Tuesday, 23 November 2021

చంద్రబాబు ఏడుపుతో మారిన ఆంధ్ర రాష్ట్రపు రాజకీయ సమీకరణాలను గురించి ఒక తులనాత్మక పరిశీలన - భవిష్యత్తు చిత్రపటం ఎలా ఉంటే బాగుంటుంది!

ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో సింపతీ కోసం కోడికత్తి దాడిని కల్పించుకుంటే సింపతీకి బదులు అప్పుడూ ఇప్పుడూ ఇంకెప్పుడూ సింపతీ కోసం ఉపయోగించుకోలేని దుర్భరమైన అవహేళన ఎదురయింది,ఈనాడు ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేతని అవమానించి నవ్వుకుందామంటే ఇప్పుడే కాక ఇంకెప్పుడూ చెప్పుకుని నవ్వుకోవడానికి పనికిరాని దుర్భరమైన వ్యతిరేకత ఎదురయ్యింది.

అసలు కొద్దిరోజుల క్రితమే అమిత్ షా తన పార్టీ వాళ్లని అమరావతి రైతుల మహాయాత్రలో పాల్గొననందుకు చివాట్లు పెట్టడం అంటే తనతో హనీమూన్ ముగిసిపోయిందని తనకూ తనతో వ్యాపారసంబంధాలు ఉండటం వల్ల తనను సపోర్టు చేస్తూ సొంత పార్టీకి గుండు కొడుతున్న భాజపాలోని దద్దమ్మలకీ వార్నింగ్ ఇవ్వడమే అని అర్ధం చేసుకోలేని తెలివితక్కువతనం తప్ప సభలో స్థాయి నీచత్వ ప్రదర్శన రాజనీతియో రణనీతియో వల్లకాడో అని చెప్పుకోగలిగిన తెలివైన ఎత్తుగడ అవుతుందా?ఇప్పుడేమయ్యింది? పైనుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ దెబ్బకి ఝడుసుకుని ఒక్క బిల్లుతో తను ముచ్చట పడి మొండికెత్తి పెట్టిన మూడు చట్టాల్ని రద్దు చేసుకోవడం అంటే తన తోకని తనే కత్తిరించుకోవడం కాదా! మళ్ళీ పెట్టిన బిల్లుని మళ్ళీ ఫోన్ కాల్ దెబ్బకి మళ్ళీ వెనక్కి తీసుకోడని గ్యారెంటీ ఉందా?

జగనుతో వ్యాపార సంబంధాలు ఉందడం వల్ల అతన్ని సపోర్టు చేస్తూ అతనికోసం బాబును ద్వేషిస్తూ సొంత పార్టీకి గుండు కొడుతున్న భాజపాలోని దద్దమ్మలకీ దద్దమ్మల నిజస్వరూపాన్ని తెల్సుకోలేక వాళ్ళనే ఫాలో అవుతున్న క్షేత్ర స్థాయి కార్యకర్తలకి భాజపా అభిమానులకీ ఇప్పుడు అమిత్ షా చేసిన సూచనల్నే ఎప్పటినుంచో నేను చెప్తున్నాను.ఎందుకంటే తమ ఈక్నెసు కనిపెట్టేసి ఇలగిలగ రెచ్చిపోతున్న జగను కన్న పబ్లీకున గానీ ప్రైవేటున గానీ ఏం ద్రోహం చేశాడని అడిగితే చెప్పలేనంత వెర్రి పుల్లయ్యలకి పంజరంలో చిలకలా పడున్న చంద్రబాబు మీద కసి ఎక్కువ!తమని ఓడించటానికి వాళ్ళకీ వీళ్ళకీ నిధులు ఇచ్చాడని తెలిసినా కేసీయారునీ ఏమీ పీకలేరు,తమకి చంద్రబాబు మీద వున్న పగని తీర్చే వంకతో వాళ్ళని వాడుకుని అవసరం తీరాక నెత్తిన మొట్టుతున్న జగనునీ ఏమీ పీకలేరు గానీ ఇలాంటి కుట్రలు ఏమీ చెయ్యని చంద్రబాబు మీదకి మాత్రం ఒంటికాలిమీద లేస్తారు.రాష్ట్రంలో వోట్లూ సీట్లూ పెంచుని సొంతంగా అధికారం రావడానికి ఏం చెయ్యాలో అది చెయ్యకుండా బాబు మీద పగతో జగనుని గెలిపించడమూ జగను మీద పగతో బాబుని గెలిపించడమూ అవసరమా!

వీళ్ళకి బుద్ధీ జ్ఞానం ఉంటే అయిదేళ్లూ మేము ఇచ్చిన నిధులన్నీ ఏటీయంలా వాడేసుకుంటున్నాడని యేడుస్తూ గడిపెయ్యటానికి బదులు తమ జాతీయ స్థాయి నాయకులకి చెప్పి ఒప్పించి ప్రత్యేక హోదా తెచ్చి చూపించి "మేము ప్రత్యేక హోదా ఇవ్వడం వల్లే చంద్రబాబు అవ్వన్నీ చెయ్యగలిగాడు!" అని ఆంధ్ర ప్రజలకి చెప్పుకుని ఉంటే ఒకేసారి పవర్లోకి రాలేకపోయినా చెప్పుకోవటానికి కొన్ని సీట్లయినా వచ్చేవి,ఇప్పుడేముంది?నత్వానీని సభకి రప్పించ్చుకోవడానికి జగను కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది.తమ పార్టీ సభ్యుడి మీద నిఘా పెట్టి అతని ప్రైవేటు వీడియోల్ని బయట పెట్టి అల్లరి చేసి పరువు తీసినా కన్నంలో దొంగల్లా కిక్కురుమనలేదు - సిగ్గయినా లేదు వీళ్ళ మొహాలకి!

షా రెండు పార్టీలనీ సమానంగా చూడండి అని చెప్తూనే అమరావతి పాదయాత్రకి తరమడం అంటే ఎన్నికల నాటికి సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పటమే అనేది కూడా అర్ధం కావడం లేదనుకుంటాను ఇప్పటికీ భాజపా ట్యూబ్ లైట్లకి.ఇంకా బాబు మా మోదీ గారి భార్యని కూదా అన్నాదు అని దీర్ఘాలు తీస్తున్నారు. మాధవ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి లోకేష్ డియ్యన్యే గురించి ప్రస్తావించడం అంటే చంద్రబాబు భార్యకీ మాధవరెడ్డికీ అక్రమసంబంధం అంటగట్టటం కాదా? బాబు మోదీ గారి భార్య శీలం గురించి తప్పుడుమాట ఏమైనా  అన్నాడా?మరి రెంటినీ ఎందుకు పోలుస్తున్నారు?

తెదెపా-భాజపా అనే రెండు రాజకీయ పార్టీల మధ్యన నడిచిన మిత్ర-శత్రు కపట నాటకాలలో భాజపా వారివైపునే అనైతికత కనిపిస్తున్నది నాకు. అసలు అమిత్ షా గారు తిరుమల దైవదర్శనానికి వస్తూ వెంట తెచ్చుకున్న కేంద్ర నిఘా సంస్థల వల్ల రాష్ట్ర ప్రజల్లో అమరావతి పట్ల అభిమానం ఉందనీ జగను వేసిన మూడు రాజధానుల ప్లానులో భాజపా ప్రమేయం కూడా ఉందని ప్రజలు భావిస్తున్నారనీ తెలుసుకుని అప్పటికప్పుడు చివాట్లు పెట్టడం చూస్తుంటే ఇప్పటి వరకు స్థానిక భాజపా నాయకత్వం అటు తమ జాతీయ స్థాయి నాయకులనీ ఇటు క్షేత్ర స్థాయి కార్తకర్తలనీ అబద్ధాలతో మోసం చేశారని అర్ధం కావడం లేదూహిందూత్వ రక్షణ లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీ ఒక కరుడు గట్టిన రాయలసీమ ఫ్యాకషనిష్టునీ క్రైస్తవ మతదురహంకారినీ అధికారంలోకి తీసుకురావడానికి చూపించిన చాకచక్యంలో పదోవంతు తమ సొంత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చూపించి ఉంటే ఎంత బాగుండేది! అసలు జగన్ మాయలో పడి అతను చెప్పే తీపి కబుర్లని నమ్మడం వల్ల గానీ వ్యక్తిగత లాభాల కోసం అతనితో సంబంధాలు పెట్టుకోవడం వల్ల గానీ ఎంత అప్రతిష్ఠ వస్తుందో ముద్రగద పద్మనాభం లాంటి బలిపశువుల్ని చూసి కూడా తెలుసుకోకపోతే ఎట్లా?అది భాజపా లోని జగన్ అనుకూల వ్యాపార సమూహాల వల్ల జరిగందనే వాస్తవాన్ని గమనించి తెదెపా అధికారంలోకి రావడానికి సహాయం చేసి తాము కూడా వోట్ల శాతాన్నీ సీట్ల సంఖ్యనీ పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాలి.

ఇప్పుడు రాష్ట్రలో ఉన్న మొత్తం వోట్లు రెండు పార్టీలకు చెరి సగం దఖలు పడి ఉన్నాయి.భాజపా వోట్ల శాతం పెంచుకోవాలంటే రెండు పార్టీల సంప్రదాయక వోటర్లని లాక్కోవటం తప్ప మరో దారి లేదు.మొన్నటి ఎన్నికల మాదిరి తెదెపా వోట్లని లాక్కోవటానికి చూస్తే మొన్నటిలానే భాజపాకి గుండు సున్నాయే దక్కి అయితే బాబూ లేకుంటే జగనూ ముఖ్యమంత్రులు అవుతారు - వీళ్ళు హిందువుల కోసం భాజపాలో చేరి పని చేస్తున్నారో హిందువులు మళ్ళీ ఇప్పటిలానే దెబ్బలు తింటూ ఉంటారు.అదే పేరురూఢికాని పార్టీ వోట్లని లాక్కుంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు రాలతాయి.సీట్ల సర్దుబాటు లెక్కల కోసం ఎన్నికలు వచ్చేవరకు ఆగక ఇప్పటినుంచే బలం ఉన్న స్థానాలతో పాటు క్రైస్తవీకరణ ఎక్కువ జరిగిన టార్గెట్ స్పాట్లని కూడా ఎంచుకుని పోరాటం మొదలు పెట్టాలి. పొలిటికల్ ఎనలిష్టు హోదాలో ఒక పార్టీ పట్ల గానీ ఒక నాయకుడి పట్ల గానీ నేనెప్పుడూ పక్షపాతం చూపించలేదు.నిజాయితీగా చెప్పాలంటే ఒక హిందువునైన నేను భాజపా పట్ల కొంత పక్షపాతం చూపించానననేది నిజం!ఇప్పటి వరకు నేను చేసిన విమర్శలే అమిత్ షా నోటి వెంట సూచనల వలె వచ్చాయంటే అది మిత్రవాక్యం కాదూ!

ఇక తెలుగుదేశం పార్టీ గురుంచి చెప్పి విశ్లేషణని ముగించబోయే ముందు మొదట ప్రస్తావించడం కూడా అనవసరం అనుకుని తర్వాత మారుమనస్సు పొందొనవాడనై పవన్ కళ్యాణ్ అనే అమాయకుడు రాజకీయాలను మర్చిపోయి సినిమాలకు పరిమితం అయితే అతనికీ ఇతరులకీ మేలు జరుగుతుందని ఒక ఉచిత బోడి సలహా ఇస్తున్నాను.ప్రభుత్వం సినిమా టిక్కెట్లని అమ్మడం గురించి అతను చేసిన హదావిడి ఒక్కటి చాలు ముఖ్యమంత్రి స్థానానికి కాదు గదా మునిసిపాలిటీ చైర్మన్ స్థానానికి కూడా పనికిరాడని చెప్పటానికి.రాజకీయాలో నాయకత్వం వరకు దేనికి ఒక పార్టీకి క్షేత్రస్థాయి కార్యకర్త స్థాయిలో పని చేయ్యాలని అనుకున్నవాడు కూడా ప్రతి రోజూ న్యూస్ పేపరు చదవాలి కదా!అతను సినిమా ఫన్షనులో ముఖ్యమంత్రి మీద వ్యంగ్యాలు విసురుతూ ఉపన్యాసం ఇవ్వడానికి రెండు మూడు రోజుల ముందు అప్పటివరకు ముఖ్యమనత్రిని కలుస్తూ వయవహారంలో ఇన్వాల్వ్ అయిన నిర్మాతలు నిర్ణయం ప్రభుత్వం తమ మీద రుద్దినది కాదనీ తాము కోరుకున్న సౌకర్యాన్నే ప్రభుత్వం ఇస్తున్నదనీ పత్రికల వారికి చెప్పారు.రోజూ పేపరు చదివే అలవాటు ఉంటే అది అతనికి తెలియక పోయేదా!ఆఖరికి ప్రభుత్వం వైపునుంచి తన పరువు పోయే స్థాయిలో చావు తిట్లు తిన్నాక నిర్మాతలు కూడా తనను కలిసినప్పుడు "మీ రాజకీయం మీరు చేసుకోండి,నా పన్లు నేను చూసుకుంటా!" అని పిచ్చివాగుడు వాగాల్సి వచ్చింది.దబ్బూ తైమూ వేస్ట్ కావదం తప్ప తెలివికి తక్కువ ఆకలికి ఎక్కువ అన్నట్టు కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగడం వల్ల రాష్ట్ర ప్రజలకే కాదు అతనికి కూడా ఎలాంటి ఉపయోగమూ లేదు.

తెలుగుదేశం పార్టీ కూడా తొక్కలో సెక్యులరిజం మీద భ్రమల్ని వదులుకుని హిందువుల అభిమానం పొందడానికి ప్రయత్నించాలి.గతంలో తను ఇచ్చిన చంద్రన్న క్రిస్మస్ కానుకలు ఏమయ్యాయి?అమరావతి కోసం అన్ని మతాల వారినుంచీ సేకరించిన మట్టి జగన్ని ఏం భయపెట్టగలిగింది?వొట్టిది!ఇతర మతస్థులు రెవరూ సెక్యులరిజాన్ని గౌరవించడం లేదు,వాళ్ళ మతమే హిందూమతం కన్న గొప్పది అనె భావనలో ఉండి ఎంత త్వరలో వీలైతే అంత త్వరగా హిందూమతాన్ని నాశనం చేసి వాళ్ళ మతరాజ్యాన్ని స్థాపించడమే వారికి నచ్చుతుంది.అలిపిరి నాకు పునర్జన్మ ఇచ్చింది అంటూనే తిరుమల తిరుపతి దేవస్థానపు బోర్డులోకీ కమిటీలలోకీ అన్యమతస్థుల్ని ప్రవేశపెట్టదం చంద్రబాబు హయాములోనూ జరిగింది - అది హిందూమతాన్ని చిన్నబుచ్చడం తప్ప సెక్యులరిజం కాదే!

ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నంతకాలం భాజపా నుంచి అనియతమైన మితృత్వాన్ని ఆశించడం కుదిరే పని కాదు. హిందువులకి సెక్యులరిజం మీద గౌరవం పోయి చాలా కాలం అయ్యింది.భాజపాతో ఎన్నికల పొత్తు మాత్రం పెట్టుకుని అడిగిన సీఋలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నేనూ నా సెక్యులరిజమూ నా డెవలప్మెంటూ నన్ను మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాయి మతతత్వ బీజేపీని దూరం పెట్టెయ్యాలి అనుకుంటే "నువ్వెట్లా వోడిపోయావయ్యా!" అని ఘొల్లుమనే దృశ్యం "నిను వీడని నీదను నేనే నేనే" అని వెంటాడుతూనే ఉంటుంది.ఆదినుంచీ ఎన్నికల యుద్ధంలో తెలుగుదేశం డెఫెన్సివ్ స్ట్రాటజీకే అతుక్కుని కూర్చుంది.శత్రువులు బలహీనులై తమకు అనుకూలతలు ఎకువ ఉన్నప్పుడు మాత్రమే అది పని చేస్తుంది గానీ శత్రువు నిన్ను ఎడాపెడా బాదెస్తుంటే దెబ్బల్ని కాసుకుని సరిపెట్టడం గాక మళ్ళీ దెబ్బ కొటనివ్వని రీతిలో ఎదురుదాడి చేస్తేనే ఫలితం దక్కుతుంది. తమ నాయకుడి ఏడుపును చూసి తట్టుకోలేక ఇప్పుడు వచ్చిన ఆవెశం కోడెల మీద దాడి జరుగుతున్నప్పుడే రావలసింది, అప్పుడు రాని ఆవేశం ఇప్పుడు ఎందుకు వచ్చింది?అధినాయకుడి ఏడుపుకి తప్ప కోడెల స్థాయి ప్రముఖ నాయకుడి చావుకి రాకపోవటం పార్టీలోని సమస్తాన్నీ ఒక కుటుంబనైకి మాతరమే పరిమితం చేసిన బలహీనత వల్లనే అని ప్రతి ఒక్కరికీ తెలుసు.దాన్ని వదుల్చుకోకపోతే వేరుపురుగులు మళ్ళీ లోపలినుంచే పుట్టుకొస్తారు, జాగ్రత్త!

అసలు "మేము అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటాం!" అనడం కూడా తప్పే,ఇవ్వాళ మీమీద జరుగుతున్న దాడికి రేపెప్పుడో ప్రతి దాడి చేస్తామనదం వినడానికే అసహ్యం వేస్తున్నది నాకు.ఇవ్వాళే ప్రతిదాడి చెయ్యడం సరైన పరిష్కారం.ఎందుకంటే,వాళ్ళు వేసిన కోడికత్తి ప్లానుకి వాళ్ళకి ప్రజాల నుంచి వచ్చిన స్పనదనని బట్టే వాళ్లకి ప్రజాభిమాన్మ్ లేదని తెలుస్తుంది.జగన్ వర్గపు కారుకూతలకీ బాబు ఏడుపౌకి ప్రజల వచ్చిన స్పందనని బట్టి ఇప్పటికీ జగనుకి ప్రజాభిమానం పూజ్యమనీ బాబుకి ప్రజాభిమానం పుష్కలమనీ చిన్నపిల్లాడికి కూదా తెలుస్తున్నది కదా!ప్రజాభిమానం లేకనే వాళ్ళు రౌడీతనంతో నెట్టుకొస్తున్నారు అనేది తెలిస్తే ప్రజాభిమానం ఉన్న వీళ్ళు ఎందుకు మెతకదనం చూపిస్తున్నారో అర్ధం కావడం లేదు నాకు.

తన తెలివితక్కువ తనంవల్ల ఇంత డ్యామేజీ జరిగిందని తెలిసిన తెలిశాక కూడా ఇప్పటికి బిల్లును రద్దు చేసుకుంటున్నాం, మళ్ళీ పెడతాం అని వాగుతూ ఇప్పటికీ రాజధాని స్మశానమే అని ఒప్పుకుంటున్నాం అని తాము దెయ్యాలం అని చెప్ప్పుకుంటున్న్ వాళ్ళకి నీతి సూత్రాలు చెప్తే అర్ధం కాదు.ఇప్పటికీ ప్రజలు వరదలకు అల్లకల్లోలం అవుతుంటే వరదలు వచ్చింది తన రాష్ట్రంలో కాదన్నట్టు పక్క రాష్ట్రపు గవర్నర్ మనవరాలి పెళ్ళికి వెళ్ళి విందులు కుడిచి పక్క రాష్ట్రపు మ్యుఖ్యమంత్రితో కులాసా కబుర్లు చెప్తూ దిలాసాగా కాలం గడిపేస్తున్న్ వ్యక్తిని అభిమానించేవాళ్ళనీ అతనికి వోటు వేసిన వాళ్లనీ వెయ్యమని చెప్పినవాళ్ళనీ పేరుపేరునా వెతికి నడిరోడ్డు మీదకి లాక్కొచ్చి షూట్ చేసి చంపెయ్యాలి.

జై శ్రీ రాం!

Monday, 15 November 2021

ఆంధ్రలో భాజపా గరుడ వ్యూహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది?అధికారం దక్కేనా!

ఆంధ్ర త్వరలో ఆర్ధిక అత్యయిక పరిస్థితిని ఎదుర్కొంటుందనే కధనం చూసి నవ్వొస్తున్నది నాకు.జగన్మోహన రెడ్డి 151/175 సీట్లు గెల్చుకుని ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే నేను ప్రభుత్వం పూర్తి కాలం ఉండదు,తను జగన్మోహన రెడ్డితో చేయించుకోవాల్సిన పన్లు పూర్తయ్యేవరకు మాత్రమే అతన్ని అధికారంలో ఉంచి అతను తన పని పూర్తి చేశాక గానీ తోక ఝాడించటం మొదలు పెట్టినప్పుడు గానీ భాజపా రాష్ట్రపతి పాలనతో తను అధికారంలోకి రావడానికి సానుకూలతలను సృష్టించుకుంటుంది అని చెప్పాను.

బుద్ధి తక్కువ రెడ్లకి ప్రతినిధి అయిన జగన్మోహన్ రెడ్డి భాజపా తనకు చేసిన సహాయానికి కృతజ్ఞత తీర్చుకుంటున్నట్టు  తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాలతో రాష్ట్రంలోని గనులూ పోర్టులూ అడవులూ పరిశ్రమలూ చాలామటుకు అంబానీ ఆదానీల చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే,త్వరలో విశాఖ ఉక్కు కూడా వెళ్తుంది.ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలూ భాజపా ఆంధ్ర విషయంలో వేస్తున్న ఎత్తుల్ని పసికట్టలేని తెలివి తక్కువ నాయకుల అధ్వర్యంలో నడుస్తున్నాయి.

అమరావతి రైతుల అవిశ్రాంత పోరాటం వెనుక తెలుగుదేశం పార్టీ  ఉన్నదనేది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.నిజానికి జగన్మోహన రెడ్డి అమరావతిని ధ్వంసం చెయ్యటమూ మూడు రాజధానుల ప్రణాళిక వెయ్యడమూ అమరావతి చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ కావడం వల్ల కాదు.ఎప్పుడో కదప నుంచి లోక స్బహకు ఎన్నికై తరండ్రికి ఎన్నికల సమరాలలో సహాయం చేసిన నాటినుంచి అతని రాజకీయపు అనుభవానికి అమరావతిని కొనసాగించి CRDA ఇచ్చిన వెసులుబాటు ప్రకారం ప్రభుత్వానికి దఖలు పడిన అదనపు బూముల్ని అంచెల వారీ అమ్ముకుంటూ పోతే ఉద్యోగులకు జీతాల వంటి రోజువారీ ప్రభుత్వ నిర్వహణకీ అతను వాగ్దానం చేర్సిన నవరత్నాల ఉచిత పధకాలకీ ఇబ్బడి ముబ్బడి అన్న స్థాయిలో దబ్బు సమకూరుతుందని తెలియదా?అతనికి తెలియకపోతే పక్కన ఉన్న అతని అవినీతి కేసుల్లోనే కాదు పేరురూఢికాని పార్టీలో కూడా A2 అనిపించుకుంటున్న అకవుంటెంటు విజయసాయిరెడ్డికి తెలియదా?

అందరికీ అన్నీ తెలుసు.ప్రస్తుతం ఆంధ్రలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం భాజపా ఆంధ్రలో రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి నడిపిస్తున్న నటుడు శివాజీ అప్పుడెప్పుడో బయటపెట్టిన గరుడ వ్యూహంలోని ఆఖరి అంకం యొక్క మొదటి దృశ్యం!అమరావతిని కొనసాగించితే CRDA నిధులతో బడ్జెట్లేసుకునీ నవరత్లాల పేరున గుడ్విల్ కొట్టేసీ జగన్ పాతుకుపోతాడు గనకనే అమరావతిని ప్రస్తుతానికి ఆపేయమన్నారు.చంద్రబాబు గిజిగాడిలా అల్లిన CRDA నిబంధనల వల్ల జగన్ వెయ్యేళ్ళు తల్లకిందులు తపస్సు చేసినా అమరావతిని పూర్తిగా రద్దు చేసి మూడు రాజధానుల ప్లానుని అమలు చెయ్యలేడు - అది భాజపా కేంద్ర నాయకత్వానికీ రాష్ట్ర నాయకత్వానికీ తెలుసు.ఒక మధ్యతరగతి బడుగు జీవి స్థానంలో ఉండి ఆలోచిస్తే అది చాలా దుర్మార్గమైన ప్లాను అని భాజపా మీద చాలా కోపం వచ్చేస్తుంది,నాకూ కోపం వచ్చింది కూడా.కానీ, ఒక రాజకీయ విశ్లేషకుడి స్థానంలో నిలబడి చూస్తే వ్య్యూహం ఒక హఠాత్ ఆలోచన నుంచి పుట్టింది కాదనీ అని వైపుల నుంచీ చూసి ఇలా తప్ప ఇంకోలా ఆంధ్రలో మనం కాలు మోపడం కష్టం అని తెలిశాకనే తప్పనిసరై వెయ్యాల్సి వచ్చినట్టు అనిపిస్తున్నది నాకు.

ఎందుకంటే, ఒక ప్రాంతంలో ఒక పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే అధికారంలోకి రావడం ప్రాపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు.ఒక ననదమూరి రామారవౌ స్థాపించిన తెకుగుదేశానికే ఖ్యాతి దక్కింది.అయితే, అది పార్టీ నాయకుల ప్రతిభ వల్ల సాధ్యం కాలేదు,అప్పటి కాంగ్రెసు పరిపాలన వల్ల సాధ్యపడింది,అవునా? ఒక్క ఎన్నికలోనూ అద్ర్ష్టం తాయెత్తు పని చేసినప్పటికీ తర్వాత పార్టీ యొక్క  ప్రాభవానికి కమ్మ కులస్థులు అపార్టీని సొంతం చేసుకోవదం ఒక ముఖ్యమైన కారణం.అప్పట్లో ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడికి విస్తరించుదామనుకున్న కాన్షీరాం విలేఖర్లతో ఆంధ్ర ప్రాంతపు రాజకీయ సమీకరణాలను గురించి "కాంగ్రెసు పార్తీ రెడ్ల పార్టీ తెలుగుదేశం కమ్మవాళ్ళ పార్టీ!" అని తేల్చి చెప్పడం ఎవరికి తెలియదు?

అది పచ్చి నిజం!ఇక స్వతంత్రం రావడం ఖాయం అనుకున్న ఆఖరి దశాబ్దం నుంచి కాంగ్రెసులో రెడ్ల హవా మొదలైంది.జాతీయ స్థాయిలో చూస్తే కాగ్రెసు పార్టీ వాళ్ళూ వీళ్ళూ అని లేదు జమీందార్లూ రాజులూ బ్రాహ్మలూ పెద్ద కులాల వాళ్లతోనే నిండిపోయింది.అంతెందుకు, పీడిత తాడిత దళిత అట్టడుగు ప్రజలను ఉద్ధరించడానికి బయల్దేరిన విప్లవ పార్టీలలో కూడా పైస్థాయి నాయకులు మూడొంతుల మంది బ్రాహ్మలూ కమ్మలూ రెడ్లే ఉన్నారు, ఇప్పటికీ!మచ్చుకు కొన్ని ఉదాహరణలు చెప్తాను - S.A.Dange అని పొట్టి పేరుతో మాంకి తెలిసిన శ్రీపాద్ అమృత డాంగే బౌద్ధ బ్రాహ్మడు,D.D.Kaushambi అని పొట్టిపేరుతో మనకి తెలిసిన దేవానాంద ధర్మానంద కౌశాంబి బౌద్ధ బ్రాహ్మడు,జంఝం తెంపేసిన శ్రీశ్రీ ఆరుద్రలు కూడా బ్రాహ్మలే! ఇది అంత అసహజమైనది కూడా కాదు.అజ్ఞానం దారిద్య్రం కవల పిల్లలు అన్నట్టు అప్పటికే పొట్ట గదవటానికి తిప్పలు పడుతున్న చదువూ సంధ్య లేని వాళ్ళు తమ దరిద్రంలో తలమునకలవుతూ ఒక రాజకీయ పార్టీలో చేరి పని చేస్తూ పార్టీని ఎట్లా పోషించగలరు? వెసులుబాటు ఉన్న అగ్రకులాలలోని యువకుల్లో కొందరు ఆదర్శాలకీ కొందరు ద్రవ్యార్జనకీ ఉన్న అవకాశాలను బట్టి ఆయా పార్టీల్లో చేరుతున్నారు.

సమర్ధులు గాబట్టి పైకొచ్చారు అని సమర్ధించుకున్నపటికీ ఆదర్శం,నీతి పేరున జడ్జి చేస్తే ఇది కూడా పక్షపాతం,బంధుప్రీతి అనే లెక్కలోకి రావాల్సిందే!కానీ,ప్రత్యామ్నాయం లేని సహజమైన రీతిలో తక్కువ స్థాయిలో జరుగుతున్నది కాబట్టి మినహాయింపు ఇవ్వొచ్చు,ఇస్తున్నాం కూడా!అయితే, కాంగ్రెసు, తెలుగుదేశం అనే రెండు పార్టీలనీ రెండు కులాలూ పంచుకుని పక్షపాతం,బంధుప్రీతి అనేవాటిని తారాస్థాయికి తీసుకెళ్ళి సామాన్య ప్రజల జీవితాల్ని సంక్షోభానికి గురి చేస్తున్నాయి.

ఇక్కడ ఇతర ఎనలిష్టులు గమనించని ఒక విశేషాన్ని నేను గమనించాను.ఓటర్లు తెలివి తక్కువ వాళ్ళనీ వాళ్ళు ఉచితాల కోసం ఆశపడి తప్పుడు వెధవల్ని ఎన్నుకుంటున్నారని అంటున్న మాటల్లో నిజం లేదు.ప్రత్యేకించి నేనెప్పుడూ ఎన్నికల విశ్లేషణల్ని చెయ్యలేదు గానీ ఫలితాల్ని గమనిస్తూనే ఉన్నాను - ఓడిపోయిన పార్టీలు తమ లోపాల్నీ అసమర్ధతల్నీ ఒప్పుకోలేక తమకు అనుకూలమైన మీడియాలో అలా వ్రాయించుకుంటున్నారు, అంతే! ఉదాహరణకి 2014 నాడు విభజన జరిగిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెసు చేసిన తెలివి తక్కువ విభజనని తనకు అనుకూలం చేసుకుని చంద్రబాబు "సమస్యలతో విడిపోయిన రాష్ట్రానికి అనుభవజ్ఞు డైన ముఖ్యమంత్రి చాలా అవసరం!" అని తనను తను ప్రొజెక్ట్ చేసుకోగలిగాడు కాబట్టి విశ్లేషకులు వూహించని రీతిలో గెల్చాడు.అప్పటి ఎన్నికల ప్రచారంలో కేసీయార్ "ఇక్కద నేనూ అక్కడ జగనూ" అనడాన్ని గుర్తుకు తెచ్చుకుంటే అప్పటి చంద్రబాబు గెలుపు ఎవరూ వూహించనిదే అని అర్ధం అవుతుంది.పైన అతని ప్రతికక్షి జగన్మోహన రెడ్డి ఋణమాఫీ పధకాన్ని వ్యతిరేకించడం లాంటి పిచ్చిపనుల్ని చేసి తన అనుభవలేమిని చూపించేసుకున్నాడు కూదాను.మరి అప్పుడు వోటర్లు కులపిచ్చితోనూ ఉచితాల పట్ల ఆశతోనూ గాక తెలివిని చూపించినట్టు తెలుస్తున్నది కదా!

మొన్నటి ఎన్నికలను చూస్తే ఎన్నికల సమయానికి చంద్రబాబు ప్రత్యేకహోదాని సాధించడం, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చెయ్యడం వంటి విషయాలను గురించి చెప్పుకోవడం కుదరని స్థితిలో ఉన్నాడు.చాల ఎక్కువ చేసి చెప్పుకున్న ప్రపంచ స్థాయి రాజధానికి శంకుస్థాపన ఒక్కటే చేశాడు, నాలుగేళ్ళ తర్వాత కూడా లే అవుట్ ప్లాన్ ఫైనలైజ్ చెయ్యలేకపోయాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేల కరప్షన్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మహిళల మానమర్యాదల్ని మంటగలిపే స్థాయిలో జరుగుతున్న వడ్డీ వ్యాపారం లాంటి ప్రతికూలతల మధ్యన గెలిచి ఉంటేనే ఆశ్చర్యపడాల్సిన స్థితిలో ఉంది తెలుగుదేశం పార్టీ అప్పుడు.ఎన్నికల సమయానికి ఏయే అంశాలు గెలుపోటముల్ని నిర్ణయిస్తాయో ఆయా అంశాలని పూర్తిగా నిర్లక్ష్యం చేసిననదువల్లనే ప్రజలు తిరస్కరించినట్టు స్పష్టమై తెలుస్తుంటే వోటర్లని కృతఘ్నులనీ దురాశాపరులనీ అజ్ఞానులనీ తిట్టడంలో ఏమి న్యాయం ఉంది?

ఇవన్నీ ఆయా పార్టీలకు గాలి కొట్టి అవి ప్రభుత్వంలోకి వస్తే ప్రతిఫలం కోరుకునే భజనపరులు చెప్తున్న అబద్ధాలు. రెండు ఎన్నికలే కాదు,దేశంలో ఎన్నికల వ్యవస్థని అమలు చేసిన తొలినాటినుంచీ నూటికి తొంభై శాతం ఎన్నికలు వోటర్ల తీర్పు సరైనదేనని రుజువు చేస్తున్నాయి.

కీలకం ఏమిటంటే,ప్రతి ఎన్నికలోనూ ఆయా రాజకీయ పార్టీలకు ధనసహాయం చేసే పారిశ్రామిక వ్యాపారవేత్తల అవసరాలూ చొరవలూ ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపుని నిర్ణయిస్తున్నాయి. మొన్నటి చంద్రబాబు వోటమికి కారణమైన అంశాల్లో అతి ముఖ్యమైన కారణం అప్పటికే స్థిరపడిపోయిన ప్రతికూలతల వల్ల సంప్రదాయిక స్పాన్సరర్లు  మొహం చాటేశారు.తెలుగుదేశం ప్రచార సరళి కూడా చాలా పేలవమైన రీతిలో సాగడం ఎంతమంది గమనించారో తెలియదు గానీ వేమూరి రాధాకృష్ణ తన కొ{చె}త్తపలుకులో ప్రస్తావించిన ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తాను.ఒక తెలుగుదేశం సానుభూతిపరుడు కేసీయార్ ఆంధ్రమూలాలు ఉండి తెలంగాణలో వ్యాపారాలు ఉన్న బలమైన రాజకీయ వ్యాపార వర్గాల్ని జగన్ వైపుకు తరుముతున్నాదని చెప్తుంటే నటుడు పృధ్వీ పాప్యులర్ చేసిన "థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!" డైలాగుకి ప్యారడీలా " నలబై ఇయర్స్ అనుభవం ఇక్కడ!" అని చెప్పుకునే చంద్రబాబు గారు ఏమాత్రం కంగారు పడక "నువ్వూ పొవచ్చు గదా,మాకుందుకు చెప్తున్నావు!" టైపు కుళ్ళు జోకులు వేశారే తప్ప రెమిడియల్ యాక్షన్ కోసం ప్రయత్నించలేదట - అసలు అది పెద్ద సమస్య కాదని అనుకున్నట్టు రెమిడియల్ యాక్షన్ తీసుకోకపోవటమే సాక్ష్యం,కదా!రెమిడియల్ యాక్షన్ అంటే ఆర్ధికపరమైన భరోసా ఇవ్వటం తప్ప ఇంకేం ఉంటుంది, చెప్పండి!అప్పటికే దరిద్రుడికి ఆకలెక్కువన్నట్టున్నూ అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకన్నట్టునూ ఆలోచిస్తున్న స్పాన్సరర్లు పైన నేను చెప్పిన ప్రతికూలతల్ని లెక్కేసుకుని అసలుకే పిడికిళ్ళు మూసేస్తే కొసర్లకి డబ్బు ఎలా వస్తుంది?

ఇక ఆఖరి సంవత్సరంలో భాజపాతో తెగదెంపులు చేసుకుని ఒంటరి పోరుకు సిద్ధపడటం అసలైన తప్పు.పేరురూఢికాని పార్టీ చాలా ముందునుంచే చంద్రబాబు "ఒకే వరసన రెండు సార్లు ఎప్పుడూ గెలవలేదు,ఒంటరి పోరులో ఎప్పుడూ గెలవలేదు,ఈసారి కూడా అదే రిపీటవ్వుద్ది" అని ఒక మూఢనమ్మకాన్ని ప్రజల మెదళ్ళలోకి ఎక్కించేస్తున్న తర్వాత కూడా తెలుగుదేశం నాయకత్వం అంత తెలివితక్కువ నిర్ణయం ఎలా తీసుకున్నదో అర్ధం కావడం లేదు నాకు.

ఇక్కడ మిగిలిన విశ్లేషకులు ఇప్పటివరకు చెప్పని ఒక విషయం చెప్తాను.అయిదుగురు తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్ని తన మంత్రువర్గంలోకి తీసుకున్న కేంద్ర భాజపా నాయకత్వం పొమ్మనక పొగబెట్టిన చందాన సహాయ నిరాకరణ చరెసి విసిగించి విసిగంచి ఎన్నీలకి ముందు అతడే బయటికి పోయేలా చెయ్యదం ఎప్పటినుంచి మొదలు పెట్టిందో తెలుసా! రెండు పార్టీలకీ మధ్యన తిరుమల చుట్టూ రమణ దీక్షితులు పాత్రధారిగా జరిగిన దొంగాట చాలా నిగూఢమైనది.అక్కద మనకు మీడియా ముందు కనబడి వినబడి తెలిసినది రమణ దీక్షితుల్ని ప్రధాన పూజారి హోదానుంచి తొలగించడమూ పింక్ దైమండ్ కనబడకుండా పోవడమూ మాత్రమే.అప్పట్లోనే చంద్రబాబు సమస్య యొక్క సంక్లిష్టతని అర్ధం చేసుకోక తప్పుడు ఎత్తులు వేస్తున్నాడు,ప్రతిస్పందన సరైనది కాదు,వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదేమో అనిపించింది నాకు.అదే జరిగింది కదా!

ఇది సంచలనమై ఫ్రంట్ లైన్ హెడర్లు మోతెక్కిస్తున్న హడావిడి మధ్య తెలుగుదేశం సన్నాయినొక్కుల్లో బయటపడిన భాజపా ప్రాచీన ఆలయాల సంరక్షణ పేరున తిరుమలని కేంద్ర ప్రభుత్వం అధికార పరిధిలోకి తీసుకుపోవాలని అనుకోవటమే రెండు పార్టీలకీ శత్రుత్వం ఏర్పడటానికి కారణం.అక్కడున్న నిధుల్ని ప్రభుత్వం వాడుకునే వెసులుబాటు ఉన్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అనే ప్రాతిపదికన నేను సైతం అప్పుదు వ్యతిరేకించాను గానీ తిరుమల యొక్క ఆధ్యాత్మిక పవిత్రతని గురించి ఆలోచిస్తే చాలా మంచి నిర్ణయం అని ఇప్పుడు అనిపిస్తున్నది.తనేదో సుద్దపూస అయినట్టు ఆలయాలను పడగొడుతున్నట్టు జగన్ని తిడుతున్నాడు గానీ అలిపిరి నాకు పునర్జన్మ ఇచ్చిందనే పెద్దమనిషి కూడా టీటీడీ కార్యవర్గంలోకి క్రైస్తవుల్ని పంపిన వాడే,చంద్రన్న క్రిస్మస్ కానుకలు అందించిన వాడే కదా.అప్పుడు తిరుమల భాజపా చేతికి వెళ్ళి ఉంటే రెండో రోజుకే ఏళ్ళ తరబడి తిష్ఠ వేసుకుని కూర్చున్న హైందవేతరుల్ని మెడపట్టి బైటికి గెంటటం సాధ్యపడేది.

గతంలో పైకి అమాయకంగా కనబడుతున్న సన్నివేశాల వెనక ఉన్న భాజపా అసలైన వ్యూహాలు నాకు అలా అర్ధం అయ్యాయి.ఇది కరెక్టా కాదా అనేది భాజపా క్రియాశీలక సభ్యులు చెప్పాలి.నిజమైతే సంతోషం - కాలరెగరేస్తాను.నిజం కాకపోతే పెద్ద విచారమూ లేదు.ఎందుకంటే సీనియర్ విశ్లేషకులు సైతం ఇలాంటి విశ్లేషణలు చేసినప్పుడు కొన్నే రైటని తేల్తున్నాయి.కుర్ర వెధవని, ఎగరేసిన కాలర్ దించి మడిస్తే సరిపాయె!

తెలుగుదేశం పార్టీయే కాదు, పార్టీని మోస్తున్న వాళ్లలోని హిందువులు కూడా సూడో సెక్యులరిస్టు పైత్యంతో రాష్ట్రంలో హిందూమతం అంతరంచి పోతున్న వాస్తవాన్ని గమనించడం లేదు.సామాన్య హిందువులలో గమనిక ఉంది,హిందూ అనుకూల ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు.తెలుగుదేశమే కాదు పేరురూఢికాని పార్టీకి స్పాన్సర్ చేస్తున్నవాళ్ళలో కూడా హిందువులు ఉన్నారు.వీళ్ళ బుద్ధి ఎప్పుడూ వ్యాపారం, లాభం చుట్టూనే తిరుగుతుంది.విజయవాడ చుట్టుపక్కల బలమైన పునాది ఉన్న కమ్యూనిష్టుల్లో చాలామంది కమ్మ కులస్థులు.రాయలసీమలో రెడ్లలో చాలామంది మతం మారిపోయారు. వీళ్ళ దినసరి,నెలసరి, జీవన పర్యంత కార్యక్రమం రెండిట్లో ఏదో ఒక పార్టీకి స్పాన్సర్ చేస్తూ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకాస్త బలిసిపోవదం,రెండో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి వెన్నపూసి ఇంకాస్త బలిసిపోవడం తప్ప మతం,ఆధ్యాత్మికత,నైతికత వంటివాటిమీద శ్రద్ధ లేదు. అప్పుడప్పుడూ గుడులకీ యాత్రలకీ వెళ్ళడం కూడా పుణ్యం వస్తుందనో వ్యాపారంలో ఎదగడం కోసం చేసిన పాపాలు పోతాయనో వెళ్తారే తప్ప భక్తితో జ్ఞానం కోసం వెళ్ళే రకాలు కాదు.

మరి,సామాన్య హిందువుల్లో మతాభిమానం పెరిగి హిందూ అనుకూల ప్రభుత్వాన్ని కోరుకుంటున్న సాక్ష్యాలు కనబడుతున్నప్పటికీ భాజపా తన వోట్ల శాతాన్ని పెంచుకోలేకపోవడానికి ముఖ్యమైన కారణం నమ్మకమైన స్పాన్సరర్లు లేకపోవటమే, నిజం!ఒక పార్టీ తను అధికారంలోకి వస్తే ప్రజలకు భదర్త ఇస్తానని చెప్పి ఒప్పించటం అనేది అంత సుకువైన పని కాదు.గ్రామ స్థాయిలో చిన్న బహిరంగ సభ పెట్టటానికి సైతం చాలా డబ్బు కావాలి.పార్టీ శాఖకి ఒక చిన్న కార్యాలయం పెట్టి నడపటాని కి డబ్బుతో పాటు అంకిత భావంతో పని చేసే ఇద్యోగులు కావాలి. రెండు పార్టీల్ని మోస్తున్న మూర్ఖపు స్పాన్సరర్లు భాజపా వైపుకు రావదం లేదు గనక తనకంటూ నమ్మకమైన స్పాన్ససర్లు అయిన అంబానీ ఆదానీల్ని రాష్ట్రంలోకి దించుతున్నది బీజేపీ కేంద్ర నాయకత్వం. విశ్లేషణ వాస్తవాన్ని పట్టుకోగలిగిందా లేదా అనేది తెలియాలంటే భాజపా అనుకూల పారిశ్రామిక వర్గాలు రాష్ట్ర ఆర్ధిక వేదిక మీద బలపడేవరకు ఆగాలి.అందుకు రెండేళ్ళు సరిపోతుందని అనుకుంటున్నాను నేను.రెండేళ్ళ తర్వాత రాష్ట్ర భాజపా నాయకత్వం పాదయాత్రలూ జనసమీకరణలూ అని హడావిడి మొదలెడితే అది నా విశ్లేషణకి బలమైన సాక్ష్యం అవుతుంది.

తర్వాతి దశలో రెండు పార్టీల్ని మోస్తున్న మూర్ఖపు స్పాన్సరర్లు అడుక్కు తినాల్సిన పరిస్థితికి కూడా వెళ్తారు.అలా పంపకపోతే అసలుకే మోసం వస్తుంది కాబట్టి భాజపా అలా చేసి తీరుతుందనే అనుకుంటున్నాను నేను. చాలామంది భాజపా అభిమానులు సైతం త్వరలోనే జగన్ జైలుకి వెళతాడని ఎదురు చూస్తున్నారు గానీ జగన్ ఎప్పటికీ జైలు మొహం చూసే రోజు రాకపోవచ్చు. జగన్ జైలుకి వెళ్ళడం వెళ్ళకపోవడం తెలుగుదేశాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది తప్ప భాజపాకి అసలు పట్టించుకోవాల్సిన అంశమే కాదు. అతని వల్ల జరగాల్సిన సాయం అల్లా తనకు బలమైన స్పాన్సరర్లని రాష్ట్ర ఆర్ధిక రంగంలోకి దించడమే.

పొలిటికల్ ఎనలిస్టు హోదాలో నేను సెంటిమెంట్లకీ పైకి కనిపించే అమాయకపు దృశ్యాలకీ మోసపోని ప్రాక్టికాలిటీతో చూస్తే ఎన్నికలు దరిదాపుల్లో లేని ఇప్పుడు అతన్ని జైలుకి పంపిస్తే సింపతీ ఫ్యాక్తరు పనిచేసి ఎన్నికల సమయానికి గట్టి పోటీ అవుతాడు.అతన్ని ముఖ్యమంత్రిలానే ఉంచి అతను చేస్తున్న అరాచకపు పనుల వల్ల ఒకవేళ ఎన్నికల సమయానికి తెలుగుదేశం బలం పెరిగినప్పుడు అతని కేసుల్ని ఎత్తేస్తే అతని అభిమానుల హుషారు వల్ల రెండు పార్టీల వోటర్లు అయోమయానికి గురై వాళ్ళ వోట్లు అటూ ఇటూ చీలడం భాజపాకి అనుకూలం అయ్యే అవకాశం కూడా ఉంది, కదా!

ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన ఆర్ధిక సంక్షోభం పేరున రాష్ట్రపతి పాలన విధించదం జరిగితే చాలా కాలం క్రితం నేను భాజపా అమలు చేస్తుందని చెప్పిన ప్రణాళికలో మొదటి దశ పూర్తయినట్టు.అప్పుడు ప్రత్యేక హోదా నుంచి పొలవరం పూర్తి చెయ్యదం వరకు స్థానిక భాజపానాయకుల్ని ముందు నిలబెట్టి జరిపిస్తే హందూ వోట్ బ్యాంక్ తయారవుతుంది.స్పాన్సరర్ల వైపునుంచి ధనసహాయం కూడా తీసుకుని భాజపా రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేవి అక్కడి ఇక్కడి భాజపా నాయకుల వ్యూహం అనుకుంటున్నాను నేను.. 

ప్లాను పని చేస్తుందా లేదా అని అనుమానించాల్సిన అవసరం లేదు.పనిచేస్తుంది.అయితే, ఇప్పటికి దక్షిణాదిలో వేలు పెట్టిన ప్రతి రాష్ట్రంలోనూ చితక్కొట్టించుకున్నది గుర్తుంచుకోవాలి.ఒళ్ళు దగ్గిర పెట్టుకుని ప్లాను అమలు చేస్తేనే ఆంధ్రలో భాజపా అధికారంలోకి వస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నమ్మకమైన స్పాన్సరర్లు లేకపోవడమే కారణం అనిపిస్తున్నది నాకు.ఆఖరి టార్గెట్ ఆంధ్రా కూడా మిస్సయితే ఇక ఉత్త్తరాదిలో కూడా మొహం చెల్లని పరిస్థితి వస్తుంది. అదే ఆంధ్రలో ఎత్తుగడలు ఫలిస్తే దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలని ఆక్రమించడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టొచ్చు.

జై శ్రీ రాం! 

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...