Thursday 1 September 2016

శ్రీమాన్ స్వైరిణి పాదరేణువుకు రామభక్తుల ప్రశంసల వెల్లువ - పిబరే రామ దూషణ రసం!

----------------------------------------------------------------------------
మొదట ‘గణేశ పంచరత్నమ్ ’ విన్నాను.  సూర్య గాయత్రీ,  ఆమె గురువుల్లో  ఒకరైన  కుల్ దీప్ కలిసి  హుషారుగా పాడుతుంటే  తమాషాగా,   ఉత్సాహంగా అనిపించింది.

‘నాగేంద్ర హారాయ’ పాటను  ఈ  చిన్నారి అంకితభావంతో  సంలీనమైనట్టు పాడటం ఆకట్టుకుంది. 

ఈమె  పాడినవన్నీ బాగున్నాయి.

వాటిలో  ప్రత్యేకంగా  నాకు బాగా నచ్చి,  రోజూ విన్నా తనివి తీరనట్టున్నపాటలు మాత్రం రెండు- 

మొదటి పాట...  

‘‘శ్రీరామ చంద్ర కృపాలు భజ మన  హరణ భవ భయ దారుణం
నవ కంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం ...’’

శ్రీరాముడి ఘనతను వర్ణించే పాటన్నమాట.

సూర్య  గాయత్రి  ఆధ్యాత్మిక గాయనిగా  పేరు తెచ్చుకుంటోంది.  ఇతర రాష్ట్రాల్లో కూడా  కచేరీలు ఇస్తోంది.  హైదరాబాద్, తెనాలి లాంటి చోట్లకు కూడా ఆమెను ఆహ్వానించి పాడిస్తున్నారు.

‘‘సంగీత జ్ఞానము భక్తి వినా
సన్మార్గము కలదే మనసా ’’ అన్నాడు  త్యాగయ్య. 

నిజానికి  సంగీత జ్ఞానం సంపాదించాలంటే  భక్తి (పాటల సాధన)  వినా మార్గం లేదు!  

త్యాగరాజు కీర్తనలైనా,  అన్నమయ్య రచనలైనా, రామదాసు భజనలైనా దేవుడి ఘనతను  కీర్తించేవే కదా!

----------------------------------------------------------------------------
ఇంత చక్కగా చిన్నారి సూర్యగాయత్రినీ ఆ సూర్యగాయత్రి పాడుతున్న కీర్తనల్ని విని పరవశించి అందరికీ పరిచయం చేసి అలాంటి సంగీతాన్ని అభిమానించేవారికి ఆనందం కలిగిస్తున్న వారు ఎవరో తెలుసా?ఏ కొంచెం కామన్ సెన్సు ఉన్నా ఎవరో శ్యామలీయం లాంటి పరమ భాగవతోత్తముడు కాబోలు అనుకుంటారు!

నేనూ అలాగే తప్పులో కాలేశాను!ఈమధ్య నా సొంత ప్రాజెక్టుల పనుల్లో బిజీ అయిపోయి నా బ్లాగులో పోష్టుల్నే డిలే చేస్తున్నాను గదా,రాత్రే కొంచెం తీరిక దొరికి మిగతా బ్లాగుల్లో విశేషాలు చూద్దామని దురద పుట్టి వ్యాఖ్యల సెక్షనులో వెతికితే సూర్యగాయత్రి గురించిన ప్రస్తావన కనబడితే వెళ్ళాను - తీరా చూస్తే అది "వేణువు" బ్లాగు - అడా పావియా,ఎన్నడా ఇదు గోరమా ఇరుక్క??????

ఈ నాస్తికుడికి భక్తిగీతాలు నచ్చడ మేమిటీ?శ్రీవారు మహా ఘనత వహించిన శ్రీమతి ముప్పాళ రంగనాయకమ్మ గారి భక్తాగ్రేసరులు - వారి పాదరేణువులు!ఈ పంక్తుల్ని గానీ ఈ పోష్టును గానీ ఆమెకి చూపిస్తే ఆవిడ గారు మెచ్చుకుంటుందా తిట్టిపోస్తుందా?ఒక సెలెబ్రిటీని మనం అభిమానిస్తున్నాం అంటే వాళ్ళలో మన పోలికల్ని చూసుకునే గదా - ముఖ్యంగా మన టేస్టుకి దగ్గిరగా ఉంటే మమేకమైపోతాం!ఆ సెలెబ్రిటీ ఏ ఫీల్డులో ఎంత గొప్పదనాన్ని సాధించినా ఆ ఫీల్డులో ఉన్న ఈ సెలెబ్రిటీని మాత్రమే మనం అభిమానించడానికి మాటతీరో మరొకటో మనకి దగ్గిరగా ఉండి అక్కడ నేను ఉంటే నేను కూడా అలాగే ఉంటాను అనుకోవడం వల్లనే గదా అంతగా మమేకమైపోయేది!మరి ఇతనేమిటండీ అంత దుర్మార్గంగా రాముణ్ణి విమర్శించిన రచయిత్రి మీద ఈగవాలనివ్వని అభిమానంతో ఉండి అదే నోటితో ఆవిడకి చచ్చినా నచ్చని భక్తిగీతాల్ని మెచ్చుకుంటాడు?
-----------------------------------------
దైవ భావననూ, సృష్టికర్త ఉనికినీ నమ్మని నాలాంటివారు ఆధ్యాత్మికపరమైన  పాటలు వింటూ  తన్మయత్వం చెందుతున్నారంటే...

అది -

ఆ పాటల సాహిత్యంలో పొంగిపొరలే భక్తి  భావన మూలంగా కాదు,

రస భరితమై అంతరంగాన్ని తాకే  సంగీత కళ వల్లనే!

-----------------------------------------
అబ్బ!ఏమి చెప్పాడు?ఏమి చెప్పాడు?ఎంత గొప్ప న్యాయమైన తీర్పు?మరి గద్దర్ కూడా ఇవే పాడి పులకిస్తున్నాడా?అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ!!నాస్సామిరంగా,ఈ పోష్టుని గానీ మురంనా చూసిందంటే "నువ్వు నా అభిమానివా - అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదూ!ఇంకోసారి ఎక్కడైనా ఏవరితోనైనా నా అభిమానినని చెప్పుకుంటే చెప్పుచ్చుక్కొడతా"నని ముఖం మీదే వాయించేస్తుంది.తనలాంటివాళ్ళు కూడా తన్మయం చెందటానికి వాటిలోని భక్తిభావం కారణం కాదట,అంతరంగాన్ని తాకే సంగీతకళ వల్లనేనట!దాన్ని సృజించిన కళాకారుడు తన అంతరంగాన్ని కూడా తాకేటంత గొప్పగా దాన్ని తీర్చిదిద్దటం వెనక ఉన్నది భక్తిభావం కాదా?అది లేకుండా ఇది వస్తుందా?భావం లేని రాగం ఉంటుందా?భక్తిభావం తెలియకుండా ఉత్తుత్తి సాపాసాల గోల శోభిస్తుందా?
వాలి వధ విషయంలో రాముడి వాదన అసంతృప్తికరంగానే ఉండేది, చిన్నప్పట్నుంచీ. ‘చందమామ’లో ‘వీర హనుమాన్’ధారావాహిక వస్తున్నపుడు కూడా ఈ ఘట్టాన్ని ఆసక్తిగా చదివాను.శ్రీరాముడి వల్ల వాలికి అన్యాయం జరిగిపోయిందనే నా ఆలోచనలకు తర్కబద్ధమైన సమర్థన రంగనాయకమ్మగారి‘రామాయణ విషవృక్షం’లో దొరికింది. ఈ పుస్తకం చదివేనాటికే నాకు భక్తి విశ్వాసాలు  లేకపోవటం వల్ల  ఆ పుస్తకాన్ని పూర్తి సానుకూల దృష్టితో చదవగలిగాను. ఒకవేళ  అప్పటికి నాస్తికుణ్ణి కాకపోయినప్పటికీ ‘వాలి వధ’ఘట్టంలో రంగనాయకమ్మగారి వాదన నాకు  నచ్చివుండేదే!
తులసీదాస్ కీర్తనలు విని పులకించిపోతున్న ఈ సంగీతకళా విమర్శకులుంగారికి వాలిని చంపినందుకు  రాముడి మీద ఉన్న అభిప్రాయం  ఇదితన ముడ్డినలుపు తనకి తెలియని ప్రతి అడ్డగాడిదకీ రాముడిలో తప్పులు కనిపిస్తాయి!రాముడి చేతిలో చచ్చినందుకు వాలీ,కృష్ణుడి చేతిలో చచ్చినదుకు కర్ణుడూ వీడికి హీరోల్లా కనపడతారు!మరి వాళ్ళు హీరోలు అయినప్పుడు వాళ్ళని చంపినవాళ్ళు ఏమవుతారు?తనకి నచ్చినవాణ్ణి చంపినవాణ్ని పొగిడేవాడు ఏమవుతాడు - తను చెప్తే వినాలని ఉంది.కొంచెం నాతరపున తనని అడిగి నా సందేహం తీరుస్తారా?నేను అడిగితే జవాబు రాదులెండి!నేను ఇప్పటికే కొంత కెలికాను,తనకి గోప్పగా చెప్పుకోవటానికి వీలుగా ఉండే కామెంట్లు మాత్రం ప్రచురించి కేవలం తను చెప్పగలిగినవాటికి మాత్రం జవాబులు చెప్పి సైలెంట్ అయిపోయాడు:-)
రాముణ్ణీ కృష్ణుణ్ణీ అపహాస్యం చేస్తూ అద్భుతమైన రచనలు చేసిన శ్రీమతి ముప్పాళ రంగనాయకమ్మ గారి అభిమానులు ఈ పోష్టులో ఆ దైవాలని కీర్తంచే సూర్యగాయత్రిని ఇంతగా పరవశించడానికి కారణం ఏమిటి?

రాముడి చేతిలో చచ్చిన వాలినీ అర్జునుడి చేతిలో చచ్చిన కర్ణుడినీ అభిమానించే మీకు సూర్యగాయత్రి వారిని కీర్తిస్తున్నపుడు పులకింతలు కల్గుతున్నాయా - హవ్వ!!

అది చేసినా ఇది చేసినా పాప్యులారిటీ కోసమేనా!రోడ్డుమీద హఠాత్తుగా ఒక మనిషి దభాలన పడిపోయి గిలగిలా తన్నుకుంటే తలతిప్పి చూస్తాం - ఆ రకంగా ఫోకస్ కోసం తిప్పలు పడకుండా ఏదో ఒకదానికి నిజాయితీగా కట్టుబడితే బాగుంటుంది!బహుశా మీ అభిమాన రచయిత్రి ఆ రామాయణ భారతాల్ని విమర్శించడానికి కారణం కూడా అదేనేమో - కాదా?

మద్దెలకి అటో దెబ్బా ఇటో దెబ్బా అన్నట్టు ఎందుకండీ ఈ వూగిసలాట?చేస్తే శుద్ధక్షవరం చెయ్యాలే తప్ప మొరికీలు పెట్టగూడదని పెద్దల వాక్యం!
26 ఆగస్టు, 2016 12:39 [PM] 
దానికి ఈ సంగీతకళానిధి చెప్పిన జవాబు చూడండి.కాకపోతే ఈ అసంబధమైన మరియూ వైరుధ్యముల పుట్ట అయిన ఇతగాడి వాదనకి జవాబు పైనే చెప్పేశాను ఇక్కడ.కానీ ఏమి లాభం?తలలోని మెదడుతో ఆలోచించని బాపతు కదా ఇతను కూడా,ఇలాంటివి తనకు తనుగా ఒప్పుకోడు - ఎవరన్నా అబలవంతంగా ఎక్కించాల్సిందే!
@ Haribabu: నా పారవశ్యానికి కారణం ఈ పోస్ట్ లోనే స్పష్టంగానే రాశాను. నాది ఊగిసలాటో,పాపులారిటీ యావో అనుకునేవారి అపోహలకు నా బాధ్యతేమీ లేదు!
26 ఆగస్టు, 2016 1:43 [PM]
ఆయనే ఉంటే మంగలెందుకన్నట్టు తనకి బాధ్యతే ఉండి తను పాటిస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్న నాస్తికత్వం పట్ల నిబద్ధత ఉంటే ఇన్నేళ్ళుగా దైవనామసంకీర్తనల్ని విని పరవశిస్తూ ఉండేవాడు కాదు గదా!ప్రపంచంలో ఏ విషయం గురించి అయినా కొన్ని అభిప్రాయాల్ని ఏర్పరచుకోవటానికీ,దేని గురించి అయినా ఎవరయినా ఇతరులకి చెప్పటానికీ,సామాజికార్ధికాధ్యాత్మిక విషయాల్లోని నైతికతకీ గీటురాయి సత్యమే!ఒక వ్యక్తిని సత్యానికి కటుబడ్డ మనిషిగా గుర్తించటానికి మానవులు ముందుగా చూసేది అతని ప్రవర్తనలోని రుజుత్వమే!ఏది ధర్మం ఏద ధర్మం అనేవి స్పష్టంగానే ఉండాలి,ఉంటాయి కూడా - లేని పక్షంలో ఆచరించడం కష్టం!మరి,అలాంటప్పుడు దేవుడు లేడు అని బల్లగుద్ది చెప్తూ సంగీతం నచ్చిందనే కుంటిసాకుతో దైవనామసంకీర్తనల్ని విని పులకించిపోవడంలో ఉన్న నిబద్ధత ఏమిటి?దేవుడు ఉన్నాడు అని నమ్మినవాళ్ళు అతనికి ఒక రూపాన్ని ఇచ్చి ప్రశంసిస్తుంటే తలయూగిస్తూ  వింటూ వింటూ చొల్లుకార్చుకునేవాడు నాస్తికుడెట్లయితడు!నేను వొదుల్తానా?మళ్ళీ అడిగాను - ఏమని:
ఒక మనిషి ఒకవైపు రాముడిలో తప్పులు వెదికిపట్టుకుని చీల్చి చెండాడిన రచయిత్రిని అభిమానిస్తూ మరోవైపు అదే రాముడిని సూర్యగాయత్రి పరవశంగా పాడిందని ప్రశంసించటంలో ఆత్మద్రోహం,నైతికపతనం లాంటివి ఏవీ ఉండవని నిర్ధారించితే తప్ప మీ కారణం స్పష్టంగా ఉండదండీ!మామూలుగా ఇటువంటి ధోరణిని రెండు నాల్కలతో మాట్లాడటం,ఏ ఎండకా గొడుగు పట్టడం అంటారు మరి?బహుశా మీరు మేధావి రంగనాయకమ్మ అభిమాని గాబట్టి ఈ రూల్సు మీకు వర్తించవు కాబోలు!మహా మహా సైంటిఫిక్ ప్రినిసిపుల్సుకే బోల్డన్ని ఎక్సెప్షన్లు ఉంటున్నాయి,కదా!
26 ఆగస్టు, 2016 6:13 [PM]
దీనికి ఈ గుర్రిందగింజ ఎంత గొప్ప జవాబు చెప్పాడో తెలుసా!తను ఏమాత్రం వైరుధ్యం లేకుండా ముక్కుసూటిగా ప్రవర్తిస్తూ అందర్నీ మెప్పించగలుగుతుంటే నేనొక్కడినీ వూరందరిదీ ఒక దారి అయితే మరోదారిలో వెళ్ళే ఉలిపికట్టెలా కన్విన్స్ కాకపోవడం అనే తప్పు నాలోనే ఉందంటున్నాడు,
@ Haribabu: సంగీత ఆస్వాదనకు సంబంధించి నా వైఖరి నాది. దానిలో వైరుధ్యమేదీ లేదు. అసలు అది పోస్ట్ లోనే ఉంది, గ్రహించదలిస్తే! మీరు కన్విన్స్ అవ్వదలచకపోతే అది మీ ఇష్టం!
 26 ఆగస్టు, 2016 8:27 [PM]
ఒక గంభీరమైన తాత్విక దృక్కోణంతో జీవితకాలపు కార్యాచరణ కోసం ఓక విషయం గురించి ఏర్పర్చుకున్న అభిప్రాయాలకి విరుద్ధమైనవాటిని ప్రశంసించడం అంటే మన ఉచ్చిష్టం మనమే తినడం,మనం నమ్మని విషయాల్ని ఎదటివాళ్లకి చెప్పటం మన ఉచ్చిష్టాన్ని వాళ్ళకి తినిపించడం!వాడు క్యాపిటలిస్టా కమ్యునిష్టా అనే తేడా లేకుండా ఎదటివాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనుకునేవాడు చేసే మొదటి అని తనకి నమ్మకం లేకపోయినా ఏ విషయాన్ని ఎదటివాడు ఎట్లా నమ్మితే తనకి లాభమో ఆ రకమైన పులుముడుతో ఎదటివాళ్ళకి చెప్పటం - అబద్ధాలు చెప్పటం!అది తప్పని తెలిసే చేస్తాడు,మనం నిలదీసినా అది తప్పు కాదని దబాయిస్తాడు - వీడిలాగే!
@venu


సంగీత ఆస్వాదనకు సంబంధించి నా వైఖరి నాది. దానిలో వైరుధ్యమేదీ లేదు.
@hari.S.babu
మొండివాడు రాజుకన్న బలవంతుడు,నవ్విపోదురు గాక నాకేటి వెరపు,సీజరు పెళ్ళాం తప్పు చెయ్యదు అన్నట్టు,అంతేనా?
27 ఆగస్టు, 2016 1:19 [PM]
నేను ఇక్కడ ప్రస్తావించిన రెండు నాల్కల ధోరణి,ఏ ఎండకా గొడుగు పట్టటం,మొండివాడు రాజుకన్న బలవంతుడు,సీజర్ పెళ్ళాం తప్పు చెయ్యదు అనేవాటిల్లో ప్రతిదీ తనకి సూటిగా తగుల్తుంది తను గనక తలలోని మెదడుతో ఆలోచించే వ్యక్తి అయివుంటే!ఒకసారి నాకూ మా నాన్నగారికె ఒక విషయంలో చిన్న గొడవ వచ్చింది.ఆయనకి బంధువులు ఉ.బో.స ఇవ్వగా మావూరిని వదిలేసి నూజివీడులో ఇల్లు కొనేద్దాం అనే ఆలోచన గట్టిగా వొచ్చేసింది.నేనేమో నా ప్రాక్టికాలిటీ ప్రకారం దాన్ని వ్యతిరేకిస్తున్నాను.ఈలోపు ఉబోసగాళు వాళ్ళ హడావిడి ప్రకారం ఒక ఇల్లు కూడా కుదిర్చి మా అమ్మగార్ని తీసుకెళ్ళి చూపించి  ఇల్లు ఎలా ఉందో మాకు చెప్పమంటే ఆవిడ "మరీ అంత ఇరుకు కాదు గానీ కొంచెం ఇరుకే!" అని కొనాలనే వూపుమీదున్న మా నాన్నగారికీ వద్దంటున్న నాకూ ఎవడి కిష్తమొచ్చిన అర్ధం వాడు తీసుకునేటట్టుగా తన అమూల్యమైన అభిప్రాయాన్ని వెల్లడించింది.నాకు కాలగూడని చోట చురచురా కాలిపోయి వాళ్ళిద్దరికీ చెప్పాల్సిన ప్రైవేటు చెప్పేసి ఆ దిక్కుమలైన ఇంటిని కొనడం ఆపించేశాను.రెండు నాల్కల పద్ధతి ఇట్లా ఉంటుంది - లోకంలో మనకి కనబడే రెండు నాల్కల వాళ్ళు కొడా మా మ్మగారిలా నవ్వు తెప్పిస్తారే తప్ప అంత ప్రమాదకారులు కాదు!ఇక ఏ ఎండకా గొడుగు పట్టటం అనేది క్యామెడీ డోసు తక్కువా విలనీ డోసు ఎక్కవా - పూర్తిగా లాభం కోసమే చేస్తారు గాబట్టి.మొండివాడు రాజుకన్న బలవంతుడు అనేది మరీ ముదిరిపోయినవాడు చేసే పక్కా విలనీ!ఆఖరుదైన సీజరు పెళ్ళాం తప్పు చెయ్యదు అనెది తెలియాలంటే ఒక నిజమైన కధ తెలియాలి.సీజరు గారి పెళ్ళాం గారు ఒకసారి రంకాడుతూ దొరికిపోయారు.ఇంకేముంది,గిట్టనివాళు నిండుసభలో సీజరుగార్ని కెలికారు - నేనిపుడు వీణ్ణి కెలికినట్టు!"ఒరేయ్ నాయన్లూ,నా పెళ్ళాన్ని నేను కంట్రోల్ చెయ్యలేనురా!దాన్ని చూపించి నన్ను కలికి నా పరువు తియ్యమాకండిరా!!" అని ఘొల్లున యేడుస్తూ అన్నమాట ఇది - జాలిపడాల్సిన పరిస్థితి,పగవాడికి తప్ప మిత్రులకి కోరుకోకూడనిది.
@ Haribabu: మీరు ఉటంకించిన సామెతలు/ సూక్తులు మీకు వర్తిస్తాయో, నాకు వర్తిస్తాయో పాఠకులే నిర్ణయించుకుంటారు!
27 ఆగస్టు, 2016 1:45 [PM]
దేవుడు లేడంటూనే యేళ్ళ తరబడి భక్తి పాటలు తను విని పులకిస్తూ ఇతర్లకి పరిచయం చేస్తూ కూడా అంత ధీమాగా అవి వేణు అనబడే నాకు కాదు,హరిబాబు అనబడే మీకు మాత్రమే తగుల్తాయి అంటున్నాడంటే వీడు బుర్రలో గుజ్జు ఉన్నవాడేనా అని అనుమానంగా ఉంది నాకు:-) వీటిల్లో ఏది నాకు వర్తిస్తుంది?ఏనాడూ నా పోష్టుల్లో గానీ కామెంట్లలో గానీ అబద్ధాలు చెప్పలేదు కదా!నేను నమ్మని విషయాల్ని గురించి ఎప్పుడూ చెప్పనే లేదు!తనకి ఇవి వర్తించవని సూటిగా తనని తను సమర్ధించుకుంటూ జవాబు చెప్పకుండా దొంగ పోలీసునే దొంగ అన్నట్టు పాఠకులు నిర్ణయిస్తారు అంటాడేమిటి?


వ్యాసపరాశరాది షిర్డీసాయినాధ పర్యంతం ఉన్న సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన నా గురుపరంపర పాదాల సాక్షిగా నడుస్తున్న నామీద తీర్పు ఇవ్వగలిగిన అంత గొప్ప న్యాయనిర్ణేతలు ఎవరు?కొబ్బరినూనెకీ జిడ్డాముదానికీ తేడాలు తెలియని జడ్డిమొహాల్లాగ ఒక రామద్వేషిని సహృదయుడైన కళాప్రియుడని  ప్రశంసిస్తున్న అణాకానీల్లాంటి ఆమాంబాపతు శ్యామలలూ,శ్రీలూ,తెలుగు అభిమానులూ కాదు గదా!రాముడి చేతిలో చచ్చినవాళ్ళు వీడికి హీరోల్లా కనపడతారు!తమకి నచ్చినవాణ్ణి తిట్టినవాణ్ణి పొగిడేవాళ్ళు ఏమవుతారు - వీళ్ళు చెప్తే వినాలని ఉంది.క్యాట్ వాక్ చేసుకుంటూ వొచ్చే వయ్యారుల్ని చూసి వాళ్ళకి చప్పట్లు కొడుతూ రెచ్చిపోయేటట్టు కూసిన్ని కొత్తపాటల్ని పరిచయం చెయ్యగానే ముందూవెనకా చూసుకోకుండా పొగిడేస్తున్నారు. వీళ్ళు అక్కడ తాగింది రామభక్తి రసాయనం కాదు, రామ దూషణ రసం కూడా కలిసిన కల్తీకల్లు పోస్తున్నాడు వాడు అని నిజంగానే తెలియదా వీళ్ళకి?చూడండి,  హేతువాదినైనప్పటికిన్నీ మీకు ఎంచక్కహా కొత్త కొత్త భక్తిపాటల్ని పరిచయం చేస్తున్న నేను విశాలహృదయుణ్ణి అని డప్పు కొట్టుకుంటున్న రామద్వేషిని ప్రశంసించిన వీళ్ళకి మళ్ళీ రామనామం తలిచేటందుకైనా అర్హత ఉందా!జరుగుతున్నది బాపుగారి దశదినకర్మ అని కూడా చూడకుండా ఎక్కడ చాన్సు దొరికితే అక్కడ, ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు రాముడి మీద విషం కక్కుతున్నవాడిలో సహృదయతని చూశారు - రామభక్తులు ఇట్లా అఘోరించబట్టే అయోధ్యరాముడు ఇంకా ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ టార్పాలిన్ గుడ్డల కిందనే అఘోరిస్తున్నాడు!

వీళ్ళు నిజంగా తాము దైవభక్తులమని అనుకుంటే అతడికి అక్కడ నేను వేసిన సామెతలు/సూక్తులు నాకు వర్తిస్తాయో అతడికి వర్తిస్తాయో బోధపర్చాలి.నేను మిమల్ని తిట్టానని గుర్రుగా ఉండి అవి నాకే వర్తిస్తాయని చెప్పినా ఫర్వాలేదు గానీ మౌనంగా మాత్రం ఉందకండి - మాట్లాడాల్సిన సమయంలో కూడా మాట్లాడకపోతే శవాలకీ మీకూ తేడా యేమిటి?తన భార్యని ఎత్తుకెళ్ళిన వాణ్ణి సంహరించిన క్షాత్రవర్చస్వికి భక్తులైన మీలో ఎందుకీ క్షాత్రలేమి?మన దేవుళ్ళని వెక్కిరించేవాడి దగ్గిర నుంచి మీరు భక్తి కీర్తనలు పరిచయం చేసుకోవాలా - హవ్వ!

ఈ నాస్తికుడికి విని పరవశించటానికి నిజంగానే భక్తిపాటలు తప్ప ఇంకేమీ దొరకట్లేదా?ప్రేమ,శృంగారం,హాస్యం,విషాదం లాంటి అన్ని భావాల్నీ అలవోకగా పలికించే సంగీతం గురించి ఇతనికి తెలిసింది ఇదేనా!అసలు "సంగీతజ్ఞానం సాధించాలంటే భక్తి వినా మార్గం లేదు" అనే సూత్రీకరణ చెయ్యటానికి బదులు భక్తిభావన లేకుండా సంగీతసృజన చెయవచ్చును అని నిరూపిస్తే నాస్తికత్వం పట్ల తన నిబద్ధత తెలుస్తుంది గదా - ఆ పని ఎందుకు చెయ్యడు?వివాహ భోజనంబు పాటలో శాస్త్రీయ సంగీతం లేదా?లాఫింగ్ పోలీస్ మాన్ అనే ఇంగ్లీషు పాటని సొంతంగా సంగీతరచన చేసినటు భ్రమింప జేసినవాళ్ళు సంగీతం తెలియనివాళ్ళు కాదు గదా!శాస్త్రీయ సంగీతంలో భక్తిని తప్ప ఇంకేమీ గొప్పగా పలికించలేమని ఎంత అజ్ఞానంతో తీర్పు ఇచ్చేశాడు!

ఆ రామద్వేషికి నిజంగా తన భావాల పట్ల నిబద్ధత ఉంటే తన బ్లాగునుంచి ఆ పోష్టును తక్షణం తీసేసి ఇకముందు తన నమ్మకాలకి విరుద్ధమైన రాతలు రాసి బ్లాగువీక్షకులకి తన ఉచ్చిష్టాన్ని తినిపించే పాపకార్యాన్ని మానుకుంటాడు.కానీ యేళ్ళ తరబడి తెగబడి చేస్తున్న పనిని ఒకే ఒక ఆత్మశోధనాత్మకమైన నిర్ణయంతో చెయ్యకుండా ఉండగలిగే  నిబద్ధత ఆ నీచుడిలో ఉందా అని నాకు అనుమానం!
---------------------------------------
పాఠకులూ,చదువరులూ తర్వాత ఎప్పుడో తీరిగా తేల్చుకుంటారో లేదో అనే విషయం పకన పెడితే ఈ తులసీదాసు అంత భక్తిగా పరవశించి గానం చేసింది ఎవర్ని?మీకు ఎంతో ఇష్టమైన వాలిని చంపినవాణ్ణే గాదా!ఆ దురాగ్రహమూ ఈ పరవశమూ ఓకేసారి మీ మనసులోకి రావా?ఓకటి వచ్చినప్పుడు రెండోది ఎక్కడికి పోతుంది?

వాలిని చంపినందుకు రాముణ్ణి ఏమాత్రం క్షమించలేని మీకు మానసిక ప్రశాంతత కోసం మళ్ళీ ఆ రామభక్తియే ఆధారభూతం అవుతున్నదంటే మీరెంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారో గదా!

రాముడు దుర్మార్గుడని తిడుతున్నారు,రాముణ్ణి కీర్తిస్తుంటే పులకిస్తున్నారి - నరంలేమి నాలుకతో రెండుమాటలూ మాట్లాడే సిగ్గులేనితనం మీ దగ్గిర పెట్టుకుని కూడా ఏ ధైర్యంతో అవి ఎవరికి తగుల్తాయో పాఠకులు ఆలోచించుకుంటారు అనేటంత ధీమాగా ఉన్నారు?
---------------------------------------
అప్పటివరకు అంత ధీమాగా నా కామెంట్లని ప్రచురంచిన వాడు దీన్ని మాత్రం ప్రచురించి కవుంటర్ ఇవ్వకుండా వదిలేశాడు, ఎందుకనో!


దేవుదు లేడంటాడు,దైవప్రార్ధనలు విని పులకిస్తాడు - సిగ్గులేని జన్మ!

115 comments:

  1. >.... ఎవరో శ్యామలీయం లాంటి పరమ భాగవతోత్తముడు....
    ఎంతమాట. నేనొక సామాన్యుడను మాత్రమే నండి. భక్తుడనన్నది నిజమే ఐనా, ఉత్తమస్థితికింకా ఎంత దూరమో నాకేమీ తెలియదు. రాముడికోసం పాడుకోవటం వలన నాకెంతో ఆనందం‌ కాబట్టి నా ప్రవృత్తి కనుగుణంగా ఆపని చేస్తున్నాను శాయశక్తులా. అంతో ఇంతో అక్షరజ్ఞానం‌ రామానుగ్రహంగా అబ్బినది ఆయన కోసమే వినియోగిస్తున్నా నంతే.

    ReplyDelete
  2. అయ్యా, అనామకా, నా గురించి నేను advertisement ఇచ్చుకోవడమొకటి చేసుకోవలసిన అగత్యం నాకు ఉందని మీరు భావిస్తున్నారన్న మాట. చాలా సంతోషం. మీ వివేచనాశక్తికి అనేక ధన్యవాదాలు.

    ReplyDelete
  3. Anonymous1 September 2016 at 08:23
    మీరేదో.. అక్కసుకొద్దీ రాసినట్లుది, వేణువుగారి, మురంనా గారి fameమీద మీరు build-up అవుదామని రాసినట్లుంది.

    @haribabu
    నూట ఎనభైకి పైగా ఉన్న పొష్టుల్లో ఎన్ని పోష్టులు వాళ్ళ మీద అక్కసుతో వాళ్ళ గురించి రాశాను?వాళ్ళు చేస్తున్న తప్పని ఎత్తి చూపిస్తే ళ్ళ fame మీద build-up అవుతున్నట్టా?మరి వాళు రాముణి విమర్శించడం కొడా రాముడి fame మీద build-up అవుతున్నారని నువ్వు తేల్చి చెప్తున్నట్టు,అంతేనా?

    ఎదవ లాజిక్కులు వాడితే మూతి పగులుద్ది!

    ReplyDelete
  4. వ్యాఖ్యాతలకు నమస్కారం,

    పైన ఉన్న అసభ్యమైన వ్యాఖని తీసేశాను.ఒక వ్యాఖ్యకి జవాబు కూడా ఇచ్చాను.మొదట్లో నేను కూడా అనామక వ్యాఖ్యలని గట్టిగా వ్యతిరేకించి తర్వాత కొంచెం సడలించటానికి ఒక కారణం ఉంది.అనామకంగా వచ్చేవారిలో కూడా కొందరు మంచి వాదనలే చేస్తున్నారు.రకరకాల వ్యక్తుల వాదనల్ని విన్నప్పుడే మనకి విషయం మరింత సమగ్రంగా తెలుస్తుంది.మనకు ఒక అభిప్రాయం ఉంటుంది,అది తప్పు అని ఎవరయినా నిరూపించినప్పుడే తెలుసుకోగలుగుతాం."నా అభిప్రాయం వరకే గదా ముఖ్యం,నేనెవరో తెలియకపోతేనేమి?" అనుకునే వారూ ఉంటారు.ఓకసారి ఇక్కడ తమ భిప్రాయం ప్రకటించాక ఎవరయినా దాన్ని వ్యతిరేకిస్తేనే గదా కొంచెం ఆలోచించగలిగేది = ఆ అవకాసం లేకపోతే ఎప్పటికీ తమ అభిప్రాయంలో ఉందే తప్పు తెలియదు.ఇక ఉద్రేకపూరితమన భాషకి వస్తే ఎదురెదురుగా కూర్చుని చర్చించుకునేతప్పుదు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం మామూలే!ఒకసారి ఆ ఉద్రేకం బయటికి వచ్చినా ఎదటివాళ్ళు వ్యతిరేకించగానే తగ్గుతుంది గదా!

    కేవలం మనం ఎవరో వీళ్ళు తెలుసుకోలేరు అనే ధీమాతో విషం కక్కేవాళ్ల కామెంట్లని తొలించివేస్తే చాలును.ఇదీ కామెంట్ల విషయంలో నా ధోరణి.విజ్ఞులైన్వారు వాటికి రెస్పాండ్ అయ్యి వాళ్లకి గుర్తింపుని పెంచకుండా ఉందటమే మంచిది.

    కామెంట్ల కోసం నేనెప్పుడూ ప్రాకులాడలేదు.ప్రతి పోష్టుకీ నేను చాలా రీసెర్చ్ చేస్తాను.ముఖ్యంగా టాపిక్కుల్ని ఎంచుకోవడం కూడా "తెలుసుకోవడమే కోసం తెలుసుకోవడం" అని కాకుండా తెలుసుకుంటే ఉపయోగం అనిపించే సంజెక్టునే తీసుకుంటాను.అందరికీ తెలిసీన విషయమే మరోసారి చెప్పడం అంటే నాకె సుత్తిలా అనిపిస్తుంది!

    మొదట ఒక విషయం గురించి పోష్టు రాయాలనుకున్నప్పుడు నాకూ దాని గురించి స్పష్టంగా తెలియదు - గందరగోళంగానే ఉంటుంది!అయితే,ఆ గనదర్గోళం ఎందుకు వచ్చింది,ఎలా పోతుంది,దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనె ప్రశ్నలతో తెలియనితనం నుంచి బయల్దేరి ఎంతోకొంత తెలుసుకున్న మజిలీ దగ్గిర ఆగి నాకు స్పష్టంగా తెలిసింది మాత్రమే మీకు చెబుతున్నాను.

    ఇదంతా పక్కా శాస్త్రీయమైన పద్ధతిలో జరుగుతున్నది కాబట్టి నాలో తప్పులు పట్టలేని యేడుపుతో కామెంట్లు వేసేవాళ్ళు కూడా ఉంటారని నాకు తెలుసు.వాటివల్ల బాధపడుతున్నవాళ్లకి నేను చెయ్యగలిగిన సహాయం వాటిని తీసెయ్యమని అడిగితే తీసెయ్యడమే.అంతకుమించి నేను కలగజేసుకోను.నాకు నచ్చకపోతే ఎవరూ అడక్కపోయినా తీసేస్తాను.

    భాష విషయంలో జాగ్రత్తగా ఉండి,వ్యక్తుల్ని దూషించకుండా ఉంటే నా పోష్టుల్లో ఉన్న విషయాన్ని వ్యతిరేకించే కామెంట్లని కూడా భద్రంగా ఉంచుతాను.వేణువు బ్లాగరులా నేను ఎత్తుగడతో వేసిన చెత్తని మాత్రం "చూశారా,చూశారా - ఈ హరిబాబు ఎంత చెత్తగా మాట్లాడుతున్నాడో!" అని నదరికీ ప్రదర్శించటానికి ఉపయోగించుకుని,భాసహాపరంగా గానీ భావం పరంగా గానేఎ ఎలాంతి అసభ్యతా లేకుండా సూటిగా తనని ప్రశ్నలు అడిగిన భాగాన్ని మాత్రం అవాబులు చెప్పలేని అసమర్ధతతో ప్రచురించకుందా వదిలేసే నీచత్వం నాకు లేదు.

    నా అభిప్రాయాలో తప్పు ఉంటే సరి చేసుకుంతాను,వారి అభిప్రాయం తప్పయితే వారిని సరిద్దుతాను

    స్వస్తి!

    ReplyDelete
  5. @anon all
    vomiting1.నా కామెంట్లన్నీ డిలీటుకొట్టాక నాకు నువ్వు .....
    vomiting2.వాడెవడో వాడి యిష్టాయిష్టాల్ని వ్యక్తపరుచుకుంటే దాన్ని కరెన్సీ చేసుకోవడం....
    vomiting3,నువ్వొకంకడివే ఈ భూనభోంతరాల్లో సంగీతాన్ని స్వాదించడానికి తగినవాడమేం? కొంచెం తగ్గు.

    @haribabu
    response1.ఆ ఆమెంట్లు తీసేసినదువల కన్నా అవి ఇక్కడ ఉన్నన్సువల్లనే నీకు నష్టం.
    "వాళ్ళు చేస్తున్న తప్పని ఎత్తి చూపిస్తే ళ్ళ fame మీద build-up అవుతున్నట్టా?మరి వాళు రాముణి విమర్శించడం కొడా రాముడి fame మీద build-up అవుతున్నారని నువ్వు తేల్చి చెప్తున్నట్టు,అంతేనా?" అని అడిగున తర్వాత కూడా మళ్ళీ "వాడెవడో వాడి యిష్టాయిష్టాల్ని వ్యక్తపరుచుకుంటే దాన్ని కరెన్సీ చేసుకోవడం...." అనే అనుపల్లవి ఎత్తుకున్నావు - తెలుగు చదవడం వచ్చా?చదివింది అర్ధం చేసుకునే పాటి తెలివి కూడా లేదు నీకు.నీ కామెంట్లలో ఏదో అద్భుతమైన ప్రజ్ఞ ఉన్నట్టు కాకిగోల చేస్తావెందుకు?అవి ఉంటేనే నువ్వు పిచ్చిపుల్లలయ్యవని తెలుస్తుంది జనానికి.
    response2.మరి "నేను వాణ్ణెవణ్ణో ఏదో తిడితే వాడే నువయినట్టు ఫీలయిపోయి వాడి తరపున వకాల్తీకి అచ్చి నువు కరెన్సీ ఎందుకు తెచ్చుకుంటున్నావు?" అనే రిటార్టు ఇటువైపునుంచి వస్తే ఏమి జవాబు చెప్తావు?మనం ఎవడినన్నా తిడితే ఆ తిట్లు మనకి తగలకుండా చూసుకోవలనే కామన్ సెన్సు కూడా లేదా నీకు!నువు ఎవడి తరపున వకాల్తీ పుచ్చుకున్నావో(వాడే నువ్వు కాకపోతే?) వాడికి కూడా "ఎవడో వాల్మీకి ఏదో రాసుకుంటే దానిమీద fame తెచ్చుకోవడం దేనికిరా?" అని నువ్వు ఎవర్ని సపోర్టు చెయ్యాలనుకుని వచ్చావో వాడికి కూడా తగుల్తుంది నీ మాట:-)
    response3:"నీకు నచ్చిన వాణి చంపినవాణ్ణి పొగుడుతున్న కీర్తనల్ని వింటూ పరవశిస్తున్న నిన్ను ఏమనాలి?" అనీ "వాలిని చంపినందుకు రాముణ్ణి ఏమాత్రం క్షమించలేని నీకు మానసిక ప్రశాంతత కోసం మళ్ళీ ఆ రామభక్తియే ఆధారభూతం అవుతున్న దిక్కుమాలిన స్థితిలో ఎందుకు వున్నావురా?" అని అంత సూటిగా అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా పశుర్వేత్తి శిశుర్వేత్తి అనే సుత్తిమాటలు మాట్లాడతావేం? "నువ్వొకంకడివే ఈ భూనభోంతరాల్లో సంగీతాన్ని స్వాదించడానికి తగినవాడమేం?" అనే దగుల్బాజీ దర్పాలు వెళ్ళబోస్తావేం?

    P.S:అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పే దమ్ము లేక వేసే ఈ సుత్తి కామెంట్లు ఇక్కడ ఉండినందువల్ల మీకు వొచ్చిపడే లాభం ఏమీ లేదు.నేను కొట్టిన దెబ్బలకి తల తిరిగి ముద్ద నోట్లకి వచ్చి కక్కలేక మింగలేక మీరు పడుతున్న అవస్థే ఆ కామెంట్ల నిండా కనపడుతూ ఉంది.వూరూ పేరూ లేకపోయినా కాస్త పరువునైనా(ఉండి చస్తే!) దక్కించుకోవాలనుకుంటే మర్యాదగా మాట్లాదండి.వాడు చేస్తున్న తప్పుని ఎత్తి చూపి వదులెయ్యడానికి ఈ ఒక్క పోష్టుతో సరిపెట్టదల్చుకున్నాను.మీరు ఇట్లా రెచ్చిపోతే వరసపెట్టి వాయిస్తాను - అస్సలు తట్టుకోలేరు, ఖబడ్దార్!

    ReplyDelete
  6. "వాలిని చంపినందుకు రాముణ్ణి ఏమాత్రం క్షమించలేని మీకు మానసిక ప్రశాంతత కోసం మళ్ళీ ఆ రామభక్తియే ఆధారభూతం అవుతున్నదంటే మీరెంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారో గదా!"
    ".నేను కొట్టిన దెబ్బలకి తల తిరిగి ముద్ద నోట్లకి వచ్చి కక్కలేక మింగలేక మీరు పడుతున్న అవస్థే ఆ కామెంట్ల నిండా కనపడుతూ ఉంది.వూరూ పేరూ లేకపోయినా కాస్త పరువునైనా(ఉండి చస్తే!) దక్కించుకోవాలనుకుంటే "

    సూపర్ రిప్లై హరిబాబు. వేణువు పేరుతో ఉత్తగాలినే అదికూడా ఛెండాలపుగాలిని వదులున్న కుంకకి సరైన జవాబిచ్చారు.
    అనామక కామెంట్లవిషయంలో మీఆలోచన సమంజసం. ఐ.డి ఉన్నవాళ్ళందరూ మంచికామెంటర్ లు కానవసరంలేదు.

    ReplyDelete
  7. అనామక కామెంట్లవిషయంలో మీఆలోచన సమంజసం

    అనామకంగా రాసేవారి గురించి ఇంత ఆలోచించవలసిన,వివరణలివ్వ వలసిన అవసరం లేదు. ఇక నుంచి అనామకంగా రాయనులేండి.

    "సుల్తాన్ శర్మ" అనే పేరుతో రాస్తా.

    చాలా కాలంగా గట్టిగా వాదించి అతనిని (వై.చిరంజీవి, ఇన్నోసేట్ )చిన్న బుచ్చటం ఎందుకులే అని అనుకొనేవాడిని. ఎందుకో మొన్నటివాదన కొంచెం కొనసాగించవలసి వచ్చింది. అందరిలో తప్పుఒప్పులు ఉన్నట్లు,మీ వారిలో కూడా ఉన్నాయి. మీవారిని ఉద్దరించుకో పోయి అని గట్టిగా బల్ల గుద్ది చెప్పవలసి వచ్చింది.

    With Love,

    సుల్తాన్ శర్మ

    ReplyDelete
    Replies
    1. "సుల్తాన్ శర్మ" అనే పేరుతో రాస్తా.
      హ్హీ..హ్హీ..హ్హీ.. "రామ్ అల్లా యెహోవా" అనిపెట్టుకుంటే అన్నిమతాలనూ కలిపినట్టూ ఉంటూందేమో గురూ!

      Delete
    2. రామ్ అల్లా యెహోవా

      మీరు సూచించిన పేరు మరి పొడుగ్గా ఉంది.
      షార్ట్ గా, షార్ప్ గా "సెక్యులర్ శాస్రి" అంటే ఎలా ఉంట్టుంది?

      ఇట్లు

      సుల్తాన్ శర్మ అలియస్ S.S.

      Delete
    3. జిలేబి,

      సుల్తాన్ శర్మ కి పద్యాలంటే చికాకు. చెప్పాలనుకొనేది నేరుగా చెప్పు. నువ్వు రాసిన ఈ పద్యానికి అర్థమేమిటి?

      సుల్తాను శర్మ యనుచున్
      బోల్తా కొట్టించె నోయి, పోరడి పేరూ
      చల్తా ఫిర్తా నామూ
      మిల్తా జుల్తా సునా సుమీ లగ్తా హై :

      With Love,

      సుల్తాన్ శర్మ అలియస్ S.S.

      Delete
    4. ఇంకెక్కడి జిలేబి, సాయంత్రం సిక్స్ తరువాత దుకాణం మూస్తుంది. పెద్దావిడ/పెద్దాయన కదా! తొందరగా తిని తొంగొంట్టుంది, ఉదయం ఐదు గంటల తరువాతే ప్రసారం (వ్యాఖ్యలు రాయటం)ప్రారంభిస్తుంది

      Cheers
      S.S.

      Delete
    5. @Anon
      ఇంకెక్కడి జిలేబి.....(వ్యాఖ్యలు రాయటం)ప్రారంభిస్తుంది



      :-)

      Delete
  8. @Ravisankar Lingutla
    పోస్ట్ బాగుంది, సర్.
    విశదీకరణ, విశ్లేషణ ఆసక్తికరంగా ఉన్నాయి.

    :-)
    అబ్బ!ఏమి చెప్పాడు?ఏమి చెప్పాడు?ఎంత గొప్ప న్యాయమైన తీర్పు?మరి గద్దర్ కూడా ఇవే పాడి పులకిస్తున్నాడా?అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ!!నాస్సామిరంగా,ఈ పోష్టుని గానీ మురంనా చూసిందంటే "నువ్వు నా అభిమానివా - అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదూ!ఇంకోసారి ఎక్కడైనా ఏవరితోనైనా నా అభిమానినని చెప్పుకుంటే చెప్పుచ్చుక్కొడతా"నని ముఖం మీదే వాయించేస్తుంది.తనలాంటివాళ్ళు కూడా తన్మయం చెందటానికి వాటిలోని భక్తిభావం కారణం కాదట,అంతరంగాన్ని తాకే సంగీతకళ వల్లనేనట!దాన్ని సృజించిన కళాకారుడు తన అంతరంగాన్ని కూడా తాకేటంత గొప్పగా దాన్ని తీర్చిదిద్దటం వెనక ఉన్నది భక్తిభావం కాదా?అది లేకుండా ఇది వస్తుందా?భావం లేని రాగం ఉంటుందా?భక్తిభావం తెలియకుండా ఉత్తుత్తి సాపాసాల గోల శోభిస్తుందా?

    ReplyDelete
  9. హిందువులు మరీ ఇంత సిగ్గులేనివాళ్ళు అనుకోలేదు!ఒక నాస్తికుడి దగ్గిర మరీ ముఖ్యంగా రామద్వేషి దగ్గిర తమ భక్తిరసాన్ని ఒలికిస్తున్నారు,వాడేమో సమయం అసందర్భం కూడా చూసుకోకుందా బాపు లాంటి రామభక్తుల్ని రచ్చ ర్చహ్చ చహెస్తుంటే మళ్ళీ యేడ్చి గింజుకునేదీ వీళ్ళే!!వీళ్ళు యేది చేసినా వాడికి మంచిదే, పగలబడి నవ్వుకుంటాడు - తన రామద్వేషాన్ని రామభక్తులు కూడా సమ్మతించేశారు గనక ఇంకా రెచ్చిపోతాడు - ఎవరికీ పట్టని ధార్మికక్షాత్రం నాకు దేనికి?ఇనటితో నా బ్లాగు ప్రయాణం ముగిసిపోయింది.ఇదే నా ఆఖరి పోష్టు!ఇంక కొత్త పోస్టులు ఉండవు.

    ఓక్ప్పుడు కొన్ని రోజులు మాత్రమే వ్యూహాత్మకంగా చేశాను గాబట్టి మళ్ళీ ఒక నాల్రోజుల తర్వాత వస్తాడులే అని అనుకోవద్దు.ఆ బ్లాగు పోష్టు కన్నా అక్కడ రామభక్తులు వేసిన,ఇంకా వేస్తున్న కామెంట్లు అన్ను వెక్కిరిస్తున్నాయి!

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. బాగా రాశారు. ఇంతకు మునుపు ఒకసారి నేను కామెంట్లు రాస్తే వేణు ప్రచూరించ లేదు. ఆ బ్లాగులో వ్యాఖ్యానించటం టైంవేస్ట్ అని రాయలేదు. వీళ్ళు ఇంతటితో ఆగరు రేపు. హిందూమతానికి సంగీతానికి సంబంధం లేదు అని వాగినా వాగుతారు. హిందూ మతానికి, హిందువులకు ఏ క్రెడిట్ దక్కకుండా చేయాలన్నదే మార్క్సిస్ట్ ల జీవిత ధ్యేయం.

    త్యాగరాజు కోట్ల్ సార్లు రామనామ జపం చేశాడు. అంతేకాదు జపం రోటిన్ గా ఒక పని చేసినట్లు చేయకుడదని, తెలిసి రామచింతనతో నామం చేయవె మనసా! అన్నాడు. మన సంగీతం సామవేదం నుంచి వచ్చింది.

    Concept of Sangeet, Aahat-Anahat Naad- Basic Theory of Indian Classical Music by Anuja Kamat

    https://www.youtube.com/watch?v=zgvIpV0sWf0

    రంగనాయకమ్మ పాదరేణువైన వేణు హిందూమత సంగీతాన్ని విని పులకించి పోవటం అంటే మన ఉచ్చిష్టం మనమే తినడం,మనం నమ్మని విషయాల్ని ఎదటివాళ్లకి చెప్పటం మన ఉచ్చిష్టాన్ని వాళ్ళకి తినిపించడం అన్న మీ అభిప్రాయంతో ఏఖీభవిస్తాను.

    ReplyDelete
  12. విరక్తిగా ఉంది.అక్కడ కామెంటు వేసిన వాళ్ళంతా రామభక్తులే.వారిలో కొందరు బాపు మీద రచ్చ జరిగినప్పుడు అందులో చురుగ్గా పాల్గిన్నవారే.కూసిన్ని భక్తిగీతాల్ని పరిచయం చేసినందుకు ఎంత గొప్పగా పొగిడారో?నిజానికి నా బ్లాగులో వారినే సూతిగా నిలదీసింది.కానీ ఏమి లాభం>వాడు "ఆ సామేతలు/సుభాషితాలు ఎవరికి తగుల్తాయో పాఠకులు నిర్ణయించుకుంటారు" అని అంత ధీమాగా నన్ను చాలెంజి చేసినాక కూడా వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ కాలేదు.వాడికి అంత కొవ్వు బలిసిపోవడానికి కారణం వీళ్ళ స్పందనయే,కాదా!ఒక నిజమైన భక్తుడికి ఏమి కావాలి?తనకు నాయమని తోచిన పని తను చేసుకుంటూ మనశ్శాంతి కోసం ఒకటో రెండో ప్రార్ధనాశ్లోకాలు,చాలవా?

    నేను ఇంతకాలం నుంచి రాస్తున్నా ఇన్ని తగాదాల్లో ఇరుక్కున్నా నా సొంత ప్రాభవం కోసమా?ఎప్పుడూ నేనొకడినే రియాక్ట్ కావాలా?నాపాటికి నేను పోట్లాడుతూ ఉంటాను,వీళ్ళ పాటికి వీళ్ళు ప్రతి అడ్డగాడిదనీ "వేణూ!నీ బ్లాగ్ మనసును పరవశింప చేసింది! " అనీ "శ్రీ వేణుగారు అద్భుతమైన గానానికి అపురూపమైన సమీక్ష రాశారు. సహృదయులకు కళాప్రియత్వం ఎక్కువగా ఉంటుంది అన్నమాట నిజం చేశారు." అనీ "మంచి వ్యాసం వేణుగారు. మీ బ్లాగులో child prodigy సూర్య గాయత్రి పరిచయం చూసి చాలా ఆనందం కలిగింది." అనీ "పోస్ట్ బాగుంది, సర్. విశదీకరణ, విశ్లేషణ ఆసక్తికరంగా ఉన్నాయి." అనీ పొగిడేసి నన్ను వెర్రివెధవని చేస్తారు!

    ReplyDelete
    Replies
    1. వేణూ!నీ బ్లాగ్ మనసును పరవశింప చేసింది! " అనీ "శ్రీ వేణుగారు అద్భుతమైన గానానికి అపురూపమైన సమీక్ష రాశారు

      ఆయన్ని పొగిడే వాళ్లకు ఆ మాత్రం రాయటం వచ్చి ఉండిఉండదు.

      ఆ అమ్మాయి పాటలు వాట్స్ అప్ లో పాపులర్ అయ్యాయి. అతి తెలివితేటలు గాకపోతే. ఆ అమ్మాయికి ఈయన ఎంది కితాబులిచ్చేది? ఈయన మంగళం పల్లి బాల మురళి కృష్ణా లేక ఇళయరాజ నా?

      సన్మానాలు చేయించుకోవద్దని సలహాలు కూడా ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈయనను ఎవరైనా ఉ.బొ.స. అడిగారా? ఎవరైనా పేరు సంపాదిస్తూంటే కమ్మీ లు ఐ.యస్.ఐ. మార్క్ వేసి పరిచయం చేస్తే గాని ప్రజలు గుర్తించరని ఫీలింగ్. ఆయనను మీరు పట్టించుకోవటమేమిటండి? వంకాయమ్మనే వదిలేశారు ఆంధ్రా జనం.

      Delete
    2. వాడు తనకి వ్యతిరేకంగా ఉండే కామెంట్లని ప్రఛురించడని అందరికీ తెలుసు. ఎవరూ వ్యతిరేకించడంలేదని బాధపడడం ఎందుకు? మీరు కామెంట్లకోసం వ్రాయరని తెలుసు, ఎవడో మనల్ని తిడుతున్నారని మనం వ్రాయడం ఆపడం సరికాదు.

      Delete
    3. "దేవుదు లేడంటాడు,దైవప్రార్ధనలు విని పులకిస్తాడు - సిగ్గులేని జన్మ!" భగవన్నామస్మరణలోని గొప్పదనం అదే. సంగీతానికి పశువులూ, పాములూ కూడా తలాడిస్తాయి, ఆ పశువు ఒకలెక్కా. సంగీతాన్ని హిందూ మతాన్ని విడదీసే కుట్ర ఎప్పుడో మొదలైంది. సంగీతమే కాదు ఇంకా కొబ్బరికాయలు కొట్టడం, అగరవత్తులు, దేవతల ఊరేగింపులు ఇవన్నీ ఇప్పుడు కిరిస్తానీ చర్ఛిల్లోకూడా కామన్ (అందరూ కన్వర్ట్ అయ్యేవరకే సుమీ).
      మీరుదహరించిన రామభక్తుల్లో అసలైన రామభక్తులెందరో! అసలు భక్తుల్లోనే ఒక నీచగుణం ఉంది, అప్పటి దాకా తమదేవుడిని బండబూతులు తిట్టినా, ఒక్కసారి పొగిడితే జన్మంతా గుర్తుపట్టుకుంటారు, వాడిని సపోర్ట్ చేస్తారు.

      Delete
    4. "........నేను పోట్లాడుతూ ఉంటాను,వీళ్ళ పాటికి వీళ్ళు ప్రతి అడ్డగాడిదనీ "వేణూ!నీ బ్లాగ్ మనసును పరవశింప చేసింది! " అనీ "శ్రీ వేణుగారు అద్భుతమైన గానానికి అపురూపమైన సమీక్ష రాశారు. సహృదయులకు కళాప్రియత్వం ఎక్కువగా ఉంటుంది అన్నమాట నిజం చేశారు." అనీ....."

      మీరు గమనించారో లేదో జనరల్ గా క్రిష్టియన్/ముస్లీం/కమ్యూనిస్ట్ లతో పోలిస్తే హిందువుల్లో రియాక్షన్ తక్కువ. మీడియాలో కూడా హిందూ పేర్లతో వున్నవారందరూ హిందువులు కాదు, మరియు అన్యమతస్తులు, కమ్యూనిస్టుల ప్రాభవం ఎక్కువ. ఉన్నది కొద్దిమందయినా ఈ "మంద" బుద్ధి వలన కాకులలాగ గోల ఎక్కువగా ఉంటుంది.

      Delete
  13. < " ఇనటితో నా బ్లాగు ప్రయాణం ముగిసిపోయింది.ఇదే నా ఆఖరి పోష్టు!ఇంక కొత్త పోస్టులు ఉండవు. " (06 Sept 2016 at 01:46)
    ============================

    ఇది పూర్తిగా అనవసరమయిన అస్త్రసన్యాసం కదా హరిబాబు గారు. ఒకరితో పట్టింపు వల్ల మీరు బ్లాగ్ మానుకోవడమేమిటి? మీరు చెప్పదల్చుకున్నది మీ బ్లాగ్ పోస్ట్‌లోనూ, మీ వ్యాఖ్యల ద్వారానూ చెప్పారుగా, ఇంక విషయాన్ని వారివారి విజ్ఞతకే వదిలెయ్యండి, ఎవరి అభిప్రాయాలు వారివి కదా.

    ఈ టాపిక్ మీద ఇంక పోస్టులు వ్రాయను అంటే కొంత నయం గానీ అసలు మొత్తానికే మీ బ్లాగు ప్రయాణం ఆపేస్తాననడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. మంచి బ్లాగర్లు ఒక్కొక్కరూ ఇలా బ్లాగులోకం నుంచి తప్పుకుంటే ఎలా?

    ReplyDelete
    Replies
    1. Thank you SriRam గారు. హరిబాబు గారు తన నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిద్దాం.

      Delete
    2. హరిబాబు నిరాశ చెందకుడదండి. రాయండి. మీరు రాసేది వెంటనే హిట్ (ఆశించిన ఫలితం) కావలని లేదు. టైం వచ్చినప్పుడు మీరుహించినదానికన్నా ప్రజాదరణ లభిస్తుంది. సుబ్రమణ్య స్వామి ని చూడండి. ఒకప్పుడు ఆయనని ఏ పేపర్ కొన్ని సంవత్సరాలు కవర్ చేయలేదు. ఆరునెలలకో, సంవత్సరానికో, ఆయన ప్రెస్ రిలిజ్ ను చిన్న బాక్స్ లో మధ్య పేజిలలో ఎక్కడో వేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఆయన ఎంతో పాపులర్. నేడు ఆయనకి పేపర్ అవసరమే లేకుండా పోయింది.పేపర్ వాళ్ళే ఆయన వార్తలు రాసుకొంటున్నారు.

      రెండో వ్యక్తి తారెక్ ఫతే,తాహిర్ గోరా, హమిద్ భషాని ల ఇంటర్వ్యులు రావల్ టివి లో ఆయన మొదటి ప్రోగ్రం నుంచి ఫాలో అయ్యేవాడిని. ఇప్పుడు ఆయన ఒక్కడి వలన మొత్తం సీన్ మారిపోయింది. కాంగ్రెస్ అధికారం లో ఉన్నపుడు సల్మాన్ ఖుర్షిద్ ను కలసి వెళ్ళాడు. ఆ తరువాత సుమారు రెండు సంవత్సరాల కాలం వేచి చూశాడు. ఆయన నిరీక్షణకు ఫలితం మోడి బెలుచిస్తాన్ ప్రకటనతో దక్కింది. ఆయన సింగిల్ హాండ్ తో భారత ప్రభుత్వ పాలసిని మార్చేశాడు.

      Delete


  14. హరిబాబు టపాలిక రా
    యరటా! అహహా ! జిలేబి యమ్మయొకతియే
    కరవాలము బట్టి టపా
    ల రగడ జేయును గదోయి లబ్జుగ యిచటన్ :)

    జోజో ముకుందా :)

    జిలేబి

    ReplyDelete
  15. మీరు బ్లాగునుంచి తప్పుకోడం కుదరనిపని
    నాలాటి అర్భకుడే ఇంకా బ్లాగులో కొనసాగుతున్నా! ఏదో మూలనుండి, మీలాటివారు వెళిపోతే రక్షణే లేదు, ఆపై మీచిత్తం.

    ReplyDelete
  16. It's totally unwarranted decision hari garuu... why should you stop writing for somebody else's hypocrisy.

    ReplyDelete
  17. < " నాలాటి అర్భకుడే ఇంకా బ్లాగులో కొనసాగుతున్నా! "
    ----------------------------
    ha ha ha శర్మ గారు, మీ వ్యాఖ్యలో వినమ్రత (humility), మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం ఓ పాలు ఎక్కువయినట్టు లేదూ? 🤔 😀

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఇక్కడ,ఇప్పుడది అవసరం కదా! :)

      Delete
  18. ఈ సోషల్ మీడియా చూస్తే నిజంగానే ఒక్కోసారి విరక్తి కలుగుతోంది. కానీ మీరే అలా అనేస్తే ఎలా హరిబాబు గారు? ఒక్కొక్కరే బ్లాగులోకం వదిలేస్తూ అవతల వారికి కావలసిన ఆనందాన్ని పంచి ఇస్తున్నారు అని అనిపిస్తోంది

    ReplyDelete
  19. ముస్లిం అస్తిత్వవాదానికి అంతర్గత చేటు



    http://khanyazdani.blogspot.in/2016/08/blog-post_88.html

    ReplyDelete
  20. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 1 యోహాను 2:17

    ReplyDelete
  21. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక వాటిని ఖండించుడి. - ఎఫెనీయులకు 5:11

    ReplyDelete
  22. ఎవరి ఇష్టం వారిది. రావణాసురుదికి గుడికట్టిన వాళ్ళున్నారు, కర్ణుడికీ గుడికట్టినవాళ్ళున్నారు, T.V-9 వారు హిందూ దేవుళ్ళమీద చర్చలూ జరుపుతున్నారు. ఎవరి ఇష్టం వారిది ఎవరి వాదన వారిది. మీ వాదన మీరు చేశారు, అక్కడ కామెంటు చేస్తున్న వారు తమకు తోచిన వాదన చేస్తున్నారు. హిందూ ధర్మమే చర్చలమీద, వాదన మీద నడిచేది. గుడ్డిగా ఫాలో అవడానికి ఇది కిరిస్థానీ లేదా ముస్లీం మతం కాదుగదా. ఒక గజదొంగ శివరాత్రి రోజున దొంగతనం చేసి రాజ పారిపోతూ అడవిలో ఒకచెట్టుపై రాత్రంతా జాగారం చేయాల్సివచ్చినప్పుడు, క్రిందవున్న శివలింగం మీద ఆకులు అభిషేకింపబడినట్లు మరియు అతనికి పుణ్యం లభించినట్లు, పొరపాటునైనా గ్రహాపాటునైనా రామనామాన్ని జపిస్తున్న ము.రం.నా గానీ లేదా వేణు అనేకుంక గానీ భగవంతునికి ఇష్టులు కాకపోరు. అస్త్రసన్యాసం చేయాల్సిన అవసరం లేదు.
    --జెస్సూ

    ReplyDelete
  23. నా విరక్తికి ప్రధానంగా ఒక క్యామెడీ పొరపాటు.అక్కడ చదివడమూ ఇకక్డ నేను ప్రస్తావించడమూ "తెలుగు అభిమాని" అని చేసినప్పటికీ మనస్సులో ఆయన "సాహిత్య అభిమాని" అని పొరపాటు పడ్డాను.గబుక్కున కోపం తెచ్చుకుని అంత గౌరవప్రదమయిన వ్యక్తిని తిట్టాల్సి వచ్చిందేమిటా అనే నా బాధంతా!తర్వాత్తర్వాత ఇద్దరూ వేర్వేరు అని తెలిశాక కొంచెం రిలీఫ్ అంపించింది!దానికి తోడు భాగవతంలో "మొదట రాక్షసులని ఉనికిలోకి తీసుకురావడం,ఆ త్ర్వాత వాళ్ళని చంపడం కోసం అవతారాలు ఎత్తడం దేనికి?" అనే ప్రశ్న జనమేయుడి ద్వారా అడిగించి దానికి చాలా చక్కటి జవాబు చెప్పడం జరిగింది, అది చదివాను.అప్పుదు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు - ఇతరులు ప్రశ్నలు అడిగితే తప్పించుకు తిరిగే అబ్రహామిక్ మతాలకీ తనే ఒక ప్రశ్నని మన ముందుంచి దానికి జవాబు చెప్పగలిగిన సనాతన ధర్మానికీ ఎంత తేడా!

    ReplyDelete
  24. @ బండి Said:

    "భక్తి భావన అనేది భగవంతుబి పట్లే ఉండనవసరం లేదు. భక్తి అనేది మనం అమితం గా గౌరవించే,ప్రేమించే ఒక వ్యక్తి పట్లకూడా ఉండవచ్చును. ఆ విధం గా నాస్తికులకి కూడా భక్తి భావన అనుభవం లోకి రావచ్చు"

    @SriRam
    అలాగా కొత్త విషం తెలిసింది. మీ తార్కిక వివరణలకేమి గాని,ఎన్నైనా ఇవ్వవచ్చు. మీరొక పని చేయండి. త్యాగరాజు కు రాముడి పై భక్తి,గౌరవం ఉన్నట్లు వేణువు కి రంగనాయకమ్మ పై భక్తి,గౌరవం ఉన్నాయి కదా! ఆమే పై పాటలు కట్టి పాడించమనండి. ఆ పాటలను త్యాగరాజు, అన్నమయ్య పాటలవలే నెట్ లో అప్లోడ్ చేయమనండి. త్యాగరాజు పాటలు ఇప్పటికి వందసంవత్సరాలు దాటి పోయినా వింట్టున్నారు కదా! రంగనాయకమ్మ గారిపై పాటలు ఎంత మంది వింటారో! ఎన్ని సంవత్సరాలు వింటారో తెలుస్తుంది.

    ReplyDelete
  25. రంగనాయకమ్మ పైన ఏమో కానీ, మోడీ పై భక్తి కీర్తనలు కట్టి, మోడీ భక్తి రసాంబుధి లో ఓలలాడటానికి మోడీ భక్తులు సదా సిధ్ధం గా ఉంటారు! అలా కొన్నాళ్ళకి మోడీ ని కూడా ఓ రాముని మించిన రాముని చేస్తారు.

    ReplyDelete
    Replies
    1. లాలూ చాలీసా కన్నా మోదీ చాలీసా మరింత కళాత్మకంగా ఉండొచ్చు - కొత్తగా చేస్తున్నప్పుదు పాతదాని కన్నా గొప్పగా ఉండాలి కదా:-)

      Delete
    2. ఎవరీ లోక జ్ణానంలేని పానకంలో పుడక? ఫిల్టర్ కాఫీ లో చీమ!

      ఓయి అనామక! ఇక్కడ మోడి ని ప్రస్థావించవలనసిన అవసరమేమిటి? నీవెర్రి కాకపోతే! ముప్పాళ్ల రంగనాయకమ్మలా రాముడు కృష్ణుడు ను ఎగతాళిచేశాడా?

      మోడీ రాముని మించిన రాముడేమిటి? పాకిస్థాన్ పాలిట పరశురాముడైతే. మోడి కీర్తనలు చేయటానికి ఇప్పుడు అనుమతి కాంగ్రెస్ పార్టి నాయకులకు, పాకిస్థాన్ కు ఇచ్చేశాము. రానున్న రోజుల్లో వాళ్ళే మోడి పై పాటలు కట్టి పాడుకొంటారు. బెలూచిస్థాన్ వాళ్ళు ఇప్పటికే టివి చర్చా కార్యక్రమంలో "హర్ హర్ మోడి, ఘర్ ఘర్ మోడి" అనుకొంట్టు పులకరించి పోతూన్నారు!

      కాంగ్రెస్ పార్టి వాళ్ళు మోడి మహిమను గుర్తించటం మొదలైంది. ఈమధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూ లో మోడి వచ్చాక విదేశాలలో మనదేశ ఇమేజ్ పెరిగింది అని చెప్పాడు.

      SM Krishna praises PM Modi; gives call to strengthen PM’s hands
      He commended PM Modi’s efforts in bringing name and fame to the country by touring various countries and thereby strengthening bilateral relationships. He also said that at present the relationship with Russia and USA was cordial while the relationship with China was improving.

      http://www.udayavani.com/english/news/udupi-kundapur/158172/sm-krishna-praises-pm-narendra-modi-gives-call-strengthen-pm%E2%80%99s-hands

      Delete
    3. We never expected Modi to be so good in International Diplomacy - Pakistanis in awe of Modi

      https://www.youtube.com/watch?v=LDAw_EeLczM

      Delete
  26. @UG SriRam,
    నా మాటలను నిజం చేశారు. మీ మోడీ భజన కు థాంక్స్..ఈ లెక్కన ఇంకొన్నాళ్ళకి మీ మోడీ కీర్తనలు త్యాగయ్య కృతులను తలదన్నుతాయి...అసలు విషయానికి వద్దాం..రాముడు ఆర్యావర్తానికంతటికీ రాజు..రావణుడి తో యుధ్ధం లో గెలిచాడు..చరిత్ర అంటే అది గెలిచిన వాడి కధే..అలా రామ కథని రాముడి ద్వారా అధికారం పొందిన వర్గాలు చిలవలు పలవలు గా ప్రచారం చేశాయి. కొన్ని వేల యేళ్ళకి ఆ కథ జనాల మది లోకి వ్యతిరేకించలేనంత గా ఇంకిపోయింది. చరిత్ర గతి లో త్యాగయ్య లాంటి అద్భుత వాగేయకారుడు కృతులను రచిస్తే ఇంకా తిరుగేముంది. రంగనాయకమ్మ పరిమిత ప్రాచుర్యం పొందిన ఒక ప్రాంతీయ రాతగత్తె. ఆమె యుధ్ధాలు గెలవలా, ఆమె కి అధికారమూ లేదు. ఆమె ను గురించి త్యాగరాజే దిగివచ్చి కృతి చేసినా అంత ప్రాచుర్యం పొందదు. ఆమె పరిధి ఆమెది. మీ పరిధి మీది అయినట్లు...లేక నా పరిధి నాది అయినట్లు..కానీ మోడీ ఇందుకు ఒక మినహాయింపు. ఆయన రాజ్యం రాజారాముడి రాజ్యం కంటే విస్తృతమైనది...ఆధునిక ప్రసార మాధ్యమాల వలన మోడీ పాపులారిటీ, రాముడి కాలం లో ఆయనకున్న పాపులారిటీ కన్నా ఎక్కువ అని చెప్పవచ్చు. కాబట్టీ రాజారాముడికి సమ-ఉజ్జీ రంగమ్మ కాదు, నరేంద్ర మోడుడు.
    రామయ్య కి త్యాగయ్య ఎలానో
    మోడీ కి యూజీ అలా :-)
    keep it up..మీరు ఇలా మోడీ భజన చేస్తుంటే అనతి కాలం లోనే మోడీ కృప కలిగి త్యాగరాజుని మించిన స్థాయి మీకు రావచ్చు.

    ReplyDelete
    Replies
    1. మోడీ కి యూజీ అలా :-)

      నాపేరు యు.జి. కాదు. అరెరే మీకు యు.జి. తెలియదా? ఆయన గురించి మీకు చెప్పాల్సిందే. ఆ పేరు వింటేనే నాలో వైబ్రేషన్స్ వస్తాయి:) ఒక రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లా ఆయనొక జ్ణాని, ఫిలాసఫర్. ఆయన మన తెలుగు రచయితలు గుడిపాటి వెంకటచలం,ఆబ్బురి ఛాయాదేవి లకు బంధువౌతారు. సినినటి గౌతమికి మామ.

      బాలివుడ్ లో అనుపం ఖేర్, స్మిత పాటిల్,పర్వీన్ బాబి,వినోద్ ఖన్నా, కుష్వంత్ సింగ్, ప్రీతిష్ నంది వీళ్లందరికి ఆయనకు సుపరిచితులు. మోడికి బద్దవ్యతిరేకి అయిన మహెష్ భట్ కి గురువు, దైవం ఆయనే.

      వీళ్లే కాదు దేశ,విదేశాల్లోని చాలా మంది శాస్రవేత్తలు ఆయనను కలిసి సంశయాలను చర్చించేవారు.

      నేను యు.జి. పాదరేణువును చెప్పుకోవటానికి సందేహించను. త్యాగరాజు శ్రీరామ పాదమా నీ కృప చాలునే అన్నట్లు నాకు యు.జి. కృప చాలు మోడి కృప అక్కరలేదు :)

      U.G Krishnamurti - Snap Out Of It!

      https://www.youtube.com/watch?v=1exoQ3W-6E4

      Delete
  27. మోడీ గారు చుట్టు పక్కల అందరినీ కెలికేస్తున్నారు. కిందటేడాది నేపాల్ ని కెలికారు. ఇప్పుడు పాక్ నీ, చైనా నీ కెలుకుతున్నారు. యుధ్ధం వచ్చే వరకూ మనకు కెలుకుడు గొప్పగా ఉంటుంది. తరవాత తీరిగ్గా మన పుండ్లను మనం నాక్కోవాల్సి రావచ్చు. ఒకప్పుడు నెహ్రూ గారు కూడ చైనా ని కెలికి, తరువాత యుధ్ధం లో మైళ్ళ కొద్దీ టెర్రిటరీనీ, గౌరవాన్నీ, అభిమానాన్నీ పోగొట్టారు.

    ReplyDelete
    Replies
    1. @Anon
      మోడీ గారు చుట్టు పక్కల అందరినీ కెలికేస్తున్నారు. కిందటేడాది నేపాల్ ని కెలికారు. .....

      *కెలికాడే అనూందాం,నేపాల్ నుంచి మనకి వచ్చే ప్రమాదం ఏమిటి?పాకిస్తాను ఏర్పదేతప్పుదు బహిరంగంగానే జిన్న అగారు ఇంగ్లీషోళ్లకి స్థావరంగా చేసేశాడు - అది రహస్యం ఏమీ కాదే?నిజానికి అలా చెయ్యకుందా ఇందియా లాగా పూర్తిగా స్వతబ్త్రం తెచ్చుకుని ఉంతే వాళ్లఓ భారతద్వేషం ఉందేది కాదేమో?అకక్ద అమనకి కంబడున్నది పాకిస్తానీయ్లే అయినా పాకిస్తాన్ నుంచి వచ్చే భారత్ వైపుకి ఉగ్రవాద దాడి పూర్తిగా అమెరికా,బ్రితన్ వణ్తివారి పర్మేయంతోనే జరుగుతున్నదనేది అబద్ధమా!బిన్ లాడెన్ మరియూ ఇతర సాస్యల వల దెబ్బతో పాకిస్తాన్ నుంచి వాళ్ళు పోగానే చైనా ముత్యాలసరం ప్లానుతో పాకిస్తాన్ వెనక చేరిందనేది అందరికీ తెలిసీన్ విషయమే - అవునా కాదా?

      మరి ఇన్ని నిజాలతో చైనాకి వార్నింగ్ ఇవ్వడం కూదా మీకు తప్పయిపోయి యుద్ధం అత్ర్వాత నాకే పుంద్లని గురించి బయపెడుతున్నారే కానీ మనం ఇస్తే తీసుకున్న వీటో పవర్ని మరుక్షనం నుంచీ అమ్నకే గురిపెట్టి వాళ్ళ పాదాలని నాకించుకుంతున్న సంగతిని మర్చిపోయారేం?

      ఇలాగే పాదాలు నాక్కుంటూ ఉందామా!

      Delete
    2. don't under estimate Nepals importance. If nepal becomes hostile to india, it's highly possible that china will use nepal as a military outpost to encircle india.

      Delete
    3. after a nueclear war, there will not be any wounds to lick also. It will be worse than afhanistan, syria etc. Tt will be a sea of radiated corpses, and a desert of destroyed humanity

      Delete
    4. @ Anonymous10 September 2016 at 20:41

      You do not now ABCD of Indian army might.
      నీ ఐ.డి. తో రాయి. లేకపోతే దారిన పోయే దానయ్య అనుకొంటారు.



      Delete
    5. బలబలాల్లో పాకిస్తాన్ కి ఇండియా కి ఎంత తేడా వుందో, ఇండియాకి చైనాకి అంత తేడా వుంది, ఉద్దానికి సిద్దం కావడానికి ముందు మన, వైరి బలాలు తెలుసుకోవడం చాలా అవసరం. అంతేగాని, వాజ్పేయి కార్గిల్ చూపించి గెలిచాడని, మోడీ కూడా సెంటీమెంటు రెచ్చగొట్టి తర్వాత ఎన్నికలకి వెల్దామనుకొంటున్నాడని చిన్నపిల్లాడికి కూడా అర్ధం ఔతుంది. ఇప్పటిదాకా చేస్తొంది కూడా అదే, తనేం చేశాడో చెప్పడుగాని(చెప్పుకోడానికి ఏమున్నయి గనుక మర్డర్లు, మానభంగాలు తప్పితే) అవతలివాళ్ళను గెలిపిస్తే, పాకిస్తాన్లో సంభరాలు చేసుకుంటారు అంటాడు.

      Delete
    6. బలబలాల్లో పాకిస్తాన్ కి ఇండియా కి ఎంత తేడా వైరి బలాలు తెలుసుకోవడం చాలా అవసరం

      ప్రముఖ అజ్ణాత డిఫెన్స్ యక్స్ పర్ట్ ఎమీ చెప్పాడు!!!.
      అరే మీకేమైనా సిగ్గు ఎగ్గు ఉందా? ఇండియన్ ఆర్మి ఎలా పనిచేస్తుందో కనీస అవగాహన లేని నువ్వు విశ్లేషణలు రాయటం. ఒక్కరోజు మిలటరి వాళ్ల కేంటిన్ కూడా నువ్వు చూడలేదని, నువ్వు రాసింది చదివితే తెలిసిపోతుంది.

      గచ్చిబోలి దివాకరం గాడు సచ్చిన్ తెండుల్కర్ ఎలా ఆడాలో సలహా ఇస్తే, ఎంత కామేడిగా ఉంట్టుందో అలా ఉంది నువ్విచ్చిన ముష్టి సలహ.

      పాపం! ఎన్నో యుద్దాలు చేసిన అనుభవం, లక్ష కోట్ల కు పైగా బడ్జెట్,ఎంతో మంది ఉద్యోగులు ఉన్న ఇండియన్ ఆర్మికి, దాని సామర్థ్యం దానికి తెలీదు. విశ్లేషించటానికి ఈ ముష్టి వెధవ బయలు దేరాడు. ఇండియన్ ఆర్మి గురించి ఐదు పైసల నాలేడ్జ్ లేకపోయినా!

      Delete
    7. @Anonymous11 September 2016 at 17:48
      బలబలాల్లో పాకిస్తాన్ కి ఇండియా కి ఎంత తేడా వుందో, ఇండియాకి చైనాకి అంత తేడా వుంది....


      hari:ఇండియా ఇప్పటివరకూ "చైనాతో యుద్ధమా..హ్హిహ్హిహ్హి" అని ఆఖరు నిముషం వరకూ ఇకిలిస్తూ కూర్చున్న డింపట్ అధ్వర్యలో తప్ప అన్ని యుద్ధాల్లోనూ తనే గెల్చింది - అదీ జబర్దస్త్/సమ్షేర్/ధమాకా మాదిరి!యుద్ధంలో గెల్వడానికి సిన్యం,తుపాకులూ,బాంబులూ కన్నా వ్యూహనిర్మాణ చాతుర్యం గొప్పది.అందులో మనవాళ్ళు ఎవరికీ తీసిపోరు.డంపట్ అధ్వర్యంలో జరిగిన ఒక్క యుద్ధాన్ని చూసి చైన అగురించి కూడా అద్డుచుకోనక్కర లేదు.మనిషైనా,కుటుంబమైనా,వూరైనా,రాష్త్రమైనా,దేశమైనా,జాతాఇ అయినా మానాభిమానాలకి సంబంధించి ఒక్కలాగే ఉండాలి - అవి సార్వకాలికమైనవి కూడా.మనం ఇస్తే తీసుకునన్ వీటో పవర్ని మన్మీదకే వాడటం దగ్గిర్నుంచి పాకిస్తాన్ భూభాగం మీదనుంచి మనదేశం మీదకి ఉగ్రవాదాన్ని ఎగదొయ్యడం వరకూ అంతా స్పష్తంగానే కనబడుతున్నా దానికి కనీసం గట్టిగా నిలదీసినా దాన్ని కూడా పొలిటికల్ స్టంటు కిందకి తోసెయ్యడం అనటే అవేమీ చెయ్యకుందా మొన్నటిలాగే సాయం చెయ్యడని తెలిసినా మాటిమాటికీ చైనావాడి చెప్పులూ నాకుతూ ఉండిపోవాలా?

      Delete
  28. >>కాకినాడలో బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చులకనగా మాట్లాడారని ఆరోపిస్తూ తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ కన్వీనర్‌ కొంతం గోవర్థన్ రెడ్డి శనివారం నాంపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గడ్డం గీసుకున్నంత సులభంగా రాష్ట్రాన్ని విభజించారని, ఆర్టికల్‌–3 ప్రకారం చట్టబద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనను అవహేళన చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు

    వీళ్ళకి యేమైన్నా కేసులివ్వండ్రా బాబూ! ఖాళీగా కూర్చోలేకపొతున్నారు

    ReplyDelete
    Replies
    1. >>పాపం! ఎన్నో యుద్దాలు చేసిన అనుభవం, లక్ష కోట్ల కు పైగా బడ్జెట్,ఎంతో మంది ఉద్యోగులు ఉన్న ఇండియన్ ఆర్మికి, దాని సామర్థ్యం దానికి తెలీదు. విశ్లేషించటానికి ఈ ముష్టి వెధవ బయలు దేరాడు.

      హ హ... విశ్లెషణ మొదలుపెట్టిన నువ్వు ముష్టి వెథవవని ఒప్పుకున్నావ్. కంగ్రాట్స్... ఇక మీ ముష్టీ నాయకుడ్ని, మిగితా దెశాల గురించి మానేసి మనదేశం గురించి ఆలోచించమని చెప్పరాదూ

      Delete
    2. Anonymous11 September 2016 at 05:39
      వీళ్ళకి యేమైన్నా కేసులివ్వండ్రా బాబూ! ఖాళీగా కూర్చోలేకపొతున్నారు

      hari:ఒక్క కేసులోనూ గెల్చి చావరు - మొట్టికాయలు కజ్జికాయల్లా తినడం అలవాటైపోయింది:-)

      Delete
    3. ఆధునిక మనువాదుల నోటికి అడ్డూదుపు ఎముంది చెప్పు? మోడి ఒక లెక్కా మీకు? మీదే రాజ్యం. మీరు బాహు బలులు కదా! మమ్మల్ని ఎక్కడతొక్కితే పడుంటారో మీకు బాగా తెలుసు. మీరేమన్నా అందరు నోరుమూసుకొని ఉండాలా.

      మీరనుకొంటే వందల మంది ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లతో పని చేస్తూ నిర్ణయాలు తీసుకొనే దేశ ప్రధానిని,"ఢీ" కొడతారయ్యా. కాని ఒక ఆడకూతురు తనను నోటికొచ్చినట్లు తిడుతున్నారని ఆరొపిస్తే

      "ఫీమేల్ కాండోం పెట్టుకుని, చెడ్డీలేసుకుని ఫోటో తీసుకుని నాకు పంపు ప్లీజ్" అంటూ కామాన్ని ఒంటినిండా పోతపోసుకున్న మీరు.. పత్తా లేరు.

      ఖండిస్తూ ఒక చిన్న మాట (లిప్ సర్వీస్ ), ఒక వ్యాఖ్య కూడా రాయలేదుగదయ్యా. నోటికి,చేతికి పక్షవాతం ఎమైనా వచ్చిందాయ్య? ఎడమ చేతితో టపాలు రాసే వి.శేఖర్, ప్రతి బ్లాగులో,ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు రాసే తిరుపాలు తెలియనట్లు నటిస్తారు. నువ్వేమో మన పక్కన జరిగిన సంఘటనని వదిలేసి, మోడిని నిలదీస్తావు.

      గుండే మీద చేయివేసుకొని చెప్పు ఆధునిక మనువాదులను ఎవరనా విశ్వసిస్తారా? మీరు చేసే విశ్లేషణలు, విమర్శలు ప్రజలు పట్టించుకొంటారా?. మోడీ పై మీ యుద్దావేశం ఊత్తర కుమారుని మాటాలని ఎందుకనుకోగుడదు?

      Delete
    4. సరిపోయ్యే! ఆధునిక మనువాదుల మాటంటే విశ్వసించటం వరకు వెళ్ళారు, వాళ్ల విశ్లేషణలను ప్రజలు చదివి వదిలేస్తారు, వాళ్ల వర్గమోళ్లైతే ఆ చదివే పని కూడాచేయరు.

      ఆర్.నారయణ మూర్తి లా ఆవేశం తో ఎగురుతూ ప్రశ్నిస్తూంటారాని, ప్రపంచ అనుభవం లేనోళ్ళని లైట్ తీసుకొంటరు. ఆ ఆవేశం కొన్ని సార్లు నిజం,కొన్నిసార్లు నటన. అధికారం వస్తే వాళ్ళు అగ్రవర్ణాల వారికేమి తీసి పోరని మాయవతి పాలనలో తెలిసొచ్చింది. ఒకప్పుడు మనువాదులని తిట్టే మాయవతే, ఇప్పుడు బ్రాహ్మణులని ఎమైనా అంటే ఊరుకొనని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఒకడి పార్టినుంచి బహిష్కరించింది కూడా.

      మరైతే మోడి గురించి ఎమిటి వీరి గొడవ అని ప్రశ్నిస్తారేమో? గజ్జి తామర ఉన్నవాడికి ఎంత గోక్కుంటే అంత హాయిగా ఉంట్టుంది. వీరిది అదే బాపతు. హిందూమతం వేల సంవత్సారలు నొక్కేసింది అని సమ్మగా గీక్కుకొంట్టుంటారు. ఇప్పుడు హిందుత్వ పార్టి ప్రతినిధి గా మోడి ఉన్నాడు, రేపు ఇ0kaకడు ఉంటే వాడిని వీళ్ళు ఇలానే టర్గెట్ చేసి ప్రశ్త్నిస్తూంటారు. అది వాళ్లకు హాయిగానే ఉంట్టుంది.చూసే మనలాంటివారికే విసుగొస్తుంది. వీళ్ళు వీళ్ళ బాబు మోహన్ ప్రశ్నలు ఎందుకు? ఎమిటి? ఎలా?


      Delete
    5. ఇదేమిటి వాళ్ల వర్గమోళ్ళే వారి మేధావులు వేసే ప్రశ్నలను, రాసే వ్యాసాలను చదవరా? ఇది నిజమా?

      నిజమే! కంచా ఐలయ్య మీటింగ్ కెళితే ఆయన రాసిన పుస్తకాలు వాళ్ల వర్గం వాళ్లుకొనలేదు. ఆధునిక మనువాదుల లో ఉన్న మరో సుగుణం, వాళ్ళు బాలగోపాల్, హరగోపాల్,కన్నాభి రాన్ మొదలైన బ్రాహ్మణ మేధావులను ఎక్కువగా నమ్ముతారు. ఐలయ్య లాంటి లోకల్ మేధావిని చాలా తక్కువగా నమ్ముతారు. కో.కు. పుస్తకాలు అన్నా కొంటారేమో గాని ఐలయ్య వి కొనటానికి సందేహిస్తారు. కంచా ఐలయ్యవి కొని చదివేది అగ్రవార్ణాల వారే ఎక్కువగా ఉంటారు. కారణం ఆయన పుస్తకాలకు పెట్టే టైటిల్స్ హిందూ మతానంతరం భారతదేశం .. వీడేమిరాశాడు అని క్యురియాసిటి కొద్ది,క్రైస్తవ సంస్థలు ఈయన చేత ఏ కొత్త ప్రచారం ప్రారభిస్తున్నాయి అని తెలుసుకోవటానికి కొని చదువుతారు.

      ఐలయ్య పుస్తకాలు చదివేముందు ఇదేమిటి వాళ్ల వర్గమోళ్ళే వారి మేధావులు వేసే ప్రశ్నలను, రాసే వ్యాసాలను చదవరా? ఇది నిజమా?

      నిజమే! కంచా ఐలయ్య మీటింగ్ కెళితే ఆయన రాసిన పుస్తకాలు వాళ్ల వర్గం వాళ్లుకొనలేదు. ఆధునిక మనువాదుల లో ఉన్న మరో సుగుణం, వాళ్ళు బాలగోపాల్, హరగోపాల్,కన్నాభి రాన్ మొదలైన బ్రాహ్మణ మేధావులను ఎక్కువగా నమ్ముతారు. ఐలయ్య లాంటి లోకల్ మేధావిని చాలా తక్కువగా నమ్ముతారు. కో.కు. పుస్తకాలు అన్నా కొంటారేమో గాని ఐలయ్య వి కొనటానికి సందేహిస్తారు. కంచా ఐలయ్యవి కొని చదివేది అగ్రవార్ణాల వారే ఎక్కువగా ఉంటారు. కారణం ఆయన పుస్తకాలకు పెట్టే టైటిల్స్ హిందూ మతానంతరం భారతదేశం .. వీడేమిరాశాడు అని క్యురియాసిటి కొద్ది,క్రైస్తవ సంస్థలు ఈయన చేత ఏ కొత్త ప్రచారం ప్రారభిస్తున్నాయి అని తెలుసుకోవటానికి కొని చదువుతారు.

      ఐలయ్య పుస్తకాలు చదివేముందు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల. పక్కన రెండు అమృతాంజనం బాటిల్స్ పక్కన పెట్టుకోవాలి. లేకపోతే చదివేటప్పుడు భరింపరాని తలపోటుకి ఆసుపత్రిలో చేరిన ఆశ్చర్యపోనక్కరలేదు.

      అప్పుడు ఇంట్లో వాళ్లుకూడా సహాయం చేయరు. ఎందుకంటే దారిన పోయేశనిని పట్టుకొన్నామని తిడతారు. ఆ పుస్తకాలు ఎందుకు కొనాలా? కొన్నావేపో! సీరియస్ గా ఎందుకు చదవాలా? రోగాల పాలు కావాలా, నీకర్మ కు నువ్వే బాధ్యుడవని తిట్టటం మొదలుపెడతారు.

      అడుసు తొక్కనేల కాలు కడుగనేల!

      Delete
    6. మాకులపొడు, మా మతమోడు అని ఎన్ని రేపులు చేయించినా, యెన్ని ఊచకోతలు కొయించిన, నెత్తినపెట్టుకు ఊరేగేది మీరని ఇంకా అర్ధం కాలా? తప్పు చేసేవాడు మా వాడైనా, ఎంత విధ్యా వంతుడైనా, తీసి పక్కన పడేస్తాం.

      Delete
    7. "గుడివాడ ఏళ్ళాను, గుంటురు పోయ్యాను
      అంబాలా,పాటియాలా,గురుదాస్ పూర్,చండీఘర్ ఎన్నేనో చూశాను

      ఏడ చూసినా ఎంత చేసినా ఎదో తాకాలంటారు

      సచ్చినోళ్ళు రాజకీయ ఆటకు వచ్చినోళ్ళు, ఆధునిక మనువాదులు"


      సాక్షి లో వచ్చిన ఈ "BREAKING NEWS "

      'కలిసి పనిచేద్దామని అసభ్యంగా తాకాడు'

      మరో ఆప్ నేత చిక్కుల్లో పడ్డాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించింది. ఓ పని పేరిట తన వద్దకు వచ్చిన సమయంలో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, అసభ్యంగా తాకాడని చెప్పింది. తాను చివరికి ఎలాంటి హానీ జరగకుండా తప్పించుకొని బయటపడ్డాక కూడా ఫోన్ కాల్స్ చేసి వేధించాడని, ఆ తర్వాత జరిగిన విషయం ఎవరికీ చెప్పవద్దని, మరోసారి కలిసి పనిచేద్దామని పలుమార్లు బ్రతిమాలినట్లు ఆరోపిచింది.

      తాను ఎస్సీ ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఉన్నానని, ఇప్పుడు వారంతా తనవైపు తిరగడంతో తన విజయం ఖాయం అని భయపడి ఇలా లేనిపోని నిందలు వేస్తున్నారని చెప్పారు.

      ఆంధ్రా అయినా, AAP పార్టి పంజాబైనా ఆధునిక మనువాదులది ఒకటే ప్రవర్తన.

      Delete
    8. నీకు ఆల్రెడీ చూపించా మీకు మాకు తేడా ఎంటో. ఇంకా మాడా లాగా ఆప్ నేతలు ఇలా చేసారు అని మాట్లాడుతున్నావ్. ఇలాంటీ వాళ్ళని బట్టలూడదీసి రోడ్డుమీద పడేసి తన్నాలి. ఇప్పుడు చెప్పు, నువ్వు నెత్తినా మోసే నాయకుల్ని ఎం చేద్దామో?? ఇంకా దద్దమ్మలాగా ఆప్ వాడు ఇలా చేశాడు, అండమాన్ వాడు ఇలా చేశాడు అని ఆడింగిల మాటలు ఆపెయ్,

      Delete
    9. నువ్వారోపించినట్లుగా మా నాయకులెవ్వరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేదు

      Delete
  29. నన్ననే గొమమసం తిన్నారని గాంగ్ రేప్ చేసారట. ఇది మచ్చుకి వొకటి మాత్రమే. రామ రాజ్యామా? మొడీ రాజ్యమా?? ముష్తి మొఖమేసుకొని అదొక్కటి పట్టుకోని వెలాఉతున్నారు

    ReplyDelete
    Replies
    1. మీ వాళ్లంతా మహిళలతో ఎలా ప్రవర్తిస్తున్నారో చదివావుగా! దానికి ఏమంటావు? తమరు ఎమి సెప్పారు "తప్పు చేసేవాడు మా వాడైనా, ఎంత విధ్యా వంతుడైనా, తీసి పక్కన పడేస్తాం" అలా అయితే మాయవతిని ఈపాటికి తీసి అవతల పారేసి ఉండాలి. కాన్షి రాం ఆసుపత్రిలో చేరి చావు బతుకుల మధ్య ఉంటే, కుటుంబ సభ్యులు తల్లి,తోబుట్టువులు ప్రాణం తో ఉండగా చూడాలని కోరుకొంటే, మాయవతి వాళ్లని ఆసుపత్రికి రానిలేదు. ఎన్నో ఏళ్ళుగా ఆమే వలన కాన్షిరాం కి కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకుండా పోయాయి. ఇంతకి మాయవతి ఎమైనా అతని భార్యా అంటే అది కాదు. మాయవతి ప్రవర్తన అతని కుటుంబ సభ్యులతో నైతికంగా సరైనదేనా? ఎవరైనా ఆమేను నిలదీశారా? నిలదీయాల్సిన విషయం లో నిలదీయరు. సోషల్ మీడీయాలో హీరోలమనుకొంటారు. నీలాగా వాదించే వారిని ఎవరైనా ఈ దేశప్రజలు పట్టించుకొంట్టున్నారా? ఇంగ్లిష్ మీడియానే ఛీదరించుకొంట్టుంటే. హిందువులు మునుపటిలా లేరు. వాళ్లు కళ్ళు తెరచారు. అది నువ్వు అర్థం చేసుకోకుండా పిల్ల కోతిలా గోల చేస్తావు.

      శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వానిదైతే ఆ సంఘటనలను ప్రధానికి ఆపాదిస్తారా? ఎవరు ఎమి చేయలేరు లే అని బలహీనులు కనిపిస్తే, రేప్ చేయలనుకొనేవారు రేప్ చేస్తారు అంతే.రేప్ కి బీఫ్ కి ఎమిటి సంబంధం? పేపరోడు రాయటం నువ్వెత్తుకొచ్చి ఇక్కడ గగ్గోలు చేయటం. బీఫ్ ఇంట్లో పెట్టుకొన్నారని రేప్ చేస్తారా? రేపు మీ ఇంట్లో చికెన్ ఉంది, పప్పు, కూరలు ఉన్నాయని, వాళ్ళని రేప్ చేసారని వార్తలొస్తే ప్రజలు నమ్మేస్తారా? ప్రపంచం లో రేప్ లు జరగని దేశం చూపించు? అమెరికాలో,యురోప్ లో, జర్మనిలో జరగవా గంగ్ రేప్ లు? మొన్న జనవరి 1వ తేదినాడు జర్మని లో ఊరి నడి బొడ్డులో గాంగ్ రేప్లు జరిగితే ప్రభుత్వం ఎమి చేసింది? అక్కడ రోజు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆమే రేప్ లు చేసుకొమ్మని ప్రజలను ప్రోత్సహించిందనిచెపితే చదువుకొన్న వాడవడైనా నమ్ముతారా?నువ్వు నమ్ముతావా చెప్పు?

      130 కోట్ల జనాభా గల భారతదేశంలో ఒక సంఘటనను భూతద్దంలో చూపిస్తూ, పెద్ద కట్టుకథ అల్లే వారిని వెర్రోళ్ళు అంటారు. ఇకనైనా నీవెర్రి వాగుడు కట్టిపెట్టు. నీ ఆరోగ్యం బాగున్నట్లు లేదు. ఎదైనా మానసిక ఆసుపత్రికి పోయి చూపించుకో!

      Delete
    2. Correction ఆమె ను అంజెలా మెర్కెల్ గా చదువుకో!

      Delete

    3. https://www.facebook.com/justicekatju/posts/1310777848962758

      My email to SC Judges on Ikhlaque
      ________________________________________

      Dear Brothers Chalameshwar, Madan Lokur, Sikri, Lalit and Nariman,

      I am sending you this email because I have your email ids.

      Dear Justice Thakur and all Judges of the Supreme Court,

      You are aware that one Ikhlaque was brutally lynched by cow vigilantes in Dadri. Instead of severely punishing the perpetators of this heinous outrage, the police and a local judge are proceeding against the family of Ikhlaque.

      I am sorry, but I can take this no longer. Have the police and some judges gone mad ? Have they no shame ? And you Supreme Court Judges, have you no shame either ? You could not possibly be unaware of the truth. And yet, like Bheeshma Pitamah turning a blind eye to the stripping of Draupadi, you chose to ignore this ? Surely you could have taken suo motu action against that magistrate Vijay Kumar, and the policemen who did this farcical 'investigation' to implicate the victim's family instead of the true culprits, as well as the conspirators. But you preferred to do nothing. Are you not a bunch of hypocrites ?

      Delete
    4. police and judges are psychos or scared of the great modhi, the true dracula

      Delete
    5. Dr. Ambedkar’s Resignation Speech.
      He resigned from the Nehru cabinet in 1951

      http://www.chandrabhanprasad.com/Historical%20Doc/Ambedkar's%20Regisnation.doc

      I have been wondering whether there is any other parallel in the world to the condition of Scheduled Castes in India. I cannot find any. And yet why is no relief granted to the Scheduled Castes? Compare the concern the Government shows over safeguarding the Muslims. The Prime Minister’s whole time and attention is devoted for the protection of the Muslims. I yield to none, not even to the Prime Minister, in my desire to give the Muslims of India the utmost protection wherever and whenever they stand in need of it. But what I want to know is, are the Muslims the only people who need protection? Are the Scheduled Castes, Scheduled Tribes and the Indian Christians not in need of protection? What concern has he shown for these communities? So far as I know, none and yet these are the communities which need far more care and attention than the Muslims.

      Delete
    6. Eating beef biriyani is an anti sanghi act. Let's eat today beef biriyani across the country to oppose the hindutva mind set..


      https://www.facebook.com/kparveen1/posts/10209255714202324

      Delete
    7. ఇదేదో కొత్త న్యూస్ గా ఉందే. అంబేడ్కర్ ముస్లిం ల అపీజ్మెంట్ పాలసిని వ్యతిరేకించాడా? రాజీనామ చేయటానికి అది కూడా ఒక కారణమా? బహుజన మేధావులు, ఎప్పుడు ఆ విషయం చెప్పరే?

      Delete
    8. రక్తం.. నిజంగానే ఏరులై పారింది

      http://www.sakshi.com/news/international/dhaka-streets-were-really-blood-shedding-on-bakrid-397078

      Delete
    9. police and judges are psychos or scared of the great modhi, the true Dracula

      మోడి డ్రాకుల్లానా? గుమస్తా విశ్లేషణలు చేస్తున్నావు. నీ చిన్న మెదడుకు అలాగే అర్థమౌతుంది. మోడి మీద వ్యతిరేకత తప్పించి, వ్యవస్థ ఎలా పని చేస్తుందో పైస అవగాహన లేదు. రాసే దాని లో కామన్ సెన్సె ఉండదు. పోటుగాడివైనట్లు రాస్తావు. బ్లాగుల్లోపిల్ల కోతిలా మోడిపై ఎగురుతావు.

      మిలటరి వాడి పవర్ దేశ సరిహద్దుల దగ్గరే, ఊర్లో గాదు. ఊర్లో పోలిసోడే పవర్ ఫుల్. అలా PM పవర్ రాష్ట్రాలలో సి.యం. పవర్ ముందర ఎమి పనిచేయదు.

      మోడిని చూసి పోలిసులు, జడ్జ్ లు భయపడతారా? ఎందుకు? ఇప్పటి వరకు నువ్వు పోలిస్ స్టేషన్ ,కోర్ట్ కి వెళ్ళలేదని చెప్పగలను. వెళ్ళి ఉంటే, వ్యవస్థ ఎలా పని చేస్తుందో
      అర్థమౌతుంది. ఈ మతిలేని మాట రాసేవాడివి కాదు.

      దేశప్రధాని చూసి ఆయన పార్టి వాళ్ళు, కేంద్రమంత్రులు, ఆయనతో పని చేసే అధికార్లు జాగ్రత్తగా ఉంటారేమో గాని,
      రాష్ట్ర ప్రభుత్వం లో ఒక్కరు భయపడరు, ఆ అవసరం లేదు. యు.పి. లో ఉండేది, సమజ్ వాది ప్రభుత్వం. సందు దొరికితే మోడిని గెలుకుదామని చూసే ములాయం, అఖిలేష్ యాదవ్ లు మోడిని చూసి భయపడిపోతారాండి? ఎవరైనా చెప్తే విచిత్రంగా నవ్వుకొంటారు. ఈ సంఘటనకు UP వాళ్లు బాధ్యత వహించాలి.

      నువ్వేంది? తిక్కలోడు కెజ్రివాల్ లా ప్రతిదానికి మోడికి అంటగడుతూంటావు.

      Delete

    10. Creating a new Medina The Venkat Dhulipala interview : 'On the Partition issue, Jinnah and Ambedkar were on the same page'


      http://linkis.com/scroll.in/article/81/SKFak


      Jinnah’s speech to the Muslim Students Federation at Kanpur a few weeks later went a little further causing a furore in the Urdu press in U.P.

      He declared that in order to liberate 7 crore Muslims of the majority provinces, ‘he was willing to perform the last ceremony of martyrdom if necessary, and let 2 crore Muslims of the minority provinces be smashed.’

      Delete
    11. మోడి డ్రాకుల్లా అన్నోడు, 2 కోట్ల మంది పోయినా పర్వాలేదు పాకిస్థాన్ ఏర్పాటే మా లక్ష్యం అన్న జిన్నాను చూసి ఇప్పుడేమి అంటాడో!? గుజరాత్ లో తిప్పికొడితే చనిపోయింది పదిహేను వందలు కూడ లేరు. అందులో సగం మంది హిందువులు. దేశ విభజన సమయం లో చనిపోయింది లక్షల్లో దానికి బాధ్యత ఎవరు వహించారు?

      ఈ బహుజన మేధావులు దేశ విభజన గురించి మాట్లాడరెందుకు? దేశవిభజనప్పుడు దళితులెవ్వరు చనిపోలేదా?

      Delete
    12. ఇంకేమంటాడు? ఎప్పుడో పారిపోయి ఉంటాడు. హిందువులని ఓమాట అనేముందు ముస్లిం లన్నా ఆలోచిస్తారేమోగాని, బహుజనులు మాత్రం నోటికి ఎదోస్తే అది వాగటమే!హిందుమతాన్ని అడ్డదిడ్డంగా విమర్శించటం. దళితులు హిందువులు కారా? స్వమతాన్నే అకారణంగా తిట్టే వారిని ఇతర మతస్థులు గౌరవిస్తారా?

      ముస్లింలీగ్ వారు ఆ మాట అని ఊరుకోలేదు. కలకత్తా లో డైరెక్ట్ యాక్షన్ డే నాడు కలకత్తాలో సాంపుల్ టెస్ట్ చేశారు.

      The 'Direct Action' was announced by the Muslim League Council to show the strength of Muslim feelings both to British and Congress because Muslims feared that if the British just pulled out, Muslims would surely suffer at the hands of overwhelming Hindu majority, which resulted in the worst communal riots that British India had seen

      Delete
    13. How do we explain Jinnah’s speech of Aug 11, 1947, in which he said, “You are free to go to your temples, you are free to go to your mosques or to any other place of worship in this State of Pakistan.” That was quite a turnaround, wasn’t it?


      My take is that Jinnah’s statement was made primarily keeping in mind the tremendous violence that was going on. It was, therefore, a statement directed at protecting Muslims from even greater violence in areas where they were vulnerable. It was pragmatism. After all, a few months later, when asked to open the doors of the Muslim League to all Pakistanis irrespective of their religion or creed, the same Jinnah refused saying that Pakistan was not ready for it.

      Delete
    14. This comment has been removed by a blog administrator.

      Delete
    15. తన దగ్గర విషయం లేని దద్దమలంతా చివరికి చేసేదే నువ్వు చేస్త్తున్నావ్. బూతులు లంకించుకోవడం

      Delete
    16. This comment has been removed by a blog administrator.

      Delete
    17. >>దేశప్రధానిని ఒసమా, నయీం లతో పోల్చి

      అంతమంది చావుకు కారణమైన జిన్నా తో పోల్చుకోవడాని గర్వపడే నువ్వు ఈ మాట అనడం ప్రపంచంలోనే పెద్ద జోక్. గిన్నీసు రికార్డుకు ప్రయత్నించు

      Delete
    18. * దేశవిభజనప్పుడు దళితులెవ్వరు చనిపోలేదా? *

      దేశవిభజనప్పుడు చనిపోయిన వారిలో ఎంతో మంది దళితులు ఉన్నారు. దేశవిభజనప్పుడు పాకిస్థాన్ లో హిందువుల పై దౌర్జన్యాలు జరుగుతూంటే, వాళ్లని ఇండియాకు పంపమని భారత రాయబారి ద్వారా పాకిస్థాన్ కు వర్తమానం పంపారు. అప్పటి పాకిస్థాన్ ప్రధాని దానికంగీకరించలేదు. ఆయన ఏమన్నాడో మీరే చదవండి.

      Ambedkar was furious when Dalits in Pakistan were not being allowed to cross over into India. When India’s first High Commissioner to Pakistan, the UP Congressman Sriprakasa, suggested that these people be allowed to visit their families in India, [Pakistan’s first Prime Minister]
      Liaquat Ali Khan is reported to have said:

      " Who will clean the streets and latrines of Karachi if we let them go? "

      http://linkis.com/scroll.in/article/81/SKFak

      ఇప్పటికి పాకిస్థాన్లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తూంటాయి. ఈ హిందువులలో ఎక్కువ భాగం దళితులు,వెనుకబడిన తరగతికి చెందిన వారు. వారి చేత పాకి పనులు, ఇతర కూలిపనులు చేయించుకోవటం కోసం వారిని ఇండియాకు పంపలేదు. మరి అగ్రవర్ణ హిందువులు పాకిస్థాన్ లో చాలా తక్కువగా ఉండటానికి కారణమేమిటి? కరాచీ ఎప్పటినుంచో పెద్ద వ్యాపారకేంద్రం అక్కడి వ్యాపారం హిందువులు (సింధీలు) ఎక్కువగా చేసేవారు. అగ్రవర్ణ హిందువుల ఆస్థులను పీకొని,అప్పులను ఎగవేసి భారతదేశానికి తరిమారు. ఇదే విధంగా పంజాబ్ లో కూడా హిందువుల ఆస్థులను తీసుకొని తరిమితే డిల్లికొచ్చి పడ్డారు. అలా తట్టాబుట్ట నెత్తిన పెట్టుకొని ఎత్తుకొచ్చిన వారిలో రాంజత్మలాని ఒకరు.

      నమో అధికారం లోకి వచ్చిన తరువాత పాకిస్థాన్,బంగ్లాదేశ్ హిందువులకు భారత దేశం లో వచ్చి స్థిరపడేందుకు చర్యలు తీసుకొన్నాడు. సంవత్సరానికి సుమారు 5000 మంది హిందువులు పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వస్తున్నారు.

      Hindus from Pakistan, Bangladesh will get to claim Indian citizenship

      http://timesofindia.indiatimes.com/india/Hindus-from-Pakistan-Bangladesh-will-get-to-claim-Indian-citizenship/articleshow/52563675.cms

      Delete
    19. @UG SriRam,

      మోడి ప్రభుత్వం వచ్చాక పాకిస్థాన్ పౌరులకు భారత పౌరసత్వం ఇస్తున్నాడన్నమాట. మోది ఒక్క మంచి పని చేయలేదని అజ్ణాత చేసిన ఆరోపణలలో సత్యం లేదని తేలిపోయింది.

      మీకొ ప్రశ్న సోషల్ మీడీయాలో చదువుకొన్న దళిత మేధావులు జరిపే చర్చలను చదివాను. ఒక మేధావి దళితుల సంఖ్య ఎక్కువ, వారి ఓటు బంక్ ను చూసి హిందువులు వారిని చేరదీస్తున్నారని రాశాడు. ఇందులో వాస్తవం ఉందా?

      హిందువులకు దళితులు అవసరమా? లేక దళితులకు హిందూ మతం అవసరమా?

      లాల్, నీల్,హర్యాలి ఏకమైతేనే విముక్తి సాధ్యం అవుతుంది అని మేధావులు అంట్టూంటారు కదా!
      ఆ ఐకమత్యం సాధ్యమేనంటారా?

      Delete
    20. @Anonymous18 September 2016 at 11:50
      Q1:సోషల్ మీడీయాలో చదువుకొన్న దళిత మేధావులు జరిపే చర్చలను చదివాను. ఒక మేధావి దళితుల సంఖ్య ఎక్కువ, వారి ఓటు బంక్ ను చూసి హిందువులు వారిని చేరదీస్తున్నారని రాశాడు. ఇందులో వాస్తవం ఉందా?

      Q2:హిందువులకు దళితులు అవసరమా? లేక దళితులకు హిందూ మతం అవసరమా?

      Q3:లాల్, నీల్,హర్యాలి ఏకమైతేనే విముక్తి సాధ్యం అవుతుంది అని మేధావులు అంట్టూంటారు కదా! ఆ ఐకమత్యం సాధ్యమేనంటారా?

      Me:
      A1:ఇది వారి అజ్ఞానజనితమైన స్వయంతృప్తికి మాత్రమే పనికివచ్చే అశాస్త్రీయమైన విశ్లేషణ.సాక్షాత్తూ అంబేద్కర్ మహాశయుదే రూలింగ్ క్లాస్ అని పిలువబడుతూ ఒక దేశాన్ని గానీ రాజ్యాన్ని గానీ ప్రాంతాన్ని గానీ పరిపాలించే వ్యక్తులు చాలా తక్కువమందే ఉంటారు అని ఒప్పుకున్నాడు.ఆ కొద్దిమందీ మెజార్టీ ప్రజల పట్ల ఉదారంగా ఉంటేనే జనం బాగుపడతారు.ఆ కొద్దిమందినీ చక్కటి పరిపాలన కోసం గట్టిగా నిల్బడి నైతికంగా దృఢంగా ఉంచడానికి ఏమి చేయాలో శాసించి చెప్పడానికే రాజ్యాంగం ఉంది అని స్పష్టంగా చెప్పాడు.ఒకప్పుడు రాజులు కూడా ఇవ్వాళ్టి అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలా తన మంత్రుల్ని తనే ఎన్నుకోవడం దగ్గిర్నుంచి సర్వాధికారాలూ అనుభవించినా దానికి కూడా కొని పద్ధతుల్ని నిర్ణయించే రాజనీతిశాస్త్రం అనేది ఉంది.ఇవ్వాళ కూడా సుమారొక 500 మంది పార్లమెంటేరియన్లు ఇన్ని కోట్లమందిని పరిపాలిస్తున్నారు.కాబట్టి ఈ మెజారిటీ,మైనారిటీ దామాషా కాకిలెక్కల వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.

      A2:హిందువులకు దళితులూ అవసరమే!దళితులకి హిందూమతమూ అవసరమే!

      A3:వారు కలిస్తే గొప్పగానే ఉంటుంది.కానీ కలవరు!ముందు ముందు కూడా కలుస్తారని నేను నమ్మను!!కంచె ఐలయ్య కారెం శివాజీ,మందకృష్ణ మాదిగలతో ఓకె వేదికని పంచుకోగలిగిన రోజున కొంత ఆశ కలగవచ్చు - కానీ అది సాధ్యమా?ఒక ప్రాంతంలో ఏ కులం వాళ్ళు మంది ఉన్నారు అన్నది ఆ కులానికి రాజకీయాధికారాన్ని తెచ్చిపెట్టదు - ఆ కులంలో ఎనతమంది ధనవంతులు ఉన్నారు,ఎంతమంది తెలివైనవాళ్ళు ఉన్నారు అన్నది ప్రధానం!

      Delete
    21. Why Dr. B.R. Ambedkar is pro to peaceful transfer of muslims and hindus?

      Read sai bhargav జూలై 17, 2013 comment

      http://tinyurl.com/h6tgcev

      http://www.columbia.edu/itc/mealac/pritchett/00ambedkar/ambedkar_partition/412b.html

      Delete
    22. * లాల్, నీల్,హర్యాలి ఏకమైతేనే విముక్తి సాధ్యం *

      ఈ ప్రయోగం కొత్తదేమి కాదు. చాలా పాతది. ఎప్పుడో విఫలమైంది. బొమ్మ విమానం గాల్లో కొంత సేపు ఎగురుతుంది. "కీ" అయిపోయిన తరువాత కిందపడుతుంది. ఇది అంతే!

      చరిత్రలోకి తొంగి చూస్తే, పాకిస్థాన్ ఏర్పడిందే లాల్, నీల్, హర్యాలి భావజాలల కలయికతో! పాకిస్తాన్ ఏర్పాటుకు కమ్యునిస్ట్ లు కీలక పాత్రవహించారు. చాలా మంది ముస్లిం కమ్యునిస్ట్లు, ముస్లీం లీగ్ లో చేరి పాకిస్థాన్ కెళ్ళారు.

      Why Communist Party of India supported creation of Pakistan?

      The Communist Party of India not only supported the Muslim League but gave its own people like Sajjad Zaheer, Abdullah Malik and Daniyal Latifi to the League. Daniyal Latifi, who was trained in law by Jinnah himself, authored the Punjab Muslim League’s manifesto for the 1945-1946 elections

      But I digress; the point is that League’s entire election campaign in 1945-1946 elections was stage managed in Punjab by the Communist Party of India. They would not have done so if they had thought the League was operating on a narrow communal agenda.

      http://www.cpp.net.pk/2014/11/05/why-communist-party-of-india-supported-creation-of-pakistan/

      To be continued ...

      Delete
    23. కమ్యునిస్ట్ లు ముస్లీం లీగ్ పార్టి మీటింగ్ లకు జనం పంపటమేగాక, మేనిఫెస్టో కూడా రాసిపెట్టారు. పాకిస్థాన్ ఏర్పడ్డాక ఈ కమ్యునిస్ట్ లలొ చాలా మంది మొదటి రేండేళ్ళకే భారతదేశనికి తిరుగు ముఖం పట్టారు.

      కొంతమందికి పాకిస్థాన్ ప్రభుత్వం నచ్చక, అక్కడ ఉండటం ఇష్టంలేక ఇండియాకి తిరిగొచ్చారు అందులో ఒకరు ప్రముఖ ఉర్దూ విప్లవ కవి,హిందీ సిని గీతాల రచయిత సాహిర్ లుథియానవి. అప్పటి నుంచి ఇప్పటి అద్నాన్ సమి, సల్మా ఆఘ వరకు హిందూ ఇండియాకు వలస వస్తూనే ఉన్నారులేండి.

      ఇంకొంతమంది అక్కడి ప్రభుత్వాన్ని దించి, ఇంకొకరిని అధికారపీఠం పై ఎక్కించటానికి ప్రయత్నించి, దానిని "రావల్పిండి కుట్ర" అంటారు. ఆ కేసులో ఇరుక్కొని జైల్లో బడ్డారు. ఆ విధంగా అక్కడ కమ్యునిస్ట్ ల ప్రభ అంతరించిపోతూ వచ్చింది.

      జిన్నా "ద్విజాతి సిద్దాంతం" బలపరచి పాకిస్థాన్ ఏర్పాటుకు సహకరించిన కమ్యునిస్ట్ లు, దేశ విభజన నుంచి ఇప్పటి వరకు సుమారు 50లక్షల మంది చావుకు కారణమైనారు. కాని కమ్యునిస్ట్ లు దానికి భాద్యత తీసుకోరు. వారు తీసుకొన్న ఏ నిర్ణయమైనా దీర్ఘకాలికం గా దేశానికి ఉపయోగపడిందో ఎవ్వరికి తెలియదు. దేశం వరకు ఎందుకు వాళ్ళ పార్టికి ఉపయోగపడినా ఈపాటికి దేశ వ్యాప్తంగా నంబర్ 2 లో ఉండేది కదా!

      వారి అభిమానులైతే మరీ కామేడి. సోషల్ మీడీయాలో పాకిస్థాన్ పై భారతదేశం యుద్దం చేయలేదు అని మన దేశాన్ని కించ పరచే విధంగా రాస్తారు. దాని వాళ్ళు చెప్పే కారణం యుద్దానికి అమెరికా వాడు ఒప్పుకోవాలంట,లేకపోతే పాక్ మద్దతుగా చైనా వాడొస్తాడు. విళ్ళిద్దరితోమనదేశం యుద్దం చేయలేదన్నట్లు కుళ్ళు జోకులు వేస్తూంటారు.

      యుద్దం జరిగితే ఇతరదేశాలు పాకిస్థాన్ కు, మద్దతు ఇస్తారో లేదో తెలియదు గాని, యుద్దానికి ముందు నుంచే కమ్యునిస్ట్ మేధావులు మనదేశాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూంటారు. అది వారి దేశ భక్తి.

      Delete
    24. సందర్భం వచ్చింది కనుక కమ్యునిస్ట్ల గురించి రెండు మాటలు అనుకోవాలి.

      దేశానికి వాళ్ళ గొప్ప కంట్రిబ్యుషన్ ఎమిటంటే జమీందార్లు, భుస్వామ్య ముస్లీం లీగ్ పార్టికి, మేనిఫెస్టో రాసి, ప్రగతిశీల ముసుగువేసి, పాకిస్థాన్ ఏర్పాటు చేయటం. పోని వీళ్ల వలన పాకిస్థాన్ అన్నా బాగు పడిందా అంటే అది లేదు.

      పాకిస్థాన్ జనాభా సంఖ్య సుమారు 18కోట్లు,వ్యావసాయిక భూమి మొత్తం 200 కుటుంబాల చేతుల్లోనే ఉంది. వీరి చేతుల్లోనే అక్కడ పరిశ్రమలు ఉన్నాయి. మిగిలింది ప్రభుత్వం/మిలటరి చేతిలో ఉంట్టుంది.

      Javed Akhtar slapping on pakistani Reporter's Face
      (8:10-10:19)

      https://www.youtube.com/watch?v=qK8S254AUS8

      Delete
    25. ఈ లాల్+నీల్+హర్యాలి ప్రయోగంలో మొట్ట మొదట పాలు పంచుకొన్న దళిత నాయకుడు "జోగేందర్ నాథ్ మండల్" పేరు నేడు ఎవరికి తెలియదు. తెలుగునాట ప్రగతిశీల వాదులు సైతం ఎప్పుడో మరచి పోయారు. జోగేందర్ నాథ్ మండల్ బెంగాల్ లో చాలా ప్రజాదరణ కలిగిన ప్రముఖ దళిత నాయకుడు. ఆయన నామశూద్ర కులానికి చెందిన వాడు.

      ఆయన రాజకీయాలు మొదటి నుంచి నామశూద్రులకు హిందూవులతో సంబంధం లేదని, ముస్లిం లీగ్ తో కలసి పనిచేస్తూండేవాడు. దేశ విభజనకు ముందు ముస్లీం లీగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. అంబేడ్కర్ ను కాన్స్టిట్యుయన్సి అసెంబ్లికి బెంగాల్ నుంచి గెలిపించి పంపించాడు.

      దేశ విభజన సమయంలో, హిందువుల నుంచి ఎన్నో అభ్యంతరాలు వస్తున్నా, వినకుండా ముస్లిం లీగ్ తో జతకట్టి పాకిస్థాన్ ఏర్పాటుకు మద్దతు ఇచ్చాడు. అంబేడ్కర్ కూడ ఆయనను ఆపటానికి ప్రయత్నించాడు. కాని వినలేదు. దేశ విభజనాంతరం జోగేందర్ నాథ్ పాకిస్థాన్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవిని చేపట్టారు.

      ఆ తరువాత మొదలైంది అసలు కథ. పాపం! ఆయన ముస్లిం లీగ్ తో పాలల్లో నీళ్లలా కలసిపోదామనుకొన్నా, ఆ కోరిక ఫలించలేదు. పాకిస్థాన్ లో ఆయనకు అడుగడుగునా అవమానాలు జరిగాయి. కాష్మీర్ అంశంపై మంత్రి వర్గ సమావేశం జరుగుతూంటే, నువ్వు హిందువువి బయటకు వెళ్ళి కూచో అని ఆయనను మంత్రివర్గ సమావేశం నుంచి బయటకు పంపారు.

      దేశవిభజన సందర్భంలో పాకిస్థాన్లో హిందువుల,దళితులపైన, విపరీతంగా దాడులు జరిగేవి. పాకిస్థాన్ లో ఉన్న ఎకైక దళిత రాజకీయ నాయకుడు, కేంద్రమంత్రి గనుక ప్రజలందరు వాళ్లను ఇతను రక్షించగలడనే ఆశతో, సహాయం కొరకు ఇతని వైపుకు చూసేవారు. కాని ఇతను వాటిని ఆపలేక పోయాడు.

      జోగేందర్ నాథ్ మండల్ గొడవల గురించి ఎన్నో మార్లు ముస్లిం లీగ్ పార్టిలోని అగ్రనాయకుల ముందు గోడు వెల బోసుకొన్నా ఫలితం లేకపోయేది. (

      చివరికి తన అసక్తను గ్రహించి, పాకిస్థాన్ లో ఉండలేక, రెండేళ్లకే రాజీనామ లేఖను లియాఖత్ ఆలీఖాన్ కు ఇచ్చి "హిందూ ఇండియా" ఎక్కడ ఉందా అని వెత్తుకొంట్టూకు తిరిగి వచ్చాడు. చివరి వరకు పాకిస్థాన్ పౌరుడిగానే కొనసాగాడు.

      ఆయన తన రాజీనామ లేఖలో పాకిస్థాన్ లో హిందువులపై, దళితులపై జరిగిన ఘోరాలను ఏకరువు పెడుతూ 12 పేజీల రాజీనామ లేఖ రాశాడు. లేఖలో పెర్కొన్న అంశాలు చదివితే అక్కడ జరిగిన ఘోరాలు అర్థమౌతాయి.

      Pls read

      HINDUS VIRTUALLY OUTLAWED

      MOULANA AKRAM KHAN'S INCITATIONS

      https://en.wikisource.org/wiki/Resignation_letter_of_Jogendra_Nath_Mandal


      అదిసరే వీరంతా ఇప్పుడు కలిస్తే జరగబోయేది ఎమిటి? అనేది ప్రశ్న. వీరి కలయిక వలన అద్భుతాలు ఎమైనా జరుగుతాయా అంటే ఎమి జరగవు. ఎక్కువలొ ఎక్కువ అయితే కాలేజి ఎన్నికలలో కొన్ని సీట్లు గెలుస్తారు. అంతే. దానికి మించి రాజకీయాలలో వచ్చే పెనుమార్పులేమి ఉండవు. కాలెజి ఎన్నికలు వేరు, శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఎన్నికలలో ఓట్ వేసేవారు యుత్ కన్నా ఎక్కువగా నడివయస్కులు, పరిణితి చెందినవారు ఉంటారు. వాళ్ళెవ్వరు ఈ మేధావుల మాటలు నమ్మరు. రెండోది ప్రస్తుతం ఎన్నికలల్లో ధన ప్రభావం వలన సిద్దాంతాలను ఎవరు పట్టించుకోరు.

      ఆలోచిస్తే అసలికి విముక్తి అంటే ఎమిటో చెప్పేవారికైనా అర్థం తెలుసా అనిపిస్తుంది. దేని నుంచి విముక్తి? ఎవరి నుంచి విముక్తి? ఒకప్పటి తో పోలిస్తే, ప్రభుత్వాలు ఉచిత పథకాలతో అందరికి అన్నిపంచిపెడుతున్నారు. ఉదా|| తమిళనాడు. ఈ రాష్ట్ర ఉచిత పథకాలనే ఇతర రాష్ట్రాల వారు అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. పోని అధికారం చేపట్టటమే విముక్తి అనుకొంటే మాయవతి స్వశక్తి తో అధికారం చేపట్టింది. ఉత్తర ప్రదేశ్ దళితుల జీవితాలలో పెనుమార్పులు వచ్చాయా? వారి జీవితాలకి విముక్తి వచ్చిందా?ఎన్ని సంవత్సరాలు అణగారిన వర్గాల వారు అధికారం చేపడితే విముక్తి లభిస్తుంది అని ఎవరైనా స్పష్టంగా చెప్పగలరా?

      Ref :
      Ambedkar never asked Dalits to opt for Pakistan - Partha Chatterjee interviewed by Javed Alam

      https://www.youtube.com/watch?v=cAzK9H8Mu9Y

      Delete
    26. సో, పాకిస్థాన్ లో 12-30 సంవత్సరాల ఆడోళ్లు దొరకక రేప్ లు ఆగాయి. రేప్ చేసి చంపి పారేస్తే, ఆడోళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతారు?

      తెలియక అడుగుతాను, జోగేందర్నాథ్ మండల్ హిందువు కాను అని పాకిస్థాన్ కు వెళ్ళాడు కదా! మనదేశం తో ఏ సంబంధం ఉంది అని మళ్ళి తిరిగొచ్చాడు? చావో బ్రతుకో ఆక్కడే తేల్చుకోవాలి గదా! అన్నేళ్ళు ముస్లిం లీగ్ నాయకులతో కలసి పనిచేసినా వాళ్ల సైకాలజి తెలియదా?

      Delete
    27. పాకిస్థాన్ లో లక్షల మంది దళితులని ఊచకోత కోసి,ఆడోళ్లని రేప్ లు చేసి చంపారు. ఇప్పటికి అవి ఆగలేదు. ఇంకా పాకిస్థాన్,బంగ్లాదేశ్ ల లో జరుగుతూనే ఉన్నాయి. ఒక్క దళిత నాయకుడికి,మేధావికి చీమ కుట్టినట్లన్నా ఉండదా? ఒక్కసారన్నా పేపర్లలో వాటిని ఖండిస్తూ వార్త రాదు. వీళ్లు దళితులని ఉద్దరిస్తున్నారా? లేక అధోగతి అంచులవైపుకు తీసుకెళుతున్నారా?

      Delete
    28. బహుజనులు తమ రచనల్లో ఏమి రాయాలి? (వ్యాసం ) – జ్వలిత

      http://vihanga.com/?p=18956

      ముద్రగడకు బలిజ నేతల షాక్

      కాపుజాతి కోసం చేస్తోన్న పోరాటం ఆగదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశా రు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో గురువారం ఆయన మాట్లాడుతూ తమ జాతి రిజర్వేషన్లు సా ధన కోసం చేస్తోన్న నిరసన కార్యక్రమాలు తట్టుకోలేక ప్రభుత్వం... వారి పెంపుడు పత్రికలు, చానళ్లలో తరచూ కాపు పోరాటంలో చీలికలు, కుమ్ములాటలని రాయిస్తున్నారని ఆరోపించారు. ఒక కులాన్ని అదే కులస్తుల చేత తిట్టించిన సంఘటనలు లేవని, ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడుతున్న మైండ్‌ గేమ్‌ అన్నారు.

      బీసీ రిజర్వేషన్ డిమాండ్ తో సర్కారును వణికిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు బలిజ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. ఇకపై కాపులతో కలసి ఉద్యమించేది లేదని వారు స్పష్టం చేశారు. జనాభా పరంగా కాపుల కంటే బలిజల సంఖ్యనే ఎక్కువ కావడంతో భవిష్యత్తులో కాపు ఉద్యమం బలహీనపడే అవకాశం కనిపిస్తోంది.

      http://tinyurl.com/gp7dpe3

      Delete
    29. http://tinyurl.com/j4z685b


      హైదరబాద్ నగరానికి అరవై కిలోమీటర్ ల దూరం లో ఉన్న ‘కొలనుపాక’ అనే గ్రామం లో ఒక జంగమ శైవ భక్తుడి రాగి రేకు మీద ఉన్న కులచరిత్ర ఈ తగాదాను తీర్చింది. మాదిగ కులగుర్వులుగా పూజారులుగా ప్రతియేటా వాళ్ళకు మిరాశీ గా వచ్చిన ఊర్లలో మంచి చెడు చెబుతూ మాదిగ కులపురాణం గానం చేస్తూ, ప్రతి మాదిగ కుటుంబ సభ్యుల జనన మరణ గణాంకాలు లెక్కతప్పకుండా నమోదు చేస్తున్నారు . ఇప్పటికీ రాష్ట్రం లో ప్రతి మాదిగ కుటుంబ చరిత్రలను పద్దెనిమిది తరాలకు పైగా గ్రంథస్త చేయబడుతూనే ఉన్నాయి. దాదాపు వేయి ఏళ్ళకు పైగా కొంత కాలం రాగి రేకుల మీద, తాళపత్ర గ్రంధాలుగా మరయు కాగితం మీద వీటిని బద్ర పరుస్తూ నులక చందయ్యలు ఇప్పటికీ మాదిగలతో సజీవ సంభంధాలను కలిగి ఉన్నారు. తార తరాలుగా కొలనుపాక ఆది జాంబవమట వ్యవస్థాపకులు, నందాదీపం వాళ్ళు చెబుతున్న ఆధారాల ప్రకారం ఈ నమోదు ప్రక్రియకు ఈ దేశ జనాబా లెక్కల నమోదు ప్రక్రియ మొదలు కావడానికి ఆరేడు వందల ఏళ్ళ ముందు నుండే ఈ పరంపర ఉన్నట్లు వాళ్ళ దగ్గర ఉన్న లిఖిత మౌఖిక ఆధారాల వలన తెలుస్తోంది. ఇది విస్మృత చరిత్రకారుల చరిత్ర. చరిత్ర తనను తాను నిర్మించుకోడానికి చరిత్రకారున్ని తయారు చేసుకుంటాది అనే నానుడి ఎందుకో ఈ చరిత్ర కారుల చారిత్రక పరంపరను కాలగర్భం లో కలిసేలా చేసింది. ఇదో విషాదం. ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు అవసరం ? ఇంత చరిత్ర ఉన్న ఈ కులానికి అంత తేలిక గా కుల దృవీకరణ సాధ్యం కాదు ఎన్నో సార్లు మండల ఆఫీస్ ల చుట్టూ తిరిగితే తప్ప ఈ పని సాధ్యం కాదు. కేవలం ఈ ఒక్క కులమే కాదు రెండు బలమయిన కులాలు అయిన మాదిగ-మాలల తో సాంస్కృతికంగా పెనవేసుకున్న గూడులా డెబ్బై ఎనభై కులాలకి పైగా ఈ దుస్థితి ఉంది. రాజ్యాంగ హక్కులు జనాభా దామాషా ప్రకారం దళితుల్లో అంతర్గత పంపకాల నేపధ్యం లో అంతరించిపోతున్న ఈ కులాల చారిత్రక మూలాలు బయటపడుతున్నాయి

      Delete
    30. ఒకవైపు దళిత బహుజన మైనారిటీ రచయిత్రుల అభిప్రాయాల్ని అతి దారుణంగా అణచివేసి యిప్పుడు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' అని పెట్టుకున్న ఆధిపత్య కులాల రచయిత్రులు మరోవైపు తమ అనుకూలురైన అణగారిన కులాల రచయిత్రుల్ని వేదికలో పెద్దపీటలేసి తమ ఆధిపత్య జెండర్ ప్రయోజనాల్ని కొనసాగించే పనిలో పడ్డారు. తద్వారా అణగారిన జాతుల స్త్రీలను అణచివేసే కార్యక్రమం పెట్టుకున్నారు. విశాఖ సభలో ఓడిపోయిన, కాలం చెల్లిన వాదనలు అణగారిన స్త్రీల భిన్న అస్తిత్వాల పుటంలో బూడిదైన వాదాన్ని రంగనాయకమ్మ మార్క్సిస్టు పుటంలో పెట్టి వూదుకుంటున్నారు.

      నిజానికి ఈ చర్చా పాఠం సందర్భం స్త్రీల భిన్న అస్తిత్వాల మీద జరగాల్సినది. స్త్రీల భిన్న అస్తిత్వాల చుట్టూ అల్లుకుపోయిన దోపిడీ కుల రాజకీయాల గురించి జరగాల్సిన చర్చ. కాని రంగనాయకమ్మ చాలా పకడ్బందీగా ఆ ప్రస్థావనే లేకుండా, లేవదీయకుండా జాగ్రత్త పడింది. అస్తిత్వమంటే ఏమిటి? అని ప్రశ్న వేసుకొని జాతుల్లో కులాల్లో మతాల్లో తేడాలున్నాయని జవాబు చెప్పుకుని స్త్రీలల్లో వున్న ఎక్కువ తక్కువల వూసుగాని, ప్రస్థావన గాని చేయకపోవడం ద్వారా ఆధిపత్య కుల దొర్సానితనాన్నే ప్రదర్శించింది. అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని తొక్కేసింది.

      http://madhigadandora.blogspot.in/2011/02/blog-post_8531.html

      Delete
    31. బడుగుల్ని చీలించి పాలిస్తున్న పాల‘కుల’ కుట్ర!


      - వర్గీకరణ ఉద్యమంతో అగ్రకుల పార్టీల క్రీడ
      - పాలక పార్టీలకు వరంగా మాల, మాదిగల విభజన
      - ఎవరికీ లేని క్రీమీలేయర్‌ బీసీలకే ఎందుకు?
      - బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యతతో రాజ్యాధికారం

      కాలక్రమేణా మంద కృష్ణ ఎం.ఆర్‌.పి.ఎస్‌కూడా చీలి దేవయ్య అధ్యక్షతన ఇంకొక ఎం.ఆర్‌. పి.ఎస్‌. గ్రూపుగా ఉద్యమంలోకి వచ్చింది. ఈ విధంగా అగ్రకుల నాయకత్వ రాజ కీయ పార్టీలు బలమైన ఉమ్మడి ఎం.ఆర్‌.పి.ఎస్‌.ను చీలికలు, పేలికలుగా చించి వేశాయి. ఎస్సీలు, బీసీలు ఐక్యంగా ఉద్యమాలు చేయకుండా అనేక కుట్రలతో అగ్రకుల నాయకత్వ పార్టీలు విజయం సాధిస్తున్నాయి.


      http://madhigadandora.blogspot.in/2011/02/blog-post.html

      Delete
    32. అణగారిన అస్తిత్వాల్ని అణగదొక్కడమే మార్క్సిజమా?

      http://madhigadandora.blogspot.in/2011/02/blog-post_8531.html

      Delete
  30. సరకు లేని శతకము జిలేబిదిదీ !
    పద, నరకును పంపుమోయి నీతలకాయను చూస్తాం,
    తెలివిలేనిది యనె! జిలేబి ! నీ
    చెత్తకవిత నేను చెత్తబుట్టలో పారేయగన్!!

    ReplyDelete
    Replies
    1. అంతే నండీ ! జిలేబి బ్లాగు
      చూచూటకు యెవరికి చెల్లును మనసూ !
      వింతగు పిచ్చిలోకపు కలకల
      మంతయు తన కపికవిత్వం లో కుమ్మరించగన్!!

      Delete
  31. ప్రభుత్వ సారా దుకాణం దగ్గిర పావురం దొరుకుతుందా?

    ReplyDelete
  32. ప్ర."సా".దు. దగ్గర పావు-"రం" ఉండకపోవచ్చేమో కదా 🙂 (నా ఊహాగానం మాత్రమే, ప్రత్యక్ష అనుభవం లేదు).
    అయినా ఈ టపా దగ్గర మీకు ఆ సందేహం ఎందుకొచ్చింది?

    ReplyDelete
  33. శ్రీనివాసుడు18 September 2016 at 22:03

    హరిబాబు గారూ|
    పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని మన తెలుగు బ్లాగులన్నింటిలోనూ ప్రకటించాలని కోరుతూ ఒక విన్నపం.
    శత్రువు బయటెక్కడో లేడు, మన ప్రసార, సామాజిక మాధ్యమాలలోనే దేశద్రోహులు బోలెడంతమంది వున్నారు.
    ఇదే టపాను శోధినికి కూడా వ్రాసాను. 17 మంది సైనికులు అమరులయిన విషాద సందర్భంలో ప్రజలను, తెలుగు బ్లాగులలో, జాలగూళ్ళలో వ్రాసేవారిని, చదివేవారిని చైతన్యపరచవలసినదిగా మనవి.

    ఉగ్రవాద పాకిస్తాన్ నిర్దేశిత దాడిలో మన భారత సైనికులు 17 మంది అమరులయ్యారని మీరు చదివేవుంటారు. హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాద మూకలకు అడ్డాగా మారి వారి ద్వారా మనదేశాన్ని మతపరంగా, ఆర్థికంగా, సామాజికంగా దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న దేశం పాకిస్తాన్. నాలుగు యుద్ధాలలో ఓడిపోయి, కేవలం మన అయోగ్యులపై చూపే అసమంజస దయాదాక్షిణ్యాల కారణంగా, కాంగ్రెస్ పాలకులు అవివేకం, ఆలోచనా రాహిత్యాలను అనువుగా మలచుకుని పేట్రేటిపోతున్న మతోన్మాద దేశం పాకిస్తాన్.

    పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించమని సామాజిక మాధ్యమాలలో చెప్పాలని మిమ్మల్ని కోరుతూ, దానికి నా వివరణను ఈ క్రింద ఇస్తున్నాను.
    దయచేసి మీ వంతుగా సామాజిక మాధ్యమాలలో ఈ విషయం గురించి ప్రజలను మీరు చేయగలిగినంత చైతన్యవంతులను చేయమని కోరుతున్నాను.

    నా అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవించమని నేను కోరడంలేదు. కానీ, ఈ విపత్కర సమయంలో, ఈ సరైన సందర్భంలో మనమందరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఏకకంఠంతో నినదించాలని కోరుతున్నాను.

    మనదేశ రక్షణ బడ్జెట్లో సింహభాగం అంటే ప్రతి ఏడూ కొన్న లక్షల కోట్లు పాకిస్తాన్ తో సరిహద్దు రక్షణకే పోతోంది.
    సామాన్య ప్రజల పన్నుల రూపంలో, తిరిగి వారికే ఖర్చుపెట్టవలసిన డబ్బు ఇలాంటి రెచ్చగొట్టే పిరికిపంద పాకిస్తాన్ ను కట్టడిచేయడానికే సరిపోతోంది.

    దానికి వ్యతిరేకంగా, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని, ఆ దేశ సైనిక పాలకుల స్వదేశీ, విదేశీ నిధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని, సామాజిక మాధ్యమాలలో ఆ దేశ నీచ, నికృష్ణ పిరికిపంద చర్యలను, మతోన్మాదాన్ని ఎండగట్టాలని నేను భావిస్తున్నాను, మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తారని భావిస్తున్నాను.

    ఈ సమయంలో మన ప్రభుత్వము, ప్రజలు ఎలా ప్రవర్తించాలో మాజీ సైనికాధికారులు, దేశభక్తి పరాయణులు, మాజీ రాయబారులతో ఒక చర్చని టైమ్స్ నౌ ఛానెల్ ప్రసారం చేసింది.
    ఈ చర్చలో పాల్గొన్నవారందరూ నాకు తెలిసినంతవరకూ వివేకవంతులు, ఇంగితజ్ఞానం వున్నవారే.
    తన సహజ దుందుడుకు సంభాషణలను పూర్తిగా కట్టిపెట్టి, చర్చలో పాల్గొన్నవారిని పూర్తిగా మాట్లాడనిచ్చిన ఒక సరిక్రొత్త అర్నాబ్ గోస్వామిని మీరిందులో చూడవచ్చు.
    వీడియోను పూర్తిగా చూసి, లేదా, విని, పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని, దాన్ని ఏకాకిని చేయాలని ప్రసార మాధ్యమాలలో ప్రజలను చైతన్యపరచమని కోరుతున్నాను.

    ఈ విషయంలో నేను మారూఫ్ రజా పరిశీలనలను, అవగాహనను ప్రామాణికంగా భావిస్తాను.

    అతడి జాలగూడు, http://www.maroofraza.com/
    Maroof Raza is a consultant and strategic affairs expert on Times Now.[1] Apart from his appearances on news debates, he has anchored and presented a 20 part series on the Indian armed forces, titled ‘Line of Duty’.[2] An episode from this series, on the Siachen Glacier won an Award in the military documentary section at the Film Festival in Rome in 2005. This TV series has entered the Limca Book of Records as India’s first military reality show. He is also anchor of a strategic affairs show called Latitude for the same channel.[3]
    Maroof Raza is the Mentor of Security Watch India. He has appeared on almost all of India’s leading television channels as an expert on military and security matters, and on BBC’s World Service radio programmes. He is currently the Strategic Affairs Editorial Adviser to Times Now. He is also the Editor-at-Large of FAUJI INDIA Magazine. Maroof is a former Indian Army officer, with experience in counter-insurgency operations. He graduated from St Stephen's College, Delhi, has an M.A. in War Studies from King's College, London, and an M.Phil in International Relations from Cambridge University. In 1994

    ఆ చర్చ లంకె
    http://www.timesnow.tv/the-newshour

    ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖులు,
    మారూఫ్ రజా, consultant and strategic affairs
    జనరల్ బి.సి. జస్వాల్ మాజీ సైనిక కమాండర్, నార్థరన్ కమాండ్,
    జి.డి. బక్షి, మాజీ మేజర్ జనరల్, నార్థరన్ కమాండ్
    జి. పార్థసారథి, మాజీ హైకమీషనర్.
    మోహన్ దాస్ పాయ్, Chairman of Manipal Global Educationః

    ReplyDelete
  34. శ్రీనివాసుడు18 September 2016 at 22:03

    ఆ సంఘటనను గురించి చెబుతూ, శత్రువు బయట లేడని, మనలోనే వున్నాడని, ప్రసార మాధ్యమాలలోని కుహనా సెక్యులరిస్టు మేధావులు, మానవ హక్కుల పోరాట యోధులను ఎండగడుతూ, మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో వారు మనకి చెప్పడంలోెని దౌర్భాగ్యాన్ని వివరిస్తూ ఒక గంట క్రితం ఒక వ్యాసం dailyo.in అనే వెబ్సైట్ లో వచ్చింది.
    Uri attack: Martyred soldiers were our children, and the mothers have a question
    The secular media’s 'shut up-don’t-tell-us-anything-we-know-what-to-do' attitude is not going to help anyone.
    దానిలోని కొన్ని అంశాలు

    The enemy is within. They operate from the chambers of news channels, they operate from literary festivals, they give arsenal and support to the enemies of the nation, forming Amnesty International, civil liberty associations, Left-of-Centre groups demanding to be "considerate and lenient" to those who kill our soldiers.

    These are the news media that show, in a sympathetic light and with a nursing attitude, the hospitalised traitors who were stoning and abusing our men in uniform.

    These are the self-styled journalists, editors, civil liberty sirens who get all the space in the columns of a media that's run by a traders’ guild, who practice the worst kind of ideological apartheid on their news desks and op-ed policies denying a different opinion and a view from the other side.

    http://www.dailyo.in/politics/uri-attack-pathankot-kashmir-geelani-pakistan-media-martyred-indian-soldiers/story/1/12976.html

    ReplyDelete
  35. శ్రీనివాసుడు18 September 2016 at 22:11

    హరిబాబు గారూ|
    పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని మన తెలుగు బ్లాగులన్నింటిలోనూ ప్రకటించాలని కోరుతూ ఒక విన్నపం.
    శత్రువు బయటెక్కడో లేడు, మన ప్రసార, సామాజిక మాధ్యమాలలోనే దేశద్రోహులు బోలెడంతమంది వున్నారు.
    ఇదే టపాను శోధినికి కూడా వ్రాసాను. 17 మంది సైనికులు అమరులయిన విషాద సందర్భంలో ప్రజలను, తెలుగు బ్లాగులలో, జాలగూళ్ళలో వ్రాసేవారిని, చదివేవారిని చైతన్యపరచవలసినదిగా మనవి.

    ఉగ్రవాద పాకిస్తాన్ నిర్దేశిత దాడిలో మన భారత సైనికులు 17 మంది అమరులయ్యారని మీరు చదివేవుంటారు. హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాద మూకలకు అడ్డాగా మారి వారి ద్వారా మనదేశాన్ని మతపరంగా, ఆర్థికంగా, సామాజికంగా దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న దేశం పాకిస్తాన్. నాలుగు యుద్ధాలలో ఓడిపోయి, కేవలం మన అయోగ్యులపై చూపే అసమంజస దయాదాక్షిణ్యాల కారణంగా, కాంగ్రెస్ పాలకులు అవివేకం, ఆలోచనా రాహిత్యాలను అనువుగా మలచుకుని పేట్రేటిపోతున్న మతోన్మాద దేశం పాకిస్తాన్.

    పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించమని సామాజిక మాధ్యమాలలో చెప్పాలని మిమ్మల్ని కోరుతూ, దానికి నా వివరణను ఈ క్రింద ఇస్తున్నాను.
    దయచేసి మీ వంతుగా సామాజిక మాధ్యమాలలో ఈ విషయం గురించి ప్రజలను మీరు చేయగలిగినంత చైతన్యవంతులను చేయమని కోరుతున్నాను.

    నా అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవించమని నేను కోరడంలేదు. కానీ, ఈ విపత్కర సమయంలో, ఈ సరైన సందర్భంలో మనమందరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఏకకంఠంతో నినదించాలని కోరుతున్నాను.

    మనదేశ రక్షణ బడ్జెట్లో సింహభాగం అంటే ప్రతి ఏడూ కొన్న లక్షల కోట్లు పాకిస్తాన్ తో సరిహద్దు రక్షణకే పోతోంది.
    సామాన్య ప్రజల పన్నుల రూపంలో, తిరిగి వారికే ఖర్చుపెట్టవలసిన డబ్బు ఇలాంటి రెచ్చగొట్టే పిరికిపంద పాకిస్తాన్ ను కట్టడిచేయడానికే సరిపోతోంది.

    దానికి వ్యతిరేకంగా, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని, ఆ దేశ సైనిక పాలకుల స్వదేశీ, విదేశీ నిధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని, సామాజిక మాధ్యమాలలో ఆ దేశ నీచ, నికృష్ణ పిరికిపంద చర్యలను, మతోన్మాదాన్ని ఎండగట్టాలని నేను భావిస్తున్నాను, మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తారని భావిస్తున్నాను.

    ఈ సమయంలో మన ప్రభుత్వము, ప్రజలు ఎలా ప్రవర్తించాలో మాజీ సైనికాధికారులు, దేశభక్తి పరాయణులు, మాజీ రాయబారులతో ఒక చర్చని టైమ్స్ నౌ ఛానెల్ ప్రసారం చేసింది.
    ఈ చర్చలో పాల్గొన్నవారందరూ నాకు తెలిసినంతవరకూ వివేకవంతులు, ఇంగితజ్ఞానం వున్నవారే.
    తన సహజ దుందుడుకు సంభాషణలను పూర్తిగా కట్టిపెట్టి, చర్చలో పాల్గొన్నవారిని పూర్తిగా మాట్లాడనిచ్చిన ఒక సరిక్రొత్త అర్నాబ్ గోస్వామిని మీరిందులో చూడవచ్చు.
    వీడియోను పూర్తిగా చూసి, లేదా, విని, పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని, దాన్ని ఏకాకిని చేయాలని ప్రసార మాధ్యమాలలో ప్రజలను చైతన్యపరచమని కోరుతున్నాను.

    ఈ విషయంలో నేను మారూఫ్ రజా పరిశీలనలను, అవగాహనను ప్రామాణికంగా భావిస్తాను.

    అతడి జాలగూడు, http://www.maroofraza.com/
    Maroof Raza is a consultant and strategic affairs expert on Times Now.[1] Apart from his appearances on news debates, he has anchored and presented a 20 part series on the Indian armed forces, titled ‘Line of Duty’.[2] An episode from this series, on the Siachen Glacier won an Award in the military documentary section at the Film Festival in Rome in 2005. This TV series has entered the Limca Book of Records as India’s first military reality show. He is also anchor of a strategic affairs show called Latitude for the same channel.[3]
    Maroof Raza is the Mentor of Security Watch India. He has appeared on almost all of India’s leading television channels as an expert on military and security matters, and on BBC’s World Service radio programmes. He is currently the Strategic Affairs Editorial Adviser to Times Now. He is also the Editor-at-Large of FAUJI INDIA Magazine. Maroof is a former Indian Army officer, with experience in counter-insurgency operations. He graduated from St Stephen's College, Delhi, has an M.A. in War Studies from King's College, London, and an M.Phil in International Relations from Cambridge University. In 1994

    ఆ చర్చ లంకె
    http://www.timesnow.tv/the-newshour

    ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖులు,
    మారూఫ్ రజా, consultant and strategic affairs
    జనరల్ బి.సి. జస్వాల్ మాజీ సైనిక కమాండర్, నార్థరన్ కమాండ్,
    జి.డి. బక్షి, మాజీ మేజర్ జనరల్, నార్థరన్ కమాండ్
    జి. పార్థసారథి, మాజీ హైకమీషనర్.
    మోహన్ దాస్ పాయ్, Chairman of Manipal Global Educationః

    ReplyDelete
  36. శ్రీనివాసుడు18 September 2016 at 22:16

    హరిబాబు గారూ|
    పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని మన తెలుగు బ్లాగులన్నింటిలోనూ ప్రకటించాలని కోరుతూ ఒక విన్నపం.
    శత్రువు బయటెక్కడో లేడు, మన ప్రసార, సామాజిక మాధ్యమాలలోనే దేశద్రోహులు బోలెడంతమంది వున్నారు.
    ఇదే టపాను శోధినికి కూడా వ్రాసాను. 17 మంది సైనికులు అమరులయిన విషాద సందర్భంలో ప్రజలను, తెలుగు బ్లాగులలో, జాలగూళ్ళలో వ్రాసేవారిని, చదివేవారిని చైతన్యపరచవలసినదిగా మనవి.

    ఉగ్రవాద పాకిస్తాన్ నిర్దేశిత దాడిలో మన భారత సైనికులు 17 మంది అమరులయ్యారని మీరు చదివేవుంటారు. హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాద మూకలకు అడ్డాగా మారి వారి ద్వారా మనదేశాన్ని మతపరంగా, ఆర్థికంగా, సామాజికంగా దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న దేశం పాకిస్తాన్. నాలుగు యుద్ధాలలో ఓడిపోయి, కేవలం మన అయోగ్యులపై చూపే అసమంజస దయాదాక్షిణ్యాల కారణంగా, కాంగ్రెస్ పాలకులు అవివేకం, ఆలోచనా రాహిత్యాలను అనువుగా మలచుకుని పేట్రేటిపోతున్న మతోన్మాద దేశం పాకిస్తాన్.

    పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించమని సామాజిక మాధ్యమాలలో చెప్పాలని మిమ్మల్ని కోరుతూ, దానికి నా వివరణను ఈ క్రింద ఇస్తున్నాను.
    దయచేసి మీ వంతుగా సామాజిక మాధ్యమాలలో ఈ విషయం గురించి ప్రజలను మీరు చేయగలిగినంత చైతన్యవంతులను చేయమని కోరుతున్నాను.

    నా అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవించమని నేను కోరడంలేదు. కానీ, ఈ విపత్కర సమయంలో, ఈ సరైన సందర్భంలో మనమందరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఏకకంఠంతో నినదించాలని కోరుతున్నాను.

    మనదేశ రక్షణ బడ్జెట్లో సింహభాగం అంటే ప్రతి ఏడూ కొన్న లక్షల కోట్లు పాకిస్తాన్ తో సరిహద్దు రక్షణకే పోతోంది.
    సామాన్య ప్రజల పన్నుల రూపంలో, తిరిగి వారికే ఖర్చుపెట్టవలసిన డబ్బు ఇలాంటి రెచ్చగొట్టే పిరికిపంద పాకిస్తాన్ ను కట్టడిచేయడానికే సరిపోతోంది.

    దానికి వ్యతిరేకంగా, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని, ఆ దేశ సైనిక పాలకుల స్వదేశీ, విదేశీ నిధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని, సామాజిక మాధ్యమాలలో ఆ దేశ నీచ, నికృష్ణ పిరికిపంద చర్యలను, మతోన్మాదాన్ని ఎండగట్టాలని నేను భావిస్తున్నాను, మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తారని భావిస్తున్నాను.

    ఈ సమయంలో మన ప్రభుత్వము, ప్రజలు ఎలా ప్రవర్తించాలో మాజీ సైనికాధికారులు, దేశభక్తి పరాయణులు, మాజీ రాయబారులతో ఒక చర్చని టైమ్స్ నౌ ఛానెల్ ప్రసారం చేసింది.
    ఈ చర్చలో పాల్గొన్నవారందరూ నాకు తెలిసినంతవరకూ వివేకవంతులు, ఇంగితజ్ఞానం వున్నవారే.
    తన సహజ దుందుడుకు సంభాషణలను పూర్తిగా కట్టిపెట్టి, చర్చలో పాల్గొన్నవారిని పూర్తిగా మాట్లాడనిచ్చిన ఒక సరిక్రొత్త అర్నాబ్ గోస్వామిని మీరిందులో చూడవచ్చు.
    వీడియోను పూర్తిగా చూసి, లేదా, విని, పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని, దాన్ని ఏకాకిని చేయాలని ప్రసార మాధ్యమాలలో ప్రజలను చైతన్యపరచమని కోరుతున్నాను.

    ఆ చర్చ లంకె
    http://www.timesnow.tv/the-newshour

    ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖులు,
    మారూఫ్ రజా, consultant and strategic affairs
    జనరల్ బి.సి. జస్వాల్ మాజీ సైనిక కమాండర్, నార్థరన్ కమాండ్,
    జి.డి. బక్షి, మాజీ మేజర్ జనరల్, నార్థరన్ కమాండ్
    జి. పార్థసారథి, మాజీ హైకమీషనర్.
    మోహన్ దాస్ పాయ్, Chairman of Manipal Global Educationః

    ReplyDelete
  37. శ్రీనివాసుడు18 September 2016 at 22:17

    ఈ విషయంలో నేను మారూఫ్ రజా పరిశీలనలను, అవగాహనను ప్రామాణికంగా భావిస్తాను.

    అతడి జాలగూడు, http://www.maroofraza.com/
    Maroof Raza is a consultant and strategic affairs expert on Times Now.[1] Apart from his appearances on news debates, he has anchored and presented a 20 part series on the Indian armed forces, titled ‘Line of Duty’.[2] An episode from this series, on the Siachen Glacier won an Award in the military documentary section at the Film Festival in Rome in 2005. This TV series has entered the Limca Book of Records as India’s first military reality show. He is also anchor of a strategic affairs show called Latitude for the same channel.[3]
    Maroof Raza is the Mentor of Security Watch India. He has appeared on almost all of India’s leading television channels as an expert on military and security matters, and on BBC’s World Service radio programmes. He is currently the Strategic Affairs Editorial Adviser to Times Now. He is also the Editor-at-Large of FAUJI INDIA Magazine. Maroof is a former Indian Army officer, with experience in counter-insurgency operations. He graduated from St Stephen's College, Delhi, has an M.A. in War Studies from King's College, London, and an M.Phil in International Relations from Cambridge University. In 1994

    ReplyDelete
  38. పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటింప జేయడం, బలూచ్ స్వతంత్ర రాజ్యాన్ని గుర్తించడం. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలను తుదిచి పెట్టడం వెంటనే చేయాల్సిన పనులే, దానికి భారతీయులంతా మద్దతివాల్సిందే!

    ReplyDelete
  39. శ్రీనివాసుడు18 September 2016 at 23:43

    హరిబాబు గారూ|
    ఈ టపాను ఎన్నిసార్లు పంపినా శోధినిలో కనబడుతున్నదిగానీ మీ బ్లాగులో కనబడడంలేదు. అందుకే మళ్ళీ పంపుతున్నాను.
    పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని మన తెలుగు బ్లాగులన్నింటిలోనూ ప్రకటించాలని కోరుతూ ఒక విన్నపం.
    శత్రువు బయటెక్కడో లేడు, మన ప్రసార, సామాజిక మాధ్యమాలలోనే దేశద్రోహులు బోలెడంతమంది వున్నారు.
    ఇదే టపాను శోధినికి కూడా వ్రాసాను. 20 మంది సైనికులు అమరులయిన (మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూవుంది) విషాద సందర్భంలో ప్రజలను, తెలుగు బ్లాగులలో, జాలగూళ్ళలో వ్రాసేవారిని, చదివేవారిని చైతన్యపరచవలసినదిగా మనవి.

    ఉగ్రవాద పాకిస్తాన్ నిర్దేశిత దాడిలో మన భారత సైనికులు 17 మంది అమరులయ్యారని మీరు చదివేవుంటారు. హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాద మూకలకు అడ్డాగా మారి వారి ద్వారా మనదేశాన్ని మతపరంగా, ఆర్థికంగా, సామాజికంగా దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న దేశం పాకిస్తాన్. నాలుగు యుద్ధాలలో ఓడిపోయి, కేవలం మన అయోగ్యులపై చూపే అసమంజస దయాదాక్షిణ్యాల కారణంగా, కాంగ్రెస్ పాలకులు అవివేకం, ఆలోచనా రాహిత్యాలను అనువుగా మలచుకుని పేట్రేటిపోతున్న మతోన్మాద దేశం పాకిస్తాన్.

    పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించమని సామాజిక మాధ్యమాలలో చెప్పాలని మిమ్మల్ని కోరుతూ, దానికి నా వివరణను ఈ క్రింద ఇస్తున్నాను.
    దయచేసి మీ వంతుగా సామాజిక మాధ్యమాలలో ఈ విషయం గురించి ప్రజలను మీరు చేయగలిగినంత చైతన్యవంతులను చేయమని కోరుతున్నాను.

    నా అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవించమని నేను కోరడంలేదు. కానీ, ఈ విపత్కర సమయంలో, ఈ సరైన సందర్భంలో మనమందరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఏకకంఠంతో నినదించాలని కోరుతున్నాను.

    మనదేశ రక్షణ బడ్జెట్లో సింహభాగం అంటే ప్రతి ఏడూ కొన్న లక్షల కోట్లు పాకిస్తాన్ తో సరిహద్దు రక్షణకే పోతోంది.
    సామాన్య ప్రజల పన్నుల రూపంలో, తిరిగి వారికే ఖర్చుపెట్టవలసిన డబ్బు ఇలాంటి రెచ్చగొట్టే పిరికిపంద పాకిస్తాన్ ను కట్టడిచేయడానికే సరిపోతోంది.

    దానికి వ్యతిరేకంగా, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని, ఆ దేశ సైనిక పాలకుల స్వదేశీ, విదేశీ నిధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని, సామాజిక మాధ్యమాలలో ఆ దేశ నీచ, నికృష్ణ పిరికిపంద చర్యలను, మతోన్మాదాన్ని ఎండగట్టాలని నేను భావిస్తున్నాను, మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తారని భావిస్తున్నాను.

    ఈ సమయంలో మన ప్రభుత్వము, ప్రజలు ఎలా ప్రవర్తించాలో మాజీ సైనికాధికారులు, దేశభక్తి పరాయణులు, మాజీ రాయబారులతో ఒక చర్చని టైమ్స్ నౌ ఛానెల్ ప్రసారం చేసింది.
    ఈ చర్చలో పాల్గొన్నవారందరూ నాకు తెలిసినంతవరకూ వివేకవంతులు, ఇంగితజ్ఞానం వున్నవారే.
    తన సహజ దుందుడుకు సంభాషణలను పూర్తిగా కట్టిపెట్టి, చర్చలో పాల్గొన్నవారిని పూర్తిగా మాట్లాడనిచ్చిన ఒక సరిక్రొత్త అర్నాబ్ గోస్వామిని మీరిందులో చూడవచ్చు.
    వీడియోను పూర్తిగా చూసి, లేదా, విని, పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని, దాన్ని ఏకాకిని చేయాలని ప్రసార మాధ్యమాలలో ప్రజలను చైతన్యపరచమని కోరుతున్నాను.

    ఆ చర్చ లంకె
    http://www.timesnow.tv/the-newshour

    ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖులు,
    మారూఫ్ రజా, consultant and strategic affairs
    జనరల్ బి.సి. జస్వాల్ మాజీ సైనిక కమాండర్, నార్థరన్ కమాండ్,
    జి.డి. బక్షి, మాజీ మేజర్ జనరల్, నార్థరన్ కమాండ్
    జి. పార్థసారథి, మాజీ హైకమీషనర్.
    మోహన్ దాస్ పాయ్, Chairman of Manipal Global Educationః

    ReplyDelete
  40. శ్రీరాం గారూ మీ కామెంటును మెయిల్ బాక్సులో చూస్తున్నాను.ఇక్కడ పబ్లిష్ కాకపోవడానికి కారణం నాకూ తెలియడం లేదు.గూగుల్ ప్లస్ నుంచి వేస్తున్నారా?

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారూ|
      ఈ టపాను ఎన్నిసార్లు పంపినా శోధినిలో కనబడుతున్నదిగానీ మీ బ్లాగులో కనబడడంలేదు. అందుకే మళ్ళీ పంపుతున్నాను.
      పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని మన తెలుగు బ్లాగులన్నింటిలోనూ ప్రకటించాలని కోరుతూ ఒక విన్నపం.
      శత్రువు బయటెక్కడో లేడు, మన ప్రసార, సామాజిక మాధ్యమాలలోనే దేశద్రోహులు బోలెడంతమంది వున్నారు.
      ఇదే టపాను శోధినికి కూడా వ్రాసాను. 20 మంది సైనికులు అమరులయిన (మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూవుంది) విషాద సందర్భంలో ప్రజలను, తెలుగు బ్లాగులలో, జాలగూళ్ళలో వ్రాసేవారిని, చదివేవారిని చైతన్యపరచవలసినదిగా మనవి.

      ఉగ్రవాద పాకిస్తాన్ నిర్దేశిత దాడిలో మన భారత సైనికులు 17 మంది అమరులయ్యారని మీరు చదివేవుంటారు. హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాద మూకలకు అడ్డాగా మారి వారి ద్వారా మనదేశాన్ని మతపరంగా, ఆర్థికంగా, సామాజికంగా దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న దేశం పాకిస్తాన్. నాలుగు యుద్ధాలలో ఓడిపోయి, కేవలం మన అయోగ్యులపై చూపే అసమంజస దయాదాక్షిణ్యాల కారణంగా, కాంగ్రెస్ పాలకులు అవివేకం, ఆలోచనా రాహిత్యాలను అనువుగా మలచుకుని పేట్రేటిపోతున్న మతోన్మాద దేశం పాకిస్తాన్.

      పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించమని సామాజిక మాధ్యమాలలో చెప్పాలని మిమ్మల్ని కోరుతూ, దానికి నా వివరణను ఈ క్రింద ఇస్తున్నాను.
      దయచేసి మీ వంతుగా సామాజిక మాధ్యమాలలో ఈ విషయం గురించి ప్రజలను మీరు చేయగలిగినంత చైతన్యవంతులను చేయమని కోరుతున్నాను.

      నా అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవించమని నేను కోరడంలేదు. కానీ, ఈ విపత్కర సమయంలో, ఈ సరైన సందర్భంలో మనమందరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఏకకంఠంతో నినదించాలని కోరుతున్నాను.

      మనదేశ రక్షణ బడ్జెట్లో సింహభాగం అంటే ప్రతి ఏడూ కొన్న లక్షల కోట్లు పాకిస్తాన్ తో సరిహద్దు రక్షణకే పోతోంది.
      సామాన్య ప్రజల పన్నుల రూపంలో, తిరిగి వారికే ఖర్చుపెట్టవలసిన డబ్బు ఇలాంటి రెచ్చగొట్టే పిరికిపంద పాకిస్తాన్ ను కట్టడిచేయడానికే సరిపోతోంది.

      దానికి వ్యతిరేకంగా, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని, ఆ దేశ సైనిక పాలకుల స్వదేశీ, విదేశీ నిధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని, సామాజిక మాధ్యమాలలో ఆ దేశ నీచ, నికృష్ణ పిరికిపంద చర్యలను, మతోన్మాదాన్ని ఎండగట్టాలని నేను భావిస్తున్నాను, మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తారని భావిస్తున్నాను.

      ఈ సమయంలో మన ప్రభుత్వము, ప్రజలు ఎలా ప్రవర్తించాలో మాజీ సైనికాధికారులు, దేశభక్తి పరాయణులు, మాజీ రాయబారులతో ఒక చర్చని టైమ్స్ నౌ ఛానెల్ ప్రసారం చేసింది.
      ఈ చర్చలో పాల్గొన్నవారందరూ నాకు తెలిసినంతవరకూ వివేకవంతులు, ఇంగితజ్ఞానం వున్నవారే.
      తన సహజ దుందుడుకు సంభాషణలను పూర్తిగా కట్టిపెట్టి, చర్చలో పాల్గొన్నవారిని పూర్తిగా మాట్లాడనిచ్చిన ఒక సరిక్రొత్త అర్నాబ్ గోస్వామిని మీరిందులో చూడవచ్చు.
      వీడియోను పూర్తిగా చూసి, లేదా, విని, పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని, దాన్ని ఏకాకిని చేయాలని ప్రసార మాధ్యమాలలో ప్రజలను చైతన్యపరచమని కోరుతున్నాను.

      ఆ చర్చ లంకె
      http://www.timesnow.tv/the-newshour

      ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖులు,
      మారూఫ్ రజా, consultant and strategic affairs
      జనరల్ బి.సి. జస్వాల్ మాజీ సైనిక కమాండర్, నార్థరన్ కమాండ్,
      జి.డి. బక్షి, మాజీ మేజర్ జనరల్, నార్థరన్ కమాండ్
      జి. పార్థసారథి, మాజీ హైకమీషనర్.
      మోహన్ దాస్ పాయ్, Chairman of Manipal Global Educationః

      Delete
    2. నేను మొదటి నుంచి నా లాగిన్ తో కామెంట్ రాస్తున్నాను, గూగుల్ ప్లస్ నుంచి కాదు. ఆ కామెంట్ ను ఇక్కడ పబ్లిష్ చేయండి, ఏ కామెంటో గుర్తుకు వస్తుంది.

      Delete
  41. హరిబాబు గారూ|
    ఈ టపాను ఎన్నిసార్లు పంపినా శోధినిలో కనబడుతున్నదిగానీ మీ బ్లాగులో కనబడడంలేదు. అందుకే మళ్ళీ పంపుతున్నాను.
    ....శ్రీనివాసుడు

    పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని మన తెలుగు బ్లాగులన్నింటిలోనూ ప్రకటించాలని కోరుతూ ఒక విన్నపం.
    శత్రువు బయటెక్కడో లేడు, మన ప్రసార, సామాజిక మాధ్యమాలలోనే దేశద్రోహులు బోలెడంతమంది వున్నారు.
    ఇదే టపాను శోధినికి కూడా వ్రాసాను. 20 మంది సైనికులు అమరులయిన (మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూవుంది) విషాద సందర్భంలో ప్రజలను, తెలుగు బ్లాగులలో, జాలగూళ్ళలో వ్రాసేవారిని, చదివేవారిని చైతన్యపరచవలసినదిగా మనవి.

    ఉగ్రవాద పాకిస్తాన్ నిర్దేశిత దాడిలో మన భారత సైనికులు 17 మంది అమరులయ్యారని మీరు చదివేవుంటారు. హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాద మూకలకు అడ్డాగా మారి వారి ద్వారా మనదేశాన్ని మతపరంగా, ఆర్థికంగా, సామాజికంగా దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న దేశం పాకిస్తాన్. నాలుగు యుద్ధాలలో ఓడిపోయి, కేవలం మన అయోగ్యులపై చూపే అసమంజస దయాదాక్షిణ్యాల కారణంగా, కాంగ్రెస్ పాలకులు అవివేకం, ఆలోచనా రాహిత్యాలను అనువుగా మలచుకుని పేట్రేటిపోతున్న మతోన్మాద దేశం పాకిస్తాన్.

    పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించమని సామాజిక మాధ్యమాలలో చెప్పాలని మిమ్మల్ని కోరుతూ, దానికి నా వివరణను ఈ క్రింద ఇస్తున్నాను.
    దయచేసి మీ వంతుగా సామాజిక మాధ్యమాలలో ఈ విషయం గురించి ప్రజలను మీరు చేయగలిగినంత చైతన్యవంతులను చేయమని కోరుతున్నాను.

    నా అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవించమని నేను కోరడంలేదు. కానీ, ఈ విపత్కర సమయంలో, ఈ సరైన సందర్భంలో మనమందరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఏకకంఠంతో నినదించాలని కోరుతున్నాను.

    మనదేశ రక్షణ బడ్జెట్లో సింహభాగం అంటే ప్రతి ఏడూ కొన్న లక్షల కోట్లు పాకిస్తాన్ తో సరిహద్దు రక్షణకే పోతోంది.
    సామాన్య ప్రజల పన్నుల రూపంలో, తిరిగి వారికే ఖర్చుపెట్టవలసిన డబ్బు ఇలాంటి రెచ్చగొట్టే పిరికిపంద పాకిస్తాన్ ను కట్టడిచేయడానికే సరిపోతోంది.

    దానికి వ్యతిరేకంగా, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని, ఆ దేశ సైనిక పాలకుల స్వదేశీ, విదేశీ నిధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని, సామాజిక మాధ్యమాలలో ఆ దేశ నీచ, నికృష్ణ పిరికిపంద చర్యలను, మతోన్మాదాన్ని ఎండగట్టాలని నేను భావిస్తున్నాను, మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తారని భావిస్తున్నాను.

    ఈ సమయంలో మన ప్రభుత్వము, ప్రజలు ఎలా ప్రవర్తించాలో మాజీ సైనికాధికారులు, దేశభక్తి పరాయణులు, మాజీ రాయబారులతో ఒక చర్చని టైమ్స్ నౌ ఛానెల్ ప్రసారం చేసింది.
    ఈ చర్చలో పాల్గొన్నవారందరూ నాకు తెలిసినంతవరకూ వివేకవంతులు, ఇంగితజ్ఞానం వున్నవారే.
    తన సహజ దుందుడుకు సంభాషణలను పూర్తిగా కట్టిపెట్టి, చర్చలో పాల్గొన్నవారిని పూర్తిగా మాట్లాడనిచ్చిన ఒక సరిక్రొత్త అర్నాబ్ గోస్వామిని మీరిందులో చూడవచ్చు.
    వీడియోను పూర్తిగా చూసి, లేదా, విని, పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని, దాన్ని ఏకాకిని చేయాలని ప్రసార మాధ్యమాలలో ప్రజలను చైతన్యపరచమని కోరుతున్నాను.

    ఆ చర్చ లంకె
    http://www.timesnow.tv/the-newshour

    ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖులు,
    మారూఫ్ రజా, consultant and strategic affairs
    జనరల్ బి.సి. జస్వాల్ మాజీ సైనిక కమాండర్, నార్థరన్ కమాండ్,
    జి.డి. బక్షి, మాజీ మేజర్ జనరల్, నార్థరన్ కమాండ్
    జి. పార్థసారథి, మాజీ హైకమీషనర్.
    మోహన్ దాస్ పాయ్, Chairman of Manipal Global Educationః

    ReplyDelete
  42. Communism is not Love. Communism is a hammer which we use to crush the Enemy. ~ Mao Zedong

    ReplyDelete
  43. ఒకప్పుడు 116 గురించి అడిగితే చెప్పేను. అష్టోత్తర శతం108 గురించి చెబుతానన్నాను, ఈ post చూడండి,మీ కోసమే

    https://kastephale.wordpress.com/2016/09/20/

    ReplyDelete
  44. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...