో మంది ప్రజలు గోల చేశారు, చనిపోయారు. ఇప్పుడు జగన్ అన్న పాదయాత్రకు మీటింగ్ పెట్టిన ఊరిలో, రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుంది. బుగ్గ నిమరటానికి కూడా మనుషులకు ఇంతా అని ఇచ్చుకోవాలా. పేద, ముసలి అవ్వల బుగ్గలు అభిమానంగా నిమిరినట్ట్లు చూసేవారికి అనిపించినా, వాటికి చాలా ఖర్చు అవుతుంది. ఇక దేశం నుంచి విడిపోవటం అనేది తెలుగువారి ఉత్తరకుమారుని ప్రగల్భాలు. ముందర జగన్,బాబు గారి పార్టి నాయకులే ముందుకురారు. ఎక్కువ మాట్లాడితే, ఈ పోరాటాలు నువ్వు చేసుకో అని, రాజినామ ఇచ్చి విదేశాలకు వెళిపోతారు అంతా.
      -----
      మూడు నెలలో 60 మంది కార్పోరేట్ కాలేజిలలో, చదువుకొనే పిల్లలు ఆత్మహత్య చేసుకొంటే ఎమి చేయలేని, నిలదీయలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రజానీకం ఉంది. స్వంత పిల్లకోసమే పోరాటం చేసినట్లు ఎక్కడ కనపడదు. ఇక దేశంకొరకు ఆంధ్రా ప్రజలు వచ్చి పోరాడుతారు. ఎవరా ప్రజలు? ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు? ఆ పోరాడేవారు నిజంగా ఉంటే ఎప్పుడో పోరాడి ఉండేవారు. పై వాఖ్యం చదివాక, మీరు చాలా అమాయకులని అర్థమైంది.

      Delete
    4. Correction : దేమైనా యన్.టి.ఆర్. కి నాదెండ్ల వెన్నుపోటుపొడిచారని ప్రచారం చేస్తే, వీధుల్లోకి వచ్చి ఎంతో మంది ప్రజలు గోల చేశారు, చనిపోయారు. 1985 కాలం నాటి రోజులా ఇవి? నాయకుడిని నమ్మి ప్రజలు వీధుల్లోకి రావటానికి

      Delete
    5. >>> యన్.టి.ఆర్. కి నాదెండ్ల వెన్నుపోటుపొడిచారని ప్రచారం చేస్తే, వీధుల్లోకి వచ్చి ఎంతో మంది ప్రజలు గోల చేశారు, చనిపోయారు. 1985 కాలం నాటి రోజులా ఇవి? నాయకుడిని నమ్మి ప్రజలు వీధుల్లోకి రావటానికి">>>>

      భలేవారే ! ఒక కొబ్బరి చిప్ప తప్పు చేసినా కొబ్బరి చిప్పలందరూ అగ్రహారంలో వెనకేసుకురాలేదా ?
      గొల్లభామ వచ్చి గోరుగిల్లుతున్నదంటే గొల్లలందరూ పోరాటానికి దిగి గోరువంకగా మార్పించుకున్న రోజులివి.మనోభావాలు దెబ్బతీస్తే ఎవరూ ఊరుకోవడం లేదు.

      Delete
    6. @Anon
      మూడు నెలలో 60 మంది కార్పోరేట్ కాలేజిలలో, చదువుకొనే పిల్లలు ఆత్మహత్య చేసుకొంటే ఎమి చేయలేని, నిలదీయలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రజానీకం ఉంది. స్వంత పిల్లకోసమే పోరాటం చేసినట్లు ఎక్కడ కనపడదు. ఇక దేశంకొరకు ఆంధ్రా ప్రజలు వచ్చి పోరాడుతారు. ఎవరా ప్రజలు? ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు? ఆ పోరాడేవారు నిజంగా ఉంటే ఎప్పుడో పోరాడి ఉండేవారు. పై వాఖ్యం చదివాక, మీరు చాలా అమాయకులని అర్థమైంది.

      hari.S.babu
      మీకు యముండను నేను అమాయకుండనా?
      ఒకవైపున నేను పట్టిన పాయింటుకి కూసాలు కదిలి మీరు మమ్మల్ని వెక్కిరించనక్కర్లేదు బొళం పెంచుకుంటున్నాం అని ఉడుక్కుంటూనే నన్ను వెక్కిరించదం ప్రస్తుతం మీ పార్టీ మొత్తం ఉన్న మనస్థితిని అద్దంలో పెట్టి చూపిస్తున్నది!
      నేను ఇప్పటివరకు కట్టిన అంచనాలు ఏవీ తప్పలేదు.మిగిలినవాళ్ళు ఇంకా భాజపా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కదాని అనుమానిస్తున్న సమయంలోనే యాప్ గెలుస్తుందిబీజేపీకి బొప్పి ఖాయం అని చెప్పాను.
      ఇలాంటి అంచనాలు ఎలా జరిగితే నాకు బాగుంటుందో దాన్ని పట్టుకుని వేళ్ళాడుతూ ఆ దారిలోనే వెళ్ళను.షెర్లాక్ హోమ్స్ తన డాక్టరు వాట్సన్ ఫ్రెండుని పదే పదే "డాటా!డాటా!డాటా కావలి నాకు, ఏది?" అని విసిగిస్తాడు.నేనూ అంతే - నేను అబద్ధం చెప్పకూడదు,నా అంచనా తప్పకూదదు అనే పట్టుదల ఎక్కువ నాకు.సైంటిఫిక్ స్పెక్యులేషన్ మెధడ్ ఫాలో అవుతాను - తప్పినా గురికి బెత్తెడు ఎడమే
      "మేము పొమ్మని పొగబెట్టినా ఎందుకు చూరు పట్టుకు వేళ్ళాడాడు?" అని బుర్రతక్కువ వాగుడు + దిక్కుమాలిన బింకం ప్రదర్శిస్తున్నారు,హిందూత్వ అనుకూల పార్టీలో ఉన్నందుకైనా తెలుగు భారతం చదివి అర్ధం చేసుకుని ఉంటే బాబు ఎందుకలా ఉన్నాడో అర్ధమై ఉండేది!వ్యాసుడు వాడాడో లేదో తెలియదు గానీ తిక్కనగారు ధర్మరాజుకి "మెత్తనిపులి" అనే విశేషణం వాడాడు.ఒక రాజ్యానికి మంత్రి గనక ధర్మరాజు వనవాసంలోని రాజనీతి తిక్కనకి అర్ధమైంది.కురు పాండవుల బలాబలాలు ఎప్పుడూ అసమానమె - వనవాస దీక్షకి వెళ్ళకుండా అప్పుడు యుద్ధం జరిగినా గెలుపు పాడవులకే దక్కేది.అయినా అది సమయం కాదు వద్దన్నాడు,ఎందుకని?చాణక్యనీతిలోని మొదటి అంశం యుద్ధంలో శత్రువుని గెలవాలంటే మొదట తటస్థుల్ని గెలవాలి అనేది!ప్రతి యుద్దానికీ ఇరు పక్షాలకీ పైన న్యాయనిర్ణేతలు ఉంటారు.ఎవడు గెలిచాడు,ఎవడు వోడిపోయాడు,ఎవడు ధర్మయుద్ధం చేశాడు,ఎవడు అక్రమాలు పాటించాడు అనెది వాళ్ళు తేల్చాల్సిందే తప్ప పార్టీలు వాళ్ళకి వాళ్ళు డప్పు కొట్టుకుంటే కుదరదు.యుద్ధం మొదలయ్యేనాటికి "దురోధనుడు వీళ్ళని ఎన్నో కష్టాలు పెట్టాడు, పాపం!ఇప్పుడు కూడా గెలవకపోతే ఎట్లా?" అనే సింపతీ వచ్చింది.అందువల్లనే "తాతా,నువ్వెలా చస్తావో చెప్పు!" అనడం దగ్గిర్నుంచీ దుర్యోధనుణ్ణి తొడలు విరగదీసి చంపినా ఎవరూ వాళ్లని తప్పు పట్టలేదు.మీ మూర్ఖత్వంతో ఇప్పుడు చంద్రబాబుని పాండవుల స్థానంలో నిలబెట్టి మీరు కౌరవుల స్థానంలో నిలబడ్డారు - ఏ వాదనతో ఆంధ్రా ఓటర్లని మీరు ఓట్లు అడుగుతారో చెప్పండి కాస్త,మీ తెలివి ఎంతో చూస్తా!

      నన్ను అమాయకుడని అనుకుంటున్నారు కదూ!మీ ఫ్యూచర్ వినండి.దక్షిణాదిలో మీ పరిస్థితి మీకూ తెలుసు.ఎక్కడా గౌరవప్రదమయిన పొజిషన్ లెదు.ఉత్తరాదిలో కూడా బలం తగ్గుతుంది.2019లో గెలుస్తారు.కానీ అత్యంత బలహీనమైన గెలుపు మాత్రమే దక్కుతుంది.మీ అభిమానులే కొందరు మోదీ 2023 వరకే అధికారంలో ఉంటాడని ఒక ప్రొఫెసీఎ సోషల్ మీడియాలో వొదిలారు.అది నిజం అవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది.ఎందుకంటే అంత బలహీనమైన గెలుపు దక్కినప్పుడు అధికారం కనీసపు స్థాయిలో నదపటానికి కూడా మిత్రపక్షాలు చాలా అవసరం.కానీ ఇవ్వాళ ఆంధ్రబాబుని మీరు ఏడిపిస్తున్న తీరు చూసి లాలూ యాదవ్ లాంటి దిక్కుమాలిన శాల్తీ కూడా మీకు సాయం రాడు.బొళం లేకపోయినా ఐప్పటి కొవ్వే చూపిస్తే ప్రతిపక్ష పార్టీలకి మండి అవిశ్వాసం పెడతాయి,అప్పుడు అది గెలుస్తుంది,మధ్యంతర ఎన్నిజ్=క్లు వస్తాయి,అంతటితో మీరూ మీ పార్టీ హిందూత్వ పునాది రాజకీయాలూ అంతమైపోతాయి!

      మూర్ఖపు సన్నాసుల్లారా,ఒక హిందువుగా మీ మేలు కోరి చెపుతున్నాను.ఇప్పటివరకు వాగిన వాగుడుకి లెంపలేసుకుని వెనక్కి తగ్గండి!మీరు చెప్పుకున్నప్రొఫెసీ గనక నిజమయితే అది మోదీకి గౌరవప్రదమైన ముగింపు కాదు. మోదీ పని నెహ్రూ కంటే దయనీయంగా తయారవుతుంది.అప్పుడు యేడ్చి లాభం లేదు - బుర్ర పెట్టి ఆలొచించండి.

      P.S:ఆంధ్రా దేశం నుంచి విడిపోవాలనుకుంటే ప్రజల్ని వీధుల్లోకి లాగనక్కరలేదు.ఎలా చెయ్యొచ్చో ఫుల్ ప్లాన్ ఉంది.ఇప్పుడు చెప్పను.నెల రోజులు చాలు. నాకు ఆంధ్రాని స్వతంత్రదేశం చెయ్యటానికి.ఇవ్వాళ కేవలం బ్లాగులకి మాత్రమే పరిమితమయ్యానని నన్ను తక్కువ అంచనా వెయ్యకండి.వ్యూహాలు పన్నడంలో ఏడు గడియల మంత్రిత్వపు నాగమాంబ స్థాయి నాది!

      Delete
    7. హా ఆ ఆ ఆ ఆ..... అని మీవ్యాఖ్య చదివిన తరువాత ఒక నిట్టుర్పు విడిచాను.

      మీరు ఆంధ్రాబాబు నోట్లో వేలుపెడితే కొరకలేనంత అమాయకుడిలా అనుకొంట్టున్నారు. ఆయన జబ్బ వరకు చప్పరించగల సమర్ధులు. మీరే "మెత్తనిపులి" అంట్టూ ఒకవైపు కితాబులిస్తూ, మళ్ళీ ఆయనకి అన్యాయం జరిగిందనటమేమిటి? వాళ్ళిద్దరి మద్య అసలు సమస్య అనేది ఇప్పుడే తెలికయ పోవచ్చు. రాజకీయ చదరంగం ఇద్దరు ఎత్తుగడలు వేసుకొన్నారు. కొంటారు. గెలుపుఓటములు కాలం నిర్ణయిస్తుంది.

      ఇక ప్రజలు ఆలోచించేది, బాబు గారికి వచ్చే ఎన్నికలలో ఓటేందుకు వేయాలి?అని. చంద్ర బాబుగారు జగన్ కన్నా అనుభవజ్ణుడు,అవినినీతి తక్కువ, తెలుగుదేశం పాలనలో ఉద్యోగులు క్రమశిక్షణ గా ఉంటారు అని ఎన్నుకొన్నారు. ఈసారి ఆయన పాలన పూర్తి భిన్నంగా జరిగింది. ఒక్కొక్కడు ప్రజల్ని దోచిపారేశారు. యుటుబ్ లో ఇసుకను ఎల్లా త్రవ్వారో వీడీయోలు ఉంటాయి చూడండి. వర్షాకాలంలో ఎంతో మంది పసిపిల్లలు ఆ లోడిన గుంటల్లో పడి చనిపోయారు కూడా! ( నిలచిన నీళ్ళవలన). అక్కడ పాలనలేదు. ఎమిలేదు. ఎవ్వరికి భయం అనేదే లేదు. ప్రభుత్వం అంటే డబ్బులు సంపాదించుకొనే పెద్ద వ్యాపార సంస్థ. కొంత మంది కి ఉచిత పథకాలు ఎరవేస్తుంది.

      ఇక పోతే, వచ్చే ఎన్నికలలో ఒక వేళ కాంగ్రెస్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే, ఈయన వారికి మద్దతు ఇచ్చినా, సోనియా ఈయనను నమ్ముతుందా? వాళ్ళు బాగా ఆడించగలరు.ఆమె ఎమీ పాతవి మరచిపోయే రకం కాదు. గుర్తుంచుకోండి. ఇప్పటి అనుభవాలే ఎదురౌతాయి. పోని బిజెపి గెలిచి, మోడి వస్తే, ఇక్కడ బాబు అధికారంలోకి వచ్చినా ఇప్పటి పరిస్థితే కొనసాగుతుంది. ఈయన ఇప్పుడు చెప్పిన అభివృద్ది మాటలే చెపుతారు, అవి వింట్టు ఉండాల్సిందే, కాని క్షేత్ర స్థాయిలో పనులు ఎమీ జరగవు.

      Delete
    8. ఒక కొబ్బరి చిప్ప తప్పు చేసినా కొబ్బరి చిప్పలందరూ అగ్రహారంలో వెనకేసుకురాలేదా ? మనోభావాలు దెబ్బతీస్తే ఎవరూ ఊరుకోవడం లేదు.


      మీరేమి చెపుతున్నారో అర్థం కాలేదు

      Delete
    9. Anonymous2 April 2018 at 00:40
      హా ఆ ఆ ఆ ఆ..... అని మీవ్యాఖ్య చదివిన తరువాత ఒక నిట్టుర్పు విడిచాను.

      hari.S.babu
      "ప్రజలు ఆలోచించేది, బాబు గారికి వచ్చే ఎన్నికలలో ఓటేందుకు వేయాలి?అని." ప్రజలు ఆలోచిస్తారు లెమ్మని మీరు "హా!" అని నిట్టూర్పులు విదావ్డం బాగానే ఉంది.మీరు జనాన్ని ఏ ముఖం పెట్టుకున్ వోట్లు అడుగుతారు?

      మీరిలా నిట్టూర్పులు విడిచహె మాన్స్తత్వంలోనే ఉండండి.గోరక్షపురంలో తగిలిన దెబ్బ కూడ ఆలోచించనివ్వదం అలెదు - గోతుల్లో పడిన పిల్లల్ని భూఅత్ద్దంలో చూపిస్తున్నారు.ఈ పిచ్చతెలివితోన అమీరు ఆంధ్రాలో బొళం పెంచుకునేది - ఏడ్చినట్టే ఉంది మీ తెలివి.ఇక చాలు వూరుకోండి.మీరు విడిచే నిట్టూర్పులే మీకు ఓదార్పులు - శుభం!
      ఉట్టికెగిరే దమ్ము లేదు గానీ స్వర్గానికి ఎగురుతారేం?

      Delete
    10. నా కామెంటు చదివి "హా ఆ ఆ ఆ ఆ....." అని నిట్టూర్పు విడిచీన మేధావికి ఇక్కద నేను మిమ్మల్ని అడిగిన ఏ ఒక కీలకమయిన ప్రశ్నకీ మీనుంచి సూటి జవాబు రాలేదు అని తెలిశాకయినా చెమతలు పడతాయా?దున్నపోతుమీద వాన్ కురిసినట్టు ఇంఖా పెద్ద నిట్టూర్పు విడుస్తారా?

      నేను చంద్రబాబు మంచివాడు,అమాయ్qకుడు అని ఎప్పుడైనా అన్నానా?ఆ మాటకొస్తే రాహుల్ గాంధీ మాత్రం అమాయకుడా?మీరు చెప్పండి!మీ బుద్ధి ఎంతసేపూ పొమ్మని పొగబెట్టినా బాబు చూరు పట్టుకు వేళ్ళాడటం,బోరు బావుల్లొ పిల్లలు అనే చెత్తపాయింట్లచుట్టూరానే తిరుగుతున్నది గనక నా ప్రశ్నలు మీకు ఎక్కటం లేదు.లక్ష ఉద్యోగాలు ఆంద్రావాళ్లు లాక్కుపోయారు.తెలనాన వొస్తే అవన్నీ మీఎకితానానన్ కేసీయార్ గొర్రెల్ని కాసుకోమన్నా తెలంగాన వాళ్లు గుద్ది పారెసారే!ఆంధ్రావాళ్లు మీ సొల్లు వినటానికి పిచ్చోళ్ళా?చాలు వూర్కోండి మీరూ మీ అమాయకత్వమూ!

      ఇక్కడ నేను వేస్తున్న ప్రశ్నలు ఏవీ మీరు బాబు మీద పడి యేడ్చి తప్పుకోవటానికి ఉద్దేశించినవి కావు.మళ్ళీ అడుగుతున్నాను.
      1).అసలు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి చెయ్యాల్సిన ఘనకార్యం ఏమిటి?చట్టాన్ని అమలుచెయ్యటమే కదా!మరి విభజన చహ్ట్టాన్ని అమలు చెయ్యలేం అని ఎందుకు చెప్పారు?అలా చెప్పిన మరుక్షణం మీరు పరిపాలించడానికి అర్హత కోల్పోయినట్టు కాదా?పైగ అచట్టం రూపకల్పనలో మీరూ భాగం పంచుకున్నారు,అవునా కాదా?

      2).చట్తప్రకారం ఇవ్వాలసీన్ 10 రూపాయలు అడక్కుండా ఉంటే మీఉ 20 రూపాయ్లు ఇస్తామ ని యెందుకు వాగారు?ఈ 10 రూపాయలే ఇవ్వలేనివాళ్ళు ఆ 20 యెక్కణ్ణించి తెద్దామని అనుకున్నారు?అప్పుదే బాబు ఎందుకదగలేదు అని పాతపాత పాడకండి.- ఇప్పుడు నేను అడుగుతున్నాను నాకు చెప్పండి.

      3).ఆ 10 ఇచ్చినా ఈ 20 ఇచ్చినా అది మోదీ సొంత ఆస్తినుంచి తీసి ఇస్తాడా?ప్రజల సొమ్ము ప్రజలకి ఇవవ్డానికి ఈ దిక్కుమాలిన ఏడుపు అదెనికి?నిన్న గాక మొన్న అమిత్ షా అంతా మనకి అనుకూలం అయ్యాకనే ఇద్దాం అన్నది అబద్ధమా?మీకు వోట్ళు వేస్తే తప్ప చెయ్యాల్సిన మామూలు సాయం కూడా చెయ్యరా?ఇంత రొచ్చు మాటలు మాట్లాడాక్ కూడ ప్రజల నుంచి వోట్లు ఆశిస్తున్నారా?

      P.S:రేపు ఆంధ్రాలో పోటె చేసిన స్థానాల్లో ప్రజలు మిమ్మల్ని అడిగే ప్రశ్నలనే నేను ఇక్కద వేస్తున్నాను.కుళ్ళు జోకులు ఆపి జవాబులు చెప్పండి.

      ఆంధ్రాకి సాయం చెయ్యనంతవరకు మీకు ఆంధ్రాలో ఒక్క సీటు కూదా రాదు - నాది గ్యారెంటీ.ఎన్ని నిట్టూర్పులు విడుస్తారో మీ ఇష్టం:-)

      Delete
    11. మీరు జనాన్ని ఏ ముఖం పెట్టుకున్ వోట్లు అడుగుతారు?

      రేపు ప్రజలలోకి వచ్చినప్పుడు చెపుతారు లేండి. తెలుగుదేశం వారు మోడి ఆంధ్రాకు సహాయం చేయలేదని, అభాండాలు వేసి, అసత్యాలను రోజు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు గ్రహించలేరనుకోకండి.

      Delete
    12. సరే,అయితే ఈ సోది కామెంట్లు ఆపి నిట్టూర్పులు విడుస్తూ ఉందణ్డి.పొద్దాకా ఈ పాడిందే పాడుతున్న పాచిపాటని పబ్లిష్ చెయ్యడం చిరాగ్గా ఉంది.ఒక బటన్ నొక్కదానికి నాకే చిరాకు పుదుతున్నది.జనాలు చెవులప్పగించుకుని ఏం వింతారో!

      Delete
    13. పచ్చటి అబద్దాలు... పచ్చపురుగు తెగులు
      విభజన చట్టంలో హోదా ఉన్నదా?
      విభజన చట్టంలో ప్యాకేజీ ఉన్నదా ?

      విభజన చట్టంలో పారిశ్రామిక రాయితీలు ఉన్నాయా?
      విభజన చట్టంలో పోలవరం 7 ముంపు మండలాలు కలపటం ఉన్నదా?

      విభజన చట్టంలో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ 100శాతం నిధులు ఉన్నాయా ?
      విభజన చట్టంలో అమరావతీ ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నదా?
      విభజన చట్టంలో కర్నూల్ ,అనంతపురం టు అమరావతి హైవే ఉన్నదా?

      విభజన చట్టంలో కేంద్ర సంస్థలు 8 ఉన్నాయా?
      విభజన చట్టంలో పెట్రో కారిడార్ ఉన్నదా?

      విభజన చట్టంలో విశాఖా చెన్నై ,చెన్నై బెంగుళూరు కారిడార్ ఉన్నదా ?
      విభజన చట్టంలో సాగరమాల ప్రాజెక్ట్ ఉన్నదా ?

      విభజన చట్టంలో కాలువలు, నదులు అనుసంధానం ఉన్నదా?
      విభజన చట్టంలో విమసనాశ్రయాల అభివృద్ధి ఉన్నదా?

      విభజన చట్టంలో 2018 లోపు పై వన్నీ చెయ్యాలి అని ఉన్నదా?
      విభజన చట్టంలో మెట్రో ప్రాజెక్టులు ఉన్నాయా?

      ఒకసారి చట్టం నెట్ లో చూసి చదివి పైవన్నీ ఉన్నాయి అని పేపర్లు ఋజువుతో సహా ఎవరైనా ఉన్నాయి అని పోస్ట్ చేయండి తప్ప వెటకారం అబద్దాల వార్తలు వద్దు .

      విభజన చట్టంలో ఏదైనా 2024 దాకా సమయం ఉంది కాని 2019 లోపే అన్ని చేస్తున్న బీజేపీ పై గజ్జి మాటలు మాట్లాడడం తప్పు...

      ఉదాహరణకు 11 కేంద్ర విద్యా సంస్థల స్థాపన పరిశీలించాలి 2024 లోపు అని ఉంటే 8 విద్యా సంస్థలు తరగతులు మొదలుపెట్టారు అది బీజేపీ నిబద్ధత!!

      దాంట్లో ప్రతి దానికీ As for #feasibility,

      will be #examined,
      Will be #persuide అంటే అర్ధాలు ఏమిటో చదువుకోండి ఒకసారి....

      Delete
    14. Srinivas Kusumapudi

      దీన్ని కేంద్రం నిర్లక్ష్యం అంటారా? చంద్రబాబు చేతకానితనం అంటారా?

      విభజనచట్టం లోని సెక్షన్ 108 ప్రకారం 9, 10 షెడ్యూళ్లలో పేర్కొన్న ఆస్తుల పంపకం విషయాన్ని ఏడాదిలోపు రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. లేకపోతే కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి ఆమోదంతో సమస్యను పరిష్కరిస్తుంది. ఈ ప్రక్రియ మూడేళ్ళలో జరగాల్సి ఉంది.

      మూడేళ్ళ అనంతరం రాష్ట్రపతికి కూడా సవరించే అధికారం పోతుంది. పార్లమెంట్ లో దీనిపై చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు, రాజకీయ అంశాలపై ఆధారపడివుంటుంది. 2017 జూన్ 2తో మూడేళ్ళ గడువు పూర్తయిపోయింది.

      అయితే సెక్షన్ 108 ని కొనసాగించడానికి కేంద్రం అంగీకరించలేదు.ఈ మేరకు తెలంగాణ,ఎపి ప్రభుత్వాలకు కేంద్రం ఒక లేఖ ద్వారా సెప్టెంబర్ 2017లోనే తెలియచేసింది. ఆ సెక్షన్ ను మరో రెండేళ్లు పొడిగించడం కుదరని కేంద్రం తేల్చి తెలిపింది.

      మరి మొన్నటివరకూ బిజెపి ప్రభుత్వంలో కొనసాగిన చంద్రబాబుగారు ఈ విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోయారో ఆయనకే తెలియాలి. ఒక్క సెక్షన్ కొనసాగింపు విషయంలోనే ఏమీ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబుగారు ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తారంటే నమ్మగలమా?

      #సెక్షన్108 #Section108 #APReorganizationAct2014 #ncbn #tdp #ysrcp #ysjagana #Loksatta #Janasena #PawanKalyan #cpi #cpm #aicc #apbjp

      Delete
    15. ఆంధ్రాకి సహాయం చేస్తే/ప్రత్యేక హోదాఇస్తే దేశంలో అంతర్యుద్ధం వస్తునదంటున్నాడు తెలంగణ కాషాయ్మ్ రెడ్డిగారు,ఎందుకలా అంటున్నాడు?

      మొదటినుంచీ భాజపా వాగేది కూద ఆదే కదా!"తల్లిని చంపి పిల్లని పుట్టించారు!" అన్నది యేవరు?,ఓదీయే కదా!

      ఆంధ్రాకై విభజనలో అన్యాయం జరిగిందని తెలియాబ్ట్టే కదా మోదీ నోట ఆ మాట అవ్చ్చింది,అయిన ఆంధ్రాకి సాయం చహెస్తే దేశంలో అంతర్యుద్ధం ఎందుకు జరుగుతుంది?ఎవరికి చెవిలో పువ్వులు పెడుతున్నారు మీరు?ఇంక ఆఎమిటో మాకు క్లారిటీ లేఅనట్టు "ప్రయ్త్యేక హోదా తప్పనిసరియా?అయితే బాబు అపపుదే ఎందుకు అదగలేదు?"ఆనె సుత్తి వేస్తున్నారు - తెడ్డుశ్రీలు.

      ఇది ఇచ్చాం అది ఇచామ అనే లిస్టు సనగతి తర్వాత విభజనలో అన్యాయయం జరిగిన కొత్త రాష్ట్రానికి చట్టపరమయిన అషాయ్మ్ చహెస్తే దేశంలో అల్లర్లు చెలరేగుతాయి అని అనడానికి ఆధారం ఏమిటి?
      అప్పుడెందుకు అదగలేదు అనకుండా ఇప్పుడైనా ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి చాలు.మీరు కూడ అబాధ్యత వహించి జరిపించిన ఆంధ్రపర్దేశ్ విభజన వయ్వహారం వల్ల సమస్యలతో మొదలైన ఒక కొత్త రాష్ట్రానికి కేంద్రం చెయ్యాల్సిన సాయం చేస్తేఅంతర్యుద్ధం స్థాయిలో వ్యతిరేకిస్తారని అప్పుడూ ఇప్పుదూ ఒక్క మాతమీదనే నిలబడ్డాం అని డబ్బ అకొట్టుకుంటునన్ వాదనలోని దుర్మార్గులు ఎవరు?

      ఎవరికి చెవులో పువ్వులు పెడదామనుకుంటున్నారు?

      Delete
  6. @ Anonymous31 March 2018 at 12:47,

    >>>>బిజెపి అత్యంత పవిత్రమైన పార్టి కాకపోవచ్చు. తెలుగుదేశం అంత చెత్త పార్టీ లేదు.>>>>
    బీజేపీ, తెలుగుదేశం రెండు పార్టీలూ కాంగ్రెస్ వ్యతిరేకత నుండి పుట్టిన పార్టీలు. చెత్తవో కావో మీరే తేల్చుకోండి.

    >>>>>స్పెషల్ స్టేటస్ కొరకు ఇప్పుడు పట్టుపడుతున్నాడే, మరి అప్పట్లో ఎందుకు దాని గురించి మాట్లాడితే అరెస్ట్ చేయిస్తా అని అన్నాడు. రోజుకో మాట. మోడి ప్రభుత్వానిది మొదటి నుంచి అదే మాట.>>>>
    ప్రత్యేక హోదా ఇవ్వలేమని తెలిసి ఎందుకు ఇస్తామన్నారు అని చంద్రబాబు గారు అడుగుతున్నారు. అది విభజన హామీ కాబట్టి అడుగుతున్నారు.

    విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది కానీ సాధ్యపడదు కనుక కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేము అని బీజేపీ అంది.

    ప్రత్యేక ప్యాకేజి అనేది బీజేపీ హామీ...ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ హామీ !

    కాంగ్రెస్ ఇస్తామన్నది ఇవ్వకుండా ఎపుడూ లేదు అన్నది గుర్తుపెట్టుకుని క్లారిటీ తెచ్చుకోండి.

    <<<<నిహారిక ఇచ్చిన దానిని మీ దగ్గరే ఉంచుకొని రోజు చూసుకోండి.<<<<
    నేను 10 సం క్రితం నుండీ బీజేపీ గురించి చెపుతూనే ఉన్నా ....ఎవరు నమ్మారు కనుక ?
    మీరు ఏ విషయం గురించి నా ప్రస్థావన తెచ్చారు ?

    Note:తెలుగుదేశం చెత్త పార్టీ యే కావచ్చు కానీ మరో ప్రత్యామ్నాయం లేనపుడు ఎవరైనా ఏం చేయగలరు ? మళ్ళీ చెపుతున్నా కేసీఆర్ లాగా బూతులు తిట్టడం నేర్చుకుంటే ఎవరైనా పార్టీ పెట్టేయవచ్చు. బూతులకు బ్లాగుల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ట్రంప్ గెలవలేదా ?

    ReplyDelete
  7. >>>>ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శశికళని, లాలూను పంపినట్లుగానే జగన్ ని కూడా జైలుకి పంపాలి.>>>
    శశికళ,లాలూ కేసులు, బాబ్రీ కూల్చివేత, రామ జన్మ భూమి స్థలం పంపకం, 2G కేసు,జగన్మ్ కేసు అన్నీ కాంగ్రెస్ హయాంలో మొదలయ్యాయి. ఏదయినా కోర్టులో కేసు పరిష్కారం అయితే అది బీజేపీ గొప్పతనంగా మీరు భావిస్తున్నారా ?

    పరిష్కరించలేని సమస్యల బాధ్యత ఎవరు తీసుకుంటారు ?

    ReplyDelete
  8. <<<<Anonymous31 March 2018 at 11:43
    ఆంధ్రాలో అభివృద్దికో నమస్కారం. CBN గారికి నిధులు ఇచ్చుంటే, ఆసాంతం నాకేయటం తప్పించి ప్రజలకొరిగేది ఎమీలేదు.<<<<

    మీరు నిధులు ఇవ్వకపోయినా పర్వాలేదు. నిందలు వేయకండి. ఎవరూ ఏమీ సాయం చేయకపోయినా ఒక్కరే చేస్తున్నారు. ఆయన టైం బాగోక ఓటుకి నోటు కేసులో దొరికిపోయారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. ఆంధ్రా అంటే అభిమానం ఉన్నవాళ్ళని బ్యాంక్ లో దాచుకునే బదులు రాజధానికి అప్పుగా ఇవ్వమని అడిగారు. విధి విధానాలు ఖరారు అయిన తరువాత కొంత మొత్తాన్ని ప్రోగుచేసి ఇద్దాం. అందుకు ఎవరైనా ముందుకు వస్తారా ? నేను కూడా ఇస్తాను.

    ReplyDelete
    Replies
    1. ఆయన టైం బాగోక ఓటుకి నోటు కేసులో దొరికిపోయారు అని జాలి దయ చూపిస్తున్నారు. 15సం|| పిల్లవాడు 10వ తరగతి పరీక్షలో కాపి కొడుతూ పట్టుపడితే, జాలి దయ ఎవ్వరు చూపరు. ఆవిద్యార్దిలను డిబార్ చేస్తారు. అటువంటిది మీరు ఒక 60సం|| వయసుగల ఒక ముఖ్యమంత్రి పై సింపథి చూపటం న్యాయమా?

      మీరు ఇవ్వండి మా దగ్గరి డబ్బులు లేవు.

      Delete
    2. >>>>>"ఆయన టైం బాగోక ఓటుకి నోటు కేసులో దొరికిపోయారు అని జాలి దయ చూపిస్తున్నారు. 15సం|| పిల్లవాడు 10వ తరగతి పరీక్షలో కాపి కొడుతూ పట్టుపడితే, జాలి దయ ఎవ్వరు చూపరు. ఆవిద్యార్దిలను డిబార్ చేస్తారు. అటువంటిది మీరు ఒక 60సం|| వయసుగల ఒక ముఖ్యమంత్రి పై సింపథి చూపటం న్యాయమా? >>>>

      తప్పు చేసిన వారికి శిక్ష తప్పనిసరి.10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో ఉండవచ్చు ఆయన చేసిన తప్పు వల్ల ఉమ్మడి రాజధానిలో ఉండే అవకాశాన్ని కోల్పోయారు అది చాలదా ? ఒక విధ్యార్ధి తప్పు చేస్తే తల్లిదండ్రులూ గురువులూ బాధ్యత తీసుకోవలసిందే కదా ? ఒక ముఖ్యమంత్రి తప్పు చేసినా అంతే కానీ తప్పు చేసాడని చదువు మానిపించేసి ఇంట్లో కూర్చోబెడతామా ?
      మార్పు కోసమే శిక్ష కదా ?

      Delete
    3. ఓటుకి నోటు కేసనేది ఒక పిల్లకేసు. దాంట్లో జనాల సొమ్ము దోచుకోటం ఏమీ లేదు. వీళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళు, వాళ్ళ ఎమ్మెల్యేలని వీళ్లు కొనుక్కుంటూ రాజకీయ పార్టీలు ఆడుకునే ఆట. టీయారెస్లోకి వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేలంతా ఊరికే వెళ్ళారా. రేవంత్ తెలివితక్కువ వల్ల ఈయన బయటపడ్డాడు అంతే. అందులో వున్నది రాజకీయ అవినీతే కాని జనాల సొమ్ము దోచడం కాదు. అందుకు శిక్ష కూడా చంద్రబాబుకి, తెలుగుదేశంకి రాజకీయంగానే పడాలి, పడింది. దాని గురించి రాష్ట్రంలో జనాలు ఎందుకు గింజుకోవాలో నాకర్థం కాదు.

      దాని కన్నా ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియస్ మేటర్. కాబట్టి అది బాబుని ఎత్తి చూపటానికి ప్రతిపక్షాలకి పనికివస్తుంది అంతే. అంతకన్నా దాంట్లో బాబుని టీయారెస్ కానీ, కేంద్రం కాని చేయగలిగెది ఏమి లెదు. దానికోసం బాబు కేంద్రం దగ్గర భయపడ్డాడు అని ప్రచారం చేసారు మొన్నటి దాక, ఇప్పుడు రోజుకోసారి కేంద్రాన్ని, నేరుగా మోడీని రేవు పెడుతున్నాడు, ఆ కేసు అంత తోపు కేసైతే ఇంతకన్న మంచి టైం ఏముంది అరెస్ట్ చేయొచ్చుగా. అసలు ఈ కేసు గురించి మాట్లాడేవాళ్ళు ప్రస్తుతం ఈ కేసు ఏ కోర్టులో, ఏ స్టేజ్ లో ఉందో చెప్పగలరా. టీడీపీ కూడా అన్ని రాజకీయ పార్టీల్లాగే రాజకీయ బేరసారాలు చేస్తుంది అని వాదించటానికి పనికి వస్తుందంతే. ఆ విషయం ప్రజలందరికి తెలిసిందే, హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకునే విషయమే. అది ప్రూవ్ చేసే విషయం అందరికీ తెలిసిందే, అది కోర్టులో నిలబడదు.

      Delete
  9. Srinivas Kusumapudi

    టిడిపి వారు వైసిపిలో జాయిన్ అవ్వొచ్చు, వైసిపి వారు టిడిపిలో జాయిన్ అవ్వొచ్చు. తప్పులేదట. అలా కాకుండా ఆ రెండు పార్టీలకు చెందిన వారెవరూ బిజేపిలోకో, జనసేనలోకో జాయిన్ కాకూడదట. అలా చేరిన వారు, చేరడానికి ప్రయత్నించేవారు ద్రోహులట.

    జగన్ ని విమర్శిస్తే కొందరు నన్ను తెదేపా తొత్తు అన్నారు. చంద్రబాబుని విమర్శిస్తే వైసిపి మనిషిని అన్నారు. అంశాల వారీగా ఈ ఇద్దరినీ విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమాని అంటున్నారు.

    అంటే వారి ఉద్దేశ్యం కాపులు, బిసిలు, ముస్లింలు, దళితులు అందరూ ఆ రెండు సామాజిక వర్గాలకి జీహుజూర్ అనాల్సిందే తప్ప తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించకూడదా?

    ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని వెధవ పనులు చేసినా ప్రజలందరూ చంద్రబాబుకో, జగన్ కో ఊడిగం చేయాల్సిందేనా? రాష్ట్రంలో ఆ రెండు సామాజిక వర్గాలే అధికారంలో ఉండాలా?

    ఈ ఇరువురికీ ప్రత్యామ్నాయంగా వేరే వారు అధికారంలోకి రావాలని ఎవరైనా కోరుకుంటే వారికి కులముద్ర వేసేస్తారా? ఇదేమన్నా రాచరికమా? సామాజిక న్యాయం అన్నది లేదా?

    ఎన్నాళ్లిలా బానిస బ్రతుకులు బ్రతకాలి?

    #ncbn #tdp #ysrcp #ysjagan #Loksatta #Janasena #PawanKalyan #cpi #cpm #aicc #apbjp

    ReplyDelete
    Replies
    1. >>>ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని వెధవ పనులు చేసినా ప్రజలందరూ చంద్రబాబుకో, జగన్ కో ఊడిగం చేయాల్సిందేనా? రాష్ట్రంలో ఆ రెండు సామాజిక వర్గాలే అధికారంలో ఉండాలా?>>>

      కేసీయార్ జాతీయ రాజకీయాలలోకి ఐక్య ఫ్రంట్ ద్వారా వెళ్తే బాగుంటుందా,ఒంటరి దారిలో వెళ్తే బాగుంటుందా? మనకెందుకండీ ఈ చర్చ ? ఆంధ్రాలో పుట్టిన వారెవరైనా ఒంటరిగానే పోరాడాలి.

      Delete
  10. Srinivas Kusumapudi loksatta

    స్థానిక ప్రభుత్వాలని నిర్వీర్యం చేసి, ప్రభుత్వ ఆఫీసుల్లో జవాబుదారీతనం లేకుండా చేసి, రాజ్యాంగ విరుద్ధంగా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి, మొత్తం వ్యవస్థలని అవినీతిమయం చేసేసిన రాష్ట్ర ప్రభుత్వానికి........

    సమాఖ్య వ్యవస్థ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రాల హక్కులు గురించి మాట్లాడే అర్హత ఉందంటారా? వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తే గుంటూరు డయేరియా మరణాలు లాంటి ఘటనలు సంభవించేవంటారా?

    సమాఖ్య వ్యవస్థ అంటే కేవలం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే కాదు, కేంద్ర-రాష్ట్ర-స్థానిక ప్రభుత్వాల మధ్య విధులు పంచుకోవడం. అధికారాలని క్రింది స్థాయి వరకు వికేంద్రీకరించడం. ఆ పరిస్థితులు రాష్ట్రంలో ఏ కోశానన్నా ఉన్నాయంటారా చంద్రబాబు గారూ? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి.

    #ncbn #tdp #ysrcp #ysjagan #Loksatta #Janasena #PawanKalyan #Cpi #Cpm #Aicc #Apbjp

    ReplyDelete
  11. కేంద్రం ఇచ్చిన నిధులు దారిమళ్లించి అందినకాడికి దోచుకొని స్పెషల్ ఫ్లైట్స్ తో జనం సొమ్ముతో జల్సా చేసి ఇప్పుడు కేంద్రం మోసం చేసిందంటారా ?? మంది సొమ్ము తిన్న పాపం కొట్టేస్తుంది మిమ్మల్ని....

    ReplyDelete
    Replies
    1. దారి మళ్ళిస్తున్నప్పుదు ఏం చహెసారు తమరు అనే పర్శ్న వొస్తుందండీ!పాదిందే పాదకండి బాబొ పాపం చుట్టుకోవతం కాదు తలనెప్పి వస్తుంది మీ జవాబులకి.అవినీతికి సమబంధించి భాజపా అంత పవిత్రమైన పార్టీ కాకపోవచ్చు అని ఒప్పుకున్నాక కూడా పాపుణ్యాల సుత్తి అదెనికి మరీ చోద్యం!

      Delete
    2. అవును పాపం. అవినీతి అన్ని పార్టిలలో ఉంది కనుక 100 రూపాయలకి, 200 రూపాయలు తినటం వేరు, 1000 రూపాయలు తినటం వేరు. అసలికి ఎమీ చేయకుండా, మొత్తం డబ్బులు పేపర్ మీద ఖర్చు చూపించి తినటం వేరు. ప్రజలలో కి వచ్చినప్పుడు అన్ని చెపుతారులేండి. వాళ్ళే నిర్ణయం తీసుకొంటారు. మీరెందు ఆవేశపడి పోతున్నారు?

      అభివృద్దిచెందిన విజయవాడ, కృష్ణా,గుంటూరు జిల్లాల వాళ్ళు మీరంత ఆవేశపడిపొతున్నారే, మా రాయలసీమ వాళ్ళకి అసలికి ఎమి చేశారు?

      Delete
  12. హరిబాబు గారూ, 2014 ఆంద్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కూటమిలో భాగంగా కేవలం 6.3 లక్షల ఓట్లు పడ్డాయి. వచ్చే అసెంబ్లీలో అంతకంటే తక్కువ వస్తాయా?

    ReplyDelete
  13. 1.You have not cleared why no confidence was not moved till Jagan moved it. Jagan had played a master card to divide TDP with BJP. The TDP is pray for it.
    2.Why TDP is not in a position to give clear picture of the present state where the centre had failed to assist the AP, which is due.
    3.Why the AP Govt. i.e TDP is silent for four years and raising this question?
    4.Do you want to resurrect the Congi?
    Be brief and don't be emotional, it will not help the situation.

    ReplyDelete
    Replies
    1. You have toraed my comments carefully to understand I am also criticizing CBN for this long silence on very important isues!

      I will answer all the relevant questions one by one,but can you answer the single most question that why you are saying that special status is not possible even 14th planning commision supported Ap as qualified?

      Do you think you are capable to rule once you acepted that you vcanot impliment the special status which youalso are a party in preparing the state seperation process?

      Being unable to answer that single question which strikes as the main responsibility to answer all these questions from your side are meaningless.
      Corruption charges against babu is not new and you just found them.I am not supporting babu nad I don't have that neccessity - understand it.

      Delete
  14. ఆంధ్రాకి సహాయం చేస్తే/ప్రత్యేక హోదాఇస్తే దేశంలో అంతర్యుద్ధం వస్తునదంటున్నాడు తెలంగణ కాషాయ్మ్ రెడ్డిగారు,ఎందుకలా అంటున్నాడు?

    మొదటినుంచీ భాజపా వాగేది కూద ఆదే కదా!"తల్లిని చంపి పిల్లని పుట్టించారు!" అన్నది యేవరు?,ఓదీయే కదా!

    ఆంధ్రాకై విభజనలో అన్యాయం జరిగిందని తెలియాబ్ట్టే కదా మోదీ నోట ఆ మాట అవ్చ్చింది,అయిన ఆంధ్రాకి సాయం చహెస్తే దేశంలో అంతర్యుద్ధం ఎందుకు జరుగుతుంది?ఎవరికి చెవిలో పువ్వులు పెడుతున్నారు మీరు?ఇంక ఆఎమిటో మాకు క్లారిటీ లేఅనట్టు "ప్రయ్త్యేక హోదా తప్పనిసరియా?అయితే బాబు అపపుదే ఎందుకు అదగలేదు?"ఆనె సుత్తి వేస్తున్నారు - తెడ్డుశ్రీలు.

    ఇది ఇచ్చాం అది ఇచామ అనే లిస్టు సనగతి తర్వాత విభజనలో అన్యాయయం జరిగిన కొత్త రాష్ట్రానికి చట్టపరమయిన అషాయ్మ్ చహెస్తే దేశంలో అల్లర్లు చెలరేగుతాయి అని అనడానికి ఆధారం ఏమిటి?
    అప్పుడెందుకు అదగలేదు అనకుండా ఇప్పుడైనా ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి చాలు.మీరు కూడ అబాధ్యత వహించి జరిపించిన ఆంధ్రపర్దేశ్ విభజన వయ్వహారం వల్ల సమస్యలతో మొదలైన ఒక కొత్త రాష్ట్రానికి కేంద్రం చెయ్యాల్సిన సాయం చేస్తేఅంతర్యుద్ధం స్థాయిలో వ్యతిరేకిస్తారని అప్పుడూ ఇప్పుదూ ఒక్క మాతమీదనే నిలబడ్డాం అని డబ్బ అకొట్టుకుంటునన్ వాదనలోని దుర్మార్గులు ఎవరు?

    ఎవరికి చెవులో పువ్వులు పెడదామనుకుంటున్నారు?

    ReplyDelete
  15. Your comment Haribabu Suraneni1 April 2018 at 22:56
    P.S:ఆంధ్రా దేశం నుంచి విడిపోవాలనుకుంటే ప్రజల్ని వీధుల్లోకి లాగనక్కరలేదు.ఎలా చెయ్యొచ్చో ఫుల్ ప్లాన్ ఉంది.ఇప్పుడు చెప్పను.నెల రోజులు చాలు. నాకు ఆంధ్రాని స్వతంత్రదేశం చెయ్యటానికి.ఇవ్వాళ కేవలం బ్లాగులకి మాత్రమే పరిమితమయ్యానని నన్ను తక్కువ అంచనా వెయ్యకండి.వ్యూహాలు పన్నడంలో ఏడు గడియల మంత్రిత్వపు నాగమాంబ స్థాయి నాది!
    Be sure to reply YES or NO
    You are the mastermind behind the master plan to divide AP from INDIA to be a separate country?

    ReplyDelete
  16. పైన అనానిమస్ లు ఒకరో లేక వేర్వేరు వ్యక్తులో కాని బీజేపి కోసం తెగ కష్టపడిపోతున్నారు!
    సాధారణంగా BJP వాలు మొదట ఎత్తుకునే పల్లవి హిందూత్వం. ఆఖరికి హిందువులందరికీ వీరే ప్రతినిధులైనట్లు! (ఒకవేల అదే నిజమైతే ఇన్నాల్లూ కాంగ్రెస్ కి దేశాన్నేలే అవకాశమే వచ్చేది కాదు కదా!). 2014 లో మోదీ కి అవకాశం ఇచ్చింది అభివృధ్ధి నమూనా చూసి, కాంగ్రెస్ వ్యతిరేకతవల్లా.కాని వాల్లు ఆ విషయం మర్చిపోయి సకలం కమలం తో నింపెయ్యాలని కాంగ్రెస్ అనుసరించిన పంథానే అనుసరిస్తున్నారు.
    బోడిగుండుకీ మోకాలికీ లింకు పెట్టినత్లు ఆంధ్రా సాయానికీ బాబుకీ అర్థం లేని లింకులు పెడుతూ నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు!
    (1)విభజన కాంగ్రే చేసినప్పటికీ పార్లమెంట్ సాక్షిగా మీరు సమర్థించలేదా భాజపావోల్లూ?
    (2) ప్రత్యేక హోదా ని కాంగ్రెస్ ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ ఏల్లు ఇవ్వాలని చెప్పింది మీవారు కారా?
    ప్రభుత్వం ఇచ్చిన హామీ ని ప్రభుత్వమే పాటించనపుడు ఆ ప్రభుత్వాన్ని దించేసే హక్కు ప్రజలకూ ఉంది కదా. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఎవరూ దించీయ్యలేరని అనుకుంటున్నారా?
    ఎపుడు చూసినా ఆంధ్రాకి ఎన్నో ఇచ్చాం అనడమే కాని హరిబాబు అడిగినట్లు ఎక్కడా డేటా కనబడదే! విభజన హామీలు ఎన్ని? అందులో మీరు పూర్తిగా నెరవేర్చినవి ఎన్ని. టైం పట్టే వాటికి కనీసం ప్లానింగ్ పూర్తి చేసినవి ఎన్ని?
    చంద్రబాబు మొత్తం తినేస్తున్నాడని చిలకపలుకులు పలుకుతున్నారు. ఒక వేల తింటే అలా కాస్త తిననిచ్చి ఆ తరవాత సీబీఐ ని ఉపయోగించి బాబుని ఇరుకున పెట్టవచ్చునే. ఎలాగూ మీకు పూర్తి మెజారిటీ ఉంది కనుక సీబీఐ బాబుని పట్టుకున్నా మీ ప్రభుత్వానికి ఏం ఢోకాలేదే? కావాలంటే కేసు పత్రాలు రాయడానికి సుబ్రహ్మణ్యస్వామి రెడీ గానే ఉంటారుగా!
    ఆధ్రప్రదేశ్ విభజన ఒక సంక్షోభం. కాని ఎదగాలనుకునే జాతీయ పార్టీకి అది ఒక గొప్ప అవకాశం. ఆంధ్రాకి ఇచ్చిన హామీలు మొదట్లోనే నెరవేర్చి, ఒకవేల తెలంగాణా గొడవపెడితే కొద్దో గొప్పో వాల్లకీ ఇచ్చి ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ సొంతంగా నిలబడే సత్తా దొరికేది. కాని ఆ అవకాశాన్ని చేజేతులా వదులుకుంది. 2019 లో గనుక కాంగ్రెస్ వచ్చి ప్రత్యేక హోదా అలాగే తెలంగాణకి కొన్ని తాయిలాలూ గనక ఇస్తే ఇక దక్షిణభారతం లో BJP బాల్టీ తన్నేయ్యాల్సిందే!
    ఎంతసేపూ చంద్రబాబు ఇంతకాలం అడగలేదేం అనే సొల్లు కబురులు చెప్తున్నవాల్లకి సెంటిమెంట్ కి అర్థం తెలియదు. "ఎంత ప్రయతినించినా కేంద్రం సాయం చెయ్యలేదు" అని బాబు BJP మీద నెపం వెయ్యగలడు. మరి BJP ఎవరిమీద నెపం వేస్తుంది? విభజన కాంగ్రెస్ పాపం అని పాత పాటే పాడితే "అయితే నా పాపం నేనే కడుక్కుంటా" అని రేప్పొద్దున్న కాంగ్రెస్ సీట్లో కూర్చుంటుంది.
    ఆంధ్రాకి ఇచ్చిన హామీలు నెరవేర్చనపుడు మోదీ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా వేస్ట్. కాశీలో గంగా నదిఒడ్డున దిగంబరులు మరింత సింపుల్ గా ఉంటారు.
    ఇంతకీ PMO లో కూడా అందరికీ మోదీగారే టీ అందిస్తున్నారా? అందుకే టైం దొరకట్లేదా? ఏమో మరి కాలమే చెప్పాలి!

    ReplyDelete
    Replies
    1. నిధులను వాడుకోలేని దుస్థితి

      కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సరిగా వాడుకోని దుస్థితి టీడీపీ సర్కారుదని నరసింహారావు విమర్శించారు. ‘ప్రజలు చింతిస్తున్నారు. అమరావతి అంటే.. అమ్మో అవినీతి అనే భయం కలుగుతోంది. రూ. 1,000 కోట్లు డ్రైనేజీకి ఇస్తే రూ. 200 కోట్లు మాత్రమే వాడుకున్నారు. కట్టిన భవనాలు ఎక్కడున్నాయో అని చర్చించుకుంటున్నారు. ఇస్తామన్న నిధులు తీసుకోకుండా రాజకీయం చేయటం తగదు..’ అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శించారు. ఏ రాష్ట్రంపైనా తమకు కక్ష లేదన్నారు.

      లెక్కలు చెప్పలేకపోవటం పారదర్శకతా?
      నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నారని టీడీపీ చెప్పడంలో వాస్తవం లేదని జీవీఎల్‌ తెలిపారు. ‘బురదజల్లే రాజకీయాలు సరికాదు. మొత్తం నాటకంలో ఇదొక భాగం. చేసిన ఖర్చుకు లెక్కలు చెప్పాలని అడిగాం. ఇచ్చిన రూ.990 కోట్లకు సరైన వివరాలు లేవు. డబ్బంతా ఎటు పోయిందన్న వివరాలు ఇవ్వలేనప్పుడు పారదర్శకత పాలన ఎలా అవుతుంది. ముఖ్యమంత్రికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్న వ్యాఖ్యలు నాటకాన్ని రంజింపజేయడానికి చేసిన వ్యాఖ్యలే’ అని చెప్పారు.

      https://www.sakshi.com/news/politics/we-do-not-have-any-connection-ysrcp-says-bjp-leaders-1060559

      Delete
    2. బీజేపీని విడిచి పెట్టాను.. ముస్లిం మైనారిటీలను పార్టీలోకి రమ్మని ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ఇప్పుడు ఆహ్వానిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ మైనారిటీల విభాగం ఆధ్వర్యంలో నిరాహారదీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మైనారిటీ సంక్షేమం ఇప్పుడు చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు.
      మైనారిటీలు వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారని.. టీడీపీ, బీజేపీలు మైనారిటీలకు ద్రోహం చేసిన పార్టీలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ఒక్క మైనారిటీకి అయినా చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారా? అని సూటిగా అడిగారు. మైనారిటీల ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని, మరోసారి మైనారిటీలను మోసగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీతో వైఎస్ఆర్సీపీ కలుస్తోందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, చంద్రబాబు అవినీతిపై కేంద్రం సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు ఉన్నాయని, ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రోజుకో రకంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

      https://www.sakshi.com/news/politics/tdp-left-bjpwelcome-muslims-tdp-1060401

      Delete
    3. చంద్రబాబు - అవినీతి అనేది ఇవ్వాళ మీరొక్కరే కొత్తగా ఏత్తుకున్న పాట కాదు.మీరు ఇవ్వాల తెదెపా నాయకుడి మీద అపాడుతూ అవ్ర్కౌట్ అవుతుందనుకున్న పాటనే తెదెపా అప్పటి ముఖ్యమంత్రి మీద "రాజా ఆఫ్ కరప్షన్" అని వూదరగొట్టింది - ఏమి సాధించింది?పావురాల గుట్టలో హాత్మయ్యాడు గానీ లేకుంటే ఇప్పటికీ తనే దేవుడి రాజ్యం నడుపుతూ ఉండేవాడు - కాదంటారా?మీ పార్టీ గుర్తుని చెవిలో పెట్టుకుని ఆలోచించకండి - కొంచెం ప్రాక్టికాలిటీ తెచ్చుకోండి.

      మొదటినుంచీ మీరు మాట్లాడుతున్న మాటల్లోని వైరుధ్యాలు ఇవి
      1).ఆంధ్రాకి ప్రత్యేకహోదా ఇస్తేనో లేదా విభజన చట్టం ప్రకారం సహాయం చేస్తేనో లేదా 14వ ఆర్ధికసంఘం సిఫార్సుల్ని అమలుచేస్తేనో గొడవలు/ఇబ్బందులు/పోటీలు వస్తాయని అన్నదీ మీరే మళ్ళీ ఆ గొడవలతో మిమ్మల్ని విసిగించకుండా మీరు ఇస్తామన్న ప్యాకీజీకి ఒప్పుకుంటే అప్పుడు ఎందుకు శాలువాలు కప్పాడు అని బాబుని బ్లేం చేస్తున్నదీ మీరే - ఏమిటండీ ఇది?
      2)."మేము అపాయింటుమెంటు ఇవ్వకుండా పొమ్మని పొగబెడుతుంటే అప్పుడే ఎందుకు రెచ్చిపోలేదు?" అని అడగటం ద్వారా చంద్రబాబుకి అపాయింటుమెంటు ఇవ్వకుండా కేసుల్లో ఇరుక్కున్న ఏ2 మరియు ఏ1లకు ఇవ్వడం కావాలని చేసిందే అని మీరే ఒప్పుకుంటున్నారు,మళ్ళీ అవిశ్వాసం ఎందుకు పెట్టాడు అని నిలదీస్తున్నదీ మీరే - ఇదేనా నైతికత వెల్లివిరిసే నిజమైన హిందూత్వం అంటే?

      అసలు ఇప్పటికీ తెలంగాణ కాషాయ రెడ్డి అంటున్నట్టు ఆంధ్రాకి సాయం చేస్తే అంతర్యుద్ధం రావడం దేనికో నాకు అర్ధం కావడం లేదు!ఇదేనా "మేము మొదటినుంచీ ఒక్క మాట మీదనే నిలబడి ఉన్నాము" అని చెప్పుకుంటున్న గొప్పమాట?మాకు సాయం చేస్తే అంతర్యుద్ధం వచ్చే దేశంలో మేము ఎందుకు కొనసాగాలి?ఈ మాట అడిగినందుకు నామీద సెటైర్లు వేస్తున్నారు గానీ మరొకరి సాయం అవసరం లేనంత పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారం చేపట్టిన ఒక రాజకీయ పార్టీలొని ప్రముఖులు ఆ మాట అనడానికే సిగ్గుపడాలి - దానికి బదులు గర్విస్తున్నారు,షేం షేం పప్పీ షేం:-)

      Delete
    4. నిన్నేమి అనలేదు చిచ్చర పిడుగు నువ్వు తోకతొక్కిన పాములా బుసలు కొట్టటం ఆపు ముందర.

      Delete
    5. @"ఇచ్చిన రూ.990 కోట్లకు సరైన వివరాలు లేవు. డబ్బంతా ఎటు పోయిందన్న వివరాలు ఇవ్వలేనప్పుడు పారదర్శకత పాలన ఎలా అవుతుంది."

      ఇచ్చిన డబ్బుకి లెక్కలు చెప్పలేదన్నపుడు చీటింగ్ కేసు పెట్టి CBI ఎంక్వైరీ వెయ్యొచ్చుగా! ఎవరికి భయపడుతున్నారు మీరు?

      Delete
    6. ఎవరికి భయపడుతున్నారు మీరు?

      బాబు గారి భందు కోటికి, పచ్చ మీడీయాకి. ఆయన పై మీరడిగినవి చేస్తే సింపథి కోసం ఎన్ని డ్రామాలు వేస్తాడో లెక్క కూడా పెట్టలేము. శశికళను, టిటిడి జయలలిత పార్టి కి చెందిన రెడ్డి ని జైల్లో వేస్తేనే, వీళ్లమీద చేయ్యేసినట్లు గింజుకొంట్టున్నారు.

      ఫెస్ బుక్ లో చూడండి, తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం, వై.సి.పి. తప్పించి, ఆంధ్రాలో ఇంకొకరిని అధికారంలోకి రానియమని వాళ్ళే చెప్పుకొంట్టున్నారు.

      Delete
  17. "సంక్షేమ పథకాలు ఎరగా వేసి కుటుంబాలు పాలిస్తున్నాయి" అన్నారు పైన. మరి మొన్న గుజరాత్ లో గ్రామీణం లో మెజారిటీ తగ్గగానే హఠాతూగా బడ్జెట్ లో వ్యవసాయానికే అత్యధికంగా కేటాయింపులు చెయ్యడాన్ని ఏమని అనుకోవాలి? ఆంగ్లం లో దీన్నే కన్వీనియెన్స్ అంటారు!

    ReplyDelete
  18. అద్గదీ సంగతి!
    మాయలపకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు భాజపాని సబహ్లోనూ బాయ్టా "మాకూ చ్య్యాలని వున్నప్పటికీ గొదవలు వస్తాయని చెయ్యలేకపోతున్నాం!!" అద్గ్గిర్నుంచీ "ఆంధ్రాకి సాయం చేస్తే అంతర్యుద్ధం వస్తుంది!!" వార్కూ వాళ్ళ తలతిక్క వాగుడుకి ఆధార్మేమిటో క్ష్హెప్పమైన్ నిలదియ్యాలి.అప్పూదు గానీ వాళ్ళు దారికి రారు - ఇక్కద నోరు మూసినట్టే అక్కడ అనోరు మూస్తారు.CBN ఆ సోదీ ఈ సోదీ మాట్లాదకుండా ఆటంబాంబు లాంటి ఈ పాయింటుతోనే బీజేపీని హడలగొడితే గెలుపు ఖాయం.
    ఇంకా చూస్తారేం - అందుకొండి తెలుగు తమ్ముళ్ళూ,
    ఆలశ్యం దేనికి?

    ReplyDelete
  19. Download Video and Audio from YouTube


    https://y2mate.com/

    ReplyDelete
  20. Pls contribute to Hindu cause


    https://m.facebook.com/story.php?story_fbid=10156518918671742&id=590746741

    ReplyDelete
  21. ఆంధ్ర నుండి సీట్లు లేకున్నా 2014 లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన BJP కి TDP కొత్తగా చేయగలిగిన నష్టం ఏమీ లేదు.

    పాపం చంద్రబాబు!

    ReplyDelete
    Replies
    1. Do you think 2019 also will be just like that easy win as 2014?No,not at all!Only marginal victory awaits modi - Miracles won't happen repeatedly!

      Even after 2019 elections BJP need to appease CBN,then why not now?You arae all blind with ego.What favourable argument you(BJP) had to make people believe hat It only saves the country?When you boast of fight agains corruption hndustan leavers assosiation joke is ready.When You boast of Growth, all those Demonitization hangama will spit on your face.where is swach bharat?where is make in india?Common people cannot feel proud abiut surgical strikes on pakistan.What about ayoedhya?People gave you strength believing that you only could build ram temple in ayoedhya!And what progress you made n taht direction?

      Please come out of your dreams about 2014.I know BJP has given hindus a sense of pride that we can make a party to form govt without procrastinate before divisive forces.But If yu take it granted for eternity - You will be lost forever.Where has all those sooryavamSa,chandravamSa clans?You are trying to make hindus slaves for your leadrers - You are in a mindset that you are telling indus "just vote for us and make to rule you,whatever we did while ruling is not your buziness"!That is not fair and persons like me and others defenitely allow that arrogance.

      If you want to rulu by religion,You must be obedient to religion - that's it!

      Delete
  22. "Even after 2019 elections BJP need to appease CBN,then why not now?"

    BJP వాళ్ళు CBNని 2019లో కూడ బుజ్జగించరు. ఎందుకంటే అంతకంటే తక్కువ బేరంలో దొరికే పార్టీలు తమిళనాడు, ఒదిషా లాంటి రాష్ట్రాలలో దొరుకుతాయి. బహుశా జగన్ జోలికి కూడ వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు BJP దృష్టిలో AP "దిల్ మాంగే మోర్" టైపు. ఇకపై AP స్వయంకృషిని నమ్ముకోవాలి తప్ప ఎవరూ సహాయం చెయ్యరు. హోదా పోరాటాలన్నీ వృధాయే! AP కి న్యాయం జరగాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. అంటే 1, ఎవరైనా ఆంధ్రుడు ప్రధానమంత్రి అవ్వాలి లేదా 2, పార్లమెంటులో ఇచ్చిన హామీలన్నీ అమలు చెయ్యమని సుప్రీం కోర్టు ఆదేశించాలి.

    ReplyDelete
    Replies
    1. Cma Ravi Sankar Vipparla :

      ఈ నాలుగేళ్లలో ఏడున్నర లక్షల కోట్లు పైగా బాధ్యత , పద్ధతి లేకుండా ఖర్చులు చేశారు / చూపించారు ఆంద్ర ప్రదేశ్ లో . ఈ డబ్బుతో ఒక చిన్న దేశమే నిర్మించొచ్చు .. చిన్న నగరం ప్లాన్ కూడా పూర్తి చెయ్యలేక పొయ్యారు . చివరకు నీళ్లను జల్లెడ పట్టే భవనాలు కట్టారు . ఇదంతా ప్రజల డబ్బే.. మీ జేబుల్లోది కాదు .

      మళ్ళీ ఆ డబ్బు సమయం తిరిగి వస్తాయా .. ఈ నాలుగు సంవత్సరాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసికొన్న విద్యార్థుల అవసరాలకు plan చేశారా ?
      మోసం చేశారు వీరికి వీరి భవిష్యత్ తరాలకు చీకటి చూపించారు .

      *** నాలుగు సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్లు, కేంద్ర సహాయం, కేంద్ర సబ్సిడీ, చేసిన అప్పులు మొత్తం కూడుకోండి. ఏడున్నర లక్షల కోట్లు దాటుతుంది .

      ## ఈ ఏడున్నర లక్షల కోట్లు లో మీరు చెప్పుకొన్న డజన్ల కొద్దీ లక్షల కోట్ల పెట్టుబడుల ప్రవాహం కలప లేదు

      Delete
    2. ఏడున్నర లక్షల కోట్లా, జోక్ బావుంది. ఇంతకీ ఈ అంకెని ఊహించిన క్రియేటివ్ మనిషి/టీం ఎవరు?

      Delete
    3. వెళ్ళి ఆయననే లెక్కలు అడుగు చెపుతాడు. ఆయనది అకౌంటేన్సి బాక్ గ్రౌండ్. He is in US

      https://www.facebook.com/ravisankar.vipparla/posts/1051532448329299

      Delete
    4. Accountancy background అయితే ఆయన వ్రాసేది కరెక్ట్ అవుతుందా? 7.5 లచ్చల కోట్లు అంటానికి ఆయన ఏమయినా ఆధారాలు చూపించాడా ఆ పోస్ట్ లో లేదే!, పోనీ మీకేమయినా కనిపించాయా? మరి ఏ ఆధారాలు లేకుండా ఒకరు పోస్ట్ పెడితే దానిని పట్టుకొచ్చి ఇక్కడ కాపీ చేసి, మళ్లీ ఆయన్నే అడగమనటం మీకే చెల్లింది, చూస్తుంటే జఫ్ఫా బాచ్ లాగా ఉన్నారు :)

      Delete
    5. అక్కడ ఆయన అడిగితే సాక్షాలు నీ మోహాన పడేసేవాడు. ఇంత సొల్లు రాయటమెందుకు.

      Delete
    6. Anonymous13 April 2018 at 10:19
      అక్కడ ఆయన అడిగితే సాక్షాలు నీ మోహాన పడేసేవాడు. ఇంత సొల్లు రాయటమెందుకు.

      hari.S.babu
      అక్కడి సొల్లుని ఇక్కడ కక్కిన తమరికి ఏమీ బాధ్యత లేదా?
      ఆధారాలు ఏమీ లేని అక్కసుపోతు కామెంటుని ఇక్కద కక్కింది దేనికి?

      Delete
    7. బాధ్యత తీసుకోబట్టే అక్కడ అడుగు అని చెప్పి FB link ఇచ్చింది. అది చేయకుండా "జఫ్ఫా బాచ్" లాగా ఉన్నారు అని వెటకారం గా మాట్లాడటం ఎమిటి? మీరు ఆ అజ్ఞాతకి వత్తాసు పలకటం ఎమిటి?

      ఈ దారినబోయే దానయ్యలకు వాళ్లడిగినవాటికి సమాధానాలు ఇస్తే, నాకు "పద్మ " అవార్డ్, వారికి మద్దతు ఇచ్చినందుకు మీకు "భారతరత్న" అవార్డ్ తెచ్చి ఇవ్వరు.

      Delete
    8. ఆయన అక్కద ఎమి చెప్పారు?మీరు మాకు ఏమి క్లారిటీ ఇచ్చారు?ఆయన మనల్నే అన్నీ కలిపి కూడుకుని చూసుకోమంటున్నాడు!మీరేమో లింకు ఇచ్చానుగా,అక్కడే అడుక్కోమంటున్నారు - ఇదేనా బాధ్యత గల వ్యక్తులు చెయ్యాల్సినది?supporting data ఇవ్వకుండా ఒక బుల్లి పేరాగ్రాఫు స్టేటుమెంటు ఇచ్చేసి మీ లెక్కలు మీరు వేసుకోండి అంటే ఏమిటి అర్ధం?

      where is analytical approach?how to understand his logic?why should we do home work upon his vague soliloquy?

      Delete
  23. good afternoon
    its a nice information blog...
    The one and only news website portal INS media.
    please visit our website for more news update..
    https://www.ins.media/

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...