Monday 29 November 2021

చరిత్రని వక్రీకరించడం ఎలా చేస్తారు? అలా వక్రీకరించడం వల్ల వాళ్ళకి లాభం ఏంటి!

చరిత్రని వక్రీకరించడం ఎలా చేస్తారు, అలా వక్రీకరించడం వల్ల వక్రీకరించేవాళ్ళకి లాభం ఏంటి అనేవి తెలుసుకోవాలంటే సిపాయిల తిరుగుబాటుకి కొవ్వు తూటాల గురించిన పుకారు కారణం అనే పొడుపుకధని విప్పితే చాలు!సిపాయిల తిరుగుబాటు జరగడానికి అతి ముఖ్యమైన సంఘటన కొవ్వు తూటాల పిట్టకధ ఒక్కదాన్ని పట్టి చూస్తే ఇన్నేళ్ళ పాటు ఇన్ని తరాల భారతీయులు ఎలా మోసపోయారో అర్ధమై ఇంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే ఇంగ్లీషు వాళ్ళు అంత స్థాయిలో మన దేశం మీద పెత్తనం చెయ్యగలిగారని తెలిసి జాలి వేస్తుంది!

ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్న విషయాలు టెంతు క్లాసు వరకు మనం అందరం చదువుకున్న పుస్తకాల్లో గానీ ఇప్పటికీ హిస్టరీ స్టూడెంట్లు చదువుతున్న పుస్తకాల్లో గానీ కనపడవు, కానీ ప్రతి విషయానికీ Documentary proof ఉంది. భారత సిపాయిలు వాడటానికి వ్యతిరేకించారని అంటున్న Enfield Pattern 1853 rifle-musket అనే తుపాకిని బ్రిటిష్ సైన్యం 1853 నుంచే వాడుతున్నది.అప్పటి వరకు 1842 నాడు ఆమోదించిన smoothbore musket అనే తుపాకీకి బదులు War Department యొక్క ప్రాధమిక అనుమతితో 1854 మొదలు 1856 వరకు జరిగిన క్రిమియన్ యుద్ధంలో వాడారు.పనితనం బాగుండటంతో 1855 సంవత్సరం నాటి February నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం తరపున పోరాడుతున్న సైన్యానికి అధికారికమైన అనుమతి ఇచ్చేశారు.

ఒక సబ్బును తయారు చేసిన వాళ్ళు గానీ ఒక కారును తయారు చేసిన వాళ్ళు గానీ వస్తువు గురించి ఏమీ చెప్పరా!అది సబ్బు అయితే అందులో ఏమి దినుసులు వాడారు,మిగిలిన సబ్బుల కన్న ఇందులోని ప్రత్యకత ఏంటి అనే విషయాలు చెప్పరా?అది కారు అయితే దాన్ని స్టార్ట్ చెయ్యడం ఎట్లా,గేర్లు మార్చడం ఎట్లా,మైలేజి ఎంత వస్తుంది,పికప్ ఎలా ఉంది అనే విషయాలు చెప్పాలి కదా!అలాగే Pattern 1853 Enfield తుపాకిని భారత సైనికులకి ఇచ్చేటప్పుడు దాని బుల్లెట్లలో ఆవు కొవ్వు వుందో పంది కొవ్వు ఉందో చెప్పకపోవటం ఎట్లా సాధ్యం?ఒక క్రికెట్ ఆటగాడు తనకు కావలసిన బ్యాటును ఎంచుకోవడానికి ఎంత సమాచారం సేకరిస్తాడో ఎంత సమయం తీసుకుంటాడో ఒక సైనికుడు తను ఉపయోగించే తుపాకీని గురించి తెలుసుకుంటాడు కదా!

మరి, భారత సైనికులు ఎందుకు అలా రెచ్చిపోయారు?అసలు ఇంగ్లీషువాళ్ళు అలాంటి బుల్లెట్లని వాడారా అని నేను వేసుకున్న ప్రశ్నకి దాదాపు అన్ని వైపుల నుంచీ There is no conclusive evidence that either of these materials was actually used on any of the cartridges in question. అనే జవాబు వచ్చింది.మరి, పుకారు ఎలా వచ్చింది?తమ తరపున ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికుల వాడకం కోసం తుపాకులు ఇచ్చిన ప్రభుత్వమే తమ సైనికుల్ని అవమానించి తమమీద తిరగబడేలా చెయ్యటం సాధ్యమా!

అది ప్రజాస్వామ్యం కానివ్వండి, నియంతృత్వం కానివ్వండి, సామ్రాజ్యవాదం కానివ్వండి,మానవవాదం కానివ్వండి రాజ్యవయ్వస్థ నిలబడాలంటే పోలీసులు, సైనికులు ప్రభుత్వాధినేతలకు విధేయులై ఉండాలి.అలాంటి కీలకమైన సైన్యం విషయంలో ఆంగ్లేయ ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండానూ కొవ్వు తూటాల ప్రాక్టికల్ జోకులు వేస్తూనూ తిరుగుబాటును కోరి తెచ్చుకున్నారని అనుకోవడం కేవలం అమాయకత్వం మాత్రమే కాదు బుద్ధి తక్కువ తనం కూడా!

మొదటి బుల్లెట్టు Barrackpore దగ్గిర పేలింది 1857 మార్చి 29, పేల్చింది మంగళ్ పాండే.కానీ, అది వ్యక్తిగతమైన కారణంతో జరిగింది తప్ప బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చెయ్యాలనే ఉద్దేశం లేదు.అతని స్నేహితులు కొందరు మాత్రమే అధికారుల మీద కాల్పులు జరిపారు తప్ప రెజిమెంట్ మొత్తం వాళ్ళకి సహాయం చెయ్యలేదు.అయితే ఇంగ్లీషు వాళ్ళు మొత్తం రెజిమెంటుని శిక్షించారు.దీనికి ప్రతిధ్వని అన్నట్టు 1857 మే 10 85 మంది కొవ్వు తూటాలు వాడటానికి తిరస్కరించి జైలుపాలైన బెంగాల్ సైనికులు జైలునుంచి తప్పించుకుని సమీపాన ఉన్న సైనిక స్థావరాన్ని దోచుకోవడంతో తిరుగుబాటు ఒక స్పష్టమైన రూపం తీసుకుందని చెప్తున్నారు.

అత్యంత కీలమైన దశలో బ్రిటిష్ ప్రభుత్వం చాలా అలసత్వాన్ని ప్రదర్శించింది, ఎందుకో మరి! తిరగబడే అవకాశం ఉందని అనుమానం ఉన్న రెజిమెంట్లని నిరాయుధుల్ని చెయ్యటం తప్ప తిరుగుబాటును అణిచే కార్యక్రమం పెట్టుకోకపోవడం ఎంత విచిత్రం?అలా శెలవులు తీసుకున్న చాలామంది సైనికులు ఇళ్ళకి పోయారే తప్ప తిరుగుబాటులోకి వెళ్ళలేదు - కొన్ని దశాబ్దాల నుంచీ సైనికులకి జీతాలు తక్కువ ఇచ్చి కష్టపెట్టటమూ హిందూ ముస్లిం మతాలని అవహేళనలు చేసి అవమానించడమూ నిజమే అయితే వాళ్ళకి కూడా కోపం రావాలి కదా - అబ్బే, వాళ్ళు ఇవ్వాళ్తి మెకాలే భక్తుల లాంటివాళ్ళు అంటారా?మీ ఇష్టం!కానీ నేను నమ్మను.తిరుగుబాటుదారులు హఠాత్తుగా మొదలైనప్పటికీ ఢిల్లీని పట్టుకోవాలనే వ్యూహాత్మకతను ప్రదర్శించడం ఒక వింత అయితే బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు దారులు ఢిల్లీని పట్టుకునే వరకు ఆగి వేచి చూసి అప్పుడు విరుచుకు పడి అణీచివెయ్యటం మరొక వింత!

ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి విడిపించి ఆఖరి మొఘల్ బహదూర్ షాని బందీని చేసుకున్నాక కాన్పూరు, లక్నోల దగ్గిరే కాస్త గట్టి దాడి చెయ్యాల్సి వచ్చింది.అయితే, అది మరీ తమ ఉనికికే ముప్పు వచ్చేటంత ప్రమాదకరమైన తిరుగుబాటు కాకపోవటంతో ఆడుతూ పాడుతూ యుద్ధం చేశారు.1859 జులై 8 నాటికి ఎక్కడి తిరుగుబాట్లు అక్కడే అణిగిపోయి అందరూ గప్ చుప్ సాంబారు బుడ్డి అయిపోయారు.

మొత్తం ఉపఖండంలో బ్రిటిష్ ప్రభుత్వం తరపున పోరాడుతున్న సైనికుల్లో 35,000 మంది మాత్రమే శ్వత జాతీయులు.బెంగాల్ రెజిమెంటు మాత్రమే తిరుగుబాటు అని అంటున్న హడావిడిలో పాల్గొన్నది.మద్రాసు, బొంబాయి రెజిమెంట్లు అసలు తిరుగుబాటులో పాల్గొనలేదు.ఇక శిఖ్ఖులూ పంజాబీ ముస్లిములూ గూర్ఖాలూ ఇవ్వాళ అస్పృశ్యతకి గురయ్యారని సానుభూతిని తెచ్చుకున్న భీమ్రావ్ రాంజీ సక్పాల్/అంబేద్కర్ పూర్వీకులైన మెహర్లూ బ్రిటిష్ ప్రభుత్వం తరపున పోరాడి సైనికుల తిరుగుబాటు అనే ప్రప్రధమ భారత స్వాతంత్య్ర పోరాటాన్ని అణీచి వేశారు.దీనికి ఆయా వర్గాల వారికి మొఘలుల పట్ల ఉన్న వ్యతిరేకత కారణం అని దాదాపు అందరు విశ్లెషకులూ సమర్ధిస్తున్నారు గానీ నమ్మబుద్ధి కావడం లేదు నాకు.

సైన్యం అనగానే మనకి ఒక పవిత్ర భావం వచ్చేస్తుంది."అయ్యో పాపం, మన కోసం చచ్చిపోతున్నారు" కదా అని సెంటిమెంటు తన్నుకొస్తుంది.కానీ, ఎంత గొప్ప ఆదర్శం కోసమే అయినప్పటికీ తను చావడానికే కాదు ఇతరుల్ని చంపడానికి సిద్ధపడిన వాళ్ళు కూడా మనలాగే ఉంటారని అనుకోవడం పిచ్చితనం.సైన్యంలో చేరిన వెంటనే ఎకాఎకిన యుద్ధరంగానికి వెళ్ళరు.ట్రెయినింగ్ ఉంటుంది,ప్రతి రోజూ ప్రాక్టీస్ చెయ్యాలి,డయట్ దగ్గిరుంచి అన్నిటినీ కొలతల ప్రకారం తీసుకోవాలి.ప్రాణత్యాగం అనేది వేరే దారి లేనప్పుదు జరుగుతుంది గానీ వీలైనంతవరకు తనని తను రక్షించుకుంటూ మిత్రుల్ని రక్షిస్తూ శత్రువుల్ని చంపటానికి మానసిక శిక్షణ చాలా అవసరం,కదా!ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తున్నారో ప్రతి సైనికుడికీ అవన్నీ ఎవరు సమకూర్చుతున్నారో వాళ్ళమీద మతం పేరుతోనూ మరొక పేరుతోనూ తిరగబడటం న్యాయమేనా?

అదీగాక, యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చంపడానికీ చావడానికీ సిద్ధపడి బయల్దేరుతారు.మిగిలిన రోజుల్లోని దినచర్య తక్కిన ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే ఉంటుంది.అప్పుడు వాళ్ళు నెలజీతాలు ఎవరినుంచి తీసుకుంటున్నారో వాళ్ళ మీద మూర్ఖపు కారణాలు చెప్పి తిరగబడితే నష్టం ఎవరికి? భారతీయులు కాని సైనికాధికారులలో రెండు రకాల వాళ్ళు ఉన్నారు.అవసరార్ధం తీసుకున్న అనుభవం లేని కుర్ర మంద ఒళ్ళు దాచుకుని వెనకెనక ఉండిపోయి భారతీయ సైనికుల్ని ముందుకు తోసి గెలుపుని ఆస్వాదించారు.వీళ్ళకి కూడా Rothschilds,illuminatti,freemason త్రయం తమను అనవసరమైన యుద్ధాలకి నడిపిస్తున్నదని తెలీదు.ఇక వాళ్ళూ వీళ్ళూ అని కాక పై స్థాయి అధికారుల్లో 50% పైన Lt Gen JFR Jacob , Vice Admiral BA Samson . Lt Gen RM Jacob  and Maj Gen JR Samson వంటి ప్రచ్చన్న యూదులు ఉన్నారు.ఇంగ్లీషు సైన్యంలో బాహాటంగా కనిపిస్తున్న వీళ్ళూ భారతీయ బ్రాహ్మణత్వం చాటున దాక్కున్న చిత్పవన యూదులూ మొఘలుల తరపున యుద్ధం చేశారు, శంభాజీకి రహస్య సహాయం చేశారు,రహస్య కుట్రలతో శివాజీ వంశం ఆంతరించి పోయాక పీష్వాల తరపున యుద్ధం చేశారు - మంగళ్ పాండే మొదలు రెండు ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న సైనికుల వరకు అందరూ లండను బ్యాంకర్లు ఇచ్చే నెల జీతాలకి ఆశపడి ఎవడి పక్కన చేరి ఎవణ్ణి చంపమంటే వాణ్ణి చంపే వృత్తి సైనికులే తప్ప స్వదేశం,స్వజాతి అనే ఆదర్శాలు పెట్టుకుని ధర్మం కోసం యుద్ధం చేసే ప్రవృత్తి వాళ్ళకి లేదు.వాళ్ళకి లేని ఆదర్శాల్ని అంటగట్టి మనం ఆవేశపడటం దేనికి?

వీటన్నింటిని బట్టి చూస్తే ఆనాటి తిరుగుబాటుకి కొవ్వు తూటాల ప్రహసనం మాత్రం కారణం కాదని అర్ధం అవుతున్నది కదా!అసలు ఒక సైనిక స్థావరంలో అలా జరిగిందని మరో స్థావరంలోని సైనికులకి తెలియడం కూడా అసాధ్యమే - సైనిక స్థావరాల లోనికి మనుషుల రాకపోకలే కాదు సమాచారం కూడా సైనికాధికారుల అధీనంలోనే ఉంటుంది.

మొదటి బుల్లెట్టును పేల్చిన మంగళ పాండే తిరగబడింది కూడా కొవ్వు తూటాలను గురించి కాదు, బ్రాహ్మణుడు గనక లోగొంతుకతో మంత్రపఠనం చేస్తుంటే పై అధికారికి తనని తిడుతున్నట్టు అనిపించి అవమానించాడు.అక్కద జరిగిన కలహం ముదిరి మంగళ్ పాండే స్నేహితులు అతని తరపున తిరగబడ్డారు.తర్వాత కధ మనకి తెలిసిందే,జైల్లో పెట్టారు, విచారించారు, శిక్ష వేశారు - అంతే!

బెంగాల్ రెజిమెంటులో ఉన్న 1,30,000 సైనికుల్లో దాదాపు 40,000 మంది బ్రాహ్మణులూ రాజపుత్రులూ ఉన్నారు.తిరుగుబాటును అణిచివేయడానికి బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడిన పంజాబ్ బెటాలియన్లో 10,000 మంది సైనికులు ఉన్నారు.తిరుగుబాటును అణిచివేశాక జరిగిన అధికార కేంద్రీకరణ సమయానికి బెంగాల్,బొంబాయి, మద్రాస్ అనే మూడు ముఖ్యమైన సైన్యాలని కలిపేస్తున్నప్పుడు సైన్యంలో 43,000 మంది బ్రిటిష్ వాళ్ళు ఉంటే 2,28,000 మంది ఇండియన్లు ఉన్నారు.ఇందులో తిరగబడిన మంగళ్ పాండే బృందానికి బెంగాల్ సైనికులు 85 మందిని కలిపినప్పటికీ ఇప్పుడు వర్ణిస్తున్నట్టు ఇంగ్లీషువాళ్ళు భయపడేటంత భయావహమైన పరిస్థితి లేదు.

ఇక సైనికులు తిరుగుబాటు చేశారనే పుకారును విని స్వతంత్రించిన భారతీయ రాజప్రముఖులు ఎవరో వారి బలాబలాలు ఏమిటో చూస్తే లెక్కలు ఇలా ఉన్నాయి:ఢిల్లీ దగ్గిర బహదూర్ షా II,లక్నో దగ్గిర బేగం హజ్రత్ మహల్,కాన్పూర్ దగ్గిర నానా సాహెబ్,ఝాన్సీ దగ్గిర లక్ష్మీబాయి,జగదీశ్ పూర్ దగ్గిర కున్వర్ సింగ్,అలహాబాద్ దగ్గిర మౌల్వీ లియాకత్ ఆలీ, ఫైజాబాద్ దగ్గిర మౌల్వీ అహ్మదుల్లా,మధుర దగ్గిర సేవి సింగ్,గోరఖ్ పూర్ దగ్గిర గజానన్ సింగ్,గ్వాలియర్ దగ్గిర తాంతియా తోపే లాంటివాళ్ళు చాలామంది తిరగబడ్డారని చెపున్నారు.ఇప్పటి కధనం ప్రకారం సైనికుల తిరుగుబాటు పుకారును విని అంతమంది రాజులు ఒకేసారి ఇంగ్లీషువాళ్ళ మీద తిరగబడి ఉంటే మూడు లక్షల లోపు ఉన్న బ్రిటిష సైన్యాన్ని విడగొట్టి పంపకాలు చేసి అందర్నీ ఒకేసారి అణీచివెయ్యడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడేది కాదు.మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు గానీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంతియా తోపేలకి బాల్యస్నేహం ఉండటం వల్ల ముగ్గురూ తమ తమ సైన్యాల్ని కలిపి నడిపించితే చాలు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనే గొప్ప అంతటితో అంతమైపోయి ఉండేది, అది జరగలేదు.

అయితే, వారిలో వారు సంప్రదించుకునే అవకాశం ఇంగ్లీషువాళ్ళు ఇవ్వకపోతే మాత్రం ఇంగ్లీషువాళ్ళు రెండేళ్ళ మధ్యన ఒక్కొక్క రాజ్యాన్ని చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకోగలరు, కదూ - అసలు జరిగింది అదే!భారతీయ రాజ్యధినేతల్ని వూరించే స్థాయిలో అసలు సిపాయిల తిరుగుబాటు జరగనే లేదు.మొదట స్వదేశీ రాజ్యాలను ఒకే వూపున గానీ ఒక్కొక్కరిని విడివిడిగా దొంగదాడి చేసి గానీ ఓడించి ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసుకుని ఉపఖండాన్ని విక్టోరియా రాణి గొదుగు కిందకి చేర్చిన తర్వాత బెంగాల్ రెజిమెంటులోని సైనికులు ఇప్పటీ రుణాచల్ ప్రదేశ్ అయిన అప్పటి ఇంగ్లీషువాళ్ళ గంజాయి తోటలకి కాపలా పనికి వెళ్ళి రహస్యగోపనం కోసం ఇంగ్లీషువాళ్ళ క్రూరత్వానికి బలై చచ్చిపోయిన అమాంబాపతు వ్యవహారాన్నీ మంగళ్ పాండే దుడుకుతనపు వ్యవహారాన్నీ కలిపి  అల్లితే ఇప్పుడు మనం నమ్ముతున్న కట్టుకధ తయారైంది. భారతీయ సైనికులు చేసిన తిరుగుబాటుని అణిచివేసే క్రమంలో జరిగిన ఆక్రమణని సర్వజనామోదయోగ్యం చెయ్యడంతో పాటు ఆయా రాజుల వ్యక్తిగత కారణాలతో జరిగిన యుద్ధాల్ని దేశభక్తికి అంటుగట్టటం ఇంగ్లీషువాళ్ళు చేస్తే అనుమానం వస్తుంది గనక తమ స్వజనంలో ఒకడైన చిత్పవన్ యూదు వినాయక్ దామోదర్ సావర్కార్ చేత వ్రాయించారు చరిత్రని.

నిజానికి అప్పటి భారతీయ ప్రభువులకి ఐకమత్యం గానీ బ్రిటిషువాళ్ళ మీద పోరాడి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టడం గానీ అవసరం లేదు.మనం చదువుకుంటున్న చరిత్రని చెక్కింది ఆంగ్లమానసపుత్రులు కాబట్టి అక్కడ జరిగిన అసలు విషయాన్ని దాచేసి "అందరూ కలిపి పోరాడితే, తమ తమ సైన్యాల్ని కలిపి నడిపించితే చాలు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనే గొప్ప అంతటితో అంతమైపోయి ఉండేది కదా!" అని మనకి సందేహం రానివ్వని చావు తెలివితో "హిందూ,ముస్లిం ప్రభువుల మధ్యన ఉన్న మతభేదాల వల్లనూ  హిందూ  రాజులకు ఉన్న సొంత గొప్పల వల్లనూ ఇంగ్లీషువాళ్ల చేతిలో ఓడిపోయారు!" అనే పాటను ఎత్తుకున్నారు.

ఎక్కడో ఒక దొంగ వెధవ మన ఇంటిని కొల్లగొట్టాలని ప్లాను వేసి రోజుల తరబడి మన ఇంటి చుట్టూ తిరిగి ఆనుపానులు తెలుసుకుని కన్న వేసినప్పుడు ముందే తెలుసుకోగలగడం మనకి సాధ్యమా!అసలు ఎవరికి సాధ్యం?1650 నాడు మొఘల్ దర్బారు నుంచి అనుమతి పొంది శాశ్వత వ్యాపార స్థావరం ఏర్పాటు చేసుకుని మొదటి అడుగు వెయ్యడం,1750 నాడు ప్లాసీ యుద్ధంతో భారతదేశపు రంగస్థలం మీద రెండవ దశ విస్తరణకు చేరుకోవటం,1850 నాడు భారతదేశపు ఆర్ధిక వ్యవస్థ మీద సాధించిన విషపట్టును లండనులోని రాజకీయ వ్యవస్థకు బదలాయించడం,1950 నాటికి భారతదేశానికి రాజకీయ స్వాతంత్య్రం మాత్రం ఇచ్చి వాళ్ళు చేసిన అప్పుల్ని తీర్చాల్సిన ఆర్ధికబానిసత్వంలోకి నెట్టెయ్యడం అనేవి భారతదేశపు చరిత్రని తమకు అనుకూలమైన దిశలోకి నడిపించుకోవటంలో లండను బ్యాంకర్లు చూపించిన ప్రణాళికాబద్ధమైన వ్యూహనిర్మాణ చాతుర్యానికి అద్భుతమైన సాక్ష్యాలు!

నేను విశాఖపట్నంలో చదువుతున్నప్పుడు యూనివర్సిటీ మెయిన్ గేటు వైపునుంచి లైబ్రేరీ వైపుకి వెళ్తున్నప్పుడు కరెంటు స్తంభాల పక్కన ఉండే ఫ్యూజుబాక్సుల మీద "1947 ఉరి అమలు!" అని వ్రాసి ఉండటం చదివేవాణ్ణి.తరిమెల నాగిరెడ్డి వ్రాసిన "తాకట్టులో భారతదేశం" గుర్తొచ్చి పుస్తకం చదివిన వాళ్ళలో ఒక కుర్రాడు అలా వ్రాసి ఉంటాడని అనుకున్నాను.ఇప్పుడు మనం అనుభవిస్తున్నది పూర్ణ స్వాతంత్య్రం కాదనీ ఇప్పుడు జరుగుతున్న ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకి అమ్మెయ్యటం అనేది కూడా వాళ్ళ ప్రణాళికాబద్ధమైన వ్యూహనిర్మాణ చాతుర్యానికి మెచ్చుతునక అనీ ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు?

200  యేళ్ళ క్రిందట పూర్ణ స్వాతంత్య్రాన్ని అనుభవించి 200 యేళ్ళ పాటు వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడి పాడి సగం స్వాతంత్య్రం  వచ్చిన డెబ్భయ్యేళ్ళ తర్వాత కూడా ఎవరికీ మనం అస్వతంత్రులమని తెలియడం లేదు, అవునా?అలాంటిది ఆనాటి రాజులకి ఎలా తెలుస్తుంది లండను బ్యాంకర్ల మోసం!అప్పుడు నడుస్తున్న నాటకం తమ గిడ్డంగుల్ని కాపాడుకోవటం కోసం సొంత సైన్యాన్ని పెట్టుకుని యోరప్ ఖండం మీద చేసిన వాళ్ళకీ వీళ్ళకీ తగువులు పెట్టి సైన్యాన్ని అద్దెకిచ్చీ అప్పులు ఇచ్చీ "అప్పు తీర్చాల్సిన నైతిక బాధ్యత!" పేరున బెదిరించి పెత్తనం చెయ్యటమే తప్ప రాజ్యాలు ఏవీ వీళ్ళకి సామంత రాజ్యాలు ఐపోలేదు.కాబట్టి, ఇప్పుడు మార్క్సిస్టు చారిత్రక విశ్లేషకులు చెప్తున్నట్టు ఇంగ్లీషువాళ్ళ మీద తిరగబడి వాళ్లని దేశం నుంచి వెళ్ళగొట్టి భరతమాత దాస్యశృంఖలాల తెగగొట్టే అవసరం లేదు.

అంతకు ముందు ఆయా రాజులు యుద్ధాలు చేశారు, కానీ అవన్నీ నిలవలో ఉండి తమ ప్రజలు పెంచిన సంపదతోనే సన్యాన్ని తయారు చేసుకుని అదనపు లాభం కోసం ఇతర రాజ్యాలను ఆక్రమించడం తప్ప ఇతర్ల దగ్గిర అప్పులు తీసుకుని యుద్ధాలు చేసి దరిద్రులు కావడం మొదటిసారి ఈస్టిండియా కంపెనీ కొట్టిన దొంగదెబ్బ వల్లనే సాధ్యపడింది.

కార్ల్ మార్క్స్ అనే రష్యన్ జాతీయత గల యూదు మతస్థుణ్ణి దొసో కపిత్యలో అనే లూసిఫర్ మతగ్రంధం వ్రాయించటానికి నెల జీతానికి తీసుకున్న లీగ్ ఆఫ్ జస్ట్ మెన్ అనే సంస్థ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి సిద్ధాంతపరమైన బ్లూప్రింట్ తయారు చేసింది. వాళ్ళకున్న అన్ని వలసలలోనూ ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్న భారత ఉపఖండం మీద మరింత పట్టు బిగించడం కోసం కొవ్వు తూటాల వదంతిని ప్రచారం చేసి తిరుగుబాటును సృష్టించి అప్పటికి మొలతాకట్టు వ్యవహారం లాంటి అర్ధబానిసత్వంలో ఇరుక్కున్న స్వతంత్ర రాజ్యాల్ని పూర్ణబానిసత్వంలోకి తెచ్చుకోవడానికి 1848 నాటికే జెరెమీ బెంధాం, పామెర్స్టన్,మూడవ నెపోలియన్ బృందం ప్రణాళిక వేసుకున్నారు.ఇంకా స్పస్టంగా చెప్పాలంటే యాడం వీషాప్ట్, ఆల్బర్ట్ పైక్ లాంటివాళ్ళు వేసుకున్న మూడు మహావిప్లవాలూ మూడు ప్రాపంచ యుద్ధాలూ ఏయే సంవత్సరాలలో ఎక్కడెక్కడ ఎలా రప్పించాలో వ్రాసిపెట్టిన క్యాలెండరులో సిపాయిల తిరుగుబాటు వంటివి ఒక ఉపవిభాగమై జరిగాక మనం తెలుసుకుంటున్న ముఖ్యమైన తేదీలు.

ఇంత కాలం పాటు మనలో దేశభక్తిని రగిలించటానికి ఉపయోగపడిన 1857 నాటి ప్రధమ స్వాతంత్య్ర పోరాటం యొక్క నిజమైన చరిత్ర అందుకు పూర్తి విరుద్ధమైన ఇంగ్లీషువాళ్ళు తమ స్వలాభం కోసం నడిపించుకున్న వ్యాపార ప్రక్రియ అంటే నమ్మడం కష్టమే!కానీ, 1857 నాడు జరిగింది ఇక్కడి స్వతంత్ర రాజుల్ని అవతంత్రుల కింద మార్చి ఎక్కడో ఉన్న వ్రిటిష్ రాణికి అప్పగించడమేననీ మొత్తం వ్యవహారంలో మనం గర్వించదగిన విషయం ఒక్కటి కూడా లేదనీ నమ్మాలి,నమ్మి తీరాలి.దీన్ని నమ్మకపొతే 2050 నాటికి మనల్ని పూర్ణబానిసత్వంలోకి తీసుకెళ్తున్న మన కళ్ళెదుట నడుస్తున్న దొంగ నాటకాన్ని కనిపెట్టడం కూడా సాధ్యం కాదు.మన ప్రియతమ నాయకులే మనల్ని బానిసత్వంలోకి నెట్టేస్తున్న దొంగ నాటకాన్ని కళ్ళప్పగించుకుని చూస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేని అసమర్ధులమా మనం?

అవును, మనం అసమర్ధులమే కాదు అజ్ఞానులం కూడా!1947 ఇంగ్లీషువాళ్ళు వాళ్లకి నచ్చేటట్టు విడగొట్టి ఇచ్చిన ముష్టిచిప్పని తీసుకుని దేశం అని పేరు పెట్టుకుని మనం ప్రదర్శిస్తున్న దేశభక్తిని చూసుకుని గొప్పలకి పోతూ భవిష్యత్తులో ఏర్పడబోయే దేశం పట్ల భక్తి అప్పటివారికి లేకపోబట్టే మనకి బానిసత్వం ప్రాప్తించిందనే సూత్రీకరణలు చెయ్యడం ఎంత తెలివితక్కువతనమో ఇప్పటికీ తెలియడం లేదు హిందువులకి.

Rothschilds అనే యూదుజాతికి చెందిన బ్యాంకర్ల కుటుంబం వాళ్ళ ఆడపిల్లల్ని విలాసవంతులైన ప్రభువర్గాలకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి ఆయా రాజవంశాలలోకి చొచ్చుకుపోయి తమ వారసులకి ఆయా రాజ్యాల్ని అప్పనం పప్పనం అప్పగించేసి అందరూ కలిసి అన్ని రాజ్యాల్నీ తమ కుటుంబపు సమిష్టి పెత్తనం కిందకి తెచ్చుకునే సంప్రదాయాన్ని భారతదేశంలో పీష్వాల పేరున పాటించారనేది ఎంతమంది ఒప్పుకోగలరు?మనకు ఆడపిల్ల పెళ్ళి చేసి అత్తారింటికి పంపిన మరుక్షణం నుంచీ పరాయిది అయిపోతుంది.కానీ యూదులు తమ ఆడపిల్లలకు వేరేవాళ్ళ వల్ల పుట్టిన సంతానాన్ని సైతం స్వజనులైన రక్తసంబధీకుల కింద తీసేసుకుంటారు.పీష్వాల చిత్పవన శాఖ ప్రాచీన వైదిక పరంపరకు ఎలాంటి సంబంధమూ లేని కృత్రిమమైనది - ఎక్కడినుంచో వచ్చిన ఇజ్రాయేలీ యూదులు తమ అస్తిత్వాన్ని మరుగుపరువుకుని ఒక తరం క్రితం వరకు వినని ఒక కొత్త శాఖని పుట్టించినప్పుడు ఇక్కడి స్థానిక బ్రాహ్మణులు కనుక్కోలేకపోవడమే వైదిక ధర్మం యొక్క ఈనాటి దుర్గతికి మొదటి కారణం!

హిందువుల చేత ఈశ్వర అల్లా తేరే నాం పాటని పాడించిన మోహన దాసు జైన మతస్థుడనేది ఎంతమందికి తెలుసు?జైనంలో ఉన్న మన మతం నుంచి కాపీ చేసిన సారాన్ని వల్లెవెయ్యడం తప్ప ఏనాడూ వైదిక ధర్మం గురించి మాట్లాదలేదు - అది స్ఖాలిత్యం కాదు. ప్రపంచ పటం మీద ఇజ్రాయేలు అనే భూతప్రేతపిశాచగనసమవాకారం రూపు దాల్చటానికి జరిగిన రెండు ప్రపంచయుద్ధాలలో ఆంగ్లేయ సామ్రాజ్యవాదులకి గాంధీ ఒక్కడు చేసిన సహాయమే ఎక్కువ.మొదటి ప్రపంచ యుద్ధానికి గాంధీ చొరవ తీసుకుని సాటి కాంగ్రెసువాదుల్నీ సామాన్య భారతీయుల్నీ హడలగొట్టి 13 లక్షల మందిని ఇంగ్లీషువాళ్ళ తరపున పోరాడమని పంపిస్తే ఒక లక్షా పదకొండు వేలమంది చచ్చిపోయారు.రెండవ ప్రపంచ యుద్ధానికి గాంధీ చొరవ తీసుకుని సాటి కాంగ్రెసువాదుల్నీ సామాన్య భారతీయుల్నీ హడలగొట్టి 25 లక్షల మందిని ఇంగ్లీషువాళ్ళ తరపున పోరాడమని పంపిస్తే రెండు లక్షా ఇరవై నాలుగు వేలమంది చచ్చిపోయారు.రెండు సార్లూ రిస్కు లేని చోటకి ఇంగ్లీషు సైనికులు వెళ్ళి రిస్కు ఉన్న చోట్లకి భారతీయ సైనికుల్ని పంపించితే అంతమంది చచ్చిపోయారనేది ఎంతమందికి తెలుసు?యుద్ధానికి పంపించేటప్పుడు అంత హడావిడి చేశారు గానీ వాళ్ళు క్షతగాత్రులై వచ్చి అక్కడ జరిగిన మోసాన్ని చెప్పుకుందామంటే వినడానికి తీరిక లేనంత దుర్మార్గులు అహింసావాది ముసుగు వేసి గాంధీని జాతిపితను చేసిన కాంగ్రెసు నాయకులు.

ఇక్కడి రాజకీయాల్లోకి దొడ్డిదారిన దూరి కుట్ర చేసి చత్రపతి శివాజీ వంశాన్ని అంతరింపజేసి మరాఠీలకు నాయకత్వం వహించి మిగిలిన భారతీయ రాజ్యాలను లండను బ్యాంకర్ల పెట్టుబడితో జయించి 1818లో పైకి విధి లేని ఓటమి పేరున ఆడిన దొంగ నాటకంతో ఇంగ్లీషువాళ్ళకి స్వాధీనం చేసి గౌరవ వేతనం పుచ్చుకున్న పీష్వాలని మరాఠీ శౌర్యానికి ప్రతీకలైన మహావీరమూర్ధన్యులు అని కీర్తించడం అజ్ఞానం కాదూ!వాళ్లకి గాలికొట్టి డబ్బులిచ్చి యుద్ధానికి పంపి గెలిచాక ఇచ్చిన అప్పుల్ని తీర్చాల్సిన నైతిక బాధ్యత చాటున బానిసల్ని చేసుకున్న వడ్డీ వ్యాపారుల కుట్రని గమనించలేని అసమర్ధత ఇప్పటికీ మనల్ని అంటిపెట్టుకునే ఉన్నది కదా!

"మీరు గొప్పోళ్ళు!మీ జాతి గొప్పది!మీ శౌర్యం గొప్పది!వాళ్ళని గెలవండి!వీళ్ళని గెలవండి!" అని లండనులోని మూర్ఖుల్ని మొదట పొగిడారు.వాళ్ళు వాజెమ్మలై వీళ్ళ పెంపుడు కుక్కల మాదిరి వీళ్ళకి ఉపయోగపడి సాగినంతకాలం మా అంతవాళ్ళు లేరని విర్రవీగి వీళ్ళకి వాళ్లతో అవసరం తీరాక పెన్సిలు ముక్కుని చెక్కిన పొట్టుని చెత్తబుట్టలోకి విసిరేసినట్టు అందరితో తిట్లు తినిపించి లండనుకి పారిపోయేలా చేసి మూలన కూర్చోబెట్టారు.పీష్వాలని ముందు పెట్టి మరాఠీల దగ్గిర అదే పాట పాడారు.వాళ్ళు వెర్రెత్తిపోయి అందర్నీ గెలిచి ఆఖర్న వీళ్ళకి ధారపోసి పిచ్చోళ్ళలా పించను అడుక్కు తిన్నారు.శిఖ్ఖులూ అంతే,సింధియాలూ అంతే,ఠాకూరులూ అంతే - అందరి కందరూ లండను బ్యాంకర్లు గాలికొట్టి ఉబ్బేసి అప్పులిస్తున్నప్పుడు మా అంత పోటుగాళ్ళు లేరని విర్రవీగి మందిని కొట్టి జల్సాలు చేసి చేసిన అప్పులు తీర్చలేక లండను బ్యాంకర్లకి పెంపుడు కుక్కలై పోయారు.

తనకు వచ్చిన అతి మామూలు వ్యాధికి ఇంగ్లీషు వైద్యం కోసం ఆశపడిన ఛత్రపతి శివాజీకి ఆంథాక్స్ యాంటిడోట్ ఇచ్చి చంపేశారు.అలా 1680 నాటి ఏప్రిల్ మాసపు హనుమజ్జయంతి రోజున చనిపోయేనాటికి శివాజీకి కేవలం 52 యేళ్ళు మాత్రమే. చావుని బ్రిటిష్ చరిత్రకారులు Amin of Shival మీదకి తోసేస్తే మారాఠీ చరిత్రకారులు శివాజీ రెందవ భార్య అయిన soyarabhai మీదకి తోసేశారు.అసలు వారసుడు శంభాజీ రాజధానికి దూరంగా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని Rajaram అనే soyarabhai కొడుకుని రాజుని చేశారు.ఇది తెలుసుకుని మొఘలులలో తనకున్న రహస్య మిత్రుల సాయంతో రాజధానికి వచ్చిపడి శంభాజీ రాజయ్యాడు.రాజారాం శంభాజీకి తోడ బుట్టిన వాడే. అయితే శంభాజీని కూడా చంపేశాక రాజారాం మళ్ళీ రాజయ్యాడు.కానీ రాజారాం ఒక చిత్పవన్ యూదు డాక్టరు చేతుల్లో విషప్రయోగానికి గురై చచ్చిపోయాడు.చివరికి ఖాళీని పూరించడానికి అప్పటికి మొఘలుల వద్ద యుద్ధ ఖైదీగా ఉన్న శంభాజీ కొడుకు షాహు రాజయ్యేటప్పటికి అతను లండను బ్యాంకర్ల ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ స్వజనుల్ని పీష్వాల పేరున తెర ముందుకు తీసుకు రావలసిన పరిస్థితి దాపరించింది.

మొదటి బాజీరావు పీష్వా నుంచి గాంధీని ట్రయనింగు ఇచ్చి దేశం మీదకి వదిలిన గోపాల కృష్ణ గోఖలే దాక మనం వీరాధివీరులనీ దేశభక్తులనీ త్యాగధనులనీ కీర్తిస్తున్న వారిలో చాలామంది ప్రాచీన వైదిక ధర్మ వారసత్వం లేని బ్రాహ్మణ వేషధారులైన చిత్పవన యూదులే.మనం పంజాబ్ కేసరి అని కీర్తిస్తున్న బాల గంగాధర తిలక్ సైతం చిత్పవన్ బ్రాహ్మణుడే, గాంధీ మన దేశస్థుల్ని ప్రపంచ యుద్ధాలకి పంపిస్తున్న సమయంలో ప్రవర్తించిన తీరు అతను కూదా తానులో ముక్క అని చూపిస్తున్నట్టు ఉంది.కాంగ్రెసు అధ్వర్యాన జరిగిన స్వాతంత్య్ర ఉద్యమానికి అతి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చిన బిర్లా కుటుంబం ఇంగ్లీషువాళ్ళు చైనాతో చేసిన గంజాయి వ్యాపారంలో ప్రజల ముందు కనబడిన ఈస్టిండియా కంపెనీ యొక్క బీనామీలు. ఘనశ్యాం దాస్ బిర్లా పెట్టిన UNITED COMMERCIAL BANK (UCO) అతని సొంత బ్యాంకు కాదు లండను బ్యాంకర్ల బ్రాంచి మాత్రమే.గాంధీకి శిక్షణ ఇచ్చిన గోఖలే చిత్పవన యూదు.మళ్ళీ గోఖలేని తీర్చిదిద్దిన మహదేవ గోవింద రనడే కూడా చిత్పవన యూదు. ఇక ఘియాజుద్దీన్ గాజీ పేరున మొఘల్ రికార్డుల సాక్ష్యం ఉన్న గంగాధర్ మనవడైన జవహర్ లాల్ నెహ్రూ, అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ అధికారికమైన సభ్యత్వం ఉన్న ఫ్రీమ్యాసన్లు. ఫ్రీమ్యాసన్ సభ్యత్వం ముస్లిములకి ఇవ్వరు,అక్కడ మతం పట్ల వ్యతిరేకతా నిషేధమూ ఉన్నాయి. కానీ వీళ్ళు హిందూ ముసుగు అవెసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చేశారు, వీళ్ళు పుచ్చుకున్నారు.

ఎప్పటి 1680!ఎప్పటి 2021!ఒక తరం క్రితం లేని పేరుతో తమలోకి దూరిన కొత్తవాళ్లు ఎవరు అనే జిజ్ఞాస లేని మొన్నటి వైదిక పండితుల మందకొడితనమూ ఇన్ని శతాబ్దాల పాటు బ్రాహ్మణులు చెయ్యకూడని అన్ని నీచమైన పనుల్నీ చేసి వాళ్ళ అపకీర్తిలో తమకి వాటా ఇస్తున్నప్పుడు సైతం అనుమానించని నిన్నటి వైదిక పండితుల బౌధ్ధిక అలసత్వమూ తాము చెయ్యని దుర్మార్గాలకి తమని బాధ్యుల్ని చేసిన చిత్పవన్ బ్రాహ్మణుల్నిఎవరు మీరు,ఎక్కణించి వచ్చారు,వైదిక ధర్మానికీ మీకూ ఏమిటి సంబంధం?” అని నిలదియ్యలేని ఇప్పటి వైదిక పండితుల మొహమాటమూ కలిసి మనకు సంస్కృతీపరమైన ఆత్మన్యూనత ప్రాప్తించింది.

"నాడు మొఘల్ దర్బారు నుంచి అనుమతి పొంది శాశ్వత వ్యాపార స్థావరం ఏర్పాటు చేసుకుని మొదటి అడుగు వెయ్యడం,1750 నాడు ప్లాసీ యుద్ధంతో భారతదేశపు రంగస్థలం మీద రెండవ దశ విస్తరణకు చేరుకోవటం,1850 నాడు భారతదేశపు ఆర్ధిక వ్యవస్థ మీద సాధించిన విషపట్టును లండనులోని రాజకీయ వ్యవస్థకు బదలాయించడం,1950 నాటికి భారతదేశానికి రాజకీయ స్వాతంత్య్రం మాత్రం ఇచ్చి వాళ్ళు చేసిన అప్పుల్ని తీర్చాల్సిన ఆర్ధికబానిసత్వంలోకి నెట్టెయ్యడం అనేవి భారతదేశపు చరిత్రని తమకు అనుకూలమైన దిశలోకి నడిపించుకోవటంలో వాళ్ళ ప్రణాళికాబద్ధమైన వ్యూహనిర్మాణ చాతుర్యానికి అద్భుతమైన సాక్ష్యాలు!" అని చెప్పినది నమ్మితే 2050 నాటికి ఏం జరుగుతుందనే సందేహం రావాలి కదా!అప్పుడు ప్రపంచ స్థాయిలో బ్రిటిష్ సామ్రాజ్యం కోసం పోరాడిన బ్రిటిష్ సైన్యంలో 90 శాతం మంది బ్రిటిష్ జాతీయత ఉన్నవాళ్ళు కాదు, rotschild కుటుంబం యొక్క బీరకాయ పీచు బంధుత్వాలు ఉన్న ఇజ్రాయేలీ యూదులే - మనకే కాదు మనలాంటి మనస్తత్వమే ఉన్న బ్రిటిషర్లకి కూడా ఎవరి వల్ల వాళ్ళు అపఖ్యాతి పాలయ్యారో ఇప్పటికీ తెలియడం లేదు. వరసలో వచ్చే తర్వాతి అంకె 2050 నాటికి అసలు తిరగబడటానికి వీల్లేని పూర్ణ బానిసత్వంలోకి వెళ్ళిపోవడమే మిగిలిందనీ ఎక్కడ బడితే అక్కడ దేశభక్తీ జాతీయతా ఆర్యావర్తమూ అఖండ భారతమూ సనాతన ధర్మమూ అని పొలికేకలు వేస్తూ వేదవిజ్ఞానం పేరున ఆవు కార్బన్ దయాక్సైడును పీల్చి ఆక్సిజను వదుల్తుందని గావుకేకలు వేస్తున్న ఇంతమంది మేధావుల్లో ఒక్కడికయినా తెలుస్తున్నదా!

నేను ఇదివరకు ఒకసారి చెప్పాను కదా, లాక్ డౌన్ అసలు లక్ష్యం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కాదు, దేశపు ఆర్ధిక ప్రగత్ని ఛిన్నాభిన్నం చెయ్యడం కోసమని - నమ్మనివాళ్ళు కరోనా ఎప్పుడు ఎక్కడ పుట్టి ఎలా మన దేశానికి వచ్చిందో తెలుసుకుని ఇంతవరకు జరిగిన కరోనా వ్యతిరేక పోరాటపు నాటకాన్ని కూడా పరిశీలించి భవిష్యత్తులోకి ఒకసారి తొంగి చూడండి.ఇది హఠాత్తుగా చైనాలో పుట్టీన కొత్త క్రిమి అంటూనే కరోనా వచ్చిన మరుక్షణమే WHO కరోనా గ్రుంచి అన్ని విషయాలు ఎలా చెప్పగలిగింది?ఆనందయ్య మందు పని చేస్తున్నదనీ వాడినవాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ లేవనీ తెలిశాక కూడా దాన్ని ఎందుకు ఆపేశారు?నేను అతను తెదెపా అనుకూలుడు కాబట్టి పేరు ప్రతిపక్షానికి పోతుందని అడ్డుకుంటున్నారని అనుకున్నాను.తీరా చూస్తే అతను పేరురూఢికాని అధికార పార్టీకి చెందిన వాడే!అయినప్పటికీ అతని వల్ల కరోనా వ్యాధిని జయుంచగలిగితే తమ పార్టీకి పేరొస్తుందనేది కూడా తెలియనట్టు పార్టీ మరియూ రాష్ట్ర ప్రభుత్వమూ మందుని అదరికీ అందుబాటులోకి రానివ్వకపోవడానికి కారణం ఏమిటి?కరోనా హఠాత్తుగా పుట్టినదంటూనే తనకి దాని గురించి ఏమీ తెలియదంటూనే ఇప్పటికీ నూరుశాతం సమర్ధత గల వ్యాక్సిన్ సిద్ధం కాలేదంటూనే కరోనా నియంత్రణకు సంబంధించిన సమస్తమైన కార్యక్రమాలూ WHO చెప్పినట్టే నడిపించడానికి కారణం ఏమిటి?

World Health Oganaization అనేది ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి మానవత్వం పరిమళించే మహనీయులు ఏర్పరచిన సేవా సంస్థ కాదు, world health market మీద గుత్తాధిపత్యం కోసం రాక్ ఫెల్లర్ లాంటి నరరూపరాక్షసులు ఏర్పాటు చేసుకున్న జేబు సంస్థ.వాళ్లకి లాభం వచ్చేవాటిని మాత్రమే ఆమోదించి వాళ్ళ పోటీదారుల్ని చంపేసి నవ్వుకోగలిగిన దుర్మార్గుల ముందు భారతదేశపు ప్రధానియే "నీ బాంచను కాల్మొక్త!నువ్వు కాల్తో జెప్తే నేను ఏల్తో జేస్త!" అంటున్న దృశ్యం కళ్ళముందు కనబడుతుంటే ఎవరికీ చీమ కుట్టినంత కోపం రావడం లేదు - ఏమిటీ క్షాత్రలేమి రోగం?

Adam Weishaupt నుంచి Albert Pike వరకు గల లూసిఫర్ మతస్థులు వేసుకున్న మొత్తం ప్లాను మూడు ప్రపంచ యుద్ధాలతోనూ మూడు మహా విప్లవాలతోనూ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి 2050 నాటికి ప్రపంచ జనాభాని ఒక మిలియన్ స్థాయికి తగ్గించి బానిస గొర్రెలకి అబ్రహాము యొక్క 13 మంది కొడుకుల వంశీయులను కాపర్లని చెయ్యటం.మొదటి ప్రపంచ యుద్ధమూ రష్యన్ విప్లవమూ కలిసే వచ్చాయి.ఫ్రెంచి విప్లవం అన్నిటికన్న ముందే వచ్చేసింది.చైనా విప్లవం కూడా వచ్చేసింది.రెండవ ప్రపంచ యుద్ధమూ వచ్చింది - ఇక మిగిలింది ఆఖరి ఘట్టం, మూడవ ప్రపంచ యుద్ధం!

అందులోని ఒక అంశం అయిన “The war must be conducted in such a way that Islam (the Moslem Arabic World) and political Zionism (the State of Israel) mutually destroy each other” అనే భాగాన్ని నెరవేర్చడం కోసమే అమెరికా ఆఫ్ఘనిస్థాన్ నుంచి పక్కకి తప్పుకుని తాలిబన్లకి గాలికొట్టి వదలడం చూస్తూనే ఉన్నారు కదా!అన్నట్టు 1857 నాటి అసలు చరిత్రని కొవ్వు తూటాల తిరుగుబాటుకి ఎందుకు మార్చి రాశారో తెలుసా - ఎవరికీ హాని చెయ్యని మామూలు కుక్కని కాల్చితే తప్పు, చంపాలనుకున్న కుక్కకి పిచ్చికుక్క అని ముద్ర కొడితే గొప్ప అన్నట్టు ఉంటాయి Rothschild బ్యాంకర్ల ఎత్తుగడలు.”Burn your Backyard, Blame yiour neighber, Fight for justuce and Snatch his house!” అనేది వాళ్ళకి అత్యంత ఇష్టమైన దోపిడీ వ్యవహారం.అప్పుడు జరిగిన నిజమైన చరిత్రని మార్చడం వల్ల ఆయా రాజ్యాల్ని వశపర్చుకోవడం అనే దుర్మార్గం తమమీద జరిగిన తిరుగుబాటును అణిచెయ్యడంలో జరిగిన అనుకోని సంఘటన కింద మారిపోలేదూ!ఇవ్వాళ అమెరికా తప్పుకోవడం వల్ల ఆఫ్ఘనిస్థాన్ చేరిన ఇస్లామిక్ మూర్ఖులు ఇజ్రాయేలులో ఉన్న మూర్ఖులతో తమకున్న మతపరమైన పాతపగల్ని తీర్చుకోవాలని చూడరా! "మేము న్యాయంగానే ఉంటాం, ఆడవాళ్లని అవమానించం!" అని పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి వేశ్యల లిస్టు తయారుచెయ్యమని లోపాయకారీ ఆర్డర్లు జారీ చేసిన వాళ్ళు సాధు సజ్జనులూ సత్యసంధులూ అని పిచ్చ్గోళ్ళు మాత్రమే నమ్ముతారు.

ఇక వాళ్ళ ప్లానులో ఉన్న అతి ముఖ్యమైన “Meanwhile the other nations, once more divided on this issue will be constrained to fight to the point of complete physical, moral, spiritual and economical exhaustion” అన్న ప్రపంచంలోని అన్ని దేశాల్నీ ఒకేసారి ఆర్ధిక విధ్వంసానికి గురి చెయ్యదం కోసమే కరోనాకి లాక్ డౌన్ అనే పరిష్కారాన్ని సూచించింది వాళ్ళ జేబు సంస్థ అయిన WHO - బయటికి వెళ్తే చస్తామని భయపడుతూ రెండేళ్ళ నుంచి జనం ఇళ్ళలో కూర్చోవడం వల్ల ఒక్క energy sector లాంటి కీలకమైన రంగాలు తప్ప మిగిలిన అన్ని పరిశ్రమలూ ఉత్పత్తిని ఆపేశాయి.ఉత్పత్తులు ఆగిపోవడంతో వ్యాపారరంగం కూడా ఆగిపోయింది.వీటన్నిటి వల్ల నూటికి తొంభై శాతం మంది ప్రజలకి ఉపాధులు పోవడం,ఆదాయాలు తగ్గడం జరిగి ప్రభుత్వాలకి పన్నులు ఆదాయం తగ్గింది.ఇప్పటికీ మూడో వేవ్ నాలుగో వేవ్ అని భయపెడుతున్నారంటే దేశపు ఆర్ధిక వ్యవస్థని భ్రష్తు పట్టించటానికి వాళ్ళు పెట్టిన టార్గెట్ దగ్గిరికి దేశం వెళ్ళలేదని అర్ధం చేసుకోవాలి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి చూస్తుంటే వ్యాక్సిన్ కనుక్కోవడం పేరుతో అది జరిగే వరకు ఏళ్ళ తరబడి జనాన్ని ఇళ్ళలోనే కూర్చోబెట్టేలా ఉన్నారు.వాళ్ళు బడ్జెట్లు వేసేది వాళ్ళ కష్టార్జితం నుంచి కాదు, మన పేరు మీద IMF దగ్గిర అప్పు తెచ్చి ఘనకార్యం చేస్తున్నట్టు పోజులు కొడతారు.మరి, మనకి అట్లా కాదే - వ్యవసాయం అయినా ఉద్యోగం అయినా వ్యాపారం అయినా మన కండల్ని కరిగించి వస్తువుల్ని తయారు చేసి వాటిని మార్కెట్టు దగ్గిర అమ్మితే కదా డబ్బు చేతికి వచ్చేది.

ప్రస్తుతం మాస్కులు తొడుక్కుంటూ శానిటైజర్లు పూసుకుంటూ బతికేస్తున్న లాక్ డౌన్ విషవలయం నుంచి బయటపడి హడిలి పోకుండా ఇదివరకటి నిర్భయ జీవితాన్ని కొనసాగించడానికి బ్రహ్మాస్త్రం లాంటి ఉపాయం ఒకే ఒక్కటి ఉంది, వినండి.అది వేదం మీద సత్యం మీద మీకు ఎంత భక్తి ఉంటే ఆంత గొప్ప స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది.ఒక వారం రోజుల పాటు నిరంతరం చాగంటి వెంకట రమణ గారు అమెరికాలో చేసిన కరోనా నిగ్రహ యజ్ఞం ఆంధ్ర లోని ప్రతి హిందువూ పూనుకుని చేస్తే ఎనిమిదవ రోజుకి కరోనా అంతం కావడం మీరు చూస్తారు.ఆయన అమెరికాలో అయిదు రోజులు చేసింది చాలా తక్కువ స్థాయిలో, అదీ అనుమానంతోనే చేశారు సాక్ష్యం కోసం - మంచి ఫలితాన్ని ఇచ్చింది!ఇక నిన్న గాక మొన్న విశాఖలో L.G వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి విడుదలయిన విషవాయువుల్ని వాతావరణం నుంచి తొలగించడానికి ముగ్గురు వేద పండితులు పది రోజుల పాటు చేసిన యజ్ఞం అయితే ఆశించిన ఫలితాన్ని అద్భుతమైన స్థాయిలో ఇవ్వటంతో పాటు ఆశించని ఒక అదనపు కానుకని కూడా ఇచ్చింది.

ఇంకొక టుమ్రీ వార్త - అప్పుడెప్పుడో ట్రంపు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో భూమి మీద పడే సూర్యకాంతిని ఆస్వాదించి మన దేహాలకి అంటిస్తే కరోనా తగ్గుముఖం అప్డుతుందని సైంటిస్టులు చెప్తే మరి కాంతిని శరీరం లోపలికి పంపిస్తే ఎట్లా వుంటుంది అంటే మన దేశంలో కొందరు రెటమతం గాళ్ళు నవ్వారు గానీ అక్కడి సైంటిస్టులు మాత్రం అది మంచి సూచనే గానీ ప్రస్తుతం అలాంటి టెక్నాలజీ లేదన్నారు గుర్తుందా!ఇప్పుడు మీరు నన్ను నమ్మి యజ్ఞం చేసినట్లయితే యజ్ఞ వీచికలు పని కూడా చేస్తాయి - అవి గాలిలో తేలియాడుతూ వెళ్ళి క్వారంటైనులో ఉన్నవాళ్ళకి కూడా కరోనా నెగటివ్ వచ్చేటట్టు చేస్తాయి!

నాకు తెలిసిన మిత్రులు వ్యక్తిగత స్థాయిలో చేస్తున్నారు,మంచి ఫలితాన్ని పొందుతున్నారు.కానీ ఇప్పటి అవసరం ప్రకారం ఎక్కడ బడితే అక్కడ ప్రతి ఒక్కరూ గానీ ఎక్కువమంది గానీ కలిసి చెయ్యాలి,అది  రాజకీయ పార్టీలు చొరవ చూపిస్తే తప్ప సాధ్యం కాదు.ఎందుకంటే,దేశానికి దేశం ఒకేసారి కరోనా నుంచి విముక్తం కావాలంటే ప్రతీచోటా కనీసం పదిహేను రోజుల పాటు యజ్ఞవేదికలు ఏర్పాటు చెయ్యడానికీ వేదపండితుల్ని తీసుకు రావడానికీ సంఘటితం అయ్యి ఎవరు చెయ్యాల్సిన పనులు వారు పంచుకుని చకచకా చెయ్యడంలో అనుభవం ఉన్న వ్యక్తులు చాలా అవసరం.దాదాపు ప్రతి రాజకీయ పార్టీ అటూవంటి కార్యకర్తల వల్లనే ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉంటుంది.అలా సంపాదించిన అనుభవాన్ని దీనికోసం ఉపయోగిస్తే కార్యక్రమం జయప్రదం అవుతుందనే గ్యారెంటీ ఉంటుంది.అదే,కేవలం ఆవేశం మాత్రమే ఉన్న వ్యక్తులు అలవాటు లేని పనులకి దిగితే మనం తేలిక అనుకుంటున్న చిన్న చిన్న పనులు కూడా అపజయం పాలవుతాయి.

1950 నాటి చరిత్ర మరోసారి నడుస్తూ ఉంటే గుడ్లప్పగించుకుని చూడటం తప్ప పూనుకుని ఏమీ చెయ్యలేని అసమర్ధులైపోయారు హిందువులు.ఇవ్వాళ వేదవిజ్ఞానం యొక్క సమర్ధతను చూపించి కరోనాను నిర్జించి ప్రపంచానికి దారి చూపగలిగిన గొప్ప అవకాశం వస్తే ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక రాజకీయ వైజ్ఞానిక నైతిక మార్గదర్శకత్వాన్ని వదిలేసుకుని అస్మదీయులకీ తమ యజమానులకీ దేశసంపదని దోచిపెట్టడమే తక్షణ కర్తవ్యం అన్నట్టు ప్రవర్తిస్తున్న అసమర్ధులు ఒకప్పుడు మా వెనకటి వాళ్ళు విశ్వగురువులని బొబ్బలు పెడితే ఎవడు వింటాడు,ఎవడు వినాలి,ఎందుకు వినాలి?

ఆవు కొవ్వు కలిసిందని ఎవరో అబద్ధం చెప్తే హిందూ సైనికులూ పంది కొవ్వు కలిసిందని ఎవరో అబద్ధం చెప్తే చెప్తే ముస్లిం సైనికులూ కొవ్వు తూటాల వాడకాన్ని వ్యతిరేకించి తిరగబడ్డారని వ్రాసింది మనమీద గౌరవభావంతోర్ కాదనీ అది మనల్ని వెర్రివెధవల కింద జమకట్టేసిన వెకిలితనం అనీ తెలుసుకోలేక జరగని తిరుగుబాటుని జరిగినట్టు వ్రాసిన అబద్ధపు చరిత్రని నమ్మి మనమీద జరిగిన కుట్రని మన వెనకటి తరం నాయకుల వీరత్వం,త్యాగం వంటి ఉన్నత గుణాలకి ప్రతీక అనుకుని దేశభక్తితో పులకించిపోతున్న భారతీయులు స్వాతంత్య్రం అనే ఉన్నత లక్ష్యానికి అనర్హులు అనేది వ్యాస పరాశరాది చతుర్యుగపర్యంతం ఉన్న సత్యధర్మన్యాయ ప్రతిష్ఠితమైన ఆచార్యపరంపర వారసత్వానికి చెందిన నేను మూడు కాలలనూ ముడివేసి చూసి చెప్తున్న కఠిన సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది.

సత్యం శివం సుందరం!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...