Wednesday 10 August 2016

ఆంధ్రా పొలిటీషియన్ల బుర్రల్లో మట్టి ఏమైనా పెట్టాడా దేవుడు?14వ ఆర్ధికసంఘం లిస్టులో ఉన్న అన్ని రాష్ట్రాలకీ సాయం దక్కింది - ఆంధ్రకు తప్ప,ఎందుకు?

         "14వ ఆర్ధికసంఘం నివేదిక నవ్యాంధ్రను వనర్ల లోటు విషయంలో ప్రత్యేకరాష్త్రంగా ఎప్పుడో గుర్తించింది.2015 నుంచి 20202 వరకు గల అయిదు ఆర్ధిక సంవత్సరాల్ల్లో ప్రతి సంవత్సరమూ నవ్యాంధ్రకు వనరుల కొరత ఏర్పడుతుందని చెప్పింది.ఆ అయిదేళ్ళలో మొత్తం 11 రాస్ట్రాలకు 1,94,821 కోట్లను ఆర్ధికలోటుగ్రాంటుగా విడుదల చేయాలని సిఫార్సు చేసింది.ఈ 11 రాష్ట్రాల్లో అస్సాం,బెంగాల్ మొదటి రెందు సంవత్సరాల్లొనూ కేరళ మూడవ సంవత్సరంలోనూ మేఘాలయ నాల్గవ సంవత్సరంలోనూ లోటునుంచి బయటపడతాయని చెప్పింది.మధ్యలోనే సహాయం నిలిపివెయ్యదగిన ఇవి కాకుండా మిగిలిన ఏడు రాస్ట్రాలు - ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, త్రిపుర మాత్రమే ఆ అయిదు సంవత్సరాల పాటు ఆర్ధికలోటుతో ఉంటాయని చెప్పింది.ఈ ఏడింటిలో ఆంధ్రప్రదేశ్ మినహాయించి మిగిలిన అన్ని రాష్త్రాలూ ఇప్పటికే ప్రత్యేకహోదాని పొందుతూ ఉన్నాయి!

     అంతేకాక, ప్రత్యేకహోదాను పొందుతున్న అస్సాం,సిక్కిం,మేఘాలయ,అరుణాచల్ ప్రదేశ్,ఉత్తరాంచల్ కూడా 2019-2020 నాటికి నిధుల కొరతను అధిగమిస్తాయి.కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పటికి కూడా నిధుల కొరతను ఎదుర్కొంటూనే ఉంటుందని కూడా చెప్పింది.వీటన్నింటిలో అయిదవ సంవత్సరం నాటికి కూడా నిధుల కొరతను ఎదుర్కొనే దిక్కుమాలిన రాష్త్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని నిర్ద్వందంగా తేల్చి చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధికలోటుగ్రాంటుగా 22,113 కోట్లు విదుదల చెయ్యటానికి సిఫార్సు చేసింది.

     ఏ 14వ ఆర్ధికసంఘం తనకి చెయ్యాలని తపన ఉన్నా ఆంధ్రకు సాయం చెయ్యడానికి అడ్డం పడుతున్నదని చెప్తున్నదో ఆ 14వ ఆర్ధికసంఘం సిఫార్సులే ఎవరి అభ్యంతరాల్ని లెక్క చెయ్యకుండా ఆంధ్రకు సహాయం చెయ్యమని చెబుతూ ఉంటే,పాత ప్రధాని సభలో చేసిన ఎందుకూ పనికిరాని వాగుదానంతో సంబంధం లేకుండానే ప్రత్యేకహోదా కల్పించి ఇతోధిక సహాయం చెయ్యవచ్చు కదా"

     అయినా సరే ఆ ఒక్కటీ అడక్కు అని చెవిలో పువ్వు పెడుతున్నట్టు కాదనదానికి కారణాలు వెతుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ప్రయోజనాల్ని దెబ్బతీసుకుంటూ కేంద్రంలో తన పార్టీవాళు మంత్రులుగా ఉన్నా న్యాయంగా రావలసిన నిధులు కూడా తెచ్చుకోలేని దద్దమ్మగా చంద్రబాబుని నిలబెట్టడం ద్వారా కాంగ్రెసుకి వూపిరి పోస్తూ ఉంటే దేశంలోపల ఉన్నవాళ్లకన్నా దేశం బయట ఉన్నవాళ్ళని ఎక్కువగా మెప్పించగలిగిన వారి ప్రపంచస్థాయి ప్రధానమంత్రి ఆశిస్తున్న కాంగ్రెసు రహిత భారత్ ఎట్లా వస్తుందో భాజపా వారికే తెలియాలి!ఇప్పుడు బిల్లులో లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అంటున్నవారు అప్పుడు బిల్లులో ఉంచాలని ఎందుకు పట్టుఓట్టలేదు?ఇపుడు తమరే అధికారంలో ఉన్నారు గదా, ఆ బిల్లును ఎందుకు సవరించడం లేదు?అయినా సరే భాజపా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నుయాయం చెయ్యడం లేదంటే విభజన బిలుని ఒపుకునే సమయంలోనే ఈ రెండు పార్టీలూ ఒక రహస్య అవగాహనకు వచ్చి ఉండకపోతే కాంగ్రెసును తిరిగి బతికంచడానికి ఎందుకు ఆపసోపాలు పడుతున్నది బీజేపీ?

    నిద్రపోతు రాహుల్ అధ్యక్షుడుగా ఉన్నా కాంగ్రెసు బలపడుతున్నదంటేనూ,ముఖ్యంగా ఆంధ్రాలో కాంగ్రెసుని బతికించటానికి స్వయంగా బీజేపీయే ఇంత గట్టిగా కృషి చేస్తూ ఉండటం చూస్తూ ఉంటేనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదియ్యటానికి ఉత్తరాది రాజకీయ లాబీయింగ్ కారణమని బలంగా అనిపిస్తున్నది నాకు!ఈ రెండు పార్టీలూ తెర వేనక ఉండి ఆడించిన ఉత్తరాది మోనాపలిస్టుల కనుసన్నల మేరకు జరిగిందనేదానికి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు సాక్ష్యాధారాలని చూపిస్తున్నాయి!ఉత్తరాది లాబీయింగ్ అనే మాటని మొదటిసారి విన్నప్పుడు నేనూ నమ్మలేదు.కానీ నా రీసెర్చిలో కొన్ని విషయాలు తెలిశాక నమ్మక తప్పడం లేదు.ఆర్య,ద్రావిడ సిద్ధాంతాన్ని కమ్యూనిష్టు ధాపర్ ప్రచారంలోకి తేవడానికి ముందునుంచే మన శాస్త్రాలలోనే "వింధ్యకి ఎగువన ఉన్నత తరగతికి చెందిన ఆర్యులు ఉంటారు,వింధ్యకి దిగువన మిశ్రమ జాతులు ఉంటారు" అనే సూత్రీకరణలు ఉన్నాయి,గమనించే ఉంటారు!జకీర్ నాయక్ పోష్టుకి సంబంధించిన విషయసేకరణలో నేను స్వయంగా చదివాను.మన దేశపు చరిత్రకి సంబంధించిన ఒక చిత్రమైన విషయం: గుప్తులూ, మౌర్యులూ వింధ్యకి ఇవతలివైపుకి రానేలేదు,అధవా వచ్చినా కొద్దికాలం మాత్రమే అతి తక్కువ ప్రాంతాన్ని పరిపాలించారు.కానీ శాతవాహనులలో మొదటి వాదైన శ్రీముఖుడి నుంచి చివరి రాజు వరక్కొ సుమారు 600 సంవత్సరాలు ఈశాన్య రాష్ట్రాల్నీ కాశ్మీరునీ మినహాయించి సెంట్రల్ ఇండియా అని చెప్పదగిన భూభాగాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా పరిపాలించారు.కేవలం రాజధాని వింధ్యకి దక్షిణాన ఉండటం అనే ఒక్క కారణంతో వీరిని దక్స్జిణాదికి చెందిన స్థానిక రాజవంశం అని మాత్రమే మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటూ పెరిగాము.దేశంలో శాలివాహన శకాన్ని ఎక్కువగా వాడటమే వీరి సుదీర్ఘమయిన మరియూ విస్తారమయిన వైభవానికి సాక్ష్యం!రాజధాని వింధ్యకి అవతలివైపున ఉంటే వారు మొత్తం దేశానికి చెందినవారుగానొ,రాజధాని వింధ్యకి ఇవతలివైపున ఉంటే వారు స్థానికులు ఎలా అవుతారు?ప్రస్తుతానికి వస్తే జిలేబీ బ్లాగులో కొంతకాలం క్రితం 2022 తర్వాత మోదీ మధ్యంతరంగా దిగిపోయి దక్షిణాదికి చెందిన వ్యక్తి ప్రధాని అవుతాడనే జోస్యం గురించి వచ్చింది - గుర్తుందా?మన రాజకీయ నాయకులు కూడా ఇలాంటివాటిని నమ్ముతారని మీకు తెలియనిదా!అలాంటి అవకాశం జాతీయస్థాయిలో అందరికీ తెలిసిన చంద్రబాబుకి మాత్రమే ఉన్నది, అవునా కాదా?బహుశా తనని సంహరిస్తాడని అనుకుంటున అష్టమ గర్భాన్ని ముందు తనే చంపేస్తే తనకి చావు ఉండదన్న కంసుడి లాజిక్ కాంగ్రెస్ మరియూ భాజపా పార్టీల్లో ఉన్న ఉత్తరాది నేతలకి కామన్ మోటివ్ అయి వారికి ఈ దుర్మార్గపు విభజన పరిష్కారంగా కనిపించి ఉండవచ్చును - ఆలోచించండి!లేనిపక్షంలో ఆంధ్రకి సాయం చేస్తేనే గానీ ఆంధ్రలో వోట్లు పడవని తెలిసినా మొండిగా వ్యతిరేకించడానికి సహేతుకమైన కారణం యేదీ లేదు.చంద్రబాబుకి రాష్ట్రం లోపలే సమస్యల్ని సృష్టించి జాతీయ రాజకీయాల వైపుకి చూడనివ్వకుండా ఉండటమే కాంగ్రెసుకీ,భాజపాకీ,తెరాసాకీ ఇవ్వాళ ఉన్న కామన్ ఎజెండా!అందువల్లనే విభజన బిల్లులో లేనివాట్ని బిల్లులో లేవు గాబట్టి చెయ్యలేకపోతున్నాం అంటూ విభజన బిల్లులో ఉన్న ఏ సమస్యనీ సర్ధుబాటు చెయ్యకుండా జాగు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. 2014 ఎన్నికల్లోనే భాజపా ఎక్కువ సీట్లు అడిగి అక్కడ తొట్టిగ్యాంగ్ అబ్యర్ధుల్ని నిలబెట్టింది.నేను అప్పుడు ఓక పోష్టు కూడా వేశాను.బాబు తెలివిగా అఖరు నిముషాలో ఎలర్ట్ అయి జాగ్రత్త పడకపోయి ఉంటే తెదెపా పరిస్థితి మరోలా ఉండేది!అడిగినవాళ్ళు ఒకందుకు అడిగారు,ఇచ్చినవాళ్ళు ఒకందుకు ఇచ్చారు - ఆంధ్రావాళ్ళు అమాయకంగా బలయ్యారులేని పక్షంలో 14వ ఆర్ధికసంఘం ఆంధ్రపరదేశ్ రాష్ట్రంతో కలిపి  చెప్పిన అన్ని రాష్ట్రాలకీ సహాయాలు అందుతూ ఉందగా ఒక ఆంధ్రప్రాదెశ్ దగ్గిరకి వచ్చగెసరుకి మాత్రం "ఆంధ్రకి ఇస్తే వాళ్ళూ డ్డుకుంటాతు,వీళ్ళు పోటీ పడతారు" అనే చెత్త కారణాలు ఎందుకు చెబుతున్నట్టు?

     ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు బీజేపీ నాయకులు ఎందుకింత బభ్రాజమానాలలాగ ఉంటున్నారో, రెండేళ్ళ క్రితం నాటి గెలుపు మత్తు ఇంకా దిగలేదనుకుంటాను బీజీపీకి!వెంకయ్యనాయుడు తప్ప ఇవ్వాళ మోదీని గౌరవంగా తల్చుకునేవాడు లేడు.మంత్రులు ఇంట్లో ఉన్న పెళ్ళానికి ఫోను చేసుకోవాలన్నా ఏ ప్రెస్ క్లబ్బుకో పోయి జర్నలిస్టు ఫ్రెండు ఫోనుతో బాత్రూములకి పోయి మాట్టాడుకుని రావల్సిన దుస్థితిలో నడుస్తుంది కేంద్రప్రభుత్వం.ప్రపంచమంతా తిరిగి డప్పులు వాయించినా చప్పట్లు తప్ప పిక్కలు రాలేదు.ఏం చూసుకుని విరగబడుతున్నారో అర్ధం కావటం లేదు!మోదీ కన్నా చంద్రబాబే మెరుగు బహిరంగ సభల్లో చప్పట్లు కొట్టించుకుని వుత్తచేతుల్తో తిరిగిరాకుండా వ్యాపారస్థుల్ని ఆకర్షించి M.O.Uలు సాధించి ధీమాగా ఉన్నాడు.మోదీ హడావిడికి చప్పట్లు కొట్టినవాళ్ళలో పెట్టుబడులు పెట్టగలిగినవాళ్ళు ఎంతమంది ఉంటారు?బీజేపీ వాళ్లలో ఈరకమైన ఈర్ష్య ఏమయినా పనిచేస్తున్నదా?

     కేంద్ర పధకాల్లో 90% లాంటి తక్కువ మేఎలు కోసం అంగలారుస్తూ అఘోరించహ్డం దేనికి?పన్నుల్లో రాయితీలు సాధించడం,లోటుబడ్జెట్ భర్తీ చేయంచుకోవడం లాంతి పనికొచ్చే వాటికోసం ఆందోళన చేస్తే చెప్పుకోవడానికయినా గొప్పగా ఉంటుంది కదా!తల్లి,పిల్ల కాంగ్తెసులు కూడా మాటిమాటికీ "మంత్రుల్ని వెనక్కి తీసుకో,కేంద్రప్రభుత్వం నుంచి బయటికొచ్చేయ్" అని వాగటం,మొగవాని కూనిరాగం లాంటి పనికిరాని ప్రత్యేకహోదా చుట్టూ గొడవలు చెయ్యకపోతే రాష్త్రానికి నిజంగా మేలు చెయ్యగలిగిన పద్ధతిలో వెళ్ళి చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు కదా!అంత గట్టిగా ఆర్ధిక సహాయానికి సంబంధించిన అంశాలు ఉన్న బిల్లుని ప్రైవేటు బిల్లుగా పెట్టడం దేనికి?పెట్టినవాళ్ళు కీలకమయిన సమయంలో వాకౌట్ చెయ్యడం ఏంటి?అసలు వీళ్ళ మెడడులో మట్టి మాతర్మే కాకుండా పేడ ఏమయినా కూరాడా?ఆ రోజున తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ ఇస్తామని వాగుదానం చేసినప్పుడు వూరుకుని అంతా సిద్ధం అయ్యాక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని వీరంగాలు వేసింది వీళ్ళు కాదా?విభజన వల్ల నష్టపోయే సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇస్తాం అడగండని పబ్లిక్ స్టేట్మెంటు కూడా ఇచ్చినప్పుడు మాకు ప్యేకేజీలు అఖ్ఖర్లేదని తెంపరించింది వీళ్ళూ కాదా?కొందరు బుధిమంతులు ముందుకొస్తే వాళ్లని కూడా నోరు మూయించి అల్లరి చేసింది వీళ్ళు కాదా?అప్పుడు తెలివిగా ఆలోచించి రాష్త్రానికి ఎంతోకొంత మేలు చెయ్యగ;లిగిన రోజున ప్రజల్ని గందరగోళంలో పడేసి హాని చేసిందీ వీళ్ళే!ఇప్పుడు మౌనంగా ఉండటం ద్వారా  రాష్త్రానికి కొంతయినా మేలు చెయగలిగిన ఈరోజున మళ్ళీ గందరగోళం సృష్టించి హాని చేస్తున్నదీ వీళ్ళే!ఓట్లు వెయ్యడం కాదు,కనిపించినవాణి కనిపించినట్టు తన్ని మూలకూర్చోబెట్టేవరకు వీళ్ళు ఇట్లాగే రెచ్చిపోతారా?

    కేంద్రం నుంచి తెలంగాణకూ సహాయం అందుతున్నది.వెనకబడిన జిల్లాల్లో పరిశ్రమలు పెట్టేవాళ్ళకి లాభాలపై కట్టే 15% పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.తెలంగాణలో హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్ని వెనకబడిన ప్రాంతాలుగా ఈ నోతిఫికేషన్ ద్వారా గుర్తించారు. అసలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీలస్థానంలో ఉన్న చంద్రబాబు ప్రవర్తన కూడా చాలా ఆనుమానాలని పుట్టిస్తునది!మొదట మాటిమాటికీ "విభజన అన్యాయంగా జరిగింది, నేను సమన్యాయం చెయ్యమన్నా గానీ ఎవరూ విన్లేదు" అనే సోదిని ఆపివెయ్యాలి.విబజనలో తన ప్రమేయం కూదా ఉంది గనక, అన్యాయాన్ని ఆపలేకపోయాడు గనక అది తన అసమర్ధతనే బయటపెట్టుకున్నట్టు అవుతుంది.పైగా ఆ గాయాన్ని మాన్పి నేను అన్నిట్నీ సాధించగలను అని ధీమాగా ఉండి ప్రజల్ని ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి పదేపదే దాన్ని కెలకడం వల్ల ప్రజలకి విసుగు పుడుతుంది - విసుగు చిరాకుగా,చిరాకు కోపంగా మారితే తనకే నష్టం!అన్నిసార్లు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిని  విభజన సమస్యల్ని పరిష్కరించుకుందాం రమ్మని పిలిచినా అతను కనీసం వస్తానూ రానూ అని కూడా చెప్పలేదంటే దానర్ధం ఏమిటి?అతను నిన్నొక గొట్టాంగాడిలా చూస్తున్నాడు!మొదటిసారి అడిగి రెస్పాన్స్ రానప్పుడే అది అర్ధం చెసుకుని నోరు మూసుకుని ఉండాల్సింది - సలహాలకీ సంప్రదింపులకీ పంతుళ్ళనీ,జోస్యుల్నీ కాకుండా కాస్త లోకజ్ఞానం ఉన్నవాణ్ణి ఎవణ్ణన్నా పెట్టుకుని ఉంటే విడమర్చి చెప్పి ఉండేవాడు!14వ ఆర్ధిక సంఘం షాయం చెయ్యమని చెప్పిన రాష్ట్రాల లిస్టులో ఉన్న మిగిలిన రాష్ట్రాలే కాకుండా విభజన వల్ల ఒకేసారి ఏర్పడిన రెండు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ కూడా సాయం అందుకున్నాక కూడా ఆంధ్రప్రదేశ రాష్ట్రం అనాధలాగ ఉండిపోవటానికి బాధ్యతని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాత్రమే తీసుకోవాలి.రాజధానికి సాయం అంటే లోటుబడ్జెట్ ఉన్నవాడు పొదుపుగా ఒక నాలుగు బిల్డింగులు గబగబా కట్టుకుంటాడని అనుకుంటారు గానీ నువ్వు గభాల్న ప్రపంచస్థాయి రాజధాని అని ఎత్తుకుని కేంద్రం సాయం చెయ్యడం లేదంటే ఎట్లా?పొయ్యిలో పిల్లి లేవనివాడు మీసాలకి పూసుకునే సంపెంగ నూనె కోసం అప్పడిగితే నవ్వరా!నీ బుర్రలో పుట్టిన అయిడియాకి ఖర్చూ నువ్వే తెచ్చుకోవాలి - అదే సమర్ధత అంటే!నలుగురు మంత్రుఒని వాళ్ల ప్రభుత్వంలో ఉంచి నీకు న్యాయంగా చెయ్యాల్సిన సాయం కోసం అంతగా దేబిరించాల్సిన ఖర్మ యేమిటి?విభజన సమస్యల్ని పరిష్కరించికోవాల్సిన అవసరం తెలంగాణ ముఖ్యమంత్రికి లేదా?నీకు వాళ్ళ దగ్గిర విలువంటూ ఉండి చూపించడానికి నీకు దమ్ముంటూ ఉండిఉంటే ఒక్కసారి అడగ్గానే వాళ్ళు స్పందించి ఉండేవాళ్ళు.రాష్ట్రానికి ఎప్పుడో రెండేళ్ళ క్రితం జరిగిన అన్యాయానికి సంబంధించిన ఏదుపు ఆపి పౌరుషం తెచ్చుకోవాలసిన చారిత్రక సందర్భం ఇది - సన్నాయి నొక్కులు ఆపి శంఖం పూరించు.బస్తీమేసవాల్ అని తొడగొట్టి రంగంలోకి దిగిన వస్తాదుకే ఇవ్వాళ ఫ్యాన్లు ఉంటారు.ఏడుస్తూ మూలుగుతున్నవాణ్ణి ఎవరూ పట్టించుకోరు.


తాగడానికి డబ్బివ్వలేదని తల్లిని నరికిన తనయుడు కూడా చంద్రబాబు కన్నా సమర్ధుడే!

102 comments:

  1. నేను ఇంతకుముందు పోష్టుల్లోనే చెప్పాను. ఎంతమందిని కుల మతాల పేరుతో తన్నినా చంపినా, మోడీకి ఇంకో రెండు టర్ముల వరకు ఢోకా లేదు. ఎందుకంటే కాంగ్రేస్ ని గెల్పించే ధైర్యం, అంతవరకు పరజలకురాదు. మూడో టర్ములో తప్పనిసరి పరిస్థితులలో మనకు ఏదో ఒకటి చేస్తాడు వోట్లకోసం. అప్పటిదాకా, మోడీ ఎం చేసినా దేవుడిలాగా భుజాన మోస్తూ భజనలు చేసే సన్నాసుల గోల వినలేక చెవులు మూసుకొని కూర్చోవాల్సిందే..

    భిజేపీ ఇంత పబ్లిక్గా ఆంధ్రా వాళ్ళందర్నీ ఎదవల్ని చేసినా, ఇంత వరకూ ఒక్క కామెంటు రాకపోవడమే దానికి రుజువు.

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి,తెలంగాణా మేధావుల్నీ కేసీయార్నీ విమర్శించినప్పటికీ ఆంధ్రా పొలిటీషియన్సుని విమర్శించినప్పటికీ రెస్పాన్సులో ఉన్న తేడా నాకూ అర్ధం అయింది!స్వయంగా నేనే ఒక ఋణమాఫీ అక్కవుంటు ద్వారా దాని అసలు రూపం ఏమిటో చూడగలుగుతున్నాను.ఋణమాఫీ చెల్లింపులే తిన్నగా చెయ్యలేనివాడు అద్భుతమైన రాజధాని కడతానంటే ఎలా నమ్మాలి?

      Delete
  2. అస్సలు రిజర్వేషన్ బదులు కులాలనే రద్దు చెయ్యాలి. అప్పుడుగాని దేశం బాగు పడదు. కాని కుల పిచ్చగాళ్ళెవరూ కులం పేరుతొవొచ్చే గౌరవాన్ని పొగొట్టుకోవడానికి వొప్పుకోరు. అలాంటి ఎదవలున్నంతకాలం మన రాజకీయ నాయకులకి ఢోకా లేదు..

    గోవుల్ని తినేవాళ్ళని కాదు ముందు కుల పిచ్చగాళ్ళని రోడ్డుమీద బట్టలూడదీసి తన్నాలి

    ReplyDelete
  3. SOMEONE POSTED THIS JUST NOW IN FB:

    "#Hyderabad ONLY Kamma Caste Donors O+ blood is needed at MAX Cure Hospital. 3 yr old CHILD. PLs call 8063266677. Aug 19. Via @ShekarNews"

    ReplyDelete
    Replies
    1. "ONLY Kamma Caste Donors"
      >>>>
      వారి కులభక్తికి/కులప్రేమకి/కులపిచ్చికి/కులగజ్జికి ఎదురే లేదు:-)
      వారిచేత పాలించబడుతున్న ప్రజలకి మోక్షం/విముక్తి లేనేలేదు:-(

      Delete
  4. వాళ్ళ కులగజ్జి ఎప్పటికి వదలాలి? రానురానూ ముదిరిపోతోంది.
    కొన్నేళ్ళ క్రితం ఓ సారి షేర్ ఆటో లో వెడుతున్నాను. నా పక్కన ఓ అయిదారేళ్ళ పిల్లవాడు అతని తల్లి కూర్చున్నారు. ఆ పిల్లవాడి చేతిలో ఓ నోట్‌బుక్ ఉంది. దాని మీద XXX చౌదరి అని వ్రాసుంది (బహుశః తల్లిదండ్రులు వ్రాసుంటారు). అవసరమా? అంత చిన్న వయసులోనే అటువంటి భావాలకి expose అయిన పిల్లవాడికి పెద్దయ్యాక కులదురద మరింత బలంగా అంటుకుంటే ఆశ్చర్యమేముంది ? దానికి తోడు తెలుగుసినిమాల్లో చూడండి పాత్రల పేర్లు (బోస్, ఝాన్సీ, అంకినీడు వగైరాలు), ముఖ్యంగా ఇంటిపేర్లు ఆ కులంవారివే ఎక్కువగా వినిపిస్తాయి. పాత్రల మాటల్లో యాస వారిదే తొంగిచూస్తుంది.

    వెనక్కి తిప్పలేనంతగా అధ్వాన్నమయిపోయింది ఈ పోకడ - చాలా రంగాల్లోను (రవాణా, విద్య, వైద్యం, హోటల్, కొంతవరకూ వ్యవసాయం, నిర్మాణ రంగం, కాంట్రాక్టులు, వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్ళు, సరే సినిమా పరిశ్రమ), తర్వాత రాజకీయాధికారం వాళ్ళ చేతుల్లోకి ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల దీనికి అదుపు లేకుండా పోయింది.

    రక్తదాతల కోసం పెట్టిన విజ్ఞాపన మాత్రం పరాకాష్ఠ - అది గనక నిజమయ్యుంటే. కానీ ఏమాటకామాట చెప్పుకోవాలి - ఆ ప్రకటన ఎంతవరకూ నిజమన్నది సందేహాస్పదమే. FB లో లైకుల పిచ్చి బాగా ముదిరిపోయిందటగా. అలా లైకులకోసం, తన పోస్ట్ ఇంతమంది చూసారని చెప్పుకోవడం కోసం సరదాకి పెట్టారా అనే అనుమానం కూడా వస్తుంది. ఎవరికయినా రక్తం అవసరమైన క్లిష్ట పరిస్ధితిలో అటువంటి హాస్యాస్పదమైన ప్రకటన ఇస్తారా ఎవరైనా? రక్తం కోసం చూస్తున్నాడా, పెళ్ళి సంబంధం కోసం చూస్తున్నాడా అనుకోరూ చదివినవాళ్ళు?

    ReplyDelete
    Replies
    1. నిజమే,

      సోషల్ మీడియాలో ఇలాంటివి చాలా కనబడుతున్నాయి గనక ప్రస్తుతానికి అది కల్పన కూడా కావచ్చును గానీ పొర్తిగా కొట్తిపారెయ్యనూ లేం!తేటగీతి బ్లాగులో "స్టార్ నా కొడుకులు!" అని ఒక పోష్టు వేశారు.అందులో ఇవ్వాళ్టి సూపర్ స్టార్ గారి పుట్తబోయే బిడ్డకి 20 యేళ్ళ తర్వాత కాల్షీట్లు అడగటం గురించి వేసిన వ్యంగ్యం "మోక్షజ్ఞ" అనే బుజ్జాయి కాల్షీట్ల కోసం ఎగబడ్డంతో నిజం అయి కూర్చుంది:-)

      మనవాళ్ళు నిజంగా అసాధ్యులోయ్!

      __/\__

      Delete
  5. హరిబాబు గారు,

    వ్యక్తిగతంగా నేను కులపిచ్చిని సమర్ధించను. కానీ ఎందుకు కమ్మ వారినే మీరంతా ( కామెంట్ చేసిన వారితో సహా ) టార్గెట్ చేస్తున్నారు. ఎవడో ఒకడు తెలివి తక్కువ ప్రకటన ఇస్తే దానిని అడ్డం పెట్టుకుని ఆ కమ్యూనిటీ అంతా ఇంతే అనేలేవల్లో కామెంట్లు చేస్తున్నారు. బ్రాహ్మలు, కాపులు, రెడ్లు, వెలమ,SC,ST లు వీళ్ళల్లో ఎవరిలోనూ మీకు కులపిచ్చి కనపడలేదా? కులంపేరు తోకలు తగిలించుకుని ఎగిరే SC,ST లలో మీ అందరి దివ్యచక్షువులకు కులపిచ్చి కనపడడం లేదా? లక్ష కోట్ల అవినీతిపరుడు అని అందరూ చెప్పుకునే జగన్కు బాహాటంగా మద్దతిచ్చే రెడ్లలో మీకు కులపిచ్చి కనపడడం లేదా? బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ల ద్వారా కమ్మ వారేమైనా బాగుపడుతున్నారా? కమ్మవాడు పరిపాలనలోకి వస్తే సగటు కమ్మవాడు నష్టపోతున్నాడు. అది తెలుసుకోండి. కొంతమంది రాజకీయనాయకులు బాగుపడచ్చు. ఎంతో మండి కమ్మవారు ఆర్ధికం గా ఎంత నీచమైన బతుకులు బ్రతుకుతున్నారో మీకెవరికైనా తెలుసా? దయచేసి ఇటువంటి కులపిచ్చి కమ్మవారికే అంటకట్టద్దని, ఈ కులపిచ్చి అన్నీ కులాల్లో కమ్మవారికన్నా ఎక్కువగా వున్నదని తెలుసుకోవాల్సిందిగా అందర్నీ సవినయంగా కోరుతున్నాను. అంతిమంగా పైన ఎవరో కామెంట్ చేసినట్లు గవర్న్మెంట్ కులాలనే రద్దు చేయాలి. అప్పుడుగానీ అందరం భారతీయులమే అనే ఫీలింగ్ రాదు. అప్పుడిదాకా తన్నుకు చస్తూనే వుంటాం.
    నోట్:- కామెంట్ల పై నా వాదనలు తెలియచేయటానికి నేను ఇతర కులాల పేర్లు నాకిష్టం లేకపోయినా వాడాల్సి వచ్చింది. ఎవరికైనా మనస్తాపం కలిగితే మన్నించండి.

    ReplyDelete
    Replies
    1. నిజమే,కులపిచ్చి అందరికీ ఉంది!కానీ అధికారం ఎక్కువకాలంగా ఒకే కులానికి దఖలుపడటం వల్ల అందరికీ ఆ కులంవాళ్ళు ఎకువగా టార్గెట్ అవుతారు.ఆంధ్రప్రాంతంలోనూ తెలంగాణలోనూ ఇవ్వాళ వెలమల్లో కేసీయార్ పట్ల బాహాటంగానే ప్రేమ ఎక్కువైంది - "మనోడు మనోడే,ఏం పవర్ చూపిస్తున్నాడు!" అనే మాట వినబడుతున్నది.

      Delete
    2. @vijaya kishore Babu

      నాకు అది కనిపించింది కాబట్టి ఉదహరించాను. ఆ ప్లేస్లో నా కులం కనిపించినా, అలాగే విసుక్కున్నేవాడిని. నేను ఇంటర్లో కి వొచ్చేంత వరకు నాకులమెనటో నాకు నిజంగా తెలియదు. స్కూల్లో కులం చెప్పని ఆడిగారు, మన కులం ఏంటి అని మా నాన్నని అడిగితే, భారత కులమని చెప్పమనే వాళ్ళు. ఇంజనీరింగ్ చదివేటప్పుడు, ఒకడు, మీకు చదవటం చేతకాదు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కావాలి అన్నాడని, 3వ సం,, లో కాలేజ్ మానిపించాడు. సరే, ఈ సొల్లంతా ఎందుకు చెబుతున్నానంటే, నేను కులగజ్జితో ఆ కామెంటు పెట్టలేదు అని చెప్పడానికి తెలపడానికి.

      అస్సలు కులమనేదే లేకపొతే, అస్సలు ఈ గోల వుండదుకదా..

      నేను నాకులాన్ని వొదిలేసాను. మీలో ఎంతమంది కులాన్ని వొదిలేసుకోగలరు??

      Delete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. Thank you Kishore babu garu.ఇప్పటికైనా ఒకరు నోరు విప్పినందుకు సంతోషంగా ఉంది.
      @ విన్నకోట నరసింహా రావు garu ... see this link
      https://plus.google.com/113309228658038913463/posts/j4sAjT4HYU1

      Delete
    2. అనురాధ గారు,

      ఇతర వర్గాలలో కమ్మవారిపట్ల కులద్వేషం తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మరీ ఎక్కువయ్యింది. NTR కన్నా ముందు కూడా కమ్మ వారి పట్ల ద్వేషం వున్నా ఇంత ఎక్కువ స్థాయిలో వుండేది కాదు. అధికారం లో వుండి బాగుపడేది కొన్ని వందలమంది. ఇతర వర్గాల ద్వేషాన్ని ప్రతినిత్యం చవిచూస్తూ బాధపడేది లక్షలమంది.

      నోట్: ఇతర వర్గాలకు నా విన్నపం. అధికారం లో వున్న కొద్దిమంది చేసే మంచిపనులకొ లేదా చెడ్డపనులకో ఆయా కులాల్ని భాధ్యులని చేయకండి. వారిపట్ల విద్వేషాన్ని పెంచుకోకండి.

      Delete
    3. ఇతర వర్గాల ద్వేషాన్ని ప్రతినిత్యం చవిచూస్తూ బాధపడేది లక్షలమంది.
      ************
      ఇది నిజం కిషోర్ గారు. నాయకులు, నటులు పట్ల అయిష్టాన్ని వారి మీద మాత్రమే చూపిస్తే ఇబ్బంది లేదు.కానీ వారికి కులం కార్ద్ తగిలించి తిట్టడం అభ్యంతరకరం . ప్రతి రోజు ఏదో ఒక సందర్భం లో ఈ తిట్లు కనపడుతూనే ఉంటాయి.వాటికి అభ్యంతరం చెప్పనంతవరకు అవి కొన సాగుతూనే ఉంటాయి . ఆ విధమయిన వ్యాఖ్యల వల్ల ఆ సామాజిక వర్గపు సామాన్య జనం కి కలిగే బాధ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను

      Delete
    4. @vijaya kishore Babu
      ఇతర వర్గాలలో కమ్మవారిపట్ల కులద్వేషం తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మరీ ఎక్కువయ్యింది.

      @haribaabu.
      మీకూ నాకూ కనీసం వూహించడానికి కూడా వీల్లేననత స్థాయ్యిలో నడుస్తున్నది వ్యవహారం.

      కేవలం చంద్రబాబును టార్గెట్ చేసుకుని అతన్ని తొక్కెయ్యడానికే రాష్ట్రాన్ని ఈ విధంగా చీల్చారు.గతంలో జరిగిన ఏ రాష్త్ర విభజనా మాతృరాష్ట్రం అనే మర్యాద కూడా ఇవ్వకుండా అవశేషాంధ్ర అని పిలుస్తూ ఆస్తుల్ని ఒకలా అప్పుల్ని ఒకలా కరెంటుని ఒకలా మరొకటి ఇంకోలా పంచి ఒక ప్రాంతాన్ని నడిబజారులో నిలబెట్తడం ఎందుకు జరిగింది?కాంగ్రెసులోనే ఉండి,కేంద్రంలో ఉన్న తమ పార్టె అధినేత్రి తీసుకున నిర్ణ్యాన్ని కొడా గౌరవించకుండా సమైక్యం పేరుతో అడ్డం తిరిగింది ఎవరు?కాంగ్రెస్ పార్టీ అంతా రెడ్ల మయం!రామారావు వచ్చిన దగ్గిర్నుంచి వాళ్ళకి ఆంధ్రాలో స్థానం లేకుండా పోయింది.తమకి లాభం లేనప్పుదు ఆ ప్రాంతం ఎట్లా పోతే మనకేంటి అనే ఆంధ్రా రెడ్ల కులపిచ్చియే కారణం!లేకపోతే కేంద్రమే మీరు అడిగితే మంచి ప్యాకేజి ఇస్తాం అన్నా కూడా తగ్గకుండా వాళ్ళు ఏ ధైర్యంతో రాష్ట్రాని సమౌ=ఇక్యంగా ఉంచగలమని అనుకున్నారు?ఒక వ్యక్తిమీఅద్ ద్వేషంతో ఆ వ్యక్తి యొక్క కులం మీద ద్వేస్గంతో నిండుగా ఉన్న రాష్త్రాన్ని చీల్చి రెందు ముషీచిప్పల్ని మనముందు నిలబెట్టాక(ఇద్వరలో నేను ఈమాత వాడినప్పుడు అంత ఘోరం ఏమీ జరగదని సర్దిచెప్పారు,ఇప్పుదు మిగులులో ఉన్న తెలంగాణ నిజమిన పరిస్థితి ఎలా ఉందో తెలుసా?) కూడా మన్వాళ్లకి విష్యం అర్ధం కావడం లేదు:-(

      ఈ కులపిచ్చి వెనక చాలా లెక్కలు ఉన్నాయీవ్వాళ చచ్చిన నయీం బాబు కాలంలో పెరిగినవాడే!కేవలం అభివ్ర్ద్ధితోనే జనాన్ని నక్సలిజం వైపుకి వెళ్ళకుండా చేశానని బాబు చెప్పుకుంఘ్టునది సగమే అబద్ధం!రామారావుని అభిమానించినవాళ్ళు కులాన్ని చూసి అభ్మానించలేదు.నతనలో ప్రతిభని బటే అన్ని కులాల వళ్ళూ అభిమానించరు.అతను దేవుదని జనం నమ్మడానికి కారనమీన్ సినిమాలకి కధ,సంభాసహ్నలు సమకూర్చి దర్సకత్వం అద్భుతంగా చేసి అతనికి కీర్తిని తెచ్చినది వెవరు?అది అతనికీ తెలిఉసు!రామారావు నటుదిగా అప్పటికే వైభవోపేతంగా బతికినవాడు కాబ్ట్టి రాజకీయాల్లో అవినీతిని అడ్డుకోగలిగాడు.ఇంకా చెప్పాలంతే మోద్టిసారి రాజకీయాల్లోకి కొత్తవాళ్లని తీసుకువచ్చాడు.దాంతో రెడ్ల మోనాపలీకి పూర్తిగా గండిపడింది.అధికారానికి దూరమావ్దం అంటే అధికారంలో ఉందటం వల్ల వచ్చే సంపాదనకి దూరం అవ్వడమే కదా!

      చంద్రబాబులో ఉన్న బలమూ బలహీనతా పొగడ్తల్ని కోరుకోవటం.రామరావును పదగొట్టటానికి కారణం అపప్టివార్కొ తనచుట్టూ తిరిగిన జనం లక్ష్మీపార్వత వైపుకి వెళ్ళడం.పోగ్డ్తలకోసం వ్యక్తిగత ప్రతిష్ఠ కోసమే అప్పుడైనా ఇపుదైనా కష్టపడుతున్నాదు,అంతే!అప్పుడు రామారావుని కూలదీసిన చెడ్డపేరును పోగొట్టుకోవటం కోసం చచ్చినటు అభివ్ర్ద్ధి చేసి చూపించాల్సిన ఖర్మ పటింది!అది తీసేస్తే అతనూ కుటుంబసభ్య్లకేఅన్ని అధికారలూ దఖలుపర్చహ్టం,కొదుకుని వారసుదిగా తెర్చిదిద్దాలనుకోవటం - అతని మనస్సులో ఉన్నదీ కులాభిమాన్మే కదా!ఎప్పుదైతే అధికారంలో ఉన్నవాళ్ళు తమ కులస్థులకే అన్ని వైభోగాలొ కలిగిస్తూ ఉంటారో మిగతావాళ్ళు ద్వేషించహ్డం సహాజమే!

      లాభపడేది వందలమంది ద్వేషానికి గురయ్యేది కోట్లమంది అనేది నిజమే,అధికారంలో ఉన్న కొద్దిమంది కులపిచ్చిని చూపిస్తే అది లేని అదే కులం వాళ్ళకి కూడా దాన్ని అంటగట్టం బాధగానే ఉంటుంది.కానీ అధికారానికి కావలసింది జనాభా దామాషా కాదు.అంటే ఆ ప్రాంతంలో ఏ కులస్థులు ఎక్కువమంది ఉన్నారు అనేది కాదు, ఏ కులంలో బాగా బలిసినవాళ్ళు ఇంకా బలవాలనుకుంటున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆనే లెక్క ముఖ్యం!అందౌకే జనాభా పరంగా కాపులు ఎకువగా ఉన్నప్పటికీ అధికారం మాత్రం కమ్మవారికో రెడ్లకో దక్కుతున్నది.

      నా కులం గొప్పది అనుకోవడంలో తప్పు లేదు.అది అందరికీ ఉందాల్సిన స్వకులాభిమానం.కానీ కులం ద్వారా అధికారంలోకి వచ్చి తమ కులంవాళ్లకి మాత్రమే అన్నీ దోచిపెడుతూ ఆ పద్దతిని ఉపయోగించుకుని మరింత సంపాదించుకోవాలని అనుకోవడమే కులపిచ్చి!ఒక నియోజ్కవరగంలో ఏ కులస్థుడు గెలుస్తాడో అని విశ్లేషకులు కులాన్ని బట్టి వేస్తున్న లెక్కల్ని నిజం చేస్తున్న అందరికీ ఈ పాపంలో భాగం ఉంది!


      ప్రతి ఒక్కరూ కులపిచ్చిని ఎదటివాళ్లలోనే చూస్తున్నారు - అదే అసలైన ప్రాబ్లెం:-)

      Delete
    5. ప్రతి ఒక్కరూ కులపిచ్చిని ఎదటివాళ్లలోనే చూస్తున్నారు - అదే అసలైన ప్రాబ్లెం.

      సహేతుకమైన చక్కటి వ్యాఖ్య. ఎదుటివాళ్ల కులపిచ్చి గురించి వెదకటం మానేసి వాళ్ళ కులపిచ్చి కామెర్లు తగ్గించుకుంటే అందరికీ అన్నీ సవ్యంగానే కనపడతాయి.

      Delete
  7. అను రాధ గారు, మీరిచ్చిన లింక్ చూశాను. రక్తదాత కులానికి సంబంధించిన షరతు గురించి నా వ్యాఖ్యలో నేనన్నదీ మీ లింకులో లాంటిదే కదా! సందేహాస్పదమైనదనే నేనూ అభిప్రాయం వెలిబుచ్చాను.

    ReplyDelete
  8. @vijay kishore babu,
    ఆ మెసేజ్ చూడగానే ఫేక్ అని అర్థమవుతోంది. మీ వేదన అర్థం చేసుకోదగ్గదేగానీ దానికి బాధపడి ఉపయోగం లేదు. ఎవరో ఒకరు సరదాకో దురుద్దేశంతోనో ఇలాంటి ఒక మెసేజ్‍ని సృష్టించి వదిలితే దాన్ని జనం ఏమాత్రం అనుమానం లేకుండా నమ్మే పరిస్థితి ఎందుకు వచ్చిందో కమ్మ కులస్థులు కూడా ఆత్మపరిశీలన చేస్కోవలసి ఉంది.

    ఇదే కాదు సింధు కులం గురించిన గొడవ కూడా అంతే. ఎవడో టెక్నికల్ నాలెడ్జి లేని, డేటా అనలైజ్ చేయటం రాని జర్నలిస్టు జనమంతా సింధు కులం గురించే వెతుకుతున్నారని ఒక ఆర్టికల్ రాయగానే అందరూ నమ్మేసారు, గూగుల్లో కొట్టి చూసి దాన్ని నిజం చేసిపారేసారు. భారతీయుల మైండ్ అంతా కులంతో నిండిపోయుంటుందని నమ్మేవాళ్ళకి ఇది అనుమానించదగ్గ విషయంలా అనిపించలేదు మరి.

    ఈ ముద్రల నుంచి వీలైనంత త్వరగా బయటపడకపోతే ఎవడో ఒకడు ఒక చిన్న మెసేజ్‍తో, కాస్త తప్పుడు డేటాతో పెద్ద గొడవలు పెట్టగలడు.

    @ విన్నకోట నరసింహా రావు,
    సర్, మీ పేరు పక్కన "రావు" మీ అమ్మానాన్నలు పెట్టారా, పెద్దయ్యాక మీరు పెట్టుకున్నారా? అది కులం సూచిక కాదాండీ, భారతప్రభుత్వం ఇచ్చిన గౌరవ పురస్కారమా, తెలియజేయగలరు.

    ReplyDelete
  9. how rao is related to a caste?

    ReplyDelete
  10. చైతన్యగారు, "రావు" గురించిన మీ ప్రశ్న సీరియస్సేననీ, వ్యంగ్యం కాదనీ నమ్మి నేను స్పందిస్తున్నాను. భారతప్రభుత్వం ఇచ్చే గౌరవ పురస్కారాల జాబితాలో "రావు" కూడా ఉందని నేనెప్పుడూ వినలేదు. సరే ఏమయినప్పటికీ మీ ప్రశ్నకి innosate I గారు సమాధానమిచ్చినట్లే. తెలుగువారిలో పేరు చివర్న "రావు" చాలా కులాల్లో ఉంటుంది కదా. కాబట్టి ఆ పేరు ప్రత్యేకించి ఏ కులానికీ సంకేతం కానే కాదు.

    ReplyDelete
  11. meeru enni ayina cheppandi kamma vallaki konchem kula pichchi ekkuve. Nenu vijayawada lo chaduvukunnappudu chusanu. kamma vallu seperate ga oka batch maintain chestaru evarini andulo kalvanivvaru. even koorchovatam kuda koorchonivvaru. raagane mundu intiperu adigi vadu kammana kada ani decide chestaru. migatha vallaki unna intha kadu. oka sari colleges lo school lo chudandi ela vichchalavidi ga pradarsistaru ee kula pichchi. Vellani "C" batch ani pilustaru. even lecturers kuda thakkuva kadu. vallu bagane chupistaru ee kula pichchi. idi ekkuva krishna, guntur districts lo ekkuva kanipistundi.

    ReplyDelete
  12. Anonymous అంతే కాదు, కొన్ని కాలేజీల్లో పిక్నిక్ వెళ్ళడానికి "C" బాచ్ మాత్రమే చౌదరి పిక్నిక్ అని బస్సుకి బానర్ కట్టుకుని మరీ బయలుదేరతారని అంటారు నిజమేనా?

    ReplyDelete
    Replies
    1. Very True.

      Delete
    2. దీనికి నేను కూడా విజయవాడలో ఒక భాదితుడిని. ఇది జరిగి చాలాకాలం ఐందిలెండి, ఇప్పుడు బాగానే వుండివుంటుంది. ఇలాంటివి అక్కడమాత్రమే నేను చూసాను

      Delete
  13. @విన్నకోట నరసింహా రావు,
    రావుబహుద్దూర్ అనే పురస్కారం బ్రిటీష్ హయాంలో ఉండేదంట. ఒకప్పటి జమిందారీ కులాల్లో కనిపించే ఇప్పటి రావులు ఈ బ్యాగ్రౌండ్ నుంచే వచ్చాయని నా అనుకోలు. ఇది ప్రత్యేకించి ఒక కులానికి సంకేతం కాదుగానీ, కొన్ని కులాలకి/వర్గాలకి (వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు వర్గాలకి) పరిమితమని అనుకుంటున్నాను. కులం కాకపోతే వర్గం, హోదానో దర్జాగానో ఉంటుందనే పేరులో పెడతారుగానీ ఊరికే పెట్టరు కదా. అందరూ అంతే భావించి పెట్టుకుంటున్నారు.

    కమ్మవాళ్ళలోనూ, ఇంకా ఇలాంటి కొన్ని కులాల్లో ఉన్న కులపిచ్చిలో ఖండించవలసిన విషయాలు చాలానే ఉన్నాయిగానీ, కులం పేరు తగిలించుకోటం వాటిల్లో అతిచిన్న విషయం. అలాంటి పేర్లు పెట్టుకోని వారిలో ఆ పిచ్చి తక్కువేమిలేదు. పెట్టుకునే వారికి ఎక్కువేమి లేదు, దొందూ దొందే. పేరు వెనక తోకలు తీసేసినా, ముందు ఇంటిపేర్ల ఉండనే ఉంటాయి, వాటిని మార్చుకోలేరు కదా. అప్పుడు వాటి మీద విమర్శ నడుస్తుంది.

    ప్రతి కులంలోనూ సగటు జనాలు తమ కులపు గుర్తింపు తలుచుకుని పిల్లలకి పేర్లు పెట్టే విషయాన్నీ, కొన్ని కులాల్లో కొందరు జనాలు చూపించే కులాధిక్య ప్రదర్శననీ, మీ విమర్శ ఒకే గాటన కట్టేసింది.

    ReplyDelete
  14. విన్నకోట వారికి 'చౌదరీ మాట లో కులతత్వం కనిపించింది. మరి రెడ్డి, గౌడ్ నాయుడు, యాదవ్ వగైరా మాటేమిటి?

    కొందరు కామెంటర్లు కమ్మ వారికి మిగిలిన వారికంటే ఎక్కువ కులపిచ్చి ఉందని వాదించారు. కుల పిక్నిక్కులూ, కుల ఫ్రెషర్స్ పార్టీలూ వగైరా అన్ని కులాలూ దశాభాలు గా చేస్తున్నవే. ఇందులో కమ్మ వారిని ప్రత్యేకం గా నిందించాల్సింది ఏమీ లేదు.
    హరి బాబు గారూ KCR తన కుటుంబం నుంచీ , వెలమ స్నేహితులనుంచీ అనేక మందికి పదవులు ఇచ్చాడు. మీ చంద్ర బాబు లాజిక్ ప్రకారం, ఇదంతా KCR కుల పిచ్చికి నిదర్శనం అవ్వాలి. కానీ నేనలా అనుకోవటం లేదు. మన సమాజం లో స్నేహితులు అదే కులం నుండీ ఎక్కువగా ఉండే అవకాశం మెండు. వీరిద్దరూ చూపించింది వ్యక్తిగతమైన పక్షపాతం తప్పితే వేరు కాదు.
    ఇక చంద్ర బాబు బాబు రాజధాని విజయవాఆడ పెట్టటం లో కులతత్వం ఉందని కొందరు మొదలుపెట్టారు. చంద్ర బాబు కుల మంతా సమైక్యాంధ్ర కోసం తపించారు. ఎందుకంటే అది వారికి లాభం గాబట్టీ . కానీ చంద్రబాబు తనదీ తన పార్టీదీ స్వార్ధాన్ని చూసుకొని "రెండు కళ్ళ సిధ్ధాంతం" చెప్పాడు. చివరికి రెండో కన్ను అతనికి చుక్కలు చూపించింది.
    విజయవాడ రాజధాని పెట్టటం వెనుక చంద్రబాబు బిజినెస్ లాంటి బుధ్ధి తప్ప వేరే లేదు. తన పార్టీ కి కోర్ సపోర్ట్ అయిన కులం అక్కడే ఉంది (ఆ కులం తనది అవ్వటం యాదృచ్చికం). రాజధాని ని తన పార్టీకి కోర్ సపోర్ట్ ఉన్న ప్లేస్ లోనే ఎవరైనా పెడతారు. జగన్ వస్తే దొనకొండో, కర్నూలో కడపో అయేది.
    ఇక ఏ సీఎం వచ్చినా (రోశయ్య, YSR, ఇలా ఎవరైనా) బ్యూరోక్రసీ ని తమ నమ్మకస్తుల తో నింపుతారు. ముందుగా తమ బంధువుల మీదా, స్నేహితుల మీదా నమ్మకం ఎక్కువ ఉంటుంది. అన్ని కులాల వారికీ తమ కులం మీద కొంచెం ఎక్కువ పాజిటివ్ అభిప్రాయం (తన మీద తనకి ఉన్నట్లే),నమ్మకమ్మీ ఉంటాయి. ఇతర కులాల ను కొంచెం విమర్శనాత్మక దృష్టి తో చూడటం కద్దు. ఏ రాజకీయ నాయకుడైనా సహజం గానే అధికారగణం లో తన బంధువులు, స్నేహితులూ (వీరిలో ఎక్కువమంది అతని కులస్తులు), కులం వారు ఉండేటట్లు చూసుకొంటాడు. ఈ నియమాలు రేపు ఇంకో, ఇంకో కులాల వారు సీ ఎం అయినా మారవు.
    ఇక సోషల్ మీడియా లో ఆ త్రోల్ గురించి.. ఇదే తృఆల్ కమ్మవారి బదులుగా , తమది వేరే జాతి అని చెబుతున్న కాపుల గురించి గానీ, తమది పాలకుల కులం అని చెబుతున్న రెడ్ల గురించి గానీ, తమ అస్తిత్వమే వేరని చెబుతున్న వెలమల గురించి గానీ వచ్చినా, జనాలు చాలా ఈజీ గానే నమ్మే వారు. ఇందులో కమ్మ వారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సినది పెద్ద గా ఏమీ లేదు.
    ఇక కమ్మ వారో, లేద రెడ్లో లేక వెలమలో అధికారం లో ఉన్నారు అనేది ఓ అర్ధం లేని విషయం, ఆయా కులాల లోని గుప్పెడు వ్యక్తులు, మెజారిటీ జనాల తో వోట్లు వేయించుకొని అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారు. దానిని చూసి ఆయా కులాలోని మధ్యతరగతి, కింది తరగతి గొర్రెలు "ఆహా మా వాడు (మేమే)అధికారం లో ఉన్నాం అని సంబరపడి (భరమ పడి) సంకలు గుద్దుకొని సపోర్ట్ చేస్తున్నారు. ఇదిద్ వన్-సైడ్ లవ్ లాంటిది. దీని వల్న ఏ కనెక్షనూ లేని ఆగొర్రెలకి ఒరిగేదేమీ ఉండదు, ఇతకులాల అసూయా ద్వేషాలని రగల్చటం మినహా.
    ఇక కమ్మ వారి కులతత్వం గురించీ..వీరు కొంచెం parochial గా ఉందటం నిజమే దీనిమూలాలు వీరి అల్ప సంఖ్యా బలం లో ఉన్నాయి. NTR అధికారం లోకి వచ్చినపుడు కొందరు కమ్మ వారు over action చేశారు. అలానే అప్పటి దాకా తమతో సమానం గా ఉన్న వారు అధికారం లోకి రావటం (?) సహించలేక కొన్ని ఇతర కులాలు వారి పై అసూయా ద్వేషాలను పెంచుకొన్నాయి. తరువాత vij మోహన రంగా హత్యానంతరం వారి పై మారణకాంద జరిగింది. వారి అంతకు ముందటి over action వలన ఇతర కులాల నుంచీ వారి మీద సానుభూతి రాలేదు. దానితో మరీ introverted అయి పోయి గుంపు కట్టటం ఎక్కువయింది. ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉన్నచోట, గుంపుకట్టటం ఎక్కువవుతుంది.
    సాధారణ కమ్మవారికి నేనిచ్చే సలహా ఒకటే, సమాజం తో మమేకమవండి, ఇతర కులాలను కలుపుకొని పొండి. మీ కుల మీటింగులలో ఇతర కులాల వారిని స్న్మానించి, వారి తో మైత్రి నెరపండి. ఇతర కులాలతో సఖ్యతలోనే మీ సెక్యూరిటీ ఉంది. మీ సెలబ్రిటీ లను వదిలి, మీలో లేని వారికి సహాయార్ధం వ్యవస్థ లను ఏర్పాటు చేసుకోండి.

    ReplyDelete
  15. అందుకే ఎస్ సి, ఎస్ టి ఎట్రాసిటి చట్టం బదులు కుల చట్టం రావాలి. ఎవడైనా తనకులం పేరు చెప్పుకున్నా, వాడినా, పేర్ల చివర కుల తోకలు పెట్టుకున్నా.. కనీసం 5 సంవత్సరాల జైలు వేసి, వాళ్ళకి భవిష్యత్తులో గవర్నమెంటు నుంచి సాదారణ ప్రజలకి వొచ్చే సదుపాయలన్ని రద్దు చేసెయ్యలి

    ReplyDelete
    Replies
    1. >>మన సమాజం లో స్నేహితులు అదే కులం నుండీ ఎక్కువగా ఉండే అవకాశం మెండు.

      మీరన్నదే నిజమైతే, కొత్తగా కాలేజ్ లో చేరిన వాడు కొత్తవాళ్ళైనా తన కులపొళ్ళనే ఎందుకు వెతుక్కుంటున్నాడు?

      >>అన్ని కులాల వారికీ తమ కులం మీద కొంచెం ఎక్కువ పాజిటివ్ అభిప్రాయం (తన మీద తనకి ఉన్నట్లే),నమ్మకమ్మీ ఉంటాయి

      దానితో పాటు ఇతరకులాలపై అసహ్యం కూడా వుంటుంది


      అందుకే ఎస్ సి, ఎస్ టి ఎట్రాసిటి చట్టం బదులు కుల చట్టం రావాలి. ఎవడైనా తనకులం పేరు చెప్పుకున్నా, వాడినా, పేర్ల చివర కుల తోకలు పెట్టుకున్నా.. కనీసం 5 సంవత్సరాల జైలు వేసి, వాళ్ళకి భవిష్యత్తులో గవర్నమెంటు నుంచి సాదారణ ప్రజలకి వొచ్చే సదుపాయలన్ని రద్దు చేసెయ్యలి

      Delete
    2. కొత్తగా చేరిన వారు కూడా ఎందుకు వెతుక్కుంటారంటే...affinity.కులం కలిసిందంటే, ఆచారా వ్యవహారాలూ, పధ్ధతులూ, ఆలోచనా విధానం,జీవన విధానం, భాషా, యాసా, ఇతరకులాల మీద అక్కసూ, స్వకుల ప్రేమా ఇవన్నీ కలిసే అవకాశం ఉంటుంది. మన దేశం లో మనిషి మనసు/వ్యక్తిత్వం (psyche) లో కులం ఒక భాగం..కనీసం పల్లెటూర్లు, చిన్న పట్నాల వారి విషయం లో.ఒకే కులం వాళ్ళు ఒక దగ్గర చేరితే చాలా ఫ్రీ గా ఉండవచ్చు..ఫలానా వాడు మనోడే, ఇంకోడు మనోడే అని చెప్పుకోవ్చచ్చు, పక్క కులాల మీద ఫ్రీగా బూతు సెటైర్లు వేసుకోవచ్చు, మనోళ్ళు మనకి help చేయరు, అదే ఇతరులైతే తెగ సాయం చేసుకొంటారు అని crib చేసుకోవచ్చు..ఈ క్రిబ్బింగ్ కి మూల కారణం..తమ కులపోళ్ళు వారి వారి వ్యక్తిగత స్వలాభాన్ని, పరిమితులనూ పక్కన పెట్టి తనకి దోచి పెట్టాలనే expectation. తన expectation నెరవేరక పోవటం తో క్రిబ్బింగ్ మొదలు పెడతారు. కానీ, వాస్తవం లో అన్నదమ్ములే ఒకరి ఆస్థి ఇంకొకరికి దోచి పెట్టరు.

      Delete
    3. Agreed.. Jail term iss too mmuch..but some penalty should be there.

      Delete
  16. >>ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉన్నచోట, గుంపుకట్టటం ఎక్కువవుతుంది.

    విజయవాడలో వాళ్ళకి ఇన్సెకురిటీయా??? ఇంతకంటే నాన్సెన్స్ వుందా?

    ReplyDelete
    Replies
    1. నేను ఓ ఇరవై యేళ్ళ క్రితం, రంగా హత్యానంతర పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను. అప్పట్లో ఇన్సెక్యూరిటీ ఉండేది. కాబట్టీ గుంపుకట్టే వారు. నెమ్మది గా insecurity సృష్టించిన పరిస్థితులు పోయాయి. కానీ గుంపుకట్టే అలవాటు పోలేదు. ఇప్పటికీ విజయవాడ/క్రిష్నా జిల్లాలో కమ్మ వారు single largest community కాదు. అప్పట్లో పదుల సంఖ్య లో ఆ కులపు మగ వాళ్ళు చంపబడ్డారు. ఆడవారు అగౌరవపరచబడ్డారు. ఆస్స్థుల విధ్వంసం జరిగింది. ఈ insecurity ని అర్ధం చేసుకోవాలంటే మీరు ఆ కులానికి insider అయి ఉండాలి..మీరు ఓ ఊరిలో ఉండి ఆ ఊరి పైకి బయటి నుంచీ దుండగులు వచ్చి జనాలను చంపి, విధ్వంసం సృష్టిస్తే తెలుస్తుంది. ఇది community మనోఫలకం పై ఓ మచ్చ గా ఉంటుంది. అ గాయం మానటానికి చాలా రోజులు పడుతుంది.

      Delete
    2. saamaanyakamma,

      మీరు రాసింది అక్షరాల నిజం. ఔట్ సైడర్ లు ఎవరికీ ఆ బాధ అర్ధం కాదు. రెండు రాజకీయ గ్రూప్స్ మధ్య కుట్రల్లో భాగంగా ఒక రౌడీ మరణిస్తే దానికి కారణం ఒక కులంగా భావించి లారీలు, ట్రాక్టర్స్ లో మూకుమ్మడిగా కమ్మవారు ఎక్కువగా వున్న గ్రామాల మీద దాడిచేసి ఎంతోమందిని చంపి, ఆస్తుల్ని సర్వనాశనం చేసి, ఆడవారిని అతి దారుణంగా పరాభవించి ఆనందించారు. ఆ చనిపోయిన వారెవరికి, పరాభవంకావించ బడ్డవారెవరికి ఈ రంగాతోనో, నెహ్రూతోనో సంబద్ధం లేదు. కేవలం కులం కారణంగ అతి దారుణమైన హత్యాకాండ, ఆడవారిని పరాభవించడం జరిగింది.ఆ స్తాయిలో కాకపోయినా భారత దేశ విభజన సందర్భం గా జరిగిన అకృత్యాలను గుర్తుకు తెచ్చే లెవెల్లో జరిగాయి. అప్పటికి వయసులో వుంది అప్పటి పేపర్స్ చదివిన వారికి ఈ విషయాలు గుర్తుండే వుంటాయి. ఈ విహయాలు ఇక్కడ కామెంట్స్ రాసే వారిలో అతి కొద్దిమంది పెద్దవాళ్ళకు మాత్రమే తెలిసి వుండచ్చు. ఇవన్నీ తెలియక కమ్మవారు గుంపు కడుతున్నారు విజయవాడ లో అని పైన కొన్ని కామెంట్లు వచ్చాయి. అభద్రతకు గురైన వారు మరి అంతకన్నా ఏమిచేయాలో వారే సెలవివ్వాలి. దయచేసి ఇప్పటికైనా కమ్మవాళ్ళ మీద బురద చల్లి ఆనందపడడం ఆపండి.

      Delete
    3. రంగాకాలంలో నేను విజయవాడలోనే వున్నాను. కమ్మవాళ్ళు ఎప్పుడూ అభ్ద్రతా భావంతో లేరు.. కమ్మ నాయకులు, రౌడీలు మాత్రమే అలా వుండేవాళ్ళు. రంగాని చూసి అప్పటిదాకా వున్న మామూలు కమ్మలు కొమ్ములు మొలిపించుకోని తిరగటం మొదలు పెట్టారు. దాన్నే మీరు భధ్రత అంటే ఇక మట్లాడేదేముంది

      Delete
    4. నేను ముఖ్యం గా ఆ కాలం లో విజయవాడ కు దూరం గా ఉన్న పల్లెల లో నా అనుభవం నుంచీ మాట్లాడాను. మీ అనుభవం వేరే గా ఉండవచ్చు. మీరుచెప్పిన కొమ్ములు కూడా అభద్రత నుంచీ రావచ్చు..నేను ఆ కాలం లో ఓ పల్లె లో విన్న ఓ కమ్మవారి అంతర్గత సంభాషణ (ఇవే మాటలు కాదు..ఇలానే ఉన్నాయి):
      క1: పలానా ప్రత్యర్ధి కులం వాడు ప్రెసిడెంట్ గా నామినేషన్ వేస్తున్నాడంట.
      క2: వాడు ప్రెసిడెంట్ అయితే మనం దేశం విడిచిపోవాలి. కిందటిసారి ,మన ఇళ్ళను తగలబెట్టటం, చంపటం వాడే వెనకాల ఉండి చేయించాడంట.
      క1: చా..వాడు అలాంటి వాడు కాడు..హత్యలు చేయించే రకం కాదు..
      క2: నీకు గ్యారంటీ గా తెలుసా వాడు చేయించలేదని? పోనీ చేయించలేదు..చేసిన వారిని వద్దని ఆపాడా? ఏమైనా ఈ సారి వాడు ప్రెసిడెంట్ కాకూడదు. ఎంత డబ్బైనా పరవాలేదు. వాళ్ళు బరిసెలూ, కత్తులూ ఉపయోగిస్తే మనం గన్ లు ఉపయోగించాలి.
      క1: ఊ ఆవేశ పడమాకు. డబ్బులు ఎవడు పెడతాడు?
      క2: పలానా రైస్ మిల్లాయన ఉన్నాడు. కిందటి సారి గొడవల్లో ఆయన రైస్ మిల్లు తగలబెట్టారు. ఇన్స్యూరెన్సు రాలేదు. వాడు ప్రెసిడెంట్ కాకుండా ఉండటానికి రైసుమిల్లాయన ఎంతైనా ఖర్చు పెడతాడు.
      క1: మిల్లాయన అమాయకుడేమీ కాదు మన కాండిడేట్ గెలిచిన తరవాత మన దగ్గరి నుంచీ డబ్బులు రాబట్టు కొంటాడు.
      క2: మనం ఊరి జనాలనుంచీ రాబట్టుకొందాం. మన క్యాండిడేట్ గెలవక పోతే, మన ప్రత్యర్ధి కులం ప్రెసిడెంటు గాడు ఈ సారి ఊళ్ళో మనోళ్ళనెవర్నీ ప్రాణాలతో ఉండనివ్వడు.
      క1, క2 ల లో అభద్రత ఉంది. అది వాళ్ళకే తెలుస్తుంది. బయటి వారికి వారి ప్రవర్తన కొమ్ములొచ్చినట్లు అనిపిస్తుంది.

      Delete
  17. ఇక్కడ కమ్మలూ అధికారం లో ఉన్నరనే వారికి ఓ ప్రశ్న:
    ఒక నాన్-కమ్మ TDP మంత్రి ఉన్నాడనుకొందాం. అతని ఇంటి పక్కనే ఒక బడుగు కమ్మ గుమాస్తా ఉన్నాడు. అతనికి ఆఫీసుకు పోవటం రావటం తప్పితే, కనెక్షన్లూ వగైరా లేవు. ఈ మంత్రి ఆ సోకాల్డ్ కమ్మ గుమాస్తా స్థలాన్ని ఆక్రమిస్తే, గుమాస్తా ఏమైనా పీక గలడా..?
    అలానే తెలంగాణా అఫీసులలో ఓ సామాన్య వెలమ కి లంచం ఇవ్వకుండా పని అవుతుందా?

    ReplyDelete
  18. ఈ మధ్య గ్రేట్ ఆంధ్రా సైట్ లో బురద జల్లుడు మరీ ఎక్కువయింది. ఎంబీఎస్ గారు కూడా ఎంజీవో నాయకుడు అశోక్ బాబు(వాస్తవం గా కాపు), కమ్మ అని సెలవిచ్చారు. ఇక ఇనగంటి వెంకట్రావు (మహా టీవీ..వెలమ) ని కూడా కమ్మ వారి ఖాతా లో వేసి, కమ్మ వాళ్ళు మీడియా లో అంత మంది ఉన్నారు, ఇంత మంది ఉన్నారు అని ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఏవో కేంద్ర ప్రభుత్వ అవార్డ్స్ ఇస్తే ఆ వచ్చిన వారంతా కమ్మలే అని అబధ్ధపు రాతలు.

    ReplyDelete
  19. ఇవన్నీ చూస్తే, చంద్ర బాబు అతని వారసులూ పోయి, BCలు త్వరగా అధికారం లోకి రావాలి అనిపిస్తుంది. అప్పుడు అయినా కమ్మల్లో బడుగులకి రాయితీలు అడగవచ్చు.

    ReplyDelete
  20. పక్క దేశాన్ని పొగిడినందుకే కేసులు వెయ్యగలిగిన మూర్ఖత్వపు స్తాయికి దిగజారిపొయ్యారు. సిగ్గు శరం లేకుండా అది టేక్ అప్ చేసిన జడ్జ్ ని అనాలి. మోడీ వొచ్చాకా ఎన్నొ అభి వ్రుద్ది కార్యక్రమాలు జరిగినయ్ అంటున్నరు గాని, నాకు తెలిసి ఇలాంటి వాటిల్లోనే అభివ్రుద్ది జరుగుతోంది..

    ReplyDelete
    Replies
    1. I agree with you fully.That heroin's retart is beautiful!

      Delete
    2. నువ్వు ఓవర్ గా రెచ్చిపోకు. జడ్జ్ టేకప్ చేశాడంటే అది ప్రీ ప్లాండ్ అసైన్మెంట్ అని అర్థం. ఏ ప్రభుత్వోద్యోగి కూడా వాడి ముడ్డికింద నీళ్ళు వచ్చే పని చేయడు. ఎంతో లాభం ఉంటే తప్ప.

      ఆవార్తలు బుర్రలేని, సోషల్ మీడీయాలో ఖాళీగా కుచొని ఉండే జిలేబి, నీలాంటి వారికోసం, ప్రెస్టిట్యుట్ NO:1 భర్ఖాదత్ వాటిని భూతద్దంలో చూపుతుంది. ఆమేకి సెడిషన్ కేస్ ను ప్రభుత్వం మాత్రమే పెట్టగలదని, వ్యక్తులు పెట్టలేరని. అయినా వార్తగా ఎలారాసింది? ఆ విషయాన్ని ఎందుకు ప్రెస్టిట్యుట్ లు పెద్ద ఇస్యూ చేశారు?

      ఇంతకి జె.యన్.యు. లో నక్సల్ విద్యార్దుల నాయకుడు అన్మోల్ రతన్ మత్తుమందు కలిపి రేప్ చేస్తే ప్రెస్టిట్యుట్ లు గోల చేయలేదెందుకు?

      Delete
  21. >>జడ్జ్ టేకప్ చేశాడంటే అది ప్రీ ప్లాండ్ అసైన్మెంట్ అని అర్థం.

    ఒక దేశాన్ని పొగిడితే, మన దేశానికి ముప్పు ఏమొస్తుందో చెప్పు?

    >>ఏ ప్రభుత్వోద్యోగి కూడా వాడి ముడ్డికింద నీళ్ళు వచ్చే పని చేయడు

    ఒక ముఖ్యమంత్రినే సుప్రీం కోర్టు చచ్చు కేసులు పెట్టొద్దంది. దానికంటే గొప్పోడా? లేక గుంపు గా దాడి చేస్తారనో, బట్టలిప్పదీసి ఉచ్చ తాగిస్తారనో భయపడ్డాడా?

    >>ఆవార్తలు బుర్రలేని, సోషల్ మీడీయాలో ఖాళీగా కుచొని ఉండే జిలేబి, నీలాంటి వారికోసం, ప్రెస్టిట్యుట్ NO:1 భర్ఖాదత్ వాటిని భూతద్దంలో చూపుతుంది

    వాళ్ళు చెబితే తప్ప తెలుసుకోలెనంత కళ్ళు మూసుకునే నీ లాంటి మొడీ భజనపరుడిని కాదులే. మనకు అంత అన్యాయం చేసాక కూడా ఇంకా భుజాన మోసుకు తిరుగుతున్నవంటేనే, నీ పిచ్చి ఎంత ముదురో అర్ధం అవుతోంది

    ReplyDelete
    Replies
    1. నువ్వు చెవితెగిన మేకలా గోల చేయకురా బై. అగ్రవర్ణాల మీద ఆరోపణలు చేయటం, వాళ్లని నిందించటం. ఈరెండే నీకు తెలిసిన విద్యలు.

      నువ్వు చెప్పేది ఎమిటి బిజెపి వాళ్ళు కేసు నమోదు చేయకపోతే జడ్జిని బట్టలిప్పదీశామని భయపెట్టారా? చెత్త వాదన.

      నీ సలహాలు బెహెన్ జి కి(మాయవతి),నితిష్ కుమార్,అరవింద్ కెజ్రీవాల్ కి, రాహుల్ గాంధికి ఇచ్చుకో!

      Delete
    2. మదమెక్కిన తాగుబోతు కల్లుమూసుకుపొయి బురదలోపొర్లాడుతూ బుర్ర పనిచెయనప్పుడు ఎంత చెప్పినా వాడికి బురదతప్పితే ఇంకేమీ అర్ధం కాదు. అలాగే నేనెం అన్నానో నీ బుర్రకి ఎక్కదు. అందుకే వాళ్ళని వీళ్ళని మధ్యలొ తెచ్చి నీ నెత్తినెక్కి కూచ్చున్న్న వాడితో పొల్చుకోని ఆనందపడుతున్నావ్.. సిగ్గు శరం వున్నవాడివైతే నీ దేవుడు మన రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి మాట్లాడు. అంతే గాని, కెజ్రీ వాలు ఇంకొకడు ఇంకొకడు అని ఎవెరెవరినో ఇరికించి మాకు ఇర్రిటేషన్ తెప్పించకు.

      Delete
    3. "మదమెక్కిన తాగుబోతు కల్లుమూసుకుపొయి బురదలోపొర్లాడుతూ బుర్ర పనిచెయనప్పుడు ఎంత చెప్పినా వాడికి బురదతప్పితే ఇంకేమీ అర్ధం కాదు."

      నాకేమి మిగల్చకుండా నీ గురించి నువ్వే ఇలా చెప్పితే,ఇక నేనేమి రాసేది?

      నీకు కమ్మవాళ్లంటే ఇరిటేషన్, రెడ్లు,బ్రాహ్మణులంటే ఇరిటేషన్,హిందూమతం అంటే, ఇరిటేషన్ మోడి అంటే ఇరిటేషన్. నీ వాదనతో మమ్మల్ని మారచాలంటావు.

      Get well soon.

      Delete
    4. ఆపరా బాబూ.. మోడీ గురించి అడిగితే నీకున్న దుర్వ్యసనాలన్నీ బయట పెట్టుకుంటావెందుకు. నీ దేవుడ్ని అంత నీచంగా కవర్ చేసుకోవాలా??

      Delete
    5. నీ దుర్వ్యసనాలే అవి. నువ్వు రాసిందే అది.ఏనుగు పోతూంటే కుక్కలు మొరుగుతాయి. ప్రధాని మోడి ఏనుగు రా!

      Delete
    6. so modi is an animal and u r bakara. lol .. so wat will u say about that animal's U turn about the special status of our state mr. bakara?

      Delete
    7. యేమంటాడు. ఇట్లాంటి భట్రాజులున్నంత కాలం, అట్లాంటి జంతువులు మనమీద పడి పీక్కు తింటానె వుంటైలే

      Delete
    8. అట్లాంటి జంతువులు మనమీద పడి పీక్కు తింటానె వుంటైలే

      ఏనుగు సాధు జీవి. ఇతరులను కుక్కలా పీకొని తినదు. ఒకసారి భారతదేశం లో పెద్దకట్టాడాలను, తమిళనాటి దేవాలయాలను చూడు, ఏనుగు గొప్పదనం తెలుస్తుంది. ఏనుగు టన్నుల కొద్ది బరువులు మోసి మానవ సమాజ ప్రగతి తోడ్పడింది. కుక్కలు మనిషూను చూసి మొరగటం, వాడు పెట్టే తిండితిని వాడిమీదే ఆధారపడి బ్రతకటమే తప్ప మనిషి భారాన్ని పంచుకోని మానవప్రగతికి తోడ్పటు అందించలేదు.

      రోజు అందరిని విమర్శిస్తూ శునక స్థాయికి దిగజారిపోయావు.

      Delete
    9. so wat will u say about that animal's U turn about the special status of our state mr. bakara?

      Delete
    10. మళ్ళీవచ్చావా మందబుద్ది. కమ్మ వాళ్ళ పై నీ అసహనం బ్లాగర్లు చదివారులే! ఇప్పుడు మోడి మీద పడ్డావు.నువ్వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పాలా?

      Delete
    11. whats ur stand now on U turn of the modi against andhra? give straight ans

      Delete
    12. Why Should I?

      Delete
    13. అదేంట్రా అంతమాటనేశావ్? మోడీని ఏనుగన్నావ్? మిగితా వాళ్ళంతా కుక్కలన్నావ్? మరి ఈ నక్క తెలివితేటలు చూపించి జెండాలేపేశావేంట్రా?

      Delete
    14. చదువుకొన్నానే మదంతో, అందరిని తిట్టటానికి తెలివిని అంతా ఉపయోగించటం తప్ప, నీకెమి తెలియదు.

      సభ్యత లేకుండా నోటి కొచ్చినట్లు ఎక్కడేక్కడనుంచో ఎత్తుకొచ్చి పెంటను ఇక్కడ పోస్తుతున్నావు. ఛీ! పాకి వెధవ. Stay away way from this blog.

      కనకపు సింహాసనమున
      శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
      దొనరగ బట్టము కట్టిన
      వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!

      తాత్పర్యం :
      కుక్కను బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టి, మంచి ముహూర్తంలో పట్టాభిషేకము చేసినా, దాని సహజమయిన అల్పగుణమును మానదు. ఇలాగే నీచుడైన వానిని ఎంత గౌరవించినా, వాడి నీచగుణాలను వదిలించుకోడని చెబుతున్నాడు సుమతీ శతకకారుడు.

      Delete
    15. మోదీ దేవుడు కాదు,అతను కూడా పదవి కోసం,పెట్టుబడిదార్ల కోసమే పనిచేస్తున్నాడు.వ్యక్థిగత నిందలు చెయ్యకండి!

      Delete
    16. sorry, ప్రత్యెక రాష్ట్త్రం

      Delete
  22. ఆంధ్రప్రదేశ్ వైశాల్యం - 160205 చ.కి.మీ
    తెలంగాణ వైశాల్యం - 114840 చ.కి.మీ

    ఆంధ్రప్రదేశ్ జనాభా - 5 కోట్లు
    తెలంగాణ జనాభా - 4 కోట్లు

    ఆంధ్రప్రదేశ్ జిల్లాలు - 13
    తెలంగాణ జిల్లాలు - 10

    ఆంధ్రప్రదేశ్ కృష్ణా పుష్కరాల ఖర్చు - 2000 కోట్లు
    తెలంగాణ కృష్ణా పుష్కరాల ఖర్చు - 800 కోట్లు

    ఆంధ్రప్రదేశ్ కృష్ణా పుష్కరాలకు వచ్చిన జనాభా - 2 కోట్లు
    తెలంగాణ కృష్ణా పుష్కరాలకు వచ్చిన జనాభా - 2.5 కోట్లు

    అనుభవం,దూరదృష్టి,టెక్నోసావ్వీ,వ్యవహార దక్షత - అన్నీ సొల్లు కబుర్లు!

    ReplyDelete
    Replies
    1. హరి బాబు గారు,
      "అనుభవం,దూరదృష్టి,టెక్నోసావ్వీ,వ్యవహార దక్షత - అన్నీ సొల్లు కబుర్లు!"

      పుష్కరాలకు వచ్చిన జనాభానే చూసి పై విధంగా డిసైడ్ చేయాలా, లేక అద్బుతమైన ఏర్పాట్లు చూసి డిసైడ్ చేయాలా? ప్రతిపక్షాలు కూడా విమర్శించలేనంత
      గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. ఇంతకన్నా బాగా చేయగలిగిన నాయకుడు వుంటే అలాంటి వాణ్ణే ఎన్నుకోవచ్చు. కానీ కనుచూపు మేరలో ఆంధ్రప్రదేశ్లో అటువంటి నాయకుడు కనపడడం లేదు.

      Delete
    2. Hari Babu Bhayya,
      Ivi pushkaraala? elections aa? AP janaabhaa ekkuvainanta maatraana pushkaraalaku ekkuva raavaalaa? Asalu maa raayala seema lO pushkaraala samskrute ledu. kaabattee AP janaala lOnchee seema janaalanu teesivEyandi.
      Asalu government pushkaraallO velu pettakoodadu. Emainaa infrastructure kaavaalante kalpinchaali

      Delete
    3. @vijaya kishore Babu
      గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. ఇంతకన్నా బాగా చేయగలిగిన నాయకుడు వుంటే అలాంటి వాణ్ణే ఎన్నుకోవచ్చు. కానీ....
      @haribabu
      1.ఎన్నికల సమయంలో తను చేసిన అతి ముఖ్యమైన వాగ్దానం ఋణమాఫీ ఏ స్థితిలో ఉందో తెలుసా?నాకూ ఒక అకవుంటు ఉంది.స్వయంగా అనుభవిస్తున్నాను.మనం అడిగితే బ్యాంకు ఉద్యోగస్తులే ఏమీ చెప్పలేకపోతున్నారు.ఏ రైతుకీ అప్పు 20వేలకి తక్కువ ఉండదు. ఒకేసారి చెల్లిస్తే ఇతర అప్పుల్లో ఏదో ఒకటి పొర్తిగా తీరుతుంది.బాండ్లు ఇచ్చినా అవి నాలిక గీసుకోవటానికి కూడా పనికిరావు.యాభైవేలకి అదనం ఉంటే పదివేల చొప్పున వాయిదాల్లో ఇస్తారట.నెక్స్ట్ వాయిదా ఎప్పుడూ అంటే మాకు తెలియదు అంటున్నారు. పుష్కరాలతో చప్పట్లు కొట్టించుకోవటమా! చేసిన వాగ్దానం నెరవేర్చటమా!ఏది ప్రభుత్వం నిజంగా చెయ్యాల్సిన పని?

      2.ఇటువంటివాటికి ఖర్చు చెయ్యటానికి వచ్చే డబ్బు ముఖ్య్యమైనవాటికి ఎందుకు రాదు?అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములు లోపాయికారీగా మంత్రులూ అస్మదీయులూ కబ్జా అనే కనిపించే రూపంలో కాకపోయినా ఆదాయమార్గంగా మార్చేసుకున్నట్టు తెలుస్స్తున్నది.జనం తిడుతుంటే హడావిడిగా ఒక రోజున అన్న క్యాంటీన్ దృశ్యాన్ని చూపించటం తప్ప రాజధాని/ప్రభుత్వం తరలింపు ఎంత పూర్తయింది?

      3.కేంద్రం నుంచి న్యాయంగా రావలసిన నిధులు కూడా కేంద్రమంత్రివర్గంలో తన పార్టీ నుంచి నలుగురు ఉన్నా ఎందుకు రావటం లేదు?అది అసమర్ధత కాదా?అన్నిటికీ కాంగ్రెసు అన్యాయంగా విభజించింది, బీజేపీ కూడా అన్యాయమే చేస్తున్నది అనే ఏడుపురాగం ఎన్నాళ్ళు వినాలి జనం?వాళ్ళ మీదకి తోసేస్తే ఇంక తను చెయ్యగలిగింది ఏమీ లేదనే గదా అర్ధం!ఈ సమస్యల్ని సరిదిద్దుతాడనే గదా తనకి అధికారాన్ని అప్పగిందింది.

      TO BE CONTINUED

      Delete
    4. CONTINUE FROM ABOVE

      4.ఒకసారి గెల్చి అధికారంలోకి వచ్చిన పార్టీ అయిదేళ్ళ తర్వాత రెండోసారి అధికారంలోకి రావాలంటే సరిగ్గా మొదటి 4వ సంవత్సరానికి నికరమైన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాలి. మోదీ ప్రధాని కావటానికి ముందు మొదటిసారి కాంగ్రెసు కూడా బాగానే పని చేసింది, అవునా కాదా?మరి 2019లో అధికారం కోరుకునే చంద్రబాబు 2018కి నికరమైన ప్రోగ్రెస్ చూపించాలంటే ఉన్న టైము ఎంత? మొన్నటి ఏపీ స్టేట్ ఫార్మేషనుకి రెందేళ్ళు పూర్తయిపోయాయి! ఇంతవరకు కేంద్రం నుంచి నిధులు తేలేదు.9వ,10వ షెడ్యూళ్ళలో ఉన్న కంపెనీలు/పరిశ్రమల మాటేమిటి?వాటిని పంచడం అంటే బిల్డింగుల్ని పంచరు కదా, వాటి నిధులు మన రాష్ట్రపు ఖాతాలో వేస్తారు - ఆ వెసులుబాటునును కేంద్రం నుంచి వచ్చ్గే నిధులతో కలిపితే కొంత వూపిరి పెల్చుకోవచ్చు!అది 2016 డెసెంబర్ 31లోగా సాధించగలడా? అప్పుడు కూడా నిధులను వినియోగించడానికి ప్లానింగ్ కోసం ఒక అసంవత్సరం తీసేస్తే మిగిలేది కేవలం ఒక సంవత్సరమే!పుష్కరాల నిర్వహణకే మీరూ వారూ చప్పట్లు కొట్టుకుంటున్నారు గానీ అసలు ప్రమాదాన్ని గమనిచడం లేదు!

      5. అధికారంలో ఉనవాళ్ళకి అక్షరాన్ని అముకునే మీసాల సుహాసిని మాటిమాటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకుంటే ఏదో ఘోరం జరిగిపోతుందని ఎందుకు భయపెడుతున్నాడో మెకు తెలుసా!దాని వెనక ఒక పిసినారి ఆలోచన ఉంది.నిజానికి బాబు ఆంధ్రప్రజానీకానికి అన్యాయం చేస్తున్న కేంద్రం మీద పోరాడి సాదించితేనే అతనికి ప్రజాభిమానం మరింత ఎరుగుతుంది.భాజపా ఏమంటున్నది?ఆంధ్రాకి సహాయం చెయ్యాల్సిన అవసరం ఉందట! కానీ చేస్తే వాళ్ళూ వీళ్ళూ గొడవ చేస్తారట,మాకూ ఇమ్మని పోటీకి వస్తారట!మనిషై పుట్టి అన్నం తింటున్నవాడు మాట్లాడవలసిన మాటేనా అది?ఆంధ్రాకి సహాయం చెయ్యాల్సిన అవసరం ఉంది అని తనకి తెలిసింది ఆ పోట్లాడేవాళ్లకి చెప్పి ఒప్పించడానికి ఉన్న అడ్డంకి ఏమిటి? అదేమి మిత్రధర్మం?తన మంత్రివర్గంలో మంత్రిపదవులు ఇవ్వడమేనా మిత్రధర్మం అంటే! చెయ్యాల్సిన సహాయానికి కూడా తొక్కలో కారణాలు చెప్పి తప్పించుకోవడమేనా మిత్రధర్మం? ఒకటి గుర్తుంచుకోండి,రాజకెయాల్లో ఎక్కువకాలం డిఫెన్సివ్ స్ట్రాటజీ పాటిస్తే దానివల్ల ఇతను అసమర్ధుడు గనకనే అకర్మణ్యంగా ఉన్నాడు అనిపిస్తుంది.అఫెన్సివ్ స్ట్రాటజీకి అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితి ఉంది - అది నాకు స్పష్టంగా తెలుస్తున్నది.ఒకవేళ ఇప్పుడు మీసాల సుహాసిని భయపెడుతున్నట్టు బాబు తిరగబడితే జగన్ కేసుల్ని మాఫీ చెసి తనని రంగంలోకి దించుతారనేది కూడా తెలివితక్కువ భయమే!ఒకసారి రామారావుని బర్తరఫ్ చేసినప్పుడు జనం ఎలా రెస్పాండ్ అయ్యారో గుర్తు చేసుకోండి!కాకపోతే దానికోసం పార్టీ ఫండ్ కదిలించి ఖర్చుపెట్టాలి,ఎందుకొచ్చిన ఖర్చు అని ఆలోచిస్తూ ఉండి ఉందవచ్చు:-)

      6.ఇవ్వాళ ఉనట్టు నగిరిపింగిరిగా ఢిల్లీ చుట్టూ ప్ర్దక్షిణలు చెయ్యడం కన్నా మంత్రివర్గం నున్వ్హి బయటికి రావడం ద్వారానే బాబు భాజపాని ఇరుకున పెట్టగలడు!ఆంధ్రాకి భాజపా అన్యాయం చెయ్యడం అనె పాయింటుతో బయటీకి రావడం వల్ల జాతీయస్థాయిలో పెద్ద స్థాయిలోనే ప్రకంపనలు పుట్టించగలడు!ములాయం,నితీశ్ లాంటివాళ్ళతో కలిసి భాజపాని గట్టిగానే ఎదుర్కోవచ్చు. దేశంలో ఉన్న ప్రాంతీయపార్టీలలో తెదెపాకి క్యాడర్ బలంగా ఉందని అందరికీ తెలిసిన విషయమే కదా! ఎన్ని వైపులనుంచి చూసినా దూకుడుగా వెళ్ళి లాభం తెచ్చుకోవాల్సిన టైములో ఎందుకు కులాసా రాజకీయం నడుపుతున్నాడు?

      P.S:బహుశా ప్రతిపక్షం ఎటూ బలంగా లేదు,అతని ప్రతి విమర్శ్లకి "దొంగ,దొంగ,జైలు,జైలు" పాట పాడితే సరిపోతుందని భరోసాగా ఉంటే కష్టం.భ్రమల్లో తే తేలిపోయేవాళ్ళు నిద్ర లేవాలంటే దీపావళి ట పాసు మోత చాలు, కానీ అది ఒకేసారి అనతకాలంలో మోగే ఆది జంగమదేవర మోగించిన ఢమరుకమే అయితే తట్టుకోవడం కస్టం.బాబు ఈ డిసెంబర్ 31లోగా తెచ్చుకోవాల్సినవి అనీ తెచ్చుకుంటే తప్ప 2019లో డిపాజిట్లు కూడా దక్కవేమో!

      Mr.Babu, Your Time Starts Now!

      Delete
    5. jagan always told runamafee is not possible. Babu won by false promise. All other points also raisedd by Jagan every day but no one is listening.

      Delete
  23. మీ జిలేబీ తెలుగు బ్లాగుల్ని బ్రష్టు పట్టిస్తుంది. ఆ చెత్త పద్యాలు వినలేకున్నాం. ఆపమని చెప్పేవారే లేరా

    ReplyDelete
  24. జిలేబీ26 August 2016 at 10:13

    This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  25. telangana janaalalo oka 15-20% andhra vaallu (hyderabad lO, itara pradesaalalo) untaaru. vaalla lO chaalaa mandi telangaana lone munigi untaaru. vaalla ni lekka lonchee teesiveyaali
    intakee emantaav KCR baabu kante samardhudantaav. sare kaanee ninnu enduku nirutsaaha parachaali? alaane kaaneey

    ReplyDelete
  26. న్యూఢిల్లీ: పదునైన విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ స్వామి ఈసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పై విరుచుకుపడ్డారు. జంగ్ వంచకుడని, లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి ఉన్నత పదవికి ఆయన సరిపోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    ‘నా అభిప్రాయం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి జంగ్ అనర్హుడు. కేజ్రీవాల్ మాదిరిగా ఆయన మరో 420. జంగ్ స్థానంలో సంఘ్ పరివార్ వ్యక్తిని నియమించాల్సిన అవసరముంద’ని సుబ్రహ్మణ స్వామి ట్వీట్ చేశారు.

    ReplyDelete
    Replies
    1. బూతుల శాఖా మంత్రి

      Delete
    2. వీళ్ళ నకరాలు ఇలా వుంటాయ్. బూత్తులు తిట్టమని ఒకడికి చెబుతారు. వాడు తిట్టి న చాలా రొజులకి, మొడీ అలా తిట్టడం తప్పు అని ఒక స్టేట్మెంట్ ఒదులుతాడు. దళితులని ఎగబడి తంతారు, చంపుతారు.. ఆనక తీరిగ్గా, ఓ 50మంది సెకురిటీ మధలో కూచ్చోని, ముందు నన్ను చంపండి అని మ్మళ్ళి మొడ్డి ఇంకో స్టేట్మెంటూ.. కాంగ్రేసు ని చెప్పుతో తన్ని మూలన కొకొబెట్టాం. వీళ్ళని చెప్పుకి ఇంకేదో రాసి పళ్ళు రాలగొట్టేదానికి ఎదురు చుస్తున్నాం

      Delete
    3. AmbeDkar కాలం నుంచి ఈ బెదిరింపులు వింటూనే ఉన్నాం. ఆయనే ఒక యం.పి. సీట్ గెలవటానికి ఢక్కామొక్కిలు పడేవాడు. ప్రస్తుతం ఉన్న వారు నాయకులు ఆయన లో పదో వంతు బలం కూడా లేదు. వందల ఏళ్లు వీళ్లని అణగత్రొక్కారని ఆరొపణలు చేసెవారు. రిసర్వేషన్స్ వచ్చి 60ఏళ్లు కాలేదు, మొదటి తరానికే ముదిరిపోయారు. మంత్రుల, ఆఫిసర్ల కొడుకులు అగ్రవర్ణ భూస్వాముల కేమి తీసిపోకుండ ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు.

      Delete
  27. పొయినచొటే వెదుక్కోరా మనవడా అన్నట్టు, అంబేత్కర్ వల్ల పొగొట్టుకున్నదంతా, వడ్డీతో సహా వసూల్ చెస్తుండ్రులే..

    ReplyDelete
  28. టీలమ్ముకునే వాడు కూడా మీ వాడైతే పిఎం ఐపొతుంటే, ఎంత చదువు చదివినా , ఎన్ని గొప్ప పనులు చేసినా, తక్క్వ కులంలో పుట్టిన అంబేత్కర్కి చేత్తో మంచినీల్లు ఇవ్వడంకూడా పాపనుకునే రొజుల్లో, వోడిపొయ్యడని ఎం మాట్లడుతున్నావ్?? నీకు దమ్ముంటే నీ మోడీకి మా వోట్లు అవసరం లేదని చెప్పు చూద్దాం

    ReplyDelete
    Replies
    1. నీ ఓటు మడిచి, నీ దగ్గరే పె...కో. మోడికి వేయొద్దు. You are not representing entire your community. Don't use high sounded words suca as "maa voTlu"

      Delete
  29. >>ఆయనే ఒక యం.పి. సీట్ గెలవటానికి ఢక్కామొక్కిలు పడేవాడు
    >>You are not representing entire your community

    అంబేత్కర్ ని తిట్టేడప్పుడు లేని బుద్ది, ఓట్లు పడవనగానే ఎక్కడ్నుంచో తన్నుకొచ్చిందే. మీకు తన్నడం, చంపడమే తెలుసు. మిమ్మని ఎక్కడతొక్కితే పడుంటారో మాకు బాగా తెలుసు.

    ReplyDelete
    Replies
    1. మిమ్మని ఎక్కడతొక్కితే పడుంటారో మాకు బాగా తెలుసు.

      ఎక్కడ తొక్కుతావో అక్కడ తొక్కుకో పో! నీకు రాజకీయాల గురించి, ప్రజలు నాడి గురించి అ,ఆ,ఇ,ఈ లు కూడా తెలియదు.

      Delete
    2. వై. చిరంజీవి, ఎక్కడ? నువ్వెక్కడ? నిన్నటి నుంచి కౌంటర్ రాయలేదేమి? నువ్వు సుబ్రమణ్య స్వామిని విమర్శించేంతవరకు వచ్చావా?

      Delete
  30. >>టీలమ్ముకునే వాడు కూడా మీ వాడైతే పిఎం ఐపొతుంటే....
    తక్క్వ కులంలో పుట్టిన అంబేత్కర్కి చేత్తో మంచినీల్లు ఇవ్వడంకూడా పాపనుకునే రొజుల్లో, వోడిపొయ్యడని'...

    very true..

    ReplyDelete
    Replies
    1. మళ్ళీ అదే సణుగుడు. మీకు నచ్చినప్పుడు అంబేడ్కర్ గాంధీని "ఢీ" కొన్న ధీరుడు, ఆయనను ప్రశ్నిస్తే? ఆ కాలంలో వివక్షత ఉందంట్టూ సానుభూతి కోరుకొంటారు.

      అప్పటి సంగతి వదిలేయ్, ఇప్పుడు మంద కృష్ణ మాదిగ, జూపుడి ప్రభాకర్, ఆర్.కృష్ణయ్య,కత్తి పద్మారావు, కంచా ఐలయ్య,అల్లం రాజయ్య, సుజాత సూరేపల్లి,జూపక సుభద్ర,విక్టర్ విజయ్ కుమార్, మల్లేపల్లి దళిత మేధావులు ఎన్నికలలో కలసి నిలబడితే అధికార పార్టిల బలాబలాలను తారుమారు చేసే పరిస్థితి లో ఉన్నారా?

      రోహిత్ వేముల సంఘటనతో సోషల్ మీడీయాలో తుఫాన్ సృష్టించారే! సామాన్య దళితులెవరాఇనా ఆ ఘటనను పట్టించుకొన్నారా? తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదని ఆరోపణలు చేసిన దళితనాయకుల మాటల ప్రభావం, ప్రజల పై ఉంటే, ఆ సంఘటన జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉపఎన్నికలలో టి.ఆర్.యస్. పార్టి విజయభేరి ఏలా మోగించి ఉండేది? దళితలు ఓట్లు పడకుండా ఉంటే, TRS కు గెలిచిన అభ్యర్ది ఓట్ల శాతం ఎలా పెరుగుతుంది?

      మీలోపాలను కవర్ చేసుకొంట్టూ, ఎంత కాలం అంబేడ్కర్ జపం చేస్తారు? అంబేడ్కర్ ను తీసుకొచ్చేది, అగ్రవర్ణాల వారిని తిట్టేది. నిజాయితి గా ఆత్మ పరిశీలన చేసుకోండి. మోడ్డికి గుణపాఠం చెప్తారట గుణపాఠం.

      ఆమే ఎవరో ఫేస్ బుక్ లో "అరుణ గోగులమంద" మీ గురించి నిజాలు రాస్తున్నాది చదువుకోపోండ్రి.

      https://www.facebook.com/aruna.gogulamanda/posts/1766110476994224

      Delete
  31. @ Hari baabu

    you Must read S Nageswara Rao comment

    http://telugu.greatandhra.com/politics/gossip/matlade-basha-gaa-migilipothundemo-73936.html

    ReplyDelete
    Replies
    1. I have seen,Really bad.Even NTR,who is revered as telugu valabha also neglected telugu!?

      Delete
  32. కనకపు సింహాసనమున
    శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
    దొనరగ బట్టము కట్టిన
    వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!

    About MODI??

    ReplyDelete
    Replies
    1. NO. మీలోపాలను కవర్ చేసుకొంట్టూ, ఎంత కాలం అంబేడ్కర్ జపం చేస్తారు? అంబేడ్కర్ ను తీసుకొచ్చేది, అగ్రవర్ణాల వారిని తిట్టేది.

      ఆమే ఎవరో ఫేస్ బుక్ లో "అరుణ గోగులమంద" మీ గురించి నిజాలు రాస్తున్నాది చదువుకోపోండ్రి.

      https://www.facebook.com/aruna.gogulamanda/posts/1766110476994224

      Delete
    2. In what way a Dalit woman can fight her problems in this country when she is repeatedly targeted by her own community men?

      సాటి దళిత స్త్రీని ఇన్ని విధాలుగా వేధిస్తున్నారంటే సమానత్వానికి మీరిచ్చే అర్ధమేమిటో అర్ధమౌతూనే ఉంది.మీ ఇళ్ళలోని ఆడవాళ్ళ పరిస్థితి నేనర్ధంచేసుకోగలను.ఈ నాటి దళితవాదుల కన్నా పోతపోసిన మనువాదులూ పురుషాహంకారులూ..ఇంకెక్కడా లేరేమో..

      https://www.facebook.com/aruna.gogulamanda/posts/1769423489996256?pnref=story

      Delete
  33. >> ఎంత కాలం అంబేడ్కర్ జపం చేస్తారు?
    మరి ఎం పీకుదామని అబేత్కర్ గెలిచేదానికి తంటాలు పడ్డాడు అని అన్నవ్?

    >>సాటి దళిత స్త్రీని ఇన్ని విధాలుగా వేధిస్తున్నారంటే సమానత్వానికి మీరిచ్చే అర్ధమేమిటో అర్ధమౌతూనే ఉంది.

    అబ్బ చ్చా! అస్సలు నువ్వు ఈ చర్చ మొదలేసిందే ఇన్నొసేటు ఆమెవరో పాకిస్తాన్ని పొగిడితే కేసెందుకేసారన్నదానిమేదే కదా.. నీ బాచ్చి ఎంత ఆకాశవాదులో, మీకు ఆడది అంటే ఎంత గౌరవమో ఇక్కడే తెలవట్లేదా

    ReplyDelete
    Replies
    1. 1. నువ్వు రాసింది అర్థంకాలేదు. అందులో ప్రశ్న ఎముంది? జవాబు చెప్పటానికి. What I am saying

      మీరు ప్రస్తుతం అంబేడ్కర్ జపం చేసేది ఆయన ను ముందుంచుకొని అగ్రవర్ణాల దూషించటానికి తప్ప వేరే కారణం లేదు. నువ్వు ఇప్పుడు చేస్తున్నపని అదే కదా! రోహిత్ వేముల సంఘటనను సోషల్ మీడీయాలో, నేషనల్ మీడీయాలో పెద్ద తుఫాన్ సృష్టించినా, కె.సి.ఆర్.ను ప్రభుత్వం పోలిసుల తో సంఘటనను హాండిల్ చేసిందని నిందించినా టి.ఆర్.యస్. పార్టి స్థానికి ఎన్నికలలో విజయదుంధుబి మ్రోగించింది. క్రితం ఎన్నికల కన్నా బై ఎలెక్షన్లలో మెజారిటి పెరిగింది.దానర్థం ఆ సంఘటనను దళితులతో సహా ఒక్కరు పట్టించుకోలేదు అనే కదా! దానికి నీ నుంచి జవాబే లేదు.

      నువ్వేదో మోడిని ఓడించేస్తా, మిమ్మల్ని ఎక్కడా తొక్కాలో తొక్కుతా అన్నదానికి అది సమాధానం.

      ఆమెవరో పాకిస్తాన్ని పొగిడితే కేసెందుకేసారన్నదానిమేదే కదా..

      రమ్య కాంగ్రెస్ నాయకురాలు, మాజి యం.పి., చూడచక్కని పాపులర్ సిని నటి. ఆమె తల్లి కూడా ఎన్నో ఏళ్లు గా రాజకీయాలలో కాంగ్రెస్ యం.పి.గా గెలిచింది. సమావేశాలకు,సెమినార్ ల కు వెళితే, దాని నిర్వాహకులు ముందు 5నక్షత్రాల హోటల్ లో మంచి తిండి ఏర్పాటుచేయటానికే ప్రాముఖ్యత నిస్తారు. చర్చల సంగతి తరువాత. . ఈమే దిగిన హోటల్ లో కూచొని, పాకిస్థాన్ మొత్తం కలయ జూసినట్లు వాగింది. ఆ వాగుడు పార్టి నాయకుడు రాహుల్ దృష్టిలో పడటానికని కాక మరెందుకు? మూడేళ్ల క్రితం జావేద్ అక్తర్, అరవింద్ కేజ్రివాల్ తో పాకిస్థాన్ గురించి కేంద్ర మంత్రి మనోహర్ పారిక్కర్ లాగే మాట్లాడాడు. అప్పుడు ఎవ్వరు గోల చేయాల? WHY?


      నీ బాచ్చి ఎంత ఆకాశవాదులో, మీకు ఆడది అంటే ఎంత గౌరవమో ఇక్కడే తెలవట్లేదా

      మా బాచి గురించి నువ్విలానే మాట్లాడుతావు. మనువాదులంట్టు ప్రచారం చేస్తావు. వేయి,లక్షల ఏళ్ళ నుంచి అణచివేతకు గురయ్యారు కదా! నీ బాచ్ స్వచ్చతకు,మంచితనానికి మారుపేరుకదా! 60ఏళ్లలో ఎంత మార్పులొచ్చాయి. సాటి దళిత స్త్రీని ఇన్ని విధాలుగా వేధిస్తున్నారని, మనువాదుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని మీ బాచ్ మహిళే ఆరోపణలు చేసింది. పోయి దాని సంగతి చూడు. మోడిని,స్వామిని జాయింట్ గా మళ్ళి తొక్కుదువుగాని.

      "ఫీమేల్ కాండోం పెట్టుకుని, చెడ్డీలేసుకుని ఫోటో తీసుకుని నాకు పంపు ప్లీజ్" అంటూ కామాన్ని ఒంటినిండా పోతపోసుకున్న మీరు..
      దళిత స్త్రీకి మొదటి శతృవు.దళిత పురుషుడే అని నొక్కి వక్కాణిస్తున్నాను

      https://www.facebook.com/aruna.gogulamanda/posts/1769414563330482

      నీ మేధస్సు ఇక్కడ చర్చలలో ఉపయోగించే దానికన్నా, మిమ్మల్ని ఉద్దరించటానికి ఉపయోగించుకోపో!

      Delete
  34. మోడీ చెప్పాపెట్టకుండా, పాకిస్తాన్ వెళ్ళి ఎకిలిగా వాళ్ళని కౌగలించుకోని, చాయ్ తాగి వొచ్చినప్పుడు, మీ కేసులన్నీ, మడిచి ఎక్కడపెట్టుకున్నారు? మొడీ చేస్తే శ్రుంగారం, మరి ఈమె చేస్తే రహుల్గాంధి చూడదాని చేసిందా? ఐనా నాకు తెలియక అడ్డుగుతున్నా, పాకిస్తాన్ని స్వర్గమో నరకమో అంటుంటే మీకెందుకు నొప్పి కలుగుతుందో ప్రపంచంలో ఎవ్వడికీ అర్ధం కావట్లేదు. మెడికల్ భాషలో ఇలాంటీవాళ్ళని సైకో గాళ్ళంటారు. మరి మీరు మొడీ ఫాలోవర్స్ అంటారేమో. వారానికి కనీద్సం ఒక్కసారైనా గుపుపుగా రౌడీ మూకంతా కలిసి గోసేవ పేరుతో, మనుషుల్ని తన్నుకుంటా చంపుకుంటా తిరుగుతూ, మీ నాయకులేమో పందుల్లగా పిల్లల్ని కనుకుంటూ పోండని ఎంకరేజ్ చేస్తా, ప్ర్పంచం మొత్తం దౄష్టిలో పూర్తి స్థాయి ఎదవలైపొయిన మీకు, ఈ ఒక్కటి కనిపించగానే, బట్టలీపుకోని ఇలా గెంతులెయ్యడంలో ఆశ్చర్యమేముంది

    ReplyDelete
    Replies
    1. ప్రపంచం మొత్తం దౄష్టిలో పూర్తి స్థాయి ఎదవలైపొయిన మీకు,

      ఎదవలు ఎవరయ్యారో, నిజమైన మనువాదులు,మనువారసులు ఎవరో ప్రజలందరికి తెలుసులే! తెలుగు సోషల్ మీడీయాలో ఇప్పటివరకు అరుణ గారిని అన్నమాటలు ఎప్పుడు చదవలేదు.

      "ఫీమేల్ కాండోం పెట్టుకుని, చెడ్డీలేసుకుని ఫోటో తీసుకుని నాకు పంపు ప్లీజ్" అంటూ కామాన్ని ఒంటినిండా పోతపోసుకున్న మీరు..

      కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి ....

      Sandeep Kumar’s first reaction after being sacked: I am paying the price for being a Dalit

      మీకు మీ నాయకులు ఇచ్చారు గదా ట్రైనింగ్. చిన్న చిన్న విషయాలకు సైతం దళితకార్డ్ను ఉపయోగించి అణచివేస్తున్నారని గగ్గోలు చేయటం. అది బాగా అలవాటై, ఇప్పుడు బ్రోతల్ కేసులో ఇర్రుకున్న (సి.డి.లో చిక్కిపోయిన) తరువాత కూడా ఆప్ మంత్ర అదే ఎత్తుగడ ఉపయోగిస్తున్నాడు. ఇంతకన్నా మీరు దిగజారటానికి ఎముంది?

      మోడికి నీతులు మళ్ళీ చెపుదువుగాని, మిమ్మల్ని మీరు ఉద్దరించుకోండి. పో వయ్యా తొందరగా ఫో


      Delete
    2. మోడీ చెప్పాపెట్టకుండా, పాకిస్తాన్ వెళ్ళి ఎకిలిగా వాళ్ళని కౌగలించుకోని

      నిజమే మరి. మోడి పాకిస్థాన్ కు వెళ్ళ బోయేముందు నీకు, మొన్నటిదాక ఓంగోలు యల్.ఐ.సి. లో గుమస్తాగిరి వెలగబెట్టిన వి.శేఖర్ కు పోన్ చేసి పాకిస్థాన్ వెళ్ళేటందుకు పర్మిషన్ తీసుకోవాలి. ఆ తరువాత అంతర్జాతీయ బ్లాగు వ్యాఖ్యాతలు, బహుముఖ ప్రజ్ణాశాలి ప్రవీణ్ శర్మ, ఊరుపేరులేని ముసుగేసుకొన్న "మూల",ఏ జ్ణానం లేని "విశేషజ్ణ", వీళ్లందరికి పాకిస్తాన్ పర్యటన ఎందుకు చేస్తున్నాడో వివరించి,వారి అనుమతి తీసుకొని నవాజ్ షరీఫ్ ను కలవాలి.

      భయ్యా, నువ్వు కామేడీ కింగ్ వి.శేఖర్ బ్లాగును ఎకువగా చదువుతున్నట్లున్నావు. ఆనలుగురి వ్యాఖ్యలు రాసే వారికోసం చాటడంత అబద్దాలను, రోజు ఓపికగా రాసుకొని,తనక్కొక్కడికే తెలిసిన ప్రపంచ రహస్యాలను తెలుగువారికి చెప్పాననుకొని స్వయంత్రుప్తి చెందుతాడు, మహాను భావుడు. ఆయన లేటేస్ట్ గా రాసిన కామెడి టపా "పాక్ వరద గేట్లు తెరచిన మోడీ" చదివితే, పొట్ట చెక్కలు అయ్యేతంత నవ్వు వస్తుంది. పాకిస్తాన్ పాస్ స్పోర్ట్ కన్నా టాయిలెట్ పేపర్ కి విలువ ఎక్కువ అని వార్తలు వస్తుంటే,కాష్మీర్ అంశం పై, పాకీలు భారతదేశాన్ని నిలదీస్తారంట. ముస్లిం దేశాలే పాకిస్థాన్ అంటే నమ్మవు, హీనంగా చూస్తాయి. వాళ్ల దేశాలకు పాకిస్తాన్ పౌరులను రానియటంలేదు. పరిస్థితి అలా ఉంటే ఈయనగారు వార్తలను పూర్తిగా వక్రీకరించి, నాలుగు పేజిలు ఓపికగా అబద్దాలను రంగరించి రాస్తాడు. ఆయన రాసిన వార్తలు పాకిస్థాన్ వాళ్లకి పంపినా వాళ్ళుకూడా నమ్మరు. వాళ్ళ దేశానికి ప్రపంచ దేశాలవద్ద ఏమాత్రం విలువ లేదని, భారత దేశాన్ని వెంట్రుక పీకలేమని వారికి స్పష్టంగా తెలుసు.

      ఆయన మొన్న రాసిన మరో ఆణిముత్యం. కేంద్ర మంత్రి మహెష్ శర్మ టురిస్ట్ లకు ఇచ్చిన సలహా పై హిందువులను విమర్శిస్తూ విరుచుకుపడ్డాడు. వాటికన్ సిటిలో మహిళలు స్లీవ్ లేస్ జాకేట్ వేసుకొనివస్తే వారిని అనుమతించరు. కిరస్తాని శేఖర్ వారు మరి దానికేమంటారు? వారి క్రైస్తవ మతాన్ని పల్లెత్తు మాట అనరు. పనిలో పనిగా ఈ సో కాల్డ్ ప్రగతిశీలవాది భూర్ఖా వేసుకోవటాన్ని సమర్ధించటం. నవ్విపోదురు నాకేమి గాక అని నిస్సిగ్గుగా రాస్తాడు. ఆయనకు కోపం ఉన్నవారిపై సమయం చూసుకొని, విరుచుకుపడటమే ఆయన దృష్టిలో ప్రగతిశీలమంటే.

      Delete
  35. >>మోడీ చెప్పాపెట్టకుండా, పాకిస్తాన్ వెళ్ళి ఎకిలిగా వాళ్ళని కౌగలించుకోని, చాయ్ తాగి వొచ్చినప్పుడు, మీ కేసులన్నీ, మడిచి ఎక్కడపెట్టుకున్నారు? మొడీ చేస్తే శ్రుంగారం, మరి ఈమె చేస్తే రహుల్గాంధి చూడదాని చేసిందా? ఐనా నాకు తెలియక అడ్డుగుతున్నా, పాకిస్తాన్ని స్వర్గమో నరకమో అంటుంటే మీకెందుకు నొప్పి కలుగుతుందో ప్రపంచంలో ఎవ్వడికీ అర్ధం కావట్లేదు. మెడికల్ భాషలో ఇలాంటీవాళ్ళని సైకో గాళ్ళంటారు. మరి మీరు మొడీ ఫాలోవర్స్ అంటారేమో. వారానికి కనీద్సం ఒక్కసారైనా గుపుపుగా రౌడీ మూకంతా కలిసి గోసేవ పేరుతో, మనుషుల్ని తన్నుకుంటా చంపుకుంటా తిరుగుతూ, మీ నాయకులేమో పందుల్లగా పిల్లల్ని కనుకుంటూ పోండని ఎంకరేజ్ చేస్తా, ప్ర్పంచం మొత్తం దౄష్టిలో పూర్తి స్థాయి ఎదవలైపొయిన మీకు, ఈ ఒక్కటి కనిపించగానే, బట్టలీపుకోని ఇలా గెంతులెయ్యడంలో ఆశ్చర్యమేముంది


    దీనికి మాత్రం సమాధానం చెప్పరు, ఎర్రెధవలు

    ReplyDelete
    Replies
    1. బ్లాగు అడ్మిన్, సుల్తాన్ శర్మ పేరుతో రాసిన కామెంట్ కనపడటం లేదు. మీరు డిలిట్ చేశారా? లేక సిస్టం లో ఎర్రరా?

      Delete
    2. No,I didn't remove any comments recently.perhaps random bug!

      Delete
  36. రాత్రి జైట్లీ స్టేట్మంట్ కి , ఈ సైకోగాళ్ళు సార్రీ, మొడీ భక్తులు ఏమంటారో???

    ReplyDelete
    Replies
    1. బీజేపీని_మోసం_చేసిన_వాళ్లు ఎంతో మంది వున్నారు కానీ బీజేపీ_చేతిలో_మోసపోయిన వాళ్లు లేరు

      బీజేపీ మోసం చేసింది బీజేపీ మోసం చేసింది అని #పొద్దున్న లేచింది మొదలు #రాత్రి మంచం ఎక్కేదాకా ఓ గొంతు చించుకొని ఏడుస్తున్నారు.

      ఏం మోసం చేసింది #బీజేపీ_ఏపీని చెప్పండి..

      మీరు_బీజేపీకి మరి ఓ 50 ఏళ్లు అధికారం ఇచ్చారు కానీ బీజేపీ మీకు ఏమి ఇవ్వలేదు అంతేనా...

      మీరు బీజేపీకి నమ్మి ఇచ్చింది 2 #పార్లమెంట్ సీట్లు.

      అయినా వాళ్లు ఏపికి ఎంతో #ఆర్ధిక_సహాయం చేస్తున్నారు.

      72 సీట్లు నెగ్గిన #యూపీకి ఇచ్చిన దానికన్నా ఏపికి ఎక్కువే ఇచ్చారు ఇంకా ఇస్తున్నారు..

      మరి_ఇంకేం_ఏడుపు_మీకు..

      టీడీపీ_ఏపీలో_బీజేపీతో పొత్తు లేకపోయినా అధికారం లోకి వచ్చేది అని ముందు కొట్టక ముందు మాట..

      మరి రాత్రికి_ముందు కొట్టి #బీజేపీని_మోడీని నమ్మి ఎన్డీయేకి వోటు వేస్తె బీజేపీ_ఏపీకి_అన్యాయం చేస్తోంది అని ఇంకొ మాట..

      మీ_మాటలు మీకే అర్ధం కావు ..

      ఇంతకి_బాబు_బీజేపీతో_పొత్తు_వల్ల_ముఖ్యమంత్రి_అయ్యాడా

      లేక_సొంత_బలం మరియు #బాబు మీద #ఏపీ_ప్రజలకి ఉన్న విపరీతమైన నమ్మకంతో #ప్రజలు వోట్లు వేస్తె గెలిచారా.??

      ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి దయచేసి..

      Delete
    2. శ్రీను బాబు9 September 2016 at 11:00

      అజ్ఞాత అయినా చాలా బాగా చెప్పారు ... మీరు చెప్పినదానితో ఏకీభవిస్తున్నా

      Delete
  37. >>మీరు బీజేపీకి నమ్మి ఇచ్చింది 2 #పార్లమెంట్ సీట్లు.

    >>>శ్రీను బాబు9 September 2016 at 11:00
    అజ్ఞాత అయినా చాలా బాగా చెప్పారు


    అంటే యే కేంద్ర ప్రభుత్వమైనా, ఆ రాష్ట్రం ఇచ్చిన సీట్లను బేస్ చేసుకోని, అభివ్రుద్ది చెయ్యాలనా మీ వుద్దేశ్యం? మొడీని వెనకేసుకురావడానికి ఇంతకంటే మంచి కారణం దొరకలేదా??

    ReplyDelete
    Replies
    1. ముస్లిములు మనుష్యులు…గణిత శ్రేణులు కాదు !-పి.విక్టర్ విజయ కుమార్

      http://vihanga.com/?p=17596

      మొదటగా హిందూ మతం అన్న మతం ఈ దేశం లో ఎప్పుడూ లేదు. అది బ్రాహ్మణీయ మతం రూపాంతరం చెంది , మనుగడ కోసం బహుళ జనులను మొబిలైజ్ చేసే క్రమం లో ఏర్పడిన మతం. ఆ రకంగా అది కేవలం 500-600 సంవత్సరాల చరిత్ర ఉన్నదే. అంటే ఏ 6-7 తరాల మతం ఇది.


      Delete
    2. అంటే యే కేంద్ర ప్రభుత్వమైనా, ఆ రాష్ట్రం ఇచ్చిన సీట్లను బేస్ చేసుకోని, అభివ్రుద్ది చెయ్యాలనా మీ వుద్దేశ్యం?

      కాదు రా! తెగబలిసిన తెలుగు వ్యాపారులకి వాటలు కుదరక, వాదాలు లేపుకొని విడిపోతే, వాళ్లకు అభివృద్ది పేరుతో మూటలు సప్లై చేయటం కేంద్రం పని.

      Delete
    3. బ్రాహ్మణీయమతం ఏమిటీ? అలాంటి దెక్కడా లేదే? ఈ‌దేశంలో ఉన్నది సనాతనధర్మం.

      మీ దృష్టిలో తరం అంటే వందసంవత్సరాలా? అసలు మీకు ఆపదం ఎలా అన్వయం‌ చేసుకోవాలో తెలియలేదు. వందేళ్ళపాటు ఉండినవాడు మునిమవడినీ ఆతడి కొడుకునీ కూడా చూస్తాడు - అంటే సాధారణంగా పాతికేళ్ళకు ఒకతరం వస్తుంది. అందుచేత తరాలను లెక్కించేటప్పుడు అలా చూడాలి. 600ల సం. అంటే 24తరాలు అవుతుంది కాని 6తరాలు కాదు.

      తెలిసీతెలియని వాళ్ళంతా నెట్‌లో ఏదన్నా అచ్చవుతుందికదా అని వ్రాస్తున్నారు కాబట్టి ఇలాంటి అవకతవకమాటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి!

      Delete
    4. >>కాదు రా! తెగబలిసిన తెలుగు వ్యాపారులకి వాటలు కుదరక, వాదాలు లేపుకొని విడిపోతే, వాళ్లకు అభివృద్ది పేరుతో మూటలు సప్లై చేయటం కేంద్రం పని.

      ఈ తొప్పెంగాళ్ళు ఎప్పుడూ కరక్ట్గా సమాధానం చెప్పరు. మొడీని ఎదైనా అను.. పిచ్చి నా..లకి పిచ్చి పీక్ లెవల్కి పొతుంది. విషయానికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ అలా చెసారు, కెజ్రీ ఇలా చేసాడు, బంగ్లా ప్రెసిడెంట్ ఇంకొ లాగ చేసాడు అంటారుగాని, మొడీ ఎం పీకుతున్నాడొ చెప్పరు.

      Delete
    5. మోడి ఎమి పీకాలి? ఎవరిని పీకాలి?

      Delete
  38. విషరచయితలకు రావణుడే హీరో! [భారతీయ ఇతిహాసాల మీద నకిలీ కణిక కుట్ర

    రంగనాయకమ్మ వాదన ప్రకారం


    http://ammaodi.blogspot.in/2011/03/10.html

    నకిలీ కణికుడికి సాలార్ జంగ్ లంటే ఎంత ప్రేమో!!!
    http://ammaodi.blogspot.in/2009/06/blog-post_17.html


    http://ammaodi.blogspot.in/2010/08/blog-post_18.html

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...