Sunday 13 August 2017

రెండు తలతిక్క వరాలు - ఒక అర్ధవంతమైన కధ!

          హిందువుల కాలగమనంలో చతుర్యుగాలకు ప్రత్యేక స్థానం ఉంది.కల్పం,మన్వంతరం వంటి సుదీర్ఘమైన కాలావధులు బ్రహ్మ ఆయుర్దాయానికి సంబంధించినవి.అంతా బాగుండి నూరేళ్ళు బతకగలిగిన మానవులకి కూడా ఏనాటికైనా తమ జీవితకాలంలో వాటి ప్రారంభాన్ని గానీ అంతాన్ని గానీ తెలుసుకునే అవకాశమే లేదు.అసలు వాటి ప్రభావం మానవుల మీద ఉండనే ఉండదు.కానీ కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలు అట్లా కాదు.ఈ యుగాలో మానవుల జీవిత కాలాలు, స్వభావాలు, ధర్మాభిరతి వంటివి పూర్తి వైవిధ్యంతో ఉంటాయి.

          కృతయుగంలో మానవుల సగటు ఆయుర్దాయం 400 సంవత్సరాలు, త్రేతాయుగంలో 300 సంవత్సరాలుద్వాపర యుగంలో 200 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలు.ఇవి సగటు లెక్కలు మాత్రమే కాబట్టి కొందరు ఎక్కువ కాలం బతకవచ్చు, కొందరు తక్కువ కాలం బతకవచ్చు - random asortment of biomertric distribution!ప్రవర్తన రీత్యా కృతయుగం మానవులలో పాపవాంఛలు లేని సుకృతయుగం - త్రేతాయుగంలో ధర్మం పట్ల అశ్రద్ధ పెరిగి కొంత  మలినం అయితే ద్వాపరంలో పరిస్థితి మరింత దిగజారి కలియుగానికి వచ్చేసరికి సర్వభ్రష్టత్వం కనబడుతుంది.అయితే, కలియుగం అంతమైపోయిన తర్వాత సృష్టి మొత్తం అంతమైపోదు - మళ్ళీ కృతయుగం మొదలవుతుంది.

          ఈ అనంత కాలగమనంలో నూరేళ్ళు కూడా బతకలేని కలికాలపు మనిషి ఎంత అహంకారం ప్రదర్శిస్తున్నాడు? ఒక పాతికేళ్ళు తనకి దొరికిన పుస్తకాలు మాత్రం చదివేసి ఇంక చదవాల్సిన పుస్తకాలు లేవన్నట్టు తనకన్న తెలివైనవాడు లేడనీ తనకే అన్నీ తెలుసుననీ తనకి తెలియనివన్నీ అశాస్త్రీయమైన విషయాలనీ ఎట్లా రంకెలు వేస్తున్నాడో!కొన్ని లక్షల సంవత్సరాల వయస్సు గల గురుపరంపరాప్రోషితమైన వేదవిజ్ఞానం కన్న తన పాతికెళ్ళ రుబ్బుడు పాండిత్యం గొప్పదని అనుకోవటం ఎంత వెర్రితనం?పాతికేళ్ళ క్రితం మొబైలు ఫోను యెరగని మనమే ఒకప్పుడు మనం మొబైలు ఫోను వాడకుండా పాతికేళ్ళు బతికామంటే నమ్మలేకుండా ఉన్నామే - వీళ్ళ పాతికేళ్ళ జ్ఞానం వాళ్ళ వేనవేలయేళ్ళ జ్ఞానానికి ఎట్లా సమానం అవుతుంది?

          మనవాళ్ళు కాలాన్ని ఎనిమిది రకాలుగా కొలిచారు - ఇవ్వాళ నిద్రపోయిన వాడు తెల్లారి నిద్ర లేస్తాడని గ్యారెంటీ లేదు కాబట్టి ఒక పగలు ఒక రాత్రి కలిసిన రోజుని అహోరేవ సంవత్సరం అన్నారు.శ్రీరాముడు రెండవసారి పట్టాభిషేకం తర్వాత 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు నేది అహోరైవ కాలం,దాన్ని మామూలు లెక్కకి మారిస్తే సుమారు 33 యేళ్ళు కావచ్చు.అప్పటి కావ్యాల్నీ, కధల్నీ చదివేటప్పుడు వాటి నిజమయిన అర్ధం తెలుసుకోవాలంటే ఇలాంటి సూక్ష్మమైన వివరాలు కూడా తెలియాలి!ఇవ్వాళ సెల్సియస్,ఫారన్‌హీట్ ఉష్ణోగ్రతల మధ్యన ఉన్న మార్పిడి ఈ ఎనిమిదింటికీ ఉన్నది - ఏ కాలమానం ప్రకారం చెప్పినా విలువ ఒకటే.మారకపు విధానం తెలియాలి,అంతే!

          దేవతలు వరాలు ఇవ్వడం,మునులు శాపాలు ఇవ్వడం కూడా అంతే - హీరణ్యకశిపుడు చావు లేకుండా వరం కోరుకోవడానికి బ్రహ్మ కోసం తపస్సు చేస్తుంటే పంచభూతాలు గడగడ వణికిపోయాయి.అదే హిరణ్యకశిపుడు తపస్సు నుంచి బయటికి వచ్చాక అదే పంచభూతాల నుంచి చావు రాకూడదని వరం అడిగాడు, వింతగా లేదూ?ఆ కధ రాసినవాడూ ఈ కలికాలపు పుచ్చొంకాయలకి దొరికిపోయి తెల్లమొహం వేసేటంత పిచ్చోడు కాదు, తెలియక రాయలేదు. ఆ కధ అట్లా చెబితేనే తను చెప్పాల్సిన నీతి జనానికి బాగా యెక్కుతుంది అని తెలిసే రాశాడు.ఇదే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు కుటుంబసభ్యులకి ధైర్యం చెబుతూ ఎంతో జ్ఞానబోధ చేస్తాడు, మరి యేమిటి తేడా?ఇవ్వాళ్టి రెటమతం వాళ్ళ లాగే అతనిదీ పెదవి చివరి పాండిత్యం - మనస్సుకి యెక్కలేదు.


          తన నుంచి ప్రభవించిన ఈ సృష్టిలో దేవుడు అంతటా ఉన్నాడని ఒప్పుకోలేక ఇవ్వాళ ముష్టాఖ్ అహ్మద్ అంటున్నట్టు మానవుడి వినియోగం కోసం అప్పనంగా కట్టబెట్టిన ఈ సృష్టితాలలో దేవుడు లేడు గాక లేడు అని విర్రవీగాడు. తను లేడు లేడంటున్న దేవుడు తన వొంట్లోనే ఉన్నాడని తెలియక వాళ్ళనీ వీళ్ళనీ చూపించండి చూపించండని గద్దించి తీరా తను చావు రాకుండా ఉండటం కోసం పెట్టిన అన్ని మెలికల్నీ దాటుకుని నరహరి రూపంలో వచ్చి కళ్ళముందు కనబడగానే ఆయువులు శోషించి నశించిపోయాడు - తీట తీరింది, చావు దక్కింది!నిజానికి పౌరాణిక కధలలోని ఈ రాక్షసులు చారిత్రక యుగంలోని నియంతల వంటివాళ్ళు.చావు లేకుండా వరాలు కోరడం,విష్ణుభక్తుల్ని హింసించటం,దేవుడి చేతిలో చచ్చిపోవటం లాంటి కాల్పనికతని పక్కన పెట్టి అక్కడ ఇచ్చిన వివరాల నుంచి జాడలు పట్టి అసలు కధ ఎట్లా జరిగి వుంటుందో హేతుబద్ధంగా వూహిస్తే ఇలా ఉంటుంది.

          దాదాపు ప్రతి కధలోనూ ఆ రాక్షాసరాజు ఏదో ఒక నగరానికి రాజు అని చెప్తారు.ఇతని ప్రభావానికి ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయిందని చెప్తారు,మళ్ళీ  ఇరుగుపొరుగు రాజ్యాల ప్రస్తావనా ఉంటుంది - ఈ రాజు ఆ రాజ్యపు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ పొరుగు రాజు ఎట్లా వూరుకుంటాడు?చరిత్రకి తెలిసిన ఇటీవలి మహారాజ్యాలు తప్ప ప్రాచీన కాలంలోని రాజ్యాల విస్తీర్ణం చాలా తక్కువ - ఒక నగరం చుట్టూ ఉన్న కొన్ని జనపదాలు, అరణ్యాలు మాత్రమే!ఇంత చిన్న రాజ్యానికి రాజు మొత్తం భూమి నంతట్నీ చాప చుట్టడం లాంటి పనులు చెయ్యగలడా?చెయ్యలేడు!వాళ్ళు అతలాకుతలం చేసింది వాళ్ళ రాజ్యంలోని ప్రజలనే, అక్కడ ఉండి ఆ రాజు క్రూరత్వానికి బలి అవుతున్నవాళ్లలో ఆ కధ మొదటిసారి చెప్తున్నవాడికి తన రాజ్యమే ప్రపంచం అవుతుంది.ఎక్కడ ఎవడు ఎవర్ని అణిచివేసినా ఆ పని ఒక్కడే చెయ్యలేడు  - సహాయకులు ఉంటారు,జనానికి మేలు చెయ్యకుండా జనం చేత పొగిడించుకోవడమే నియంతృత్వం అయినప్పుడు నేనే దేవుణ్ణి అనటం దగ్గిర్నుంచి నాకు దేవుడు కనబడి నేను చెప్పినట్టు మిమ్మల్ని వినమన్నాడని డప్పు కొటుకోవటానికి తన కులబ్రాహ్మణుల చేత చావు లేని వరాల పిట్టకధని వ్యాపింపజేస్తాడు దుర్మార్గుడైన రాజు.ఈ రాజు నిరంకుశత్వాన్ని భరించీ భరించీ సహనం చచ్చిపోయి ఎవడయినా ఆ రాజుని చంపితే అప్పటివరకు ఉన్న నమ్మకాల వల్ల చంపిన వాడు సాక్షాత్తూ దేవుడి అవతారమే తప్ప వరప్రసాదిని సామాన్యుడు చంపలేడు అని జనం అనుకోవడం సహజమే కదా!బహుశా ఇందిరాగాంధీని చంపిన కాపలావాళ్లలా జరిగి ఉండొచ్చు హిరణ్యకశిపుడి చావు.దాన్ని గ్రంధస్థం చేసేటప్పుడు జనశ్రుతంగా చేరిన అదనపు కల్పనలతో కలిసి ఒకే కధ కొన్ని చిన్న చిన్న మార్పులతో ఎన్నో చోట్ల కనబడుతుంది.

          ఈ మధ్యనే ఆర్ధర్ కానన్ డాయల్ సృష్టించిన షెర్లాక్ హోమ్స్ పాత్ర నిజమైనదే అనుకుని అతని అడ్రసుకి ఉత్తరాలు రాసినవాళ్ళు ఉన్నారు, అట్లాగే అమెరికన్లు కేప్టెన్ అమెరికా పాత్రని కల్పిత పాత్ర అంటే ఒప్పుకోరు - ఎందుకని?ఆ పాత్రల్ని అంత సజీవమైన వాతావరణంతో సృష్టించిన ఆయా రచయితల రచనా ప్రతిభ ఒక కారణం అయితే,పాఠకుల వైపునుంచి ఆ పాత్రలలో తమకు సారూప్యతని చూడటం అంతకన్న బలమైన రెండవ కారణం - ఈ సారూప్యత మనలో లేనప్పుడు ఆ పాత్రల అడ్రస్సులకి ఉత్తరాలు రాసే పిచ్చిపనులు చెయ్యము, కదా!

          సరిగ్గా, హిందూ పురాణాలలోని పాత్రల్ని కొందరు హిందువులు అతిగా అభిమానించడానికీ కొందరు హిందూమతద్వేషులు అతిగా విమర్శించడానికీ ఈ సారూప్యతయే కారణం.హిందువులు అక్కడ నాయక పాత్రలో ఉన్న దివ్యపురుషుడితో తాదాత్మ్యం చెంది అభిమానిస్తారు, ఇతరులు ఈ హిందువులు అభిమానించే పాత్రలను ద్వేషించి ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం గల పాత్రల చేతుల్లో హతమారిన నీచమైన పాత్రలని అభిమానిస్తారు.ఒక విచిత్రమైన విషయం యేమిటంటే ఆయా కధల్లో గెలిచినవాణ్ణి అభిమానించినవాళ్ళు నిజజీవితంలో కూడా గెలుస్తుంటే ఓడిపోయినవాళ్లని అభిమానించేవాళ్ళు నిజజీవితంలో కూడా ఓడిపోతున్నారు.ఇవ్వాళ్టి ఓటమి వెనక కారణాలు తెలుసుకుని రేపటి గెలుపు కోసం కృషి చెయ్యకుండా "మేము హిందువుల దుర్మార్గానికి గురైన పీడిత,తాడిత,రోదిత కులాల వాళ్ళం!" అని ప్రకటించేసుకుని ప్లేగ్రౌండు నుంచి తప్పుకుని పెవిలియనుకే అతుక్కుపోయి ఓడిపోయేవాళ్ళకి చీర్ లీదర్లుగా పనిచేస్తూ అక్కడే ఉండిపోతున్నారు:=)

          పురాణ కధల్ని పనిగట్టుకుని ఆ విధమైన పాత్రచిత్రణతోనే రక్తి కట్టించిన ఆనాటి రచయితలు బహుశా తాము జీవించిన కాలంలోనే ఇటువంటి వెధవాయిత్వాల్ని చూసి వాటినే ఆయా రాక్షస పాత్రలలో చూపించి ఉంటారు.ఉదాహరణకి మళ్ళీ హిరణ్యకశిపుడినే తీసుకుని పరిశీలించి చూస్తే వాడు మొదట "నాకు చావు రాకూడదు!" అని కోరుకున్నాడు, బ్రహ్మ దేహధారులకి చావు తప్పదు, అది నా శక్తికి మించినది,మరేదైనా కోరుకోమన్నాడు, అయినా సరే - ఆయన ఇవ్వలేనంటున్న దానినే ఆయన నుంచి కొట్టెయ్యాలని తన క్రియేటివిటెని ఉపయోగించి "దానితో చావకూడదు, దీనితో చావకూడదు, వాడితో చావకూడదు, వీడితో చావకూడదు, అక్కడ చావకూడదు, ఇక్కడ చావకూడదు" అని హిరణ్యాక్ష వరాలు అడిగాడు.హిరణ్యకశిపుడు కోరిన వరాలకి హిరణ్యాక్ష వరాలు అని పేరు దేనికి పెట్టినట్టు?తమ్ముడు హిరణ్యాక్షుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి కోరుకుంటున్నాడు కాబట్టి!

          బ్రహ్మ కోరుకోమన్నది ఒక్క వరమే - మనవాడు ఆ ఒక వరంలోనే లెక్కపెట్టి 21 కండిషన్లతో మడతపేచీలు పెట్టి "1.గాలిలో మరణం లేకుండుట, 2.నేలమీద మరణం లేకుండుట, 3.నిప్పుతో మరణం లేకుండుట, 4.నీటిలో మరణం లేకుండుట, 5.ఆకాశంలో మరణం లేకుండుట, 6.దిక్కులలో మరణం లేకుండుట, 7.రాత్రి సమయంలో మరణం లేకుండుట, 8.పగటి సమయంలో మరణం లేకుండుట, 9.చీకట్లో మరణం లేకుండుట, 10.వెలుగులో మరణం లేకుండుట, 11.జంతువులచే మరణం లేకుండుట, 12.జలజంతువులచే మరణం లేకుండుట, 13.పాములచే మరణం లేకుండుట, 14.రాక్షసులతో యుద్ధంలో మరణం లేకుండుట, 15.దేవతలతో యుద్ధంలో మరణం లేకుండుట, 16.మానవులతో యుద్దంలో మరణం లేకుండుట, 17.అస్త్రాల వలన మరణం లేకుండుట, 18.శస్త్రాల వలన మరణం లేకుండుట, 19.యుద్దాలలో ఎవరూ ఎదురు నిలువలేని శౌర్యం, 20.లోకపాలకు లందరిని ఓడించుట, 21.ముల్లోకాలమైన విజయం" అని కోరుకున్నాడు, ఏమిటీ తలతిక్క వరం?ఇప్పటికీ కొంతమంది యెదటివాళ్ళని యేమి అడగాలో తెలియక తింగరి కోరికలు కోరినప్పుడు హిరణ్యాక్ష వరాలు అని అంటూనే ఉన్నారు కదూ!

          అక్కడికీ వీడి పైత్యకారితనానికి బ్రహ్మకే నవ్వు వచ్చి "అన్నా! కశ్యపపుత్ర! దుర్లభము లీ యర్థంబు లెవ్వారికిన్; మున్నెవ్వారలుఁ గోర రీ వరములన్; మోదించితిన్ నీ యెడన్.నన్నుం గోరిన వెల్ల నిచ్చితిఁ బ్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైకశీలుండవై." అని ఒక ఉబోస కూడా ఇచ్చాడు.అయినా వింటాడా?అసలు అంత హడావిడి చేసింది దేనికి?అన్ని కండిషన్లు పెట్టింది కుదురుగా ఇంట్లో కూర్చోడానికి కాదే - అలా కూర్చుంటే ఇప్పటికీ బతికి ఉండేవాడేమో పాపం!ఒకనాఁడు గంధర్వ యూధంబుఁ బరిమార్చు; దివిజుల నొకనాఁడు దెరలఁ దోలు; భుజగుల నొకనాఁడు భోగంబులకుఁ బాపు; గ్రహముల నొకనాఁడు గట్టివైచు; నొకనాఁడు యక్షుల నుగ్రత దండించు; నొకనాఁడు విహగుల నొడిసిపట్టు; నొకనాఁడు సిద్ధుల నోడించి బంధించు; మనుజుల నొకనాఁడు మద మడంచు;గడిమి నొకనాఁడు కిన్నర ఖచర సాధ్య చారణ ప్రేత భూత పిశాచ వన్య సత్త్వ విధ్యాధరాదుల సంహరించు దితితనూజుండు దుస్సహ తేజుఁ డగుచు రెచ్చిపోయాడు.ఆఖరికి శ్రీమహావిష్ణువు వీడు తన కొడుకుని అడిగిన వరాల లిస్టుని జల్లెడ పట్టేసి లూప్‌హోల్స్ అన్నీ దొరకబుచ్చుకుని చంపేశాడు!

          ఇదంతా హిట్లర్ కధలాగే కనిపిస్తున్నది నాకు!మొదట సమసమాజస్థాపన పేరుతో మొత్తం భూమినంతట్నీ చాపలా చుట్టేసి తన కుర్చీ కింద పెట్టేసుకుని తను ఏంచేస్తే అది ఘనకార్యమన్నట్టు పరిపాలించగలిగిన ఏకచ్చత్రాదిపత్యం కోసం కలలు కంటూ బాత్ సోషలిస్టు పార్టీలో చేరాడు.అది సరయిన పద్ధతిలో సాధించగలిగినది కాదని తెలిసొచ్చి మానవుల్ని ఆర్యులు, యూదులు అనే రెండు రకాల్ని చేసి యూదుల వల్లనే మీరు కష్టాలు పడుతున్నారని అబద్ధాలు చెప్పి తక్కినవాళ్ళని నమ్మించి ఆర్యుల తరపున యూదుల్ని చంపుతూ నియంతృత్వానికి దిగాడు - అలివిమాలిన యుద్ధానికి దిగి ఓడిపోతే యుద్ధనేరాల కింద కైమా కొట్టేస్తారనే నిజం అహాన్ని కుంగదీసి కుక్కచావు చచ్చాడు!పురాణకధ లోని రణ్యకశిపుడు కోరుకున్న అమరత్వం అనేది అలంకారికమైన వాస్తవంగా చూస్తే చారిత్రక వ్యక్తి ఐన హిట్లర్ కోరుకున్న సమస్త భూమండలానికీ ఏకరాట్ కావాలనే దురాశ!మహమ్మదీయ రాజ్యం, వర్గరహితసమాజం అనే భావనలలో ఉన్నది కూడా ఇదే లక్ష్యం.తమ నిర్వాకాలకి చెప్పుకునే సమర్ధనలతో సహా ఈ వర్గాల మధ్యన ఎన్నో పోలికలు ఉండటాన్ని గమనిస్తే వేదవ్యాసుడి శేముషీ వైభవం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చును.

          ఒక్క హిరణ్యకశిపుడే కాదు,దాదాపు పురాణకధల్లోని ఒక్కో రాక్షసుడూ ఒక్కో రకం తెలివి చూపించి ఒక్కో రకం అంతాన్ని కోరుకున్నారు.వృద్ధక్షత్రుడు గుర్తున్నాడా - జయధ్రధుడి తండ్రి!జయధ్రధుడు పుట్టినప్పుడు జ్యోతిష్కులు జయధ్రధుడు తల తెగి నేల మీద పడటం వల్ల మరణిస్తాడని చెప్పారు. అంతే!కొడుకు కోసం ఘోరమైన తపసు చేసి బ్రహ్మను మెప్పించి కొడుకు చిరంజీవి కావాలని కోరుకున్నాడు.బ్రహ్మ కుదరదనేసరికి సూటిగా తన కోడుకు మరణానికి ఎవడు కారణమైతే వాడు కూడా చచ్చిపోవాలని కోరుకుంటే సరిపొయ్యేదానికి "నా కొడుకు తల ఎవడి చేతుల్లోనుంచి నేలమీదకి పడుతుందో వాడి తల వెయ్యిముక్కలవ్వాలి!" అని కోరుకున్నాడు - ఫలితం, తనే చచ్చాడు.

          మగధ రాజైన గర్గ్యుడు ఒకసారి యాదవుల కులగురువుతో జరిగిన పండితచర్చలో ఓడిపోయాడు.అక్కడ తనకి ఘోరమైన వమానం జరిగిందని శివుడి కోసం 12 యేళ్ళు కఠోరమైన తపస్సు చేశాడు.శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమంటే యాదవులు సమస్తం నాశనమై పోవాలని కోరుకున్నాడు.అది శివుడు కూదరదనేసరికి ఏ యాదవ వీరుడి చేతిలోనూ ఓడిపోని కొడుకుని ప్రసాదించమన్నాడు - ఆయన నవ్వుకుని ఇతని కోరిక నెరవేర్చాడు.తనకి జరిగింది జ్ఞాన సంబంధమైన ఓటమి అయినప్పుడు వాళ్లని ఓడించగలిగిన పాండిత్యం గల కొడుకుని కోరుకుంటే సరిపోయేది - పాండిత్యం వల్ల కలిగిన ఓటమికి రాజకీయపరమైన గెలుపుని పరిష్కారం అనుకున్నాడు!ఏమైతేనేం,ఈ వరం కారణాన గర్గ్యుడికి కాలయవనుడు పుట్టాడు - ఇది ఒక తలతిక్క వరం.

          వీళ్ళందరి గొడవ ద్వాపరయుగానికి సంబంధించినదయితే, కృతయుగానికి సంబంధించిన ముచికుందుడిది మరో రకం గొడవ!కుమారస్వామి సేనానిత్వంలోకి రాకముందు రాక్షసుల మీద జరిగిన యుద్ధాల్లో ఈ రాజు దేవతల సైన్యానికి నేతృత్వం వహించేవాడు.ఈయన కష్టం చూసి ఇంద్రుడు సంతోషించి వరం కోరుకోమన్నాడు.అప్పటికి నిరంతరాయమైన యుద్ధాలతో అలిసిపోయి ఉన్నాడు కాబోలు - వరం గిరం ఏం వొద్దు, వొదిలేస్తే భూమ్మీదకి పోయి పెళ్ళాం బిడ్డలతో కాలం గడుపుతానని అన్నాడు.ఇంకెక్కడి కుటుంబం, మీ కాలానికీ మా కాలానికీ ఉన్న తేడా వల్ల నువ్విక్కడ ఉన్న కాలంలో భూమ్మీద రెండు మూడు తరాలు గడిచిపోయాయి అని చెప్పేసరికి ముందరి అలసటకి ఇప్పటి నిరాశ తోడై బుర్ర పనిచెయ్యకనో ఏమో - ముందు కంటినిండా కునుకు తీస్తే చాలనుకుని తన నిద్రకి ఏమాత్రం భంగం కలగని ఏకాంత ప్రదేశాన్ని కోరుకుని తన నిద్రని ఎవడయినా భగ్నం చేస్తే వాడు అక్కడికక్కడే కాలి బూడిదై పోవాలని కోరుకున్నాడు.చక్కగా సర్వసంపద్విలసితమైన రాజ్యానికి రాజుని చెయ్యమని కోరుకుంటే ఆ వైభవంలో నిద్రాసుఖం ఉండదా?ఇది మరొక తలతిక్క వరం.

          సనాతన ధర్మం పదే పదే నొక్కి చెబుతున్నది యేమిటంటే మంచి, చెడు అనేవి స్థిరమైనవి కావు,సాపేక్షమైనవి - ఒకరికి మంచి అనిపించేది మరికరికి చెడు అనిపిస్తుంది,ఒక కాలంలో చెడు అయినది మరొక కాలంలో మంచి అవుతుంది.సృష్టికర్త విశ్వరచనలో పెట్టిన అతి ముఖ్యమైన నియమం యేమిటంటే ఒక కోరికని మనసా,వాచా,కర్మణా కోరుకుంటే ఆ బలమైన కోరిక తప్పక నెరవేరి తీరుతుంది!మనకి తలతిక్క వరాలు అనిపించాయి గానీ భగవాన్ శ్రీకృష్ణుదికి మాత్రం ఈ రెండూ తప్పక నెరవేర్చాల్సిన కోరికలు అనిపించాయి - బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టినట్టు అసలు సంబంధమే లేని ఈ రెండు కోరికలకీ ఒక చిత్రమైన లంకె పెట్టి నెరవేర్చాడు!

          కాలయవనుడు పెరిగి పెద్దవాడై శ్రీకృష్ణుడికి దుస్సహమైన శత్రువుగా మారాడు. శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి రానే వొచ్చాడు, కాలయవనుడి వరం వల్ల శ్రీకృష్ణుడు అతన్ని గెలవలేకపోతున్నాడు, చేసేది లేక శ్రీకృష్ణుడు యుద్ధరంగం నుంచి పారిపోతున్నాడు, కాలయవనుడు శ్రీకృష్ణుణ్ణి వెంటపడి తరుముతున్నాడు, శ్రీకృష్ణుడు ఒక గుహలోకి వెళ్ళాడు, కాలయవనుడు కూడా వెళ్ళాడు, అక్కడ శ్రీకృష్ణుడి బదులు ఒక వృద్ధుడు నిద్రపోతున్నాడు, శ్రీకృష్ణుడి దొంగవేషాల్లో ఇదీ ఒకటనుకుని కాలయవనుడు ఆ వృద్ధుణ్ణి కదిలించి నిద్ర లేపాడు - ఇంకేముంది, ఆ వృద్ధుడు నిద్ర లేచి కళ్ళు విప్పిన మరుక్షణం కాలయవనుడు కాలి బూడిదైపోయాడు.అలా ఒకదానికొకటి సంబంధం లేని గర్గ్యుడి తలతిక్క వరం ముచికుందుడి తలతిక్క వరం శ్రీకృష్ణుడి లీలావినోదం వల్ల ఒకదానినొకటి పరిపూర్తి చేసుకున్నాయి - కృష్ణం వందే జగద్గురుం!

          ధృవుడు, ప్రహ్లాదుడు, కర్దముడు, అంబరీషుడు - వాళ్ళు కేవలం తమ వృద్ధిని కోరుకున్నారు గనక తాము పొందిన వరాల వల్ల పూర్తి ప్రయోజనం పొందారు.హిరణ్యకశిపుడు, గర్గుడు తమ వరాల్ని తమ వృద్ధి కోసం కాకుండా ఇతరుల క్షయానికి వాడటం వల్లనే ఇతరులకి కోరుకున్నది తమ మీదకే వచ్చిపడి నాశనమై పోయారు.ఆ పురాణకధలు కల్పనలే అని తేలిగ్గా కొటిపారెయ్యొచ్చు, కానీ చుట్టూ చూస్తే ఇవ్వాళ్టికీ కొందరి జీవితాల్లో అవి వాస్తవరూపం దాల్చి కనబడుతున్నాయి - కొందరు తమకూ ఇతరులకీ వృద్ధిని కోరుకుంటూ ఉభయతారకమైన పద్ధతిలో బతుకుతున్నారు, కొందరు ఒక ప్రతికూలమైన అనుభవం ఎదురవగానే తత్వం గ్రహించి తమ తప్పుల్ని దిద్దుకుని క్రమవినాశనాన్ని తప్పించుకుంటున్నారు, కొందరు ఎన్నిసార్లు తలకి బొప్పెలు కట్టినా పట్టనట్టు మళ్ళీ మళ్ళీ చుప్పనాతి పనులు చేస్తూ ఏడుపుగొట్టు బతుకులు బతుకుతున్నారు.విచిత్రం యేమిటంటే, ఇవ్వాళ్టి ఈ ఆఖరి రకం వాళ్ళు కూడా దేవుణ్ణి తమలో చూడకుండా ఎక్కడో గుడికోనో, మరెక్కడో స్వర్గంలోనో ఉన్నానుకుని వాళు చేస్తున్న పనులు వాళ్ళు చెబితే తప్ప దేవుడికి తెలియవని అనుకుంటున్నారు - మళ్ళీ వీళ్ళు నాస్తికులు కూడా కాదు, దేవుడు ఉన్నాని నమ్ముతారు, కాని తమలోని దుర్మార్గపు ఆలోచనలు మాత్రం దేవుడికి తెలియవని అనుకుంటారు - అచ్చం హిరణ్యకశిపుడి లాగే!


వృద్ధిని కోరుకుంటే వృద్ధి,క్షయాన్ని కోరుకుంటే క్షయం - తధాస్తు!!!

57 comments:

  1. హరిగారు, ఈ వ్యాసం అద్భుతం అంటే అది పేలవంగా వుంటుంది అందుకే జస్ట్ 🙏లతో సరిపెడుతున్నా.

    ReplyDelete
    Replies
    1. అంతే నాకు చాలు!తమలపాకు తొడిమే పదివేలు - నమస్తే!!

      Delete
  2. 🙏 👌
    కృష్ణాష్టమి నాడు, శ్రీకృష్ణ ఉవాచ అన్నమాట (పత్రం, పుష్పం...):-)

    ReplyDelete
  3. SP leader & ex-Cong MLA Maviya Ali: We are Muslims first, Indians second.

    https://twitter.com/ARanganathan72/status/897024530094460928

    ReplyDelete
    Replies
    1. Now the truth is coming out slowly. First we hear about the shocking deaths of 30 kids and goes without saying the media crooks start their distasteful mind games to blame you know who. Suddenly out of nowhere they find a "Muslim" hero Dr Khan who apparently did some Rambo stunts to save lives. One should have smelled a rat right then when all the media crooks started crooning about this "hero" as if on cue. Unfortunately for media crooks there is social media to puncture their lies. And lo behold what did we find.

      1) Dr Khan runs a private clinic inspite of being a government doctor. It's illegal and criminal to do so

      2) he deliberately withheld payment to Pushpak gas agency and diverted cylinders to his clinic. Basically be conducted medical jihad and killed 30 kids.

      3) his tweets are extremely pro Akhilesh Yadav & he was trying to ensure that SP comes back at any cost

      4) his tweets are also extremely vulgar about women

      5) he was involved in impersonation for medical exam which is again a crime

      6) he was jailed for rape. Yes you heard it right. He is a rapist of an innocent nurse who since must have gotten her life destroyed.

      You guys remember another Muslim doctor - Aniqa Ghani who was threatening to kill Hindu patients in her perceived outrage for some alleged anti Islamic statements? Well this Muslim doctor just did that. So as if love jihad, rape jihad, cultural jihad, terror jihad were not enough now we have "medical" jihad.

      He has been suspended since and is currently under investigation. I won't be one bit surprised if I see secular dhimmis & abrahamics come on this post and defend this monster too as they do for communist murderers and other jihadis like Ahmed Patel and Hamid Ansari.

      https://www.facebook.com/BeyondTheTruthIndia/videos/1781459358592076/

      అసలు ముద్దాయి
      "శ్రమపడి పిల్లలను రక్షించాడు" అని #మీడియా చెబుతున్న డాక్టరే....
      అతనే #కఫీల్_అహ్మద్_ఖాన్

      చివరికి ఇదీ మరో #అమరనాధ్_యాత్రీకులపై_దాడి లాంటి సంఘటనే....
      అప్పుడు డ్రైవర్ చాకచక్యంతో మరిన్ని ప్రాణాలు పోకుండా రక్షించాడు అని మీడియా ప్రచారం చేసింది,,
      చివరికి అతనే నేరస్తుడు అని తేలింది,,
      ఉగ్రవాదులతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బస్సుకు తానే గాలి తీసివేసి పంక్చరు పేరుతో బాగా ఆలస్యంచేసి, రాత్రి చీకటి పడిన తరువాత 7.30 తరువాత బయలుదేరి ఉగ్రవాదులు దాడి చేసేవిధంగా సహకరించాడు....

      ఇదీ అంతే,,
      ఈ డాక్టరే #ఆక్సిజన్ సరఫరా విభాగానికి #In_Charge....
      ఇతనే ఈ దుశ్చర్య వెనకాల ఉన్న వ్యక్తి....
      ఇతను కరడు గట్టిన భారత వ్యతిరేక భావాలు గల #సమాజ్_వాదీ_పార్టీ నేత అయిన #అజాం_ఖాన్ కు సమీప బంధువు కూడా.....
      ఇతను అజాంఖాన్ సహాయంతో తన #Exam_Paper ను వేరే వారిచేత పరీక్ష రాయించి మెడికల్ డిగ్రీ తెచ్చుకున్నట్లు కేసు ఉన్నది....
      ఇతను తన దగ్గరకు వైద్యం కోసం వచ్చిన ఒక అందమైన యువతిని రేప్ చేసిన కేసులో ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా అనుభవించి, తన పలుకుబడితో బయటపడ్డాడు....
      ఇతను నిబంధనలకు విరుద్దంగా స్వంతంగా #Medispring అన్నపేరుతో చిన్నపిల్లల క్లినిక్ కూడా నడుపుతున్నాడు....
      వైద్యం కోసం చిన్నపిల్లలను తీసుకువచ్చే తల్లులు అందంగా ఉంటే వాళ్ళను వేధించటం, బలవంతంగా లోబరచుకోవడం, తన స్వంత క్లినిక్ లో వైద్యం చేయించుకోమని వత్తిడి చేయడం, మాట వినని వాళ్ళకు తగినంత #ఆక్సిజన్ ఇవ్వకపోవడం వంటివి ఇతని నిత్య క్రృత్యాలు....
      ఘటన జరిగిన రోజున ఆసుపత్రిలో ఉండవలసిన #ఆక్సిజన్_సలిండర్లు ఇతని స్వంత క్లినిక్ లో బయట పడ్డాయి, ఇతను ఆక్సిజన్ సరఫరా సెక్షన్ కు Incharge కావటంవల్ల హాస్పిటల్ కు చేరవలసిన సిలిండర్లు అతని స్వంత క్లినిక్ కు చేరుతున్నాయి, ఈ తంతు సంవత్సరాలుగా జరుగుతున్నది....
      ఎన్నికల సమయంలో రెండు నెలలు పూర్తగా డ్యూటీకి డుమ్మా కొట్టి #సమాజ్_వాదీ గెలుపు కోసం ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి....
      అజాంఖాన్ ద్వారా అఖిలేష్ తో కూడా పరిచయం ఉన్న కారణంగా ఇతని జోలికి పోయే ధైర్యం ఎవరికీ ఇంతవరకు లేదు....
      #అజాంఖాన్_అఖిలేష్ ల పేరు చెప్పి ఇతడు గోరఖ్ పూర్ లో #పంచాయితీలు_సెటిల్మెంట్లు నడుపుతుంటాడని, బలవంతపు వశూళ్ళు చేస్తుంటాడని ఆరోపణలు ఉన్నాయి....
      ఇతనిని స్థానికులు #వయాగ్రా_డాక్టర్ అని ముద్దుగా పిలుచుకుంటారు....

      Delete
    2. వాడు ముస్లీం.. ఆ మాత్రం చాలదూ వాడిమీద అంతా తోసెయ్యడానికీ???.. విజయ కాంత్ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళకి మాత్రమే అవన్నీ నిజాలని లతుక్కున అర్ధమైపోతయ్

      Delete
    3. ఆదిత్యనాథ్ హిందువు. ఆ మాత్రం చాలదూ అంతా అతడిమీదే తోసెయ్యడానికి???? వడివేలు సినిమాలు మరీ ఎక్కువగా చూసేవాళ్లకే అవన్నీ అబద్ధాలని లటుక్కున మ్రింగుడు పడవు.

      Delete
  4. https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/20799175_1901664096750616_3596902924630772265_n.jpg?oh=fbbd3ad3013dc83f49843a236cb8bf15&oe=5A37349F

    ReplyDelete
  5. https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/20799175_1901664096750616_3596902924630772265_n.jpg?oh=fbbd3ad3013dc83f49843a236cb8bf15&oe=5A37349F

    ReplyDelete
  6. //చివరికి ఇదీ మరో #అమరనాధ్_యాత్రీకులపై_దాడి లాంటి సంఘటనే....
    అప్పుడు డ్రైవర్ చాకచక్యంతో మరిన్ని ప్రాణాలు పోకుండా రక్షించాడు అని మీడియా ప్రచారం చేసింది,,
    చివరికి అతనే నేరస్తుడు అని తేలింది,,
    ఉగ్రవాదులతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బస్సుకు తానే గాలి తీసివేసి పంక్చరు పేరుతో బాగా ఆలస్యంచేసి, రాత్రి చీకటి పడిన తరువాత 7.30 తరువాత బయలుదేరి ఉగ్రవాదులు దాడి చేసేవిధంగా సహకరించాడు....
    //

    దీని గురించిన వార్త లింకు ఏదైనా ఇవ్వగలరా నేను ఇంత వరకూ చదవలేదు దీని గురించి.

    ReplyDelete
    Replies
    1. చెప్పింది విని కాం గా పడుండాలి భయ్యో... ఇలా లింకులు, గింకులు అడిగితే.. నిన్ను దేశ ద్రోహి అని... బూతులు మొదలుపెట్టాల్సొచ్చిద్ది.. ఖబడ్దార్

      Delete
    2. ఇచ్చినోటికి ఏం పీకావ్ భయ్యో..... ఆటికి ఆన్సర్ సెప్పనేకపోతే నిజమని సెప్పు. అయ్ నిజమని నమ్మితే ఇయ్ కూడా యిత్తారు....., తవరు చెప్పినయ్యే నమ్మాలా మేం? అఖ్లాక్ దగ్గర్నుండి రోహిత్ వరకూ నమ్ముతూనే వున్నాంగా.

      Delete
    3. గోరఖ్‌పూర్‌లో చిన్నారుల మరణాలు రాజకీయ దుమారానికి తెరతీశాయి. డాక్టర్ కఫీల్ ఖాన్‌ను యూపీ సర్కార్ బలిపశువును చేసిందంటూ విపక్షాలు ఆరోపించాయి. అటు సఫీల్ ఖాన్ ఎలాంటి నేరం చేయలేదనడానికి ఆధారాలు లభిస్తుండడం, ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కరి చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం గోరఖ్‌పూర్‌లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ బీఆర్డీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో 70 మందికి పైగా చిన్నారులు మరణించడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వంపై విమర్శలు తలెత్తాయి. ఆక్సిజన్ సిలెండర్ల కొరతే చిన్నారుల మరణానికి కారణమన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. పిల్లల మరణానికి బాధ్యుడ్ని చేస్తూ డాక్టర్ కఫీల్ ఖాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించడంతో వివాదం మరింత రాజుకుంది. ఆయన క్రిమినల్ అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం విరుచుకుపడుతున్నా...వాస్తవం అందుకు భిన్నంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. నిజానికి ఆయన సొంత డబ్బు ఖర్చుపెట్టి ఆక్సిజన్ సిలెండర్లు తెప్పించకపోతే మరింతమంది చిన్నారులు చనిపోయేవారని తేలింది.

      ఆగస్టు 10, 11వ తేదీల్లో డాక్టర్ కఫీల్ ఖాన్ సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలెండర్లు తెప్పించారు. 10వ తేదీ రాత్రి ఆక్సిజన్ సిలెండర్లు కావాలంటూ పారామిలట్రీ దళాల అధికారులను సయితం కోరారు. కఫీల్‌కు సాయం చేయాలంటూ అధికారులు 11 మంది జవాన్లను పంపారు. అయితే ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ సిలెండర్లు దొంగిలించారంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం కఫీల్‌పై ఆరోపిస్తోంది. అయినా దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆస్పత్రిలోని పైపుల్లో ఉండే ద్రవరూప ప్రాణవాయువును తరలించడం ఎలా సాధ్యమని మరో వర్గం ప్రశ్నిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఆక్సిజన్ సిలెండర్లను తరలించడం కూడా సాధ్యమయ్యే పనికాదని వారు వాదిస్తున్నారు.

      Delete
  7. వందల సంవత్సరాల నుండి ఏం సాధించారు.
    రక్తపాతం తప్ప
    ఒక ముస్లిం మహిళ ఆవేదన
    .....************........

    రాజనీతి గురించి తెలిసిన అతి కొద్ది మంది మేధావులలో " రుమాన సిద్ధికి " గారు ఒకరు. స్వతఃగా ఒక ముస్లిం ఐన ఆమె నేడు జరుగుతున్న సామాజిక పోరాటాలను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు.
    ఒక వ్యాసంలో తను ముస్లింలకు సంధించిన ప్రశ్నలు నిజంగా ఆలోచింప చేసాయి. నిజంగా అందరూ తను లాగా ఆలోచించగలిగితే భారత దేశంలో మత పోరాటాలకు అడ్డు చెప్పొచ్చు.
    ఒక వ్యాసంలో తన సొంత ముస్లిం సమాజాన్నీ ఇలా ప్రశ్నలు అడిగారు.
    ==> ముస్లిం జనాభా ఐన మీరు 1400 సంవత్సరాలుగా హక్కుల కోసం యుద్దాలు చేస్తూనే ఉన్నాం. మీ భగవంతుడు ఐన ఆ "అలాహ్" కు కూడా తెలియని హక్కులు ఎమున్నాయి మనకు గత 1400 ఏళ్లుగా ఈ ప్రపంచం ఇవ్వలేనివి.
    ==> మీరు కేవలం రక్తపాత యుద్దాలు కోసమే పుట్టినట్టుగా ఉంది. ఎక్కడ ముస్లిం రాజ్యాలు ఉన్నాయో అక్కడ మీరు యుద్ధం చేస్తున్నారు. ఎక్కడ ముస్లిం రాజ్యాలు లేవో అక్కడ కూడా మీరు రక్తపాత యుద్దాలు చేస్తూనే ఉన్నారు.
    ==> మీరు ఇన్నేళ్లు గా యుద్ధం చేయడం ఆపలేకపోయారు కనీసం యుద్ధ రీతి మార్చలేకపోయారు....
    చూస్తూ చూస్తూ నే 2014 నుంచి మీరు భారత్ లో " రాజనీతి" రూపంలో ఓటమిని చవి చూస్తూనే ఉన్నారు.
    మీరు సరిగ్గా గమనిస్తే ఇంతకు ముందు లాగ మీ ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా భారత్ లో ప్రదానమంత్రులు , ముఖ్యమంత్రులు , ఎమ్.ఎల్.ఏ లు , చిన్న స్థాయి కార్పొరేటర్ కూడా గెలుస్తున్నారు.
    మిగతా ప్రజలు మీ "ఆలోచనా తీరును " పూర్తిగా తప్పు బడుతున్నారు.
    ఈ వ్యతిరేకతకు సంపూర్ణ బాధ్యత మీదే అవుతుంది.
    ==> "సచ్చర్ కమిటీ " రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం భారత దేశం లో ముస్లిం ల పరిస్థితి చాలా దయనీయ పరిస్థితి ఉంది. కోట్ల కొద్దీ యువత నిరుద్యోగలుగా మారారు. వాటి ఫలితం గా రోడ్ల వెంపటి పంచర్ దుకాణాలు నడుపుతున్నారు. మీరు జీవితం లో ఎదగలేకపోయారు కనీసం ఉద్యోగాల్లో స్థిరపడలేకపోయారు. మీ సమాజం నుంచి ఈ దేశ జనాభా కోసం బ్యాంకులు లేవు కనీసం బ్యాంకు అకౌంట్లు లేవు , హాస్పిటల్ లేవు , వ్యాపార సముదాయాలు లేవు పోగా మీ క్రూరత్వం వల్ల అమూల్యమైన ముస్లిం యువత జీవితాలు నాశనం అయ్యాయి.
    మీరు ప్రశాంతంగా ఉండలేక పోయారు ఇంకొకరిని ప్రశాంతంగా ఉండనివ్వలేకపోయారు.
    ==> ఇవ్వాళ్ళ మీరే అంటున్నారు ఎక్కువ శాతం ఖబేలా లు బీజేపీ హిందువులకు మరియు జైనులకి సంబంధించినవి అని.కేవలం 14% మాత్రమే ముస్లింలు తింటున్నారు, మిగతాది హిందువులు ఇతరులు తింటుంన్నారు అని అంటున్నారు.
    కాని ప్రభుత్వం కూల్చుతున్న అనుమతి లేని కబేలాల్లో మీవే మొత్తం కనపడుతున్నాయి.మొత్తం మీ సంబంధీకులే రోడ్ల మీద పడుతున్నారు.
    దానర్థం , మీ అబద్దాలు కనపడకుండా తెరలు కట్టి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. మీరు చేసిన నీచ కార్యాలను వేరొకరి మీద వేస్తున్నారు.

    ReplyDelete
  8. ఖబేలాల విషయాల్లో మీరు గతంలోనూ , వర్తమానంలోను అబద్దాలు చెప్తూనే ఉన్నారు.
    ==> యాంటీ రోమియో స్క్వాడ్ లు జరిపిన దాడుల్లో మీ యువతనే ప్రధానంగా కనపడుతుంది.
    మీరు మీ కూతుళ్ళని కొడళ్ళని బురఖలలో ఉంచుతారు. అలా ఉంచి కూడా వారి గౌరవాన్ని ఎన్నడూ కాపడలేకపోయారు , ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లడం నిషిద్ధం ఇస్లాంలో, మీరు ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చదువే ఉత్తములు ఐనా కూడా పరదాల వెనుక ముఖాలు దాచే ఆజ్ఞలు. చరిత్ర హీనులుగా మిగిలిన మహిళలల సంసార జీవితానికి ఇస్లాం ఇచ్చిన విలువ ఇది.
    మరి ఏ లాజిక్ లు అద్దం పెట్టుకుని యాంటీ రోమియో స్క్వాడ్ ల ను వ్యతిరేకిస్తున్నారు.
    ==> ఈ దేశం పెరు భారత దేశం , హిందూస్థానం మొదటి నుంచి ఆర్యవర్తనం, సంస్కృతి సంప్రదాయాలు మొత్తం హిందూ అనే పిలువబడేవి,ఈ దేశంలో దేవి దేవతలు ఉన్నారు, సాధు సంతులు ఉన్నారు , మహా విద్వాంసులు ఉన్నారు. ఈ దేశానికి సంబంధించిన ఏ రాజు కూడా ఇరాన్ ఇరాక్ సిరియా సౌదీ అరేబియా లాంటి విదేశీ దేశాల మీద ఎప్పుడు దండ యాత్రలు అన బడే దోపిడీ యాత్రలు చెయ్యలేదు. కానీ అక్బర్ బాబర్ హుమాయన్ లాంటి ముస్లిం రాజులు ఈ భారత దేశం పై దోపిడీ యాత్రలు చేసి భూమిని , నగలు , నగదు , ఆస్తులు , స్త్రీలను లూటీ చేశారు, భారతీయులను బానిసలుగా మార్చారు. ఈ పవిత్ర భారత గడ్డ అనువణువులో హిందుత్వం సనాతనం ప్రజ్వలిస్తుంది. ఏ అణువుని అడిగినా చెప్తుంది ఇస్లాం అనేది విదేశీ దోపిడీల దారుల ద్వారా భారత్ లో ప్రవేశించింది అని, ఐనా కూడా హిందువులు ప్రేమతో ఇస్లాం , ముస్లింల ని ఆదరించారు.
    హిందువులకు పరమపవిత్రం ఐన ఎన్నో వందల దేవాలయాలు ముస్లింలు కూల్చారు. అందులో అయోధ్య రామమందిరం ఒకటి. బాబర్ ఆ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు కట్టాడు.
    ఇరాన్ ఇరాక్ తాలిబన్ పాకిస్తాన్ లాంటి పూర్తి స్థాయి ఇస్లాం దేశాల్లో ముస్లింలు తమ ప్రార్థన మసీదులను బాంబులు పెట్టి పేల్చుతున్నారు. వాటి కోసం ఏ ఒక్క ముస్లిం పోరాటాలు చెయ్యరు కానీ ఇక్కడ రామ మందిరం కూల్చి కట్టిన మసీదును హిందువులు అడిగితే దాని కోసం పోరాటాలు చేస్తున్నారు , చంపుతున్నారు .
    =====> రుమాన సిద్ధికీ <===>>>> ముస్లిం జాతీయ వాది<<<<<<

    ReplyDelete
    Replies
    1. Former Saudi Shura Council Member Ibrahim Al-Buleihi
      When we want to study religious issue,we go back to our heritage.But when we want to study an earthly matter,such as why we are backward,while others are prosperous,we must search the answer elsewhere,not in our heritage.
      Q:where is "elsewhere"?
      In the west,without a doubt.
      Q:In the wet,not the East?
      The East only emulates (the West).Take japan, for example - if not for its openness to western culture,it too would have remained backward.The indidualization of the Arab has been erased in this society...
      Q:What do you mean by erased Individualism?
      He is incapable of independent thinking,and therefore, he rejects what is rejected by society, and accepts what is accepted by society.
      Q:So "team spirit" prevails?
      It is the spirit of a herd,not of a team.It is the spirit of the herd that cannot free itself from the captivity of the prevailing culture.Whatever society considers to be good,the individual considers to be good.He is incapable of independent thinking and of benefiting from the cultures of others.He is incapable of stepping out of the mold imposed on him since childhood.

      TO BE CONTINUED

      Delete
    2. CONTINUEING FROM ABOVE
      Q:Should the Arab Individual be rebellious, for example?
      Not rebellious,but he should seek the truth.He must not efface self and dissolve into the herd.
      Q:You criticize the Arabs and praise Israel.Do you think that the Arabs should follow the Israeli model?
      No,Israel did not craete itself.It is an offshoot of the west.THey are an ofshoot of Western Culture.That is why I compared Israel to Australia,New Zealand, and South Africa.I want to make a very important pount.
      Q:Excuse me,but I have a questen.Do you consider the fact that some countries are offshoots of Western Culture to be a food or a bad thing?
      It's a positive thing.

      Q:So we should be offshoots of the WEst as well?
      No,but we should benefit from this rich experience.It is the West that produced all this prosperity.To this day, we are a burfen on the West.Even Japan admits that without benefiting from the West, it would not have developed.
      Q:Prosperity in what?
      In everything.In the value,liberties, and dignity of human beings,as well as in the development of science, of technology, and of life.Do you believe that life today is the same as it was ten centuries back?THe tremendous change was produced by the west.Who else produced it?
      Q:But shouldn't the notions of the West - such as human rights - be viewed as an accumulated achievement, In which all societies played a role?
      It is not an accumulated achievement.
      Q:It was achieved solely by WEst?

      Undoubtedly.Tyranny is a tremendous obstacle, which makes any progress impossible.
      Q:Do you believe that this theory applies to Iraq?after the fall of Saddam Hussein,whom ypu describe as...Iraq has not been permitted to achieve stability.
      The whole world has intervened in its affairs, as we have seen.
      Q:The west,which you praise so highly,intervenes in Iraq.
      No.the west intervened in Japan's afairs as well.and managed to save japan from tyrrany.Today,Japan is considered a model of democracy, of liberties,and of all the advantages that the West has produced.
      Q:You said that during their conquests at the advent of Islam,the Arabs emerged from the deserts in order to conquest,not to learn.What did you mean by that?
      In my view,over the centuries,the Arabs believed - and continue to believe - that they have sufficient knowledge and wisdom, and that they do not need to learn anything from others.Because they appeared,on the stage of history,in order to conquer, not to learn,to teach,not to study...
      Q:AS guiders,not people seking guidance of other.
      That's right.THe delusion of the Arabs persists to this day,even though the entire world has changed.THe world has changed, but they still believe that it is their duty to teach others,and it is the duty of others to heed them.THe truth is tha the Arabs have nothing to offer others,yet they continue...This horrible delusion,this belief in one's own perfection,the belief that others must learn from them,makes impossible for them to benefit from modern culture.

      Delete
  9. ONE REASONBLE AND SENSIBLE FACE BOOK POST ABOUT Up MISHAP
    ఒక ఆసుపత్రి లో ఆక్సిజన్ సరఫరా సరిపడినంత లేనప్పుడు ..పిల్లల్ని ఎలా అడ్మిట్ చేసుకున్నారు. పరిస్థితి వివరిస్తూ ఓ ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టి వేరే ఆసుపత్రి తరలించే ప్రయత్నం ఎందుకు చేయలేదు. .ఆక్సిజన్ సరఫరా లేని సమయం లో అత్యవసర పరిస్థితిలో ఉన్న పిల్లల్ని వదిలేసి సొంత క్లినిక్ లో ఉన్న డాక్టర్ లను ఏం చేయాలి. అసలు ప్రభుత్వ వైద్యులు సొంత క్లినిక్ లను కలిగి ఉండకూడదు అలాంటి విధి నిర్వహణ సమయం లోనే వీళ్ళ క్లినిక్ టైమింగ్స్ ఉన్నాయి అదెలా సాధ్యం .

    ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాక్ ఎంత వుంది ఎంత అవసరం .సప్లయర్ లకి బాకీ ఎంత ఇలాంటి వివరాలు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు తెలియచేయాలి. ఆలా తెలియ చేశారా. అసలు సప్లయర్కి పేమెంట్ లు బాకీ ఉన్నట్లు ఖచ్చితమైన విషయం ఆసుపత్రి వర్గాలు ,,ప్రభుత్వ రెవిన్యూ అధికారులకి, ఆరోగ్య శాఖకే తెలియచేసి, వారి నుండీ బిల్లు తాలూకు అమౌంట్ విడుదల కానప్పుడు .ప్రభుత్వ పాలనా తామూ బాగా స్వాములే కనుక సహా ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని ..ముఖ్య మంత్రి దృష్టికి ఆసుపత్రి సూపరిండెంట్ కానీ ఎమర్జెన్సీ విభాగ ఇంచార్జి కానీ తెలియ చేశారా.

    ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వ రెవిన్యూ శాఖ నుండీ ఆసుపత్రి కి రావలసిన బకాయిలు అందలేదని .దాని ఫలితంగా ,ఆక్సిజన్ సరఫరా నిలిచి పోయే ప్రమాదం ఉందని ,చిన్నారులకి వైద్యం అందిచడం కష్టం అవుతుందని ముఖ్యమంత్రికి తెలియ చేయనట్లయితే.. పూర్తి భాద్యత హాస్పిటల్ వర్గాలదే .భాద్యులైన అధికారులను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

    ఒకే వేళ ఆసుపత్రి వర్గాలు నుండీ సహా ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యాన్ని చెప్పే కంప్లైంట్ లేఖ / కమ్యూనికేషన్ కానీ అధికారికంగా వెళ్లినట్లు అయితే పూర్తి బాధ్యత " ముఖ్య మంత్రి యోగేంద్రనాథ్ " దే

    ఆ కమ్యూనికేషన్ వివరాలు జరిగాయా లేదా అన్నది తెలిస్తే తప్ప ఎవరు భాద్యులు అని అప్పుడే చెప్పలేం. నాకు తెలిసీ ఆసుపత్రి వర్గాలు ఇప్పటి వరకూ ద్రువీకరించ లేదు కనీసం తమ ప్రయత్నం తాలూకు కమ్యూనికేషన్ వివరాలని మీడియాకు విడుదల చేసి తమ బాధ్యతని తాము నిర్వర్తించాం అని చెప్పే ప్రయత్నమూ చేయలేదు కనుక ఆసుపత్రి వర్గాలని అనుమానించాల్సి వస్తుంది

    ఎందుకంటే స్టాక్ ని సొంత క్లినిక్ లకి తరలించుకొని వాడుకునే ప్రభుత్వ డాక్టర్ లు నాలుగైదు రకాలా అకౌంట్ లు మైంటైన్ చేస్తారు .ప్రభుత్వానికి చెప్పేదొకటి ఉంటుంది వాస్తవానికి వాడేదొకటి, కమిషన్ లకి అమ్ముకునేది కొంత , ,ఈ లొసుగులు బయటపడకుండా చాలా చేస్తారు.

    పసి పిల్లల ప్రాణాలు, దయచేసి ..బీజేపీ అనుకూల పోస్ట్ లు /వ్యతిరేక పోస్ట్ లతో నో సమస్య లని పక్క దారి పట్టించి రాజకీయ ప్రయోజనాల కోసం మనం వాడుకోవద్దు.

    దోషులెవరన్నది ఇప్పుడు తేలాలి . అసలేం జరిగింది అని తెలియాలి. ఇక ముందు జరగకుండా ఎలా అన్నది కావాలి. నా వరకూ అంచెలంచల ప్రభుత్వ వ్యవస్థ లో ప్రతీ చోట ఉన్న పేరుకుపోయిన అవినీతి అనకొండ తాలూకు ఫలితంగా నే దీన్ని చూస్తున్నా . ఇక్కడ వ్యవస్థ అంటే నా దృష్టిలో ముఖ్యమంత్రి నుండీ ఆసుపత్రి లో ఎమర్జెన్సీ వార్డ్ లో పని చేసే నర్స్ లతో సహా.

    And latest news about it.

    http://www.opindia.com/2017/08/gorakhpur-tragedy-now-vendor-claims-oxygen-cylinder-supply-was-never-stopped/

    ReplyDelete
  10. తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పమన్నారు. హరిబాబు గారికి ఉన్న ధైర్యంలో 10% ఈ సోకాల్డ్ హిందూ మతోధ్ధారకులకున్నా.. హిందూ మతం తన సంకెలలను తెంచుకోని ఎప్పుడో బాగుపడేది.. హేట్స్ ఆఫ్ హరిబాబుగారు.. బాపనయ్యల పిట్టకతల ప్రచారాన్ని పీకి పాకాన పెట్టినందుకు..

    ReplyDelete
  11. https://twitter.com/ExMuslimTV

    ReplyDelete
  12. ఒకపక్క చైనా ఇ౦కొక పక్కన పాకీస్తాన్ గోతికాడ నక్కల్లా కాచుకున్న ఈ సమయ౦లోకూడా హి౦దు ధర్మరక్షణ పేరుతో కొ౦తమ౦ది యదవలు క్రైస్తవ ముస్లీముల మీద దాడులు చేస్తూ అల్లర్లు సృష్టిస్తున్నారు..
    నోట్లు రద్దుచేసినట్టు కుల మతాలను రద్దుచేసి అ౦దరికీ సమాన అవకాశాలు కలిగి౦చినపుడే దేశ౦ వృద్దిలోకి వస్తు౦ది.మనతో సమానమైన చైనా ఈ రోజున ప్రప౦చానికి సవాలు విసురుతు౦టే మన౦ మాత్ర౦ హి౦దూమతమనే పేరుతో సాటి హి౦ధూదేశస్తులైన సొ౦తవారికి సవాలు విసురుతూ వీరుల్లా తెగ ఫీల్ అయిపోతున్నా౦..సిగ్గుపడాలి.

    ReplyDelete
  13. Late V.D. Swamy, actor Arvind Swamy's Father with great presence of mind wore police uniform saved well known family now settled in Chennai

    https://twitter.com/andanarayanan/status/897812808590434304

    ReplyDelete
  14. http://indiatoday.intoday.in/story/nikah-halala-islamic-scholars-one-night-stand-divorced-muslim-women-marriage/1/1027212.html

    ReplyDelete
  15. Author and journalist Neelesh Mishra, founder of rural news platform Gaon Connection, in a string on tweets has given some shocking revelations about the Gorakhpur tragedy.
    He further put the following questions on Twitter:

    1. INOX and Linde Gas are reputed companies supplying liquid Oxygen to hospitals including in UP: KGMC and SGPGI.

    1 (a) However, #Gorakhpur Hospital chose Pushpa Sales to sell it Oxygen THAT IT BOUGHT FROM INOX. Why not buy straight from INOX?

    1 (b) I asked around. INOX and Linde NEVER pay kickbacks to officials. Is that why an intermediary was created for years?

    1 (c) When UP’s major hospitals including KGMC and SGPGI but Oxygen straight from manufacturers why not at #Gorakhpur ?

    2. Why did the #Gorakhpur Hospital continue with the same Oxygen vendor, Pushpa Sales, for years?

    3. Did the UP health minister, Pp Secy, DG Med Edu not receive the panic letters on payment or were they ignored?

    4. Why was the UP CM’s office misled into tweeting immediately after the new spate of #Gorakhpur deaths to deny Ocygen shortage as a cause?

    5. Then-hospital head Misra: Steps were taken to get enough cylinders. Dr Kafeel called a hero for “going to get” 3 cylinders. Who is lying? With 23 dying, why did Kafeel leave ward personally in crisis to do a chore (getting cylinders) someone else could do?

    6. DG Med Education tells @GaonConnection payment transferred Aug 5. Why didn’t Principal pay firm immediately for Oxygen?

    7. If an inquiry had been ordered by the UP Govt, why were Principal Misra and HOD Dr Kafeel fired without waiting for its findings?

    8. Principal Misra could have averted Oxygen crisis by paying Rs. 1.25 cr available under other heads. Why did he block it?

    9. Why have the health minister and medical education minister not been taken to task? Why are they deciding who is guilty?

    10. How will it be determined if Oxygen shortage cause the children’s deaths? Were their fingertips and lips blue?

    11. Why did the hospital admn force parents to leave with their dead kids in the middle of the night? What were they hiding?

    12. Will Chief Secy Rajiv Kumar’s inquiry travel to villages of the dead children to get to the truth of what really happened that night?

    12. Will bodies be exhumed? What will inquiry be based on? (Bodies of infants are not cremated under Hindu tradition).

    14. Why did Principal Misra and Dr Kafeel not raise the issue of the Oxygen crisis when the CM stool a review on Aug 9?

    15. Why did the #Gorakhpur DM not react to news reports of impending Oxygen crisis in @JagranNews and @AmarUjalaNews?

    16. Why has the responsibility of the UP NRHM Head not been fixed over this entire crisis?

    17. Is it just a coincidence that the night the Oxygen crisis happened is also the night of a surge in children’s deaths?

    Meanwhile, reports are emerging that Dr. Kafeel Khan, who was hailed as a hero by the media before shady details about his past emerged, has gone underground.

    ReplyDelete
  16. Pakistani delegation furious over the "Royal Ignore" at the Saudi Summit.

    https://twitter.com/BhawalMengal/status/867185772373454849

    After Partition nobody was listening Mohd Ali Jinnah.
    He was just a nominal minister

    https://www.youtube.com/watch?v=lNmHHwf9Af0

    WE TRIED TO UNITE MUSLIM WORLD, TODAY THEY ISOLATED US
    https://www.youtube.com/watch?v=zNiSmVGNJII

    Najam Sethi Hindu’s Never Threatened Islam, We Are Killing Our Own Citizens

    https://www.youtube.com/watch?v=AbchN8FSHtA

    RAUF KLASRA PRAISING -'INDIA'S BEAUTY IN DIVERSITY' !
    https://www.youtube.com/watch?v=OZS30SS7jC0

    ReplyDelete
  17. Not a Single Nation in the world history cherishes diversity like India Praised By Pakistani

    https://www.youtube.com/watch?v=ZJoGHXmyAFw&t=271s

    Arab Invasion Destoryed Hindu Culture Hamid Bashani Pakistani
    https://www.youtube.com/watch?v=F2Rp-G9PXHQ

    Kashmiri Wants Freedom From India Then Why 25 Crore Muslims Are Living In India Hamid Bashani

    https://www.youtube.com/watch?v=-aql06NBO2I&t=386s

    Pakistan Is A Child Who Is Refused To Say India Is His Father Hamid Bashani

    https://www.youtube.com/watch?v=hDUzB3Q-NHA

    Unless Pakistan Will Not Apologize To India And Bangladesh, Pakistan Can’t Do Progress Hamid Bashani

    https://www.youtube.com/watch?v=cNUizesPMiw

    Indian democracy is one the best in the World Bashani

    https://www.youtube.com/watch?v=m6lzZo7TMoY

    India Is Now 1000 Times Stronger And Famous Than Pak Kashmir Issue Is Possible - Pak Analyst

    https://www.youtube.com/watch?v=-v993bcEKXk

    ReplyDelete
  18. Pakistani scientist says Hindus are good in Education, Pak Media latest on India
    మొగలుల కాలం లో హిందువులు పనిచేసేవారు. మనం తిని కూచొని ఆనందించే వాళ్ళం. మనం ఇప్పటికి పాకిస్థాన్ లో వానపడితే పనిచేయం,ఆఫిసుకి సరిగా పోము.

    ReplyDelete
    Replies
    1. వాళ్ళు నిజ్జంగా గ్రేట్.. లోపాలు ఒప్పుకున్నారు.. అదే మన భారతియుడెవడైనా తమ లోపాలగురించి చెప్పానివ్వండీ...?? వాళ్ళ ఇంటి మీద పడే మొదటి రాయి యు జీ శ్రీ రాం చేతిలోదే....

      Delete
    2. కరెక్టే, హరిబాబుగారు తన బ్లాగులో ఏకుతున్నది భారతీయముస్లిం మతోన్మాదులు, సిక్యులర్ సైకోపాత్స్ మీద కదా? మరి ప్రతి సైకో సైతాన్ గాడు తన మొదటి రాయిని హరిబాబు మీదే ఎందుకు వేస్తున్నట్లు? అదేదో పాకిస్తాన్ను చూసి మూసుకుని కూర్చోవడం నేర్చుకోవచ్చుకదా?

      Delete
  19. @ అజ్ణాత,

    సాధారణంగా తెలుగువారి దృష్టిలో అమెరికా వాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరైనా గొప్ప వ్యక్తులతో కలసి పని చేద్దామనుకొంటారు. ఆశపడతారు. గొప్పవాళ్లతో ఉంటే జీవితం అన్నివిధాల గొప్పగా ఉంట్టుందని భావిస్తారు కనుకనే తెలుగు వారు అమెరికా పోవటానికి క్యు కడతారు.
    మీరు ఇప్పుడు పాకిస్థాన్ వాళ్ళలో కూడా గొప్పతనం చూశారు. ఆ గొప్ప వ్యక్తుల జన్మస్థానంలో ఇంకా ఎందో మంది మాహానుభావులుంటారు కదా! అందువలన మీరు ఆ దేశానికి వెళ్ళి మహానుభావులతో కలసి నివసిస్తూ అక్కడి వారి గొప్పతనం చెపితే, మీ బంధు మితులు అందరు పాకిస్థాన్ కు క్యు కట్టవచ్చు. భారతదేశంలో కూచొని, ఇక్కడ వారిని తిట్టుకొంట్టూ సమయం వృథా చేయటం ఎందుకు? మీలాంటివాళ్ళు ఎంత త్వరగా గొప్ప వాళ్ళతో జీవించటానికి వేళ్ళితే, మీరు బాగుపడతారు. భారతదేశం కూడా బాగుపడుతుంది. విన్ విన్ సిట్యువేషన్.

    ఇంత క్రితం లింక్ ఇవ్వటం మరచాను

    https://www.youtube.com/watch?v=IXDyNbHOPKE&t=200s

    ReplyDelete
    Replies
    1. ఇప్పటికే చాలాసార్లు "ఎదురు మాట్లాడితే చాలు,దేశం వొదిలిపెట్టి పొమ్మంటున్నారు మమ్మల్ని" అని అంటుంటే మళ్ళీ అదే సలహ ఐస్తున్నారు - ఎట్లాగండీ మీతో!

      Delete
    2. అక్కడ మంచిని నేర్చుకొని ఇక్కడికి వస్తానంటే భారత ప్రభుత్వం వద్దంటుందా? మన దేశం లో సుమారు 4000కోట్ల పైనే పాకిస్థాన్ వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి.

      Delete
    3. అందర్నీ పంపేసే బదులు.. మీరు వెళ్ళిపోవచ్చుగా... ;P

      Delete
    4. వాళ్ళు నిజ్జంగా గ్రేట్.. అని పొగిడింది నువ్వు. నేను కాదు. తోలిప్రేమ లో పడ్డవాడిలా మైమారచి, ప్రేయసిని పొగిడినట్లు ఉంది, పాకిస్థాన్ వారిపై నీ మోహం. వ్యామోహం. లేచిపోయే ప్రేమికులను ఎవరైనా మాటలతో చెప్పి ఆపగలరా? కనుకనే నేను వాదనకు దిగకుండా, తొందరగా పాకిస్థాన్ కు పో అనింది.

      Delete
    5. ఎదురు మాట్లాడితే చాలు,దేశం వొదిలిపెట్టి పొమ్మంటున్నారు మమ్మల్ని అని అంటుంటే మళ్ళీ అదే సలహ ఐస్తున్నారు - ఎట్లాగండీ మీతో!

      దేశం వదలి వెళ్ళిన వాళ్ళు మొహజిర్లు, సింధ్ వాళ్ళు భారతదేశం మమ్మల్ని పట్టించుకోవటంలేదు. మేము మీదేశానికే చెందినవాళ్ళం. మమ్మల్ని రక్షించాల్సిన భాధ్యత భారతదేశానికి ఉంది అని మోడికి ,సుబ్రమణ్యస్వామికి రోజు ట్వీట్ లు,లేఖలు రాస్తూంటారు. వాళ్లకు తెలియదా, మోడిది హిందుత్వ వాది ప్రభుత్వమని? మనదేశంలో మీడియా వాళ్ళు మైనారిటిలపై దాడులు అని చేసే గోల వాళ్లకి తెలియదా? అయినా ఎందుకు వాళ్ళు మోడి ప్రభుత్వాన్ని, హిందూ నాయకులను సహాయం అడుగుతున్నారు? విషయమేమిటంటే మనదేశం తో పోలిస్తే పాకిస్థాన్ లో ఎంతో మంది మంచి ముస్లీం లు ఉన్నారు. వాళ్ళకు వాస్తవ పరిస్థితులు బాగా తెలుసు. కనుక హిందువులు దాడులు చేస్తున్నారు, వేరేదేశానికి పొమ్మంట్టున్నారూని చేసే వీళ్ళ ప్రాపగండాను వాళ్ళేవ్వరు నమ్మరు. ఒకసారి ఈ బోగస్ ప్రచారాన్ని నమ్మి హిందువులను నమ్మకుండా విడిపడి, ఎంత దెబ్బతిన్నారో వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. భారతదేశంలో కూచొని ఉన్నవాళ్ళు పాత బ్లాక్ మైల్ టాక్ టిక్స్ చాలా కొత్తదన్నట్లు ప్రయోగిస్తున్నారు.

      ఆమధ్య ఫాతిమా భుట్టో ఇండియాకొచ్చి, ముఖానికి పెద్ద బొట్టు పెట్టుకొని డిల్లి నుంచి కేరళా వరకు ఎంతో ప్రేమతో భారతదేశాన్న్ని చుట్టివెళ్ళింది.

      Pls see these photos. Do not miss it

      1. http://tinyurl.com/y76vdx4z

      2. http://photogallery.indiatimes.com/events/mumbai/fatima-bhuttos-book-launch/Madhusudan/articleshow/5769270.cms

      3. http://photogallery.indiatimes.com/events/delhi/book-launch-songs-of-blood-/Fatima-Bhutto/articleshow/5766202.cms

      Delete
  20. స్వయం పాలనకు ఆద్యుడు
    18-08-2017 04:39:32

    తెలంగాణలో ఆత్మగౌరవ స్వయంపాలన ఉద్యమం 367 సంవత్సరాల క్రితం సర్వాయి పాపన్న గౌడ్‌ నాయకత్వంలోనే ప్రారంభమైంది. మొగల్‌ పాలనకు సమాంతరంగా స్వయంపాలన చేసి బహుజన కులాల వీరుడిగా చరిత్ర సృష్టించాడు. వరంగల్‌ జిల్లా, జనగామ తాలూకా, ఖిలాషాపూర్‌ గ్రామంలో గౌడ కులంలో పుట్టిన సర్వాయి పాపన్న గౌడ్‌ కల్లు గీసే వృత్తి చేసి జీవనం వెళ్లదీసేవాడు. ఆనాటి అసాధారణ పరిస్థితులు, దోపిడీ, పీడనకు, వ్యతిరేకంగా మూకుమ్మడిగా స్థానిక పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మొగల్‌ సామ్రాజ్య పాలకులకు చెమటలు పట్టించాడు.

    http://www.andhrajyothy.com/artical?SID=453284

    ReplyDelete
  21. నార్లవారి ‘సీత జోస్యం’... నాస్తిక భాష్యం

    Published Friday, 18 August 2017

    సీత జోస్యం
    -నార్ల వెంకటేశ్వరరావు
    ధర: రూ.130/-
    ప్రతులకు: ప్రముఖ
    పుస్తక కేంద్రాలు
    *
    పేరులో ‘రామస్వామి’ ఉండి, రావణబ్రహ్మ భక్తులుగా మారిన వారు దక్షిణ దేశంలో ఇద్దరు పుట్టారు. వ్యక్తిగత కులద్వేషంతో హిందూ ధర్మాన్ని జీవితాంతం ద్వేషించి, దూషించిన వాడు రామస్వామి నాయకర్. అదే అడుగుజాడల్లో జస్టిస్ పార్టీలో చేరి తెలుగునాట నాస్తిక విద్వేష విషం విరజిమ్మినవాడు త్రిపురనేని రామస్వామి చౌదరి.
    అతని అడుగుజాడల్లో కొందరు నాస్తిక, హేతువాద రచయితలు తెలుగునాట బయల్దేరారు. అలాంటి వాళ్లలో సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు ప్రసిద్ధుడు. రాముని దగ్గర ఉంటూనే నాస్తిక ప్రబోధం చేసిన ‘జాబాలి’ని హీరోగా చేస్తూ ‘జాబాలి’ నాటకం రచించాడు. అదే దారిలో ‘సీత జోస్యం’ పేరుతో రామాయణాన్ని కూడా విమర్శించాడు. రామాయణ, మహాభారత, మహాభాగవత గాథలన్నీ కల్పిత గాథలేనని ప్రచారం చేశాడు. దానిని నిరూపించే ప్రయత్నమే ఈ ‘సీత జోస్యం’. ‘ఉపక్రమణిక’ పేరుతో 124 పుటల పీఠికలో ‘రామాయణంపై విమర్శ’నే ఉంది. వాస్తవంగా ఆయన రాసిన నాటకం కేవలం 30 పుటలే. ఈ నాటకం కేవలం పేరుకే. రామాయణ విమర్శకే ఈ విపులమైన పీఠికను రచించాడని చెప్పవచ్చు.
    ‘ఏదో ఒక పక్షం వహించాలన్న పట్టుదల పెరగాలి; మనలో విస్సన్నల పట్ల వారి వేదాల పట్ల గౌరవం తగ్గాలి’ అన్న నార్ల మాటలు అతని భారతీయ సాంస్కృతిక వ్యతిరేక దృష్టిని తెలియజేస్తున్నాయి. రామాయణంపై రచించిన పుస్తకాలకు రెఫరెన్సుగా ఎక్కువగా డి.డి.కోశాంబి లాంటి పాశ్చాత్యుల పుస్తకాలపై రచయిత ఆధారపడ్డాడు. భారత, రామాయణాలను తూలనాడుతూ ఎందరో పాశ్చాత్య రచయితలు రచనలు చేశారు. అవన్నీ నార్ల వారికి ఆదర్శం కావడం మరో విచిత్రం.
    పండిట్ ద్వారకాప్రసాద్ మిశ్రా రచించిన రామాయణ వ్యాఖ్యను నార్ల గట్టిగా ఖండించాడు. మిశ్రా చెప్పినదంతా ‘ఓ సర్కస్ ఫీట్’ అన్నాడు.
    ‘ఏ సర్కస్ ఫీట్’ చేయకుండా రామాయణాన్ని విచక్షణా పూర్వకంగా పరిశీలించిన జాతీయ, విజాతీయ పండితులు దానికి ఏ పాటిగా చారిత్రకాధారం కలదన్న విషయాన్ని విభిన్నాభిప్రాయాలను వెల్లడించారు.’ (పుట.14) అని చెప్పినపుడు ఏ ఆధారం లేని రామాయణాన్ని గురించి ఇంత చర్చ ఎందుకు? రామాయణానికి సంబంధించి ఎన్నో చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. పురావస్తు, లిఖితపూర్వక ఆధారాలు చెప్పలేనన్ని బయల్పడ్డాయి. రామాయణం ఈ జాతి నరనరాల్లో చొచ్చుకుపోయింది. అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాలో ఈ రోజుకూ ‘రామలీల’ జరుగుతుంది. ఇంతకన్నా చారిత్రక ఆధారం ఇంకేం కావాలి.
    నార్ల దృష్టిలో రామాయణం ఓ కల్పిత గాథ. ‘రామాయణంలో అసంభవ విషయాలు అభూత కల్పనలు పెక్కులున్నా దానికి చారిత్రకాధారం ఏ స్వల్పంగానో లేకపోలేదు’ (పు.14) అంటూ గోడమీది పిల్లివాటం ప్రదర్శించాడు.
    రామాయణ గాథ మూలాన్ని వేదంలో చూడవచ్చని 1872కు చెందిన జర్మనీ సంస్కృత పండితుడు అల్‌బ్రెక్ట్ లేబర్ సూచించాడు. దానిన మన దేశ సుప్రసిద్ధ పండిత పరిశోధకుడు రమేశ్‌చంద్ర దత్తు నిజమని ఉద్ఘాటించాడు. భారతీయ పురాణ, ఇతిహాసాలన్నీ వేద ప్రమాణాన్ని అంగీకరించేవే. వేద శాస్త్రాలను అత్యంత సులభశైలిలో చెప్పేందుకే పురాణ వాఙ్మయం వచ్చింది. ఇతిహాసాలు పూర్వ చరిత్రలు. అవి వేద ధర్మాలను ప్రవచిస్తాయి. పురాణ కథల్లో ఎక్కువ భాగం ప్రతీకాత్మకంగా ఉంటాయి. ఇతిహాసాలు అలా కాదు. వాటిలో ఒక్క అక్షరం మార్చడానికి వీలు లేదు. ఇతిహాసం - అనే మాటకు ‘ఇలా ఉండేవట’ అని అర్థం. కానీ నార్లవారు ఇక్కడే తప్పులో కాలేసి ఇది వేదంలోని ప్రతీకలతో రచింపబడిందని నిరూపించబోయారు. రామగాథను కల్పిత గాథగా నిరూపించాలని వారు ఎంతో శ్రమపడ్డారు.
    వేదంలోని ఇంద్ర వృత్తాసుర యుద్ధమే ‘రామాయణం’ అని ఓ చోట చెప్పిన రచయిత, రామాయణానికి మూలం బౌద్ధుల జాతక కథలన్నాడు.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఇద్దరూ రామస్వామి పేరుబు పెట్టుకుని రామద్రోహం చెయ్యడం కాకతాళీయమా?పరమాత్మ యొక్క లీలా వినోదమా!

      Delete
    3. నార్లపై రాయ్‌ ప్రభావం

      http://www.andhrajyothy.com/artical?SID=219342
      తెలుగు వారిపై ఒకప్పుడు ఎమ్‌.ఎన్‌.రాయ్‌ భావాల ప్రభావం ముఖ్యంగా మేధావి వర్గాలలో బాగా కనిపించింది. ఆయన కొత్తపంథాలో శాస్త్రీయ దృక్పథంలో రాజకీయాలను పరిశీలించి ఆచరించబూని విఫలమయ్యాడు.
      ________________________
      యం.యన్. రాయ్ గారు ఎందుకు విఫలమయ్యాడో తెలుసా? ఆయన సిద్దాంతం లో బలం లేదు. అది గాంధీని విమర్శించటానికి ఉపయోగపడుతుందని బ్రిటీషోడు యంకరేజ్ చేశాడు. ఈ క్రింది పేరా, పార్లమెంట్ లో జరిగిన చర్చకి అంబేడ్కర్ ఇచ్చిన సమాధానం చదివితే మీకే అర్థమౌతుంది.


      Barring the communist, few carried out as sustained and virulent campaign against Mahatma Gandhi and Independence Movement he led than M.N. Roy. As happens in reagard to sub rosa(done in secret) deals, disputes in Roy's circle resulted in its becoming known that he had been receiving a handsome amount from the British Government for his work. Initially the amount was being paid through the Dept for Information and Broadcasting.
      It was soon channeled through the Labour Dept --- that is the Dept of which Ambedkar
      was in-charge.

      The scandal was soon in the Legislative Assemble. Is the Indian Labour Federation
      through M.N.Roy being paid Rs13,000 a month; if so what? asked the members. Are the
      accounts audited?

      Yes, Ambedkar acknowledged in the Assembly at last on 4 April 1944, the Indian Labour Federation
      has been receiving Rs 13000 a month " for doing propaganda to keep up the morale of
      industrial labour ".

      Pls down load and Read page 774-776

      dr babasaheb ambedkar writings and speeches vol 10

      https://www.mea.gov.in/Images/attach/amb/Volume_10.pdf

      Delete

    4. త్రిపురనేని గోపీచందు తండ్రిలా నాస్తికత్వముతో ప్రారంభించినా, తరువాత స్వాధ్యయనము వల్ల గోపీచందు తన భావాలను మార్చుకొన్నారు. వారి రచనలలో వివిధ తత్త్వవేత్తలను గురించిన సమాచారాలున్నాయి, ఉదాహరణకు మెరుపుల మరకలులో జాన్‌పాల్ సార్త్ర్, పరమేశ్వరుని వీలునామాలో వైట్‌హెడ్, పోస్టు చెయ్యని ఉత్తరములో రస్సెల్, అరవిందులను గురించి, చీకటి గదులలో మార్క్సిస్టులను గురించిన విషయాలు ఉన్నాయి.


      గోపీచంద్ పెరిగింది జస్టిస్ పార్టీ వాతావరణంలో. బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ ఇది, బ్రిటిష్‌వారికి అనుకూలమైన ఈ పార్టీకి ఆంధ్రలో రామస్వామి చౌదరి ఒక ముఖ్య నాయకుడు. గోపిచందు మొదటి వ్యాసం తన నాన్నగారు రాసిన ‘శంభుకవధ’ను గురించినది. దీని పేరు కూడా శంభుకవధయే. పెరిగేటప్పుడు అతనిపైన కూడా మార్క్సిస్టుల ప్రభావం పడింది. ఈ పరిణామాలను వీరి ఆత్మకథను పోలిన చీకటిగదులు అనే నవలలో మనము చదువుతాము. అందుకే దోనేపూడి రాజారావు మార్క్సు, M. N. Roy, John Dewyలను చదివిన గోపీచందు భావవాదాన్ని, భౌతికవాదాన్ని సమన్వయ పరచారని చెప్పారు (ఉదా. పోస్టు చెయ్యని ఉత్తరాలు). గోపీచందు అన్ని రచనలలో మూలతత్త్వ అన్వేషణ జరుగుతుందని, గోపీచంద్ భావకవిత్వాన్ని నిష్క్రియాకవిత్వముగా తలచారని కూడా మంజులత అన్నారు.

      http://eemaata.com/em/issues/200911/1499.html/3
      ______________________
      త్రిపురనేని గోపిచంద్ రాసిన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామను చదువు. చాలా బాగుంట్టుంది. ఆయన వాళ్ల నాన్న ఫిలాసఫిని నమ్మకుండా వచ్చేసి, యోగులను నమ్మినందుకు మన మానవ వాది ఇన్నయ్య గారు ఎంతో నొచ్చుకొని ఆయన పై ఎంతో ప్రేమను కురిపిస్తూ రాసిన పెద్ద వ్యాసం.

      మనకు తెలియని మన త్రిపురనేని గోపీచంద్

      http://deeptidhaara.blogspot.in/2009/09/blog-post_23.html

      https://www.scribd.com/document/20099079/Tripuraneni-Gopichand

      Delete
    5. M.N. Roy
      _____________________

      In the early 1990s, Arun Shourie came out with a book named as ‘Worshipping the False God’. Shourie blamed Ambedkar for supporting legendary humanist leader M.N.Roy when he was labor minister in Viceroy’s Council. Roy got Rs 13,000/- as a subscription for a magazine that he was running and Ambedkar thought it was important to support antiwar effort.

      Roy has termed Gandhism as cultural fascism and said that Hindu cultural Fascism would be more dangerous than the German Fascism. Arun Shourie said that M.N.Roy was again played in the hands of British and worked against India’s freedom hence Roy was anti national.

      Delete
    6. Worshipping False Gods, Page No 112
      ________________________________________

      The British never had a high opinion of M.N.Roy :
      "Opportunist", "Untrustworthy", "Adventurer", " he and his political intrigues", "he and his grandiose schemes", "of no consequrence","desperate for publicity" --- that is how the secret notes on him of the Intelligence Bureau and the Home Department go.

      Delete
    7. హరిబాబు, ఈ పుస్తకం చదువుతూ వస్తూంటే అరున్ షౌరి గారు ఈ పుస్తకం రాసిన తరువాత కొత్తవిషయాలు తెలిసాయని చెప్పుకొచ్చాడు. అదేమంటే రాయ్ కి నెలకిచ్చింది 13,000 రుపాయలు కాదట, 26,000 రూపాయలట. అది ఆయన ప్రచూరించే 1000 పుస్తకాల ప్రతులను కొనటం, దిన పత్రికలను కొనటం ద్వారా మిగతా 13000 చెల్లించేవారట. 1940 లో 26,000 రూపాయలంటే, పుస్తకం రాసిన 1995 నాటికి నెలకి ఏడు లక్షల యాభై వేల రూపాయల తో సమానం అని రాశారు. ఇప్పటి కాలనికి బహుశా అది 10 కోట్లతో సమానంగా భావించవచ్చేమో! అంటే సంవత్సరానికి ఒక 120కోట్ల బడ్జెట్ మానవ వాదాన్ని ప్రచారం చేయటానికి వీళ్ళు ప్రభుత్వం నుంచి తీసుకొంది. ఇలా వీళ్ళు చాలా ఏళ్ళు తీసుకొన్నారు. ప్రభుత్వంలో ఉంట్టు వీళ్లకి ఉదారంగా ఇచ్చింది అంబేడ్కర్ గారు.

      Delete
    8. మానవ వాదుల మానవత్వం ఎలా ఉండేది అంటే ఈ సంఘటన చదివితే అర్థమైపొతుంది.

      తిరుపతి కోదండరామ ఆలయంలో పూజారి అనారోగ్యంతో ఉన్నాడు.తన ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవటానికి చేతిలో డబ్బులు లేవు. దేవుడి నగలని తాకట్టు తాకట్టు పెట్టాడు.

      దానిని మనావ వాది గారు ఎలా రాశారు అంటే

      "తిరుపతి కోదండరామ ఆలయంలో పూజారి నగలను తాకట్టు పెట్టి, పట్టుబడ్డాడు. నగలు మనుషులే సమర్పిస్తారు.ఆలయం మానవులే కడతారు.విగ్రహం మనుషులే చెక్కుతారు .కనుక దొంగతనం జరిగితే చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి .
      మహత్తులు మహిమలు కూడా మనుషులు కనిపెట్టిన కథలు గాథలు అని తెలుసుకోవాలి. కనుక తిరుపతి దేవుడికి దొంగతనాలు ఆపే శక్తి వుండదు"

      సమాధానమిస్తూ రాసిన ఒక వ్యాఖ్య

      "వార్తల్లోకి వచ్చిన ఆ తిరుపతి పూజారి ఆ వార్తల ప్రకారం చేసినది దొంగతనం కాదు. అనాధికారిక దుర్వినియోగం. అతను ఆ నగల్ని ఒక స్థానిక మార్వాడికి తాకట్టుపెట్టి డబ్బు తెచ్చుకున్నాడట. అంతే తప్ప అమ్ముకోలేదు. సొంతం చేసుకోలేదు. ఆ నగల్లో మూడింటిని ఈమధ్య డబ్బుకట్టి విడిపించినట్లు తెలుస్తోంది. చూడబోతే అతనికి వాటిని కాజేసే ఉద్దేశం లేదు. కానీ వాడుకునే ఉద్దేశం మాత్రం ఉంది. తను అలా చెయ్యడానికి అతను పైకి చెబుతున్న కారణాలు నిజమవునో కాదో, అసలు అతని వెనక ఎవరున్నారో తేలేదాకా తొందరపడ్డం మంచిది కాదు. ప్రభుత్వానికి పోలీసుల్లాగా, పూజారులు మతానికి Frontline soldiers కనుక సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వాళ్ళే పాపాల భైరవులుగా బయటికి దొరుకుతారు. వాళ్ళలో ఒకరిద్దరి ప్రవర్తన బాలేకపోతే మతమంతా బూతేనంటే, మరి కళ్ళకి రోజూ కనిపిస్తున్న నాస్తికుల్ని బట్టి, సైంటిస్టుల ప్రవర్తనని, డాక్టర్లని బట్టి సైన్స్ అంతా బోగస్ అనేద్దామా ? "


      http://naprapamcham.blogspot.in/2009/08/blog-post_23.html?m=0

      Delete
    9. హరిబాబు గారు, పైన ఇచ్చిన లింక్ లో వెంకటరమణ అనే అతను వేసిన ప్రశ్నలు తప్పక చదువు.

      ఇక ఆయన మానవతావాద౦ గురి౦చి, పూజారి ఆపదలో ఉన్నాడు. నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ తన దగ్గర డబ్బులు వచ్చినప్పుడు నగలు తిరిగి దేవాలయ౦లో పెడుతున్నాడు. ఇక్కడ పూజారి చట్టాన్ని ఉల్ల౦ఘి౦చాడు. కానీ నైతికతను ఉల్ల౦గి౦చలేదు. మనసున్న ప్రతి మనిషి పూజారిపై జాలి చూపుతున్నారు. మరి ఈయనే మానవతావాది అయితే పూజారికి సాయ౦ చేసి తన మానవతావాదాన్ని నిరూపి౦చొచ్చుకదా! పైగా విత౦డవాద౦ ఒకటి...

      కొన్ని రోజులు పత్రకల్లో పని చేసే సరికి, జర్నలిస్టుకాలనీలో ఇల్లు దొరికి౦ది, కొడుకేమో జ్యోతిష్యాన్ని నమ్మన౦టూనే, డబ్బులకోస౦ తన పత్రిక Washington Post లో జ్యొతిష్యానికి ఆధరణ ఉన్నదని డబ్బులకోస౦ ప్రచురిస్తాడు. ఇన్నయ్యేమో కొడుకు జ్యోతిష్యాన్ని ప్రచురి౦చగా వచ్చిన డబ్బులతో అమెరికా తిరిగి వస్తాడు.

      Delete
    10. ఓపెన్ హార్ట్ విథ్ ఆర్కె లొ Sai చంద్ ఒక సంచలనం రేపె విశయం చెప్పేడు, అది తన తాత గారైన త్రిపురనేని రామస్వామి చౌదరీ గారి జీవిత చరిత్ర ని సినెమా తీస్తానన్నది. sai చంద్ త్రిపురనేని గారి మనవడన్న విశయం నాకిప్పుడె తెలిసింది. త్రిపురనేని ఒక గొప్ప కవి,సాహితీ వెథ, విమర్షకుడు, మేధావిఅతను రాసిన వీరగంధము తెచినాము వీరుడెవ్వడొ తెల్పుడి అన్న గేయం అద్భుతమైనది, స్పూర్తిదాయకమైనది, అలాగే అతను ఎన్నొ గొప్ప గొప్ప గేయాలు వ్యాసాలు రాసేడు. అతని రచనలు నేను ఎన్నొ చదివేను.సమస్య ఏమిటంటె ఇప్పుడు కంచే ఐలయ్య ఏ భావజాలం గురించి మాట్లాడుతున్నాడొ, సరిగ్గ అదే భావజాలం త్రిపురనేని వారిది


      https://www.facebook.com/kalyanram.ganti/posts/1489816647723814

      Delete
    11. కమ్యూనిస్టుల భావస్వాతంత్ర్యమంతా సమిష్టి చర్చ, మార్గదర్శకత్వం చుట్టూనే తిరుగుతుందని నార్ల వారు తన సంపాదకీయంలో రాసుకున్నారు.. ఇందులో సమిష్టిచర్చ అంటే పార్టీ సిద్ధాంతాలకు లోబడి అనీ, మార్గదర్శకత్వం అంటే పార్టీ ఆదేశాలకు అనుకూలంగా అనీ అర్థమట. అందుకే సోవియట్ సారస్వతమంతా పాక్షికమే అంటారాయన.

      Delete
  22. ‘బాల అయోధ్యకాండలు బౌద్ధ జాతక కథల్లో సామ, వెస్సంత జాతక కథల కలగాపులగమే అని దినేశ్ చంద్రసేన్ వ్యాఖ్యలు (పు.19)లో ఉటంకించాడు.
    రామాయణంలోని ప్రతి పాత్రను తక్కువ చూపెట్టాలని నార్ల వారు ప్రయత్నం చేశారు. ‘కొందరు శైవుల విశ్వాసం ప్రకారం శివుడు హనుమంతుడిగా అవతరించాడు. బౌద్ధ జాతక కథల ప్రకారం ఒక పూర్వజన్మలో బుద్ధుడు వానరుడు. నిజానికి వైష్ణవంలోనే ఆంజనేయుని స్థానం తక్కువ. దానిలో అతడు రాముని నమ్మినబంటు మాత్రమే. దినేశ్ చంద్రసేన్ కంటే చాలా ముందుగానే హనుమంతుని గురించి సర్ ఆల్‌ఫ్రెడ్ సి.లియోల్, హెర్మన్, యాకోబీలు కొన్ని ఆసక్తిదాయకమైన విషయాలు వ్రాశారు’ (పు.22)
    నార్లవారు ప్రతి విషయంలో పాశ్చాత్య పరిశోధకులను ముందుబెట్టి భారతీయ పరిశోధకులపై దాడి చేశాడు. ఏ కథకైనా మూలం ఎక్కడున్నా పోలికలు సర్వసామాన్యంగా ఉంటాయి. పురాణ, ఇతిహాస గాథలను సరిపోలే కథలు భారతీయ సాహిత్యం మొత్తం కన్పిస్తాయి. అంతమాత్రాన ప్రతి కథా తోకకథల్లోదే అని దబాయించడం పరిశోధకుల లక్షణం కాదు. నార్ల చెప్పే మాటల్లో రామాయణం మూలం వేదంలోనిదనీ, బౌద్ధంలోని జాతక కథల్లోదనీ రామాయణానికి అస్తిత్వమే లేదన్నట్లు రాస్తూ పోయారు. అస్తిత్వమే లేని కథను విమర్శించడానికి ఇంత సైజు పుస్తకమెందుకు? రాముణ్ణి విమర్శించి సాహిత్యం అంటూ దబాయిస్తూనే దానికి ఎలాంటి అస్తిత్వం లేదని నిందలేయడం ద్వంద్వ ప్రమాణం కాక ఇంకేమిటి? ఉత్తరాది కట్టుకథలు, దక్షిణాది పిట్టకథలు, వాల్మీకి ఇంద్రజాలం కలిసి రామాయణ మహాకావ్యం రూపొందిందని దినేశ్ చంద్రసేన్ చెప్పినట్లు నార్ల (పు.23) పేర్కొన్నారు.
    మరి కట్టుకథలపై పిట్టకథలపై ఇనే్నళ్ల నుండి పరిశోధన అవసరమా? ‘పరస్పర వైరుధ్యాలుంటే వాటిని అనివార్యం చేసినట్టిది రామాయణమే. దానిలోని ప్రత్యక్షరాన్ని పరమ పవిత్రమైనదిగా కళ్లకద్దుకొనే రామభక్తులను విడిచి పుచ్చితే... రామాయణంలో పరస్పర వైరుధ్యాలు ఎక్కడలేవు, ఎంతగా లేవు? వాటిని కప్పిపుచ్చడం కోసమే తిలక, కతక, శిరోమణి, భూషణాది వ్యాఖ్యానాలను వ్రాసిన వారు కప్పదాట్లు వేశారు. పీత నడక నడిచారు. పిల్లిమొగ్గలు వేశారు. కోతిచేష్టలు చేశారు. కాకిగోల పెట్టారు. కొక్కిరాయి వేషాలు వేశారు.’ (పు.24) ఇవన్నీ రామాయణ వ్యాఖ్యానకారులను తిట్లుగాక ఇంకేమిటి? ఇంత అక్కసు ఎందుకు? రామాయణ గాథ మానవ సమాజంలో ధర్మాన్ని నిలిపే మహత్తరమైన కావ్యం. ధర్మాన్ని లోకంలో నిలబెట్టడానికి మానవ సమాజాన్ని సవ్య మార్గంలో నడిపించడానికి ఓ ఆదర్శ జీవనం లోకానికి అందించాడు. అందులో స్వల్ప అతిశయోక్తులు ఉండవచ్చు కానీ విశ్వాసాలు లేవు అనడం చారిత్రక ద్రోహం.

    ReplyDelete
  23. రాజ్యాంగంలోని చిన్నచిన్న ఆచరణాత్మక సమస్యలుంటే అవి లోపాలుగా చూపడం సబబా? అయినా ఇతిహాస, కావ్యాల్లోని ప్రతి ఘట్టం ఈ రోజు సంఘటనలతో, ఇవాళ్టి నాగరికతతో చూడడం సాధ్యం కాదు. మొఘల్‌ల కాలంలోనిది ఆంగ్లేయుల కాలంలో లేదు. ఆంగ్లేయుల కాలంలోనిది ఈ రోజు లేదు.
    ఆఖరుకు నార్ల రామాయణంలోని పాత్రలు (గ్రీకు పురాణాలను పోలి ఉన్నాయని మరో బాంబు పేల్చాడు. (పు.25) దానిని తాను చెప్పకుండా పాశ్చాత్యుల పుస్తకాల నుండో, రామాయణ వ్యతిరేకుల నుండో చెప్పిస్తాడు. రాధాకుముద్ ముఖర్జీ వ్యాఖ్యను ఓచోట ఉటంకిస్తూ ‘రాముడు నిజంగా వింధ్య పర్వతాలను దాటి వచ్చినా, సింహళం వరకు పురోగమించినా, కిష్కింధను గాని లంకను గాని తన కోసం రాజ్యంలో ఆయన అంతర్భాగం చేసుకోలేదు (పు.26) మొదటనేమో రామాయణంలో రామునిది కోసల రాజ్యం కానే కాదని చెప్పిన రచయిత ఇక్కడ దానికి విరుద్ధమైన వ్యాఖ్య చేశాడు.
    ఆనాటి ప్రదేశాలన్నీ (రామాయణ కాలంనాటి) ఈ రోజు వెదకడానికి నార్ల చేసిన ప్రయత్నాలన్నీ రంధ్రానే్వషణ. యాభై ఏళ్ల క్రింద ఉన్న దేశాల సరిహద్దుల పేర్లే ఈ రోజు కన్పించడం లేదు. అలాంటిది వేల యేళ్ల నాటి రామాయణంలోని పట్టణాల పేర్లు ఈ రోజు రచయిత వెదకడం - అవి లేవు లేదా పేరు మారో, కన్పించడం లేదు కాబట్టి ఈయన రామాయణమే లేదంటాడు. రామనగరం, రామాపురం, రామంతాపురం, హనుమాన్‌నగర్, అంజవరం.. లాంటి గ్రామాలు ప్రాచీన కాలం నుండి ఆ పేర్లతో ఉన్నాయి కదా. అవి ఎలా ఏర్పడ్డాయనే దానికి శాస్ర్తియ కోణం అవసరం లేదా?
    రామాయణంపై అనేక విషయాలను చర్చించి, పరిశోధించి తెలియజేసిన విమర్శకులందరిని తూర్పారబట్టిన రచయిత, తన కనుకూలమైన వాళ్లను మాత్రం ఆకాశానికి ఎత్తేశాడు.
    ‘రాముడు నర్మదానదిని దాటలేదు. రామభక్తులకు, భజనపరులకు, సీతారామ బొమ్మలకు ఏడాదికొకసారి పెళ్లి చేసి, స్వర్గ ద్వారాలు తమ కోసం తెరచుకొని, వుండగలవని విశ్వసించే ప్రబుద్ధులకు ఎవరేమి చెప్పినా ఎంత చెప్పినా అది కంఠశోష మాత్రమే’ (పు.51) అంటూ సీతారాముల కల్యాణం చేసేవాళ్లు స్వర్గం కోసం చేస్తారని వ్యాఖ్యానించాడు.
    సీతారాముల కల్యాణం చేస్తే స్వర్గం లభిస్తుందని, ఏ శాస్త్ర గ్రంథం చెప్పింది? ఇది శాస్త్రంలో ఉందో లేదో కూడా తెలియకుండా అవాకులు చెవాకులు రాయడం కపట విమర్శ కాక ఇంకేమిటి? సీతారాముల పెళ్లి లోకకల్యాణం కోసం, భగవంతుని కల్యాణం ఆనాడు చూడని వాళ్లు ఇందులో పాల్గొనేటట్లు చేసే ఓ సాంస్కృతిక ఉత్సవం ఇది అని తెలియని నార్ల ఇదంతా అక్కసుతో చేసిన విమర్శ అని తెలుస్తూనే ఉంది.
    అయినా పురాణ కాలం నాటి ఊళ్లు వాటి పేర్లు యథాతథంగా ఉండాలని రచయిత కోరడమే ఓ అపభ్రంశపు ఆలోచన. అలాగే రామాయణ పాత్రలను ఈనాడు మనుషుల సంబంధాల చట్రంలో కూడా చూడడం అశాస్ర్తియం. నార్ల కూడా ఆర్య - ద్రావిడ సిద్ధాంతాన్ని రామాయణంలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఆంగ్లేయ రచయితలు భారత్‌ను ముక్కలు చేయడానికి అనేక పద్ధతులు ఉపయోగించారు. అందులో ఆర్య - ద్రావిడ సిద్ధాంతం ఒకటి. మండోదరి తన భర్త రావణుణ్ణి ‘ఆర్యపుత్రా’ అని సంబోధిస్తే, సీత శ్రీరాముని ‘ఆర్య పుత్రా’ అని పిలిచింది. అలాంటప్పుడు ఆర్యులెవరు? ద్రావిడులెవరు? ‘అసురులు ఆర్య జాతికి చెందిన ఒక శాఖ వారైనప్పటికీ రాక్షసులు మాత్రం ఏదో ఒక జాతికి లేదా దాని శాఖకు చెందిన ప్రజలు ఎంత మాత్రం కాదు... పరజాతుల వారి పట్ల ఆర్యుల వైర విద్వేషాల నుంచి వారి భయభ్రాంతుల నుంచి పుట్టుకు వచ్చినవారే రాక్షసులైనా, పిశాచులైనా వేదకాలంనాటి ఆర్యులు..’ (పు.59)
    ఇలా రాక్షసులను కూడా ఆర్య - ద్రావిడ రాక్షసులుగా మార్చిన రచయిత కలానికి జోహార్లు..!
    ఈ పుస్తకం మొత్తంలో ఏవి నార్ల అభిప్రాయాలో ఏవి ఉటంకింపులో తెలియనంత గందరగోళంగా ఉంది. పాఠకులకు ఒక నిర్దిష్ట అభిప్రాయం కలుగకుండా ఈ పద్ధతి అడ్డు పడింది. రాక్షసులెవరు? ఋషులెవరు? ఋషుల కుట్రలో రాముని పాత్ర? ఆయుధాల ప్రశ్న, సీతారాములు, దశరథుని జాతకం.. వంటి శీర్షికలు రామాయణంపై కటువైన విమర్శ చేశాయి.
    ఇక నాటకంలో సీతా లక్ష్మణులు సంభాషణ చూస్తే ఇది కుత్సిత బుద్ధితో రామాయణ కథను విమర్శించాలనుకొని రాసిన పుస్తకమేనని అర్థమవుతుంది.
    ‘మా వంశీకులు అఖిల జగత్తును పదేపదే జయిస్తూ పోయారా? అశ్వమేధాలను పదేపదే చేస్తూ పోయారా? వారు సాగరాన్ని తవ్వారా? పాతాళాన్ని చేరారా? స్వర్గం నుండి గంగను భూతలానకి దించుకు వచ్చారా? మీ వారితో మావారికెక్కడ పోలికలే? (పు.139) ఇదంతా సీత వ్యంగ్యంగా రాముని వంశాన్ని నిందించిన డైలాగ్. భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం రామాయణం. అలాంటి రామాయణంలోని భాతృప్రేమ, పితృభక్తి, రాజ్యపాలన, కరుణ దయ వంటివి గ్రహించకుండా స్థలాలను, పేర్లను బట్టి విమర్శ చేయడం కొండను తవ్వి ఎలుకను పట్టడమే! ఏది ఏమైనా రాముని ప్రభావం తగ్గించాలని నార్ల లాంటి వారు ఇంత గట్టి ప్రయత్నం చేయడం చూస్తూంటే ఆయన (రాముడు) ఈ జాతికి ఎంత ఆదర్శ పురుషుడో అర్థమవుతుంది. నార్ల చేసిన అలాంటి ప్రయత్నం వల్ల రాముని కొత్త కోణాలు తెలుస్తాయి కాబట్టి రామాయణంపై పరిశోధనకు పనికి వస్తుంది. నార్ల నాస్తికుడైనా రాముని మీద కోపంతో ఈ పరిశోధన చేసినా అది కూడా రామనామ జపం చేసినట్లే భావించవచ్చు.
    -డా.పి భాస్కరయోగి

    ReplyDelete
    Replies
    1. మనువాదమనేది కలియుగానికి వర్తించదు అని, కలియుగానికి పరాశర సంహితం వర్తిస్తుందని ఇప్పటికి సగమ్ ఫేస్ బుక్ పేజీలు నిండిపోయేలా పండితులు చెప్తున్నా ఇంకా దానినే పట్టుకుని వేలాడుతున్న వాళ్లను ఏమనాలి.

      Delete
  24. Research proves that we're all literally connected at a quantum level

    https://www.facebook.com/Gaia/videos/1414543915242962/

    Dr.John Hagelin: Veda and Physics: The Science and Technology of the Unified Field


    Are the unified field and Veda one and the same reality? Both sciences, one ancient and subjective and the other modern and objective, describe manifest creation as an expression of infinite dynamism embedded in the infinite silence of the underlying field. Physics describes this relationship in terms of the unified field and vacuum energy, and Vedic Science in terms of Shiva and Shakti.

    https://www.youtube.com/watch?v=4u3f7_p1i8c&t=343s

    ReplyDelete
    Replies
    1. A commant there on first video
      Randy Marsden What a load of CRAP! Physicists are not at all 'disturbed' by quantum entanglement, so the very heart of the video is based on bullshit. Physicists (I am one) are intrigued by QE but certainly not disturbed. Claiming that there is no 'physical' connection and that any connection must somehow be mystical is just a plain lie. GAIA is nothing but a scam, run by con-artists whose only interest is taking the money of the gullible and dim-witted.

      Delete
    2. ఆ వ్యాఖ్యను పట్టించుకోను. మూర్ఖ నాస్తికులు అలానే వాడిస్తుంటారు. ఆ యక్స్ పెరిమెంట్ చేయలేదని/ నిజం కాదని సెప్పితే వేరే విషయం.

      Delete
    3. In essence, Dr. Gisin sent pairs of photons in opposite directions to villages north and south of Geneva along optical fibers of the kind used to transmit telephone calls. Reaching the ends of these fibers, the two photons were forced to make random choices between alternative, equally possible pathways.
      Since there was no way for the photons to communicate with each other, ''classical'' physics would predict that their independent choices would bear no relationship to each other. But when the paths of the two photons were properly adjusted and the results compared, the independent decisions by the paired photons always matched, even though there was no physical way for them to communicate with each other.

      https:/


      http://mobile.nytimes.com/1997/07/22/science/far-apart-2-particles-respond-faster-than-light.html&grqid=LpAdeRc7&hl=en-IN

      Delete
  25. Sir,

    can you explain about religions in three yugas other than kaliyuga

    ReplyDelete
  26. Concept of nationalism is anti-Islam: Salafi leader -

    http://timesofindia.indiatimes.com/city/kozhikode/concept-of-nationalism-is-anti-islam-salafi-leader/articleshow/60165219.cms

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...