Sunday 14 January 2018

కేంద్రీయ విద్యాలయం వారు చేసిన నేరం ఏమిటి?పిల్లలకి నాలుగు మంచిమాటలు చెప్పడమే వారు చేసిన పాపమా!

పనిలేని మంగలి పిల్లి తల గొరిగాడని మనకో సామెత ఉంది.ఈ సామెత పుట్టే కాలానికి దీనికి బలయిన మంగలికి రాజకీయం తెలీదు!తెలిస్తే ఇంకా పెద్ద భీబత్సమే చేసి ఉండేవాడు.ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం మీద కేసు వేసిన వినాయక్ షా అటువంటివాడే.ఈ పెద్దమనిషి పిల్లలూ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుని బయటికి వచ్చారు.వాళ్ళు చదువుతున్న రోజుల్లో స్కూల్లో జరిగే రోజువారీ ప్రార్ధనల గురించి ఎప్పుడూ చెప్పలేదా?
అదే స్కూల్లో చదివిన పాత విద్యార్ధులు చెబుతున్న దాని ప్రకారం కేంద్రీయ విద్యాలయం యొక్క వాతావరణం ఎంతో క్రమశిక్షనతో కూడుకుని ఉంటుంది.ఈ సంఘటన వల్ల వేదన పుట్టి కాబోలు ఒక పాత విద్యార్ధి మొత్తం విషయాన్ని ఎన్నో వివరాలతో విశదీకరించాడు!

The typical day in KV starts from 8:00 AM and usually have Lunch break of 30–40 mins from 12:00 noon and the classes are over by 2:45–3pm (each period is about 35–40 mins). We have sports period, CCA activities, arts/drawing/painting, music classes etc.

Now, before starting of classes at 8:00 AM, 30 Mins are morning assembly, where usual sequence of events are:

a) Prayer

b) Pledge

c) Important News

d) Thought of the day - interpretation

e) Important Annoucement

f) Any Adhoc activity (prize distribution or honor etc.)

g) National Anthem

h) March back to classes (where the discipline is checked basically dress code, timely arrival) - this is basically to inculcate the discipline and strict adherance. The punishment for non-adherence is usually, cleaning the playground, 2–3 rounds, cleaning the display boards or something of similar sorts.
ఈ మొత్తం క్రమశిక్షణ కేంద్రీయ విద్యాలయం అనే వ్యవస్థని రూపందించినప్పటి నుంచి గత 50 యేళ్ళుగా ఈ సంస్థ నడుపుతున్న అన్ని స్కూళ్ళకీ ఒకలాగే ఉంటుంది.ఇప్పటివరకు పిల్లల నుంచి గానీ తల్లిదండ్రుల నుంచి గానీ ఒక్క రిపోర్టు కూడా రాలేదు - ఈ పెద్దమనిషితో సహా!

ఈ పెద్దమనిషి పిటిషను పెట్టటానికి గల కారణాలను "This practice creates a lot of obstacles in developing a Scientific Temperament among the students as the whole idea of God and Religious Faith is given immense priority and the same is instilled as a thought process among the students as well. Students as a result learn to develop an inclination towards seeking Refuge from Almighty instead of developing a Practical Outcome towards the Obstacles and hurdles faced in everyday life and spirit of enquiry and reform seems to be lost somewhere" అని చెప్పడం చూస్తే అక్కడేదో మతమార్పిడి కార్యక్రమం లాంటిది జరుగుతున్నదేమోననిపించి సుప్రీం కోర్టు అంత వేగంగా స్పందించటం న్యాయమేనని మనకే అనిపిస్తుంది:

ఈ పెద్దమనిషి ఇలా పిటిషను వెయ్యగానే సుప్రీం కోర్టు అలా కంగారుపడిపోయి వెంఠనే ఆ విషయాన్ని పరిశోధించమని ప్రభుత్వాన్ని శాసించేటంత భయంకరమైన విషయాలు ఆ ప్రార్ధనలో ఏమున్నాయో పాత విద్యార్ధుల మాటల్లోనే చూడ్డాం:

The prayer starts with:

ॐ असतो मा सद्गमय ।,तमसो मा ज्योतिर्गमय ।,मृत्योर्मा अमृतं गमय ।,ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

asato mā sad gamaya,tamaso mā jyotir gamaya,mṛtyor mā amṛtaṃ gamaya,Om shanti~ shanti~ shanti hi~~

This translates to:

Lead me from falsehood to truth,Lead me from darkness to light,Lead me from death to the immortality, Om peace peace peace

Then the prayer is in hindi basically talking about high moral value life.

दया कर दान विद्या का हमे परमात्मा देना,
दया करना हमारी आत्मा में शुद्धता देना ।

हमारे ध्यान में आओ, प्रभु आँखों में बस जाओ,
अँधेरे दिल में आकर के परम ज्योति जगा देना ।

बहा दो प्रेम की गंगा, दिलों में प्रेम का सागर,
हमे आपस में मिलजुल के प्रभु रहना सीखा देना ।

हमारा कर्म हो सेवा, हमारा धर्म हो सेवा,
सदा ईमान हो सेवा, वो सेवक चर बना देना ।

वतन के वास्ते जीना, वतन के वास्ते मरना,
वतन पे जा फ़िदा करना, प्रभु हमको सीखा देना ।

दया कर दान विद्या का हमे परमात्मा देना,
दया करना हमारी आत्मा में शुद्धता देना ।

ॐ सह नाववतु ।
 सह नौ भुनक्तु ।
 सह वीर्यं करवावहै ।
 तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।
 ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

Om Sahanabavatu
Sahnau-r-bhunaktu
Sahviryam karavavaheh
Tejasvina-m-vadhitamastu Maa vidvishavahe
Om shanti...shanti...shanti...

May God Protect us Both (the Teacher and the Student) (during the journey of awakening our Knowledge), God Nourish us Both (with that spring of Knowledge which nourishes life when awakened), May we Work Together with Energy and Vigour (cleansing ourselves with that flow of energy for the Knowledge to manifest), May our Study be Enlightening (taking us towards the true Essence underlying everything), and not giving rise to Hostility (by constricting the understanding of the Essence in a particular manifestation only), Om, Peace, Peace, Peace

ఏమిటిది?మనం భారతదేశంలోనే ఉన్నామా?అయోధ్య వివాదంతో సహా అత్యంత ముఖ్యమైన విషయాలకి సంబంధించిన ఎన్నో కేసులు పెండింగులో అఘోరిస్తుంటే ఈ వడ్లగింజలో బియ్యపుగింజలాంటి కేసుని సుప్రీం కోర్ట్ ఎందుకు అంత తీవ్రంగా పరిగణీంచి హడావిడి చేసింది?,పిటిషనరు తన నివేదికలో ప్రార్ధన దేనితో మొదలవుతుంది, మధ్యలో ఏమి చదువుతారు, ప్రార్ధన దేనితో ముగుస్తుంది అనేది పొందుపర్చాడు- అయినా, ఇందులో తప్పేముంది అని కొట్టిపారెయ్యకుండా మొత్తం దేశపు సంస్కృతి పునాదులు కదిలిపోయే భీబత్సం ఏదో జరిగిపోతున్నట్టు ప్రభుత్వానికి తాఖీదులు పంపించడం ఏమిటి?

న్యాయవ్యవస్థ పనితీరు పట్ల కూడా అనుమానం వచ్చి అది కూడా రాజకీయాలతో కలుషితమైపోయిందని తెలిస్తే వ్యవస్థలో ఏ భాగం మనని రక్షిస్తుందని మనం నమ్మాలి!సంస్కృతం అంటేనే హిందూమతమా?సంస్కృతంలో మతానికి సంబంధించిన సాహిత్యం చాలా తక్కువ.వైదిక సాహిత్యం కూడా కొంత అప్పటి ప్రజల రోజువారీ జీవనవిధానం గురించి చెబుతుంది, కొంత ప్రశ్నలు జవాబులతో సృష్టిక్రమం గురించి చెబుతుంది,కొంత దాశరాజ్ఞ యుద్ధం లాంటి వాటిని గురించి చెబుతుంది, కొంత లోహవిద్య గురించీ కొంత వ్యవసాయం గురించీ వ్హెబుతుంది.ఇవి గాక రామాయణ, మహాభారతాల వంటి కావ్యాలు ఉన్నాయి.కాళిదాసు, భవభూతి, దండి వంటివారి కధాత్మక సాహిత్యమే చాల ఎక్కువ.ఇవేవీ తెలుసుకోకుండా సంస్కృతానికీ హిందూమతానికీ అంటుగట్టేసి ఆ లాయరు పిటిషన్ ఎట్లా పెట్టాడో ఈ సుప్రీం కోర్ట్ జడ్జీలు ఇంత అజ్ఞానంతో ఎట్లా హడావిడి చేశారో - అంతా అయోమయం!

యాభై యేళ్ళ క్రితం तत्त्वं पूषण अपावृणु। (Tatvam Pooshan Apaavrinu) అన్న లక్ష్యంతో ప్రారంభమై బేశం లోపలా బయటా 1000కి పైన స్కూళ్ళతో నడుస్తున్న సంస్థ మీద తన పిల్లల్ని కూడా అందులోనే చదినించిన అడ్డ గాడిదకి వాళ్ళు చదువుతున్న కాలంలో గాక ఇప్పుడు అభ్యంతరం రావడం ఏమిటో!పోనీ అని వెతికి చూద్దామా అంటే అందులో చదివిన పాత విద్యార్ధులు అందరూ Kendriya Vidyalayas are a country in themselves, as most of the kids have diverse backgrounds based on states, and so does the teachers and other staff’s. Its a perfect example of mini-india where we have so many friends from probably all the states and we tend to learn each others cultures, beliefs & traditions without much emphasis on religion. The School celebrates all the festivals, there are functions on national holidays (26 Jan, 15 Aug, 2 Oct) with equal opportunity for all to participate. అని గొంతు చించుకుని అరుస్తున్నారు!

పిచ్చి లాయరు తన కోతిపని తను చేశాడు,తిక్క జడ్జీ తన చెత్తపని తను చేశాడు.ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమి చేస్తుంది?ఆ ప్రార్ధన హిందూమతాబికి సంబంధించినదేనని తీర్మానించి తొలగించాలని అనుకుంటే భారత ప్రభుత్వపు అధికారిక ముద్ర మీద ఉన్న "సత్యమేవ జయతే!"బి కూడా తొలగించాలి.మాజీ రాష్ట్రపతి స్వయంగా క్షిపణులకి పెట్టిన అగ్ని, పృధ్వి లాంటి పేర్లని కూడా తొలగించాల్సి వస్తుంది.లెక్కకి తీస్తే ఇంకా చాలావాటిని తొలగించాలి - చేస్తే శుద్ధక్షవరమే చెయ్యమన్నారు పెద్దలు!

If someone is having problem with sanskrit due to its link with hinduism,then avoid using the Constitution of this country whose original copy consist of the pictures of hindu deity's.
In 2016, 48,418 civil cases were pending before the Supreme Court and there were 11,050 criminal cases awaiting justice. (source - PIB) The number of cases pending before district courts in India is a whopping 2.81 crores. Millions of people are waiting for their cases to be closed. Ex Chief Justice of India, TS Thakur cried in the PM's presence complaining that the 'judiciary was overworked'.

And yet, and yet, the Supreme Court has the time to entertain every frivolous PIL dishing anything related to the Hindu faith. The Court has the time to ban firecrackers on Diwali, to regulate the amount of water to be carried for Abhishekam, to ban prayers in government schools simply because they are in Sanskrit.
Well, the motto of the Government of India is ‘सत्यमेव जयते’, Indian Navy - शं नो वरुणः, Indian Airforce - नभःस्पृशं दीप्तम्, RAW - धर्मो रक्षति रक्षित:, Maharashtra Police - सद्रक्षणाय खलनिग्रहणाय, IIM Bengaluru - तेजस्विनावधीतमस्तु.
Go on, Hon'ble SC, ban them all! And while you are at it, please do ban yourselves. Because the motto of the Supreme Court of India is 'यतो धर्मस्ततो जयः' - a quote from the Mahabharat, no less.
అధికారంలో మరీ ముఖ్యం కోర్టుల్లో పై స్థానంలో ఎంత పిచ్చి ముండాకొడుకులు ఉన్నారో,వీళ్ళు ఆడింది ఆటగా ఎట్లా చెలామణి అవుతున్నదో చూస్తుంటే మనం ఏ కాలంలో ఉన్నామో కూడా తెలియడం లేదు - ఒకడేమో ఆవులు కార్బన్ డై ఆక్సైడుని పీల్చుకుని ఆక్సిజన్ వొదులుతాయని వాగుతాడు,ఇంకొకడేమో మగ నెమలి కంటిలోనుంచి కారే నీళ్ళని తాగి ఆడనెమలి గుడ్లు పెడుతుందని తేల్చి చెప్పేస్తాడు,మరొకడు సుప్రీం కోర్టు జడ్జీలకే శిక్షలు వేస్తాడు,జనం నవ్వుతారనే భయం కూడా లేదు!
దాదాపు అన్ని క్రైస్తవ మిషనరీలు నడిపే స్కూళ్ళలోనూ Our Father in heaven, holy be your Name, your kingdom come, your will be done, on earth as in heaven. Give us today our daily bread. Forgive us our sins as we forgive those who sin against us. Do not bring us to the test but deliver us from evil. Amen. అనే రకం ప్రార్ధనలు ఉంటాయి,ఆ స్కూళ్ళలో ఎక్కువమంది ఇతర మతాల పిల్లలు చదువుతున్నప్పటికీ కనీసపు మర్యాద కోసమైనా ఇతర మతాలకి సంబంధించిన ప్రార్ధనల్ని వారు చదవరు,ధైర్యం చేసి చదివే పిల్లల్ని అడ్డుకుంటారు!ఆ హేతువాద లాయరూ ఈ సెక్యులర్ జడ్జీ ఇవేవీ తెలియకుండా పెరిగినట్టున్నారు కాబోలు!

ఇవ్వాళ కేంద్రీయ విద్యాలయంలో జరుగుతున్న ప్రార్ధన ఒక్కటే కాదు,హిందువులకి సంబంధించిన ఏ సంప్రదాయం మీద ఏ గొట్టాం గాడు PIL వేసినా కోర్టులు యమాస్పీడుగా రియాక్ట్ అవుతునాయి - దాదాపు అన్ని తీర్పులూ హిందువులకి ఇబ్బందినే కలిగిస్తున్నాయి, ఎందుకిలా జరుగుతున్నది?రామ జన్మభూమితో హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రభావిత భాజపా నాయకులు కూడా వీటిపట్ల నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటున్నారు?హిందువులని సమర్ధిస్తే సెక్యులరిజం స్పూర్తి దెబ్బతింటుందనే భయం వల్లనా!సెక్యులరిజం అనే ఆదర్శాన్ని పాటించాల్సిన బాధ్యత కేవలం హిందువులదేనా?ఇంకెవరూ పాటించడానికి ఇష్టపడని సెక్యులరిజాన్ని హిందువులు మాత్రం ఎందుకు పాటించాలి?
ఇప్పటివరకు కుర్రాళ్ళని చెడగొట్టారు,ఇప్పటినుంచి పిల్లల్ని కూడా చెడగొట్టటానికి తయారయ్యారు!ఇప్పుడు ప్రభుత్వమూ కేంద్రీయ విద్యాలయం వారూ తగిన సమాధానం చెప్పి సుప్రీం కోర్టును కూడా నిలదియ్యాలి అన్ని కేసులూ పక్కన పెట్టి హడావిడి చెయ్యాల్సినవా ఈ కేసులన్నీ అని.అయోధ్య పేరుతో అన్ని ఆగడాలు చేసి హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీకి హిందువుల మనోభావాల పట్ల మినిమం రెస్పాన్సిబిలిటీ అయినా ఉండాలి కదా!ముస్లిం ఆడవాళ్ళకి తలాఖు విషయంలో న్యాయం చెయ్యడం సరే, ప్రధానమంత్రి గారు తన సొంత పెళ్ళానికే అనధికారిక తలాఖు ఇచ్చాడుగా - దాని సంగతి ఏమిటి?

వెనకటికి మా మామ చెవుల్లో ఉన్న మీసాలు నా చెవుల్లోనూ మొలిపిస్తే చాలు నన్నట్టు బీజేపీకి వోటు వేస్తే చాలు హిందువులకి రక్షణ వచ్చేస్తుందని భ్రమ పడకూడదు.అది కూడా కాంగ్రెసు లాగే ఒక రాజకీయ పార్టీ,దానిలో ఉన్నది కూడా కోట్లకి పగలెత్తిన వ్యాపారులే, వారితో పాటు వారి మిత్రులకి కాంట్రాక్టులూ ఆర్ధిక సామ్రాజ్యాలూ దోచిపెట్టడం తప్ప హిందూత్వానికి కట్టుబడి పనిచేసే నిజాయితీ వాళ్ళలో ఏ ఒక్కడికీ లేదు!పార్టీకి వూపు తెస్తూ అయోధ్య కోసం రధయాత్ర చేసిన అద్వానీ రామభక్తితోనో పార్టీ శ్రేయస్సు కోసమో చెయ్యలేదు - తను ప్రధానమంత్రి కావడానికి రాముణ్ణి వాడుకోవాలని చూశాడు - ఆ పాప ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాడు.అతని వల్లమే పార్టీకి బలం పెరిగిందనేది అందరూ ఒప్పుకుంటూనే కుల సమీకరణలో మరొక కారణమో తెలియదు గానీ రాష్ట్రీయస్వయంసేవక్, విశ్వహిందూపరిషత్, ఆఖరుకి పార్టీలోని చాలామంది అతన్ని ముందుకి రానివ్వలేదు.పాకిస్తాన్ వెళ్ళి జిన్నాని పొగడటం నిజానికి అంత పెద్ద విషయం కాదు, అయినా ఎందుకు అంత దుర్మార్గం చేశారు?ఇవన్నీ పాత సంగతులే అయినా ఆ పార్టీ స్వభావం మొదటినుంచీ ఎలా ఉందో తెలుస్తుంది కదా అని చెబుతున్నాను.

బీజేపీ ముఖ్యంగా అద్వానీ అయోధ్య పేరుతో హిందువులని కెలికి అంత భీబత్సం చెయ్యడం వల్ల హిందువులు ఆవేశం తెచ్చుకుని బీజేపీ వైపుకి ఏకపక్షంగా జరగడం అనేది బీజేపీకి అధికారం కట్టబెట్టడంతో పాటు హిందువులని పెనం మీదనుంచి పొయ్యిలోకి లాగింది!బీజేపీ యొక్క వాజపేయి నేతృత్వంలోని అధికార ప్రాప్తికీ మోదీ నేతృత్వంలోని అధికార ప్రాప్తికీ ఉన్న తేడా యేమిటో హిందువుల కన్న హిందూద్వేషులకే మొదట తెలిసింది - అప్పటివరకు ముసలి సావిత్రి గురించి మురిపాల పోష్టులు వేస్తూ కేళీవిలాసంగా ఉన్న గుంటూరు పిచ్చి డాక్టరు  ఎరుపు ఎక్కువవటం అనే నా అతి చిన్ని బుల్లి సెటైరుకే అంత గంగవెర్రులెత్తినట్టు ఎందుకు నామీద విరుచుకు పడ్డాడనుకున్నారు?

అసలు ప్రమాదం వాళ్ళకి తెలిసిపోయింది!అందుకే దాడిలో డోసుని పెంచారు!ఈ కొద్ది సంవత్సరాలు ఎట్లాగో ఉగ్గబట్టుకున్నారు గానీ త్వరలో ముసుగులు విప్పెయ్యటం ఖాయం!ఇప్పటికే ముఖాముఖి దాడికి రంగం సిద్ధమవుతున్నది - "No other way to stop modi tirade in india but to again divide hindus on caste lines I hope.ArwindKejriwal & OfficeOfRG working on it." అనే Syed Tariq Pirzada యొక్క ట్వీట్ ఏమి చెబుతున్నది?ఇందులో ఇతను వాడిన again అనే మాటకి అర్ధం ఏమిటి?ఒకసారి హిందువుల్ని కులాల వారె విడగొట్టి లాభం పొందినట్టు తెలుస్తున్నది గద!మళ్ళీ కాంగ్రెసు అధికారంలోకి రావాలంటే అదే దుర్మార్గం చెయ్యాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తున్నది గద!

ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం మొదటి దశ నుంచి ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం మొదటి దశ వరకు కలిసి పోరాడిన హిందూ-ముస్లిం జాతులు, అగ్రవర్ణ-నిమ్నవర్ణ హిందువులు అప్పటినుంచే విడిపోవటం అనేది అనుకోకుండా జరిగినది కాదు, పైస్థాయి లోనివారు కిందిస్థాయి లోనివారిని పనిగట్టుకుని విడగొట్టిన ఒక ప్రణాళికాబద్ధమైన వ్యవహారం - ఇంగ్లీషువాళ్ళు తమ స్వార్ధం కోసం విత్తనాలు వేసినా కాంగ్రెస్,జస్టిస్,కమ్యునిస్ట్ పార్టీలు వాటిని అల్లారు ముద్దులు పెట్టి గోరుముద్దలు తినిపించి పెంచి పెద్ద చేసి ఉండకపోతే ఆ కులమతప్రాంతభాషాద్వేషాలనే విషవృక్షాలు ఇంత ఏపుగా పెరిగి ఉండేవి కావు!

తన పిల్లలు చదువుకునే రోజుల్లో తెలుసుకోకుండా తెలిసినా పట్టించుకోకుండా ఇప్పుడు తన పిల్లల ద్వారా తెలుసుకున్నానని చెప్పడం నిజాయితీ లేని మాట - హిందూమతాన్ని భారతదేశం నంచి కూకటివేళ్ళతో పెకలించడానికి విశ్వప్రయత్నం చేస్తున్న హిందూద్వేషుల కుట్రలో ఇతను కూడా ఒక భాగమే కావచ్చు!ఒకవేళ ప్రభుత్వమూ కేంద్రీయ విద్యాలయమూ జవాబు చెప్పి కేసుని కొట్టేసినా ఐది ఇంతటితో ఆగిపోదు.హిందూమతాన్ని నాశనం చెయ్యాలని హిందూద్వేషులకి ఉన్నంత పట్టుదల హిందూమతాన్ని కాపాడుకోవలసిన హిందువులకి లేకపోవడం వల్ల జరుగుతున్న ఈ వరస దాడులు హిందువులకి హిందూమతాన్ని రక్షించుకోవాలనే పట్టుదల వచ్చేవరకు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి.

హిందువులు ఇప్పటికీ గట్టి జవాబు చెప్పాల్సిన పది సన్నివేశాల్లో తొమ్మిదింటికి డిఫెన్సివ్ స్ట్రాటజీలోనే వెళ్తున్నారు, ఒక్కదానికే ఎఫెన్సివ్ స్ట్రాటజీలో వెళ్తున్నారు - అయినా కమలాహాసన్ లాంటి ఓవర్ సెక్యులరిస్ట్ డ్రమ్మర్లకి అది హిందూ టెర్రరిజం అనిపించి వాళ్ళు కంగారుపడి హిందువుల్ని కంగారు పెడుతున్నారు!ఇలాంటివాళ్లని పట్టించుకోకుండా ఉండటమే మంచిది.తమిళనాడులోని రెండు ద్రవిడ పార్టీలూ తమ ద్రవిడ జాతీయతని ఎప్పుడో వదిలేసీ చర్చి ముందు మోకరిల్లిపోయాయి,చర్చి ఆధారిత స్కూళ్ళలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం కొంగజపం చేస్తున్నది - అవేవీ తెలియదా ఈ అర్ధ పాండిత్యపు వ్యర్ధనాయకుడికి!

నేనయితే హిందువులు ప్రతిదాడిలో చూపించాల్సిన ధాటిని పెంచాలనే అంటాను.దాశరాజ్ఞ యుద్ధం నుంచి మొదలుపెట్టి మూడు ప్రపంచయుద్ధాల్ని పరిశీలించి చూస్తే - దూకుడుగా వెళ్ళి తొలి దాడి చేసినవాళ్ళలో చాలామందికి మొదటి దశలోని చిన్న చిన్న గెలుపుల తర్వాత భయంకరమైన ఓటమి ఎదురైంది.ఎందుకంటే చాణక్యుడు యుద్ధంలో గెలుపు కోసం విజిగీషువు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు - ఎవరు తటస్థుల్ని మెప్పించగలిగితే వారికే విధి అంతిమ విజయాన్ని ఖరారు చేస్తుందనే నైతికతని వారు పాటించలేదు.ఇప్పుడు హిందూద్వేషులు చేసిన,చేస్తున్న ఆ పొరపాటు హిందువులకి అంతిమవిజయాన్ని అందిస్తుంది!

అయితే, గెలుపు దానంతటది రాదు - మొదట యుద్ధానికి సిద్ధం కావాలి, దానికి స్వాభిమానం ఉండాలి, ఆయుధాలని వాడాలన్న ఉత్సాహం కన్న మేధస్సుకి పదునుపెట్టి శత్రువుని చీకాకు పరచగల వ్యూహనిర్మాణచాతుర్యం కావాలి, తటస్థుల ముందు తీర్పు కోసం నిలబడినప్పుడు తప్పు తనది కాదని నిరూపించుకుని శత్రువునే దోషిని చెయ్యగలిగే స్థాయిలో తార్కికనిపుణత ఉండాలి, తప్పనిసరై ఎదురుదాడి చేస్తున్నాం గనక అతి తక్కువ నష్టంతో గెలుపుని సాధించిపెట్టే అవకాశం వస్తే చురుకుగా స్పందించగలిగిన సమయస్ఫూర్తి కావాలి.

ఈ అన్ని అంశాలనీ ఇముడ్చుకున్న కొన్ని సన్నివేశాలు తెలుగు మీడియా వేదికల మీద గోగినేని బాబు "నేను కుంబ్గస్థలాన్ని మాత్రమే కొడతాను,వీధి పోరాటాలు నా స్థాయికి సరిపడవు" అంటూ చేస్తున్న దాడిలో కనిపిస్తున్నాయి.ప్రస్తుతం హిందువులలో అతన్ని ఎదుర్కోగలిగినవాడు లేడు - నేను తప్ప!నేను అతన్ని ఆపగలను,కానీ ఇప్పుడు నేను ముందుకి రావడం కుదరదు.అయితే,ఇక్కడ నా వైపు నుంచి చూస్తే హిందువులు గెలవడానికి పనికొచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి.

మోడ్రన్ సైన్సు గురించి అసలేమీ తెలియని వాళ్ళు గోగినేని బాబుని ఎదుర్కోవడం చాలా కష్టం!ఈ పండితులు అతన్ని తక్కువ కట్టి చర్చలకి వెళ్ళి ఇరుక్కుపోయారు.అతను వేస్తున్న ప్రశ్నలు నేను వెయ్యాలనుకుంటున్నవే - అందులో ఎలాంటి సందేహమూ లేదు!హిందూమతాన్ని శుభ్రం చేసి దానికి గౌరవప్రతిష్ఠలు పెంచడమే నా లక్ష్యం తప్ప జంఝప్పోగు మెడలో వేసుకున్న ప్రతి అడ్డగాడిదనీ నెత్తిన పెట్టుకు తిరగాలన్న దురద నాకు లేదు!

ప్రస్తుతానికి అక్కడ ఐరుక్కుపోయింది అస్మదీయులు కాబట్టి వీళ్ళది శాస్త్రమా నమ్మకమా అన్న చర్చని సాగదియ్యకుండా ఉంటేనే మంచిది.అవన్నీ మనలో మనం తర్వాత మాట్లాడుకుని మూఢనమ్మకాల్ని తొలగించుకోవచ్చు,తొందరేం లేదు.ప్రస్తుతానికి తగిలిన గాయాల్ని చూసుకుని కుమిలిపోకుండా దెబ్బకి దెబ్బ తీసి పరువు దక్కించుకునే ఉపాయం ఒకటి చెబుతాను - పాయింటు అర్ధం చేసుకుని సరైన రూటులో వెళ్తే తప్పకుండా ఫలితమిస్తుందని నా నమ్మకం!నేను చెప్పింది అర్ధం కాకనో అనుకోని మలుపులకి సరైన తీరున ప్రతిస్పందించదం కుదరకనో ఫెయిలయితే నా పూచీ లేదు!

ఆ మొత్తం వ్యవహారంలో మనం దాడిచెయ్యటానికి పనికొచ్చే శత్రువర్గం మీడియా అధిపతులే!గోగినేని బాబు తను కొడదామనుకున్న కుంభస్థలం ఏమిటో మనకు తెలియదు గానీ అతనికి ఫుల్ క్లారిటీ ఉంది, అవునా?ఇటువైపున ఉన్న వాళ్ళలో నాకూ ఫుల్ క్లారిటీ ఉంది - మనం కొట్టాల్సింది మీడియా కుంభస్థలాన్ని!తొలినాళ్ళలో వాళ్ళ పత్రికల్లో వారఫలాలు రాయించుకోవడం ఎందుకు మొదలుపెట్టారు?పత్రికా వ్యాపారపు పోటీలో ఇతరుల కన్న కొత్తదనం చూపించి వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం, అవునా?వాళ్ళు నిజాయితీ గల హేతువాదులయితే అక్కడ నాలుగు బొమ్మల్ని గీయించి నాలుగు ముక్కలు రాయించడానికి ఎందుకు పూనుకుంటారు?వాళ్ళకి నమ్మకం లేక చేస్తున్న మొక్కుబడి తతంగానికి అమాం బాపతు గొట్టాంగాళ్ళు చాలు,కానీ లబ్ధప్రతిష్ఠులే కావాలి,మా పత్రికలో వారఫలాలు రాస్తున్నది ఫాలానా ప్రముఖ జ్యోతిర్వేత్త అనే పేరు కావాలి., ఎందుకని?ఆ నమ్మకాలు ఉన్న హిందువులు వీటికి పత్రికా వ్యాపారుల ప్రోత్సాహం లేనపుడు ఏం చేసేవాళ్ళు?

అవసరమైనప్పుడు తమకి దగ్గిరలో ఉన్న పండితుల దగ్గరకే వెళ్ళేవాళ్ళు - ఆ పద్ధతిలో మోసాలు జరగినదీ తక్కువే,అవునా?అలాంటిది తమ వ్యాపారాన్ని పేంచుకోవడం కోసం వీటికి విపరీత ప్రచారం కల్పించినది వీళ్ళే కదా!గోగినేని లెక్కకట్టిన నూటపాతిక కోట్ల రేంజికి ఆధ్యాత్మిక వ్యాపారం పెరగడంలో మీడియా ప్రమేయం ఏమీ లేదా?ఈ బటాచోర్లు రాతలో దొరకని కరణాల మాదిరి బైరూపుల వేషాలు ఎట్లా వేస్తున్నారో చూడండి - పొద్దున్న ఆరున్నర నుంచి ఏడున్నర వరకు గల టైం స్లాటుల్ని త్రిబులెక్సుకీ మెడిమిక్సుకీ అమ్ముకుంటారు, మాచిరాజు వేణుగోపాల్ గారి చేత "త్రిబులెక్స్ వారి శుభగృహం కార్యక్రమానికి స్వాగతం!"  అని చిలకపలుకులు పలికించుతారు, మధ్యలో చానల్ వారు తమ యొక్క ఆధునికతనీ శాస్త్రీయతనీ చూపించుకోవడానికి "రంగురాళ్ళ వాడకం ఒక మూఢనమ్మకం!" అని ప్రేక్షకులని హెచ్చరిస్తారు, తర్వాత తీరిగ్గా తమ చానల్ నియమించిన యాంకర్లతో హేతువాదుల చేత పొద్దున్న వీళ్ళ చానల్లో పాల్గొన్న పండితులనే తిట్టిస్తారు!ఈ మొత్తం వ్యవహారాన్ని జరిపించటానికి ఈ విధమైన ప్రణాళికని రూపు దిద్దింది చానల్ యజమానులే - ఎవరూ వాళ్ళని వేలెత్తి చూపించలేని ఈ పకడ్బందీ ఏర్పాటు చట్టపరమైన భద్రతని వాళ్ళకి కల్పించింది.కానీ నైతిక బాధ్యత సంగతి ఏమిటి?

అక్కడ జరుగుతున్న దుర్మార్గం ఏమిటో అర్ధం కావడానికి నేను ఇంతకన్న ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, అవునా?ఇదే మీడియా శాంభవిని వ్యాపారానికి వాడుకుందామనుకున్నవాళ్ళ వైపు నిలబడితే మొత్తం 20 మందికీ వ్యక్తిగతంగా మీమీదనే కేసు పేడతానని వార్నింగు ఇచ్చి మీడియాని తనవైపుకి తిపుకోవడం గురించ్ఘి చెబుతున్నాడు గోగినేని బాబు,అదీ మీడియాకి శాస్త్రీయత పట్ల ఉన్న నిబద్ధత!లాభం,నష్టం - ఈ రెండింటిలో ఏదో ఓకదానికి తప్ప నీతివాక్యాలకీ వ్యక్తిగత విజ్ఞప్తులకీ వ్యతిరేక ప్రకటనలకీ వీధుల్లోకి వెళ్ళి చేసే ఉద్యమాలకీ స్పందించటం ఏప్పుడో మర్చిపోయారు వీళ్ళు.

నేను సూచిస్తున్న పరిష్కారం ఒక్కటే - పండితులు ఈ చానళ్లని బహిష్కరించాలి!వ్యక్తుల విడివిడి స్పందనల వల్ల ఫలితం ఉండదు - సంఘాలు రంగంలోకి దిగాలి.ఈ పండితులు వాస్తుశాస్త్రం, జ్యోతిషశాస్త్రం వంటివాటితో పాటు కాస్త లోకజ్ఞనశాస్త్రం కూడా చదివి ఉంటే అసలు ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చానల్స్ వాళ్ళకి వీరు పాల్గొన్న కార్యక్రమాల వల్ల డబ్బూ గోగినేని బాబుని ప్రోత్సహించడం వల్ల ఆధునికులూ శాస్త్రీయతకి పట్టం కడుతున్నవాళ్ళనే పేరూ వస్తున్నది, పండితులకి డబ్బు ఎంత వస్తున్నదో తెలియదు గానీ తిట్లు మాత్రం అంతకు పదింతలై వస్తున్నాయి, అవునా?

బ్రాహ్మణులకి ఇంద్రియనిగ్రహం గురించి చెప్పాల్సిన పని లేదు గానీ ఈ ప్లాను నచ్చి పాటించదల్చుకుంటే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి - మీరు వ్యతిరేలిస్తున్నది మీడియానే కాబట్టి మీడియా ముందు ఏమీ మాట్లాడకండి.చెయ్యాల్సింది ఆయా కార్యక్రమాలలో పాల్గొనడానికి కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకోవడం కాబట్టి పండితుల మీద ఆర్ధికానికి సమబంధించిన ఒత్తిడి ఉంటుంది,కానీ అది తాత్కాలికమే - ఈ చానళ్ళకి వెళ్ళకముందు వీరు అనామకులు కారు,చానళ్ళ ద్వారా వీరికి కావలసిన ప్రచారం వచ్చేసింది,ఇంక భయం దేనికి?

పండితులకి నా ఓవరాల్ ప్లాను గనక నచ్చ్గితే కొన్ని సరదా ఉప ప్లానులు కూడా అదనం(ఇప్పుడే రాజా ది గ్రేట్ చూశా, మూడ్ మారిపోచ్చి)!మీడియా వాళ్ళు పండితుల్ని తాముగా పిలవలేదు మెడిమిక్సూ త్రిబులెక్సూ కాబట్టి మూఢనమ్మకాల్ని సపోర్టు చెయ్యడంలో వాళ్ళ ప్రమేయం లేదు.అదే హేతువాదుల్ని వాళ్ళు తాముగా పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళు శాస్త్రీయత పొంగిపొర్లుతున్న ఆధునికులు - ఇదే కదా వాళ్ళకున్న అనుకూలత!అయితే పండితులు కూడా బైటికి ఒక్క మాట మాట్లాడనక్కర లేదు మెడిమిక్సు వాళ్ళనీ త్రిబులెక్సు వాళ్ళనీ ఉపయోగించుకుంటే సరిపోతుంది - పారితోషికం ఇప్పుడిచ్చేదానికన్న మూడింతల నుంచి పదింతల వరకు పెంచెయ్యవచ్చు!అంత రేంజిలో మార్కెట్ లేదనుకుంటే ప్రోగ్రాములు రద్దవుతాయి, ఉందనుకుంటే వాళ్ళు చానలు వాళ్ళ మీద పడతారు - మనం తమాషా చూస్తూ శాడిస్టు జోకులు వేసుకోవచ్చు!నా బుర్రలోంచి పుటిందని కాదు గానీ లాభనష్టాల్ని బేరీజు వేసుకుని చూసినా నా ప్లాను నాకు బాగానే ఉంది.మరి ప్లాను అమలుజరపాల్సిన పండితులకి నచ్చుతుందో లేదో!

నచ్చకపోయినా నాకు కష్టమూ నష్టమూ ఏమీ లేదు.కొందరికి చెత్తగా అనిపించినా ఈ ప్లాను వెనక ఉన్న పునాది స్వాభిమానం.వ్యాస పరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం ఉన్న నా గురు పరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్నది ఒకటే, "స్వాభిమాని కపఖ్యాతి మరణం కన్న దారుణం!" అన్న గీతావాక్యమే హిందువులను కార్యసాధకులను చెయ్యగలిగిన వేదమంత్రం లాంటి నిష్ఠుర సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సునద్రం!!! 

94 comments:

  1. ఈ పాటలో శారదా కుర్చొన్న గుడిపేరు చెప్పగలరా? ఈ గుడి చాలా తెలుగు సినేమాలలో కనిపిస్తుంది.

    https://www.youtube.com/watch?v=LGt6LlNxsAQ

    ReplyDelete
    Replies
    1. Haribaabu waiting for your reply. This temple is in Chennai

      Delete
    2. తెలియదండీ!

      నేను ఇన్నేళ్ల నుంచీ గుడికి వెళ్ళిన సందర్భాలు తక్కువ!మా ఇంటికి దగ్గర్లో ఉన్న శివాలయానికీ మైలాపూరు సాయిబాబ్బా గుడికీ మాత్రమే ఎక్కువ వెళ్తుంటాను.నాదంతా నిరంతర ధ్యానం,ప్రార్ధన అనేది పొద్దున్న మాత్రమే చెయ్యాలనిలేదు - ఎప్పుడు చెయ్యాలనిపిస్తే అప్పుడు మనస్సులోనే చేసేస్తూ ఉంటాను!ఒకోసారి మల్టీ టాస్కింగ్ పద్ధతిలో అప్పుడు చేస్తున్న పని ఆపకుండానే మరో వైపున ప్రార్ధన కూడా జరిగిపోతూ ఉంటుంది.

      మీకు తెలిసే అడుగుతున్నట్టున్నారు,మీరే చెప్పెయ్యండి,లేదా ఇంకెవరయినా చెప్తే కుదిరినప్పుడు వెళ్తాను.

      Delete
    3. Thiruneermalai.

      This place is very close to Chennai city (4 km from Pallavaram GST road).

      Thiruneermalai is popular for Sri Ranganathar Perumal Temple on a hill and down on sri neervanna perumal. From the top of the hill, one can view the entire Pallavaram area. The temple is one of the 108 divya desams.

      https://www.google.co.in/search?q=thiruneermalai&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwiK3-v85d7YAhVGNJQKHYoeAloQ_AUICygC&biw=1366&bih=651

      Delete
  2. నేడు బిజెపి, మోడిని ఎలా హిందువులకు ప్రతినిధిగా భావిస్తున్నారో, దేశస్వాతంత్ర పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టిని, గాంధీని హిందువుల పార్టిగా, హిందూ నాయకుడిగా చూసేవారు. హిందువులను, హిందూవులకు ప్రతినిధిగా భావించే గాంధీ గార్రిని దుమ్మెత్తిపోయటానికి, బ్రిటీషోడు ఒక సేటప్ పెట్టాడు. వారికి ఎంతో ధన సహాయం అందించాడు. వాళ్ళ లక్ష్యం హిందువుల కాంఫిడేన్స్ దెబ్బ కొట్టటం. దానికి సైన్స్ ను ఉపయోగించుకోవటం. అక్కడికి వారికొక్కక్కరికే సైన్స్ తెలుసు అని భావిస్తారు. హిందువులలో ఇది మనది అని చెప్పబోతే చాలు దానిని కొట్టిపడేస్తూ, సైన్స్ అనే పదం అడ్డుపెట్టుకొని తక్కువ చేస్తూ మాట్లాడుతారు. వీళ్ళు చెప్పే ఆ గొప్ప సైన్స్ కూడా నిరంతరం మారుతూంట్టుంది, సైన్స్ అనే పదం తప్పించి. న్యూటన్ కాలం నాటి సైన్స్, ఐన్స్టిన్ కాలం నాటి సైన్స్ కి ఎన్నో మార్పులు ఉన్నాయి. అలాగే ఐన్స్టిన్ నుంచి ఇప్పటి సైన్స్ కి ఎన్నో మార్పులు జరిగాయి. కాని సదరు మహాశయులు వాడే సైన్స్ పదమొక్కటే స్థిరం. దానిని అడ్డేసుకొని వాళ్ళు చెప్పే కథలు వాళ్ళు చెప్పుకొంటారు. వీళ్ళని పట్టించుకోనవసరం లేదు.


    వేదాలలో అన్నీ ఉన్నాయిషా అని గత వందేళ్ళు గా హిందువులను ఎగతాళి చేస్తూ ఎన్ని వ్యాసాలు,పుస్తకాలు రాసి ఉంటారో. ఈ మధ్య ఇలా ఎగతాళి చేస్తున్న ఒకరికి,
    సైన్స్ లో హిందూ వుల కాంట్రిబ్యుషన్ సాక్షాలతో చూపితే, మన భారతీయుల కాంట్రిబ్యుషన్ ఒప్పుకోవటానికి మనసు రాక ఎన్ని అడ్డుగోలు వాదనలు చేస్తారంటే

    మళ్ళీ ఇంకొక కొత్త వాదన మొదలుపెట్టాడు. అది గ్రీకులు, అరబ్బులు కూడా సైన్స్ లో చాలా ఇన్వెన్షన్స్ చేశారు అని. వాళ్ళ ఇన్వెన్షన్స్ లిస్ట్/సమాచారం నేను ఇచ్చిన విధంగా ఇవ్వమని అడిగితే చేతులెత్తేశాడు. నిజానికి గ్రీకులు, అరబ్బులు ఇన్వెన్షన్స్ చేసి ఉండవచ్చు. వీళ్ళేవ్వరు వాళ్ళని ఎగతాళి చేయటం లేదు కదా! కాని మనకు న్యాయంగా దక్కాల్సిన గుర్తింపుకు ఎందుకు అడ్డుపడటమే గాక, తెలివితేటలు లేనివాళ్లమైనట్లు ఎందుకు ఎగతాళి చేస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న.

    గోగినేని బాబు వాదన వింటే సైన్సే పరిపూర్ణమైనట్లు వాదిస్తాడు. అది నిజం కాదు.

    ReplyDelete
  3. జ్యోతిషం - సంభావ్యత

    Astrology predicts future. By definition, prediction is only an estimate of truth. The chance of its being 100% true is 0%. Even in engineering prediction the estimate is a random variable with errors of bias, inefficiency, inconsistency and not being robust and depends on the proposed ignorance structure or probability distribution

    https://www.facebook.com/vallury.sarma/posts/1509930382377703


    https://www.facebook.com/vallury.sarma/posts/1505470802823661


    ReplyDelete
  4. జ్యోతిష్య శాస్త్రాన్ని రెండు భాగాలుగా విభజించ వచ్చు 1. Static పార్ట్ 2. Dynamic పార్ట్ . జ్యోతిష్య శాస్త్రం లో 70 శాతం Static పార్ట్ మిగిలిన 30 శాతం Dynamic పార్ట్ . Static పార్ట్ మార్పు చెందదు . ఇది గ్రహాల వేగము , సూర్యుని చుట్టూ తిరగ టానికి పెట్టె కాలము . గ్రహాల లో ని మూలకాలు, రంగు , కక్ష్య , ఏ సమయం లో సూర్యుని కి ఎడమ నుండి కుడికి తిరుగు తుంది , ఏ సమయం లో సూర్యునికి కుడి నుండి ఎడమకు తిరుగుతుంది , ఏ ఏ గ్రహాల నీడలు ఏ ఏ గ్రహాలపై ఎప్పుడు పడతాయి


    https://www.facebook.com/ravisankar.vipparla/posts/950950028387542

    https://www.facebook.com/ravisankar.vipparla/posts/797462083736338

    ReplyDelete
  5. బుద్ధి, వివేకం, విచక్షణ Are humans rational?

    Are humans rational ? అనే ప్రశ్నకు హేతుబద్ధమైన సమాధానములేదు. మరి మనుష్యుడు తన పరిస్థితిలో "సరియైన" నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? కొన్న శాస్త్రాలలో ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? ఈ ప్రశ్ననే అర్థ శాస్త్రవేత్తలు మరో విధంగా ఆలోచిస్తారు. (Limited rationality, bounded rationality) పరిమిత హేతుబద్ధత తో మనిషి తన సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలరు. వాటిని యుక్తి యుక్తంగా సమర్థించుకోగలడు. ఇది వారి అభిప్రాయం. మనిషికి తన నిర్ణయం సరియైనదా? కాదా? అనే ప్రశ్న అనవసరం.. తన నిర్ణయాన్ని హేతుబద్ధంగా యుక్తియుక్తం గా సమర్థించుకోగలనా? అనేదే ముఖ్యం. Human beings are often irrational but are rationalizing.

    https://www.facebook.com/vallury.sarma/posts/1526851830685558

    ReplyDelete
  6. సైన్స్ ఎప్పుడూ అసంపూర్ణం.

    ఈ రోజుకు మనకు అర్థమైనట్లు కనపడే సమాచారం సైన్స్. రేపు సైన్స్ నేటి సైన్స్ కి విరుద్ధంగా ఉంటుంది. దానికి పూర్ణత్వం లేదు. కాని మన సుగతికి వైదిక విజ్ఞానం మనకు అవసరమైనంత పరిజ్ఞానాన్ని ఇస్తుంది. సైన్స్ వృత్తి విద్య. మన ఆటవస్తువులను తయారుచేయడానికి ఉపయోగిస్తుంది. సైన్స్ మేధస్సుకు, బుద్ధికి పదును పెడుతుంది. పురాణం చిత్తవృత్తులను మార్చి, ఆత్మజ్ఞాన సముపార్జనకు మార్గం సూచిస్తుంది. వైదిక సాహిత్యం మోక్ష విద్య. ఇహంలోనూ, పరంలోనూ సుఖశాంతులని ఇస్తుంది. --- VVS Sarma

    ReplyDelete
  7. Pls read discussion also

    What do you understand by the two terms - reliability and quality?

    The difference between Reliability and Quality is better understood if Sanskrit/Telugu terms are used - Reliability = विश्वासः पात्रं విశ్వాస పాత్రత Quality गुणः గుణము --- Reliability is a quality attribute

    https://www.facebook.com/vallury.sarma/posts/1538145916222816

    Why I talked about Reliability and Quality is that these simple English terms acquire specialized meanings when we use them as technical terms, say in engineering while speaking of R&Q of device, equipment, procedure, human being or a computer program


    https://www.facebook.com/vallury.sarma/posts/1538198792884195

    What is Reliability for an engineer. A number like 0.9 or 90% that denotes the probability that an item works satisfactorily at a given time when switched on. Quality is weaker - it worked when it left the factory for sale

    https://www.facebook.com/vallury.sarma/posts/1539098962794178

    ReplyDelete
  8. పెళుసుబారుతున్న సైన్స్ వాదన -నాగసూరి వేణుగోపాల్
    Published on 2nd July 2010

    సైన్స్‌వాదులు ఎవరు అని ప్రశ్నిస్తే-బుల్లి తెరమీద-గ్రహణాల గురించో, బాబా ల గురించో చర్చ వచ్చినపుడు జ్యోతిష్కులతో తలపడేవారు అని నేడు జవా బు రావచ్చు. విశ్వాసం వ్యక్తిగతమైంది లేదా కుటుంబానికే పరిమితమైంది. కానీ సైన్స్ సార్వత్రికమైంది. ఎప్పుడైనా ఎక్కడికైనా పరీక్షకు లోనై సరిగ్గా అవే ఫలితాలు పొందగలిగినపుడే దానిని సైన్స్ అంటారు.

    సైన్స్ అసలు లక్ష్యం విశ్వాసంతో పోరాటం కాదు. కానీ ‘విశ్వాసం’ లక్ష్యం సైన్స్‌తో పోరాడటం కావచ్చు. ఎందుకంటే సైన్స్ విస్తృతపడితే విశ్వాస సంబంధమైన ఉపాధి దెబ్బతింటుంది కనుక! సైన్స్ లక్ష్యం, విశ్వంలో జరిగే క్రియలు అన్నింటినీ-జీవ, నిర్జీవ సంబంధమైన వాటిని అన్నింటినీ వివరించడమే! ఈ ఫలితాలను మనిషి ఆరోగ్యం, సౌఖ్యం కోసం వాడటమే టెక్నాలజీ! మనతో పాటు స్వామిజీలు, బాబాలు కూడా దైనందిన జీవితంలో చాలా రకాల టెక్నాలజీ సంబంధమైన పరికరాలు విరివిగా వాడుతారు. అది వేరే విషయం.

    సైన్స్ అంతిమ లక్ష్యం విశ్వాసాలతో పోరాడటం కాదు. వాస్తవాలను ఆవిష్కరించడం. ఇది గమనించకుండా పోరాటంలోనే ఆగిపోతే అసలు లక్ష్యానికి దూరంగా ఉండిపోతాడు! సైన్స్‌వాదన ఇలా పెళుసుబారితే విశ్వాసాలు విస్తృతంగా తాండవిం చే మన సమాజంలో శాస్త్రీయ స్ఫూర్తి వ్యాప్తికి ఆటంకమవుతుంది.

    https://www.facebook.com/sriram.ugk.5/posts/141989766498985

    ReplyDelete
  9. విశేషజ్ఞ ఐడి కూడా ఔట్!
    నీహారిక + హరిబాబు = డబల్ సూసైడ్ ఎఫెక్ట్!
    నో ప్రాబ్లం, మరో ఐడి తయార్!

    ReplyDelete
  10. Times Now anchor Anand asks petitioner: Which Hindu scripture does the prayer originate from?
    Petitioner: *Silence*
    Anand: It's Upanishads. What are Upanishads?
    Petitioner after deep silence: I don't know
    ----------------------------------------------------
    Petitioner Sudhanshu has appealed in SC banning Kendriya Vidyalaya prayer because it promotes Hinduism.
    But none of the line in prayers talks about any Hindu god.
    Anti-Hindu brigade exposed again.

    https://twitter.com/ShankhNaad/status/951680701157404672

    ReplyDelete
    Replies
    1. Can you get the real video link of that interview:-)

      Delete
    2. Newshour debate: Are central schools promoting Hinduism?

      https://www.youtube.com/watch?v=-86UIYjcSm0

      Delete
    3. ఇంగ్లీషు ఆలోచన - తెలుగు ఆలోచన

      https://www.facebook.com/vallury.sarma/posts/472302716140480

      Delete
    4. మాయాబజార్ సినిమాలో బలరాముడు " భీమసేనుడు పరమ దుర్మార్గుడు " అని వాని వలెనే ఈ గొడవలన్నీ జరుగుతు న్నాయని తీర్పు చెప్తాడు ఈ రోజున అధిక సంఖ్యాకులైన హిందువుల వలెనే అనర్ధాలన్నీ జరుగుతున్నాయని ఒకరకం మేధావులు గొంతెత్తి అరుస్తున్నారు
      హిందువులు ఎవరు అంటే జవాబు" న ఇతి " ధోరణి లో వస్తుంది ఇస్లాం , క్రైస్తవ బౌద్ధ పార్సీ మత అవలంబకులు కారు. దళితులు గిరి జను లు ఆటవిక జనులు కుడా కారు ట . ఇంకా మిగిలినది 4 వర్ణాల కి చెందిన వారు అయితే హిందూ దుర్మార్గులు మనుస్మృతి ని పొద్దుఇన్న లేస్తే ప్రతి విషయం లోను పాటిస్తూ పోతూ ఉంటారు . వారు వారి స్త్రీలకి ఏ స్వతంత్రము ఇవ్వక అణగదొక్కే స్తూ ఉంటారు అంటే ఈ హిందూ దుర్మార్గులు చాతుర్వర్ణా లకిచెంది న పురుషులు అనుకోవాలి . అదీ కాదుట . ఇందులో శూ ద్రుల పట్ల బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు విపరీతమైన వివక్ష చూపిస్తూ హింసిస్తూ ఉంటారుట.

      https://kavanasarma.wordpress.com/2016/06/16/హిందూ-దుర్మార్గులు/

      Delete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. Madhu kishwar "PIL against Hindi & Sanskrit morning prayers in Central schools filed by Satya Mitra (Hindu Kayasth) & Pallavi Sharma,(Hindu Brahmin) they're merely doing hatchet job as temporary employees of Colin Gonsalves who runs foreign funded racket Human Rights Law Network"

    https://twitter.com/srikanthbjp_/status/951716880338755585


    On Dharma
    https://twitter.com/srikanthbjp_/status/951830356281393152

    ReplyDelete
  13. "Modern"ization as defined is Westernization and Pseudo Christianization.

    ....It is also called Globalization. A prophet real or mythical or a rebel preacher crucified by a king becomes a marketable symbol for two thousand years is the root of Management Science and Business..... VVS Sarma


    he Making of Indian Secularism: Empire, Law and Christianity, 1830–1960. (Cambridge Imperial and Post‐Colonial Studies Series.)

    https://academic.oup.com/ahr/article/117/1/183/42432

    https://www.h-net.org/reviews/showpdf.php?id=37263

    ReplyDelete
    Replies
    1. పురాతన చర్చిని కూల్చేసిన చైనా ప్రభుత్వం

      http://www.andhrajyothy.com/artical?SID=520689

      షాంగ్జీ ప్రావిన్సులో ది గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ చర్చిని అక్కడి ప్రభుత్వం డైనమైట్ బాంబుతో పేల్చేసింది. ఈ చర్చి అత్యంత పురాతనమైంది. పాశ్చాత్య దేశాల సంస్కృతితో క్రైస్తవమతం వ్యాప్తి చెందితే కమ్యూనిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చైనా ఆందోళన చెందుతోంది. ఈ కారణాన్ని పైకి ప్రకటించకుండా క్ర్రైస్తవమతాన్ని కూకటి‌వేళ్లతో పెకలించి వేస్తోంది. ఈ చర్యలపై పలు క్రిస్టియన్ సంఘాలు చైనా ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మత స్వేచ్ఛ, మానవ హక్కులపై చైనా ప్రభుత్వానికి గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

      Delete
    2. Small crowds greet Pope on first visit to Chile. He talks of pain caused by sexual abuse of children on visit to Chile. The pope looks to buttress the church in Chile, where the percentage of people who identify as Catholic fell to 45% in 2017 from 74% in 1996.

      https://t.co/uIENdInhMi

      Pope Francis has arrived in Chile on a visit overshadowed by child sexual abuse accusations against almost 80 members of Chilean clergy.

      http://www.bbc.com/news/world-latin-america-42698564

      When recently asked to evaluate Pope Francis on a scale of 0 to 10, Chileans gave him a score of 5.3, the lowest ranking for any Pope.
      Trust in the Roman Catholic Church as an institution fared even worse, polling at just 36% - the lowest in Latin America.
      With such a low rating, it is not surprising that before boarding his plane from Rome, the Pope asked his congregation to pray for him.
      It is estimated that more than 60% of Chile's population identifies itself as Christian, and 45% belongs to the Roman Catholic Church.
      It is the second most secular country in Latin America. Some 38% of Chileans regard themselves as agnostic, atheist or non-religious

      Delete
  14. హరిబాబు గారూ, యాభయి ఏళ్ల ముందు అమెరికా సుప్రీం కోర్టు ప్రభుత్వ విద్యాసంస్థలలో ప్రేయర్లు చెల్లవని తీర్పు ఇచ్చింది. ఇతర కొన్ని దేశాలలో కూడా ఇదే తరహా నిషేధం అమలులో ఉంది.

    నా ఉద్దేశ్యంలో ఈ వివాదంలో తేల్చాల్సిన ప్రశ్నలు ఇవి:

    1. కేంద్రీయ విద్యాలయాలు & రాష్ట్ర ప్రభుత్వ బళ్ళు ప్రజా ధనంతో నడుపుతారు. వీటిలో మతం (ఏదయినా సరే) పులమడం సమ్మతమా?
    2. పరోక్షంగా ఇది దైవం మీద నమ్మకం ఉండాల్సిందే అన్న నిబంధన రుద్దడం అవుతుంది.
    3. ధర్మం (మంచి చెడు అనే విచక్షణ), సత్యం & అహింస లాంటివి ఆస్తికనాస్తికులకు సమానం. దేవుడు ఉన్నాడో లేదో అన్న విషయాన్ని వదిలేసి ఇటువంటివి మాత్రమే చెబితే మంచిది.

    "సత్యమేవ జయతే" అంటే నిజం ఎప్పుడూ గెలుస్తుందని అర్ధం. అలాగే "ధర్మో రక్షతి రక్షితః" మంచే మంచిని కాపాడుకుంటుంది. దైవం ప్రస్తావన లేని (లేదా దేవుడు లేకున్నా వాలిడిటీ ఉన్నవి) ఇలాంటి విషయాలకు అభ్యంతరం ఉండదు.

    ReplyDelete
    Replies
    1. కేంద్రీయ విద్యాలయాలు & రాష్ట్ర ప్రభుత్వ బళ్ళు ప్రజా ధనంతో నడుపుతారు. వీటిలో మతం (ఏదయినా సరే) పులమడం సమ్మతమా?

      కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే బళ్ళు అంతా నడిచేది హిందువులు కట్టే పన్నులతో, దేవాలయాల పై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలు వాడుకోవటం తోనే,ముంద్ర మీరు ఆ విషయం గమనించాలి. ఇన్నాళ్ళు ప్రభుత్వాలు హిందుగుడుల ఆదాయం లక్షల కోట్లు తినేటప్పుడు, ప్రభుత్వం ఎలా హిందూ మందిరాల సొమ్ము ఎలా తింట్టుందని, సెక్యులర్ మతోన్మాదులకు ప్రశ్నించాలని అనిపించలేదు. ఒక్క హిందూ గుడుల ఆదాయలపై మాత్రమే జి.యస్.టి. టాక్క్స్ వేసి, మిగతా మతాల వారిని ఎందుకు మినహాయిస్తుంది అని ప్రభుత్వాలని నిలదీయాలనిపించలేదు. కాని ఈ రోజు అకస్మాతుగా, సెక్యులర్ మతోన్మాదులకు కేంద్రియ విద్యాలయం లో ప్రార్ధనలు చేస్తున్నాదనే విషయం గుర్తొచ్చి,
      సుప్రీం కోర్ట్ లో కేసు వేస్తారు . వీళ్ళ గురించి ఎవ్వరికి తెలియదు. యన్.జి.ఒ. ల ముసుగేసుకొని, విదేశి శక్తులు ఆడమనట్లు ఆడుతారు. వీళ్ల మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదు.

      Delete
    2. అమెరికా సుప్రీం కోర్టు ప్రభుత్వ విద్యాసంస్థలలో ప్రేయర్లు చెల్లవని తీర్పు ఇచ్చింది. ఐతే అదే తీర్పు ఇండియా లో ఇవ్వాలా? లేక ఇండియాలో దానిని ముందుగానే పాటించాలా? అమెరికా ఎవరికి గొప్ప? కోర్ట్ లో కోట్ల కేసులు పెండింగ్ లో ఉంటే, వాటికి అతి గతి లేదు. పని పాట లేని విదేశి శక్తులు NGO లు పెట్టుకొని, హిందువులను నాశనం చేయటానికి వేసే ఈ కేసులకు ప్రాముఖ్యత నిస్తారా?

      There are more than 3 crore cases pending in different courts of India. Many of these cases are pending for more than 10 years. Below are the approximate number of cases pending in Supreme Court, High Courts and District and Subordinate courts in India.

      Around 60,000 cases are pending in Supreme Court.
      Around 42 lakh cases are pending in different High Courts.
      Around 2.7 crore cases pending in District and Sub-ordinate Courts.


      Delete
    3. @UG SriRam:

      నాకు తెలిసి పన్నులు కట్టడానికి మతంతో సంబంధం లేదు. నాస్తికులకు పన్ను లేదని ఆధారాలు ఏవయినా ఉంటే అవి పంచుకొని పుణ్యం కట్టుకోండి ప్లీస్, చచ్చి మీ కడుపునా పుడతాను (just for kidding, నాకు దైవం మీదే కాదు, పునర్జన్మ మీద కూడా నమ్మకం లేదు)

      అమెరికా కోర్టు తీర్పు మనకు శిరోధార్యం కావాలని నేను అనలేదు. మన చట్టాల అనుసారమే మన కోర్టులు తీర్పు ఇవ్వాలి, ఇస్తాయి కూడా. కాకపొతే సదరు తీర్పు అక్కడి క్రైస్తవ మతోన్మాదులకు బాధ కలిగించినట్టే ఇక్కడా వారి కజిన్ బ్రదర్లకు చివుక్కుమంటున్నట్టు ఉంది :)

      కోర్టులలో పనిభారం విపరీతం నిజమే కానీ కారణం ఏమిటి? కేసుల్లో సింహభాగం ప్రభుత్వాలు వేసినవే, అందుట్లో అత్యంతం ఆస్తి విషయాలు. సముదాయాలు వ్యక్తులపై దాడులు మానేస్తే కేసులు వాటంతట అవే తగ్గుతాయి. If the collective (government & organized religions) stop raiding individual liberty & private property, 90% of cases will come down.

      మతపరమయిన విషయాలలో (ముఖ్యంగా గుళ్ల ఆదాయం) ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, నేనూ ఒప్పుకుంటాను. అయితే ప్రస్తుత చర్చ విషయం వేరే అనుకుంటా.

      Delete
    4. పన్నులు అందరూ కడుతున్నారు,నిజమే!కానీ పన్నులు కట్తేవారిలోనే 90 మంది అభిప్రాయాలకి విలువ ఇవ్వాలా?10 మంది అభిప్రాయాలకి విలువ ఇవ్వాలా?99 మంది ఆస్తికులు 1 నాస్తికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలి అంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?దేవుడు ఉన్నాదా లేద అన్నది కాదు ఇక్కడి ప్రశ్న!సంఖ్యలో మైనారిటీల సంతృప్తి కోసం సంఖ్యలో మెజారిటీలు కష్తపెట్టుకోవటం ఏమి న్యాయం?

      శాస్త్రీయత గురించి మాట్లాడితే మీరు ఏ సైన్సుని సపోర్టు తెచ్చుకుంటున్నారో ఆ సైన్సుని క్రియేట్ చేస్తున్న సైంటిస్టుల్లోనే నాస్తికులు చాలా చాలా తక్కువమంది,అవునా?

      ఈ సృష్టి ఎలా జరిగింది అంటే మొహమాటం లేకుండా ఆస్తికులైన సైంటిస్టులు Creator అనీ నాస్తికులైన సైంటిస్టులు SuperIntellect అంటున్నారనీ తెలిసినదే కదా!

      Delete
    5. దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ ప్రస్తుతానికి వదిలేద్దాం.

      ప్రస్తుత విషయంపై నా అభిప్రాయం క్లుప్తంగా ఇది:

      1. మతపరమయిన విషయాలలో ఎవరి ఇష్టం వారిది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వగైరాలకు వ్యక్తిగత నమ్మకం గురించి ఎటువంటి స్వేచ్ఛ ఉందో, నాస్తికులకు అంతే ఉంది.
      2. అందరూ పౌరులే, అందరూ పన్నులు కడ్తారు
      3. నేను కట్టే పన్నులతో హజ్ సబ్సిడీ ఇవ్వడం, గుళ్ళు కట్టడం లాంటివి సరి కాదు
      4. ఇటువంటి ఖర్చులు ఎవరికి వారే పెట్టుకోవడం సబబు. ఉ. హిందూ గుళ్ల ఆదాయంతో ధర్మ సత్రాలు కట్టడం, వక్ఫ్ ఆదాయంతో హజ్ యాత్రికులకు ఆసరా వగైరా.
      5. ఒక మతం వారి డబ్బుతో ఇతరులకు (లేదా లౌకిక విషయాలకు) ఖర్చు పెట్టరాదు. ఉ. తిరుమల ధర్మ సత్రాలలో కేవలం దర్శనానికి వచ్చిన భక్తులకు మాత్రమే గదులు ఇవ్వాలి.
      6. ప్రభుత్వ బడుల అసెంబ్లీలను దేశభక్తి, సమకాలీన విశేషాలు & డ్రిల్ లాంటి వివాదరహిత విషయాలకు పరిమితం చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు.

      Delete
    6. చర్చ కేంద్రీయ విద్యాలయ సంస్థల్లో జరుగుతున్న ప్రార్ధనలో కేవలం హిందూమతానికి మాత్రమే సంబంధించిన అంశాలు ఉండి మతపరమైన పక్షపాతం కనబడుతున్నదా అని కదా!నాస్తికులకి మతం లేదు,అంతవరకు ఖాయం.వారికి ఈ విషయంతో ఎలాంటి సంబంధమూ లేదు.

      కేవలం పుస్తకాలలో ఉన్న విషయం తెలుసుకుని పరీక్షల్లో ప్యాసవదమే చదువు అనుకుంటే దానికి స్కూల్లో చేర్చడం అనవసరం!ఇదివరలో డబ్బున్నవాళ్ళు ఇంటికే టీచర్లని రప్పించుకుని చదివించుకునేవాళ్ళు,అవునా?

      పిల్లలకి సమాజం గురించీ మర్యాదల గురించీ సంఘంలో ప్రవర్తించాల్సిన పద్ధతులను గురించీ పరిచయం చెయ్యడమే ఇప్పటి విద్యావ్యవస్థ యొక్క బాధ్యత,అవునా?నాస్తికులు కూడా మతానికి సంబంధించని నైతికవిలువల్ని ఆస్తికులాగే పాటించాలి,అవునా?ఐతే ఈ నైతిక విలువల్ని చిన్నవయస్సులోనే అలవాటు చెయ్యడానికి ఆస్తికులకి ప్రార్ధన చాలా తేలికైన పద్ధతి.ఆ వయస్సులో నాస్తికత్వం ద్వారా నైతిక విలువల్ని అలవాటు చెయ్యాలంటే ఎక్కువ సమయం కేటాయించాలి,దానికంటూ ఒక సిలబసునే తయారు చెయ్యాలి,అవునా జై గారూ!

      ప్రార్ధన అనేది అన్ని మతాలలోనూ పిల్లలకే కాదు పెద్దలకి కూడా mental purification కోసమే అయినప్పుడు అక్కడ ఆ ప్రార్ధన ఉండటంలో తప్పు లేదు - ఆ ప్రార్ధనలో హిందూదేవుళ్లలో ఏ ఒక్క దేవుణ్ణీ సంబోధించనప్పుడు దానిపట్ల అభ్యంతరం వ్యక్తం చెయ్యలసిన అవసరం ఎందుక్కు వచ్చింది?కేవలం సంస్కృతంలో ఉన్నది కాబట్టి అని తప్ప విషయం హిందూమతానికి మాత్రమే సంబంధించినది అని రుజువు చెయ్యగలరా?

      P.S:జై గారూ!"సత్యమేవ అజయతే!" అనే ముక్క ఒక్కటే తీసుకుని అది దేవుడికి సంబంధినది కాదని అంటున్నారు,అందులో దేవుడు లేడంటున్నారు - ఇది మొత్తం శ్లోకం/మంత్రం, చూడండి!
      సత్యమేవ జయతే నానృతమ్
      సత్యేన పంథా వితతో దేవయానః
      యేనాక్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా
      యాత్ర తత్సత్యస్య పరమం నిధానమ్
      అర్థం : సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు.సత్యానికి దివ్యత్వం ఉండటం వల్లనే అది జయిస్తుంది అని చెప్తున్నారు.అది పరమపదాన్ని చేరుక్నే మార్గం అని కూడా నొక్కి వక్కాణిస్తున్నారు,మరి,ఇప్పుడేమి చెయ్యాలి?కంద్రీయ విద్యాలయం వారి ప్రార్ధన హిందూమతానికి సంబంధించినది అని తీర్మానించడం జరిగితే "సత్యమేవ జయతే!"ని కూడా తీసెయ్యాల్సిందే,తప్పదు!

      ఇంతకీ,నటరాజు బొమ్మ ఉన్న రాజ్యాంగం సంగతి యేంటి?

      Delete
    7. ఈ దేశానికి నాస్థిక, సెక్యులర్ మతోన్మాదులు చేసిన కంట్రిబ్యుషన్ ఎమీ లేదు. వెర్రి ప్రశ్నలు వేయటం తప్పించి. నాస్థిక వాదం ఎమి హిందువులకు కొత్త కాదు. అరిగిపోయిన గ్రాంపోన్ రికార్డ్ అది. చూశాం గదా తమిళ నాడులో హేతువాద పైత్యం. పైకేమో నాస్థికులమని చెప్పుకోవటం. హిందూ దేవాలయ లో అన్ని పదవులు ఆక్రమించటం. నాస్థిక వాద పితామహుడు పెరియార్ అనే పెద్ద మనిషి, ఊరూర దేవుడులేడని ప్రచారం చేస్తూ, ఆయన ఊర్లో వంశపార్యంపరంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ దేవాలయ కమిటికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ దేవాలయానికి ఉత్తమ అవార్డ్ కూడా వచ్చిందట. ఇక వారి శిష్య పరంపరలో చాలా మంది ఉన్నారు. వారిలో ప్రముఖులు కరుణానిధి, యం.జి.ఆర్. కరుణానిధి గారు కష్టాలోచ్చినప్పుడు దేవాలయాలలో పూజలు చేయించుకోవటం, తిరుమల ప్రసాదాలు తెప్పించుకొని తినటం, సత్యసాయి బాబాను ఇంటికి తీసుకొచ్చి పాదపూజచేయటం అన్ని చేశారు.

      ఇక యం.జి.ఆర్. గారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మూకాంబిక దేవాలయానికి వెళ్ళేవారు. చివరికి మిగిలిన వారు కె. వీరమణి. ఆయన 1982 లో శ్రీవెల్లిపుత్తూరులో హిందు దేవుళ్లను తిడుతూ తిరుగుతూంటే, తామ్రకన్ని అనే యం.జి.ఆర్. అభిమాని, వాళ్ల నాయకుడు సందేశాన్ని అందుకొని, ద్రవిడ ఖళగం కె. వీరమణిని సున్నితంగా, సుతారంగా తాకాడు. పాపం, ఆ తాకిడికి తట్టుకోలేక కె. వీరమణి కొన్ని వారాలు ఆసుపత్రిలో గడిపాడు.

      ఇదే కె.వీరమణి ఆ మధ్య పేదమహిళలకు నాస్థిక జ్ణానభోద చేసి, తాళి బొట్లు తెంచే కార్యక్రమం చేపట్టాడు. ఆ సమయంలో నే వారి ద్రవిడ ఉద్యమ మిత్రుడు కరుణానిధి మనుమరాలికి(స్టాలిన్ కూతురు) తాళిబొట్టు కట్టుకొని పెళ్ళి జరిగింది. ఈయన మిత్రుడింటికి వెళ్ళి నాస్థికుడివైన నీవు ఎలా హిందూ సాంప్రదాయం పాటిస్తావని ప్రశ్నించను లేదు. జ్ణబోధ చేయలేదు, సరికదా ఆ ఇంటి ఛాయలకు కూడా పోలేదు.

      ఇది వాళ్ల చరిత్ర. ఇక ఇప్పుడు టివి లలో చర్చించే వాళ్ళ చుట్టు పట్టుమని పది మందికూడా ఉండరు. వాళ్లేదో ఒక యన్.జి.ఒ. పెట్టుకొని ఉంటారు. దానికి నిధులుంటాయి. వీళ్ళు ఆ నిధులనుంచి జీతాలు తీసుకొంట్టు, పెద్ద ఉద్యమాలు చేస్తున్నట్లు ఊహించుకొంటారు. ప్రపంచాన్ని మారుస్తున్నామని భావిస్తూంటారు. ఇటువంటి ప్రజాదరణ ఏమాత్రం లేని నాస్థిక వాదులతో చర్చ అనవసరం. సమయం వృథా!

      Delete
    8. @Haribabu Suraneni:

      కోర్టులో పిటిషన్ వేసిన వారి వ్యాఖ్య (మీ టపా నుండే):

      "as the whole idea of God and Religious Faith is given immense priority and the same is instilled as a thought process among the students as well"

      ఇక్కడ నాకయితే హిందూ హైందవేతర ఘర్షణ కనిపించడం లేదు.

      సత్యమేవ జయతే అన్న వాక్యం మూలాలు ఏమయినా అది సొంతంగా (stand-alone, valid by itself) నిలబడగలదు. మీరు చెప్పిన ఇతర పదాలు ప్రభుత్వ మోటోలో లేవు.

      శ్లోకం సంస్కృతం కనుక భావన హిందూ అనే వాదన సరికాదు. నేను దీన్ని సమర్తించను.

      విలువలను నేర్పించడం అన్నది బళ్లకే పరిమితం కాదు. కుటుంబంలో ఎటుతిరిగీ మతం గురించి చెప్తారు (రుద్దుతారు?) కనుక బళ్ళలో దేశభక్తి, సత్యం, అహింస, శుభ్రత లాంటి non-religious విలువలను చెప్తే మంచిది.

      రాజ్యాంగంలో నటరాజు: ఇదెక్కడిదో నాకు తెలీదు, నాకే ఆధారాలు దొరకలేదు.

      "నాస్తికులకి మతం లేదు,అంతవరకు ఖాయం.వారికి ఈ విషయంతో ఎలాంటి సంబంధమూ లేదు"

      ఒకే, అలాగే ఈ వ్యాఖ్యతో ఆపేస్తున్నాను.

      Delete
    9. @UG SriRam:

      "ఈ దేశానికి నాస్థిక, సెక్యులర్ మతోన్మాదులు చేసిన కంట్రిబ్యుషన్ ఎమీ లేదు"

      "నాస్థిక వాదం ఎమి హిందువులకు కొత్త కాదు"

      "నాస్థిక వాద పితామహుడు పెరియార్ అనే పెద్ద మనిషి"

      చార్వాక, మీమాంస, జైన & బౌద్ధ సంప్రదాయాలు, అలాగే అనేక ఉపనిషత్తులు (కొద్దోగొప్పో) నాస్తిక వాదం ఆధారమయినవే. హిందూత్వ ఆలోచనా విధానానికి ఒకరకంగా మూల పురుషుడు సావర్కర్ కూడా నాస్తికుడే.

      పెరియార్, కరుణానిధి లాంటి వాళ్ళు కొందరు నాస్తికులు కావొచ్చు కానీ దైవారాధన & ద్రావిడియన్ సిద్ధాంతం (ఆర్యుల దండయాత్ర థియరీ) పరస్పర వ్యతిరేకం కావు. Dravidian hypothesis (ideology?) is based on a conjecture unrelated to religion.

      Delete
    10. @ జై,

      అమెరికా లో కొన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉందో క్రింది వార్తలు చదివి తెలుసుకో! మన దేశంలో మతమార్పిడికి వేలకోట్లు ఖర్చు పెడుతున్నారు. పుట్టుకతో క్రైస్తవులైన వారు, డబ్బులు లేక క్రిస్మస్ ను జరుపుకోలేదు.

      https://www.youtube.com/watch?v=e8fsfwo6R-Y

      Delete
    11. @jai
      "నాస్తికులకి మతం లేదు,అంతవరకు ఖాయం.వారికి ఈ విషయంతో ఎలాంటి సంబంధమూ లేదు"

      ఒకే, అలాగే ఈ వ్యాఖ్యతో ఆపేస్తున్నాను.


      hari.S.babu
      మీరు నా భావాన్ని నెగటివ్ ధోరణిలో తీసుకుని హర్ట్ అయినట్టున్నారు.నిజానికి అక్కడి ప్రార్ధన ఆస్తికులు అందరికీ సమానమే!ఆస్తికుల్లో హిందువుల్ని పర్ధానంగా చెప్పాల్సి వస్తే ఈతరుల్ని హైందవేతరులు అంటారు.క్రైస్తవుల్ని సెంటర్లోకి తీసుకొస్తే ఇతరుల్ని క్రైస్తబేతరులు అని అంటారు.ఈ అనేక రకాల ఆస్తికుల గ్రూపుల్లోకి రానివాళ్ళు నాస్తికులే కదా!నేనయితే మొరటు అర్ధంలో వాదలేదు,మీకు మొరటుగ ఆనిపిస్తే సారీ!

      ప్రత్యేకించి ఒక మతం దేవుణ్ణి పొగడకపోతే ఆస్తికులైనా ఇతర మతాల వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చెయ్యరు.ఆ కేసు స్వభావం చూస్తే స్టేట్మెంట్ భాగం జనరల్ హేతువాదం ప్రకారం ఉన్నప్పటికీ మొత్తం పిటిషన్ చూసాను నేను - వారి ఉద్దేశం అది హిందూమతానికి సంబంధించినది గనకనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

      రాజ్యాంగం మూలప్రతి యొక్క బొమ్మ పైన నటరాజు కనిపించలేదా?కొంపతీసి అది ఫేక్ అంటారా ఏమిటి?

      Delete
    12. @jai
      సత్యమేవ జయతే అన్న వాక్యం మూలాలు ఏమయినా అది సొంతంగా (stand-alone, valid by itself) నిలబడగలదు. మీరు చెప్పిన ఇతర పదాలు ప్రభుత్వ మోటోలో లేవు.

      hari.S.babu
      అదెలా కుదురుతుంది?ఇప్పటి వరకు నాకూ ఓకే,కానీ రేపటి సంగతి ప్రకారం నేను చెప్తున్నది.కేంద్రీయ విద్యాలయం వారి ప్రార్ధన హిందూమతానికి సంబంధించినదే అని తీర్మానించిణితే గనక దాని ప్రకారమే చూదాలి దీన్ని కూడా.

      ఇంకొకటి "రాముడు మంచి బాలుదు" అనేది పూర్తి వాక్యం అయినప్పుడు దాన్ని ముక్కలు చేసినా అదే అర్ధం వస్తుందా?సత్యమేవ జయతే అనే మాతని ఎక్క్ణ్నించి తీఎసుకున్నారో క్కద అది సత్యానికీ అదెవుడికీ అభేదం చెబుతున్నట్టు ఉంటే ఈ ముక్క కూడా దేవుణ్ణి గురించి చెబుతున్నది కాదా?

      నేను సుబ్బరావు గారి కొడుకు రంగారావు గురించి చెబుతుంటే మీరు నేను రంగారావును మాత్రమే పట్టించుకుంటాను అతని తండ్రి యెవరనేది నాకు అనవసరం అంటే కుదరదు:-)ఎందుకంటే,పుల్లారావు కొడుకు రంగారావు అనే మరో వ్యక్తి కూడా ఉండవచ్చు:-(

      సంస్కృతంలో ఉండటం,ఉపనిషత్తుల్లో భాగం కావటం అనే సోర్సుకి సంబంధించిన విచికిత్స ఆ ప్రార్ధన విషయంలో ముఖ్యం అయినప్పుడు ఈ వాక్యం విషయంలో కూడా ఒక్కలాగే అప్లై అవుతుంది.

      Delete
    13. పెరియార్, కరుణానిధి లాంటి వాళ్ళు కొందరు నాస్తికులు కారు పాడుకారు. లోపలేమో దేవుడిపై నమ్మకం. బ్రిటీషోడిని సమర్ధించటానికి, ద్రవిడ ఉద్యమం పేరుతో నాస్థిక సిద్దాంతం ప్రచారం చేయటం ఒక ముసుగు. వీళ్ళ నాస్థికత్వం ఒక్క హిందువులకే పరిమితం. ద్వంద్వ నీతి.

      చార్వాక, మీమాంస, జైన & బౌద్ధ సంప్రదాయాలు తెలుసుకోవాలంటే నాన్ డిటైల్డ్ పుస్తకం అచ్చేసి ఇమ్మని ప్రభుత్వాన్ని కోరుదాము చదువుకోమనండి.

      Delete
    14. నేను మొత్తం పిటిషన్ చదివానని చెప్పాను కదూ!ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే పిటిషనరు తనకి అభ్యంతరకరమైనవి ఉటంకించాలి కదా,పైన నా పోష్టులో మూడు భాగాలు ఇచ్చాను చూసారు కదా!పిటిషనరు కూడా మూడింటినీ వేరు చేసి ఉటంకించాడు,అయితే అందులో అతను ఏమి తమాషా చేసాడో చూడండి.

      నా పోష్టులో ఊదహరించిన దాని ప్రకారం ఉన్న మూడు భాగాల్లో
      మొదటి భాగాన్నీ మోడో భాగాన్నీ ఉదహరించి మధ్యలో వచ్చే హిందీ భాగాన్ని ఉటంకించలేదు.హిందీ ప్రార్ధన వస్తుంది అని వదిలేశాడు!

      దీని అర్ధం ఏమిటి?అసలు అభ్యంతరం దైవ ప్రార్ధన అయితే పిటిషను దారుడు దాన్ని మాత్రం ఎందుకు ప్రచురించలేదు?

      అతని పిటిషనులోని ఆ భాగం ఇలా ఉంటుంది
      1at part:ॐ असतो मा सद्गमय ।,तमसो मा ज्योतिर्गमय ।,मृत्योर्मा अमृतं गमय ।,ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

      2nd part:prayer in hindi

      3rd part:ॐ सह नाववतु ।
      सह नौ भुनक्तु ।
      सह वीर्यं करवावहै ।
      तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।
      ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
      ఇప్పుడు తెలిసిందిగా పిటిషనరు యొక్క అభ్యంతరం దేని మీద గురిపెట్తి ఉందో!మీరు కూడా ఉదహరించిన భాగంలోని హేతువాదమే అతనికి ఉంటే అతను పట్టించుకుని వ్యతిరేకించాల్సిన అసలు ప్రార్ధన మధ్యభాగంలోనే ఉంది తప్ప వీటిల్లో లేదు,అయ్యా అదీ సంగతి!

      మీ నాస్తికత్వంలో సిన్సియారిటీ ఉండొచ్చు,కానీ ఈ పిటిషను వేసినవాళ్ళు మాత్రం సినియర్ నాస్తికులు కాదు.

      Delete
    15. హరిబాబు గారూ: మీ వ్యాఖ్య మొరటుగా లేదు, నేనేమీ హర్ట్ కాలేదండీ.

      వివాదం కేవలం హిందూ-హైందవేతర ఘర్షణ అయినట్లయితే నేను దూరదల్చలేదు. అందుకే అక్కడితో ఆపేసాను.

      మీ తదుపరి వ్యాఖ్య కూడా అదే ధోరణి (petitioner's anti-Hindu prejudice) ధృవీకరిస్తుంది కనుక (ఈ విషయంలో) ఇక మౌనమే!

      వివాదాంతో సంబంధం పెద్దగా లేని రెండు చిన్న తోకలు (పిడకల వేటలు) దొర్లాయి వాటికి వేరేగా రాస్తాను.

      Delete
  15. ప్రభుత్వం నుంచి సహాయం పొందినా పొందకపోయినా,ఒకవేల అది పక్కా ప్రభుత్వ పాథశాల అయినా యాజమాన్యంలో ఉన్న వ్యక్తులు కొన్ని విషయాలు ఎక్కూ ప్రాముళ్యతనీ కొన్ని విషయాలు తక్కువ ప్రాముఖ్యతనీ చూపిస్తూనే ఉంటారు.

    క్రైస్తవ మిషనరీల స్కూళ్లే కాదు DAV స్కూళ్ళు కూడా విగ్రహారాధనకి సంబంధించిన ప్రార్ధనల్ని ప్రోత్సహించరు.చదువు చక్కగా చెప్పి డిసిప్లిన్ అలవాటు చేసి పంపించితే తలిదండ్రులు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలను గురించి పట్టించుకోరు!స్వామి దయానంద సరస్వతి "నేను హిందువుని కాదు,నాది వేరే మతం!" అనలేదు,పైన మతాంతరీకరణలని ఆపి హిందూమతాన్ని రాజకీయ సంఘటన వైపుకి నడిపించటానికే నడుంకట్టి పని చేశాడు - ఇవ్వాల బూతుమాటలా వాడుతున్న మిలిటెంట్ హిందూయిజాన్ని ప్రతిపాదించిన వాడు.ఈయన వల్ల చాలామంది క్రైస్తవుల,ముస్లిముల వల్ల మతం మార్చుకున్నవాళ్ళు చాలామంది వెనక్కి రావడంతో నష్టానికి కడుపుమందిన ఒక ముస్లి హత్య చేశాడు.ఈ చరిత్ర ఏమీ తెలియని ముస్తఫా అహమ్మదు కభిలాషు చౌదరి అనే పీరు సాయిబు తన ఇస్లామిక్ హైందవ క్రైస్తవం టైపు బిర్యానీ పులగం కిచిడీ లాంటి పాచి కబుర్లకి ఆయన్ని సాక్ష్యానికి తెచ్చుకుంటున్నాడు.

    DAV స్కూల్ అయినా మిషనరీ స్కూల్ అయినా పెట్టేది మత ప్రచారం కోసమే!చదువు విషయంలో వేలు పెట్తకపోయినా కుర్రాళ్లలో కొంతమందిని తమకి పనికొచ్చేవాళ్లు ఉంటే మెల్లగా దగ్గైరకి తీసుకోవడం ఎక్కువ ప్రోత్సహించడం లోపాయకారీగా జరుగుతూనే ఉంటుంది.ముస్తఫా అహ్మదుల మాదిరి ఇతర మతాల్ని తిట్టి మన మతాన్ని పొగుడుకుని ఎదుగుదాం అనుకోకుండా ఉంటే ఎంతటి క్రూరమైన మతత్వవాది అయినా అభ్యంతర పెట్టలేడు గదా!

    ReplyDelete
    Replies
    1. I think dayananda arsha vidyalaya - - abbreviation I don;t know exactly,but the schools were established by him and continuing by the higher standards of their schools.

      Delete
    2. నేను మొత్తం పిటిషన్ చదివానని చెప్పాను కదూ!ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే పిటిషనరు తనకి అభ్యంతరకరమైనవి ఉటంకించాలి కదా,పైన నా పోష్టులో మూడు భాగాలు ఇచ్చాను చూసారు కదా!పిటిషనరు కూడా మూడింటినీ వేరు చేసి ఉటంకించాడు,అయితే అందులో అతను ఏమి తమాషా చేసాడో చూడండి.

      నా పోష్టులో ఊదహరించిన దాని ప్రకారం ఉన్న మూడు భాగాల్లో
      మొదటి భాగాన్నీ మోడో భాగాన్నీ ఉదహరించి మధ్యలో వచ్చే హిందీ భాగాన్ని ఉటంకించలేదు.హిందీ ప్రార్ధన వస్తుంది అని వదిలేశాడు!

      దీని అర్ధం ఏమిటి?అసలు అభ్యంతరం దైవ ప్రార్ధన అయితే పిటిషను దారుడు దాన్ని మాత్రం ఎందుకు ప్రచురించలేదు?

      అతని పిటిషనులోని ఆ భాగం ఇలా ఉంటుంది
      1at part:ॐ असतो मा सद्गमय ।,तमसो मा ज्योतिर्गमय ।,मृत्योर्मा अमृतं गमय ।,ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

      2nd part:prayer in hindi

      3rd part:ॐ सह नाववतु ।
      सह नौ भुनक्तु ।
      सह वीर्यं करवावहै ।
      तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।
      ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
      ఇప్పుడు తెలిసిందిగా పిటిషనరు యొక్క అభ్యంతరం దేని మీద గురిపెట్తి ఉందో!మీరు కూడా ఉదహరించిన భాగంలోని హేతువాదమే అతనికి ఉంటే అతను పట్టించుకుని వ్యతిరేకించాల్సిన అసలు ప్రార్ధన మధ్యభాగంలోనే ఉంది తప్ప వీటిల్లో లేదు,అయ్యా అదీ సంగతి!

      మీ నాస్తికత్వంలో సిన్సియారిటీ ఉండొచ్చు,కానీ ఈ పిటిషను వేసినవాళ్ళు మాత్రం సినియర్ నాస్తికులు కాదు.

      Delete
    3. ఆయన నాస్తికత్వం హిందు ధర్మంలో ఒక భాగం. నేను నాస్థికుడ్ని నాకు మతం లేదు అని,ఆయన తెలిసి తెలియక ఎదో రాస్తూంటాడు. అబ్రహమిక్ మతాలలో నాస్థికత్వానికి చోటులేదు.

      Delete
    4. అవును, నేను ఒక క్రైస్తవ నాస్తికుడైన ఆడపిల్ల తండ్రి స్వానుభవం చదివాను!పెళ్ళికొడుకు తరపువాళ్ళు చర్చిలో మతవిధి ప్రకారం జరగాలని పట్టు పట్టారు.దాని గురించి అప్పటీవరకు చర్చికి వెళ్లని ఈ పెద్దమనిషి చర్చికి వెళితే అన్నేళ్లు చర్చికి రానందుకు మొత్తం కలిపి అప్పుడు నొక్కేశారు.జై గారికీ అలాంటి అవస్థ కలగాలని ఇదే నా శాపం!

      Delete
    5. నాగార్జున కావూరి
      16 January at 07:49

      మైడియర్ బిళ్ళ ముసుగువీరా!

      సూర్యుడు దేవుడు కాదు, నవగ్రహాలలో ఒకటి కూడా కాదు. అది ఒక మధ్యతరహా నక్షత్రమని నాకు తెలుసు, నీకు లాగానే.
      భూమి చుట్టూ సూర్యుడు కాదు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూంది, దాని కారణంగానే ఋతువులు ఏర్పడుతున్నాయి అని నాకు తెలుసు, నీకులాగానే.
      సూర్యుడు రాశులలోకి వెళ్ళడం కాదు, ఆ నక్షత్ర సమూహం ఉన్న ప్రదేశంలో సూర్యుడు సంచరిస్తున్నట్లు మాత్రమే మనకు అనిపిస్తుందని నాకు తెలుసు, నీకులాగానే.
      సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో సంచరించడంలో ఎలాంటి ప్రత్యేకతలు, పుణ్యాలు పురుషార్థాల గోలలూ లేవని, అదొక సాధారణ ఖగోళ దృగ్విషయమనీ, అందులో భాగంగానే మకర రాశిలోకి కూడా సూర్యుడు ప్రవేశిస్తాడని భావించి, దానినే మకర సంక్రమణం అని అనుకుంటారనీ నాకు తెలుసు, నీకులాగానే.
      కానీ, ఆ మకర సంక్రమణం రోజున ఒక వేడుకను సంక్రాంతి పేరు మీద జరుపుకుంటే మాత్రం నువ్వు అసహనంతో కునారిల్లుతున్నావని, ప్రపంచంలోని పుస్తకాలన్నిటినీ చదివి వాటి జ్ఞానాన్ని నింపుకున్న మెదడు నిన్ను ఊరికే ఉండనివ్వలేదని, నీ మనసు మూలల్లో పేరుకుపోయిన మాత్సర్యం నిన్ను నిమ్మళంగా నిలువనీయక అమాంతం కుదిపేస్తూందని, నీ రాతల్ని చూసిన నాకు తెలుసు, ఇది మాత్రం నీకు తెలియదు.
      మకర సంక్రమణం రోజున వేడుక చేసుకోవడానికి నీకు హేతువు కావాలి కదా, మరి దాన్ని వెదుకు. మాకా హేతువు అనవసరం. నవ్వెందుకు వస్తుందోననే వెదుకులాటలో, నవ్వును మర్చిపో. ఏడుపెందుకు వస్తుందోనని కారణాన్ని కనుక్కునే ప్రక్రియలో ఏడుపును మర్చిపో. ఏ భావోద్వేగాలను ఏ హార్మోన్ కలిగిస్తూందో వెదికి, ఆ భౌతిక రసాయన చర్యపట్ల గౌరవ భావంతో ఆ సమయానికి ఆ హార్మోన్ ప్రభావశీలతను గుర్తుకు తెచ్చుకొని ఆ భావోద్వేగాలకు లోనవకుండా జాగ్రత్త వహించు.
      ఆ పాండవుల గుహల్లోని గుండ్రాయి కూడా అలాగే ఉంది నిరామయంగా, నిశ్చలంగా, ప్రకృతిలో భాగమై కూడా మౌనంగా ప్రకృతిని గమనిస్తూ. కానీ ఒకందుకు ఆ గుండ్రాయి మేలే. అసూయ, అసహనం, అహంకారం, ఐడెంటిటీ క్రైసిస్, సాధుగర్వం దానికి లేవు. సంతోషం.
      కానీ ముసుగువాదీ, మేము నీలా కాము. జీవకళను కోల్పోయి, యాంత్రికమై పోయి నిస్సారంగా బతుకులనీడుస్తున్న మాబోటి సామాన్య మానవులు సంవత్సరానికోసారి కాస్తంత సంతోషంగా, ఆహ్లాదంగా, ఇప్పటికంటే మరింత మెరుగ్గా ఉండాలనే ఆకాంక్షలతో, పిల్లాపాపలతో, ముసలీముతకతో, ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుక చేసుకుంటే నీకేంటి సమస్య? ఆ పండుగలు, పబ్బాలూ మా జీవన స్రవంతిలో భాగమై మా జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి అని మేము అనుకుంటే మాత్రం నీకు అసహనమెందుకు?
      పండగ వచ్చిందంటే చాలు, ఎవరూ పిలవకున్నా ఊడిపడతావు. నీ సైన్సు పుస్తక జ్ఞానపు వల్లెవేతతో సగం ఉత్సాహాన్ని హరిస్తావు. నీ విజ్ఞానము, చరిత్రలు, వాదాలు, విశ్లేషణలు, కుటిలత్వాలను కాసేపు పక్కనబెట్టి ఇటు చూడు ముసుగువాదీ.
      తూర్పున ఇంకా తెలతెలవారకనే ఒకరితో ఒకరు పోటీలుపడి, ఇంటి ముంగిట కళ్ళాపిజల్లి, రంగవల్లులను తీర్చిదిద్దుకుని, ముందురోజు రాత్రే భద్రపరచుకున్న పేడతో గొబ్బెమ్మలను చేసుకొని, వాటిని గుమ్మడిపూలతో అలకరించి, రంగవల్లుల మధ్య ఉంచి, ఇతరుల వాటికన్నా తమ ముగ్గులే బాగున్నాయని మురిసి పోయే ఆడపిల్లల ముఖాల్లోని సంతోషాన్ని ఫీల్ కావడానికి ఒక కొత్త హార్మోన్ కావాలి నీకు. పసుపు కుంకుమ రాసిన ఇంటి గడపల ముంగిట గొబ్బెమ్మలను కూర్చి తీర్చిదిద్దిన రంగవల్లుల లక్ష్మీకళ (బూతులాగా వినిపిస్తూంది కదూ) నీ ఊహకైనా అందదు కదా ముసుగువాదీ?
      సంవత్సరంలో కొత్తగా పొందిన పంటలోని బియ్యంతో పొంగలిని చేసి, మా జీవాధారమైన సూర్యుడికి కృతజ్ఞతా సూచికగా నైవేద్యాన్ని అర్పించి, ఆ ప్రసాదాన్ని మేము తినడంలో హేతువు దొరక్క, ఈసడిస్తూ నువ్వలా మూల కూచో. నీకది మామూలేగా!
      భోగి పండ్ల పేరుమీద రేగిపండ్లు, పూవులు, చిల్లర నాణేలు కలిపి చిన్నారులకు తలమీద పోస్తూ, వాళ్ళ కేరింతల్లో ఆనందిస్తే చాలదూ? కడుపాత్రం కోసం తలా ఒక దిక్కుకు ఎగిరెళ్లి పోయిన కుటుంబ సభ్యులంతా పండగ పేరు మీద ఒక్క చోట చేరి సరదాలు, సంతోషాలు, కష్టాలు, సుఖాలు, బాధలు, బంధాలూ, కోపాలు, తాపాలు, అలకలు, కలతలూ, పిండివంటలూ, పితూరీలూ కలబోసుకుంటే చాలదూ? రాక రాక పండక్కు ఇంటికొచ్చిన ఆడబిడ్డలకు ఓ చీరను, జాకెట్టునూ, కాసిని ఒడిబియ్యాన్నీ పెట్టి, వాళ్ళ కడుపులను సల్లజేసి పంపినప్పుడు వాళ్ళిచ్చే దీవెనలు చాలవూ ఈ జీవితానికి?
      దీపావళికి ఇంటికి వచ్చే మా పితృదేవతలకు స్వాగతమిస్తూ, మా

      Delete
    6. ఇంటిని దివిటీల కాంతితో నింపిన మేము, కనుమ నాడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడానికి గానూ వైకుంఠ ద్వారంతో కూడిన రధం ముగ్గును తెల్లారగట్లే వేసి, భక్ష్యాల్ని, బట్టల్నీ సిద్ధం చేసి, వాటితో వాళ్ళను సాగనంపడంలో మా అజ్ఞానం మెండుగా ఉండవచ్చుగానీ ముసుగువాదీ, ఆ చర్యలోని ఆర్ద్రతను నీవు అర్థం చేసుకోగలవా?
      పశువుల పండగ అంటే, పశువుల్లాగా చేసుకునే పండగ అని కాదు అర్థం. మాకు పశువులు సంపద. అవి మాకు కన్నబిడ్డలతో సమానం. మాకు పొలంపనుల్లో సహాయపడి, పాలనిస్తూ, ఉపాధినిస్తూ మాకు జీవనాధారమై, మమ్మల్ని పాలించే మా తల్లులు కూడా. అవి మాకు సంపద, మా భాగ్యలక్ష్మి (మళ్ళీ బూతు దొర్లింది, ఏమనుకోకు). అందుకే వాటిని మేము పూజిస్తాము. మైడియర్ ముసుగూ, మా కృతజ్ఞతకు అత్యున్నత రూపమది. నీ కార్యక్రమాలకు చందాలిచ్చేవాళ్ళకంటే నమ్మకస్తులే అవి మాకు.
      ఉంటాయి మిత్రుడా, సమస్యలు. కానీ, అసహనంతోను, నియంతృత్వంతోనూ, నేను తప్ప మిగిలిన అందరూ అజ్ఞానులూ అనుకునే అహంకారపూరిత ఆలోచనా ధోరణితో పరిష్కరించలేం దేన్నీ. ఏ ద్వంద్వ ప్రమాణాలూ లేని, ఏ కుటిల నీతికీ చోటివ్వని, ఏ ప్రతీకారానికీ చోటులేని సందేశమేదైనా నీ దగ్గరుంటే ఉంటే, ఇవ్వు. నీ లక్ష్యార్థం హేతువు పేరు మీద మాబోటి సామాన్యుల చిన్నచిన్న సంతోషాల మీద విద్వేషాన్ని, అసహనాన్ని చిమ్మడమే అయితే, అదెప్పటికీ ఫలించదు సుమా.
      ఏడాదికి ఒక్కసారేగా, ఇలాంటి సంతోషాలు! సందేశాలదేముందీ, నీలాంటివాళ్ళున్నారు కాబట్టి, ఎప్పుడైనా ఇవ్వచ్చు. మేము వింటామా, వినమా అన్నది తర్వాతి ప్రశ్న. మమ్మల్ని అజ్ఞానుల్లాను, మూర్ఖుల్లానూ, తిరోగమనవాదుల్లానూ జమ కట్టావు కదా నువ్వు!
      అయినా పర్లేదు. నీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మిత్రమా. మెడలోని బిళ్ళను జయింఛి రాలేని ముసుగు మేధావివి కావటాన, పండగను నువ్వు చేసుకోక పోయినా, మా అజ్ఞానుల కుటీరానికి వచ్చి చక్కని విందారగించవచ్చు. స్వాగతం

      నాగార్జున కావూరి

      Delete


    7. అదురహో నాగార్జున కావూరి !

      అద్భుతః !

      జిలేబి

      Delete
    8. నాగార్జున గారికి అభినందనలు. నీళ్ళంటే H2O మాత్రమే కదా అనుకంటూ మళ్ళీ ఆనీళ్ళల్లో ఏమేం సాల్టులు ఎంతెంత శాతం కరిగి ఉన్నాయో లెక్కలు వేసుకుంటూ స్నానానికి కూడా సైన్స్ పాఠాలు వల్లె వేసే వాళ్ళను చూసి జాలిపడి వదిలెయ్యండి.

      Delete
    9. మాతా జిలేబీ, అది వ్రాసింది ధనుజంయమూర్తి గారు.నాగార్జున కావూరి దానిని షేర్ చేసారంతే. ఇది అతికించిన వ్యక్తి చివరి పంక్తిని అతికించలేదు. ఈ లింకులో దానిన దర్శించండి.. https://www.facebook.com/harathi.srinivasa.dikshit/posts/988190421329515

      Delete
    10. Sorry, this content isn't available right now
      The link you followed may have expired, or the page may only be visible to an audience you're not in.

      Delete
  16. This comment has been removed by the author.

    ReplyDelete
  17. గోగినేని బాబు జ్యోతిషం గురించి "పదో ఇంట్లో రాహువు ఉందటం ఏంటి?చంద్రుడి ఇంట్లోకి రాహువు వచ్చి కొర్చోవడం ఏంటి?" అని అంటున్నాడు గానీ మోలిక్యులార్ ఫిజిక్సులో వచ్చే s,p,d,f ఆర్బిటాళ్ళ గురించి ఏమి చెప్తాడు?మనకి 10th class లెవెల్లో వచ్చే mendaleif periodic table గుర్తుందా?అందులో కుడిపక్కన hydrogen,helium వరసల్బి s block అంటారు.మధ్యలో వచ్చే వాటిని d block అంటారు.మళ్ళీ ఎడమవైపున ఉండే బ్లాకుని p block అంతారు.కానీ molecular level అద్గ్గిర ఈ s,p,d,f అనే వాటికి అస్తిత్వమే లేదు.అసలు అస్తిత్వమే లేనివాటికి పేర్లుపెట్టి రూపాలు ఇచ్చి చెబుతున్నారు,ఎందుకో చెప్పమనండి - తెల్లమొగమెయ్యటం ఖాయం!

    ఈ ఆర్బిటాళ్ళు అనేవి ఊహాత్మకమైనవే తప్ప వీటికి అస్తిత్వం లేనే లేదు.ఎలియన్స్ ఉన్నాయి అని ఒప్పుకునే ఇతను జ్యోతిషాన్ని ఎందుకు ఒప్పుకోడు?ఎలియన్సు గురించి ఇతనికి గొప్ప్పవాళ్ళుగా కనిపించిన యూరోపియన్ క్రైస్తవ భావజాలం కలిగినవాళ్ళు చెప్తున్నారు గనకనా?

    అదేదో యూనివర్సిటీ 800 సంవత్సరాల క్రితమే జ్యోతిషాన్ని సబ్జెక్టుగా తీసేసింది అని గొప్పలు చెప్తాడు - క్రైస్తవ సమాజంలో అమెరికా ప్రెసిడెంటు అయ్యేది,కోట్లకు పడగలెత్తిన వ్యాపారస్తుడు అయ్యేది,ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అయ్యేది వాటికన్ డిక్రీకి యెదురు నిలవగలడా?జ్యోతిషం పగన్ అని చర్చి నుంచి తాఖీదులు వచ్చ్చి ఉందవచ్చు - ఎవడు చూశాడు?అయినా ఇవ్వాళ్టికీ వాళ్లలోనూ ఉన్నారు గదా jodiac prediction specialisTలు!

    భూమి సూర్యుడి చుట్టూ తిర్యుగుతుంది అనే హెలియోసెంట్రిక్ సిద్ధాంతం, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాదు అనే జియోసెంట్రిక్ సిద్ధాంతం రెండూ ఉనికిలోనే ఉన్నాయి, చర్చి పరువు పోతుందని సైంటిస్టులు కూడా ఒకదాని నొకటి ఖండించుకునే ఈ రెండు ధియరీల్నీ ఒప్పుకుని సర్దుకుపోయారు.అంటే - ఈయన శాస్త్రీయం,ఆధునికం,లౌకికం అని దేన్నయితే తీసుకొచ్చి ఇక్కడి వాటిని తూచదానికి వాడుకుంటున్నాడో, అత్యంత నిర్దుష్తమైనదని మన దగ్గిర గప్పాలు కొడుతున్నడో ఆ సైన్సు చర్చికి లోబడి ఉన్నది - ఇంకేమిటి?

    ReplyDelete
    Replies
    1. ఈ యం.యన్. రాయ్ పరంపర లో భాగం అయిన బాబు గోగినేని ప్రచారం చేసేది అతివాద మానవతా వాదం.

      అసలైన మానవతావాదం అంటే ఇది.

      http://the-andhra-humanist.blogspot.in/

      ప్రపంచంలో అందరు ఉన్న వాడికే దోచిపెడుతూంటారు. మనదేశ పారిశ్రామిక వేత్తలు సైతం హార్వర్డ్,ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లకు వందల, వేల కోట్లలో డొనేషన్ లు ఇస్తారు. వాటితో పోలిస్తే మనదేశంలోని యునివర్సిటిలకు పెద్దగా ఎమీ ఇవ్వరు. ఆ విదేశి యునివర్సిటిల దగ్గర బిలియన్ డాలర్లు పొంగిపొరలుతున్నా! వాళ్ళేమో మేమే గొప్ప అని బ్రాండ్ బిల్డ్ చేసుకొంట్టూంటే, ఈ అమానవీయ మానవతావాది గారు, మనకు న్యాయ బద్దంగా రావలసిన పేరుప్రఖ్యాతులను రాకుండా అడ్డుకొంట్టూంటారు. ఈపోటి ప్రపంచంలో ఎవరి డబ్బా వాడుకొట్టుకోవాలి. మనకు ఉన్న సకారాత్మక అంశాలను సైతం పక్కన పెట్టేస్తే ఎవరు పట్టించుకొంటారు మనవాళ్ళే మనల్ని పట్టించుకోరు. ఆత్మన్యున్యతకు గురైపోతాము. ఈయన ఎప్పుడైన మనదేశం వాళ్ళు ఇందులో గొప్పఅని చెప్పగా ఇప్పటి వరకు వినలేదు. ఎప్పుడు చూసిన ఆయన నమ్మిన సైన్స్ మతంతో, వితండ వాదన చేస్తూంటాడు. ఆయన టివి షోలు చూస్తే మనమేదో మూఢనమ్మకాలలో కూరుకుపోయినట్లు, ఈయన జ్ణానజ్యొతి వెలిగించటానికి వచ్చినట్లు మాట్లాడుతారు. ఎవరో కొందరు జ్యొతిష్కులు మొసం చేసే వారైతే, ఆ మొసం అనేది వాళ్ళొక్కరే చేస్తున్నారా? ఆధునిక సైన్స్ పై నడపబడుతున్న కార్పోరేట్ ఆసుపత్రులలో మోసం జరగటంలేదా? సూపర్ కంప్యుటర్ లు, అల్గారిథం లు , లెక్కల పై నడచే, స్టాక్ యక్స్చేంజ్ లలో మోసం జరగటంలేదా? ఆఖరికి తాత్కాల్ రైల్వే టికేట్ సైతం స్కామే. వేల, లక్షల కోట్ల మోసాలతో పోలిస్తే జ్యొతిషుకుల మోసం ఆవగింజంత ఉండదు.


      ఈ హేతువాదుల గొడవంతా ముఖ్యమంత్రి, మంత్రులు, సినేమా నటులు వాస్తూ,జ్యొతిష్కాలను నమ్ముతూ ఇల్లన్ను పగల కొట్టించి, వారి సలహా పై మోడిఫికేషన్ చేస్తారని.
      రాజకీయ నాయకులు,వ్యాపారులు,సినేమా వారు ఎమి తెలియని అమాయకులు కారు. వాళ్లకి ఎది లాభామనిపిస్తే అది చేస్తారు. ఇక మధ్యతరగతి ప్రజలు, పెళ్ళి, బారసాల ముహుర్తాలకి జ్యొతిష్కులకు మహా ఐతే ఓ వేయ్యి ఇస్తే ఎక్కువ.

      Delete
  18. పూర్వకాలం నవ్వకుండా, నిద్రపోకుండా, ఆహారం తినకుండా, సంసారం వదిలేసి, ఉండేవాళ్ళని, "మునులు" లేదా "సన్యాసులు" అని పిలిచేవాళ్ళు. వాళ్ళని ఇప్పుడు "ఐ.టీ. ప్రొఫెషనల్సు" అంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఎడాపెడా కామెంట్లు పబ్లిష్ చేస్తున్నాను గదాని రాన్రాను దుర్మార్గం ఎక్కువైపోయింది మీకు!మా ప్రొఫెసన్నే అవమానిస్తారా?నేనెట్లా కనబడుతున్నాను మీకు?

      Delete
    2. అబ్బబ్బ, పెద్ద రమాప్రభలా, మీరు నాపై ఆరోపణలు చేస్తున్నారండి :)

      https://www.youtube.com/watch?v=SZ7Lb2cxaOI&t=104s

      Delete
  19. India is being hurt by pseudo-secularists. Useless fellows only. No
    use of arguing with these people.

    ReplyDelete
  20. దైవప్రార్ధనలు కష్టం కలిగించాయని అంటున్నవాడు హిందీలో "దయా కర్ ధ్యాన్ లే!" అని ఉన్న ప్రార్ధనని అసలు ప్రస్తావించకుండా వొదిలేసి కేవలం సంస్కృత శ్లోకాలని మాత్రమే ఉటంకించడం వెనక ఉన్న కుట్ర తెలుస్తూనే ఉంది కద!

    ReplyDelete
  21. >>>>>బ్రాహ్మణులకి ఇంద్రియనిగ్రహం గురించి చెప్పాల్సిన పని లేదు గానీ ఈ ప్లాను నచ్చి పాటించదల్చుకుంటే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి - మీరు వ్యతిరేలిస్తున్నది మీడియానే కాబట్టి మీడియా ముందు ఏమీ మాట్లాడకండి.>>>>>

    మీకు బ్రాహ్మణుల మీద నమ్మకం వదిలినట్లు లేదు. మీ చుట్టూ ఉన్న బ్లాగుల్లోని బ్రాహ్మణులనే తీసుకోండి. ఒక్క నెల రోజులు బ్లాగులు వదలమంటే ప్రాణం పోయినంతగా గిల గిలా కొట్టుకున్నారు. తప్పు చేసి మరీ పెద్ద మనుషుల్లాగా కాలక్షేపం కబుర్లు చెపుతున్నారు. వాళ్ళని ప్రోత్సహించింది కూడా బ్రాహ్మణులే... ఒకాయనైతే వాళ్ళ ఆవిడ హాస్పటల్ లో ఉంటే కమెంట్స్ వ్రాయకపోతే కొంపలంటుకుంటాయ్ అన్నట్లు పరిగెత్తుకొచ్చి మరీ వ్రాసారు. ఇంకొకాయన వాళ్ళావిడ చావనూ చావదు మంచమూ ఇవ్వదూ అని వాపోతున్నాడు. ఇంద్రియ నిగ్రహం గురించి వాళ్ళే చెప్పాలి. మీలాంటివాళ్ళు చెపితే ఎవరూ వినరు కదా ? మీరు మాట్లాడవద్దు అని అన్నారు కదా అని ఈసారి కళ్ళ ముందు ఘోరం జరిగిపోయినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి మీరు మాట్లాడకుండా ఉండమన్నారు కదండీ అని మీమీదే నెపం వేసేస్తారు చూస్తూ ఉండండీ.

    ReplyDelete
    Replies
    1. >>మీకు బ్రాహ్మణుల మీద నమ్మకం వదిలినట్లు లేదు

      hari.S.babu
      ఆదాయాలు వదులుకోమని రెచ్చగొడుతున్నాను గదాని కుసింత ఉబ్బేశాను,అంతే:-)
      బ్రాహ్మణోత్తముల సరసశృంగార వచో స్ఖాలిత్యాల గురించి నాకెందుకు తెలీదు,అన్నీ తెలుసు:-(
      అయినా ఈ బ్రాహ్మలకి రోషం తక్కువ,రెచ్చిపోరు - నేను కంగారు పడక్కర్లేదు.

      Delete

    2. బ్రాహ్మలకి రోషం తక్కువ కాదు. మూర్ఖులతో వాదన ఎందుకని ఊరుకొంటారు. మందరలని,మారిచులని మాటలతో మార్చలేమ్మన్న సంగతి ముందుగానే తెలుసు.

      బ్రాహ్మణులు మీడీయా ముందుకు పోగుడుదనే విషయం,మీకు ఇప్పుడు అర్థమైంది. బ్లాగులో వాళ్లకి ఎప్పుడో అర్థమై, ఈ తాటకి బాచ్ కనిపిస్తే, తటాలున తప్పుకొని పోతున్నారు.ఈ బాచ్ కి మసి గుడ్డ ముఖం మీద వేసి వేడుక చూడటం మొక్కటే వాళ్లకు తెలుసు.

      Delete
    3. శహభాష్ Anonymous (17 January 2018 at 22:56) గారూ 👏.

      Delete
  22. >>>ప్రార్ధన అనేది అన్ని మతాలలోనూ పిల్లలకే కాదు పెద్దలకి కూడా mental purification కోసమే అయినప్పుడు అక్కడ ఆ ప్రార్ధన ఉండటంలో తప్పు లేదు - ఆ ప్రార్ధనలో హిందూదేవుళ్లలో ఏ ఒక్క దేవుణ్ణీ సంబోధించనప్పుడు దానిపట్ల అభ్యంతరం వ్యక్తం చెయ్యలసిన అవసరం ఎందుక్కు వచ్చింది?కేవలం సంస్కృతంలో ఉన్నది కాబట్టి అని తప్ప విషయం హిందూమతానికి మాత్రమే సంబంధించినది అని రుజువు చెయ్యగలరా?>>>>

    సంస్కృతంలో జిలేబీ గారు పద్యాలు వ్రాస్తుంటే నాకు అర్ధం కావడం లేదు అంటే అర్ధం కాకపోతే నీ ఖర్మ గానీ నీల్గుడదేలా అని సమాధానం ఇచ్చారు మర్చిపోయారా ? హిందీ లో ప్రార్ధన చేస్తే మీకు కూడా అర్ధం కాదు. దేశం లో అందరికీ అర్ధమయ్యే భాషలో ప్రార్ధన ఉండవచ్చు కానీ ఒక మతానికి మాత్రమే అర్ధమయ్యే భాషలో ప్రార్ధన చేయమంటే ఎవరు చేస్తారండీ ? యూనివర్శల్ ప్రార్ధనలకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఏ పని అయినా బలవంతంగా చేయించదలుచుకుంటే వాటి పర్యవసనాలు తీవ్రంగానే ఉంటాయి.

    >>>>పన్నులు అందరూ కడుతున్నారు,నిజమే!కానీ పన్నులు కట్తేవారిలోనే 90 మంది అభిప్రాయాలకి విలువ ఇవ్వాలా?10 మంది అభిప్రాయాలకి విలువ ఇవ్వాలా?99 మంది ఆస్తికులు 1 నాస్తికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలి అంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?దేవుడు ఉన్నాదా లేద అన్నది కాదు ఇక్కడి ప్రశ్న!సంఖ్యలో మైనారిటీల సంతృప్తి కోసం సంఖ్యలో మెజారిటీలు కష్తపెట్టుకోవటం ఏమి న్యాయం?>>>

    99 శాతం మంది ఏది చెపితే అదే న్యాయమా ? ఒక్క నియంత ప్రపంచాన్ని గడ గడ లాడించగలడు తెలుసా ? అపుడు 99 శాతం వణికిపోతారెందుకు ? ముస్లిం జనాభా , హిందూ సన్యాసులు పెరిగిపోతే అపుడు పరిస్థితి ఏవిటీ ? ఏ పరిష్కారం చెప్పినా ఉభయతారకంగానూ, దూరదృష్టితోనూ చెప్పాలండీ !

    జైగారితో కొంత ఏకీభవిస్తూ నా వంతు ప్రశ్నలు కొన్ని...
    ఉజ్జయిని లో మహాకుంభ మేళాకు కేంద్రం రూ1150 కోట్లు, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం రూ3,400 కోట్లు ఖర్చు చేసాయని, మానససరోవర యాత్రకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒక్కకరికీ లక్షన్నర కేటాయిస్తున్నదని ఆరోపణ లు వచ్చాయి నిజమేనా ?
    ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నపుడు హజ్ యాత్రకు మాత్రమే రాయితీ ఎత్తేయడం ఎంతవరకూ సబబు ?
    మొన్న పుష్కరాల్లోనూ, కేసీఆర్ యాగం లోనూ ఖర్చు చేసిన డబ్బు ఎక్కడిది ?
    మీకు తెలిసిన సమాచారం చెప్పగలరా ?

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారూ, హజ్ సబ్సిడీ గొడవ వేరేనండీ.

      ముస్లిం మతాచారాల ప్రకారం *ఆరోగ్య ఆర్ధిక పరిస్థితులు కుదిరితేనే* యాత్రకు వెళ్ళాలి. అన్ని రుణాలు చెల్లించుకొని హజ్ మొదలు పెట్టడమే ఆనవాయితీ. ఇతరుల డబ్బుతో యాత్ర చేస్తే పుణ్యం దాతకు దక్కుతుంది (యాత్రికి కాదు). అమితాబ్ పాత సినిమాలో (కూలీ అనుకుంటా) ఇదే విషయం చూపించారు: మీరు చూసే ఉంటారు.

      ఐదారేళ్ళ కింద సుప్రీం కోర్టు (న్యాయమూర్తి ముస్లిం మతస్తులే) ఇదే తరహా తీర్పు ఇచ్చింది. ఇస్లాం ప్రకారం హజ్ సబ్సిడీ ఇవ్వకూడదని, పదేళ్లలో క్రమక్రమంగా తొలగించాలని జడ్జీ గారు ఆదేశించారు.

      This case was decided on a different principle, not state funding of religion.

      Delete
    2. @neehaarika
      99 శాతం మంది ఏది చెపితే అదే న్యాయమా ? ఒక్క నియంత ప్రపంచాన్ని గడ గడ లాడించగలడు తెలుసా ? అపుడు 99 శాతం వణికిపోతారెందుకు ?

      hari.S.babu
      నేని ఇదివర్లో యజ్దానీ అనే ఒక సాయిబుగారు ఒకే వాక్యంలో కామా మాత్రం పెట్టి రెండు పరస్పర విరుద్ధమైన విషయాల్ని కలిపేశారని తెగ ఫీలైపోయాను - ఈ రెంటిలో ఏది నిజ్జం అవుతుందో తెలీట్లేదు అని!

      ఇప్పుడు దీని విషయంలోనూ అదే చిక్కు వచ్చిపడింది - మొత్తం హిందూద్వేషులందరికీ ఇది కామన్ క్యారెక్టరా?ఒక నియంత 99 మందిని అగ్దగదలాడించి పెత్తనం చెయ్యడం గురించి వాపోతూ 99 మంది చెప్పింద్ 1డు విన్నాలా అంటున్నావు,ఏంటీ తిక్క ప్రశ్న!

      ఒక జనసమూహాన్ని ఇతర జనసమూహాల కన్న మెజారిటీ అంటున్నప్పుడు అందులో ఐకమత్యం తక్కువగా ఉంటుంది - ప్రతివాడూ వీళ్ళందరిలో తన మాట నెగ్గించుకోవాలని చూస్తాడు,అయితే ఎక్కువమందికి మరొకడెవడో చెప్పింది నచ్చితే వెనక్కి తగ్గుతాడు.అయితే అది ఆదర్శవంతమైన స్థాయిలో అమలు జరగాలంటే ఆ జనసమూహంలో ఒక ప్రత్యేక లక్షణం ఉండాలి - వ్యతిరేకతని సహించే లక్షణం ఉండాలి.ఆ జాతి పాటించే ఆధ్యాత్మిక సాహితంలో ఈ విభిన్నతని గురించి చెప్పినప్పుడే అది పాటించేవారిలో వ్యక్తం అవుతుంది!హిందువుల వేదికసాహిత్యంలో "వసుధైవ కుటుంబ భావన" ఉంది,క్రైస్తవుల బైబిలులో "దేవుడి రాజ్యం" ఉంది,మహమ్మదీయుల మత సాహిత్యంలో "ఇస్లామిక్ స్టేట్" ఉంది.అయినా హిందువులే మతతత్వవాదులు,ఇతరులు విశాలహృదయులు అని పేరు వచ్చేసింది!ఇంకెంతోకాలం హిందువులు ఈ మోసాన్ని సహించరు - ఇదే సరైన సెక్యులరిజం అని నిర్ధారించితే దీన్ని తూనాబొడ్దనటానికి హిందువులకి ఒక్క క్షణం కూడా పట్టదు.

      ఇస్లాం మతాన్ని అనుసరించే 13/14 దేశాలూ అధికారిక,అనధికారిక మార్గాల ద్వారా సొంత తీవ్రవాద సైన్యాన్ని పోషిస్తున్నాయి.హైందావెతరుల మాట కాదు ములిములకేసొంత భిప్రాయం చెప్పే దిక్కు లేదు.షియా సంప్రదాయాన్ని అనుసరించే ముస్లిం దేశం తిరగాబ్డినవాడు సున్నీ అయినా సరే నిర్దాక్షిణ్యంగా ఉరి తీస్తుంది భిన్నాభిప్రాయం వెలిబుచ్చితే!కరిస్తవ దేశాలు అన్నిటికీ వాటికన్ ఎంత చెబితే అంత - ప్రభుత్వాధినేతలకే భిన్నాభిప్రాయం వెలిబుచ్చే ధైర్యం లేదు.ఎవడికీ అక్కర్లేని విశాలహృదయం హిందువులకి మాత్రం దేనికి?

      ఇక్కడ జరుగుతున్నది వంగేవాణ్ణే ఇంకా వంచాలని చూడ్డం తప్ప మర్యాదకైనా వాడు అంత వంగాడు కాబట్టి మనమూ కొంచెం వంగుదాం అని కూడా అనుకోవటం లేదు.హైందవేతరులు ఎవరూ సెక్యులరిజానికీ సర్వమత సమ భావనకీ కట్టుబడటం లేదు!

      హీబ్రూ క్రైస్తవానికి పవిత్ర భాష - ఇక్కడ మతప్రచారం కోసం ఇంగ్లీషు ,తెలుగు అనువాదాలు వచ్చాయి.ఇస్లాముకి అరబిక్ భాష అధికారిక భాష - ఇక్కడ ముస్లిములు వాడుతున్న ఉర్దూ కేవలం అనువాద భాష మాత్రమే!

      ఆ మతాన్ని తొలిసారి ఎవరు ప్రారంభించారో వారి భాషయే ఆ మతానికి అధికారిక భాష కావదం అనిచోట్లా ఉన్నదే కదా!ఈ దేశంలో పుట్టిన అన్ని భాషలకీ సంస్కృతంతో సాంగత్యం ఉంది కనుక తేలిగ్గా అర్ధం అవుతుంది.బైబిలుని హీబ్రూలోనే ఉంచి, ఖురానుని అరబిక్ భాషలోనే ఉంచి ఇక్కడ ప్రచారం చెయ్యాలంటే ఆ భాషని కొత్తగా నేర్పాల్సిన ఇబ్బందిని దాటుకోవడానికి వాళ్ళలో ఒకరు ఇంగ్లీషునీ ఒకరు ఉర్దూనీ ఎంచుకున్నారు.హిందువులకి ఆ అవసరం లేదు గనక సంస్కృతాన్నే వాడుతున్నారు,ఇందులో ఉన్న తపేమిటి?

      వాళ్లకి అనువాదం అవసరమయ్యి చేసుకున్నారని హిందువులు కూడా అక్కర్లేని అనువాదం చేసుకోవాలా - 1 మనిషి కోసం 99 మంది వంగడమే న్యాయం అయితే ముస్లిం,క్రైస్తవ దేశాల్లో అలా ఎందుకు జరగడం లేదు?

      అసలు ప్రజాస్వామ్యం అంతేనే మెజారిటీ ఆధారిత పరిపాలన అని స్పష్టంగా ఉంది,హేతువుకి అత్యంత ప్రాధాన్యత నిచ్చిన్ గౌతమ బుద్ధుడు కూదా "బహుజన హితాయ,బహుజన సుఖాయ" అనే అన్నాడు కానీ ఒక్కడి కోసం తొంభైతొమ్మిందిమందిని దంచమని చెప్పలేదు.

      Delete
    3. మీరంతా కలిసి 99 మంది ఉన్నారు. అందరూ కట్టగట్టుకుని 2 G స్కాం లో లక్షల కోట్లు కాంగ్రెస్ వాళ్ళు తిన్నారని అన్నారు. నేనొక్కదాన్నే స్కాం జరగలేదని అన్నాను. మీరంతా చెప్పింది నిజమా? నేను చెప్పింది నిజమా ? ఎవరిది తిక్క ? మీకు అర్ధం కాకపోతే తిక్క వాదన... మీరేది చెప్పినా తలాడించాలి ...అంతేనా ?

      Delete
    4. ఆధారాలు చూపించి మాట్లాడితే ఒక్కడు చెప్పిందే అయినా ఇతరులు వింతారు.ఆ పాయింటు నేనూ చెప్పాను కదా - ప్రతివాడూ తన మాతే నెగ్గించుకోవదానికి చూస్తాడు,కానీ అందరొ కలిసి వేరేవాణ్ణి సమర్ధిస్తే తగ్గుతాదని!ప్రతివాడూ అని నేనంటున్న వీడు వేరేవాణ్ణి సమర్ధించడం వూరికే చెయ్యడు కదా,ఎదటివాడిది తనకన్న గట్టిమాట అయినప్పుడే వింటాడు.

      అక్కడెక్కడో ఆ ఎవరో స్కాము చేసారో చెయ్యలేదో మీకెలా తెలిసింది?మీ దగ్గీర్ ఆధారాలు ఉన్నాయా?మీరు నూటికి తొంభై శాతం కాంగ్రెసునే సమర్ధిస్తారు గాబట్టి మీ మాత ఎవరూ నమ్మలేదు.దానికీ అసలు మెజారిటీ అభిప్రాయానికీ సంబంధం ఏమిటి?ఇప్పుడు మెజారిటీ ఒపీనియన్ అని తేలినదాన్నీ కూడా మొదట చెప్పేది ఒకరే!

      Delete
    5. Central Govt's Decision Over Withdrawal of Subsidy For Haji Pilgrimage

      https://www.youtube.com/watch?v=0KfSsRRyI5M

      Delete
    6. ఆధారాలు చూపించి మాట్లాడాలా ? ఏ అధారాలూ లేకుండా నా మీద మీరు నిందలు వేస్తూ ఉంటే నేను ఆధారాలు చూపించి నా మీద మీరు వేసిన నిందను నేనే ఆధారాలు చూపించి నిరూపించుకోవాలా ? ఏ అధారాలూ లేనందువల్లే కోర్టు వారు కేసు ని కొట్టిపారేశారు కదా ? అది నాకు ఎంత మాత్రమూ తృప్తినివ్వడం లేదు. వందల కోట్ల జనం ఒక నిందను నమ్మి మోడీ ని గెలిపించారు. నిజం ఏమిటో ప్రజలకు తెలియాలంటే ప్రజలకు ఆర్ధిక శాస్త్రం పట్ల కనీస పరిజ్ఞానం ఉండాలి. మన దేశం లో ప్రజలకు చెప్పుడు మాటల మీద ఉన్నంత ఆసక్తి నిజాల మీద ఉండదు. నిజం ఏవిటో చెప్పే శక్తి లేకనే కదా సీత భూమిలో కప్పడిపోయింది.
      అయినా సరే మీరు ఆధారాలు చూపించమంటున్నారు కదా మీరు నాకు కాస్త కోపరేట్ చేస్తే ఆధారాలు చూపిస్తాను. నాకు మీలా ఎక్కువగా వ్రాయడం ఇష్టం ఉండదు. నేను ఏదయినా స్పష్టంగా చెప్పదలుచుకుంటే వాస్తవ జీవితంలో అభినయించి మరీ చెపుతాను. ఫండమెంటల్స్ లేకుండా చదువు అసలు చెప్పను. ఆర్ధిక శాస్త్రంలో నిష్ణాతురాలిని కాను కానీ కనీస పరిజ్ఞానం ఉంది. వేలం లో పాల్గొనాలంటే కొన్ని నియమ నిభంధనలు ఉండాలి. వేలం అంటే ఏమిటి ? వేలం ఎందుకు వేస్తారు? ఇవన్నీ తెలుసుకుని రండి. ఒక పోస్టు వ్రాయండి. అక్కడ చర్చిద్దాం.

      Delete
    7. కాంగ్రెసు తను అధికారంలోకి రావదానికి చాలా అవినీతి చేసింది!
      భాజపా తను అధికారంలోకి రావదానికి చాలా అవినీతి చేసింది!

      మీకు కాంగ్రెసు నచ్చింది కాబట్టి కేసులో తీర్పు రాకముందే అమాయకమైనదని నమ్మారు - తీర్పు కాంగ్రెసుకి అనుకూలంగా వచ్చింది!

      మరి,తీర్పు వ్యతిరేకంగా వచ్చి ఉంటే?

      అవినీతికి సమబంధించిన కేసుని టేకప్ చేసేటప్పుడు కోర్టులు బేసిక్స్ చూస్తాయి గదా!పెట్తేది దొంగకేసు కాబట్తి పెట్తేవాళ్ళూ కోర్టులు మోద్తే తిరస్కరించడానికి వీల్లేని అనుమానాలే వ్యక్తం చెస్తారు - ఎవరి తెలివి వారిది!

      ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు దగ్గర్నుంచీ జగన్మోహన రెడ్డి వరకు కోర్టు కేసుల్లో ఇరుక్కోనివళ్ళు ఎవరూ లేరు,ఎదిరిపక్షం మీద ఏ చిన్న అవకాశం దొరికినా తప్పుడు కేసులు వెయ్యదం రాజకీయమూ,కోర్టులూ పుట్టిననాటి నుంచే ఉన్నాయి కదా - దానికోసం ఇంత హడావిడి దేనికి?

      ఇప్పుడు బీజేపీ మీద లేవా/అవి యెత్తేసినప్పుడు భాజపా అభిమానులూ మీలాగే శోకిస్తారు లెండి - అలా ఒక లేవెలై పోద్ది:-)

      నేను మీ అంత సున్నితహృదయుణ్ని కాదు నీహారిక గారూ!

      Delete
    8. >>>మీకు కాంగ్రెసు నచ్చింది కాబట్టి కేసులో తీర్పు రాకముందే అమాయకమైనదని నమ్మారు - తీర్పు కాంగ్రెసుకి అనుకూలంగా వచ్చింది!

      మరి,తీర్పు వ్యతిరేకంగా వచ్చి ఉంటే?>>>

      సీత భూమి లోకి వెళ్ళింది కాబట్టి సరిపోయింది..అడవి నుండి తిన్నగా అయోధ్యకి వెళ్ళి ఉంటే ????

      >>>>నేను మీ అంత సున్నితహృదయుణ్ని కాదు నీహారిక గారూ!">>>

      ఈ సున్నితత్వం ఊరికే వచ్చిందనుకున్నారా ? 10 సంవత్సరాల నుండి తెలుగు సీరియళ్ళు, తెలుగు బ్లాగులు చూసి చూసి నేర్చుకున్నది. సున్నిత హృదయం కల ఆడవారి భర్తలు త్వరగా తత్వవేత్తలు అవుతారని బుద్ధా మురళి గారు శెలవిచ్చారు. ఇప్పటికే మావారు "కొడవలితో కసిగా మనసే కోసావే" అని పాడుకుంటున్నారు...మీకా అదృష్టం లేదులెండి. కష్టపడి సంపాదించిన నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించకండి :(

      అసలే సన్నీలియోన్ మైనపు బొమ్మ కూడా తయారయిపోతోంది. మోదీగారి ప్రక్కనే సన్నీ లియోన్ మైనపు బొమ్మ ఉన్నట్లుగా మీలాంటి మేధావుల ప్రక్కన మాలాంటివారు ఉండడం పూర్వ జన్మ సుకృతం కాదాండీ ?

      మీకయితే కుర్ర పిల్లలు దొరుకుతారు... నాకు ఈ రిటైరయిన బ్యాచే గతి ! సమయం లేక ఊరుకుంటున్నాను గానీ వాళ్ళనీ ఎంటర్ టైన్ చేసి కనిపెట్టుకోవాలి కదండీ ! పనిలో పనిగా లక్కాకుల వారికీ ఒక పిల్లను చూడండీ...భార్యామణి లేక బోర్ కొడుతుందనుకుంటా ! ఏక్ విలన్ సినిమాలో లాగా ఇటువంటి వాళ్ళను ఊరికే వదలకూడదు.

      అన్నట్లు మొన్న 18 వ తారీకున మా ఇంటి తాళాలు కనిపించడం లేదండీ, ఇంట్లోనే ఎక్కడున్నాయో శర్మగారినడిగితే తెలుస్తాయి .. ఆయన మెయిల్ ఐ డీ తెలుసా ?

      Delete
    9. This comment has been removed by the author.

      Delete
    10. @neehaarika
      మీకయితే కుర్ర పిల్లలు దొరుకుతారు... నాకు ఈ రిటైరయిన బ్యాచే గతి !

      hari.S.babu
      ఆధునిక నాగరికతా మాతృభూమి అమెరికా పండు ముసలమ్మల్ని చేసుకుని కూడా పళ్ళికిలించగలిగే కుర్రనాగన్నలనీ ప్రసాదించింది లోకానిక్ - అక్కడ ప్రయత్నించితే శ్రమ తక్కువ.ఇక్కడే కావాలంటే కొంచెం టైం పట్టొచ్చు!

      @neehaarika
      అన్నట్లు మొన్న 18 వ తారీకున మా ఇంటి తాళాలు కనిపించడం లేదండీ, ఇంట్లోనే ఎక్కడున్నాయో శర్మగారినడిగితే తెలుస్తాయి .. ఆయన మెయిల్ ఐ డీ తెలుసా ?

      hari.S.babu
      గోగినేని బాబు దెబ్బకే మాకు జ్యోతిషం తెలీదని చేస్తులెత్తసిన బ్రాహ్మనాధములు మీ తాళల గుత్తిని వెద్తకలేరు లెండి!అదే - రివర్సు ఇంజనీరింగు చేసి జీసస్ జీవిత గమనాన్ని బట్టి పుట్టిన తేదీని తేల్చిన మహాపండితుడు ఉన్నాడుగా,ఆయన దగ్గిర ప్రయత్నించండి!జీసస్ ఎప్పుడు పుట్తాడో,అపప్టి నక్ష్తరాల అమరిక ఎటలా ఉందేదో ఇప్పుడ్ కనిపెట్తగలిగిన మేధావి పది రోజుల క్రితం పోయిన తాళాల్ని కనిపెట్టలేడా?మాలాంటి విగ్రహారాధకులైన హిందూమతత్వవాదులకి సాయం చెయ్యడేమో గానీ మీకు సాయం చెయ్యొచ్చు.

      P.S:ఆఖరికి ఇదంతా మీ తాళాలు కనపడకపోవటం వల్ల హిందువులకి ఇంత దుర్దశ వచ్చిందన్నమాట - ఓరి దేవుడోయ్!

      Delete
    11. మీరు కుర్ర పిల్లలని వెతికితే తప్పు లేదు కానీ నేను రిటైర్డ్ వృద్ధులను ఎంటర్టైన్ చేస్తే హిందువులకు దుర్దశ వచ్చిందా ? నాకు విదేశాల మీద మోజు లేదండీ ...మా అబ్బాయిని కూడా పంపలేదు. ఇపుడు అమ్మాయిలేమో విదేశాలకు వెళ్తేనే పెళ్ళి చేసుకుంటామంటున్నారు. విదేశాలకు వెళ్ళడం ఇష్టం లేని కోడలిని వెతికిపెడతారా ? బ్రాహ్మణుల పిల్ల అయినా పరవాలేదు.

      Delete
    12. మీరు బ్లాగుల్లో రాసే వ్యాఖ్యలు చూస్తే, గయ్యాల్ళి గంపనే ఫీలింగ్ చదివేవారికి కలుగుతుంది. నాన్ స్టాప్ నాన్సెన్స్. మీ వ్యాఖ్యలు చూస్తే పరిచయస్తులు, స్వకులం వాళ్ళు కూడా భయపడతారు. బ్రాహ్మణ పిల్ల కోడలుగా కావాలా? చాలు చాలు అమ్మా అని, ఒక దండం పేట్టి, దుప్పటికప్పుకొని, రెండు రోజులు తలుపేసుకొని పడుకొంటారు (మళ్ళీ మీరేక్కడ వస్తారో అని) :) )

      Delete
    13. ఒకరికి ఏదైనా చెప్తున్నారు అంటే అది సరి అయినదే అని మీకు తెలిసి ఉండాలి. మీరు తెలివైన మనిషి అని అనుకుంటే వేరెవరూ తెలివితక్కువ వారు కాదనగలిగే జ్ఞానం మీకుండాలి. బ్లాగుల్లో చదివేవారి గురించే నేను బ్రతకడం లేదు. మీరు భయపడుతున్నారు కదా ? మీరు ముసుగేసుకు వచ్చి ఎన్నాళ్ళని ఒకరికి భయపడుతూ అజ్ఞాతలాగా వ్రాస్తారు ? భయాన్ని గెలిస్తే కానీ జీవితాన్ని గెలవలేరు. ప్రయత్నించండి.

      Delete
    14. తెలివి గురించి కాదు మాట్లాడేది. మీకు నచ్చకపోతే ఊరందరికి తెలియాలని అన్ని బ్లాగులోకి వెళ్ళి ఎంత పెద్ద వ్యాఖ్యలు పోస్ట్ చేస్తారు.

      Delete
    15. This comment has been removed by a blog administrator.

      Delete
    16. @NEEHARIKA
      మీరు శర్మ వ్రాసిన బూతుల గురించా అడుగుతున్నారు ? నేను కాపీ పేస్ట్ చేస్తేనే మీకు అంత బాధ అనిపిస్తే నాకు అతని బూతులు చదివినందుకు కోపం వచ్చింది. అసలు విషయం అది కాదు. శర్మ టెలికాం లో పని చేస్తారు(ఆయనే వ్రాసినట్లు గుర్తు) ఆయనకు 2G scam గురించి తెలుసు, spectrum, bandwidth auction మొదలైన విషయాలు తెలుసు. బయట సామాన్య జనానికి స్పెక్ట్రం అంటే ఏమిటి అన్నది తెలిసి ఉండకపోవచ్చు. ఆయనకు తెలుసు కదా? ఎక్కడో ఒకచోట ఆయన ఒక కమెంట్ చేసారు... కాంగ్రెస్ 2G scam చేసింది, లక్షల కోట్లు దోచుకుంది అని వ్రాసాడు. నాకు అపుడే ఆయనంటే చిరాకు వచ్చింది. వేలం అంటే ఏమిటి అనేది తెలిసి ఉండే ఉంటుంది కదా ? మొదట్లో BSNL,MTNL మాత్రమే ఆక్ట్షన్ లో పాల్గొనేవి. సెల్ ఫోన్స్ వినియోగం పెరిగాక మిగతా ప్రైవేట్ కంపెనీలు ఎగబడ్డారు. బిడ్డింగ్ లు పెంచేసారు. 2016 లో ఎవరూ బిడ్డింగ్ వేయనే లేదు. ప్రభుత్వానికి 2008 లో 60 వేల కోట్ల ఆదాయం వస్తే ఇపుడు కూడా 60 వేల కోట్లే వచ్చింది. అపుడు లక్ష కోట్లు నష్టం వచ్చింది అన్నారు. ఇపుడు నాలుగు లక్షల కోట్లు నష్టం వస్తే ఎవరూ మాట్లాడడం లేదు. ఎందుకని ?

      అపుడు రావల్సినది నష్టపోయాము అన్నారు. ఇపుడు కూడా 5 లక్షల కోట్లు వస్తాయి అనుకుంటే 60 వేల కోట్లు మాత్రమే వచ్చింది. మీరెపుడైనా వేలం లో పాల్గొన్నారా ? మన వస్తువు వేలంలో పెడతాము. ఎవరు ఎంతకు కొనుక్కుంటారో ఎవరికి తెలుసు ? ఒక్కొక్కసారి డిమాండ్ ఉన్నపుడు బాగా రేటు పలుకుతుంది. డిమాండ్ క్రేజ్ పోయాక ఎవరైనా అంత ధర పెట్టి కొంటారా ?

      ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ దోచుకుంది అని ఎలా అంటారు ? ఆ ** కి తోడు ** ఒకరు...శబాష్ ... బాగా చెప్పారండీ చప్పట్లు.... అంటూ చప్పట్లు కొట్టడం ! సీతాదేవి లాగా కాంగ్రెస్ పార్టీ కూడా దురదృష్టాన్ని వెంటేసుకుని పుడితే ఎవరేమి చేయగలరులెండి ?

      కాంగ్రెస్ తప్పు చేసిందని ఆయన విమర్శించవచ్చు కానీ ఆయన తప్పుగా వ్రాసాడని నేను విమర్శించకూడదా ? బోడి బ్లాగులు ఎన్ని ఉన్నాయి ? నేను ఎన్నిటిలో వ్రాసాను ? 100 కోట్లమందిలో ఒక తప్పుడు భావాన్ని నెలకొల్పినందుకు నేను తీవ్రంగా బాధపడుతున్నాను మరి ...నేను ఎవరితో చెప్పుకోవాలి ? ఎవరిని గయ్యాళి అని అనాలి ?

      I hate this type of big comments but I have to tell you the truth do you know ?

      HARI.s,BABU
      i TOOK SOME PRIVILAGE TO EDIT YOUR COMMENT AS YOU REACTED OVERLY TO DISTORT A PERSON'S NAME,BUT I HAVE ACCEPED tHE ARGUMENT WITH A FINE LOGIC AND DATA.


      SORRY TO EDIT YOUR COMMENT AND THABKS IF YOU PARDON ME!

      Delete
  23. http://tukiga.blogspot.in/2011/01/blog-post.html

    ReplyDelete
    Replies
    1. very nice article!Thought provoking - thanks for sharing!

      Delete
  24. The Politics of British Orientalism: Evangelism and the Aryan-Dravidian Dichotomy

    http://indiafacts.org/politics-british-orientalism-evangelism-aryan-dravidian-dichotomy/

    ReplyDelete
  25. The Politics of British Orientalism: Evangelism and the Aryan-Dravidian Dichotomy

    http://indiafacts.org/politics-british-orientalism-evangelism-aryan-dravidian-dichotomy/

    ReplyDelete


  26. Apologising for Amritsar is pointless. Better redress is to never forget- William Dalrymple


    https://www.theguardian.com/commentisfree/2013/feb/23/apologising-amritsar-teach-british-empire

    ReplyDelete
  27. ఈ పోష్టు ప్రార్ధన కి సంబంధించింది కాబట్టి ప్రార్ధనతో ముగిస్తున్నాను.

    భగవంతుడా !

    ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషికీ ఒక ఇంటినీ, ఒక భాగస్వామినీ, ఒక బిడ్డను, ఒక చెట్టునీ, ఒక ప్రార్ధనాలయాన్ని, సోమరితనాన్ని ఇవ్వని వృత్తినీ, కోరికలను నెరవేర్చుకునేంత ధనాన్నీ, కాస్తంత ఇంగిత జ్ఞానాన్ని, కొంగ్రొత్త ఆశలని నెరవేర్చుకునే ఆలోచనలనీ, భయాన్ని తొలగించే ధైర్యాన్నీ, దు:ఖాన్ని మరిపించే హాస్యాన్ని, గతాన్ని మరువనివ్వని హృదయాన్ని, గమ్యాన్ని నిర్ణయించే భవిష్యత్తునీ, ఓటమిని అంగీకరించే వినమ్రతనీ, గెలుపులో అణుకువనీ, అన్నిటినీ ఆనందంగా స్వీకరించే జ్ఞానాన్నీ, అబద్దాన్ని నమ్మని తెలివినీ, నిజాన్ని తెలుసుకోగలిగే పరిపూర్ణ వ్యక్తిత్వాన్నీ, వృద్ధులకు సేవ చేసే మనస్సునీ,కట్టుబాటు కోసం పెట్టే నియంతృత్వాన్నీ, వెసులుబాటు కోసం వేసే ఎత్తుల్నీ, మెజార్టీ ప్రజలు సమర్ధించే ప్రజాస్వామ్యాన్నీ, రిజర్వేషన్లు లేని సమానత్వాన్నీ, భావ ప్రకటనని అంగీకరించే మతాన్నీ, ప్రజలందరికీ స్వేచ్చనిచ్చే రాజ్యాంగాన్నీ, వ్యక్తి గౌరవాన్ని నిలిపే ధర్మాన్నీ, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని భోధించే వసుదైక కుటుంబాన్నీ ప్రసాదించు స్వామీ !

    ReplyDelete
    Replies
    1. ఆ రెండు సంస్కృత శ్లోకాల్లో ఉన్నది కూడా అదే కదా,అది సంస్కృతంలో ఉండటం వల్ల నచ్చ్క దాన్ని తీసెయ్యమంటున్నారు కొందరు - మీ ప్రార్ధనతో హిందువులకి ఎలాంటు సమస్య లేదు.హైందవేతరుల్లకి మీరు ఉటంకిస్తున్న ప్రార్ధనలోని స్పూర్తి లేకపోవదం వల్లనే వారు కేసు వేశారు - శుభం!

      Delete
  28. Has Indian Independence struggle yielded any positive results?

    https://www.facebook.com/vallury.sarma/posts/496166380420780

    ReplyDelete
  29. జైసింహ ఉవాచ :

    హిందూ : లింగం మీద పాలు పోయటం వేస్ట్ కదా?
    హేతువాది : అవును వేస్ట్... పీకే సినిమాలో అదే కదా చెప్పారు! హిందువులు మూర్ఖులు!
    హిందూ : మరి బ్లేడ్లతో ఒళ్లు కోసుకోవటం మూర్ఖత్వం కాదా?
    హేతువాది : మతాలన్నీ మూర్ఖత్వమే!
    హిందూ : ఎవరు భయపడతారో వాళ్లే గుడికి వెళతారు కదా?
    హేతువాది : అవును... భయపడేవాళ్లే గుడికి వెళతారు! హిందువులంతా పిరికిపందలు!
    హిందూ : చర్చ్, మసీద్ లకి వెళ్లే వారు కాదా?
    హేతువాది : మతాలన్నీ జనాల్ని పిరికిపందల్ని చేస్తాయి!
    హిందూ : ఒక్కో హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి అనటం అరాచకత్వం కదా?
    హేతువాది : అవును... ఖచ్చితంగా అరాచకత్వమే! ఆ మాటలు అన్న వారికి పిచ్చిపట్టింది!
    హిందు : మరి కన్వర్షన్ ద్వారా కరుణ మతం, నలుగురేసి భార్యలకి అయిదేసి సంతానం ద్వారా శాంతి మతం తమ సంఖ్య పెంచుకుంటున్నాయి కదా? హిందువులు మైనార్టీలు అయిపోరా?
    హేతువాది : మతాలన్నీ తమ సంఖ్య పెంచుకోటానికే ప్రయత్నిస్తాయి!
    హిందు : తప్పు హిందూ మతంలో వుంటే టార్గెట్ చేసి తిట్టొచ్చు... ఇతర మతాల్లో వుంటే జనరలైజ్ చేసి చేతులు దులుపుకోవాలి! అంతేనా!?
    హేతువాది : ఎగ్జాక్ట్ లీ అంతే... సారీ సారీ... తప్పు ఎక్కడ వున్నా ఖండించాలి! కాకపోతే మైనార్టీల పట్ల `పెద్ద` మనసుతో వుండాలి!
    హిందు : ఎందుకని... శాంతి మతం వాళ్లైతే కాల్చి పారేస్తారని... కరుణ మతం వాళ్లైతే డబ్బులు ఇవ్వటం ఆపేస్తరనా!?
    హేతువాది : అవును... ఆ, కాదు కాదు!

    https://m.facebook.com/story.php?story_fbid=911550022359706&id=100005141495487

    ReplyDelete
    Replies


    1. కరుణమతము శాంతి మతము
      లరయగ మూర్ఖుడ జిలేబు లైరి జనులుగా !
      పరసుల్, కత్తుల మేళము
      పరమాత్మయెచట గలండు పరిగెత్తెనుగా !


      జిలేబి

      Delete
  30. >>>>బ్రాహ్మణ పిల్ల కోడలుగా కావాలా? చాలు చాలు అమ్మా అని, ఒక దండం పేట్టి, దుప్పటికప్పుకొని, రెండు రోజులు తలుపేసుకొని పడుకొంటారు (మళ్ళీ మీరేక్కడ వస్తారో అని) :) >>>>

    హరిబాబు గారు మీరు ఈ కమెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. వీలయితే సేవ్ చేయండీ. మళ్ళీ ఎవరైనా బ్రాహ్మలని నీహారిక అంటరానివారిలాగా చూస్తుంది అని ఎవరూ అనకూడదు.

    ReplyDelete
  31. How Cows Can Turn Desert Back Into Grassland and Save the Planet

    Cows and other grazing animals are “our last hope” for reversing the “cancer” of desertification, says ecologist Allan Savory, whose organization is currently restoring nearly 40 million acres of grassland around the world

    https://returntonow.net/2017/11/30/cows-can-turn-desert-back-grassland-save-planet/

    ReplyDelete
    Replies
    1. Very interesting, thanks a lot.

      మీకు కుదిరితే Albert Howard రాసిన Agricultural Testament చదవండి. ఆయన సంప్రదాయ వ్యవసాయం గురించి రాసింది మీరు చెప్పిన Allan Savory భావాలకు చక్కగా సరిపోతుంది. The topics are different but in consonance with each other.

      Delete
  32. ఇంగ్లీషులో సైన్స్, సంస్కృతములో శాస్త్రము అన్నపదాలు సమానార్థకాలు కావు. హొమియోపతీ, అస్ట్రోలజీ వంటివి శాస్త్రాలా సైన్సులా? అర్థ శాస్త్రము (ఎకనామిక్స్) రాజకీయ శాస్త్రము (పొలిటికల్ సైన్స్) మానేజ్ మెంట్ సైన్స్, సోషల్ సైన్సెస్, సైకాలజీ (మనస్తత్వ శాస్త్రము ) మళ్ళీ మాట్లాడితే గణిత శాస్త్రమును సైన్స్ అనవచ్చునా? హిస్టరీ ఆఫ్ సైన్స్ కూడా సైన్స్ అనిపించుకుంటుందా? లేకపోతే INSA, Indian National Science Academy హిస్టరీ ఆఫ్ సైన్స్ అనే జర్నల్ ఎందుకు ప్రచురిస్తుంది? ఇంజనీరింగ్ కూడా సైన్సేనా? సైన్స్ అన్నపదము సైంటియా అనే లాటిన్ మూలము నుండి వచ్చినది. అర్థము జ్ఞానము, జ్ఞాన సముపార్జన,. శాస్త్రము అనే పదము శాసతి ఇతి త్రాయతి - అంటే శాసిస్తుంది, రక్షిస్తుంది. ధర్మ శాస్త్రము, నీతిశాస్త్రము, మొదలైనవికూడా శాస్త్రములు. దర్శనములు, వేదాంగములు శాస్త్రములు. వ్యకరణము శాస్త్రము. లాజిక్, న్యాయ శాస్త్రము ఒక శాస్త్రము. దేవుణ్ణీ, జాతకాలని, న్యూమరాలజీని, శకునములను శాస్త్రాలు అంటే అదివ్యక్తిగత నిర్ణయం.మనిషికి తనవైన విశ్వాసాలు ఉంటాయి. మూఢ నమ్మకాలు అనేమాట అర్థరహితం. జ్ఞానము సత్యమవాలని సూత్రమేమీ కూడా లేదు.తనకు తెలిసిన విషయాన్ని ప్రతిమనిషి సత్యమా సత్యదూరమా అని పరిక్షించుకోవాలి.


    https://www.facebook.com/vallury.sarma/posts/576084069095677

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...