Thursday 14 January 2016

ఈ మురమ్నా భక్తుడికి అర్ధవంతమైన చర్చలు కావాలట!నేను అడిగిన సూటి ప్రశ్నలని పబ్లిష్ చేసి జవాబు చెప్పడేంటి?నా కామెంట్లలో నన్ను తిట్టడానికి పనికొచ్చేవి మాత్రమే పబ్లిష్ చెయ్యడం ఏమి సంస్కారమో?!

      అనగనగా ఒక బ్లాగు పేరు "వేణువు",బ్లాగరు తన పేరు "వేణు"కి "వు" చేర్చి పెట్టుకున్నాడు.పేరు చాలా సుకుమారంగా ఉంది కానీ అక్కడ వినబడే రాగాలు మాత్రం కర్ణ కఠోరమైనవి.ఆయన నాస్తికుడు.ముప్పాళ రంగనాయకమ్మకి వీరాభిమాని.నాస్తికుడిగా ఉండటంలో తప్పు లేదు,తనకి నచ్చిన రచయితని విపరీతంగా ఆభిమానించటమూ తప్పు లేదు = తన అభిమానాన్ని ప్రకటించుకోవటానికి ఇతర్లని పనిగట్టుకుని నొప్పించనంతవరకూ తన ఆభిమాన రచయితకి వీరపూజలు చేసినా అది అతని స్వంత విషయం కాబట్టి ఎవరూ తప్పు పట్టాల్సిన పని లేదు!అయితే, ఎవరయినా వ్యక్తి చనిపోయినప్పుడు "మా చచ్చిన గేదె కొమ్ములు చారెడు" అన్న సామెత ప్రకారం చనిపోయింది గర్భశత్రువైనా అతని గురించి అవాకులూ చెవాకులూ పేలడు సంస్కారం ఉన్నవాడు,ఎంత చెడ్డా పోయిన వాణ్ణి ఏం తిడతాం అని వెతికి వెతికయినా రెండో మూడో మంచి మాటలే చెప్తాడు,లేదంటే నాకతని గురించి తెలీదు నన్నడక్కండని తప్పుకుంటాడు.కానీ ఈయన బాపు చనిపోయినప్పుడు ఒక పోష్టు వేశాడు.బాపు బొమ్మలు బాగుంటాయి,శ్రీ శ్రీ కవితలక్కూడా బొమ్మలు వేశాడు అని మెచ్చుకుంటూనే విషవృక్షానికి బొమ్మలు వెయ్యడానికి మురంనా చెక్కు పంపిస్తే "రామ రామ" అని రాసి తిప్పి పంపడం గురించి ఎత్తుకున్నాడు - అసలు జరిగింది ఏమిటి అని సాగదీస్తూ.భాషలో బూతులు లేవు గాబట్టి తను సంస్కారం గలవాడినే అని ఈయన అభిప్రాయం అన్నమాట!కొందర్ని గురించి "వాడు నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించే రకం" అంటాం గదా,మరి ఆ మనిషి నవ్వుతున్నాడు గాబట్టి అతని మాటలు వెక్కిరింత కాదు అని అంటాడా ఈయనగారు?

      వెనకాల రాయడంలో తప్పేమి వుంది?బాంకు వాళ్లే ఇప్పుడు ఫోను నంబర్లు అవీ రాయమంటున్నారుగా! ఒకసారి ఒక వ్యక్తికి పంపించిన చెక్కుని గానీ డీడీని గానీ మరొక వ్యక్తికి పంపించటం కుదురుతుందా?అతను స్వీకరించనప్పుడు అదెటూ చెల్లనిదే అవుతుంది గదా!జాలి పుట్టి తన జాలిని వ్యక్తీకరించటం కోసమే అలా రాశాను అన్నప్పుడు ఇంక గొడవముంది?రంగనాయకమ్మ గారికి నచ్చింది ఆమె ..రాసుకున్నారు బాపు గారికి నచ్చింది ఆయన రాసుకున్నారు .తను రిజెక్ట్ చేయడానికి తను రయాల్సింది రాసారు .... దానికి అబ్యంతరం ఈయనకి ... ఎందుకు!!ఒక డీడీ.దానిని బాపుగారు తిరస్కరించారు. ఆయన కారణాలు ఆయనవి.డీడీ పంపిన రంగనాయకమ్మగారు విషవృక్షం ఎందుకు వ్రాసారు? ఆవిడ కారణాలు ఆవిడవి.ఒక డీడీని ఒకవ్యక్తికి పంపాక అది అందుకున్న వ్యక్తి స్వంతమే అవుతుంది. దానిని ఆయన ఏమైనా చేసుకోవచ్చును. బ్యాంకువారు తిరస్కరించే ప్రమాదం లేని విధంగా వీలైతే ఏదన్న వ్రాయవచ్చును కూడా దాని మీద. దానిని కళ్లకద్దుకుని సొమ్ము చేసుకోవచ్చును. పటం‌ కట్టుకుని దాచుకోవచ్చును. లేదా దానిని చించి పోగులు చేసుకోవచ్చును. ఇతరులకు విమర్శించటానికి ఏమీ లేదు. చివరికి డీడీ ఇచ్చిన వారు కూడా ఇక్కడ ఇతరులే. అలాగే సదరువ్యక్తి దానిని తిప్పి పంపవచ్చును - ఐనా అది అది ఎవరిపేరున ఇవ్వబడిందో వారి ఆస్తి మాత్రమే. అది వద్దని తిరస్కరించే హక్కుంది కదా. తిరస్కరించి చెల్లకుండా చేయకూడదని అనలేరు. అలాగే ఆ డీడీ మీద ఏమీ వ్రాయకూడదని రూలేం లేదు - దాని స్వంతదారు ఇష్టం ఈ‌ విషయంలో. ఏమీ వివాదం లేదిక్కడ.‘రామదాసు గుణం వ్యక్తపరచుకున్నాడు’అంటే, బాపు గారు ‘రామదాసు’ అని తెలిసే ఆవిడ పంపిందన్నమాట. బాపుగారు చేసిన తప్పేమీ లేదు. టిట్ ఫర్ టాట్. అచ్చతెలుగులో చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. బాపు గారు చేసింది తప్పనే మీ వాదన నిజమైతే.. ఆయన ‘రామదాసు’ అని తెలిసి కూడా అడగడం ఆవిడ తప్పు. ఈయన్ది తప్పనే ముందు ఆవిడది తప్పని ఒప్పుకోవాలి.ఇంత స్పష్టంగా ఉన్నదాన్ని కూడా వివాదాస్పదం చేశాడు.ఆఖరికి అక్కడ విమర్శలన్నీ తను తిరిగి సమర్ధించుకోలేననత గట్టిగా ఉండటంతో తగ్గిపోయి "ఒక వివాదాస్పద విషయం మంచి చెడులను చర్చించుకోవటానికి ఆ వివాదంలోని వ్యక్తులు సజీవంగా ఉన్నారా లేదా అనేదానితో నిమిత్తం లేదనేది నా దృఢాభిప్రాయం. దీనిలో చనిపోయినవారిని హేళన చేయటంలాంటిదేమీ లేదు!" అంటూనూ "బాపు వెటకారాలను ప్రస్తావించి విమర్శించారు కాబట్టి రంగనాయకమ్మ- తాను వ్యంగ్యం లేకుండా ఆ ముఖచిత్ర వివరణ రాసివుండాల్సింది. నిజమే! దీన్ని నేను ఈ పోస్టులోనే రాసివుంటే పోస్టు ఇంకా బాగుండేది. అంటూనూ సరిపెట్టేశాడు!

      మురంనా ఈ మధ్యనే రాసిన ఇదండీ భారతం గురించి ప్రచారం చేసుకోవటానికి "మహాభారతం నాకెంతో ఇష్టం.. మరి ఇప్పుడు?పేరుతో ఒక పోష్టు వేశాడు.అందులో ఈయనగారి అభిమాన రచయిత్రి లాగే తలా తోకా లేని వాదనలు చేశాడు.అందులో ఆ మేధావి రచయిత్రి లాగి చూపించిన "వాళ్ళు యుద్ధం చేసింది , తమ రాజ్యం కోసమే. దానినే తను తీసుకుని, కౌరవుల రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికే ఎందుకు పట్టం కట్ట కూడదు?అనే పిచ్చ రీజనింగు చదివి నాకు నిజంగా మతిపోయింది:-)ధర్మరాజుని అందరూ రేపటి రోజున రాజు కావలసిన వాడని తీర్మానించి యువరాజుగా ఒప్పుకున్నాకనే ధృతరాష్ట్రుడు మావాడితో గొడవగా వుంది మంచివాడివి గదా గొడవ లేకుండా నువ్వు కొంచెం వేరేగా వెళ్ళీ సర్దుకుపొమని బతిమిలాడుకుంటే పెదతంద్రి గదా అని అతని మాటకి మర్యాద ఇచ్చి దూరంగా పోయాడు,పంపించటం కూడా దిక్కూ దివాణం లేని చోటికి పంపించినా ఖాందవదహనంతో మయుడు గొప్ప రాజధాని కట్టి ఇస్తే తన బతుకు తను బతుకుతుంటే రెండుసార్లు ద్యూతక్రీడకి పిల్చి ఓడించి దాన్ని కూడా లాక్కుని సాక్షాత్తూ శ్రీకృష్ణుణ్ణే రాయబారిగా పంపించి అయిదూళ్ళు ఇచ్చినా చాలంటే సూది మొనమోపినంత భూమి కూడా ఇవ్వననడం వల్ల జరిగిన యుధ్ధానికి బల్లే రీజనింగు లాగిందిగా?

      ఈ పాదరేణువు కూడా "ధర్మరాజు తమ అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశాడు. గెలిచినపుడు ధర్మాత్ముడైతే అర్థ రాజ్యమే తీసుకుని, మిగిలిన అర్థరాజ్యం ఇంకా బతికున్న ధృతరాష్ట్రుడికి ఇచ్చివుండాల్సింది. ఈ వాదనలో తర్కమే కాదు, న్యాయం కూడా ఉంది. మాయాద్యూతం, దుర్యోధనుడి దుష్టత్వాలతో సంబంధం లేకుండా జవాబు చెప్సాల్సిన ప్రశ్న ఇది. మీకు తోచిన వాదన మీరు చేయండి. అంతేగానీ- ‘బల్లే రీజనింగు లాగిందిగా?’ అంటూ అమర్యాదగా ప్రస్తావిస్తూ రాస్తే అది మీ వైఖరినే బయటపెడుతుంది!" అని నిలదీస్తున్నాడు,అర్దవంతమయిన చర్చలు చేస్తాననే మేధావి వివేకం అట్లా ఉంది,ఏం చేస్తాం?బుద్ధిగానే అడుగుతున్నాడు గదా అని వివరంగానే జవాబు చెప్పాను:

1).మీ తాజా వ్యాఖ్య: ధర్మరాజు తమ అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశాడు. గెలిచినపుడు ధర్మాత్ముడైతే అర్థ రాజ్యమే తీసుకుని, మిగిలిన అర్థరాజ్యం ఇంకా బతికున్న ధృతరాష్ట్రుడికి ఇచ్చివుండాల్సింది. 

Ans:

అసలు గుడ్డివాడికి రాజ్యార్హత లేదు.అక్కడి క్రైటేరియాలు:ఇతర్ల మీద ఆధారపడి బతికేవాడు,దీర్ఘరోగం వుండి యెప్పుదు చస్తాడో తెలియని వాడు ప్రభువుగా వుండటానికి ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ కూడా యెవరూ వొప్పుకోరు.పెద్దవాడు కుళ్ళి చస్తాడని జాలి పడి ఇప్పటి మన దేశపు రాష్త్రపతి లాగా హానరరీ పోష్తు మాత్రమే ఇచ్చాడు దయదల్చి.అది కధలో స్పష్టంగానే వుంది.ఇంకా గట్టిగా పరిశీలించి చూస్తే ఇప్పుడు రాష్ట్రపతికి ఉన్నపాటి చిన్న చిన్న అధికారాలు కూడా ధృతరాష్ట్రుడికి లేవు.పేరుకే ధృతరాష్ట్రుడు రాజు తప్ప పరిపాలాన్ మొత్తం పాండురాజు చహెతి మీదగానే జరిగింది పాండురాజు బతికి ఉన్నంతవరకూ.పాండురాజు చనిపోగానే పాంవుల్ని రాజధానికి రప్పించి ధర్మరాజుని యువరాజుగా ప్రకటించేశారు!

తనకి రాజ్యం అర్హతగా లేదు కాబట్టే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడ్ని మాటిమాటికీ నీ శక్తి కొద్దీ ప్రయత్నించు నేను అన్ని విధాలా సాయపడతాను,పబ్లీకున ఇట్టా మాట్టాదితే తిట్టిపోస్తారు గాబట్టి భీష్ముడూ ద్రోణుడూ వాళ్లతో నేను మాట్లాడేవి పట్టించుకోకుండా చాటుగా నువ్వు చేసేది చెయ్యి అని రెచ్చగొట్టటం కూడా కధలో స్పష్తంగానే ఉంది.మంచిగా అడిగినప్పుడు తనకి అయిదూళ్ళు కూడా ఇవ్వనన్నాక జరిగిన యుధంలో గెలిచినవాడు అహంకారంతో కన్నూ మిన్నూ గానకుండా యుద్ధం చేసి ఓడిపోయినవాడి మీద మంచితనం చూపించాలా?గెలిచింది హస్తినాపురాన్నే.అది ఒకనాడు హక్కుగా దఖలు పడినా మంచితనంతో వదులుకున్నదే.ఇంకెందుకు దాన్ని ధృతరాష్ట్రుడి కిచ్చి తను వేరేగా పోవటం,బుర్రతక్కువ మాటలు కాకపోతే!

రాజ్యార్హ్త లేనివాడికి తనకి హక్కుగా వున్న రాజ్యాన్ని ఇవ్వడమేమిటి?సాంకేతికంగా తనకి హక్కు లేని దాన్ని కబళించడానికే రెండు సార్లూ ద్యూతం నడిపాడు దుర్యోధనుడు!

2). మీకు తోచిన వాదన మీరు చేయండి. అంతేగానీ- ‘బల్లే రీజనింగు లాగిందిగా?’ అంటూ అమర్యాదగా ప్రస్తావిస్తూ రాస్తే అది మీ వైఖరినే బయటపెడుతుంది! 
Ans:

మీ అభిమాన రచయిత్రి కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పి వూరుకోలేదుగా?అబధ్ధాలు రెందు రకాలుగా చెప్పొచ్చు!రామాయణం విషయంలో లేనిది కల్పిస్తే తిరిగి తనకే తిట్లు రావదంతో ఇక్కడ మరొక ట్రిక్కు - వున్నదాంట్లో తను వెక్కిరించటానికి పనికొచ్చేవి మాత్రమే వున్నాయని చెప్పటం?

వ్యాసుడు ఒక విషయం గురించి పది మాలు చెప్తే తను విమర్శిస్తున్న వాట్ని పూర్వపక్షం చేసే విషయం అక్కద వున్నా దాన్ని కావాలనే వొదిలెయ్యటం కూడా నిక్షక్షపాతంగా చేసిన విమర్సే అవుతుందా?

మీకు నచ్చిన వాళ్ళు యెట్లాగయినా మాట్లాడవచ్చు గానీ మీకు నచ్చని వాళ్ళు మాత్రం జాగ్రత్తగా మాట్లాదాలి,బాగుంది మీ వరస?!

      ముందే "నేను అసలు భారతం వ్యాసుడు రాసినా సరె రంగనాయకమ్మ చెప్పేదే నమ్ముతాను" అనే ధోరణి ఉన్నవాడికి తప్ప ఇందులో నా వాదన న్యాయమే అనిపిస్తుంది.కానీ "ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత ఉందా లేదా అనేది వేరే చర్చ అవుతుంది" అంటున్నాడు!అదెట్లా కుదురుతుంది?దృతరాష్త్రుడికి రాజ్యార్హత వుందా లేదా అనేది వొదిలేసినా అది వేరే విషయమయినా తను ఈ పాయింటు పట్టడం కూడా అనవసరమే అవుతుంది,అది తెలుసా?అసలు ముఖ్యమయిన పాయింటే అది!ధర్మరాజు తన రాజ్యాన్నే తను గెల్చుకున్నాడు.దృతరాష్త్రుడు మంచితనం కొద్దీ వొదిలేసే ప్రసక్తి లేదు అక్కడ!నేను రాజుని కాలేకపోయాను,నువ్వు రాజు కావటానికి యేది చేసినా నా సపోర్టు వుంటుందని యెక్కేసిన దృతరాష్ట్రుదు అంత న్యాయంగా ఆలోచించగలడా? తనకి హక్కుగా వున్నదాన్ని కూడా పెదతండ్రి అనే గౌరవంతో వొదులుకున్నా అక్క కూడా ప్రశాంతంగా తన బతుకు తను బతకనివ్వకుండా ద్యూతం ఆడించి అడవులకి తరిమితే తిరిగి తన రాజ్యాన్ని తను ధీమాగా యుధ్ధం చేసి సాధించుకుంటే ఇంక దృతరాష్త్రుడు తనమీద దయదల్చి ఇవ్వటం తను దృతరాష్ట్రుడికి తన రాజ్యాన్ని తనకి ఇవ్వటం యేమిటి అర్ధం లేకుండా?

      తనకి ధర్మసూక్ష్మాలు కూడా తెలిసిన పాండిత్యం ఉందనుకుంటూ "తన రాజ్యం అర్థరాజ్యమే. యుద్ధం చేసింది దానికోసమే; పూర్తి రాజ్యం కోసం కాదు. ధర్మాచరణ ఉన్నవాడైతే గెలిచాక అర్థ రాజ్యమే తీసుకోవాలి. ఈ సూక్ష్మం మీకు బోధపడకపోతే వదిలెయ్యండి." అని నాకు కవుంటర్లు వేస్తున్నాడు."యెందుకు వొదిలెయ్యాలి.1).మీకు అసలు దృతరాష్త్రుడికే రాజ్యార్హత లేదు అనే సూక్ష్మం బోధపడటం లేదు.మీకు బోధపడనివన్నీ వొదిలేసి మీకు అర్ధమయ్యే వాటిని మాత్రమే పట్టించుకుంటారా?2). అక్కడ ధర్మరాజు యుధ్ధంలో ఓడించిన భీష్మ ద్రోణ కర్ణాదులు యే రాజ్యం తరపున యుధ్ధం చేశారు?హస్తినాపురం తరపునే కదా?ధర్మరాజు గెలిచింది హస్తినాపురాన్నే కదా? అయిదూళ్ళిస్తే యుధ్ధం చెయ్యను అంటే సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వను అని తెగేసి చెప్తే కదా యుధ్ధం జరిగింది!ఇంకా దృతరాష్ట్రుడు దయతల్చి ఇవ్వడం అంటే యేమిటో ధర్మరాజు దృతరాష్ట్రుడు ఇస్తేనే తీసుకోవడం అంటే యేమిటో వివరిస్తారా?" అని చాలా ఓపిగ్గా అడిగాను.దీనికి తాంబూలాచిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్టు "పాండవులూ - అర్థరాజ్యం- యుద్ధం- ఈ విషయంలో నేను చెప్పదల్చినవి ఇప్పటికే చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు." అనే జవాబు చెప్పి ఇంక నేను చెప్పగిలిగింది లేదు అని తేల్చి పారేశాడు.యుద్ధంలో గెలిచిన వాడు ఓడిపోయిన వాడి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఓడిపోయిన శత్రువు ఒప్పుకుంటేనే కొత్త రాజ్యానికి రాజవటం, అట్లా కాకుండా ఓడిపోయింది నా సైన్యం నేను కాదు ఠట్ నా రాజ్యం నీకివ్వనంటే గెలిచినవాడు దడుచుకుని తన పాత రాజ్యానికి తను పోవటం ప్రపంచ చరిత్రలో ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా జరిగిందా?ఇంకా నయం, ఈయన గనక పాకిస్తానుతో భుట్టో హయాములో జరిగిన యుద్ధం అప్పుడు ప్రధానిగా ఉండుంటే మన సైన్యం గెల్చినాక కూడా భుట్టోని నిర్యుద్దసంధికి ఒప్పించకుండా ఆ మహానుభావుడి రాజ్యం ఆయనకి అప్పగించేసి సైన్యాన్ని చెవులు దులుపుకుంటూ వెనక్కి రమ్మనే వాడు కాబోలు,భగవంతుడి దయ వల్ల అప్పుడీ పెద్దమనిషి ప్రధానిగా లేడు:-)"అంటే దానర్ధం యేమిటి?యుధ్ధంలో గెలిచాక కూడా ఓడినవాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఓడినవాడు దయదల్చి ఇచ్చినంత మటుకే తీసుకోవాలి అనా మీ తీర్పు?తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండి అన్నట్టుగా నేను చెప్పాల్సింది చెప్పేసాను అనే కాడికి మీ అభిప్రాయాలు చెప్పండి,వాదించండి అని ఆహ్వానాలు యెందుకో?!ఆ ముక్క ముందే చెపితే మాకీ చెతుల నెప్పులెందుకు?మీ అభిప్రాయాల్ని వాదనగా వినిపించండనే మాట యెందుకు?ఈ జవాబు మీరు పబ్లిష్ చెస్తారో చెయ్యరో తెలియదు- ఒకటి మాత్రం అర్ధం చేసుకోండి!పాయింటు గట్టిగా వుందా లేదా అనేది తేల్చకుండా ఒకసారి చెప్పేశాను,మళ్ళీ మళ్ళీ చెప్పను అనడం సరయిన వాదనా పధ్ధతి యేనా?" అని నేనూ గట్టిగానే నిలబడ్డాను..దీనికాయన ఇంకా తెలివితక్కువ రీజనింగు లాగాడు:"పాండవులు తమ హక్కు అయిన అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశారు కాబట్టి, యుద్ధంలో గెలిచాక అర్థరాజ్యం మాత్రమే తీసుకోవటం న్యాయం అంటే దానిలో సముచితం కానిదేమీ లేదు. కానీ ఈ పాయింటును మీరసలు పట్టించుకోవటం లేదు/ అంగీకరించటం లేదు. ధృతరాష్ట్రుడి రాజ్యార్హతతో సంబంధం లేని విషయాన్ని దానితో సంబంధం పెట్టి చూస్తున్నారు మీరు. అసలు ధృతరాష్ట్రుడు యుద్ధంలో పాల్లొనలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడని ఎలా చెపుతారు?" అంటూ!నిజంగా ఓక పల్లెటూరి వాడికి ఉండే పాటి కామన్ సెన్సు కూడా లేనివాడు గంభీరమైన ధర్మాధర్మవిచక్షణ జ్ఞానానికి సంబంధించిన రామాయణ మహాభారతాల గురించి ఎందుకు చర్చకి దిగాడో!హస్తినా పురం తరపున యుద్ధం చేసిన సైన్యాలూ ఆ సైన్యం లోని వీరులూ మొత్తం మట్టిగరిచి ఓడిపోతే ఆ రాజ్యపు రాజు వోడిపోయినట్టు కాదా!"హస్తినాపురం తరపున భీష్మ ద్రోణ కర్ణాదులు యుద్ధం చేశారా? వీళ్ళంతా కౌరవుల పక్షాన యుద్ధం చేశారని భారతం చెపుతోందిగానీ ఒక పట్టణం/ నగరం తరఫున యుద్ధం చేశారని కాదు. హస్తినాపురం ఓడిపోవటమేమిటో, అది ఓడిపోతే యుద్ధం చేయని ధృతరాష్ట్రుడు ఓడిపోవటమేమిటో కూడా అంతుబట్టటంలేదు.అనే రకం వాదన ఒక పల్లెటూరి బైతు ముందు చేసినా వాడు కూడా పగలబడి నవ్వుతాడు కదా,ఈ మనిషికి రామాయణ మహాభారతాల్లోని ధర్మాధర్మవిచక్షణకి సంబంధించిన గంభీరమైఅన చర్చలు చేసే అర్హత ఉందా:-)

      ఈయనే "నా హీరోలు..వాలీ,కర్ణుడూ!" అనే మరొక పోష్టు కూడా వేశాడు.చాలా పాతది.ఈ మధ్య అవ్రకూ నేనసలు దీన్ని పట్టించుకోలేదు.ఎందుకంటే పాత అనుభవం ఉందిగా!తప్పొప్పులతో పని లేకుండా మురంనా ఏది చెప్తే అదే వేదం అనుకునే ఈయనతో వాదనలు చెయ్యడం వల్ల ఉపయోగం లేదు,పైగా తన తెలివితేటల్ని నిరూపించుకోవటానికి పనికొచ్చే కామెంట్లని మాత్రమే పబ్లిష్ చేసి ఎదటివాళ్ల నుంచి తను జవాబు చెప్పలేని తెలివైన వాదనల్ని ఎటూ పబ్లిష్ చెయ్యడు,ఎందుకొచ్చిన గోల అని అటుకేసి వెళ్ళడం మానుకున్నాను,అయితే బాహుబలి సినిమా గురించిన టాపిక్కు సరదా అయినది గాబట్టి దాని దగ్గిర నేనూ పాజిటివ్ కామెంట్లే వేశాను,ఆయనా పాజిటివ్ రెస్పాన్సే ఇచ్చాడు.తస్సాదియ్యా,గాచ్చారం గాండు మారితే తాడే పామై కరుసుద్ది గందా!ఈ మజ్జెనే మాలికలో కామెంట్లని జూస్తా వుంటే రాజ కిషోర్ అనే బ్లాగరు వేసిన కామెంటూ,దానికి ఈయన గారు "పోష్టు రాసిన ఇన్నేళ్ళకి మళ్ళీ ఓక అభిప్రాయం రావటం సంతోషంగా ఉంది" అంటుంటే కేవలం కుతూహలం కొద్దీ తొంగి చూశాను.రాజ కిషోర్ గారు "వాలీ, కర్ణుడూ ఇద్దరూ దుష్టులే, అధర్మపరులే. దుష్టులను ఏ విధంగా వధించినా తప్పులేదు. వాళ్ళని తొలగించాలి అంతే.......................అయినా మీ ఇంట్లో రాత్రిపూట ఒక దొంగాడు చొరబడితే అదను చూసి వెనక నుంచి వెళ్లి కొడతారా లేక గొప్పగా జబ్బలు చరుచుకుంటూ వాడికి ఎదురుగా వెళ్తారా? ఈ రెండూ కాకపొతే పదిమందినీ పిలిచి వాడిని పట్టించి బాగా దేహశుద్ధి చేయిస్తారు. అంతేకాదు, ఒక దొంగాడినో, తీవ్రవాదినో పట్టుకోడానికి పదిమంది పోలీసులూ వెళ్ళటం లేదూ? అదను చూసి వెనుక నుంచి దెబ్బకొట్టటంలేదూ? ఒక దొంగాడినే మీరు వెనక నుంచి వెళ్ళి తంతే, లేదా ఒక్కడిని చేసి పదిమంది చేతా తన్నిస్తే తప్పులేదు కాని, అదే పని రాముడు, కృష్ణుడు చేస్తే మీకు తప్పయిపోయిందా? భలే చెప్తున్నారండీ!!!! ఇవేవీ ఆలోచించకుండా ఇలా వ్రాయడం చాలా విచారకరం." అంటూ చెప్పినది వివరంగానే ఉంది,అయినా ఇంకా ఈయన "వాలినీ, కర్ణుడినీ దొంగలతో పోోల్చి వారికి జరిగిన ప్రతిక్రియలను మీరు సమర్థిస్తున్నారు. కానీ వాళ్ళు దొంగల్లాంటివాళ్ళని ముందు మీ వాదనతో రుజువు చేయండి!" అని జిడ్డులా తగులుకుంటే నేను "అంత జవాబూ చదివాక మళ్ళీ అదే చాలెంజి చేస్తే మళ్ళీ అదే జవాబు వొస్తుంది గదండీ!1.నేను ముప్పాళ అరంగనాయకమ్మ అభిమానిని అని ప్రకటించేసుకుని ఆవిడ మీద భక్తిరసంబు వెదజల్లుతూ ఇన్ని పోష్టులు వేశాక మీ ఎజెండా స్థిరపడిపోయినట్టే కదా!రామయణ మహాభారతాల ఎజెండా మీకు నచ్చలేదు గనక అవి తప్పని చెప్పడానికి వ్యాఖ్యానాలూ వాదనలూ సాక్ష్యాలూ కోకొల్లలుగా పుట్టించవచ్చు - అదే కదా సేంటూసేం ఎజెండా ఉన్నవారిలో మిమ్మల్ని గొప్పవాళ్ళని చేసేటందుకు పనికొచ్చే పాండిత్యం!2.మీరు ముప్పాళ అరంగనాయకమ్మ అభిమానిగా ఉన్నంతవరకూ మీకు రాముడు పరమ నీచాతి నీచుడు గానూ,రాముడికి సహాయం చేసిన సుగ్రీవుడూ,జాంబవంతుడూ,హనుమంతుడూ విభీషణుడూ జాతిద్రోహులుగా కనబడటమూ సహజమే.రాముడికి ఎగస్పార్టీ అయిన రావణుడూ,శూర్పణఖా,వాలీ లాంటివాళ్ళు ధర్మావతారులుగా కనబడటమూ అంతే సహజం.ముందుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదటివాడి వాదన ఎంత యుక్తియుక్తంగా ఉన్నా సరే ఒప్పుకోకూడదని భీష్మించుకున్న గట్టి ఎజెండాతో ఉన్న మీకు వాలినీ కర్ణుణ్ణీ దుర్మార్హులని రుజువు చెయ్యడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు:-)" అంటూ ఒక కామెంటు వేశాను.

     దీంతో కధ నేను వూహించని మలుపు తిరిగింది!నాకు చెప్పిన జవాబులో ఆయన "ఒక రచయిత తన ఇంటిపేరును వాడటం మానేశారని తెలిసి కూడా దాన్ని వాడటం, ఆ రచయిత పేరును అస్తవ్యస్తంగా రాయటం వల్ల ప్రయోజనం ఏమిటి? దానివల్ల అలా రాసినవారి vanity తృప్తిపడుతుందేమో కానీ, అది ఆరోగ్యకరమైన చర్చకు కనీస ప్రాతిపదిక ఏమైనా ఉంటే దాన్ని ధ్వంసం చేసేస్తుంది!" అని ప్రస్తావించాడు.అప్పుడే అనుకున్నా ఈ ప్రస్తావన వొచ్చింది అంటే ఇక చివరి వరకూ నిలబడాల్సిందే వెనక్కి తగ్గకూడదు,కానీ ఈయన కామెంట్లు అన్నీ పబ్లిష్ చెయ్యడు గదా!ఏదేమయినా ప్రస్తావన వచ్చింది గాబట్టి జవాబు చెప్పడం నా ధర్మం అని "ఒక మనిషి పేరుని అస్తవ్యస్తంగా రాయడం ఎందుకు చేశానో తెలుసా?ఆ మనిషికీ ఆ పేరుకీ ఏమి సంబంధం ఉందని ఆ రచయిత ఇంటిపేరుని వాడుకోవటం మానివేశారు?ఎందుకు ఆ పేరుని అస్తవ్యస్తం చెయ్యడం పట్ల మీరు వ్యతిరేకత తెలుపుతున్నారు?అంటే,వివేకానందుడు రాజుగారి పటాన్ని కాళ్ళతో తొక్కమంటే భటుడు ఎట్లా భయపడ్డాడో మీరూ అట్లాగే ఆ పేరులో ఆ మనిషిని చూస్తున్నారు,అవునా కాదా?మరి అస్తవ్యస్తం చహెయ్యడం నావైపు నుంచి మీ అభిమాన రచయిత్రికి జరిగీతే మీకు కలుగుతున్న బాధయే మీ అభిమాన రచయిత్రీ చేసిన వక్రీకరణల వల్ల రాముడితో అనుబంధం పెంచుకున్నవాళ్ళకె కలుగుతుంది కదా!డిస్టార్షన్ అనేది మీరు ఇతరులకి అభిమానపాత్రమయ్యే విషయాల పట్ల చెయ్యవచ్చును గానీ ఇతర్లు మీకు అభిమానపాత్రమయ్యే విషయాల పట్ల చెయ్యగూదదా?అని నిలదీస్తూ కామెంటు వేశాను. అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆయనకి పాయింటు అర్ధం కాలెదు!నేను ఈయన లాగా తప్పులు పట్టటం కోసం చదవలేదు గాబట్టి భారతంలో మనుషులంతా గొడవలు లేకుండా ప్రశాంతంగా బతకటానికి చెప్పిన ఒక నీతిని నేర్చుకున్నాను,అదేమిటంటే "ఇతరులు నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో ఇతరులకి నువ్వు అది చెయ్యకు" అనేది.ఈయనకి కనీసం హైస్కూలు కుర్రాడి స్థాయి తెలివి అయినా ఉండి ఉంటే నేను చెప్తున్న జవాబులో "ముప్పాళ రంగనాయకమ్మ పేరుని మార్చి రాసినందుకు మీకు బాధ కలిగితే మరి రాముణ్ణీ సీతనీ వాళ్ళ స్వభావాల్ని మార్చిపారేసి తీరుతెన్నుల్ని వంకర్లు తిప్పి విమర్శించటం దేనికి చేసినట్టు,అది తప్పు కాదా?" అని అడుగుతున్న ప్రశ్న తట్టి ఉండేది.అయినా చెప్పింది అర్ధం చేసుకోకుండా ఇంకా "ఆమె తన రచనల్లో ఏ వక్రీకరణ చేశారని భావిస్తున్నారో అది వక్రీకరణేనని మీరు ససాక్ష్యంగా మీ వాదనలతో నిరూపించటానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన, సంస్కారవంతమైన వాదనలు చేయండి. అది సరైన మార్గం.కానీ మీరు ఏం చేస్తున్నారు చాలాకాలంగా? ఆమె పేరును సంబోధించే విషయంలో హీనమైన సంస్కారం ప్రదర్శిస్తున్నారు. ‘స్వైరిణి’అట. ఆమె భావాలను నేను ఇష్టపడుతున్నాను కాబట్టి.. నా బ్లాగు పేరు ‘వేణువు’ కాబట్టి నేను ఆమె ‘పాద రేణువు’ను అట.నచ్చని భావాలతో సంఘర్షించటంలో ఆరోగ్యకరమైన చర్చల, వాదనల దారిని వదిలేసి, ఆ భావాలను వ్యక్తంచేసే వ్యక్తులను అవమానించటానికి ప్రయత్నించే దూషణల మార్గం తొక్కారు మీరు. అది మీ అభిరుచి కావొచ్చు. కానీ ఇలా ఒక రచయిత్రి పేరునూ, ఆమె భావాలను ఇష్టపడే బ్లాగర్ల పేర్లనూ అస్తవ్యస్తంగా మార్చి రాయటం, దాన్ని అస్తవ్యస్తంగా సమర్థించుకోజూడటం మీ నిస్సహాయమైన ఓటమిని మాత్రమే విస్పష్టంగా రుజువు చేస్తుంది!" అని సాగదీస్తున్నాడు,నేను అంత స్పష్టంగా జవాబు చెప్పినా అర్ధం చేసుకోలేనంతటి ఈ మేధావి యొక్క అజ్ఞానంలోని పై స్థాయిని నేనింతవరకూ ఎవరిలోనూ చూడలేదు,అమ్మ తోడు!

సరే,ఇంక చుట్టూ తిప్పి తిప్పి చెప్తే బుర్రకి ఎక్కడం లేదని తెలిసిపోయి మన తరపు నుంచి పూర్తి స్పష్టత ఉండే ఒకే ఒక ఆఖరి కామెంటు వేసి ఇంక అతని మూర్ఖత్వానికి అతన్ని వొదిలేద్దాం అనుకుని ఒక సుదీర్ఘమైన కామెంటు వేశాను.అయితే అక్కడి కామెంటు బాక్సులో కంటెంట్ లిమిట్ ఉండటం వల్ల రెండు భాగాలుగా విగొట్టి మొదటి కామెంటు చివర్లో "TO BE CONTINUED" తగిలించి రెండో కామెంటు మొదట్లో "CONTINUED FROM ABOVE" అనీ ఉంచి పోస్ట్ చేశాను,అది మొత్తంగా ఇది:

-----------------------------------------------------------
ఇంతకీ రామాయణం మహాభారతం కావ్యాలు అని మీరు అంటున్నారా? రామాయణం వాల్మీకి రాసిన కధ అనుకుంటే వాల్మీకి రాసినదే ప్రమాణంకావాలి సహజంగా.వాల్మీకి రాసిన రామాయణం లోని పాత్ర అయిన వాలి మంచివాడా చెడ్డవాడా అనేది వాల్మీకి చెప్పనివాటితో నిర్ణయించటం తెలివైనవాడు ఎవడూ చెయ్యడు వాల్మెకిని వ్యతిరేకించటం కోసమే వ్యతిరేకించాలన్న ఎజెండా ఉన్నవాడు తప్ప! కోటానుకోట్ల మంది ప్రభావితం అయినా సరే కావ్యమర్యాద ప్రకారం పాత్రల తీరుతెన్నుల మీద రచయితదే సర్వాధికారం.ఆయన రాసిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ రచయిత ఇట్లాగే రాముణ్ణి సమర్ధిస్తూ ఎందుకు రాశాడు,మరోట్లా నాకు నచ్చినట్టు వాలిని సమర్ధిస్తూ ఎందుకు రాయలేదు అని అనడం మా అమ్మకి నేను ఇట్లా పొట్టి బుదంకాయలా ఎందుకు పుట్టాను మరోట్లా నాగార్జునలా పొడుగ్గా ఎందుకు పుట్టలేదు అని అడిగినట్టు శుద్ధ వెర్రిబాగుల వాగుడులా ఉంటుంది:-)

ఒక కవి రాసిన పాత్రలని ఆ కవి రాసిన ప్రణాళికకి విరుద్ధంగా వ్యాఖ్యానించాలనుకోవడం దేన్ని సూచిస్తుంది?వాల్మీకికి రామాయణం రాయడం వెనక ఒక ఎజెండా ఉంది.అది తను ధర్మం అనుకున్నదాన్ని అందరిలో బలంగా ఎక్కించడం!మీ అభిమాన రచయిత్రికి వాల్మీకి ధర్మం అంటున్నది అధర్మంగా కనిపించే ఎజెండా ఉంది.అయితే దైరెక్టుగా వాల్మీకి ధర్మం అంటున్నదాన్ని అధర్మంగా నిరూపించితే ఎవ్వరూ కాదనరు - నాతో సహా!అలా చెయ్యాలంటే రాముడి ఏకపత్నీవ్రతం తప్పు సీత పాతివ్రత్యం తప్పు అని చెప్పి లైంగిక విశృంఖలత్వాన్ని సమర్ధించాలి.ఎందుకంటే రామాయణం లో భరతుడు తనని చూడ్డానికి వచ్చినప్పుడు "తమ్ముడూ బాగున్నావా" అనే మామూలు పలకరింపు స్థానంలో రాజ ధర్మాల గురించి చాంతాడు పొడుగు ఉపన్యాసం చెప్పి ఇవ్వాన్నీ చేస్తున్నావా అని అడ్గినట్టు వాల్మీకి తన అభిప్రాయాలు చెప్తున్న సన్నివేశాలు ఎన్ని  ఉన్నప్పటికీ మొత్తం కధలో రాముడు - రావణుడు, సీత - శూర్పణఖ వంటి ప్రధాన పాత్రల మధ్య నడిచిన సన్నివేశాల లోని కధ అంతా స్త్రీ-పురుష సంబంధాల్లో ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం కోసమే కదా!
TO BE CONTINUED

CONTINUED FROM ABOVE
ఆమెని "స్వైరిణి" అనడానికి కారణం కూడా చెప్తాను. స్వభావతః సంస్కారవంతుడినై ఉండి కూడా ఓక్ స్త్రీని నిరాధారంగా నిందిస్తున్నానంటే బలమైన కారణం లేకుండా ఉంటుందా,తప్పకుండా చెప్తాను అది నా బాధ్యత కూడా చెప్తాను మీరు నమ్మినా నమ్మకపోయినా! రాముడు పాటించిన ఏకపత్నీవ్రతాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి?సీత పాటించిన పాతివ్రత్యాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి? ఆమె కూడా వివాహితయే కదా,ఆమె దాంపత్యజీవితం ఎట్లా గడిపింది? ఒక పురుషుడితో వివాహబంధంలో ఉన్నప్పుడు మరొక పురుషుడి గురించి ఆలోచించకుండా మీ అభిమాన రచయిత్రి కూడా సీతలాగే ప్రవర్తించిందా మరొక విధంగా స్వైరవిహారం చేసిందా!మరి సీత రావణుడి గురించి ఫాంటసీలు వూహించుకుంది,రాముదు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడు,"ఆహా!సీత కన్నా ముందు తను కనబడితే నేను ఈవిణ్ణే చెసుకున్నేవాణ్ణి" అనుకున్నట్టు రాయడం, పైగా మనసులో అంత వాంచ ఉన్నా అణుచుకుని రాముడు జనం పొగడ్తల కోసం పైకి నటనగా మాత్రమే ఏకపత్నీవ్రతానికి కట్టుబడ్డట్టు రాయడం వెనక ఉన్న ఉద్దేశ్య మేమిటి?ముప్పాళ రంగనాయకమ్మ అను నాకన్నా సీత ఉన్నతంగా ఉండటానికి వీలు లేదు, నాలాగే తను కూడా మొగుడు కాని ఇంకో మగాడి గురించి ఫాంటసీలు వూహించుకునే ఉంటుంది అని చెప్తున్నట్టా!

తను కూడా దాంపత్యం విషయంలో సాంకేతికంగా సీత మాదిరిగానే ఉంటూ అదే లక్షణాన్ని కధారూపంలో పాత్రగా నిలబడిన సీతని వెక్కిరించటం అంటే తను పాటిస్తున్న దాంపత్యపు లక్షణాన్ని తప్పు అని చెప్తూ తనని తను విమర్శించుకోవటం - తనని తను తిట్టుకునేవాళ్లని ఏమంటారు?ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాలం కలిసి ఉండే వివాహాన్ని తప్పు అంటున్నప్పుడు ఆమె సాటి స్త్రీలకి బోధిస్తున్నది స్వైరవిహారాన్నే కదా!

వాల్మీకి రామాయణం లో సీత రాముడికే అంకితమవడాన్ని విమర్శించిందా? లేదు,అదంతా నటన మాత్రమే,చా టుగా రావణుడి గురించి ఫాంటసీలు అల్లేసుకుంది పొమ్మంటున్నది,అవునా?రాముడు సీతను మాత్రమే ఇష్టపడటాన్ని విమర్శించిందా?లేదు,అబ్బే రాముడు వాల్మీకి చెప్పీంట్టు పవిత్రంగా లేడు శూర్పణఖని చూసి  ఐసయిపోయాడు,కాకపోతే జనం తిడ్తారని నటించాడు అంటున్నది. అట్లా వాల్మీకి ఆదర్శవంతులుగా నిలబెట్టిన పాత్రల స్వభావాల్ని పూర్తిగా మార్చిపారేశాక ఇప్పుడు మనకి కాబట్టి అయ్యలారా అమ్మలారా మీరు రాముడిలాగా సెతలాగా ఆ ధర్మాన్ని పాటించకండి అని చెప్తున్నది,అంతేనా? నేను బుద్ధిగా మొగుడితో కాపురం చెస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని "స్వైరిణి" అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిద చెయ్యలేదుగా అని బోల్డు బాధ పడిపోయి ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంటగట్టిందో చెప్పాల్సి ఉంటుంది - చెప్పగలరా?!

P.S:ఆవిడకి లేని చెడ్డ గుణాన్ని అంటగట్టటం నా కుసంస్కారం అయితే వాల్మీకి సృష్టించిన పాత్రలకి లేని లక్షణాల్ని అంటగట్టటం ఆవిడ కుసంస్కారం కాదా - ఆ పాయింటు బోధపడితే నేను ఆ పని ఎందుకు చేశానో అర్ధం అవుతుంది.నేను చేసింది ఒక మంచి పని కోసం తప్పు చెయ్యటమే అని అర్ధం అయితే కౌరవులు తప్పు చేశారని పాండవులూ తప్పు చేస్తే ఇద్దరూ అధర్మపరులే అవుతారు గదా అనే మీ లాజిక్ ఎందుకు తప్పో కూడా అర్ధం అవుతుంది.

ఒకచోట నమ్మినా నమ్మకపోయినా అన్నాను గదా నేను బూకరించంటం లేదు అని మీరు నమ్మితేనే ఈ జవాబు మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది.అట్లా నమ్మకపోయినా మీకు కూడా తప్పొప్పులతో సంబంధం లేకుండా మీ అభిమాన రచయిత్రి ఎజెండాయే ముఖ్యం అయితే ఈ జవాబు కూడా వ్యర్ధమే అవుతుంది - స్వస్తి!
-----------------------------------------------------------

"వ్యక్తిగతంగా హీనపరిచే దూషణలు చేయటమే తప్పు. వాటికి మళ్ళీ కారణాలు వివరిస్తూ సమర్థించుకోబోవటం ఏమిటి?!ఒక రచయిత్రి భావాలు మీకు నచ్చకపోతే ఆమెను సంస్కారహీనమైన మాటలతో దూషించేయటమేనా? ఆమె భావాలు ఇష్టపడేవారిని అవమానకరంగా సంబోధిస్తూ చెత్తగా రాసెయ్యటమేనా? సంస్కారవంతంగా, ఆరోగ్యకరంగా చర్చ చేసినంతవరకూ ఆ వాదన నాకు ఆమోదయోగ్యం అయినా కాకపోయినా ఆ వ్యాఖ్యలను ప్రచురిస్తాను." అని తన బ్లాగులో అంటున్న ఈ పెద్దమనిషి అక్కడ తను ప్రచురించకపోవడం వల్ల ఇక్కడ నేను ప్రచురించిన భాగంలో ఏమి ఆసభ్యత ఉందో తన బ్లాగులో ఇంకా దాన్ని డెలిట్ చెయ్యకుండా ఉంటే పబ్లిష్ చేసి గానీ లేదా ఇక్కడి కొచ్చి ఈ భాగాన్ని పరిశీలించి గానీ నిరూపించగలడా?

     అయినా వాలికి జవాబు చెప్పుకునే చాన్సు ఇవ్వలేదని ఏడ్చేవాడు నేను నిజాయితీగా చెప్పిన జవాబుని ఎందుకు పబ్లిష్ చెయ్యటం లేదు?నాకు మండదా?నిజంగానే కాలగూడని చోట చురచురా కాలిపోయి కోపం నషాళానికే అంటింది!అయితే ఒకటి,ఎంత కోపం వచ్చినా నాకు మైండు మాత్రం మొద్దుబారదు,ఇంకా చురుకెక్కుతుంది!కలుగులో దాక్కుని అల్లరి చేస్తున్న ఎలకని బయటికి రప్పించాలంటే ఎరని విసరాలి వరసలు వరసలుగా పేర్చాలి.ఒక్కొక్కటిగా ఎరల్ని తింటూ బయటి కొచ్చిన ఎలకని లటుక్కున పట్టేయ్యాలి - అదీ ఒడుపు తెలిసిన వేటగాడి పద్ధతి!కామెంటులో కొంచెం మసాలా దట్టించి వదిలేసరికి ఠక్కున పన్లిష్ చేశాడు:-)గొప్ప తెలివిగా "చూశారా,చూశారా ఈ హరిబాబు ఎంత బూతులు మాట్లాడుతున్నాడో!" అని గుండెలు బాదుకుంటున్న ఈ అర్ధవంతమైన చర్చల్ని ప్రోత్సహించే ఉదారుడు ఇప్పటికైనా సరే ఆ కామెంటు లోని రెండవ భాగాన్ని అక్క పబ్లిష్ చేసి గానీ ఇక్కడి కొచ్చి గానీ ఆ కామెంటులో నేను తనకి వేసిన సూటి ప్రశ్నలకి జవాబు చెప్పగలడా?చెప్పలేడు - పిరికి దద్దమ్మ!తనకి నేను ఎందుకు మురమ్నాని స్వైరిణి అన్నానో చాలా సంస్కారవంతంగా జవాబు చెప్పి ఆ జవాబులో సూటిగా తనకి రెండు ప్రశ్నలు వేసిన కామెంటుని పబ్లిష్ చెయ్యకుండా నన్ను బద్నాం చెయ్యటానికి పనికొచ్చే కామెంటుని మాత్రం పబ్లిష్ చేసి సాటి వాళ్ళ కందరికీ చూపించి గగ్గోలు పెడుతున్న ఈ ప్రబుద్ధుడు ఈ మధ్యలో నేను పోష్టు చేసినా పబ్లిష్ చెయ్యని మరో కామెంటు ఇది:
-----------------------------------------
veNuvu
వ్యక్తిగతంగా హీనపరిచే దూషణలు చేయటమే తప్పు. వాటికి మళ్ళీ కారణాలు వివరిస్తూ సమర్థించుకోబోవటం ఏమిటి?!

haribabu
నేను బుద్ధిగా మొగుడితో కాపురం చేస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని "స్వైరిణి" అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిద చెయ్యలేదుగా అని ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంతగట్టిందో చెప్పాల్సి ఉంటుంది - చెప్పగలరా?!


I know You are not able to answer that question!That’s why You  suppressed that part,coward:-)
-----------------------------------------


రవి గాంచనిది కవి గాంచును, కవి గాంచనిది కూడా హరి గాంచును - బస్తీమేసవాల్?!

55 comments:

  1. Writers like Ranganayakamma target hindu scriptures only. Let them criticize other religions and their gods. They will be killed instantly. It is not advisable to indulge in vain polemics.

    ReplyDelete
  2. అయ్యా అనానిమస్సూ... ఇదేమాట వైయ్యామై నాటే క్రిస్టియన్ రాసిన బెర్ట్రాండ్ రస్సెల్నీ, తస్లీమా నస్రీన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పై statement మరోసారి ఇవ్వండిసార్. Bertrand Russel, తస్లీమా నస్రీన్లు నివశించే దేశాల్లోని ప్రజలు వారు విమర్శిస్తున్న మతానికి చెందిన ప్రజలు మెజారిటీగా ఉన్నదేశాలు. రంగనాయకమ్మకూడా అంతే. ఒక రాజా రామ్మోహనరాయ్‌ని పట్టుకొని "నీకు హిందూమతంలోని ఆచారాలే కనబడ్డాయా సంస్కరణకి" అనడం ఎంత mind numbingly stupid ఆర్గ్యుమెంటో మీదీ అంతే stupid ఆర్గ్యుమెంటు.

    ఇహపోతే హరిబాబు అనబడే attention seeking complex ఉన్న ఒక పెద్దమనిషి ముసుగులోని వ్యక్తికి: చనిపోయిన వారిమీద విమర్శలుకూడా చెయ్యకూడదనుకున్నప్పుడు నువ్వు ఇందిరనెట్లా విమర్శించావోయ్? నువ్వన్నదే నిజమైతే దీపావళి, దసరా పండుగవేడుకల ఆంతర్యమేమిటి? క్లీషేలు వాడడమే ఒక వాదనా?

    కొచ్చెనింగుని నిషేధించే సాంప్రదాయం హిందూమతంలో లేదు. కుదిరితే చార్వాకుణ్ణి చదువ్! రామాయణమ్మీద రంగనాయకమ్మదేమీ తొట్టతొలి విమర్శకాదు it just happened to be popular. సంస్కృత కావ్యాలు రాసిన పురాతన కవులే రాముడి పాత్ర చిత్రీకరణమీద చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న విషయం మీకు తెలీదనుకోవాలా? అయినా రాముడు నిఝ్ఝంగా నడయాడలేదు అని నమ్మే ఆధునిక హిందువులైన మీరు కేవలం ఒక పాత్ర గురించి ఇంతలా పీక్కుంటున్నారేమిటి? ఇది మీ attention seeking natureలో భాగమనుకోవాలా లేక పొద్దెరగని కొత్త బిచ్చగాడి తీరనుకోవాలా? (మీవిషయంలో కొత్త బిచ్చగాడు కాదు కొత్త హిందువు. మీరు పూర్వాశ్రమంలో ఘోటకమైన నాస్తికులు కదా!)

    రాముడి పాత్ర సమాజంచే నిర్దేసించబడిన విలువలను అనుసరించుకుంటూ సాగుతుందేతప్ప ఎక్కడా స్వంత విచXఅన, తర్కం వాడినట్లు కబడదు. రామాయణం నేర్పే పాఠాలు రామకోటి రాసే వయసుకు చేరుకున్నవారికి తప్ప మిగిలినవారు తిరస్కరించదగినవి. అసలిలాంటి పాఠాలు లేకుండా success సాధించడం సాధ్యంకాదా? ఒక్కసారి Zuckerberg, Obama, Gates, Sultan of Brunei లాంటి వాళ్లను గుర్తు తెచ్చుకొని చెప్పండి failed developer గారూ.

    ReplyDelete
    Replies
    1. హవ్వ! మతత్వవాది అయిన రంగనాయకమ్మను, ఉదార వాదులైన బెట్రాండ్ రస్సెల్,తస్లీమా నస్రీన్ తో పోల్చటమా? తస్లీమా నస్రీన్ లో 1% ధైర్యం, పోరాట పటిమ రంగనాయకమ్మకు లేవు. హరిబాబు సారంగలో ఉతికి ఆరేశాడు. రంగనాయకమ్మ ద్వారపాలకులకు జె.యు.బి. ప్రసాద్ (అమెరికా),వేణువు ఈ విషయం తెలుసు. వాళ్ళే నోరు మూసుకొని కూచున్నారు. నువ్వు ఆమెకు మద్దతుగా పోటుగాడిలా దిగావు. పని చూసుకో!

      Delete
    2. రంగనాయకమ్మ మతవాదా? అసులు నీకు మతుండే మాట్లాడుతున్నావా? ఆవిడది ఏమతం బాబూ? నీ ఇష్టమొచ్చినట్లు ప్రేలినా ఎవరూ పట్టించుకోరనుకోకు. అబధ్ధాలు, తిమ్మినిబమ్మి చేయడాలూ నాముందు సాగవు. నీ ధోరణెలా ఉందంటే... హైందవమతానికితప్ప ఇతరమతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న హేతువాదులందరూ ఉదారవాదులన్నట్లు.

      నేను రంగనాయకమ్మను defend చెయ్యడంలేదు. I have my own issues with her writings. నాప్రస్నలన్నీ రచయిత ప్రేలిన సొల్లునీతులమీద, రామాయణపు రాముడి సామాజిక అవశ్యకతమీద. నీకు తెలుగొచ్చి ఏడవకపోతే ఆవిషయం ఏడువ్. అంతేకానీ నీ పుఱ్ఱెకుతోచింది ఊహించుకోకు. "జె.యు.బి. ప్రసాద్ (అమెరికా),వేణువు"లు హేతువాదపు పీఠాధిపతులా? అడిగే ప్రతి కొత్త ప్రశ్నకూ నీలాంటి మతవాదులు, అహేతుకవాదులు, కుత్సితస్వభావులూ సమాధానం చెప్పవలసిందే.

      Delete
    3. రంగనాయకమ్మ మతవాది కాదు, మతోన్మాది. హిందూ వ్యతిరేకతే ఆమే మతానికి పునాది.

      Delete
    4. నీ మొహం! ఇదే వ్యాఖ్య నువ్వు తస్లీమా గురించి కూడా చెయ్యొచ్చు.

      హిందూమతం ఎప్పుడో అమానవీయం అయిపోయింది. దాన్ని విమర్శించడం అవశ్యం.

      Delete
    5. అమానియవంగా మనుష్లను పీకలు కోసేవారి పై, ఆడవాళ్లను బజారులో వేలం వేసి సెక్స్ స్లెవ్స్ గా కొనే వారి పై తస్లీమా పోరాటం చేస్తున్నాది.

      Delete
    6. అలాంతి వెధవల్లో హిందువులు లేరేం?

      నువ్వన్నది anyways తప్పు. తస్లీమా పోరాటం అమానవీయమైన ఒక భావజాలంపైన. If she were to be a Hindu, she would have the done the same-thing against Hinduism.

      Delete
  3. బ్లాగ్మిత్రు లందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

    ఇందాక పేఅపరు కోసం బయటి కెళ్తే అకక్డ జయలైత పొంగల్ కానుకగా పాయసం అవండుతున్న ఫొటో కనిపించింది.పూర్తిగ అవండి వార్చే ఓపిక ఆమె కెక్కడిదీ,వూరికే కొంచెం వంగి పుల్లలు జరుపుతూ ఫొటో దింగింది - అనతే!

    అప్పుడు సన్నజాజి తీగలా ఉందేది.
    ఇప్పుడు కిడ్డీ బ్యాంకు బొమ్మయింది:-)

    ReplyDelete
  4. Saaranga link please.

    ReplyDelete
    Replies
    1. blu కేక్/ చిరంజీవి వంద పేర్లు నీకు న్నాయి. అన్ని పేర్లు అయిపోయి అజ్ణతగా రాస్తున్నావు. లింక్ ను పోయి సారంగ లో వెతుక్కో!

      Delete
    2. రంగనాయకమ్మ లవ్స్ రంగనాయకమ్మ:-(
      రనగనాయకమ సక్స్ రంగనాయకమ్మ:-)

      Delete
    3. అండ్ హరిబాబు సక్స్ ఎవ్రిబడీస్ డిక్ ఫర్ ది కామెంట్స్ అండ్ అటెన్షన్. అన్నట్లు గ్రేటాంధ్రలో మిమ్మల్ని వాయించి వదిలినట్లున్నాడు ఎంబీయస్. పొట్టేళ్ళు కొండతో ఎందుకు ఢీకొనకూడదో ఈపాటికి మీకు అర్ధం అయ్యుంటుందే!

      Delete
    4. Above Annon,
      MBS did not even argued with Haribabu let alone winning the argument. He was so lost to the argument, he had to write about Lord Mecaulay under the pretext of whether Nehru forefather's were Muslims or not? You must be reading different Great Andhra than everybody else :)

      Delete
    5. "MBS did not even argued with"

      First of all it's "MBS did not even argue with". You are not supposed to use the past tense more than once in a simple sentence like that of your's. Get your English right. That's just about the first sentence. Your sense of prepositions and the sentence structure is atrocious at the best.

      Regarding your opinion, I guess you just have to read your version of Great Andhra once again. He just slammed him so hard for asking the stupid question with the shrewd intentions that even one of the commentators agreed that the answer has been apt.

      and yet this is the knowledge of the half baked genius and his goons that they don't even know that they had been shamed.

      Delete
    6. " even one of the commentators agreed that the answer has been apt" - Hey Guys, where are the comments? I am not seeing any comment section for the MBS articles.

      Delete
    7. Anonymous14 January 2016 at 22:37
      గ్రేటాంధ్రలో మిమ్మల్ని వాయించి వదిలినట్లున్నాడు ఎంబీయస్.

      haribabu
      నేను అడిగిన ప్రశ్న నువ్వు చూడలేదు గాబోలు,చాలా వినయంగా అడిగాను - సిన్సియర్ మైండుతో!ప్రశ్న ముఖ్యమైనది కాకపోతే మెయిన్ టాపిక్ దగ్గిరే తీసెపారెయ్యొచ్చు జవాబు చెప్తూనే అడగటంలో దురుద్దేసం అంటగట్టటం ఏంటి?రీసెర్చి చేసి సమస్యల్ని విశ్లేషించడంలో సీనియర్ కదా అని అడిగితే రెండు భాగాల జవాబు యెత్తుకుని ఆయన పీకింది యేమిటి?అసలు అడిగినదానికి సూటిగా జవాబు చెప్పకుండా నేను అడగని ప్రశ్నని తనకి తనే ప్రస్తావించుకుని మెకాలే గురించి బడబడమని వాగేసి "ఇదియును అట్టిదియే" అని నా వ్యాసంతో సహా దేన్నీ నమ్మొద్దు పొమ్మనాడు:-)

      ఇంతోటిదానికి రెండు భాగాల జవాబు ఎందుకు చెప్పినట్టో!

      Delete
    8. (అతి)వినయం ధూర్తలక్షణం అనికదా పెద్దలన్నారు. నీవెంత వినయశీలివో ఎవరికి తెలియదు (నిన్ను నువ్వే చిచ్చరపిడుగని పొగుడుకున్నావే అది వినయమా?)? ఇంతకీ నేనడిగిన "చచ్చిన ఇందిరను ఎలా విమర్శించావు?" అన్న ప్రశ్నకు సమాధానం చెబుతావూ? నువ్వు నేడు చెప్పిన నీతులను ఎన్నడో అతిక్రమించి ఉన్నావు.

      "ఇదియును అట్టిదే" : నీకు సమాధానం అందులోనే చెబుదామని అనుకున్నాను. అప్పుడు చెప్పలేదు... ఇప్పుడిక తప్పదు. బుధ్దుడేం చెప్పాడో తెలుసా? "నేను చెప్పానని నమ్మొద్దు, మీ అనుభవంలోకి వచ్చినవాటినే నమ్మండి" అని. ఎంబీయస్ వ్యాసమ్మొత్తం FBలోని కబుర్లను గుడ్డిగానమ్మొద్దు అనిసాగింది. కాబట్టి సహజంగానే ఆయన "నన్నుకూడా నమ్మొద్దు మహాప్రభో! మీరు రీసెర్చి చెయ్యండి అన్నారు" (ఆయనలా అనకుండుంటే నీలాంటి ధూర్తులు దాన్నింకో issue చేసుండేవారు). Only fools like you are full of convictions -based on something that is misinformation- while the wise are full of doubts and engage themselves in debates.

      Delete
    9. Anonymous15 January 2016 at 03:33
      నేనడిగిన "చచ్చిన ఇందిరను ఎలా విమర్శించావు?" అన్న ప్రశ్నకు సమాధానం చెబుతావూ?

      haribabu:కాంగ్రెసు గురించిన సీరీస్ నేను ఎందుకు రాశానో రాస్తున్నానో మొదట్లోనే చెప్పాను. వాళ్ళ మనస్తత్వాల వల్లా వాళ్ళ అపసవ్య ధోరణూల వల్లా వాళ్ళ బేఖారీతనం వల్లా ఈ జాతికి ఏమి హాని జరిగింది అన్నది చెప్పాను. దాన్ని చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం అంటారు - నీలాంటి కోడిమేద్డు గాళ్లకి అర్ధం కాదు!శ్రీమతి ఇందిరా గాంధీ గురించి నేను ప్రస్తావించిన వ్యక్తిగతమైన విషయాలేవీ నా సొంతం కాదు,హిందూ మతతత్వ వాదుల బ్లాగుల నుండో మరొక చోటు నుండో తస్కరించినవీ కావు.ఆయా చెత్త పర్సనల్ మ్యాతర్లని బాయట పెట్టింది కాంగ్రెసు వాళ్ళే,ఇంకా బతికున్నప్పుడు తనకి దగ్గిరగా తిరిగి చహ్చ్చాక తమ సొంత పాప్యులారిటీ కోసం బద్నాం చేస్తూ రాసిన గ్రంధరాజాల నుంచే తీసుకున్నాను. నీలాంటివాడు నను బ్లేం చేస్తాడనే పుస్తకాల పేర్లు గూడా ఇచ్చాను - చదవలే?

      ఆవిడ సొంత అమనుషులే ఆవిణ్ణీ బద్నాం చహెస్తే నాకు మొహమాటం దేనికి? నేను "చచ్చినవాళ్లని విమర్శించడం" అని మురమ్నా వాల్మీకి గురించి విమర్శినంచడానికి సంబంధించిన అర్ధం ఇది: గతకాలపు కవుల రచనలకి సంబంధించిన కావ్యవిమర్శలు అందరూ చేస్తూనే ఉన్నారు.అసలు చెయ్యనేకొదదు అని నేనెట్లా అంటాను?ఒక వ్యక్త్ని నువ్వు విమర్శించాలైఅ నుకుంటే ఒక పద్ధతి ఉంది! బతికున్నవాణ్ణీ తిడితే తిరిగి జవాబు చెప్పుకునే అవకాశం ఉంటుంది,కాబట్టి ఎంత దూకుడుగా వెళ్ళినా అతను జవాబు చెప్పడం దవారా నీ దూకుడు తగ్గనన్నా తగ్గుతుంది లేదా నీ దూకుడు మంచిదేఅ అనైనా తెలుస్తుంది.కానీ గతకాలపు వ్యక్తుల్ని విమర్శించహ్దల్లుచుకుంతే దానికి కొన్ని రూల్సు ఉన్నాయి - సభ్యతా సంస్కారం ఉనవాల్ళు మాత్రమే పాటించేవి!.ఆ వ్యక్తి రాజకీయ నాయకుదైతే అతని రాజకీయ విధి విధానాల్ని చహ్ర్చించాలి.బతికుండగా తమకి ఉపయోగపడిన శ్రీమతి ఇందిరా గాంధీని చ్చ్చాక బద్నాం చేసిన దగాకోరు కాంగ్రెసువాళ్ళు చెప్పిన విషయాలు శ్రీమతి ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించటానికి పూర్తిగా అవిద మనస్తత్వమే కారణం కాబట్టి వాటిని తీసుకునాను.వాళ్ళు చెప్పీనవి తప్ప మిగిలైన సంగతుల్లో ఇంకా నీచమైనవి ఉన్నా వాటిని నేను ప్రస్తావించానా? అలాగె ఆ గతకాలపు వ్యక్తి కళాకారుడూ గనక అయితే అతని కళాసృజనకి మాత్రమే పరిమితం కావాలి.వాల్మీకి రాసిన ఒక కావ్యం గురించి విమర్శించాలంటే కావ్యమర్యాదని పాటించి ఆ కావ్యం లోని పాత్రల తీరుతెన్నులకీ ఆ రచయితే ప్రమాణం కాబట్టి ఆ కావ్యం లోపలి నుంచే తీసుకోవాలి.కేశవరెడ్డి ఇవ్వాళ బరికి ఉన్నా లేకపోయినా ఆయన రాసిన :మునెమ్మ: గురించి వ్యాసాలు రాస్తున్నవాళ్ళు ఏం చేస్తునారు?మునెమ్మ గురించి విశ్లేషించడానికి ఆయన రాయని విషయాల్ని ఆయనకి అంటగట్టి విమర్శిస్తున్నారా ముతప్పాళ కురంగీన్యాకమ్మ లాగా?పైన నేను స్వైరిణి పాదరేణువుని అడిగిన ఈ కింది ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పగలవా?
      -----------------------------
      రాముడు పాటించిన ఏకపత్నీవ్రతాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి?సీత పాటించిన పాతివ్రత్యాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి? రాముదు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడు,"ఆహా!సీత కన్నా ముందు తను కనబడితే నేను ఈవిణ్ణే చెసుకున్నేవాణ్ణి" అనుకున్నట్టు రాయడం, పైగా మనసులో అంత వాంచ ఉన్నా అణుచుకుని రాముడు జనం పొగడ్తల కోసం పైకి నటనగా మాత్రమే ఏకపత్నీవ్రతానికి కట్టుబడ్డట్టు రాయడం వెనక ఉన్న ఉద్దేశ్య మేమిటి?
      వాల్మీకి రామాయణం లో సీత రాముడికే అంకితమవడాన్ని విమర్శించిందా? లేదు,అదంతా నటన మాత్రమే,చా టుగా రావణుడి గురించి ఫాంటసీలు అల్లేసుకుంది పొమ్మంటున్నది,అవునా?రాముడు సీతను మాత్రమే ఇష్టపడటాన్ని విమర్శించిందా?లేదు,అబ్బే రాముడు వాల్మీకి చెప్పీంట్టు పవిత్రంగా లేడు శూర్పణఖని చూసి ఐసయిపోయాడు,కాకపోతే జనం తిడ్తారని నటించాడు అంటున్నది. నేను బుద్ధిగా మొగుడితో కాపురం చెస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని "స్వైరిణి" అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిద చెయ్యలేదుగా అని బోల్డు బాధ పడిపోయి ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంటగట్టిందో చెప్పాల్సి ఉంటుంది - చెప్పగలరా?!

      P.S:ఆవిడకి లేని చెడ్డ గుణాన్ని అంటగట్టటం నా కుసంస్కారం అయితే వాల్మీకి సృష్టించిన పాత్రలకి లేని లక్షణాల్ని అంటగట్టటం ఆవిడ కుసంస్కారం కాదా
      -------------------------
      పోటుగాడి మల్లే వచ్చావుగా నువ్వు జవాబు చెప్పగలవేమో చూడు - బస్తీమేసవాల్!

      Delete
    10. Anonymous15 January 2016 at 01:46
      even one of the commentators agreed that the answer has been apt.

      Then what does this comment says
      ---------------
      Sir,I was expecting whether you may give some conclusion whether Motilal's father is a muslim or not as per you view?But you concluded not to follow or trust anything.Madhyalo ee Maculay sangathulu enti sir..,discussion deni gurincho ayithe madhyalo identi?
      ---------------
      I have answered my stand to MBS himself

      you need not to worry about me and MBS scuttle.

      Pls havae a look here
      http://telugu.greatandhra.com/articles/mbs/mbs-emergency-40-50-68494.html

      Delete
    11. నువ్వు చెప్పిన "వాళ్ళు" అన్నారుకాబట్టి నేనూ అంటాను అన్నవాదం నాకు అర్ధం కాలేదు. చివరాకరికి నీస్థాయి రాజకీయనాయకులన్నమాట. మరి ఇందిరను అపరకాళి అంటూ పొగిడిన వాళ్ళ మాటేమిటి? అన్నట్లు జవాబు నాప్రశ్నకు జవాబు దాతవేసి నువ్వుమళ్ళా ప్రశ్నలడగబట్టినావే!

      'ఏకపత్నీవ్రత్యం" అన్నపదం వాల్మీకీ విరచిత రమాయణంలోనే లేదన్నది "మురమ్నా" చెప్పింది. ఇదే విషయాన్ని scholars(నీలాగా పదోతరగతితో చదువు ఆపకుండా కొనసాగించినవారు) చెబుతారు. నువ్వు నిజంగా బుధ్దున్నవాడివే ఐతే... రామాయణం ఆఖరిరూపు సంతరించుకున్నది పదకొండు, పన్నెండు శతాబ్దాల్లో అన్నది ఎఱిగుండెండివాడవు. మరి రమాయణంలో అంత బుధ్ధిగా ఉన్న దేవుడు తర్వాత్తరువాత చెడుతిరుగుళ్ళెందుకు మఱిగినాడన్నదికూడా నువ్వు చెప్పాలిప్పుడు. యుగమ్మ్మరిందికదా అనంటావూ... అప్పుడు వాణ్ణే ఎందుకాదర్శమనుకోవాలోకూడా చెప్పాల్సుంటుంది. నాకు తెలిసినంతవరకూ మహమ్మదు బోధనలు reactiveగా రాముణ్ణి invoke చేశారేతప్ప మరొకటికాదు. అదే నోతితో మనం ఒక తిరుగుబోతు లీలల్ని గుళ్ళలో కీర్తిస్తాం. Let me know if we have a commitment/affection for this ఏకీపత్నీవ్రత్యం.

      Delete
    12. Anonymous15 January 2016 at 05:42
      'ఏకపత్నీవ్రత్యం" అన్నపదం వాల్మీకీ విరచిత రమాయణంలోనే లేదన్నది "మురమ్నా" చెప్పింది. ఇదే విషయాన్ని scholars(నీలాగా పదోతరగతితో చదువు ఆపకుండా కొనసాగించినవారు) చెబుతారు.

      haribabu
      కంపు అనే మాతకి ఇవ్వాళ దుర్గంధం అని.కానీ ఒకప్పుడు అది దుర్గంధమా సిగంధమా అని కాకుండా వాసనకి కామన్ పదంగా వాదేవాళ్ళు!

      చెత్త వ్యాఖ్యానాలు కాదు కావలసింది.రాముడు సీతని మాతర్మ్ తప్ప ఇంకొక స్త్రీని కామదృష్టితో చూదకపోవటం,సీత రాముడిని తప్ప రావణుడితో శ్రంగారం వెలగబెట్టాలని అనుకోకుండా నిష్ఠగా ఉందతం అకక్డి కావ్యవస్తువ్వు.

      పుచ్చొంకాయ పాండిత్యాలతో తైం వేస్ట్ చెయ్యకుండా అడిగిన దాన్నికి చెప్పు కప్పదాట్లు కుదరవు - సూటీగ అచెప్పు సుత్తి లేకుండా!

      Delete
    13. Anonymous15 January 2016 at 05:42
      నాకు తెలిసినంతవరకూ మహమ్మదు బోధనలు reactiveగా రాముణ్ణి invoke చేశారేతప్ప మరొకటికాదు.

      haribabu
      ఈ "నాకు తెలిసిననతవరకూ" సుత్తి మాటలతో తైం వేస్ట్ చెయ్యకుండా ముతపాళ కురంగీన్యాకమ్మ సీత-రాముదు పాటించిన వివహ ధర్మాని అత్ప్పు అప్ట్టిందా?లేదు,వాళ్లది నటన అంటూ వాల్మీకి పాతర్ చిత్రణని మార్చి వెక్కిరించింది,ఎందుకు?పోనీ సీఅతని విమర్శించింది,మరి తను గాందీతో సంసారం ఏ పద్ధతిలో చెసింది?స్వైరిణి కి నిర్వచనాలూ పండితుల విశ్లేషనలూ నాకక్కర్లేదు,అవన్నీ నేనూ చదివాను - వాటి పూర్వాపరాలు కూదా నాకు తెలుసు.నా పర్శ్న సూటీగ ఔంది.దానికి చెప్పు.

      Delete
    14. This comment has been removed by a blog administrator.

      Delete
    15. దీన్నే దాటవేయడం అంటారు.

      నా ప్రశ్న ఒక historical perspectiveగానైనా ఉంచవలసింది. well! it proves to show what a fucking cowards you people are.

      Delete
    16. Anonymous15 January 2016 at 06:29
      నా ప్రశ్న ఒక historical perspectiveగానైనా ఉంచవలసింది.

      haribabu:ఏది అవసరం?రామాయణంలో వాల్మీకి ఏకప్త్నీవ్రతం అనే పదం వాదలేదు.రామాయణం రూపాలు మారి ఆఖరి రూపం పదిహేడూఎ శ్తాబ్దంలో సంతరించుకుంది,historical perspective,వ్యాఖ్య - రివ్యూ లాంటి సుత్తి చాటభారతమా?

      అంత వివరంగా భరతుణ్ణి చూదగానె "తమ్ముడూ బాగున్నావా?" అని ఒక్క మాతతో సరిపెట్టడానికి బదులు రాజధర్మాలు అంటూ పురాణం ఎత్తుకోవదం గురించి చెప్పాను.అసలు కధలో ఉన్నది రాముడు - సీత స్త్రీ పురుష సంబంధాలూ ఎట్లా వ్యవహరించారు అనెది చొపించి దాని ఆధారంగా వైవాహిక జీవితంలో ఉందాల్సిన నిష్థని జనానికి ఎక్కించటం.

      కావ్యవిమర్స గురించి కేసవరెడి - మునెమ్మ వుదాహరణ కూడా చెప్పాను.ముతపాల కురంగీన్యాకమ్మ అనే స్వైరిణి రాముడు,సీత చేసింది తప్పని అంటున్నదా,తప్పనీ నటే తను కూదా గాంధీతో సీత లాగే ఎందుకు కాపరం చహెసింది,తను చహెస్తున్న పనినే వీమ్ర్శించుకోఅవదం అంటే ఏమిటి అనై ఇంత సప్ష్తంగా అడిగితే దానికి జవాబు చెప్పలేక ఏదేఅదె చెప్తావెంటి?

      Delete
    17. హరిబాబు,

      మీరింత ఓపికగా సమాధానాలు ఇస్తున్నారు. బ్లాగులో మీ వివరాలతో పాటుగా, పోటొ పెట్టుకొని మరీ రాస్తున్నారు.

      అజ్ణాతం గా రోజుల తరబడి చర్చించే చవటలు మిమ్మల్ని పిరికి వాడనటం చూస్తూంటే, మీరు చర్చించేది బృహన్నలతో ఉన్నట్లుంది. వంద దొంగ పేర్లతో రాసే ఈ యెధవకన్న,
      నిహారిక వెయ్యిరెట్లు నయం, పేరుతో రాస్తుంది.
      వీడు పని, పాట లేని సుబ్బడు కన్నా వరెస్ట్ వెధవ.

      Delete
    18. Anonymous15 January 2016 at 05:42
      అన్నట్లు జవాబు నాప్రశ్నకు జవాబు దాతవేసి నువ్వుమళ్ళా ప్రశ్నలడగబట్టినావే!

      haribabu
      First I had a serious question for you.The question is very very simple and straight.Why you are escaping to answer that anad asking me diverting questions?

      as I put it in the last unpablished comment at venuvu blog post "I know You are not able to answer that question!That’s why You took this path,cowards:-)"

      Delete
  5. Anonymous14 January 2016 at 22:37
    అండ్ హరిబాబు సక్స్ ఎవ్రిబడీస్ డిక్ ఫర్ ది కామెంట్స్ అండ్ అటెన్షన్

    haribabu
    తను కూడా దాంపత్యం విషయంలో సాంకేతికంగా సీత మాదిరిగానే ఉంటూ అదే లక్షణాన్ని కధారూపంలో పాత్రగా నిలబడిన సీతని వెక్కిరించటం అంటే తను పాటిస్తున్న దాంపత్యపు లక్షణాన్ని తప్పు అని చెప్తూ తనని తను విమర్శించుకోవటం - తనని తను తిట్టుకునేవాళ్లని ఏమంటారు?

    :-)నేను చెప్పనా నీలాంటి బేవార్సు గాళ్ళు స్వైరిణికి చపప్ట్లు కొట్టి ఎంకరేజి చేస్తున్నట్టు దప్పుల మోఅతలతో కొందరు వూపు నిస్తుంటే కొరడా తీసుకుని ఛెళ్ళు ఛెళ్ళున తన వీపు మీదనే వాతలు పెట్టుకుంటూ జనాల ఎటెన్షన్ తన మీదకి తెచ్చుకుని వాళ్ళలో దయగల తల్లులు నాలుగు డబ్బులు ధర్మంగా వేస్తే దాంతో బతికే గణాచార్లు!

    మీకు బుద్ధి రాలేదు గాబట్టి పాత మాటనే వాడుతున్నా,మీ అభిమాన రచయిత్రి అయిన స్వైరిణి కూడా రామాయణం దగ్గిర్నుంచీ మావో వరకూ ఇంక గట్టిగా చెప్పాలంటే తను పోరాడ్తున్ననని చెప్పుకుంటున్న వర్గరహితసమాజం కోసం పోరాడే వరవరరావుల్ని కూడా "విప్లవం పరువు తీస్తున్నారు" అని తిడుతూ ఫోకస్ తెచ్చుకోవడం ద్వారానే బతుకుతున్నది! తను తిట్టిన ప్రతి తిట్టుకీ పది తిట్లు వస్తున్నా సిగ్గు లేకుండా పదే పదే అదే అని చెస్తున్నది,ఎందుకంటే అదే గదా తన ఆదాయమార్గం:-)

    yes,ranagnaayakamma kicks ranagnaayakamma - hahaha!

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
    2. అసలు ప్రశ్నకి సమాధానం చెప్పలేక భగత్ సింగు కూడా ఫోకస్ కోసమే హడావిడి చహెశాడు అనే చెత్త కామెంట్లకి దిగితే తియక నెత్తి మీద పెట్టుకుంటారా?

      Delete
    3. This comment has been removed by a blog administrator.

      Delete
    4. Anonymous15 January 2016 at 06:03
      మరో ప్రశ్న. సమాధానం చెప్పలేని కామెంట్లను డిలీటు చెయ్యడం చిచ్చరపిడుగుతనమా?"
      haribabu
      ముతపాళ కురంగీన్యాకమ్మ సీత-రాముదు పాటించిన వివహ ధర్మాని తప్పు పట్టీందా?లేదు,వాళ్లది నటన అంటూ వాల్మీకి పాత్ర చిత్రణని మార్చి వెక్కిరించింది,ఎందుకు?పోనీ సీఅతని విమర్శించింది,మరి తను గాందీతో సంసారం ఏ పద్ధతిలో చెసింది?స్వైరిణి కి నిర్వచనాలూ పండితుల విశ్లేషనలూ నాకక్కర్లేదు,అవన్నీ నేనూ చదివాను - వాటి పూర్వాపరాలు కూదా నాకు తెలుసు.నా పర్శ్న సూటీగ ఔంది.దానికి చెప్పు.

      P.S:సీత రాముడు పాటించిన దాంపత్యధర్మాన్ని అత్ప్పూ ంతే స్వైరవిహారాన్ని సమర్ధించినట్టే - అలాంటివాళ్లని స్వైరిణి అనే అంటారు,అవునా కాదా?తను ఎట్లా అసంసార్మ్ చహెసింది?ఆ పాయింటు గురించి అడుగుతున్నదానికి చెప్పకుండా పనికిరాంబ్ని సుత్తి కామెంట్లూ,డీవఋట్ చెయ్యటానికి చెప్పే సొలు కబుర్లూ ఇక్కడ నేను ఉంచను.

      Delete
    5. అవసరమైనవన్నీ నీకు అఖ్ఖరలేదు.
      కామెంతును పబ్లిష్ చేసే దమ్ములేదు.

      చిత్రీకరణ అనేది ఒకరి perspective. వ్యాఖ్య అనేది review లాంతిది. ఓ reviewకు నువ్వింతగా ఎందుకు జడుస్తున్నావో/ ఎందుకు ఇంతగా ఎందుకు excite అవుతున్నావో తెలుసుకోవచ్చా? ఇంతకీ రామాయణం తెలీని సంస్కృతుల్లోని ప్రజలు మచోళ్ళకాదా చెప్పనేలేదు. నీకనిపించినవిధంగా జీవిస్తేనే ఒకరు పుణ్యాత్ములౌతారా? అసలు రామాయణపు significance ప్రస్తుత సమాజంలో ఏమిటి?

      Delete
    6. Anonymous15 January 2016 at 06:24

      haribabu
      come forward with straight answer,I need not all these trash to be here!

      Delete
  6. Anonymous15 January 2016 at 06:18
    హిందువులకు నిజ్జంగా అంత commitment ఉంటే గనుక అదే దేవుడి తిరుగుబోతుతనాన్ని గుళ్ళలో కీర్తించరు. పరమపవిత్రమైన రామాయణంప్రక్కన గీతగోవిందం వెలాతెలా పోలేదెందుకని?

    haribau;
    డైవర్ట్ చెయ్యొద్దని చెప్పాను!తిన్నగా అడిగిన దానికి చెప్పు.రాముడు వేరు,కృష్ణుడు వేరు.గెదావరి పారే ప్రవాహం లోనే నీరు అన్ని చోట్లా ఒక్కలా ఉందదు.ఆ ఇద్దరూ మేము ఆదర్శంగా తీసుకునేవాళ్ళు.నీకు గందరగోలంగా ఉంటే నువ్వు వాళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా నీ ఇష్తమొచ్చినట్టూ బతకొచ్చు.

    నేనూ డుగుతున్న దానికి సూటీగ అజవాబు చెప్పగలవా లేదా - అది ఇక్కడ తేలాల్సింది.నేను ఇలాణ్తి చెత్త కామెంత్ల కోసం వెయ్యటం లేదు పోష్టుల్ని.ఓవర్ చెయ్యకు.జవాబు చెప్పు,లేదా మూసుకుని ఉండు.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. This comment has been removed by a blog administrator.

      Delete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
    2. Anonymous15 January 2016 at 06:44
      You are trying to evade the every thing I had mentioned.
      haribabu
      come forward with straight answer,I need not all these trash to be here!

      Delete
  8. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  10. Anonymous15 January 2016 at 06:24
    అవసరమైనవన్నీ నీకు అఖ్ఖరలేదు.
    కామెంతును పబ్లిష్ చేసే దమ్ములేదు.

    haribabu:ఏది అవసరం?రామాయణంలో వాల్మీకి ఏకపత్నీవ్రతం అనే పదం వాదలేదు.రామాయణం రూపాలు మారి ఆఖరి రూపం పదిహేడో సతాబ్దంలో సంతరించుకుంది,చితె=రీకరణ - పెర్స్పెక్టివ్ - హిస్టారికల్ ఇంపార్టెన్స్,వ్యాఖ్య - రివ్యూ లాంటి సుత్తి చాటభారతమా?

    అంత వివరంగా భరతుణ్ణి చూడగానే "తమ్ముడూ బాగున్నావా?" అని ఒక్క మాటతో సరిపెట్టడానికి బదులు రాజధర్మాలు అంటూ పురాణం ఎత్తుకోవదం గురించి చెప్పాను.అసలు కధలో ఉన్నది రాముడు - సీత స్త్రీ పురుష సంబంధాల విషయంలో ఎట్లా వ్యవహరించారు అనెది చూపించి దాని ఆధారంగా వైవాహిక జీవితంలో ఉందాల్సిన నిష్థని జనానికి ఎక్కించటం.

    కావ్యవిమర్స గురించి కేశవరెద్డి - మునెమ్మ వుదాహరణ కూడా చెప్పాను.ముతపాల కురంగీన్యాకమ్మ అనే స్వైరిణి రాముడు,సీత చేసింది తప్పని అంటున్నదా, తప్పని అంటే తను కూదా గాంధీతో సీత లాగే ఎందుకు కాపరం చహెసింది, తను పాటిస్తున్న దాంపత్య విధానాన్నే విమర్శించటం అంటే ఏమిటి అని అంత స్పష్టంగా అడిగితే దానికి జవాబు చెప్పలేక ఏదేదో చెప్తారేంటి?

    ReplyDelete
  11. Anonymous
    మరో ప్రశ్న. సమాధానం చెప్పలేని కామెంట్లను డిలీటు చెయ్యడం చిచ్చరపిడుగుతనమా?"

    haribabu
    come forward with straight answer,I need not all these trash to be here!

    ReplyDelete
  12. Anonymous15 January 2016 at 05:42
    నువ్వు చెప్పిన "వాళ్ళు" అన్నారుకాబట్టి నేనూ అంటాను అన్నవాదం నాకు అర్ధం కాలేదు. చివరాకరికి నీస్థాయి రాజకీయనాయకులన్నమాట....

    Anonymous
    మరో ప్రశ్న. సమాధానం చెప్పలేని కామెంట్లను డిలీటు చెయ్యడం చిచ్చరపిడుగుతనమా?"

    Anonymous15 January 2016 at 06:18
    హిందువులకు నిజ్జంగా అంత commitment ఉంటే.....

    haribabu
    First I had a serious question for you.The question is very very simple and straight.Why you are escaping to answer that anad asking me diverting questions?

    as I put it in the last unpablished comment at venuvu blog post "I know You are not able to answer that question!That’s why You took this path,cowards:-)"

    ReplyDelete
  13. Enlightening n persuasive article, congrats hari garu.

    ReplyDelete

  14. ఆహా ! ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కు !

    మురమ్నా చిరంజీవిణి !

    మా నాన్నే మా నాన్నే ! వదిలి పెట్ట రాదుగా !

    నారదా !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  15. బొమ్మాళీ!వదలకున్నానే,వదలా వదలా - నిన్నొదలా?!
    రంగి బొమ్మాళీ,రాముణ్ణీ తిడతావా?
    నా రాముణ్ణి తిట్టి నువ్వు గుమ్మటంలా కూచుందామనుకున్నావా?
    వదల వదల - నిన్నొదలా!బొమ్మాళీ నిన్నొదలా:-)

    ReplyDelete
  16. This comment has been removed by the author.

    ReplyDelete
  17. వేణు గారూ
    మీరు నన్ను అనవసరంగా కెలికారు.ఆ గొడవ తీసుకురాకపోయుంటే నేనూ ఈ రభస చేసి ఉండేవాణ్ణి కాదు!బాహుబలి పోష్టు నాటి హరిబాబులా ఉండేవాణ్ణి సరదాగా.

    మొదట మీరే అంత గట్టిగా నిలదీసి తీరా అంత సుదీర్ఘమయిన జవాబును ఓపిగ్గా చెబితే అందులో ఒక భాగాన్ని మాత్రమే ప్రచురించి మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా జవాబు చెప్తూ మిమ్మల్ని కొన్ని సూటి ప్రశ్నలు వేసిన సీరియస్ మ్యాటర్ని మాత్రం ప్రచురించకపోవటం ద్వారా మీరు చాలా తప్పులు చేశారు.

    1.ఆమె తన రచనల్లో ఏ వక్రీకరణ చేశారని భావిస్తున్నారో అది వక్రీకరణేనని మీరు ససాక్ష్యంగా మీ వాదనలతో నిరూపించటానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన, సంస్కారవంతమైన వాదనలు చేయండి.
    haribabuఇది మీరు నాకు ఇచ్చిన హెచ్చరిక లాంటి సూచన! ఇచ్చిన జవాబులో అది లేదా?

    2. సంస్కారవంతంగా, ఆరోగ్యకరంగా చర్చ చేసినంతవరకూ ఆ వాదన నాకు ఆమోదయోగ్యం అయినా కాకపోయినా ఆ వ్యాఖ్యలను ప్రచురిస్తాను.నేను అంగీకరించని భావాలనైనా చర్చలో భాగంగా నా బ్లాగులో ప్రచురిస్తాను గానీ సంస్కారంలేని వ్యక్తిగత దూషణలతో కూడిన వ్యాఖ్యలను మాత్రం ప్రచురించే ప్రసక్తి లేదు!
    haribabu మీరు ప్రచురించిన మొదటి భాగానికీ రెండో భాగానికీ భాషలో గానీ ధొరణిలో గానీ ఏమైనా తేడా ఉందా?

    3. రాముడు పాటించిన ఏకపత్నీవ్రతాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి?సీత పాటించిన పాతివ్రత్యాన్ని తప్పు అనగలదా మీ అభిమాన రచయిత్రి? ఆమె కూడా వివాహితయే కదా,ఆమె దాంపత్యజీవితం ఎట్లా గడిపింది? ఒక పురుషుడితో వివాహబంధంలో ఉన్నప్పుడు మీ అభిమాన రచయిత్రి కూడా సీతలాగే ప్రవర్తించిందా మరొక విధంగా స్వైరవిహారం చేసిందా!మరి సీత రావణుడి గురించి ఫాంటసీలు వూహించుకుంది,రాముదు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడు,"ఆహా!సీత కన్నా ముందు తను కనబడితే నేను ఈవిణ్ణే చెసుకున్నేవాణ్ణి" అనుకున్నట్టు రాయడం, పైగా మనసులో అంత వాంచ ఉన్నా అణుచుకుని రాముడు జనం పొగడ్తల కోసం పైకి నటనగా మాత్రమే ఏకపత్నీవ్రతానికి కట్టుబడ్డట్టు రాయడం వెనక ఉన్న ఉద్దేశ్య మేమిటి?

    వాల్మీకి రామాయణం లో సీత రాముడికే అంకితమవడాన్ని విమర్శించిందా? లేదు,అదంతా నటన మాత్రమే,చా టుగా రావణుడి గురించి ఫాంటసీలు అల్లేసుకుంది పొమ్మంటున్నది,అవునా?రాముడు సీతను మాత్రమే ఇష్టపడటాన్ని విమర్శించిందా?లేదు,అబ్బే రాముడు వాల్మీకి చెప్పీంట్టు పవిత్రంగా లేడు శూర్పణఖని చూసి ఐసయిపోయాడు,కాకపోతే జనం తిడ్తారని నటించాడు అంటున్నది. అట్లా వాల్మీకి సృష్టించిన పాత్రల స్వభావాల్ని పూర్తిగా మార్చిపారేశాక ఇప్పుడు వాళ్ళు ఆదర్సవంతులు కాదు గాబట్టి అయ్యలారా అమ్మలారా మీరు రాముడిలాగా సెతలాగా ఆ ధర్మాన్ని పాటించకండి అని చెప్తున్నది,అంతేనా? నేను బుద్ధిగా మొగుడితో కాపురం చెస్తూ గడిపిన మీ అభిమాన రచయిత్రిని "స్వైరిణి" అన్నందుకు మీకు ఖోపం వచ్చేసి అదేంటి ఆ పాడు పని ఆవిడ చెయ్యలేదుగా అని బోల్డు బాధ పడిపోయి ఆవిడ చెయ్యని పనిని అంటగట్టిన దుర్మార్గం గురించి నన్ను నిలదీస్తున్నారు గాబట్టి మీరు మరి సీతకీ రాముడికీ లేని దుర్గుణాల్ని ఆవిడ ఎందుకు అంటగట్టిందో చెప్పాల్సి ఉంటుంది - చెప్పగలరా?!
    Haribabu: ఇందులో మీరు అడిగినట్టే ఆమె ఎక్కడ వక్రీకరించిందో ఎత్తి చూపుతూ వాదన కొనసాగించడం కోసం మిమ్మల్ని ప్రశ్నలదగటం తప్ప మీరు ప్రచురించకుండా ఉందటానికి పెట్టుకున్న కారణాలు వర్తించే అంశాలు ఏమయిన ఔన్నాయా?
    TO BE CONTINUED

    ReplyDelete
  18. CONTINUEING FROM ABOVE
    4. "తొక్కలో జవాబు" అంటూ నేను కావాలని వొదిలిన ఎరని చూసి నేను దొరికిపోయాననుకుని మీరు ఇంకొక ఘోరమైన తప్పు చేశారు.నేను ఏదీ ఒకంతట మొదలు పెట్టను.మొదలు పెడితే ఆఖరి వరకూ నిలబడతాను.వాలికి ఇంకోసారి జవాబు చెప్పుకునే చాన్సు ఇవ్వలేదని అంటున్న మీరు మర్యాదగా చెప్పిన జవాబుని వొదిలేసి నన్ను పలచన చెయ్యడానికి పనికొచ్చే జవాబుని ప్రచురించారు. పైగా నాకు సాటి బ్లాగర్ల పట్ల మర్యాద లేదు అంటున్నారు.నేను చెప్పిన సభ్యతాయుతమైన జవాబుని ప్రచురించకుండా తడిక చాటు నుంచి గోడ మీద బల్లితో మాట్లాడినట్టు జవాబు చెప్తూ మొదట మీరే అమర్యాదగా ప్రవర్తించారు. పబ్లిష్ చేసి జవాబు చెప్పటం,లేదంటే అసలు దాన్ని గురించి ప్రస్తావించకపోవటం ఈ రెండూ మాత్రమే మర్యాదస్తులు చేసే పన్లు - వాటిల్లో ఏదీ మీరు చెయ్యలేదు!

    P.S: నేను ఏ ఒక్క మాటా అనవసరంగా వాడను. నా పోష్టులో "తస్సాదియ్యా,గాచ్చారం గాండు మారితే తాడే పామై కరుసుద్ది గందా!" అన్నది నా గురించి కాదు,మీ దురదృష్తం కొద్దీ మీరు నాకు దొరికిపోయారు - అది మీ గురించే!కలుగులో నుంచి బయటి కొచ్చి నాకు జవాబు చెప్పక తప్పదు.

    గతకాలపు కవుల రచనలకి సంబంధించిన కావ్యవిమర్శలు అందరూ చేస్తూనే ఉన్నారు.అసలు చెయ్యనేకొదదు అని నేనెట్లా అంటాను?ఒక వ్యక్త్ని నువ్వు విమర్శించాలైఅ నుకుంటే ఒక పద్ధతి ఉంది! బతికున్నవాణ్ణీ తిడితే తిరిగి జవాబు చెప్పుకునే అవకాశం ఉంటుంది,కాబట్టి ఎంత దూకుడుగా వెళ్ళినా అతను జవాబు చెప్పడం దవారా నీ దూకుడు తగ్గనన్నా తగ్గుతుంది లేదా నీ దూకుడు మంచిదేఅ అనైనా తెలుస్తుంది.కానీ గతకాలపు వ్యక్తుల్ని విమర్శించదలుచుకుంటే దానికి కొన్ని రూల్సు ఉన్నాయి - సభ్యతా సంస్కారం ఉనవాల్ళు మాత్రమే పాటించేవి!. ఆ గతకాలపు వ్యక్తి కళాకారు డు గనక అయితే అతని కళాసృజనకి మాత్రమే పరిమితం కావాలి.వాల్మీకి రాసిన ఒక కావ్యం గురించి విమర్శించాలంటే కావ్యమర్యాదని పాటించి ఆ కావ్యం లోని పాత్రల తీరుతెన్నులకీ ఆ రచయితే ప్రమాణం కాబట్టి ఆ కావ్యం లోపలి నుంచే తీసుకోవాలి.కేశవరెడ్డి ఇవ్వాళ బతికి ఉన్నా లేకపోయినా ఆయన రాసిన :మునెమ్మ: గురించి వ్యాసాలు రాస్తున్నవాళ్ళు ఏం చేస్తునారు?మునెమ్మ గురించి విశ్లేషించడానికి ఆయన రాయని విషయాల్ని ఆయనకి అంటగట్టి విమర్శిస్తున్నారా మీ అభిమాన రచయిత్రి లాగా?

    "మార్క్సిజం - భగవద్గీత" అనే వ్యాస సంకలనంలో చాలామంది కమ్యునిష్టు మేధావులు గీతని మార్క్సిస్టు దృక్పధంతో పరామర్శించారు ఎంతో గంభీరంగా - దాన్నెవరూ తప్పు పట్టడం లేదు.మరి అలాంటి గంభీరమైన విమర్శనాత్మకమైన విశ్లేషణ ఈవిడేమైనా చేసిందా?లేదే,ఒక రచయిత ఇంకొక రచయిత పట్ల ప్రదర్శించాల్సిన సహజమైన కావ్యమర్యాద పాటించకుండా వాల్మీకి సృష్టించిన పాత్రల్ని గాకుండా తను రంగులు పులిమి కొత్తగా తయారు చేసిన పాత్రల్ని విమర్శిస్తే అదసలు వాల్మీకి రామాయణం లోని రాముణ్ణీ వాల్మీకి రామయణం లోని సీతనీ విమర్శించినట్టు ఎట్లా అవుతుంది?తను సృష్టించిన పాత్రల్నే తను విమర్శించింది - తన వీపు మీద కొరడా దెబ్బలు కొట్టుకునే గణాచారిలా:-)

    మొదట నన్ను నిలదీసిన మీరు ఇప్పుడు నేను నిలదీస్తుం టే తప్పుకోవడానికి వీల్లేదు - నాకు జవాబు కావాలి! ఈ కామెంటుకి జవాబు తప్పనిసరిగా కావాలి.చర్చ నా బ్లాగు దగ్గిర కొనసాగించాలనుకుంటే కామెంట్ మోడరేషన్ ఓపెన్ చేస్తాను.లేదంటే ఇక్కడయినా సరే నేను సిద్ధంగానే ఉన్నాను.
    FINSHED

    ReplyDelete
  19. @UG Sriram
    మీరు ఇంటి పేరు రాయటం పై అభ్యంతరం చెపుతున్నారు కదా! తెలియక అడుగుతాను హిందూమతం లో సన్యాసం తీసుకొని పేరు మార్చుకొంటారు. కమ్యునిస్ట్ మతం లో సన్యాసం తీసుకోవటం ఉందా?

    haribabu:సాంకేతీకంగా ఇంటిపేరుని వొదిలిచుకోవటం సాధ్యపడకపోవచ్చు.ఆమె ఎక్కడ ఉన్నా ఆ ఇంటికి కరెంటు కోసం గవర్నమెంటుకి అప్లై చెయ్యాలన్నా మరే కనీస సౌకర్యాలు కావాలన్నా గవర్నమెంటుకి ఇంటిపేరు,అసలు పేరు,తంద్రి పేరు,కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఇవ్వాలి.

    కాకపోతే మాట్లాదేతప్పుడూ రాసేటప్పుడూ తను వాదకుండా ఇతర్లని వాడొద్దు అని మాత్రమే చెప్పగలదు.అదొక పెద్ద విషయం కాదు.ఇంటి పేరునే వొదిలేసుకున్న మనిషి అసలు పేరులో ఉన్న విష్ణుదేవుడి భార్య అయిన లక్ష్మీదేవి పర్యాయ పదాల్లో ఒకటైన "రంగ నాయకి" అనే పదాన్ని ఉంచుకోవటం యేంటి?అది మరీ ఘోరం కదా!

    అయితే ఇంటిపేరులో మార్పులు చేస్తే అదేదో కొత్త ఇంటిపేరయిపోయి సాంకేతికంగా ఇబ్బందులు రావచ్చు గానీ అసలు పేరును కేంద్రప్రభుత్వానికి అప్లై చేసి మార్చుకోవచ్చు.మా ఫ్రెందు ఒకతను నాస్తికుడు.అతని మొదటి పేరు "ప్రభు దాస్" అయితే నాస్తికుణ్ణయిన నాకు ఈ ప్రభువు పేరెందుకు అని పట్టుబట్టి అంతపనీ చేసి "సుధీర్ కుమార్ దాస్" అని మార్పించుకున్నాడు.అది అతనికి తన నమ్మకాల పట్ల ఉన్న సిన్సియారిటీ!

    ఇప్పుడు కాంటాక్టులో లేడు గానీ డిల్లీలో పియంవో ఆఫీసులో సెటిలయ్యాడు.ఆ జాబులో చేరానని చెప్పినప్పుడు "కోటలో పాగా వెయ్యడం అంటే ఇదే బాసూ" అని జోకేస్తే భలే నవ్వాడు:-)

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...