Saturday 9 September 2017

ప్రపంచ హిందువులారా ఏకం కండి! గబ్బుసెక్యులరిజం నుంచి విముక్తులు కండి - మీకు పోయేది లేదు అవమానం తప్ప!

          హిందూమతం అని ఇప్పుడు పిలువబడుతున్నది మతం కానే కాదు - ధర్మం, సనాతన ధర్మం!నేను నా పేరు హరిబాబు అని చెప్పుకున్నాక మీరు నన్ను ఆ పేరుతోనే పిలవాలి - కాదు, ఆ పేరు నాకు నచ్చలేదు,సుబ్బారావు అని పిలుస్తాను అంటే ఎట్లా ఉంటుంది?నాకు ఒళ్ళు మండుతుంది!వాడికి నాతో పనివుండి ప్రాణం పోతుందని సాయం అడిగినా పట్టించుకోనంత తిక్క నాకు రేగితే నష్టం ఎవడికి?అబ్రహామిక్ లేదా సెమిటిక్ మతాలని అనుసరించే వాళ్ళు సనాతన ధర్మం గురించి అట్లాగే ప్రవర్తిస్తున్నారు - తొలిసారి ఈ జీవన విధానం గురించి తెలిసినప్పుడు వాళ్ళకి అర్ధం కాలేదు.అర్ధం కాకపోతే మరింత ఓపిక చేసుకుని అర్ధం చేసుకోవాలి, కానీ అంత తీరిక లేక వాళ్ళకి తోచిన పేరు వాళ్ళు పెట్టేసుకుని వాళ్లకి అర్ధం కాలేదు గాబట్టి ఇదంతా అర్ధం లేనిదని తీర్మానించేసుకున్నారు.

          వాళ్ళ దృష్టిలో ఒక దేవుడు,ఒక పుస్తకం,ఒక ప్రవక్త,ఒక నమ్మకం,ఒక భయం,తమ లాంటి వాళకి ఒక స్వర్గం,తమకి నచ్చని వాళ్ళకి ఒక నరకం ఉండటం వల్లనే మనుషులు భయపడి మంచితనం అలవాటు చేసుకుంటారనే విషయాలు లేకుండా ఈ ధర్మం,మోక్షం లాంటివి అయోమయం అనిపించి అది ఆ సింధు ప్రాంతపు వాళ్ళ మతం కాబోలుననుకుని పెట్టుకున్న పేరు సింధు మతం - ఒత్తులు పలకలేని తనంతో మారి తయారయినది హిందూమతం!.తీరు గురించి తప్ప పేరు గురించి పట్టింపు లేనందువల్ల మనం కూడా అప్పుడప్పుడు హుందువులం అని అనేసుకుంటున్నాం, తప్పు లేదు లెండి!ఈ అబ్రహామిక్ మతాలు పుట్టక ముందు ప్రపంచం మొత్తాన్ని భారతీయ సనాతన ధర్మమే ప్రభావితం చేసింది.ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నకైనా శాస్త్రీయమైన జవాబును చెప్పగలిగిన హేతుబద్ధతయే అప్పటికీ ఇప్పటికీ సనాతన ధర్మాన్ని ఒక గౌరవప్రదమైన స్థాయిలో నిలబెడుతున్నది - సృష్టి గురించి ఆయా మతాలు చెప్పే వివరణయే అందుకు సాక్ష్యం!

          క్రైస్తవులు సృష్టి క్రీస్తు పూర్వం నాలుగువేలయేళ్ళ క్రితమే జరిగినట్టు తమ మతగ్రంధమైన బైబిలుని ఉటంకించి చెబుతారు,అంటే ఇప్పటికి ఆరువేలయేళ్ళ క్రితమే సృష్టి జరిగింది బైబిలు ప్రకారం.వారి తర్వాత ఆరు వందల సంవత్సరాలకి పుట్టుకొచ్చిన ఇస్లాము సృష్టి మొదలై యేడువేలయేళ్ళు మాత్రమే గడిచాయంటుంది అప్పుడు పుట్టిన అంతిమఋషి చెప్పిన ఖురాను ప్రకారం.ఆధునిక శాస్త్రజ్ఞులే సృష్టి గురించి ఆ మతాలు చెప్తున్నవి తప్పని కొట్టి పారేస్తున్నారు,అదే ఆధునిక శాస్త్రవేత్తలు సనాతన ధార్మిక సాహిత్యం విశ్వసృష్టి గురించీ సూర్యచంద్రాదుల వ్యాసార్ధాల గురించీ గ్రహాల పరిభ్రమణ వేగాల గురించీ గ్రహణాల గురించీ చెప్పీన లెక్కలు ఖచ్చితమైనవని నిర్ధారించి చెబుతున్నారు.ప్రకృతి పరిశీలన, శాస్త్రీయ విజ్ఞానం, భయరహితులైన ప్రజల స్వచ్చంద నైతిక ప్రవర్తన, ఉదారమైన శ్రేయోరాజ్య నిర్వహణ మొదలైన ఏ విషయాన్ని తీసుకున్నపటికీ దీని కాలిగోటికి కూడా సరిపోలని వాటిని దీనితో సమానం చెయ్యాలని ప్రయత్నించడం కూడా సనాతన ధర్మాన్ని అవమానించడమే అవుతుంది!

          వాళ్ళు సృష్టి జరిగినదని చెబుతున్న కాలానికి చాలా ముందు నుంచే భారతదేశంలో మహోన్నతమైన నాగరికతని సాధించుకుని మహానగరాలు నిర్మించుకుని అంగరంగవైభోగాన్ని చవి చూస్తున్నారు భారతీయులు.ఈ రెండు మతాలు పుట్టడానికి కొన్ని వేల అసంవత్సరాల నాటి కాలపు వైదిక సాహిత్యంలో మా అంతిమఋషి గురించి ఉన్నది, మా ఏసు క్రీస్తు గురించి ఉన్నది అని చెప్పుకుంటున్నారు - దాని అర్ధం ఏమిటి?అలా గనక చెప్పి వుంటే అది వైదిక సాహిత్యపు గొప్పదనం అవుతుందే తప్ప దానివల్ల వీళ్లకి గొప్పదనం యెట్లా వస్తుందనే ఇంగితజ్ఞానం కూడా లేదు వాళ్ళకి!

          మక్కా గుడి చరిత్రనే తీసుకోండి,అహ్మద్ ఖురేషీ మేనమామ రచించిన శివస్తోత్రం యొక్క సాక్ష్యం వల్లనూ పూర్వ ఇస్లామీయ అరబిక్ సాహిత్యపు ప్రస్తావనల వల్లనూ అది శివాలయమేననేది వాస్తవం!అయితే,కాలక్రమేణ హిందువులలో ప్రచారం పట్ల ఉన్న నిరాసక్తత వల్ల మక్కా గుడికి  సనాతన ధర్మంతో సంబంధం తెగిపోయింది - అక్కడ గుడి ఉండటం,ఆ పూజల కోసం ఎప్పుడో ఏర్పరచిన విధుల్ని పాటించటం తప్ప ఇంకేమీ తెలియక పోవడం వల్లనే ముసలి waraqaతో పాటు నలుగురు జ్ఞానులూ "మనం పాటిస్తున్నది మతం కాదు!" అనే నిర్ధారణకు వచ్చి తమ చుటూ ఉన్న మతాలలో ఉన్న తప్పులు లేని కొత్త మతం కోసం వెతికారు, ఆ వెతుకులాడిన వాళ్ళ వరసలోనే అహ్మద్ ఖురేషీ ఇస్లామును స్థాపించాడు.మనం ఇస్లాం చెత్తది అని అనుకుంటే మిగిలినవి ఇస్లాము కన్న చెత్తవి గనకనే ఇస్లాము బలపడి ఉండొచ్చు - ఉన్నతమైన దాన్ని పరిచయం చేసి దాన్ని వాళ్ళు ఒప్పుకోనప్పుడు కదా ఎదటివాళ్ళని తప్పు పట్టాల్సింది.తమ మతం గురించి గొప్పగా చెప్పుకోవడానికి నిన్నటి తరం హిందువులు సిగ్గుపడటం వల్లనే భారత దేశంలో ఇప్పటి తరం హిందువులు అవమానాలకి గురై అగచాట్లు పడుతున్నారు.
Pura Ulun Danu Bratan - The Lake Temple Bali
          ఇండొనేషియాలో హిందూమతం ఆనవాళ్ళు క్రీ.పూ 5వ శతాబ్దం నుంచీ ఉన్నాయి.తర్వా కాలంలో మొదట బౌద్ధం వచ్చి వెనక్కి నెట్టేసి క్రీ..శ 17వ తాబ్దంలో ఇస్లాము విజృంభించేవరకు బౌద్ధమే పెత్తనం చేసింది, అక్కడ కూడా వ్యాపించే లక్షణం లేకపోవడం వల్ల అధికారం కోసం అర్రులు చాచడం లాంటివి చెయ్యకుండా తమ సంప్రదాయాన్ని తాము కాపాడుకుంటూ వస్తున్నారు బాలినీస్ హిందువులు!
a traditional balinese village
          సనాతన ధర్మంలో ముఖ్యమైన సిద్ధాంతం "విశ్వంలో క్రమత్వాన్ని స్థాపించేద్త్ ధర్మం,విశ్వాన్ని అస్థిరపరచేది అధర్మం - ఈ రెండింటి మధ్యన సమన్వయాన్ని సాధిస్తూ జీవించడమే మానవుల లక్ష్యం!" అనే దాన్ని వీరు కూడా పాటిస్తున్నారు.అయితే బాలినీయులు విశ్వాన్ని మూడు పొరలని అన్నారు - స్వర్గం అనేది దేవతల నివాసం, భువం అనేది మానవుల నివాసం, భుర్ అనేది దానవుల నివాసం.కాలం గడిచే కొద్దీ స్థానిక చింతనాపరుల వల్ల కొన్ని కొత్త విషయాలు చేరినప్పటికీ వివాహాది క్రతువులూ ఆచార వ్యవహారాలూ సనాతన వైదిక సంప్రదాయం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి.పైన కనబడుతున్న శివాలయమే కాదు బాలి ద్వీపంలో ఉన్న ఆన్ని దేవాలయాలూ ఎంతో అందంగా ఉంటాయి!Besakih Temple అన్నిటికన్న పెద్దదీ విశిష్తమైనదీనూ!
Besakih Temple
          విశేషమేమిటంటే, ఆసియా ఖండానికి బయట ఎక్కువమంది హిందువులు ఇండోనేషియాలోనే ఉన్నారు!2010లో ఇండోనేషియా ప్రభుత్వం వారి అధికారికమైన లెక్కల ప్రకారం అన్ని దీవులలో కలిపి 10 మిలియన్ల మంది హిందివులు ఉన్నారు. భారత దేశంలో సెక్యులరిస్టులు గీతని గౌరవించడానికే ఏడిచారు,కానీ ఇండొనేషియాలో ప్రభుత్వం గుర్తించిన ఆరు అధికారిక మతాల(official religions)లో హిందూ మతం ఒకటి!

          ముస్లిములు ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ బాలినీస్ హిందువుల్ని orang yang belum beragama (people without religion) అని పిలిచి ఇస్లాములోకి మారిపొమ్మని శాసించినప్పుడు స్థానిక బాలినీస్ ప్రభుత్వం దాన్ని ధిక్కరించి తనకు తనే స్వయం ప్రతిపత్తిని ప్రకటించేసుకుంది.అంతకు ముందు బాలి ద్వీపాల్ని పరిపాలించిన డచ్ వాళ్ళనీ,ఇండియానీ సాయం కోరింది.భారత్-బాలి సాంస్కృతిక సంబంధాల వల్ల క్రీ.శ 1950లో అహింసామార్గంలోనే ఉద్యమం మొదలుపెట్టి పట్టు వదలకుండా నిలబడి ఆఖరికి 1958లో ఇండొనేషియన్ ప్రభుత్వానికి పెట్టుకున్న ఒక తెలివైన ఉమ్మడి దరఖాస్తుతో విజయం సాధించారు!అందులో వారు "ఓం తత్ సత్ ఏకమేవాద్వితీయం" అన్న వాక్యాన్ని ఉదహరించారు.అది ఇస్లాము యొక్క monothweism సిద్ధాంతంతో విభేదించడం లేదు గనక ఇండొనేషియా ప్రభుత్వానికి బాలినీస్ హిందూమతాన్ని గుర్తించక తప్పలేదు.
The Balinese Om symbol
          అసలు టిక్కు యేంటంటే,"Om, thus is the essence of the all prevading, infinite, undivided one" అని అర్ధం వచ్చే ఈ శ్లోకం ఇండొనేషియా ప్రభుత్వానికి అది ఏకత్వాన్ని సమర్ధిస్తున్నట్టున్నూ బాలినీస్ హిందువులకి చతుర్వేదాలు,ఉపనిషత్తులు,పురాణాలతో కూడుకొన్న తమ బహుళ దేవతా మూర్తుల ఆలయ ప్రతిష్ఠాపనకి వీలు కల్పించేట్టున్నూ ఉపయోగపడటం - అద్దిరబన్నా గువ్వలచెన్నా, ఏం తెలివి చూపించారు బాలినీస్ హిందువులు!

          ఈ మతాలు పుట్టక ముందు ప్రపంచ మంతటా సనాతన ధర్మమే వ్యాపించి తనను పాటించిన వారికి నిజమైన శాంతిని ప్రసాదించి ఎల్లర నుంచి గౌరవాదరరణలు పొందింది.సంఖ్యాబలం పెంచుకోవటం, మందబలం పెంచుకుని అనుకూల ప్రభుత్వాలని ఏర్పరచుకోవటం, ప్రజల నుంచి బలవంతపు విధేయత కోసం అడ్డదారులు తొక్కడం, తమ దేవుడు తమ మతం వారికే స్వర్గాన్ని ఇచ్చి ఇతర మతస్తుల్ని నరకంలోకి తోసి శిక్షిస్తాడని చెప్పటం వంటి హిందువులు పోటీ పడలేని క్రూరత్వాలతో ఎంత హడావిడి చేస్తున్నప్పటికీ సనాతన ధర్మం ప్రతి చోటా తన పరిధిలో తను ఒదిగి ఉండి తనని అనుసరించే వారిని ఉత్సాహపూరితుల్ని చేస్తూనే ఉన్నది!ఎంత తక్కువలో తక్కువ లెక్కించినా ఇప్పటికీ 1.15 బిలియన్లు,అంటే ప్రపంచ జనాభాలో సుమారు 16 శాతం హిందువులు ఉన్నారు.

          సంఖ్యని బట్టి ఎక్కువ నుంచి తక్కువకి వరస వేస్తే - India, Nepal, Bangladesh, Indonesia (especially in Bali- 84% Hindu), Pakistan, Sri Lanka, Malaysia, United States, Myanmar, United Kingdom, Canada, South Africa, Mauritius, the Caribbean (West Indies), and Fiji దేశాలలో గణనీయమైన సంఖ్యలో హిందువులు ఉన్నారు.నిజం చీర సింగారించే లోపు అబద్ధం వూరంతా తిరిగి వస్తుందన్నట్టు సారంలో హేతువు లేని ఈ అబ్రహామిక్ మతాలు ఆర్భాటం చేసి అదరగొడుతుంటే హేతుబద్ధమైన తార్కిక చింతనతో నిండి వున్న హిందూమతం వీటి ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నది - ఏమిటీ దౌర్భాగ్యం?
          ఆధునిక కాలంలో క్రీ.శ 1883లో తన 19వ యేట అమెరికా గడ్డ మీద అడుగు పెట్టి  Women's Medical College of Pennsylvania నుంచి 1886 మార్చి 11న Western medicineలో MD పట్టాను తీసుకున్న Anandibai Joshi అమెరికా ఖండంలో కొంతకాలం నివసించిన తొలి హిందువుగా గుర్తింపు పొందింది.ఇక ఇవ్వాళ డాలర్ల మోజులో వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ చట్టసభల్లో కూడా అమరికా తెల్లవాళ్ళతో కలిసిపోయిన హిందువులు ఎంతమంది ఉన్నప్పటికీ వీళ్ళని మనం పట్టించుకోకూడదు - వీళ్ళందరూ ఇవ్వాళ అక్కడ చూపించేది డబ్బు వల్ల వచ్చిన అహం తప్ప నిజమైన హిందూత్వం కాదు.

          అమెరికా చరిత్రని పరిశోధించిన చరిత్రకారులు చాలామంది భారత అమెరికా భూఖండాల మధ్యన pre-Columbian travel జరిగిందనే విషయాన్ని అసలు పట్టించుకోలేదు - పట్టించుకున్నా ఎక్కువ పరిశోధనలు చెయ్యలేదు.మొదటిసారి ఆ రకం ప్రస్తావనలు చేసింది Theosophical societyకి సంబంద్గించిన H. P. Blavatsky. మన దేశస్థురాలు కాకపోయినా మేడం బ్లావట్శ్కీ మన దేశాన్ని మనకన్న ఎక్కువ ప్రేమించి మన దేశపు గౌరవం కోసం ప్రపంచ వేదికల మీద తన జీవితకాలం పాటు ఎంత పోరాడిందో!అయితే,  క్రీ.శ 1940లో Mr. Chaman Lal గట్టి పరిశోధన చేసి అన్ని వైపుల నుంచి సమాచారం సేకరించి పద్ధతి ప్రకారం విశ్లరెషించి రచించిన Hindu America అనే 247 పేజీల గ్రంధం మనం కూడా నమ్మలేని ఎన్నో నిజాలని నమ్మి తీరాల్సినంత గొప్పగా తెలియజేసింది.

          తెల్లవాళ్ళు కాలనీలు స్థాపించక ముందరి స్థానిక అమెరికన్ తెగల సంస్కృతిలో హిందూ మతానికి ముఖ్యంగా భారత దేశానికి సంబంధించిన గట్టి సంబంధం కనబడుతున్నదని అనుమానాలకి తావు లేకుండా నిరూపించారు చమన్ లాల్.అక్కడి ప్రాచీన కాలపు శిల్పాలలో భారతీయత ఉట్టిపడే ఏనుగుతల గల మానవమూర్తి కనిపిస్తున్నది.ఆ కాలంలో ఆ రకం ఏనుగులు అమెరికా మొత్తం వెతికినా ఎక్కడా కనిపించకపోవడం విశేషం.ఇంకా ఆ కాలపు అమెరికన్ దేవుడు Tlaloc గురించిన వర్ణనలు గణేశుణ్ణి పోలి ఉన్నాయి.అప్పటి అమెరికన్ ఆధ్యాత్మిక సాహిత్యంలో చతుర్యుగాల వర్ణన,విశ్వ రచనా సిద్ధాంతం,యౌగిక ప్రక్రియలు,ఆచార వ్యవహారాలు అన్నీ భారతీయ సనాతన ధర్మంలో వివరించబడిన విధంగానే ఉన్నాయి.అతి ముఖ్యమైన సాక్ష్యం వారి గణితంలో కూడా శూన్యాంకం ఉండటం - ప్రాచీన నాగరికతలలో అది తెలిసినది భారతీయులకీ మాయన్ నాగరికతకి చెందిన వారికీ మాత్రమే అనేది అందరికీ తెలిసిన వాస్తవమే!ఈ మధ్యనే Boliviaలో Tiahuan-aco అనే ప్రాంతంలో ప్రాచీన కాలపు రాతి చక్రాలు బయటపడినాయి.చక్కని వృత్తాన్ని గీయటం ఆధునిక కాలపు అమెరికన్లకే ఇతరుల వద్ద నుంచి నేర్చుకుంటే వచ్చింది - మరి, ఈ రాతి చక్రాల నిర్మాణం ఎవరిది?

          ఆనాటి అమెరికన్ ఆధ్యాత్మిక సాహిత్యంలో పేర్కొనబడిన నాగపూజ భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలోని విషయాలతో నిర్మించబడి ఉంది.అసలు ప్రాచీన కాలంలోని అన్నిమతాలలోనూ ఆఖరికి క్రైస్తవంలో కూడా నాగం అనేది జ్ఞానానికి చిహ్నం.జీసస్ తన పన్నెండు మంది అపోస్తలులకీ "Be ye therefore wise as serpents, and harmless as doves." అని చెప్పడం ఈ పరంపర యొక్క ప్రభావమే - how different the story of the European Penetration into and domination of America might have been if the pure teachings of Jesus had been followed by the professed Christians!

          ఈ పుస్తకం చదివిన ప్రతి Theosophical student ప్రాచీన కాలంలోనే భూమి సమస్తం ఒకే Wisdom-Religion వల్ల జ్ఞానాన్ని పొంది కాలక్రమేణ జీవధారతో సంబంధం తెగిపోయి మార్పులకి గురయిన వాటిలో కొన్ని నశించి కొన్ని మిగిలి ఈనాడు మనం చూస్తున్న మతభేదాలకి కారణమై హింసని పెంచుతున్నాయని నమ్ముతున్నాడు, చమన్ లాల్ విశ్లేషణని సమర్ధిస్తున్నాడు.తనకు లభించినది చాలా తక్కువ సమాచారమేననీ స్థానిక తెగల్ని వశపరుచుకునే సమయంలో తెల్లజాతి క్రైస్తవులు ఎంతో సమాచారాన్ని ధ్వంసం చేశారనీ చమన్ లాల్ అన్నారు.అయితే ఇప్పటి అమెరికా లోని హైందవం కొత్త దశలోకి నడుస్తున్నది - అక్కడ సనాతన ధర్మం పురావైభవాన్ని సంతరించుకునే అవకాశం కనుచూపు మేరలోనే ఉన్నది.

          ఈ పరిశోధన కోసం అమెరికాని కలయదిరిగిన చమన్ లాల్ the culture of the Indian will revive again and will redeem America. There are already clear signs to that effect. The most advanced and scientifically brought up Americans are already . . . looking for a philosophy that will "save their souls." అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.Dr. Gregory Mason అనే Americanist కూడా సాటి అమెరికన్లని "if we, modern Americans of all types, shall not carry on the American tradition that has come down from antiquity and build a real civilization in all respects suitable to Western conditions, and in which we shall no longer depend upon European culture." అని అడుగుతున్నారు.

          ULUPI (Sk.) A daughter of Kauravya, King of the Nagas in Patala (the nether world, or more correctly, the Antipodes, America). Exoterically, she was the daughter of a king or chief of an aboriginal tribe of the Nagas, or Nagals (ancient adepts) in pre-historic America — Mexico most likely, or Uruguay. She was married to Arjuna, the disciple of Krishna, whom every tradition, oral and written, shows travelling five thousand years ago to Patala (the Antipodes). The Puranic tale is based on a historical fact. Moreover, Ulupi, as a name, has a Mexican ring in it, like "Atlan," "Aclo," etc. అని H. P. Blavatsky ఉదహరించటాన్ని బట్టి చూస్తే అర్జునుడికీ ఉలూచికీ మధ్యన జరిగిందని చెబుతున్న ప్రణయ వృత్తాంతం కల్పన కాదని తెలుస్తున్నది.ఆధునిక ప్రయాణ వసతులున్న ఇప్పుడే మనకి అమెరికా వెళ్ళడానికి ఇంత కాలం పడుతుంటే అర్జునుడికి మొత్తం తీర్ధయాత్రని ముగించటానికి పట్టిన కాలంలో ఉలూచితో గడిపాడని చెబుతున్న కొద్ది కాలంలో భూమి ఈ చివర నుంచి ఆ చివరకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అప్పటివాళ్ళకి ఎట్లా సాధ్యపడిందో!
          ఇది క్రీ.పూ 106 సెప్టెంబర్ 29కీ క్రీ.పూ 48 సెప్టెంబర్ 28కీ మధ్యన జీవించిన Pompey the Great యొక్క ముఖచిత్రం - అతని నుదుటి మీద కనబడుతున్నది శ్రీవైష్ణవులు ధరించే తిరునామమే, సందేహం లేదు!అప్పటి రోమన్ చక్రవర్తులు ఇప్పుడు మనం హిందూమతం అని అంటున్న సంప్రదాయాన్ని పాటించారు అనేది తెలుస్తున్నది కదా!వాళ్ళు కూడా భారత దేశపు రాజుల లాగే Dev అనే బిరుదుని తమ పేర్లకి ముందు పెట్టుకున్నారు.ఇక రష్యా చుట్టుపక్కల హిందూదైవికత్రయాన్ని కొలుస్తారు.సైబీరియా పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ ఆత్మీయులు జబ్బు పడితే "ఆయు-దేవత"ని పూజిస్తారు.
          ఈ బొమ్మ ఇటలీలోని త్రవ్వకాలలో ప్రాచీన కాలపు గృహాలలో తరచుగా కనబడుతూ వస్తున్నది - వీళ్ళెవరో కాదు దశరధుని భార్యలైన కౌసల్య,కైకేయి,సుమిత్ర!ఇటలీలోనే మరొక చోట లవ కుశులు శ్రీరాముడి అశ్వాన్ని పట్టుకోవటాన్ని చూపించే బొమ్మ దొరికింది.

          "I am the wind that blows across the sea; I am the wave of the ocean; I am the murmur of the billows; I am the bull of the seven combats; I am the vulture on the rock; I am a ray of the sun; I am the fairest of flowers; I am a wild boar in valor; I am a salmon in the pool; I am a lake on the plain; I am the skill of the craftsman; I am a word of science; I am the spear point that gives battle; I am the God who creates in the head of man the fire of thought. Who is it that enlightens the assembly upon the mountain, if not I? Who tells the ages of the moon, if not I? Who shows the place where the sun goes to rest, if not I? Who is the God that fashions enchantments-- The enchantment of battle and the wind of change?" - Ireland గడ్డ మీద పాదం మోపిన తొలి Druid అయిన Amairgen గానించిన గొప్ప కవితాత్మకమైన ఈ వచనకవిత గురించి "Celt and Roman," "Celt and Greek," "Dictionary of Celtic Mythology," "Celtic Women" వంటి విలువైన గ్రంధాలను రచించిన Peter Berresford Ellis ఏమి చెప్తున్నారో తెలుసా!"In this song Amairgen subsumes everything into his own being with a philosophic outlook that parallels the declaration of Krishna in the Hindu Bhagavad-Gita." అని వ్యాఖ్యానించడాన్ని బట్టి ఏమి తెలుస్తున్నది?

          వారి ప్రాభవం కొనసాగిన కాలంలో Celts పశ్చిమాన Ireland నుంచి మొదలుకొని తూర్పున మధ్య Italy వరకు,ఉత్తరపు పై కొసన ఉన్న belgium నుంచి కిందకి దిగి దక్షిణాన Spain  వరకు విస్తరించటం వల్ల ఆయా ప్రాంతాలకి నాగరికతని అలవాటు చేసిన celtic సంస్కృతి కూడా సనాతన ధార్మిక సంప్రదాయం యొక్క ప్రతిబింబమే!అన్ని గొప్ప నాగరికతలను సృష్టించగలిగిన అఖండమైన బుద్ధి చాతుర్యంలోనే కాదు, ప్రతిభ ఉండీ ఎందులోనూ తమకు సాటిరాలేని తమ కన్న అధముల చేత నాశనానికి గురవడంలోనూ  ఈ celticలు హిందువులకి తగిన వారసులే అనిపించుకున్నారు!కాని కొన్ని దశాబ్దాల నుంచి యూరోపియన్ మేధావులకి కూడా తమ వాస్తవ చరిత్ర పట్ల నిజమైన ఆసక్తి పెరిగి celtic-indic సంబంధాలు మరింత బయటపడుతూ వస్తున్నాయి.

          ఇక తొలి మానవజాతి ప్రభవించిన ప్రాంతం అని రుజువైన ఆఫ్రికా ఖండంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ప్రపంచం నలుమూలలకి వ్యాపించిన సనాతన ధార్మికుల కర్మభూమి అయిన భరతఖండంతో ఉన్న పోలికలు చాలా ఎక్కువ.అన్నింటినీ చెప్పాలంటే కష్టం గనుక కొన్ని ప్రముఖమైనవి చెబుతాను.ఇక్కడి వలెనే అక్కడ కూడా ruler-caste, priest-caste ఉన్నాయి.Afro-Asian భాషా కౌటుంబిక సంబంధం వల్ల Hebrew yasuah->సంస్కృతం asvah - ముక్తి/మోక్షం,Semitic svam->సంస్కృతం svah - స్వర్గం లాంటి ఎన్నో పదాలలో సామీప్యం కనిపిస్తుంది.ఇక్కడ ఉదహరించబడిన ruler-priestsని క్రైస్తవ మత సాహిత్యంలోని Genisis కాండలో క్రైస్తవ మత సాహిత్య రచయితలు "the mighty men of old" అని పొగుడుతూ చెప్పడం గమనిస్తే సనాతన ధర్మపు ప్రాచీనత తెలుస్తుంది.Turkey లోని Mt. Silpius దగ్గిర Orontes నది ఒడ్డున ఉన్న Meroe అనే ఎత్తైన ప్రదేశాన్నే భారతీయ సనాతనులు మేరు పర్వతం పేరుతో కీర్తించి ఉంటారు!

          The royal priests traveled as far as Nepal where they are called Harwa, the ancient Egyptian word for priest. These ruler-priests are largely responsible for the diffusion of the Afro-Asiatic religious life that took root around the large water systems from west central Africa to the Indus River Valley. It is a religious life that shares eight features, all of which are found in the Bible and constitute the biblical worldview. Many of these features are found in Hinduism also.

          నైలు నుంచి గంగ వరకు ప్రవహించిన సంస్కృతి ఒక్కటే గనుక ప్రాచీన కాలపు భారత - ఆఫ్రికా ప్రజల ఆధ్యాత్మిక సాహిత్యం లోని ముఖ్యమైన సామీప్యతలు ఇవి - వామన దైవాలు, వికసితాత్మను సూచించే పద్మాలు, నాగపూజలు, కోరికలు తీర్చే చెట్టు కల్పవృక్షం వంటివి చాలా ఉన్నాయి.రూపురేఖలు మారిన ఇప్పటి క్రైస్తవంలో వీటి జాడలు స్పష్టంగా కనపడవు గానీ Jesus Christ బోధించినది ఈ Afro-Asiatic సారభూతమైన చింతననే.బైబిలు తన దైవకుమారుడికీ ఇతర ప్రవక్తలకీ గొప్పదనాన్ని ఆపాదించడానికి పెట్టిన పేర్లలో ఈ ruler-priest పద్ధతినే పాటించారు.

          దైవకుమారుడికీ ఇతర ప్రవక్తలకీ గొప్పదనాన్ని ఆపాదించడానికి వారు ఈ పద్ధతిని పాటించారు అనడం కన్న Jesus Christ వంశచరిత్రని గమనిస్తే క్రైస్తవులు అతను అద్వితీయుడని భావించటానికి అతని కులీనతయే కారణం అని మనం భావించవచ్చు!The divine appointment of the ancient Habiru is evident in the solar cradle attached to their names. The Canaanite Y is found in the names of these Habiru rulers: Yaktan (Joktan), Yishmael (Ishmael), Yitzak (Isaac), Yosef (Joseph), Yetro (Jethro), Yeshua (Jesus/Joshua), etc.అందుకే క్రైస్తవులు క్రీస్తును "రాజులకు రాజు" అని పొగిడి మురిసిపోతారు.
          హిందూ మతం యొక్క వైభవాన్నీ ఉన్నతినీ భారత దేశపు సరిహద్దులకి బయట ఇక్కడికన్న మనం కంబోడియా లోనే ఎక్కువ.అందరికీ తెలిసిన Angkor Wat ఆలయం ఒక్కతే కాదు,కంబోడియాలో ఎక్కడికి వెళ్ళి చూసినా హిందూ, బౌద్ధ ఆలయాల శిధిలాలు కనిపిస్తాయి.భారతీయ సాహిత్యంలో దీనిని కాంభోజం అని పిల్చేవారు.ఇక్కడ హిందూరాజ్యం అవతరించడానికి కారణమైన కధ ఇలా ఉంది:భారత దేశం నుంచి రాజ్యస్థాపన కోసం తగిన చోటు కోసం వెతుకుతూ కాంబోజ రాజు ఇక్కడ బలవంతురాలైన ఒక స్త్రీ నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు.యుద్ధం జరుగుతుండగానే ఇద్దరికీ తాము సమబుజ్జీలం అని తెలిసి సంధి చేసుకున్నారు.ఒకనినొకరు ఇష్టపడటంతో పెళ్ళి చేసుకుని రాజ్యపాలన కలిసే చేశారు.వారి సంతానమే కంబోడియా చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించిన Khmer వంశీయులు.
ఇదీ ఇవ్వాళ్టి పరిస్థితి - బుద్ధుడా,విష్ణువా?
          ప్రస్తుతం ఇక్కడ హిందూమతం కన్న బౌద్ధం ఎక్కువ ప్రభావశీలమైనది - రాజమతం.Angkor Wat ఇప్పుడు కేవలం మొండిగోడల్ని చూసి సంతోషించాల్సిన విహారస్థలి మాత్రమే.మూలవిరాట్టు లేని హిందూ దేవాలయం శవంతో సమానం, పూజాదికాలు జరగని చోట పవిత్రత శూన్యం!వూరికే ఆ పాడుబడిన గుడిని చూసి గతకాలపు వైభవాన్ని తలుచుకుని నిట్టూర్చడం తప్ప ప్రస్తుతానికి మనం చెయ్యగలిగింది లేదు!కంబోడియాలో బౌద్ధుల తర్వాత ముస్లిములు ఎక్కువ ఉన్నారు.ఇప్పుడు హిందువులకి ప్రాధాన్యత తగ్గిపోయింది!
          ధాయ్‌లాండ్ మొత్తమ్మీద కేవలం 52,631 మంది హిందువులు ఉన్నట్టు 2005లో ప్రభుత్వం వారి లెక్కల వల్ల తెలిసింది = దేశపు మొత్తం జనాభాలో 1% కూడా ఉండదు.అయినప్పటికీ దేశపు సంస్కృతి మీద హిందూ మతం ప్రభావం ఎక్కువ కనబడుతుంది.ఇక్కడి ప్రాచీన ఆధ్యాత్మిక సాహిత్యంలో ప్రముఖమైన Ramakien నే కధ వాల్మీకి విరచిత రామాయణ కధయే!థాయ్ దేశాన్ని పరిపాలించేది బౌద్ధమతాన్ని పాటించే రాజవంశం అయినప్పటికీ రాజగురువు మాత్రం హిందూ బ్రాహ్మణ వంశీకులే అయి ఉంటారు.పట్టాభిషేకం జరిగేటప్పుడు మొదట హిందూ పధతిలో క్రతువులు జరిగాకనే బౌద్ధులు అందుకుని తమ సంప్రదాయం ప్రకారం పూర్తి చేస్తారు.ఈ దేశపు రాజముద్రలోని గరుడ చిహ్నం హిందూ పురాణాల నుంచి తీసుకున్నదే!అసలైన విశేషం తొలినాటి రాజచానికి Ayutthaya అని శ్రీరాముడి జన్మస్థానమైన అయోధ్యను గుర్తు చేసుకుంటూ పేరు పెట్టుకున్నారు.

          భారతీయ సంప్రదాయానికి భిన్నంగా ఇక్కడి హిందువులు చతుర్ముఖ బ్రహ్మకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.Siam, Bangkok, ChiangMai నగరాల దేవాలయాలు చాలా ప్రత్యేకమైనవి.Bangkok నగరంలోని పెద్ద ఆలయంతో పాటు బ్రహ్మదేవుడికి ఇతర చోట్ల చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.మనం బ్రహ్మను సృష్టికి చిహ్నం అని భావిస్తే ధాయ్ హిందువులు ఐశ్వర్యప్రదాత అని భావిస్తారు.ధాయ్ గురించిన నిజం కూడా అదే - ప్రాచీన కాలం నుంచి ఇతరుల ఆక్రమణకి గురై పరాధీనతకి లోను కాలేదు,ఇతరులని ఆక్రమించి చెడ్దపేరు తెచ్చుకోలేదు,చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే ఇదే ధనిక దేశం!

          హిందువుల జనాభా అంత తక్కువ ఉన్నపటికీ భారతీయ హిందువుల కన్న నిష్ఠలోనూ గర్వంలోనూ అధికులు ధాయ్ హిందువులు. ఆదివారం మనం 8కి లోపు నిద్ర లేవం, మొహం కడుక్కోగానే కాఫీ కూడా టీవీ చూస్తూ తాగుతాం. కానీ ధాయ్ హిందువు ఎవ్వడూ ఆదివారం ఇంటిపట్టున ఉండడు, కుటుంబాలకి కుటుంబాలు వందల వేల మైళ్ళు దాటి Siam, Bangkok, Chiang Mai వంటి చోట్లకి వచ్చి ఆలయ సందర్శనం సత్సంగ గోష్ఠులలో కనబడతారు.

          ఇండియాలో సెక్యులరిజం పేరు చెప్పి మసీదుల్నీ చర్చిల్నీ వదిలేసి హిందూ ఆలయల్ని మాత్రమే స్వాధీనం చేసుకుని హిందువుల్ని వెర్రివెధవల్ని చేసినట్టు కాకుండా ధాయ్ ప్రభుత్వం వారి religiopus Departmentకి చెందిన నిజాయితీ గల అధికారులని ఉపయోగించుకుని సంవత్సరానికి ఒకసారి దేశంలో ఉన్న ప్రతి మతానికి సంబంధించిన ప్రతినిధుల్ని పిలిచి సమస్యలు అడిగి పరిష్కరించటం వల్ల అన్ని మతాల వారికీ సమానమైన ప్రోత్సాహం కలుగుతున్నది.

          అయితే,ఒక రెండు మూడు తరాలు గడిస్తే ధాయ్ హిందువులు మాయమైపోయే పరిస్థితి దాపరించింది - మొదటిది వారిలోనూ ఇంగ్లీషు మీద వ్యామోహం ఎక్కువై తలిదండ్రులు పిల్లల్ని క్రైస్తవ మిషనరీలు నడిపే ఇంగ్లీషు స్కూళ్ళకి పంపిస్తున్నారు. దీనివల్ల యువతరం హైందవానికి దూరమై క్రైస్తవానికి దగ్గరవుతున్నారు.దీనికి తోడు ఇస్లాం,క్రైస్తవ మత ప్రచారకులు డబ్బు పంచిపెట్టి మతమార్పిడులు చెయ్యటం కూడా జరుగుతున్నది.భారత దేశం నుంచి మార్గదర్శకత్వం కోసం చూస్తుంటే  హిందూ మత ప్రచారకులు అప్పుడప్పుడూ వ్యాపారస్తులు బిజినెస్ టూరుకి వచ్చినట్టు వచ్చి మొక్కుబడి ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు.వారిలో కూడా టూర్ నిర్వాహకులు ఇచ్చే పారితోషికం కోసమే వస్తుండటం చూసిన చురుకైన యువకులకి హిందూమతం పట్ల ఆసక్తి పెరగడానికి బదులు వ్యతిరేకత పెరుగుతున్నది.ఇప్పటికే ధాయ్ దేవాలయాల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ కనబడటం తగ్గిపోయింది. అసలు హిందూమతం అంటేనే శ్యామలీయం లాంటి ముసలాళ్ళకి భక్తి పద్యాలు రాసుకోవడానికి తప్ప హరిబాబు లాంటి కుర్రాళ్ళకి హుషారు పెంచే సరదా కంటెంట్ లేదనే మూఢనమ్మకం ఒకటి ఏర్పడిపోయింది - దీన్ని వదలగొడితే గానీ హిందూమతం కుర్రాళ్లని కలుపుకుని కుర్రమతాలతో పోటీపడి పరిగెత్తలేదు!

          ఆఖరున ధాయ్ గురించి నేను తెలుసుకున్న రెండు అద్భుతమైన విషయాల గురించి చెప్పకపోతే ఈ వ్యాసం రాయడమే అనవసరం అనిపిస్తున్నది గాబట్టి చెబుతాను - ఇక్కడి హిందువులు చాలావరకు వ్యాపారులు కావటం వల్ల మైనారిటీల పేరుతో చవకబారు రాజకీయాలకి పోవడం లేదు. కేవలం హిందూమతానికే కట్టుబడి ఉండకుండా బౌద్ధమతానికి సంబంధించిన ఉత్సవాలలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు,ఇక దేశపు సామాజిక వాతావరణంలో హింసాప్రియత్వం, వ్యసనలోలత తక్కువ - ఇక్కడే కాదు బౌద్ధం ఎక్కడ ప్రాచుర్యంలో ఉంటే అక్కడ హింస తక్కువగానే ఉంటుంది!మరీ ముఖ్యం, ధాయ్ వాతావరణం కాలుష్యం లేనిది, నగరాలు కూడా సాగదీసిన పల్లెటూళ్ళకి మల్లే ఉంటాయి - నా జన్మ పరంపరలో ఏదో ఒక జన్మలో ధాయ్ హిందువుగా పుడితే బాగుండు!

          It is enough to prove that once upon a time Hinduism was all pervading in all aspects, so every traces of civilization is marked with it - though politically motivated scholars deny the fact still, It is true!

          ప్రపంచంలొ ఎక్కడికి వెళ్ళినా ఎన్ని తరాల పాటు అక్కడ బతికినా ప్రతి హిందువుకీ తమ మూలం భారతదేశంలోనే ఉందని తెలుసు - సందేహాలు వస్తే వాటికి జవాబులు ఇక్కడే దొరుకుతాయనీ తెలుసు, అహ్మద్ ఖురేషీ మేనమామలా ఈ వేదభూమిని ఒక్కసారైనా దర్శించాలని అనుకోవడం సహజం!కానీ భారతదేశపు హిందువులు ఇప్పుడు వారికి సందేహాలు తీర్చే స్థితిలో లేరు."This year Durga Puja and Muharram fall on same day. Except 24 hour period on Muharram day, immersions can take place on October 2, 3 and 4", the West Bengal CM said on Wednesday night.This can happen only in India. Why she cannot ensure that both the religious festivities occur simultaneously without any problem. If she has courage can she do otherwise?Looks like a lot of the Hindus who vote for a nasty anti Hindu creature like Mamata are creatures with low intelligence and no sense of self worth. They are for the most part a bunch of nasty, servile creatures!" 60 మంది గోరఖ్పూర్ పిల్లల గురించి భూమి కంపించేలా గొంతు చించుకుని అరిచిన కాంగ్రెస్సోళ్ళూ కమ్యునిష్టోళ్ళూ,కునిష్టి మీడియావోళ్ళూ 293 మంది కోలారు పిల్లల్ని అస్సలు పట్టించుకోవటం లేదు.అక్కడ గోల చేసినవాళ్ళు ఇక్కడ ఎందుకు చెయ్యడం లేదని అడిగితే "ప్రశ్నకి ప్రశ్న జవాబు కాదు, మేము దేన్ని పట్టించుకోవాలో దేన్ని పట్టించుకోకూడదో మీరు చెప్పక్కర్లేదు, మేము మీలో పట్టిన తప్పు నిజమే కదా - అది సరిదిద్దుకోకుండా తప్పుకోవడానికే ఇలా మమ్మల్ని నిలదీస్తున్నారు!" అని అడిగిన వాటికీ అడగని వాటికీ కలిపి ఓ పది కలగాపులగం జవాబులు మన మొహాన కొడతారు.ఈ బైరూపుల వేషాల వెనక ఉన్న అసలు కారణం రహస్యమైనదేమీ కాదు, అందరికీ తెలిసిందే!

          కర్నాటకలో ర్తాజ్యమేలుతున్నది వారి బుల్లి బాబాయి వేలు విడిచిన చిన్న మేనమామ పెద్ద కొడుకు, ఉత్తర ప్రదేశ్ పీఠం మీద ఉన్నది హందూ మతతత్వ వాది - ఈ ఘనత వహించిన సెక్యులరిష్టుల గర్జనలకి హిందువులు బిక్కచచ్చిపోయి మొహాలు వేళ్ళాడేసుకుని తిరుగుతున్నారు,నేను తప్పు పట్టేది అక్కడొకలా ఇక్కడొకలా ప్రవర్తించిన  బహురూపుల వాళ్ళని కాదు, హిందువులనే!ఇప్పుడు కోలారు సంఘటన జరిగింది కాబట్టి నాకైనా అవతలి వాళ్లని తపు పట్టటానికి పాయింటు దొరికింది,అసలు గోరఖ్పూర్ సన్నివేశం జరిగినప్పుడు హిందువులు ఎందుకు కంగారు పడాలి?

          1947 ఆగష్టు 15 నుంచి అలాంటి సన్నివేశం ఒక్కటి కూడా జరగలేదా?అవన్నీఎందుకు జరిగాయి,ఎవరి వల్ల జరిగాయి?దేశంలో ఏ గవర్నమెంటు హాస్పటల్ ఆరోగ్యంగా నడుస్తున్నదో చూపించమనండి!ఒక హాస్పటల్ చక్కగా నడవాలంటే దానికి తగిన స్థాయిలో నిధులు ఇవ్వాలి, విజిలెన్స్ ఉండాలి, ఉద్యోగులు తగినంత మంది ఉండాలి, ఉన్నవాళ్ళకి నిజాయితీ ఉండాలి - డాక్టరు కోర్సు చదవాలనుకుంటున్న టీనేజి కుర్రాళ్ళే సేవ చెయ్యాలనే పవిత్రమైన ఆశయంతో కాకుండా మామగారు ఇచ్చే కట్నం డబ్బుతో హాస్పటల్ పెట్టి రెండు చేతులా ఆర్జించాలనే దురాశతో చేరుతున్నప్పుడు  ఒక ఉత్తరప్రదేశ ముఖ్యమంత్రి కానీ ఒక కర్నాటక ముఖ్యమంత్రి కానీ నాణ్యమైన వైద్యాన్ని ఎట్లా అందించగలడు - ఆ ఒక్క రాష్ట్రంలో, ఆ ఒక్క హాస్పటల్ దగ్గిర అల్లరి చెయ్యడం వల్ల ప్రజలకి జరిగే మేలు ఏమిటి?

          అన్నిటికీ సరిపోయే స్థాయిలో నిధులు కావాలంటే దేశం మొత్తం బాగుండాలి.దేశం బాగుండాలంటే ముందు వీళ్ళు ఇలాంటి తట్టుపర్ల యవ్వారాలు చెయ్యటం మాని ప్రజలకి కష్టపడి సంపాదించటాన్ని అలవాటు చెయ్యాలి.అందరూ తేరతిండికి అలవాటు పడి  పనులెగ్గొట్టేసి ఇతరుల్ని పని చెయ్యనివ్వకుండా గొడవలు రేపెడుతూ మధ్యలో హిందువుల మీద పడి యేడుస్తుంటే హిందువులు ఎంతకాలం ఎవరి మెప్పు కోసం భరించాలి?

          అసలు ఈ దేశం విడిపోవటానికి కారణమైన వాదన ఏమిటి?హిందువులు దుర్మార్గులు,మత దురహంకారులు,కలిసి ఉంటే ముస్లిముల్ని బతకనివ్వరు అని కాదా?మరి, డైరెక్ట్ యాక్షన్ డే ఒక్క రాత్రిలోనే ఒక్క బొంబాయిలోనే అంతమందిని చంపినవాళ్ళు, మా దేశం మాకివ్వకపోతే రక్తపుటేరులు పారిస్తాం అని రంకెలు వేసినవాళ్ళు ఏ ధైర్యంతో పాకిస్తాను ఏర్పడిన తర్వాత కూడా బొంబాయిలోనూ హైదరాబాదులోనూ కేరళలోనూ ఉండిపోయారు?వేరే దేశంగా విడిపోకుండా కలిసి ఉంటే హిందువులు ముస్లిముల్ని బతకనివ్వరు అని ఢంకా బజాయించి చెప్పేసిన స్వయం ప్రకటిత సెక్యులరిస్టులూ కమ్యూనిష్టు మేధావులూ ఏ ముఖం పెట్టుకుని హిందువుల నుంచి ముస్లిముల పట్ల సౌజన్యాన్ని ఆశిస్తున్నారు?

          సంఖ్యకి తక్కువ ఉండి కూడా అంత హింస రగిల్చి దేశం నుంచి విడిపోయి అనుకున్నది సాధించుకున్న సమర్ధులు కదా వారు - ఏ రకం వాదనతో వారిని బలహీనులు అని సమర్ధించగలరో చెప్పగలరా!అంతటి సమర్ధతని దేశాన్ని విడగొట్టడంతోనే ఎందుకు ఆపారు?కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పాకిస్తాను ఏర్పాటు కోసం కష్టపడిన తమవారిని మత దురహంకారులైన హిందువుల మధ్యన ఎందుకు వదిలేశారు?పాకిస్తానుకి ఎందుకు తరలించుకు పోలేదు?అంకెకి తక్కువ కారణంతో హిందువుల్ని ముస్లిములకి బూచిలా చూపించి విడగ్గొట్టాక కూడా ఇక్కడ ఉండిపోయిన వాళ్లని మళ్ళీ ఇక్కడ అంకెకి తక్కువ ఉన్నందువల్ల వాళ్ళకి న్యాయం చెయ్యాల్సిన బాధ్యతని కూడా హిందువుల నెత్తి మీదనే పెట్టినవాళ్ళు నోటికి తింటున్నది అన్నమా, గడ్డియా, మరొకటా?

          ఇప్పుడు మమతా బెనర్జీ ఏరి కోరి ఎంపిక చేసిన ఒక ముస్లిం పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గాన్ని మిని పాకిస్తానులా తీర్చి దిద్దుతున్నాడు. ముస్లిముల కోసం పాకిస్తాను అనే ఒక దేశం ఏర్పడ్డాక కూడా కేరళలో నంబూద్రిపాద్ అనే అధముడు మళ్ళీ ముస్లిములకి ఒక జిల్లాని మిని పాకిస్తాను కింద దఖలు పరచడానికి కారణం ఏమిటి?అప్పుడు అధికారంలో ఉన్న తను కూడా ఇండియాలోని ముస్లిముల్ని రక్షించలేని ఎదవ అని ఒప్పుకున్నట్టు కాదా?వాళ్ళకి మెజారిటీ ఉన్న ప్రాంతంలో ఆంబోతుల్లా వొదిలెయ్యాలి, వాళ్ళు తక్కువ ఉన్నచోట నెత్తిన పెట్టుకుని మొయ్యాలి - అప్పుడే హిందువులు మంచివాళ్ళలా కనిపిస్తారు!ఒక ప్రాంతంలో మెజారిటీగా ఉన్న ఏ జాతికైనా మైనారిటీల రక్షణ/హక్కుల పేరుతో ఇండియన్ సూడో సెక్యులరిష్టుల నుంచి హిందువులకి జరిగినంత అవమానం ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా?


          The Army of God(A network of violent Christianists that has been active since the early 1980s),Eastern Lightning(Founded in Henan Province, China in 1990),The Lord’s Resistance Army(founded by Joseph Kony, a radical Christianist of Uganda in 1987),TheNational Liberation Front of Tripura(Active in the state of Tripura in Northeastern India since 1989),The Phineas Priesthood(whose members have been involved in violent activities ranging from abortion clinic bombings to bank robberies from 2014) లాంటి క్రైస్తవ తీవ్రవాద సంస్థలూ ISIS(Islamic State of Iraq and Syria),Al-Qaeda(a Wahhabi organization),Taliban(annual revenue of nearly $400 million resulting from their activities ranging from extortion, human trafficking, drug trafficking among others),Boko Haram(an Islamist based militant group in Nigeria),Lashkar-e-Toba(sworn to free Muslims living in Indian Kashmir),Tehrik-i-Taliban(active in the Pakistani-Afghan border in direct association with Taliban),HEZBOLLAH(established by Muslim clerics headed by Ayatollah Khomeini) లాంటి ముస్లిం తీవ్రవాద సంస్థలూ చెలరేగి పోతున్నప్పటికీ ఆ రెండు మతాల లోని మతాధిపతులు కనీసం ఆపడానికి కొంచెపు ప్రయత్నం కూడా చెయ్యడం లేదు,పైన వాళ్లలో ఆ దుర్మార్గపు పనులు చేస్తూ చచ్చినవాళ్లని అమరవీరులని పొగుడుతూ స్వర్గప్రాప్తికి ఆశీస్సు లిస్తూ పెంచి పోషిస్తున్నారు - అయినా అవి మంచి మతాలే!ఒక్క తీవ్రవాద సంస్థని సైతం కనీసం ప్రోత్సహించను కూడా ప్రోత్సహించని హిందువులు మాత్రం భయంకరమైపోయారు వీళ్ళ దృష్టిలో,ఎందుకు?దేశంలో ఎక్కడ ఎవడు తుమ్మినా దగ్గినా దానికి మోదీ ప్రధాని కావటమే కారణం అనేవాళ్ళు అప్పటి కాలంలో శంబూకుడి తపస్సే బ్రాహ్మణశిశువు మృతికి కారణం అనటాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు - ఇప్పటి కాలంలో వీళ్ళ ప్రవర్తనా అలాగే ఉంది కదా!

          బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టి అడుగుతున్నారని తెలిసినా చైనా వాళ్లలా మూర్ఖానికి పోయి క్రూరంగా అణిచి పారెయ్యకుండా, ఇస్తే వాళ్ళ చావు వాళ్ళు చస్తారని - పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని సర్వసత్తాక సార్వభౌమాధికారంతో ఏర్పాటు చేసి ఇచ్చాక కూడా మళ్ళీ భారతదేశపు సరిహద్దుల లోపల ఇన్ని పాకిస్తానులు అవసరమా?హిందువులు చేసిన మొదటి తప్పు అప్పటి వరకు ఉద్యమంలో పాల్గొనక్లుండా ఇంగ్లీషువాళ్ళతో ఇచ్చకాలు ఆడుతూ గడిపేసినవాళ్ళు హఠాత్తుగా ముందుకొచ్చి వాళ్లలోనే ఒక దుర్మార్గమైన వ్యూహాన్ని పెట్టుకుని హిందువుల్ని అనంతకాలం వరకు దోషులుగా నిలబెడుతూ జరిపించిన పాకిస్తాన్ ఏర్పాటుకి ఒప్పుకోవటం అయితే రెండవ తప్పు మసీదుల్నీ చర్చిల్నీ వొదిలేసిన తేడా కళ్ళకి కటినట్టు కనబడుతున్నప్పటికీ అడుగుతున్నది హిందూ మతానికి చెందిన పెద్ద మనుషులే కదా అని గుడ్డిగా నమ్మి తమ ఆలయాల్ని ప్రభుత్వాలకి అప్పగించటం!మమతా బెనర్జీ హిందువే కదా, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ హిందువులు తమ నాయకుల చేతుల్లోనే మోసపోయారు, మోసపోతున్నారు, మోసపోతారు.

          మొదటి తప్పు వల్ల బలవంతం చేసి కలుపుకుంటే నిరంతరం మన మీద పడి యేడ్చే దరిద్రం పోయింది గాబట్టి అంతా మన మంచికే అని సరిపెట్టుకునే వీలు చిక్కింది కానీ రెండో తప్పు వల్ల ఆలయాలు ప్రముఖ పాత్ర వహించే సనాతన ధార్మిక ప్రవాహం నీరసించి పోయింది - ఇవ్వాళ హిందూమతం ఎదుర్కొంటున్న అన్ని కష్టాలకీ తమ ఆలయాల మీద తమకి అధికారం లేకపోవటమే కారణం!హిందువుల దృష్టిలో దేవాలయం అంటే ఒక రాతిబొమ్మని చూపించి దానికి పూజలు చెయ్యమనటం, దాని చుట్టూ భవనాలు కట్టడం, భక్తుల నుంచి కానుకలు స్వీకరించి సంపదల్ని పోగేసుకోవడం కాదు - వ్యక్తిగతం,వ్యష్ఠిగతం అయిన ఎన్నో ప్రయోజనాలని అక్కడికి వచ్చే భక్తులకీ,రాకుండా దూరంగా ఉన్న ఇతరులకీ,దేశాన్ని పాలించే ప్రభువులకీ అడగని కానుకలుగా అందించే విశ్వ-సం-భువం!
          "దేహో దేవాలయో ప్రోక్తః" - అంటే దేహమే దేవాలయం అని అర్ధం.సనాతనులు ఈ రెండింటికీ వూరికే పోలిక చెప్పి వూరుకోలేదు - ఆ రెంటి మధ్యన ఒక విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచారు.సనాతన ధార్మిక సాహిత్యంలో మూడు ముఖ్యమైన పురుషకారములు ఉన్నాయి.పురుషకారం అంటే ఒక లక్ష్యం పెట్టుకుని ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించే స్వభావం .దీనిని స్త్రీలకి కూడా వాడవచ్చు - ఉదాహరణకి రుద్రమదేవి, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కిరణ్ బేడీ లాంటివాళ్ళు పురుషకారులే!ఇక సనాతన ధర్మం చెప్పిన మూడు పురుషలూ  పురుష,పరమ పురుష,వాస్తు పురుష - మొదటిది జీవుడు,రెండవది దేవుడు అని అందరికీ తెలిసిందే,మూడవదైన వాస్తు పురుష ఆ రెంటినీ కలిపి చూపించే స్థలం(cosmic space)!

          వాస్తు శాస్త్రం సుమారు క్రీ.ఫొ 6000 సంవత్సరాల నుండి క్రీ.పూ 3000 సంవత్సరాల మధ్యన వృద్ధి చెయ్యబడినట్టు తెలుస్తున్నది.దీని ప్రకారం  మానవుడు ఒక సరిహద్దును గీసి నివాసయోగ్యం చెయ్యదల్చుకున్న ప్రతి ఆవరణకీ వాస్తు పురుషుడు అధిదైవతం అవుతాడు.మానవుడికి సుఖశాంతులు ప్రసాదించే ప్రతి దైవమూ ఇతని ఒక్కొక్క శరీర భాగాన్ని అధివసించి ఉంటాడు.అంటే, ఇతను సకలదేవతాస్వరూపుడు అని అర్ధం!అలాంటి ఒక స్థలాన్ని చూసిన మరుక్షణమే అనుభవజ్ఞుడైన వాస్తుశాస్త్రవేత్త మనస్సులో ఒక వాస్తుపురుషమండలం గీసేసుకుంటాడు.వాస్తు పురుషుడి తల ఈశాన్యాన్ని చూడాలి, కాళ్ళు నైఋతి మూలకి ఉండాలి - మధ్యన ఉన్నదాన్ని బ్రహ్మస్థానం అంటారు.ఈ శాస్త్రాన్ని రచించింది హిందువులు కాబట్టి హిందూదేవతల పేర్లు కనబడుతున్నందు వల్ల హైందవేతరులకి నచ్చకపోయినా హేతువాదులకి అయోమయం అనిపించినా వెనక ఉన్నది మాత్రం గణితశాస్త్రమే!ఆ మాటకి అసలు అర్ధం ఏమిటో నాకు తెలియదు గానీ నేను పైన విశ్వ-సం-భువం అనడానికి కారణం  ఆలయ నిర్మాణం వెనక ఉన్నది విశ్వాన్ని సంకోచింపజేసి భూమిపైకి తీసుకురావడం అని చెప్పడమే నా ఉద్దేశం.
          గృహవాస్తు కన్న ఆలయ వాస్తు మరింత ప్రత్యేకమైనది.వాస్తుశాస్త్రం ప్రతి స్థలాన్నీ నాలుగు దిక్కులతోనూ నాలుగు మూలతోనూ వర్ణించి ఊర్ధ్వః,అధః అనే వాటిని కలిపి దశ దిశల మధ్యన ఒదిగి ఉన్న విశ్వం గురించి తమకు తెలిసిన ప్రతి విషయాన్నీ గణితశాస్త్రపు సహాయంతో దృశ్యరూపంలోకి తీసుకొచ్చింది.

          వాస్తుశాస్త్రం ప్రతి దిశకీ ఒక అధిష్ఠాన దేవత ఉన్నట్టు చెబుతున్నది.స్థలం యొక్క సహజ స్వభావాన్ని గమనించి గృహనిర్మాణంలో ఏ దిశకి ప్రాధాన్యత పెంచితే ఆ దిశాధిదేవత అనుగ్రహించే ఫలితం అక్కడ నివసించే వారి మీదకి ప్రసరిస్తుంది. 

1.ఈశాన్యం(North East):శివుడు జలాధిపతియై ఉంటాడు.ఫలితం మానసిక సమతౌల్యం,
2.తూర్పు(East):ఇంద్రుడు సూర్యకాంతిని శాసిస్తాడు.ఫలితం దీర్ఘాయువు,
3.ఆగ్నేయం(South East):అగ్ని శక్తి కారకుడు.ఫలితం సంతాన వృద్ధి,
4.దక్షిణం(South):యముడు దుఃఖ కారకుడు.ఫలితం సరిగ్గా ఉపయోగించుకుంటే దృష్టిదోషాన్ని తగ్గిస్తుంది,
5.పడమర(West):వరుణుడు జలాధిపతియై ఉంటాడు.ఫలితం విజయం,
6.నైఋతి(South West):నైఋత్యుడు రక్షణ ఇస్తాడు.ఫలితం స్థిరత్వం,
7.వాయువ్యం(North West):వాయువు చలన కారకుడు.ఫలితం ప్రశాంతత,
8.ఉత్తరం(North):కుబేరుడు ఐశ్వర్య కారకుడు.ఫలితం సంపద వృద్ధి,

          ఇక యోగశాస్త్రం మానవ దేహంలో ఏడు విశిష్టమైన చక్రాలను గుర్తించింది.ప్రతి చక్రానికీ ఒక అధిష్ఠాన దేవత, ఆ దేవతకు కొన్ని లక్షణాలు ఉంటాయి.దీని అర్ధం యేమిటంటే, మానవుని సంస్కార ఫలితమైన ఇఛ్చాసంకల్పశక్తి ఏ చక్రం వద్ద ఉంటే అతను ఆ చక్రాధిష్ఠాన దేవతతో సముడై ఆ లక్షణాలను ప్రదర్శిస్తాడు.

1.మూలాధారం:వెన్నుపాము మొదలయ్యే చోట ఎఱుపు రంగులో ఉన్న నాలుగు దళాల పద్మం,స్వభావం అమాయకత్వం.వాస్తు మండలంలో నైఋతి దిశతో సంబంధం ఉంటుంది,
2.స్వాధిష్ఠానం:నాభికి కొంచెం దిగువన నారింజ రంగులో ఉన్న ఆరు దళాల పద్మం,స్వభావం స్వానురాగం.వాస్తు మండలంలో పడమరతో సంబంధం ఉంటుంది,
3.మణిపూరం:నాభికి కొంచెం ఎగువన పసుపు రంగులో ఉన్న పది దళాల పద్మం,స్వభావం ఉత్సాహం.వాస్తు మండలంలో మధ్యన ఉన్న బ్రహ్మస్థానంతో సంబంధం ఉంటుంది,
4.అనాహతం:వక్షానికి మధ్యన ఆకుపచ్చ రంగులో ఉన్న పన్నెండు దళాల పద్మం,స్వభావం అనుకంప.వాస్తు మండలంలో వాయువ్యంతో సంబంధం ఉంటుంది,
5.విశుద్ధం:కంఠానికి మధ్యన లేతనీలం రంగులో ఉన్న పదహారు దళాల పద్మం,స్వభావం వైభోగం.వాస్తు మండలంలో ఈశాన్యంతో సంబంధం ఉంటుంది,
6.ఆజ్ఞ:ఫాలభాగం మధ్యన వంగపండు రంగులో ఉన్న రెండు దళాల పద్మం,స్వభావం విజ్ఞానం.వాస్తు మండలంలో ఊర్ధమైన ఆకాశంతో సంబంధం ఉంటుంది,
7.సహస్రారం:శిరోభాగం నడిమధ్యన అనేక రంగులలో ఉన్న సహస్ర దళాల పద్మం,స్వభావం ఆనందం.వాస్తు మండలంలో అన్ని దిశలతొనూ అనుబధాన్ని కలిగి ఉంటుంది.

"Garba Gruha Sirahapoktam antaraalam Galamthatha
Ardhamandapam Hridayasthaanam Kuvchisthaanam Mandapomahan
Medhrsthaaneshu Dwajasthambham Praakaaram Janjuangeecha
Gopuram Paadayosketha Paadasya Angula Pokthaha
Gopuram sthoopasthatha yevam Devaalayam angamuchyate"

- "Viswakarmyam vaastu Saastra"

          దీని భావం:దేవాలయమనే పురుష దేహానికి గర్భగృహం-శిరస్సు, అంతరాలయం-మెడ, అర్ధమండపం-వక్షం, మహామండపం-ఉదరం, ధ్వజస్తంభం-పురుషాంగం, గోపురం-పాదాలు అవుతున్నాయి అని అర్ధం.

          ఇక్కడ మానవదేహంలోని శక్తి స్థానాలని గుర్తించి వాస్తుశాస్త్రంలోని గణిత నియమాలని ఉపయోగించి విశ్వంలోని శక్తులతో ముడివెయ్యటం జరుగుతున్నది.ఇంత స్థాయిలో పరిశీలన, పరిశోధన, పరిశ్రమ, పరిచర్య ఎందుకు చేశారో తెలుసా?ఆలయంలో అడుగు పెట్టి మళ్ళీ బయటికి వచ్చే లోపు "అహం బ్రహ్మాస్మి(I am Brahman - So, I am part of the Universe)" ,"యధా పిండే తధా బ్రహ్మాండే(What is going on within Human Body is the same as What is going on in Universe)" అనే సత్యాలని ఆ కొద్ది సమయంలోనే నోటితో చెప్పను  కూడా చెప్పకుండా ఎవరికి వారికి తెలిసేటట్టు చెయ్యడం కోసం చేశారు!ఇంతటి పరిశోధన చేసి ఇంతటి సాంకేతికతని కలిపి అందించిన సంస్కృతిని హిందువులు నిర్లక్ష్యం చెయ్యడం ఎంత ఘోరం?

          ముస్లిములు కూలగొట్టినవి కాక మిగిలిన వాటిల్లో కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తుఫాన్లనీ, వరదల్నీ, భూకంపాల్నీ తట్టుకుని నిలబడటం ఎలా సాధ్యపడింది?తమ చుట్టూ ఉన్న సమస్తమూ అతలాకుతలం అయిపోయిన సందర్భాల్లో కూడా ఇంటి కన్న గుడి పదిలం అన్నట్టు అవి నిలబడి ఉండటానికి కారణం ఏమిటి?వేదానికి ఉన్న ముఖ్యమైన వాస్తు అనే అంగంలో ఆలయవాస్తుని భూగర్భ శాస్త్రం, ధ్వని శాస్త్రం, కాంతి శాస్త్రం లాంటివాటితో అనుసంధానించి తీర్చిదిద్దిన ఆలయాలు హిందూ జీవన విధానంలో అత్యంత ప్రాచీన కాలంలోనే ఒక భాగమై తరతరాల హిందూ సంస్కృతిలో అవిభాజ్యమై కనబడుతుంటే  సంస్కృతంలో ఓనమాలు కూడ రాని ముష్టాఖ్ అహ్మద్ లాంటి గాడిద వేదాల్లో విగ్రహారాధన లేదు, వాటిని తర్వాత చేర్చారు, మీ పంతుళ్ళు/శాస్తుర్లు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని వాగుతున్నాడంటే అది వాడి తప్పు కాదు, వాడిని హద్దుల్లో ఉంచలేని హిందువులదే తప్పు!

          వాడి మతం వాళ్ళలా మెడ నరికి చంపరు,హిందువులు పిచ్చి పుల్లయ్యలు.మనం ఎంత రెచ్చిపోయినా మనకేమీ కాదు అని మక్కాలో పట్టుబట్ట కట్టుకుని ఏడు ప్రదక్షిణలు చేసి గంగాజలం తాగి రేండు గుట్టల మధ్యన పరుగులు పెట్టి సైతాను స్తంభాల మీదకి రాళ్ళు విసిరే సిగ్గులేని వెధవకి హిందువుల శాంతికాముకత్వం మీద ఎంత గట్టి నమ్మకం?సహనం చచ్చి ఏ కుర్రాడన్నా నాలుగు తంతే సెక్యులరిష్టు మేధావుల్ని వెంటేసుకుని పగటి వేషాల వగలమారి మాతాహరి లాంటి మీడియా ముందు హిందువుల్ని అల్లరి చెయ్యొచ్చు, అల్లరి భరించలేక వాళ్లే వెనక్కి తగ్గుతారనే చావు తెలివి అనుకుంటాను!హిందువుల మతం గురించి అబద్ధాలు చెప్పడం వల్ల హిందువులతో మరింత శత్రుత్వం పెంచుకోవడం తప్ప సామరస్యం యెలా కుదురుతుందో కొంచెమైనా క్లారిటీ ఉందా వాడికి?

          హిందువుల దేవాలాయాల్లో అందులో పని చేసేవాళ్ళే బైబిళ్ళు పంచిపెట్టే దుస్థితి ఎందుకు దాపరించింది?తిరుమల తిరుపతి దేవస్థానం. విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానం లాంటివాటికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నా కొందరు ఆలయ పూజారులు అడుక్కు తింటూనో స్వామివారి నగలు తాకట్టు పెట్టుకునో బతకాల్సిన దుస్థితికి ఎవరు కారణం?మేమైతే ఆలయాలని ధర్మకర్తల కన్న గొప్పగా సంరక్షిస్తాము అని వాగ్దానం చేసి ఆలయాలని చంకలో ఇరికించుకున్న ప్రభుత్వాలు కాదా!

          ఆలయాలని తమ రాజకీయాలతో కలుషితం చెయ్యడం తప్ప ఈ పుట్టు హిందూ బుద్ధి నాస్తికులు హిందూ ధర్మానికి ప్రభుత్వంలో ఉండి చేసిన మేలు ఒక్కటి లేదు!ముస్లిములకీ క్రైస్తవులకీ లేని సెక్యులరిజం పిచ్చి హిందువులకే ఎందుకు పట్టుకుందో నాకు అర్ధం కావడం లేదు!వీళ్ళ నిర్వాకం వల్ల భారతదేశం నుంచి కూడా హిందువులు అదృశ్యం అయిపోయే పరిస్థితి దాపరించింది.

          ఆలయాలని ప్రభుత్వానికి స్వాధీనం చెయ్యటం వల్ల ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే ప్రాచీన కాలపు చరిత్రనీ నవీన కాలపు చరిత్రనీ వాస్తవదృష్టితో చూసి సమీక్షించుకోవాలి."రాజు దైవంతో సమానుడు!" అన్నది "భూమి మీద మేమే దేవుళ్ళం!" అనే అహంకారంతో పెత్తనం చెయ్యడానికి వీలు కల్పిస్తూ రాజులకి ఆధిక్యతని ఇవ్వడానికి చేసిన కుట్ర కాదు.ఆనాటి రాజరికపు సంప్రదాయాన్నే పాటించిన ఇటీవలి కాలంనాటి జమీందార్లు కూడా ఏనాడూ దేవుడి కన్న గొప్పవాళ్లమని అహంకరించలేదు సరి గదా, వాళ్ళు కూడా దేవుడి పట్ల వినయాన్నే ప్రదర్శించారు.నూజివీడు జమీందార్లు తాము చెప్పే తీర్పులను కోటలేని వేణుగోపాలస్వామిని మధ్యవరిని చేసి ఇచ్చేవారు.అంతే కాదు కోటను విడిచి వెళ్ళేటప్పుడు,తిరిగి కోటలోకి వచ్చేటప్పుడు కోట మహిషమ్మ ఆలయానికి వెళ్ళి అనుమతిని తీసుకునేవారు.ఆలయాలని ఈ కుహనా లౌకికవాదుల చేతికి అప్పగించడం వల్ల దేవాలయాలకీ హిందువులకీ మధ్యన ఉన్న సంబంధం తెగిపోయింది - ఇదివరలో హిందువులకి ఆలయాల పట్ల ఆప్యాయత ఉండేది,ఇప్పుడు మనసు నిండిన భక్తితో చెయ్యాల్సిన ఆలయసందర్శన కూడా కొందరికి మొక్కుబడి వ్యవహారమూ కొందరికి తమ వైభవాన్ని ప్రదర్శించుకునే అవకాశమూ అయిపోయింది!ఇంగ్లీషువాళ్ళూ రొమిళ్ళా డప్పారులూ మెక్కాలే శిష్యులూ రాసిన అబద్ధాల చరిత్ర కాదు,ఈ దేశపు నిజమైన చరిత్రని పరిశోధించండి - ఆలయాల వైభవమే హిందువుల వైభవం,ఆలయాల పతనమే హిందువుల పతనం అనేది తెలుస్తుంది!

          దీనికి ఆలయాలకి ఉన్న అతీత శక్తులో,దైవలీలయో,శాపనుగ్రహసమత్ర్ధులైన బ్రాహ్మణవాక్యమో కారణం అని కూడా అనుకోనక్కర లేదు,అప్పుదైనా ఇప్పుదైనా ఎప్పుదైనా ఆలయాలకి వెళ్ళే హిందువులు మూడు రకాల ఉద్దేశాలతో వెళతారు.కొందరు అప్పటికే ధనధాన్యసమృద్ధులు ఉండటం వల్ల గానీ వాటి మీద ఆసక్తి లేకపోవడం వల్ల గానీ కేవలం ప్రశాంతతని కోరుకుని వెళ్తారు.పైన చెప్పుకున్న యౌగిక స్థాయిలలో వారు ఉన్న స్థాయికి ఏ ఆలయం ప్రశాంతతని ఇస్తే ఆ ఆలయానికి మళ్ళీ మళ్ళీ వెళతారు.కొందరు తమ జీవితంలో వృద్ధిలోకి రావడానికి మానవ ప్రయత్నం ఎంత చేసినా ఫలితం సంతృప్తిని ఇవ్వనప్పుడు దైవసహాయం కోరుకుని వెళ్తారు - మొక్కులు మొక్కుకుని అక్కడ మొక్కుకోవటం వల్లనే తమ కోరిక నెరవేరిందని తెలిసినప్పుడు కృతజ్ఞత చూపిస్తూ మొక్కుల్ని తీర్చుకుంటారు.కొందరు సనాతన ధర్మం నిషేధించిన పనుల్ని చెయ్యడం వల్ల గానీ జన్మ కారణం వల్ల గానీ వచ్చిన దోష పరిహార పూజలకి వెళ్తారు.నాకు తెలిసినంత వరకు హిందువులు ఆలయాలకి వెళ్ళడానికి మరో కారణం కంబడటం లేదు.ఈ మూడింటిలోనూ భక్తుల్ని ఎవరూ ఒత్తిడి పెట్టకపోవటం అనేది విశేషం!ఒక హిందువు అసలు ఏ ఆలయానికీ వెళ్ళకపోయినా కూడా ఆజీవపర్యంతమూ ప్రశాంతంగానే బతకవచ్చు - చర్చిలకీ మసీదులకీ ఉన్నట్టు ఇక్కడ హాజరుపట్టీల వ్యవస్థ లేదు, రాకపోతే మతంనుంచి వెళ్ళగొట్టే దుర్మార్గం అస్సలు లేదు!

           ఆలయాల వద్ద జరిగే భజనలూ సత్సంగాలూ ప్రజల్నీ రాజునీ కూడా ధర్మానికి కట్టుబడి ఉండేలా చేసేవి - దీనివల్ల ఒతర మతస్తులకీ సెక్యులరిస్టులకీ కలిగే ప్రమాదం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు!పైనుంచి ప్రజల మీద రుద్దడంలా కాకుండా ప్రజలు ఆలయానికి రాకపోయినా భయపడనక్కరలేని స్వేచ్చ ఇచ్చిన హిందూమతానిది దుర్మార్గమా?మా మతంలో చేరితేనే స్వర్గం వస్తుంది, మా మతంలో చేరకపోతే నరకం తప్పదు అంటూ భయపెట్టేది చాలక సంఖ్యని పెంచుకోవడానికి డబ్బులు కూడా వెదజల్లుతున్న వారిది సన్మార్గమా?ఈ డబ్బుకు గడ్డి తినే రంగసాని మీడియా పొగిడితేనే గొప్పోళ్ళం అవుతామనే భ్రమ నుంచి హిందువులు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది."గుళ్ళో హాజరు ప్రతి శనివారం, గూడుపుఠాణీ ప్రతి ఆదివారం!" అనే విశేరెడ్డి లాంటి బటాచోరు హిందువుల్ని కూడా ఎంత తొందరగా మన మధ్య నుంచి తన్ని తగిలేస్తే అంత తొందరగా హిందూమతం మళ్ళీ పునర్వైభవం సాధించుకునేటందుకు మొదటి అడుగు వేస్తుంది.
          జగిత్యాలలో ఒక ముస్లిం నాయకుడు అంతమంది హిందువుల మధ్యన నిలబడి కూడా గణనాథుని విగ్రహాన్ని కనీసం చేతితో తాకలేదు.నాలుగేళ్ళు గడిచినా కేంద్రం నుంచి రాష్ట్రానికి కావలసినవి తీసుకురాలేని అసమర్ధుడైన చంద్రబాబు గారు ముస్లిముల దగ్గిరకి వెళ్తే మాత్రం అంతులేని ఆత్మవిశ్వాసంతో హజ్ భవనాలు నిర్మించి ఇస్తానని గొప్పలు చెబుతాడు,ముస్లిముల పండగ వస్తే చాలు మసీదుకు వెళ్ళీ వాళ్ళ పక్కన కూర్చుని పులకిస్తాడు.ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక హిందువు ముసిముల మధ్యన ఎలా ప్రవర్తిస్తున్నాడు?ఈ అనామక ముస్లిం నాయకుడు హిందువుల మధ్యన ఎలా ప్రవర్తిస్తున్నాడు?ఇస్లామిక్ రాజ్యం ఏర్పడలేదు అని తప్ప ఏ ముస్లిం దేశంలోమూ ఇతర మతాల వారు తమ పండుగల్ని బహిరంగంగా జరుపుకొలేరు!బహిరంగం అటుంచండి తమ ఇంటిలో తమ ఆచారాల్ని పాటించుకోవడానికి కూడా జిజియా పన్ను కట్టాలి, అవునా?సెక్యులరిజం అంటే అన్ని మతాలనీ సమానంగా గౌరవించడమా లేక అల్పసంఖలో ఉన్నారనే కారణం చెప్పి ముస్లిముల్ని పరిధులు దాటి గౌరవించి అధికసంఖ్యలో ఉన్నందువల్ల ప్రత్యేకించి గౌరవించాల్సిన పని లేదని చెప్పి హిందువుల్ని అవమానించడమా?అటు వైపు నుంచి reciprocation ఉండటం లేదని తెలిసినా టోపీలు పెట్టుకుని ఎగబడి మరీ పండుగ శుభాకాంక్షలు తెలిపే మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు లాంటి కుహనా లౌకిక వాదుల్ని ఆదర్శవంతులని నమ్ముతున్నంత కాలం హిందూమతం బాగుపడదు - అది ఖాయం!

          హిందువులది సహజంగా అంతటా దేవుణ్ణి చూసే మనస్తత్వం కాబట్టి చంద్రబాబు మసీదుకి వెళ్ళడాన్నీ తమ మతంలో ప్రత్యేకించి విగ్రహారాధన మీద నిషేధం ఉంది కాబట్టి ఆ జగిత్యాల ముస్లిం నాయకుడు గణేశ ప్రతిమని ముట్టుకోకపోవడాన్ని పటించుకోకపోయినా ఫరవాలేదు గానీ కాషాయం కనిపిస్తే చింపుతానని కొవ్వుపట్టి వాగినవాణ్ణి హిందువుల దుర్మార్గానికి బలైపోయిన దళితుడిగా చూపించి వాడి ఆత్మహత్యని కూడా హిందువులంతా కలిసి చేసిన హత్యలా మార్చి గొడవ చేసినవాళ్ళు వాడి రౌడీతనానికి గురై హాస్పటల్లో చేరినవాణ్ణి హిందూమతతత్వవాదుల తొత్తు అనడంలో ఉన్న మతలబు తెలిశాక కూడా హిందువులు సెక్యులరిష్టుల మెప్పు కోసం అంగలార్చటం వెర్రిబాగులతనం తప్ప ఆదర్శం ఎంతమాత్రం కాదు!

          హిందువుల జీవన విధానంలోని ఏ అంశమూ - ఆలయ సందర్శనంలో గానీ,విగ్రహారాధన విషయంలో గానీ,నమ్మకాలలో గానీ ఇతర మతస్థులని అవమానించేది ఒక్కటి కూడా లేదు.హేతువాదులు మూఢనమ్మకాల విషయంలో గానీ, దొంగ స్వాముల విషయంలో గానీ చేసే పోరాటాలకి హిందువులు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు.మీదు మిక్కిలి వాటి మీద పోరాడిన వారిలో హేతువాదుల కన్న హిందువులే ఎక్కువ!హిందువుల్ని విమర్శించితే వచ్చే పేరు ప్రతిష్ఠల కోసం మీడియా ముందు అల్లరి చెయ్యటమే తప్ప క్షేత్రస్థాయిలో మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పనిచెయ్యటం పట్ల హేతువాదులకి నిజాయితీ లేదనేది వారి ప్రవర్తనలోని వైరుధ్యాలని గమనించినవారికి తేలికగానే బోధపడుతుంది.ఎటు చూస్తే అటు శత్రుమూకల మధ్యన నిలబడి ఉన్న హిందువులు శతాబ్దాల పాటు పట్టి పీడించిన స్తబ్దతని ఇక వదిలించుకుని చురుకు తెచ్చుకోవాలి.మనం పడిపోతే పగలబడి నవ్వే శాడిష్టులు తప్ప మనకోసం యేడ్చి సాయానికి వచ్చేవాడు ఒక్కడూ లేడు!వీళ్ళతో మనకేంటి?అయినా మనకేం తక్కువ!! హిందూమతాన్ని మళ్ళీ మేరు శిఖర సదృశం చేసి నిలబెట్టడానికి ప్రయత్నాలు మొదలయినాయి - తిరుమల మనదే అన్న పాంచజన్య శంఖారావం మారుమ్రోగింది!

          హిందువుల మనసుల్లో ఎప్పటి నుంచో రగులుతున్న ఆవేదన ఇన్నాళ్ళకి భక్తి చానల్ వారి చొరవతో జరిగిన ఒక కార్యక్రమం రూపంలో బయటపడింది.ప్రసంగించిన వారందరూ నిస్వార్ధపరులే, సన్యాసులే, పరివ్రాజకులే!ఇప్పటి వరకు హిందువులకి తమ భవిష్యత్తు గురించి ఆలోచినప్పుడల్లా ఎన్నో సమస్యలు, ఎన్నో సందేహాలు, ఎంతో గందరగోళం అనిపించేది!ముందుకడుగు వేద్దామనుకున్నప్పుడల్లా ఒక అనిశ్చితి, ఒక తడబాటు వెనక్కు లాగేది - ఈ సభతో అన్నింటినీ దాటుకుని ఉద్యమం కొంత స్పష్టమైన దశకి వచ్చింది.అక్కడ ప్రసంగినంచిన వారిలో నన్ను ఎక్కువ స్పందింపజేసిన ఇద్దరి ప్రసంగాలని మాత్రం ఇక్క ప్రస్తావించుతున్నాను.

          పూర్వ డి.జి.పి శ్రీ అరవింద రావు గారు సనారన ధర్మం మీద దేశం బయటి నుంచి విదేశీ మేధావులూ దేశం లోపల నుంచి స్వదేశీ మేధావులూ కలిసి చేస్తున్న దాడిని గురించి ఆధారాలతో సహా వివరించారు.దేశం బయట మూడు agencies కలిసి పని చేస్తున్నాయి.ఇవి పూర్తిగా కలిసిపోయి లేవు,అలా ఉంటే గుర్తు పట్టటం తేలికయ్యేది..విడి విడి సంస్థలుగా ఉంటూనే ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయి ఈ మూడు బహుళజాతి మత సంస్థలు!మొదటి వర్గం Scholors:జకీర్ నాయక్ ఈ మధ్యనే బయలు దేరాడు,అతనూ అతని గురువూ కూడా ఎప్పటినుంచో క్రైస్తవ మేధావులు చేస్తున్న పనినే ఇస్లాము కోసం మొదలు పెట్టారు.వీళ్ళు పేరు మోసిన యూనివర్సిటీలలో ప్రొఫెసర్లుగా ఉంటారు,ఇతర మతాలను గురించి వివరాలను సేకరించి విశ్లేషణ పేరుతో తమ మతాలను గొప్పవనీ ఇతర మతాలు చెత్తవనీ చెప్పడం కోసం వీరు చాలా గౌరవప్రదమైన వ్యక్తులుగా చెలామణీ అవుతూ ఉంటారు.భాషలో మర్యాద ఉంటుంది, కానీ భావంలో ఉంటుంది అసాలు సిసలు నీచత్వం!

          పేరుకీ స్థాయికీ ప్రొఫెసర్లు అయినపటికీ ఇతర మతాలను వీరు విమర్శించే పద్ధతి అసహ్యం కలిగించేలా ఉంటుంది.ఉదాహరణకి మన గణేశ మూర్తిని తీసుకుంటారు.ముఖం ఉండాల్సిన స్థానంలో వృషణాలు వేలాడుతున్న పురుషాంగం బొమ్మని ముద్రిస్తారు.ఇంక విశ్లేషణ పేరుతో గణేశ రూపకల్పన వెనక ఉన్నది పురుషాధిక్యత,అణిచిపెట్టబడిన కాముక ప్రచోదనలు,మానసిక రోగ సంబంధమైన స్వభావం లాంటివి ఉన్నట్టు సూత్రీకరణలు చేస్తారు.వీరి నుంచి సమాచారం తీసుకున్న Missionaries అనే రెండవ agency క్షేత్రస్థాయిలో అమాయకులకి మీ మతంలో ఈ తప్పులున్నాయి,మీరు పడుతున్న కష్టాలన్నిటికీ ఆ మతాన్ని పాటించటమే కారణం, మా మతం మీ మతం కన్న చాలా మంచిది,ఒక్కసారి మా మతంలోకి అడుగు పెడితే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని కల్లబొల్లి కబుర్లు చెప్తారు.ఏదో ఒక రకంగా సంఖ్యని పెంచుకోవడమే తప్ప వాళ్ళ కష్టాలకి కారణమైన తప్పులు చెయ్యకుండా ఉండేందుకు అవసరమైన ఇంద్రియనిగ్రహం లాంటి మంచి విషయాలను వీరు పొరపాటున కూడా ప్రస్తావించరు.ఇక మూడవ agencyగా ప్రతి క్రైస్తవ మెజారిటీ దేశమూ ఈ రెండు agencyలకీ సహాయం చెయ్యడానికి తమ అధికారాన్ని ఉపయోగిస్తాయి.వీటన్నిటికీ పైన వాటికన్ ప్రభుత్వాలను కూడా శాసించగలిగిన స్థానంలో ఉంది.

          ఇక మన దేశం లోపలి పరిస్థితి యెలా ఉందంటే హిందూమతం మీద విదేశాల నుంచి జరుగుతున్న వ్యవస్థీకృతమైన దాడి గురించి బాగా చదువుకున్న హిందువులకే తెలియదు.అరవిందరావు గారే చెబుతున్నారు తనకి కూడా ఇవన్నీ రిటైరయాకనే తెలిసినాయని.మన మతం మీద జరుగుతున్న దాడి గురించే కాదు అసలు మన మతం గురించే చాలామంది హిందువులకి తెలియదు.చెప్పకపోవడం పెద్దలదే తప్పు - కష్టంగా అనిపించినా సరే అన్నింటినీ బ్రాహ్మణుల చేతుల్లో పెట్టేసి ఇతర కులాలు మతం గురించిన విషయాలకి దూరంగా ఉన్నారు.పతనానికి పూర్తి బాధ్యతని బ్రాహ్మణుల మీద పెట్టేసి తప్పుకునే ధోరణి చాలామందిలో కనిపిస్తున్నది.ఇప్పుడు జరగవలసింది ఒకరినొకరు దెప్పుకోవడం కాదు ఎవరి తప్పులు వాళ్ళు సరిదిద్దుకోవాలి.
          ఉద్యోగ జీవితంలోని హడావిడి తీరిక ఇవ్వదు కాబటి మేధావుల అజ్ఞానం క్షమించదగినదే కానీ శాసనాధికారం ఉండి ప్రజల జీవితాలని తీర్చిదిద్దగలిగిన హిందూ రాజకీయ నాయకుల అజ్ఞానం మాత్రం చాలా ప్రమాదకరమైనది - "మనం మెజారిటీ మతస్థులం కదండీ!మైనార్టీల్ని ఆదరించితే తప్పేమిటి?ఔదార్యం మంచిదే గదా" అంటూ ఉంటారు.వీళ్ళ ఓట్లు-సీట్లు-నోట్లు-స్వింగు పాట్లతో ఇవ్వాళ హిందువులు అందరు మైనార్టీల కన్న కిందకి దిగజారిపోయి బతుకుతున్నారు.అరవిందరావు గారు చెప్పిన అసలైన లోపం క్రైస్తవంలో వాటికన్,ఇస్లాంలో ముల్లాల వ్యవస్థ మాదిరి  హిందూమతానికి ఒక central autharity లేకపోవటం అన్నది నాకు మాత్రం ఒప్పుకోవాలని అనిపించటం లేదు.ఒకసారి central autharity ఏర్పడితే నాటి నుంచి నేటి వరకు ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బతిని మరింత కీడు జరుగుతుందని అనిపిస్తున్నది నాకు.కొత్త structure కోసం క్రైస్తవాన్నీ ఇస్లామునీ imitate చెయ్యనక్కర లేదు,శంకరాచార్యుల వారు స్థాపించినవీ, రామానుజులు మధ్వాచార్యుల వంటి వారు స్థాపించినవీ అయిన పూర్వగురుపరంపరనే మరింత దగ్గరకి చేరిస్తే చాలునని నాకు అనిపిస్తున్నది.

          అయితే మనం కూడా మన మతాన్ని globalaization నేపధ్యానికి తగ్గట్టు తీర్చి దిద్దుకోవటం తప్పనిసరి అని నేనూ ఒప్పుకుంటున్నాను.గ్లోబలైజేషన్ లెక్కల ప్రకారం ఒకనాడు ప్రపంచమంతటా విస్తరించిన మన మతం ఇవ్వాళ క్రైస్తవం,ఇస్లాం,బౌద్ధం తర్వాత నాలుగో స్థానంలో ఉంది.ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఆలయాలని స్వాధీనం చేసుకోవటం కోసం మాత్రమే జరుగుతున్న హడావిడి కాదు, హిందూమతాన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో మొదటి స్థానానికి తీసుకువెళ్ళాలనే ప్రణాళిక ఉందనేది మర్చిపోకూడదు!

          హిందూ రాజకీయ నాయకులలోని హిందువుల ప్రయోజనాల పట్ల ఉన్న నిర్లక్ష్యం వల్లనే హిందువులు తమ ప్రయోజనాల కోసం అందరూ కలిసి ఉద్యమించలేని పరిస్థితి దాపరించింది.ఇవ్వాళ మనం నిజాలను ఒప్పుకుని మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నవాళ్లకి ఒక assurance ఇవ్వకపోతే రేపటి రోజున అసహనం ఎక్కువై హిందూ కురాళ్ళు కూడా తీవ్రవాదులుగా మారే ప్రమాదం ఉంది.దేశ విభజన జరిగే సమయానికి పాకిస్తానులో 14 శాతం ఉన్న హిందువులు 1 శాతానికి తగ్గారు,బంగ్లాదేశ్ పరిస్థితి కూదా అంతే - మొదట 24 శాతం ఉన్న హిందువులు 7 శాతానికి తగ్గారు.ఇతర మతస్థులు తాము అధికారంలో ఉన్న చోట హిందువుల్ని విడతలు విడతల మూకుమ్మడి హత్యలతో చంపి తగ్గిస్తుంటే కనీసం చీమ కుట్టినంత నెప్పి కూడా తెలియని సూడో సెక్యులరిజం మత్తులో జోగుతున్నారు భారతీయ హిందువులు!సమస్యని సరయిన సమయంలో గుర్తించి పరిష్కరించకపోతే ఎంత అమాయకపు కుర్రాళ్ళయినా ఏదో ఒక రోజుకి radicals అయి తీరుతారు.

          శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు ఇవ్వాళ హిందువులు ఉన్న వాస్తవమైన పరిస్థితిని చూపించి భవిష్యత్తులో హిందూ సమాజం ఎలా ఉండాలో కూడా చెప్పి దానికి గట్టి కార్యాచరణ ప్రణాళీకను కూడా అందించారు - అద్భుతమైన ప్రసంగం!కేవలం కబుర్లపోగులా కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అనుభవం స్వామీజీకి ఇంత చక్కటి పరిష్కారం అందించటానికి ఉపకరించింది.మామూలుగా 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు అని కొందరు అమాయకంగా భావిస్తున్న విషయాన్ని స్వామీజీ లెక్కలు చెప్పి మరీ అబద్ధం అని నిరూపించారు.120 కౌట్ల మంది భారతీయులలో క్రైస్తవులు, మహమ్మదీయుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.ఇంకా శిఖ్ఖులు, జోరాష్టియన్స్, అలాగనే పార్శీలు, సింధీలు,జై నులు అనే తెగలుగా విడిపోయాక అందరూ హిందువులు ఎట్లా అవుతారు?వీళ్ళే కాదు నాస్తికులు, బౌద్ధులు - ఇవి కాక హేతువాద, మానవవాద, శాస్త్రీయవాద విజ్ఞాన వేదికలు బోల్డున్నాయి.వీళ్లందర్నీ పక్కన పెడితే నిఖార్సైన హిందువులు ఒక 50 కోట్లు ఉండవచ్చును.మళ్ళీ ఇందులో మేము హిందువులమా కాదా అన్న అయోమయంలో ఉన్నవాళ్ళు ఒక 30  కోట్లు ఉన్నారని అనుకుంటే "నేను హిందువును!" అని రొమ్ము విరుచుకుని చెప్పుకోగలిగిన వాళ్ళు కేవలం 20 కోట్లు మాత్రమే నన్నమాట - హిందువుల మెజారిటీ ఎప్పుడో చంకనాకిపోయి9ంది!రంజానుకి ఒక మైనారిటీని, క్రిస్మసుకి ఇంకో మైనారిటీని బుజ్జగించటంతో పాటు ఈ కొత్త మైనారిటీని కూడా పట్టించుకోవాలి!వారిని బుజ్జగించడం తప్పు కాదువాళ్ళు కూడా బాగుండాలి,హిందువులం మనం బాగుండాలి అందరూ బాగుందాలి అని కోరుకుంటాం.

          294 మంది శాస్నసభ్యులలో హిందువుల కోసం కనీసం 265 మంది ఉంటే, ఒక్క శాసనసభాపతి అయినా,శాసన సభాధ్యక్షుడైనా ఉండాలి.అప్పుడే శాసనసభలో హిందూ వాణి వినబడుతుంది.హిందువుల గురించి పార్టీల కతీతంగా మాట్లాడే నాయకులు ముందుకు రావాలి.అయితే వాళ్ళు ఏమి మాట్లాడాలి అనేది మనం స్పష్టం చెయ్యాలి.ఇవ్వాళ చాలామంది హిందువుల ధోరణి యెలా ఉందంటే - తిరుపతి వెళ్ళాం, క్యూలో నుంచున్నాం, గోవిందలు కొట్టాం, స్వామి దర్శనం చేసుకున్నాం. లడ్డూలు తీసుకున్నాం, తిరిగొచ్చాం, అయిపోయింది అనుకుంటున్నారు!హిందూత్వం అంటే ఇంతే అనుకుంటే you are a partial Hindu,ఏ ధర్మం స్వామిని మనకు చూపించిందో ఆ ధర్మాన్ని అహర్నిశలూ అనుసరించినప్పుడే ధర్మం నిలబడుతుంది.ధర్మాన్ని నూటికి నూరు శాతం అనుసరించనివాడు complete Hindu కాడు.మన సంస్కృతికి మూలమయిన వేదం "మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిధిదేవోభవ" అంటుంది.ఇంకా చాలా చెప్తుంది గానీ ఈ నాలుగూ ప్రతి ఒక్కరూ చెయ్యగలిగినవి.అయితే ఆచరణలో మనం ఫెయిలయ్యామేమోనని అనిపిస్తుంది.స్వామి వారి తల్లి వకుళామాత!ఆమె గుడి నిరాదరభకి గురయి ఎలాంటి దుస్థితిలో పడిపోయిందంటే ఆవిడకి శిరచ్చేదనం చేసి ఆభరణాల్ని దొంగలు ఎత్తుకుపోయి మైనింగ్ పేరిట ఆలయం మొత్తాన్ని చిన్నాభిన్నం చేశారు.అంటే మనకి తల్లి అఖ్ఖర్లేదు,సంపాదించి పెట్టే కొడుకు చాలు!ఇది ఏ రకమైన వైఖరి - ఆలోచించుకోండి!

          నాకు కూడా ఇవ్వాళ అక్కడికి వెళ్ళాకనే తెలిసింది - ధర్మో రక్షతి రక్షితః అని ప్రగల్భాలు పలుకుకుంటున్నామేమో,మనందరం paper tigers అయిపోయామేమో అని అనుమానం వచ్చేసింది.ఈ వ్యవస్థని కాపాడుకోవాలంటే ప్రభుత్వం పట్ల మన వైఖరి స్పష్టంగా ఉండాలి.అదగందే అమ్మైనా పెట్టదు అనే మాట నాకు చాలా దరిద్రంగా అనిపిస్తుంది.అడక్కుండా పెట్టేదే అమ్మ.అడిగాక పెదదాంలే అనుకునేది సవతి తల్లి మాత్రమే.కన్నతల్లికి బిడ్డ ఆకలి ముందే తెలుస్తుంది - బిడ్డ తన వైపు చూసేసరికే బట్టే అన్నం గిన్నెతో రెడీగా ఉంటుంది!

          అట్లా మనకి కన్నతల్లిలా ఉన్న ప్రభుత్వాన్ని మనం అడగాల్సింది ఒకటే - తిరుమలని హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించాలి.అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు ఇప్పటికే ఇక్కడ కూర్చుని సమస్త హిందువులనీ అనుగ్రహిస్తున్నాడు.దానికి సాధికారికత కల్పించాలి, అంతే!క్షేత్రం అంటే అన్నీ క్షేత్రాలే - అన్నవరం క్షేత్రమే, శ్రీశైలం క్షేత్య్రమే.అయితే, అన్ని క్షేత్రాలకు ఒక కేంద్రం కావాలి, అది తిరుమల అవ్వాలి.ఇలా చెయ్యడం వల క్రైస్తవులకి ఇబ్బంది లేదు, మహమ్మదీయులకి ఇబ్బంది లేదు,అసలు ఎవరికీ అభ్యంతరం ఉండటానికి వీల్లేదు.మరొక ముఖ్యమైన అంశం తిరుమల తిరుపతి చుట్టూ 4,722 చదరపు అడ్డుగుల కిలోమీటర్ల పరిధి మేర biosphere zone కింద ప్రకటించాలి.అంటే ఇక్కడున్న భూమిని ఎవ్వరూ తొలచకూడదు, వ్యక్తిగతమైన వ్యాపారాలకి వాడుకోకూడదు.సుమారు చిత్తూరు నుండి కడప వరకు మొత్తం భూమి స్వామివారి అధీనంలో ఉన్నట్టు భావించాలి.

          నిజానికి ఒక చట్టం ఉంది,అయినా మైనింగులు జరుగుతున్నాయి - చట్టంలో ఉందని సామాన్యులకి తెలియదు,తెలిసిన వాళ్ళు వాటిని అమలు చెయ్యడం లేదు.ఈ మైనింగుల భీబత్సంలోనే వకుళామాత ఆలయం కూలిపోయింది.అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఒక ప్రబుద్ధుడు నన్ను అక్కడ వకుళామాత ఉందని ఆధారం ఏమిటి అని అడిగాడు.మన గుడి కూలిపోయింది గానీ ఆ పక్కనే ఒక చర్చి మాత్రం క్షేమంగానే ఉంది.వాళ్ళు ఆ మనిషిని పంపారు.నేను అసలు నువ్వు ఈ స్థలంలో ఉన్నట్టు ప్రమాణం ఏమిటి అని అడిగాను.వాళ్ళకి ప్రమాణాలు చూపించాల్సిన దౌర్భాగ్యం మనకి లేదు.మీరు ఒకటి గమనించండి - వకుళా మాత ఆలయం ఎప్పుడు కూలింది?సమాజంలో అస్థిరత్వం ఎప్పుడు మొదలైంది?వ్యాపారాలు సజావుగా సాగడం లేదు, రైతులు నష్టపోతున్నారు,ఒక్క వకుళామాత ఆలయాన్ని నిర్మించండి, కొడుకు ఆనందిస్తాడు, మనందరం బాగుంటాం - ఇది సత్యం!
          తాటికాయంత తప్పు వాళ్లలో ఉంచుకుని మనలోని గుండుసూదంత తప్పుని పట్టుకుని రెచ్చిపోతున్నారు హిందూద్వేషులు.వాళ్ళ పసలేని విమర్శలకి అతిగా స్పందించి హిందూ దేశం నడిబొడ్డున హందువునని చెప్పుకోవడానికి సంకోచపడుతున్నాం - ఎందుకు?అలాంటి దౌర్భాగ్యపు మనస్తత్వంలో ఎప్పటికీ ఉండకూడదు - భయపడకూడదు!ఒక హందువు "నేను హిందువుని!" అని ఇక్కడ చెప్పుకోకపోతే ఎక్కడ చెప్పుకోవాలి - బెత్లెహేము లోనా?వాటికన్ లోనా?దుబాయ్ లోనా?అలా మనం హిందువులమని చెప్పుకోవటం పెదవి చివరి పలుకులా కాకుండా ప్రణాళికాబధమైన పని జరగాలి.

          నేను దళితవాడల్లో పర్యటిస్తున్నాను,మొన్న 18 కుటుంబాలని నేను మళ్ళీ హిందూత్వానికి చేరువ చేశాను.ఒకాయన అడగనే అడిగాడు మీరు మార్చారు,ఎందుకు మతమార్పిడి చేశారని.నేను చెప్పాను - ఒక క్రైస్తవుణ్ణి మార్చలేదు,ఒక మహమ్మదీయుణ్ణి మార్చలేదు,వాళ్ళు హిందువులే!మా మతంలోనే దూరంగా ఉన్నవాళ్లని దగ్గరికి తీసుకొచ్చాను.ఇలాగ ఒక యేడాదిలో 18 కుటుంబాల్ని కాదు 18 లక్షల కుటుంబాలని దగ్గర చేసే స్థోమత నాకుంది.వొద్దు,మాకు మతమార్పిడులు అవసరం లేదు.ఇప్పటికే ఇక్కడ తిరుమలలోనే "వొద్దు, రావొద్దు - రూములు ఖాళీగా లేవు, సెల్లార్లు నిండిపోయాయి. గంట పట్టే దర్శనం పది గంటలు పడుతుంది!" అనే పరిస్థితి ఉంది.క్రైస్తవుల్నీ మహమ్మదీయుల్నీ కూడా మతం మార్చుకుని హిందువుల్లో కలిసిపోతే స్వామివారికే చోటు మిగలదు.

          నేను క్షేత్రస్థాయిలో తిరగడం వల్ల నాకు తోచిన కొన్ని సూచనలు ఇస్తున్నాను. తిరుమలని హిందూ ధార్మిక కేంద్రంగా గుర్తించడంతో సరిపోదు,ఒక హిందూ ధార్మిక మండలి కావాలి అనిపిస్తున్నది.ఇందులో ఒక రిటైర్డ్ ఐ.ఏ.యస్ ఐ.పి యస్ అధికారి కానీ మేజిస్ట్రేట్ కానీ హిందూత్వం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు సాధువులు పండితులు కలిపి ఒక మండలి ఏర్పడితే ప్రభుత్వానికి సమానతరంగా పని చేస్తూ ఉంటుంది.వాళ్ళు ద్వారా వచ్చే సూచనలని ప్రభుత్వాలు అన్ని ఆలయాలకీ వర్తించేటట్లు అమలు చేయగలిగేలా ఉంటే హిందూమతం ఖచ్చితంగా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది - ముస్లిములకి వక్ఫ్ బోర్డు ఉన్నట్టు క్రైస్తవులకి ప్యానల్ ఉన్నట్టు అది ఉపయోగపడుతుంది.

          నా దృష్టిలో ఈ మొత్తం వ్యవస్థ ఎలా పనిచేస్తిందంటే ఆంధ్రరాష్ట్రంలో సుమారిఉ 5000 గ్రామాలున్నాయి.ఉజ్జాయింపుగ అజిల్లకి 200 గ్ర్మాలు ఉన్నాయని అనుకుందాం.ఈ 5000 గ్రామాలో ప్రతి గ్రామంలోనూ ఒక ఆలయాన్ని నిర్మించవచ్చు, TTD 5 లక్షల రూపాయల ఖర్చుతో ప్క ఆలయాన్ని నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకుంది.ఆ 5 లక్షలూ స్థానికులకి ఇచ్చి కట్టుకోమనడం కన్న TTDయే తన ఇంజనీర్ల ద్వారా తన సిబ్బందిని ఉపయోగించుకుని ఆ పని చెయ్యాలి.తర్వాత అక్కడ ఏ వర్గం వారు ఎక్కువ ఉంటే వారిలో ఒకరికి అర్చకత్వంలో ట్రయినింగ్ ఇచ్చి అతని జీవనభృతికీ ఆలయానికి ధూపదీపనైవేద్యాలకీ కలిపి 3,500 రూపాయలు గనక ఏర్పాటు చేస్తే అతను ఆ అలయం అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే సైనికుడిలా తయారవుతాడు.దీనికి పైన జిల్లాకి పదిహేను మంది అంకితభావం గలిగిన ప్రచారకులు కావాలి.OCల నుండి అయిదుగురు, BCల నుండి అయిదుగురు, SCల నుండి అయిదుగురు - రాజ్యాంగంలో ఎలా వుందో అలాగే వెళదాం, మనకి అభ్యంతరం దేనికి?ఒక్కొక్కరికి 8000 రూపాయలు గౌరవవేతనం వాళ్ళకిస్తే వాళ్ళ జిల్లాని వాళ్ళు కాపాడుకుంటారు.వీటన్నిటికీ నేను లెక్కలు కూడా వేశాను.సుమారు 5 కోట్లు మాత్రమే అవుతుంది,TTD 200 కోట్ల వరకు ధర్మప్రచారం కోసం ఖర్చు చెయవచ్చునని నియమావళిలో ఉంది.మొత్తం చెయ్యగలిగిన ఖర్చులో ఇది చాలా స్వల్పం.కానీ ఫలితం మాత్రం అమోఘంగా ఉంటుంది.
          శ్రీ పరిపూర్ణానంద స్వామి చెప్పినది చాలా బావుంది - హిందూమతాన్ని ఉద్ధరించాలనుకునేవాళ్లలో చాలామందికి భిన్నమైన వాస్తవికత ఉంది.అయితే, ఆయన చేసిన కొన్ని ప్రతిపాదనలు  మాత్రం కొంచెం గందరగోళం అనిపించాయి నాకు.ముఖ్యంగా రాజకీయ నాయకులు పార్టీలకి అతీతంగా హిందూత్వం కోసం పనిచెయ్యడం అన్నది సాధ్యపడదు.ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుడు ఆ పార్టీలో తను యెదగడానికి హిందూత్వం ఉపయోగపడుతుందని నమ్మకం ఉంటేనే హిందూత్వాన్ని సమర్ధించుతాడు,ఇందుకు బీజేపీతో సహా యే రాజకీయ పార్టీ సభ్యుడూ మినహాయింపు కాదు.అలాంటప్పుడు 200 పైచిలుకు శాసనసభ్యులు హిందూమతం కోసం మాట్లాడటం అనేది జరిగే పని కాదు.ప్రస్తుతానికి రాజకీయ నాయకుల నుంచి సపోర్టు ఆశించకుండా ప్రజలని చైతన్యవంతం చెయ్యటం మీదనే దృష్టి పెట్టాలి.ఉద్యమం ప్రజల్లో మంచి స్పందన తేగలిగితే మనం పిలవకపోయినా వస్తారు - అప్పుడు వాళ్ళని సొంత గొప్పల కోసం చూసుకోకుండా కంట్రోల్ చెయ్యగలగడమే ముఖ్యమైన సవాలు!అరవిందరావు గారు జాలిపడుతున్నారు గానీ వాళ్ళు భయపడాల్సిన వాళ్ళు.

          లక్ష్యం విషయంలో కూడా మరింత స్పష్టత తెచ్చుకోవాలి.లక్ష్యం విషయంలో స్పష్టత లేనప్పుడు ఎంత గొప్పగా మొదలైన ఉద్యమమైనా తొందర్లోనే అణగారి పోతుంది.మొదటి నుంచీ అందరిలోనూ ఉన్నది ఆలయాల్ని ప్రభుత్వం తీసుకున్నప్పటికి ముందున్న ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించటం.ఒకేసారి అన్ని ఆలయాలనీ ప్రభుత్వం నుంచి విడిపించుకుని ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించడం గనక జరిగితే తిరుమలని హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించటం కోసమూ హిందూ ధార్మిక మండలి ఏర్పాటు కోసమూ ప్రబ్బుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదు.ఎందుకంటే, ప్రతి ఆలయానికి సంబంధించిన ధర్మకర్త యొక్క బాధ్యతల్లో ఆ రెండూ ఇమిడి ఉంటాయి.ప్రతి ధర్మకర్తకీ ఆలయానికి భక్తులని రప్పించుకోవాలంటే ఆలయం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోనూ నగరాలలోనూ ధార్మిక చింతన పెంచటం తప్పనిసరి అవుతుంది - ఆలయానికి వచ్చే ఆదాయం భక్తులు సంతోషం కొద్దీ ఇచ్చే కానుకలు మాత్రమే తప్ప ప్రభుత్వం పన్నుల్ని వసూలు చేసినట్టు బలవంతం చెయ్యడం కుదరదు కదా!ఎటు తిరిగీ హిందూ ధార్మిక ప్రచారంలో పీఠాధిపతుల మాటయే శిరోధార్యం కదా!

          ఇక హిందూ ధార్మిక మండలిని కొత్తగా ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఏమిటి?అదీ పీఠాధిపతుల్నీ సన్యాసుల్నీ రిటైర్డ్ అధికారుల్నీ ఒకే గాటన కట్టడమా!అసలు కొత్త ఏర్పాటు అనవసరం - ఇప్పటికే ఉన్న ఆది శంకరులు స్థాపించినవీ, రామానుజులు స్థాపించినవీ అయిన పీఠాలకి అధిపతులనే ఒక్కచోటికి తెచ్చి కలిపితే హిందూ ధార్మిక మండలి తయారైపోతుంది.దీనికి ప్రభుత్వం అనుమతి కూడా అక్కరలేదు,ప్రస్తుతం ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించడం గురించి కాకుండా ఆలయాల నిర్వహణ ప్రభుత్వం దగ్గిరే ఉంచి తిరుమలని హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించమని కోరుతున్నారు గనక దానికి ముందుగానే హిందూ ధార్మిక మండలిని ఏర్పాటు చేసుకోవచ్చు - ఓ పనైపోతుంది!మాజీ అధికారుల్ని ఆ మండలికీ ప్రభుత్వానికీ మధ్యన వారధిలా ఉపయోగించుకుంటే బాగుంటుంది.మన హిందూ స్వామీజీలకీ పీఠాధిపతులకీ ఇతర మతాల్లో,ముఖ్యంగా చర్చి ఫాదర్లతో పోలిస్తే లోకజ్ఞానం తక్కువ.వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పడం తప్ప తమ మాటని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మన్నించే పధతిలో యెట్లా చెప్పాలో వాళ్ళకి తెలియదు - అక్కడ ఈ విశ్రాంత అధికారుల్ని ఉంచితే ఆ లోటు తీరుతుంది.
          సూటిగా ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించమని అడగకుండా ఆలయాలని ప్రభుత్వం కిందనే ఉంచి తిరుమలని మాత్రం హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించమని అడగటంలో చాలా చిక్కులు ఉన్నాయి.తిరుపతి సభలో ప్రసంగించినవారు తిరుమలని హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించడాన్ని రాష్ట్రపరిధిలో కోరుకుంటున్నారా లేక జాతీయ స్థాయిలో కోరుకుంటున్నారా?అక్కడ మాట్లాడిన వారి ధోరణిని బట్టి చూస్తే హిందూ ధార్మిక మండలి మొత్తం దేశంలోని అన్ని ఆలయాలకీ వర్తించాలని అంటున్నదాని ప్రకారం అది కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సి ఉంటుంది.జాతీయస్థాయిలో మనం తిరుమల కోసం అడుగుతున్నామని తెలిసి తమిళులు శ్రీరంగం కోసమో చిదంబరం కోసమో అడిగితే ఏం చెయ్యాలి?అడగరని గ్యారెంటీ లేదు!అప్పుడు తిరుమల కోసం లాబీయింగ్ కూడా చెయ్యాల్సి ఉంటుంది.

          వీటన్నింటి పట్ల మరింత స్పష్టత తెచ్చుకుని ధర్మకర్తల వ్యవస్థని పునరుద్ధరించటం అనే ఒక్క లక్ష్యంతోనే ముందుకెళ్ళడమా,ఆలయాలని దేవాదాయ శాఖ అజమాయిషీలోనే ఉంచి ఈ మూడు కోరికల్నీ ప్రభుత్వం నెరవేర్చేలా చేసుకోవడమా అనేది నిర్ణయించుకుంటే తర్వాత దశలో ఉద్యమానికి ఒక నాయకుడు అవసరం .ప్రస్తుతానికి ఎవరూ కనబడటం లేదు. కానీ వెతకాలి.వెతికితే దొరకనిదంటూ లేదు కదా!ఉద్యమం ఎప్పటికైనా రాజకీయ కోణం సంతరించుకోక తప్పదు - ఉద్యమానికి నాయకత్వం వహించే వ్యక్తి ఆ సమయం వచ్చేవరకు ఉద్యమాన్ని అటు పోనివ్వకుండా ఆపగలిగి సమయం వచ్చినప్పుడు వెనక్కి లాగకుండా క్రమశిక్షణతో నపగలిగి ఉండాలి.

          ప్రస్తుతం జరగాల్సినది సామాన్య హిందువులలో సెక్యులరిజం,సోషలిజం లాంటి వాటిపట్ల ఉన భ్రమల్ని వదలగొట్టటం.అందరు వక్తలూ "అన్ని మతాలూ సమానమే అని చెప్తున్నది హిందూమతం ఒక్కటే!" అని పదే పదే ఉద్ఘాటిస్తున్నారు - అది కుదరదు.అన్ని మతాలూ సమానమే అయినప్పుడు హిందువులు మాత్రం హిందూమతానికే కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏమిటి?అసలు పెద్దలు చెప్తున్నది కూడా అది కాదు.ఒక పర్వతం ఉంది.ఆ శిఖరం మీద ఒక భవనం ఉంది.ఆ భవనాన్ని చేరుకోవడమే అందరి లక్ష్యమూ అయినప్పుడు ఎవరు ఏ దారిలో వెళ్ళినా అక్కడికే చేరుతారు,గమ్యం ఒక్కటే దారులు మాత్రం వేరు అని చెప్పారు.స్థూలంగా చూస్తే ప్రాచ్యమతాలకీ పశ్చిమమతాలకీ గమ్యం మాత్రమే ఒక్కటి మార్గాలు వేరు అన్నది స్పష్టం!సూక్ష్మ పరిశీలన చేస్తే గమ్యం కూడా ఒక్కటి కాదు అని తెలుస్తుంది.
          పశ్చిమమతాలు అంటే జుదాయిజం ,క్రైస్తవం, ఇస్లాం వంటివి అనీ ప్రాచ్యమతాలు అంటే హిందూమతం, బౌధ్హమతం, జైనమతం వంటివి.దైవాన్ని పశ్చిమమతాలు వ్యక్తిలా చూస్తాయి - ఆ దైవం గురించి తెలుసుకోవడం,ఆ దైవాన్ని ప్రేమించడం,ఆ దైవానికి విధేయులై ఉండటం వాటిలోని ప్రధానమైన అంతస్సూత్రం.వారి విశ్వాసాల ప్రకారం దేవుడు ఈ భూమి మీద ఉండు,ఈ సృష్టికి అవతల ఎక్కడో స్వర్గంలో ఉంటాడు,శిక్షించినా రక్షించినా ఆయన ఇష్టానుసారం చేస్తాడు,ఎందుకని అడక్కుండా ఉండటమే మంచిది,రక్షణ పొందాలంటే ఆయనకి విధేయులు కావడం తప్పనిసరి.ఇక్కడ ఒక విశేషం గమనించాలి.పశ్చిమమతాల వారి దేవుడికి ఆకారం ఉంది,కానీ వారు ఆ దేవుడి రూపాన్ని చూడటానికి సంకోచిస్తారు - దేనికో తెలియని భయం!ప్రాచ్యమతాల ప్రకారం దేవుడికి రూపం లేదు,కానీ వారు దేవుణ్ణి రూపంలోకి అనువదించుకుని చూడటానికి ఇష్టపడతారు - ఏమిటో తెలియని మాయ!ప్రాచ్యమతభావనల ప్రకారం దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, తమలోని ఆత్మను గురించి తెలుసుకుంటే దైవాన్ని గురించి తెలుసుకున్నట్టే .ప్రాచ్యమతా ప్రకారం శిక్షలూ రక్షణా దేవుడు చెయ్యడు, మన కర్మల యొక్క ఫలితాలే అవి!ప్రాచ్యమతా వారు దైవాన్ని ప్రార్ధించేది దుష్కర్మలు చెయకుండా ఉండే సద్బుద్ధి కోసం అయితే పశ్చిమమతాల వారి ప్రార్ధనలో చేసిన దుష్కర్మకి శిక్ష నుంచి తప్పించుకోవడానికి గాను క్షమాపణ వేడుకోవటం ఒక భాగమై ఉంటుంది.

          పశ్చిమమతాలు మానవుడికి అత్యున్నత స్థానం ఇచ్చాయి - వారి మతఫ్రంధాల్లో చాలాచోట్ల దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని మానవుల భోగార్ధం సమకూర్చి పెట్టాడు అని చెప్పడం గమనించవచ్చు.అందువల్లనే వారిలోని అత్యధికుల్లో భౌతికసుఖాల పట్ల వెంపర్లాట, ద్రవ్యార్జన పట్ల కండూతి, ఆ ప్రయత్నంలో వనరుల విధ్వంసం పట్ల నిర్లక్ష్యం, పోటీలో నిలబడిన ఇతరుల పట్ల క్రూరత్వం  అనేవి కనబడుతున్నాయి.ప్రాచ్యమతాలైన హిందూమతం, బౌద్ధమతం వంటివి దేవుడు సృష్టిలోని అన్ని జీవరాశుల్నీ సమానమైన భావంతోనే సృజించాడని చెబుతున్నాయి.వీటిలో మానవుడికి మితభోక్తత్వాన్ని ఆదేశించే సూక్యులే ఎక్కువ కనబతాయి.అందువల్లనే ఈ మతాల్ని పాటించేవారిలో భౌతికసుఖాల పట్ల విముఖత, న్యాయమైన ఆర్జనకే మొగ్గు చూపటం, అందులోనూ వనరుల్ని కాపాడుకోవటం, ముందుకురికి పోటీ పడి సాధించుకోవటానికి బదులు ప్రాప్తించిన దానితో సర్దుకుపోయి బతకటం వంటివి సహజ స్వభావాలుగా ఉంటున్నాయి.

          అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వేరు వేరు పేర్లతో ఉన్నప్పటికీ పశ్చిమమతాల అంతస్సారం ఒక్కటే - మూలమతంలో ఉన్న పదాలకి నిర్వచనాల్నీ పాత మతంలోని సంప్రదాయాలకి రూపురేఖల్నీ మార్చి ఎవరికి వారు మా మతం ప్రత్యేకమైనది అని చెప్పుకుంటారు, అంతే!అదే ప్రాచ్యమతాలలో మూలం ఒక్కటే అయినా అవి ప్రతిపాదించి అంకితమైన సత్యాలు వేరు వేరు - హిందూమతం ధర్మానికీ బౌద్ధమతం నిగ్రహానికీ జైనమతం అహింసకీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి.ఇన్ని విభిన్నతలు ఉన్నవాటిని పట్టుకుని అన్నీ ఒక్కటే అనటం హిందువుల్ని మోసం చెయ్యటానికీ వాళ్లని భ్రమల్లో ఉంచటానికే పనికొస్తుంది.ఇప్పుడు హిందువుల్ని జాగృతం చెయ్యాలనుకుంటున్నవారు కూడా చెప్పే విషయంలో క్లారిటీ లేకపోతే సామాన్యులకి అర్ధంకాక తెల్లమొహాలు వేసే ప్రమాదం ఉందనేది తెలుసుకోవాలి.
          పుట్టిన తొలినాళ్ళలో పశ్చిమమతాలు కూడా ఉన్నతమైన భావాలతోనే పుట్టాయి, కానీ ఇవ్వాళ మనకి కనిపిస్తున్న ముఖం మాత్రం అప్పటి ఉన్నతమైన ముఖం కాదు - చాలాసార్లు రూపాలు మార్చుకుని తొలినాటి తేజస్సునీ ఓజస్సునీ పోగొట్టుకున్న సామ్రాజ్యవాదపు దోపిడీ ముఖాలు!అయితే,ప్రాచ్యమతాలైన హిందూమతం,బౌద్ధమతం,జైనమతం వంటివి సహస్రాబ్దాలు గడించినా అసలైన స్పూర్తిని మార్చుకోకుండా కొనసాగుతున్నాయి.వాటి వైవిధ్యం నిజమైనది కాబట్టే రూపం మార్చుకోకుండా కొనసాగడం సాధ్యపడింది.

          2000 సంవత్సరాల క్రితం పుట్టిన క్రైస్తవం,1400 సంవత్సరాల క్రితం పుట్టిన ఇస్లాం - అవి ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రశాంతంగా బతుకుతున్న స్థానిక ప్రజల సంస్కృతుల్ని అనాగరికమైనవని పేరుపెట్టి పరమ కిరాతకమైన పద్ధతులతో రూపమాపి వెయ్యగలిగాయి - ఒక్క భారతదేశం మాత్రం ఇప్పటివరకు ఈ రెండింటిలో దేనికీ లొంగకుండా నిలబడింది, ఇకముందు కూడా నిలబడుతుంది.నిలబడటమే కాదు ప్రపంచంలోని ప్రతి హిందువునీ నడిచే కత్తిలా తయారుచేస్తుందనేది వ్యాసపరాశరాది షిర్డీసాయునాధ పర్యంతం ఉన్న నా గురుపరంపర పాదాల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్న తిరుగులేని సత్యం - ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!


సత్యం శివం సుందరం!!!

208 comments:

  1. నిజమే... మనం మోసపోతూ,మోసం చేసుకొంటూ బతికేస్తున్నాం.
    మీరన్నట్టు మన యువత ఇప్పటికైనా కళ్ళు తెరిచి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి.
    జరగాలని కోరుకుంటూ, ఇన్ని విషయాలు వివరంగా చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు.
    Sam koduri

    ReplyDelete
    Replies
    1. "ముస్లీములకి, క్రిష్టియన్లకి వుంది చెప్పుకోడానికి వాళ్ళ గురించి.. హిందువువి.. నీకేముంది చెప్పుకోడానికి? ముందు నీ సంగతి నువ్వు చూసుకోని ఏడువు.. తర్వాత వాళ్ళ మీద పడి ఏడుద్దుగాని" - చినజియ్యర్

      Delete
    2. "(మత్తయి సువార్త 5:28) నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును."

      "దేవతలరాజగు ఇంద్రుడు, మోసముతో అహల్యతో రమించెను."

      "నిజమే... మనం మోసపోతూ,మోసం చేసుకొంటూ బతికేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిలబెట్టాలి.. మోసపు బోధలు, స్త్రీ లోలురు, తమ దారికి అడ్డొచ్చారిని చిన్న పిల్లలని కూడా చూడకుండా.. తలలు నరికే వారు.. మూర్ఖులు.. యగ్ణానికి మామ పిలవలేదని అలిగే వారు... వీళ్ళా సనాతన ధర్మానికి ప్రతినిధులు?? ఇవన్ని చెప్పడానికి పనిదొంగలైన కొబ్బరి చిప్పల బాచ్చికి సిగ్గులేక పోతే సరి.. ఇంత చదివిన మన గ్నానం మాత్రం యేమైంది?"

      Delete
    3. @Anonymous9 September 2017 at 21:22
      "(మత్తయి సువార్త 5:28) నేను మీతో చెప్పునదేమ......పనిదొంగలైన కొబ్బరి చిప్పల బాచ్చికి సిగ్గులేక పోతే సరి.. ఇంత చదివిన మన గ్నానం మాత్రం యేమైంది?"

      hari.S.babu
      అడ్మిన్ హోదాలో చదువుతున్నప్పుడే మీ కామెంటులో ఉన్న పైత్యకారితనం చాలా స్పష్తంగా అర్ధమైంది.డెలిట్ చెయ్యకుండా ఎందుకు పబ్లిష్ చేశానో తెలుసా - మీది మీకు చూపించడానికి!

      మీరు ఇక్కడ వదిలిన మూడు పేరాల్లోనూ ఒకదానికొకటి సంబంధం లేని విషయాలని కలుపుతూ అతి తెలివిని చూపిస్తున్నారు.దాదాపు హిందూద్వేషులు అందరూ ఇదివరకు చేసినదాన్నే మరోసారి చేస్తున్నారు సిగ్గు లేకుండా!

      బైబిలు అంత గట్టిగా చెబితే విన్న క్రైస్తవులు ఎంత బుద్ధిగా ఉండాలి!మరి, stolen generations అనే అధ్యాయంలో జరిగింది ఏమిటి?అధ్యాయం అంటున్నాను కదా అని అది కల్పిత కధ కాదు, అవునా?ప్రశాంతంగా బతుకుతున్న ఒక native tribeలో ఆడవాళ్లని రేప్ చేసి వాళ్ళకి పుట్టిన పిల్లల్ని తమ ఇళ్ళలో పనిమనుషులుగా పెంచుకుంటూ ఆ పిల్లలకి వాళ్ళ మూలజాతి గురించి పిల్లలని రేప్ చేసేవాళ్ళు న్న కధల్ని చెప్పి మోసం చెయ్యడం కట్టుకధ కాదు,చర్చి కూడా సమర్ధించి కొన్ని తరాల్ని అంత నీచంగా అవమానించడం ఎందుకు చేశారు?అమెరికాలో ఏమి జరిగిందో roots,auncle toms cabin లాంటి ఎన్నో చరిత్రాత్మకమైన కధలు ఉన్నాయి.ఈ బైబిలు సూక్తిని ఆ ఘోరాలు చేసిన వారెవ్వరూ చదవలేదు కాబోలు!

      చరిత్రలో క్రైస్తవులు చేసిన ఘోరాలు కళ్లకి కట్టినట్టు కనబడుతుంటే వాటికి సిగ్గు పడాల్సినవాళ్ళు వాటికి సిగు పడకుండా వాటిని హిందూ పురాణాల లోని కల్పితపాత్రలలో చూపిస్తూ హిందువుల్ని సిగ్గుపడేలా చెయ్యాలని చూస్తున్నారు - సిగ్గు పడాల్సింది మీరు.గ్నానం కలగాల్సింది మీకు!

      చరిత్రకీ కల్పనకీ తేడా తెలియని మీరు హిందువుల్ని విమర్శిస్తే దడుచుకుని కంగారుపడే అగ్నానులు ఇకడెవరూ లేరు - మరోసారి ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడకండి!

      P.S:ఈ కామెంటు పబ్లిష్ చేసినది ఇలాంటి జెనెరిక్ వాదనలు ఇదివరకు చాలా జరిగాయి,అయిపోయింది,మళ్ళీఎవరూ అట్లాంటి పనులు చెయకుండా ముందస్తు జవాబు చెప్పడానికి - మళ్ళీ వేస్తే పబ్లిష్ చెయ్యను.

      Delete
    4. WE, HINDUS CANNOT TOLERATE YOU,THE INTOLERANT WHEN YOU,THE INTOLERANT INTEND TO DESTROY US,THE HINDUS!

      Delete
    5. @ Anonymous.... నీకు అంత ఇబ్బందిగా ఉంటే ఇజ్రాయేల్ దేశం వెళ్ళిపో... ఇక్కడే ఉంటూ హిందువులు పండించిన అపవిత్రమయిన తిండి తింటూ వాళ్ళనే విమర్శించడం ఎందుకు? ఇక్కడి హిందూ గాలిని పీలుస్తూ, హిందువులు మాట్లాడే తెలుగు భాషను మాట్లాడుతూ, నిన్ను నువ్వు అపవిత్రం చేసుకోకు. వీలయితే, నీ ప్రాచీనుల నుంచి వచ్చిన హిందూ రక్తాన్ని పాశ్చాత్య క్రైస్తవ రక్తంతో transfusion చేయించుకో... పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే ప్రతీ ఎదవా హిందూ ధర్మాన్ని విమర్శించేవాడే....

      Delete
    6. ప్రకృతి తనకు కావల్సింది నెరవేరడానికి ఖచ్చితంగా ఒకరిని వెతుక్కుంటుంది అంటే ఏమో అనుకున్నా... మిమ్మల్ని చూసాక తెలిసింది హరి బాబు గారు... సింహంలా ఘర్జించారు. మీ వ్యాసం ఖచ్చితంగా దైవ సంకల్పమే.. అది తప్పక నెరవేరుతుంది.. ఎన్నో అద్భుతమయిన విషయాలు అలవోకగా చెప్పారు. "సత్యం వద... ధర్మం చర" అనే వేదోక్తిని నిజం చేయడానికి ప్రతీ హిందువు శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. అందుకు మీలాంటి వాళ్ళు ప్రేరణ ఇవ్వాలి. "ధర్మస్య విజయోస్తు.... అధర్మస్య నాశనోస్తు...

      Delete


  2. జై హరిబాబు ! జై జై హరిబాబు!

    హిందువులను చవటలుగా
    హిందూత్వమును చులకనగ హింకాయింపుల్
    గందరగోళము వలదోయ్
    చిందర వందర యగుదురు చిక్కుచు మీరున్ !

    జిలేబు

    ReplyDelete
  3. సగం వరకు చదివాను.మన తరం హిందువులలో ఒక ఆత్మన్యూన్యతను,తప్పుడు చరిత్రను మనకు చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేశారు. ఆత్మన్యూన్యత ఏమిటంటే హిందు మతంలో అనేక దురాచారాలు ఉన్నాయి అని సతి, అంటరానితనం, బాల్యవివాహాలు, కుల వ్యవస్థ అని పాఠాలు పెట్టి మరి బోధించారు. పక్క మతాల వారిలో ఏ లోపాలు లేనట్లు ఒక్క పాఠం కూడా లేదు. పైగా వాళ్ళ పండగల ప్రాముఖ్యతను తెలిపే పాఠాలే. హిందూ ముస్లిం భాయి భాయి అని ఉండేవి.

    1955 తర్వాత పుట్టిన వారికి దేశ విభజన ఎందుకు జరిగిందో పూర్తి సమాచారం తెలియదు. సాధారణంగా ఏదైనా విషయం పెద్దలు చెపితే తెలియాలి లేక సోషల్ సైన్స్ పుస్తకాల ద్వారా తెలియాలి. స్కూల్ పుస్తకాల్లో చరిత్ర అంతా వక్రీకరించారు. మొన్న రవినా తండాన్ వాళ్ళ అమ్మాయి టెక్స్ట్ బుక్ లో పాఠన్ని ట్వీట్ చేసింది. విదేశీ రాజు హిందూ దేవాలయాలను పగలగొట్టి, మసీదులు కట్టాడు అని, ఫై పేరా లో రాసి, పక్క పేజీలో ఆయన హిందువులను భలే చూసుకొన్నడని రాసారు.ఇది ఎంత అసంబద్దం గా ఉందో కామన్సెన్స్ ఉన్న వారికి తెలుసు. చిన్న పిల్లలప్పుడు పుస్తకం లో ఏది రాసి ఉంటే అదే నిజమని నమ్మేస్తాం. వాళ్ళ పాలన గోల్డెన్ పిరియడ్ లా రాస్తారు. ఐతే వాస్తవం వేరు. ఢిల్లీలో పెళ్లిలు ఎక్కువగా రాత్రి పూట జరుగుతాయి. అక్కడ అదొక సాంప్రదాయం లా మారింది. కారణం ఏమిటంటే మన విదేశీ పాలకుల కాలం లో పగటి పూట చెసుకొంటే,పెళ్లి ఇళ్ల పై పడి సొమ్ములను దోచుకు పోయే వారట. అంత ఘోరం గా ఉండేది.

    To be continued...

    ReplyDelete
  4. very expensive article. appreciations

    ReplyDelete
  5. ఆత్మన్యూన్యత విషయానికొస్తే దురాచారాలైన సతి ని తీసుకొండి. ఒక్క బెంగాల్ లో ఆ ఆచారం ఎక్కువ గా ఉండేది. కాని దానిని బ్రిటిష్ వాడు,వాళ్ళ స్థానికమిత్రులు
    జస్టిస్ పార్టీ అనుచరులు, హేతువాదులు, కమ్యూనిస్ ట్లు, మానవతా వాదులు, స్త్రీ వాదులు అదేదో భారతదేశంలోని హిందువులందరూ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పాటించే దురాచారమయినట్లు 100 సంవత్సరాలకు పైగా ప్రాపగాండా చేసారు.
    మనం చదివే ప్రతి పేపర్ లో, సినిమాలలో వేల సంవతారాలు గా ఈ ఆచారం ఉన్నట్లు చూపించేవారు. పాపం, ఈ లెగిసి ఎక్కడ మిస్ అయిపోతుందో అని, ఆ వర్గం వాళ్ళు ఆంధ్రజ్యోతి పేపర్ లో వారనికోక ఉత్తరమైనా రాసి, వాళ్ళు ఉనికిని చాటుకొంట్టుంటారు. దానితో పాటు హిందువులను,బ్రాహ్మణులను విమర్శించే కంచా ఐలయ్య వ్యాసాలూ ప్రచురిస్టు, పరోక్షంగా వాళ్ళని ప్రగతిశీల వాదులయినట్లు పొగిడించు కొంట్టు, తెలుగువాళ్ళని వీరే ఉద్ధరించినట్లు ప్రచారం చేసుకోవటం ఇంకా కోన సాగుతున్నది.

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారు, పైన రాసిన దానిలో సతి ఒక్కటే ఉంది. నేను చెప్పాలనుకొన్నది హిందూ సమాజ దూరచారాలు. మీ మెసేజ్ బాక్స్ లొనే
      మొబైల్ లో నుంచి టైప్ చేస్తుండటం వలన పొరపాటు దొరలింది.

      Delete
    2. పెళ్ళిళ్ళు రాత్రిళ్ళు చేసుకోవటానికి grandeur అయ్యుండొచ్చు.ఆడవాళ్ళ పట్టుచీరల ధగధగలు కనపడాలంటే ఆమాత్రం హడావిడి ఉండాలి కదా!మా బంధువుల్లోనే పగటి లగ్గాలు పెట్టే పంతుళ్ళని prefer చెయ్యరు.మన సరదా కోసం మార్చుకున్న సంప్రదాయాలకి కూడా ఇంగ్లీషోళ్ళనీ ముస్లిముల్ని కారణం చెయ్యడం దేనికి చెప్పండి!మన బాగు మనం చూసుకుంటే చాలు.

      Delete
    3. హరిబాబుగారు, నేను రాసింది అక్కడి స్థానికులు పంజాబీ మిత్రులు చాలామంది చెపితేనే. మొగలులు పాలించే రోజుల్లో కరెంటు ఎక్కడ ఉంది? ఆడవాళ్ళ చీరల ధగదగలు, నగలు కనపడటానికి.

      Delete
    4. ధగధగలు కనిపించాలంటే కరెంటు మాత్రమే ఉండాలా?దీపాలు వెలిగించటం కూడా తెలియని కాలం ఎప్పుడయినా ఉందా?అన్ని చోట్లా ఆ ఇబ్బంది లేకపోయినా అందరూ రాత్రి పెళ్ళిళ్ళే prefer చేస్తున్నప్పుడు దాన్ని generalaize చెయ్యకూడదు.ఆ తాకిడి ఉన్నవాళ్ళు అలా చేస్తే అది contextual reference మాత్రమే అవుతుంది.ఆ తేదాని మనం చూడాలి.

      Delete
    5. నాది ఆంధ్రానే. మా ఇళ్ళలో పెళ్లిలని ఉదయం పూట ప్రిఫర్ చేస్తారు. రాత్రి ముహుర్తాలు అయితే 9-10 గంటలకి అందరూ భోజనాలు చేసి, తాళిబోట్టు కట్టే సమయానికి పిల్లా,పిల్లవాడి అమ్మానాన్నలు, అన్నదమ్ములు ఒకరిద్దరు తప్పించి అందరూ ఇంటికి చెక్కేస్తారు ఉంటారు. ఇక ఆ అర్ధరాత్రి ముహూర్తం తరువాత ఐ భంధువులకు నిద్ర కూడా ఉండదు.దాని ప్రభావం రెండు మూడు రోజులు ఉంటుతుంది.
      –---------------

      నేను చెప్పింది ఢిల్లీ లో పంజాబీ మిత్రుల అనుభవం. వాళ్ళు బయట నుంచి వచ్చే మూకల యుద్దాలు,దాడులలో నలిగిన వారు. మీరు చెప్పేది ఆంధ్రాలో వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకొనే వారి ఆసక్తి గురించి.
      ఈ విషయాల గురించి తెలిసిన వన్ని రాస్తుపోతే ఒక వ్యాసం వస్తుంది. ఈసారి ఏప్పుడయినా రాస్తాను.

      Delete
    6. >>విదేశీ పాలకుల కాలం లో పగటి పూట చెసుకొంటే,పెళ్లి ఇళ్ల పై పడి సొమ్ములను దోచుకు పోయే వారట.

      పాలకులు దోచుకోవాలనుకుంటే రాత్రి పూట ఒచ్చే అడ్డేమిటో??

      Delete
    7. దోచుకొనే వాళ్ళు పాలకులని చెప్పానా? అసత్యాలు రాయవలసిన అవసరం నాకు లేదు. ఇతరులను
      నమ్మించాల్సిన అవసరం అంతకన్నా లేదు.

      Delete
    8. పాలకులు కాకపోతె ఏవరు దోచుకొనేవరు? పాలితులైన మనమే కదా? అలాంటప్పుడు పాలకులనని ఏం లాభం?

      అస్సలు దోచుకోవాలనుకునేవాడు మనవాడేంటి, అవతలివాడేంటి.... ఏవడికైనా పగటిపూట కంటే రాత్రుల్లే కదా దొంగతనానికి సులభం?

      >>ఇతరులను
      నమ్మించాల్సిన అవసరం అంతకన్నా లేదు

      ఇక్కడ అవసరాలు ఎవరికీ లేవు.. చర్చలద్వారా ఏంతో కొంత నాలెడ్జి సంపాదించుకోడానికి ఒచ్చేవాల్లే

      Delete
    9. ఎంత సేపటికి ఇతరులు రాసిన దానిని చదివి ప్రశ్నించటం తప్పించి,మీరు ఇక్కడ పంచుకొన్న జ్ఞానం నాకు తెలియదు. మీకు జవాబివ్వాలి అంటే మీ చారిత్రక నాలెడ్జ్ పై అవగాహన లేక ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఆపాలో నాకు తెలియదు. అందువలన పై వ్యాఖ్యలో మళ్ళి వీలు చూసుకొని రాస్తాను అని చెప్పింది.
      ఇక హరిబాబు నాలెడ్జ్ పై అవగాహన ఉంది. ఈ వ్యాసమే తీసుకో ఇది రాయటానికి, ఆయన ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాడు.ఇక్కడ రాసిందానికన్నా చదివింది 10 రెట్లు ఉంటుతుంది. నా వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి ఎక్కువగా రాస్తాను. ఇంత క్రితం ఆయన చదివిన వాటికి కనెక్ట్ అవుతాయి. అందువలన ఆయనకు ఏమి చెప్పక్కరలేదు, ఒక లింక్ ఇస్తే చాలు, నా మనసులో భావాన్ని యిట్టె గ్రహిస్తాడు.

      Delete
    10. పంచుకోడానికి నాదగ్గర జ్ఞానం అంతగా వుందనుకోను. మీరనుకున్నట్టు నేను మీరుగానీ, వేరెవరు రాసేవిగానీ ప్రశ్నించడంలేదు గమనించండి. నాకే కాదు, ఏ చిన్న పిల్లవాడికైనా ఒచ్చే సందేహమే అది. ఇప్పుడు మీరు అది మీకు, హరిబాబుగారికి మాత్రమే సంభధించిందని చెప్పారు కాబట్టి గుర్తుపెట్టుకుంటాను. మీరు కూడా ఇలాంటివాటీ గురించి ఏదైన సూచన మీ రిప్లయ్ లో పెడితె మేము కూడా అదంతా చదివి సమయం వృధా చేసుకోకుండా ఉపకరిస్తుంది గమనించగలరు.

      Delete
  6. "ఈసందర్భంగా గిరి మాట్లాడుతూ బాబాలుగా చెప్పుకొంటూ ప్రజలను మోసం చేస్తున్న ఈ 14 మందిని అరెస్టు, జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి దొంగ బాబాలను అరికట్టే విధంగా సరికొత్త చట్టాలు తీసుకురావలని కేంద్రాన్ని కోరారు చేశారు. వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్‌ చేశారు."

    మిగిలిన మతాల వాల్లు కూడా ఈ పని చెయ్యండి. మీ మీ మతాలకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోండి

    ReplyDelete
  7. Wow, Thanks for being active and letting people aware about the attacks Hinduism is taking..

    ReplyDelete
    Replies
    1. ఏమిటి మీరు సేవ్ ఇండియా బ్లాగు ను మూసేసినట్లున్నారు.

      Delete
    2. బాబోయ్! షేవ్ ఇండియా బ్లాగరు వీడేనంట. హరిబాబు గారూ! మీ బ్లాగును త్వరగా పసుపు నీళ్ళతో కడగండి. ఇంకోసారి ఇలాంటి అనాకాణీ అంటరాని వెధవల్ని లోపలికి రానియ్యకండి

      Delete
    3. What is the problem with that site?I wont put any restrictions until I found malice.Even though I claim a hindu,I am not in a mood encourage hindu fanaticism!

      Delete
    4. Dont know what you are talking about. May be you are confused with someone else?

      Delete
  8. ఒకడు వేరే మతాన్ని విమర్శించడంలో భాగంగా బొట్టు వల్ల ఒచ్చే ఆరోగ్యం గురించి తెగ లెక్చర్లు దంచుతున్నాడు. మరి అదే మతం విధవరాలికి బొట్టు ఉండకూడదు అని ఎందుకు చెప్పింది అని అడిగా.. నన్ను పాకిస్థాన్ అభిమానిగా డిక్లేర్ చేసేశాడు

    ReplyDelete
  9. why to scold personally? Ram karanam explains

    Ram Karnam
    11 గంటలు ·

    వ్యక్తిగతంగా ఎందుకు తిట్టాల్సోస్తుంది. ఎందుకు తిట్టాలి?

    పేరో, పదవో, పలుకుబడో కావాల్సిన ఒకడు వాడంతట వాడే ఏదో ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకుంటూ ..ఏ వర్గంతో గొడవపడితే వాడు కోరుకున్న ప్రాతినిధ్యాన్ని ఎక్కువమంది గుర్తిస్తారో ఆ వర్గంలోకి మనలని బలవంతంగా తోసి, ఎంత వారించినా వినకుండా మీరు-మేము అనే పదజాలంతో మనతో వాదులాడుతూ, వాడు ప్రతినిధి కావాలనుకుంటున్న వర్గాన్ని ఎలాగైనా మనచేత తిట్టించి, ప్రతిగా వాడు మనం తోయబడిన వర్గాన్ని తిడుతూ ఉండడం ద్వారా .. వాడు కోరుకున్న వర్గానికి జరుగుతున్న ప్రతినిధుల రేసులో అందరికంటే ముందుండాలని ఆరాటపడుతుంటాడు.

    రాజకీయాల్లోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ చలామణిలో ఉన్న ఆచారాల్లో అతి నీచమయిన, జుగుప్సాకరమైన ఆచారం ఇది. కొంతవరకు కెసిఆర్ , ట్రంప్ .. కూడా దీన్నే పాటించారు.

    ఈ నీచమైన ఎత్తుగడ చేసేవాళ్ళని వాడనుకున్న వర్గానికి ప్రతినిధిగా ఒప్పుకోను నేను. దానికి తోడు వాడి క్యారెక్టర్ వాడు చెప్పుకునేదానికి పూర్తి భిన్నంగా ఉన్నపుడు అసలు ఒప్పుకోను. అలాంటి వాళ్ళని కేవలం వ్యక్తిగతంగానే తిట్టాలి. ఒక వ్యక్తి కంటే ఎక్కువ స్థానం వాళ్లకి ఇస్తే వాళ్ళ ట్రాప్ లో మనం పడిపోయినట్లే.

    కాబట్టి -

    ఏదో ఒక వర్గానికి ప్రతినిధిగా ఎదగడం కోసం మరో వర్గంలోకి మనలని బలవంతంగా తోసే వాళ్ళని ఆ వర్గానికి ప్రతినిధిగా గుర్తింపబడకుండా చెయ్యాలంటే, మనం వాడు తోసే వర్గంలో కూరుకుపోకుండా స్వతంత్రంగా ఉండాలంటే వాడిని వ్యక్తిగతంగానే తిట్టాలి. మరో మార్గం లేదు. అలాంటి వారిని నాకు దొరికితే వదలను.

    ReplyDelete
  10. ఈ సద్గురు శివానందమూర్తి ఉపన్యాసం మొదటిసారిగా విన్నాను. మీరు వినండి.దేశం, సంస్కృతీ గురించి చెపుతున్నాడు.

    https://m.facebook.com/story.php?story_fbid=1412300725474003&id=100000822681225

    ReplyDelete
  11. జిన్నా కూడా మోతీలాల్ కొడుకేనా??
    ==========================
    Mothilal Nehru had one legal wife viz Swaroop Rani and four concubines. Let us see
    what he had written about Mothilal Nehru In his book viz Reminiscences of Nehru Age,
    (The scamgress suppressed this book lest Indians should not know the facts about
    Nehru family) Mothilal Nehru and swaroop Rani couple were blessed with 1) Mrs Krisna
    wife of Mr Jaisukh Lal Hathi (Governor) 2) Mrs Vijaylaxmi Pandit wife of Mr R. S.
    Pandit (High Commissioner of USSR) as heirs. Further he describes Vijayalaxmi and her
    half brother Syed Hussain were blessed with a daughter and Pandit adopted her as his
    foster daughter.

    Mothilal, when his earlier boss Mubarak Ali died mysteriously, marries his wife
    Thussu Rahman Bai and adopts her two sons Jawaharlal and Syed Hussein and also
    inherits umpteen properties.

    He married Manjari and were blessed with a son Mehar Ali Shokhta (Arya Samaj leader).
    Another son was Mohammed Ali jinna born for his Iranian woman. Motilal and his
    domestic cook were blessed with a son viz sheik Abdulla (Ex CM of kashmir) so
    describes MO mathai in his book Reminiscences of Nehru Age.
    ==========================
    ఈ మత్తయి నమ్మదగినవాడేనా!

    ReplyDelete
  12. భారత ప్రభుత్వం చేపట్టిన "డిజిటల్ లిటరసీ" ప్రేరణతో సాయి రామ్ సేవక బృందం విలువలతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో "ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం" అనే సేవను Mobile App ద్వారా సనాతన ధర్మ సంబంద, ఉత్తమ జీవన విధానానికి కావలసిన విలువలు, నైపుణ్యాల సంబంద గ్రంధాలను ఉచితంగా అందించటం జరిగింది.
    భాగవుతుల సోమయాజి శర్మ ఈ విషయం తెలియచెసేరు
    ఈ ఆప్ లో 3500 గ్రంధాలు PDF(e-Book) అందివ్వబడినాయి. ఈ గ్రంధాలను క్రింద చెప్పబడిన 33 వర్గాలుగా మా సామర్ధ్యమేరకు విభజించబడినవి.

    https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books

    ఈ ఆప్ లో 3500 గ్రంధాలు PDF(e-Book) అందివ్వబడినాయి. ఈ గ్రంధాలను క్రింద చెప్పబడిన 33 వర్గాలుగా మా సామర్ధ్యమేరకు విభజించబడినవి.
    భక్తి యోగం(429), కర్మ యోగం(48), రాజ యోగం(44), జ్ఞాన యోగం(407), రామాయణం(129), మహాభారతం(67), భగవద్గీత(68), పురాణములు(54), భాగవతము(77), వేదములు(87), ఉప వేదాలు(219), వేదాంగాలు(179), ఉప వేదాంగాలు(49), ఉపనిషత్తులు(63), గీతలు(26), ధర్మము(183), కథలు(130), శతకాలు(64), సూక్తులు(57), కావ్యాలు(31), నాటకాలు(49), కీర్తనలు(104), గేయాలు(60), దేవిదేవతలు(86), గురువులు(254), భక్తులు(47), కవులు(132), జీవిత చరిత్ర(104), మహిళలు(66), పిల్లలు(39), చరిత్ర(61), విజ్ఞానము(70), వ్యక్తిత్వ వికాసం(40)

    ఈ ఆప్ ముఖ్య విశేషాలు:
    - పూర్తిగా తెలుగు భాషలో లబ్యమయ్యే గ్రంధాలను మాత్రమే అందించటం
    - 3500 e-Books ని PDF రూపంలో అందించటం
    - పూర్తిగా ఉచితం
    - గ్రంధాలను సులభంగా ఎంచుకొనుటకు 33 వర్గాలుగా(రామాయాణం,మహాభారతం,భాగవతం,వ్యక్తిత్వ వికాసం,జీవిత చరిత్ర.....) విభజించటం జరిగింది(category)

    ReplyDelete
  13. UG SriRam11 September 2017 at 21:54
    ఎంత సేపటికి ఇతరులు రాసిన దానిని చదివి ప్రశ్నించటం తప్పించి,మీరు ఇక్కడ పంచుకొన్న........

    Chiranjeevi Y12 September 2017 at 02:49
    పంచుకోడానికి నాదగ్గర జ్ఞానం అంతగా వుందనుకోను. మీరనుకున్నట్టు ........

    hari.S.babu
    మీరిద్దరూ మంచివాళ్ళే!అయినా ఎందుకీ తొందరపాటు?


    శ్రీరాం గారూ,
    చిరంజీవి గారు అడిగే ప్రశ్నలలో వెటకారం గానీ దుర్మార్గం గానీ ఉన్నట్టు నాకు అనిపించదం లేదు,ఈ బ్లాగుకు వచ్చిన కొత్తల్లో వ్యతిరేకించినా ఇప్పుడు ధోరణి మారింది - అది ఆయనే చెప్పారు ఒక పోష్టులో,కామెంట్ల ధోరణిని బట్టి నాకు అది నిజమేనని అనిపిస్తున్నది.కాబట్టి ఆయనతో అంత దుర్మార్గంగా మాట్లాడటం నాకు నచ్చలేదు.బైబిలు సూక్తినీ హిందూ పురాణాల్నీ కలపి వదరుతున్న అనామకానికి యెట్లా జవాబు చెప్పానో చూశారుగా!ఎదటి మనిషి పూర్తి ద్వేషంతో దాడి చేస్తున్నాడు అని తెలిసేఅవరకు మనవైపు నుంచి వ్యంగ్యాలూ దూషణలూ వాడకూడదు.అతి సర్వత్ర వర్జయేత్!

    చిరంజీవి గారూ,
    మీ ప్రశ్నల్లో తప్పు లేదు,కానీ క్లుప్తంగా ఉండటం వల్లనే అలాంటి అపార్ధం వస్తుందని నేను అనుకుంటున్నాను.మీ ఉద్దేశాన్ని మీరు స్పష్టం చెయ్యడం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి,సరిపోతుంది!

    P.S:నేను నా బ్లాగులో పోష్టులకి పెట్టుకున్న పద్ధతి ఒకటే - మనుషుల మధ్యన గొడవలు ఎప్పుడు వచ్చినా అక్కడ ఒక క్లారిటీ లేని గందరగోళం ఉంటూన్నది.కాబట్టి మొదట గొదవలకి కారణం అవుతునన్ సమస్య మీద నేను క్లారిటీ తెచ్చుకుని గొదవల్ని తగించడానికి పనికొచ్చేర్ కంక్లూజన్ నాకు దొరికాక ఇక్కడ మీకు చెబుతున్నాను.అలాంటి న అబ్లాగు అద్గ్గిర ఇద్దరు మంచివాళ్ళు గొదవ పడటం నాకు ఇబ్బందిగా ఉంది.మనుషుల్ని విదదీసి లాభం పొందటం రాజకీయ నాయకుల పని.మనకి అలాంటి చెత్త పనులు చెయ్యాల్సిన అవసరం లేదు.

    ఇవే వాదనలు ముఖాముఖి చేస్తే మాటతో పాటు ముఖమూ కనబడుతుంది గాబట్టి ప్రశ్నలో గానీ జవాబులో గానీ ఉన్నది వెక్కిరింతా హాస్యమా న్నది తెలిసిపోతుంది.రాసింది చదివేటప్పుడు ఆవెలు ఉండదు.ఈ పరిమితిని అర్ధం చేసుకోండి.అనవసరంగా ఉద్రేకాలు పెంచుకోవద్దు!

    ఈసారి పోష్టు రోహిన్యా ముస్లిముల గురించి వేస్తున్నాను.కొంచెం టైం పట్టొచ్చు - ఈలోపు నన్ను డిస్టర్బ్ చెయ్యకండి!

    ReplyDelete
  14. Ram karnam ఆక్రోశం జీన్ =====

    ఒక అందమైన సాయంత్రం ఒకడు మన మీద పడి అమ్మనా బూతులు తిడితే మనం ఏమి చెయ్యాలి?

    చరిత్ర చదవాలి.

    అవును. తిరిగి తిట్టే ఆలోచన చెయ్యకుండా మూసుకుని చరిత్ర చదవాలి.

    వాడి నిగనిగలాడే కొవ్వు, ధగధగలాడే బలుపూ, లెక్కాపక్కా లేని తిక్కా .. వీటిని బట్టి మనం స్పందించకూడదు. చరిత్ర ఆధారంగా స్పందించాలి.

    వాడు బూతులు తిడుతూ ఉండగా, మనం మాత్రం తింగరోడిలాగా క్రీస్తుపూర్వం వందల సంవత్సరాల కాలం నుంచి వేదాలూ, భాషలూ, సంస్కృతులూ, ఆచారాలు చదవాలి. ముందే చదివి ఉంటే మళ్ళీ రివిజన్ చెయ్యాలి. వాడి తాత to the power of తాతని మన తాత to the power of తాత ఎప్పుడైనా వివక్షకి గురిచేశాడా అని.

    ఒకవేళ అలాంటి ఆనవాళ్ళు దొరికితే -

    అప్పటి ప్రమాణాల్లో అది మామాలు ప్రవర్తనే అయినా ఇప్పటి ప్రమాణాల్లో “వివక్ష ” కిందకి వస్తే చాలు. మనమీద ప్రయోగించబడుతున్న బండ బూతుల్ని కేవలం పీడిత జనాల “ఆక్రోశం” గా భావించాలి. వాడికి జీన్స్ ద్వారా వినయం, సౌమ్యత, దయ, ప్రేమ, లౌక్యం లాంటి లక్షణాలు సంక్రమించకపోయినా ఈ “ఆక్రోశం” అనే లక్షణాన్ని మాత్రం ఒకానొక జీన్ క్యారీ చేస్తూ ఉంటుంది. కేవలం క్యారీ చెయ్యడం కాదు. తరం నుంచి తరంకి cumulative “ఆక్రోశం” కూడగట్టుకుంటూ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తుంది. అంచేత వాడిని మనం – తర తరాల ఆక్రోశాన్ని మొయ్యలేక నలిగిపోతున్న బంగారు కొండ లాగా భావించి, వాడిచేత బండ బూతులు తిట్టించుకుని వాడి ఆక్రోశం లోడ్ తగ్గించుకునే అవకాశం ఇవ్వాలి.

    ఒకవేళ అలాంటి ఆనవాళ్ళు దొరక్కపోతే –

    చట్టం చదువుకోవాలి.

    వాడు ఎన్ని బూతులు తిట్టినా మనం తిడితే మాత్రం బొక్కలో వేసే తిక్క రూల్స్ కొన్ని ఉండొచ్చు. ఒక వేళ అలాంటి రూల్స్ ఉంటే - వాడు ఏసుకున్న డిజైనర్ డ్రెస్, ఎక్కుతున్న విమానాలు, తిరుగుతున్న దేశాలు, రోజువారీ చుక్కలు, ముక్కలు, పక్కలు .. ఇవ్వన్నీ మనకి అనవసరం . వాడి బూతులు తిట్టే హక్కుని హుందాగా గౌరవించి వినబడినంత వరకూ విని.. ఆగిపోయాక అదృష్టమనుకుని పడుకోవాలి.

    నా లాగే అందరికీ తిరిగి తిట్టలేని బూతులు ప్రాప్తించు గాక!

    ReplyDelete
  15. క్రిస్టియన్, వెనకబడ్డ జాతికి చెందిన చిరంజీవి కోసం, బ్రాహ్మణుడైన శ్రీరాం గారిని తప్పు అనడం బాగలేదు హరిబాబు. హిందువులంత కలిసి ఉండాలని మీరుపెట్టిన ఈ పోష్టు అర్ధమే మారిపోతుంది

    ReplyDelete
    Replies
    1. నేనంతే సార్!మొదట్లోనే కొంచెం తిక్క ఉండేది,ఇస్లాం గురించిన పోష్టులు రాసే టైములో రెటమతం కూడా తోడైంది:-)

      Delete

    2. చదవను చదవను యిస్లా
      ము దరసలు హరియును మారె ముదురుగ సుమ్మీ :)

      హరి ఓం తత్సత్ :)

      జిలేబి

      Delete
    3. >>క్రిస్టియన్, వెనకబడ్డ జాతికి చెందిన చిరంజీవి కోసం

      నేను ఇవన్ని పట్టించుకోను.. మీరు మీరాయబోయే పోష్టు మీద కాన్సంట్రేట్ చేయ్యండి

      Delete
    4. >>బ్రాహ్మణుడైన శ్రీరాం గారిని తప్పు అనడం<<

      హరిబాబు హిందూ ముసుగు కప్పుకున్న సెక్యులరిస్టు

      Delete
    5. కలసి ఉండాలని గొర్రెలులా హిందువులు ప్రవర్తించవలసిన అవసరం లేదు. తిట్టుకొన్నా తనుకొన్నా విమర్శలు చేసుకొన్న ఒక పెద్ద కాజ్ కోసం అవసరమైనప్పుడు కలసి పనిచేస్తే చాలు.

      సుబ్రమణ్యం సామి ఒకప్పుడు RSSను విమర్శించాడు. అతనికి హిందువులపై విదేశీయుల కుట్రల సంగతి, 2004 తరువాత బాగా అర్థమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ఆగకుండా, పదవి ఉన్నా లేకపోయినా హిందువుల ఐక్యత కోసం పనిచేస్తూనే ఉన్నాడు.

      Delete
    6. >>సుబ్రమణ్యం సామి హిందువుల ఐక్యత కోసం పనిచేస్తూనే ఉన్నాడు.<<

      Where and when? We, hindus take him as joker

      Delete
    7. @Chiranjeevi Y

      "వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా"

      Delete
    8. @UG
      కలసి ఉండాలని గొర్రెలులా హిందువులు ప్రవర్తించవలసిన అవసరం లేదు.

      hari.S.babu
      అవసరమైనప్పుడు కలవాలంటే అవసరం లేనప్పుడు కనీసం మానవసహజమైన మర్యాదలైనా ఉండాలి కదా!చైనా గురించి రాస్తానన్నప్పుడు జై ఎందుకు ఉషారు చూపించాడు?ఆయన హిందువు కాదే - నాస్తికుడు!చైనా కూడా హిందూమతాన్ని పాటించే దేశం అయి ఇవే పనులు చేస్తే అప్పుడు మతం గురించి ఉర్రూతలూగడం ఎట్లా ఉంటుంది?మనిషి తన పరిధిని మనిషి->కుటుంబం->గ్రామం/నగరం->జిల్లా->రాష్ట్రం->దేశం->మిత్రదేఅశాలు-ప్రపంచం అనేవి మాత్రమే భౌతికమైన అస్తిత్వం ఉన్న వలయాలు.బంధుత్వం/స్నేహం/ప్రాంతీయాభిమానం/దేశభక్తి/మతాభిమనం అనేవి మానసికపరమైనవి - ఈ రెంటినీ కలిపేతప్పుడు పరిధిని పెంచ్కొవదంలాగే ఉండాలి గానీ మీ circle మరొకరి circleని పగలగొట్టే పద్ధతి మంచిది కాదు.ఇలాంటి విషయాల్లో తిక్క రేగ్గిన మనుషులే శత్రువులకి కోట తలుపుల్ని తెరుస్తారు - ఓడిపోయాక పోస్ట్ మార్టం మాత్రమే ఉంటుంది మలుపులు ఉండవు!

      Delete
    9. >> తిక్క రేగ్గిన మనుషులే శత్రువులకి కోట తలుపుల్ని తెరుస్తారు - ఓడిపోయాక పోస్ట్ మార్టం మాత్రమే ఉంటుంది మలుపులు ఉండవు!

      బాబోయ్... అది నోరా, ప్రిటింగ్ ప్రెస్సా? మాటలు అలా జారిపొతన్నయి

      Delete
    10. అవసరమైనప్పుడు కలవాలంటే అవసరం లేనప్పుడు కనీసం మానవసహజమైన మర్యాదలైనా ఉండాలి కదా!
      మీరన్నది 100% కరెక్ట్.
      ఈ రోజు మీరి వ్యాసాలు ఎండికు రాస్తున్నారని ప్రశ్నించుకొంటే, మన చరిత్రను మసిబూసి మారేడు కాయ చేశారు. నేను అంబేద్కర్ వర్క్స్ చదువుతున్నాను. మనం ఇప్పుడు చర్చయించెఁ ప్రశ్నలన్ని ఆ రోజుల్లో కూడా సుధీర్ఘం గా చర్చయించారు. మనకి ఆ విషయాలు తెలియక మళ్ళీ మొదటి కొచ్చాము. నాస్తికుడయినా,వేరే మతస్థుడయినా ఒక విషయం మొదట తెలుసుకోవాలి. ఇండియా మొదట హిందూ దేశమని, హిందువులు సెక్యులర్ రాజ్యం గా ఉండాలనుకొన్నారని. ఈ జ్ఞానం లేక నేడు పరిస్థితి ఎలా తయారయిందంటే, ఇండియా మొదట సెక్యులర్ స్టేట్, మెజారిటీ హిందువులకు ఏ ప్రత్యేకత లేదు. ఇదే ఐడియా ఆఫ్ ఇండియాగా ప్రచారం చేస్తున్నారు. This was not acceptable for our freedom fighters also.

      Delete
    11. పోయి అంబేద్కర్ పుస్తకాలు చదువుకో,స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది హిందువులొక్కరే. క్రైస్తవులు, దళితులలో కొంతమంది (పాకిస్థాన్ ఫౌండింగ్ ఫాదర్ లో ఒకరు అయిన జోగేందర్ నాథ్ మండల్) పాకిస్థాన్ ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు.

      MP గా అంబేద్కర్ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత తన ఓటమి కారణాలు అన్వేషిస్తూ ఏమి చెప్పారంటే

      Fight for Freedom” has been carried on mostly by the Hindus. It is only once that the Musalmans took part in it and that was during the shortlived Khilafat agitation. They soon got out of it. The other communities, particularly the Untouchables, never took part in it. A few stray individuals may have joined it for personal gain. But the community as such has stood out. This was particularly noticeable in the last campaign of the “Fight for Freedom,” which followed the ‘Quit India’ resolution passed by the Congress in August 1942. This is a glaring fact especially to a foreigner who comes to India and witnesses how more than half the population non-co-operates with the Congress in this “Fight for Freedom.” Quite naturally he feels stupefied by this strange phenomenon.


      Delete
    12. భారత స్వాతంత్రంపోరాటం లో హిందువులను ఏకం చేసింది రెండు.
      మొదటిది రామకృష్ణ పరమహంస, వివేకా నందుల ప్రభావం. రెండు భగవద్ గీత. దేశ స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న తిలక్, గాంధీ, సుభాష్ చంద్ర బోస్, రాజాజీ, ప్రకాశం పంతులు ... వీళ్ళ జీవితాల పై ఈ రెండి ప్రభావం పూర్తిగా ఉంది.

      ఇంత క్రితం ఎన్నోసార్లు వీటి గురించి వివరాలు ఇవ్వటం చర్చయించటం జరిగింది. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లా అవే ప్రశ్నల వేయకండి. జవాబు ఇవ్వటానికు నాకు ఆసక్తి లేదు. నాకు సోషల్ మీడియా పైనే ఆసక్తి పోయింది.త్వరలో నెట్ చూడటం మానుకొంటాను.

      Bye

      Delete
    13. Anonymous14 September 2017 at 05:22
      "ఆ రోజుల్లో కూడా సుధీర్ఘం గా చర్చయించారు."

      hari.S.babu
      అది టైపింగ్ మిస్టేక్ అయి ఉండవచ్చు!నాకు పోష్టుల్లోనే చాలా వచ్చేవి -ఇప్పుడిప్పుడు కొంచెం పట్టుదలగా తగ్గించుకోవడానికి try చేస్తున్నాను.అటువంటివాటిమీద వెక్కిరించటం బాగోలేదు.అడ్మిన్ సెక్షన్లో ఏదో సీరియస్ ప్రశ్న అనుకుని పబ్లిష్ చేశాను.మీ కామెంటును తీసేస్తున్నాను.

      Delete
    14. నేనేం టైపో ని ఎత్తి చూపలేదు. ఆయన సింపుల్గా "చర్చించేశారు" అని అనడం మీద నాప్రశ్న. ఎవరు, ఎక్కడ, ఎవరితో చర్చించారు అని అడిగాను. మీరు తొందరపడి ఆ కామెంట్ డిలీట్ చేశారు.

      Delete
  16. @Haribabu Suranenii12 September 2017 at 10:30:

    "ఈసారి పోష్టు రోహిన్యా ముస్లిముల గురించి వేస్తున్నాను"

    హరిబాబు గారూ, దశాబ్దాల పాటు రేగిన చకమా & హజోంగ్ శరణార్ధుల వివాదం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నట్టు అనిపిస్తుంది. దీనికి రోహింగియా వ్యవహారానికి కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. Waiting for your post.

    ReplyDelete
  17. sir,

    can you explain about harappa and mohenjo daro civilization.

    ReplyDelete
    Replies
    1. I have done a post very long back - I will search and give the link here itself,please hold on.

      Delete
    2. @raz
      can you explain about harappa and mohenjo daro civilization.

      hari.S.babu
      చిరంజీవి గారికి బుద్ధుడి గురించి వెతికే పనిలో మీ పని కూడా చేశాను.
      మొదట "దోపిడీ->యుధ్ధం->రాజ్యం->కులం->అణిచివేత?->వైప్లవ్యం!" పోష్టు చదవండి.

      అయితే,అది "యెవరు నేను?యెవరు మీరు!అధికారం ముందా,అభివృధ్ధి ముందా?ఈ హరిబాబు యేమి చెప్తాడు?!" అనే పోష్టులో తార్చిన విషయాలకి పేరు ఇప్పుడు గుర్తున్ లేదు గానీ అప్పుడు నాతో విభేదిస్తూనే నా నిషపక్షపాత్ బుద్ధిని నమ్మి అడిగిన పర్శ్నకి జవాబుగా ఆ పోష్టు వేశాను.ఆ పోష్టు వెయ్యడానికి మూలమయిన మరో పోష్టు లింకు కూడా ఆ పోష్టు మోద్ట్లోనే ఉంటుంది.

      తీరా చదివాక అభిప్రాయం అడిగీతే బౌధం గురించి వదిలేశారు అనే అభిప్రాయం ఎదురయింది ఆయాన్ నుంచి.ఆ కొరతని చిరంజీవి గారూ అడిగిన పోష్టులో పూర్తి చేశాను.

      కాబట్టి
      1."ఇదండీ కమ్యునిజం చరిత్ర!",
      2."యెవరు నేను?యెవరు మీరు!అధికారం ముందా,అభివృధ్ధి ముందా?ఈ హరిబాబు యేమి చెప్తాడు?!",
      3."దోపిడీ->యుధ్ధం->రాజ్యం->కులం->అణిచివేత?->వైప్లవ్యం!",
      4."దేవుడు లేడన్న గౌతమబుధ్ధుడు దేవుడు యెట్లా అయ్యాడు?బౌధ్ధుల దేవుడు విష్ణుదేవుడి అవతారంగా ఎప్పుడు ఇరుక్కున్నాడు!"
      అనే నాలుగు పోష్టుల్నీ చదివీతే భారతదేశపు సామాజిక సంస్కృతీ పరిణామం కొంతవరకు అర్ధం కావచ్చు.

      Delete
  18. howlayya gang vs opponents

    ram karnam post

    సమాజంలో మార్పు రావాలన్న లక్ష్యంతో రాయబడే రాతలకి ... సమాజంలో మార్పు వచ్చినప్పుడే నిజమైన సార్ధకత ..

    చంపెయ్యాలన్నంత కోపం తెప్పించే లక్ష్యంతో రాయబడే రాతలకి..
    చంపేస్తామనే బెదిరింపులు వచ్చినప్పుడే నిజమైన సార్ధకత.. ��

    రాసేవాళ్ళకీ , బెదిరించేవాళ్ళకీ అంత విజయవంతమైన కెమిస్ట్రీ నడిచేటప్పుడు మధ్యలో అడ్డుపడడానికి మనమెవరు ?

    ReplyDelete
  19. Dear Mr.saakshaym Group
    నా మర్యాద కొద్దీ "మీ మతాన్ని ఎంత పొగుడుకున్నా మాకు అభ్యంతరం లేదు..." అని చెప్పాను గానీ ఏముంది మీ మతంలో పొగుడుకోవటానికి?మీ మతాన్ని స్థాపించిన మూలపురుషుడే ఒక రోగిష్ఠి,తల్లికి చెల్లెల్ని కూడా వదలని కామపిశాచి,క్యార్వాన్ల దోపిడీతో మొదలుపెట్టి లెక్కగట్టి 5వ వాటా తనకొక్కడికే దఖలుపర్చుకుని చేసిన అన్ని యుద్ధాలూ దబ్బుల కోసమే చేసి ఆ పాపపు సొమ్ముతోనే బతికిన దోపిడి దొంగ,పచ్చి మోసగాడు,నరహంతకుడు!

    తన కడుపున పుట్టినపిల్లల దగ్గిర్నుంచి దాదాపు తన ప్రతినిధులైన ఖలీఫాల వరకు అందరికీ ఇతరులు పగబట్టి చంపిన దుర్మరణమే తప్ప గౌరవప్రదమయిన మరణం ఎవ్వరికీ దక్కలేదు!మాది ఒకే పుస్తకం.ఒకే ప్రవక్త,ఒకే బతుకు,ఒకే దేవుణ్ణి పూజించే మతం అని నువ్వు డప్పాలు కొట్టుకోవటమే గానీ షియాలు ఎక్కువ ఉన్నచోట సున్నీలనీ సున్నీలు ఎక్కువ ఉన్నచోట షియాల్నీ నరికి పారేస్తున్నారు - మీలో మీకే సఖ్యత లేదు,ఆ రెండు శాఖల్లో ఒకడు ప్రార్ధించినట్టు మరొకడు ప్రార్ధించడు మా మతాలు నీకు ఉమ్మడి మతాలు ఎట్లా అవుతాయిరా బటాచోర్?

    గతం వొదిలెయ్యి,ఇవ్వాళ నీ పక్కనే ఇండియాలోనే నీ మతంవాళ్ళ పరిస్థితి ఎంత దరిద్రం!అప్పుడెప్పుడో అమీనాని ఒక ఎయిర్ హోస్టెస్ రక్షిస్తే అందరూ ఆ ఎయిర్ హోస్టెస్ చుట్టూ సినిమాలు కూడా తీసారు గానీ అసలు అమీనా విమానం వరకు ఎలా వచ్చింది?ఆ అమ్మాయిని డబ్బు తీసుకుని అరబు షేక్ వెంట పెళ్ళి చేసి అధికారికంగాపంపించింది ఆ అమ్మాయి తలిదండ్రులే,అవునా కాదా?ఇప్పటికీ పాతబస్తీలో ఆ దందా నడుస్తూనే ఉంది,అవునా కాదా?ఆ దందాలు చేస్తున్నవాళ్ళు ఒవైసీ మనుషులే - అది నీకు తెలుసా?ఒవైసీ ముఠాకి ఉన్న అనేకమైన వ్యాపారాల్లో చెప్పుకోదగిన్ షేర్ ఈ అమ్మాయిల బ్రోకరేజి వలనే వస్తుంది - అది నీకు తెలుసా లేదా?వాళ్ళు అమ్ముతున్నది ఎవర్ని?హిందువుల ఆడపిల్లల్ని కాదు,మీ మతానికి చెందిన ఆడపిల్లలనే!ఆ బ్రోకర్లకి లేదు సరే - దానిపట్ల చీమ కుట్టిన బాధయినా నీకుందా?

    మీ అడవాళ్లకి మీరు న్యాయం చేసుకోవాల్సింది పోయి కోర్టులూ ప్రభుత్వాలూ కలగజేసుకుని తీర్పులు చెప్పేవరకు మీ బుద్ధి ఏమైంది?ఇప్పటికీ సన్నాయి నొక్కులే తప్ప మీ అడవాళ్ళ పట్ల నీకూ నీ ముల్లాలకీ నిజాయితీ లేదు - ఏం బతుకురా మీది,ధూ!నీ మతం ఇంత కంపు కొట్టి చస్తుంటే దాన్ని శుబ్రం చేసుకునే పని వొదిలేసి హిందువుల విగ్రహారాధన మీద పడి యేడుస్తున్నావు - నోటికి తింటున్నది అన్నమా?గడ్డియా?మరొకటా?

    ReplyDelete
  20. హరిబాబు గారూ! దేవుళ్ళ గురించి ఆలోచిస్తే నాకు డానికెన్ సిద్దాంతం కొంత హేతుబద్దంగా అనిపిస్తుంది.. ఆ సబ్జెక్టుని కూడా ఒక సారి టచ్ చేసి, వీలైతే ఒక పోష్టు పెట్టండి.

    ReplyDelete
    Replies
    1. I am hearing about this now only!Please introduce me the literature.

      Delete

    2. హమ్మయ్య

      లోకంలో హరిబాబు గారికి తెలియని విషయాలు కూడా ఉన్నాయన్నమాట !


      అబ్బ వీరి కెంత విన్నాణమో అనుకుంటూ అబ్బే మనకు లేదే అ‌నుకుంటి ; ఇప్పుడు మనసు కుదుటపడే :)


      జిలేబి

      Delete
    3. https://www.debunker.com/texts/vondanik.html

      Delete
    4. Dear Chiranjeevi Y,
      మీరిచ్చిన రెండు లింకులూ చూశాను.పెద్ద సబ్జెక్ట్ ఏముంది?రెండో లింకులో అతన్ని మోసగాడని అంటున్నట్టు ఉంది కదా!అతని కంటే ముందే చాలాకాలమ్నుంచీ కొన్ని ఇండియానా జోన్స్ సినిమాల్లోనూ యాంజెలినా జొలీ టాంబ్ రైడర్ సినిమాల్లోనూ ఇలాంటి ఫాంటసీలు ఉన్నాయి.అందులో అతనలా ఫీలవడానికి ఆణిముత్యం లాంటి కారణం ఒకటి చెప్పాడు,చూసారా?"Humanity is encouraged to believe in a jealous god from the Old Testament - who was never a god." అని,దాని మూలంగ అవచ్చిన గొడవ ఇదంతా,హిందువులకి ఆ బాధ లేదు.

      మీరు నా విశ్వసృష్టిరహస్యం పోష్టు చదివారా?భాగవతంలో వ్యాసుడు చెప్పిన దాంట్లో పదో వంతు కూడా నేను చెప్పలేదు.3డి టెక్నాలజీలో వైర్ మెష్ మోడల్అ ని ఉంటుంది కదూ - అట్లా పైపైన లాగించేశాను.కేవలం వాళ్ళు చెప్పిన మేధమెటికల్ వాల్యూస్ మోడర్న్ సైన్సు కనుక్కున్నట్టుగానే ఉన్నాయి అని చెప్పడానికి అది సరిపోతుంది కదా అని మిగిలిన వాట్ని వదిలేశాను!అవన్నీ వ్యాసుడు కనుక్కున్నవి కాదు,వ్యాసుడి కాలం కన్న ముందునుంచే కాస్మాలజీకి సంబంధించి శాస్త్రాలని రాసిన ఋషులు వేరే ఉన్నారు.ఇవ్వాళ డాన్ బ్రౌన్ లాంటివాళ్లలాగే తను చెప్పే కధలో అప్పటికి తన చుట్టూ ఉన్న కాస్మాలజీ విషయాల్లో కధలో ఇమిడే కొన్నింటిని మాత్రమే అక్క్కడ చెప్పి ఉంటాడు అనుకుంటే అసలు వ్యాసుడికి తెలిసినది ఎంత ఉండి ఉంటుందో ఆలోచించండి!

      Delete
    5. డానికెన్ సిద్దాంతం నేను కొంతవరకు చదివాను. నాకు అది హేతుబద్దంగా అనిపించింది. సరైన వివరాలు రీకలెక్ట్ చేసుకోని మీకు ఆ ఇంఫర్మేషన్ అందిస్తాను.

      Delete
  21. Ram Karnam
    21 hrs ·

    === సామాజిక సమీకరణాలు – 1 ==

    పైకి పరస్పర వ్యతిరేక ధ్రువాలలాగా కనిపిస్తున్నప్పటికీ .. దళితులు మరియు బ్రాహ్మణ, క్షత్రియులు ఒకే ఒరలో రెండు కత్తులు.

    ఆపత్సమయాల్లో ఈ రెండు వర్గాలూ కలిసిపోయి ఒకరికొకరు చేయూతగా ఉండడమే కాకుండా మిగిలిన కులాలన్నింటినీ దూరం పెట్టడం కోసం వారు ఏకంగా కొత్త మతమో, ఉపమతమో స్థాపించగలరు. ఒక సామాజిక శాస్త్రవేత్తగా నేను ఈ తత్వాన్ని సోదాహరణంగా వివరిస్తూ ఒక పుస్తకమే రాయగలను.

    దళిత మేధావి అయిన అంబేద్కర్ అనారోగ్యంతో బాధపడేటప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ సేవ చెయ్యడం, తరువాత వారిద్దరూ వివాహం చేసుకోవడం , తదనంతరం హిందూ మతం వదిలేసి ఇద్దరూ బౌద్ధం పుచ్చుకోవడం అనేది మచ్చుకు ఒక ఉదాహరణ. వీరికి అనువుగా ఉండేలా ఒక పధకం ప్రకారం వేల ఏళ్ళ క్రితమే క్షత్రియుడైన సిద్దార్ధుడు బౌద్ధం పేరుతో రంగం సిద్ధం చేసి పెట్టడం వెనక ఉన్న సామాజిక సమీకరణాలని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

    ఇట్లు
    ఉత్తముడైన
    కరణం రామయ్య ఫార్మర్
    (సా మ్యాజిక్ శాస్త్రవేత్త )

    నోట్: దైవసమానులు ఐలయ్య గారి ఏకలవ్య శిష్యుడి హోదాలో నేను కూడా ఇకనుంచి వారి లాగానే పిచ్చి పిచ్చి ఆలోచనలూ, తిక్క తిక్క విశ్లేషణలూ, సోది సోది ఉదాహరణలూ కలగలిసిన సుత్తి సుత్తి సిద్దాంతాలని ప్రతిపాదిద్దామనుకుంటున్నాను.

    https://www.facebook.com/RamKarnam/posts/10213790588216121?pnref=story

    ReplyDelete
  22. The story of Fall of Education Standards .


    At some point in time the universities got multiplied creating many VCs posts. There is not so bad not so good professor who wants to become a VC.He has political influence. He tries to use it. The CM needs funds for next election . So he demands large money. The ambitious person invests and becomes VC. He starts selling promotions in his university , to recover his investment , Some bad teachers but perhap s not very bad teachers, who are ambitious, purchase positions.

    https://m.facebook.com/story.php?story_fbid=10210333290141911&id=1031672934

    ReplyDelete
  23. OPINIONS Liberalism 2017 : Vivekananda as sectarian and Aurangazeb as secular

    http://www.opindia.com/2017/09/liberalism-2017-vivekananda-as-sectarian-and-aurangazeb-as-secular/

    ReplyDelete
  24. "స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది హిందువులొక్కరే."

    ఇంత దిగజారి యూజీ శ్రీ రాం తప్ప ఎవ్వడూ మాట్లాడలేడు. వీడొక ఉగ్రవాది. వీడ్ని నడి రోడ్డులో ఉరి తియ్యాలి

    ReplyDelete
    Replies
    1. ఆయన రిఫెరెన్సులు ఇచ్చి పాయింటు చెబుతుంటే అవేమీ ఇవ్వకుండా ఆక్కసు వెళ్లగక్కుతున నిన్ను యేమి చెయ్యాలి?నీ దగ్గిర అవి అబద్ధాలని చెప్పే రుజువులు చూపించి వాదించితే ఎవరు అడ్డుకుంటారు - నీ పాయింటుకి రుజువులు ఉన్నయా?

      మొదటి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నందుకే వాళ్లని ముక్క చివాట్లేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇంగ్లీషు చదువుల్లు నేర్పటానికి ఆలీఘర్ ముస్ల్లిం యూనొవర్సిటీ పెట్టి అటు లాక్కెళ్ళాడు.రెండవ స్వాతంత్ర్య పోరాటం అనే సన్నివేసాలలఓ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లాంటి కొందరు వ్యక్తిగతంగా కాంగ్రెసులో చెరి పోరాడారు నిజ్మే,కానీ ముస్లిల్ములకి ప్రాతినిధ్యం వహిస్తూ వారి సంక్షేమం కోసం ఏర్పాటయిన ముస్లిం లీగ్ వీటికి దూరంగా ఉండతం అబద్ధమా?అప్పటివరకు ఇంగ్లీషు వాళ్లతో అంటకాగడం కాంగ్రెసువారి అధికారిక చరిత్ర చదివినా తెలుస్తుందిగా!పాకిస్తాన్ ఏర్పాటు కోసం అంత పట్టుబట్టినది కూడా కొత్త ప్రబుత్వంలో ఉద్యమానికి దూరంగా ఉన్న తమకి చోటు ఉండదనే దుర్మార్గపు ఆలోచనతోనే - ద్విజాతి సిద్ధాతం ఒక ముసుగు మాత్రమే!ఇప్పటికీ పాకిస్తాన్ సైన్యంలోనూ ప్రభుత్వంలోనూ పెత్తనం చెస్తున్న ఆ ప్రాంతపు మాదచ్చేదులు వాళ్ళ వైభవాల కోసం రెచ్చగొడితే దేశంలొ ఉన్న ప్రతి పిల్లిగడ్దం అడ్డగాడిదా పాకిస్తాను ఏర్పాటు తమ కోసమేనన్నట్టు రెచ్చిపోయారు!

      ఇదంతా చరిత్ర,నిజమైన చరితర్,నీలాంటివాళ్లై ఎప్పటికీ తెలియని అసలైన చరిత్ర!హిందూమతదురహంకారులు రాసింది కాదు,అధికారిక్కంగ భారత ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో రాసినదే కొంచెం బుర్రపెట్టి చదివితే అర్ధం అవుతుంది.

      Delete
    2. రెఫరెన్సా?? ఏ బ్లాగునుంచి కాపీ చేసింది అది? అంబేత్కర్ అలా అన్నాడు అని నాలుగు ఇంగ్లీషు ముక్కలు రాస్తే సరిపోతుందా?? అధికారిక పుస్తకాలన్నావు.. దాన్నే మెకాలే విధ్యా విధానం అని ఖండించేది కూడా నువ్వే మరి.. నీకు, యూజీకి ఎలా అనుకూల్లం గాఉంటే అలా ఉపయోగించుకోవడమేనా??

      వాడి మాటలు మొదటినుంచీ ఇతరమతాలు, వాడి కులాలు తప్ప ఇతర కులాలుని అన్ని నాశనం చెయ్యాలి అనే పాయింటు లోనే మాట్లాడతాడు. ఐసిస్ కి, వాడికి తేడా ఏంటి అస్సలు?

      >>పిల్లిగడ్దం అడ్డగాడిదా
      నీకు, వాడికి ఇండియా అంటే ముస్లీములు, హిందువులేనా?? బౌద్దులు, జైనులు.. ఇంకా ఎంతో మంది లేరా?? డబ్బుకి, సెక్షుకి ఆశపడి దేశాన్ని సంక నాకిచ్చిన హిందువులు లేరా?? అంతెందుకు, అస్సలు ఆంగ్లేయులు రెచ్చిపొయ్యి భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ఈ పాముల్ని పూజించే బాచ్చికాదా అవకాశం ఇచ్చింది? వాడు, నువు గుండెల మీద చెయ్యేసుకోని.. హిందువులో ఒక్కడుకోడా దేశ స్వాతంత్ర పోరాటానికి వెన్ను పోటు పొడవలేదని చెప్పగలరా?? ఎందుకండీ మీకు తప్పితే ఇంకోకడికి ఏమీ తెలియదనుకోని గొంతు చించుకుంటారు.. కామెంట్లు పబ్లిష్ చెయ్యడం మీ చేతిలో వుందని ధైర్యం తప్ప

      Delete
    3. @Anonymous16 September 2017 at 02:32
      రెఫరెన్సా?? ఏ బ్లాగునుంచి కాపీ చేసింది అది? అంబేత్కర్ అలా అన్నాడు అని నాలుగు ఇంగ్లీషు ముక్కలు రాస్తే సరిపోతుందా??

      hari.S.babu
      లేదు నాన్నా!రెఫ్రెన్సులు తేలేవు గాబట్టి ఇలా గావు కేకలు వేస్తే సరిపోద్ది.అడ్డం వాగుడు వాగే నోరు నీకు ఉంది,నాకు లేదు - అంబేద్కర్ ఎవరు?అమాంబాపతు రాతలు రాసిన పోరంబోకు బ్లాగు ఓనరా?

      @Anonymous16 September 2017 at 02:32
      అధికారిక పుస్తకాలన్నావు.. దాన్నే మెకాలే విధ్యా విధానం అని ఖండించేది కూడా నువ్వే మరి.. నీకు, యూజీకి ఎలా అనుకూల్లం గాఉంటే అలా ఉపయోగించుకోవడమేనా??

      hari.S.babu
      బోడిగుండుకీ మోకాలికీ ముడిపెట్టినట్టు నీ వాదనకి సాక్షాలు చూపించమని అడుగుతుంటే సంబంధం లేని విష్యాలకి లింకు కలుపుతావేంటి?అధికారైకమైన చరిత్ర అంటే భోగరాజు పట్టాభిసీతారామయ్య అనే కాంగ్రెసువాది "భారత్ జాతీయ కాంగ్రెసు చరిత్ర" అని రాశాడు.అది మెకాలే విధ్యావిధాన్మ్ పరిధిలోకి యెట్లా అవ్స్తుంది?ఒక కాంగ్ర్సువాది తన పార్టీ గురించి అబద్ధాలు రాయడు కదా -అందులో నువ్వూ నేనూ తప్పులు పట్తాల్సినవి ఏముంటాయి?ఏ విధమయిన కిరికిరి లేకుందా సాక్ష్యాలకి పనికివచ్చే చరిత్ర నుంచి సాక్ష్యాలు చూపిస్తే సరిపోతుంది కదా - ఇంత గగ్గోలు దేనికి?

      P.S:అసలు నీకు చరిత్ర్ తెలీదు - అది ఒప్పుకుని మూసుకుని కూర్చో,వాడినీ వీడినీ ఉరితియ్యాలి అనేటంత సీను నీకు లేదు.

      Delete
    4. అడ్డమైన వాగుడు వాగటం నీకు, నీ ఫ్రెండుకి చెల్లు.. కాదంటే మావి అడ్డమాటలు కావని నువ్వే సాక్షాలు చూపియ్యి అని ఎదురు దొబ్బులు. మీరు సూపర్రా.. నేనన్ని అడిగితే.. నీక్కావల్సిన 2 ముక్కలు పట్టుకోని "హబ్బా! ఎంత తెలివిగా డైవర్టూ చేశానో చూశావా శ్రీరాములూ??" అని జబ్బలు చరుచుకో. ఎవడికీ తెలియనివి.. నీకు మాత్రమే తెలిసిన నాలుగు ముక్కలకీ.. బూతు మసాలాలు అద్దుకోని ఊదుకుంటూ తిను

      Delete
    5. "హిందూమతదురహంకారులు రాసింది కాదు,అధికారిక్కంగ భారత ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో రాసినదే కొంచెం బుర్రపెట్టి చదివితే అర్ధం అవుతుంది."

      "అధికారైకమైన చరిత్ర అంటే భోగరాజు పట్టాభిసీతారామయ్య అనే కాంగ్రెసువాది "భారత్ జాతీయ కాంగ్రెసు చరిత్ర" అని రాశాడు."

      ఇప్పుడు చెప్పు.. బుర్ర ఎవడు వాడాలో??

      "P.S:అసలు నీకు చరిత్ర్ తెలీదు"
      నిజమే.. నాకు నీలా కట్టుడు చరిత్ర తెలియదు.
      బ్రిటీష్ వాడు మనల్ని ఆక్రమించుకోడానికి కారణం హిందువులే అంటే నువ్వు తట్టుకోలేవు. ఒక్క హిందువు కూడా పోరాటానికి వెన్నుపోటు ప్పొడవలేదా అని అడిగితే, నీకు, వాడికి నోళ్ళు పెగలవు? హిందూ రాజ్యం, హిందూ పోరాటం, హిందూ విజయం.. మిగితావాళ్ళంతా ఒక్కడుకూడా రోడ్డుమీదకి రాకుండా.. మీ పోరాటాలు.. చిప్సు తింటా.. సినిమా చూసినట్టు చూశారన్నమాట..

      Delete
    6. అస్సలు హిందువులంటే ఎవరో శ్రిరాములు చెప్పాలి. 3 కోట్లో, 33 కోట్లో దేవతల్ని పూజించే వాళ్ళా?? బుద్దుడు, మహా వీరుడు, సాయిబాబా, మైసమ్మ, సమ్మక్క, సారక్క.. ఇట్లాంటివాల్లు కూడా మీ అక్కౌంటులోనేనా?? దేవుడు లేడన్న బుద్దుడినే దేవుడు చేసిన మీ టాలెంటు సూపర్రా.. గోపాల గోపాలా క్లైమాక్సు గుర్తురావట్లా??

      Delete
    7. Anonymous16 September 2017 at 04:08
      ఇప్పుడు చెప్పు.. బుర్ర ఎవడు వాడాలో??


      hari.S.babu
      పిచ్చి పుల్లయ్య కబుర్లు చెప్పకు!అందరూ ఒప్పుకునే చరిత్ర అనేదానికి ఉదాహరణ చెప్పాను నీ మట్టిబుర్రకి అది కూడా ఎక్కలేదు.మక్కీకి మక్కీ తీసుకుని మళ్ళీ గందరగోళం సొల్లు వాగుతున్నావు.

      "బ్రిటీష్ వాడు మనల్ని ఆక్రమించుకోడానికి కారణం హిందువులే అంటే నువ్వు తట్టుకోలేవు. " అది నీ మైండు దొబ్బిన తెలివి.స్వార్ధపూరితులైన హందూ రాజుల వల్లనే ఇంగ్లీషువాళ్ళు పెత్తనం చెయ్యగలిగారని కాంగ్రెసు చరిత్ర గురించి రాసిన పోష్టుల్లో నేనే చెప్పాను కదా - నువ్వు చెప్తే నేను ఒప్పుకోకపోవడం అనెది ఎందుకొస్తుంది?ఇక్కడ పాయింటు రెండవ స్వాతంత్రుయ సంగ్రామం అని పేరు పెట్టిన కాలం గురించి.దాన్నుంచి దైవర్ట్ చెసి యేదేదో మాట్లాడుతూ నాది కట్టుడు చరిత్ర అంటావెంటి?1957లో జరిగినదాన్ని ప్రధమ స్వాతంత్ర్యపోరాటం అంటారు.కాంగ్రెసు ప్రముఖపాత్ర వహించి నడిపించినదాన్ని తిలక్ కలం దగ్గిరనుంచీ రెండవ స్వతంత్ర పోరాటం అంటారు - అదైనా తెలుసా?ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఆ కాలం గురించి.1857లో హిందువుల కన్న ముస్లిములే వీరోచితంగా పోరాడారు,అందులో నేను గానీ యూజీ గానీ కాదనడానికి ఏమీ లేదు.అలాంటి సాధికారైకమైన సాక్ష్యాలని అడుగుతుంటే వాటిని తీసుకొచ్చి వాదించకుండ అకట్టుడు చరిత్ర,పెట్టుడు చరితర్ అంటావెంటి?

      తెలియకపోతే తెలుసుకోవాలి,తెలుసుకునే ఉద్దేసం కూడా లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి.రెండూ చెయకుండా వాడినీ వీడినీ ఉరి తియ్యాలి అనడానికి నువ్వేఅమన్నా లార్డు రీడింగు వారసుడివా?మేము ఈ దేశం నచ్చజ్కపోతే పొమ్మన్నప్పుడు "నువ్వెవడివి మమంల్ని పొమ్మనడానికి?నీకు నచ్చినవాళ్లే ఈ దేశంలో ఉండాలా!"అని గీరకబుర్లు చెప్తారు,మరి మీకు నచ్చకపోతే ఉరి తియ్యాలై అనేటప్పుడు మీది మీకు గుర్తుకు రాలేదా?ఎవడి నలుపు వాడికి తెలియదు గానీ హిందువుల గురించి సొల్లు వాగడం!

      Delete
    8. @Anonymous16 September 2017 at 04:36
      దేవుడు లేడన్న బుద్దుడినే దేవుడు చేసిన మీ టాలెంటు సూపర్రా.

      hari.S.babu
      బుద్ధుణ్ణి దేవుణ్ణి చేస్తూ మహాయానం అనే శాఖని పుట్టంచుకునది బౌద్ధులు కదా,మాకేంటి సంబంధం?తెలిసీ తెలియకుండా వాగడంలో మీ టాలెంటు సూపర్రా!

      Delete
    9. That rout in the election remained a thorn in the heart of Ambedkar for long. A large part of What Congress and Gandhi Have Done to the Untouchables which Ambedkar published in 1945 is a tortuous effort to explain that actually the Congress had not done well in the election, that in fact, while groups such as his which had opposed Congress had been mauled even in reserved constituencies, they had triumphed, and the Congress, in spite of the seats having gone to it, had actually been dealt a drubbing!

      Though this is his central thesis, Ambedkar gives reasons upon reasons to explain why he and his kind have lost and why the Congress has won! One of the reasons he says is that the people in general believe that the Congress is fighting for the freedom of the country. This fight for freedom, Ambedkar says, "has been carried on mostly by Hindus." It is only once that the Mussalmans took part in it and that was during the short-lived Khilafat agitation. They soon got out of it, he says. The other communities, particularly the untouchables, never took part in it.

      A few stray individuals may have joined it -- and they did so, Ambedkar declares, for personal gain. But the community as such has stood out. This is particularly noticeable in the last campaign of the "Fight For Freedom", which followed the 'Quit India Resolution' passed by the Congress in August 1942, Ambedkar says. And this too has not been just an oversight, in Ambedkar's reckoning it was a considered boycott. The Untouchables have stayed out of the Freedom Movement for good and strong reasons, he says again and again.

      http://www.rediff.com/freedom/29ambed1.htm

      Delete
    10. UG SriRam14 September 2017 at 07:12
      పోయి అంబేద్కర్ పుస్తకాలు చదువుకో,స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది హిందువులొక్కరే. క్రైస్తవులు, దళితులలో కొంతమంది (పాకిస్థాన్ ఫౌండింగ్ ఫాదర్ లో ఒకరు అయిన జోగేందర్ నాథ్ మండల్) పాకిస్థాన్ ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు.

      Delete
    11. "బుద్ధుణ్ణి దేవుణ్ణి చేస్తూ మహాయానం అనే శాఖని పుట్టంచుకునది బౌద్ధులు కదా,మాకేంటి సంబంధం?"

      ఔనా? మరి దశావాతారాల్లోకి బుద్దావతారం ఎలా ఎల్లిందమ్మా??

      Delete
    12. ఇవన్నీ ఎందుకు?యూజీ శ్రీరాం అంబేద్కర్ అభిప్రాయాన్ని ఉటంకించినందుకు యూజీని ఉరి తియ్యాలి అంటున్నావు - మరి,అంబేద్కర్ మహాశయుణ్ణి ఏమి చేస్తావు?అదొక్కటి చెప్పు,చాలు!అంబేద్కర్ చరిత్ర,సమాజం లాంటివి ఏమీ తెలియకుండానే ఆ మాట అన్నాడని నీ అభిప్రాయమా?

      Delete
    13. కామెంట్ల మోడరేషన్ మన చేతిలో ఉంటే ఆ కిక్కే వేరప్పా! మనం ఎధవలమని నిరూపణ ఐనప్పుడు పబ్లిష్ చెయ్యకుండా ఆపొచ్చు. మన కామెంట్లు మాత్రం పెట్టి, వాడి సమాధానాలు పెట్టకుండా.. వాడు మన టాలెంట్కి తట్టూకోలేక పారిపొయ్యాడని కలరిచ్చుకోవచ్చు.

      Delete
    14. Before boundary commission(1947), Christians voted for whole of Punjab to Pakistan

      In the last days of the United India Mr. Jinnah visited Lahore as a part of his campaign to fetch the support of the minority community for Pakistan. He met the Christian leader Ch. Chandu Lal and sikh leader Giani kartar Singh. The sikh leader turned down his offer while Chandu Lal declared unconditional support of the Christians for Pakistan. When the resolution to join Pakistan or India was moved and voted upon in the Punjab Legislative Assembly, the three Christian members voted in favour Pakistan and saved the situation. 88 and 91 votes were casted in favour of India and



      The Role of Christians in the Freedom Movement of Pakistan

      http://www.bzu.edu.pk/PJSS/Vol32No22012/Final_PJSS-32-2-12.pdf

      Delete
    15. ఓ అజ్ఞాతా! నేను రాసింది నా వ్యక్తిగత అభిప్రాయాలు కావు. స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న వారి అనుభవాలు, చరిత్ర గురించి రాసిన ఘాంధి, అరున్ షౌరి,సుబ్రమణ్య స్వామి, అంబేడ్కర్ వర్క్స్, పాకిస్థాన్ టివిలో జరిగే చర్చలలో పాల్గొనే ప్రముఖ మేధావులైన హసన్ నిసార్, నజం సేతి ప్రామణికతగల వ్యక్తులు,పుస్తకాలలోని అభిప్రాయాలు.

      Delete
    16. Anonymous16 September 2017 at 05:44
      కామెంట్ల మోడరేషన్ మన చేతిలో ఉంటే ఆ కిక్కే వేరప్పా!

      hari.S.babu
      అవును మరి!మోడరేషన్ లేకపోతే ఇరగదీసేవాడివి,కదూ!పాయింటు చెప్పరా పోలిగా అనటే పొద్దెంక జూస్తా ఉండేదానికి తెలివీ గిలివీ ఏం అక్కర్లే అప్పా!

      Delete
    17. గూగుల్ లో dr ambedkar writings and speeches సర్చ్ చేయి https://www.mea.gov.in/ లో పదిహేను వాలుంస్ ఉంటాయి. ఒక్కొక్క వాల్యుం లో సుమారు 1000 పేజిలకు తగ్గకుండా ఉంట్టుంది. నేను ఇచ్చిన సమాచారం అందులో ఉంట్టుంది. లేకపోతే నన్ను వచ్చి అడుగు. ముందు చదువుకొని రా! చర్చిద్దాం.

      --------------------------------

      Najam Sethi हिंदुओं ने कभी भी इस्लाम को परेशान नहीं किया Pak Media On India

      https://www.youtube.com/watch?v=IIaumEg6CHs


      దేశ స్వాతంత్ర పోరాటంలో సిపాయీల తిరుగుబాటు తరువాత పోరాటంలో పాల్గొనకుండా, చివరి నిముషంలో వచ్చి (బ్రిటిషోడు స్వాతంత్రం ఇవ్వబోతున్నాడని తెలిసిన తరువాత)మేము చాలా త్యాగాలు చేశాము అని చెప్పుకొని పాకిస్థాన్ తీసుకొన్నారని హసన్ నిసార్ కూడా చెప్తున్నాడు.


      1. Hassan Nisar On Partition (3 min)

      https://www.youtube.com/watch?v=J9ZQrnSsoiM

      2. History of Pakistan Hassan Nisar
      (17:00- 20:00 min00)

      https://www.youtube.com/watch?v=mq-CIGxkcNM&t=1182s

      https://www.youtube.com/watch?v=OICjB9bNasU

      Delete
    18. @Anonymous16 September 2017 at 05:20
      ఔనా? మరి దశావాతారాల్లోకి బుద్దావతారం ఎలా ఎల్లిందమ్మా??

      hari.S.babu
      బుద్ధుడు పుట్టకముందే యాస భాగవతం ఉంది.ఆ భాగవతంలో ఉన్న హిందూ బుద్ధుడూ ఈ బౌద్ధుల బుద్ధుడూ ఒక్కరు కాదు.ఇద్దరు బుద్ధులు ఉన్నారు.


      ఆ ముందు వెనకల చరిత్ర నువ్వు తెలుసుకుంటే ఎవరి దేవుణ్ణి ఎవరు కాపీ కొట్టారో తెలుస్తుంది!అందుకే "తెలియకపొతే తెలుసుకోవాలి.తెలుసుకోవాలని లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి" అన్నది!

      Delete
    19. ఈ వ్యాసం చదివితే, అంబేడ్కర్ చెప్పినట్లు ఖిలాఫత్ మువ్ మెంట్ తప్పించి స్వాతంత్ర పొరాటం లో పాల్గొనలేదు. చివరివరకు బ్రిటిష్ వారికి అండగా నిలచారు. వేరేదేశం తీసుకొని వెళ్ళారు.

      It was clear to the British after the mutiny of 1857 that unity amongst Indians was against the interests of the Empire. Sir Syed Ahmed Khan realized that the British could not be removed from India soon and advised the Muslims not to wage conflicts against them. His loyalty was rewarded by a largesse to establish Muslim Anglo Oriental [MAO] College at Aligarh. It later became the Aligarh Muslim University. He believed that the Muslims should restore their political identity in India and did not support the Khilafat movement. Nor did he support the Indian National Congress.

      A section of the Muslims considered the British rule as a loss of self-esteem and identified themselves with the Caliphate in Turkey

      Khilafat became irrelevant when Turkey gave up the idea and the Ali brothers started losing their hold over the Muslims. In order to salvage their image, in a speech in 1924, they declared that “an adulterous Mussalman was better than Gandhi”. The Congress leaders were not amused. The non-cooperation movement had also failed.

      https://freedomfirst1952.wordpress.com/2015/08/25/gandhi-and-the-ali-brothers/

      హైందవ పునాదులపై ఇండియా - ఆంధ్రజ్యోతిలో ''ఇండియాలో దాగిన హిందుస్థాన్‌''





      http://hyderabadbooktrust.blogspot.in/2014/10/blog-post_26.html

      ఈ పుస్తకం ప్రధానంగా చెప్పేదేమంటే ప్రతి రాజకీయ పార్టీ సిద్ధాంత రాద్ధాంతాలకు అతీతంగా హైందవ సాంస్కృతిక పునాదుల మీద నిర్మించబడి ఆ సంస్కృతిని బలోపేతం చేసింది. అదేవిధంగా సనాతన వాదులు, ప్రగతిశీల వాదులన్న తేడాలేకుండా ప్రతి హిందువూ ఇండియన్‌ హైందవ ధర్మ రక్షణకే పాటుపడ్డాడు. పడతాడు కూడా. అందుకే ఆ రోజు వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌.పస్‌.ఎస్‌.ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కావాలని కోరాడు



      గాంధీ లౌకిక వాదంలో హిందూత్వం దాగి వుందని ముస్లింలు చాలా కొద్ది కాలంలోనే కనిపెట్టారు. నాటకీయంగా జరిగిన ఖిలాఫత్‌ ఉద్యమం తరువాత గాంధీ ముస్లింలను వదిలివేశారు. ఆనాటి నుంచి అత్యధిక శాతం ముస్లింలు ఆయనను ఎప్పుడూ నమ్మలేదు. లౌకిక వాదానికి ప్రతీకగా వున్న మహమ్మ దలీ జిన్నా కూడా గాంధీ హిందూత్వ రాజకీయాలకు విసిగిపోయి కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చేశారు. నిష్పక్షపాతి అయిన మోతీలాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా హిందూ పార్టీయే అనడం గమ నించదగ్గ విషయం. ఈ హైందవ రాజకీయాలే దేశ విభజనకు దారితీశాయి. కానీ, చరిత్రలో దేశ విభజనకు జిన్నాను దోషిగా నిలబెట్టారు.

      Delete
    20. The Venkat Dhulipala interview: 'On the Partition issue, Jinnah and Ambedkar were on the same page'

      http://scroll.in/article/810132/the-venkat-dhulipala-interview-on-the-partition-issue-jinnah-and-ambedkar-were-on-the-same-page

      Venkat Dhulipala on Indian Standard Time
      Rajya Sabha TV

      https://www.youtube.com/watch?v=TLgl7yyM8Cc

      Delete
    21. అస్సలు హిందువులంటే ఎవరో శ్రిరాములు చెప్పాలి. 3 కోట్లో, 33 కోట్లో దేవతల్ని పూజించే వాళ్ళా?? బుద్దుడు, మహా వీరుడు, సాయిబాబా, మైసమ్మ, సమ్మక్క, సారక్క.. ఇట్లాంటివాల్లు కూడా మీ అక్కౌంటులోనేనా??

      నువ్వు చెప్పిన వాళ్లందరు హిందువులే! తిరుపతి గంగమ్మ,సుళూరుపేట చెంగాళ్లమ్మ,కావలి కళుగోళమ్మ ....
      ఈ గ్రామదేవతలు అంతా హిందూ దేవతలే.

      మా నాయకుడు సుబ్రమణ్య స్వామి ఇటువంటి ప్రశ్నలకు ఎప్పుడో సమాధానం ఇచ్చాడు చదువుకో!


      Subramanian Swamy replies to questions posed by Muslim clerics to RSS on 'Hindu rashtra'

      http://zeenews.india.com/news/india/subramanian-swamy-replies-to-questions-posed-by-muslim-clerics-to-rss-on-hindu-rashtra_1569173.html

      Delete
    22. పాకిస్థాన్ జనభా సుమారు 18కోట్లు. ఆదేశంలో ఉండే మొత్తం భూమి 200 కుటుంబాల వారికింద ఉందని ఒక ఇంటర్వులో జావేద్ అక్తర్ చెప్పాడు. కారణం పాకిస్థాన్ ఏర్పాటు చేసిన భూస్వామ్య వర్గాలు, జాగీదార్లు, సర్మాయాదార్, నవాబులు అందరు 1857 స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నామని,దానికి ప్రతిఫలం గా కొత్త దేశంలో(పాకిస్థాన్) అక్కడి స్థానికుల భూములు కూడా తీసుకొన్నారు. భూసంస్కరణలను ఇస్లాం/షరియా కు వ్యతిరేకమని ఫత్వా విడుదల చేసి అమలు జరపలేదు. వాళ్లు అలా భూ ఆక్రమణలు చేస్తే ఇక పేద, మధ్యతరగతి హిందువుల భూమి సంగతి గురించి వేరే చెప్పాల?

      Javed Akhtar Interview (8:07 min-10:09 min)https://www.youtube.com/watch?v=qK8S254AUS8

      వాళ్ల అసెంబ్లి లోఇప్పుడు ఒక కొత్త తీర్మానం ప్రవేశపెట్టారట.

      Who should get the tonnes of gold lying in the world’s richest temple: Kerala, Modi or Pakistan?

      A member of the National Assembly of Pakistan has already claimed a right on the property, a historian who did not want to be identified said.

      He said the member had even moved a private member’s motion in the Pakistan Assembly, saying that his country had a right for a share of the wealth since it was accumulated when the two countries were undivided.

      https://scroll.in/.../who-should-get-the-tonnes-of-gold...

      Delete
    23. పెరియర్ గారికి కాంగ్రెస్ గాంధీ నడిపినటువంటి స్వాతంత్ర్య పోరాటంపై ఏ మాత్రం విశ్వాసం లేదు .
      కాంగ్రెస్ గాంధి బ్రాహ్మణవాద బావజాలంతో నడుపుతున్న కాంగ్రెస్ ను, 1925 లో పెరియర్ గారు మాట్లాడుతూ,ఈ విధంగా గాంధీ కాంగ్రెస్ నడిపించినట్లయితే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి బదులుగా బ్రాహ్మణిక్రసి స్థాపించబడుతుందాని చెప్పాడు.

      1947 స్వాతంత్ర్యాన్ని ఈ విధంగా వర్ణించాడు


      1947 స్వాతంత్ర్యాన్ని ఈ విధంగా వర్ణించాడు

      "అంగ్లేయులు వెళ్ళిపోయిన దినం ద్రావిడులకు విమెాచన దినం కాదు-విషాద దినమే అవుతుంది.

      వెండిపూత పూచిన పాత సంకెళ్శకు పసిడిపూత పూచిన కోత్త సంకెళ్ళను బిగించిన దినమే స్వాతంత్ర్యం" అని ప్రకటించాడు.

      https://www.facebook.com/photo.php?fbid=643881302437417

      Delete
    24. జ్యోతిబా ఫులే కృత్రిమ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు.
      .
      ◆☞ సాహుమహరాజ్ కృత్రిమ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు.
      .
      ◆☞ బాబాసాహెబ్ కూడా కృత్రిమ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు.
      ★☞ బాబాసాహెబ్ అంబేద్కర్
      " బహిష్కృత భారత్" లో రాశారు.
      "బానిస వ్యవస్తలో వాళ్ళ మాటలు తిరస్కరించినాము వారు వచ్చిందని చెబుతున్న స్వాతంత్రంలో వారితో (అగ్రవర్నాలతో) తన్నులు తినవలసి ఉంటుంది.
      .
      ◆☞ పెరియర్ గారికి కాంగ్రెస్ గాంధీ నడిపినటువంటి స్వాతంత్ర్య పోరాటంపై ఏ మాత్రం విశ్వాసం లేదు .

      https://www.facebook.com/photo.php?fbid=852123278279884&set=a.118855078273378.24548.100004466592129&type=3

      Delete
  25. Ram Karnam


    === ఈ వారం అమాయకపు ప్రశ్న ==

    ఈవారం నేను చదివిన అమాయకపు ప్రశ్న “ ఇప్పుడు కులం ఎవరు పట్టించుకుంటున్నారు, వివక్ష ఎక్కడుంది అంటారు, మళ్ళీ మా కులాన్ని తిట్టాడంటూ రెచ్చిపోతారు. ఇదేమి విడ్డూరం మరీనూ ? “

    తనకొక కులం ఉండాలా లేదా అనేది ఎవడికి వాడు సెలెక్ట్ చేసుకునేది కాదు. పుట్టగానే సమాజం వాడికి అంటగడుతుంది. తెలివిగలవాడికి పెద్దయ్యే సరికి అన్ని కులాల్లోనూ మంచివారు, చెడ్డవారు ఉంటారన్న సత్యం అర్ధం అవుతుంది కనుకనే కులాన్ని పట్టించుకోవడం మానేస్తాడు. వాడికి “అన్ని కులాల్లో మంచీ, చెడ్డ ఉంటారు” అన్న స్పృహ ఉన్నంతవరకే వాడి కులం మీద విపరీతమైన అభిమానంగానీ, ఇతర కులం మీద విపరీతమైన ద్వేషం గానీ లేకుండా ఉంటాయి. ఎవడైనా మేధావి వచ్చి అబ్బే అదేం లేదు “ఆ” కులమంతా వెధవలు అనగానే వీడు నమ్మిన సత్యాన్ని అవమానించినట్టు అవుతుంది. అంతేకాదు ఆ సత్యం మీద నమ్మకంతో తాను ఇన్నిరోజులూ “ఆ” కులం వలన తనకొచ్చే అదనపు సామాజిక ప్రయోజనాన్ని వదులుకున్నందుకు పశ్చాత్తాపం కలుగుతుంది. వాడు ఇన్నాళ్ళూ నమ్మిన సత్యాన్ని వేరే మేధావి ఎవరో కాదన్న విషయాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేడు.

    మనకి ఫీలింగ్ ఉన్నా లేకపోయినా ఏదైనా ఒక గ్రూపు తిట్టబడుతూ ఉంటే, ఆ గ్రూపులో అనివార్యంగా (మన ప్రమేయం లేకుండా) మనం ఉన్నామని లోకమంతా నమ్ముతుంటే మనకి దాన్ని ఖండిచాల్సిన ఖర్మ పడుతుంది.. నిష్కారణంగా దూషించబడే సమూహంలో ఉండడం ఎవరికి నచ్చుతుంది? అది మనం బయటికి వచ్చే వీల్లేని సమూహం అయినప్పుడు ఆ సమూహంతో కలిసి దూషకుల మీద తిరగబడడం తప్ప వేరే మార్గం లేదు. (తిరగబడడం అంటే హింస కాదు ).

    నెల్లూరులో ఉన్న ఫలానా కులస్తుడు విజయనగరంలో ఉన్న అదే కులస్తుడొకడు అకారణంగా చనిపోతే ఏడవడు. పక్కింట్లో వేరేకులం వాడయిన స్నేహితుడు చనిపోతే ఏడుస్తాడు. కాని అదే పక్కింటి ఫ్రెండ్ “ఫలానా కులపోళ్ళు అందరూ వెధవలు” అని వీడి కులం మీద ఒక తీర్మానం పడేశాడనుకో. అప్పుడు విజయనగరంలో ఉన్న స్వకులస్తుడితో కలిసైనా పక్కింట్లో ఉన్న స్నేహితుడిపై వాదనకి దిగుతాడు. ఇవన్నీ ఏవో మర్మ సిద్దాంతాలు కాదు. చాలా సాధారణమైన అస్తిత్వ సంఘర్షణ.

    కులం దాకా ఎందుకు? ఎవడైనా వచ్చి “ఈ రోజు ఎర్ర చొక్కా ధరించిన వారందరూ దొంగలు “ అనడం మనం వింటే, మనం యాదృచ్చికంగా ఆ రోజు ఎర్ర చొక్కా వేసుకుని ఉంటే మనకి కోపం వస్తుంది. దానర్ధం మనకి ఎర్ర చొక్కా అంటే పిచ్చి ఇష్టం అని కాదు. నిజానికి మనకున్న అన్ని చొక్కాల్లోకి ఎర్రచొక్కా అంటేనే తక్కువ ఇష్టం కావచ్చు కూడా.

    ఇన్ని మాటలెందుకు - నాలాంటోడు ఎవడైనా వచ్చి “ కప్ప గుడ్లు ఉన్న ప్రతి ఒక్కడికి రేపిస్టు ప్రవృత్తి ఉంటుంది” అన్నాననుకో. అప్పుడు మన ఫేస్బుక్ మన్మధుడు రెచ్చిపోయి కప్ప గుడ్లు ఉన్న మిగతా వారి అందరి వాల్స్ కి వెళ్లి వాళ్ళని రెచ్చగొట్టి నా మీద యుద్ధం ప్రకటిస్తాడు.

    ***** Stereotyping is an immature expression. *****

    ReplyDelete
  26. Next generation of militants may emerge from academic institutes

    https://www.dawn.com/news/1344913

    ReplyDelete
  27. 'పెట్రోల్‌ ధరల పెంపు వల్ల వచ్చే ఆదాయం అంతా కూడా పేదల సంక్షేమం కోసమే ఉపయోగిస్తాం. కారు, బైక్‌ ఎవరైతే వాడతారో వారే పెట్రోల్‌ కొనుగోలు చేస్తారు. వారిని దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి వ్యక్తులు సాధారణంగానే ఆకలితో అలమటిస్తున్నవారు కాదు. మేం పన్నులు విధిస్తుంది పేదల జీవితాలను తీర్చిదిద్ది వారికి గౌరవమైన జీవితాన్ని ఇచ్చేందుకే. ఈ మార్గంలో వస్తున్న డబ్బంతా కూడా ప్రభుత్వం దోచుకుంటున్న సొమ్ముకాదు.. ఎవరు చెల్లించగలరో వారికే పన్నులు విధిస్తున్నాం'

    --కేజే ఆల్ఫాన్స్‌

    ReplyDelete
    Replies
    1. >>కారు, బైక్‌ ఎవరైతే వాడతారో వారే పెట్రోల్‌ కొనుగోలు చేస్తారు

      ఐతే డీజిల్ రేట్లు తగ్గించొచ్చుకదా? కాయగూరలు, ఇతర నిత్యావసర వస్తువులు, ప్రజా రవాణా వంటి ధరలు తగ్గుతాయి..

      Delete
  28. రామ్కరణమ్>>>>


    = సామాజిక సమీకరణాలు – 2 ==
    కమ్మోళ్ళు ఆశబోతోళ్ళు . అంతర్గత వైరుధ్యాలు ఎక్కువ.
    వారు ఐకమత్యంగా ఉంటారు కాబట్టి ఏదో సాధిస్తారు అనుకుంటారు చాలామంది. నిజానికి వారు పైకి ఎలా కనిపించినా లోపల ఎవరి పాటికి వారు విడివిడిగా ఒకరితో ఒకరు పోటీపడుతూ ఉంటారు. కాబట్టే నాలుగు శాతం జనాభా అయినా నాలుగు రంగాల్లోనూ అభివృద్ధి చెందారు.
    ప్రాంతాన్ని బట్టి వారి సామాజిక స్థాయి మారుతుంది. ఉత్తరం నుండి దక్షిణం వచ్చేకొద్దీ స్థాయి తగ్గుతూ వస్తుంది. ఉత్తరాన ఉన్న కమ్మోళ్ళకి దక్షిణాన ఉన్న కమ్మవాళ్ళ మీద చిన్నచూపు ఉంటుంది.
    ఉత్తరాది వాళ్ళు బాగా బలిసిన వారే కాకుండా “నేను” అన్న అహంభావం కూడా ఎక్కువే. అందుకే వాళ్ళ ఇంటి పేరు పొడుగ్గా ఉంటూ “నేని” తో ముగుస్తుంది (“నేను” అనేది కాలక్రమేణా “నేని” అయింది ) ఉదాహరణకి - వీరమాచనేని , పిన్నమనేని , ఘట్టమనేని, సూరపనేని లాంటివి ఉంటాయి. దక్షిణం వచ్చేసరికి ఇంటిపేర్లు చిన్నవైపోతాయి. ఉదాహరణకి - నారా, గాలి, గల్లా, మంచు. మరింత దక్షిణం అనగా తమిళనాడు చేరేటప్పటికి కమ్మోళ్ళు బి.సి అయిపోతారు. దక్షిణాన బలిసినవారు ఉత్తరం వెళ్లి వ్యాపారం చెయ్యడం , ఉత్తరాన బక్కచిక్కిన వారు దక్షిణానికొచ్చి వ్యవసాయం చేసుకోవడం కూడా చాలా సాధారణంగా చూస్తుంటాం.
    ఈ “చిన్న చూపు” కి చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. MLA గా ఓడిపోయి పక్కచూపులు చూస్తున్న చంద్రబాబు TDP వైపు ఎప్పుడైతే చూశాడో “వాడొచ్చి నా మీద పెత్తనం చెలాయిస్తాడేమో” అన్న చిన్నచూపుతో ఉత్తరాది నాదెండ్ల ముఖ్యమంత్రిని పదవీచ్యుతుడిని చేసి తాను ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పరిణామం గమనించిన దక్షిణాది వెంకయ్య చంద్రబాబుతో కలిసి పోరాడాల్సి వచ్చింది. రెండో దఫా TDP గెలిచే సమయానికి ఉత్తరాది లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ వంకేమో ఓరచూపు, తన వంకేమో కోరచూపు చూడ్డం భరించలేక చంద్రబాబు దూరపు చూపుతో ఇతర కులాల వారితో కలిసి ముఖ్యమంత్రి పదవి లాక్కోవాల్సి వచ్చింది. ఆతరువాత హడావుడి ఎక్కువ చేసే రేణుక చౌదరి లాంటి ఉత్తరాది వాళ్ళని తెలివిగా తప్పించాడు.
    ఈ దక్షిణాది ముఖ్యమంత్రి దగ్గర నేను సెక్రటరీగా పని చెయ్యడమేమిటని జయప్రకాష్ నారాయణ రాజీనామా చేశాడు. ఉత్తరాది వాళ్లకి బుద్ది చెప్పాలన్న కోపంతోనే - ఎన్టీఆర్ చనిపోయాక లక్ష్మీపార్వతి పంపిన సూట్ కేసు ని మోహన్ బాబు తిరిగి ఇవ్వలేదు. ఇదంతా కూలంకషంగా అర్ధం చేసుకున్న చంద్రబాబు 2014 లో గెలిచాక ఉత్తరాది కమ్మోళ్ళకి పెద్ద పదవులు ఇస్తే పక్కలో బల్లెం అవుతారని సీనియర్ అయిన కోడెలకి స్పీకర్ పదవితో సరిపెట్టారు.
    మనం సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా హీరో పాత్రలంతా ఉత్తరాది వారే చేసి సైడ్ యాక్టర్, కమెడియన్ పాత్రలు దక్షిణాది వారికి ఇచ్చేవారు. మీడియా రంగంలోనూ అంతే. మనం ఫేస్బుక్ లో కొందరు “ఏటవతల”, “ ఏటివతల” అని సంభాషించుకోవడం కూడా చూడొచ్చు.
    ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. అవి నేను రాయబోయే “సామాజిక ఆశబోతోళ్ళు కమ్మోళ్ళు “ అనే పుస్తకంలో వివరిస్తాను .
    --- కర్ణం రామయ్య ఫార్మర్
    ( KISS వ్యవస్థాపకులు )
    ****** ఈ సీరీస్ సమాప్తం *****
    నోట్:- ఎప్పుడైతే మా గురువుగారు, పూజ్యులు, విశ్వ విఖ్యాత సామాజిక శాస్త్రవేత్త, సామాజిక రత్న , పద్మశ్రీ డాక్టర్ కంచె ఐలయ్య గారి ఏకలవ్య శిష్యుడి హోదాలో ఆలోచించడం మొదలెట్టానో అప్పటినుంచి ఇలాగే బోడిగుండుకీ , మోకాలికీ లింకు పెట్టి రకరకాల సామాజిక సిద్దాంతాలు కనిపెట్టి, సమాజంలో కులాల మధ్య, ఒకే కులంలో రెండు ప్రాంతాల మధ్య రచ్చలు పెట్టి అల్లకల్లోలం సృష్టించాలనే ఆరాటం కలుగుతుంది. చదువుతుంటే నిజమేనేమో అనిపించే వింత లాజిక్ లని ఆశ్రయించాలన్న తపన కూడా పెరిగింది. అదే సమయంలో ఇవన్నీ చదివి ఎవరైనా దాడి చేస్తారేమోనన్న బిత్తర కూడా అబ్బింది. అందుకే కొద్ది రోజులు ఆపేసి దాడి చేసే అవకాశం ఉన్నపుడు నక్క జిత్తులతో తప్పించుకునే విద్యని కూడా వారి శిష్యరికంలో అభ్యసించి మళ్ళీ మొదలెడతాను.

    ReplyDelete
    Replies
    1. మనసులోదంతా కక్కేసి నేరం ఐలయ్య మీదకి నెట్టేసారన్నమాట. :{)

      Delete
    2. ఐలయ్య కక్కుల గబ్బు భరించలేక మేం వేసుకున్న యాండీ క్యాస్ట్ పొల్యూషన్ మాస్కే ఈ పోస్టు. ఆ గబ్బు దగ్గరకి వెళ్లి సుగంధాన్ని పీల్చే ధైర్యం మీకుండచ్చేమోగాని మాకు లేదు. హరిబాబు బ్లాగును బ్లూ వేల్ తో పోల్చినప్పుడే తమ స్వరూపం ప్రపంచానికి అర్థమయింది. నాకేమీ నాలెడ్జ్ లేదని తమరు ఒప్పుకున్నప్పుడు, తెలుసుకోడానికిగాక ఎవడికీ అర్థం కాబోదని సెటైరికల్ గా మాట్లాడడం మొదలుపెడితే కౌంటర్ చేయలేని దద్దమ్మలెవరూ లేరు. హరిబాబుకు అర్థం కావడంలేదేమోగాని మాకు మీ కామెంట్లన్నీ లైనుగా చూస్తుంటే తమ గురించి బాగానే రియలైజేషన్ వచ్చింది.

      Delete
    3. >>హరిబాబుకు అర్థం కావడంలేదేమోగాని మాకు మీ కామెంట్లన్నీ లైనుగా చూస్తుంటే తమ గురించి బాగానే రియలైజేషన్ వచ్చింది.

      మంచిది

      Delete
    4. నా బ్లాగును బ్లూవేల్ గేముతో పోల్చడం గురించి నేను లైటుగానే తీసుకున్నాను.మీరూ లైటుగా తీసుకోండి.ఇంక పై కామెంటులో స్మైలీ కనిపిస్తూనే ఉందిగ.ఐలయయ్ అత్న ససిని మనమీద చూపించినప్పుడు మన ససిని మనం చూపించదమూ తప్పు కాదు లెండి - మనం ఉడుక్కోనక్కర లేదు.Be sportive!యుద్ధం చివరి దశలో ప్రతివాళ్ళూ ముసుగులు విప్పేస్తారు,విప్పాలి.గుంటూరు పిచ్చి దాక్టరు యారమణ చూడండి - అప్పటివరకు సావిత్రి గురించి సొల్లు కార్చుకుంటూ పరవసించి పోయేవాడు కాస్తా మోదీ అధికారంలోకి రాగానే ఎలా అయిపోయాడో!మనం మాత్రం ముసుగులో ఉండడం దేనికి?ఒకసారి మనమూ ముసుగు విప్పేస్తే ఎగస్పార్టీ వాళ్లకీ క్లారిటీ వస్తుంది!

      Delete
    5. డియర్ అనానిమస్సు! నేను రాసిన కామెంటులన్నిటీలో/అన్నిటీనీ మీకు నచ్చనివి పాయింట్ వైస్ గా పెట్టీ మీ సందేహానండగండి. అలాకాక, దద్దమ్మలెవరూ లెరు అంటే, దద్దమ్మలు అస్సలెందుకవ్వాలా అని అలోచించాలి.

      లేదూ.. మేమేమన్నా మీరు కామెంట్ చెయ్యకూడదు, చెయ్యాలి అంటే అది మేమెంత దద్దమ్మలమైనా.. మేధావులని డప్పుకొడితేనే ఒప్పుకుంటాం అంటారా.. అది కూడా చెప్పండి..

      అలా కాదు.. ఒక నిర్మాణాతంకమైన చర్చచెయ్యడానికి మేము రెడీ అంటారా. అదీ చెప్పండి.

      ఇక బ్లూవేల్ గేంతో పోలికంటారా.. నిజంగా దద్దమ్మలనిపించారు

      >>"తెలివిగలవాడికి పెద్దయ్యే సరికి అన్ని కులాల్లోనూ మంచివారు, చెడ్డవారు ఉంటారన్న సత్యం అర్ధం అవుతుంది కనుకనే కులాన్ని పట్టించుకోవడం మానేస్తాడు."

      >>"ఆ గబ్బు దగ్గరకి వెళ్లి సుగంధాన్ని పీల్చే ధైర్యం మీకుండచ్చేమోగాని మాకు లేదు"

      దద్దమ్మకి తప్ప ఇంత భావ వైరుధ్యం(ధరిద్రం) ఇంకొకరికి ఉంటుందా?? ఇదికూడా నీ మేధావితనమే అనుకుంటే ఇక నాతో డిస్కషన్ ఆపేయొచ్చు.

      Delete
    6. @Haribabu Suranenii .... Sportiveness అనేది Truth seeker కి వుంటుంది, ఉండాలి. రాసిన 70 కామెంట్లలో దాదాపు 60 వంకరగా వుంటే అది Truh seeking అవదేమో. ఏదో Grudge వుండి, satiricale గా అతడి unnatural కసిని తీర్చుకోడానికి చేసే ఎటెంప్ట్స్. అంతే. దీనిలోకి మిమ్మల్ని లాగడం నా Intention కాదు. Its my kill, అంతే. వేట ఎవరు మొదలుపెట్టినా అది పూర్తి కావాలి కదా? ఆరేడు నెలల క్రితం ఇలాంటివారిపై time waste చేయొద్దని చెప్పాను, గుర్తుండే వుంటుంది. మీకు advise ఇచ్చేటంత courage నాకు లేకపోయినా, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే ?????

      Delete
    7. మరొక్క విషయం. నువ్వు కడుపులో కుళ్ళు కక్కిన ప్రతిసారీ ఓపిగ్గా సమాధానాలు చెప్పడానికి నేను యూజీ శ్రీరాం ని కాను, నీ తాత ముత్తతల్ని తిట్టుకుంటూ కూర్చోడానికి కంచె ఐలయ్యని కాను.

      నీలా కుల, మత పిచ్చి లేని ఒక మామూలు మనిషిని.

      @ హరిబాబుగారూ! అస్సలీ అనానిమస్సు ఆప్షన్ అవసరమా చెప్పండి?

      Delete
    8. పనిలేని రమణ FB లో అర్ణబ్ జీస్వామి గురించి
      కొత్త విషయం బయట పెట్టాడు.

      "వీడి ముసుగు తొలిగించేందుకు చాలా సమయాన్ని వెచ్చించి వ్యాసాలు రాశాను. అమ్మయ్యా! వీడొక 'సంఘపరివార్ paid agent' అని ఇప్పుడు చిన్నపిల్లాడిక్కూడా అర్ధమైపోయింది. థాంక్స్‌రా నాన్నా! నాకు శ్రమ తగ్గించావ్!"

      Delete
  29. https://www.youtube.com/watch?v=pkoAj6SY5QE

    ReplyDelete
    Replies
    1. http://archaeologyonline.net/artifacts/scientific-verif-vedas

      Scientific Verification of Vedic Knowledge: Archaeology Online

      Delete
  30. Krishna Teja Pothireddy comment on ram karnam post.........

    నేను మా నారపీసు సారు దగ్గర పీహేడి జేరుకున్నశుభసమయాన, నేను గుడక..రేపు కాపు కులం మింద, ఇట్లనే ఒక సిద్దాంతం సేచ్చామనుకుంటాండ, అయితే...ఈ కాపు లకు..సాయిబుల కాపిర్ల కు ఏమన్న లింకు ఉండాదేమో సూడమని నా పీహెడి గైడు జెప్పినాడు, అయితే...కాపీ (తాగేది బ్బా....మల్లా ఏందో అనుకుండ్రి), ని ఇస్త్రుతం గా పెచారం చేసింది సాయిబూలే అనొ ఇకీపీడియా లో కొట్టింటే వచ్చింది, సాయిబూలు యాడికిపోతే ఆడికి కాపీ గునక పోయిందంట,...కాపీ మేమే తాగాల్నని ..మిగతా వాల్లు ముట్టుగుడదని, సాయిబులు రూలొకటి పెట్టినారు, అయినా కూడా లెక్క చేయకుండా కాపిర్లు, (సాయిబూలు కాని వాల్లు) కాపు కాసి కాపీ లు తాగినారంట, అందుకే వాల్లను కాపులు అని పిలుస్తారంట, అందుకు సయిన్సు పెకారం గుడకా కాపీ ఎక్కువ తాగే వోల్లు లావు గా ఉంటారంట, అందుకే కాపోల్లు...గంటా, చినరాజప్పా, ముద్రగడా ఈల్లంతా లావు గా ఉంటారు.

    సంచలన సిద్దాంత కర్త బొచ్చె మైలయ్య గారి భక్తుడు.

    ReplyDelete
  31. హరిబాబుగారూ! యాసభాగవతం ఎవరు రాసారు? దానిలో వున్న బుద్దుడెవరు? గూగుల్లో వెతికినా నాకు దొరకలేదు. అన్నిట్లో దశావతారంలో బుద్దుడంటే, మీరు చెప్పిన రెండో బుద్దుడ్నే చూపిస్తున్నారు.

    http://www.harekrishna.com/col/books/CLAS/bhag/1_3.html

    "tatah kalau sampravrtte
    sammohaya sura-dvisam
    buddho namnanjana-sutah
    kikatesu bhavisyati"

    Then, in the beginning of Kali-yuga, the Lord will appear as Lord Buddha, the son of Anjana, in the province of Gaya, just for the purpose of deluding those who are envious of the faithful theist.

    ReplyDelete
    Replies
    1. నేను చాలాకాలం క్రితమే దీని గురించి ఒక పోష్టు వేశాను.అందులో నేను చూపించిన ఆధారాల పట్ల ఎలాంటి సందేహమూ అక్కరలేదు.ఈ హారేకృష్ణ వారు హిందూదైవమయిన కృష్ణుడి భక్తులు కాబట్టి వారు చెప్పినది హిందువులు తమ పురాణాల్లో చెప్పుకున్న సుగత బుద్ధుడి గురించి.మిగిలిన వివరాలు నా పోష్టులో చదవండి.అని సందేహాలూ తీరుతాయి.

      P.S:అప్పటికీ తీరకపోతే నేను చెయ్యగలిగినది లేదు.చాలామంది చరిత్రకారులకి కూడా తెలియని విషయాలు ఇవి.బహుశా శ్రద్ధ లేకపోవటం వల్లనే తెలుసుకోలేక పోతున్నారు కాబోలు!ఆరు నెల్ల క్రితమో యేడాదింక్రితమో వరవరరావు ఒక వ్యాసంలో ఈ "హిందువులు బుద్ధుణ్ణీ తమ దేవుణ్ణి చేసుకున్న కుట్ర" గురించి ప్రస్తావించాడు,అట్లా ఉంది హిందువుల పరిస్థితి,ఎంతమంది దగ్గిరకి వెళ్ళీ మనిషి మనిషికీ చెప్పహలం?

      Delete
  32. Comments crossed "CENTURY". Congrats

    ReplyDelete
  33. హరిబాబు గారు, నా కజిన్ ఐ.ఐ.టి. లో ప్రొఫెసర్. ఒకసారి ఆయనను సైన్స్ పైన మంచి పుస్తకం ఎదైనా ఉంటె చెప్పమంటే. ఈ క్రింది పుస్తకం ఇచ్చాదు. కొంత చదివాను చాలా బాగుంది. వీలైతే మీరు చదవండి.

    What is Science? by Sundar Sarukkai

    The Idea of Science dominated the modern world. However, the nature of science-what science really is- has been quite elusive. Science is commonly associated with themes like truth, logic, rationality, objectivity, knowledge and genius. But how far are these common beliefs about science really true? This book is a way of thinking about science, primarly from a philosophical perspective. It also introduces spedific Indian paradigms which are relevant to understanding science. The book covers a vast range of topics ranging from logic to ethics in the context of science. it should be of interest to those who desire to understand science in all its complexity, strengths and weakneses

    http://www.arvindguptatoys.com/arvindgupta/science-sakkurai.pdf

    https://www.amazon.in/What-Science-Sundar-Sarukkai/dp/8123763662

    ReplyDelete
  34. https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/21728194_1911265832531117_4298363921696966200_n.jpg?oh=1753266aaca76d9eacae3f8faea08367&oe=5A43BFE6

    ReplyDelete
  35. Sundar Sarukkai’s Claim That the ‘March for Science’ Was Unscientific Is Farcical

    https://thewire.in/166906/sundar-sarukkai-march-for-science-scientific-temper-fundamentalism/

    http://www.thehindu.com/opinion/op-ed/the-march-from-yesterday/article19459043.ece

    https://thewire.in/166516/march-for-science/

    ReplyDelete
    Replies
    1. @UG SriRam:

      Interesting debate, thanks for the links.

      Delete
    2. Dhruv Raina - Rewriting the History of Science and Philosophy in Late Colonial India

      https://www.youtube.com/watch?v=khLVbjgF84Q

      The Relationship between Learning and Language-Sundar Sarukkai

      https://www.youtube.com/watch?v=Q94v6XBOy94


      Sundar Sarukkai: 'Thinking and Learning in the Age of Maggi Noodles' | LILA PRISM 2013

      https://www.youtube.com/watch?v=0cHbQTuIwWo

      Sundar Sarukkai - Nature of Knowledge in Indian Intellectual Traditions

      https://www.youtube.com/watch?v=f67x7JAoqoA&t=89s

      Delete
    3. you are welcome Jai. Pls watch this also

      You Are a Computer - UG Krishnamurti

      https://www.youtube.com/watch?v=z_NAwVOiaEI

      UG Krishnamurti - I Am Just Dog Barking

      https://www.youtube.com/watch?v=kOEA54Sqgno

      Delete
  36. https://twitter.com/RituRathaur/status/909347898009067520

    ReplyDelete
  37. భారతీయ జనతా పార్టీ గురించి సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న ప్రచారాన్ని విశ్వసించ వద్దని, అవి నకిలీ వార్తలని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదివారం నాడు గుజరాత్‌ యువతను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఆ మరుసటి రోజు, అంటే సోమవారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను గుడ్డిగా నమ్మకండని, సంఘ విద్రోహ శక్తుల నుంచి నకిలీ వార్తలు వచ్చే ప్రమాదం ఉన్నందున, వాటిని ఒకటికి, రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని సూచించారు.
    సోషల్‌ మీడియా విస్తరించిన నేటి ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా నకిలీ వార్తలు చెలామణి అవుతున్నాయి. అవి దేశాల మధ్యనే ఉద్రిక్తతలకు దారితీయడమే కాకుండా అమాయకుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. మరి బీజేపీ నాయకులే నకిలీ వార్తలను సష్టిస్తున్న విషయం, నకిలీ వార్తలపై స్పందిస్తున్న విషయాన్ని వారు మరిచిపోతున్నారా? బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు పరేశ్‌ రావల్‌ నకిలీ వార్తను నమ్మి జర్నలిస్ట్, రచయిత్రి అరుంధతీరాయ్‌ని దుర్భాషలాడారు. కశ్మీర్‌లో ఓ సైనిక జీపు బానెట్‌కు ఓ మిలిటెంట్‌ను కట్టేసి తీసుకెళ్లిన సంఘటనను ప్రస్తావిస్తూ, ఆ మిలిటెంట్‌కు బదులుగా అరుంధతీరాయ్‌ని కట్టేసి తీసుకెళ్లాల్సిందంటూ ఆయన ట్వీట్లు పెట్టారు. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలంటూ బీజేపీ కార్యకర్తలు కూడా ఆయన బాటలో స్పందించారు. వారికి అంత ఆగ్రహం రావడానికి కారణం నకిలీ వార్తే.
    ‘భారత్‌లోని 70 లక్షల మంది సైనికులు కలిసికట్టుగా దాడిచేసినా కశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న మిలిటెంట్లను ఏమీ చేయలేరు’ అని అరుంధతీరాయ్‌ ఇటీవల కశ్మీర్‌ పర్యటన సందర్భంగా ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇస్లామాబాద్‌’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారన్నది ఆ నకిలీ వార్త సారాంశం. ఈ వార్త నిజమైతే ఈ వార్తను ప్రచురించిన ‘పోస్ట్‌కార్డ్‌ డాట్‌ న్యూస్‌’ ది టైమ్స్‌ ఆఫ్‌ ఇస్లామాబాద్‌ లింక్‌ ఇచ్చేది కదా? గతంలో ఎన్నో తప్పుడు వార్తలను ప్రచారం చేసిన ‘పోస్ట్‌కార్డ్‌ డాట్‌ న్యూస్‌’ పక్కా బీజేపీ బాకా వెబ్‌సైట్‌ అనేది అందరికీ తెల్సిందే. ఆ తర్వాత అరుంధతీరాయ్‌ స్పందనతో ఆమె కశ్మీర్‌కే వెళ్లలేదని, ఆమె ఏ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని తెల్సింది. ఈ వార్తను ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇస్లామాబాద్‌’ కూడా ఖండించడంతో పరేశ్‌ రావెల్‌ నాలుక్కరుచుకున్నారు.

    ReplyDelete
  38. మాజీ ఉప రాష్ట్రపతి మహ్మద్‌ హమీద్‌ అన్సారీపైనా బీజేపీ అధికార ప్రతినిథి శంభిత్‌ పాత్ర నకిలీ వార్తపైనే నోరు పారేసుకున్న విషయాన్ని బీజేపీ నాయకులు అప్పుడే మరచిపోయారా? సుప్రీంకోర్టులో తమ ప్రభుత్వం వ్యతిరేక వైఖరి అవలంబించినప్పటికీ ‘రైటు టు ప్రైవసీ’కి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఇటీవల వ్యాఖ్యానించడం తప్పుడు వార్త కాకపోవచ్చుగానీ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తోంది కదా! పశ్చిమ బెంగాల్‌లో హిందువులు, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగినప్పుడు వాటిని మరింత రెచ్చగొట్టడానికి బీజేపీ సమాచార సాంకేతిక విభాగం, అంటే పార్టీ ఐటీ అధిపతి అమిత్‌ మాలవీయ ఎన్ని నకిలీ వార్తలను ప్రచారం చేయలేదు! 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల ఫొటోలను తీసుకొని కొత్తగా బెంగాల్‌లో ప్రభుత్వ ఆస్తులను తగులబెడుతున్న ముస్లింలు అనే శీర్శికతో, పట్టపగలు ఓ హిందూ యువతిని ముస్లిం యువకులు రేప్‌ చేస్తున్నారంటూ ఓ మరాఠి చిత్రం షూటింగ్‌ స్టిల్‌తో సోషల్‌ మీడియాలో ఎంత ప్రచారం చేయలేదు?
    నకిలీ వార్తల చెలామణిని అరికట్టాలనే చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు, మంత్రులకు ఉన్నట్లయితే ముందుగా వారు తమ మనుషులపై చర్యలు తీసుకోవాలి. నకిలీ వార్త కారణంగా ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం ముస్లిం యువకుడిని జనమే కొట్టి చంపారు. నకిలీ వార్తల కారణంగా గోరక్షణ పేరిట దళితులపై దాడులు జరిగాయి. నకిలీ వార్తల కారణంగా అమెరికా, ఖతార్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి దౌత్య సంబంధాలు తెంచుకోవడం వరకు వెళ్లింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ విజయానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ తీవ్రంగా కషి చేశారంటూ వచ్చిన తప్పుడు వార్తల నుంచి ఇరు దేశాలు ఇప్పటికీ బయటపడ లేకపోతున్నాయి. ఈ అంశంపై ఏర్పడిన దర్యాప్తు సంఘం ప్రధాన టార్గెట్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక అంటూ సోషల్‌ మీడియాలో తాజాగా వచ్చిన వార్తను ట్రంప్‌ స్వయంగా ఖండించాల్సి వచ్చింది. దర్యాప్తునకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మొన్నటికి మున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ బ్లిగ్‌ టర్న్‌బిల్‌ సిడ్నీలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు వెళ్లినప్పుడు ఆయన ఓ చేతిలో బీరు గ్లాసు, మరో చేతిలో మునిమనుమరాలును ముద్దాడుతున్నట్లు ఫొటోను మార్ఫింగ్‌చేసి పెట్టారు.

    ReplyDelete
  39. ఐలయ్య పైత్యం -1

    ఎం.వి.ఆర్.శాస్త్రి

    " సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు " అనే శీర్షికతో ఈమధ్య రచ్చకెక్కిన చిరు పొత్తాన్ని చూసి , అందులోని తలతిక్క దుర్భాషలకు ఒళ్లు మండి ,వీధికెక్కిన వైశ్య కులస్థుల్లో కొందరు ఐలయ్య పనిగట్టుకుని తమమీద కక్షకట్టాడనుకుంటున్నారు. అది అన్యాయం!! ఐలయ్య మహానుభావుడికి ప్రత్యేకంగా ఏ ఒక్క కులం మీదో ద్వేషం ఉండదు . ఆయన తనకు కనికరం లేని అన్ని కులాలనూ సమానంగా ద్వేషిస్తాడు.అన్ని కులాల సమాహారమైన మొత్తం హిందూ మతానికే సర్వనాశనం కోరతాడు.

    నమ్మబుద్ది కావడంలేదా? "హిందూ
    మతానంతర భారతదేశం‌ " అనే
    దిక్కుమాలిన గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఐలయ్య తన కుత్సితాన్ని ఎలా బయటపెట్టుకున్నాడో గమనించండి:

    ఆ అధ్యాయానికి పెట్టిన వంకర హెడ్డింగు
    " ఆత్మహత్య బాటలో హిందూమతం ఆరాటం" అని!!
    అందులో అబద్ధాల ఐలయ్య ఏమని ఘోషిస్తాడంటే -

    " ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాల్లో ఒకటైన హిందూమతం- తాను అనుసరించే విధానాల వల్ల ఎలా మరణశయ్యమీదకు చేరుతోందో వివరించే ప్రయత్నమిది. హిందూ దేహాన్ని చీల్చి ( డిసెక్ట్ చేసి ) అది స్వయంగా సృష్టించుకున్న కుల క్యాన్సర్ ప్రాణాంతక స్వభావాన్ని ఈ పుస్తకం చూపిస్తుంది.ఆ క్యాన్సర్ ని ఆధునిక శస్త్ర చికిత్స ద్వారా తొలగించుకునేందుకు అంగీకరించకుండా హిందూ మతం తన చావును తనే ఏ విధంగా కోరి తెచ్చుకుంటోందో వివరిస్తుంది."
    [- హిందూ మతానంతర భారత దేశం , కంచ ఐలయ్య , పేజి.14]

    మరణ శయ్య‌కు చేరుతోంది ..తన చావును కోరి తెచ్చుకుంటోంది .. అంటున్నాడు కాబట్టి మరణం ఇంకా సంభవించలేదేమో‌, చావును తప్పించవచ్చేమో అని ఆశ పెట్టుకోకండి! హిందూమతం ఏకంగా స్మశానానికే చేరిపోయిందట ! అవునా?? దాన్ని అక్కడికి తీసుకు పోయింది ఎవరట?!

    " ఆది శంకరాచారి మొదలుకుని సర్వేపల్లి రాధాకృష్ణన్ వరకూ బ్రాహ్మణీయ వ్యాఖ్యాతలంతా బ్రాహ్మణీయ ప్రాతిపదికనూ కుల సంస్కృతినీ కీర్తించారు... స్వామి వివేకానంద ,అరవింద ఘోష్ మొదలైన వారితో సహా ఆధునిక మేధావులంతా హిందూ మతాన్ని స్మశానం వైపు నడిపించారు . " ( పే. 15)

    ఔనా ఐలయ్యా? అంటరానివాడిని దూరం జరగమన్నందుకు పశ్చాత్తాపపడి చండాలుడూ ద్విజుడూ సమానమేనని " మనీషా పంచకం "‌ లో లోకానికి చాటి దళితుడికి పాదాభివందనం చేసిన జగద్గురు ఆది శంకర భగవత్పాదులు కుల సంస్కృతిని కీర్తించారా ?! తొలితరం విప్లవకారుల్లో అగ్రగణ్యుడై దేశ విముక్తి కోసం ప్రాణాలను పణం పెట్టి బ్రిటిష్ సామ్రాజ్య వాదులతో‌ భీకరంగా పోరాడి , అనంతర కాలంలో కుల వివక్ష కు తావు లేని ఆధ్యాత్మిక వ్యవస్థను స్థాపించి సర్వ మానవ సమానత్వాన్ని ప్రబోధించి సకల సామాజిక వర్గాలకూ వంద్యుడైన అరవింద యోగి హిందూ సమాజాన్ని శ్మశానానికి చేర్చాడా?? హిందూ మతంలో కులవ్యవస్థను నిశితంగా ఖండించి , బ్రాహ్మణాధిక్య దురహంకారాలను చీల్చి చెండాడి బడుగు బహుజన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడి , హిందూ మత ఔన్నత్యాన్ని దిగంతాలకు చాటిన వివేకానందుడు నీ పాపిష్టి కామెర్ల కళ్లకు హిందూమతాన్ని శ్మశానానికి చేర్చిన వాడిగా కనిపించాడా? బ్రాహ్మణ - అబ్రాహ్మణ .. అగ్రకులం -దళిత వర్గం.. ఆస్తిక -నాస్తిక .. ఎడమ- కుడి అన్న తేడాపాడాలకు అతీతంగా ఈదేశంలో ( ఆ మాటకొస్తే యావత్ప్రపంచంలో ) వివేకం, విజ్ఞత ఉన్న అన్ని వర్గాల సర్వ జనులూ నెత్తిన పెట్టుకునే వివేకానంద స్వామి నీ దృష్టిలో అంత చెడ్డ వాడెలా అయ్యాడు? హిందూమతాన్ని ఎలాగయినా దెబ్బతీయాలన్న తరతరాల విఫల యత్నానికి ఈకాలంలో మీ లాంటి వారిని శిఖండుల్లా వాడుకుంటున్న క్రిస్టియన్ చర్చి ఆగడాలను వివేకానందుడు క్రైస్తవ దేశాలలోనే నిటారుగా నిలబడి నూట ఇరవై ఏళ్ల కిందటే దూదేకినట్టు ఏకాడనా?

    ReplyDelete
  40. రెడ్లూ, కమ్మా కాపులూ అసలు హిందువులే కారా ?!

    ఐలయ్య పైత్యం - 2

    ఐలయ్య హిందువు కాడు . హిందువుగా పుట్టి హిందూ మత వినాశనాన్ని కోరుతున్న హిందూ ద్రోహి.

    హిందూ మతంలో అనేక కులాలున్నాయి. ఆ కులాల మధ్య ఎన్నో వైరుధ్యాలున్నాయి. బ్రాహ్మణాధిక్య భావజాలం , కుల వివక్ష , అనాదిగా అట్టడుగు సామాజిక వర్గాల అణచి వేత ,మనువాద వికృతి .. ఇంకా అనేకానేక‌ సమస్యల పై తీవ్ర విభేదాలున్నాయి. విరోధాలున్నాయి. బ్రాహ్మణ, ఇతర అగ్ర కులాలకు చెందిన రామమోహన రాయ్ , రవీంద్ర నాథ్ టాగోర్, వీరేశలింగం , గురజాడ, చిలకమర్తి , శ్రీపాద , ఉన్నవ, త్రిపురనేని రామస్వామి చౌదరి , నార్ల , గోపీచంద్ , సురవరం ప్రతాపరెడ్డి వంటి ఎందరో మేధావులు అగ్రవర్ణ దురహంకారాలకు, అనాగరికమైన కుల వివక్షకు,అమానుష సామాజిక పీడనకు వ్యతిరేకంగా పోరాడారు. తీవ్రమైన లోపాలను ,పాపాలను సరిచేసుకుని , సామాజిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయలని గట్టిగా కొట్లాడిన వెనుకబడిన కులాల , దళితవర్గాల మేధావులు కూడా హిందూ సమాజ సంస్కరణనే కోరారు తప్ప హిందూ మత నాశనాన్ని కోరుకోలేదు. కుల వ్యవస్థను వేయి పడగల హైందవ నాగరాజుగా అభివర్ణించిన మహాకవి గుర్రం జాషువా కూడా కుల నిర్మూలననే తప్ప హిందూ మత నిర్మూలనను కలనైనా తలచలేదు. ఈ కాలంలో దళిత బహుజన వర్గాల అభ్యున్నతి , మనువాద అధోగతి కోసం పరిశ్రమిస్తూ బలహీనవర్గాలకు రాజ్యాధికారం సాధించి తీరుతామంటున్న ఉద్యమకారులు సైతం మొత్తంగా హిందూ సమాజ విచ్ఛిత్తిని కాంక్షించడంలేదు‌.

    కాని ఐలయ్య దారి వేరు. తీరు వేరు.అతడికి కావలసింది హిందూమతం అంతరించడం! బడుగు బలహీన బహుజన వర్గాలు మూకుమ్మడిగా అన్య మతాలలో చేరి పోవటం. హిందూమతం ఎంత త్వరగా మరణిస్తే ఐలయ్య అంత సంతోషిస్తాడు.

    మచ్చుకు కొన్ని అమృత వాక్కులు :

    ఇంకా హిందూ మతం ఉచ్చులో మిగిలి వున్నది ప్రధానంగా శూద్రులూ ,ఇతర వెనుక బడిన వర్గాలవారే.ఈ అతి పెద్ద సామాజిక వర్గం వారు ఏ ఇతర ఆధ్యాత్మిక‌ మతంవైపునకు వెళ్లక పోవటమే వారి వెనుక బాటు తనానికి మూల కారణం .

    [ హిందూ మతానంతర భారత దేశం , కంచ ఐలయ్య . పేజి‌‌ 18 ]

    విన్నారా శూద్ర , బహుజన దళిత సోదరులారా ! మీ వెనుకబాటుకు మూల కారణం ఇన్నేళ్లూ ఇన్ని తరాలూ రాజ్యమేలి ఒట్టిమాటలతో మిమ్మలిని మోసం చేసిన నయవంచక పాలకులు కారు. మీ బాగోగులను బొత్తిగా పట్టించుకోని రాజకీయ పార్టీలనబడే గో మాయువులూ కాదు.హిందూ మతాన్ని ఒగ్గేసి ఎంచక్కా వేరే మతం లోకి జంప్ చేయలేదు కనకే మీకీ దరిద్రగొట్టు వెనుకబాటు. అర్థమైందా?

    సరే ! ఐలయ్య మార్కు నీతిని‌ పాటించి , ఇన్ని తరాల్లో వేరే మతం లోకి వెళ్లి పోయిన బలహీన వర్గాలవారు ఎన్నో కోట్లమంది ఉన్నారు కదా ?‌ ఆ అదృష్ట వంతులంతా ఇప్పుడు వెనుకబాటు పోయి భోగభాగ్యాలలో తులతూగుతున్నారా? వెనుకబాటులో హిందూ, క్రైస్తవ , ముస్లిం అన్న తారతమ్యం ఉందా? ఏ మతంలో ఉన్నా పేదవాడు బావుకునేది ఏమీ లేనప్పుడు ‌దరిద్రం తీరాలంటే దళితులూ శూద్రులూ వేరే మతం లోకి ఉడాయించాలని ఐలయ్య షెఫర్డు గొర్రెలను ఉసి కొలపడంలోని మతలబు ఏమిటి?

    ఐలయ్య ఉవాచ:

    "హిందూ మతంలో బ్రాహ్మణులూ, వైశ్యులూ, క్షత్రియులూ మాత్రమే హిందువులు అన్న సంగతి చాలామంది మరచి పోతున్నారు." ‌ ‌ ( పేజి 18 )

    ( అంటే రెడ్డి, కమ్మ, వెలమ , కాపు వంటి కులాల వారు ఐలయ్య దృష్టిలో హిందువులు కారు. కాలేరు ! )

    హిందూ మతం చచ్చి పోతోందన్న విషయాన్ని శూద్రులు పసిగట్టారంటే మునుగుతున్న నావను వదిలేసినట్టు వదిలి వెళ్లిపోతారు. (పేజి 18)
    మూడువేల సంవత్సరాలుగా బ్రాహ్మణిజం ఆధ్యాత్మిక పోకడకు బలవుతూ వస్తున్న శూద్రులనబడే సామాజిక వర్గం ఇప్పుడు నాలుగు రోడ్ల‌ కూడలిలో నిలబడి బుద్ధుడు, జీసస్, మహమ్మద్ ల ‌ప్రజాస్వామిక‌ ఆధ్యాత్మిక వ్యవస్థల వైపు చూస్తోంది.
    ( పేజి.20)

    ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాలు ( అనగా క్రైస్తవ , మహమ్మదీయ మతాలు ) పోటీ పడ్డప్పుడే ఆధ్యాత్మిక నియంతృత్వాలకు ( అనగా హిందూ మతానికి ) నూకలు చెల్లుతాయి. ( పేజి 21)

    ముస్లింలూ క్రైస్తవులూ మిగతా ప్రపంచంలో ఎంత శతృపూరితంగా వున్నప్పటికీ భారత దేశంలో మాత్రం చేతులు కలపక తప్పదు.( పేజి 23)

    చేతులు కలపాల్సింది దేనికి ?
    ఐలయ్య కళ్లు, కడుపు చల్లగా హిందూమతానికి పాడె కట్టించటానికి!!

    ReplyDelete
  41. ఐలయ్య పైత్యం -3

    ప్రపంచం మొత్తంమీద మన దేశంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరగటానికి కారణం ఎవరు ?
    "బాపనోళ్లు, కోమటోళ్లు !! తాము చేసిన పాపాలను కడిగేసుకునేందుకు వాళ్లు చేసే తీర్థ యాత్రలే దేశంలో ప్రమాదాలకు కారణం. "
    పిచ్చాసుపత్రిలో పేషంటెవడో ఈ జవాబు చెబితే వెర్రోడు లెమ్మని నవ్వేసుకోవచ్చు. కాని పెద్ద మేధావి, చదువులు చెప్పే ప్రొఫెసరు అని డబ్బా కొట్టించుకునేవాడే ఈ కూత కూస్తే మతిపోయిన‌వాడిని అర్జంటుగా తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్చవద్దా?
    ఆ సోకాల్డ్ "మేధావి‌"పేరు కంచ ఐలయ్య.
    ఆర్య వైశ్యులను సామాజిక స్మగ్లర్లుగా ముద్ర వేయటానికి కుమ్మరించిన బురదలో పై సుభాషితం ఒక భాగం.
    బుద్ధి, జ్ఞానం ఉన్నవాడెవడూ కులం పేరుతో దూషించడు‌.రజకుడిని "చాకలోడు"... క్షురకుడిని " "మంగలోడు" అని పిలవటం ఎంత తప్పో వైశ్యుడిని " కోమటోడు" ,బ్రాహ్మణుడిని " బాపనోడు" అని పిలవటం అంతే తప్పు. ఈ చిన్న‌ కామన్సెన్స్ పాయింటు కూడా తెలియని కంచ ఐలయ్య పొలిటికల్ సైన్సు నూ ,సోషల్ సైన్సునూ ఊడబొడిచిన అయ్యవారినంటూ చెప్పుకోవటం చదువుల రంగానికి సిగ్గుచేటు.
    "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు " అని పేరు పెట్టి పుస్తకం వేసినందుకే - ఒక సామాజిక వర్గాన్ని కించపరచి సమాజశాంతికి భంగం కలిగించిన నేరానికి ఐలయ్యను అరెస్టు చేయవచ్చు.పోనీ అంతలా దూషించదగినంతటి స్మగ్లింగు నేరాన్ని వైశ్యులందరూ నిజంగానే చేశారనడానికి తిరుగులేని రుజువులు చూపించగలిగితే ఐలయ్య తిక్కకూ ఒక లెక్క ఉన్నది‌ లెమ్మని సరి పెట్టుకునే వాళ్లం.
    వైశ్యులు చేసేదంతా దొంగ వ్యాపారం , పక్కా స్మగ్లింగు అనడానికి ఐలయ్య దగ్గర ఆధారమేమిటి?దేశంలోని సంపదలో 46 శాతం అక్రమంగా వైశ్యుల చేతుల్లో ఉన్నదని అతడు ఎలా లెక్కగట్టాడు?
    ఆ సంగతి ఐలయ్య ఎక్కడా చెప్పడు. పాడు నోటికి ఎంత తోస్తే అంత వాగెయ్యటమే తప్ప తాను వేసే అభాండానికి ఆధారమేమిటో చూపించే అలవాటు అతడికి ఎన్నడూ లేదు.‌ పేడ ముద్దలు వేయటమే అతడి పని.కడుక్కోవటం అవతలి వాళ్ల బాధ్యత!

    పన్నులు ఎగవేసి పోగేసిన సొత్తునంతా దేశంలోని వైశ్యులందరూ ఇళ్లలో ఒకరికి తెలియకుండా ఒకరు భూమిలో పాతిపెట్టినట్టు ఐలయ్యకు అంత నమ్మకంగా తెలిస్తే ఇన్ కమ్ టాక్స్‌ వాళ్లకు ఉప్పందించి భారీ బహుమతిని కొట్టెయ్యవచ్చు గదా? వైశ్యులు దాచిన అక్రమ సంపదనంతా జాతిపరం చేయించవచ్చు గదా?వైశ్యులు మోసపూరితమైన తూనికలతో దొంగవ్యాపారం ఎలా చేస్తున్నదీ కళ్లకు కట్టినట్టు చెబుతున్నవాడు ఆ సంగతి తూనికలూకొలతల శాఖ వాళ్ల చెవినవేసి మోసాలబారినుంచి దళిత బహుజనులను ఎందుకు రక్షించలేదు?వైశ్యుల సత్రాలు బ్లాక్ మనీ కేంద్రాలు ఎప్పుడయ్యాయి?
    ఏటా బిజెపి కి వైశ్యులు ముట్టజెపుతున్న దానిలో 5 శాతాన్ని కేటాయిస్తే చాలు దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయని ఎలా లెక్క గట్టావు అంటే - నాదగ్గర ఏ ఆధారమూ లేదని ఐలయ్యే చెబుతాడు. తను మోపిన నింద నిజం కాదని మీరే నిరూపించుకోవాలంటాడు.
    వైశ్యులు అబద్ధాలకోర్లు కాబట్టే సత్యవాక్కుల గాంధీ పటాన్ని ఏ వైశ్యుడూ ఇంట్లో పెట్టడట!భారతదేశంలో కోమట్లు వ్యాపారాన్ని పాపిష్టి కార్యంగా మార్చారట!
    ఏ కులంవాడు ఆ కుల వృత్తిని చేసిన రోజులు చాలా తరాలకిందటే మారాయి.కుల సూచకంగా తగిలించుకున్న "షెపర్డ్" పేరును బట్టి మేకలను కాసుకోవలసిన ఐలయ్య బ్రాహ్మణులకు నిర్దేశించబడ్డ అధ్యాపక వృత్తిని (చదువుల తల్లి చేసుకున్న పాపకర్మం కొద్దీ ) వెలిగించలేదా? బ్రాహ్మల నుంచి దళితులదాకా అన్నికులాల వారూ వ్యాపారంతో సహా అన్ని వృత్తులూ ఇష్టానుసారం చేసుకుంటున్న ఈ కాలంలో‌ , వ్యాపార రంగాన్ని మాల్సూ , మల్టీ నేషనల్ కంపెనీలూ ఆక్రమించిన సమయాన ...

    ‌‌ "భారతదేశ కోమట్లు సామాజిక స్మగ్లర్లు"
    "అక్రమ పద్ధతుల్లో ఆరితేరిన కోమట్లు తమ అవినీతి సంస్క్రతినే భారతీయ సంస్కృతిగా చేశారు. "
    "ప్రభుత్వ యంత్రాంగాన్ని అవినీతిలోకి దించడంలో , చట్టాలను అతిక్రమించడంలో కోమటోళ్లకు సాటి రాగల వ్యాపార వర్గం ప్రపంచంలోనే మరోటి లేదు."
    "భారత దేశంలోని అత్యధిక బంగారం , వెండి నిల్వలు‌ కోమటోళ్ల ఇళ్లలోనే పేరుకు పోయి వుంటాయి."
    "కోమటితనం ప్రజల్లో తీవ్రమైన అపనమ్మకాన్ని సృష్టించింది"

    - అంటూ అవాకులూ చవాకులూ పేలుతున్న మూర్ఖాగ్రేసరుడు ఏ రాతియుగంలో ఉన్నట్టు?

    ReplyDelete
  42. వైశ్యులు తనలాగా ఎద్దు మాంసం తినరు కాబట్టి వాళ్లకు ధైర్యం లేదు! దేశ రక్షణకు పనికిరారు! అని తేల్చిన మహా ధైర్యశాలి ఆ వైశ్యులు కాస్త నోరు చేసుకునేసరికే బెంబేలెత్తి ప్రాణ భయం పట్టుకుందంటూ గడగడలాడి రక్షణ కల్పించమని పోలీసులను వేడుకున్నాడేమిటి?
    తెల్ల కోమట్లు ఆర్యులు , నల్ల కోమట్లు ద్రావిడులు అని సరికొత్త చెత్త సూత్రం ఎత్తుకున్నాడు - బాగానే ఉంది.ఇంతకీ ఐలయ్య తిట్టిపోసిన సామాజిక స్మగ్లర్లు తెల్ల కోమట్లా? నల్ల కోమట్లా?
    కోట్లాది ప్రజలు భక్తితో కొలిచే గణపతిని తిండిపోతుతనానికి ప్రతీక అని దుర్భాషలాడిన వాడు మన మతిలేని మేధావుల దృష్టిలో ఒక మహా జ్ఞాని ! తాను చేసిన వెధవ పనికి సభ్య సమాజం మొగం మీద ఉమ్మిన ‌తరవాతయినా సిగ్గు పడి బహిరంగంగా క్షమాపణ చెప్పక పోగా ఎదురు తిరిగి ..
    వైశ్యులు తమ కంపెనీల్లో 5 శాతం ఉద్యోగాలకు దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రిజర్వేషన్లు పెట్టాలంటూ అడ్డగోలు కండిషన్లు అతడు పెడుతుంటాడు. మనం వింటూంటాం.. చచ్చు చర్చల ,పుచ్చు వాదాల పక్షపాతపు టీవీ చానెళ్ల సాక్షిగా!!

    ReplyDelete
  43. అది "బ్రాహ్మిన్ ఫోబియా!" పాపం , ఐలయ్యను పట్టింది బ్రహ్మరాక్షసుడు!!

    ఐలయ్య పైత్యం - 4

    కంచ ఐలయ్యను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే అక్కడి డాక్టర్లను కూడా పిచ్చివాళ్ళను చేయగలడు!! ప్రపంచంలో పేరు మోసిన సైకియాట్రిస్టులు, న్యూరోసర్జన్లు అందరూ కలసి తలలు బద్దలు కొట్టుకున్నా ఐలయ్యకు పట్టిన విచిత్ర వ్యాధిని బహుశా నయం చేయలేరు.

    పిచ్చికుక్క కరచిన వాడు నీళ్ళను చూస్తే హడలిపోతాడు. దాన్ని హైడ్రోఫోబియా అంటారు. ఐలయ్యను ఎప్పుడో ఒక బ్రాహ్మణ కుక్క కరచినట్లుంది.పాపం! విచిత్రమైన 'బ్రాహ్మిన్ ఫోబియా' పట్టుకుంది. అది అతడిని కూచోనివ్వదు. నుంచోనివ్వదు.కన్ను మూసినా తెరచినా అతడికి బ్రహ్మరాక్షసుడే కనపడుతూ ,భయపెడుతూ గజగజ వణికిస్తుంటాడు.

    ఇవాళ ప్రపంచంలో ఆలోచనాపరులందరూ ఆందోళన పడుతున్నది ఇస్లామిక్ టెర్రరిజం గురించి .‌ ప్రపంచ ఆధిపత్యం కోసం భీకరంగా ఘర్షణ జరుగుతున్నది ఇస్లాం , క్రైస్తవ మతాల మధ్య .ఈ Clash of Civilisations పర్యవసానం ఎలా ఉంటుందా అని మేధావులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇస్లామిక్ టెర్రరరిజం పెను ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి హిందూయిజం ఆసరా తీసుకోవాలని కొందరు అంటారు. క్రైస్తవ - హిందూ మతాలు కలసి పనిచేయాలని ఇంకొందరు అంటారు. ప్రపంచ ఆధిపత్యం కోసం అబ్రహామిక్ మతాల మధ్య జరుగుతున్న దాయాది యుద్ధం లో క్రైస్తవం, ఇస్లాం రెండూ దెబ్బ తిని , చివరికి హిందూ మతమే సంక్షుభిత ప్రపంచానికి వెలుగుదారి చూపుతుందని మరి కొందరు ఊహిస్తారు. కాదు! చివరికి నిలిచేదీ ప్రపంచాన్ని జయంచేదీ మా మతమేనని క్రైస్తవులూ , మహమ్మదీయులూ నమ్మకంగా బల్ల‌గుద్ది చెబుతారు. హిందూ మతం ప్రపంచానికి ప్రమాదకరంగా తయారైందని మాత్రం ఇవాళ మెడ మీద తల ఉన్న వాడెవడూ గాభరా పడటం లేదు. హిందూయిజం బెడదను ఎదుర్కోవటానికి ఇస్లాం , క్రైస్తవ మతాలు ఏకం కావల్సిన అత్యవసరం ప్రపంచంలో ఏ మానవుడికీ కనిపించడం లేదు.
    బ్రహ్మరాక్షసుడు పట్టుకున్న ఒక్క కంచ ఐలయ్య షెపర్డ్ తప్ప!
    హిట్లర్ కాలపు నాజీయిజం కంటే హిందూయిజం వెయ్యి రెట్లు ప్రమాదకరమైనదని ఐలయ్య లబలబలాడుతాడు. హిట్లర్ తెచ్చి పెట్టిన భయానకమైన Holocaust కంటే హిందూ రాకాసుల వల్ల భారత దేశానికీ ప్రపంచానికీ జరిగిన నష్టం చాలా ఎక్కువని పిచ్చి లెక్కలు వేస్తుంటాడు. హిందూ ఆధ్యాత్మిక నియంతృత్వ ఘోరవిపత్తు బారినుంచి మానవ లోకాన్ని కాపాడటానికి అన్ని మతాలూ అర్జెంటుగా ఏకమవాలంటూ అదే పనిగా పలవరిస్తుంటాడు.
    " ఆధ్యాత్మిక ఫాసిస్టులు బ్రాహ్మణులు " అంటూ ఈ మధ్య కొత్త అట్ట వేసిన పాత ప్రకరణం నుంచి కింద ఉటంకించిన కలవరింతలు , సంధి ప్రేలాపనలు మచ్చుకు ఖాతాలున్న గమనించండి:

    "ఇప్పుడు మన కాలంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామిక నిర్మాణాలను నెలకొల్పిన క్రైస్తవం, ఇస్లాం మతాలు తీవ్రమైన బెదరింపులను, ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచమంతటికీ విస్తరిస్తున్న భారతదేశపు బ్రాహ్మణీయ శక్తులు ఆధ్యాత్మిక నియంతృత్వ సాంస్కృతిక ఆధిపత్యాన్ని ప్రపంచమంతటా నెలకొల్పేందుకు ప్రయత్నించవచ్చు.ఈ ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని ప్రపంచం గనుక పట్టించుకోకపోతే తన వినాశనాన్ని
    తానే కొని తెచ్చుకున్నట్టవుతుంది. పిడికెడు మంది బ్రాహ్మణులు భారతదేశంలో ఆధ్యాత్మిక నియంతృత్వ సామ్రాజ్యాన్ని ఎందుకు ఎలా నెలకొల్పారో ప్రపంచం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
    "బ్రాహ్మణీయ ఆధ్యాత్మిక నియంతృత్వ ప్రభావాలు హిట్లర్ రాజకీయ నియంతృత్వ ప్రభావాలకంటే చాలా ప్రమాదకరమైనవి. రెండో ప్రపంచ యుద్ధం వల్ల మానవాళికి జరిగిన నష్టం కంటే బ్రాహ్మణీయ ఆధ్యాత్మిక నియంతృత్వంవల్ల జరిగిన నష్టం ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది అన్ని రకాల నియంతృత్వాలకూ తల్లి వంటిది. అది మెదడు మీద చూపిన అసాధారణ ప్రభావం కారణంగా యావత్ ప్రపంచం నష్టపోయింది.

    ReplyDelete
  44. "భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా మానవుల ఆలోచనా విధానాన్ని నియంత్రిస్తున్న బ్రాహ్మణీయ ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని ఎదుర్కోవడం చాల కష్టం"

    ఇక ఆ బ్రాహ్మణీయ ఆధ్యాత్మిక నియంతృత్వం దేవాలయాల ద్వారా ఎలా వ్యాపారం చేస్తుంది, తిరుమల వెంకటేశ్వర స్వామి వంటి దేవస్థానాల్లో హత్యలు, రేప్ లు, ఘోరాలు ఎన్ని జరుగుతాయి అన్నదాని గురించి ఐలయ్యకు వచ్చే hallucinations తీరు ఇలా ఉంటుంది:

    "మనుషులందరికీ అందుబాటులో లేని భారీ దేవాలయలను నిర్మించడం బ్రాహ్మణుల ఆధ్యాత్మిక వ్యాపార విధానంగా మారింది. దేవాలయాల్లోని విగ్రహాలు పేదల, అమాయకుల రక్తాన్ని పీల్చేస్తుంటాయి.దేవాలయాలు దొంగలు తలదాచుకునే ప్రదేశాలుగా తయారయ్యాయి. దేశంలోనే అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం అవినీతిమయం.ప్రపంచంలో మరెక్కడా దేవుడికి ఇంతగా అవినీతి స్వభావం లేదు. బ్రాహ్మణ పూజారులు అత్యంత అవినీతిపరుల నుంచి భారీ మొత్తంలో డబ్బునూ, బంగారాన్నీ వెండినీ స్వీకరించి వారికి స్వర్గలోక ప్రాప్తికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంటారు.( భలే!) నరహంతకులు కూడా భారి మొత్తాన్ని చెల్లించి ఇక్కడ శాంతిని కొనుక్కోవచ్చు. వాళ్లు తమ హత్యాకాండను ధైర్యంగా కొనసాగించవచ్చు. హంతకులు నిరాటంకంగా హత్యలు చేసేందుకు, రేపిస్టులు స్త్రీలపై పదేపదే అత్యాచారాలు చేసేందుకు వీలుగా ఇక్కడ పూజారులు వారి కోసం ప్రత్యేక ప్రార్ధనలు జరుపుతుంటారు. ఇలాంటి దేవాలయాల్లో పూజలనేవి దోపిడీ, హత్య, అత్యాచారాలకు పవిత్రతను ఆపాదించే ప్రక్రియలుగా మారాయి. వాటిని చివరికి శరీరాలలో వ్యాపారం చేసే ప్రదేశాలుగా కూడా చేశారు."

    "హిందూ దేవాలయాలు మానవ అస్ప్రస్యతను పాటించే కేంద్రాలు. శూద్ర, చండాల, ఆదివాసీ వ్యక్తి ఎవరైన బ్రాహ్మణ ఋషివద్దకు, లేదా సన్యాసి వద్దకు వెళ్తే అతణ్ని చంపేసేవారు."

    పాపిష్టి హిందూ ఆధ్యాత్మిక వ్యాపార కేంద్రాలకూ , ఇతర మతాలకూ ఏమిటి తేడా? అది కూడా ఐలయ్యే చెప్పాలి:

    "చర్చీలు, మసీదులు మానవ సమావేశ మందిరాలుగా ఉపయోగపడుతున్నాయి. అక్కడ ఒక బానిస తన యజమానితో నువ్వు పెట్టే బాధాలన్నింటినీ భగవంతుడు చూస్తున్నాడులే అని చెప్పగలడు.యజమానులు కూడా మరెక్కడా కాకపోయినా చర్చీల్లో, మసీదుల్లో తమ బానిసల మాటలను వినిపించుకుంటారు. ఎందుకంటే అవి అందరినీ సమానంగా పరిగణించే పవిత్ర ప్రదేశాలు. కాని మన బ్రాహ్మణులు రూపొందించిన గుడులలో అందరూ కలుసుకునేందుకు అవకాశంలేదు. దేవుడి ముందు అందరూ సమానమనే భావనకు అక్కడ ఏ మాత్రం ఆస్కారం లేదు. దేవాలయాలు ప్రత్యేకించి బ్రాహ్మణుల గుత్త సొత్తు కావడంలో వాటి చుట్టూ హత్యలు సర్వ సాధారణమయ్యాయి."

    ReplyDelete
  45. ఇస్లామిక్ సమాజం దగ్గరికి వచ్చేసరికి అమానుషమైన బానిసత్వం కూడా ఐలయ్య పక్షపాతపు కళ్లకు ఇంపు గానే ఉంటుంది. బానిస కూడా తనకు పెడుతున్న బాధల గురించి యజమాని ముందు మసీదులో మాట్లాడగలడు చూశారా అని గొప్పగా పరవశిస్తాడు.అంతేగాని ఇంకా ఈ కాలంలో మనిషిని బానిసను చేసే అనాగరిక ,అమానవీయ వ్యవస్థ ఏమిటని చిరాకు పడడు. మహమ్మదీయ మతంలో బానిసత్వాన్ని కూడా ముద్దు చేసే మహానుభావుడు హిందూమతంలో మాత్రం బక్క చిక్కి బావురుమంటున్న పేద బ్రాహ్మలను చూస్తే కళ్లలో నిప్పులు పోసుకుంటాడు. శూద్ర,దళిత,బహుజన కులాలకు చెందిన కోట్ల జనాన్ని పిడికెడు బ్రాహ్మలు బానిసల్లా చూస్తున్నారని ఎగిరెగిరి పడతాడు. దేశంలోని సంపదనంతా ఈ బ్రాహ్మలే కాజేసి సుఖ భోగాల్లో మునిగి తేలుతున్నట్టు ఊహించుకుని వెర్రి ఆవేశంతో ఊగిపోతుంటాడు.ఇదిగో ఇలా:

    "అత్యధిక సంఖ్హ్యలో కార్లు, స్కూటర్లూ, రిఫ్రిజిరేటర్లూ, వాషింగ్ మెషిన్లూ, దేశంలో రెండవ అత్యధిక బంగారం నిల్వలూ నిస్సందేహంగా బ్రాహ్మణ ఇళ్లలోనే ఉంటాయి. భారతదేశంలో విమానాలలో ఎక్కువగా ప్రయాణం చేసేది బ్రాహ్మణులే. "

    "చరిత్రలో ఎప్పుడైనా వాళ్లు బ్రాహ్మణులు ఏ ఆస్తిపాస్తులు లేకుండా అలమటించిన దాఖలాలున్నాయా? చరిత్రలో ఎప్పుడైనా వాళ్లు పూరిళ్లలో బతకాల్సి వచ్చిందా? భారతదేశంలో ఏ వర్గమైనా వాళ్లని దోచుకుందా? లేక వాళ్లే శతాబ్దాల తరబడి ఇతర వర్గాలను దోచుకు తిన్నారా?"

    ఇదీ ఐలయ్య ఘోష ! తీవ్రమైన "బ్రాహ్మిన్ ఫోబియా " పట్టి బాధ పడుతున్నాడని , తానేమంటున్నాడో తనకే తెలియని వాడి మాటలకు లెక్కేమిటి అనుకుని ఐలయ్య మానసిక సథితిని అర్థం చేసుకోవచ్చు . కానీ అతడో మహాజ్ఞాని, గొప్ప తత్వ వేత్త అయినట్టు పిచ్చికూతల మహా గ్రంథాన్ని అచ్చోసి తెలుగు దేశంమీదికి ఎమెస్కో వారిని ఏమనాలి? ఆ మహానుభావుడి సంధి ప్రేలాపనలను అవేవో మహోదాత్త సువార్తలైనట్టు పొద్దస్తమానం పరవశంగా చూపించే టీవీ చానెళ్ల వాళ్లను ఏమి చేయాలి ?
    చెప్పాలంటే చాలా ఉంది.ఇప్పటికిది చాలు.
    చివరిగా ఒక మాట.
    కంచ ఐలయ్య బడుగు బాంధవుడూ కాదు.బహుజన మేధావీ కాదు.వాస్తవానికి అతడు పక్కా క్రైస్తవ ప్రచారకుడు.
    "పాస్టర్ల హత్యలూ,నన్ ల మీదా క్రైస్తవ ఉపాధ్యాయినుల మీదా అత్యాచారాలూ, చర్చీల దహనకాండ పెరిగిపోతున్నందువల్ల హిందూ మత మరణం మరింత త్వరగా సంభవించాల్సిన అవసరం ఉంది" - అంటాడు ఐలయ్య "హిందూమతానంతర భారత దేశం" 23వ పేజీలో.

    పాస్టర్ల హత్యలు, క్రైస్తవ సన్యాసినులమీద, ఉపాధ్యాయినుల మీద అత్యాచారాలు జరిగితే హిందూమతం ఎందుకు మరణించాలి? హిందూ మతం బతికున్నది కాబట్టే అలాంటి నేరాలు జరుగుతున్నాయా? క్రిస్టియన్ దేశాల్లో మాత్రం పాస్టర్ల హత్యలు, క్రైస్తవులపై అత్యాచారాలు జరగటం లేదా?అవి జరుగుతున్నాయి కాబట్టి క్రైస్తవ మతం కుడా మరణించాలా?
    ఇలాంటి ప్రశ్నలు మనం అడగకూడదు. ఐలయ్య దగ్గర లాజిక్ పనిచేయదు.అర్ధం చేసుకోవలసిందల్లా అతడిలో పొంగిపోరలుతున్న క్రైస్తవ మతావేశాన్నే!గోదావరి పుష్కరాలకు ఒక్కరుకూడా వెళ్లకుండా క్రైస్తవులే అడ్డుకోవాలని రెండేళ్ల కింద ఐలయ్య పిచ్చి పిలుపు ఇచ్చింది కూడా క్రిస్టియన్ ఎజండాను అమలుపరిచే దుర్బుద్ధితోనే.
    అగ్రవర్ణాలను, బ్రాహ్మణిజాన్ని నోటికొచ్చినట్టు తిట్టిపోస్తున్నాడు కాబట్టి,దళిత బహుజన కులాలపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నాడు కాబట్టి కంచ ఐలయ్యను దళిత, బహుజన కులాల మేలుకోరే వాడిగా లెక్కవెయ్యటం తప్పు. ఆ కులాలన్నీ ఉన్నవి హిందూ మతంలో. ఐలయ్య పగటికల ఫలించి హిందూమతం నాశనమైతే దానితో బాటు ఆ కులాలకు ఉన్న ఏకైక అస్తిత్వం నశిస్తుంది.అదే జరిగితే ఆయా కులాల వారికి ఏకైక ప్రత్యామ్నాయమల్లా వేరే మతంలోకి వెళ్లిపోవటమే.
    అలా జరగాలనే ఐలయ్య ఆశ. ఆయా కులాలను మింగే వేరే మతం కూడా క్రైస్తవమే కావాలని అతడి ఆకాంక్ష.. హిందూ సమాజంలోని కులాల మధ్య పనిగట్టుకుని ఐలయ్యలాంటి వాళ్లు పెడుతున్న మంటలు ఈ దేశాన్ని క్రైస్తవీకరించాలన్న కుటిల తంత్రంలో భాగం.

    ఐలయ్య తన పేరు చివర "షెపర్డ్" అనేకంటే "పాస్టర్" అని తగిలించుకుంటే వాస్తవానికి మరింత దగ్గరగా ఉంటుంది.

    ఎం.వి.ఆర్.శాస్త్రి

    ( అయిపోయింది)

    ReplyDelete
    Replies
    1. >>>>"చరిత్రలో ఎప్పుడైనా వాళ్లు బ్రాహ్మణులు ఏ ఆస్తిపాస్తులు లేకుండా అలమటించిన దాఖలాలున్నాయా? చరిత్రలో ఎప్పుడైనా వాళ్లు పూరిళ్లలో బతకాల్సి వచ్చిందా? భారతదేశంలో ఏ వర్గమైనా వాళ్లని దోచుకుందా? లేక వాళ్లే శతాబ్దాల తరబడి ఇతర వర్గాలను దోచుకు తిన్నారా?">>>>

      సరస్వతిని నమ్ముకున్నవాళ్ళకి లక్ష్మి తోడుంటుంది కానీ లక్ష్మిని నమ్ముకున్నవాళ్ళకి సరస్వతితోడు రాదెందుకో మరి...

      Delete
    2. కోటి విద్యలు కూటి కొరకే! డబ్బున్న వాళ్లకు చదు వెందుకు? యువనేతకు ఏముంది?

      Delete
  46. " కానీ అతడో మహాజ్ఞాని, గొప్ప తత్వ వేత్త అయినట్టు పిచ్చికూతల మహా గ్రంథాన్ని అచ్చోసి తెలుగు దేశంమీదికి ఎమెస్కో వారిని ఏమనాలి? ఆ మహానుభావుడి సంధి ప్రేలాపనలను అవేవో మహోదాత్త సువార్తలైనట్టు పొద్దస్తమానం పరవశంగా చూపించే టీవీ చానెళ్ల వాళ్లను ఏమి చేయాలి ?"

    ఎమెస్కో వారికి పుస్తకాలు ప్రచురించటం అనేది ఒక వ్యాపారం.
    టీవీ ఛానెళ్ళవారికి వివాదాలను తెరమీదకు తెరలు తెరలుగా తెరిపిలేకుండా వదలటమూ వ్యాపారమే.

    వ్యాపారమంటే డబ్బు సంపాదనకోసమే కాని సంఘసంస్కరణకో దేశసేవకో భగవదారాధనకో కాదు. ఈ మాట అందరికీ తెలుసు.

    వైశ్యులను స్మగ్లర్లు అన్న ఐలయ్య ఈ పుస్తకాన్ని ధనసంపాదనకోసం వ్రాయలేదని చెప్పుకోవచ్చును. వివాదాలపుట్ట గిస్తకం ద్వారా బాగానే కిట్టుబాటు అవుతుందని ఆయన సంబరపడుతూ ఉండవచ్చును కూడా.

    ఎమెస్కో వారైనా టీవీల వాళ్ళైనా పత్రికలవాళ్ళైనా సరే దీనితో మనకి ఎంత లాభం అనే ఆలోచిస్తారు కాని నిస్వార్థంగా ఏమీ చేయరు.

    గవర్నమెంట్లు కూడా ఏంచేస్తే ఏమిలాభం అనే వ్యాపారధోరణిలోనే అలోచిస్తారు. రేపు వాళ్ళకి ఓట్లరూపంలో కావలసిన లబ్ధికి గండి వస్తుందా బలం వాస్తుందా ఎటుపోతే అనే ఆలోచించుకుంటారు కాని ధర్మాధర్మవిచక్షణలు గాడిదగుడ్డూ ఏమీ చేయరు.

    సామాన్యప్రజలు ఈగోలకు నవ్వుకోవటమో విసుక్కోవటమో మించి సాధారణంగా ఏమీ చేయరు.

    మరీ తిక్కపుట్టేలా పరిస్థితి ముదిరితే మాత్రం జనం తిరగబడతారు.

    అలా జరుగుతుందా అంటే చెప్పలేం అప్పుడే.

    ReplyDelete
  47. < " పిచ్చికూతల మహా గ్రంథాన్ని అచ్చోసి తెలుగు దేశంమీదికి ఎమెస్కో వారిని ఏమనాలి? " (Anonymous19 September 2017 at 21:46 ఎం.వి.ఆర్.శాస్త్రి)
    ----------------
    అచ్చెయ్యడానికి "ఎమెస్కో" వారు దొరికారా 🙂?!! అది బ్రాహ్మణుల కంపెనీ కదా (నాకు తెలిసినంత వరకు) (Emesco = M.Seshachalam & Co)?!! 😀.

    (అయినా శాస్త్రి గారన్నట్లు ఏ పుస్తకాన్నయినా ప్రచురణకు / అచ్చెయ్యడానికి ఒప్పుకునే ముందు ఆ పుస్తకం గురించి బేరీజు వేసుకొని, ఆచితూచి నిర్ణయం తీసుకోవలసిన సామాజిక / నైతిక బాధ్యత తప్పకుండా ఆ కంపెనీదే)

    ReplyDelete
    Replies
    1. విన్నకోటగారు, అది పబ్లిష్ చేయకపోతే మా మీద వివక్షత చూపాడంటూ ఇంకో రెండు పుస్తకాలు రాసిన్ , 20టీవి షోలలో పాల్గొంటాడు.

      Delete
    2. >>అది బ్రాహ్మణుల కంపెనీ కదా

      బిజినెస్సు చేసేవాదికి.. కులంతో పనేముంటుంది? ఎంత సంపాదించామని తప్ప..

      ఐలయ్య భావాలకి ఇన్స్పైర్ అయ్యి, పబ్లిష్ చేశారని అనేవాల్లని కూడా చూస్తామేమో

      Delete
    3. ఈ పుస్తకాన్ని ఎమెస్కో వారు ప్రచురించటం గురించి పైన నా మొదటి వ్యాఖ్య మరీ క్లుప్తంగా వ్రాసినట్లున్నాను. అచ్చు వేసినవారు ఎవరు అన్నది ప్రస్తుత వివాదంలో ముఖ్యమైన పాయింట్ కాదు, దాన్ని గురించి ఇంత చర్చ అనవసరమంటారేమో కానీ ప్రస్తావన వచ్చింది కాబట్టి వివరిస్తున్నాను - బ్రాహ్మణవ్యతిరేకి అయిన రచయితకు బ్రాహ్మణ ప్రచురణకర్తే దొరకడం irony గా అనిపించిందని lighter vein లో చెప్పడమే నా మొదటి వ్యాఖ్యలోని భావం.

      పైన శ్యామలీయం గారన్న "ఎమెస్కో వారికి పుస్తకాలు ప్రచురించటం అనేది ఒక వ్యాపారం" అన్న మాటా, చిరంజీవి గారన్న "బిజినెస్సు చేసేవాదికి.. కులంతో పనేముంటుంది? ఎంత సంపాదించామని తప్ప" అన్న మాటా అక్షరసత్యాలు సందేహమేమీ లేదు. ఏ కులం సంస్ధ అయినా అంతే. అయితే నా దృష్టిలో సంపాదనతో పాటు విలువలు కూడా ముఖ్యం. అది పాటించవలసిన నైతికబాధ్యత ప్రచురణ సంస్ధలకు కూడా ఉంటుంది - వ్యవస్ధాపకుల కులం ఏదైనప్పటికీ. తాము ప్రచురణకు స్వీకరించే ముందు సదరు రచన యొక్క ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆలోచించుకోవాలి. విలువలా, మట్టిగడ్డలా అటువంటివన్నీ మేం పట్టించుకోం, మాకు పైసాయే పరమాత్మ అని వాదించే పక్షంలో పేరెన్నికగన్న ప్రచురణ సంస్ధలకు, చవకబారు సాహిత్యం ప్రచురించేవారికీ తేడా ఏముంది?

      ఇక ప్రతిష్ఠాత్మక ప్రచురణ సంస్ధ "ఎమెస్కో" గురించి మీకందరికీ తెలిసినదే కదా. ఆంధ్రా ప్రచురణకర్తలలో ప్రముఖులైన ఎమ్.శేషాచలం గారి పేరిట వారి కొడుకు ఎమ్.ఎన్.రావు గారు 80 సంవత్సరాల క్రితం మచిలీపట్నంలో ప్రారంభించిన ఎమ్.శేషాచలం అండ్ కంపెనీ. తరవాత పేరు కుదించి ఎమెస్కో అన్నారు. చక్కటి ప్రచురణలు అందించేవారు. 1960ల నాటికే "ఇంటింటా గ్రంథాలయం" అనే పధకం ప్రారంభించి, పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ పధకం జనాల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందింది. వ్యవస్థాపకులు గతించినా వారు పాటించిన ప్రమాణాలని కొనసాగించవలసిన బాధ్యత వారసులది. ఆ, కాలం మారింది, ఇప్పుడవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు అంటారా? అంతేనేమో, విపరీతంగా కమ్మేసిన వ్యాపారసంస్కృతి, కార్పొరేట్ కల్చర్ మోజు, అట్టడుగుకు పడిపోయిన విలువలు - ఈ ధోరణులు రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఒకప్పుడు గౌరవప్రదమైన సంస్ధలు అని పేరు తెచ్చుకున్న సంస్ధలలోని ప్రస్తుత తరం కూడా వేరే రకంగా ఎందుకు ఆలోచిస్తారులెండి.

      Delete
  48. నాకు నచ్చిన మాట

    "మీరు దేవునికిని, సిరికిని దాసులుగా ఉండనేరరు" - భక్త సింగ్

    ReplyDelete
    Replies
    1. అర్ధం కాలేదు!
      అంటే,
      దేవుడికీ సిరికీ ఒక్కసారే దాసులుగా ఉండలేరు అనియా
      లేక అసలు ఈ రెంటిలో దేనికీ దాసులు కారాదు అనియా?
      అట్లా మాట మాత్రమే చెబితే వినేవాళ్ళు
      ఎలా అయినా అర్ధం చేసుకోవచ్చు - వివరిస్తే బాగు!

      Delete
    2. డబ్బు మీద వ్యామోహం ఉన్నవారు దేవునికి దగ్గర కాలేరు.

      బైబిల్ లో ఒక మాట ఉంది: "సూది బెజ్జంలోనుండి ఒంటెనైనా దూర్చవచ్చేమోగాని.. ధనవంతుడు.. దేవుని రాజ్యం చూడలేడు"

      Delete
    3. ఈ మాట నచ్చినంతకాలం మీకు హిందూమతం నచ్చదు!
      ఎందుకంటే,ధనం కోసం లక్ష్మిని ప్రార్ధించే తత్వం హిందువులది - అది ఫలితాన్ని ఇస్తున్నది!
      ధనం మూలమిదం జగత్!
      తప్పనిసరిగా కావలసినదాన్ని సాధించడం స్వర్గానికి చేర్చలేని పాపకార్యం ఎట్లా అవుతుంది?
      న్యాయార్జితం అంటూ ఉండదా!
      న్యాయార్జితం,అన్యాయార్జితం అని తేడా లేకుండా అందరు ధనవంతులనీ స్వర్గానికి అనర్హుల్ని చేస్తే స్వర్గం కోరుకున్నవాళ్ళు బీదరికంలో ఉండిపోవాలా?
      బాగా ఆలోచించి జవాబులు చెప్పండి!

      Delete
    4. దానికిముందు జరిగినది ఇప్పుడు మీకు చెబుతాను.

      "ఒకనాడు ఏసు తన శిష్యులతో మాట్లాడుతుండగా, ఒక ధనవంతుడు అక్కడికి వచ్చి "ఏసూ! నేను దేవుని రాజ్యం చేరాలంటే ఏం చెయ్యాలి" అని అడిగాడు. అప్పుడూ ఏసు అతనితో, "నీకున్నదంతయూ పేదలకి దానం చేసి దేవుని అనుసరించు" అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు సణుగుకుంటూ అక్కడనుండి వెడలిపోయెను."

      ఆ సంధర్భంలో ఏసు శిష్యులతో చెప్పిన మాట అది.

      మీరన్నది : "న్యాయార్జితం,అన్యాయార్జితం అని తేడా లేకుండా అందరు ధనవంతులనీ స్వర్గానికి అనర్హుల్ని చేస్తే"

      నేనన్నది : డబ్బు మీద వ్యామోహం ఉన్నవారు దేవునికి దగ్గర కాలేరు.

      బైబిల్ గురించి మీకు తెలియనిదేముంది.. సుంకరి జక్కయ్య గురించి మీకి తెలిసిందే కదా! తను అన్యాయంగా సంపాదించినదంతా ఏసు చెప్పాడని నాలుగు రెట్లు తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు ఏసు అందరితో, ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు అని అంటాడు. అప్పటి వరకు అందరి ధృష్టిలో "ఇశ్రాయేలీయులు అంటే అది ఒక జాతి. వారు మాత్రమే దేవునిచే ఎన్నిక చేయబడిన వారు.." ఏసు చెప్పిన మాటలకి అర్ధం "ఎవరైతె తమ తప్పులు తెలుసుకోని పస్చ్చాత్తాప పడాతారో వారు నిజమైన ఇశ్రాయేలీలు."

      >>బాగా ఆలోచించి జవాబులు చెప్పండి!

      మీతో దేనిగురించైనా చర్చకి దింగేంత స్థోమత నాకు లేదు

      Delete
    5. https://www.youtube.com/watch?v=WXsMPXSyf7I

      హరిబాబుగారూ! నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో ఉంది.

      Delete
  49. లక్ష్యానికి ఉపయోగపడని చర్చ
    BBC NEWS TELUGU•20 సెప్టెంబర్ 2017
    - టంకశాల అశోక్ (సీనియర్‌ పాత్రికేయులు)
    ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పేరుతో కంచ ఐలయ్య రాసిన పుస్తకంలోని అంశాలను చూసినా, దానిపై ప్రస్తుతం సాగుతున్న వాదోపవాదాలను గమనించినా, స్వయంగా రచయిత ఉద్దేశించిన లక్ష్యాలు ఇందువల్ల నెరవేరే అవకాశం కన్పించడం లేదు. పైగా వాతావరణం వికటించి ఆ లక్ష్యాలకు హాని కలిగే సూచనలున్నాయి. ఇందుకు ఒక కారణం తన పుస్తకంలో ఐలయ్య చేసిన సూత్రీకరణలు కాగా, రెండవది ఈ వివాదంపై ఆయన స్పందిస్తున్న తీరు.
    ఒక విషయంపై పరిశోధించి తన అభిప్రాయం చెప్పేందుకు ఏ రచయితకైనా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అటువంటి అభిప్రాయంతో ఇతరులు ఏకీభవిస్తారా? లేక విభేదిస్తారా? అనే ప్రశ్నతో తనకు నిమిత్తం ఉండనక్కర్లేదు. అటువంటి ప్రశ్నలు ముందే వేసుకుంటే పరిశోధకుడు స్వేచ్ఛగా ఆలోచించలేడు. ఆవిధంగా చూసినపుడు ఏ వృత్తి తీరు తెన్నుల గురించి ఏమనాలనేదీ తన స్వేచ్ఛ అనే ఐలయ్య వాదనను కాదనలేం. అదేవిధంగా తన విశ్లేషణతో విభేదించేవారు తమ వాదనలు చేయవచ్చునని, వాటిని పుస్తక రూపంలో తేవచ్చునని, అంతే తప్ప తనపై బలప్రయోగం చేయగలమనటం సరికాదని ఆయన అంటున్నది కూడా సరైనదే.
    ఐలయ్యకు వేదసాహిత్యం, కుల వ్యవస్థ, దళిత-బహుజనుల పరిస్థితుల గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. ఆ ప్రకారం తను చేసిన రచనలలో కొన్ని గతంలోనూ వివాదస్పదమయ్యాయి. వాటితో కొందరు బలంగా ఏకీభవించగా కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. కాని ప్రస్తుత వాదోపవాదాలు ఎన్నడూ లేనంత తీవ్రస్థాయికి చేరాయి. యథాతథంగా చర్చలు, వాటి తీవ్రతలు ఆందోళన చెందవల్సినవేమీ కావు. కానీ భావజాల రంగంలోని ఒక ఆలోచనను భావజాల సంఘర్షణతోనే ఎదుర్కోవాలి తప్పితే భౌతిక దాడుల బెదిరింపులకు దిగడం సరైనది కాదు. అభ్యుదయ భావాలు కలిగిన వారిపై హిందూత్వ శక్తుల దాడి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న వాతావరణంలో తనపై దాడులకు తలపడవచ్చునన్నది ఐలయ్య అంటున్న మాట. ఏది ఏమైనా అటువంటిది జరిగితే అందుకు బాధ్యత పూర్తిగా వైశ్యులదే కాగలదని ప్రకటించారాయన. మొత్తానికి గత వివాదాల కన్నా ప్రస్తుత వివాదం ఇటువంటి రూపం తీసుకోవటమన్నది గమనించవల్సిన విషయం. ఇది ఏ విధంగా చూసినా వాంఛనీయం కాదని వేరే చెప్పనక్కర్లేదు. ఆ మాట అనుకుంటూనే ఆ పరిధికి మించి ముందుకు వెళ్లి ఆలోచించవల్సిన విషయాలు కొన్ని ఇందులో ఉన్నాయి. స్వయంగా రచయిత, ఆయనను బలపర్చేవారు, విమర్శించే వారు కూడా ఆలోచించవల్సినవి అవి. వైశ్యులను సామాజిక స్మగ్లర్లు అనటం తను సృష్టించిన కొత్త కాన్సెప్ట్ అని పదేళ్ల పరిశోధన ఫలితంగా తాను అటువంటి అభిప్రాయానికి వచ్చానని ఐలయ్య అంటున్నారు. ఒక కొత్త కాన్సెప్ట్ ను సృష్టించే హక్కు తనకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అటువంటి హక్కు ఎవరికైనా తప్పక ఉంటుంది. కాని అందుకు సమర్థనగా తగిన వాదనలను, ఆధారాలను ఇవ్వవల్సిన బాధ్యత కూడా ఆ పరిశోధకునిపైనే ఉంటుంది. ఆ పని చేయనపుడు తన సూత్రీకరణ ఇతరులను మెప్పించదు సరికదా, అటువంటి సూత్రీకరణ, రెచ్చగొట్టే శీర్షికతో వారిని మెప్పించాలనే తన లక్ష్యమూ నెరవేరదు. అపుడు అది విఫల ప్రయత్నం అవుతుంది.

    ReplyDelete
  50. సామాజిక స్మగ్లింగ్ అనే మాటకు ఐలయ్య ఒక నిర్వచనం చెప్పి, దానిని వైశ్యులకు వర్తింపజేయ చూశారు. దేనినైనా రహస్యంగా, నిబంధనలకు విరుద్ధంగా తీసుకోవటం, తరలించటం స్మగ్లింగ్ అవుతుందనే నిఘంటవు నిర్వచనాన్ని ఆయన పేర్కొంటూ భారతదేశంలో ఇది భిన్నంగా జరిగిందన్నారు. ‘‘ఇక్కడి కులవ్యవస్థలో బ్రాహ్మణులు వైశ్యులకు వ్యాపారంపై ప్రత్యేక హక్కులు ఇచ్చారు. దానిని ఉపయోగించుకుని వైశ్యులు రకరకాల పద్ధతులు, మోసాలతో ఉత్పత్తి కులాల నుంచి సంపదను కాజేశారు. ఆ సంపదను గుప్తధనంగా దాచి పెట్టారు తప్ప తిరిగి ఉత్పత్తి కార్యంలోకి పెట్టుబడిగా పెట్టలేదు. వారు స్వయంగా ఉత్పత్తిదార్లు కారు. తాము, బ్రాహ్మణులు కలిసి అనుభవించారు’’ అన్నది ఆయన మాట. కనుక ఇది సామాజిక స్మగ్లింగ్ అని సూత్రీకరించారు.
    యథాతథంగా దీనిని సామాజిక స్మగ్లింగ్ అనవచ్చునా అన్నది ప్రశ్న. ప్రాచీన భారతదేశంలో హిందూమతం, బ్రాహ్మణులు కులవ్యవస్థను సృష్టించి అందులో భాగంగా వేర్వేరు వారికి వేర్వేరు పనులు అప్పగిస్తూ, వైశ్యులకు వ్యాపారపు బాధ్యతను ఇవ్వడమంటే అప్పటి వ్యవస్థలో అదే చట్టం. అన్ని కులాలు అందులోని మంచిచెడులు సహా వ్యవస్థను లేదా చట్టాన్ని పాటించాయి. అటుంటి స్థితిలో వైశ్యులు ఏ చట్టాన్ని ఉల్లంఘించి స్మగ్లర్లు అయ్యారు? ఇది మొదటి ప్రశ్న కాగా, సమర్థించగల విధంగానో, సమర్థించలేని విధంగానో ఇతరుల శ్రమ సంపదలను సంగ్రహించటం ఆ కాలంలో వైశ్యులే కాదు బ్రాహ్మణులు, క్షత్రియులు కూడా చేసారు. తర్వాత దశలలో శూద్రులలోని ఉన్నతులూ చేశారు. అట్లా సంగ్రహించే రూపం వ్యాపారం మాత్రమే కాదు ఇతర రూపాలలోనూ జరిగింది. అటువంటప్పుడు వైశ్యులు మాత్రమే దోషులు ఎట్లా అవుతున్నారు? స్మగ్లింగ్ అనే మాటను ఉపయోగించదలిస్తే, మొత్తం వ్యవస్థకే అటువంటి స్మగ్లింగ్ స్వభావం ఉంటున్నది. దానినట్లుంచి, ఇటువంటి పనికి చిరకాలంగా ఉపయోగిస్తున్న మాట దోపిడీ అని. ఆ పనికి స్మగ్లింగ్ అనే కొత్తమాట వాడ చూడటం, దానిని వైశ్యులకు మాత్రమే వర్తింపజేయటంలో సరైన తర్కం ఏమీ కన్పించదు. అప్పటి నుంచి ఇప్పటి మల్టీనేషనల్స్ వరకు ఏ దేశంలో ఏ వ్యాపారులు, మరే వృత్తుల వారు, ఎవరితోనైనా చేసే వస్తువులు, సర్వీసెస్ ట్రాన్సాక్షన్లలోనైనా లాభ దృష్టి , కొంత మోసం ఉంటుంది.

    వైశ్యులు ఆ విధంగా సంపాందించిన సొమ్మునంతా గుప్త నిధుల రూపంలో దాచిపెట్టారని, పరిశ్రమలలోగాని, ఇతర ఉత్పాదక రంగాలలోకానీ వినియోగించలేదన్నది ఐలయ్య వాదనలోని మరొక అంశం. కాని ఇందుకు ఆయన తగిన వివరణలు ఇవ్వలేదు. సంపాదనను తాము, బ్రాహ్మణులు అనుభవించారన్నారు. వ్యాపారుల వద్ద క్షత్రియులు ధనం తీసుకోవటం తెలిసిందే. ఆ విధంగా ధనం తిరిగి సమాజంలోకి వస్తూనే ఉంది. అంతకు మించి ధనం గలవారు, అప్పటికి ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలు లేనందున, ఒక మేరకు గుప్తంగా దాచి ఉండొచ్చు. కానీ ఆ పని చేసింది కొద్దిమంది వ్యక్తులా లేక మొత్తం కులస్తులా? మరొక విషయమేమంటే ధనాన్ని ఆ విధంగా దాచినవారు వైశ్యులలోనే కాదు, క్షత్రియులలో, బ్రాహ్మణులలోనూ ఉన్నారు. కోటలు, రాజప్రసాదాలు, పురాతన ఆలయాలలో అవి ఇప్పటికీ తరచూ బయటపడుతున్నాయి. అటువంటి స్థితిలో వైశ్యులను మాత్రమే గుప్తధనకర్తలు అని ఆరోపించదలచుకుంటే అందుకు తగిన ఆధారాలు చారిత్రకంగా చూపాలి. ఐలయ్య ఆ పని కనీసం ఈ రచనలలోనైనా చేయలేదు.

    ReplyDelete
  51. ఆయన పుస్తకంలో పరస్పర విరుద్ధమైన విషయం కూడా ఒకటుంది. స్వయంగా ఆయనే ఒక చోట, భారత రాజకీయాలలో గాంధీ కేంద్ర స్థానంలో ఉండినపుడు 1920ల నుంచి 1948 వరకు వైశ్యుల విస్తరణ జరిగిందన్నారు. ఆ కాలంలో వారి గుప్తధనం తమ సమకాలికులైన పార్శీలతో పోటీపడుతూ పారిశ్రామిక పెట్టుబడిగా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. బిర్లాలు, గోయెంకాలు, మఫత్ లాల్ల వంటి వారిని ఆయన ఉదాహరించారు. అది సోషల్ స్మగ్లర్లు సోషల్ ఇన్వెస్టర్లుగా మారే క్రమం అంటూ వ్యాఖ్యానించినప్పటికీ ఒక ముఖ్యమైన మలుపును అయితే ఆయనే గుర్తించారు. ఇది 80-90 సంవత్సరాల కిందటి మాట. ప్రస్తుత చర్చలో పాల్గొంటూ ఒక చోట ఆయన ఇపుడు పెట్టుబడులు, సంపదలలో 45 శాతం వైశ్యులదే అన్నారు. అనగా 80-90 ఏళ్ల కిందట మొదలైన మార్పు ఇపుడు గణనీయమైన స్థాయికి చేరింది.
    ఇటువంటి విషయం గురించి ఒక పరిశోధకుడు ఇపుడున్న సమాజానికి చెప్పదలచినపుడు అదెట్లుండాలి? ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉందని గతంలోకి వెళ్లినట్లు అయితే మొత్తం వ్యవస్థ పలానా విధంగా ఉండేదని, అందులో భాగంగా వైశ్యుల పాత్ర ఇదని చెప్పాలి. అది చారిత్రక దృష్టితో జరగాలి. అట్లా వేర్వేరు సామాజిక వర్గాలు, దశలు, వ్యవస్థల గురించి ఇతరులు చేసిన అధ్యయనాలు అనేకం ఉన్నాయి. వాటిని పాఠకులు ఒక చరిత్రగా, ఒక వర్తమానంగా తీసుకుంటారు. ఎవరైనా అందుకు భిన్నంగా ఉద్రేకపడితే అందుకు విలువ ఉండదు. ఆ పరిశోధనకు మాత్రం అధ్యయనపు విలువ ఉంటుంది.

    లోపం ఇక్కడుంది. అందుకే పుస్తకం శీర్షిక ఈ లోపాలన్నింటినీ ప్రతిఫలింపజేసే విధంగా తయారైంది. లోపభూయిష్టమైన కాన్సెప్ట్ తో వైశ్యులను స్మగ్లర్లు అనటం, సామాజిక స్మగ్లర్లు అనటం, ఒక వేళ అది సరైన ప్రయోగం అని మాట వరసకు అనుకున్నా అదే చారిత్రక పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నదనే భావన కలిగించటం (అది కూడా 1920ల నుంచి పరిస్థితి మారుతున్నట్లు స్వయంగా అంగీకరిస్తూ) రచయిత చేసిన ఒక విధమైన పొరపాట్లు. వైశ్యులను ‘కోమటోళ్లు’ అంటూ ఈసడింపుగా సంబోధిస్తూ, అందుకు సమర్థనగా తెలంగాణలో ఇట్లాగే అంటారనే వాదన చేయటం మరొక విధమైన పొరపాటు. అటువంటిది కనీసం సామాజిక లేదా అకడమిక్ అధ్యయనాలలో ప్రదర్శించ కూడని ఈసడింపు.

    ReplyDelete
  52. ఇంతకూ ఈ రచనలో ఐలయ్య లక్ష్యం ఏమిటి? ఇది సామాజికంగా, చారిత్రకంగా అధ్యయనం జరగవలసిన విషయాలే. ఆ పని మన దేశంలో ఇంత వరకు జరిగింది చాలా కొద్ది అయినందున ఆ దిశలో జరిగే ఏ ప్రయత్నమైనా ఆహ్వానించ దగ్గదే అవుతుంది. కానీ అది హేతుబద్ధంగా, మెప్పించే విధంగా ఉండాలి. నూటికి నూరు మందిని కాకపోయినా విస్తృత స్థాయిలో. రాసింది వైశ్యుల గురించి అయితే వారికి కూడా ఆ చారిత్రక-సామాజిక-ఆర్థిక-మత వ్యవస్థల గతాన్ని, అవి మారుతున్న తీరును, వర్తమానాన్ని వివరించాలి. విజ్ఞానాన్ని, చైతన్యాన్ని కల్పించ చూడాలి. ఆ వాస్తవాలు, తర్కంలోని బలం వారి మేధస్సులను, మనస్సులను ఒప్పించే పద్ధతిలో సాగాలి. అందరినీ కాకున్నా విస్తృతస్థాయిలో. అంతకన్నా ముందు ముఖ్యంగా అసలు రచయిత దృష్టి, పద్ధతి, లక్ష్యం ఆ విధంగా ఉండాలి. ఒక మేధావి, పరిశోధకుడు చేయవలసిన పని అది. అపుడే తన సమాజానికి, చరిత్ర రచనకు, భవిష్యత్తుకు, ప్రగతిశీలమైన రీతిలో ఆ కులం భవిష్యత్తుకు మేలు చేసిన వాడవుతాడు. అదే మేలు విస్తృత సమాజానికి కూడా కలుగుతుంది.
    లక్ష్యం అదవుతే ఆయన తీరు, దాని శీర్షిక కూడా అదే ధోరణిలో ఉంటాయి. ఇది ఐలయ్య వంటి మేధావికి ఎవరూ చెప్పనక్కర్లేదు. కానీ రచన, శీర్షిక, అందుకు భిన్నంగా ఉండటాన్ని బట్టి తన లక్ష్యం మరేదైనా కావచ్చునా? అందుకు సరిపడేందుకు రచన ఇట్లా జరిగిందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కొద్ది విషయాలు గమనించండి. సామాజిక స్మగ్లర్లు అన్నది విడి రచన కాదు. ‘హిందూ-అనంతర భారతదేశం’ పేరుతో
    ఆయన పుస్తక రచన 2007 చివరిలో పూర్తయింది. అది ఇంగ్లీషులో 2009లో, తెలుగులో 2011లో వెలువడింది. అందులో ఆయన, భారతదేశంలో పీడక కులాలకు, పీడిత కులాలకు మధ్య అంతర్యుద్ధం (సివిల్ వార్) పరిస్థితులు ఇంచుమించు ఏర్పడిపోయాయాని, ఆ యుద్ధం ఫలితంగా హిందూ వ్యవస్థ కుప్పకూలిపోనున్నదని రాసారు. హిందూమతం స్థానంలో క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం వంటి మతాలను పీడిత కులాలు స్వీకరిస్తాయన్నారు. వాటిలోనూ క్రైస్తవానికి ఎక్కువ ఆకర్షణీయత ఉన్నట్లు పరోక్ష సూచన చేశారు. అటువంటి పుస్తకంలో వేర్వేరు కులాలతోపాటు వైశ్యుల గురించి ఒక భాగం ఉంది. ఆ భాగం ఇపుడు విడి పుస్తకం రూపంలో వెలువడింది.

    కానీ ఒకవేళ ఆలోచన ఇదే అవుతే, అందులోనూ సమస్యలున్నాయి. భారతదేశంలో పీడకులు-పీడిత వర్గాల మధ్య సంఘర్షణ బుద్ధుని కన్నా ముందు నుంచి ఉంది. వేరువేరు స్థాయిలు, రూపాలలో, వేర్వేరు దశలలో అది నేటి వరకు కొనసాగుతూనే ఉంటుంది. పీడిత కులాలు ఇతర మతాలను స్వీకరించి హిందూ అధిష్టానంపై వత్తిడి సృష్టించటం కూడా తరచు జరుగుతూ వస్తున్నదే. కాని ‘హిందూ-అనంతర’ అని నిజంగా అనదగ్గ స్థితి ఎపుడూ ఏర్పడలేదు. హిందూ మతంలోనే అంతర్గత ఘర్షణలు, సంస్కరణలు, చీలికలు, పాయలు, బ్రాహ్మణీయ హిందూవాద-జానపద హిందూవాద ధోరణులు, తిరుగుబాట్లు అనేకం కన్పించినవే. వాస్తవానికి ఈ బహుముఖీన సంఘర్షణ సమాజం-ఆర్థికం-రాజకీయం ఆధునికం అవుతున్న కొద్దీ తగ్గుతున్నది. పీడకులు, పీడితులలోనూ మార్పులు వస్తున్నాయి. పీడకులు వెనుకటివలె కోరలకు బదులు కౌగిలింతలను ఉపయోగించగలుగుతున్నారు. పీడితులు సాంస్క్రిటైజేషన్తో నైతేనేమి, ఇతరత్రా అందుకోగలుతున్న అవకాశాల వల్లనైతేనేమి క్రమంగా ఆ కౌగిలింతలలో చేరి పరవశిస్తున్నారు. ఇపుడు తాము కూడా ఏదో ఒక మేరకు వ్యవస్థలో స్టేక్ హోల్డర్స్ కాగలుగుతున్నట్లు లేదా కావాలన్నట్లు వ్యవహరిస్తున్నారు.
    మరి సివిల్ వార్ ఎక్కడ? అంతెందుకు.. ఐలయ్య ఈ రచనను ముగించిన 2007 నుంచి ఈ 2017 వరకు 10 సంవత్సరాల కాలంలో సివిల్ వార్ వాతావరణం ఒకవేళ 2007లో ఉండేది అనుకున్నప్పటికీ ఇప్పుడెక్కడికి చేరినట్లు? విచిత్రమేమిటంటే, తన ఇంగ్లీషు రచన ఉపోద్ఘాతం చివర్లో స్వయంగా ఆయనే దళిత-బహుజనులలో అటువంటి వర్గం ఇంకా తగినంత ఏర్పడలేదని అంగీకరిస్తున్నారు.! కనుక, లేని సివిల్ వార్ ను ఊహించి, అందుకోసం వైశ్యులను ఒక డమ్మీ శత్రువు నిలబెట్ట చూడటం వల్ల పీడిత కులాలు సివిల్ వార్ సైన్యంగా మారుతాయా? హిందూమత అంతర్గత ఘర్షణల పరిధిని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆధునిక యుగంలో దాటిపోయి ఇతర మతాలలో చేరుతాయా? ఐలయ్య ఒకపుడు వర్గపోరాట వాది. ఆ చర్చ తర్వాత కులపోరాటలకు మారింది. అందుకు సమాంతరంగా కుల-వర్గ పోరాట దృక్పథం ఒకటి ముందుకు వచ్చింది. ఐలయ్య కుల పోరాటం ద్వారా హిందూ అనంతర భారతదేశ సృష్టిని కోరుతున్నారు. అందుకు కూడా ఈ రచన ఉపయోగపడక పోవచ్చు.

    ReplyDelete
  53. పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.
    గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.
    ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం.

    https://www.facebook.com/srinivas.chalasani.56/posts/2067825776576243

    ReplyDelete
    Replies
    1. కథలకేమండీ.. ఎన్నైనా చెప్పుకోవచ్చు.

      Delete
    2. చెప్పుకున్న కధల్లో ఉన్నది మంచే కదా!సిద్ధాంతంలా చెబితే కన్ఫ్యూజన్ వచ్చేచోట కధల చెబితే క్లారిటీ వస్తుంది!

      Delete
    3. "దయచేసి ఈ శ్రీకృష్ణదేవరాయలగారి కథను, నీతిని కేసీఆర్ గారు, అక్కడి ప్రతిపక్ష నాయకులకి, , చంద్రబాబు గారు మారియు జగన్ గారికి లేదా అమితం/మోదీగార్ల వరకూ చేర్చండి. సూక్ష్మం తెలుస్తుంది, సంయమనంతో కూడిన పాలన వస్తుంది, ప్రజాసమస్యలకు మోక్షం లభిస్తుంది"

      ఆ కథ చివరలో కథకుడు రాసినది ఇది. ఇలాంటి కథల్తో వాల్లేమైనా మారేదా, చచ్చేదా అనే అర్ధం తో ఆ కామెంట్ చేశాను.

      Delete
    4. పిట్టకధలు భలే చెపుతారండీ...కధ బాగానే ఉంది...నీతిని మాత్రం రాసిన వారు, ప్రచురించిన వారూ పట్టించుకోకుండా జనాలకి నీతులు చెపితే ఒళ్ళుమండుతుంది. కేసీఆర్ గారు అక్కడి ప్రతిపక్ష నాయకుడికి చెప్పాలంట ...చంద్రబాబు గారు జగన్ కి చెప్పాలంట...వ్రాసినోడి అహంకారం మీకు కనపడటం లేదా ? చంద్రబాబు నాయుడేమయినా స్వచ్చమైన వాడా ? కే సీ ఆర్ నీతివంతుడా ?ఇద్దరూ రాజ్యకాంక్షని వదలి కొడుకులకు కాకుండా ఇతరులకు రాజ్యాన్ని ఇస్తారా ? పోల్చడానికి ఎవరూ దొరకలేదా ?

      Delete
    5. చలసాని ఇంటిపేరు ఉన్నవాళ్ళ వీరంగం ఫేస్ బుక్ లో చూడాల్సిందే ! అంతా పసుపు గోల దానికి తోడు కాషాయం చేరింది. ఇక చూస్కోండి...నీతులే నీతులు ! మనం పాటించనక్కరలేకపోతే ఎన్ని నీతులయినా చెప్పవచ్చు. రోజుకొకటి చెపుతా !

      Delete
    6. నిహారిక గారూ! నిజానికి కథలన్నీ కామన్ పీపుల్ కోసమే చెబుతారు. ఉదా: ఆవు, పులి కథ తీసుకోండి. ఆవు ఎలావుండాలో చెప్పారుగానీ, పులి గురించి ఏమైనా చెప్పారా?? నా దృష్టిలో అంత ఆకలిగా ఉన్నా, ఆవును తినకుండా వదిలేసిన పులి గొప్పతనం హైలైట్ చెయ్యాల్సింది. అది చదివి నాయకులు మారతారేమో

      Delete
  54. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారన్నారు. స్వయం నిర్ణయంతోనే దావూద్ భారత్‌కు తిరిగి రావడానికి సన్నాహాలు చేస్తున్నాడని చెప్పిన రాజ్‌ఠాక్రే.. తమ వల్లే దావూద్ ఇండియాకు వచ్చాడని ప్రచారం చేసుకోవాలని బీజేపీ చూస్తోందని వ్యాఖ్యానించారు. గురువారం ముంబైలో తన ఫేస్‌బుక్ పేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్‌ఠాక్రే.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపుకోసం.. ప్రధాని మోదీ తెలివిగా అంతర్జాతీయ సంబంధాలను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు. భారత పర్యటనలో ఉన్న జపాన్‌ ప్రధాని షింజో అబేకి దేశ రాజధాని ఢిల్లీలో కాకుండా అహ్మదాబాద్‌లో ఆహ్వానం పలికారన్నారు. ఎన్నికల ప్రచారంలో జపాన్ ప్రధానిని ఒక పావుగా ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు.

    దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి సరిగాలేనట్లు పలు నివేదికలు చెబుతున్నాయని, ఈ నేపథ్యంలోనే తన చివరి రోజులను స్వదేశమైన భారత్‌లో గడపాలని దావూద్ ఆకాంక్షించినట్లు తెలిసిందని రాజ్‌ఠాక్రే చెప్పారు. భారత్‌కు తిరిగొచ్చేందుకు దావూద్, ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. కాగా, భారత్‌కు తిరిగిరావాలనే ఆకాంక్ష దావూద్‌దే అయినప్పటికీ.. మోదీ ప్రభుత్వం మాత్రం ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ‘ఒకవేళ దావూద్ తిరిగి భారత్‌కు వచ్చినట్లయితే.. ఏళ్ల తరబడి కాంగ్రెస్ చేయలేని పనిని తాము చేశామని, దావూద్‌ను భారత్‌కు తీసుకువచ్చామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. దావూద్‌ను అప్పగించే విషయంలో మోదీ ప్రభుత్వం.. పాక్‌పై ఎలాంటి వత్తిడి తీసుకురాలేదన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దావూద్‌ను తీసుకువస్తామంటూ ఆర్భాటాలు పోతోందన్నారు.

    ReplyDelete
  55. వాహ్.. వాహ్.. పరిపూర్ణానద స్వామీ! తుస్సీ గ్రేట్ హో

    "ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది."

    ఇలా ప్రతిదానికీ హిందూ మతంతో లింకెట్టి బతికేద్దాం.. అవతలివాడి గొప్పతనాన్ని చచ్చినా ఒప్పుకోవద్దు. ఇదే హిందూ ధర్మ మౌలిక సూత్రం..

    ReplyDelete
  56. "మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్లో ఛింద్వారా జిల్లా పాతాల్కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు."

    ఒరే సన్నాసుల్లారా! తెలివితక్కువ చిప్పల్లారా!.. లంక ఎక్కడ? మధ్యపదేశ్ ఎక్కడ? మీ అబద్దాలకి లిమిట్ ఉండదా??

    ReplyDelete
  57. ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎప్పుడూ అంతే. నీతులు ఎక్కువ . బూతులూ ఎక్కువే .
    ఇంతకు ముందు నార్ల వెంకటేశ్వర రావు కూడా తన సోదరుని బదులు తాను పరీక్ష రాసి తన కున్న డిగ్రీ పట్టా ఊడ గొట్టుకున్నారని వినికిడి. అందుకే ఆయన తన క్వాలిఫికేషన్ చెప్పుకోడని .. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేక పోవటం తో గొప్ప వాడు అయి పోయాడు . అప్పటి జ్యోతి లో వ్రాసిన ఆర్టికల్స్ చదవండి గౌరీ లంకేష్ , ఐలయ్య సరిపోరు

    ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆధ్వర్యం లో ఐలయ్య బీసీ లను
    కూడా దూషించటం జరిగింది

    ReplyDelete
    Replies
    1. https://m.facebook.com/story.php?story_fbid=935337686615443&id=100004176602598

      Delete
    2. ఈ పందిపూర్ణం ఒక బొంగులో చానల్ పెట్టి హిందూ - క్రైస్తవ - ముస్లిమ్ - బౌద్ధ మతస్థుల మధ్య గొడవలు సృష్టిస్తున్నాడు.వీడు దేశ రాజ్యంగానికి పిచ్చ వ్యతిరేకి.
      జన్మరహాస్యం ఆఫ్ పారిపోర్ణానంద
      తండ్రి:-బాలచంద్రన్ కేరళా క్రిస్టియన్(కొలయ,శూద్రవర్ణం).
      తల్లి:- మీనాక్షి (బ్రాహ్మణ).
      స్థిరపడింది:-నెల్లూరు
      గురువు:-దయానంద సరస్వతి.
      ట్రైనింగ్:-సంఘ్ పరివార్,ఆర్ఎస్ఎస్.
      పీఠం:-శ్రీపీఠం కాకినాడ.
      మిషన్ఇంపాజిబుల్:-తన తల్లిని విడిచిపెట్టిన తండ్రి మతాన్ని తుడిచి పెట్టడం..పనిలో పనిగా ఇస్లాం మీద విషం చిమ్మడం.
      పెట్టుబడి:-హిందూ మతంలోని మూఢత్వం.
      బలం:-అవసరం ఉన్నచోట హిందూమతంలో కులతత్వం లేదు నేను శూద్రుడను అయినా పీఠాధిపతిని అవ్వలేదా అంటాడు..మిగతాచోట్ల బ్రహ్మణుడిగా పూజలందుకొంటాడు.
      బలహీనత:-పగ,డబ్బు,సుఖభోగాల కొరకు తన తండ్రి మతమైన క్రిస్టియానిటీని వదలి హిందూమతం అవలంబించడం ఆ విషయం ప్రజలకు తెలుస్తుందని భయపడి తన మూలాలు చెప్పకపోవడం,భయంకరమైన మత/కులతత్వం.
      వీడిని ఎదుర్కోవడం��:-కనిపించినప్పుడల్లా చెప్పు తెగేలా కొట్టడం..శుభం

      Delete
    3. @Anon
      ఈ పందిపూర్ణం ఒక బొంగులో చానల్ పెట్టి హిందూ - క్రైస్తవ - ముస్లిమ్ - బౌద్ధ మతస్థుల మధ్య గొడవలు సృష్టిస్తున్నాడు.వీడు దేశ రాజ్యంగానికి పిచ్చ వ్యతిరేకి.....మిషన్ఇంపాజిబుల్:-తన తల్లిని విడిచిపెట్టిన తండ్రి మతాన్ని తుడిచి పెట్టడం..పనిలో పనిగా ఇస్లాం మీద విషం చిమ్మడం.

      hari.S.babu
      అతని పుట్టుక గురించి మరియు తలిదండ్రుల మతాల గురించి నీకెందుకు?వ్యక్తిగత కారణాల వల్లనే అతను అలా చేస్తున్నాడంటే మరి మతం మారిన కమ్మవాడని తెలిసిపోయే ముష్టాఖ్ అహ్మద్ చౌదరి చేస్తున్నదీ అంతేనా?

      ఇన్నిసార్లు హిందువులు మర్యాద్గా "మీ మతం గురించి మీరు చెప్పుకోండి,హిందూఒమతాన్ని విమర్శించవద్దు!" అని చెప్తున్నా వినకుండా ముష్టాఖ్ మొండితనం చూపిస్తున్నప్పుడు హిందువుల వైపు నుంచి ఇస్లాముకి అదే పని చేస్తే తప్పేమిటి?పరిపూర్ణానంద చేస్తునది రాజ్యాంగవిరుద్ధం అయితే మొదట నువ్వు అపాల్సింది ముష్టఖ్ అహ్మద్ చౌదరిని - వాణ్ణి ఆపగలిగే దమ్ము నీకుంటే ఆపాకనే మమంల్ని తప్పు పట్టే అధికారం నీకుంటుంది - లేని పక్షంలో నోరు మూసుకుని జరిగేది చూస్తూ కూర్చో!

      P.S: కసితో రగిలిపోయి "పందిపూర్ణం" అని మొదలుపెట్టిన నీకు కళ్లకి పట్టిన కొవ్వు ఇంకా దిగడం లేదనుకుంటాను,కళ్ళు నులుముకుని చుట్టూ చూడు - హిందువులు ఇదివరకటిలా ఇలాంటి రౌడీ కబుర్లకి బెదిరిపోయి వెనక్కి తగ్గే మనస్తత్వంలో లేరు.ఇంతవరకు పధకం ప్రకార,ం హిందువుల మీద జరుగుతున్న దాడికి హిందువుల వైపు నుంచి వస్తున్న ప్రతిదాడి పెరుగుతుందే తప్ప తగ్గదు!నీ హద్దులు తెలుసుకుని మాట్లాడటం మంచిది.కొంచెం పాయింటు ఉంది గాబట్టి జవాబు చెప్పదం కోసం పబ్లిష్ చేశాను.మరోసారి ఆ చాన్స్ ఉండదు - భాష జాగర్త!

      Delete
    4. @Anon
      తన తండ్రి మతమైన క్రిస్టియానిటీని వదలి హిందూమతం అవలంబించడం ఆ విషయం ప్రజలకు తెలుస్తుందని భయపడి తన మూలాలు చెప్పకపోవడం,భయంకరమైన మత/కులతత్వం.

      hari.S.babu
      హిందూ ధర్మం ప్రకారం
      సన్యాసి ఎవ్వరూ తల్లి తండ్రుల పేర్లు చెప్పరు
      చెప్పుకోకూడదు
      ఓ సారి సన్యసించిన తరువాత

      Delete
    5. మరి దేశం పేరు చెప్పొచ్చా? దేశం పేరు అడ్డుపెట్టూకోని విషం చిమ్మొచ్చా? ఋజువు కావాలంటే, టీ వీ 9 లో కంచే ఐలయ్యని, నువ్వు భారతీయుడివా కాదా చెప్పు అంటూ ఎందుకు తన వెనకబడ్డాడు? నేను భారతీయుడ్ని, మరి మీ అమ్మా నాన్న ఏవరో చెప్పు అని ఐలయ్య అడిగితే, మా అమ్మననేంత స్థాయా నీది(అక్కడ క్లియర్గా వాళ్ళ అమ్మని ఏమీ అన్లేదు) అంటూ లేని ఇష్యూ మొదలుపెట్టి, నేను ఇలాంటి చర్చలో పాల్గోనంతే అని, పాపం కెమేరాలు ఆపేశారేమోనని పొరపాటుపడి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆ "స్వా... మీజీ".

      ఇక్కడ నేనేం ఐలయ్యని సమర్ధించట్లేదు. ఎదుటివాడికి చెప్పేటందుకేనా నీతులు అని.

      Delete
    6. నది మూలం, ఋషి మూలం చూడరాదు అన్నది నానుడి

      సన్యాసి ఐనవాడి కులగోత్రాలు చూడకుండా గౌరవించాలి అనేది దాని అర్ధం అనుకుంటా...

      Delete
    7. Vijay Puli

      For a hungry person, the serving hand is important than the place where the hand is coming from. These assholes should understand that. Ilaiah is victim of religious caste persecution so that he is supporting other people to convert to escape from 3500 religious slavery through caste system. What is these assholes problem on that? Who r these fellows to dictate who to convert and who not? Who to support and who not? If anyone is talking about dalit, adivasis and lower caste converstion to christianity, first know little bit about brutal religious persecution in hiduism and relationship between caste, poverty, untouchability and christianity especially in Andhra, tamilnadu and Kerala. If folks r really worried about disappearing u r religion, first u should start cleaning up your ass instead of wasting your time through u r ego driven by casteism and bigotry.

      SriRamUGK

      మీరు ఏ కాలం లో ఉన్నారో, క్రైస్తవం లో కులాలు లేవు. వివక్షత లేదు , రిలీజియస్ పర్సిక్యూషన్ అసలకి లేనే లేదు. క్రైస్తవం అంటే కడిగిన ముత్యమ్. హిందూ మతంఒక్కటే అరిష్టాల పుట్ట అని బల్లగుద్ది వాదిస్తుంటే మీ అజ్ఞానం చూసి ఆశ్చర్యం వేస్తున్నది.
      హిందూ మతంలో దళితుల పై దాడి అని ప్రపంచ వ్యాప్తంగా వార్త అవుతుంది. అదే క్రైస్తవం లో దళిత పాస్టర్ పై, అగ్రవర్ణ పాస్టర్ దాడి చేస్తే అది వార్తే కాదు. అభ్యుదయ వాదులు, ఐలయ్య, కుల వివక్షత పై పోరాడే వాళ్ళు ఒక చిన్న పోస్ట్ కూడా వేయరు. పేపర్ లో వార్త రాదు. ఎవ్వరు మాట్లాడారు. కనుక క్రైస్తవం లో వివక్షతే లేదు. భలే ఉంది మీ వాదన.

      క్రైస్తవం లో భయంకరమైన వివక్షత ఉంది. ఆ విషయం, ఈ వార్తాలు చదివి ముందర తెలుకొండి. తరువాత హిందూమతాన్ని తీరికగా విమర్శిద్దూరూ గాని.

      అంతే కాదండోయ్, మతమార్పిడి జోషువా ప్రాజెక్ట్ ఒకటుంది. ఆ ప్రాజెక్ట్ వెబ్ సైట్ లో కులాల వారిగా క్రైస్తవం లోకి మారని వారిని నాన్ రిచబుల్ అని లెక్కలేసుకొని రాసుకొంటే, క్రైస్తవం లో కులాలు లేవు. కులవివక్షత లేదు అని హిందూమతం పై నిందలు వేయటం హాస్యాస్పదం.

      Delete
    8. Bishop Prasad, a Dalit, was abducted and tortured in end April by priests of his diocese who belonged to the upper caste Reddy community. The abduction attracted widespread condemnation and was described by Dalit Christians as an example of the discrimination they faced in the Catholic Church. On July 16, the South Indian Dalit Catholic Association had released a statement condemning the Catholic church's silence on Bishop Prasad Gallela's abduction.

      “Bishop Prasad dedicated his life for the uplift of the humanity, particularly for the Dalits and marginalized,” Cardinal Cleemis said in a much-delayed remark on the matter.

      CBCI condemns Bishop Prasad�s abduction, growing violence against Dalits
      4:45 PM, July 25, 2016

      http://m.ucanindia.in/news/cbci-condemns-bishop-prasads-abduction-growing-violence-against-dalits-32627.html

      ఒకే మతానికి చెందిన వారైనప్పటికీ బాపిస్ట్, క్యాథలిక్ క్రైస్తవ వర్గాల మధ్య 20 ఏళ్లుగా జరుగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు అక్కడ తారా స్థాయికి చేరుకుంది

      http://www.sakshi.com/news/national/manipur-baptist-village-stalls-woman-burial-for-12-days-500417

      Delete
    9. పాపం, భారత దేశం లోని పేద వాళ్లకి చర్చ్ వారు అన్నం పెడుతున్నారు. మరయితే కలకత్తా లో క్రైస్తవ పాలకులయిన బ్రిటిష్ వాడు అంత మంది ఆకలి చావులు చస్తుంటే ఎక్కడికి వెల్లింది చర్చ్?

      Why is nobody upset that the agriculture policy of the British Colonialists starved some 25 MILLION Indians to death? 25 million men, women and children slowly dying because they had nothing to eat in a country that was one of the richest before the British took over… There are terrible pictures on the net of Indians only being skin and bones, barely alive.

      Delete
    10. Vijay puli

      Common, there is a casteism in christianity. It is only in India because of upper caste converting in christianity. Its so bad to remind that christianity does not has casteism while hindu society was constructed by brutal caste system. Yes there is discrimination in christianity on women and other issues not like brutal untouchability and caste based occupations. I need not to be taught by people who give here lectures on sanatana dharma and send their children to christian missionary schools for education. The all present BJP, RSS leaders who r talking now against christianity have gone to christian schools for education. If anyone does not have that much knowledge, just search in google. When we r talking about colonisation, first talk about aryan colonisation and their genocide of millions of natives and lower castesin India and their chikdren. It is still going on. Search of killings, rapes of dalits and adivasis everyday in india. And what about genocide of women and girl chikdren done by hindu fascism. There is estimated of 100 million girls were killed by hindu fascism so far in India that is a lot than hitler genocide and genocide of native of america by whites. First talk about shit in our home then talk about next door.

      100 million girls killed by hindu fascism.

      SriRam UGK
      అమ్మో, ఇంత అన్యాయం భారతదేశంలో జరిగిందని ఎప్పుడు వినలేదు. ఇంకేం ఒక పని చేయండి.
      చేంజ్ ఆర్గ్ వెళ్లి ప్రపంచ వ్యాప్త మేధావులతో ఒక పేద్ద ఫిర్యాదు రాసి, campaign మొదలుపెట్టండి. భారత ప్రభుత్వానికి పంపి అపాలజి కోరండి.

      నాలాంటి వారైతే దినిని ఎలాగూ నమ్మం, కాని ప్రపంచ వ్యాప్తం గా ఎంత మంది మేధావులు ఈ మాటను నమ్మి సంతకం చేస్తారో కూడా ప్రజలకు తెలుసుతుంది

      Delete
    11. నేను వలసవాదం గురించి మాట్లాడలేదు. మీరు అనవసరంగా దానిని చర్చ మధ్యలోకి తెచ్చి తప్పుత్రోవ పట్టిస్తున్నారు. ఈ దేశాన్ని ముస్లిం రాజులు వాళ్ళ చట్టం ప్రకారం పాలించారు. ఆ తరువాత క్రయిస్తావులయిన బ్రిటిష్ వారు పాలించారు. ఆ సమయం నుంచే మిషనరీలు చురుకుగా వాటి కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించేవి. ఇది అందరికి తెలిసిన వాస్తవం. క్రయిస్తావమన్నా, మిషనరీల న్నా ఛారిటీ కి పర్యాయపదం లా చెప్పుకొంటారు. అందువలన 25మిలియన్ల మంది చనిపోతుంటే, వాళ్ళ దేశ/ యూరోప్ ఖండల లోని ప్రభుత్వాలకి పరిస్థితిని వివరించి, ఒత్తిడిని పెంచి ప్రజలు బతకటానికి సహాయం చేసి ఉంటే అంతమంది చనిపోయేవారా?

      మీ వాదన 25 మిలియాన్ల మంది బెంగాల్ లో పొతే ఏమి? ఆంధ్రాలో పిడితుల కోరకు AC కాలేజ్ పెట్టారు. చదువు చెప్పారు. వాళ్ళు చాలా మంచోళ్ళు అని వెనకేసుకు రావటమే గాక , ఆర్యులు కూడా వలసవాదులు వాళ్లు ఎంతో మందిని చంపారు అని లెక్కలు చెపుతున్నారు.
      AC కాలేజ్ ఒక్కటే అగ్రవర్ణాల వారికి చదువు చెప్పిందా? ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్, మద్రాస్ లోని లయోలా కాలేజ్, గుడ్ షెపర్డ్ స్కూల్, చర్చ్ పార్క్ స్కూల్, రాయవ్లలూరు CMC మెడికల్ కాలేజ్ ... ఇక్కడంతా పీడిత కులాలకు మాత్రమే చెపుతున్నారా? ఎంత మంది SC,ST లు చదువుతున్నారు ఈ కాలేజీలలో? అంతా డొనేషన్ లు,ముఖ్యమంత్రి స్థాయి రేకమెండేషన్ లు , మతం మారిన పిడితులకి ఈ విద్యా సంస్థల్లో ఉదారతతో చోటు ఏమైనా ఉందా? నాకు తెలిసి లేదు.

      పీడిత కొలను ఉద్ధరించే పనే ఐతే, చర్చ్ దగ్గర ఒక్క భారత దేశం లొనే లక్షల కోట్ల ఆస్థులున్నాయి. వాటిని పీడిత కులాల వారికి పంచుకోమనండి. హిందువులెవరయినా అడ్డుపడ్డారా? పీడితుల తరపున ఒకటే ఉత్త ప్రేమ ఒలకపోయాటమెందుకు? ఒక్క మద్రాసు లో లయోల, గుడ్ షెపర్డ్ విద్యా సంస్థలలో రెండెకరాలు అమ్మితే వందల కోట్లలో డబ్బులు వస్తాయి. అక్కడ లెక్కలేనంత ఖాళి స్థలం పడిి ఉంది.

      Delete
    12. చివరిగా మీరు మా మతం లో కులాలు లేవని ఎవరు చెప్పారు? తటాలున ఒప్పుకోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది.

      ఇన్నాళ్ల క్రైస్తవులు, వాళ్ళ మత పెద్దలు, ఐలయ్య వంటి సమర్ధకులు, మాకొకడే దేవుడు,ఒకటే గ్రంథం, మీలా మా మతంలో తారతమ్యాలు లేవు అని కోట్ల మంది పిడితులు, SC,ST లని మతం లోకి ఆహ్వానించారు. కోట్ల మంది మతం మారిన తరువాత, ఇప్పుడు అగ్రవర్ణాల వారిని చేర్చుకొంట్టున్నారు. అంతటితో ఆగక, మీరు వారోచ్చారూ, కుల వివక్షత వచ్చిందని అంట్టున్నారు. నిన్న మొన్న గాక మొదలైన మతం లో, కులవివక్షత వస్తూఉంటే సంఖ్యాబలం అధికంగా ఉన్న,చర్చ్ వలన ఆధునిక విద్య చదుకొన్న, ఎప్పుడో (ముందుగా) మతం మారిన పీడిత కులాల వారు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? వాళ్ళ మాత పెద్దలని నిలదీయకుండా ఏమి చేస్తున్నారు? ఈ కుల గోల ఇక్కడ ఉండదనుకొని వస్తే, మీరు ఎలా పెంచి పోషిస్తారు అని అడగలేరా? అవేమి చేయక
      ఇప్పుడు తిన్నగా మాలోను కులాలు ఉన్నాయి. అది ఇండియాలొనే అని ఒప్పుకొంట్టు, మతం మారి వందల ఏళ్ళు అవుతున్నా, హిందూ మతంలోని కుల వివక్షత అంట్టూ మీడియాలో, బీబీసీ లో గోల గోల ఎలా చేస్తారు? ఈ రోజు హిందూ స్వాములోర్ల మీద ఇంత నోరుచేసుకొనే వారు, అందులో25% క్రైస్తవ మత పెద్దలను అడగలేకపోయారా?

      కుల వివక్షత కు హిందూ మతంను ఒక్కదానిని భాద్యులుగా చేస్తూ, హిందువుల మీద పడి ఎడవకపోతే, తక్కువ జనాభా కలిగిన (హిందువులతో పోలిస్తే ) , ఆర్గానై జెడ్ మతమయిన క్రైస్తవ మతం లో , వాళ్ళ మత పెద్దలందరూ కలసి కూర్చొని కులవివక్షతకు పరిష్కారం ఎందుకు కని పెట్టలేకపోయారూ? మతం మారిన వారి పరిస్థితి లో ఏ మార్పు లేకుండా ఉంటె, అదేదో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపినట్లు, కొత్త వారు చేరితే తప్పేమిటి? అని మీరు మళ్లీ సమర్ధించటం హాస్యాస్పదం కాదా!
      ( For a hungry person, the serving hand is important than the place where the hand is coming from. These assholes should understand that. Ilaiah is victim of religious caste persecution so that he is supporting other people to convert to escape from 3500 religious slavery through caste system. What is these assholes problem on that? Who r these fellows to dictate who to convert and who not? Who to support and who not? )

      మీ మతం లో కులవివక్షత కు పరిష్కారం చూపించి,పిడితులకు సంపద పంచితే, మతం మార్చుకొంటే అభ్యంతరం పెట్టవలసిన అవసరమే లేదు. ప్రజలే క్యూలు కట్టి క్రైస్తవం తీసుకొంటారు.
      ఒక్కో ఊరిలో ఎన్నో ఎకరాల నిరార్ధక ఆస్తులు క్రైస్తవ సంస్థలవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. ముందర వాటిని క్రైస్తవం లో ఉన్న , పిడితులకు పంచేటట్లు చర్యలుతీసుకొంటే సంతోషిస్తాను. లేకపోతే వాటిని ఏ రాజకీయ నాయకుడో, రియల్ ఎస్టేట్ వాడో ఆక్రమిస్తాడు. ఇప్పటికే ఆ ఆక్రమించే పనిని , సంఘ వ్యతిరేక శక్తులు చాలా చోట్ల మొదలు పెట్టాయి. ఎన్నో వార్తలు పేపర్లో వచ్చాయి.

      Delete
    13. https://m.facebook.com/story.php?story_fbid=10212303935345270&id=1585523018

      Delete
    14. Anonymous26 September 2017 at 01:11
      మరి దేశం పేరు చెప్పొచ్చా?

      hari.S,babu
      కంచె ఐలయ్య కులాలకి లేని తప్పుల్ని అంటగట్టి చేస్తున్నది ఏమిటి?ప్రపంచ దేశాల ముందు మన దేశ ప్రతిష్ఠని దిగజార్చడం కాదా

      కంచ ఐలయ్య గురించి నిజాలు

      కంచ ఐలయ్య గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు.
      ఆయన హిందూ ద్వేషి, క్రీస్టియన్ సానుభూతి పరుడు. అంతేకాక దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, లేదా పాల్పడిన వారికి సహకరించిన వ్యక్తి.

      హిందూ ద్వేషం
      • అతను రాసిన పుస్తాకాల పేర్లు చూస్తే చాలు ఈ విషయం అర్దమవుతుంది. “Why I am not a Hindu?” (నేను హిందువును ఎందుకు కాను? ఈ పుస్తకాన్ని రాజీవగాంధీ ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసారు), “Post-Hindu India” (హిందూ మతం పూర్తిగా నాశనం అయిన తరువాతి భారతదేశం).

      • అంతేకాక కంచ ఐలయ్య సంస్కృతాన్ని కూడా ద్వేషిస్తారు. 2001 లో “ఇండియాస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్” కి సమర్పించిన నివేదికలో “మేము ఈ దేశంలో సంస్కృతాన్ని పూర్తిగా చంపెయ్యాలి అనుకున్నాం” అని చెప్పారు.

      • క్రీస్టియన్ టుడే అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన హిందూ ధర్మాన్ని నాజిసంతో పోల్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నలెక్కల ప్రకారం నాజిసం వలన చనిపోయిన యూదుల సఖ్య 60 లక్షలపైనే. మరి హిందువులని ఆయన వాళ్ళతో ఎలా పోల్చారో ఆయనకే తెలియాలి.

      క్రీస్టియన్ సానుభూతి
      • అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య (All India Christian Council) కి ఆయన సలహాదారు

      • గోస్పెల్ ఫర్ ఆసియా లాంటి క్రీస్టియన్ సంస్థలు ఐలయ్యి విదేశీ పర్యటనలని నిర్వహిస్తాయి.

      • తన “పోస్ట్ – హిందూ ఇండియా” పుస్తకంలో బుద్ధుడి కన్నా యేసు క్రీస్తే మెరుగని దళితులు భావిస్తున్నారు అని రాసారు.

      • ఐలయ్య “అఖిల భారత క్రీస్టియన్” సమాఖ్య, “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” లాంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తి. “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” అమెరికాలోని డెన్వర్, కొలరాడో కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. దీని వ్యవస్తాప అధ్యక్షులు జోసెఫ్ డిసౌజా. డిసౌజా “అఖిల భారత క్రీస్టియన్ సమాఖ్య” కి కూడా అధ్యక్షులుగా చేసారు.

      • “Rajiv Malhotra, Subramanian Swamy and Meghnad Desai represent anti-Indian ideology” అనే పేరుతో ఆయన రాసిన వ్యాసంలో హిందూ ధర్మం కోసం పోరాడుతున్న రాజీవ్ మల్హోత్రా, సుబ్రహ్మణ్యం స్వామీ లాంటి వారిని దేశద్రోహులుగా, క్రైస్తవంలోకి మారిన బాబీజిందాల్, నికీహైలీ, రిచర్డవర్మ లాంటి NRI లను వారిని గొప్పవారిగా పేర్కొన్నారు.

      దేశ ద్రోహం
      • “దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్” వారు “"Racism and Caste Based Discrimination in India: Implications for the US-India Relationship” పేరిట, అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల కొరకు, అమెరికాలోని వాషింగ్టన్ లో ఒక సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సమావేశంలో ఒక ప్రముఖ ప్రసంగీకులు. ఈ సమావేశ ముఖ్యలక్ష్యం అమెరికా చేత మనదేశం మీద ఆంక్షలు విధింపచెయ్యడం.

      • “అఖిల భారత క్రిస్టియన్ సమాఖ్య” వారు అందించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని 1998 లో అప్పటి అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎడోల్ఫస్ టౌన్స్ (Edolphus Towns), భారతదేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి, మనదేశం మీద అమెరికా ఆక్షలు విధించాలి అని డిమాండ్ చేసాడు.

      ఇటువంటి వ్యక్తి ఈరోజుకి కూడా ICSSR సభ్యుడు. ఇది మన దేశ మానవ వనరుల శాఖకి సంబంధించిన సంస్థ. దేశంలో వివిధ సంస్థలకి, విశ్వవిద్యాలయాలకి దేశ సాంఘీక పరిస్తితుల మీద పరిశోధనలు చెయ్యడానికి నిధులు సమకూర్చడం ICSSR ముఖ్య లక్ష్యం. మనదేశం మీద అమెరికా చేత ఆంక్షలు విధింపచేసి దేశ నాశనాన్ని కోరుకునే వక్తి ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో సభ్యుడిగా ఉండటం మన దౌర్భాగ్యం.
      నరసింహ మూర్తి గారి పోస్ట్
      Source: Rajiv Malhotra బ్రేకింగ్ ఇండియా పుస్తకం.


      ఈ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిన స్థితి నిజంగా ఇక్కద ఉందని మీరు కూడా నమ్ముతున్నారా?ఈ దేశాన్ని గౌరవించేవాడు ఎవదయినా ఐలయ్య లా అమేరికాతో ఈ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటింపజెయ్యాలని అంత నీచ్గంగా ప్రవర్తిస్తాడా?దాన్ని గురించి అడిగీతే స్వామి యొక్క అమ్మానాన్నల్ని గురించి అడగటం దేని కిందకి వస్తుందో మీకు తెలియదా!

      Delete
    15. >>మతం మారిన పిడితులకి ఈ విద్యా సంస్థల్లో ఉదారతతో చోటు ఏమైనా ఉందా? నాకు తెలిసి లేదు.
      <<

      నీకు తెలిసా?? అస్సలు క్రిస్టియన్లంటేనే 10 కి.మీ. దూరం ఉండేనీకు, అక్కడివిషయాలు ఏం తెలుస్తాయిలే..

      >>ఆక్రమించే పనిని , సంఘ వ్యతిరేక శక్తులు చాలా చోట్ల మొదలు పెట్టాయి<<

      చూడూ బుజ్జీ! వాళ్ళు కాపాడుకున్నట్టు మనం మాన్యాలు ఎప్పుడన్నా కాపాడుకున్నామా?? అనతపురం జిల్లాలో గజానికోక స్వామీజీ నిధులమీద ఆశతో ఆశ్రమాలు లేపుకున్నారు. పగలు భజనలు, రాత్రుల్లు అదే ఆశ్రమాల్లో తవ్వకాలు. వాటి గురిచి అదుగుదామంటే, పైనుంచి కిందదాకా వాళ్ళ భక్తులే అయ్యే.. మాన్యాలు, మాన్యాలే, మన బాచ్చి వాల్లే కబ్జాలు చేస్తుంటే, నువ్వు మూసుకు కూర్చుంటావ్. ఎందుకంటే మనన్ మతం, మన దేవుల్లు చెప్పేది, చేసేదే రక్తపాతం. చంపు, అనుకున్నదు సాధించు అని. ఇక నీలాంటోఅదు, నాలాంటోడికి నోరేం లేస్తదిలే, ఇంకకడి మీదపడి కుళ్ళు కుంటూ కుతి తీర్చుకుందాం రా..

      >>ఆర్గానై జెడ్ మతమయిన క్రైస్తవ మతం లో , వాళ్ళ మత పెద్దలందరూ కలసి కూర్చొని<<

      వరెవ్వా! ఏమి సెపితిరి.. ఏమి సెపితిరీ! ఒక్క తిరపతి గుడి పూజారినన్నా లేబెట్టి, కులపిచ్చి ఒదులుకోండ్రీ అంటే, మాలాంటీ గొర్రెలు ఇంకోరా??గాడు సెప్పేదిలేదు, గిది పొయ్యేటిదిలేదు.. గట్లనే సెపుదామంటే, మాగ్గూడా పూజారి గిరీ కావాలని గొడవ సేసేత్తమోనని భయ్యమయ్యే.. మేము గుడిలోకి వొస్తే, గాళ్ళ బతుకులు బయటపడతయ్యి గందా మరీ..

      Delete
    16. బెంగుళూరులో చర్చ్ కి లెక్కలేనంత భూములు ఉన్నాయట.బ్రిటిష్ వాడి కాలం.లో వైట్ ఫీల్డ్, లో వాళ్ళు విడిది చేసే వారట.అలాగే సిటీ లో శివాజీ నగర మొదలైన చోట పేద్ద పేద్ద సీ చర్చ్ లున్నాయి
      వాళ్ళు 100 ఎల్లా క్రితం కట్టిన ఆసుపత్రి లు, స్కూల్స్ పాత బడి పోయి, దిక్కు మొక్కు లేకుండాగుడ్ల గుబాలు కుస్తూ పడి ఉన్నాయి.

      కొన్ని చోట్ల అసాంగీక శక్తులు, రాజకీయ నాయకులు, రియల్టర్లు ఆక్రమించేస్తున్నారు.దానికి బదులుగా చర్చ్ ఉన్నత అధికారులే, వాళ్ళ మతఫాలోయర్స్ కి సినియారీటీని బట్టో, ఇల్లు లేని వారి కో స్థలం పంచ వచ్చు కదా! ఏళ్ళు పూళ్ళు ఖాళీగా పిచ్చి మొలకలు , చెట్లు మొలుస్తున్నా ఉంచుకోకపోతే. పైగా వారికేదో తక్కువయినట్లు కేసీఆర్,బాబు గార్లు ప్రతి సంవత్సరం ఆ బిల్డింగ్ కట్టిస్తా,ఇన్ని ఎకరాల స్థలం ఇస్తా అని వరాలు కురిపిస్తుంటారు.

      Delete
    17. ఇదివరకే చాలాసార్లు చాలామంది కంచె ఐలయ్యని తన మతం ఏమిటో చెప్పమని అడిగితే ఒక్కసారి కూడా నోరు విప్పి చెప్పలేదు అప్పటికే క్రిస్టియన్ సంస్థల సభ్యత్వం ఉన్నప్పటికీ - ఇప్పుదు పరిపూర్ణానద పుట్టు పూర్వోత్తరాలు కావలసి వచ్చినాయి,మీకూ తనకీ!

      Delete
    18. హరిబాబు గారూ, కుదిరితే కంచ ఐలయ్య Why I am not a Hindu (నేను హిందువును ఎట్లయిత) పుస్తకం చదవండి.

      ఇదీ క్లుప్తంగా (ముఖ్యంగా దూషణలు వదిలేసి) దాని సారాంశం:

      1. బీసీల & అగ్రవర్ణాల దేవతలు, పూజా విధానాలు & జీవన శైలి అన్నీ వేరే.

      2. తాను (ఐలయ్య) & తమవారు (బీసీలు) ఎప్పుడూ హిందువు అనే పదం కూడా వినలేదు. తమ కులం మాత్రమే వారికి తెలుసు తప్ప తామూ అగ్ర వర్ణాలు ఒకటే మతమనే ధ్యాస ఎప్పుడూ కలగలేదు, ఎవరూ కలిగించలేదు.

      3. బీసీ & అగ్రవర్ణాల కలయికలు అన్నింట్లోనూ ఆధిపత్యం కనిపించింది తప్ప ఒకే సముదాయానికి చెందిన వారి మధ్య సహజంగా ఉండే సారూప్యం లేదు.
      4. అంచేత బీసీలు హిందువులు కారు, వారిది ఎదో వేరే మతం.
      5. ముస్లింలు,క్రైస్తవులు & సిక్కులు తమ మతం కాదు కానీ వారికి తమకు జీవనశైలి తేడాలే తప్ప తీవ్ర విబేధాలు లేవు.
      6. తమ "మతం" పేరును ఐలయ్య చెప్పలేదు అయితే ఆయన హిందూ మతాన్ని అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితం చేసినట్టు స్పష్టం.

      This is an interesting approach even though many will find the theory itself as well as the book's language distasteful.

      Delete
    19. ధెరెసా గురించి అబద్ధాలు ఏమీ చెప్పలేదే!ఆధారాలు ఉన్నాయి గాబట్టే చూపించి మాట్లాడుతున్నాడు - నిజం మాట్లాదే హక్కు ప్రతి ఒక్కడికీ ఉంది!నోటి కొచ్చింది వాగదం తప్ప ఐలయ్య చ్బుతున్నవాటికి ఆధారాలు ఉన్నాయా?అతని పుస్తకాల్లో కూడా విశ్లేషనలు తప్ప ఏ ఒక్క విశ్లేషనకి ఆధారాలు చూపించడు.నేను చూసిన అన్ని చర్చల్లోనూ అతను అడిగిన ప్రతి ప్రశ్నకీ అవతలివాళ్ళు సూటిగానే జవాబులు చెప్పారు.ఒకదానికి జవాబు చెప్పగానే ఇంక కవుంటర్ ఇవ్వడానికి ఏమీ లేక ఇంకోటి యెత్తుకోవడం చేస్తాడు.ప్రభుత్వం కోర్టులు ఇచ్చిన రూలింగ్స్ ఆధారంగానే గోవధ మీద నిషేధం పెడితే నా మాంసం తినే హక్కును కాలరాస్తున్నది ప్రభుత్వం అంటాడు.ఈ మాంసాహారుల కోసం చచ్చే జీవాలకి బతికే హక్కు ఉందదా?హిందూమతంలో ప్రజాస్వామ్యం లేదని గగ్గోలుపెట్టే ఐలయ్య వాటి అనుమతి తీసుకుని తింటున్నాడా?మాంసం తిండం వల్లనే పాకిస్తానీలకి ఐక్యు ఎక్కువ అంట!శాఖాహారం తింటే ప్రోటీన్స్ తక్కువై రోగాలొస్తయ్యంట!ప్రోటీన్ అనే మాతకి తెలుగు పదం మాంసకృత్తులు అనేది పట్టుకుని అవి మాంసంలోనే ఉంటాయనుకున్నాడు కాబోలు ఈ ప్రొఫెసరజ్ఞాని!

      P.S:ఒకటి గుర్తుంచుకోండి,కంచె ఐలయ్య రాసిన బండెడు పుస్తకాల్లోని ఏ ఒక్క సూత్రీకరణకీ చారిత్రకమైన ఆధారాలు లేవు,రాసిన పెద్దమనిషి చూపించలేకపోయాడు గానీ సమర్ధిస్తున మీరు చూపించగలరేమో మీరు ప్రయత్నించండి.

      Delete
    20. >>ఈ మాంసాహారుల కోసం చచ్చే జీవాలకి బతికే హక్కు ఉందదా?<<

      వెస్ట్ బెంగాల్లో చేపలు తినే బాపనయ్యల్ని మర్చిపొయ్యావా?

      >>కంచె ఐలయ్య రాసిన బండెడు పుస్తకాల్లోని ఏ ఒక్క సూత్రీకరణకీ చారిత్రకమైన ఆధారాలు లేవు<<
      మరి నువ్వు రాసేవాటిల్లో ఏముందో చూద్దాం

      >>సమర్ధిస్తున మీరు చూపించగలరేమో మీరు ప్రయత్నించండి<<
      ఏమాత్రం చూపిచ్చినా అన్ పబ్లిష్డ్... మీరు మాత్రం ట్రై చేసుకుంటానే కూర్చోండి.

      Delete
    21. వెస్ట్ బెంగాల్లో చేపలు తినే బాపనయ్యల్ని మర్చిపొయ్యావా?

      hari.S.babu
      కంచె ఐలయ్య తలాతోకా లేకుండా హిందూద్వేషం వెళ్లగక్కుతున్నట్టు వాళ్ళెవరూ ఇతర మతాల వాళ్లని తిట్టటం లేదుగా!వాళ్ళు మాంసం తింటున్నారని నువ్వూ కంచె ఐఅల్య్యా పుట్తకముందు నుంచీ అందరికీ తెలిసిందే,ఇవ్వాళ నువ్వు దానితో సాధించేది ఏముంది?మాంసం తినదం నా హక్క్కు అంటున్నది కంచె ఐలయ్య గానీ బెంగాలీ బ్రాహ్మలు కాదుగా?అందుకే ఆ ప్రశ్న కంచె అయిలయ్యని మాత్రమే అదగాలి,అర్ధమైందా న అపర్స్నలో ఉన్న పాయింటు?

      Delete
    22. @Anonymous26 September 2017 at 03:46
      ఏమాత్రం చూపిచ్చినా అన్ పబ్లిష్డ్

      hari.S.babu
      I told you my criteria for not publishing and I have full rights about it!
      This blog doesn't encourage sabotaging hindusism in the disguise of secularism or some veil - I have already clarified it!make no nonsense about it.

      Delete
    23. CMC Vellore lo MBBS చదివాడు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజి ఢిల్లీ లో చదివిన వారు తెలుసు. చర్చ్ పార్క్,20 ఏళ్ల క్రితం చెన్నై గుడ్ షెపర్డ్ స్కూల్ అప్లికేషన్ కొరకు రాత్రంతా ఆ స్కూల్ ముందు పడిగాపులు కాచాను. ఇవి దేశం లో పేరున్న విద్యాసంస్థలు. వాటి గురించి నాకు చెప్పకు. మధ్యతరగతి వారికి అతి కష్టంతో ప్రవేశం లభిస్తుంది. అక్కడ సీట్లు రావాలంటే కనీసం మంత్రి స్థాయి రేకామెండేషన్ లు ఉండాలి.లేకపోతె పెద్ద పారిశ్రామిక వేత్త అన్నా అతి ఉండాలి. చర్చ్ పిడితులకు సేవ చేసే వారైతే అన్ని సీట్లు SC,ST లకు ఇవ్వకూడదా? వాళ్లకి చదువు చేప్పకూడదా? ఓ 10శాతం 20 శాతం ఇవ్వటామెందుకు?

      ముందర మీ చర్చ్ ఆస్తులను పిడితులకు పంచామనండి. మా దేవుళ్ళ ఆస్తులు ప్రభుత్వం ఎండో మెంట్ శాఖ ద్వారా భోజనం చేస్తున్నాదని అందరికి తెలుసు. నేను చిన్నా చితక స్వాముల గురించికాదు.లక్షల కోట్ల ఆస్థులున్న చర్చ్,దేవాలయ ఆస్తుల గురించి అని తెలుసుకో

      Delete
    24. జై, ఐలయ్య ,ఓల్గా వీళ్ళ ను ఎవరైనా మేధావులంటే నవ్వొస్తుంది. ఒక్క ఆధారం ఉండదు.వాదాలు చేస్తారు.ఆ పుస్తకాలు చదవాలంటే డిగ్రీ చరిత్ర పుస్తకాలు చదివిన తరువాత 8వ తరగతి సోషల్ పుస్తకాలు చదివితే ఎలా అని పోస్తుందో, అలా ఉంటాయి.నేను చదివాను. తలకాయ నొప్పి వస్తుంది.

      Delete
    25. నేను అడుగుతున్నదేమిటి?కుమ్మెయ్యాలి కుమ్మెయ్యాలి అంటూ వాగుతున్నది యేంటి?అందుకే పబ్లిష్ చెయ్యనిది!ప్రస్న అర్ధం కకపోతే మరోసారి చదువుకో - బెంగాలీ బ్రాహ్మలు నువ్వూ నేనూ ఐలయ్యా పుట్తకముందు నుంచీ తింటున్నారు,తింటున్నారని తెలీన నీకు యెందుకు తింటున్నారో నీకు తెలియదా?వాళ్లెవరూ ఐలయ్యలా ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడ్దం లేదు.పాయింటు డైవర్ట్ చెయ్యకు - పైన నేను చూపించిన ఐలయ్య చరిత్రలో అబద్ధం ఏమైనా ఉందా?ధెరెస్సా గురించి స్వామి చెప్పింది అబద్ధమా?నేనడిగిన ప్రశ్నలు వాటికి సంబంధించినవి,నువ్వేమో దైవర్ట్ చెయ్యటానికి వీలుగా వాళ్ళని చంపతం,వీళ్లని చంపతం అని ఏవేవో యెత్తుకొస్తున్నావు కేరళ సంగతి యేంటి అని మేమూ అడగ్గలం - పాయింటుకి రా!

      Delete
    26. నేను ఐలయ్యేమీ షుద్దంగా ఉన్నాడని ఎప్పుడూ అనలేదు. అనలేదు అన్నాగానీ.. నువ్వే నీకిష్టమొచ్చినట్టు నీ పురాణాల అల్లికకి కావలిసిన మషాలాలు అద్దుకుంటూన్నావ్. ఇక ఆ సన్నాసి చెప్పిందంటావా.. అస్సలు వాడి దగ్గరున్న ఆధారాలు ఎమైనా ఉన్నాయా?? అమ్మాయిల్ని థెరిస్సా ఎక్ష్పోర్ట్ చేసిందని ఆ నోటి దొలగాడు చెప్పిందానికి నీకు ఆధారాలు ఇచ్చాడా?? నీ దగ్గరుంట్జే చూపించు మరి..

      నేను హరిబాబును అనలంటే ఏదన్నా అర్ధారాలతో మాట్లాడాలా ఒద్దా లేకపోతే.. నేనంటాను.. నువ్వే కాదని నిరూపిచుకో అనాలా?? ఒక్క నీ మతం సన్నాసి గాడు అనితప్ప, నువ్వు వడ్ని కవర్ చెయ్యడానికి ఒక్క కారణం చెప్పు హరిబాబూ!!

      Delete
    27. Where are the Billions of Mother Teresa? Vatican Bank Should Reveal

      In an important article in the German Magazine “Stern” which is not known for any anti-Catholic bias it was published in detail about her financial dealings.

      https://www.google.co.in/amp/s/rvaidya2000.com/2015/11/19/where-are-the-billions-of-mother-teresa-vatican-bank-should-reveal/amp/


      http://www.slate.com/articles/news_and_politics/fighting_words/2003/10/mommie_dearest.html


      Please watch this video on MT

      https://youtu.be/NJG-lgmPvYA

      Delete
    28. ప్రచారం అనేది క్రైస్తవ మతం లో అతి పెద్ద అంతర్ భాగం. TTD, రామకృష్ణ మఠ్, సత్య సాయిబాబా ఆశ్రమం, ... కూడా ఎన్నో సేవలు విద్యా, వైద్య రంగాలలో అందిస్తాయి. కాని వారు పెద్దగా ప్రచారం చేసుకోరు. మా వీధిలో పళ్ళు అమ్ముకొనే సాయిబు కు ఆరోగ్యం బాగా లేకపోతే, తిరుపతి కి వెళ్లి స్విమ్స్ లో చికిత్స చేయించుకొని వచ్చాడు. అదే వేరే మతం వారైతే హిందువులకు చేయరు. మతం మారితే నో, లేక వాళ్ళ దేవుడి ని నమ్మితేనో తప్ప ఊరికే చేయరు. ఇన్ని సంస్థలు పని చేస్తున్నా చాలా మంది క్రైస్తవ సంస్థలొక్కటే సేవ చేస్తాయను కొంటాయి.

      MT విషయానికొస్తే ఆమె తనకు చేతనాయినది, తన మత విశ్వాసాల కనుగుణం గా సేవ చేసింది.

      Delete
    29. @Anonymous26 September 2017 at 05:33
      నేను ఐలయ్యేమీ షుద్దంగా ఉన్నాడని ఎప్పుడూ అనలేదు.

      hari.S.babu
      ఈయన పుస్తకం నేను చదవలేదు అమ్మాయ్ల్ల ఎక్స్పోర్టు గురించి నాకు తెలీదు గానీ,దాతలు ఇచ్చిన డబ్బు మొత్తాన్ని వాటికన్ ఖాతాకి పంపించేసి బతికే చాన్సు ఉన్నవాళ్లని కూడా వైద్యం చెయ్యకుందా చంపెయ్యటం,వాళ్ళు చచే ముందు వెనకాల నుంచుని తల తుడుస్తున్నట్టు నటిస్తూ దొంగ బాప్తిజం చెయ్యటం గురించి తెలుసు!వీటన్నిటికీ పక్కా సాక్ష్యాలు ఉన్నాయి,నువ్వు ఒప్పుకుంటావా?

      Delete
    30. >>వీటన్నిటికీ పక్కా సాక్ష్యాలు ఉన్నాయి,నువ్వు ఒప్పుకుంటావా?

      అప్పట్లో నా వ్యాఖ్య కూడా దీని కింద ఉంది. గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు :-)

      Delete

    31. https://www.facebook.com/hema.raju.902/videos/1129710047161888/
      whata aferocious support by a stupid fellow!
      “ఇది విన్నారా, శంకర్రావు గారు, మదర్ తెరీమాకి sainthood ఇస్తారట,” ఆనందంగా చెప్పారు, కేశవరావు గారు, ఆయన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

      “ఓహో, దానికి మీరెందుకు అంత మురిసిపోతున్నారు?” అడిగారు శంకర్రావు గారు, తన కళ్ళ జోడు తీసి తుడుచుకుంటూ.

      “అదేంటండి, దేశం కాని మన దేశానికి వచ్చి, ఇక్కడే స్థిర పడిపోయి, అభాగ్యులకు, అనాధలకు సేవ చేసిన దొడ్డ మనిషి. ఆమెకి sainthood రావడం, జంబూ ద్వీపానికి, అదే మన హిండియాకే గర్వ కారణం కద. అసలే ఈ మధ్య పేపర్‌లో ఎక్కడ చూసినా మనసు నొప్పించే వార్తలే. ఈ మధ్య కాలంలో ఇదొకటే మంచి వార్త,” కాస్త అసహనంగా బదులిచ్చారు కేశవరావు గారు.

      “అసలావిడ ఏం సేవలు చేసిందో మీకు సరిగ్గా తెలుసా, సార్?” అడిగారు శంకర్రావు గారు.

      “అంటే చావుకి దగ్గర ఉన్న వాళ్ళని చేరదీయడం, కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళకు ఆశ్రయం కలిపించడం, ఇంకా ఎయిడ్స్ పేషెంట్స్‌కి ఒక నీడ కల్పించడం, ఇలాంటివి అన్నీ చేసింది కదండి?”

      “నిజమే, ఆశ్రయం ఇచ్చింది. ఆ పైన?”

      “ఆ పైన, ఇంకేం చేయాలి?” చిరాకు ధ్వనించింది కేశవరావు గారి గొంతులో.

      “వారిని బాగు కూడా చేయాలి కద?”

      “చేసే ఉంటుంది సార్. నాకు డిటెయిల్స్ సరిగ్గా తెలీవు అనుకోండి.”

      “చేసి ఉంటే బాగుండేది, కాని అలా జరగ లేదు. ఆవిడ వారిని చేరదీసిన ముఖ్య కారణం, వాళ్ళు గౌరవ ప్రదంగా చనిపోవడానికి.”

      “గౌరవ ప్రదంగా చనిపోవడానికా? అదేంటి?”

      “అంటే రోడ్ల మీద దిక్కు లేని చావు చావకుండా, తమను ప్రేమించే వారి మధ్య చనిపోవడం అన్న మాట.”

      “ఎవరు ప్రేమిస్తారు?”

      “అదే, మదర్ తెరీమా, ఇంకా ఆవిడ శిష్యురాళ్ళు.”

      “ఓహో, ఇదేదో కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉందనుకోండి. కానీ ఒక రకంగా ఇది కూడా మంచి పనే కద! ఎలాగూ చావు తప్పని వాళ్ళకి అలాంటి మంచి చావు కల్పించడం.”

      “అందులో కొందరు మాత్రమే అలాంటి వారు. చాలా మంది బతికే అవకాశం ఉన్న వారే. వారిని కూడా బ్రతికించ లేదు.”

      “అంటే, దానికి బోలెడు డబ్బులు కావాలి కదండి!”

      “మదర్ తెరీమాకి డబ్బుల కొదవ లేదు. మీలాంటి చాల మంది, ఆవిడ స్వయాన దేవుని అవతారం అని నమ్మి, బోలెడు విరాళాలు ఇచ్చారు. కానీ అవీ చేరాల్సిన వారికి చేరలేదు. అసలు మదర్ వాటిలోంచి ఒక పైసా కూడా తీసేది కాదు. ఆవిడ దగ్గర ఎన్నో సంవత్సరాలు పని చేసి, ఆవిడతో ఎంతో సన్నిహితంగా మెలిగిన Susan Shields చెప్పడం బట్టి, విరాళాలు తీసుకోవడం వరకే మదర్ సంస్థలో పని చేసిన వారి బాధ్యత. ఆ తరువాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలీదు.”

      http://www.srai.org/mother-teresa-where-are-her-millions/
      “మరి ఆవిడ స్థాపించిన సేవా సంస్థలు ఎలా నడిచేవి?”

      “ఆవిడ వాటిని స్థాపించిన మొదట్లో మాత్రమే కూసింత సహాయం చేసేది. అవి కాస్త నిల దొక్కుకోగానే ఆమె నుంచి ఒక పైసా కూడా వాటికి అందేది కాదు. లోకల్‌గా స్థానికులు ఇచ్చిన కొద్ది పాటి డబ్బుతో, వస్తు రూపేణ చేసిన దానాలతో అవి నడిచేవి.”

      “అంటే ఎలాగో అలా నడిచేవి కద!”

      “నడిచేవి లెండి. వాటిలో ఉన్న అభాగ్యులకు కనీస వసతులు కూడా ఉండేవి కావు. వాడిన వస్తువులనే, మళ్ళీ మళ్ళీ, అవి పూర్తిగా చివికి ఆవిరి అయ్యే వరకు వాడే వారు.”

      “పొదుపుగా వాడితే తప్పేంటండి, మీరు అన్నిటిని ఆడిపోసుకుంటున్నారు!”

      “పొదుపుగా వాడడం తప్పు కాదు, కేశవ రావు గారు! కాని ఇంజెక్షన్ ఇవ్వడానికి వాడిన సూదులని స్టెరిలైజ్ చేయకుండా మళ్ళీ వాడకూడదు కద! సెప్టిక్ అవుతుంది అని చెప్పినా మదర్ వినిపించుకునేది కాదు. అదీ మిలియన్ల కొద్ది డాలర్లు ఆవిడ సంస్థలకు సంబంధించిన అకౌంట్లలో మూలుగుతూ ఉంటే!”

      “నేను నమ్మను! అలా ఏ మదర్ ఉండదు!”

      “ఈ మదర్ ఉంటుంది. ఆవిద సంస్థలలో చేరిన కొందరు, గౌరవప్రదంగా చావడానికి ముందే సెప్టిక్ అయి చచ్చారు.”

      “ఇదంతా ఎస్.ఆర్.ఆర్. వారి ప్రచారంలా ఉంది. వాళ్ళకు కిరస్తానీలు అంటే బొత్తిగా పడదు!”

      “కదా? ఈ విషయాలన్నీ మనకి తెలియడానికి కారణం ఆవిడ మతస్తులే. ఒక్కప్పుడు ఆవిడని ఆరాధించిన వారే. ముఖ్యంగా శ్వేత జాతీయులే!
      https://www.newstatesman.com/politics/human-rights/2014/04/squalid-truth-behind-legacy-mother-teresa
      అలాగే, ఆకలికి తాళలేక ఆవిడ చల్లని సంస్థలో మరణించిన ఒక చిన్నారి బాబు మరణించిన విషయం లాంటి సంఘటనలు అన్నీ వారు బయట పెట్టినవే!
      https://www.amazon.com/review/R1P9VBBQBKTCIR/ref=cm_cr_dp_title?ie=UTF8&ASIN=1455523003&channel=detail-glance&nodeID=283155&store=books

      Delete
  58. https://www.facebook.com/prasad.maila.5/videos/970606389774359/

    ReplyDelete
  59. If anybody intrested pls go through below discussion on conversion


    https://m.facebook.com/story.php?story_fbid=10212303935345270&id=1585523018

    ReplyDelete
  60. అందరు కులమేమిటి అంటే ఈడు కులపిచ్చోడు అనుకుంటారని కులం పేరు అడగకుండా indirect గా Vegetarian లేదా Non-vegetarian అని అడుగుతారండి. తరువాత OC, BC, SC or ST అని అడుగుతారు. ముందుగా అతని పేరులో లేదా అతని తండ్రి పేరులో కులాన్ని catch చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా గ్రహించలేక పొతే ఇతరుల ద్వారా తెలుసుకొంటానికి ప్రయత్నిస్తారు. మెత్తానికి వారం రోజులలో కులాన్ని కనిపెడతారు. ఆ తరువాత కులాల గ్రూప్ లలో join అయిపోతారు. ఇది అన్ని కాలేజీలోను (ముఖ్యంగా Intermediate నుండి) విద్యాలలోనూ మరియు విశ్వవిద్యాలయం లోను ఇదే తంతూ. ముఖ్యంగా OC లలో. కమ్మోళ్ళు కమ్మ గ్రూప్ లోను లేదా బాలకృష్ణ ఫాన్స్కా గాను, కాపులు కాపుల గ్రూప్ లలోను లేదా చిరంజీవి మెగా ఫాన్స్ గాను, బ్రాహ్మణులు బ్రాహ్మణ గ్రూప్ లోను మిగతాBC SC & ST లు రిజర్వేషన్స్ గ్రూప్ లోను జాయిన్ అయిపోతారు. ఇది ఎవరికీ తెలియని సత్యం.

    ఎవరైనా కులాన్ని అడుగుతారా అని అమాయకంగా అనటం ఎలాంటిది అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు త్రాగటం లాంటిది.

    ReplyDelete
  61. Sir,

    Please read the below article

    రొహింగ్యా హిందువులపై రొహింగ్యా ముస్లింల హింస

    http://www.andhrajyothy.com/artical?SID=469248

    ReplyDelete
  62. ఏనుగుల మధ్య చీమలు
    http://www.andhrajyothy.com/artical?SID=445555

    "Ants Among Elephants: An Untouchable Family and the Making of Modern India' (ఏనుగుల మధ్య చీమలు: ఒక అస్పృశ్య కుటుంబమూ, ఆధునిక భారత నిర్మాణమూ) పేరిట విడుదలైన ఈ అనుభవాత్మక కథనాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌తో సహా ప్రముఖ పత్రికలు ప్రశంసించాయి. చాన్నాళ్ళు ‘బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’లో పనిచేసి, 2009 ఆర్థిక సంక్షోభం సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయిన 53ఏళ్ళ సుజాత ప్రస్తుతం అమెరికాలో న్యూయా ర్క్‌లో సబ్‌వే కండక్టర్‌గా పని చేస్తున్నారు

    ఇరవై ఆరేళ్ళ వయస్సులో నేను అమెరికాకు వచ్చాను. ఇక్కడ జనానికి చర్మం రంగే తెలుస్తుంది, పుట్టుకతో వచ్చిపడే నీ స్థాయి ఏమిటో తెలీదు. ఇక్కడ కొందరు భారతీయుల్ని ఇష్టపడతారు, కొందరు అసహ్యించుకుం టారు, కానీ వాళ్ళలో ఆ భావాలు కులం వల్ల కలిగేవి కాదు. ఒకసారి అట్లాంటాలో ఒక బార్‌లో ఒక కుర్రాడికి నేను అంటరానిదాన్ని ("untouchable'') అని చెప్పాను. ‘‘మరి నిన్ను చాలా తాకబుద్ధవుతోందే’’ (""Oh, but you're so touchable'') అన్నాడు.

    ReplyDelete
    Replies
    1. అదే ఆశ్చర్యం,రంగుని బట్టి ద్వేషిస్తున్నవాళ్ళు ఐలయ్య లాంటివాళ్లకి గొప్ప ఆదర్శమూర్తులుగా కనిపిస్తున్నారు - ఇంగ్లీషు తెల్లతోలు బానిసలు!

      Delete
    2. https://m.facebook.com/story.php?story_fbid=1435613419855755&id=100002213338015

      Delete
  63. హరిబాబుగారూ! దెయ్యాలగురించి ఒక పోష్టు రాయండి

    ReplyDelete
    Replies
    1. దెయ్యాలగురించి పోష్తు రాయమంటే, అలా దెయ్యంలా బిగుసుకు పొయ్యారేంటీ?

      Delete
    2. ఏమిటి సార్!మీరు ప్రశ్న వేసారు,పబ్లిష్ చేసాను,సరదా టోనర్ అనుకుని కొంచెం పన్ డోసు పెంచుదామని టైము తీసుకున్నాను.ఇంతలోనే "బిగుసుకుపోవడం" గురించి తేడాగా చెడ వాగుతున్నారు - భాష జాగర్త!

      Delete
  64. జీఎస్టీ అమలు తీరు ఆందోళనకరంగా ఉందని, నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక విపత్తుగా పరిణమించిందని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన తన కుమారుడు జయంత్ సిన్హాకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకుని ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చాలా కాలంగా నోటికి తాళం వేసుకున్న సిన్హా ఇప్పుడు పెదవి విప్పారు. దేశ ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదని, ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతే.. దేశ పౌరుడిగా తన విధి నిర్వహణలో వైఫల్యం చెందినట్లేనని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశాన్ని ఆర్థికంగా ఛిన్నా భిన్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా మంది బీజేపీ నేతల అభిప్రాయమని, వారు మాట్లాడేందుకు భయపడుతున్నారని, తాను ధైర్యంగా మాట్లాడుతున్నానని సిన్హా అన్నారు.

    ప్రజలు పేదరికంలో మగ్గిపోయే పరిస్థితి వచ్చిందని సిన్హా ఆరోపించారు. ప్రైవేటు పెట్టబడులు బాగా తగ్గిపోయాయని, తయారీ రంగం కుప్పకూలిందని, వ్యవసాయం కూనరిల్లుతోందని, నిర్మాణ పరిశ్రమ తిరోగమణదిశలో ఉందని, సేవల రంగం మందగించిందని, ఎగుమతులు బాగా తగ్గిపోయాయని, పెద్ద నోట్ల రద్దు విపత్కారపరిస్థితులను సృష్టించింది. జీఎస్టీ అమలుకు ముందు హోంవర్క్ చేయలేదని, రెండు కీలక నిర్ణయాల కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు.

    వృద్ధి రేటు విషయంలో కూడా యశ్వంత్ సిన్హా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించే కామెంట్స్ చేశారు. కొత్త గణాంక ప్రక్రియను తీసుకురావడం వల్లే వృద్ధి రేటు 5.7 శాతంగా కనిపిస్తోందని, నిజానికి త్రైమాసిక వృద్ధి రేటు 3.7 శాతం మాత్రమేనని ఆయన అన్నారు.

    ReplyDelete
    Replies
    1. నాకు ముందునుంచీ అనుమానంగానే ఉంది.నిన్ననే మాకు మొదటి దెబ్బ తగిలింది. 1000 రూపాయల వస్తువుకి 400 GST -పన్ను పడింది - బిల్లు సాక్ష్యం!వీళ్ళ బొంద మీద జీయస్టీ,పన్నులు అక్ట్టేవాళ్ళై అర్ధం కాలేదు,పన్నులు వేసినవాళ్లకైనా అర్ధమయ్యిందా?

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...