Tuesday, 16 June 2020

మీకెలా ఉందో తెలీదు గానీ మగపుట్టక పుట్టి నాలుగు నెల్లపాటు గడప దాటి కదలనందుకు సిగ్గేస్తుందండీ నాకు!

ఇప్పటికీ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియడం లేదు.పైన టీవీలో స్క్రోలింగులు చూస్తుంటే పూర్తిగా ఎత్తెయ్యడం కాదు, మరోసారి మరింత కఠినమైన లాక్ డౌన్ పెట్టినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. లాక్ డౌన్ గురించి కొందరు ఫ్యామిలీతో గడపటం, పరిశుభ్రతని నేర్చుకోవటం లాంటి సిల్వర్ లైన్ చూపిస్తున్నారు గానీ బ్రాహ్మణులు పాటిస్తున్న పరిశుభ్రతనీ కరోనా జాగ్రత్తల్నీ పోలుస్తూ కవిత్వం చెప్పినందుకు జొన్నవిత్తులని వేధించడం కూడా జరిగింది కదా!ఇసక తరలింపు ఆగలేదు, మడ అడవుల నరికివేత ఆగలేదు, రౌడీల కొట్లాటలు ఆగలేదు, చిన్న పిల్లలు బోరుబావుల్లో పడటం ఆగలేదు, హత్యలు ఆగలేదు, మానభంగాలు ఆగలేదు - మనం బయటకెళ్ళి చూడని కొరతని టీవీల వాళ్ళు తీరుస్తున్నారు!మనుషుల మనస్తత్వాలు ఏమాత్రమూ మారలేదు - చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అయిపోలేదు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోలేదు!కరోనా కట్టుదిట్టం అయ్యిందా?లేదు!కరోనా వ్యాప్తి తగ్గిందా?లేదు!మరి లాక్ డౌన్ ఏమి సాధించింది?
నాలుగు రోజుల క్రితం నాకు తెలిసిన ఒక పచ్చి నిజం మీకు చెప్తున్నాను.మీరు నమ్మలేరని నా అనుమానం.నమ్మితే మాత్రం ఇంకెన్నో రోజులు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోలేరు మీరు.మా బంగారం కోలీగ్ ఒకామెకి వాళ్ళాయనతో సహా కరోనా పాజిటివ్ వచ్చింది.గవర్నమెంటు హాస్పిటలు వాళ్ళు వరండాలో పడుకోబెడతామన్నారు.అది కష్టం అనిపించి ప్రైవేట్ హాస్పిటలుకి వెళ్తే తలకు ఒక్కరికి ఒక్క రోజుకి మూడు లక్షలు అడిగారు!మీరు విన్నది పొరపాటు కాదు, నేను చెప్పింది తడబాటు కాదు - ఇల్లు దాటి కదలకపోవడం వల్ల మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలియక డాక్టర్లని దేవుళ్ళనుకుని వాళ్ళ కోసం చప్పట్లు కొట్టమంటే కొట్టి దీపాలు వెలించమంటే వెలిగించి గుండ్రాయిల్లా కూర్చున్న గ్రహచారం మనది!అసలైన కొసమెరుపు ఏంటో తెలుసా - వాళ్ళు రోజుకి మూడు లక్షలు పెట్టుకోలేక పరిచయస్తుల ద్వారా ఒక డాక్టరుని సంప్రదిస్తే, "పారాసిటమాల్ వేసుకుంటూ ఇమ్యూనిటీ పెంచే తిండి తింటూ ఇల్లు కదలకుండా కూర్చోడి, భయం లేదు!" అన్నాడు.ఏమో!వాళ్ళు హాస్పిటలుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు గాబట్టి డాక్టరు వీళ్ళకి అదృష్టం తాయత్తు కట్టాడేమో అని నాకూ అనిపిస్తున్నది గానీ ఇందులోని నిజానిజాలు తెల్సుకోవాలంటే కరోనా రోగులని ఉంచిన క్వారంటైనులో మందులు వాడుతున్నారో ఏమి వైద్యం చేస్తున్నారో అడిగితే చాలు.
జగనూ కేసీయారూ పారాసిటమాల్ గురించి చెప్పినప్పుడు నవ్వనివాళ్ళు లేరు!ప్రతిదాంట్లోనూ కేసీయారుని ఇమిటేట్ చేస్తున్న జగనే కాదు, నేను సైంటిస్టుల్ని కనుకున్నానని ఎంతో ధీమాగా చెప్పిన కేసీయారు కూడా కేంద్రప్రభుత్వం WHO పేరు మీద చేసిన హెచ్చరికల వంటి నిర్దేశికాల తర్వాత లాక్ డౌన్ ప్లానుకి ఓకే చెప్పేశాడు - కేంద్రం నొక్కి చెప్పాక కాదంటే బాగోదు, తన మాటల మీద అప్పటికే విమర్శలు వస్తున్నాయి, కేంద్రం ఇచ్చే ప్యాకేజిలో ఎంతో కొంత నొక్కెయ్యొచ్చు.ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో అది చేసేసి కూచుంటే పోలా అని ఆలోచించే అతి మామూలు రాజకీయ నాయకుడు కేసీయార్, జగనూ అంతే, చంద్రబాబు కూడా అంతే కదా!
ఇంతవరకు వైరస్ వ్యాదుల మొహమే చూడనట్టు కరోనాకే ఇంత హడావిడి ఎందుకు చేశారు, చేస్తున్నారు, చెయ్యబోతున్నారు?ఒకసారి ఆలోచించండి!అసలు, టీవీ స్క్రోలింగులో చూపిస్తున్న లెక్కల్ని చూస్తేనే కరోనా వచ్చి వైద్యసహాయం అందుతున్నవాళ్ళలో చనిపోతున్నవాళ్ళ సంఖ్య చాలా తక్కువ అని తెలియటం లేదూ!కానీ, జనం మెదళ్ళలో ప్రవేశపెట్టిన భయం స్థాయిలో ఉందంటే కరోనాతో చచ్చిపోయిన వాళ్ళని తాకడానికి స్వంత కుటుంబం వాళ్ళే భయపడుతుంటే అంతిమ సంస్కారాల్ని హాస్పటల్ వాళ్ళే పదడుగుల దూరం పాటించి అనాధప్రేతాలకి చేసినట్టు చేస్తున్నారు - ఇదేనా కరోనా వల్ల వికసించినదంటున్న మానవత్వం!ఎందుకింత పిచ్చితనం?
నేను ఇదివరకు ఒకసారి చెప్పాను కదా, లాక్ డౌన్ అసలు లక్ష్యం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కాదు, దేశపు ఆర్ధిక ప్రగత్ని ఛిన్నాభిన్నం చెయ్యడం కోసమని - నమ్మనివాళ్ళు భవిష్యత్తులోకి ఒకసారి తొంగి చూడండి.తిరిగి తమ తమ ఉదోగాలలోనూ వ్యాపారాలలోనూ అడుగుపెట్టినవాళ్ళకి పూర్తి జీతాలు రాకపోవచ్చు. ఇప్పటికి అయిదు నెలలపాటు ఉద్యోగం చెయ్యని వాళ్ళు యజమానుల్ని జీతం ఎట్లా అడగగలరు?అయిదు నెలలపాటు అమ్మకాలు స్తంభించిన తర్వాత యజమాని తన ఉద్యోగులకి జీతాలు ఇవ్వగలడు?ఎవరూ భయపడనక్కర్లేదు, అందర్నీ ఆదుకుంటానని ధైర్యం చెప్తున్న కేంద్రప్రభుత్వం ఇన్ని కోట్లమంది ప్రజల్ని కూర్చోబెట్టి మేపడానికి డబ్బు ఎక్కణ్ణించి తెస్తున్నది?దేశం నిలవలో ఉండిందా?నిర్బయ భారత్ పేరు మీద విదిల్చిన ముష్టి ఇరవై వేల కోట్లు మోదీ తన సొంత జేబు నించి తీసి ఇచ్చాడా?ఎక్కణ్ణించో తెచ్చిన అప్పు కాదూ!పాత అప్పుకి కొత్త అప్పును జోడించింది మోదీ అయితే తీర్చాల్సింది ఎవరు - మనమే కదా!ఎందుకింత పిచ్చితనం?జీతాలలో కోత తప్పినప్పుడు కూడా సంతోషించడానికీ వీల్లేదు, అంతవరకు వూరుకున్న నెలసరి వాయిదాల వాళ్ళు వూరుకోరు.పెరిగిన ధరలు తగ్గుతాయనే గ్యారెంటీ లేదు.ఆంధ్రాలో అయితే కరెంటు చార్జీలు కూడా లక్షల్లో వచ్చి అదనపు భారం అవుతాయి!ఇదివరకటి సేవింగ్స్ అన్నీ లాక్ డౌన్ సమయంలో కూర్చుని తినడానికి ఖర్చు పెట్టేసిన పిచ్చిపుల్లయ్యలు అంత భీబత్సాన్ని తట్టుకుని బతికి బట్టకట్టడం సాధ్యమా!కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ లాక్ డౌన్ ఎత్తివేసే సూచనలు కనపడటం లేదు.బహుశా, ఆర్ధిక సంవత్సరం మొత్తం దేశమంతా కరోనా అనే శారీరక వ్యాధితోనూ లాక్ డౌన్ అనే మానసిక వ్యాధితోనూ సహజీవనం చెయ్యాలి కాబోలు!ఎందుకింత పిచ్చితనం?
"ముడ్డిమీద తంతే మూతిపళ్ళు రాలినట్టు" అని మనకో మోటు సామెత వుంది.అసలే నమ్మటానికి వీల్లేని ఒక పని జరగటానికి ఎదటివాడు చెప్పే కారణం చచ్చినా నమ్మటానికి వీల్లేనట్టు ఉన్నప్పుడు చెప్పినవాణ్ణి వెక్కిరించటానికి సామెత వాడతారు.అయితే, 2020 నాటి కరోనా వ్యాప్తికి December 29, 1809 – April 2, 1891 మధ్యన బతికిన ఒక వ్యక్తి 1871 నాడే ప్లాన్ చేశాడని నేను అంటున్నాను గానీ తొందరపడి సామెత వాడకండి, విషయం మొత్తం చదివేవరకు ఓపికపట్టి తర్వాత నన్ను వెక్కిరించాలో సత్కరించాలో తేల్చుకోండి.Albert Pike అనే ఒక వ్యక్తి Giuseppe Mazzni అనే ఒక వ్యక్తికి August 15, 1871 తేదీన వ్రాసిన ఒక ఉత్తరం మూడు ప్రపంచ యుద్ధాలను తీసుకురావడానికి అతను ప్రణాళిక వేస్తున్నాడని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది.ఇతను తనకున్న యుద్ధవ్యూహరచనానైపుణ్యాన్ని ఉపయోగించి అంతకు ముందు Adam Weishaupt వేసిన ప్రణాళికనే అమలు చేస్తున్నాడు. ఇల్యూమినాటీ ఫ్రీమాసన్రీల గుంపులోని వ్యక్తులు తమ తొలితరం వారు నిర్దేశించిన ఉమ్మడి లక్ష్యాన్ని చేరుకోవటం కోసం తమ జీవిత కాలంలోని ప్రతి క్షణమూ శ్రమిస్తూ వెనుకటి తరం ఎక్కడ ఆగిందో మరుసటి తరం అక్కడ నుంచి కొనసాగిస్తూ తరాల తరబడి చాలా క్రమశిక్షణతో పని చేస్తారు.
Albert Pike అనే ఒక వ్యక్తి Giuseppe Mazzni అనే ఒక వ్యక్తికి "The First World War must be brought about in order to permit the Illuminati to overthrow the power of the Czars in Russia and making that country a fortress of atheistic Communism. The divergences caused by the "agentur" [agents] of the Illuminati between the British and Germanic Empires will be used to foment this war. At the end of the war, Communism will be built and used to destroy the other governments and in order to weaken religions." అని విశదీకరిస్తున్న దాని ప్రకారం రష్యాలో కమ్యూనిష్టు విప్లవానంతరం కుటుంబసమేతం దారుణహత్యకు గురి కావడానికి అప్పటి జార్ ప్రభువు చేసిన పాపం ఏమీ లేదు.ఆయన తాత అప్పటి Rothschilds అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తరహా సెంట్రల్ బ్యాంకును రష్యాలో పెట్టుకోవటానికి ఒప్పుకోలేదు, అంతే - తాత మీద పగని మనవడి మీద తీర్చుకున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం కూడా వాళ్ళ ప్రణాళిక ప్రకారమే మొదలయ్యింది, నడిచింది, ఆగింది - "The Second World War must be fomented by taking advantage of the differences between the Fascists and the political Zionists. This war must be brought about so that Nazism is destroyed and that the political Zionism be strong enough to institute a sovereign state of Israel in Palestine. During the Second World War, International Communism must become strong enough in order to balance Christendom, which would be then restrained and held in check until the time when we would need it for the final social cataclysm." - Mmmm.....So World War Two was also planned?అంటే, 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధమూ 1939 నుంచి 1945 వరకు జరిగిన రెండవ ప్రపంచ యుద్ధమూ అనుకోకుండా జరిగినవి కాదన్నమాట!ఎక్కడి 1914, ఎక్కడి 1871!Albert Pike వ్రాసిన ఉత్తరం రహస్యంగా ఉండటం వల్ల రెండు యుద్ధాల్నీ ఎవరూ ఆపలేకపోయారని అనుకోవడానికి వీల్లేదు.Adam Weishaupt ఫ్రెంచి విప్లవం తీసుకురావడానికి ప్లాను వేస్తున్నాడని 1784లో ప్రమాదవశాత్తూ బయటపడినప్పటికీ, అప్పటి బవేరియా ప్రభుత్వం దానికి సంబంధించిన వర్తమానం అన్ని సంబంధిత దేశాలకీ పంపించినప్పటికీ, ఇప్పుడు నేను చెప్తుంటే మీరు నమ్మలేనట్టు అప్పుడు ఆయా దేశాల వారూ నమ్మకపోవడం వల్ల అయిదు సంవత్సరాల తర్వాత 1789లో మొదలై 1793 వరకు జరిగింది. ఆ కాలమూ ఈ కాలమూ అని లేకుండా ఆ ప్రాంతమూ ఈ ప్రాంతమూ అని లేకుండా అసంఖ్యాక ప్రజల ఆకాంక్షలకు అనుగుణమై సాకారం కావాల్సిన చరిత్రని తన సహజమైన దిశనుంచి తప్పించి కొందరు రహస్య ప్రణాళికలతో తమకు అనుకూలమైన దిశకు మళ్ళించుకోగలగడం ఎంత దుర్మార్గమైన అద్భుతమో కదా!
వాళ్ళ అసలు లక్ష్యం ప్రపంచాధిపత్యం, దానికి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు New World Order.వాళ్ళ భావజాల ప్రచారం కోసం వ్రాసుకున్న సాహిత్యంలో దానిగురించి వాళ్ళు వర్ణించిన విధానం చూస్తే అంత మంచి వ్యవస్థని వ్యతిరేకించడం దేనికి, ప్రపంచ మానవాళి సమస్తం సుఖశాంతులతో తులతూగేటట్టు చేస్తే తప్పేమిటి అనిపిస్తుంది.కానీ నూతన ప్రపంచ ప్రభుత్వాన్ని సాధించడానికి వాళ్ళు ఎన్నుకున్న పద్ధతిలోనే అసలు మోసం దాగుంది - "Ordo Ab Chao" అంటే Order out of Chaos! శాంతిని స్థాపించడానికి అశాంతిని రగిలించడం.తమ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం వాళ్ళ మధ్యన ఉన్న ఐకమత్యం, పట్టుదల, తరాల తరబడి రహస్య వ్యూహాలను వేస్తూ అడ్డంకులు వస్తే కొత్త వ్యూహాలు పన్నుతూ ప్రపంచంలోని మహా మేధావులని సైతం తమ లక్ష్యాలకు అనుగుణంగా నడిపించుకుంటూ నేడు మనం ఉన్న ఈనాటి చరిత్రని కొన్ని వందల యేళ్ళ క్రితమే ప్రణాళిక రచించి వాస్తవం చేసి కొన్ని వందల యేళ్ళ తర్వాత ఏమి చెయ్యాలో ఇప్పుడు ప్రణాళిక వేసుకుంటున్న కర్కశమైన క్రమశిక్షణ నాలాంటి ఆగర్భ శత్రువుల్ని సైతం ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నది!
Adam Weishaupt నుంచి Albert Pike వరకు గల లూసిఫర్ మతస్థులు వేసుకున్న మొత్తం ప్లాను మూడు ప్రపంచ యుద్ధాలతోనూ మూడు మహా విప్లవాలతోనూ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి 2050 నాటికి ప్రపంచ జనాభాని ఒక మిలియన్ స్థాయికి తగ్గించి ఆ బానిస గొర్రెలకి అబ్రహాము యొక్క 13 మంది కొడుకుల వంశీయులను కాపర్లని చెయ్యటం.మొదటి ప్రపంచ యుద్ధమూ రష్యన్ విప్లవమూ కలిసే వచ్చాయి.ఫ్రెంచి విప్లవం అన్నిటికన్న ముందే వచ్చేసింది.చైనా విప్లవం కూడా వచ్చేసింది.రెండవ ప్రపంచ యుద్ధమూ వచ్చింది - ఇక మిగిలింది ఆఖరి ఘట్టం!"The Third World War must be fomented by taking advantage of the differences caused by "agentur" of the "Illuminati" between the political Zionists and the leaders of Islamic World. The war must be conducted in such a way that Islam (the Moslem Arabic World) and political Zionism (the State of Israel) mutually destroy each other.Meanwhile the other nations, once more divided on this issue will be constrained to fight to the point of complete physical, moral, spiritual and economical exhaustion...We shall unleash the Nihilists and the atheists, and we shall provoke a formidable social cataclysm which in all its horror will show clearly to the nations the effect of absolute atheism, origin of savagery and of the most bloody turmoil.Then everywhere, the citizens, obliged to defend themselves against the world minority of revolutionaries, will exterminate those destroyers of civilazation, and the multitude, disillusioned with Christianity, whose deistic spirits will from that moment be without compass or direction, anxious for an ideal, but without knowing where to render adoration, will receive the true light through the universal manifestation of the pure doctrine of Lucifer, brought finally out in public view.This manifestation will result from the general reactionary movement which will follow the destruction of Christianity and atheism, both conquered and exterminated at the same time." – ఇది Albert Pike అనే ఒక 33rd degree Freemason మరొక Freemason అయిన Giuseppe Mazzniకి వివరించిన ప్రణాళిక. వ్రాతలో ఇలాగే ఉంటుంది - ఛా,ఇది నిజం కాదేమో అనిపిస్తుంది.కానీ అక్షరం పొల్లు పోకుండా జరుగుతుంది.
ఇప్పుడు ఫేస్ బుక్ దగ్గిర వేస్తుంటే కొందరు కొత్త ఫీలవుతున్నారు గానీ నేను ఇది చదివి చాలాకాలం అయింది.వీళ్ళ గురించి హరికాలం బ్లాగులో దాదాపు ఇరవై పోష్టుల వరకు వేసి ఉంటాను.వాళ్ళ మొత్తం ప్లానులోని ఆఖరు దశలో రెండు ఉపదశలు ఉంటాయి.మనం ఇప్పుడు మొదటి ఉపదశలో ఉండి లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత వెళ్ళేది, రెండవ ఉపదశలోకి!The Third World War must be fomented by taking advantage of the differences caused by "agentur" of the "Illuminati" between the political  Zionists and the leaders of Islamic World అనేది పెద్ద చేప లాంటి ప్లాను.Meanwhile the other nations, once more divided on this issue will be constrained to fight to the point of complete physical, moral, spiritual and economical exhaustion అనేది చిన్న చేప లాంటి ప్లాను.మొదటిసారి ఇది చదివినప్పుడు నేను కూడా "ఛా - అన్ని దేశాల్నీ ఒకేసారి అన్ని విభిన్న రంగాల్లో exhaust చెయ్యటం సాధ్యమా!" అనుకున్నాను.ఒక రకమైన ధైర్యం వచ్చింది ఇది జరిగే పని కాదని. అయితే కరోనాని వ్యాప్తి చెయ్యడమూ దానికి లాక్ డౌన్ అనే చిత్రమైన ప్లానుని పరిష్కారం చెయ్యడమూ చూశాక తర్వాత జరగబోయే భీబత్సాన్ని తల్చుకున్నప్పుడల్లా "గత కాలమె మేలు వచ్చు కాలము కంటె" అనే కవివాక్యం గుర్తొచ్చి ఒళ్ళు ఝల్లుమంటున్నది - భయంతో!లాక్ డౌన్ ఎత్తేశాక మీరు "physical, moral, spiritual and economical exhaustion"  అనేది మీలోనూ మీచుట్టూ జడలు విప్పుకుని నాట్యం చెయ్యడం చూస్తారు.
ఆంధ్రాలో తను చేస్తున్న అరాచకాలకి ప్రతిపక్షం అడ్డు పడటాన్ని నిరోధించడానికే జగన్ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్ని వాడుకుంటున్నది.లాక్ డౌన్ పెట్టింది కరోనా వ్యాప్తి నియంత్రణకి కాదనీ ఆర్ధిక విధ్వంసం కోసమనీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.అందుకే వైకాపా ఎమ్మెల్యేలూ మంత్రులూ మొదటి రోజునుంచీ లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ వీర విహారం చేశారు, అంతకుముందు చేస్తున్న ఆర్ధిక విధ్వంసాన్ని మరింత ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు.తమ వైపునుంచి ఎంత బలమైన కారణంతో చేసినప్పటికీ రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు 2019లో జగన్ అధికారంలోకి వచ్చేలా చేసిన తప్పుకి ఫలితం యేమిటంటే, కోర్టుల నుంచి వచ్చిన ఒత్తిడితో సహా ఎంత బలమైన కారణం ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన మరుక్షణం ఆంధ్రలో రక్తపుటేరులు పారడం ఖాయం!
అందువల్లనే బీజేపీ అతనితో ఆచి తూచి వ్యవహరిస్తున్నది - లేకపోతే కేంద్రం కలగజేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిగ్రహించడానికి అవసరమైన సాంకేతిక తప్పిదాలు జగన్ ఇప్పటికే చాలా చేశాడు, అయినా కేంద్రం ఎందుకు కలగజేసుకోవడం లేదు?జగన్ విషయంలో బీజేపీ ఆచి తూచి వ్యవహరించడం వెనుక ఉన్నది స్నేహం కన్న భయం ఎక్కువ అనేది మోదీ అభిమానులు ఒప్పుకోలేరు గానీ అది వాస్తవం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి చూస్తుంటే వ్యాక్సిన్ కనుక్కోవడం పేరుతో అది జరిగే వరకు ఏళ్ళ తరబడి జనాన్ని ఇళ్ళలోనే కూర్చోబెట్టేలా ఉన్నారు.వాళ్ళు బడ్జెట్లు వేసేది వాళ్ళ కష్టార్జితం నుంచి కాదు, మన పేరు మీద IMF దగ్గిర అప్పు తెచ్చి ఘనకార్యం చేస్తున్నట్టు పోజులు కొడతారు.మరి, మనకి అట్లా కాదే - వ్యవసాయం అయినా ఉద్యోగం అయినా వ్యాపారం అయినా మన కండల్ని కరిగించి వస్తువుల్ని తయారు చేసి వాటిని మార్కెట్టు దగ్గిర అమ్మితే వచ్చే లాభాల నుంచే కదా డబ్బు వచ్చేది.
ఎవరో వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే మహాకవి వాక్యాన్ని తల్చుకుని మన బతుకుల్ని మనమే ఉద్ధరించుకుంటే సరిపోతుంది కదా!ప్రస్తుతం లాక్ డౌన్ విషవలయం నుంచి బయటపడి మాస్కులు తొడుక్కుంటూ శానిటైజర్లు పూసుకుంటూ హడిలి పోకుండా ఇదివరకటి నిర్భయ జీవితాన్ని కొనసాగించడానికి బ్రహ్మాస్త్రం లాంటి ఉపాయం ఒకటి చెప్తున్నాను, వినండి.అది వేదం మీద సత్యం మీద మీకు ఎంత భక్తి ఉంటే ఆంత గొప్ప స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది.ఒక వారం రోజుల పాటు నిరంతరం చాగంటి వెంకట రమణ గారు అమెరికాలో చేసిన కరోనా నిగ్రహ యజ్ఞం ఆంధ్ర లోని ప్రతి హిందువూ పూనుకుని చేస్తే ఎనిమిదవ రోజుకి కరోనా అంతం కావడం మీరు చూస్తారు.ఆయన అమెరికాలో అయిదు రోజులు చేసింది చాలా తక్కువ స్థాయిలో, అదీ అనుమానంతోనే చేశారు సాక్ష్యం కోసం - మంచి ఫలితాన్ని ఇచ్చింది!ఇక నిన్న గాక మొన్న విశాఖలో L.G వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి విడుదలయిన విషవాయువుల్ని వాతావరణం నుంచి తొలగించడానికి ముగ్గురు వేద పండితులు పది రోజుల పాటు చేసిన యజ్ఞం అయితే ఆశించిన ఫలితాన్ని అద్భుతమైన స్థాయిలో ఇవ్వటంతో పాటు ఆశించని ఒక అదనపు కానుకని కూడా ఇచ్చింది.
ఇంకొక టుమ్రీ వార్త - అప్పుడెప్పుడో ట్రంపు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో భూమి మీద పడే సూర్యకాంతిని ఆస్వాదించి మన దేహాలకి అంటిస్తే కరోనా తగ్గుముఖం అప్డుతుందని సైంటిస్టులు చెప్తే మరి కాంతిని శరీరం లోపలికి పంపిస్తే ఎట్లా వుంటుంది అంటే మన దేశంలో కొందరు రెటమతం గాళ్ళు నవ్వారు గానీ అక్కడి సైంటిస్టులు మాత్రం అది మంచి సూచనే గానీ ప్రస్తుతం అలాంటి టెక్నాలజీ లేదన్నారు గుర్తుందా!ఇప్పుడు మీరు నన్ను నమ్మి యజ్ఞం చేసినట్లయితే యజ్ఞ వీచికలు పని కూడా చేస్తాయి - అవి గాలిలో తేలియాడుతూ వెళ్ళి క్వారంటైనులో ఉన్నవాళ్ళకి కూడా కరోనా నెగటివ్ వచ్చేటట్టు చేస్తాయి!
భగవద్గీత మొత్తం 700 పైచిలుకు శ్లోకాలతో అర్జునుణ్ణి నిలబెట్టి వాయించేసిన శ్రీకృష్ణుడు ఆఖరున "నేను చెప్పాను గాబట్టి చెయ్యకు,నీకు నువ్వు తర్కించుకుని నమ్మకం కుదిరాకే ముందుకు అడుగు వెయ్యి!" అని ఎందుకు అన్నాడో తెలుసా?ఒకవేళ అర్జునుడు అన్యమనస్కం యుద్ధం చేసి ఫెయిలయితే "బావా, నువ్వు నా కొంప ముంచావు!తప్పుడు సలహా ఇచ్చి నన్నీ రొంపిలో ఎందుకు దింపావు?" అని నిలదీస్తాడేమోనని పాలిటిక్సు ప్లే చేశాడు.ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నానని అనుకుంటే పొరపాటు - నేను చెప్పింది చేస్తే ఫలితం 100% గ్యారెంటీ అని బల్లగుద్ది చెతున్నాను.ఈ కలియుగంలోనే హేతువాదులు సాధికారికమైన పరిశోధన చేసి శాస్త్రీయమైన జవాబు చెప్పలేని ఒక లీలావినోదం 1979 నవంబర్ 7 నాటి అర్ధరాత్రిన తిరపతి కొండ మీద జరిగింది!
ఆ యేడాది వర్షాలు కురవక తిరపతి కొండ మీద నీటి ఎద్దడి తీవ్రమయింది - భక్తుల్ని రావద్దని చెప్పాలని కూడా కొందరికి అనిపించింది.కానీ అప్పటి CEO అయిన PVRK అలా కాదని నీటి సమస్యకి పరిష్కారం కోసం వారినీ వీరినీ సంప్రదిస్తుంటే చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి వరుణ యాగం చేయమని సలహా ఇచ్చారు.దాన్ని పట్టుకుని వెతికితే ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు దొరికారు.కానీ అప్పటికే పెద్ద వయస్సు కావడం వల్ల ఆయన వేరేవారి వివరాలు చెప్పారు.అందర్నీ కలుసుకుని యజ్ఞ ప్రారంభానికి నవంబర్ 1వ తేదీని నిర్ణయించారు.కానీ ప్రధాన యాజకుల వారి అస్వస్థత కారణాన వాయిదా పడింది.రెండవసారి అనుకున్న తేదీ కూడా మరొక యాజకులకి వచ్చిన సమస్య వల్ల అచ్చి రాలేదు.ఇక మూడవసారిగా నవంబర్ 8వ తేదీని నిర్ణయించుకుని అదే ఆఖరుసారి కావాలని నిశ్చయించుకుని PVRK 7వ తేదీ రాత్రి స్వామి సముఖాన నిలబడి ప్రార్ధించారు.సరే, ఆనాటి పూజాదికసేవలు అన్నీ ముగించాక తాళాలు వేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాక అర్ధరాత్రి సమయాన ఆలయంలోని రెండు గంటలు "ఠంగ్!ఠంగ్!"మని మ్రోగుతూ మళ్ళీ అందర్నీ ఆలయం దగ్గిరకి రప్పించాయి.పత్రికల వారు వచ్చారు,పోలీసులు వచ్చారు,ధర్మకర్తలు వచ్చారు,అధికారులు వచ్చారు, పూజారులు వచ్చారు - అయితే  ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు తెరవకూడదు కాబట్టి ఉదయం వరకు ఆగి తలుపులు తెరిచాక వెతికితే మనుషుల అలికిడి లేదు.మరి గంటలు ఎవరు మ్రోగించారు?PVRK గారు అది ఆ రోజు ప్రారంభం కావల్సిన యజ్ఞానికి తన ఆమోదం తెలుపుతూ స్వామి జరిపించిన లీలావినోదం అని అర్ధం చేసుకున్నారు.అలా ఒక అద్భుతాన్ని సృష్టిస్తూ మొదలైన యజ్ఞం రెండు రోజులు జరిగింది.మూడవ రోజున ఉత్సవబేరుకి వరాహ స్వామి ఆలయం దగ్గిర స్నపనతిరుమంజనం అనే స్నానసేవ కూడా ముగిసింది.అప్పటికీ ఆకాశం నిర్మలంగానే ఉంది.అసలే PVRK గారికి కూడా లోపల్లోపల గుబుల్గుబుల్గా ఉంటుంటే "మంత్రాలకు చింతకాయలు రాల్తాయా?యజ్ఞాలకు వర్షాలు కురుస్తాయా!వర్షం ఆకాశం నుంచి కాదు గానీ ఇంకో పది నిమిషాల తర్వాత PVRK కళ్ళనుంచి కురుస్తుందిలే:-)" అనే ఎత్తిపొడుపులు మొదలయ్యాయి.అయితే, స్నపన పూర్తయ్యాక అక్కణ్ణించి ముఖద్వారం దగ్గిరకి వచ్చేలోపున ఒక్కసారి కుండపోత మొదలై ఉత్సవబేరుని మోస్తున్నవాళ్ళు పరుగులు పెట్టుకుంటూ ఆలయంలోకి వచ్చిపడ్డారు - ఎంత అద్భుతం!అప్పుడు మొదలైన వర్షం సుమారు 48 గంటలు కురిసింది.గోగర్భం నిండింది.ఇంతకీ వీళ్ళు ఎక్కడ వర్షం కురవాలని యజ్ఞం చేశారో అక్కడ తప్ప ఆ చుట్టుపక్కల ఒక్క చినుకు పడలేదు - ఎందుకంటారు?
ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను - ఆంధ్రలోని ప్రతి హిందువూ యజ్ఞ వరాహ స్వామి మీద నమ్మకం ఉంచి ఒక్క ఏడు రోజుల పాటు రాష్ట్రం మొత్తాన్ని యజ్ఞవేదిక కింద మార్చి విషక్రిమినాశకహోమం చేసినట్లయితే, ఎనిమిదవ రోజుకి ఆంధ్రరాష్ట్రం ప్రపంచంలోని తొలి కరోనారహిత ప్రాంతం అవుతుంది.పదే పదే రిపీట్ అయ్యే సమస్యలకి అనుభవం పనికొస్తుంది గానీ ఎవరూ వూహించని కొత్త సమస్యలకి రిస్క్ తీసుకుని కొత్త సొల్యూషన్ వెతకాల్సిందే!ఇన్ని నెలలు ఇంట్లో కూర్చున్నాక కూడా మన దేహంలోకి రాని కరోనా క్రిమి ఒక వారం రోజులు దాన్ని అంతం చెయ్యడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకుని బయటికి వెళ్ళి యజ్ఞం చేస్తే వచ్చేస్తుందా?ఇంటి దగ్గిర శానిటైజర్ పూసుకుని యజ్ఞశాలకి వెళ్ళడం కూడా ప్రమాదమే అనుకుని ఎంతకాలం ఏకాంతవాసం చేస్తాం?
మన పరిమిత జ్ఞానానికి అర్ధం కాని ప్రతిదీ నిరర్ధకం అనుకోవడమే అజ్ఞానంతో కూడీన అహంకారానికి మొదటి గుర్తు.ఇవ్వాళ అర్ధం కానిది జ్ఞానం పెంచుకుంటే రేపు అర్ధం కావచ్చు - కానీ నాకు ఇప్పటికి తెలిసిందే సమస్తం,ఇంతకు మించి ఏదీ లేదు,ఉందంటే నువ్వు ఛాందసుడివీ మతోన్మాదివీ అనేవాళ్ళు అత్యంత ప్రమాదకారులు.
నిజం చీర సింగారించే లోపు అబద్ధం వూరంతా చుట్టి వస్తుందన్నట్టు చెలరేగి పోతున్న ఈ బొంకుల దిబ్బలు వైదిక ధర్మం తన జడత్వాన్ని వదిలించుకుని ఒకే ఒక్క సారి పాంచజన్యం పూరించితే చాలు కకావికలై పారిపోతాయనేది సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన ఆచార్య పరంపర నుండి సంక్రమించిన మూడు కాలాలనూ ముడి వేసి చూడగలిగే జ్ఞానదృష్టితో నేను చెప్తున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

Wednesday, 10 June 2020

మోషే లాంటి క్రూరమైన ప్రవక్తా యహోవా లాంటి నీచమైన దేవుడూ మానవాళికి ఆదర్శమా!

Abraham గారు 2038 BCEలో పుడితే Moses అధర్యంలో నడిచిన the Exodus from Egypt అనేది 1250(13th century BCE)లో జరిగింది. Moses యూదు మతానికి అంతకు ముందు ఉన్న రూపాన్ని పూర్తి స్థాయిలో మార్చేసి తన సొంత రూపాన్ని పులిమేశాడు. నాలుగు మతాలకి మూలకర్త అనే గానీ మతం రూపు దిద్దుకోవడంలో అబ్రాము వూడబొడిచిన ఘనకార్యం ఏమీ లేదు, మొదటి ark of covenant స్థాపించడం తప్ప.మోషే గారు కధలోకి వచ్చాకనే మతంలోకి కొంచెం సెంటిమెంటూ కొంచెం వయొలెన్సూ వచ్చి చేరాయి.
According to Egyptian accounts the last king of the XVth dynasty, named Apopi, “very pretty71” in Hebrew like Moses’ birth name (Ex 2:2), reigned 40 years in Egypt (1613-1573), then 40 years later he met Seqenenre Taa the last pharaoh of the XVIIth dynasty. The eldest son of Seqenenre Taa, Ahmose Sapaïr, who was crown prince died in a dramatic and unexplained way shortly before his father. Seqenenre Taa died in May 1533 BCE, after 11 years of reign, in dramatic and unclear circumstances. The state of his mummy proves, however, that his body received severe injuries and remained abandoned for several days before being mummified (Ps 136:15). Prince Kamose, Seqenenre Taa's brother, assured interim of authority for 3 years (1533-1530) and threatened to attack the former pharaoh Apopi, new prince of Retenu (Palestine). In the Stele of the Tempest he also blames Apopi for all the disasters that come to fall upon Egypt which caused many deaths. “ - ఇది బైబిలు రూపం మార్చిన మోషే గారి అసలు చరిత్ర!
Seqenenre Taa, Ahmose Sapaïr అనే ఫారోల వంశపు తండ్రీ కొడుకులు హతులయిన May 10, 1533 BCE తేదీన EXODUS జరిగినట్టు భావిస్తున్నారు - కానీ ఆనాటి చరిత్రక శిధిలాలను ఎన్నో శ్రమదమాదుల కోర్చి తవ్వి తీసిన ఎంతోమంది పరిశోధకుల్లో ఒక్కరికీ EXODUS జరిగిందనటానికి నికరమైన ఒక్క ఆధారం కూడా దొరకలేదు.ప్రతి నమ్మకానికీ సత్యం పునాది ఉండాల్సిన అవసరం లేదని సరిపెట్టుకోవటమే, తప్ప అబ్రహామిక మతాల వారు పరమసత్యం కోసం పట్టుపట్టకుండా ఉంటేనే మంచిది! "I belived somebody, took the medicine for my decease without knowing the farmulae details and everything about the medicine. I just believed. And I am cured." అనుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు.
అయితే, బాధ కలిగించే విషయం ఏమిటంటే బైబిలు రచయితలు చెప్పిన అబద్ధాలు ఎవరిని గొప్ప చేసి చూపించాలని చెప్పారో పెద్దమనుషులను అవమానించేటట్టు ఉన్నాయి.నిజానికి నా పరిశోధన ప్రకారం అబ్రాము గారి సతీమణి మొదట ఫారో దగ్గిరకి వెళ్ళడానికీ పిదప Abimelech దగ్గిరకి వెళ్ళడానికీ శృంగారమో వ్యభిచారమో కారణం కాదు. స్వయాన ఫారో రాజు చెక్కించిన (1962 BCE) నాటి Sarai as an Offering Bearer  ప్రతిమల్ని బట్టి ఫారో ఆమెని దైవపూజకి వినియోగించినట్టు మనం అర్ధం చేసుకోవాలి.మోషేను పెంచుకున్న ఫారో యువరాణితో సహా ఆనాటి మహిళలు కన్యాత్వం చెడని బ్రహ్మచర్యంతో పూజల కోసం తమను తాము అర్పించుకోవడం బైబిలులోనే చాలా చోట్ల ప్రస్తావనకు వస్తాయి. అబ్రహాము స్థాపించని పాత మతానికి చెందిన విశిష్ట పూజలు సారాకి ఎట్లా తెలిశాయి అన్న ప్రశ్నని తప్పించుకోవడానికి బైబిలు రచయితలు ఆమెకు ఆ రెండు సార్లూ రంకును అంటగట్టేశారు - ఎంత నీచత్వం!
బైబిలు రచయితల వచనాల ప్రకారమే మోషేగారు పెద్ద మెంటల్ కృష్ణ లాంటి క్యామికోవిలన్ అనిపించడం లేదూ!తన సాటి మగ పిల్లల్ని రాజు చంపెయ్యమని ఆజ్ఞలు జారీ చేసిన పరిస్థితిలో ఎకాఎకిన రాజుగారి మనవడైపోయాడు, కిరీటం అంటే తెలియని వయస్సులోనే రాజమకుటాన్ని కాళ్ళకేసి తొక్కాడు, అదే రాజు పోషణలో నలభయ్యేళ్ళు పెరిగాడు, తన దాసత్వం గురించి తెలిసీ తనది కాని రాజత్వాన్ని హాయిగా అనుభవించాడు, తన జాతివాణ్ణి హింసించినందుకు అన్యజాతి వాణ్ణి బహిరంగ శిక్షతో కాక రహస్యకుట్రతో చంపేశాడు, తన నేరం బయట పడనంతకాలం యధావిధి తనది కాని రాజత్వాన్ని స్వేచ్చగా అనుభవించాడు, తన నేరం బయటపడిన మరుక్షణం ప్రాణం కాపాడుకోవటానికి దూరదేశం పారిపోయాడు - ఇటువంటివాడిని సకలలోక సృష్టికర్త ప్రపంచ స్థాయి మానవోత్తముడని ప్రకటించా డు - ట!ఆ ప్రపంచ స్థాయి మానవోత్తముడు ఇశ్రాయేలీయుల్ని వాళ్ళకి లేని దాస్యం ఉందని నమ్మించాడు - ట!ఆ ప్రపంచ స్థాయి మానవోత్తముడు ఐగుప్తీయులకి లేని క్రూరత్వాన్ని అంటగట్టాడు - ట!ఆ ప్రపంచ స్థాయి మానవోత్తముడు అమాయకులైన ఇశ్రాయేలీయులను అమాయకులైన ఐగుప్తీయులను దోచుకోమని చెప్పాడు - ట!ఆ ప్రపంచ స్థాయి మానవోత్తముడు ఈజిప్టులో తమ కష్టార్జితం తాము అనుభవిస్తూ బతుకుతున్న ఇశ్రాయేలీయులకి ఇంతకన్న గొప్పదీ దేవుడు ఎన్నిక చేసినదీ అయిన కొత్త బంగారు లోకం గురించి కధలు చెప్పి కేవలం వీళ్ళు వెళ్ళటం కోసం అనుమతి ఇవ్వలేదనీ కోట తలుపులు తెరవలేదనీ చెప్పి ఫారోల్నీ ఈజిప్తియన్లనీ అన్ని ప్లేగుల్తో హడలగొట్టి ఇశ్రాయేలీయులని తనవెంట తీసుకొచ్చి నలభయ్యేళ్ళు కారడవుల్లో తిప్పి తిప్పి కేవలం తనని ధిక్కరించినందుకు తనని నమ్మి వచ్చిన ఇశ్రాయేలీయుల్నే ఆకలి దప్పులకి అలమటించి పోయేలా చేసి మలమల మాడ్చి చంపేస్తూ తన పెత్తనం కింద ఒక మతాన్నీ ఒక రాజ్యాన్నీ స్థాపించి ఒక ధర్మశాస్త్రాన్ని కూడా రచించాడు - ట!
కేవలం బైబిలు కధల మీద ఆధారపడకుండా Flavius Josephus అనే చరిత్ర కారులు నిజాయితీగా రాసిన విషయాల్నీ William Dever అనే University of Arizonaకి చెందిన Near Eastern archeology, anthropology వంటి వైజ్ఞానిక శాఖలలో professor హోదా వున్న సత్యశోధకుల పరిశోధనల్నీ Manetho అనే EGYPTIAN PRIEST AND HISTORIAN తేల్చి చెప్తున్న విషయాల్నీ కూడా పట్టించుకుని వాస్తవమైన అన్ని విషయాల్నీ ఒక చోట చేరిస్తే మోషే యొక్క అసలు జీవితం ఇట్లా ఉంటుంది:వలసకాండ Jacob తన కుటుంబంతో ఈజిప్టులో స్థిరపడిన ప్రస్తావనతో మొదలవుతుంది.కధా కాలానికి అతను గతించి కొన్ని తరాలు గడుస్తాయి.”7 but the Israelites were exceedingly fruitful; they multiplied greatly, increased in numbers and became so numerous that the land was filled with them.” అన్న వచనం వాళ్ళు రాజ్యంలో తామరతంపరై వృద్ధి చెందారని చెప్తుంది.కానీ, వాస్తవ చరిత్ర మాత్రం కనానీయులు ఈజిప్టులో ఉండటం నిజమే గానీ అంత ఎక్కువ సంఖ్యలో ఉండటం అబద్ధమే అంటున్నది.Amram అనే ఒక Levi జాతి పురుషుడూ Jochebed అనే ఒక Levi మహిళా దంపతులయ్యారు."Jochebed was a daughter of Levi and mother of Aaron, Miriam and Moses. She was the wife of Amram, as well as his aunt." అని బైబిలు ఉటంకించిన దాని ప్రకారం ఈ మహానేత మోషే గారి తలిదండ్రులు కూడా incest అనబడు ఛండాలపు సంబంధముతో తరియించినట్లు తెలుస్తుంది!ఆ మహిళ గర్భం ధరించి ప్రసవం అయ్యాక పుట్టిన మగ శిశువు అందమైనది కావటంతో Moses అన్న పేరుతో దత్తప్త్రుడిగా స్వీకరించింది ఫారో యువరాణి.ఒక్క Egyptian document కూడా Moses అన్న పేరుతో ఉన్న వ్యక్తిని గురించి చెప్పటం లేదు కాబట్టి ఈ వ్యక్తి గానీ వలస గానీ వాస్తవం కాదని అంటున్నారు కొందరు పరిశోధకులు.అయితే, 300 BCEల నాటి Manetho అనే EGYPTIAN PRIEST AND HISTORIAN తేల్చి చెప్తున్నది ఏమిటంటే Moses తనయొక్క ఈ ప్రఖ్యాతమైన ముద్దుపేరును Palestine చేరుకున్న తర్వాత నుంచే వాడుకున్నాడు, అంతకు ముందరి అతని పేరు Osarsiph (Aauserre-Apopi) అట!యువరాణి దత్తత తీసుకుని తండ్రికి చూపించి వారసుడిగా ఇతన్ని చేసినప్పటికే పుట్టి వున్నాడో తర్వాత పుట్టాడో గానీ వలస జరిగినప్పుడు హతుడైన ఫారో యుక్తవయస్సు వచ్చేసరికి వారసత్వ రాజకీయాల్లో తనను మించి ఎదగటంతో తనకు ఈర్ష్య రగిలింది.క్రమేణ అది పెరిగి ఒక ఈజిప్షియన్ని హత్య చేశాడు.అది బయట పడుతుందని  భయపడి పారిపోయి Madian ప్రాంతం చేరుకుని స్థిరపడ్డాడు.ఈజిప్టులో నేర్చిన రాజనీతిని ఉపయోగించి బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించి పాత పగని తీర్చుకోవటానికి ఈజిప్టు మీద దాడి చేసి తననుంచి ఈజిప్టు సింహాసనాన్ని లాక్కున్న Seqenenre Taaనీ అప్పటి ఈజిప్టు యువరాజైన Ahmose Sapaïrనీ చంపేశాడు.ఇక్కడ జరిగిన భీబత్సాన్ని "Pharaoh Seqenenre Taa died in May 1533 BCE, after 11 years of reign, in dramatic and unclear circumstances. The state of his mummy proves, however, that his body received severe injuries and remained abandoned for several days before being mummified.The eldest son of Seqenenre Taa, Ahmose Sapaïr, who was Crown prince died in a dramatic and unexplained way shortly before his father." అనే ఈజిప్షియన్ చరిత్రకారుల కధనం కళ్ళకి కట్టినట్టు వివరిస్తుంది."gave him an unspecified disturbing message" అనేది ఒక రాజు ఇంకొక రాజుకు యుద్ధసమయంలో వార్తాహరుల ద్వారా పంపించే వీరప్రకటన - ఇక్కడ మోజేసు “నీ కళ్ళముందే నీ కొడుకును చంపుతాను చూసుకో!” అని Seqenenre Taaకి చెప్పి అన్నంత పనీ చేశాడు.బహుశః యుద్ధంలో గెల్చాక ఇక్కడ పట్టుకున్న బానిసల్ని కొట్టుకుంటూ తన్నుకుంటూ ఆకలి దప్పులకి అలమటించి పోయేలా చేసి మలమల మాడ్చి చంపేస్తూ కనానుకు తీసుకెళ్ళడమే దుర్భరమైన బానిసత్వం నుంచి స్వర్గతుల్యమైన దేవుడి రాజ్యంలోకి కనానీయుల్ని నడిపించినట్టు భ్రమించి ఈనాడు క్రైస్తవ సమాజం గొర్రెని చంపి పండగ చేసుకునే వలస కధ కింద మారింది కాబోలు!
ఒకనాడు Joseph తన తండ్రి పార్ధివ దేహాన్ని కనాను తీసుకెళ్ళి అక్కడ సమాధి చెయ్యాలనుకుని అనుమతి కోరినప్పుడు ఫారో ప్రభువు “Go up and bury your father, as he made you swear to do.” అని ఔదార్యం చూపించాడు,ఈనాడు మోషే నలభయ్యేళ్ళ పాటు పెంచిన తండ్రి యొక్క మరో సంతానమైన సోదర సమానుడి ముఖాన్ని పచ్చడి చేసి శవసంస్కారం కూడా ఆలశ్యమయ్యేటట్టు చేశాడు - పాముకి పాలు పోసి పెంచిన ఫలితపు నీతికధలోని పాములాంటివాడు ప్రపంచ మానవాళికి సుఖశాంతులను ప్రసాదించే ధర్మశాస్త్రం రాశాడట - హవ్వ!
మన దేశపు అఖండ భారతదేశ పునస్థాపన సిద్ధాంతకర్తలు మనది వెయ్యేళ్ళ పరాధీనత అన్నట్టు "Now the length of time the Israelite people lived in Egypt was 430 years. 41 At the end of the 430 years, to the very day, all the Lord’s divisions left Egypt. 42 Because the Lord kept vigil that night to bring them out of Egypt, on this night all the Israelites are to keep vigil to honor the Lord for the generations to come." అని లెక్కలు కూడా చెప్తుంది New International Version (NIV) నల్లట్ట పుస్తకం.
పరాధీనత నుంచి స్వాతంత్య్రానికి ప్రయాణించిన కనానీయులు ప్రతి సంవత్సరమూ చేసుకునే పండగలో వాళ్ళ ద్యాముడు పెట్టిన నియమాలూ నిషేధాలూ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది - సకలలోకసృష్టికర్తకి తను సృష్టించిన అనేక జాతుల్లో ఒక జాతి అయిన కనానీయుల పట్ల ఇంత పక్షపాతం ఏమిటి?పోనీ వాళ్ళ మీద చూపించిన శ్రద్ధ వాళ్ళకి మేలు చేసిందా అంటే అదీ లేదు - "ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మాసం వండుకునే కుండల దాగరే మాకు బావుంది అని గొణుక్కున్నందుకు శాపం అనుభవించి చచ్చారు" అని Raja Ravi Prasad Moka అనే వెర్రి క్రైస్తవ గొర్రె అదే ఇశ్రాయేలీయుల్ని ఎంత ఈసడించి పారేశాడో చూశారు కదా!బానిసత్వాన్ని వదిలించి దేవుడి రాజ్యంలోకి తీసుకు రమ్మని మోషేని ఈజిప్టు పంపించటం దేనికి?తన మహిమ చూపించి కోట తలుపుల్ని బద్దలు కొట్టడమనే చిన్న పని చేస్తే సరిపోయేదానికి మోషేకి ఒక కొంకికర్ర ఇచ్చి కొంకికర్రకి మహత్యాలు అంటగట్టి రోజులు,వారాలు,నెలలు ఈజిప్షియన్లని నానా కష్టాలూ పెట్టటం దేనికి?అన్ని భీబత్సాలు చేసి కోట దాటించి తీసుకొచ్చిన యహోవా ద్యాముడికీ మోజేసు ప్రవక్తకీ ఇశ్రాయేలీయ్లకి తిండీ తిప్పలూ అమర్చాల్సిన కనీసపు బాధ్యత కూడా లేదా!ఆకలేస్తుందని అన్నందుకు చంపటం దైవత్వమా?మనకేమీ కానివాళ్ళకి కూడా అలాంటి కష్టం వస్తే అయ్యో అనుకోవడం మానవత్వం ఉన్న ప్రతివాడూ చేస్తాడు. అలాంటిది,"మా దేవుడు కరుణామయుడు, మా అంత సున్నిత హృదయులు లేరు, మమ్మల్ని తిట్టే వాళ్ళకోసం కూడా ప్రార్ధించే జాలిగుండె మాది" అని గొప్పలు చెప్పుకుంటున్న Raja Ravi Prasad Moka అనే వెర్రి క్రైస్తవ గొర్రె "శాపం అనుభవించి చచ్చారు" అని అనటంలో ఎంత కసి వుంది?
ఈజిప్టులో ఆనాడు విమోచన దినం జరుపుకోమని చెప్పేటప్పుడు ఎన్నెన్ని నియమాలు పెట్టాడు?వాళ్ళ దగ్గిర వాళ్ళ కష్టార్జితం పోగయినప్పుడు నాకు జంతుబలులూ నరబలులూ కావాలని అడగటమూ వాళ్ళ కష్టార్జితానికి న్యాయమైన ప్రతిఫలం తను ఇవ్వక ఆకలేస్తుందని అన్నందుకు చంపటమూ తిండికి తిమ్మరాజూ పనికి పోతరాజూ అన్నట్టుంది గానీ అది సకలలోకసృష్టికర్త లక్షణమేనా - చెప్పేవాడు ఎటూ మోసం చెయ్యటానికే చెప్పాడు, నమ్మేవాళ్ళ బుద్ధి ఏమైంది?"Tell the whole community of Israel that on the tenth day of this month each man is to take a lamb for his family, one for each household. If any household is too small for a whole lamb, they must share one with their nearest neighbor, having taken into account the number of people there are. You are to determine the amount of lamb needed in accordance with what each person will eat. The animals you choose must be year-old males without defect, and you may take them from the sheep or the goats. Take care of them until the fourteenth day of the month, when all the members of the community of Israel must slaughter them at twilight. Then they are to take some of the blood and put it on the sides and tops of the doorframes of the houses where they eat the lambs. That same night they are to eat the meat roasted over the fire, along with bitter herbs, and bread made without yeast. Do not eat the meat raw or boiled in water, but roast it over a fire—with the head, legs and internal organs. Do not leave any of it till morning; if some is left till morning, you must burn it. This is how you are to eat it: with your cloak tucked into your belt, your sandals on your feet and your staff in your hand. Eat it in haste; it is the Lord’s Passover." - వామ్మో!ఇది ఒక జాతి దుర్భరమైన బానిసత్వం నుంచి విడుదల పొందినందుకు జరుపుకునే పండగేనా?ఇంత రక్తదాహమా!ఇంత మాంసప్రీతియా!పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం అన్నట్టు May 1533 BCE నాడు కొద్దిమంది కనానీయులు ఈజిప్టు నగరం నుంచి బయటికి రావడం సంవత్సరానికి ఒకసారి కొన్ని లక్షల కోట్ల గొర్రెపిల్లల చావుకి వచ్చింది కాబోలు. మనిషికి ఆకలి వేసినప్పుడు మాంసం తినడం తప్పు కాదు, కానీ సకలలోకసృష్టికర్త తన సృష్టి అయిన మనిషికి తన సృష్టి అయిన జంతువుల్ని చంపి తిని ఆనందించమని చెప్పడమే కాక తప్పనిసరి తంతును చేసి ప్రోత్సహించడం ఎంత ఘోరం!
కడుపులో ఇంత క్రూరత్వం పెట్టుకున్న నీచమైన వాళ్ళు మా దేవుడు కరుణామయుడు, మా అంత సున్నిత హృదయులు లేరు, మమ్మల్ని తిట్టే వాళ్ళకోసం కూడా ప్రార్ధించే జాలిగుండె మాది అని డప్పు కొట్టుకోవటం చూస్తుంటే మీకు అసహ్యం వెయ్యడం లేదూ!
మన పరిమిత జ్ఞానానికి అర్ధం కాని ప్రతిదీ నిరర్ధకం అనుకోవడమే అజ్ఞానంతో కూడీన అహంకారానికి మొదటి గుర్తు.ఇవ్వాళ అర్ధం కానిది జ్ఞానం పెంచుకుంటే రేపు అర్ధం కావచ్చు - కానీ నాకు ఇప్పటికి తెలిసిందే సమస్తం, ఇంతకు మించి ఏదీ లేదు, ఉందంటే నువ్వు ఛాందసుడివీ మతోన్మాదివీ అనేవాళ్ళు అత్యంత ప్రమాదకారులు.
నిజం చీర సింగారించే లోపు అబద్ధం వూరంతా చుట్టి వస్తుందన్నట్టు చెలరేగి పోతున్న ఈ బొంకుల దిబ్బలు వైదిక ధర్మం తన జడత్వాన్ని వదిలించుకుని ఒకే ఒక్క సారి పాంచజన్యం పూరించితే చాలు కకావికలై పారిపోతాయనేది సత్యధర్మన్యాయప్రతిష్ఠితమైన ఆచార్య పరంపర నుండి సంక్రమించిన మూడు కాలాలనూ ముడి వేసి చూడగలిగే జ్ఞానదృష్టితో నేను చెప్తున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...