Sunday 13 May 2018

అంతట నీవే కనిపించావే,అన్నిట నీవే అనిపించావే - హల్లో మై హిందూయిజం!

*హిందూమతంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు?విగ్రహాలు లేకుండా దేవుణ్ణి పూజించలేమా?

          ఇతరులకి హిందూమతంలో అత్యంత సంక్లిష్టమైన రెండు విషయాలు బహుళదేవతారాధన మరియూ విగ్రహారాధన అనేవి నిజానికి చాలా శాస్త్రీయమైనవి!అయితే వీటిని అశాస్త్రీయం అని రుజువు చేసి మా మతం ఇంతకన్న శాస్త్రీయమైనది గాబట్టి "రండి!రండి!మా మతంలోకి రండి!!మీకెంతో మేలు జరుగునండి!!!" అని చెప్పడం కోసం కొందరు "వేదంలో 'న తస్య ప్రతిమా అస్తి' అని ఉన్నప్పటికీ హిందువులు విగ్రహారాధన చెయ్యడం వేదవిరుద్ధం కాదా, బ్రాహ్మణులు సామాన్యులకి అబద్ధాలు చెప్పి పాపకర్మలు చేయించుతున్నారు" అని  వాదించడం చాలాకాలం నుంచీ జరుగుతున్నది.వాళ్ళు ఈ వాదన ఎందుకు చేస్తున్నారు?అసలు హిందూమాతంలో ఉన్న విగ్రహారాధన గురించిన రంధి వాళ్ళకి దేనికి?మన మతంలో తప్పులు వెతుకుతున్న వాళ్ళకి తమ మతంలో తప్పులు కనపడవా?వాళ్ళ మతంలో తప్పులు ఉన్నాయని వాళ్ళకీ తెలుసు - జస్ట్ కామన్సెన్సుతో వెదికినా దొరికిపోయేటంత భయంకరమైన తప్పులు ఉన్నాయి,మరి మన హిందూమతంలో మనకి తెలియని తప్పుల్ని కూడా కనుక్కోగలిగిన మేధావులకి అవి ఎందుకు కనపడవు?కనపడతాయి!కానీ వాళ్ళ  ధైర్యం యేమిటంటే, మనకి వాళ్ళ మతం గురించే కాదు, మన మతం గురించి కూడా తెలియదు కదా - అంత కష్టపడి ఒక హైందవేతరుడు సంస్కృతం నేర్చుకుని వేదంలో ఏముందో తెలుసున్నవాడు అబద్ధం చెబుతాడా అని మన అమాయకత్వం కొద్దీ నమ్మేస్తామని వాళ్ళ వ్యూహాత్మకమైన ఎత్తుగడ!


          ఈ ప్రశ్నని ఇతరుల బుర్రలో నాటడానికి ముందు వాళ్ళు చాలా హోంవర్క్ చేస్తారు.మీకు కష్టం వస్తే మీకన్న ఎక్కువ ఏడుస్తారు,మీ పుళ్ళు కడుగుతారు,మీ పిల్లల ముడ్డి కడుగుతారు,మీరు ఎన్ని వెధవపనులు చేసినా వొద్దని వ్యతిరేకించరు,మీ పాపాల్ని కూడా వాళ్ళే భరించి మీకోసం దుఃఖించి మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష పడనివ్వరు - ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో నా మేలు కోరేవాడు ఇతను/ఈమె తప్ప ఇంకెవరూ లేరు అనే నమ్మకం తెచ్చుకున్నాకనే ఈ వ్యూహంలో మొదటి అడుగు వేస్తారు కాబట్టి ఆ సందేహం చాలా బలమైనది అనిపిస్తుంది, తమని అమాయకుల్ని చేసి అబద్ధాలు చెప్పి పాపాలు చేయించి తమ కష్టాలకి కారణమైన బ్రాహ్మల మీద ఒళ్ళు మండుతుంది - ఇంకేముంది, జాటర్ ఢమాల్!హైందవం నుంచి క్రైస్తవం లోకి ఒక గొర్రెపిల్ల జంప్! అసలుకి ఆ శ్లోకం మొత్తం అర్ధం తెలిస్తే మనకి బోల్డు ఖోపం వొచ్చేస్తుంది - అది నమ్మేసి వెళ్ళిపోయినవాళ్ళకి ప్రైవేటు చెప్పేసి వెనక్కి లాక్కొచ్చెయ్యాలని కూడా అనిపిస్తుంది. కాని ఏం లాభం?నా చేగోడీలు కొట్టేసిన గ్యానపెసూనాంబ నేను మా రాధకి చెప్పి తన్నిస్తానని బెదిరించినా "పోరా పొట్టి బుడంకాయ్!" అనేస్తుంది గానీ నా చేగోడీలు మళ్ళీ నాకు ఇస్తుందేవిషీ!


          అష్లా దారి తప్పేసిన అంకుల్సులా కాకుండా ఇక్కడే ఉండిపోయిన చిన్న అంకుల్సుకి పెద్ద అంకుల్సు ప్రైవేటు చెప్తే వీళ్ళు కూడా దారి తప్పరు కదా, పాపం!ఎవరూ చెప్పకపోతే యేం, నేను చెప్పుతాను కదా. నేను మాతరం చిన్నవాడినా చితకవాడినా - నా అంతవాణ్ణి నేను!

శుక్ల యజుర్వేదము - అధ్యాయము 32:3 మరియు 32:4:

న తస్య ప్రతిమా అస్తి 

యస్య నామ మహద్యశః | 

హిరణ్యగర్భ ఇత్యేషః | 

మా మా హిఁసీదిత్యేషా | 

యస్మాన్న జాత ఇత్యేష || 

ఏషోహ దేవః ప్రదిశో ను సర్వాః 

పూర్వోహ జాతః స ఉ గర్భే అన్తః | 

స ఏవ జాతః స జనిష్యమాణః 

ప్రత్యఙ్జనాస్తిష్థతి సర్వతోముఖః ||

"O God your mightines , supremeness is the top, you are unmeasurable, only you knows your true form, you created the things like sun, the God who is not born from anything is worshipable, let him not hurt us. The Supreme God is filled everywhere, he was in the mind and in the creations of all times , he is in everything in a secret form. He exists in all times, his strength is filled everywhere."


          ఎంత ఘోరం?ఏమిటీ అన్యాయం!అది రాయే, అయితే?దాని చుట్టూ ఉన్న సమస్తమూ దేవుడే అయి ఆ ఒక్కటీ దేవుడు కాకుండా పోతుందా - అదెట్లా కుదురుతుందీ!శ్రీ భాగవతంలో సృష్టి ఎలా జరిగిందీ అని చెప్పేచోట "ఒక మనిషి కుండని తయారు చెయ్యాలంటే 1).కుండని చేసేవాడు,2).కుండని చెయ్యటానికి అవసరమైన జ్ఞానం,3).కుండని చెయ్యడానికి పనికివచ్చే మట్టీ వేర్వేరుగా ఉంటాయి - కానీ ఈ సృష్టికి మాత్రం ఆ మూడు అంశాలూ భగవంతుడే!" అని బల్లగుద్ది చెప్పారు.


          అబ్రహామిక్ మతాలు దేవుడు ఈ సృష్టికి అవతల ఉన్న స్వర్గంలో ఉంటాడనీ ఈ భూమినీ భూమిపైన కనిపించే సమస్త వృక్ష జంతు సముదాయాన్నీ మనిషి ఉపయోగం కోసం సృష్టించి ఇచ్చాడనీ చెబుతాయి.అందుకే బల్లులూ, కప్పలూ, మండ్రడ్రగబ్బలూ, ఎండ్రకాయలూ. పీతలూ, నత్తలూ, కుక్కలూ, నక్కలూ  అన్నీ వారికి తినటానికి పనికొచ్చేవిగానే కనబడతాయి తప్ప సరిసాటి జీవాలుగా కనబడవు - బైబిల్లో ఖురానులో కూడా మనిషే గొప్పవాడు అని చెప్పి వాటిని పాటించేవాళ్ళకి అహంకారం నేర్పుతున్నాయి.మరి భాగవతంలో  మనిషి కూడా మిగిలిన జంతువుల వంటివాడే, కేవలం అతని జ్ఞానమే అతన్ని అధికుణ్ణి చేసింది అని చెప్పారు.హిందువులకి కోడినీ నెమలినీ చూడగానే సుబ్రమణ్య స్వామి గురుకొస్తాడు.పామును చూడగానే నాగరాజూ వాసుకీ ఆదిశేషుడూ గుర్తుకొస్తారు.ఇదంతా వాటిని కమలహాసనూ శృతిహాసనూ తిన్నట్టు తినకుండా వాటిని రక్షించి ఈ లోకంలో వాటి జాతిని కూడా మిగిల్చి ఉంచడానికి హిందూ ఋషులు చేసిన ఏర్పాటు.


          అసలు హిందువులకి ఉన్నది ఒకే ఒక దైవం - ఈ సృష్టి మొత్తం దివ్యమైనదే!విశ్వం విష్ణుః అని  దైవానికి పురుషతత్వం ఇచ్చిన విష్ణుసహస్రనామావళి మొదలయ్యేదీ శ్రీమాత ఆని దైవానికి స్త్రీతత్వం ఇచ్చిన లలితాసహస్రనామావళి మొదలయ్యేదీ లింగభేదాల కతీతమైన పరమేశ్వరుణ్ణి ప్రపిత ఆని పిలిచేదీ అందుకే!ఉన్నది ఓకే దైవం అని హిందువులకి వేదం చెప్తున్నది. హిందువులు పూజించేది ఒక దైవాన్నే - అందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు.


          "హమ్మయ్య! హిందువులు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు అని నిరూపించేశాను - ఒక పనైపోయింది బాబూ!" అని కాస్త గుక్క తిప్పుకునే లోపు "మరి దేవుడు ఒక్కడే అయితే ఇన్ని రూపాలు ఎందుకు? ఇన్ని విగ్రహాలు ఎందుకు?ఇన్ని ఆలయాలు ఎందుకు?ఇన్ని మూఢనమ్మకాల్ని వ్యాపింపజేయటం దేనికి?ఇంత వ్యాపారం దేనికి?ఇవి కూడా వేదంలో ఉన్నాయా!" అని తగులుకుంటారు కదూ వీళ్ళు! అవును, వాళ్ళు అలాగే అంటారు. కాస్త తెలుగు మీరినవాళ్లయితే రూటు మార్చి "మేము వైదికఋషుల్ని తిట్టలేదు, మీరు మాకు లేని దురుద్దేశాల్ని అంటగడుతున్నారు. సంస్కృతం రాక పొరపాటు పడ్డాం ,అంతే! పూర్వఋషుల మంచి బోధనలకి తర్వాత కాలంలో చెడు అర్ధాలు చెప్పి మూఢనమ్మకాల్ని వ్యాపింపజేశారని మాత్రమే అంటున్నాం.స్వార్ధపరులు మధ్యలో పెట్టిన చెడుని తొలగించుకుని మీ మతాన్ని సంస్కరించుకోమని సలహా ఇవ్వడంలో తప్పేమిటి" అని బూకరిస్తారు కూడా!


          అయితే నతస్యప్రతిమా అన్న ఒక్క ముక్కని మనకి చూపించి నిలదీస్తున్నవాళ్ళకి అ పక్కనే పాంచరాత్రం, వైఖానసం కనపడలేదా?అవేమిటీ అని కొందరు హిందువులు కూడా అడుగుతారు, నాకు తెలుసు!ఆలయాల్ని ఎలా నిర్మించాలి. అర్చామూర్తుల్ని ఎలా చెక్కాలి, ఏయే మూర్తులకి ఏయే కైంకర్యాలు చెయ్యాలి అనే విషయాల క్రోడీకరణయే ఆగమ శాస్త్రం. అనేకమంది వ్యక్తుల మేధస్సు నుంచి పుట్టిన  కొన్ని లక్షల సంవత్సరాల వయసున్న హిందూజ్ఞానరాశిని కేవలం ఒక వ్యక్తి యొక్క జ్ఞానరాశిని మాత్రమే గీటురాయిగా తీసుకుని కొలుస్తున్నారు గానీ అక్కడ వేదం ఏమి చెబుతున్నది?ఈ విశ్వం అంతా తానే అయినవాణ్ణి మానవులు పూర్తిగా అర్ధం చేసుకోలేరు అని అంటున్నదే కానీ ప్రతిమల ద్వారా అర్చించరాదనీ వాళ్ళ గ్రంధాలలోలా చూడకూడదు అనీ నిషేధం పెట్టలేదు కదా!


          "మేము మాకు కనపడుతున్నదాన్ని మాత్రమే ఒప్పుకుంటాము, మాకు కనపడనిదాన్ని గురించి ఉన్నట్టు చెప్తే పట్టించుకోము,మీకు కనబడి మాకు కనబడనిదాన్ని కూడా ఒప్పుకోము, మాకు అర్ధం అయ్యేటట్టు చెప్పడం కూడా మీ బాధ్యతే!" అని వాళ్ళ లిమిటేషన్సుని వాళ్ళ అడ్వాంటేజి కింద చెప్పుకుంటూ అడిగితే ప్రతి వస్తువునీ ఒకేసారి పితాసోదరసంతాన(Father,Siblings and Progeny) సంబంధాలతో కలిపి చూసి వాటి చుట్టూ ఉన్న వ్యక్తావ్యక్తాలు రెండింటినీ అర్ధం చేసుకోగలిగినవాళ్ళు ఆ కండిషన్లని పాటిస్తూ చెప్పాలంటే ఎన్ని మెట్లు కిందలి దిగాలి?అందరూ అలా దిగగలరా!పైమెట్లకి యెక్కలేని వాళ్ళని చూసి జాలిపడినవాళ్లకి తప్ప అందరికీ అంత తీరిక ఎక్కడిది?


          ప్రపంచంలోని అన్ని రకాల చింతనల్నీ పరిశీలించి చూస్తే దైవం - సృష్టి అనే వాటి మధ్యన రెండు రకాల దృష్టికోణాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది.వాటిలో ఒకటి ఈ ప్రపంచాన్ని నకారాత్మక దృష్టితో చూడటం:అబ్రహామిక్ మతాలు సృష్టిలో దేవుణ్ణి చూడవు,సృష్టికి అవతల దేవుడు నిర్మించిన స్వర్గాన్ని చేరుకోవడమే వాటి లక్ష్యం.బౌద్ధం కూడా ఈ లోకం నుంచి తప్పించుకుని పోవడాన్ని గురించే చెబుతుంది.దానికి కార్యకారణశృంఖలని తెగగొట్టుకున్న నిర్వాణం ఆని పేరు.హిందూమతంలో "బ్రహ్మ సత్యం!జగత్ మిధ్య!" అనే సూత్రానికి చెప్పే వ్యాఖ్యానం దాదాపు ఈ మతాల వారు చెప్పే విధంగానే ఉంటుంది.దీని ముఖ్యలక్షణం ప్రపంచాన్ని నెగటివ్ అనుకోవడం.


          ఇక రెండవది "ఏకమేవాద్వితీయం!" అని ఈ ప్రపంచాన్ని సకారాత్మక దృష్టితో చూడడం:ఈ సృష్టి మొత్తం భగవంతుని సంకల్పానుసారం జరిగింది కాబట్టి భగవంతుణ్ణి చేరుకోవడానికి దీనినే ఉపయోగించుకుని తరించడం.ఇది హిందూమతంలో తప్ప ఇంకే మతంలోనూ కనపడని పద్ధతి.ఈ సూత్రానికి పండితులు చెప్పే వ్యాఖ్యానం తెలుసుకుంటే దీని స్వభావం ఇలా ఉంటుంది:మామూలు లోకవ్యవహారంలో అహంకారం నకారాత్మమైన గుణమే కానీ భాగవతం అవ్యక్తం నుంచి వ్యక్తం ఏర్పడేటప్పుడు పుట్టిన ఆహంకారాన్ని గురించి చెప్పేచోట "మహదహంకారం","మహత్తత్వం!"అని అంటుంది - శ్రద్ధ ఉంటే వెతికి చూడండి!


          సకల వేదాంతసారమైన అష్టాదశాధ్యాయి గీతలో జ్ఞానషట్కం మొదటి పద్దతిని శ్రేష్ఠం అంటుంది,భక్తి షట్కం రెండవ పద్ధతిని శ్రేష్ఠం అంటుంది,యోగ షట్కం రెండింటినీ కలిపిన పద్ధతిని శ్రేష్ఠం అని చెబుతుంది.సాధకుడు మొదట తన స్వభావం ఏమిటో తెలుసుకుని తన స్వభావానికి తగిన మార్గం ఎంచుకుంటే సరిపోతుంది.అంటే, అబ్రహామిక్ మతాల ప్రభావంలో ఉన్నవారు తాము పాటంచే మార్గం మాత్రమే ఉత్తమమైనదనీ తక్కినవి పాపం అనీ చెబుతుంటే హిందూ ఋషులు సాధకులకి రెంటినీ ఉత్తమమైనవిగా చెప్పి ఎంచుకోవడానికి స్వేచ్చను ఇస్తున్నారనీ భగవంతుణ్ణీ చేరుకోవాలని అనుకోవడమే అపురూపం కాబట్టి అది ఎలా సాధ్యపడినా పాపం కాదనీ అర్ధం చేసుకుంటే చాలు విగ్రహారాధన పట్ల ఇతరులు వ్యక్తం చేస్తున్నవి అర్ధం లేని ఆరోపణలు అని తెలుసుకోవటానికి. అయితే, వాళ్ళు ఒప్పుకోలేనిది యేమిటంటే వాళ్ళు కూడా ఒక స్థాయిలో విగ్రహారాధన చేస్తూనే అది హిందువుల విగ్రహారాధన కన్న ప్రత్యేకంగా ఉండటంతో తాము చేస్తున్నది విగ్రహారాధన కాదనీ హిందువులు చేస్తున్నది మాత్రమే విగ్రహారాధన అనీ కొట్టి పారేస్తున్నారు.కాబట్టి దీనిని కొంచెం లోతుకి వెళ్ళి పరిశీలించడం అవసరమే!


          ప్రాచీనభారతీయఋషులు అవ్యక్తం అనీ ఆధునికవిజ్ఞానవేత్తలు సింగ్యులారిటీ అనీ అంటున్న దాని గురుంచి పాశ్చాత్యులే కాదు భారతీయ మేధావులూ మౌనమే ఆశ్రయించారు.ఇక వ్యక్తం గురించి తెలుసుకోవడానికి వేదం, తోరా. జెండ్ అవెస్త, బైబిల్, ఖురాన్ వంటి ఆధ్యాత్మిక సాహిత్యంలోనూ ఆధునిక ప్రాచీన విజ్ఞానశాస్త్రంలోనూ జరుగుతున్నది ఒకటే - రూపం, భావం, నామం అనే మూడింటికీ మధ్యన ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం, నిరూపించడం, అధ్యయనం చెయ్యడం, ఉపయోగించుకోవడమే! భాగవతంలో చెప్పిన కుండనే తీసుకుందాం. కుండ అనేది మొదట్లో లేదు.ఒక మనిషిలో కుండకు సంబంధించిన జ్ఞానం పుట్టింది, ఆ జ్ఞానంతో ఒక వస్తువు తయారు చేశాడు,దానికి కుండ అని పేరు పెట్టాడు - ఇది ఒక పద్ధతి. అప్పటికే ఉన్న ఒక చెట్టును చూశాడు.ఆకుల్ని మళ్ళీ మళ్ళీ చూసి ఇతర చెట్ల ఆకులతో పోల్చి గుర్తు పట్టాడు. పోలికల్నీ తేడాల్నీ సరిచూసుకుని దీనికి రావిచెట్టు అని పేరు పెట్టాడు - ఇది ఒక పద్ధతి.రూపం అనేది లేనిదాన్ని మనం తెలుసుకోలేము,పైగా రూపం లేనిదాన్ని గురించి తెలుసుకోఅవటం అనవసరం కూడా!ఇలా వ్యక్తమాన ప్రపంచానికి సంబంధించిన సమస్తమైన జ్ఞానంలోనూ రూపం, నామం, భావం అనేవి కలిసే ఉంటాయని తెలిస్తే యెహోవా అనే పేరునీ అల్లా అనే పేరునీ ఉచ్చరిస్తూ అతడు ఉన్నాడు అని చెబుతూనే అతనికి రూపం లేదనటమూ ఉన్నప్పటికీ ఆ రూపాన్ని మానవులు దేవుడు సృష్టించిన ఈ విశ్వంలో చూడకూడదనటమే అశాస్త్రీయమైనది.


          ఈ మూడింటికీ మధ్యన ఉన్న సంబంధాల్ని గురించి విశ్లేషించి చెప్పే ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా material representation, spiritual manifestation మధ్యాన్ ఉన్న తేదాల్ని గురించి పరిశీలించి  హిందూ ఋషులు చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నది! దీని ప్రకారం హైందవేతరులు పాటిస్తున్నది Ascending symbolism:ఉదాహరణకి ప్రజల్లో దేశభక్తి అనే ఒక abstarct conceptని తేలిక పద్ధతిలో అలవాటు చెయ్యాలంటే ఆ దేశానికి జాతీయపతాకం అనే ఒక concrete symbol కావాలి.అయితే పతాకం డిజైనుని మార్చవచ్చు.ఇక్కడ భావానికి రూపం అవసరమే కానీ గట్టి సంబంధం ఉండదు.క్రైస్తవుల శిలువ, మహమ్మదీయుల నల్లరాయి వస్తువులే, వాటికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం కూడా విగ్రహారాధనయే - కానీ లూజు కనక్షను కాబట్టి వొప్పుకోరు, అంతే!ఇక హిందువులు పాటిస్తున్నది Descending Symbolism:ఇందులో భావానికీ రూపానికీ ఖచ్చితమైన సంబంధం ఉంటుంది - మీ ముఖానికీ మీ ఫొటోకీ ఉన్న సంబంధం ఏమిటో అంత గట్టి సంబంధమే ఇక్కడా ఉంటుంది.


          విషయం ఏమిటంటే, సృష్టిని గురించి తెలిపే జ్ఞానంలో సమన్వయం సాధించాల్సిన రూపం, నామం, భావం అనేవాటికి సంబంధంచి హిందువుల జ్ఞానమే సమగ్రమైనది.  హైందవేతరులు ఆ మూడింటిలో ఒకదాన్ని నిరాకరిస్తున్నారు కాబట్టి అదియే అశాస్త్రీయం, అసమగ్రం, అహేతుకం, అసంబద్ధం, అక్రమం, అన్యాయం, అయోమయం, జ్ఞానము పట్ల అలసత్వం, దైవము పట్ల అపరాధం!


*హిందువులని ఎలా గుర్తు పట్టాలి?హిందూమతం యొక్క స్వభావం ఏమిటి?

1).నమస్కారం:ఒక హిందువు ఇంకొక వ్యక్తిని పలకరించే సందర్భంలో రెండు చేతుల్నీ జోడించి నమస్కరించడం సంప్రదాయం.ప్రాచీన కాలం నుంచి దీనిని హిందువులే ఎక్కువ పాటించడం వల్ల ఇది ఈ మతం వారికి సంబంధించినదిగా భావించి ఇతర మతస్థులు కొందరు దీనికి విముఖతని ప్రదర్శిస్తున్నారు. ఆధునికత కోసం కొందరు హిందువులు కూడా పాటించడం లేదు.కానీ ఇందులో ఒక విశేషం ఉంది.ఇంద్రియపంచకంలో స్పర్శకి స్థానం మన అరచేతులు.ప్రతి ఇంద్రియమూ తనకి నిర్దేశించిన పనిని చేస్తున్నప్పుడు అక్కడ పుట్టిన నాడీప్రచోదనలు మెదడును చేరినప్పుడు మనకి స్పర్శకి సంబంధించిన సమాచారం తెలుస్తుంది.ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూడగానే రెండు చేతులూ జోడించి ఆ వ్యక్తి కళ్లలోకి సూటిగా చూస్తూ చిరునవ్వుతో నమస్కరించడం అంటే ఆ వ్యక్తిని చూస్తున్నందుకు మనమ అనుభవిస్తున్న్ ఆనందాన్ని అతనికి వ్యక్తం చెయ్యడం అని అర్ధం చేసుకోవాలి.


          సమస్థాయి వారికి నమస్కార ప్రతి నమస్కారాలు చాలు.పెద్దలకి పాద నమస్కారం చెయ్యాలి, అత్యంత గౌరవనీయులకి సాష్టాంగప్రమాణం చెయ్యాలి.స్త్రీలు ఎవరికైనా సరే సాష్టాంగప్రమాణం చెయ్యాల్సిన పనిలేదు, మోకాటి తండా వేసి తలని నేలకి తగిలించితే చాలును. హందూమతంలో సుకుమారులైన స్త్రీలకి విధించినదాన్ని రెటమతంలో పురుషులు అనుసరిస్తున్నారు - భశుం!


2).దర్శనం:సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్న సత్యం ప్రకారం సనాతనధార్మికశ్రేష్ఠులు వ్యక్తికి తమ బోధనల్ని నిజమో అబద్ధమో తేల్చుకోవటానికి అతని అనుభూతినే ప్రమాణం చేశారు.ఇహలోకంలో తను పొందాల్సిన సుఖాలతో పాటు భగవంతుణ్ణి సైతం తన కన్నులతో చూడటం ద్వారా ఆనందానుభూతిని పొందగలిగే మార్గాలను చూపించారు.ప్రతి హందువుకీ ఎవరో ఒకరు గురువు ఉంటారు, ఉండాలి.అవకాశం కుదిరినప్పుడు గురుసందర్శనం తప్పక చెయ్యాలి.ఇక ఆలయసందర్శనం మరింత ముఖ్యమైనది.హిందువుల అర్చామూర్తులు పెద్ద పెద్ద  అందమైన కళ్లతో ఉండటానికి దర్శనం యొక్క ప్రాధాన్యతయే కారణం.



          శిల్పులు అర్చామూరులను చెక్కేటప్పుడు కూడా కళ్ళను ఆఖర్న మరింత శ్రద్ధ తీసుకుని చెక్కి పూర్తి చేస్తారు.మనం ఇతర్లతో మాట్లాడేటప్పుడు అనుకోకుండానే వాళ్ళ కళ్ళల్లోకి చూస్తాం కదా,అదే పద్ధతిలో అర్చామూర్తిని చూసేటప్పుడు అర్చామూర్తి మనవైపు చూస్తున్నట్టు అనిపించడం వల్ల దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడనే నమ్మకం కలిగి కష్టాలని ఎదుర్కునే ధైర్యం పెరుగుతుంది!


3).ఇంద్రియనిగ్రహం:హిందూమతానికి ఒక ప్రవక్త, ఒక పుస్తకం, ఒక నిబంధన, ఒక వేషం లేకపోవడానికి ముఖ్యమైన కారణం వ్యక్తిని విడి అస్తిత్వంలో కాకుండా వ్యష్ఠిలో నిలబెట్టి చూడటం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి గౌరవం పొందాలంటే అతనికి అవసరమైనప్పుడు సహాయం చెయ్యాలి. ఈ సహాయం చేసేటప్పుదు సొంత లాభం కొంత తగ్గించుకోవాలి. నష్టాన్ని మౌనంగా భరించాలే తప్ప ఫలానావాడికి సాయం చేసి నేను నష్టపోయాను బొరోమని దుఃఖించకూడదు.


          ఈ త్యాగబుద్ధి దానంతటది రాదు గనక సనాతనులు ఇంద్రియనిగ్రహాన్ని ప్రతిపాదించారు.హిందువులకి పూర్వఋషులు బోధించిన నిత్యపూజాదికాలు, ప్రత్యేక తిధులలో జరిగే విశేష పూజలు, సంతాన సాఫల్యత, గ్రహదోష నివారణ వంటి కామితార్ధ క్రతువులు, రకరకాల యజ్ఞవిధులు అన్నింటిలోనూ ఇంద్రియనిగ్రహం, ప్రశాంతచిత్తం సాధించటానికి ఉద్దేశించిన పద్ధతులు ఇమిడి ఉండటం మనం గమనించవచ్చును.


4).స్వేచ్చాప్రియత్బం:"అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీయని వేల్పు,మోహనమున దానెక్కిన బారని గుఱ్ఱము, గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!" - ఈ కవి గానీ హిందువు కాకపోయి ఉంటే "మ్రొక్కిన వరమీయని వేల్పు"ని కూడా "గ్రక్కున విడువంగవలయు" అనే ధైర్యం చెయ్యగలడా?తను దీనత్వంలో ఉన్నప్పుడు సహాయం చేసినవాడికి దైవానికి నమస్కరించినంత భక్తితో నమస్కరించడం నుంచి తన ఇంటిలోని చిన్నపిల్లల్ని చిన్ని కృష్ణుడితో పోల్చుకుని మురిసిపోవడం వరకు హిందువులు దేవుణ్ణి చూసి, విని, స్పర్శించి పొందే ఆనందాన్ని దేవుణ్ణి చూడాలని అనుకోవడానికే భయపడే ఇతర మతస్థులు ఎట్లా తెలుసుకోగలరు?చచ్చాక వెళ్తారో లేదో తెలియని స్వర్గం మీద పేరాశతో ఇక్కడ అనుభవించాల్సిన ఆనందాన్ని దూరం చేసుకుంటున్న వ్యర్ధజీవులు ధన్యాత్ములైన హిందువుల్ని చూసి జాలి పడుతున్నారే!


          అయితే, ఒక లిటిగేషను మాత్రం ఉంది.పూర్వఋషులు పెట్టిన సంప్రదాయాల్ని ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా చెయ్యడం మాత్రం ఎంతో ప్రమాదం!ప్రాచీన కాలపు సనాతన ధర్మం నుంచి స్పూర్తి పొందిన యూదుమతం, జొరాష్ట్రియన్ మతం ప్రాభవాన్ని కోల్పోయి క్రైస్తవ, ఇస్లామిక్ మతాలు ఉనికిలోకి రావడానికి అవి పుట్టే కాలంలో అక్కడ ఆయా పాత మతాలని అనుసరిస్తున్నవారు వాటిని అర్ధం చేసుకుని ఇతరులకి బోధించి కాలానుగుణమైన మార్పులు చేసుకోవడానికి బదులు ఒక చట్రానికి బిగించివేసి సంస్కరణని వ్యతిరేకించి రవీంద్రుడు వర్ణించిన శిధిలాలయం స్థితికి చేరుకున్నారు.


*మతము లేమియు లేని కాలాన హైందవమే ధరణి యంతట వెలిగినదా?

          గ్రీకు సాహిత్యంలో కన్యరాశి గురించిన ఒక కధ ఉంటుంది.Aratos ముఖతః మనకు తెలుస్తున్న కధ ఇలా ఉంటుంది.తొలినాటి స్వర్ణయుగంలో ఆమె మానవకాంతయే.న్యాయానికి గుర్తుగా ఉండి ప్రజలను సన్మార్గంలో నడిపిస్తూ ఉండేది.ఈ కాలంలో ప్రజలు కుట్రలు చెయ్యకుండా కలహాలు లేకుండా సుఖశాంతులతో బ్రతికేవాళ్ళు.దీని తర్వాతిదైన రజతయుగంలో ఈమె మానవసమూహాల నుంచి దూరమై పర్వతగుహలలో నివసిస్తూ అప్పుడప్పుడూ వచ్చి వారి పాపకర్మల నుంచి విముక్తుల్ని చేసి మళ్ళీ పర్వతగుహలలోకి వెళుతూ ఉండేది.మనిషి కత్తిని కనుక్కుని తొలిసారి ఆవుని చంపగానే తామ్రయుగం మొదలై ఈమె ఇక భూమి నుంచి వినువీధికి చేరి తారగా మారిపోయింది!ఇందులో రెండు విశేషాలు ఉన్నాయి.మొదటిది గోవధని నిరసించదం,రెండవది మానవ సమాజంలో ధర్మం పతనమై పోవడాన్ని వైదిక సాహిత్యంలోని యుగవిభజనని పోలిన కొన్ని దశలని ఉదహరిస్తూ చెప్పడం.కొందరు అన్ని చోట్లా మనుష్యుల ఆలోచనలు ఒక్కలాగే ఉండటం వల్ల ఎవరికి వారు కల్పించుకుని ఉండవచ్చును కదా,ఇక్కడినుంచే వెళ్ళాయనడానికి గట్టి ఆధారం లేదు కదా అంటున్నారు గానీ ఒకటీ రెండూ గాక నాలుగింట మూడు వంతులు కలవడం విడివిడి ఆలోచనల గజిబిజి ఎదుగుదల పద్ధతిలో ఎట్లా సాధ్యం?అసలు విలువిద్య ఏమాత్రం తెలియని వాడు కూడా పదిసార్లు ప్రయత్నించితే ఒకసారి లక్ష్యాన్ని కొట్టడంలో ఆశ్చర్యం లేదు.కానీ ఒక వ్యక్తి పదింటిలో కనీసం ఆరుసార్లు లక్ష్యాన్ని కొడితే అతనికి విలువిద్య వచ్చి ఉండాలి అనేది ఖాయం, అవునా?


          అబ్రహామిక్ మతాల ప్రభావంలో ఉన్నవారు నమ్మలేరు గానీ వాస్తవాలని వెలికితీసే నిష్పక్షపాత బుద్ధితో పరిశోధనలు చేసిన ప్రసిద్ధ చరిత్రకారులు ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ అతి ప్రాచీన కాలంలోనే హిందూమతం ఉనికిలో ఉందనడానికి సాక్ష్యాలను చూపిస్తున్నారు.Archaeologists found thirty thousand year old Poompuhar,Tamil Nadu had trade relations with Greece. Jwalapuram in Karnool district of Andhra Pradesh is dated 74,000 years ago. Early Roman settlements have been excavated near Madurai,Tamil Nadu. Lord Vishnu’s Idol  was unearthed in Russia.It is dated before Christ was thought of. The Construction of Chichen Itza resembles Madurai Meenakshi temple. Roman Emperors with Sri Vaishnava Marks are found in Egypt. Australia provides evidence of ancient people with Vaishnava Marks. Cookes Island,New Zealand, Nazca Lines of Peru are accurately described in the Kishkinta Kanda of Ramayana. Greek Historians Strabo,Megasthanes describe Krishna and Shiva concepts having been appropriated and modified by Greeks. Rig Veda is dated at 5000 years ago and is considered as the First Literary Work Of The World.Bjoomipooja was parcticed in rome .“…Historians and poets of Imperial Rome give us a description of the solemn ceremony observed on the occasion of marking out the limits of a new settlement…. a bull and a cow were yoked together, the cow being placed on the inner side, a furrow was made with a plough round the proposed site. This was done on a lucky day to satisfy religious scruples….” This procedure of choosing an auspicious day with reference to astrology and breaking the ground for a new city with a plough drawn by kine is Vedic practice.ఇక్కడి నుంచే అక్కడికి సంస్కృతి ప్రవహించినదనడానికి బలమైన సాక్ష్యం వాటి పతనానికి దారి తీసిన చారిత్రక దశలని గమనించితే దొరుకుతుంది.


          Rodney Stark అనే సామాజిక శాస్త్రవేత్త క్రైస్తవ మతం యొక్క ఎదుగుదలను గురించి కొన్ని  విప్లవాత్మకమైన సూత్రీకరణలని చేశాడు.క్రైస్తవులూ క్రైస్తవేతరులూ కూడా ఒప్పుకు తీరాల్సిన పరమ సత్యాలను కొన్నింటిని చెప్పాడు.తొలినాటి Jesus Movement యొక్క ప్రధాన కర్తవ్యం అప్పటి రోమన్ సామ్రాజ్యం మీద రాజకీయమైన తిరుగుబాటు చేసి యూదులకి రాజ్యాధికారాన్ని సాధించి పెట్టడం మాత్రమే.ఇప్పుడంటే అది బీదసాదలకి వారిమీద దేవుని కరుణని పంపించి ఉద్ధరించే మతం అయింది గానీ తొలినాళ్ళలో Hellenized Jews అనే మధ్యతరగతి కుటుంబీకులూ ఉన్నతతరగతి కులీన కుటుంబాల వారూ రోమన్ అధిపత్యం మీద అప్పటి నగర జీవితంలోని సంక్లిష్టతని ఉపయోగించుకుని నడిపిన రహస్య విప్లవం!


          రోమన్ నాగరికతలో ప్రారంభం నుంచీ ఆధ్యాత్మికత బలమైనదిగా ఉండేది.Julius Caesar రాజకీయపరమైన సర్వాధికారి కావటానికి ముందు అతని హోదా Pontifex Maximums,అంటే ప్రధాన పూజారి.రోమన్ ప్రభువులలో చాలామంది నుదుటి మీద భారతదేశంలోని శ్రీవైష్ణవుల తిరునామం ధరించేవారు.సీజర్,అగస్టస్ వంటివారు భారతదేశంలోని "రాజు దైవాంశసంభూతుడు" అనే సూత్రాన్ని పాటిస్తూ తమకు తామే దైవత్వాన్ని ఆపాదించుకున్నారు.బహుశా, క్రైస్తవంలో జీసస్ తప్ప ఇంకే మానవుడూ దైవంతో సమానం అని భావించరాదనే నిషేధం ఉండటానికి ఈ రోమన్ ప్రభువుల యొక్క సంప్రదాయం పట్ల వారికి గల వ్యతిరేకతయే కారణం కావచ్చు!ఒక చిత్రమైన విషయం ఏమిటంటే ఇవ్వాళ గొర్రెల కాపరి అని క్రైస్తవులు నమ్ముతున్న జీసస్ క్రీస్తు కూడా రాజరిజపు వారసత్వం ఉన్న కులీన కుటుంబానికి చెందినవాడే.


          హిందూ సమాజం లాగే అప్పటి రోమన్ సామాజిక వాతావరణం కూడా బహుళదేవతారాధన, తాంత్రికపూజలు వంటివాటితో కూడి ఉండేది. మతస్వేచ్చ చాలా ఎక్కువ, పున్నానికీ అమాసకీ ఇదుగో నాది కొత్త మతం అంటే అదుగో నాది కొత్త మతం అన్నట్టు కొత్త కొత్త మతాలు పుట్టుకొస్తూ ఉండేవి.అన్నింటినీ ఆదరించే లక్షణం ఉండేది, కానీ మరీ అసభ్యకరమైన గ్రీకుల త్రాగుడు దేవుణ్ణి కొట్టుకొచ్చేసి పునర్జన్మ ఎత్తించేసిన The cult of Bacchus అనేదాన్నీ నరబలులు చేస్తున్న Celtic Druids తెగనీ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు.Judea దండయాత్ర తర్వాత తిరగబడుతున్న యూదులకి కూడా అణిచివేత సెగ తగిలింది.ఈ నేపధ్యంలో జీసస్ ఉద్యమం మొదలైంది.


          ఒక విశ్లేషకుడు "Early persecutions of Christians were probably carried out at the whim of provincial governors and there was also occasional mob violence. Christians’ refusal to sacrifice to Roman gods could be seen as a cause of bad luck for a community, who might petition for official action" అని చెప్పడం వల్ల అప్పట్లో క్రైస్తవాన్ని పాటించడం అంటే చావుని కొని తెచ్చుకోవడం అన్న పరిస్థితి ఉందనేది తెలుస్తుంది."రోం నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి!" అనే కధ క్రీ.శ 64 నాటిది.అతడు నిజంగా అలా చేశాడో లేదో తెలియదు గానీ ఇప్పటి రాజకీయ నాయకుల్లాగే అది క్రైస్తవుల దుష్ప్రచారం అని చెప్పి చాలామంది క్రైస్తవుల్ని వూచకోత కోయించాడు.అది క్రైస్తవం మీద జరిగిన మొదటి అతి పెద్ద దాడి.


          క్రీ.శ. 250లో రెండవసారి Decius కాలంలో మరొకసారి పెద్ద ఎత్తున క్రైస్తవుల వూచకోత జరిగింది.రాజ్యక్షేమం కోసం కొన్ని బలులని చెయ్యాల్సిందని ప్రతి ఒక్కరినీ ఆజ్ఞాపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.మిగిలిన వారికి అభ్యంతరాలు లేకపోవటంతో చేశారు గానీ వీటి పట్ల వ్యతిరేకత మీద ఏర్పడిన మతం కావటంతో అప్పటి క్రైస్తవులు వ్యతిరేకించారు.రాజు పనిగట్టుకుని క్రైస్తవుల మీద పగతో ఆజ్ఞలు ఇవ్వలేదు గానీ వీళ్ళు మాత్రమే వ్యతిరేకించినందువల్ల తిరుగుబాటుగా భావించారు.అయితే, క్రీ.శ. 261 నాటికి ఈ శాసనం రద్దు చేసేశారు.భారతదేశంలోని బౌద్ధమతం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే పుట్టింది.అయితే బుద్ధుడు మంచి పాండిత్యం గలవాడు కావటంతో శాంతమార్గంలోనే వ్యతిరేకులని కూడా అనుచరులను చేసుకోగలిగాడు.అప్పటి క్రైస్తవులలో పాండిత్యం లేకపోవటం, బౌద్ధం విజృంభించినప్పుడు వెనక్కి తగ్గి కొంతకాలం గడిచాక తమ పాండిత్యంతో బౌద్ధులని గెలిచిన హిందువుల వలె గాక అప్పటి రోమన్లు క్రూరమైన అణిచివేతని పాటించడం వల్ల రోమన్ సామ్రాజ్యం అంతమైపోయి క్రైస్తవం వృద్ధిలోకి వచ్చిందని మనం అర్ధం చేసుకోవాలి.


          Rodney Stark విశ్లేషణ ప్రకారం తొలినాటి క్రైస్తవులు సాయుధ పోరాటం వైపుకి పోకుండా అణచివేతని సహనంతో భరించి వినయశీలతని కలిగి ఉండటమే ఆ మతం యొక్క పురోగతికి మొదటి కారణం.ప్లేగు వ్యాధి ప్రబలి ఇతరులు నగరాలని ఖాళీ చేసి వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళు అక్కడే ఉండి రోగులకి సేవ చేస్తూ వారి అభిమానం సంపాదించేవాళ్ళు క్రైస్తవం birth control, abortion, infanticide వంటివాటిని నిషేధించడంతో  లైంగిక నిష్పత్తి కూడా క్రైస్తవం ఎదగడానికి దోహదం చేసింది.క్రైస్తవుల ముఖ్యమైన సూక్తుల్లో "redemption through sacrifice" అనేది అమాయకులకి ఓదార్పుని ఇచ్చింది.ఒకరికొకరు ఓదార్పును ఇచ్చుకుంటూ కష్టాలని ఎదుర్కోవడం బయటనుంచి చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించి కొంతమందీ మహిళలకి కూడా ప్రార్ధనావిధులని అప్పగించడంతో మహిళలూ పెద్ద ఎత్తున ఆ మతంలోకి చేరిపోయారు.


          ఇప్పటివరకు క్రైస్తవం యొక్క ప్రాభవాన్ని పెంచిన దుర్మార్గాన్ని Constantine మీదకి నెట్టేసిన వారికి ఈ విశ్లేషణలు కొంత ఇబ్బందిగానే అనిపిస్తాయి.క్రీ.శ. 312లో Battle of Milvian Bridge జరుగుతున్నప్పుడు తనకి క్రైస్తవమతం గెలుపుని ఇచ్చినట్టు చెప్పుకుని క్రీ.శ. 313లో క్రైస్తవుల మీద నిషేధాన్ని ఎత్తేస్తూ Edict of Milan పేరుతో liberty to follow that mode of religion which to each of them appeared best అని ప్రకటించాడు. అయితే, తన గెలుపుకి క్రైస్తవమే కారణం అని క్రైస్తవులకి ఉత్తరాలు రాయడం,చర్చిలకి ధనసహాయం చెయ్యడం నిజమే, కానీ ఇతర మతాల్ని కూడా ఆదరించాడు,ముఖ్యమైన విషయం,తన Pontifex Maximus అనే హోదాని చివరి వరకు కొనసాగించాడు!ఏది ఏమైతేనేం, Constantine పుణ్యాన అలా వ్యతిరేకత తగ్గడం వల్ల క్రైస్తవులు తమ మతంలో చేసుకున్న మార్పుల్ని అతనికి అంటగట్టి ఉంటారు.Constantine తర్వాత క్రమేణ వ్యతిరేకత తగ్గి బలం పెంచుకున్న  క్రైస్తవాన్ని క్రీ.శ. 380లో అప్పటి Theodosius I క్రైస్తవం రోమన్ సామ్రాజ్యం యొక్క రాజమతం అని ప్రకటించడంతో క్రైస్తవం యొక్క మహర్దశ మొదలైంది.


          ఈ Theodosius చెక్కించిన Edict of Thessalonica మీదనే  మొదటిసారి Father, Son and Holy Spirit అనే  క్రైస్తవం యొక్క Holy Trinity ప్రస్తావన కనబడుతుంది.ఇప్పటివరకు అణచివేతకి గురయిన క్రైస్తవం ఇప్పటినుంచి ఇతర మతాల్ని అణిచివెయ్యడం మొదలుపెట్టింది.ఇప్పటి క్రైస్తవానికి దఖలుపడిన Catholic Church  అనే పేరు అప్పుడు ఖాయమైనదే. రోమన్ సామ్రాజ్యాన్ని కూల్చివేసిన చాలామందికి ఆధ్యాత్మికత పట్ల నిష్ఠ తక్కువై అధికారమే పరమావధి కావడంతో చాలా తేలిగ్గా క్రైస్తవంలోకి మారిపోయారు.


క్రైస్తవం పుట్టుకకు ముందరి గ్రీకోరోమన్ ఆధ్యాత్మిక ప్రపంచం ఇలా ఉండేది:

-------------------------------------------------------------------------------------------------

The Pantheon: the gods and goddesses of mythology.

The old gods -- Chronos, Uranus, and others overthrown by the Olympian deities

The Titans - defeated allies of the old gods -- friends of humanity -- Prometheus, the fire-bringer was a titan.

The demi-gods -- the "almost gods" -- like Ganymede, chosen as servants by the Olympians

The heroes -- humans who achieved divine status -- Hercules was the most famous example. Note that the gap between god and human was not so great as to be uncrossable.

Local deities -- each region, city, town, and village had its own tutelary gods, and their were gods who protected field boundaries, storehouses, and every other imaginable thing of value.

Nature spirits -- each tree, stream, hill, and other natural feature had its in-dwelling spirit. Dryads in trees, hydrads in springs and streams, oreads in hills and mountains.

lares and penates -- the early Romans were ancestor worshippers, and each family and family home had its "household gods."

Genii -- in addition, each individual had his or her own "genius," a tutelary deity transformed by the early Christians into the "guardian angel."

Magic and superstition -- people needed to believe that they had protecting spirits, because they were very superstitious and that they were always in danger of "bad luck" on Fridays, the 13th of the month, after having broken a mirror, when their stars were not in a good alignment, and so forth. They also believed in witches, vampires, the evil eye, and other malevolent forces.

There were alternate systems of belief for those dissatisfied with the chaotic traditional religious forms:

Greek philosophical systems (Skepticism, Epicurianism, Stoicism) that offered moral bases but no hope.

------------------------------------------------------------------------------------------------

తమాషా ఏమిటంటే, adapt కావటం కోసం దేనినైనా adopt చేసుకోగలిగిన క్రైస్తవమతప్రచారకులు వీటిని కూడా క్రైస్తవంలోకి దించేశారు!


          గ్రేటరు గుడ్డు కెసం చేసే స్మాలరు సిన్ను పేరుతో మతప్రచారం కోసం ఏమాత్రం సిగ్గుపడకుండా ఎన్ని ఘాతుకాల్నైనా చెయ్యగలరు క్రైస్తవులు!తిరువళ్ళువార్ రోజూ సముద్రతీరానికి వెళ్తూ ఉండేవాడనీ, అక్కడున్న శ్రీలంకకి చెందిన ఒక వ్యాపారి బైబిలు ఇస్తే చదివి ముగ్ధుడైపోయి దానినే తిరుక్కురళ్ పేరుతో తమిళంలోకి అనువదించాడనీ అనటం ఇంకెవరన్నా చెయ్యగలరా?George Uglow Pope, the man who spread all these lies accepted his evil plan on his deathbed, "we're Christian missionaries, and we go there to convert peple, and if you want to convert people - you must read their own language, and I packed them"  in 1936 AD.But how could we make current generation tamil Christians to think about this deception?It is too late, now they won't even listen to you - because we were the sinners that spreading lies against Christianity!సెయింట్ ధామస్ - ఇండియా నివాసం గురించి భారతదేశం బయట ఉన్న క్రైస్తవులు ఎవరూ ఒప్పుకోరు,అసలు వారికి ఈ కధలు తెలియనే తెలియదు - అది భారతీయ క్రైస్తవుల కోసం మాత్రమే సృష్టించబడిన అబద్ధం!కానీ గొర్రెల కాపరి "నీకు నిన్న పెట్టింది చిట్టు,ఇప్పుడు పెట్టింది తవుడు!" అని చెప్తే "అబ్బో!ఎంత గొప్ప వెరైటీ?" అని  సంతోషం ప్రకటించే వెర్రిగొర్రెల వంటి భారతీయ క్రైస్తవులు మాత్రం నమ్మారు, నమ్ముతున్నారు, నమ్ముతూనే ఉంటారు.


          రెండు వందల ఏళ్ళ క్రితం ఎక్కడ భయంకరమైన అణచివేతని ఎదుర్కొన్నదో అక్కడ రాజమతం హోదాని సంపాదించుకోవడం విజయం అయితే ఎవరి కోసం జీసస్ క్రీస్తు ఉద్యమించాడో ఆ యూదులకి ఈ మతంలో స్థానం లేకపోవడం విషాదం. ప్రపంచంలోని ఇతరుల కోసం దుఃఖించే క్రైస్తవ సంఘాలు క్రీస్తు యొక్క స్వజనం కోసం ఎందుకు దుఃఖించరో?బహుశా, హిట్లరు లాంటి ఇంకో పదిమందిని ప్రోత్సహించి ఒక్క యూదు కూడా భూమి మీద లేకుండా చేశాక, అప్పుడు యూదుల సమాధుల ముందు మోకరిల్లి దుఃఖిస్తారు కాబోలు! అది కూడా తమ పాపాలకి క్షమాపణ కోసమేనేమో?


          రోము నగరంలో జీసస్ క్రీస్తు పుట్టిన 570 సంవత్సరాల తర్వాత మక్కాలో మరొక ఉద్దండపిండం పుట్టాడు. భక్తులు/అనుచరులు/బానిసలు మహమ్మదు అని పిలుచుకునే ఆఖరి ప్రవక్త అసలు పేరు అహ్మద్ ఖురేషీ.ఈ మహమ్మద్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు:1).క్రీ.శ. 570- మక్కాలో జననం (అప్పటికే తండ్రి చనిపోయాడు), 2).క్రీ.శ. 576 - తల్లి కూడా మరణించడంతో అనాధగా మారాడు, 3).క్రీ.శ. 595 - ఖదీజా అనే తనకంటే వయసెక్కువున్న ధనవంతురాలైన విదవరాలితో వివాహం, 4).క్రీ.శ. 610 - దేవదూత ద్వారా అల్లా తనకు వాక్యోపదేశం చేసాడని మొట్టమొదటి ప్రకటన, 5).క్రీ.శ. 619 - చిన్నాన్న మృతి, 6).క్రీ.శ. 622 - మక్కా నుండి మదీనాలో స్థిరపడటానికి ప్రయాణం (హిజ్రా), 7).క్రీ.శ. 623 - మక్కా ప్రయాణీకుల గుడారాలపై (caravans) దాడి చేయాలని తన అనుచరులకు ఆజ్ఞ, 8).క్రీ.శ. 624 - బద్ర్ యుద్ధంలో విజయం, 9).క్రీ.శ. 624 - ఖానుఖా యూదులను మదీనా నుండి నిర్మూలించుట, 10).క్రీ.శ. 624 - అబూ అఫక్‌ను హతమార్చమని అనుచరులకు ఆజ్ఞ, 11).క్రీ.శ. 624 - అస్మా బిన్త్ మర్వాన్‌ను హతమార్చమని ఆజ్ఞ, 12).క్రీ.శ. 624 - కబాల్ అష్రఫ్‌ను హతమార్చమని ఆజ్ఞ, 13).క్రీ.శ. 625 - ఉహద్ యుద్ధంలో ఓటమి, 14).క్రీ.శ. 625 - నాదిర్ యూదులను తరిమివేయుట, 15).క్రీ.శ. 627 - ట్రెంచి యుద్ధంలో విజయం (దీనినే ఖందక యుద్ధం అంటారు), 16).క్రీ.శ. 627 - ఖురైజా యూదుల ఊచకోత, 17).క్రీ.శ. 628 - మక్కావారితో హుదైబియా సంధి, 18).క్రీ.శ. 628 - ఖైబర్ యూదులను నాశనంచేసి మిగిలినవారిని తన నియంత్రణలోకి తెచ్చుకొనుట, 19).క్రీ.శ. 629 - మూతా యొద్ద క్రైస్తవ ప్రాంతాలపై దండయాత్రలో ఓటమి, 20).క్రీ.శ. 630 - ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆశ్చర్యకరంగా మక్కా కైవసం, 21).క్రీ.శ. 631 - క్రైస్తవ ప్రదేశమైన తబూక్‌పై దాడి. ప్రతిఘటన లేకుండానే కైవసం, 22).క్రీ.శ. 632 - జబ్బుపడి మరణం.


           క్రైస్తవులు తొలినాళ్ళలో అణచివేతకి గురయి కొన్ని శతాబ్దాల పాటు గుంటకి గుక్కెడు నీళ్ళు తాగుతూ దేశాలు పట్టి తిరుగుతూ రహస్య జీవితం గడిపి మెల్లమెల్లగా ప్రజల నుంచి సానుభూతిని పొందుతూ ప్రజలకి సేవలు చేస్తూ ఎదిగాకనే చేజిక్కిన అధికారం పోకుండా ఉండేటందుకు ఇతర మతాలను తుడిచిపెట్టటం మొదలుపెట్టారు గానీ ముస్లిములు మొదటినుంచీ ఎదిరించినవాళ్ళని కత్తికో కండగా నరుకుతూ రక్తపిశాచుల మాదిరి అనాగరికతకి తుదిమెట్టున నిలిచి ఎంతటి ధైర్యస్థుడికైనా భయం గొలిపేటంత క్రూరమైన యుద్ధాలతో ఇతర మతాల్ని అణిచివేస్తూనే వ్యాపించారు.


          అణిచివేతకి గురవడం అంటే ఏమిటో వారికి తెలియదు - దానికి కారణం సంఖ్య తక్కువగా ఉన్నపుడు టకియానీ సంఖ్య తగినంతకి చేరుకున్నప్పుడు జెహాదునీ పాటించే విధానం వారిది.తొలినాళ్ళలో ప్రవక్తని చాలా హింసించారు,అణిచివెయ్యాలని చూశారు,చంపెయ్యాలని కూడా చూశారు.అందుకే విధిలేక యుద్ధాలు చెయ్యాల్సి వచ్చింది అని కొందరు ముస్లిం చరిత్రకారులు సమర్ధించుకుంటున్నారు గానీ అది అబద్ధం! .ప్రపంచంలోని ప్రవక్త యొక్క జీవితచరిత్రలలో మొట్టమొదటిదైన Ibn IshaQ రచించినది. అది ఏ విధమైన సందేహాలకి ఆస్కారం ఇవ్వకుండా కొన్ని వాస్తవాలని నిర్మొహమాటంగా చెబుతుంది.

=======================

          A year after his arrival in Medina, and thirteen years after his ‘call’, the apostle of Allah prepared himself for war in obedience to the command of Allah that he should attack the idolaters. He was then fiftythree years old.




          Religious hostility and a measure of personal resentment against the Quraysh idolaters were deeply implanted in the mind of the apostle. He had sworn vengeance against them and, now that his followers were settled in Medina, he felt the time had come to make good his threats.




          Not far from Medina was the main caravan route which the Quraysh used in their trade with the north. Frankincense, silk, precious metals and leather passed regularly back and forth between Mecca, Syria, Abyssinia, and the Yemen. The prizes were too rich not to add an irresistible weight to basically religious and political impulses. And attack on the caravans of the Quraysh meant an attack on what was simultaneously their weakest and most valued link.




          This was the first occasion on which the white banner of Muhammad was seen. Muhammad sent out from Medina sixty or eighty of the Emigrants, led by Ubayda; none of the Helpers accompanied them. They rode as far as the water in the Hijaz and there found a great trading caravan of Quraysh from Mecca. There was no battle, but Sad shot an arrow which was the first arrow shot in Islam. Then the parties separated. Two men fled from the Unbelievers to join the Muslims; these were alMiqdad and Utba.




          At the same time, the apostle sent his uncle, Hamza, with thirty riders to the seacoast at alIs; there they met a party of three hundred men from Mecca, led by Abu Jahl, but a man named Majdi who was on good terms with both sides mediated between them and they separated without coming to blows. Hamza also bore a white banner which had been tied on by Muhammad, and some say that this was the first time the banner was seen; but his expedition and that of Ubayda occurred at the same time and this has caused the confusion.




          The apostle himself next went forth in search of the Quraysh and reached Buwat, in the direction of Radwa. But he returned to Medina without encountering his enemies and remained in Medina for some weeks before he again went forth. He passed through the valley of the Banu Dinar, then through Fayfaul-Khabar, then halted under a tree in the valley of Ibn Azhar. Food had been prepared for him nearby; there he prayed, and there his mosque is. He and his companions ate, and the very spot on which his cookingvessel stood is still known. He continued his journey until he reached alUshayra in the valley of Yanbu and remained there for a month, forming alliances with neighbouring tribes along the seacoast, before returning to Medina. He encountered no enemies, the caravan from Mecca  commanded by Abu Sufyan  having passed before he reached alUshayra.




          When he returned from the expedition to alUshayra, the apostle remained at Medina for only ten nights before he had to sally out against one Kurz, who had plundered the herds of Medina. He marched as far as the valley of Safawan in the region of Badr, but was unable to overtake Kurz, and returned to Medina, where he remained for a further two months. This was the first expedition to Badr.




          Shortly after this expedition to Badr the apostle sent Abdullah b. Jahsh and eight Emigrants on a journey. He gave a letter to Abdullah, but ordered him not to read it till the end of a two days' march; he also told him to avoid giving offence to any of his companions.




          After Abdullah had marched two days' journey, he opened the letter, and found it contained the following instructions: 'Go on to Nakhla, between Mecca and AlTaif, and keep watch over the Quraysh there and bring back news of their business.' Abdullah said, 'I read and obey!' Then he told his companions about the letter, and added, 'He has also prohibited me from forcing any one of you to do anything against his will. If, therefore, any of you wishes to earn martyrdom, let him come with me; but if not, let him go back.' All his companions went with him, and none remained behind, but at Bahran two of the travellers lost the camel which they had been riding in turns and they fell behind to look for it. Abdullah marched on with the rest of his companions to Nakhla, where they came upon a Quraysh caravan laden with raisins, tanned hides, and various other goods., and accompanied by four men.




          When the caravan saw Abdullah and his companions they were afraid because they had alighted so near to them, but when Ukkasha – whose head was shaved like that of a pilgrim – approached them, they recovered their confidence and said, “These are pilgrims, and we need have no fear of them.’




          This took place on the last day of the sacred month Rajab [October]. Abdullah and his companions conferred among themselves: ‘If we allow these people to continue and reach sacred territory tonight, they will be safe from us; but if we attack them now, we profane the sacred month.’ And they vacillated and hesitated to attack, but at last mustered up their courage and agreed to slay as many of the Quraysh as they could, and take possession of what they had with them. So Waqid shot an arrow and killed one of the Quraysh, two others were made prisoner, and the fourth fled.




          Then Abdullah, with his companions, the caravan, and the prisoners, returned to Medina, saying, One fifth part of our plunder belongs to the apostle of Allah.’ This was before Allah had made it encument on Believers to give up a fifth part of any booty to Him. One fifth of the caravan was set aside for the apostle of Allah, and Abdullah distributed the rest anong his companions.




          When they arrived at Medina, however, the apostle said, 'I did not command you to fight in the holy month, and he walked away from the caravan and the prisoners, and refused to take anything from them. The captors were crestfallen and decided they were doomed, and their Muslim brethren too, reproved them for their deed. In Mecca, the Quraysh were saying: “Muhammad and his companions have violated the sacred month; they have shed blood in it, and taken booty, and captured prisoners.’ The Jews interpreted the event as a bad omen for the apostle.




          When speculation on the subject became widespread Allah revealed these words to His apostle: 'They will ask thee about the sacred month and the fighting. Say "To fight in the sacred month is a matter of grave import, but to obstruct the worship of Allah and not to believe in Him, to prevent men from entering the holy mosque or to drive them out of it, these are of even graver import." '




          So the apostle of Allah took possession of the caravan and the prisoners. The Quraysh sent men to negotiate for the ransom of the prisoners, but the apostle replied that he could not release them until the two Emigrants who had fallen behind Abdullah to look for their camel returned, because he feared the Quraysh might have met and harmed them. 'If you have killed them, we shall kill our prisoners,' he said. But the two wanderers returned and the apostle released the prisoners, one of them making profession of Islam and remaining in Medina with Muhammad.




          When Allah made plunder permissible He allowed four parts to those who had won it, and one part to Himself and to His apostle, exactly as Abdullah had done with the captured caravan.




          This was the occasion when the first booty was taken by the Muslims, when the first prisoners were taken by the Muslims and when the first man was slain by the Muslims. It was eighteen months since the Emigrants had arrived in Medina.

=======================


          నేను ఈ భాగాన్ని చాలాసార్లు చదివాను, చదివినప్పుడల్లా చాలా ఆశ్చర్యం వేస్తుంది - మా మతం అన్ని మతాల కంటె గొప్పది, మా ప్రవక్త అందరు ప్రవక్త కన గొప్పవాడు అని మురుసుకు చచ్చే ముస్లిములు ఇది చదవలేదా?"Religious hostility and a measure of personal resentment against the Quraysh idolaters were deeply implanted in the mind of the apostle" అనే ఈ వాక్యం ఇస్లామేతరుడు చేసిన విశ్లేషణ కాదు - రచయిత పదహారణాల ముస్లిం!అసలు Ibn HishaQ మతవ్యాప్తి కోసం అని చెప్పి వదిలివెయ్యకుండా పాతపగలని తీర్చుకోవడానికి కూడా యుద్ధాలు చేశాడని అంత గొప్పగా ఎలా చెప్పుకోగలిగాడో నాకు అర్ధం కావడం లేదు - ప్రపంచానికి శాంతిని ప్రసాదించడానికి అల్లా దేవుడు స్వయంగా ఎన్నుకుని ఈ భూమి మీదకి పంపించి అతనికి మాత్రమే కనబడుతూ వినబడుతూ ప్రత్యేకతను కట్టబెట్టిన ప్రవక్తలో పాతపగలను తీర్చుకునే దరిద్రపు మనస్తత్వం ఉండటం అంటే ఏమిటి?అసలు తను ప్రవక్తనని ప్రకటించుకున్న తొలినాళ్ళలో ఇతన్ని ఎవరు ద్వేషించారు?ఎందుకు హింసించారు?


          ఇప్పుడు తెలుస్తున్న ఖురాను సాహిత్యం ప్రకారమే, "అడుగో,అబూ మత్తాలిబ్ మనవడు - ఏమిటో, స్వర్గం - నతకం అంటూ కొత్త కధలు చెప్తున్నాడు!" అని నవ్వుకుంటూ పోయేవాళ్ళు తప్ప కనీసం చీదరించుకోను కూడా లేదు.At first the Pagan Arabs were tolerant and even curious about this new "prophet", they had a genuine interest in the monotheistic beliefs of the Jews and Christians and were willing to make room for another religious belief system in their society. It was not until Muhammad began insulting the traditional Pagan deities and insisting that the Pagan Arabs and their ancestors will burn in hell for eternity for worshiping false gods that they began to regard Muhammad and his followers with disdain. (Ibn Ishaq pg. 167)ఏమిటండీ ఇది?మొగుణ్ణి కొట్టి మొగసాలకి యెక్కినట్టు అప్పుడు తన చుట్టూ ఉన్న జుదాయిజం, క్రైస్తవం, మిత్రాయిజం, సబాయిజం లాంటి సమస్తమైన వాటినుంచీ తలకొకటి కాపీ కొట్టి వెరైటీ కోసం పేర్లుమార్చి చెబుతూ తనని పట్టించుకోని వాళ్ళని పాపులనీ నరకానికి పోతారనీ తిట్టినది తనయితే తమ మతాన్ని తిడుతుంటే సహించలేక తన్నినందుకు అవతలివాళ్ళు దుర్మార్గులా!


          సంఖ్య తక్కువున్నప్పుడు మనతో మంచితనం మూర్తీభవించినట్టు కనిపిస్తున్న మర్యాదస్తులైన ముస్లిములతో మనమూ మచిగా ఉంటే సంఖ్య ఎక్కువై జెహాదు మొదలైనప్పుడు మనల్ని కాపాడతారని అనుకుంటే అంతకన్న తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు - స్వజనం తనని నరకయాతన పెడుతున్నప్పుడు ఆదరించి అక్కున జేర్చుకుని తను వూపిరి పీల్చుకుని బలం పుంజుకోవటానికి సహాయపడిన మూడు మదీనా యూదు తెగల్ని ప్రవక్తయే తన దారికి రానందుకు కినిసి సర్వనాశనం చేసేశాడు!Banu Qaynuqa తెగని క్రీ.శ. 624లో Banu Nadir తెగని క్రీ.శ. 625లో అక్కడినుంచి వెళ్ళగొట్టి ఇక ఒంటరై మిగిలిన Banu Qurayza తెగని క్రీ.శ. 627లో మట్టగించి పారేసి పాముకి పాలుపొయ్యడం లాంటి ముస్లిములకి సాయం చెయ్యడం ఎట్లా ఉంటుందో లోకానికి తెలియజేశాడు - తెలియాల్సినవాళ్ళకి మాత్రం తెలియడం లేదు, ఏం చెస్తాం?


          "మహమ్మద్ తననుతాను పొగుడుకొని ఆనందించే స్వార్థపరుడు (narcissist), పిల్లలతో లైంగిక కలాపాలు చేసేవాడు (pedophile), సామూహిక నరహంతకుడు (mass murderer), తీవ్రవాది, స్త్రీద్వేషి (misogynist), కామాంధుడు (lecher), పిచ్చివాడు, బలాత్కారుడు, దోపిడీదారుడు, కుట్రదారుడు" అని ముస్లిం మతభ్రష్టుడైన అలీ సినా (Ali Sina) ప్రకటించాడు. ఇది తప్పు అని ఎవరైనా తమ పవిత్ర ఖురాన్ మరియు ఇస్లామిక్ గ్రంథాలనుండి నిరూపించినట్లైతే 50,000 డాలర్ల బహుమానం ఇస్తానని మరియు తన ఆరోపణలను ఉపసంహరిచుకొంటానని బహిరంగ సవాలు విసిరారు. ఈ సవాలు ఇప్పటికీ నిలిచి ఉంది.

          నిజం చీర కట్టేలోపు అబద్ధం వూరంతా చుట్టి వస్తుందన్నట్టు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత కప్పెయ్యాలని చూసినా ప్రాచీన వైదిక సాహిత్యపు ప్రతిధ్వనులు ఆయా మతాల వారి విశిష్ట గ్రంధాల  నుంచి వినబడుతూనే ఉంటాయి!గురికి బెత్తెడు ఎడం అన్నట్టు చెబితే సుకుమారులకి ఎక్కదు గనక వారి మతగ్రంధాలలోని ప్రముఖమైనవాటిని గురించి మాత్రమే ఇక్కడ చెబుతాను.బైబిలు ఆధారిత సాహిత్యంలో చాలా చోట్ల కనిపించే Greater Flood అనే సంఘటనకి వారు నిర్ధారించిన కాలం ద్వారక మునిగిపోయి కలి ప్రారంభం కావడానికి హిందూపూర్వరుషులు చెప్పిన February 18, 3102 B.C.తో సరిపోతున్నది.ఆరవ శతాబ్దం నుండి పధ్నాల్గవ శతాబ్దం మధ్యన రచించబడిన Persian, Islamic, European రచనలలో దీనికి సాక్ష్యాలు దొరుకుతాయి.




          బైబిలు పాత నిబంధన Biblical Floodకి ముందు జీవించిన కొందరి ఆయుర్దాయాలని ఇచ్చింది, అవి ఇలా ఉన్నాయి:Adam, 930; Seth, 912; Enos, 905; Kenan, 910; Mahaleel, 895; Jared, 962; Enoch, 365; Methuselah, 969; Lamech, 777; and Noah, 950. - సరాసరి చూస్తే అందరి సగటు వయస్సు 912 సంవత్సరాలు!అదే గ్రంధంలో Biblical Floodకి తర్వాత జీవించిన కొందరి ఆయుర్దాయాలని ఇచ్చింది, అవి ఇలా ఉన్నాయి:Shem, 600; Arphachshad, 438; Salah, 433; Eber, 464; Plelg, 239; Reu, 239; Serug, 230; Nahor, 148; Terah, 205; Abraham, 175; Isaac, 180; Job, 210; Jacob, 147; Levi, 137; Kohath, 133; Amaram, 137; Moses, 120; and Joshua, 110. - వీటిలో క్రమేణ తరుగుదల కనిపిస్తూ ప్రాచీనహిందూఋషులు కలియుగానికి నిర్దేశించిన మానవుల జీవితకాలం 100కి చేరడం ఆశ్చర్యంగా లేదూ!Berosus అనే Babylonian చరిత్రకారుశు Greater Floodకి ముందరి Babylonian రాజుల పరిపాలనాకాలం 432000 సమవ్త్సరాలు అని చెప్పాడు,ఇది హిందూఋషులు చెప్పిన 4,3,2,1 నిష్పత్తులలో కలి,ద్వాపర,త్రేతా, సత్య యుగాలు కలిసిన ఒక మహాయుగం యొక్క పరిమాణం అవుతుంది.

          ఇస్లాము పుట్టక ముందరి అరేబియా సంస్కృతికి సుమేరియన్ నాగరికత తల్లివేరు లాంటిది.ఆ సుమేరియన్ నాగరికత  ప్రాచీన వైదిక సంస్కృతిని పోలి ఉంటుంది.అందువల్ల అర్ధాలు తెలియకుండా విన్నది విన్నట్టు కాపీ కొట్టిన చిలక పలుకుల ఆఖరి ప్రవక్త స్థాపించ్గిన ఇస్లాము ధర్మంలో కూడా హిందూధర్మం పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి.మచ్చుకు కొన్ని మెచ్చ్గుతునకలు:మక్కాలోని కాబాగుడి ఒక శివాలయం.వాళ్ళు పవిత్రం అని చెప్పుకునే 786 అనేది సంస్కృతంలోని ఓంకారాన్ని విడదీసి తిరగేసిన ఆకారం.అక్కడ ఇప్పుడు ఉన్న "గంగ" ఆనె పేరును ఖూనీ చేసి "zamzam" అనే పేరు పెట్టి పిలుచుకుంటున్న బావిని తవ్వింది అహ్మద్ ఖురేషీ తాత.అల్లా దేవుడి కూతుళ్ళు అని చెప్పబడే Al-Uzza,Al-Lat, Menat పేర్లు గల దేవతలు హిందూమతంలోని త్రిమాతలను పోలినవారు.హిందువులు ఆలయం లోపలికి వెళ్ళాక దైవదర్శనానికి ముందు గర్భాలయం చుట్టూ సవ్యదిశలో చేసే ఏడు ప్రదక్షిణాలనే కాపీ కొట్టినట్టు తెలియకుండా ఉండటానికి అపసవ్య దిశలో చెయ్యమని ప్రవక్త చెప్తే భక్తులు/అనుచరులు/బానిసలు ఎందుకు అని అడక్కుండా చేసేస్తున్నారు.అసలు మక్కా లోని కాబా తెరిచే సమయం ఏమిటో తెలుసా - శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదోషకాలం!

          అసలైన విశేషం ఒకటి చెబుతాను కళ్ళు విప్పార్చుకుని చెవులు రిక్కించుకుని వినండి! హిందువులకి ప్రతి అర్చామూర్తికీ శతనామావళి,అష్టోత్తర సతనామావళి,త్రిశతి,సహస్ర నామావళి అని పేర్లు పెట్టుకుని కీర్తించే లక్షణం ఉంది.ముస్లిములు దాన్ని కూడా కాపీ కొట్టేశారు.Al-Asma-ul-Husna ( اَلاسْمَاءُ الْحُسناى )  గురించి ఏ ముల్లాని అడిగినా చెప్తాడు.పేర్లూ వాటికి ఇచ్చిన ఆర్ధాలూ అచ్చు హిందూ దేవతల పేర్లకి మల్లే ముచ్చట గొలుపుతాయి.హిందూ అదేఅవ్తాల్ నామావళిలో మాదిరే మోద్ట ఆ పేర్లని గురించి పొగడ్తలు ఉంటాయి. అన్నీ అయిపోయాక ఫలశ్రుతి కూడా ఉంటుంది సుమండీ!

          అమెరికా ఉత్తర ఖండంలోని Native Sioux Indians తాము పాటించే మతాన్ని ఆకాశం నుంచి ఒక దివ్యాంగన దిగివచ్చి ఇచ్చిందని చెబుతారు.ఆమె కాలంలో నాలుగు యుగాలు ఉంటాయనీ ఒక sacred buffalo కూడా ఉంటుందనీ మొదటి యుగంలో నాలుగు కాళ్ళు ఉండి తర్వాత యుగాల్లో యుగాని కొక కాలు పోతుందనీ చెప్పిందట.ఇప్పుడు చివరి యుగంలో ఉన్నామనీ ఇప్పుడు ఆ sacred buffalo ఒంటికాలితోనే ఉందనీ Native Sioux Indians నమ్ముతున్నారు.



          ప్రపంచంలో జుదాయిజం, జొరాష్ట్రియనిజం, మిత్రాయిజం, సబాయిజం వంటివి ఎన్నో ఉన్నాయి కదా - ఈ రెండింటి ప్రత్యేకమైన లక్షణం ఏమిటి?Both the Christians and Muslims were quite intolerant. They believed that their God was the only God and that their Savior was the only savior.  More than that, they also believed that Their God through their Prophet had commanded them to spread the faith by converting others. As a consequence, both Christians and Muslims were not willing to let others follow their own faiths.ఈ రెండు మతాలూ పుట్టినది హిందూమతం యొక్క శాఖల వంటి ఇతర మతాల మీదనే కాబట్టి వాటికి మూలమైన హిందూమతాన్ని ఏమీ చెయ్యలేకపోతున్నామనే కసి వాటిలో ఉంది. అతి ముఖ్యమైన ద్వేష కారణం ప్రపంచం మొత్తాన్ని వారి మతంతో నింపాలనే వారి ప్రవక్తల ఆజ్ఞని నెరవేర్చడానికి  ప్రధానమైన అడ్డంకి హిందూమతమే అన్నది వారికి తెలుసు!ఈ ఆఖరి శత్రువుని గెలవడం కోసం ఇవ్వాళ ప్రపంచస్థాయిలో ఎంత డబ్బుని పెట్టుబడి పెడుతున్నారో, ఎంతమంది మనుషుల్ని వినియోగిస్తున్నారో తెలుసుకుంటే హిందువులే కాదు నిష్పక్షపాత బుద్ధి కలిగిన నాస్తికులు సైతం నిర్ఘాంతపోతారు!

          హిందువులు ఈ రెండు మతాల  పట్ల నిరంతరం హెచ్చరికతో ఉండాలి.హిందూమతాన్ని ఈ రెండు మతాల వారి దాడినుంచి కాపాడుకోవటం కేవలం బ్రాహ్మణులకే వదలకుండా అన్ని కులాల వారూ బాధ్యత తీసుకోవాలి.రోములోనూ మక్కాలోనూ జరిగినది ఇండియాలో జరగనివ్వకూడదు.వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్టితమైన నా గురుపరంపర నాకు ఇచ్చిన వివేకంతో నేను హిందువులకి చెబుతున్నది ఒకటే - చరిత్రను చదివినందుకు ఒకసారి జరిగిన పొరపాటల్ను మళ్ళీ జరగనివ్వకూడదనే పటుదలని పెంచుకోవడం అనేది పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనది అవుతుందో అదే సుందరమైనదీ అవుతుంది!



సత్యం శివం సుందరం!!!


110 comments:

  1. కొబ్బరి చిప్పలకోసం తొక్కలో హిందూ మతం

    ReplyDelete
    Replies
    1. కొబ్బరిచిప్పల్ని అంత తేలిగ్గా తీసిపారెయ్యకు బ్రదర్!మీరా జాస్మిన్ దగ్గిరుంచి నిత్యా మీనన్ వరకు మళయాళ భామల సౌందర్యరహస్యం కొబ్బరిచిప్పలే!!
      ఆ కొబ్బరిచిప్పల కిటుకేమిటో నీహారికా ఆంటీకీ తెలుసు, అందుకే వాట్ని పాపులర్ చేస్తుంది.

      మొదటి కామెంటే తొక్కలో కామెంటు అన్నట్టు పడింది, హ్హేవిషో:-(

      Delete
  2. http://mvrsastri.blogspot.in/2018/05/blog-post_13.html

    రేప్ కాని రేప్ కథ

    ReplyDelete
  3. dear sir very good blog and very good content
    Telugu News

    ReplyDelete
  4. ఇస్లాం మూలాలు క్రైస్తవంలో ఉండగా క్రైస్తవ మూలాలు యూదు మతంలో ఉన్నాయి. ఇంకోరకంగా చెప్పాలంటే గ్రంధాధార మతాలు (book based religions) మూడూ ఒకే (యూదు) సూత్రాల నుండి వచ్చినవి.

    యహూదీలు ఎన్నడూ మత ప్రచారం చేయలేదు. ఇందుకు ప్రధాన కారణం వారి నమ్మకాలు ప్రత్యేకత (exclusivity) ఆధారితం కావడమే. Non-universality (and therefore minority niche position) is an essential central principle of Judaism.

    ఈ వైరుధ్యం (exclusivity-universality contradiction) క్రైస్తవం & ఇస్లాం పసికట్టలేదు. ఇదే వీరి బలం, బలహీనత కూడా.

    ReplyDelete
    Replies
    1. You are right!I think both of these cults are not interested in such a deep intellectual observations.

      just lust!

      Delete
    2. ఈ మధ్య పరమపదించిన స్వామి దయానంద సరస్వతి యూదు మతపెద్దలతో, మతంలోని అంశాలపై చర్చలు జరిపారని, రెండు మతాల లో చాలా సామ్యాలు ఉన్నాయని , ఇరువురు ఒక కామన్ అండర్ స్టాండింగ్ కి వచ్చారని సుబ్రమణ్య స్వామి చెప్పారు. నా గురువు యుజి కి, వెస్ట్ లోక్రైస్తవ మతస్థులతో పాటు, చాలా మంది జ్యుస్ ఫాలోయర్స్ ఉన్నారు.

      Delete


    3. http://www.publishyourarticles.net/knowledge-hub/biography/swami-dayananda-saraswati-biography/3935/

      Delete
  5. Some thing wrong with your analysis in Karnataka. Please check up

    ReplyDelete
    Replies
    1. I am not so keen or interested in speculating election results! In future also I am not going to do that seriously.

      Delete
  6. TTD TEMPLE MAIN PRIEST RAMANADEEKSHITiLU FIRES ON TTD BOARD OFFICIALS|FU...

    https://youtu.be/lm5E44n4vxA

    ReplyDelete
  7. గోదావరిలో లాంచీ మునిగిన ఘటనలో 22 మంది మృతిచెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధరించింది. ఇప్పటి వరకు ఇద్దరు బాలురు సహా 12 మంది మృతదేహాలను వెలికితీశామని, మరో 10 మందికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో చెప్పారు. మృతుల్లో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉందని ఆయన వివరించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా, తక్షణ సాయం కింద రూ.లక్ష అందజేస్తామని సీఎం వెల్లడించారు. మానవ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. (Definitely a sad and serious actions/pre-cautions to be taken incident but how come Government is using our Tax money so easily.... They should punish/fine the Boat owners not common people)

    What do you say Haribabu Sir??

    ReplyDelete
    Replies
    1. Yes, those criminals must not be spared!

      Delete
  8. https://www.ndtv.com/world-news/were-brainwashed-tortured-former-inmates-of-chinas-muslim-reeducation-camps-1853220


    "Were Brainwashed, Tortured": Former Inmates Of China's Muslim 'Reeducation' Camps

    Why Indian communists and Muslims don't speak on this? What about the human rights people?

    ReplyDelete
  9. అర్చకుడు అంత అలుసా ?
    ఎం.వి.ఆర్.శాస్త్రి
    ...........

    పవిత్రమైన తిరుమల ఆలయంలో స్వామివారి కైంకర్యాల విషయంలో , ఆభరణాల విషయంలో జరుగుతున్న అపచారాల గురించి గళమెత్తిన టి.టి.డి. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ను ఉన్నపళాన తొలగించటం సహించరాని నిరంకుశత్వం. హిందూ దేవస్థానంలో జీతం తీసుకుంటూ చర్చికి పోయి ప్రార్థనలు చేసే అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డా ఊరుకుని కడుపులో పెట్టుకుని కాపాడే టి.టి.డి. ... అనాచారాలను, ఆగమ విరుద్ధ అపచారాలను ప్రశ్నించిన ప్రధాన అర్చకుడికి ఆగమేఘాల మీద ఉద్వాసన చెప్పటం శ్రీవారి భక్తులకు, హిందువులు యావన్మందికీ ఒళ్ళు మండించే కండ కావరం. ఇది కేవలం టి టి డి అధికారుల పుర్రెకు పుట్టిన బుద్ది అనుకోలేము. పై స్థాయిలో రాజకీయ పాలకుల ఆమోదం, ప్రేరేపణ లేకుండా ఇటువంటి తీవ్ర చర్యకు పాల్పడ తారని నమ్మలేము.

    రమణ దీక్షితులు నిన్న చెన్నై లో మీడియా ముందు చెప్పిన మాటలను తేలికగా తీసివేయటానికి వీల్లేదు. ఇన్నాళ్ళూ మిన్నకుండి ఆయన ఇప్పుడే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు , ఆయన వెనక ఎవరున్నారు అంటూ పాయింట్లు లాగి దురుద్దేశాలను ఆపాదించటం మూర్ఖత్వం.

    రమణ దీక్షితులు మచ్చ లేని సచ్చరిత్రుడు అవునా కాదా అన్నది కాదు ప్రశ్న. వి ఐ పి ల సేవల రంధిలో స్వామివారి సేవల పవిత్రతకు అపచారం చేస్తున్నారు అని ఆయన అధికారులపై ఇప్పుడు చేస్తున్న అభియోగం లాంటిది గతంలో ఆయన మీద కూడా వినవచ్చిన మాట నిజం. తన కుమారులకు ఆనువంశిక అర్చకత్వం దక్కకుండా స్థానభ్రంశం కలిగించినండువల్లే ఆయన ఆగ్రహించాడన్న అభిప్రాయం లో నిజమెంత అన్నది ఇక్కడ ప్రధానాంశం కాదు.

    ప్రాతఃకాలాన చేయవలసిన సుప్రభాత సేవను అర్ధరాత్రే కానివ్వమని వి.ఐ.పి.ల సేవలో తరించే అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారనీ ..

    తోమాల సేవ వంటివి కూడా సరిగా చేయనివ్వకుండా తొందర పెడుతున్నారనీ ..

    ఆగమ నియమాలకు విరుద్ధంగా ఎన్నో అపచారాలు జరుగుతున్నాయనీ ..

    కృష్ణ దేవరాయల కాలం నుంచీ ఉన్న అపురూప ఆభరణాలకు సరైన లెక్క , భద్రత కరవైందనీ ..

    ఆలయ పవిత్రతను ఇక భక్తులే కాపాడుకోవాలనీ ...

    సాక్షాత్తూ శ్రీవారి ప్రధాన అర్చకుడే బాహాటంగా మొత్తుకున్నాడంటే పరిస్థితి ఎంతగా విషమించిందో అర్థమవుతుంది. నిజానికి ఇవన్నీ కొత్తగా ఇప్పుడే ... రమణ దీక్షితులు చెప్పటం వల్లే లోకానికి తెలిసినవి కావు. మీడియాలో చాలా కాలంగా బయట పడుతున్నవే , ఎందఱో పెద్దలు, ప్రముఖులు ఎప్పటినుంచో తీవ్రాందోళన వెలిబుచ్చుతున్న అవకతవకలే ఇవి ! ఇప్పటిదాకా ఇతరులు చెబుతూ వస్తున్నవి ఎంతవరకూ వాస్తవమన్న విషయంలో కొంత సంశయలాభానికి ఆస్కారం ఉండేది. స్వయానా ప్రధాన అర్చకుడే అపచారాలను ధృవీకరించటంతో ఆ అసందిగ్ధతా తొలగింది. ఇక మావల్ల కాదు మీ గుడిని మీరే కాపాడుకోండి అని ప్రధానార్చకుడే చేతులెత్తేసే పరిస్థితి ఎందుకొచ్చింది , ఎవరివల్ల దాపురించింది , దీనిపై ఏమి చేయాలన్నది భగవంతుడి మీద , సనాతన ధర్మం మీద భక్తీ, విశ్వాసం ఉన్న ప్రతి హిందువూ తనకు తాను ఆలోచించాలి.

    వెంకటేశ్వరుడి సొమ్ముతో బతుకుతూ చర్చికి , మసీదుకు పోయి అన్యమతాలకు భజన చేసే ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారని తెలిసినా చేమ కుట్టినపాటి అయినా చలించని అధికారులూ ..

    హిందూ దేవస్థానాలలో వేరే మతస్థులు కొలువు చేయటం లో తప్పేమిటని ప్రశ్నించే న్యాయమూర్తులూ ...

    వేరే మతస్థులైన ఉద్యోగులకు న్యాయం చేయటానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పే దేవస్థానం చైర్మన్లూ ...

    పెద్ద పెద్ద జడ్జీల , రాజ్యాంగేతర అధికార కేంద్రాల ప్రాపకంతో ఏళ్ల తరబడి కొండ మీద పాతుకుపోయిన ఉన్నతాధికార గ్రంథ సాంగులూ ..

    బాగ్ లో , కారు లో ఎప్పుడూ బైబిల్ పెట్టుకుని తిరుగుతామనేవారినీ , క్రైస్తవ మత వేడుకలలో గెస్టులుగా పాల్గోనేవారినీ ఏరికోరి బోర్డు మెంబర్లను చేసే రాజకీయ మారాజులూ ...

    అనాదిగా వస్తున్నపవిత్ర సంప్రదాయాలనూ, విదివిధానాలనూ ఇష్టానుసారం మార్చేసే అధికార మదాంధులూ , అపర ఔరంగజేబుల్లా వెయ్యికాళ్ల మంటపం లాంటి ప్రాచీన కట్టడాలను కూల్చిపారేసే గుడి పెత్తందారులూ ...

    ఇతర మతాల పవిత్రాలయాలు వేటికీ లేని దిక్కుమాలిన ప్రభుత్వ కంట్రోళ్ళను దిక్కులేని హిందూమతానికి మాత్రమే తెచ్చి రుద్దిన పాపిష్టి చట్టాలూ ...

    ఆ చట్టాల ఆసరాతో అడ్డూ అదుపూ లేకుండా బరితెగించిన అవినీతిమయమైన అధికార పిశాచాలూ చల్లగా ఉన్నంత కాలం ...

    తమ పవిత్ర మత సంస్థలనూ , ధార్మిక వ్యవస్థ లనూ, మహిమాన్విత పుణ్య క్షేత్రాలనూ తామే పరిరక్షించుకోవాలన్న తెలివి, చేవ , మగటిమి హిందూ సమాజానికి కలగనంతవరకూ..

    హిందూ మత సంస్థలుగా చలామణీ అయ్యే దుకాణాలకు బద్ధకం , పిరికితనం వదలనంతవరకూ ...

    ఈ కథ ఇంతే. అవినీతిపరులదీ , దైవ ద్రోహులదీ ( దేవుడి ఆగ్రహానికి గురి కానంతవరకూ ) ఆడింది ఆటే.

    చెప్పా పెట్టకుండా , ఎలాంటి విచారణా లేకుండా , గుడి పెత్తందారులు, వారి రాజకీయ యజమానులూ తలచిందే తడవుగా ప్రధాన అర్చకుడిని తొలగించటం పవిత్ర ఆలయ వ్యవస్థకు అపచారం .మొత్తం హిందూ సమాజానికి అవమానం.

    ReplyDelete
    Replies
    1. We need to revolt against the govt to make Hindu temples independent just like churches and masjid - IMMEDIATELY!

      Delete
    2. Pls read discussion

      https://m.facebook.com/story.php?story_fbid=1600096683437611&id=100003118850777

      Delete
    3. ఆ చర్చకు కారణమైన వ్యాసం రాసిన వ్యక్తి తెదెపా మూలస్తంభం - అవును కదా!"ఈ చెత్త వెధవలకి ఎంత ముష్టి వేసినా మనకి వోట్లు వేసి చావడం లేదు!డూడూ బసవన్నల్లాగ మనం ఏం చేసినా తలలూపి చావడం లేదు!" అనే అహంకారపు విసుగు పుష్కలంగా కనిపిస్తున్నది.ఇంకా అక్కడ ఈ వ్యాసకర్తని పొగుడుతున్నచాళ్ళు కూడా అదే ధోరణిలో ఉన్నారు..

      బ్రాహ్మలు వేదాల్ని అట్టే పెట్టుకోవడం వల్లనే అన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి,మాకూ నేర్పండి అని కంచె ఐలయ్య తరహాలో రెచ్చిపోతున్నవాళ్ళకి నిజంగా నేర్చుకుని అర్చక వృత్తి చేపట్టే దమ్ము ఉందా?ఇప్పుడు వేదాలు అచ్చులోనూ దొరుకుతున్నాయి.కొనుక్కుని చదివి అర్చకవృత్తికి అర్హత సంపాదించుకుని రండి!

      టీడీపీ అంత కులపిచ్చ్ఘి పార్టీ ఇంకెక్కడా లేదు అని వాగిన దద్దమ్మకి చందరబాబు అనంతరం సీ.యం పోష్టు గ్యారెంటీ కావడానికి కారణం ఏమిటి?అది వంశపారంపర్యం కాదా?లేదంటే తెదెపాలో ముఖూమంత్రి కావ్డానికి అంతకనన్ సమర్ధుడు ఇంకెవడూ లేడన్నంతగా పార్టీ గొడ్డుపోయిందా!ముఖ్యమంత్రి ఆదవి ఆ బుజ్జాయికే ధారపొయ్యడానికి?రాజ్యాంగాన్ని కూడా నవ్వులపాలు చేస్తూ మీ లీడర్లకి వంశపారంపర్యం కావాలా?ఆగమాల ప్రకారం హక్కు ఉన్న అర్చకులకి పూజారిత్వానికి వంశపారంపర్యం అక్కర్లేదా?

      వేదం చదవడం అంటే ఎక్కాల పుస్తకం బట్టీ పట్టడం అనుకుంటున్నారా?స్వరజ్ఞానం కావాలంటే చిన్నప్పట్నించీ సాధన చెయ్యాలి - దానికి తండ్రి ఉంచి నేర్చుకొరెవటమే ప్రశస్తమైన మార్గం.మాకూ ఏర్పండి అనే వాహినీ వారి పెద్దమనుషులకి నేను ఈ చాలెంజి చెస్తున్నా = మీ పిల్లల్ని గానీ మనవల్ని గానీ ఉద్యోగాలూ వైభవలూ తెచ్చే చదువులు మానిపించి వేదపాఠశాలకి పంపించగలరా?

      అసలు ఈ ఆగమాలూ ఇవీ అక్కర్లేదూ అంటే గుడిని మూసెయ్యండి!మూసెయ్యగలరా?

      ఇంట్లో పిల్లాడు పుడితే నామకరణ జరపాలంటే బ్రాహ్మడు కావాలి,తండ్రి చహ్స్తే తదినం పెట్టాలంటె బ్రాహ్మడు కావాలి.అవసరం వచ్చినప్పుడు "పంతులు గారూ!మీరు లేందే పని జరగదండీ!బాబ్బాబు - రండి,రండి!" అని కాళ్ళూ గడ్డాలూ పట్టుకోవటం, అవసరం లేనప్పుడు "బోడి బ్రాహ్మలు,వీళ్ళు లేకపోతే గడవదా!" అనటం - ఇదేమి సంస్కారం?

      బ్రాహ్మల చాదస్తం మూలంగా మతం మారుతున్నారా?ఇప్పుడు మీరు పీకుతున్నది ఏంటి?తెల్లారి లేస్తే రోజంతా చర్చిల చుట్టూ తిరిగేవాడు తప్ప హిందూ దేవాలయం బోర్డు చైర్మను పదవికి నీకు ఏ హిందువూ దొరకలేదా?అంటే అన్నందుకు బ్రాహ్మల్ని తిడతారా?పుట్టా సుధాకర్ యాదవ్ అబే వ్యక్తిని బోర్డు చైర్మనుగా పెట్టి ఎంతమందిని మీరు మతం మారకుండా అపుతున్నారు?

      హిందూమతం భ్రష్టు పట్టిపోయినా పర్లేదు,నా రాజకీయం నేను చేసుకుంటాను అనర్వాడు హిందూమతాన్ని ఉద్ధరిస్తాడా?ఆలయాల్ని రాజకీయాలకి అతీతంగా ఉంచమన్నవాడు మతానికి ద్రోహం చేస్తున్నట్టా?ఏం తెలివి మీది!?

      రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు ఉన్నయి.కొన్ని గుళ్ళలో రోజూ దీపం పెట్టె దిక్కు కూడా లేదు.మరి ఈ పుట్టా లాంటి గొట్టాం గాళ్ళని వాటిని ఉద్ధరించడానికి పంపించరేం?టీటీడీ చైర్మన్ పదవికే ఇన్ని రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు?ఆగిరిపల్లి వ్యాఘ్రలక్షీనృసింహస్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవికి ఎందుకు పోటీలు పడటం లేదు?

      ఇక్కడ బాగా డబ్బు పోగుపడి ఉంది,ఈ దేవుడికి పాప్యులారిటీ ఎక్కువ,ఇక్కడికి వచ్చే పెద్దవాళ్ళకి చంకల్లో మట్టి దులుపుతూ ఇంకా డబ్బులు పోగేసుకోవచ్చునని కాదూ!నాకోసం/నాకు నచ్చినవాడి కోసం పూజల వేళల్ని మార్చమని చెప్పినవాడు నోటికి అన్నమా?గడ్డియా?అశుద్ధమా?అక్కడున్నది కేవలం విగ్రహమని నాస్తికులు అనుకుంటే తప్పు లేదు,కానీ హిందూ పుటక పుట్టి ఆగమాల ప్రకారం జరగాల్సిన పూజల్ని జరగనివ్వనివాడు అసలు భక్తుడేనా?

      అర్చకత్వానికి ఏమన్నా రాజకీయ నాయకులకి వచ్చినట్టు లక్షల కోట్ల కాంట్రాక్టులు వస్తాయా?మాలిక్యులర్ ఫిజిక్స్ చదివి ఉద్యోగం ఖాయమని తెలిసినా నాకు అక్కర్లేదని స్వామి సేవకి అంకితమైనవాడు మీకు అనామకుడిలా కనబడుతున్నాడా!

      .ప్రపంచం నలుమూలా నుంచి ఈ దేవుడికి మహత్యాలు ఉన్నాయని నమ్మి వస్తున్న భక్తులకి మీ చెత్త రాజకీయాలు చూసి అసహ్యం వెయ్యదా?అలిపిరిలో మా నాయకుడికి ప్రాణం పోశాడు తిరుమల దేవుడు అనే బాబు భక్తులకి ఆ స్వామికి ఆ మహత్యం ఎట్లా వచ్చిందో తెలియదా?టీటీడీ బోర్డు చైర్మన్ వల్లనా?వేద పండితుల మంత్రబలం వల్లనా?తిరుమలకి వచ్చే భక్తులని అడగండి చర్మను పుట్టా సుధాకర్ యాదవ్ కోసమా పూజారి రమణ దీక్షితుల కోసమా మీరు వస్తున్నది అని - వాళ్ళే గడ్డి పెడతారు!

      ఒకసారి భక్తులకి నమ్మకం పోయాక గుడి పాడుబడిపోవటం ఖాయం,అప్పుడు చైర్మను గిరీ కోసం జరిగే రాజకీయాలు ఉండవు - దానంతటది పాడుబడే బదులు ముందే గుడిని మూసెయ్యటం మంచిది!

      క్రైస్తవులూ ముస్లిములూ మతానికి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు వొదిలి కలుస్తుంటే వీళ్ళు రాజకీయాల కోసం మతాన్ని భ్రష్టు పటిస్తున్నారు - చీచీ!

      Delete
    4. TTD’s missing diamond finds its way to Sotheby’s

      https://www.deccanchronicle.com/nation/current-affairs/190518/ttds-missing-diamond-finds-its-way-to-sothebys.html

      Delete
  10. Hari Babu Garu

    Are you not observing comments in Google+??

    This message is posted three days ago on your Google+ Page

    This is irrelevant to your post but as I came to know about a Blog writer so just passing information.

    You know that a there is a Blog in Telugu named as "Amma Odi" and a Lady used to write articles till 2011.

    It seems she become as Sanyasini and known as " Matha Ananthananda" ??? as recently I saw an article in Facebook Page of the above name and she claims that she is the writer of Amma Odi.

    The Facebook Page link of "Matha Ananthananda" is given below.

    https://www.facebook.com/profile.php?id=100009490028290



    ReplyDelete
    Replies
    1. అమ్మ ఒడి బ్లాగర్ గారు అత్యంత బాధాకర పరిస్థితుల్లో కాలం చేసారు. నాకు గుర్తున్నంత వరకూ జూనియర్ కాలేజీలో అకారణ టార్చర్ భరించలేక వారి ఏకైక కుమార్తె ఆత్మహత్య చేసుకుంటే ఆ మానసిక వేదనతో చనిపోయారు ఆవిడ.

      ఫణి

      Delete
    2. @ఫణి She is alive and took sanyasa. New name is Matha Ananthanand

      Delete
    3. ఆవిడ కాదు - ఆయన! ఆ బ్లాగు వ్రాసింది ఆవిడ భర్త లెనిన్ గారు.

      Delete
    4. I do not know whom is original author of the Amma Vodi blog (She never mentioned her exact name in the blog so we do not know her husband name) but the Facebook user Matha Ananthanand claimed that she is the writer of Amma Vodi blog and writing some articles before she took Sanyasa.

      If you have Facebook a/c visit above page.

      Delete
  11. జెనివాలో శ్రీవారి డైమండ్ వేలం? TTD రమణ దీక్షితులు
    తిరుపతి కి అమిత్ షా వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నానని ప్రభుత్వానికి కోపం వచ్చింది ,ముఖ్యులు ఎవరు వచ్చినా ఇదే చేస్తాము, నాకు రాజకీయాలు అంటగట్టడం అన్యాయం.

    మాలిక్యూలర్ బయాలజీలో పిహెచ్‌డీ చేసి అమెరికా వర్శిటీలో అవకాశాన్ని వదులకునే స్వామి సేవకు తాను వచ్చానన్నారు.

    స్వామి దర్శనానికి వీఐపీలు వస్తున్నారంటూ
    స్వామికి కైంకర్యాలు కూడా పూర్తి చేయకుండా ఒత్తిడి తెస్తున్నారని ప్రధానర్చకుడు చెప్పారు.

    ఆలయంలో అర్చకులను రారాపోరా అంటూ నిత్యం దూషిస్తున్నారని.. అయినా వాటిని ఇంతకాలం మౌనంగా భరించామన్నారు. ఇదే సమయంలో శ్రీవారి ఆభరణాల గురించి సంచలన విషయాలు చెప్పారు రమణదీక్షితులు.

    1996 నుంచి స్వామి ఆభరణాలకు లెక్క లేకుండాపోయిందన్నారు.(ఎన్టీఆర్ ను వెన్నుపోటు తో గద్దె దించి 1995 లో సీఎం అయినా బాబు 2004 దాక CM గా ఉన్నాడు )

    మైసూర్ మహారాజు స్వామి వారికి అత్యంత విలువైన ప్లాటినం నెక్లెస్ సమర్పించారని.. అందులో ఒక విలువైన పింక్ డైమండ్ ఉండేదన్నారు. 2001లో ఆ పింక్‌ డైమండ్ మాయమైందన్నారు.

    స్వామి వారి ఊరేగింపులో భక్తులు విసిరిన నాణాలు తాకి డైమండ్ పగిలిపోయిందని రికార్డుల్లో రాశారని.. కానీ ఆ పగిలిపోయిన డైమండ్‌ను మాత్రం చూపలేదన్నారు. కానీ ఇటీవల అచ్చం అలాంటి పింక్‌ డైమండే జెనివాలో వేలానికి వచ్చిందని రమణదీక్షితులు వివరించారు.

    ఆ డైమండ్ శ్రీవారికి మైసూరు మహారాజు ఇచ్చిన డైమండే అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. స్వామి వారికి నకిలీ ఆభరణాలు అలంకరిస్తున్నారని… అమ్మవారికి పూర్వం రాజులు ఇచ్చిన ఆభరణాలు కూడా కనిపించడం లేదని రమణదీక్షతులు వివరించారు.

    కొత్తగా వచ్చిన ఈవో అర్చకులను దుర్బషలడుతూ,కేవలం వీఐపీలు ఎక్కువగా సహకరించేవారని,ఆగమం నియమాల్లో కాకుండా వేరే సమయంలో పూజలు చేయాలని ఒత్తిడి తెచ్చేవారని, అన్నారు.

    కొత్త చైర్మన్ కి అసలు హిందు పద్ధతులను కొన్ని సమయాల్లో గౌరవించడం మాని ఆపహాస్యంగా మాట్లాడేవారని, వారికి సనాతన సాంప్రదాయ పద్ధతులు ఏవి సరిగ్గా తెలియవని, వారి అండతో కొందరు అన్యమత అధికారులు అర్చకులను అగౌరవంగా ప్రవర్తించే వారని ఆవేదన వ్యక్తం చేశారు.

    ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే 20 ఏళ్ల తర్వాత తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఉండేవారని చెప్పుకునే పరిస్థితి వస్తుందా అన్న ఆందోళన కలుగుతోందని రమణదీక్షితులు ఆవేదన చెందారు.

    ReplyDelete
  12. "తమరిది గత 1700 ఏళ్లలో 37 వ తరం స్వామి వారి సేవలో!
    వైఖానస ఆగమనం తల్లి గర్భంలో ఉండగానే మొదలుపెట్టి చదువుకున్నారు!!
    ఏవి చెయ్యొచ్చో,ఏవి చెయ్యకూడదో బాగా ట్రైనింగ్ అయ్యుండాలి తండ్రి గారి వద్ద!!

    ఏ చిన్న తప్పు 'శాస్త్ర విరుద్ధం'గా చేసినా వచ్చే అపకీర్తి మీ కన్నా వెంకన్న స్వామి ప్రధాన అర్చకులు అట అని స్వామివారి కీ చుట్టుకుంటుంది !!
    సామాన్యులు,బిడ్డలా తల్లులు క్యూ లైన్ లో పద్దతిగా గంటలు గంటలు నిలబడి దర్సనానికి వస్తుంటే, మహాద్వార ప్రదేశ అర్హత పుట్టుకతో పొందినోడివి ఎంత పద్దతిగా నడవాలి ?

    https://www.facebook.com/Babusreeprasad/posts/1600807856699827

    ReplyDelete
    Replies
    1. వయస్సార్ కాలంలో దేవుడికి అపచారం చేసినందుకే ఇడుపల పాయలో చచ్చాదని శాపనార్ధాలు ఎందుకు పెట్టారు అని మేము అడగలేమా?
      రమణ దీక్షితుల్ని అడుగుతున్నారే ఇప్పుడెందుకు పక్కరాష్ట్రానికి వెళ్ళి మీటింగు పెట్టాడని అంటున్నారే - తిరుమలకి ద్రోహం చేసినందుకే వయస్సార్ చచ్చాడు,మా నాయకుణ్ణి అలిపిరిలో బతికించాడు అని సంకలు గుద్దుకున్నప్పుడు ఏమైనాయి ఈ ప్రశ్నలన్నీ?

      వంక లేనమ్మ డొంకలు వెతికిందని ఇప్పుడు మిమ్మల్ని పడుతున్న తప్పులకి జవాబులు చెప్పడం మాని అప్పుడు వాణ్ణి యెందుకు అడగలేదు అని నిలదియ్యడం తెలివి అనుకుంటున్నారా?అదే ప్రశ్న మిమ్మల్ని మేము అడగలేమా అప్పుడు పచారం జర్గుతున్నప్పుడు మీరు ఏమి పీకారు అని,జవాబు చెప్పండి!అప్పుడు మేము అధికారంలో లేము అంటారు,అంతేనా?ఆనాడు ఇడుపలేసుడు అని వయ్యసారుని తప్పు పట్టి ఇవ్వాళ మీరూ అదే తప్పుడుపని యెందుకు చేస్తున్నారు?

      నిన్నటి రోజున ఏ దైవద్రోహం చేశాడని వయస్సారుకు శాప్నార్ధాలు పెట్టారో అందుకే చచ్చాడని తీర్మానించారో అవన్నీ ఇవ్వాళ మీరు చేస్తుంటే రేపటి సంగతి యేంటి?రేపు మీ నాయకుడికీ పావురాల గుట్ట మరో రూపంలో బహుమానం వస్తుంది - భరించగలరా?

      Delete
  13. Geneva lo diamond dorakadam enti ? maree intha darunangaa vimarsinchadam. What does he want ? he wants his son to be placed inside Temple,else, he is ready to go to such low level.
    Ippativaraku Srivari alayam lo main priest ga panichesina vyakthi intha swarduparudaa ? retirement age pettadam aayanaki kopam theppinchindaa ?

    ReplyDelete
  14. ఈ కొత్త చైర్మన్ ఒకప్పుడు టిటిడి బోర్ద్ సభ్యుడండి. సభ్యుడుగా ఉంట్టు ఆయన క్రైస్తవ సభలకు హాజరయ్యాడు. అది టిటిడి రూల్ బుక్ కు వ్యతిరేకం.దాని పై వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తే పట్టించుకోకుండా మళ్ళీ పదవి ఇచ్చారు.

    ReplyDelete
  15. "ఈడి కొడుకు ఇలాగే గోరోజనం చూపీస్తే బ్రహ్మోత్సవాల టైంలో మంగాపురం ట్రాన్స్ఫర్ చేసారు"


    hari.S.babu
    హిందూ పుటక పుట్టి మతం మీద గౌరవం ఉన్నవాడు మాట్లాడాల్సిన భాష ఇదేనా?వీళ్ళా హిందూమతానికి ప్రతినిధులు?ఒక క్రైస్తవుణ్ణి హిందూ దేవాలయానికి చైర్మనుగా పెట్టి అది తప్పు అంటుంటే వేదం చదివిన బ్రాహణులని గురించి ఇలా మాట్లాడేవాళ్ళు హిందువులా?భక్తులా?"దేవుడికి కోపం వస్తుందా?కోపం వస్తే దేవుడా?" అని అంటున్నవాళ్ళకి మతంలో బేసిక్స్ అయినా తెలుసా?అధర్మం జరిగితే దేవుడికి కోపం రాదా?దేవుడు మీ చప్రాసీయా?యెహోవా రోషము గల దేవుడు అని క్రైస్తవులు చెప్పడం లేదా?ఖురాను ధర్మం పాటించకపోతే అల్లా కోపిస్తాడు అని ముల్లాలు చెప్పడం లేదా?అధర్మం పెరిగినప్పుడు దేవుడు అవతరించి అధర్మ నిధనం చేస్తాడని చెబుతున్న భగవద్గీత చదవలేదా వీళ్ళు?

    ReplyDelete
    Replies
    1. Can you please justify why you are supporting Ramana Deekshitulu garu ? is it just because you are Hindu ? What about the allegations against him. In Hinduism itself there are many stories depicting how a man should not be arrogant. Actually the biggest point is now, why Ramana Deekshitulu garu saying all these things. What happened for last 20 years when he was in service. Just because you are Hindu, it does not mean you should support Adharma . I personally feel, the timing of his allegations prove that his sole purpose is to defame the Govt/EO, nothing else. Considering his service history of doing private Homams/Yajnas, not giving answer to the Govt is highly unacceptable. If he thinks he is above all, its utterly shameful and disgusting. Infact he should be much more obedient than others since he is working very close to God.
      :venkat

      Delete
    2. @Anon:
      In Hinduism itself there are many stories depicting how a man should not be arrogant. Actually the biggest point is now, why Ramana Deekshitulu garu saying all these things. What happened for last 20 years when he was in service. Just because you are Hindu, it does not mean you should support Adharma .

      hari.S.babu
      అమిత్ షాని కలిశాకే రచ్చ మొదలుపెట్టాడు,బీజేపీ వాళ్ళతో కలిసి పక్క రాస్జ్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టాడు అంటూ దిక్కుమాలిన తొక్కలో రాజకీయం చేస్తున్నది మీరే!

      జియ్యర్ స్వామి గారు ఎప్పటినుంచో చెబుతున్నాడుగా, ఇవన్నీ కొత్తగా రమణ దీక్షితులు మాత్రమే ఇప్పుడే చెబుతున్నవి కావుగా!వీటిలో చాలా సంగతులు మీడియాలో బుల్లివార్తలుగా వచ్చినవే కదా,ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు అని అతన్ని విమర్శించడం దేనికి?అప్పుడు పట్టించుకోలేదేమిటని మేము అడగలేమా?

      జియర్ స్వామి గారు ఇక్కడ అధర్మం జరుగుతున్నది,దీన్ని సరిదిద్దేవరకు నేను తిరుమల రాను అని అలిగినప్పుడు మీరు ఎక్కడ దాంకున్నారు?అది రహస్యంగా జరగలేదే - అది మీకు తెలియనే తెలియదా!

      Delete
    3. అయినా బెజేపీ టీడెపీకి శత్రుపక్షం ఎప్పుడు అయ్యింది?2014లో బీజేపీ తమకి ఇచ్చిన స్థానాల్లో చెత్త క్యాండిడేట్లని పెట్టి మిత్రద్రోహం చెయ్యాలని చూసింది, గుర్తు లేదా?అప్పుడు పెద్ద గొడవే జరిగింది,నేనొక పోష్టు కూడా వేశాను,మీ నాయకుడు కూడా ఆఖరి నిమిషాల్లో కొని స్థానాల్ని వెనక్కి తీసుకున్నట్టు గుర్తు!

      ఎక్కడో చెన్నయిలో కూర్చుని పేపర్లు చదివి విషయాలు తెలుసుకునే నాకు ఇలాంటి పార్టీతో అతిగా అంటకాగడం తప్పు.దూరంగా ఉండి పోట్లాడి సాధించుకోవడమే మంచిది అనిపించింది - నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం గల మీ నాయకుడికి ఆమాత్రం కామన్ సెన్సు కూడా లేదా?ఎన్నికల్లో అంత ద్రోహం చేసిన పార్టీ వెంఠనే నలుగురు మంత్రుల్ని వాళ్ళ పక్కలో పడుకోబెట్టేటంత మిత్రపక్షం ఎట్లా అయింది?మోదీ అంత మంచివాడు ఒంకెక్కడా లేడు అని సంవత్సరం క్రితం వరకూ చంద్రబాబే పొగిడాడు కదా,చెంబుడు నీళ్ళూ కుండెడు మట్టీ ఇచ్చినప్పుడూ పోట్లాడలేదు,ఆర్ధికసంఘం సపోర్టు చేస్తున్నా నిధులు ఇవ్వట్లేదని తెలిస్దినప్పుడూ కోపం రాలేదు,మనకి ఇవ్వమని అడిగినప్పుడు మిగిలిన వాళ్ళకీ ఎత్తేస్తాం అని చెప్పిన ప్రత్యేక హోదాబి అందరికె ఇస్తూనే ఉన్నారని తెలిసినప్పుడూ కోపం రాలేదు - అన్యాయాలు జరుగుతున్నప్పుడు రాని కోపం మీకు ఇపుడెందుకు వచ్చింది అనే ప్రశ్నకి మీరు ఏమి జవాబు చెప్తారు?ఈ ప్రశ్నకి మీరు చెప్పే జవాబే రమణ దీక్షితులు ఇన్నాళ్ళూ మాట్లాడకపోవటానికి కూడా జవాబు అవుతుంది.

      Delete
    4. ఆనాడు జియ్యర్ స్వామి చేసింది ఉత్తుత్తి గొడవ కాదే,మొత్తం 100 తప్పులు జరుగుతున్నాయని పేపరు మీద రాసి చూపించాడు,తిరుమలకి వచ్చి బోర్డును సమావేశ పరిచి నిలదీసి అడిగాడు.ఆయన చెప్పినవి తప్పులేననీ అవి అలవాటుగా జరుగుతూ ఉండడం కూడా నిజమేననీ అందరూ ఒప్పుకున్నారు.ఒప్పుకున్నప్పుడు వాటిని సరిదిద్దాలి కదా,ఎందుకు సరిదిద్దలేదు?అవి ప్రభుర్వంలో ఉన్నవాళ్ళు సరిదిద్దాల్సినవి కాబట్టి!అవి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే కావాలని చేయించుతున్న తప్పులు కాబట్టి వీళ్ళు సరిదిద్దలేకపోతున్నారు.తప్పులు జరుగుతున్నాయని తెలిసీ సరిదిద్దకుండా కొనసాగిస్తున్నందువల్లనే జియ్యర్ స్వామి ఆ తప్పులు సరిదిద్దేవరకు తిరుమల గడ్డ మీద అడుగు పెట్టనని అనాల్సి వచ్చింది!ఇవేమీ మీకూ మీరు సమర్ధించే రాష్ట్ర ప్రభుత్వానికీ తెలియని సంగతులా?

      Delete
    5. ఒక క్రైస్తవుడిని హిందూ దేవాలయానికి చైర్మను చెయ్యగానే ఆ మనిషి కులం వాళ్ళూఒ మతం వాళ్ళూ మీకు వోట్లు వేసేస్తారా?వేసెయ్యాలా!కాపు కార్పొరేషన్ పెట్టగానే కాపులంతా మీకు భజన చెయ్యాలా?బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టగానే బ్రాహ్మణ కులంవాళ్ళు మిమ్మల్ని ఇంద్రుళ్ళనీ చంద్రుళ్ళనీ మీకు భజన చెయ్యాలా?ఏం చండాలం ఇది!

      Delete
    6. పుట్టా సుధాకర్ యాదవ్ అన్నిసార్లు చర్చిలకి ఎందుకు వెళ్తున్నాడు?చుట్టాల్ని చూట్టానికి వెళ్తున్నాడా?చిన్న చిన్న పనులు ఉంటే ఒకటీ రెండు సార్లతో అయిపోతుంది.తరచూ వెళ్తున్నాడంటే బాప్తిజం అయి ఉండాలి కదా,ఆ అనుమానమే మీకు రాలేదా,మాకు రాకూడదా!ఒక వ్యక్తికి క్రైస్తవం గురించి ఎంత అభిమానం ఉన్నా బాప్తిజం తీసుకోకుండా క్రైస్తవుడనే గుర్తింపు రాదు.బాప్తిజం గనక అయితే అతనికి కొన్ని నిషేధాలు పెడతారు.అందులో మొదటిది అన్య దేవతల్ని కొలవరాదు అనేది.విగ్రహారాధన అస్సలు చెయ్యకూడదు,ప్రోత్సహించకూడదు,విగ్రహారాధన చేస్తున్నవాళ్ళని ఆ పాపం నుంచి విముక్తుల్ని చెయ్యాలనే స్పష్టమైన హెచ్చరికలతో కూడిన కఠినమైన నిబంధనలు ఉంటాయి.అట్లాంటప్పుడు ఒక క్రైస్తవుణ్ణి హిందూ ఆలయంలో కీలకమైన స్థానంలో ఉంచడం అంటే రెండు మతాల్నీ అవమానిస్తున్నట్టు అవుతుంది.

      రెండు మతాలకి ద్రోహం చేసే పద్ధతిలో ఒక క్రైస్తవుణ్ణి హిందూ దేవాలయానికి అంటుగట్టి అదేమని అడిగితే వేదం చదివిన బ్రాహ్మణుడిని అవమానిస్తారా?ఇవ్వాళ మీరు నరసింహాచార్యుల్ని చంకనేసుకుని దీక్షితుల్ని తరిమస్తే రేపు మరో గొట్టాంగాణ్ణి చంకనేసుకుని ఈ చారికి గుండు కొడతారు మీరేనో మరొకరో!

      Delete
    7. అక్కడ జరుగుతున్న తప్పుల్ని జియ్యర్ స్వామి దగ్గిర్నుంచి మొత్తుకుని చెప్తుంటే వాటిని సరిదిద్దితే సరిపోయేదానికి అది చెయ్యకుండా దీక్షితులకి సుద్దులు చెప్పరేమిటని మమ్మల్ని అడిగితే మేమేమి చెయ్యగలమండీ!

      ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో హిందువులని అతిగా నొప్పించకండి.ఆలయాలు నమ్మకాల మీద ఆధారపడి నడుస్తున్నాయి.ఒకసారి ఒక ఆలయం పట్ల భక్తులకి నమ్మకం పోయాక గుడి పాడుబడిపోవటం తప్పదు.

      ఆ స్థాయిలో ఆగుడి చుట్టూ నమ్మకాల్ని పెంచడానికి ఎంత కాలం పట్టిందో తెలుసా మీకు!అసలు అక్కడో గుడి ఉందని చుట్టు పక్కల వాళ్ళకే తెలియని స్థాయి నుంచి ప్రపంచం నలు మూలల నుంచి భక్తుల్ని ఆకర్షించేవరకు ప్రాభవం పెరగడానికి ఎంతమంది చక్రవర్తులు,పీఠాధిపతులు,పండితులు శ్రమించారో తెలుసా!

      నాస్తికుల్నీ క్రైస్తవుల్నీ హిందూ దేవాలయాల్లో కూర్చోబెట్టి ఎవరిని ఉద్ధరించుదామని అనుకుంటున్నారు మీరు?క్రైస్తవుణ్ణి నెత్తిన పెట్టుకునిబ్రాహ్మణుణ్ణి తన్ని తగిలేసే మీరు హిందువులా?ఒకవేళ దీక్షితులు అమిత్ షా ప్రమేయంతో రాజకీయం చేస్తున్నాడని అనుకున్నా మీరు సమస్యని పరిష్కరించాల్సిన పద్ధతి ఇది కాదు.మీరు జియ్యర్ స్వామి గారిని పట్టించుకుని వారు పట్టిన తప్పుల్ని సరిదిద్దితే దీక్షితుల్ని ఉసి గొలిపిన అమిత్ షాని దెబ్బ తీసినట్టూ హిందూమతాన్ని ఉద్ధరించినట్టూ జరిగి మీకూ మర్యాద నిలబడుతుంది కదా!

      మీకు నిజంగా తిరుమలని రాజకీయాలకి దూరం చెయ్యాలన్న సత్సంకల్పం ఉంటే గనక ఒకనాడు జియ్యర్ స్వామిగారు పట్టిన నూరు తప్పుల్ని సరిదిద్ది మీరు నిజమైన హిందువులని నిరూపించుకోండి.లేని పక్షంలో దీక్షితులే కాదు నేనూ చెప్తున్నాను - నేను హిందువుని అని తన గురించి తను అనుకునేవాడు ఎవ్వడూ తెలుగుదేశం పార్టీకి వోటు వెయ్యడు - ఖబడ్దార్!

      P.S:నాలుగేళ్ళు నలుగురు మంత్రుల్ని కేంద్రం చంకలో పెట్టి కూడా రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేని మీ దేబెతనం ప్రతి ఒకడికీ స్పష్టంగా తెలుసు!అతిగా ఆవేశపడి రంకెలు వెయ్యకుండా కళ్ళు తెరిచి చుట్టూ చూసి వొళ్ళు దగ్గిర పెట్టుకుని ప్రవర్తించండి!

      Delete
  16. మధ్యలో ఈ spam వెధవ ప్రతి బ్లాగులో దూరి dear sir very good blog and very good content అంటాడు దయ్యపు గాడిద కొడుకు.

    ReplyDelete
    Replies
    1. :-)
      Poeneendi Saar!
      Addie Kurra blaagaru,
      Kshaminchaeddam!

      Delete
  17. అమిత్ షాని కలిశాకే రచ్చ మొదలుపెట్టాడు,బీజేపీ వాళ్ళతో కలిసి పక్క రాస్జ్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టాడు అంటూ దిక్కుమాలిన తొక్కలో రాజకీయం చేస్తున్నది మీరు!

    జియ్యర్ స్వామి గారు ఎప్పటినుంచో చెబుతున్నాడుగా ఇవన్నీ కొత్తగా రమణ దీక్షితులు మాత్రమే ఇప్పుడే చెబుతున్నవి కావుగా!వీటిలో చాలా సంగతులు మీడియాలో బుల్లివార్తలుగా వచ్చినవే కదా,ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు అని అతన్ని విమర్శించడం దేనికి?అప్పుడు పట్టించుకోలేదేమిటని మేము అడగలేమా?

    జియర్ స్వామి గారు ఇక్కడ అధర్మం జరుగుతున్నది,దీన్ని సరిదిద్దేవరకు నేను తిరుమల రాను అని అలిగినప్పుడు మీరు ఎక్కడ దాంకున్నారు?అది రహస్యంగా జరగలేదే - అది మీకు తెలియనే తెలియదా!

    వాళ్ళ కాళ్ళకి మొక్కాడు అంటున్నారు,ఎవరు వాళ్ళు?రాష్ట్రంలో చంద్రబాబు ఎట్లాగో దేశంలో మోడీ అట్లా!రాష్ట్రస్థాయిలో నువ్వు పుడింగివి అయితే దేశం స్థాయిలో అమిత్ షా పుడింగి,కాదా?ఆలయానికి గౌరవనీయులైన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గిరికే వెళ్ళి ఆశీసులు ఇవ్వడం సంప్రదాయం, కాదా?ఆలయం స్వామి వారి ఇల్లు,ఇంటికి అతిధి వస్తే యజమాని వెళ్ళి పలకరించడం అతిధి మర్యాద, కాదా?అది ప్రధాన అర్చకుడే చెయ్యాలి,లేదంటే దానికీ విమర్శలు వస్తాయి.

    అయినా బెజేపీ టీడెపీకి శత్రుపక్షం ఎప్పుడు అయ్యింది?2014లో బీజేపీ తమకి ఇచ్చిన స్థానాల్లో చెత్త క్యాండిడేట్లని పెట్టి మిత్రద్రోహం చెయ్యాలని చూసింది, గుర్తు లేదా?అప్పుడు పెద్ద గొడవే జరిగింది,నేనొక పోష్టు కూడా వేశాను,మీ నాయకుడు కూడా ఆఖరి నిమిషాల్లో కొని స్థానాల్ని వెనక్కి తీసుకున్నట్టు గుర్తు!

    ఎక్కడో చెన్నయిలో కూర్చుని పేపర్లు చదివి విషయాలు తెలుసుకునే నాకు ఇలాంటి పార్టీతో అతిగా అంటకాగడం తప్పు.దూరంగా ఉండి పోట్లాడి సాధించుకోవడమే మంచిది అనిపించింది - నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం గల మీ నాయకుడికి ఆమాత్రం కామన్ సెన్సు కూడా లేదా?ఎన్నికల్లో అంత ద్రోహం చేసిన పార్టీ వెంఠనే నలుగురు మంత్రుల్ని వాళ్ళ పక్కలో పడుకోబెట్టేటంత మిత్రపక్షం ఎట్లా అయింది?మోదీ అంత మంచివాడు ఒంకెక్కడా లేడు అని సంవత్సరం క్రితం వరకూ చంద్రబాబే పొగిడాడు కదా,చెంబుడు నీళ్ళూ కుండెడు మట్టీ ఇచ్చినప్పుడూ పోట్లాడలేదు,ఆర్ధికసంఘం సపోర్టు చేస్తున్నా నిధులు ఇవ్వట్లేదని తెలిస్దినప్పుడూ కోపం రాలేదు,మనకి ఇవ్వమని అడిగినప్పుడు మిగిలిన వాళ్ళకీ ఎత్తేస్తాం అని చెప్పిన ప్రత్యేక హోదాబి అందరికె ఇస్తూనే ఉన్నారని తెలిసినప్పుడూ కోపం రాలేదు - అన్యాయాలు జరుగుతున్నప్పుడు రాని కోపం మీకు ఇపుడెందుకు వచ్చింది అనే ప్రశ్నకి మీరు ఏమి జవాబు చెప్తారు?ఈ ప్రశ్నకి మీరు చెప్పే జవాబే రమణ దీక్షితులు ఇన్నాళ్ళూ మాట్లాడకపోవటానికి కూడా జవాబు అవుతుంది.

    తన విధిలో భాగంగా రమణ దీక్షితులు ఆశీస్సులు ఇవ్వడానికి వెళ్ళితే తప్పు పడుతున్న మీరు ఢిల్లీకి లడ్లు పంపించలేదా?ఒక పార్టీ మీకు నచ్చినప్పుడు మిత్రపక్షం నచ్చనప్పుడు శత్రుపక్షం అయితే రాష్ట్రంలో ఉన్న ఆలయాల పూజార్లంతా మీకిష్టమైనప్పుడు గౌరవించి మీకిష్టం లేనప్పుడు మానుకోవాలా?ఎదవ లాజిక్కులు లాగే తెలివి తిన్నగా ఆలోచించడంలో చూపిస్తే బాగుపడతారు.

    దేశం మొత్తంలో బీజేపీ గెలుపుకీ ఉషారుకీ ప్రధాన కారణం మీలాంటివాళ్ళు రింగులో ఫింగరు టైపు స్వింగు ఉయ్యాల వూగడానికి ముస్లిముల్నీ క్రైస్తవుల్నీ బుజ్జగించడం పట్ల హిందువులకి పుట్టిన అసహ్యమే!ఇలాంటి చెత్తపనిలి చేసి దాన్ని ఇంకా పెంచితే నష్టం మీకే!ఎన్నికలు నెత్తిమీదకి వచ్చిన సమయంలో అధికశాతం ఉన్న హిందూ వోటర్లకి కోపం తెప్పించకండి - మట్టానికి మునిగిపోతారు!

    P.S:నాలుగేళ్ళు నలుగురు మంత్రుల్ని కేంద్రం చంకలో పెట్టి కూడా రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేని మీ దేబెతనం ప్రతి ఒకడికీ స్పష్టంగా తెలుసు!అతిగా ఆవేశపడి రంకెలు వెయ్యకుండా కళ్ళు తెరిచి చుట్టూ చూసి వొళ్ళు దగ్గిర పెట్టుకుని ప్రవర్తించండి!

    ReplyDelete
  18. ఆయన చెప్పే పోయినమైసూరు మహారాజు వజ్రం గురించి, ఆభరణాల పరిస్థితి గురించి మాట్లాడకుండా పూజారుల గురించి మాట్లాడుతారేమిటి? కేరళాలో పద్మనాభ స్వామి దేవాలయంలో ఆభరణాల లెక్కవేసిన తరువాత ,పక్క సంవత్సరం తిరిగి లెక్క చూస్తే సుమారు 180కోట్ల ఆభరణాలు మాయమైయ్యాయి. మనపురాతన సమపదను కొట్టేయ్యటానికి అంతర్జాతీయం గా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుబ్రమణ్య స్వామి విరాట్ హిందు సంఘటన్ సంస్థలోని అనుచరులు ఒకటీం లా ఏర్పడి ప్రపంచంలో పంచలోహవిగ్రహాలు, ఆభరణాలుఎక్కడ వేలంపాటలు జరుగుతున్నా ఆ వార్తలను సేకరించి, ఆదేశ ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడి తెచ్చి వాటిని తిరిగి మనదేశానికి తీసుకొస్తున్నారు.

    After gold worth Rs 189 cr, antique diamonds missing from Kerala temple, SC told

    https://www.hindustantimes.com/india-news/eight-antique-diamonds-missing-from-padmanabhaswamy-temple-supreme-court-told/story-ns7jZ7vlumsyIXmzQwGVFJ.html

    ReplyDelete
  19. Chandra babu Speech on TTD Diomonds in Assembly

    https://www.youtube.com/watch?v=xz3nsmMx8Gk&t=27s

    ReplyDelete
  20. పుట్టా సుధాకర్ యాదవ్ ని TTD చైర్మన్ గా నియమించడం తో ఆయన christian,అందువల్ల హిందూ ధర్మానికి ,సదరు సంస్థానానికి తీవ్రమైన ద్రోహం జరిగిపోతున్నది,కేవలం వోట్లు ,కులం చూసి రాజకీయ ప్రాబల్యం గల నేతలనే అందులో నియమిస్తున్నారు అని సదరు సంఘాలు ఆడి పోసుకోడం మొదలెట్టాయి!ప్రతిపక్ష పార్టీ ని పక్కన బెడితే కొన్ని హిందూ ధర్మ పరిరక్షకులుగా తను తాము ప్రకటించుకుని నానా యాగీ చేసే ‘పిలి బిత్తరు’ సంఘాలది మరీ చోద్యం.వీటిలో చాలా వరకు TDP అధికారంలో వున్నప్పుడు మాత్రమే నోరు విప్పేవి!ఇంకెప్పుడూ సౌండ్ చేసిన చరిత్ర ఉండు వాటికి .ఎందుకంటే ప్రజాస్వామ్యం పార్టీలోనూ ,బయట కూడా ఎక్కువ పరిరక్షింప బడేది TDP హయాంలోనే అని వీళ్ళకి తెలుసు! ఆయా సామాజిక వర్గాల కి ఎన్టీఆర్ రద్దు చేసిన కరణీకాల వల్ల కలిగిన ‘కడుపు మంట’,విద్యా సామాజిక రంగాలలో మొదట తోడ కొట్టిన ‘జాతి వైరం’ కూడా దీనికి తోడైనది!అది బయటకి చెబితే సమాజంలో అగ్ర వర్ణంగా చలామణి అయ్యేటప్పుడు జనం నోట్లో వూస్తారని కొత్త, కొత్త పస లేని వాదనలు నేత్తికేత్తుకుంటారు!

    ఆయనని తీసేసి అదే సామాజిక వర్గంలో వేరే వాళ్ళకి ఇచ్చెయ్యండి అని సన్నాయి నొక్కులు మరి కొంతమంది! ఆది శంకరుడు 11 శతాబ్దంలో సనాతన ధర్మ పరిరక్షణ కి ఏర్పాటు చేసిన ‘కంచి’ పీటాదిపతి స్వర్గీయ జయేంద్ర సరస్వతి ,వుత్తరాదిపతి గా ప్రకటించబడ్డ విజయేంద్ర సరస్వతి లు వరదరాజ పెరుమాళ్ ఆలయ మానేజేర్ శంకర రామన్ హత్యా కేసులో 2-3 నెలలు జైలు లో వుంది వచ్చారు 2005 లో.అప్పుడు ఎమన్నా వేరే వ్యక్తిని పీటాదిపతి గా ఎన్నుకున్నారా .......ఈ ‘కళంకం’ వచ్చింది కదా అని!? సనాతన్ ధర్మ పరిరక్షణ కి ఏర్పాటు చేసిన పీటం అధిపతి ఎంత పవిత్రంగా వుండాలి? ఏ అప్పుడు ఎవరూ ఎందుకు నోరెత్తలేదు ఈ ధర్మ పరిరక్షన్ వాదులు! ఈ పిడివాదుల పిల్లల్లో అరవై శాతం మంది ‘సెయింట్ ఆన్స్ ,సెయింట్ జోసెఫ్ .సెయింట్ జోన్స్,ఆక్స్ఫర్డ్ ,లిటిల్ ఫ్లవర్ ,లయోలా స్కూల్స్ ‘లోనే చదువుతుoటారు!
    వీళ్ళలో చాలామంది మతO పేరు చెప్పి చేసేది ‘కుల పరిరక్షణ’ మాత్రమే!కులం పేరు చెప్పి మతంలో సగం మందిని ‘గుడి’ బయట,మిగిలిన సగం మందిని ‘గర్భ గుడి’ బయట నిలబెట్టి మీరు చేసి చచ్చే ‘సనాతన ధర్మ పరిరక్షణ’ ఏముంది ? మీ శ్రార్ధం ! మీ పిండాకూడు తప్ప!



    https://www.facebook.com/groups/939576839506482/permalink/1225461684251328/

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. I am waiting for Hari baabu opinion on above comment

      Delete
    3. Anonymous20 May 2018 at 10:55
      I am waiting for Hari baabu opinion on above comment

      hari.S.babu
      why should I answwer for other persons on behalf of you?He is pointing out some historical error on another persons statement.He has to correct it or support it.I can;t involve in between others arguments.

      Delete
  21. @ Haribabu,

    Can you please substantiate your statement that putta sudhakar yadav has been visiting churches very frequently, with any proofs or details or links?

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. After a long hue and cry over that you are asking me this question!What shall I do?Even photo evidence can be denied by saying It might be a morphed image,Then How could I provide you about such past visits?

      In fact It is your duty to show evidence that he is not a christian becuase the question already raised by some body!What is the statement of Mr.PuTTaa about his religion?Can you provide me facts about the religion of Mr.PuTTaa Sudhakar Yaadav?

      Delete
    3. "నీతప్పుల్లొ మచ్చుకి వెయ్యికాళ్ళమండపం కూల్చాలని సలహాచ్చి బాబుని అలిపిరి దెబ్బకు గురిచేసావు"


      hari.S.babu
      ఏమిటి దీని అర్ధం?అలిపిరి దగ్గిర నక్సలైట్లు చేసిన దానికి కూడా రమణ దీక్షితులే కారణమా?కుక్కని కొడితే తప్పు కాబట్టి పిచ్చికుక్క అని ముద్ర వెయ్యడం కాదా ఇది?

      అతను గానీ అంతకు ముదు జియ్యర్ స్వామి గానీ ప్రస్తావించిన తప్పుల్లో ఒకదానికి కూడా జవాబు చెప్పకుండా ఇకముందు అలాంటి అత్ప్పులు జరగనివ్వం అని చెప్పకుండా దీక్షితులు మీద ఎదురుదాడి చెయ్యడంలోనే మీ దుర్మార్గం తెలియడం లేదా?

      ఇంతకన్న గుడిని మూసేసి పోరాదూ!

      మీలాంటివాళ్ళు భక్తుల కింద చెలామణి అయ్యెకన్న గుడి పాడుబడిపోవటమే మంచిది!

      ఈ మొత్తం వివాదం గురించి ఒక పోష్టు వేద్దామని అనుకున్నాను గానీ ఈ తరహా కామెంట్లు మరో రెండు చూశాను.

      నేనిప్పుడు నిండు మనస్సుతో తిరుమల పాడుబడిపోవాలని కోరుకుంటున్నాను.నేను ప్రత్యేకం కోరుకోకపోయినా మీ తరహా వ్యక్తులు భక్తులుగా చెలామణి అవుతుంతే జరిగేది అదే!అప్పుడిక ఏ వివాదాలూ ఉండవు.మాటిమాటికీ తిరుమల గురించిన దరిద్రపు వార్తలు వినాల్సిన ఖర్మ పట్టదు.నేషనల్ జాగ్రఫిక్ చానల్ వాళ్ళకి ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు!

      గుడి దగ్గిర కూడా దబ్బుల కోసమే యావ - దొంగ నా కొడుకులు,ధూ!

      ఓం నమో వేంకటేశాయ నమః
      తిరుమల ఇక గోవిందో గోవిందా!

      Delete
    4. @ Haribabu,

      Mr. Sudhakar yadav has already declared clearly that he is a staunch hindu, and a devotee of the tirumala lord. He already gave an explanation about one circulated photograph (no one said its morphed), that he attended a prize distribution ceremony hosted by a christian organization. Your statement says that he is frequently visiting churches, hence i have asked for those details.

      What more evidence can anyone show regarding this issue apart from the official records, and the self declaration of the person himself.

      Delete
    5. My questions are revolving around jiyyar swami and his allegations with 100 mistakes,what corrective methods are followed by the TDP Government?

      This PSY issue is not main to me.I am observing the Government from the day swamiji announced his dissent.The same allegations were still floating by so many persons and deekshitulu is one among them.

      I alreday sugested that If deekshitulu is conspiring with BJP,TDP can take jiyyar swami into consideration and clean up TTD administration.

      I am not supporting deekshitulu or I am not averse to PSY.Whether PSY is a christian or hindu is one among the so many topics,Do you accept it?

      The real question we have to find an answer is: How to keep tirumala temple above political malignancy?

      Can TDP clean TTD or TDP prove itself as corrupt - That was the answer we want to get from the Govt.

      Delete
    6. సుధాకర్ యాదవ్ విషయం ఎన్నో విషయాల్లో ఒకటే కాదనట్లేదు. కానీ అదీ ఒక ముఖ్యమైనదని సోషల్ మీడియాలో గొడవలేవదీసి, ఇంకా గొడవ చేస్తున్నప్పుడు దాన్లో నిజానిజాలేంటో కూడా చూడాలి కదా మరి.

      సరే, మీరనట్టే ఆ విషయం పక్కనపెడదాం. టీటీడీలో నిన్నటి వరకు దాన్ని నడిపిన వారిలో ఒకరు మీటింగ్ పెట్టి మిగతావారి పైన ఆరోపణలు చేసారు. మిగతా వారు అదేమీ లేదని అసలు ఇప్పటి వరకు జరిగిన ఉల్లంఘనల్లో ఎక్కువశాతం ఆరోపించిన వ్యక్తి పాల్పడినవేనని చెప్తున్నారు. ఎవరిని నమ్ముదాం.

      టీటీడీ ఈవో స్వామివారి నగలకి అన్నిటికీ లెక్కలు ఉన్నాయని, ఆగమ శాస్త్ర పండితులు ఒప్పుకుంటే అందరికీ ప్రదర్సించటానికి కూడా అభ్యంతరం లేదని ప్రకటించారు. పగిలిందని చెప్పబడుతోందేదో వజ్రం కాదాని కెంపు మాత్రమేనని, దాన్ని అప్పుడే కేర్ తీస్కున్నామని వివరణ ఇచ్చారు. ఒకపక్క నిన్నటి వరకు ఇదే వ్యవస్తలో భాగమై దానికి పెద్దగా ఉన్న వ్యక్తి చేస్తున్న ఆధారాలు లేని ఆరోపణలు, మరోవైపు మిగతా అర్చకులు ఆగమ శాస్త్ర పండితులు టీటీడీ యంత్రాంగం కలిసి అవన్నీ నిజం కాదని, అన్నిటికీ లెక్కలు ఉన్నాయని కావలిస్తే చూపుతామని ప్రకటన. ఇందులో ఎవరిని నమ్మాలి సగటు హిందువు.

      ఒక వ్యవస్తలో(టీటీడీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు) అంతా బానే ఉందని దాన్ని నడిపే యంత్రాంగం చెప్తుంటే, లేదని విమర్శలు చేసేవారు కనీసపు ఆధారాలు చూపవద్దా. ఇల ఎవరికి తోచిన ఆరోపణలు చేసిన ప్రతిసారి ఆ వ్యవస్థల పైన విచారణ జరిపించటం అయ్యేపనేనా, మంచిపనేనా. అలా చేస్తే ఇక రోజుకొకడు ఎదో మనసులో పెట్కుని మీడియాకెక్కడా.

      Delete
    7. ఈ మొత్తం గొడవ గురించి "నా" అభిప్రాయలు.

      1. పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం గురించి చేస్తున్న గొడవకి ఆధారం ఒక్క ఫోటో. దానికీ ఆయన వివరణిచ్చాడు. రాజకీయ నాయకులు అన్ని మతాల ఫంక్షనల్కీ చీఫ్ గెస్టులుగ హాజరవ్వటం చాలా సహజం, దాని మీద గొడవ చాలా అసహజం. చాలా నెలల క్రితమే ఆయన్ని నియమిస్తున్నారని ప్రభుత్వం అనుకోగానే బీజేపీ వాళ్ళెవ్వరో ఈ ఫోటో బైటికి తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసారు. ఆయన అప్పుడే వివరణిచ్చాడు, ఐనా బీజేపీతో గొడవెందుకని ఆగారు (అప్పటికింకా మిత్రపక్షమే అది). దాన్ని తమ విజయంగా చెప్పుకున్నారు బీజేపీ వాళ్ళు. తర్వాత పొత్తు చెడ్డాక నియమించారు. తమ మాట చివరిది కాలేదని బీజేపి గింజుకుంటోంది.

      బీసీని చెర్మన్‌గా నియమించినట్టే ఎస్సీని మెంబర్‌గ నియమించి పేరు తెచ్చుకుందామని టీడీపీ అనితని ప్రకటించింది. ఆమె నేను జీసస్‌ని నమ్ముతానని చెప్పిన వీడియో బైటికి రాగానే రద్దు చేసారు నియామకాన్ని. అనిత విషయంలో తగ్గినట్టే యాదవ్ విషయంలో తగ్గలేదు. ఎందుకంటే ఆయన మీద ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం నమ్మింది కాబట్టి.

      2. టీటీడీలో స్వామివారి నగలు, ఆదాయం లాంటి వాటి మీద వచ్చిన ఆరోపణలకు యె సాక్ష్యమూ ఉన్నట్టు చూపించటంలేదు నోటి మాటలు తప్ప. ఉంటే వాటితో కోర్టుకెక్కి విచరణ కోరవచ్చు. ఆరోపించిన వ్యక్తి తప్ప మిగతా టీటీడీ యంత్రాంగం, సాటి అర్చకులు, పండితులు అందరూ కూడబలుక్కున్న దోంగలేనా? అనే నమ్ముదామా ఏ ఆధారాలు లేకుండా?

      3. ఇక ఆగమ శాస్త్ర ఉల్లంఘనలు గురించి. మీరు చెప్తున్న తిరుమల మీద అలిగి పక్క రాష్ట్రంలో తిరుగుతున్న జియ్యరు స్వామి చేసిన వంద పైచిలుకు కంప్లైంట్స్‌లో ఎక్కువశాతం ఇవే. ఫలానా వైశాఖన ఆగమ శాస్త్రంలో చెప్పిన ప్రకారం తుచ తప్పకుండా జరగట్లేదని ఆయన విమర్శ. నేనకోవడం, ఎప్పుడో ఈ గుళ్ళు పైన ఇంతమంది భక్తుల దండయాత్ర లేనిరోజుల్లో రాసుకున్న ఆగమ శాస్త్రాల్లో చెప్పినట్టే స్వామి కైంకర్యాలు జరగాలంటే, ఇప్పుడు రోజుకు లక్షల మంది వచ్చిపడే రోజుల్లో చేయటం సాధ్యం కాదేమోనని. ఇప్పుడు జరుగుతున్న తంతులు కూడా ఉల్లంఘనలు కావని, కాస్త సరళీకరించినవేనని మిగతా పండితులు, తిరుమలలో దగ్గరుండి పరివేక్షిస్తున్న జియ్యర్లు చెప్తున్నారు.

      ఐనా ఈ ఆగమాలేమన్న ప్రాచీన వేదాలు కాదుకద. శైవం వైష్ణవం శాక్తేయం, మళ్ళీ దాంట్లో వీరశైవం, శ్రీవైష్ణవం ఇలా మధ్య యుగాల్లో సవాలక్ష గ్రూపులుగ తయరయ్యి కొట్టుకున్న వారు తమ చేతికి చిక్కిన దేవాలయల్లో తాము తేడాలు చూపించుకోటం కోసం రాసుకుని పాటించటం మొదలుపెట్టిన రూల్ బుక్స్ కాదా. వీటివల్ల భక్తుల సౌకర్యార్థం ఏ చిన్న ఏర్పాటు చెయ్యాలన్న ఆగమ శాస్త్ర పండితుల అభ్యంతరాలు. నిన్న టీటీడీ ఈవో సింఘాల్ చెప్తున్నాడుగా, పండితులు ఒప్పుకుంటే నగలు ప్రదర్శిస్తామని. అలా ఉంటాయి ఆంక్షలు ప్రతిదానికీ. అసలు వాటిల్లో తేడాల గురించి సామాన్య భక్తుల్లో ఎవరికన్నా తెలుసా. అవి కాస్త మారితే స్వామికి తేడా ఉంటుందని నేను అనుకోవట్లేదు, సామాన్య భక్తులకి అంతకన్నా తేడా రాదు. స్వామి మహిమ ఆయనది, భక్తుడి భక్తి వాడిది. మధ్యలో ఇవన్ని పండితుల మధ్య గొడవ.

      4. స్వామి సేవల్లో అలసత్వం కానీ, లేక కింది స్ఠాయి ఉద్యోగుల చేతివాటం కానీ లేదని ఎవ్వరూ అనట్లేదు. ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడూ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాస్త సమర్ధవంతంగ నిర్వహించాలనే ప్రతి భక్తుడి కోరిక. ఇంతమంది జనాల తాకిడిలో, ఇన్ని ఆగమ నిబంధనల మధ్య, ఇంతమంది ఉద్యోగులతో నిర్వహించే సంస్థలో ఈ సమస్యల్ని తీసిపారేయటం తేలిక కాదు, సంవత్సరాల తరబడి చిత్తసుద్దితో చేసే కౄషి, దానికి అందరి సహకారం బాధ్యత ఉండాలి కూడ.

      Delete
    8. "మీరు చెప్తున్న తిరుమల మీద అలిగి పక్క రాష్ట్రంలో తిరుగుతున్న జియ్యరు స్వామి" అనడంలో ఆయాన్ పట్ల వెక్కిరింత కనబడుతున్నది నాకు,అది చాలా తప్పుడు ధోరణి!

      అట్లాగే రమణ దీక్షితుల్ని గురించి కొందరు "ఈడి కొడుకు...." అని నీచమైన భాష వాడుతున్నారు,ఎందుకని?ఆయన కొన్ని తప్పులు చేస్తే చేసి ఉండవచ్చు - తప్పు దొరికింది కద ఆని వేదం చదివిన బ్రాహ్మణ్ణి గురించి అలాంటి మాటలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు?

      ఆయన ఆస్తుల్ని గురించి కూపీలు లాగి అల్లరి చేస్తున్నారు - ఏం, బ్రాహ్మణులు ఎప్పటికీ అడుక్కు తింటూనే ఉండాలా?రాజకీయ నాయకులు పోగేసుకోచడం లేదా?అది కరెక్టేనా?"పూజారి పూజారి లాగే ఉండాలి..." అనే రకం భాషలో కూడా అహంకారమే కనబడుతునది.ఎవరెవరు ఎలా ఉండాలో అలాఉంటే ఈ గొడవలు రావు కదా!

      మీరు ఇప్పుడు చేస్తున్న వాదనల్లో కూడా తప్పులు ఉన్నాయి.
      మీ ధోరణి ఎలా ఉందో తెలుసునా?ప్రస్తుతం జరుగుతున్న గొడవని ఏదోలా కప్పెట్టి ఎలాగూ రమణ దీక్షితుల్ని తన్ని తగిలేశాం కాబట్టి ఉన్నవాళ్ళతో ఆ తప్పులన్నిటికీ రమణే బాధ్యుడని చెప్పించేసి సరిపెట్టేద్దాం,, ఎప్పట్లాగే జియర్ స్వామి పట్టిన తప్పుల్ని అసలు తప్పులే కావని సమర్ధించేసి యధాతధ స్థితిని కొనసాగించవచ్చుని అని అనుకుంటూన్నారు మీరు,అవునా?

      అది నేను ఒప్పుకోను!ఆలయ నిర్వహణ విషయంలో జియ్యర్ స్వామినే నేను సమర్ధిస్తాను!

      ఈ పోష్టు మొదటి భాగం అంతా మూర్త్యారాధన ఏర్పాటు చెయ్యడం వెనక ఉన్న శాస్త్రీయత గురించి నొక్కి చెప్పాను.అది కేవలం హైందవేతరుల విమర్శల నుంచి తప్పుకోవడం కోసం చెప్పలేదు - దాన్ని అర్ధం చేసుకోవలసినది హిందువులే!మీకు మూర్త్యారాధన అంటే ఏమిటో అది ఎలా చెయ్యాలో అర్ధం కాకపోతే మరోసారి చదవండి.

      మీరు వీ.ఐ.పీల కోసం ఆగమ శాస్త్ర విధుల్ని సర్దుబాటు చెయ్యడాన్ని సమర్ధిస్తున్నారు.అది చాలా పెద్ద తప్పు!లోక వ్యవహారంలో లక్ష కోట్ల ఆదాయం గల వ్యక్తి వెయ్యి కోట్ల ఆదాయం గల వ్యక్తికన్న ఎక్కువ గౌరవాలు కోరుకుంటాడు - మనమూ ఇస్తాం!కానీ ఆధ్యాత్మికత విషయంలో అలాంటివి చెయ్యకూడదు.

      అక్కడ ఒక మూర్తిని ఎందుకు నిలబెడుతున్నారు?దాని చుట్టూ ఆలయాన్ని ఎందుకు నిర్మిస్తున్నారు?ఆ నియమాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?మొదటి రోజుల్లో లేని ఖ్యాతీ గుర్తింపూ తర్వాత ఎట్లా వచ్చింది - దానికి కారణం ఏమిటి?వేదపండితులు తమ జ్ఞానాన్ని ఉపయోగించి కూర్చిన ఆగమ శాస్త్ర నియమాల వల్లనే కదా స్వామి సర్వజనశ్రేయోదాయక నిత్యమంగళమూర్తి అయ్యాడు!

      TO BE CONTINUED

      Delete
    9. CONTINUEING FROM ABOVE
      వేదాన్నీ వేదం చదివిన బ్రాహ్మణుల్నీ చిన్నచూపు చూసేవాళ్ళు ఆలయాల గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది!

      ముఖ్యంగా తిరుమల గురించి మీకు ఎంత తెలుసు!దాదాపు అన్ని ఆలయాల లోనూ మూర్తుల్ని స్థపతులే చెక్కుతారు.స్వయంవ్యక్త క్షేత్రాలలో ఎక్కువ శివలింగాలే ఉన్నాయి.జమలాపురం స్వయంవ్యక్త వైష్ణవాలయం. మూలవిరాట్టు చిన్న రాయి మీద అస్పష్టమైన ఆకారంలో కనిపిస్తుంది.భక్తుల కోసం వెనక అర్చామూర్తిని నిలబెట్టారు.ఎక్కడ శ్రీనివాస రూపం కానీ వెంకటేశ్వార్ నామం కానీ ఉన్నా ఇక్కడి స్వామి ఆకృతినే ప్రమాణం చేసుకుని మూర్తుల్ని చెక్కుతారు.ఎందుకని?ఇంత సర్వాంగసుదరమైన మూర్తిమీద ఉలి చెక్కిన ఆనవాళ్ళు కనపడటం లేదు.కావాలంటే గతంలో జరిగిన పరిశోధనల ఫలితాల్ని చూసుకోవచ్చు.ఒక సర్వాంగసుదరుడైన మానవమూర్తి తనతట తానే శిలారూపం దాల్చినట్టు అత్ప్ప మరో విధంగా దాన్ని అర్ధం చేసుకోలేము - పిడివాదపు హేతువాదులకి తప్ప ప్రతి ఒక్కరికీ ఇది మహిమయే అని అర్ధం కావాలి.కలియుగంలో మహిమలు కనపడతాయా అనే వెక్కిరింతకి తావు లేకుండా తిరుమల నిజంగానే మహిమాన్విత క్షేత్రం అని తెలుసుకోండి!విగ్రహం ఎప్పుడూ 108.4 డిగ్రీల ఉష్ణోగ్రతని చూపిస్తుంది.స్వామివారికి అలంకరించే పచ్చ కర్పూరాన్ని అలాంటిదే అయిన ఇంకే రాయికి పూసినా నెల రోజుల్లో పగుళ్ళు ఇస్తుంది.అసలు శిలాతోరణం గురించి మీకు ఎంత తెలుసు?ఇప్పుడు మీరు అక్కడక్కడా శిలాతోరణం పేరుతో చూస్తున్న ఫొటోలు ఒకప్పుడు తీసినవి.ఇప్పుడు దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎవర్నీ దగ్గిరకి వెళ్ళనివ్వటం లేదు!మొబైల్ ఫోన్లు జాం అయిపోవడం,కొందరికి ఆరోగ్యం చెడిపోవటం లాంటివి జరిగాకనే అలా చేశారు.అలా ఎందుకు జరిగాయో మీరు వూహించగలరా?విదేశాల్లో గ్రహాంతరవాసులను గురించి చెప్పేచోట worm hole అనే వాటి గురించి చెప్పే లక్షణాల్ని ఈ శిలాతోరణం ప్రదర్శిస్తున్నది!వార్మ్ హోల్ అంటే ఏమిటో తెలుసా!ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి భూమి మీద మనకు తెలిసిన భౌతిక నియమాలకి అతీతంగా ప్రయాణించేవారు ఏర్పాటు చేసుకున్న ప్రవేశద్వారం.స్వామి వైకుంఠం నుంచి ఇకక్డే తొలిసారి అడుగుపెట్టాడు అనేది కట్టుకధ కాదు అనడానికి సాక్ష్యం అది!అవన్నీ ఎవరు చెప్పగా మనకు తెలుస్తున్నది?పండితుల వల్లనే కదా ఇవన్నీ మనకు తెలిసేది - వారి పట్ల గౌరవం ఉండవద్దా!అలాంటి తిరుమలలో శతకోటి భక్తుల్లో ఒకడిగా ఉండాల్సిన చోట కొందరి కోసం పూజల వేళల్ని మార్చడం,మనుషులు రాసుకున్న ఆగమం అంటే రూల్ బుక్కే కదా అని మాట్లాడటం ఎంతవరకు సమర్ధనీయం?
      TO BE CONTINUED

      Delete
    10. CONTINUEING ROM ABOVE
      కుదరదు,ఒక మిత్రులు నేను గుడిని పాడుబడిపోవడం గురించి చెప్పడాన్ని నోటిదురుసు అనుకున్నారు - కాదు!తెలిసే అన్నాను!దైవదర్శనానికి వెళ్ళేవాళ్ళు మోట దేవుడి పట్ల వినయాన్ని,తర్వాత ఆగమాల పట్ల నమ్మకాన్నీ ఆ తర్వాత బ్రాహ్మణుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి.ఇవేవీ లేకుండా వెళ్ళడానిక్ అదేమె పేకాట్Yఅ క్లబ్బు కాదు కదా - జియ్యర్ స్వామి అంటున్నదీ నేను నొక్కి చెబుతున్నదీ ఒకటే!.ఇక్కడ వ్యాఖ్యాతలు ఆడు,ఈడు అంటున్నట్టుగానే కొందరు పూజారుల్ని ఏరా,పోరా అంటున్నట్టు కూడా తెలుస్తున్నది కదా,అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి?ఎప్పుడైతే మన కోసం,మన వెసులుబాటు కోసం,మన వైభవాల్ని చూపించటం కోసం ఆగమాల్ని మార్చమంటున్నామో అప్పుడు మనలో "అక్కడున్నది దేవుడు కాదు గదా,ఆ రాతి మీద పూలు జల్లటం,నీళ్ళు పొయ్యటం కొంచెం ముందుకీ వెనక్కీ జరిపితే నష్టం ఏంటి?" అని అనుకుంటున్నట్టు అర్ధం కావడం లేదా?దేవుణ్ణి చూడడానికి కాకుండా తమ వైభవాల్ని చూపించుకోవడానికే వెళ్తున్నవాళ్ళు భక్తులా!లౌకిక చంతనల్ని పూర్తిగ అవదిలేసి మనస్సులో ఆధ్యాత్మికత వెల్లి విరియాల్సిన చోట కూడా లౌకిక మర్యాదల కోసం కక్కుర్తి పడి ఎవడెక్కువ డబ్బులు సంపాదిస్తే వాడికి వీ.ఐ.పీ హోదా ఇచ్చి ముందుకు తోసే దరిద్రం దేనికి?మరి,తన చుట్టూ నిత్యం జరిగే ఈ చెత్త పనుల్ని ఆపలేనప్పుడు ఆ మూర్తికి మహత్యం ఉన్నట్టు ఎలా తెలుస్తుంది?అది ఏ మహత్యమూ లేని ఉత్త రాయి మాత్రమే అని అక్కడికి వెళ్ళేవాళ్ళూ ఇక్కడ "ఐనా ఈ ఆగమాలేమన్న ప్రాచీన వేదాలు కాదుకద. శైవం వైష్ణవం శాక్తేయం, మళ్ళీ దాంట్లో వీరశైవం, శ్రీవైష్ణవం ఇలా మధ్య యుగాల్లో సవాలక్ష గ్రూపులుగ తయరయ్యి కొట్టుకున్న వారు తమ చేతికి చిక్కిన దేవాలయల్లో తాము తేడాలు చూపించుకోటం కోసం రాసుకుని పాటించటం మొదలుపెట్టిన రూల్ బుక్స్ కాదా." అంటూ ఆగమాల్ని మార్చినా తప్పు లేదని సెలవిస్తున్నప్పుడు గుడి పాడుబడిపోతున్నట్టే కదా,ఆలోచించండి!

      నా మాటలో తప్పు లేదు,మీరు అర్ధం చేసుకోవడంలో తేడా ఉంది.

      P.S:బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడానికి అన్ని గతిలేని పనులు చెయ్యాల్సి రావడం కాంగ్రెసు క్రమేణా బలం పుంజుకుంటున్నదనే దానికి సంకేతం - అది వాళ్ళకి అర్ధం కావడం లేదు!
      బండ పద్ధతుల్లో అప్పటికి అధికారం దక్కితే దక్కవచ్చు గాక,వాటి నుంచి పాఠం నేర్చుకోవటం లేదు వాళ్ళు.అధికారంలో లేని కాంగ్రెస్ ఏమి మంచి పనులు చేసిందని ప్రజలు కాంగ్రెసుకి అంత బలం ఇస్తున్నారు?తమ పట్ల వ్యతిరేకత కాదా!ఒక వోటరు తను వోటు వేసిన పార్టీ అధికారంలోకి వస్తే సంతోషిస్తాడు,అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా రాకపోతే అందుకు కారణమైనవాణ్ణి మరింత ద్వేషిస్తాడు - ఇది జస్ట్ కామన్ సెన్సుతో ఆలోచించినా తెలిసే నిజం!2019 ఎలెక్షన్స్ బీజేపీకి నల్లేరు మీద బండి నడక కాదు - ప్రతికూలతలే ఎక్కువ ఉన్నాయి.కర్నాటకలో మిగిలిన అన్ని అంశాలతో పాటు చంద్రబాబు స్టేట్మెంటు కూడా పనిచేసింది.ఎన్నికల తర్వాత్ 2014లో కన్న బలహీనపడినప్పుడు చంద్రబాబు అవసరం తప్పనిసరి!

      అట్లాగే తెదెపాకీ 2019లో రాష్ట్రస్థాయిలో మెజారిటీ తెచ్చుకోవటం తెలిక కాదు.తెదెపా ప్రత్యేకహోదా విషయంలో బీజేపీని బ్లేం చేస్తే సరిపోతుందని అనుకోకూడదు - నేనే అడుగుతున్నాను కదా,నాలుగేళ్ళు ఏం పీకారని!చాకిరేవు బాబు గారు తెదెపా వీరాభిమాని.అయనే తెదెపాకి ఉన్న సంస్థాగతమైన బలహీనతల్ని ఏకరువు పెట్టాడు.ఇట్లా ఎవరి బలహీనతలు వాళ్ళకి ఉన్నప్పుడు సాక్షాత్తూ తిరూమలనే రణరంగం చేసుకుని మొత్తం హిందూమతాన్నే భ్రష్టు పట్టించే స్థాయిలో అహాలకి పోతూ ఇద్దరూ నష్టపోయేకన్న ఎన్నికలకి ముందే విభేదాల్ని పరిష్కరించుకుంటే ఇద్దరూ లాభపడతారు.బీజేపీకి ఫర్వాలేదు గానీ కొడుక్కి తరిఫీదు ఇచ్చి చంద్రబాబు రిటైర్ అవ్వాల్సిన సమయంలో అధికారం పోతే తెలుగుదేశానికి జరిగే నష్టమే ఎక్కువ.

      కాబట్టి రాష్ట్రప్రభుత్వం రమణ దీక్షితుల్ని టార్గెట్ చేసి బీజేపీని ఎక్స్పోజ్ చేసి ఏదో సాదించుదాం అనే ప్లాను మానేసి శత్రువుని వూహించని చోట కొట్టి గెలవడానికి అంది వచ్చిన అవకాశంగా దీన్ని ఉపయోగించుకుని చిత్తశుద్ధితో తిరుమలని రాజకీయాల నుంచి దూరం పెట్టడమే మంచిది.బీజేపీ కోరుకుంటున్నది రాష్ట్రంలో ఎక్కువ సీట్లలో గెలవడం కాబోలు - దానికి సంబంధించిన బేరసారాల్లో చొరావ్ చూపిస్తే వాళ్ళు కూడా దారికి రావచ్చు.2014లో ఎన్నికల్లో బెండు కొట్టడాన్ని మర్చిపోయి వెంఠనే మిత్రపక్షం అయిపోవడమే అసలైన తప్పు,పదే పదే అన్యాయాలు జరుగుతున్నా పోరాటపంధాకి వెళ్ళకపోవడం తీవ్రమైన తప్పు - ఇన్ని తప్పులు చేశాక అహంకరించి ప్రయోజనం లేదు.ఈ రెండు పార్టీలూ ఒక్కటి కావటానికి చొరవ తెదెపా చూపించాలి, తెలివి భాజపా చూపించాలి!

      Delete
    11. తిరుమల మీద అలిగిన జియ్యరు స్వామి గురించి నా మాటల్లో మీకు వెక్కిరింత కనపడిందా. నాకు ఆయన మాటల్లోనే చాలా అహంకారం కనిపిస్తుంది, తన మాట సాగట్లేదని. ఆయనిచ్చిన పాత ఇంటర్వూలు చూస్తే కలిగిన అభిప్రాయం నాది. మీ అభిప్రాయం వేరు. ఫైన్, వు కెన్ అగ్రీ టు డిసగ్రీ.

      ఇక రమణ దీక్షితులు గురించి కాని ఇంకొకరి గురించి కానీ నేనేప్పుడు నోరు జారలేదు.

      ఉన్నవాళ్ళతో తప్పులన్నీ రమణే బాధ్యుడని చెప్పించేసి సరిపెట్టేద్దాం అనుకుంటున్నారు అన్నారు మీరు. నేను ఏమీ అనుకోవట్లేదు. ఈ మొత్తం విషయాన్ని ఎలా అర్థం చేస్కోవాలనే సగటు హిందువు పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నా. ఈ లెక్కన ఆయన ఆరోపణలు తిప్పికొడ్తున్న మిగతా అర్చకులు పండితులు టీటీడీ పెద్దలు అందరూ కూడబలుక్కుని కప్పెడుతున్నారని అనుకుందామా. ఆయనకి తప్ప అక్కడ మిగిన ఒక్కరికీ స్వామి పట్ల భక్తికానీ, బాధ్యత లేదనుకుందామా. టీటీడీ మెంబర్స్ అంటే రాజకీయ నియామకాలు కానీ, ఆగమ శాస్త్ర పండితులని, మిగతా అర్చకులని మార్చి వేసే అధికారం ప్రభుత్వానికి లేదే. సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి వారికి అండగా. వారు మారిన వాల్ల పిల్లలే వస్తారు ఆ స్థానాల్లోకి. మరి వాళ్ళెందుకు సహకరిస్తున్నారంటారు ఈ కవరప్‌కి.

      ఆగమ శాస్త్ర విధుల్ని సర్దుబాటు చేయటం గురించి నేను చెప్పిందని గూర్చి మీరు పూర్తిగ తప్పు అర్థం చేస్కున్నారు. నేను వీఐపీల కోసం చేసిన ఉల్లంఘనలు సమర్దించలేదు ఎప్పుడూ. అసలీ వీఐపీ అనే కాన్సెప్టే గుళ్ళనుంచి తొలగించాలని కోరుకునేవాడ్ని నేను. నేను చెప్పింది సామాన్య భక్తుల సౌకర్యం కోసం చేసిన సరళీకరణలు మాత్రమే. వెయ్యికాళ్ళ మండపం కూల్చటం అక్కడ రియలెస్టేట్ వ్యాపారానికి కాదుకదా, భక్తుల తాకిడిని స్ట్రీంలైన్ చేయటానికే కదా. కైoకర్యాల్లో కాస్త లేటైనా, విరామలైనా వీలైనంత ఎక్కువమంది భక్తులకి స్వామి దర్శనం కల్పించటానికే. వీటన్నిటితో స్వామి మహిమ ఏదో తగ్గిపోతుందని, పండితులు రాసిన ఆగమ శాస్త్ర నియమాలు తుచ్చ తప్పకుండా పాటించటం వల్లే స్వామి నిత్య మంగళమూర్తి అయ్యాడు అనుకుంటే మీ ఇష్టం. ఐ బెగ్ టు డిఫర్.

      Delete
    12. మీరు ప్రస్తావించిన జనరల్ అంశాల్నే నేనూ జనరలైజ్ చేసి నా అభిప్రాయం చెప్పాను.నేను కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించలేదు.ఇప్పటికీ జియ్యర్ స్వామి గారిలో అహంకారాన్నే చూస్తున్నారు మీరు.అందుకే నాతో ఏకీభవించలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను.మతం పట్ల నిష్ఠ ఉండాలని చెబుతున్నారు,నిష్ఠ లేనప్పుడు దానికోసం పట్ట్బడితే నామాత సాగదం లేదన్న అహంకారాన్ని చూస్తున్నారు మీరు.

      Delete
    13. రమణ దీక్షితుల్ని మీరు తప్పుడు మాటలు అన్నారని నేను అనలేదు.కొందరు అంటున్నారు అనే ఉద్దేశంతో రాశాను,గమనించండి.సామాన్య్ భక్తుల కోసం చేసే సౌకర్యాలకీ వీ.ఐ.పీ భక్తుల ఓసం చేసే సర్దుబాట్లకీ తేడా ఉంది కదా,నేను మాత్రం మంచిని ఎందుకు వ్యతిరేకిస్తాను?

      Delete
    14. హరిబాబు గారు, మా వూరిలో చాలా మంది ముస్లీంలు హిందూ సంప్రదాయాలు పాటించేవారున్నారు. వాళ్ళు నేమాని పంచంగం కొనుకొంట్టిండంగా చాలా సార్లు చూశాను. జాతకాలు చెప్పించుకోవటానికి బ్రాహ్మణుల దగ్గరికి వస్తారు. నాదోక ప్రశ్న ఈ రమణా దీక్షితుల్ని విమర్శించేవారు చేసే ఆరోపణలో ఒకటి క్రైస్తవుడైన వై.యస్. రాజశేఖర్ రెడ్డి తో సుదర్శన హోమం చేశాడని. అదేమైనా ఘొరమైన తప్పా? ఆయనకు నమ్మకం ఉండి యాగం చేస్తాను అంటే ఎందుకు తిరస్కరించాలి? వాళ్ళ తాతముత్తాతలు హిందువులే కదా! పెళ్ళికోసం ధర్మేద్ర, హేమమాలిని ఇస్లాం ను స్వీకరించినట్లు, స్వాతంత్ర వచ్చిన కొత్తలో "హిందూ లా" లో చేసే మార్పులు వారిపై పడకుండా క్రైస్తవాన్ని స్వీకరించిన వారు అగ్రకులాలలో చాలా మంది ఉన్నారు. దీనిని ఎలా చూడాలి.

      క్రితంసారి తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు జగన్ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్లు డిక్లరేషన్ చేయకుండా, దర్శనానికి వెళ్ళాడు. దానిపై ఎన్నో విమర్శలు చేశారు. ఈ మధ్య పాదయాత్ర మొదలుపెట్టే టప్పుడు మళ్ళీ తిరుమల దర్శనానికి వచ్చాడు. అప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ చేయకుండా, దర్శనానికి వెళ్ళాడు. రెండవసారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ పై సంతకం చేయాలనే నిబంధన ప్రభుత్వం/ ఈ.ఒ. ఎందుకు గట్టిగా పట్టుబట్టలేదు. ఆయనని ఎందుకు దర్శనానికి వదిలేశారు? అంత మంది ప్రభుత్వోద్యోగులు ఉండి జగన్ ను నిలదీయలేకపోయారా? పూజారిపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారే, వాళ్ళు చేసే తప్పుల మాటేమిటి?

      Delete
    15. రమణ దీక్షితులు మీద వ్యతిరేకులు చేస్తున్న ఆరోపణలు అన్నిట్నీ నేను చూడలేదు,నాకు ఆసక్తి కూడా లేదు గానీ ఇక్కడే రెండు విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్నాయి చూశారా?వెయ్యి కాళ్ళ మంటపం కూలగొట్టమని సలహా ఇచ్చి అలిపిరి దాడికి కారణమయ్యాడని ఒకాయన ఆడిపోసుకుంటంటే పైన జియ్యర్ స్వామికి అహంకారం అంటున్న వ్యాఖ్యాత అది సామాన్య భక్తుల సౌకర్యం కోసం జరిగింది కదా సర్దుకుపొమ్మని సమర్ధిస్తున్నారు!ఎవరిని నమ్మాలి?ఈయన మనల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు!

      ఈ విధమైన అస్పష్టత వల్లనే రమణ దీక్షితుల మీద చేస్తున్న ఆరోపణల్నినేను నమ్మలేను.సామాన్య భక్తుల కోసం ఆగమాల్ని మార్చాల్సిన అవసరమూ లేదు,మార్చమని సామాన్య భక్తులూ అడగటం లేదు.అక్కడ జరుగుతున్నది కూడా ప్రభుత్వాధికారులకి తప్పుడు చట్టాల వల్ల దక్కిన మితిమీరిన పెత్తనం!

      ఆలయాలు ఆగమశాస్త్రం ప్రకారమే నడవాలి!ముస్లిం వక్ఫ్ బోర్డుకి నియామకాలు ఎలా జరుగుతాయో తెలుసా!అవి కూడ ప్రభుత్వ సంస్థలే, మెంబర్ల దగ్గిర్నుంచీ అన్ని స్థానాలకీ వాళ్ళే నిర్ణయాలు తీసుకుని పేర్లని ప్రభుత్వానికి పంపిస్తే అనుమతులు మాత్రం ఇస్తారే తప్ప ఇలా పైనుంచి నియామకాలు జరపరు.వక్ఫ్ బోర్డులకి సంబంధించిన వివాదం ఏదన్నా వస్తే చాలు - అర్జెంటుగా స్పందించి వాటిని పరిష్కరించేసి వాళ్ళని సంతోష పెడతారు.

      మరి హిందూ ఆలయాల మీద మాత్రం అధికారుల పెత్తనం దేనికి?భక్తుల విషయంలో ఉదారంగా ఉండాల్సిందే - బీబీ నాంచారు వల్ల కొందరు ముస్లిములకి కూడా తిరుమల ఇష్టమైనదే.ఆ మధ్యన ఒక ముస్లిం భక్తుడు స్వామివారికి బంగారు పువ్వులు సమర్పించుకున్నాడని చదివాను.వాళ్లని మనం ప్రోత్సహించాల్సందే,కానీ యాజమాన్యం,నిర్వహణ విషయంలో హిందూ మత సంప్రదాయాలు ఖచ్చితంగా అమలు జరగాలి.

      ఇప్పటికిప్పుడు నేను క్రైస్తవం పుచ్చుకోగలను బాప్తిజం తీసుకుంటే చాలు!కానీ, చేరిన వెంటనే ఒక చర్చి మీద పెత్తనాన్ని నాకు అప్పగిస్తారా?కనీసం బ్రదర్ హుడ్ అయినా వెంటనే ఇవ్వరే?బైబిలు మీద అధికారం కావాలి,ఇతరుల సందేహాలకి జవాబులు చెప్పే పాండిత్యం లేనిదే ఫాదర్ అవ్వలేను కదా!ఇక్కడ ఆ పాండిత్యం బ్రాహ్మణులకి ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించకపోతే ఎట్లా?సందు దొరికింది గదాని రమణ దీక్షితుల్ని ఆడు,ఈడు అంటున్నవాళ్ళు హిందువులేనా?

      నేను మాత్రం జియ్యర్ స్వామినే పట్టించుకుంటాను.ఆయన నిలదీసి అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ అవి తప్పులేనని ఒప్పుకున్నారు.కానీ ఆ తప్పుల్ని సరిద్దడమే జరగడం లేదు.దీక్షితులుతో సహా ఏ ఏ బ్రాహ్మణుణ్ణి అవమానించినా అది మంచి సంప్రదాయం కాదు.ఇవ్వాళ దీక్షితులు పోతే నాకు ప్రధాన అర్చక పదవి వస్తుంది కదాని నరసింహాచార్యులు ఆశపడుతూ ఉండొచ్చు.రేపు ఇదే ప్రభుత్వం మరో సుబ్బరాయశర్మని సపోర్టు తెచ్చుకుని ఈయన్నీ దీక్షితులకి మల్లే తన్ని తగిలెయ్యొచ్చు!

      నాకూ శ్యామలీయానికీ తిరుమల ఎట్లా తగలడ్డా బాధ లేదు - ఎందుకంతే మేమిద్దరం మాలోనే దేవుణ్ణి చూసుకోగలిగిన స్థాయిలో ఉన్నాం!మరి అలా చూసుకోలేని వాళ్ళకీ ఆ మూర్తిలో చూడాలని కోరుకునేవాళ్ళకీ ప్రభుత్వం ఏమి చూపించాలని అనుకుంటున్నది?

      Delete
    16. నాకు తెలిసి వెయ్యికాళ్ళ మండపం కూల్చటానికి అలిపిరి దాడికి ఏమీ సంబంధం లేదు. దాన్ని భక్తుల సౌకర్యార్థం తీసేయటంలో స్వామి ఆగ్రహానికి గురవ్వటం ఏమీ లేదు. దానివల్లే ఇది జరిగిందని చేసిన ప్రచారం నమ్మి ఎవరో చంద్రబాబు ఫ్యాన్ ఆవేశపడుంటాడు, కూల్చచ్చని సిఫారసు చేసిన వారిలో ఈ దీక్షితులుగారు కూడా ఉండటంతో.

      అక్కడ స్వామి వెలవటం ఒక్కటే దైవికం, మిగతా ఆంతా మానవ నిర్మితమే. స్వామి చుట్టూ అలయంతో, దాన్ని నడపాల్సిన ఆగమ శాస్త్రాలతో వెలవలేదు. వెలసినప్పుడు ఆయనొక్కడే ఉన్నాడు, చాలమంది చేరి కొలిచారు, మా దేవుడంటే మా దేవుడని కొట్టుకున్నారు. గెలిచినవారు వాళ్ళ దేవుడిగా వాళ్ళ పద్దత్తిలో పూజించటం మొదలెట్టారు, కొన్నాళ్ళకో రాజుగారు చుట్టూ గుడి కట్టించాడు, ఇంకొందరు ఏదో ప్రాకారమో మండపమో కట్టించారు. ఇప్పుడు వాటిని మారిస్తే కొంపలేం మునిగిపోవు, వాటి వల్ల స్వామికి కొత్తగ వచ్చే మహత్యం ఏం లేదు, అవి పోతే పోయేదీ ఏం లేదు.

      మతం పట్ల నిష్ట ఉండాలని నెనెప్పుడూ చెప్పలేదు. ఉండాల్సింది భవంతుడి పట్ల నిష్ట. అది పెంచటానికి మతం కానీ, దానికి ఆడ్డంపడటానికి కాదు. చిన్నజియ్యరు స్వామి శ్రీవైష్ణవము, కర్నాటకలో ఎక్కువ కనిపించే వీర శైవమూ హిందూ మతంలోనే ఉన్న మిగతా దేవుళ్ళని తక్కువ చేసే ఉప మతాలు కాదూ. ఈ ఆగమాలన్నీ ఇలాటి సిద్దాంతాలలోంచి పుట్టినవి కాదూ. ఇప్పుడు భద్రాచలంలో జరుగుతున్న గొడవేంటి ఈ ఉపమతాల ఆగమాల గొడవ కాదూ. మొన్నటి వరకు రామ భద్రుడైన స్వామిని ఇప్పుడు అర్జంటుగా రామ నారయణుడిగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది, గోత్ర నామాలు ప్రవరలు పద్దతులు అంతా ఎందుకు మారుస్తున్నారు. రామ భద్రుడిగా ఆయన మహిమకి ప్రఖ్యాతికి ఏం లోటున్నది. యాదగిరి గుట్ట నరసింహుడు ఏమౌతున్నాడు. ఈ పట్టుదలంతా భగవంతుడి పై నిష్టంటారా, లేక తమ ఉపమతం పై నిష్టంటారా.

      Delete
    17. శ్రీ వైష్ణవం ఉపమతమా?
      అయితే విష్ణువు అవతారమైన రాముడూ,ఆయన స్వయంగ ఆవ్తరించిన శ్రీనివాసుడు కూడా ఊపదైవమా?మరయితే హిందువులకి ప్రధాన్ దైవం ఎవరు?
      మీరు అసలు హిందువేనా?

      Delete
    18. మతం పట్ల నిష్ఠ, బహగ్వంతుడి పట్ల నిష్ఠ - రెండూ ఒకటి కాదా?ఆఖరికి గవర్నమెంటు వారిని సమర్ధించహ్దానికి శ్రీ వైష్నవం ఉపమతం అని కూడా అనేస్తున్నారు - అందుకే నేను గుడిని మూసేసి పొమ్మన్నది!

      Delete
    19. మీరేవరు? అజ్ణాతంగా ఇంత పెద్ద వ్యాఖ్యలు రాసి చర్చించేవారు అసలు పేరుతో వచ్చి ఎందుకు రాయకుడదు?

      Delete
    20. పోన్లెండి!దేవుడు అకకద వెలియడం అవర్కు అహిమేనని ఒప్పుకున్నారు - మీ దయ!అది కూడ అబ్రాహ్మణుల కుట్రేనని అన్లేదు.నయమే!యెందుకు వెలిశాడంటారూ!వెలిసి ఏం చేద్దామనుకున్నాడంటారూ!ఇంకా ఏమి సిద్ధాంతాలు ఉన్నాయండీ తమ దగ్గిర!ఇవన్నీ మీకెలా తెలిశాయండీ!

      మీరు పుట్టినప్పుడు ఉన్నట్టే ఇప్పుడూ లేరు కదా!మీ చిన్నప్పటి ఫొటోలోనూ ఈ మధ్యన దిగిన ఫొటోలోనూ ఉన్నది మీరొక్కరేనా?అప్పటి మీరూ ఇప్పటి మీరూ వేరే వేరే వ్యక్తులా?మీ గురించి మీకు తెలిసిన విషయాలు కరెక్తే అని నాకు తెలిసేలా మీ దగ్గిర సాక్ష్యం ఉందా?చెప్పండి - ప్రతి ఒక్కదానికీ సమాధానం కావాలి!అవేవీ సంబంధం లేని ప్రశ్నలు కావు సుమండీ!ఆగమలో మార్పులు కూదదని జియ్యర్ స్వామి పట్టుబడుతున్నాడు కాబట్టి ఆయన్ని అహంకారి అనీ ఉపమతాధిపతి అనీ మీకు తోచిన లేబుల్స్ ఎన్ని ఉంటే అన్ని తగిలించి అయినాసరే మీరు మారులు చేర్పులు చేసే తీరతారన్నమాట!

      ఇష్టారాజ్యం మార్పులు చెయ్యడం కోసం శ్రీవైష్ణవం ఉపమతమే కదా అంటున్నారు,శాక్తేయం,వీరశైవం,లింగాయతం అని ఏవేవో ఎత్తుకుంటున్నారు.అవన్నీ నాకు తెలియవని అనుకుంటున్నారు,అంతేనా?

      పాండిత్యం చూపిస్తున్నారేం?హిందువులంటే తమాషాగా ఉందా?

      Delete
    21. @ UG Sriram,

      నేను దాదాపు బ్లాగులు చూడటం, ఏప్పుడైనా పొరపాటున ఒక బలహీన క్షణంలో వ్యాఖ్య చేసినా అది ఆఫీస్ నుంచే. ఇక్కడ గూగుల్ అకౌంట్‍లోకి లాగినవ్వలేను. బ్లాక్ చేసి ఉంటుంది. ఇక్కడ పేరుతో కామెంటే ఫెసిలిటీ ఉంది కానీ, నేను కొన్నిసార్లు వాడుకున్నాను కొన్నిసార్లు లేదు. ఏదో చిన్న కామెంటే, లేదా ఇన్ఫర్మేషన్ కనుక్కోటానికి, అనుకుని పెట్టినవి అజ్ఞాతగ పెట్టేవాడిని. పేరుతో పెడితే మళ్ళి దానిపై వచ్చే ప్రతి వ్యాఖ్యకి సమాధానం చెప్తూ కూర్చోవాలి. అంత టైము కానీ ఓపిక కానీ చాలాసార్లు ఉండవు. అందుకు అజ్ఞాతగ పెట్టడం.

      Delete
    22. @ haribabu,

      "అవన్నీ నాకు తెలియవని అనుకుంటున్నారు,అంతేనా?" - కాదండీ. మీకు వైష్ణవానికి శ్రీవైష్ణవానికి, శైవానికి వీరశైవానికి తేడా తెలిసే ఉంటుందనే ప్రస్తావించాను. మీ ఆవేశాలు వెటకారాలు చూసాక మీకు తెలియదని అర్థమైంది. ఉపమతం అని ఎందుకన్నానో వివరణ ఇద్దామనుకున్నా కానీ, మీ ఆవేశపు ధోరణి చూసాక విరమించుకున్నాను. నాకు చర్చలే తప్ప వాదనలు నచ్చవు. అంత ఓపిక కానీ, అవతలి వాళ్ళని నా మాటకి ఒప్పించాలనే ఆవేశం కానీ లేవు. అదే మీ ఉద్దేశం ఐతే అవసరమే లేదు, మీదే జయం. నా వ్యాఖ్యలు ఇక్కడ నుంచి తొలగించవచ్చు.

      ప్రభుత్వం ఏ ఏట్లోనైనా పడొచ్చు నాకొచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. నాకు హిందూమతం గురించి తప్ప, ఏ ప్రభుత్వం గురించి పార్టీ గురించి పట్టింపు లేదు. ఇప్పుడేదో మార్పులు చేర్పులు చేసి తీరాలని నేనెప్పుడూ చెప్పలేదు, ఆగమం అమలు చేయటంలో జరిగిన చిన్న మార్పులు పెద్ద నేరాలు కావంటున్నాను అంతే. సుధాకర్ యాదవ్ నియామకం, ముందెప్పుడో వేయికాళ్ళ మండపం కూల్చివేత తప్ప నేను ప్రభుత్వాని సపోర్ట్ చేసిందేం లేదు. ప్రస్తుతం నడుస్తున్న ఆరోపణల్లో పెద్ద ఆర్థిక నేరాలున్నాయంటే, దేశంలో కోర్టులకి చట్టాలకి కొదవ లేదు. మీడియాలో రొచ్చు బదులు అక్కడే నేరుగా తేల్చుకోవచ్చని నా అభిప్రాయం. సెలవ్.

      Delete
    23. //ఐనా ఈ ఆగమాలేమన్న ప్రాచీన వేదాలు కాదుకద. శైవం వైష్ణవం శాక్తేయం, మళ్ళీ దాంట్లో వీరశైవం, శ్రీవైష్ణవం ఇలా మధ్య యుగాల్లో సవాలక్ష గ్రూపులుగ తయరయ్యి కొట్టుకున్న వారు తమ చేతికి చిక్కిన దేవాలయల్లో తాము తేడాలు చూపించుకోటం కోసం రాసుకుని పాటించటం మొదలుపెట్టిన రూల్ బుక్స్ కాదా.//

      వెల్, అన్నీ రూల్స్ బుక్సే ఆమాటకొస్తే ! రాజ్యాంగం మాత్రం ఆ దేవుడిచ్చిన పుస్తకమా ? ప్రజల కోసం పెట్టుకున్న రూల్సు కాదా అవి ? మరి వాటిని మాత్రం పాటించాలని ఎందుకు చెబుతున్నాం? రాజ్యాంగములో మార్పులు చేయచ్చు కానీ, వాటికి ఒక పద్దతుంటుంది. అది మిగిలిన రాజ్యాంగ స్పూర్తికి భంగం కలిగించే ఉంటే ఆ మార్పు జరగదు. అలానే ఈ ఆగమ శాస్త్రాలు అయినా మరొకటి అయినా.

      Delete
    24. @Anonymous22
      మీ ఆవేశాలు వెటకారాలు చూసాక మీకు తెలియదని అర్థమైంది. ఉపమతం అని ఎందుకన్నానో వివరణ ఇద్దామనుకున్నా కానీ, మీ ఆవేశపు ధోరణి చూసాక విరమించుకున్నాను. నాకు చర్చలే తప్ప వాదనలు నచ్చవు.

      hari.S.babu
      జియ్యర్ స్వామికి అహంకారం అంటగట్టడం,ఆగమాల్లో మార్పులు చేసినా తప్పు లేదనడం తప్ప మీరు చేసిన సీరియస్ వాదన ఏముంది ఇక్కడ?

      నేను మిమ్మల్ని ఆ ప్రశ్నలు అదగడంలో ఆవేశం,వెటకారం కనిపించాయా మీకు?చిన్నప్పటి ఫొటోకీ ఇప్పటి ఫొటోకీ ముడిపెట్టి యెందుకడిగానో తెలుసా?మీ ముఖంలోనూ మనస్తత్వంలోనూ ముఖ్యంగా అనుభవం వల్ల వచ్చే తెలివి లోనూ మీలో కొని మార్పులూ వస్తాయి,కొన్ని మారకుండానూ ఉంటాయి.మారకుండా ఉన్నవాటిని బట్టే అదీ ఇదీ మీరే అని నిర్ధారిస్తారు,అవునా?

      హిందూమాతం కూడా ఆది నుంచీ ఒకే రూపంలో లేదు.మీరు బ్లాగులకి తరచూ రానని అంటున్నారు కాబట్టి చెబుతున్నాను.నేను ఈ మధ్యనే దాశరాజ్ఞ యుద్ధం గురించి ఒక పోష్టు వేశాను.ఇండేక్సులో వెనక్కి వెళ్ళీ చూడండి అర్ధం అవుతుంది హిందూమతం గురించి నాకు ఎంత తెలుసో!

      నా ప్రశ్నలు అర్ధం అయినా వెటకారం అనేసి తప్పుకుపోదామనే ఉద్దేశం లేకపోతే చర్చని నిరభ్యంతరంగా కొనసాగించవచ్చ్గు.

      ఇప్పుడు వైదికయుగం అంటున్నద్ఫి వేదాలు గ్రంధస్థం చేసిన కాలం మాత్రమే.అది వైదిక సాహిత్యం అప్పటికప్పుడు సృజించబడిన కాలం కాదు.అప్పటికే చాలా పెద్ద యెత్తున తయారయి ఉంది.కాకపోతే అప్పుడు అగ్ని,ఇంద్ర,వరుణ,మిత్ర దేవతలు ప్రముఖంగా ఉండేవాళ్ళు.కానీ శివ,విష్ణు,బ్రహ్మ వంటి వారి ప్రస్తావనలు కూడా అప్పుడే ఉన్నాయి.ఇంకా మరుద్గణాల వంటి వారి ప్రస్తావనలు కూడా ఉన్నాయి.ఇంతమంది దైవాలూ ఒకే దేవుని బింబరూపాలు అనే పేరున ఏకేశ్వర తత్వమూ బహుళ మూర్తిత్వ సిద్ధాంతమూ అప్పటినుంచే ఉన్నాయి.

      అన్ని రకాల శాఖలూ ప్రశాఖలూ ఆదినుంచీ ఉండి వీటన్నిటి సమాహారమే వేదం అయినప్పుడు,రామానుజులూ,మధ్వాచార్యులూ,శంకరులూ ఆఖరికి ఆర్యసమాజ స్థాపకుడైన దయానంద కూడా మేము వైదిక ధర్మాన్నే పునఃప్రతిస్థిస్తున్నాము అంటే మీరు వాటిని ఉపమతాలు అనడం ఎట్లా కుదురుతుంది?వారిలో ఎవరైనా అలాంటి ప్రకటన చేసినట్టు మీ దగ్గిర సాక్ష్యం ఉందా?

      హిందువులకి వేదం ఒక్కటే ప్రమాణం!ఎవరు కొత్త దర్శనాన్ని చెప్పినా వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటే అది హిందూమతంలోని అంతర్భాగమే అవుతుంది తప్ప ఉపమతం కాదు.

      చర్చలే తప్ప వాదనలు నచ్చవా?దీని అర్ధం ఏమిటో!చహ్ర్చ అంటేనే ఇరువురి వాదనల సమాహారం,కాదా?

      మొహాన్ని మార్చుకోలేరు గానీ అప్పుడూ ఇప్పుడూ ఒక పేరేనా అని పేరు మార్చుకునే ఉద్దేశం ఏమైనా ఉందా మీకు?లేదు కదా!అట్లాగే మతంలో కూడా తప్ప్పనిసరిగా కాలంతో పాటూ మారాల్సినవీ కాలం మారినా ఎట్టి పరిస్థితిలోనూ మార్చకూడనివీ ఉంటాయి.దేన్ని మార్చకూడదో దాన్ని గట్టిగా పట్టి ఉంచటమూ మార్చుకోవలసిన వాటిని వెంటనే మార్చుకోవటమూ తెలియటం వల్లనే హిందూమతం ఇంతకాలం కొనసాగింది.మీరు ఉపమతాలు అంటున్నవి మార్చవలసిన రూపానికి సమబంధించిన విషయాల సమాహారం.అక్కడ ఎంతవరకు మారాలో మారి మారకూడని వైదిక మూలాన్ని అలాగే ఉంచడం జరిగింది - అర్ధం అయ్యిందా?

      మీ వాదనల ధోరణిని బట్టి మీరు హిందువు కాదని తోస్తున్నది.నిష్ఠను గురించి ఒత్తిడి పెడుతున్న జియ్యర్ స్వామి పట్ల మీరు చూపిస్తున్న అక్కసును బట్టి బహుశా మీరు ఇస్తున్న ప్రోత్సాహ సహకారాల వల్ల హిందువులు ఆగమాలలోనూ వేదాలలోనూ గబగబా మార్పులూ చేర్పులూ చేసేసుకుని భ్రష్టు పట్టిపోతే చూసి సంతోర్షించాలనే శాడిజం కూడా కనిపిస్తున్నది నాకు - ఏమంటారు?

      మీరు జియ్యర్ స్వామి గారికి అహంకారం అంటగడుతూ ఉంటే విని ఒప్పుకుంటే నేను శాంతచిత్తుణ్ణి అవుతానా,మిమ్మల్ని విషయానికి సమబంధించి ప్రశ్నలు వేస్తే మీకు అర్ధం కాకపోవటం వల్ల నాది వెటకారం అవుతుందా?భలే గొప్ప తర్కం!నా అవేసాలూ వెటకారాలూ చూడగానే నాకు హిందూమతం గురించి ఏమీ తెలియదని అర్ధమైపోయిందా - "చర్చలే తప్ప వాదనలు నచ్చ"వన్నట్టు ఇది కూడా గొప్ప లాజిక్కు!

      మీరు చెప్పేదేమిటి నా కామెంట్లని డెలిట్ చెయ్యండని.కామెంట్లు డెలిట్ చెయ్యటానికి నా క్రైటేరియా నాకుంది.నా ప్రశ్నల్లో వెటకారం లేదని సోదాహరణంగా చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు ఉపమతాలను గురించి చెప్పదలిస్తే చెప్పవచ్చు.మీ సొంత అభిప్రాయాలు కాదు.పరిశీలనలు,నిర్ధారణలు,ఉదాహరణలు చెప్పాలి.ఎవరు నిర్ధారించారు అనేది సాక్ష్యాలతో సహా చెప్పాలి.

      ఓకేనా?

      Delete
    25. //జియ్యర్ స్వామికి అహంకారం అంటగట్టడం,ఆగమాల్లో మార్పులు చేసినా తప్పు లేదనడం తప్ప మీరు చేసిన సీరియస్ వాదన ఏముంది ఇక్కడ?
      //

      ఉండదు కూడా ! టి.డి.పీ సపోర్టర్ల ఒక విచిత్రమైన పంథా ఫాలో అవుతున్నారు. తాము పాటించింది వేదం, తాము చేస్తే రాష్ట్రం పట్ల భక్తి, తమకు వ్యతిరేకంగా ఏమి చేసినా అది రాష్ట్రమంటే ప్రేమలేనట్టు. తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెలితే వారు .. రాష్ట్రానికే ద్రోహులు. తమ నాయకుడు దైవ దూత, ప్రవక్త, విమర్శించావా .. నువ్వు దైవ దూషనకు పాల్పడ్డట్టే. ఇలా ఉంటోంది వారి ధోరణి. ఈ ధోరనీ, అటువైపు జగన్ పాపులారిటీ పెరుగుతోంది అనిపిస్తే మరింతగా ముదురుతోంది.

      చిన్న జీయర్ స్వామి, ఆంధ్రాలో ఉన్న తిరుమలను పొగడకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న దేవాలయానలు పొగుడుతాడు. తిరుమలను విమర్శిస్తాడు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి హిందూ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నాడని పొగుడుతాడు. తనను తిట్టిన దానికన్నా, తోడికోడల్ని పొగిడిన దానికి ఎక్కువ బాధ కలుతోంది టి.డి.పీ వారికి. (సామెత కొంచెం మార్చా, సరిపోతుందని).

      మనం సింపులుగా .. ఇది కేవలం తిరుమల పవిత్రతకి సంబందించిన విషయం అనుకుంటాం. కానీ, వారు ప్రతీదాన్ని రాజకీయ కోణములో తప్ప మరే విధంగానూ చూడలేరు. వారికి అది చేత కాదు.

      Delete
    26. "అక్కడ స్వామి వెలవటం ఒక్కటే దైవికం, మిగతా ఆంతా మానవ నిర్మితమే"

      గ్రంధాధార మతాలకు ఒక (లేదా కొన్ని పరిమిత సంఖ్య) గ్రంధం ఉంటుంది. దీన్ని భగవత్ ప్రసాదంగా భావించి మిగిలిన వాటికి కొలమానంగా వాడుతారు.

      ప్రాచీన సంప్రదాయాలకు పై నియమం లేదు. ఫలానా విషయం (పరమ గ్రంధం) దైవేచ్ఛ మిగిలినవి (సంప్రదాయాలు) మానవ నిర్మాణం అన్న తేడాలు కొంతవరకే.

      "ఇప్పుడు వాటిని మారిస్తే కొంపలేం మునిగిపోవు"

      తరతరాలుగా చర్చామీమాంసాల ద్వారా ఎదిగిన సంప్రదాయం ఒకవైపు, బయటి వాళ్ళు ఏకపక్షంగా చేసే మార్పు మరో వైపు. రెంటినీ సమానంగా చూడలేము.

      మార్పులు & సంస్కరణలు లోపలి నుండి వస్తేనే సఫలం అవుతాయి.

      Delete
    27. @ Haribabu,

      నేను ప్రస్తావించిన వైష్ణవం-శ్రీవైష్ణవం, శైవం-వీరశైవం తేడాల గురించి తప్ప మిగతావన్నీ మాట్లాడుతున్నారు. అన్ని దైవరూపాలని సమానంగా ఆరాధిస్తూ విష్ణువుని ఇష్టదైవంగా భావించే వైష్ణవానికి, విష్ణువు మాత్రమే పరతత్వమని మిగతా దేవతలు ఆయనకి డిప్యూటీలని వాదించే శ్రీవైష్ణవానికి. అలాగే శివుడ్ని ఇష్టదైవంగా భావించె శైవానికి, శివుడు మాత్రమే అత్యున్నత దైవమని అనే వీరశైవానికీ తేడా ఏమీ లేదంటారు. మంచిది.

      "హిందువులకి వేదం ఒక్కటే ప్రమాణం!ఎవరు కొత్త దర్శనాన్ని చెప్పినా వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటే అది హిందూమతంలోని అంతర్భాగమే అవుతుంది తప్ప ఉపమతం కాదు." -

      ఆ కొత్త దర్శనాలు వేదంలో సెలెక్టెడ్‌గా కొన్నిటిని మాత్రమే ప్రమాణంగా తీస్కుని వాటి ఆధారంగ తాము పూజించే దైవరూపమే అత్యున్నతమని, మిగిలిన రూపాలలో భగవంతుడ్ని పూజిస్తే మోక్షం రాదని సూత్రీకరిస్తే, అప్పుడు అవి కూడా హిందూమతంలో అంత:భాగాలేనని అనాలా, లేక ఉపమతాలనాలా? నాకు తెలిసి అద్వైత సాంప్రదాయమొక్కటే అలా నామరూపాల భేధాలు లేకుండా ఏ రూపంలో పూజించిన అంతిమ లక్ష్యమైన మోక్షానికి చేరతారని ఒప్పుకునేది. ఆ పరంపరలో ఉన్న విష్ణుభక్తికి/శివభక్తికి, ఈ శ్రీవైష్ణవ/వీరశైవ సిద్ధాంతాలకి చాలా తేడా ఉంది. కాబట్టే వీటిల్లోకి ప్రత్యేకంగా మారటం ఉంది ఇప్పటికీ. అంతా ఒకటే ఐతే పుట్టు వెంట్రుకలతో సహా తిరుమల వెంకన్నకి సమర్పించుకునే సగటు హిందువు ప్రత్యేకంగ శ్రీవైష్ణవుడవ్వటం ఎందుకు. ఎందుకంటే సగటు హిందువు తిరుమల వెంకన్నని కొలుస్తాడు, శ్రీశైలం మల్లన్నని కొలుస్తాడు, నవరాత్రులకి అమ్మవారిని కొలుస్తాడు, వాళ్ళ ఊరి గ్రామ దేవతని కొలుస్తాడు. ఒక్కసారి శ్రీవైష్ణవంలోకో వీరశైవంలోకో అఫీషియల్‌గా మారి వీళ్ళందరిని సమాన ప్రతిపత్తితో కొలవవచ్ఛేమో కనుక్కుని చెప్పండి నాకు.

      Delete
    28. @ విశ్వవీక్షణం,
      మీ రాజ్యాంగం పోలిక నాకు నచ్చింది. ఆ పోలికతోనే ఆగమాల గురించి నా వాదన చెబ్దామనుకున్నాను, కానీ మీరు ఇంతలోనే నన్ను తేదేపా అభిమానిని చేసిపారేసారు. కాబట్టి ఆగిపోతున్నాను. సుధాకర్ యాదవ్ నియామకంలో నాకు తప్పేం కనిపించలేదు అదే చెప్పాను. ఎప్పుడో జరిగిన వేయికాళ్ళ మండపం తోలగింపుతో పెద్ద నష్టమేం రాదన్నాను. ఇవొక తీవ్రమైన రాజకీయ అభిప్రాయలని నాకు తెలీదు. ఇది రాజకీయ అభిమానుల గోదా అని తెలీక దిగాను, మన్నించండి.

      నా మొట్టమొదటి కామెంట్ కూడా సుధాకర్ యాదవ్ రెగ్యులర్‌గా చర్చులకి తిరుగుతున్నాడని హరిబాబుగారు చెప్పింది విని, నాకున్న అభిప్రాయం తప్పేమో తెలుసుకుందామనే ఆయన్ని వివరాలు ఆడిగాను. ఇప్పుడు చూస్తే అనిపిస్తోంది ఆయన మొదటి నుంచి నన్ను ప్రభుత్వ సమర్దకునిగానే చూస్తున్నారని.

      Delete
    29. @Anonymous22 May 2018 at 23:35
      @ Haribabu,

      నేను ప్రస్తావించిన వైష్ణవం-శ్రీవైష్ణవం, శైవం-వీరశైవం తేడాల గురించి తప్ప మిగతావన్నీ మాట్లాడుతున్నారు.
      hari.S.babu
      శ్రీవైష్ణవం ఉపమతం అని రుజువు చెయ్యమనడం గురించి మీరు ప్రస్తావించినదే కదా!నేను మిమ్మల్ని అడిగినది మీ సొంత అభిప్రాయాలు కాదు - ఆయా మతాలకి సంబంధించిన పాండిత్యం ఉన్నవాళ్ళు చేసిన పరిశోధనాత్మకమైన విశ్లేషనల్ని చూపించమని.అయినప్పటికీ మీ సుత్తినే కొనసాగిస్తున్నారు,అంటే అది మీ దగ్గిర లేనట్టు తెలుస్తున్నది,అవునా?శ్రీ రామానుజుల వారు "నేను ప్రత్యేకమైన మతాన్ని ప్రారంభిస్తున్నాను!" అని ప్రకటించిన దాఖలా ఉందా?మీరు రామనారాయణుడు అనటం గురంచి కూడా అదేదో విపరీతమైనట్టు వ్యాఖ్యానిస్తున్నారు - అది ఏమి ధోరణి?శ్రీరాముడు విష్ణువు అవతారం అయినప్పుడు దానిని నొక్కి చెప్పడంలో మీకు నెప్పి యెందుకు కలుగుతున్నది?

      అందుకే అన్నాను.మీరు హిందువు కాదు గాబట్టి కేవలం తప్పులు పట్టడానికే ఈ వాదన యెత్తుకున్నారని!

      వీరశైవం స్థాపించిన మూలసిద్ధాంత కర్త ఏ దైవాన్ని ప్రపంచం మొత్తానికి ఒకే దేవుడుగా నిలబెట్టాలనుకున్నాడో ఆ దైవం వేదం ఒప్పుకున్న హిందువుల ప్రధాన దైవాలైన త్రిమూర్తులలోని వాడే కదా!వేదంలో నుంచే ఒక శాఖని తీసుకుంటున్నారు అని ఒప్పుకుంటూనే ఆ ఒక్కటే గొప్పది అంటున్నారు కాబట్టి అది ఉపమతం అంటున్నారు - మీ బుద్ధికి పుట్టంది గాబట్టి గొప్ప తర్కం అనుకుంటున్నారు గానీ ఇది సరైన తర్కం కాదు.మెడిసిన్ అనే దాంట్లో జనరల్ పాధాలజీ,కార్డియాలజీ,న్యూరాలజీ అని ఎందుకు వేరు చేశారు?ఆ ఒక్క మౌలిక విషయానికి సంబంధించి ఎక్కువ తెలియటం వల్ల దాన్ని వేరు చేసినంత మాత్రాన అది వైద్యశాస్త్రంలో బాగం కాకుండా పోతుందా!

      శంకరాచార్యులు ఒక్కరే ఎన్నో మఠాలని స్థాపించాడు.ఒక్కో పీఠానికి ఒక గురువు ఉన్నాడు.ప్రతి గురువుకీ తను ఉన్నచోటుకి చుట్టుపక్కల ఎక్కువమంది శిష్యులూ ఉంటారు.భక్తులూ తరచుగా వెళ్ళడం వల్ల మిగిలిన వాళ్ళ కన్న ఆ గురువు చెప్పిన దాన్నే ఎక్కువ పాటిస్తారు.శంకరాచార్యులు శివభక్తుడే,తను స్థాపించిన పీఠాలలో శివారాధనయే సూచించాడు.కానీ వైష్ణవాలయాల్ని కూడాసందర్శించాడు,వాటికీ తన వల్ల కాదగిన ఆధ్యాత్మిక సహాయం చేశాడు.ఇవి మీకు తెలుసు కదా!వాళ్ళెవరూ మాది కొత్త మతం,ఉపమతం అని చెప్పలేదే!

      మీకు హిందువుల్ని విడివిడిగ అచూడాలనే దృక్కోణం ఉంది గాబట్టి అవి మీకు వేర్వేరుగా కనిపిస్తున్నాయి,అంతే!హిందువులలో ఒకేసారి రెండు లేక మూడు లేక అనేక మతాలను పాటించగలిగే మనస్తత్వం ఉంది.కనకనే సామాన్య హిందువులు అందర్నీ కొలుస్తున్నారు అని మీరు గుర్తించగలిగారు.

      చాలు!నా ప్రశ్నలు అర్ధం కాక వాటిని వెటకారాల కింద కట్టేసి నాకు ఏమీ తెలియదని అర్ధం అయ్యంది అని వెటకారాలు వాడటం తప్ప మీ దగ్గిర సరుకు లేదని తెలుస్తున్నది.ఇంక మీ రొచ్చు వాదనలు ఆపితే బాగుతుంది.

      Delete
    30. @Anonymous22 May 2018 at 23:35
      *అన్ని దైవరూపాలని సమానంగా ఆరాధిస్తూ విష్ణువుని ఇష్టదైవంగా భావించే వైష్ణవానికి, విష్ణువు మాత్రమే పరతత్వమని మిగతా దేవతలు ఆయనకి డిప్యూటీలని వాదించే శ్రీవైష్ణవానికి. అలాగే శివుడ్ని ఇష్టదైవంగా భావించె శైవానికి, శివుడు మాత్రమే అత్యున్నత దైవమని అనే వీరశైవానికీ తేడా ఏమీ లేదంటారు.


      *శ్రీవైష్ణవంలోకో వీరశైవంలోకో అఫీషియల్‌గా మారి వీళ్ళందరిని సమాన ప్రతిపత్తితో కొలవవచ్ఛేమో కనుక్కుని చెప్పండి నాకు.


      hari.S.babu
      వీటిని మీరు చాలా గంభీరమైన సందేహాలని అనుకుంటున్నారు కాబోలు!ఈ దెబ్బకి హరిబాబు చిత్తైపోతాడు సుమా అని కూడా ఆనందిస్తున్నారు కాబోలు!

      మీకు మళ్ళీ ఈ పోష్టులోని మొదటి భాగాన్ని చదవమని చెప్పాల్సి వస్తున్నది.ఎందుకంటే,దైవాన్ని చేరుకోవటంలో ఉన్న అనేకానేక దారుల్లో సనాతన ధర్మం దేనినీ తిరస్కరించదనే విషయం మీకు ఎక్కదం లేదు గాబట్టి ఒకే డౌటుని మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అడుగుతున్నారు.

      నా ఖర్మ కొద్దీ దొరికారండీ మీరు!చాదస్తపు మొగుడు చెప్తే వినడు గిల్లితే యేడుస్తాడు అన్నట్టు మీరు యే స్తిత్వాన్నయిన ఆ ఒక్క అస్తిత్వాన్ని విడిగా మాత్రమే అర్ధం చేసుకోగలరు కాబట్టి అవి మీకు విడిగా కనిపిస్తున్నాయి.కానీ సనాతన ధార్మికులు,అనగా మాబోటి వాళ్ళకి ప్రతి అస్తిత్వాన్నీ దాని పితృసోదరసంతాన సంబంధాలతో చూడటం సాధ్యం అవుతుంది.అది మీకు సాధ్యం కాదు లెండి!

      పదో తరగతి కుర్రాడికి మోక్షం అవసరమా!అప్పుడు వాడికి ఆ టెంత్ క్లాస్ ప్యాసవదమే ముఖ్యం.టెంత్ క్లాస్ మంచిమార్కులతో ప్యాసవడంకోసమే దేవుణ్ణి ప్రార్ధిస్తాడు.పరీక్ష ప్యాసవడమే ముఖ్యం కాబట్టి ఇంటికి దగ్గిర్లో యే దేవుడి గుడి ఉంటే ఆ దేవుడికే మొక్కుకుంటాడుయెనభై దాటినావాళ్ళకి ఇవేబ్వీ అక్కర్లేదు.మళ్ళీ జన్మ్ లేకుండ ఔంతే చాలు అనిపిస్తుంది.అది మోక్షవాంచ.దానికి శ్రద్ధ కావాలి,అప్పుదు ఒక్క దేవుడి మీదనే గురి ఉండాలి.అది శ్రీ వైష్ణవం,వీరశైవం పాటించాల్సిన ఆధ్యాత్మిక స్థాయి.

      మీరు ఉపమతాలని పేఉ పెడుతున్న ఈ శాఖలు పుట్టకముందే భగవద్గీత,భాగవతం దీనిని గురించి చెప్పాయి.నాల్గు విధమ్ములౌ వారు నన్ను భజింతు రర్జున అంటాడు.జిజ్ఞాసువు,ఆర్తుడు,అర్ధార్ధి,మోక్షగామి అని లిట్ చెప్పి నన్ను ఏరు ఏది కోరితే అది ఇస్తాను అంటాడు.మళ్ళీ మోక్షం అన్నింటిలోకి బెస్టని హింటు ఇస్తాడే తప్ప ఆ ఒక్కటే కోరుకోమని బెట్టు చెయ్యడు!అట్లాగే కర్మ,జ్ఞాన,భక్తి,వైరాగ్యాలనే భిన్నమైన మార్గాలని చూపిస్తాడు తనని చేరుకోవటానికి దారులుగా.నిజానికి ఇవి లెవెల్సు!మీరు చక్రాంకిత దీక్షకీ బాప్తిజానికీ పోలిక చెప్పేసుకుని అందులోకి వెళ్లడం గురించి విపరీతంగా ఆవేశపడిపోతునారు.దీక్ష తీసుకుని వాళ్ళు హిందూమతానికి బయటికి వెళ్ళటం లేదు కదా,వైదిక ధర్మానికి మరింత దగ్గిరగా వెళ్తున్నారు.ఇతర హిందువులు కూడా వాటినీ వాటిలో చేరేవాళ్ళనీ అట్లాగే చూసి గౌరవిస్తున్నారు.మీరు హైందవేతరులు గనక అర్ధం కాని ఆవేసానికి లోనవుతున్నారు.

      శ్రీవైష్ణవంలోకో వీరశైవంలోకో అఫీషియల్‌గా మారి వీళ్ళందరిని సమాన ప్రతిపత్తితో కొలవకూడదు అన్నప్పటికీ మాకు నెప్పి ఏమీ ఉండదు.మీకేమైనా నెప్పి,దురద,గజ్జి లాంటివి వస్తే మీ వైద్యం మీరు చేసుకోవాల్సిందే - సపట్ లోషన్!.

      Delete
    31. >>>శంకరాచార్యులు శివభక్తుడే,తను స్థాపించిన పీఠాలలో శివారాధనయే సూచించాడు.కానీ వైష్ణవాలయాల్ని కూడాసందర్శించాడు,వాటికీ తన వల్ల కాదగిన ఆధ్యాత్మిక సహాయం చేశాడు.>>>

      మీకు అర్ధం కావడం లేదు.మా తాతగారు కూడా నామాలు పెట్టుకుని శ్రీవైష్ణవులు గా ఉండేవారు.వేరే దేవుళ్ళని ప్రార్ధించేవారు కారు.
      శ్రీవైష్ణవులు శివాలయం కి కూడా వెళ్ళరు.

      Delete
    32. సింధుమతంల గట్లనె ఉండాల!గట్ల ఉంటేనే గిట్ల గిట్ల రస్తా పరేషాను లేకుండ ఉంటది.అందరు ఒకే తాన గుంగూడితె ఫికర్ ఉండది:-)

      Delete
  22. సంభవామి యుగే యుగే అని చెప్పిన స్వామి ఉద్భవిస్తేనే తప్ప మానవమాత్రుడు ఎవడూ తిరుమలని పవిత్రంగా ఉంచలేడు కాబోలు!

    ReplyDelete
  23. "What happened for last 20 years when he was in service." ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో పోరాటం ఈ మూడున్నరేళ్ళూ చేయకుండా ఇప్పుడు గొడవ పడుతున్నారే.... అని అడిగితే చాలా రోజులు ఆలోచించుకుని బాబు గారు ఏం చెప్పారో గుర్తుందా.... సరైన సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలని జగ్జీవన్ రామ్ గారు చెప్పారట. ఇప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని బాబు గారు అంటున్నట్టే... రమణ దీక్షితులు గారికీ సరైన సమయం ఇప్పుడు వచ్చిందేమో. ���� ~~ ఫణీంద్ర

    ReplyDelete
  24. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అర్చకుల తాలూకు ఫైల్ నిన్నటిదాకా కనపడలేదా? నిన్ననే కనపడిందా? చర్య తీసుకోడానికి? ఇప్పటిదాకా సమయం దొరకలేదా?

    రమణ దీక్షితులు గారు చెప్పినవాటి మీద దిద్దుబాటేదీ? విరిగిన వజ్రం ముక్కలు పోటో వేశారు. ఎవరుధృవపరచారవి వజ్రం ముక్కలేనని?

    రెండు లక్షల రూపాయలలోపు ఆదాయం వచ్చే గుడులను వదిలేస్తామన్నారు, ఇదేం? డబ్బున్నవాటిని దగ్గరే ఎందుకుంచుకుంటున్నారు? ఈ మాటేనా ఎందుకన్నారు జగన్ మొత్తం హిందూ సంస్థలలో ప్రభుత్వ జోక్యం ఉండదని, చట్టాన్నే ఎత్తేస్తానని చెప్పడానికి సిద్ధ పడుతున్నాడని తెలిసా?

    ReplyDelete
    Replies
    1. జగన్ వాదన తప్పు.అతనికి ఏమీ తెలియదు.ఆలయాల మీద ప్రభుత్వ అజమాయిషీని పూర్తిగా ఎత్తెయ్యటం సాధ్యపడేది కాదు,ముస్లింల వక్ఫ్ బోర్డులు కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలే!

      ధర్మకర్తల అధీనంలో ఉన్నప్పుడు దేవదాసీల పేరుతో వ్యభిచారం,నరబలుల వంటి మూఢనమ్మకాలూ, ధర్మకర్తల అక్రమాలూ అందుకు పూజార్లు కూడా సహకరించటం లాంటివి వెలుగులోకి వచ్చాకనే తప్పనిసరై జోక్యం చేసుకుని ప్రభుత్వం కిందకి వచ్చారు.కోర్టులు కూడా ప్రభుత్వ జోక్యాన్ని సమర్ధిస్తూ తీర్పులు ఇచ్చిన చరిత్ర ఉంది.అన్ని వైపుల నుంచీ పరిశీలించకుండా నేను ఏదీ మాట్లాడను.హిందూ ఆలయాలని మళ్ళీ ధర్మకర్తల కాలానికి తీసుకెళ్ళాలని నేను అనుకోవడం లేదు.ఆలయాలు సర్వస్వతంత్రమైన స్వేచ్చా మందిరాలు అయితే అది అరాచకానికి దారి తీస్తుంది.

      బోర్డు సభ్యులు కానివ్వండి,అర్చకులు కానివ్వండి - రోజువారీ నిర్వహణకు కావ్లసిన యంత్రాంగం,సామగ్రి,మార్గదర్శకాలు భక్తుల నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగితే మంచిది.స్వామికి జరిగే కైంకర్యాలు మొత్తం ఆగమ శాస్త్రాల ప్రకారం నిష్ఠగా జరగాలి.అయితే, జమాఖర్చులు ప్రభుత్వానికి తెలియపరచడం వంటివి పారదర్శకంగా ఉంచడం, ఏదైనా అక్రమం జరిగినప్పుడు ఫిర్యాదు చేస్తే చట్టం ద్వారా సరిదిద్దడం వంటివాటికి ప్రభుత్వం పరిమితం అయితే బాగుంటుంది.

      అంతకన్న ఎక్కువ కోరుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో నెరవేరడం కష్టం!

      Delete
  25. హరిబాబుగారూ, మీరు ఒక్కోసారి నోటిని అదుపుచేసుకోలేకపోతున్నారనిపిస్తుంది. స్వామి స్వయంగా వెలసిన గుడిని పాడుబడిపోవాలని కోరుకుంటారా? హిందువుగా మీరు కోరుకునేది ఇదేనా? డబ్బున్న ప్రతిచోటా రాజకీయాలు ఉంటాయి. ఒకానొకప్పుడు పోపులకీ (చారులో వేసుకునే పోపులు కాదండోయ్!) రాజులకీ అధికారం కోసం పోరాటాలు జరగలేదూ? ఇవాల తిరుమలలో జరుగుతున్నవి కూడా కొంచెం అలాంటిదే. నిజానికి రమణ దీక్షితులు గారూ కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. అలాగే ప్రభుత్వం ఇంకా ఎక్కువే తప్పులు చేసి ఉంటుంది. చేస్తుంది కూడా. వెయ్యి నోట్లు తీసుకునో కులపోడనో వోట్లు వేసి గెలిపించే జనాలకి అంతే ప్రాప్తం.
    అయినా డబ్బుల గురించి పక్కన పెడితే నిజంగా కొండపైకి వెళ్ళేవాల్లకి ఎంత భక్తి ఉంది?(నాతో సహా కలుపుకునే చెప్తున్నా). అక్కడ కూడా పక్కవాడిని తోసేసో తొక్కేసో ముందుకు పోదామనుకునే బాపతే కాని స్వామి దర్శనం అయ్యేవరకూ కాస్త కూడా ఓపిక పట్టరు. దేవస్థానం స్టాఫ్ ని అపుడపుడూ బదిలీ చేస్తూ ఉండటం అన్నిటికంటే ఉత్తమం. ఒకే వ్యక్తి ఒకేచోట పాతుకుపోతే జిన్ పింగూ పుతినూ లాగే తయారవుతారు.
    ఇకపోతే మనం కూడా సెలవు దొరికింది కదా అని ఒకే గుడికి పరిగెత్తకుండా దక్ష్ణ దేశం లో ఉన్న మిగతా పుణ్యక్షేత్రాలకి కూడా వెల్తే బావుంటుంది. తమిళనాడులో ఎన్నో క్షేత్రాలున్నాయి. రద్దీ లేకుండా దర్శనం కూడా అవుతుంది.

    ReplyDelete
  26. ప్రముఖమైన ఆలయాలు పదే పదే వివాదాలకు గురి కావడంలో బ్రాహ్మణుల పాత్ర కూడా ఉంది - నా తీర్పు ప్రకారం వారి తప్పే ఎక్కువ!

    కొన్ని శతాబ్దాలుగా బ్రాహ్మణులు కొత్తదనానికి దూరమైపోయారు.తొలినాడు ఆలయనిర్మాణం అనేది చాలా శాస్త్రీయమైన పద్ధతిలోనే చేశారు.దానికి వాటి నిర్మాణంలో వాడిన సాంకేతికతయే సాక్ష్యం!కానీ కాలం గడిచే కొద్దీ ఆలయాలకు అంటిపెట్టుకుని అక్కడ దక్కుతున్న సంపదకీ ఐశ్వర్యానికీ దాసులైపోయి ప్రజల మీద పెత్తనం చెయ్యడం కోసం రాజులకి ఉపాయాలు చెప్పడానికీ,మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేసి ప్రజల్ని తమకి విధేయులుగా ఉంచుకోవడానికీ తమ జ్ఞానాన్నీ కొన్ని శతాబ్దాల విలువైన కాలాన్నీ వృధా చేసేశారు.

    ఆయుర్వేదం,ఖగోళశాస్త్రం,జ్యోతిషం,వ్యవసాయం,యంత్రవినియోగం వంటివాటిలో గత వెయ్యేళ్ళలో ఏమి విప్లవాత్మకమైన కృషిని చేశారు వీరు?అన్నీ వేదాల్లో ఉన్నాయి అనే పాత గొప్పల్ని చెప్పుకుంటే ఎవడు వింటాడు?ఎంత కాలం వింటాడు?వేదాల్లో ఉంటే మరి ఎందుకుఇనియోగం లోకి తీసుకురాలేదు?

    నాకు తెలిసినంత వరకు భారత దేశంలో వరాహ మిహిరుడే ఆఖరి శాస్త్ర్వేత్త - తర్వాత శాస్త్రవేత్తలు ఎందుకు పుట్టలేదు?

    భక్తియార్ ఖిల్జీ వల్ల చాలా నష్టం జరిగిన మాట వాస్తవమే!కానీ తిరిగి వైభవాన్ని పొందడానికి జరిగిన కృషి ఎక్కడ!ఇప్పటికీ మనదైన శాస్త్రవిజ్ఞానం అనేది రూపొందాలంటే అది బ్రాహ్మణుల వల్లనే సాధ్యం!

    మూర్త్యార్చన అనేది భగవంతుణ్ణి చేరడానికి ఉన్న అనేకానేకమైన మార్గాలలో ఒకటి మాత్రమే - అది నాకు స్పష్టంగా తెలుసు.కాబట్టి బ్రాహ్మణులు ఆలయాల చుట్టూ పెనవేసుకుని రుబ్బురోలు పొత్రాల మాదిరి అక్కడే తిష్ఠ వేసుకుని కూర్చోకుండా సమాజంలోకి రావాలి, ఇతరులకి వేద విజ్ఞానాన్ని పరిచయం చేసి బ్రాహ్మణేతరులకి కూడా ఇది కేవలం బ్రాహ్మణుల కోసం పుట్టిన మతం కాదు నాకు కూడా ఈ మతాన్ని రక్షించే బాధ్యత ఉంది అనే ఆప్యాయతని పెంచాలి!

    ఒకప్పుడు భక్తి ఉద్యమం, ఆర్యసమాజం వంటివి విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చాయి.కానీ వాటిని కూడా మళ్ళీ ఈ రొచ్చులోకి లాగేశారు.ఈసారి ఆ పొరపాటు చెయ్యకుండా నిజమైన వైదిక ధర్మాన్ని ప్రచారం చెయ్యగలిగితేనే మీరు ధర్మాన్ని నిలబెట్టినవాళ్ళు అవుతారు.లేని పక్షంలో బ్రాహ్మణులు చరిత్రహీనులు కావడమే కాదు హిందూమతం కూడా అంతరించి పోతుంది!

    ReplyDelete
    Replies
    1. "వాటిని కూడా మళ్ళీ ఈ రొచ్చులోకి లాగేశారు"

      దీన్ని iron law of oligarchy అంటారు.

      వ్యవస్థ బయట నుండి విమర్శించేటప్పుడు ఉన్న దృక్పధం తామే వ్యవస్థను శాసించడం మొదలెట్టాక మారిపోతుంది. నిన్నటి విప్లవకారుడు (లేదా సంస్కర్త) రేపటి నియంత!

      Delete
  27. రాజకీయ నాయకుల జోక్యం వల్ల తిరుమల ఆలయం చాలా సంవత్సరాలనుండి వివాదాలకి గురి అవుతోంది. భక్తుడైన నరసింహన్ గారిని టిటిడి కి కనీసం అయిదేళ్ళు చైర్మన్ గా నియమించి తిరుమల తిరుపతి దేవస్థానాలని సమూలంగా, శాశ్వతంగా ప్రక్షాళన చెయ్యాలి.

    ReplyDelete
    Replies
    1. అదయ్యే పని కాదు. ఆ నరసింహన్ పేరు వింటేనే పచ్చ పార్టి వారికి పడదు. రేపు వేరే పార్టి అధికారంలోకి వచ్చి ఆయనను పెట్టినా పచ్చ పార్టి బాకా ఊదే "కమ్మ వెలుగు" పేపర్ లో రాధకృష్ణ గాడు రోజుకో గాసిప్ రాసి భ్రష్ట్టుపట్టిస్తాడు. ఆ తిరుపతి పూజారికి పైసా కూడా విలువలేనట్లు, ఉచ్చనీచాలు మరచి ఆ పార్టి సానుభూతి పరులైన వారు ఎలా తిడుతున్నారో చూడండి. రోడ్ మీద భిక్ష గాడిని కూడా అలా తిట్టం.ఈ రోజుల్లో అలా తిడితే పేదవారు కూడా గమ్ముగా పడి ఉండరు.

      Delete
  28. ఈ నాలుగైదు రోజుల్లోనే ఎవరో వీర్ నారాయన అని బాబు గోగినేని అసలు హ్యూమన్ రైట్స్ ఫైండింగ్ మెంబరే కాదు,నా దగ్గిర ప్రూఫ్ ఉంది అని అంటున్నాడు,నిజమేనా?వీడియో కొంత చూశాను గానీ లింక్ సేవ్ చెయ్యలేదు.ఇంకెవరయినా చూసి ఉంటే లింక్ ఇవ్వగలరా?

    ReplyDelete
  29. H.Babu

    Well said. Following you.

    TDP and followers lost their direction from the time the party directly played into the trap of YSRCP in special status case and the following case of no confidence and in this case. It is violently reacting even to a smallest provocation.

    ReplyDelete
    Replies
    1. ఎత్తెత్తి వేసిన కాలు ఎందిలాకున పడ్డట్టు అనే సామెత ఉంది కదా!అది వీళ్ళకి బాగా వర్తిస్తుంది.మొదట్లో వీళ్ళు కూడా ఇదంతా టీఎడీపీని బీజేపీ నుంచి వేరు చేసి తను బీజేపీతో జట్టు కట్టాలని వయ్యస్సార్ సీపీ ఆడుతున్న డ్రామా అని అరి భీకరమైన స్టేట్మెంట్లు ఇచ్చారు.ఇప్పుడేమైంది?వాళ్ళ ఉచ్చులో పడనే పడ్డారు.బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం విషయంలోనూ తిరుమల వివాదంలో రమణ దీక్షితుల్ని టార్గెట్ చెయ్యడంలోనూ తెదెపా తెలివితక్కువగానే ప్రవర్తించినట్టు స్పష్టంగా తెలుస్తున్నది.

      ప్రత్యేక హోదా అనేది ఎప్పుడూ సమస్య కానే కాదు.ప్రతిపక్షం చేసే గొదవ ఎప్పుడూ ఉన్నదే గానీ ప్రజలు పట్టించుకోవటం లేదని అందరికీ తెలిసినదే అయినప్పుదు అనువు గాని సమయంలో తెగదెంపులు చేసుకోవడానికి సమబంధించి నా వూహ యేమిటంటే బాబుకీ మోదీకీ ఎగో ప్రాబ్లెంస్ వచ్చి ఉండాలి.కర్నాటక గురించి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి బీజీపీకి నష్టం చేశాక మళ్ళీ కలవడం ఇక కుదిరే పని కాదు.2019లో ఓడిపోతే బీజేపీకి నష్టం ఏమీ లేదు.కానీ టీడీపీ ఐక మళ్ళీ కోలుకోలేదు!టీడీపీ ఓడిపోవాలని కోరుకునేటంత శాడిజం నాలో లేదు.ప్రజల్లో కూడా బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా బాబు నెట్టుకు రాగలడు అని నమ్మకం కలిగించిన చంద్రబాబు నాయకత్వ పటిమ గొప్పదే,అందులో సందేహం అక్కర్లేదు.


      టీడీపీ వాళ్ళు గమనించాల్సినది యేమిటంటే,నాతో సహా సామాన్య హిందువులు ఎవ్వరూ రమణ దీక్షితుల్ని టార్గెట్ చేసి హడావిడి చేస్తే చాలుననే ఎత్తుగడని మెచ్చుకోలేరు.అక్కడున్న అసలు సమస్య ఆలయాల మీద ప్రభుత్వం యొక్క అతి పెత్తనం అయినప్పుడు దాన్ని పట్టించుకుని ఆలయాలని రాజకీయాలకి దూరంగా ఉంచడంలో నిజాయితీ చూపిస్తే తీడీపె పట్ల హిందువుల్లో ఉన్న వ్యతిరేకత తగ్గుతుంది.

      హిందువులు ఇదీవరకట్లా లేరు.2014లో జాతీయస్థాయిలో భాజపా గెలుపు ముస్లిముల్నీ క్రైస్తవుల్నీ బుజ్జగిస్తూ హిందువుల్ని పట్టించుకోని సెక్యులర్ పార్టీల మీద హిందువులకి ఉన్న కోపం వల్ల సాధ్యపడింది - మొదటిసారి హిందువులు ఓటుబ్యాంకుగా మారి తమకిష్టమైన ఒక పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు.

      ఏ ప్రాంతంలోనైనా సరే హిందువులు వోటుబ్యాంకుగా మారితే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అది బీజేపీకే లాభం.ఇవ్వాళ లింగాయతుల్ని రెచ్చగొట్టింది కాంగ్రెసు అయినా ముందుముందు వాళ్ళని తేలిగ్గా బీజేపీ లాక్కోగలదు - చూస్తూ ఉండండి!

      తెదెపా తిరుమల విషయంలో తెలివిగ అవ్యవహరించి సమస్యని సానుకూలంగా పరిష్కరించకపోతే అంధ్రాలో కూడా హిందువులు బలమైన వోటుబ్యాంకుగా మారిపోతారు - తస్మాత్ జాగ్రత్త!

      Delete
  30. Anand Sonti :

    అయ్యా చంద్రబాబు గారు నాకో చిన్న డౌట్

    ఏదైనా ఒక సంస్థ లో పనిచేసే ఉద్యోగి సంస్థ పైన అవినీతి ఆరోపణలు చేసినప్పుడు అవినీతి ఆరోపణలు పైన ఎంక్వైరీ చేస్తారా??? లేక ఆరోపణలు చేసిన వ్యక్తిని విధులు నుండి తొలగిస్తారా??? ఆరోపణలు పైన విచారణ చేసి ఆరోపణలు రుజువు కాకపోతే తొలగించాలి కదా! మరి ముందే తొలగించారు అంటే నిజాల్ని బయట పెట్టారు అని ఉక్రోషం తో చేసినట్లు ఉంది కదా!

    ReplyDelete
  31. కరక్ట్ ఆనంద్ శొంఠి గారు.

    మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్ధలలో whistle blowing అనేదాన్ని ప్రోత్సహిస్తారు. తాము పని చేస్తున్న విభాగంలో / శాఖలో ఏదైనా అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు, అవినీతి జరుగుతున్నట్లు గమనిస్తే ఆ సంగతి పై అధికారులకు ... నేరుగా ... తెలియజేయవచ్చు (నేరుగా అంటే proper channel ద్వారా వెళ్ళనవసరం లేదని). దాని మీద పై అధికారులు విచారణ చేపడతారు. అంతేగాని వెంటనే whistle blower నే ఉద్యోగం నుండి తప్పించరు. Whistle blower ఏమైనా వ్యక్తిగత కక్షల మూలంగా అటువంటి whistle blowing చేసాడా అన్న కోణం కూడా చూస్తారు.

    మరి ఇప్పుడు రమణ దీక్షితులు గారు మాట్లాడినది కూడా whistle blowing అనే భావించి ... రాజకీయం / కక్ష సాధింపు చేసే బదులు ... నిజానిజాలు తేల్చడానికి ప్రయత్నం చెయ్యాలి కదా ... ఏలిన వారు.

    ReplyDelete
    Replies
    1. దీక్షితులు గారు విజిలేస్తే సోడా బుడ్డి పగిలిపోతుందా * గారూ ? వారం రోజుల నుండీ తెగ సాగదీస్తున్నారు చర్చ....హిందువులలో ఐకమత్యం లేదు కాబట్టే ఆటలు సాగుతున్నాయి. దీక్షితులుకి 65 ఏళ్ళు వచ్చాయి పదవి లోంచి పీకేసారు.ఇపుడు మీరంతా పోరాడవలసింది 65 ఏళ్ళకు రాజకీయాలనుండి కూడా ప్రతి ఒక్కరూ రిటైరయ్యి మనవళ్ళతో గోళీలాడుకోమని పత్వా జారీచేయమని కదా అడగాలి ?

      Delete
    2. // “దీక్షితులు గారు విజిలేస్తే సోడా బుడ్డి పగిలిపోతుందా * గారూ ?” //

      మరీ తెలుగు సినిమా భాష, నీహారిక గారూ.
      విజిలేస్తే సోడాబుడ్డి పగలడం, చిటికేస్తే సుమోలు గాల్లోకి ఎగరడం ... వగైరాలు మన సినిమా హీరోలు చేసినట్లు చూపించేవి ... ఆ హాస్యాస్పదమైన విన్యాసాలు ఎక్కువగా చూపించేది కూడా ఒక సామాజిక వర్గపు హీరోలు నటించిన సినిమాల్లో. ఇక్కడ చర్చలో whistle blowing అర్థం అది కాదు.

      దీక్షితులు గారు 65 దాటారని ఇప్పుడే గుర్తొచ్చిందా ఏలినవారికి? దీక్షితులు గారి వయసు సుమారు 70 అని తెలుస్తోంది. మరి ఇంతకాలం ఆయన్ని రిటైర్ చెయ్యలేదేం or మీరన్నట్లు “ పదవి లోంచి పీకె” య్యలేదేం? 65 సంవత్సరాల నిబంధన ఇవాళే కొత్తగా వచ్చిందా? ఈ క్రింద ఇచ్చిన March 2013 నాటి వార్త లింక్ చూడండి.

      http://www.thehindu.com/todays-paper/tp-national/service-rules-applicable-to-temple-priests-ttd-eo/article4470821.ece

      ఇదిగాక కక్ష సాధింపు మరేవిటి? సంస్ధలో .. చిన్నా చితకా స్ధానం కాదు .. ఉన్నత స్ధానంలో ఉన్న దీక్షితులు గారు అక్రమాలు అంటూ బయటపెట్టిన విషయాల మీద .. ముందు .. నిర్ధారణ ప్రయత్నం చెయ్యాలి గానీ ఆయన మీద చర్యలు అర్జంటా? ఆయన ఆరోపణల్లో పస లేదని విచారణ పూర్వకంగా తేల్చగలిగితే అప్పుడు ఆయన్ని సంజాయిషీ అడగడం, తదుపరి చర్యలున్నూ.

      దీక్షితులు గారు నాకేమీ చుట్టం / స్నేహితుడు కాదు. నేను అనేది ... ఏ పని చెయ్యడానికైనా due process అనేది ఒకటుంటుంది. Natural Justice అంటూ జరిగినట్లు చూపించాల్సి ఉంటుంది.

      అవునూ, మీ వ్యాఖ్యలో మొదటి లైన్ లో ఆ .. * గారూ .. ఎవరు? (నా వ్యాఖ్యకు స్పందనగా వ్రాసారు). ఇంకా నయం కంప్యూటర్ పరిభాషలో *.* (స్టార్ డాట్ స్టార్) అన్నారు కాదు.

      Delete
    3. @ vnrగారూ,
      వ్యాక్....మీ పేరు మరీ పొడుగ్గా ఉందని స్టార్ పెట్టాను.మీరో పాఠక సూపర్ స్టార్ కదా ? నేనేదో రొమాంటిక్ గా ఎమోటికాన్ పెట్టానని ఫీలవవద్దు.బద్దకంతో పెట్టిన స్టార్ అది.2kb మెమరీ సరిపోతుందని షార్ట్ అండ్ స్వీట్గా ఉంది కదా అనుకున్నాను.దీనికి కూడా మీరు ఈకలు పీకేసారు.తలకోన మీకు నచ్చలేదు కదా ? మీకు నామకరణం నావల్ల కానే కాదు.

      Delete
    4. >>>దీక్షితులు గారు 65 దాటారని ఇప్పుడే గుర్తొచ్చిందా ఏలినవారికి? దీక్షితులు గారి వయసు సుమారు 70 అని తెలుస్తోంది. మరి ఇంతకాలం ఆయన్ని రిటైర్ చెయ్యలేదేం ఒర్ మీరన్నట్లు “ పదవి లోంచి పీకె” య్యలేదేం? 65 సంవత్సరాల నిబంధన ఇవాళే కొత్తగా వచ్చిందా? ఈ క్రింద ఇచ్చిన ంఅర్చ్ 2013 నాటి వార్త లింక్ చూడండి.>>>

      నీహారిక 2008 నుండీ బ్లాగులు వ్రాస్తుంటే ఏమీ పీకలేని వాళ్ళు శర్మని విమర్శిస్తే బ్లాగులనుండి పీకేసారెందుకు ?
      దానికీ దీనికీ లింకేమిటీ అని మళ్ళీ ప్రశ్నిస్తారేమో సమాధానం కూడా మీ ప్రశ్నలోనే ఉంది మళ్ళీ చదువుకోండి.

      Delete
    5. >>>>ఇదిగాక కక్ష సాధింపు మరేవిటి? సంస్ధలో .. చిన్నా చితకా స్ధానం కాదు .. ఉన్నత స్ధానంలో ఉన్న దీక్షితులు గారు అక్రమాలు అంటూ బయటపెట్టిన విషయాల మీద .. ముందు .. నిర్ధారణ ప్రయత్నం చెయ్యాలి గానీ ఆయన మీద చర్యలు అర్జంటా? ఆయన ఆరోపణల్లో పస లేదని విచారణ పూర్వకంగా తేల్చగలిగితే అప్పుడు ఆయన్ని సంజాయిషీ అడగడం, తదుపరి చర్యలున్నూ>>>

      నేను శర్మ మీద ఆరోపణలు చేసాను.మీరు ఇక్కడే ఉన్నారు. మీరు నిజ నిర్ధారణ చేసారా ? సంజాయిషీ అడిగారా ? ఏకగ్రీవంగా నన్ను తరిమేసారే ? నేను వదిలేస్తాననుకున్నారా ?

      Delete
    6. >>>దీక్షితులు గారు నాకేమీ చుట్టం / స్నేహితుడు కాదు. నేను అనేది ... ఏ పని చెయ్యడానికైనా దుఎ ప్రొచెస్స్ అనేది ఒకటుంటుంది. ణతురల్ ఝుస్తిచె అంటూ జరిగినట్లు చూపించాల్సి ఉంటుంది. >>

      నేనూ అదే అడుగుతున్నాను.శర్మ మీకు చుట్టమూ కాదు నేను మీకు ఆగర్భ శతృవునీ కాదు.సామాజిక న్యాయం ఎక్కడ అని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్షా? నేను హరిబాబు గారిని కూడా ఇదే ప్రశ్న వేసాను.ఇక్కడ మన చుట్టూ ఉన్న సమస్యలని పరిష్కరించలేని వాళ్ళు బయట ప్రజల కష్టాల గురించి ఏమి తీర్పు చెపుతారు ? అని అడిగాను.బ్రాహ్మణులు గొప్పవాళ్ళు నీతిమంతులు...ఊర్కోండి సర్, వాళ్ళూ మనుష్యులే.....దేవుడు వరమిస్తాడు కానీ ఈ పూజారులు వరమీయరు.

      Delete
    7. >>>దీక్షితులు గారు నాకేమీ చుట్టం / స్నేహితుడు కాదు. నేను అనేది ... ఏ పని చెయ్యడానికైనా దుఎ ప్రొచెస్స్ అనేది ఒకటుంటుంది. ణతురల్ ఝుస్తిచె అంటూ జరిగినట్లు చూపించాల్సి ఉంటుంది. >>

      నేనూ అదే అడుగుతున్నాను.శర్మ మీకు చుట్టమూ కాదు నేను మీకు ఆగర్భ శతృవునీ కాదు.సామాజిక న్యాయం ఎక్కడ అని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్షా? నేను హరిబాబు గారిని కూడా ఇదే ప్రశ్న వేసాను.ఇక్కడ మన చుట్టూ ఉన్న సమస్యలని పరిష్కరించలేని వాళ్ళు బయట ప్రజల కష్టాల గురించి ఏమి తీర్పు చెపుతారు ? అని అడిగాను.బ్రాహ్మణులు గొప్పవాళ్ళు నీతిమంతులు...ఊర్కోండి సర్, వాళ్ళూ మనుష్యులే.....దేవుడు వరమిస్తాడు కానీ ఈ పూజారులు వరమీయరు.

      Delete
    8. >>>దీక్షితులు గారు నాకేమీ చుట్టం / స్నేహితుడు కాదు. నేను అనేది ... ఏ పని చెయ్యడానికైనా due process అనేది ఒకటుంటుంది. Natural justice అంటూ జరిగినట్లు చూపించాల్సి ఉంటుంది. >>

      నేనూ అదే అడుగుతున్నాను.శర్మ మీకు చుట్టమూ కాదు నేను మీకు ఆగర్భ శతృవునీ కాదు.సామాజిక న్యాయం ఎక్కడ అని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్షా? నేను హరిబాబు గారిని కూడా ఇదే ప్రశ్న వేసాను.ఇక్కడ మన చుట్టూ ఉన్న సమస్యలని పరిష్కరించలేని వాళ్ళు బయట ప్రజల కష్టాల గురించి ఏమి తీర్పు చెపుతారు ? అని అడిగాను.బ్రాహ్మణులు గొప్పవాళ్ళు నీతిమంతులు...ఊర్కోండి సర్, వాళ్ళూ మనుష్యులే.....దేవుడు వరమిస్తాడు కానీ ఈ పూజారులు వరమీయరు.

      Delete
  32. తిరుమల తిరుపతి దేవస్థానంలో మిస్సయిన శ్రీవారి నగలన్నీ చంద్రబాబు ఇంట్లో ఉన్నాయట. 12గంటల్లోపు సోదాలు చేస్తే ఆ నగలన్నీ చంద్రబాబు నివాసాల్లో దొరుకుతాయట. వైఎస్ఆర్సీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపణ ఇది.


    https://telugu.greatandhra.com/politics/political-news/all-ttd-jewellery-in-chandra-babu-home-vijay-sai-90570.html

    ReplyDelete


  33. రమణా! స్విట్జరులాండు లోన నగలేరాలంబు గా యేలమ
    ర్ర! మహా పాతకమాయె నీ మొగదలన్ రాష్ట్రంబులోనయ్య త
    ప్పు,ముదమ్మాయెన యా!పురోధసుల రా, పో యంచు నిందించి భా
    రమనన్ త్రోసిరి తీసి వేసిరిగదా! రా!ప్రోచు మయ్యా వెసన్

    జిలేబి

    ReplyDelete
  34. This might be interesting read.. a point by point counter to a writeup against Ramana Deekshitulu garu...

    శ్రీ రమణ దీక్షితుల వారికి ఒక అజ్ఞాత వ్యక్తి వ్రాసిన బహిరంగ లేఖ కు సమాధానం !!


    1 .మేమంతా ప్యాసింజెర్లో ,బస్సులో అర్ధరాత్రి పట్టుకొని వేళ్లాడి నానా అగచాట్లు పడి క్షణభంగురమైన స్వామివారి దర్శనానికి తిరుమల వస్తాం ,కానీ పుణ్యమూర్తులైన మీ వంశీకుల వల్ల మీరు దశాబ్దాలుగా స్వామివారిని సేవిస్తూ కొండ మీద వుండే అవకాశాన్ని పొందివున్నారు

    జవాబు .

    ఓం నమో వేంకటేశాయ !!

    నాయనా !! నువ్వు ఏసీ కార్లో వస్తున్నావో, పద్మావతీ గెస్ట్ హౌస్ లొ దిగావో నాకెట్లా తెలుస్తుంది. అవును. మా వంశీకులు పుణ్యమూర్తులే. అందులో సందేహం లేదు.

    2 .దర్శనానికి వెళ్లిన వాళ్లని రెండు సెకండ్లలో తోసేసే మీ సిబ్బంది చలవ వలన ,అసలు బూదర, బూదర గా కనిపించే శ్రీవారి విగ్రహం మీద ఏ నగలు అలంకరింపబడ్డాయో !ఆ నగల్లో ఏ గులాబి వజ్రాలు ఉన్నాయో !!నాలాంటి సామాన్య భక్తులకి అర్ధమయ్యే అవకాశమే లేదు .

    జవాబు

    నేనే కాదు, మా అర్చక బృందం అంతా భక్తులకు శ్రీవారికి ( ధృవ బేరం) మధ్య దూరం పెంచకూడదనీ, కులశేఖర్ ఆల్వార్ పడిదాకా అందరినీ తీసుకు వచ్చి దర్శనం చేయించాలి అని గత దశాబ్దం పైన బోర్డు వారికి వినతి చేస్తునే ఉన్నాము. కానీ పట్టించుకునే వారే లేరు. అది మీకు తెలిసే అవకాశం లేదు. గులాబీ వజ్రం చంద్రఖాన్ గారు ఎప్పుడు తరలించారో నాకే తెలియదు. మీకు తెలిసే అవకాశం లేదు కదా !!

    జవాబు

    3 .ఒక రెండుసార్లు దర్శనం ,నాలుగు లడ్లు ఎక్సట్రా కోసం వెంపర్లాడే తొంభయ్ శాతం శ్రీవారి భక్తులకి అసలు పోటు ఎక్కడుందో తెలీదు .మీరెప్పుడన్నా సప్తగిరి ఛానల్లో కన్పించి ప్రశాంతంగా శ్రీవారి నైవేద్యాల గురించి చెప్తుంటే !!లడ్డు ,వడ తప్ప మిగతావాటి రుచుల తెలీక అవన్నీ ఎవరి నొట్లోకి పోతున్నాయో అర్ధంకాక బిక్కమొహాలేస్కోని చూసేవాళ్లం .

    జవాబు

    మీకు పోటు తెలియకపోవడం విచిత్రం. మీరు బిక్కమొహం వెయ్యటానికి నేను కారణం కాదు. బోర్దు వారు.

    4 .మావూరి గుళ్ళల్లో హారతి పళ్ళెంలో పదిరూపాయలు వేస్తే !!అష్టైశ్వర్యాలు రావాలని దీవించే ఒంటి మీద జంధ్యం తప్పితే వేరే ఎలాంటి నగలు లేని పేద పూజారులతో పోలిస్తే !! బంగారు గ్లాసులతో మంచినీరు సేవించే అదృష్టాన్ని ప్రసాదించిన శ్రీవారికి మీరెంత రుణపడి ఉండాలి .

    జవాబు

    నేను బంగారు గ్లాసులతో మంచినీరు తీసుకుంటానని మీకు ఎవరు చెప్పారు. ఇలా వేద పండితులను విమర్శించడం వలన మీరు పార్టీ పరంగా మాట్లాడుతున్నారనేది స్పష్టం కదా !! అది తగదు. నేను రాగి గ్లాసులో మంచి నీరు తాగుతాను. అది మా వంశంలొ తరతరాలుగా ఉన్న ఆచారం. ఆ అలవాటు మీరు చేసుకోండి. ఆరొగ్యప్రదం.

    జవాబు

    5 .స్వామివారికి నైవేద్యాలు సరిగా అందడంలేదని అన్నపానీయాలు మానేసి అర్నాబ్ గోస్వామి దగ్గరకి పరుగెత్తికెళ్లిన మీరు ,ఏనాడన్నా రాష్ట్రంలో ఆదాయం లేని గుళ్ళని దర్శించి అక్కడి విగ్రహాలకు కైంకర్యాలు దేముడెరుగు దీపం అన్నా పెట్టడానికి మీటింగులు పెట్టారా !!

    జవాబు

    నేను బొర్డును, ప్రభుత్వాన్నీ విమర్శిస్తుంటే ప్రసారం చేసే దమ్మున తెలుగు ఛానల్ లేక అర్నాబ్ గోస్వామి ఛానెల్ కు వెళ్ళాను. అది మీరు చూశారు కదా !! మంచిది. నేను శ్రీవారి సేవకై నా జీవితం వినియోగించుకునే ఒక సామాన్యుడిని. మీరు చెప్పిన పనులు చెయ్యటానికి నాకు అధికారము లేదు. అది రాష్ట్ర ప్రభుత్వము చేయవలసిన పని. వారిని ఇప్పుడైనా అడిగి ఆ ఆదాయం లేని దేవాలయాలకు, వేద పండితులకు సహాయం చెయ్యమని మీరు ప్రయత్నం చెయ్యండి. అది నాకు ఆనందమే. అందరికీ శ్రేయోదాయకం కూడా !! ఒక్క ఉగాది నాడే మన వేద పండితులను గౌరవించడం ఉఠి కళ్ళనీళ్ళ తుడుపు చర్య.

    Cont'd.....

    ReplyDelete
  35. 6 .టీటీడి లో అర్చకులకు విలువ లేదన్న మీరు ,ఒక్క వైఖాసన బ్రాహ్మణులను తప్పితే మిగతా చిన్న చితక గుళ్ళల్లో అర్చకత్వం చేసుకొనే వారికి మహా ద్వార దర్శనం ఏనాడన్న రికమండ్ చేశారా ??

    జవాబు

    పై సమాధానమ్ దీనికి సరిపోతుంది అనుకుంటాను. అయినా కాస్త వివరణ ఇస్తాను. నాకు లక్షలాది భక్తులు సేవించుకునే శ్రీవారికి ఆగమ శాస్త్రప్రకారం సేవలు జరిగేటట్లు చూడటం, చెయ్యటమే నా విధి. మీరు చెప్పిన వేలాది బ్రాహ్మాణులకు అలా మహాద్వార దర్శనం, బోర్దు చేయించినా, నేను చేయించినా, మీరే కులం పేరు చెప్పి యాగీ చేస్తారు కదా !! అదీ సంగతి.

    జవాబు

    7 .మీరు తోసినా ,ఛీదరించుకున్నా ,ఆడవారి జాకెట్లు చించినా !!ఉత్సవిగ్రహాలకి అరమైలు దూరంలో నియంత్రించినా !!ఒక్క దర్శన ప్రాప్తితో అన్నీ మరచి !!స్వామి వారికి ఆజన్మాంతమ్ ఋణపడి ఉండే శ్రీవారి భక్తులతో పోల్చితే !!అనునిత్యం మూలవిరాట్ ని తాకుతూ !!గర్భగుళ్ళో గడిపే మీరు శ్రీవారి పరువు ఈ విధంగా బజారు కీడ్చడం భావ్యమేనా !!!

    జవాబు

    శ్రీవారికి జరగాల్సిన సేవలు ఆగమ శాస్త్ర ప్రకారం జరగటం లేదనే నా అభియోగం. ఆరోపణ. బాధ. ఇఖ మీరు చెప్పిన అకృత్యాలు జరిగితే ( నేను చూడలేదు. నేను చెయ్యలేదు. చెయ్యను) దానికి అధికారులే కారణం. ఉద్యోగులలొ ఉన్న అన్యమతస్ఠుల అధికార మదమే కారణం. శ్రీవారు అంతా చూస్తున్నారు. అనునిత్యం మూలవిరాట్ ను తాకే భాగ్యం భువనలోకాల్లో లేని భాగ్యం మా వంశస్ఠులకే దక్కింది అంటే ఏన్నో శతాబ్ధాలుగా సౌకర్యాలు లేని రోజుల్లో స్వామి అభిషేక జలాలు కడవల్లో అంత దూరం నుండి ( నేను కొన్నాళ్లు ఆ సేవ చేశాను ), తెచ్చి సేవచేసిన మా వంశీకుల సేవానిరతి. దానికి మీరు ఇలాగ నన్ను, నా వారిని చీదరించుకుంటూ, కనీసం వేద పండితుడనే గౌరవం ఈషణ్మాత్రం లేకుండా సాంఘిక మాధ్యమాలలొ నన్ను నిందిస్తున్నారు కదా !! ఇది శ్రీవారు మెచ్చుకునే పనే కదా !! నేను భాగవతుడని చెప్పుకోను కానీ, భగవంతుడు తనకు అపచారం చేసినా క్షమిస్తాడు కానీ, భాగవుతులకు అపచారము చేస్తే ఉగ్రనరసింహుడవుతాడు. దీనికి భాగవతమే ఆధారం. ఇప్పుడు చెప్పండి శ్రీవారికి అపచారము చేసింది ఎవరూ ?

    Cont'd....

    ReplyDelete
  36. 8 .సాక్షాత్తు శ్రీవారి మనోభావాలు చదివే శక్తి ఉన్న మీరు నగల కోసం పోటు తవ్విన వారి అంతుచూడమని, స్వామి వారికి విన్నవించే అవకాశాన్ని కాలరాచి అల్పులైన విలేఖరుల ముందు మొరపెట్టుకోడం సరియైనదేనా !!!

    జవాబు

    మన స్వామి అందరివాడు. నేను శ్రీవారి సేవలో ఉన్న అల్పుడును. శ్రీవారి సంపద అన్యాక్రాంతం అవుతుంటే మన స్వామికి మొరపెట్టుకున్నాను. ఆర్తితో అవధరించమని వేడుకున్నాను. స్వామి నా ద్వారానే ఇదంతా చేయిస్తున్నాడని మీరెందుకు భావించరు. విలేఖరులే కాదు నా దృష్టిలో సర్వపాణికోటి శ్రీవారి స్వరూపమే.

    9 .కావాలనుకొంటే పంచభక్ష్య పరమాన్నములు నోటిదగ్గరకు తెప్పించుకోగల శక్తి ఉన్న శ్రీవారు ,రాష్ట్రం మీద ,భక్తుల మీద అలిగి వినాశనం సృష్టిస్తారని మీలాంటి పెద్దలు అనుగ్రహ భాషణం చెయ్యడం ఏమన్నా !శ్రేయస్కరమా !

    జవాబు

    కలియుగంలో ప్రథమ పాదంలోనే ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇఖ ముందు ముందు ఎన్ని అపచారాలు శ్రీవారి కొలువైవున్న ఈ కలియుగ వైకుంఠములో జరుగుతాయోననే భయంతో ఆచార్యులు, అర్చకులు హెచ్చరికలు చేయడం సహజం, శాస్త్రబద్దం. ఇది మీకు వింతగా అనిపిస్తే నేనేమీ చెయ్యగలవాడను. ఇప్పటికే ప్రకృతి ఆగ్రహించి పిడుగుల రూపేణా మన రాష్ట్రంలో జరిగే విలయము మీరు చూస్తునే ఉన్నారు కదా !! దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారులు, ప్రభుత్వము తాము చేసిన తప్పిదాలు శ్రీవారికి విన్నవించుకుని శ్రీవారి సంపదను వారికి ఆస్తానంలో చెప్పి క్షమించమని వేడుకోవాలి. అది మాత్రమే నేను ప్రస్తుతం ఇవ్వగల సలహా.

    10 .వినాశకాలే విపరీత బుద్ధి ,అని మీ రచ్చ ఇంతటితో ఆపకపోతే !!ఆ సుబ్రహ్మణ్య స్వామి దయవల్ల టీటీడి కేంద్రం చేతుల్లోకి పోయి ,ఆనక అంబానీ వంటివారికి దత్తత వెళ్లి !!షేర్ మార్కెట్లో టీటీడి షేర్లు నమోదై!!jio ఫోన్ కొన్న వాడికే దర్శనం అని మీరు అనేవారేమో? మీరు ప్రధాన అర్చకులు గా కొనసాగి ఉంటే!?

    జవాబు

    నేను ఏ విషయం శ్రీవారి భక్తుల దృష్టికి ఇంతకు ముందు తీసుకు రాలేదనే వారు కొంతమంది ఉన్నారు, మీరు నేను రచ్చ చేస్తున్నాను అంటున్నారు. ఇదేమి పరిస్థితి. చాలా గందరగోళం శ్రీవారి ఆలయ నిర్వహణ తయారు చేసిన వారిని నిలదీయండి. ఆ అంబానీ అనే ఆయన ఇప్పటి, గత ప్రభుత్వాలకు, పార్టీలకు అభిమాన పాత్రుడే. శ్రీవారి భక్తి కోటిలో ఆయన మనలాగే ఒకరే.

    స్వార్దంగా ప్రవర్తించే వాడిని అయితే శ్రీవారు నన్ను తన ప్రధాన సేవకునిగా ఇన్నేళ్ళు ఉపయోగించుకోరు కదా !! నాకు వినాశకాలం అయినా పర్వాలేదు. మనదేశం, ఈ విశ్వం బాగుండాలి అని కోరుకుంటారు వేదపండితులు. నేను తద్భిన్నం కాదు కదా !! తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కార్మిక సంస్థకాదు. ఇది ఒక ధార్మిక సంస్థ. మా నాలుగు వంశస్థులు శ్రీవారికి ఎలా సేవచేయాలో శ్రీ రామానుజులు వెయ్యి సంవత్సరాలు క్రితమే నిర్ణయించారు. దాని ప్రకారమే జరుగుతుంది. ఇవి మీకు తెలియవో లేక తెలియవని నటిస్తున్నారొ నాకు తెలియదు. ఈ షేర్ మార్కెట్లు, వివరాలు తెలిసినవారు దగ్గర సంభాషించండి. నాతో వేద సంభాషణ చేయిస్తే శ్రీవారికి అనుగ్రహం అందరికీ ఉంటుంది. నా అనువంశీక హక్కులు ఎలా కాపాడుకోవాలో శ్రీవారే నాకు ఆలోచన ఇస్తారు. అలాగే చేస్తాను. అంతా శ్రీవారి అనుగ్రహమే కదా !!

    మీరు జరుగుతున్న పరిణామలను హిందూవుల మీద దాడిగా భావిస్తున్నారా ? లేదా ఒక రమణ దీక్షితుల మీద దాడిగా భావిస్తున్నరా ? కిరస్తానీయులను ఒక పధకం ప్రకారం దేవస్థానంలో చొప్పించి, గత, ప్రస్తుత ప్రభుత్వాలు శ్రీవారి సంపదను ఎన్నికల నిధిగా భావించి కొల్లగొట్టె ప్రణాళికలు హిందూవులు అడ్దుకోక పోతే, శ్రీవారి సంపద అన్యాక్రాంతమై, హిందూ సంప్రదాయాలు తిరుమలలోనే కాదు, ఈ దేశంలోనే అంతరించి పోయే ప్రమాదం ఉన్నది. అందుకు శ్రీ సుబ్రమణ్య స్వామివారే కాదు, ప్రతి హిందూవు నడుం బిగించాలి.

    స్వస్తి.

    ఓం నమో వేంకటేశాయ !!

    Written by one Jaji Sharma.

    --- Phaneendra

    ReplyDelete
  37. // “పాఠక సూపర్ స్టార్ “ //

    ఐ లైక్ దట్ 👌.

    ReplyDelete
  38. see my discussion with a proud muslim at this link
    https://www.youtube.com/watch?v=bnfRDVuqipE&feature=em-comments
    I won with a hilarious answer!
    that fellow is really a nice guy!

    ReplyDelete
  39. Pls read this

    https://m.facebook.com/story.php?story_fbid=1621897187924227&id=100003118850777

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...