Sunday 18 August 2019

హిందువులు ఇంకా అమాయకత్వం వీడకపోతే సర్వనాశనం తప్పదు - తమకూ ఒక పవిత్రభూమిని సాధించుకోవాల్సిందే!

సనాతన ధార్మిక సాహిత్యంలో అసుర పాత్రలను పరిశీలిస్తే ప్రతి పాత్రలోనూ ఏదో ఒక వింతైన లక్షణం ఆ పాత్రను ప్రత్యేకం చేసి చూపిస్తుంది - భస్మాసురుడు ఎవరి తల మీద చెయ్యి పెడితే వారు మరణించడం, హిరణ్యకశిపుడు చావును జయించడం కోసం హిరణ్యాక్ష వరాలను కోరుకోవడం, మహిషాసురుడు యవ్వనవతి అయిన కన్య చేతిలో మరణాన్ని కోరుకోవడం, శుంభ నిశుంభులు వారిలో వారు సంహరించుకోవలసిందే తప్ప అన్యుల చేతిలో మరణించకూడదని కోరుకోవడం, తమమూడు పురాలనూ ఒక్కసారి నాశనం చేస్తే తప్ప మరో విధమైన పద్ధతిలో మరణం రాకూడదని కోరుకోవడం అనే వైవిధ్యం కనిపిస్తుంది. అయినప్పటికీ అన్ని అసుర పాత్రలకూ కలిపి ఒక సామాన్య లక్షణం ఒకటి ఉంది - అమరుడు కావడం గానీ దైవసముడు కావడం గానీ వారి కోరికలలో ప్రముఖ స్థానం వహిస్తుంది!
ఏమిటి దీని వెనకున్న అర్ధం?ఇవన్నీ వాస్తవ ప్రపంచంలో కన్పించే చారిత్రక పాత్రలు కావు.కానీ వాటి రూపకల్పనలో ఒక వాస్తవికత ఉంది.ఎంతటి ఆత్మవిశ్వాసంతో వారు దైవం తనకు ఫలానా వరాన్ని అనుగ్రహిస్తే చాలు నేను కోరుకున్న సర్వసుఖాలనూ అనంతకాలం వరకు అనుభవించగలని అనుకుంటారో అంతటి దయనీయమైన మృత్యువునీ సర్వనాశనాన్నీ అనుభవిస్తారు - తమ వరాలే తమకు శాపాలు అవుతూ ఏ దైవంతో సమానం కావాలని అనుకున్నారో ఆ దైవం చేతిలో పరాభవం లేక మరణం సంభవిస్తుంది!
అన్ని పురాణ కధలలోనూ ఇదే కధాకధనం పునరావృతం కావడానికి కారణం ఏమిటి?ఈనాటి హిందూమతద్వేషులు చాలా తేలిగ్గా సృజనాత్మకత కరువవడం వల్ల ఒకరిని ఒకరు కాపీ కొట్టేశారని తేల్చి పారేస్తారు, పిట్టకధల గురించి పెద్ద స్థాయి పరిశోధన దేనికని అవహేళన చేస్తారు.కానీ కల్పిత కధలే అయినప్పటికీ రచయితలు తమ కళ్ళముందు జరిగిన, జరుగుతున్న చరిత్ర నుంచి కొన్ని విషయాలను తీసుకుని మార్మికత కోసం కొంత మార్చి రాసి ఉంటారు.రాసి చాలా కాలమైంది గనుక పురాణ కధలలోని మార్మికత చాటున దాగిన చరిత్రను కనిపెట్టటం కష్టమే గానీ ఇవ్వాళ ఆయా ధోరణుల్ని ప్రదర్శించే మన సమాజంలోని మనుషులకి ఆయా పాత్రల పేర్లని తగిలించడం చూస్తే ఇలాంటివాళ్ళను ఆనాడు చూసి ఆ పాత్రలను రూపకల్పన చేసి ఉండవచ్చునని అనిపిస్తుంది కూడాను - నమ్మించి మోసం చేసేవాళ్ళనీ మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బ తీసేవాళ్ళనీ భస్మాసురుడి పేరున పిలవటం అనేది వీటిలో ఒకటి.
లోకవృత్తంలో పాటకజనం చెప్పుకునే కబుర్లు పెద్ద విశేషం కాదు గానీ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన నియంతల జీవితాల్ని పరిశీలించి చూస్తే ప్రతి ఒక్కరి ఆదీ అంతమూ కూడా ఈ అసుర పాత్రలనే పోలి ఉండటం చూస్తే ఆశ్చర్యం అనిపించక మానదు. నెపోలియన్ ఫ్రెంచి విప్లవం తర్వాత చెలరేగిన అరాచకత్వాన్ని అణిచివేసి సుస్థిర పాలనని ఏర్పాటు చేశాడు.ఆనాటి ఇతని నెపోలియన్ కోడ్ చాలా గొప్పది.హిట్లర్ అంతకు ముందరి యుద్ధం కలిగించిన భీబత్సం నుంచి దేశాన్ని ఉద్ధరించి ఆర్ధిక అరంగాన్ని ఒక గాడిన పెట్టాడు.దాదాపు మనం నియంతల కింద లెక్కేసి అసహ్యించుకుంటున్న ప్రతి దేశాధినేత యొక్క ప్రారంభమూ ఆయా దేవతలను మెప్పించి వరాలు పొందిన హిరణ్యకశిపాది అసుర ప్రభువుల విజృంభణ వలెనే ఉండటం కాకతాళీయమే అనుకున్నప్పటికీ పోలికలు చాలా దగ్గిర కావడం అద్భుతమే కదా!తొలిదశలో ఆదర్శాలు ఒలకబోసిన వీరిద్దరూ మలి దశలో ఆత్మవిశ్వాసం స్థానంలో ఆహంకారం ప్రవేశించి యుద్ధోన్మాదంతో రగిలిపోయి అప్పటి వరకు సాధించిన ప్రగతిని తామే కూలదోసి ప్రజలకు నరకాన్ని చూపించడంతో వారిలో ఒకడు పరాజితుడై able was I ere I saw elba అని కుమిలితే ఒకడు ఆత్మహత్య చేసుకుని అనాధప్రేతం అయ్యాడు.వీరిద్దరే కాదు ఏ దేశ చరిత్ర చూసినా ఏ నియంత జీవితాన్ని తిరగేసినా ఇదే దృశ్యం పునరావృతమౌతూనే ఉంది - ఎంత విచిత్రం?
దీనినే కావ్యన్యాయం(poetic justis) అంటారు.కానీ ఇలాంటి యుద్ధాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి?మనుషులు ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేనంత మందబుద్ధులా!కానే కాదు, అలాంటి మందబుద్ధియే మనుషుల్లో సహజ స్వభావమై ఉంటే మనం ఇప్పటికీ పశుప్రాయులుగా సంచరిస్తూనే ఉండేవాళ్ళం.అయితే, మరి వివేకవంతులైన వారు కూడా యుద్ధాల వల్ల నాశనమే తప్ప వైభవం ఉండదని తెలిసి కూడా ఎందుకు ఈ భీబత్సాల్ని నిరోధించలేకపోతున్నారు?
ప్రస్తుతానికి లభించిన శాస్త్రీయమైన సమాచారాన్ని బట్టి రాతి యుగం, ఇనుపయుగం సమస్తం తనకు రక్షణనీ భద్రతనీ ఇచ్చే ఒక ఇంటి కోసం పరితపించడం తప్ప ఇతరుల్ని దోచుకోవాలనీ ఇతరులతో యుద్ధాలు చెయ్యాలని గానీ మానవుడు భావించలేదని తెలుస్తుంది.మన దేశంలో నడిచిన సరస్వతీ నాగరికతలో తను ఒక ఇంటివాడయ్యాక ఇతరులతో కలిసి జీవించడం నేర్చుకుని నగరాలను నిర్మించుకోవడం అనేది మాత్రమే ప్రముఖమైనది, ఇతర ప్రాంతాలలో ఆటవిక దశ అని పిలుస్తున్న వేట ప్రధానమైన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ తక్కువ స్థాయిలో కనబడుతున్నాయి.దీనికి ముఖ్యమైన కారణం గంగా సింధు గౌతమీ బ్రహ్మపుత్రల చిక్కురొక్కురు అల్లిక వల్ల త్వరలోనే వ్యవసాయ సంస్కృతి ఇక్కడ ఉద్భవించి హింసకు తావు లేని సంపద సృష్టి జరుగుతూ వ్యాపార సంస్కృతి కూడా పెరిగింది.ఈ రెండింటిలో ఏదో ఒకటి స్థిరమైన చోట యుద్ధాల అవసరం ఉండదు గాక ఉండదు - యుద్ధం జరుగుతున్న చోటా హింస చెలరేగుతున్న చోటా వ్యవసాయం, వ్యాపారం నీరసించి అభివృద్ధి మందగించక తప్పదు!
ఈ వెసులుబాటు లేని ఇతర ప్రాంతాలలో మాత్రం ఆటవిక దశ చాలా కాలం కొనసాగింది.మొట్టమొదట వ్యవసాయం వ్యాపారం అనే జమిలి సంపద ఉత్పత్తి సాధనాలను  ఉపయోగించుకుని క్షయం లేని వృద్ధిని నిరంతరం కొనసాగించటం నేర్చుకున్న భరతఖండం నుంచి ఆయా చోట్లకు వెళ్ళిన వ్యాపారస్తులూ పండితులూ ప్రభువులూ ప్రతి చోటా తమ అత్యున్నతమైన సంస్కృతి చేత అక్కడి వారిని మంత్రముగ్ధులను చేసినప్పటికీ వారిని తక్షణ సుఖాలను తెచ్చిపెట్టే అంశాలు మాత్రమే ఆకర్షించాయి, నిరంతరాయమైన క్షయం లేని వృద్ధిని నిర్లక్ష్యం చేశారు.
భారత దేశానికి అవతల పుట్టిన మతాల్లో ప్రాచీన కాలపు గ్రీకో రోమన్ నాగరికతల వంటి నాగరికతలలో హిందూమతం యొక్క ప్రభావం కనిపిస్తుంటే ఆధునికమైనవి Abraham ప్రవచించిన జుదాయిజం వల్ల ఎక్కువ ప్రభావితం అయ్యాయి.క్రైస్తవులు నాశనం చెయ్యడం వల్లనో ఏమో ఇవ్వాళ Abraham గురించిన కధల కోసం పాత నిబంధనయే ఆధారం.దాని ప్రకారం Abraham యొక్క తండ్రి Noah నుంచి తొమ్మిదవ తరం వాడైన Terah అని చెప్తారు.అయితే దేవుడు ఇదివరకు తను  Canaan అనే మరొకడికి ఇచ్చిన భూమికి వెళ్ళి అక్కడ వృధ్ధి పొందమని ఆజ్ఞాపించడంతో కధ మొదలు అవుతుంది.దేవుని ఆజ్ఞ చొప్పున Harran విడిచి బయలు దేరేటప్పుడు అతనికి అక్షరాల డెభ్భయి అయిదేళ్ళు.దేవుడు అతనికి ఇచ్చిన ఆజ్ఞ స్వరూపం ఇలా ఉంటుంది:"HE will make of him a great nation, bless him, make his name great, bless those who blessed him, and curse those that curses him." అయితే దేవుడు ఇతనికి వరణీయమైన గొప్ప భూమి అని చెప్పిన కనానులో కరువు విలయతాండవం చేస్తున్నది.
పాలు తేనెలు కురిసే భూమి అని ఆశపెట్టి దేవుడు పంపిన భూమిని దాని ఖర్మానికి వదిలి ఒక చేత చిప్పనీ ఒక చేత పొట్టనీ పట్టుకుని దేశాలు పట్టి తిరుగుతూ దారి మధ్యలో ఈజిప్టును దాటవలసి వచ్చినప్పుడు Abraham తన భార్య అయిన Sarahను తనకు చెల్లెల్ని అని అబద్ధం చెప్పమన్నాడట!ఎందుకంటే, ఇంత అనదమైన భార్యను చూసి తనను చంపి ఆమెను పరిగ్రహిస్తారని అట. అదే చెల్లెలు అని చెప్తే చంపకుండా వదిలేస్తారని అట. - (Genesis 12:11-13) (ఈ తిరకాసు యేమిటో!ఈజిప్టు వాళ్ళంత కాముకులే అయితే పక్కనున్నవాడు మొగుడయితే యేంటి అన్నయితే యేంటి?)
Pharaoh ముందు నిలబెట్టినప్పుడు Sarah అలాగే చెప్పింది.రాజు అది నమ్మేసి ఎన్నో కానుకలతో సత్కరించాడు కూడా. "When Abram came to Egypt, the Egyptians saw that Sarai was a very beautiful woman. 15 And when Pharaoh’s officials saw her, they praised her to Pharaoh, and she was taken into his palace. 16 He treated Abram well for her sake, and Abram acquired sheep and cattle, male and female donkeys, male and female servants, and camels." - Genesis 12
Sarahకు దఖలు పడిన Hagar అనే బానిస ఇక్కడివాడే(మగాడనుకుని అలా రాశాను, కాదట ఆడట్టండోయ్ - ఇక్కడిదే అనాలి కాబోలు!)!అయితే దేవుడు Pharaohల మీద కోపించి రకరకాల వ్యాధులను రప్పిస్తున్నప్పుడు Pharaohకి వీళ్ళిద్దరూ భార్య భర్తలన్న నిజం తెలిసి ఈజిప్టును విడిచి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు."18. So Pharaoh summoned Abram. “What have you done to me?” he said. “Why didn’t you tell me she was your wife? 19. Why did you say, ‘She is my sister,’ so that I took her to be my wife? Now then, here is your wife. Take her and go!” 20. Then Pharaoh gave orders about Abram to his men, and they sent him on his way, with his wife and everything he had." Genesis 12(నాకు ఇక్కడ పైకి కనిపించని బూతు యవ్వారం నడిచినట్టు అనిపిస్తున్నది సుమా!ఈజిప్టులో వాళ్ళు సారా తన భార్య అంటే తనని చంపేస్తారని కాకుండా వాళ్ళకి భార్య అందాన్ని ఎర వెయ్యడం కోసం కమలాహాసను గారి ఇంద్రుడు చంద్రుడు సినిమాలోని చరణ్ రాజ్-పులుసు విజయల ఫిట్టింగ్ పెట్టినట్టు లేదూ?)
Canaan చేరుకున్న పదేళ్ళ తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు.Sarah తన ఈజిప్షియన్ బానిస Hagar ద్వారా సంతానవతి కావడానికి భర్త Abrahamను ఒప్పించింది.అయితే తొండ ముదిరి వూసరవెల్లి అయినట్టు Hagar ఈవిడ మీద పెత్తనం చెయ్యబోవడంతో పెద్ద గొడవ రేగింది - ఈ గొడవకి Hagar జడుసుకుని పుంజాలు తెంపుకుని పారిపోయి మళ్ళీ Sarah మీదకి angels వచ్చాక గుండె దిటవు చేసుకుని వెనక్కొచ్చాడు(మగాడనుకుని అలా రాశాను, కాదట ఆడట్టండోయ్ - వెనక్కొచ్చింది అనాలి కాబోలు?), అలా Abraham విత్తనం Hagar క్షేత్రంలో పడి Ishmael అనే కొడుకు పుట్టాడు!
Abrahamకు అక్షరాల తొంభై తొమ్మిదేళ్ళ వయస్సులో దేవుడు అతన్ని "a father of many nations" అని అర్ధం వచ్చేటట్టు "Abraham" అని ప్రకటించాడు(మళ్ళీ ఈ తిరకాసేమిటో!షోలేలో "బసంతీ, తేరా నామ్ క్యా హై!" డయలాగ్ గుర్తుకు రావట్లేదూ? హిహి! కొత్త తెలివిడి ఇప్పుడే తెలిసెను. మొదట పుట్టినప్పటి పేరు Abram అట, దేవుడు పెట్టిన పేరు Abraham అట - ha కలిపినందుకే ఆ పేరుకి అంత గొప్పదనం వచ్చేసిందా!ఇక్కడి తత్సమ తద్భవాల తంతులా లేదూ?) Sarah అతనికి నిజ వారసుణ్ణి ఇస్తుందని కూడా వాగ్దానం చేశాడు.కొద్ది రోజులకే, వీళ్ళింటికి ముగ్గురు అతిధులు వచ్చారు.వాళ్ళలో ఒకడు సంవత్సరం తర్వాత ఇదే రోజున తాము వచ్చేసరికి Sarahకు కొడుకు పుడతాడని అన్నాడు.తలుపు పక్కన ఉండి వింటున్న Sarah తమ వయస్సుల్ని తల్చుకుని నవ్వుకుంది, కానీ Sarahకు గర్భం రానూ వచ్చింది, కొడుకు పుట్టనూ పుట్టాడు వాళ్ళు చెప్పిన సమయానికే - అలా తన వందవ యేట పుట్టిన దైవవరప్రసాదికి Isaac అని పేరు పెట్టాడు Abraham.
ఈ తిరకాసుల కహానీని జీడిపాకం లాగ సాగదీసే ఓపిక నాకు లేదు గానీ క్రైస్తవం జీసస్ క్రీస్తు చుట్టూరానే ఎందుకు తిరుగుతుంది, ఇస్లాం మహమ్మద్ ప్రవక్త చుట్టూరానే ఎందుకు తిరుగుతుంది అనే రెండు కీలకమైన ప్రశలకీ జవాబులు ఇక్కడ కాబట్టి ఈ సోది చెప్పాల్సి వచ్చింది, విసుక్కోకండేం!.జీసస్ క్రీస్తుది Isaac వారసత్వం, మహమ్మదు ప్రవక్తది Ishmael వారసత్వం - వీళ్ళూ వీళ్ళ చెంచాలూ మన దేశపు రాజుల వంశ పారంపర్య రాజరికాన్ని దుర్మార్గం అని రంకెలు వేసి హడలగొట్టి మనల్ని సిగ్గుపడేటట్టు చేస్తున్నారు, మనం కాదు సిగ్గు పడాల్సింది వాళ్ళే!ఎందుకంటే, రాజకీయపరమైన వారసత్వం ఇహలోకపు సంపదకీ కష్టార్జితానికీ సంబంధించినది కాబట్టి కొంతవరకు సమర్ధించవచ్చు, కానీ దైవత్వాన్ని ఒకే కుటుంబానికి అందులోనూ ఒకే వ్యక్తి వీర్యానికి పరిమితం చెయ్యలేదు మనం - ఇది మనం గర్వించాల్సిన విషయం!
శాస్త్రీయమైన హేతువాద దృష్టితో చూస్తే బైబిలు లోని మొదటి మానవుడైన Adam నుంచి Moses వరకు  YHWH ఆరాధన నిరంతరాయమైనదని బల్ల గుద్ది చెప్పటానికి తగిన సాక్ష్యాలు లేవు.కనీసం Hebrew tradition అయినా Abraham నుంచి Moses వరకు YHWH ఆరాధన నిరంతరాయమైనదని బల్ల ఘుద్ది చెప్పటానికి తగిన సాక్ష్యాలను చూపించటం లేదు - అబద్ధాలు చెప్పటం కూడా అంత చెత్తగా చేశారు. ఏమో!అబద్ధాలు కాబట్టే అట్టా దొరికిపోయారేమో?ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందంటారు - వీళ్ళు మగంగులైపోతిరి పాపం! నెరేషన్ ఎంత లూజుగా ఉంటే మాత్రం ఏం పోయింది లెండి - సినిమా హిట్టయింది కదా!ఇన్ని మిలియన్ల మందిని నమ్మించగలగడం ఎంత గొప్ప?
Abraham నుంచి Moses వరకు గల కాలంలో చెప్పబడిన patriarchal narratives అన్నీ Abrahamకు కనిపించాడని చెప్పబడుతున్న దేవుణ్ణి YHWH అని గాక El Shaddai అని పేర్కొన్నాయి.El Elyon (God Most High), El Olam (God the Everlasting One), El Bethel (God Bethel), El Roʾi (God of Vision) అనే పిలుపులు కూడా ఎక్కువే - వింత ఏమిటంటే “God of my [your, his] father.” అని సంబోధించటం, బహుశా Abrahamను తమకు జన్మనిచ్చిన తండ్రిగా ఫిరాయించేసుకుని దేవుణ్ణి కూడా ఆస్తి కింద Abrahamకు జమాయించేసి ఉంటారు!ఈ patriarchs ఎవరయ్యా అంటే దేవుడి నుంచి Abrahamకు వచ్చిన ఆదేశాలను గ్రంధస్థం చేసి ఒక రూపం ఇచ్చిన మతపెద్దలు - రబ్బీలకి ముందరి వ్యవస్థ!Abraham మాత్రం ఏనాడూ “God of my [your, his] father.” అని తనకు కనిపించిన దేవుణ్ణి సంబోధించలేదు, అతని తాత తండ్రుల మతం వేరేది అయినప్పుడు అది సహజమే కదా!అందరికీ ఆశీస్సులను,భద్రతను దేవుడి నుంచి అడిగి తీసుకుని ఇవ్వటం ఈ patriarchల కర్తవ్యం.ఇందుకు బదులు ప్రజలు విధేయతను చూపిస్తే చాలు.మతవిధులు కేవలం ప్రార్ధన, బలి వరకు పరిమితమై ఉండేవి. సామూహిక ప్రార్ధన కోసం ఒక వేదిక(altar) మాత్రం తప్పనిసరిగా ఉండాలి. stone pillar, sacred tree కోరికలను తీరుస్తాయని భావించటం తప్ప మూఢనమ్మకాలు లేవు. ఒప్పటి YHWH గారిలో ఈర్ష్య,అసూయ, హింసాప్రియత్వం మచ్చుకైనను కానరావు - మీదుమిక్కిలి విగరహారాధన పట్ల వ్యతిరేకత కూడా లేదు!
వీళ్ళు పూర్తి స్థాయిలో ధ్వంసం చెయ్యటం వల్ల కాబోలు Abraham అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడున్న కనానీయుల మతం గురించి ఏమీ తెలియడం లేదు.కానీ పైన చెప్పుకున్న EL కలిసిన పదాలూ (El, Elyon, Olam, Bethel, Qone Eretz [“Possessor of the Land”]) వంటి పదాలూ వాళ్ళ నుంచి కొట్టుకొచ్చినవే అయి ఉంటాయి!ప్రస్తుతం మనం కనానీయుల సంస్కృతిని గురించి కనీసం వూహకి తెచ్చుకోవాలంటే Ugaritic myths అను పేరున పాత నిబంధనలోని ప్రస్తావనలు తప్ప వేరు ఆధారం లేదు.కానీ అంత శత్రుభావంతో చెప్పిన విశేషాలను సైతం సరైన పద్ధతిలో అర్ధం చేసుకుంటే సుస్థిరమైన రాజ్యాలను పరిపాలిస్తూ వ్యాపారం అత్యద్భుతమైన స్థాయిలో జరుపుకుంటూ మహానగరాలను నిర్మించుకుని జీవిస్తున్న అటువైపు వారికీ సొంత వూరు వదిలి దేశదిమ్మరులై తిరుగుతూ బతుకు తెరువు కోసం పెళ్ళాలను చెల్లెళ్ళని చెప్పి తారుస్తూ అందితే జుట్టూ అందకపోతే కాళ్ళూ అన్న సంస్కృతిలో ఉన్న ఇటువైపు వారికీ ఏనుగుకీ దోమకీ ఉన్నంత భేదం ఉందని తెలుస్తుంది. అంత ఉన్నతమైన నాగరికతలో ఉన్నవారిని ఇంత నీచమైన నాగరికతలో ఉన్నవారు గెలిచారంటే అక్కడ కుట్ర, మోసం, దోపిడీ, విధ్వంసం లాంటివి జరిగి ఉండాలి - ఆ కుట్ర విజయవంతం కావడం కూడా చచ్చీ చెడీ శాయంగల విన్నపములై అన్నట్టు కనిపించిన దేవుడికల్లా మొక్కుకుని తమకు అంత అదృష్టాన్ని తెచ్చిపెట్టిన అలౌకిక శక్తి యెహ్వెహే పేరున వీళ్ళకి దేవుడయ్యాడు!
Abraham గారు 2nd millennium BCE కాలంలో పుడితే Moses అధర్యంలో నడిచిన the Exodus from Egypt అనేది (13th century BCE)లో జరిగింది.అంతకు ముందు ఉన్న రూపాన్ని Moses పూర్తి స్థాయిలో మార్చేసి తన సొంత రూపాన్ని పులిమేశాడు.ఇతర దేవతల్ని ద్వేషిస్తూ ఒక్క యహోవానే పూజించాలని చెప్పటం, విగరహారాధనని తీవ్రమైన పదజాలంతో ఖండించటం,ప్రశ్నించడమే నేరం అన్నంత ఎక్కువ విధేయతని పాలితులకి ఆదర్శం చెయ్యడం వంటి ఆకర్షణీయమైన విధివిధానాల రూపకల్పన చేసినది స్వార్ధపరులైన కొందరు అమాయకులైన అందరి మీద పెత్తనం చెయ్యడం సహజమైనదేనని భ్రమింపజెయ్యడానికే తప్ప ఈ మతాన్ని పాటించేవారిని ఉన్నత సంస్కారం గలవారిని చెయ్యటానికి కాదు. Moses తనకు గోచరించిన YHWHను అనుచరులకు "ehye asher ehye" అని విశదం చేశాడు - “I am/shall be what I am/shall be” అని అర్ధం.టీనేజిలో ఉన్నప్పుడు నేను "I am what I am" అని అనుకునేవాణ్ణి, అంటే నేను కూడా యహోవా అంతటి దేవుణ్ణేనా?
ఒక హిందువునైన నేను క్రైస్తవం గురించి అవాకులూ చెవాకులూ వాగే అవకాశం ఉంది. కానీ నేను హిందూమతం గురించి కూడా సత్యమైన దోషం ఉంటే చెప్పడానికీ ఒప్పుకోవడానికీ వెనుకాడను, అదీ గాక “The conquest of Canaan was remembered as a continuation of God’s marvels at the Exodus. The Jordan River was split asunder, the walls of Jericho fell at Israel’s shout, the enemy was seized with divinely inspired terror, and the sun stood still in order to enable Israel to exploit its victory. Such stories are not necessarily the work of a later age; they reflect rather the impact of these victories on the actors in the drama, who felt themselves successful by the grace of God.” అన్న ఒక పరిశోధకుడి విశ్లేషణ నేను చెప్పిన కుట్రకోణాన్ని సమర్ధిస్తున్నది కదా!

పైన కనిపిస్తున్నది Nicolas Poussin(1634 CE) చిత్రించిన Adoration of the Golden Calf అనే కళాఖండం. Moses దేవుణ్ణి ప్రార్ధించి Ten Commandments పలకల్ని తెచ్చుకోవడానికి కొండమీదకి పోయినప్పుడు అతని మనుషులు యహోవాని వదిలేసి పూజిస్తున్న గోవత్సం అప్పుడు అక్కడి ప్రజల్ని ప్రభావితం చేసిన హిందూమతం యొక్క ఆనవాళ్లని తెలియజెప్పడం లేదూ!అదేమిటో, పుట్టుక నుంచీ అన్ని దశలలోనూ మన హిందూమతం ఉన్నతమైనవని చెబుతున్న వాటిని ఎడంకాలి కింద తొక్కేసి ఎదిగిన ఎడారి మతాలని పట్టుకొచ్చి "అన్ని మతాలూ ఒక్కటే!" అని హిందూమతంతో సమానం చేస్తూ వూదరగొడుతుంటారు కొందరు అమాయక హిందూ మత ప్రచారకులు!మనవాళ్ళు సాగర యానాన్ని ఏ కాలంలో ఏ కారణంతో నిషేధించుకున్నారో తెలియదు గానీ నా వూహ ప్రకారం ఈ పాషండ మతాల పుట్టుకను చూసి అసహ్యించుకుని వెనక్కి తగ్గి ఉంటారని నా అనుమానం!నిన్నటి వరకు కాస్తంత అవకాశం ఉంటే చాలు ఆమెరికా వైపుకు చూసిన మనం అక్కడ ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతను చూసి వెనక్కి తగ్గినట్టుగానే ఆనాడు కూడా జరిగి ఉండవచ్చును.అయితే అది కేవలం ప్రశాంత జీవనాన్ని కోరుకుంటూ సంస్కృతిని ప్రభావితం చేసే బ్రాహ్మణులు తీసుకున్న నిర్ణయం కాబట్టి వ్యాపారం ఆగలేదు, కానీ ఆయా నాగరికతల మీద మన సంస్కృతి యొక్క ప్రభావం క్షీణించింది.మన అదృష్టం కొద్దీ వాళ్ళ చూపు మన దేశం మీద పడని 17వ శతాబ్దం వరకు మన దేశం ఏ విధమైన ఆటుపోట్లు లేకుండా ప్రపంచ సంపదలో మూడో వంతు నుంచి నాలుగో వంతును సృష్టిస్తూనే ఉన్నది!
ఇక్కడ మనవాళ్ళు ఇలా త్రిప్పటలు మాని సొంత ఇల్లు చక్కదిద్దుకుంటుంటే ఇజ్రాయేలులో పుట్టిన అబ్రహామిక మతాలు యుద్ధోన్మాదులని ఉత్సాహపరుస్తూ సామ్రాజ్యవాద భూతాన్ని సృష్టించడంతో 17వ శతాబ్దం నాటికి ఆ తాకిడి మనకు కూడా తగిలింది.ఇప్పటి వరకు ఈ సామ్రాజ్యవాదం యొక్క ఎదుగుదలను గురించి పరిశోధన చేసిన విశ్లేషకులు పైకి కనిపించే యుద్ధాలు చేసిన రాజులను గురించీ యుద్ధాలలో వాడిన సాంకేతికతను గురించీ ఆయా ప్రాంతాలలో గెలుపోటముల పర్యవసానాలను గురించీ మాత్రమే ప్రస్తావించారు గానీ ఆర్ధిక కోణాన్ని విస్మరించారు. అది కాకతాళీయం కాదు ఆయా  రచయితల చేత ఆయా గ్రంధాలను రాయించింది యుద్ధాల వల్ల నాశనమే తప్ప వైభవం ఉండదని తెలిసిన వివేకవంతులైన వారిని సైతం ఈ భీబత్సాల్ని నిరోధించలేని నిస్సహాయులను చేస్తున్న ఆ మృత్యు బేహరులే!
17వ శతాబ్దం నుంచి మొదలుకుని జరిగిన అన్ని యుద్ధాలలో ఏ ఒక్కటీ అనుకోకుండా జరిగినది కాదు.పైన ఈ యుద్ధాలను వ్యతిరేకించిన శాంతికాముకులూ ఆయా యుద్ధాలను నివారించటానికి కృషి చేసినప్పటికీ అవి ఆగకపోవటానికి కారణం జీవించి ఉన్న మనుషుల నుంచి సంపదలు పిండుకోవటం ఒకటే గాక యుద్ధాల్తో, రోగాల్తో, తుఫానుల్తో, భూకంపాల్తో, కాలుష్యంతో మనుషుల్ని చంపి ఎంత మంది మనుషులు శవాలైతే అంత లాభం పొందటమే దేవుడు తమచేత చేయిస్తున్న ఘనకార్యం అనుకుంటున్న శ్రీశ్రీ దుస్సహమైన అసహ్యంతో ఛీత్కరించిన దొంగలంజకొడుకులు అటుపక్కన ఉండటమే కారణం!అటువంటి వాళ్ళలో Rothschild కుటుంబానికి చెందిన వడ్డీ వ్యాపారస్తులు కూడా ఉన్నారు.
ఇవ్వాళ ప్రపంచంలో పుడుతున్న సంపదలో సగం నుచి మూడొంతుల వరకు వీళ్ళ అధీనంలోనే ఉన్నది.వీళ్ళ ప్రస్తుత లక్ష్యం యాభయ్యేళ్ళ తర్వాత సంపదని సృష్టించటానికి అవసరమైన వనరుల మీద కూడా గుత్తాధిపత్యం సంపాదించి భూమి మీద ఎక్కడ ఎవరు ఎంత మొత్తం సంపాదించుకోవాలన్నది కూడా వీళ్ళే నిర్ణయించి అంతకు మించి సంపాదించాలనుకున్నవాళ్ళని చంపటానికి వెసులుబాటు ఇచ్చే "నూతన ప్రపంచ ప్రభుత్వం" ఏర్పాటు చెయ్యటం.ఈ నూతన ప్రపంచ ప్రభుత్వం యొక్క ఏర్పాటుని రెండు దశల్లో విడగొట్టి మొదటి దశని పూర్తి చేసేశారు.
Rothschilds తాము యూదులమని చెప్పుకుంటారు కానీ నిజానికి వాళ్ళు Black Seaకీ Caspian Seaకీ మధ్యన ఇరుక్కుపోయిన Khazaria దేశానికి చెందిన ఖజర్లు.వీళ్ళు 740 A.Dలో అప్పటి ఖజరియా రాజు ఆదేశాల మేరకు యూదుమతం స్వీకరించారు.మారిన కారణం ఏమిటో తెలియదు గానీ తమ జాతివైన Asiatic Mongolian genes సంకరం కాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవడం విశేషం!ప్రస్తుతం యూదులని మనం అనుకుంటున్న వారిలో 90 శాతం ఈ ఖజారులే నన్నది పరిశోధకుల అభిప్రాయం.వీళ్ళు బహిరంగ వేదికల మీద తమను తాము యూదులమని చెప్పుకున్నప్పటికీ అంతరంగిక సంభాషణల్లో తమని తాము Ashkenaziల పేరుతో వ్యవహరించుకుంటూ వస్తున్నారు.ఇజ్రాయేలును తమ మాతృభూమిగా చెప్పుకుని దానికోసం అంగలార్చడం అంతా పైకి చూపించే అతి సహజమైన నటన మాత్రమే, వీళ్ళ నిజమైన మాతృభూమి ఇజ్రాయేలుకు 800 మైళ్ళ దూరంలో ఉంది - భౌగోళికంగా ఇజ్రాయేలుకి ఉన్న వ్యాపారపరమైన,సైనికపరమైన అనుకూలతల వల్లనే దానిమీద పెత్తనం కోసం వీళ్ళ ఆరాటం!
ప్రస్తుత ఇజ్రాయేల్ ప్రధానమంత్రి కూడా ఖజర్ జాతీయుడైన Ashkenazi యూదుడే."I know thy works, and tribulation and poverty, (but thou art rich) and I know the blasphemy of them which say they are Jews, and are not, but are the synagogue of Satan." అని Book of Revelation, Chapter 2, Verse 9 చెప్పినది ఈ Ashkenazi యూదుల గురించే!వీళ్ళందరిలోనూ అత్యంత ప్రముఖ స్థానం ఆక్రమించిన Rothschilds ఆ స్థానానికి చేరుకోవడానికి న్యాయమార్గాన్ని ఆశ్రయించలేదు - అబద్ధాలు,మోసాలు, కుట్రలు,హత్యలు, యుద్ధాల పునాది మీద లేచిన ప్రతి ఇటుకలోనూ కొన్ని మిలియన్ల మంది నెత్తురును నింపుకున్న రాక్షస సౌధాన్ని నిర్మించుకున్నది ఆ కుటుంబం.పైన తన రక్తాన్ని Astor; Bundy; Collins; duPont; Freeman; Kennedy; Morgan; Oppenheimer; Rockefeller; Sassoon; Schiff; Taft; Van Duyn - ఇత్యాదయః అనేక యూరోపియన్ రాజవంశాలకు కూడా ఎక్కించింది.
దాపరికంతో గడిచిన శతాబ్దాల వీళ్ళ చీకటి చరిత్రలో పరిశోధకులు జల్లెడ పడితే ఇప్పటికి బయటపడినవి ఈ కొన్ని కుటుంబాలే, ఇప్పటికీ ఆనవాళ్ళు దొరక్కుండా దాక్కున్నవాళ్ళు చాలామందే ఉన్నారు.క్రైస్తవులకీ ముస్లిములకీ బాప్తిజం దావత్ ఉన్నట్టు యూదులకి లేకపోవడం వీళ్ళకి కలిసొచ్చింది - కొత్త చోటకి వెళ్ళినప్పుడు క్షణాల్లో పేర్లూ తీర్లూ మార్చేసుకుని అక్కడి అధికార వర్గాలలోకి చొచ్చుకుపోవటమూ అక్కణ్ణించి వీలైనంత ఎక్కువ మొత్తం తమ మూలస్థాన ప్రభువులకి చేరవేయటమూ వీళ్ళు చేసినట్టు ఇంకెవరూ చెయలేరు!
Rothschilds అనే పేరు కుటుంబానికి తగులుకోవడమే వీళ్ళకీ లూసిఫరుకీ ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది.సామాన్య శకం 1743 నుంచీ 2003 వరకూ వీళ్ళ పుట్టుకనీ వ్యాప్తినీ చూస్తే హిందువులకి  తమ శత్రువు ఎవరో ఆ శత్రువు బలం ఏమిటో తెలుస్తుంది.
1743:Germany దేశంలోని Frankfurt నగరమే Mayer Amschel Bauer అనే Ashkenazi యూదుడి జన్మస్థలం.అతని తండ్రి పేరు Moses Amschel Bauer - ఒక వడ్డీ వ్యాపారి, టంకశాల(నాణేల తయారీ కేంద్రం) అధిపతి.అతను తన గణనశాల ముఖద్వారం పైన ఎరుపు రంగులో షడ్భుజీ నక్షత్రం బొమ్మని పెట్టాడు. ఇప్పటిలా డోర్ నంబర్లు లేని కాలంలో ప్రతి ఇంటి యజమానీ తమ ఇంటి గుమ్మం ముందు ప్రత్యేకమైన ఒక బొమ్మని వేయించుకోవడం ఆనవాయితీ.ఆరు మూలలతో ఆరు భుజాలతో ఆరు త్రికోణాలతో ఉన్న ఈ ఆకారం సైతానుకు సంబంధించినదని ఏ క్రైస్తవుణ్ణి అడిగినా చెబుతాడు.ఆనాటి Moses Amschel Bauer ఇంటి గుమ్మం మీద మెరిసిన ఈ ఆకారం సుమారు రెండు శతాబ్దాల తర్వాత స్వతంత్ర ఇజ్రాయేలీ దేశ పతాకంలో చిహ్నం కావడం అనుకోకుండా జరగలేదు.Rothschilds మాట్లాడే ప్రతి మాటలోనూ మార్మికత ఉన్నట్టే పన్నే ప్రతి వ్యూహంలోనూ నిగూఢత ఉన్నట్టే వేసే ప్రతి అడుగులోనూ నాటకీయత ఉన్నట్టే వీలున్న ప్రతిచోటా తమ దైవమైన లూసిఫర్ చిహ్నాలను అలంకరించడంలో పట్టుదల కూడా ఉంటుంది - సామాన్యులకీ సాధు సజ్జనులకీ కష్టం అనిపించి వ్యతిరేకత వ్యక్తం చేశారు గానీ Rothschilds పట్టుబట్టి దాన్ని పతాకం మీదకి ఎక్కించారు.
1753: Wolf Salomon Schnaper అనే కులీన కుటుంబానికి చెందిన Ashkenazi Jew వ్యాపారికి Gutle Schnaper అనే ఆడపిల్ల పుట్టింది.ఈ బాలికయే ఘనత వహించిన  తొలి తరం Rothschilds అయిన Mayer Amschel Bauer యొక్క భార్యామణి!
1760: ఈ దశాబ్దంలో Mayer Amschel Bauer అప్పటికే విస్తారమైన బ్యాంకింగ్ రంగంలో ప్రముఖమైన Oppenheimers బ్యాంకులో పనికి కుదిరి అందిస్తే అల్లుకుపోయే ఘటం కావడంతో junior partner కూడా అయ్యాడు.ఇక్కదే తనికి General von Estorff పరిచయం అయ్యాడు.తండ్రి చనిపోవటంతో Hanover నుంచి Frankfurt వచ్చేసి తండ్రి వ్యాపారాన్ని అందుకున్న ఇతనిని ఎర్ర నక్షత్రం ఆకర్షించేసి దానికి తగ్గట్టు ఉండేలా ఇంటిపేరును కూడా Rothschild("Roth" is German for "Red" and "Schild" is German for "Sign") అని మార్చేసుకున్నాడు!
Mayer Amschel Rothschild ఇప్పుడు General von Estorff అత్యంత సంపన్నమైన యూరోపియన్ రాజవంశీయులలో ఒకడై అప్పటికి యువరాజైన William IX of Hesse-Hanau యొక్క ఆంతరంగికుల్లో ఒకడని తెలుసుకుని తను తయారు చేస్తున్న నాణేల్ని తక్కువ ధరకి అమ్మే ప్రతిపాదనతో పరిచయం పెంచుకుని అతని నుంచి యువరాజుని కూడా సంతోషపెట్టి భవిష్యత్తు విజయాలకు పునాదులు వేసుకున్నాడు.ఈ రాజవంశీయుల సంపాదన కూదా తమ సైనికుల్ని యుద్ధాలు చేసుకునే ఇతర దేశాలకి కిరాయికి పంపించే నెత్తురు కూడే - ఆనాడే కాదు ఈనాడు అమెరికా ఇతర దేశాల్లో శాంతిని స్థాపించడానికి పంపించే peacekeeping troops కూడా వూరికే వెళ్ళడం లేదు కదా!అలా General von Estorffని నిచ్చెన మెట్టు కింద వుపయోగించుకున్న Mayer Amschel Rothschild క్రమంగా కాబోయే రాజుగారి ఇతరమైన ఆర్ధిక వ్యవహారాలను కూడా చక్కబెట్టే స్థాయికి ఎదిగాడు.
ఈనాడు వీళ్ళ కుటుంబాల్ని మానవత్వానికే మచ్చలుగా నిలబెట్టిన తరతరాల నీచత్వపు వారసత్వానికి పాదులు వేసిన ఆలోచన ఇక్కడే పుట్టింది, అది "సామాన్యులకి గానీ చిన్నా పెద్దా వ్యాపారులకు గానీ అప్పు ఇవ్వడం కన్న ప్రభుత్వాలకీ ప్రభువంశీయులకీ అప్పు ఇవ్వడం లాభసాటి - కళ్ళు చెదిరే స్థాయిలో ఇవ్వొచ్చు, గోళ్ళూడగొట్టి వసూలు చేసుకోవచ్చు!" అనేది.
1770: Mayer Amschel Rothschild ఇప్పటికి Illuminati సంస్థను ఏర్పాటు చెయ్యడం గురించిన ప్రణాళికలు రచించడం మొదలుపెట్టి Adam Weishaupt అనే Ashkenazi Jewకి ఆ పని అప్పగించాడు.ఇతను పైకి Roman Catholic వేషం కట్టి లోన యూదుమతాన్నే పాటించేవాడు - ఇలాంటివాళ్ళని క్రైస్తవులు Crypto-Jew అంటారు.Illuminati భావజాలం మొత్తం Rabbinical Jews బోధనల సారాంశమైన Talmud గ్రంధం నుంచి తీసుకోవడం జరిగింది.Illuminati అనే పేరు keepers of the light అని అర్ధం వచ్చే Luciferian పారిభాషిక పదం.
ఒక anti-Masonic writer తన పరిశోధనా గ్రంధంలో Albert Pike అనే masonic writer నుంచి ఉదహరించిన “That which we must say to the crowd is, we worship a god, but it is the god one adores without superstition. To you sovereign grand inspector general, we say this and you may repeat it to the brethren of the 32nd, 31st and 30th degrees – the Masonic religion should be by all of us initiates of the high degrees, maintained in the purity of the luciferian doctrine. If lucifer were not god, would Adonay (the God of the Christians) whose deeds prove cruelty, perfidy and hatred of man, barbarism and repulsion for science, would Adonay and His priests, calumniate Him? Yes, lucifer is god, and unfortunately Adonay is also God, for the eternal law is that there is no light without shade, no beauty without ugliness, no white without black, for the absolute can only exist as two gods. darkness being necessary for light to serve as its foil, as the pedestal is necessary to the statue, and the brake to the locomotive. Thus, the doctrine of Satanism is heresy, and the true and pure philosophical religion is the belief in lucifer, the equal of Adonay, but lucifer, god of light and god of good, is struggling for humanity against Adonay, the god of darkness and evil.” అనే కొండ అద్దమందు కొంచెమై ఉన్నట్టు కనిపించే భాగాన్ని అర్ధం చేసుకుంటే వీళ్ళ ప్రజ్ఞ ఎంతటిదో తెలుస్తుంది!
పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు గల బైబిలు కధలలోని అసలు సన్నివేశాల్ని ఏమాత్రం మార్చకుండా కేవలం కొత్త అర్ధాలు చెప్పడం అనే ప్రక్రియ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా!ఒక ఉదాహరణ చెప్తాను - ఈడెనులో యహోవా ఉంచినది "ఏది మంచి - ఏది చెడు అని తెలియజెప్పు జ్ఞానఫలము" అనే కీలకాన్ని పట్టుకుని ఆ పండును తినమని ప్రోత్సహించిన లూసిఫర్ మానవాళికి మేలు చేసే అసలైన దేవుడు అనీ దాన్ని తినవద్దని చెప్పిన యహోవా మానవాళిని అంధకారంలో ఉంచాలని చూసిన దుష్టశక్తి అనీ పూర్తి వ్యతిరేకం చేసేశారు.ఈ మొత్తం తిరగమోత జరిగిన పద్ధతి చూస్తుంటే నాకొకటే ఆశ్చర్యం - ఒకే సన్నివేశం క్రైస్తవులకి ఒకలా ఇల్యూమినాటీలకి మరొకలా అర్ధం కావాలంటే రెండే రెండు దారులు ఉన్నాయి, ఒకటి:మొదటిసారి ఆ కధను చెప్పేటప్పుడే వీళ్ళిలా మార్చుకోవడానికి వాళ్ళు వెసులుబాటు కల్పించటం, రెండు:అక్కడ మొదటివాళ్ళు చేసిన తప్పును తర్వాతివాళ్ళు సరిదిద్ది చెప్పటం!మొదటిది జరగాలంటే వూహలతో కల్పించడం గాక తమ కళ్ళముందు జరిగిన దాన్ని చూసింది చూసినట్టు వర్ణించినప్పుడే సాధ్యం.రెండోది ఆ కధనం వాస్తవ చరిత్ర కాక కల్పన అయి కల్పించినవాళ్ళు హేతుబద్ధమైన తార్కికత లేని అజ్ఞానులైతేనే సాధ్యపడుతుంది.మొదట ఒక అబద్ధం, అందులోని అసంబద్ధత బయటపడితే దానికి ఇంకో అబద్ధాన్ని కలిపి అది నిజం అని భ్రమింపజెయ్యటం - ఇదీ అబ్రహామిక్ మతాల ఆధ్యాత్మిక పురోగమనం!
1776: మే ఒకటి నాటికి Adam Weishaupt తన పనిని పూర్తి చేశాడు - అంటే, Illuminati అనే సంస్థకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయ్యింది.దీని లక్ష్యం goyim అని పేరుతో వాళ్ళు పిలుచుకునే యూదేతర సమూహాలను వారి వారి రాజకీయ ఆర్ధిక సామాజిక ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న సున్నితమైన అంశాలను ఉపయోగించుకుని పరస్పర ద్వేషాలను రగిలించటం.అప్పుడు ఇరు పక్షాలకూ ఆయుధాలను సమకూర్చి అవసరమైతే భావోద్వేగాలను రగిల్చే సన్నివేశాలను సృష్టించి ఒకళ్ళతో ఒకళ్ళు మూర్ఖపు కలహాలకి దిగేటట్టూ జాతీయ ప్రభుత్వాల మీద తిరగబడేటట్టూ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించేటట్టూ ఆధ్యాత్మిక కేంద్రాలను అవమానించేటట్టూ తయారు చేసి ఒకళ్ళ చేతిలో మరొకళ్ళు చచ్చి అందరూ అంతమైపోయేటట్టు కధ నడిపించాలి.
ప్రణాళిక తయారైన వెంటనే అప్పటికే ఉన్న Freemasonsకి సంబంధించిన Continental Order వాళ్ళకి ఈ Illuminati doctrine గురించి చెప్పి రెంటినీ కలిపేసి lodges of the Grand Orient పేరున secret headquarters ఏర్పాటు చేసేశాడు.ఇదంతా Mayer Amschel Rothschild పెట్టుబడితో అతని కనుసన్నలలోనే జరిగింది - ఇప్పుడు Freemasons, Illuminati అనే రెండు ఉపనదులు ఒకే మహానది కింద రూపాంతరం చెందాయి.
Weishaupt కళా రంగం, రచనా రంగం, విద్యా రంగం, ఆర్ధిక రంగం, వైజ్ఞానిక రంగం,పారిశ్రామిక రంగం నుంచి మొత్తం 2,000 మంది అసమాన ప్రతిభాశాలుల్ని వాళ్ళు వూహించలేనంత ఆదాయంతో కొనేశాడు.వీళ్ళని తమ తమ రంగాలలో తమకున్న పాండిత్యాన్ని ఉపయోగించి అసంఖ్యాక ప్రజల జీవితాల్నీ ఆశయాల్నీ స్వప్నాల్నీ ఆదాయాల్నీ ఆరోగ్యాల్నీ ఆనందాల్నీ తమకు మాత్రమే లాభం తెచ్చిపెట్టేలా కృషి చెయ్యమని శాసించాడు.

1).అత్యంత ప్రభావశీలమైన స్థానాలలో ఉన్నవాళ్ళని కాంతా కనకాలలో దేనికి పడితే దానితో వలలు పన్ని ఉచ్చులోకి లాగెయ్యాలి.ఒకసారి తమ అబద్ధాలను నమ్మి ఉచ్చులోకి వచ్చినవాళ్ళు తమ పట్టునుంచి బయటకు పోకుండా ఉండటానికి పరువు పోగొడతామని బెదిరించటం, చిప్ప చేతికిచ్చి అడుక్కు తినేలా చేస్తామని భయపెట్టటం, అవసరమైతే వాళ్ళని చంపెయ్యటం లాంటివాటికి సిద్ధపడి ఉండాలి.
2).కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ ఉన్న faculties కులీన కుటుంబాలకి చెందిన కుర్రాళ్ళనీ నాయకత్వ లక్షణాలున్న చురుకైన కుర్రాళ్ళనీ దగ్గిరకి తీసి వాళ్ళచేత one-world government మాత్రమే యుద్ధాలకీ దోపిడీలకీ సరైన పరిష్కారం అని నమ్మించాలి.అవసరమైతే Illuminati ఎన్నుకున్నవాళ్ళకి స్కాలర్ షిప్పులు ఏర్పాటు చేసి ట్రయినింగ్ కూడా ఇవ్వాలి.
3).తమ ఉచ్చులోకి వచ్చిపడిన పెద్దవాళ్ళనీ తమ మెప్పుకోసం పరితపించే కుర్రవాళ్ళనీ ప్రభుత్వ యంత్రాంగంలోకి ఎంత వీలైతే అంత వరకు చొప్పించాలి.అక్కడ ఉండి ప్రభుత్వాధినేతలకి ఏ రాజకీయ ఆధ్యాత్మిక సామాజిక ఆర్ధిక వ్యవస్థలను ఉపయోగించి ప్రజలకు మేలు చేస్తామని వాళ్ళు వాగ్దానాలు చేశారో ఆయా వ్యవస్థలను తమ చేతులతోనే  భ్రష్టు పట్టించి Illuminatiల లక్ష్యమైన one-world governmentకి అనుకూలమైన నిర్ణయాలను తీసుకునేలా ప్రభావితం చెయ్యగలిగిన వీళ్ళే అత్యంత కీలకమైన యంత్రాంగం - ఇది మానవమాత్రుడు ఎవడూ కనుక్కోలేని అత్యంత రహస్యమైన జగన్నాటకం.
4).ప్రజలకి సమాచారం అందించే దృశ్య శ్రవణ పఠన మాధ్యమాలను కొనేసి one-world government ఒక్కటే సకల సమస్యలకూ సంజీవని అని అందరినీ నమ్మించాలి. అందుకోసం మిగిలిన అన్ని మతాల్నీ వ్యవస్థల్నీ సంస్కృతుల్నీ సంప్రదాయాల్నీ బయటివాళ్ళుగా అవమానించీ లోపలివాళ్ళుగా భ్రష్టు పట్టించీ నాశనం చెయ్యాలి.మిగిలిన వాటిని నాశనం చెయ్యటానికే ప్రయత్నించాలి తప్ప సానుభూతితో సంస్కరించటానికి పూనుకోకూడదు - వాటిని  ధ్వంసం చేసి lucifarean సంస్కృతిని అక్కడ నిలబెట్టాలి, అంతే.

1784: Adam Weishaupt యుద్ధాలని సృష్టుంచటానికి వేసిన ట్రయల్ రన్ లాంటిదైన French Revolution తీసుకురావటానికి వేసిన ప్రణాళికతో ఒక పుస్తకం వేసి తన సహాయకుదైన Xavier Zwack చేత ఒక పుస్తకం రాయించి Frankfurt నగరం నుంచి Paris నగరానికి కొరియర్ చేశాడు.దారిలో పిడుగు దెబ్బకి కొరియర్ ఛిద్రమై పుస్తకం పోలీసుల చేతుల్లోకి వెళ్ళి అందులోని విషయం ప్రమాదకరమైనది కావటంతో Bavarian authorities చేతుల్లోకి వెళ్ళింది.ఫలితం, అన్ని masonic lodges మీదా అతని సహాయకులని అనుకున్న వారి ఇళ్ళ మీదా దాడులు జరిగాయి.Bavarian ప్రభుత్వానికి తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవటానికి యుద్ధాలనూ విప్లవాలనూ వాడుకునే ఈ రహస్య సంస్థ అతి కొద్ది మంది సభ్యులే ఉన్నప్పటికీ ఎంత ప్రమాదకరమైనదో అర్ధమైపోయింది.
1785: Bavarian ప్రభుత్వం Illuminati సంస్థనీ అన్ని masonic lodgesనీ చట్టవ్యతిరేకమైనవని ప్రకటించి వాటి కార్యకలాపాల్ని నిషేధించింది. Mayer Amschel Rothschild తన పాత ఇంటి నుంచి Frankfurtలోనే ఒక అయిదంతస్థుల భవనంలోకి మారి Schiff familyతో కలిసి ఉంటున్నాడు.
1786: Bavarian ప్రభుత్వం Illuminatiల ప్లాను మొత్తాన్ని "The Original Writings of The Order and Sect of The Illuminati." అనే పేరున document తయారు చేయించి యూరోపు లోని అన్ని చర్చిలకీ దేశాలకీ పంపించింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు.
1788: Kalmann (Carl) Mayer Rothschild పుట్టాడు.
1789: Bavarian ప్రభుత్వం చేసిన హెచ్చరికని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల Illuminatiలు వేసిన ప్లాను కార్యరూపం దాల్చి French Revolution మొదలై 1793 వరకు జరిగింది - ఇది ఇల్యూమినాటీ బ్యాంకర్లు సాధించిన తొలి విజయం, బ్యాంకర్ల చిరకాల స్వప్నం నెరవేరింది! Roman Church ప్రజల నుంచి సొంత పన్నులు వేసి ఆదాయం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూనూ  చర్చిలకి ప్రభుత్వం ఇస్తున్న పన్ను మినహాయింపులని రద్దు చేస్తూనూ బ్యాంకర్లకు అనుకూలమైన రాజ్యాంగం రాసి అమలు చెయ్యటం మొదలుపెట్టింది.
1790: Mayer Amschel Rothschild ఎంతో ధీమాగా Let me issue and control a nation's money and I care not who writes the laws. అని దర్పాన్ని ప్రదర్శించాడు.
1791: పైన చెప్పిన "controlling of a nation's money " అనే దుర్మారపు లక్ష్యాన్ని George Washington మంత్రివర్గంలోని తమ ఏజెంటు Alexander Hamiltonను ఉపయోగించుకుని Rothschilds అమెరికాలో central bank ఏర్పాటు చేసి సాధించుకున్నారు. ఇది నాగమ్మ ఏడు గడియల మంత్రిత్వాన్ని అడిగినట్టు 20 యేళ్ళ కాలపరిమితి ఒప్పందంతో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నది.
1792: Jacob (James) Mayer Rothschild పుట్టాడు.1796: Amschel Mayer Rothschild అనేవాడు Eva Hanau అనేదాన్ని పెళ్ళి చేసుకున్నాడు;
1798: University of Edinburghలో ప్రొఫెసరుగా పనిచేస్తున్న John Robison "Proofs of a Conspiracy Against All the Religions and Governments of Europe Carried on in the Secret Meetings of Freemasons, Illuminati and Reading Societies." అనే పేరుతో తన పుస్తకాన్ని ప్రచురించాడు. 1783లో Royal Society of Edinburgh సంస్థకి general secretary అయిన ఈయన Rothschild గురించీ Illuminati గురించీ పూస గుచ్చినట్టు చెప్పేశాడు.ఈయన Scottish Rite of Freemasonry తరపున high degree mason హోదాలో Adam Weishaupt ఆహ్వానం మీద యూరపు వెళ్ళి Weishaupt పాత ప్లానుకు మెరుగులు దిద్దిన కొత్త ప్లాను చిత్తుప్రతిని కూడా చూశాడట!అయితే, ఈయనకి ఆ ప్లాను నచ్చక దానిని ఆమోదించినట్టు నటించి తీసుకొచ్చి పైన చెప్పిన పుస్తకం రాశాడు.ఇందులో బవేరియన్ గవర్నమెంటు చేసిన పరిశోధనా ఫ్రెంచి విప్లవాన్ని సృష్టించటానికి పాటించిన విధానం కూడా ఉంది.
ఇదే సంవత్సరం జూలై 19న Harvard Universityకి President అయిన David Pappen కూడా graduating class ముందు అమెరికన్ రాజకీయ ఆధ్యాత్మిక రంగాల మీద Illuminati ప్రభావం గురించి lecture ఇచ్చాడు.Nathan Mayer Rothschild అనే ఇరవయ్యేళ్ళ కుర్రాడు తండ్రి నుంచి తనకు సంక్రమించిన అపారమైన సంపదతో Frankfurt నగరాన్ని విడిచిపెట్టి England దేశపు గడ్డ మీద అడుగుపెట్టి London నగరంలో ఒక banking houseను ప్రారంభించాడు.
1800: Salomon Mayer Rothschild అనేవాడు Caroline Stern అనేదాన్ని పెళ్ళి చేసుకున్నాడు.
1806: Napolean ఎప్పుడైతే, "object to remove the house of Hess-Cassel from rulership and to strike it out of the list of powers." అని గర్జించాడో, Prince William IX of Hesse-Hanau, Germanyకి పారిపోయాడు. అలా Denmarkలో తల దాచుకోవడానికి పోయేటప్పుడు అప్పటి లెక్కల్లో $3,000,000 విలువ చేసే ఆస్తుల్ని Mayer Amschel Rothschild పరం చేశాడు ఎలాగూ అప్పుడు తన finance వ్యవహారాల్ని చూస్తున్నది తనే గనక!
1808: Nathan Mayer Rothschild అనేవాడికి Lionel Nathan de Rothschild  అనేవాడు మొదటి కొడుకై పుట్టాడు.
1810: Sir Francis Baring, Abraham Goldsmid అనే ఇద్దరు బ్యాంకింగ్ దిగ్గజాలు చనిపోయారు. దీనితో Nathan Mayer Rothschild ఒక్కడే England మొత్తానికి పెద్ద బ్యాంకర్ అయ్యాడు.
1811: అమెరికా ప్రభుత్వంతో Rothschilds Bank of the United Statesకుదుర్చుకున్న ఒప్పందం కాలపరిమితి ముగిసిపోయింది. Congress ఈ ఒప్పందాన్ని కొనసాగించడానికి ఇష్టపడటం లేదు, సభలో వ్యతిరేకిణడానికి సిద్దమైంది. Nathan Mayer Rothschild పెద్దగా ఆశ్చర్యపోలేదు, "Either the application for renewal of the charter is granted, or the United States will find itself involved in a most disastrous war." అనే హెచ్చరిక జారీ చేశాడు. ఏమౌతుందో చూద్దామని United States గట్టి పట్టుదల చూపించి ఒప్పందాన్ని రద్దు చేసేసుకుంది. దీనికి Nathan Mayer Rothschild ఉగ్రుడైపోయి, "Teach those impudent Americans a lesson. Bring them back to colonial status." అని తన బానిసల్ని ఆదేశించాడు.
1812: Nathan Mayer Rothschild ఆజ్ఞ మేరకు అతని పెట్టుబడితో, United States మీద యుద్ధానికి దిగింది British ప్రభుత్వం. Rothschilds ప్లానేమిటంటే United States స్వాభిమానం కోసం చేసే తప్పనిసరి యుద్ధం వల్ల ఎక్కువ నష్టపోయి వేరు దారి లేక Rothschilds Bank of the United Statesతో తెగదెంపులు చేసుకున్న పాత ఒప్పందాన్ని పునరుద్ధరిస్తుందని - ఎంత క్రూరమైన ఆలోచన!
Mayer Amschel Rothschild చచ్చిపోయాడు. వీలునామాలో House of Rothschild ఇక ముందు అన్ని తరాలలోనూ పాటించాల్సిన నియమాల్ని వండి వార్చి వడ్డించాడు: 1.all key positions in the family business were only to be held by family members; 2.only male members of the family were allowed to participate in the family business, this included a reported sixth secret bastard son (It is important to note that Mayer Amschel Rothschild also has five daughters, so today the spread of the Rothschild Zionist dynasty without the Rothschild name is far and wide, and Jews believe the mixed offspring of a Jewish mother is solely Jewish); 3.the family was to intermarry with it’s first and second cousins to preserve the family fortune (of the 18 marriages by Mayer Amschel Rothschild’s grandchildren, 16 were between first cousins - a practice known today as inbreeding); 4.no public inventory of his estate was to be published; 5.no legal action was to be taken with regard to the value of the inheritance; 6.the eldest son of the eldest son was to become the head of the family (this condition could only be overturned when the majority of the family agreed otherwise).
కుటుంబం ఆర్జించిన ఆస్తి కుటుంబం చెయ్యి దాటిపోకూడదనే పంతం పట్టి అల్లిన జిగిబిగి అల్లికతో Mayer Amschel Rothschild చావు మూలాన Nathan Mayer Rothschild కుటుంబ పెద్ద అయ్యాడు.Jacob (James) Mayer Rothschild అనేవాడికి Nathaniel de Rothschild అనేవాడు మేనల్లుడై పుట్టాడు.
1814: Prince William ప్రవాసం నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు - మరి, Mayer Amschel Rothschild దగ్గిర దాచబెట్టిన అతని $3,000,000 సొమ్ము తిరిగి అతని చేరికి వచ్చిందా?ఒకసారి Jewish Encyclopaedia, 1905 edition, Volume 10, page 494 చూస్తే,"According to legend this money was hidden away in wine casks, and, escaping the search of Napoleon's soldiers when they entered Frankfurt, was restored intact in the same casks in 1814, when the elector (Prince William IX of Hesse-Hanau) returned to the electorate (Germany). The facts are somewhat less romantic, and more businesslike." అని ఉన్నది.గోవిందో హరి!హరిలొ రంగ హరి!Rothschild బొక్కసంలో చేరిన  చిత్తు కాగితం కూడ మళ్ళీ వెనక్కి పోదోచ్!! నీతీ జాతీ లేని వాడు కదా, Nathan Mayer Rothschild ఆ మొత్తం $3,000,000 సొమ్మునీ వేరే చోట వాడేశాడు, "no less than four profits:i) On the sale of Wellington's paper which he bought at 50 cents on the dollar and collected at par;ii) on the sale of gold to Wellington;iii) on its repurchase; and iv) on forwarding it to Portugal." అని మురుసుకుంటూ.
1815: అయిదుగురు Rothschild అన్నదమ్ములూ ఒక్కొక్కరు ఒక్కొక్క మహానగరంలో పాతుకుపోయి చాలా కాలం అయ్యాక Englandలో ఉన్న Nathan అక్కడున్న Wellington కొమ్మునూ కాస్తూ Franceలో ఉన్న Jacob అక్కడున్న Napoleon కొమ్మునూ కాస్తూ ఒక యుద్ధంలో ఇరు పక్షాలకీ యుద్ధరుణాలు ఇచ్చి ప్రోత్సహించే భీబత్సమైన వ్యవహారం నడుస్తూ ఉంది. Rothschildsకి యుద్ధాలంటే లడ్డూ మిఠాయి కింద లెక్క - ఎంతిష్టమో!ఎందుకంటే ఏం చెప్పాలి?ఒకటి కాదు రెండు కాదు, అన్నీ మంచి శకునములే, వడ్డీ లాభ సూచనలే!ఎంత అప్పు ఇస్తామన్నా వద్దనరు, ఎంత వడ్డీ అయినా కిమ్మనరు, ఎగ్గొడతారన్న అనుమానమే ఉండదు, వోడిపోయిన వాడికి ఇచ్చిన అప్పుని కూడా గెల్చిన వాడి దగ్గిర నుంచి పిండుకోవచ్చు, వోడిపోయిన వాడికి మళ్ళీ యుద్ధం వచ్చే లోపు కాస్త బాగుపడటానికి కొత్త అప్పులు కూడా రుద్దొచ్చు - ఇంతెందుకండి, వెయ్యి చిన్న చిన్న వ్యాపారాలు ఒక వందేళ్ళ పాటు చెయ్యటం కన్న ఒక బుల్లి యుద్ధం పదేళ్ళ పాటూ నడిస్తే చాలు!
అలా అప్పుడు అక్కడ జరుగుతున్న వాటర్లూ యుద్ధానికి రెండు వైపులా వాళ్ళే financiers కాబట్టి తమ బ్యాంకుల్ని వాడుకుని postal service network కూడా నడపటం మొదలుపెట్టారు - అత్యంత రహస్యమైన దగ్గరి దారుల్లో అత్యంత శీఘ్రగతిన couriers చేరవెయ్యటం వీళ్ళ ప్రత్యేకత!పోస్టల్ హైజాకింగ్, అంటే ఇతర సర్వీసుల couriersని తెరిచి చూసి మళ్ళీ అంటించెయ్యటం లాంటివాటిల్లో కూడా వీళ్ళ స్టాఫ్ అఖండులే!ఇదంతా దేనికి అంటే, యుద్ధ సమాచారాన్ని ఇతరుల కన్న ముందు తెలుసుకోవటం కోసం - సమయానికి తగు నిర్ణయము చేయువాడే సమర్ధుడు సుమతీ!అటువైపునా ఇటువైపునా ప్రభుత్వాలే వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి blockades మధ్యనుంచి కూడా వెళ్ళగలిగిన ప్రత్యేక అనుమతులు వీళ్ళకి మాత్రమే వచ్చాయి.యుద్ధం నడుస్తున్న తీరును బట్టి స్టాక్ మార్కెట్ దగ్గిర ఏ షేర్లని కొనాలి ఏ షేర్లని అమ్మాలి అనేది సరైన నిర్ణయం అయితే ఒక్క రోజున కూడా Rothschilds నష్టపోరు.
Rothworth అనే వీళ్ళ కొరియరు ఇప్పుడు జరుగుతున్న Battle of Waterloo ఫలితం Britishకే అనుకూలం అన్న వార్తని Wellington సొంత కొరియరు కన్న 24 గంటలు ముందు Rothschildsకి చేరవేశాడు.అప్పట్లో British వాళ్ళ bondsని consuls అని పిలిచేవాళ్ళు - విషయం తెలిసిన వెంటనే Nathan Mayer Rothschild తమ consuls అన్నిట్నీ అమ్మెయ్యమని హడావిడి చేశాడు.ఇది చూసి ఇతర ఇన్వెస్టర్లు ఫలితం Britishకి ప్రతికూలం అనుకుని వాళ్ళు మరింత రెచ్చిపోయి తమ consulsని అమ్మెయ్యటం మొదలుపెట్టారు.ఇప్పుడు Nathan Mayer Rothschild మిగిలిన వాళ్ళు అమ్ముతున్న వాటిలో ఎన్ని వీలైతే అన్ని కొనెయ్యమని తనవాళ్ళని పురమాయించాడు.తర్వాత అసలైన గెలుపు వార్త తెలిశాక Nathan Mayer Rothschild కొన్న consuls అన్నీ జమ్మున పైకి లేచి రూపాయికి ఇరవై రూపాయలు లాభం వచ్చింది!
నెపోలియన్ ఓటమి తర్వాత Rothschild family అక్కడ ఉండటం వల్ల London నగరం world financial center అయ్యింది, British ప్రభుత్వం తప్పనిసరై Nathan Mayer Rothschild శాసించే Bank of Englandకు బానిస అయ్యింది - అందుకే కోర్టు కేసుల్లో వోడినవాడు కోర్టులో పబ్లిగ్గా ఏడిస్తే గెల్చినవాడు ఇంటికెళ్ళి ప్రైవేటుగా ఏడుస్తాడంటారు!
సరిగ్గా వందేళ్ళ తర్వాత New York Times వాటర్లూ యుద్ధం తెర వెనక జరిగిన వివరాలతో నిండివున్న ఒక పుస్తకాన్ని ఎవరో రాసి ప్రచురించబోతే Nathan Mayer Rothschild మనవడు దాన్ని ఆపటానికి కోర్టులో కేసు వేశాడని  ఒక కధనాన్ని ప్రచురించింది.Rothschild family ఇదంతా అబద్ధమని వాదించినప్పటికీ కోర్టు మాత్రం నిజానిజాలు విచారించిన మీదట వాళ్ళకే ప్రతికక్షి కోర్టు ఖర్చుల్ని కట్టి పొమ్మని తీర్పు ఇచ్చింది!
మళ్ళీ వెనక్కి వెళ్తే, ఈ 1815వ సంవత్సరంలోనే "I care not what puppet is placed upon the throne of England to rule the Empire on which the sun never sets. The man who controls Britain's money supply controls the British Empire, and I control the British money supply." అంటూ తన అధికార పరిధి గురించిన వాస్తవాన్ని అందరికీ చూపించాడు.ఇంకా తండ్రి ఇచ్చిన £50 million సంపదని కేవలం పదిహేడు సంవత్సరాల్లో £20,000కి పెంచగలిగానని గొప్పలు చెప్పుకున్నాడు.
ఈ శతాబ్దం పూర్తయ్యేసరికి ప్రపంచసంపదలోని సగ భాగం Rothschild family అధీనంలోకి వచ్చేసింది - దానితో Age of the Rothschilds అనే కొత్త స్వర్ణపిశాచి శకం మొదలైంది!అయితే, ఈ ఏడాది ఒక ఎదురు దెబ్బ కూడా తగిలింది.1814 సెప్టెంబరులో మోద్లైన Congress of Vienna1815 జూన్ నెలలో ముగిసిపోయింది.ఏకైక ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసి నాగరిక ప్రపంచం మొత్తాన్ని తమ బానిసల్ని చేసుకోవాలనే వాళ్ళ దురాశకి వీళ్ళకి బాకీ పడిన దేశాలు విధి లేక ఒప్పుకున్నాయి గానీ రష్యన్ జార్ ప్రభువు Tsar Alexander I అనే ఉలిపికట్టె మోకాలు అడ్డం పెట్టేశాడు - పాపం Rothschild Central Bank అక్కద లేదుగా మరి!దీంతో ఆగర్హోదగ్రుడైన Nathan Mayer Rothschild ఏదో ఒక రోజున తను గానీ తన వారసులు గానీ Tsar Alexander I కుటుంబాన్నీ వంశాన్నీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టెయ్యాలని శపధం పట్టాడు!ఆ శపధాన్ని 102 సంవత్సరాల తర్వాత Rothschild పెట్టుబడితో కామ్రేడ్ లెనిన్ సారధ్యంలో నడిచిన Bolshevik విప్లవ కారులు నెరవేర్చారు.
ఒక చిన్న టిట్‌బిట్ ఏంటంటే, అప్పటికే one world government పిచ్చి పట్టిన Henry Kissinger అనే  ఒక కుర్ర Ashkenazi Jew తన doctoral dissertationకి ఎంచుకున్న అంశం ఈ వియన్నా కాంగ్రెసే!
1816: American Congress విధి లేక Rothschild ఇప్పుడు స్థాపించిన central bank పెత్తనానికి ఒప్పుకుంటూ దానికి సంబంధించిన బిల్లుని ఆమోదించింది.అసలు యుద్ధం చేసిన రెండు దేశాలకీ ఆయా దేశాల తరపున యుద్ధం చేసి ప్రాణాలు కొల్పోయిన వీర సైనికుల దేశభక్తి వ్యర్ధం కావడం తప్ప చిల్లిగవ్వ లాభం రాలేదు - Rothschilds Family ఒక్కటే అమెరికా సంపదని దోచుకునే హక్కును పొందింది!
1818: వాటర్లూ యుద్ధంలో పరువునూ కలిమినీ పోగొట్టుకుని శిధిలమైన తమ దేశాన్ని పునరావాస పునరుద్ధరణ కార్యక్రమాల కోసం 1817లో పెద్ద ఎత్తున అప్పులు చేసిందని తెలిసి Rothschild ఏజెంట్లు French Government విడుదల చేసిన బాండ్లలో దాదాపు అన్నిట్నీ కొనేశారు  - అప్పుడప్పుడూ మన ఇళ్ళ ముందు నుంచి శవయాత్రలు వెళ్తుంటే ఆ శవాల మీద విసిరిన చిల్లరని ఏరుకుంటూ కొందరు కనపడితే చూసి "ఛీ! ఛీ! శవాల మీద డబ్బులేరుకునే మంద!ఇంకే పనీ రాదా వీళ్ళకి?" అని తిట్టకండి, కోట్లకి పడగ లెత్తిన Rothschilds Company కూడా ఇదే పని చేస్తున్నది కదా!
వూరికే కొనేసి వాళ్ళు బాగుపడిపోవటం కాదు, వాళ్ళ ప్లాను వేరే ఉంది - నవంబర్ 5న ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఓపెన్ మార్కెట్ మీద కుమ్మరించేశారు, దెబ్బకి వీళ్ళు కొన్న షేర్ల వాల్యూ పెరగడంతో పాటు France మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఆర్ధిక మాంద్యం దెబ్బకి గురై బిక్క చచ్చిపోయింది!అప్పుడు మహారాజశ్రీ Rothschilds వారు రంగప్రవేశం చేసి French money supplyని శాసిస్తూ ఫ్రెంచి ప్రజలని అభివృద్ధి చెయ్యటం మొదలుపెట్టారు.
1821: Kalmann (Carl) Mayer Rothschild ప్రస్తుతం Italyలోని Naples నగరంలో ఉన్నాడు.అతను అక్కడి నుంచి అనేక వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతూ ఆఖరికి Pope Gregory XVI అబ్యర్ధన మేరకు Vatican యొక్క జమాఖర్చులను చూడటానికి ఒప్పుకున్నాడు - అతి తక్కువ కాలంలోనే పోప్ అతనికి Order of St. George బిరుదును కూడా ఇచ్చేశాడు.అతనికి పోప్ ఎంత గౌరవం ఇచ్చాడంటే, ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడూ పోప్ దర్శనం చేసుకున్నప్పుడు ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవాలనే మర్యాదకి బదులు పోప్ అతనికి హస్తచాలనం చేసే మర్యాదని చూపించాడు!డబ్బు రా నాన్నా, డబ్బు!!డబ్బుంటే కొండ మీద కోతి దిగి రావటం కాదు, అందరి చేత పాదాలను ముద్దు పెట్టించుకునే పోప్ కూడా నువ్వడిగితే నీ పాదాలకి ముద్దు పెడతాడు - బెజవాడలో దురగమ్మకి లేని కరకట్ట మీద ఇల్లు కట్టుకున్న వైభవాన్ని అనుభవిస్తున్న భాజపా సోమరాజో కామరాజో గంగరాజో, ఆణ్ణి అడిగి చూడు అసుంటి సిలక్కొట్టుళ్ళలో మజా ఎట్టుంటదో సెబుతాడు!
ఇక్కడ ఇలాంటివాళ్ళని చూసినప్పుడల్లా నాకు దుఃఖం పొర్లుకొచ్చేస్తూ ఉంటుంది - సుత్తిరాజు దొంగరాజుకీ గంగరాజు కామరాజుకే గాదు మీకూ నాకూ కూడా ఇలాంటి ఫాంటసీలు ఉన్నప్పుడు ఆ ఫాంటసీల్ని కళ్ళకింద కలల్లా దాచుకుని కుళ్ళిపోకుండా కట్టెదుటకి తెచ్చుకున్న Rothschilds, Rockefellars లాంటి సమర్ధుల్ని దుర్మార్గులనీ ధూర్తులనీ క్రూరులనీ  ఆడిపోసుకోవటం అన్యాయం కదా అని.
1823: ప్రపంచ వ్యాప్తం ఉన్న Catholic Church యొక్క financial operation అన్నీ Rothschildsకు ధారాదత్తం అయిపోయాయి.
1832: United States of Americaకి 1829 నుంచి 1837 వరకు President అయిన గొప్ప దేశభక్తుడు Andrew Jackson రెండవసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతూ "Jackson And No Bank!" అని గర్జించాడు!మొట్టమొదటిసారి Rothschildsని పిచ్చెత్తి పోయేలా చేసిన ఈ మహామేధావి బహుముఖప్రజ్ఞాశాలి గురించి Rothschildsని ద్వేషించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి!
South Carolinaలో పుట్టాడు Andrew Jackson.అసలే ఆ ప్రాంతం అప్పట్లో వెనకబడి ఉండేది కాబట్టి చదువు అంతంతమాత్రం అన్నట్టు సాగుతుంటే 1780లలో British ఆక్రమణలు కూడా మొదలయ్యాయి.13 సంవత్సరాల వయసులో ఒక British officer బూట్లు తుడవమంటే తుడవనని ఆ గొడవలో ఆ బ్రిటిష్ ఆఫీసర్నే కొట్టాడు - జైలు పాలయ్యాడు.యుద్ధం పూర్తయ్యేలోపు తల్లీ అన్నదమ్ములూ చనిపోయారు.ఇవన్నీ ఆ కుర్రాడికి Great Britain మీద అసహ్యం పుట్టేలా చేశాయి.ఆ యుద్ధంతో పాటు American Revolution కూడా పూర్తయ్యాక Salisburyలో లా చదివి 1788కల్లా ఇప్పటి  Tennessee రాష్ట్రం అయిన అప్పటి Cumberland ప్రాంతానికి prosecuting attorney స్థాయికి ఎదిగాడు.కేసులన్నీ అప్పుల వసూళ్ళకి సంబంధించినవి కావటంతో ఆదాయం బాగుండి స్థానిక వ్యాపారులతోనూ భూస్వాములతోనూ పరిచయాలు కూడా పెరిగాయి.దాదాపు ముప్పయ్యేళ్ళ పాటు ఈ రాజకీయ వర్గాలతో కలిసి ఉండడంతో సహజంగానే తనకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది.1796లో కొత్తగా ఏర్పడిన Tennessee రాస్ట్రానికి రాజ్యాంగాన్ని రాసిన కమిటీలో ఇతనూ ఉన్నాడు, అంతే కాదు U.S. House of Representativesకి ఆ రాష్ట్రం తరపున వెళ్ళిన తొలి ప్రజాప్రతినిధి కూడా అయ్యాడు.
రాజకీయాల్లో ఆసక్తి చూపించినవాళ్ళలో ఎక్కువ మందికి పదవీ వ్యామోహం ఉండటం చాలా సహజం, కానీ దానికి మినహాయింపుగా నిల్చే తక్కువ మందిలో Andrew Jackson కూడా ఒకడు.March 4, 1797న ముగిసిపొయిన పదవికి మళ్ళీ పోటీ చెయ్యమని మిత్రులు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ రెండోసారి నిలబడటానికి ఒప్పుకోలేదు.మళ్ళీ ఏ పదవినీ చేపట్టనని చెప్పి Nashvilleలోని తన Hermitageకి వెళ్ళిపోయాడు.అయితే, అదే మనిషి సంవత్సరం చివర్లో U.S. Senateకి ఎన్నికల్లో నిలబడి గెలిచాడు.ఎందుకంటే, అక్కడ పోరాడుతున్న రెండు పక్షాల్లో ఒకటి Rothschilds తరపున పనిచెయ్యడం గమనించి బలహీనమైన పక్షానికి తన సహాయం అవసరమని తెలుసుకున్నాడు!మనకి మాత్రమే అవసరం అయ్యి ఇతర్లకి హాని చేసేలా మాట మారిస్తే తప్పు గానీ మనం చేసిన భీషణ ప్రతిజ్ఞల్ని కూడా ఇతరులకి అవసరం అయినప్పుడు ఉల్లంఘించటంలో తప్పు లేదు. అయితే, పెద్ద విశేషమేదీ జరగని ఒక యేడాది తర్వాత తనే రిజైన్ చేసేశాడు.తీరా Nashville చేరుకున్నాడో లేదో సుప్రీం కోర్టు జడ్జిగా ఎన్నికయ్యాడు.1802లో major general అయ్యి 1812లో జరిగిన చారిత్రాత్మక యుద్ధంలో మంచి వ్యూహాత్మకతను ప్రదర్శించి గొప్ప పేరు తెచ్చుకున్నాడు.
ఇతని విజయవార్తలు తెలిశాకనే ఇతర ప్రాంతాల్లోని సైనికులకీ హుషారు వచ్చి ఆ యుద్ధంలో అమెరికా గెలిచింది, లేని పక్షంలో ఓటమి దాపరించి ఉండేది!అంతటి గెలుపుని సాధించి పెట్టి కూడా దాన్ని క్యాష్ చేసుకుని ప్రెసిడెంట్ అయిపోవాలని అంగలార్చలేదు, southern district కి కమాండర్ హోదాలో ఎవరి పనులు వాళ్ళకి అప్పజెప్పి మళ్ళీ Hermitageకి వెళ్ళిపోయాడు.మరోసారి 1817 డెసెంబరులో సరిహద్దుల దగ్గిర శాంతిభద్రతల సమస్య వస్తే ఇతన్ని పిల్చినప్పుడు సొంత వ్యూహాలు పన్నుకునే చురుకుదనం ఒక తమాషా సమస్యని తెచ్చిపెట్టింది!ఇచ్చిన ఆజ్ఞలు స్పష్టంగా లేకపోవటంతో సరిహద్దులు దాటి ఫ్లోరిడాను ఆక్రమించేశాడు, దానికి Spain చేసిన protestతో సభలో పెద్ద అల్లరి చెలరేగింది - ఆఖరికి అప్పటి స్టేట్ సెక్రటరీ John Quincy Adams ఇతని తరపున నిలబడి సమర్ధించడంతో ఇతనికి చివాట్లు తప్పాయి, కొసమెరుపు యేంటంటే ఎటూ మొదలైన పని మధ్యలో ఆపడం దేనికని ఫ్లోరీడాని పట్టుకోవడం కూడా జరిగిపోయింది!
యుద్ధం ఇతనికి తెచ్చిపెట్టిన పాప్యులారిటీని చూసి Nashville మిత్రబృందం 1822 ఎన్నికల్లో president పదవికి పోటీ చేయించారు.ఆ 1824 ఎన్నికల్లో ఏ అబ్యర్ధికీ పూర్తి మెజారిటీ రాక Andrew Jackson 99 వోట్లతో అత్యధిక వోట్లు తెచ్చుకున్నాడు గానీ ఇంకో ముగ్గురు కూడా సరాసరి వోట్లతో నిలబడ్డారు.John Quincy Adams (84), William H. Crawford (41), and Henry Clay (37) అనే ఈ ముగ్గురిల్లో Crawford ఆరోగ్య కారణాల వల్ల పక్కకి తప్పుకున్నాడు.అంటే, Jackson - Adams మధ్యన త్రాసు వూగుతుంది.అప్పుడు స్పీకరు Clay తన వోటును Adamsకి వేశాడు.Adams తర్వాత Clayని స్టేట్ సెక్రటరీ పదవికి నామినేట్ చెయ్యగానే Jackson సపోర్టర్స్ అది corrupt bargain అని కనిపెట్టి తనని తను ప్రూవ్ చేసుకోవటానికైనా మళ్ళీ పోటీ చెయ్యాలని చెప్పి ఒప్పిస్తే 1828లో మళ్ళీ అద్యక్ష పదవికి పోటీ చేశాడు.
ఈ ఎన్నికలో ప్రత్యర్ధులు వ్యక్తిగత విషయాలతో ఇరుకున పెట్టాలని చూసినప్పటికీ 178/83 వోట్లతో Adamsని ఓడించాడు!అక్కడ ప్రత్యర్ధులు దాడి చేసినది భార్య తనని పెళ్ళి చేసుకునే ముందు మొదటి భర్తకు విడాకులివ్వటం కుదరలేదనే చిన్న విషయానికి ఆమెని వ్యభిచారి కింద చిత్రించారు!ఎన్నికల్లో గెలిచిన ఆనందం కూడా లేకుండా ప్రతికక్షులు కొట్టిన చాటుదెబ్బకి అతని భార్య క్రుంగిపోయి వరస గుండెపోట్లతో యాతన పడి 1828 డిసెంబర్ 22న చనిపోతే Andrew Jackson ఆమె సమాధి ఫలకం మీద "A being so gentle and yet so virtuous, slander might wound, but could not dishonor" అని రాయించాడు!ఆమెకీ అది మంచిదేనేమో - "I would rather be a doorkeeper in the House of God than live in that palace." అని వైభవానికి భయపడిన అతి మామూలు ఆడమనిషి కదా!
అప్పటికీ ఇప్పటికీ అమెరికా రాజకీయ చరిత్రలో సామాన్య వోటర్ల నుంచి అంత ఎక్కువ స్థాయిలో మద్దతు తెచ్చుకున్నది Andrew Jackson ఒక్కడే - అతి బీదరికంలో పుట్టాడు, ఒక సమయంలో టెన్నెస్సీలోకల్లా అతి పెద్ద భూస్వాముల్లో ఒకడయ్యాడు,అయినా ధనస్వాముల మీద ఉండే కోపాన్ని వదులుకోలేదు!మొదటిసారి ప్రెసిడెంట్ అయ్యేటప్పటికి అతనికి ఏం చెయ్యాలన్న స్పష్టత లేదు.కానీ చురుకుదనం వల్ల నెట్టుకొచ్చేశాడు.అప్పుడు దేశం ఉన్న పరిస్థితి చాలా భయానకంగా ఉంది.తీసుకున్న నిర్ణయం ఏ కొంచెం ఎదురు తన్నినా పరిస్థితి ఇంకా దిగజారుతుంది.ఇంత క్లిష్తమైన పరిస్థితుల్లో కూడా అతను నిర్ణయాలు తీసుకునే వేగాన్ని చూసి ప్రతికక్షులే అతన్ని "king Andrew the First" అని పిలిచేవాళ్ళు!తన మొదటి విడతలోనే Rothschilds నుంచి సవాళ్ళు ఎదురయ్యాయి - ఒకసారి విసుగెత్తిపోయి తన మిత్రుడితో "This bank is trying to kill me. But, I will kill the bank" అని అనేశాడు.
1833: Andrew Jackson కళ్ళముందు ఈసారి స్పష్టమైన లక్ష్యం ఉంది, మొదటి విడతలో తను అనుకున్నది అనుకున్నట్టు చెయ్యగలిగిన అనుభవం ఉంది - అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం యొక్క సొమ్ముని Rothschilds నడుపుతున్న బ్యాంకుల నుంచి తీసేసి ప్రభుత్వ చట్టాలకు లోబడి పని చేసే democratic bankers వైపుకి మళ్ళించాడు!
దీంతో Rothschilds పిచ్చెక్కిపోయి వాళ్ళకి తెలిసిన పాపిష్టి పని వాళ్ళు చేశారు -  చెలామణిలో ఉన్న కరెన్సీని వెనక్కి తీసుకుని depression సృష్టించాలని ప్రయత్నించారు.వాళ్ళు అలా చేస్తారని తెలిసినవాడు కాబట్టి ఎదురు వ్యూహం పన్ని ప్రజలని ఆర్ధికమాంద్యం నుంచి తప్పించి, "You are a den of thieves vipers, and I intend to rout you out, and by the Eternal God, I will rout you out" అని గర్జించాడు!
1834: ఇటలీకి చెందిన Guiseppe Mazzini అనే విప్లవ వీరుడు Illuminati వాళ్ళ రహస్య ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తం చెయ్యటానికి సర్వసైన్యాధిపతిగా ఎన్నికయ్యాడు.1872లో తను చచ్చేవరకు ఇతర్లని చంపడంలో ఆనందాన్ని పొందాడు - మరి, ఇప్పుడు ఏమయ్యాడు?
1835: జనవరి 30న ఒక assassin అమెరికన్ ప్రెసిడెంట్ Andrew Jackson మీద కాల్పులు జరిపాడు - అదృష్టం కొద్దీ రెండు కాల్పులూ గురి తప్పాయి!ఇది ఎవరి పనో అందరికీ తెలిసిందే కదా, జాక్సన్ కూడా అదే చెప్పాడు.అతనొక్కడే కాదు, insanity కారణంతో not guilty అని కోర్టు వదిలేసిన Richard Lawrence అనే assassin కూడా తనని యూరోపులోని అత్యంత శ్సక్తివంతమైనవాళ్ళు పంపించారనీ పట్టుబడినప్పటికీ శిక్ష పడకుండా చూస్తామని మాటిచ్చారనీ గొప్పలు చెప్పుకున్నాడు.
Rothschilds ఈ యేడాదే Spainలోని Almadén ప్రాంతం దగ్గిర బయటపడిన quicksilver అగ్నుల హక్కులు సొంతం చేసుకున్నారు.ఇది బంగారాన్నీ వెండినీ శుద్ధి చెయ్యటానికి తప్పనిసరి కావడంతో వీళ్ళకి virtual world monopoly వచ్చేసింది!
1836: Rothschilds పిశాచం మీద Andrew Jackson చేస్తున్న యుద్ధంలో పతాక సన్నివేశం నడిచింది - పాత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించకపోవడంతో Rothschilds Central Bank అమెరికా నుంచి మాయమైపోయింది!Rothschilds మళ్ళీ అమెరికాలో కాలు మోపడానికి 1913 వరకు ఆగాల్సి వచ్చింది. ఆ మూడోస్సారి పెట్టినదే Federal Reserve Bank - ఈసారి పొరపాట్లు జరక్కుండా Jacob Schiff అనే స్వంత మనిషినే ఆ పనికి పురమాయించారు.
Nathan Mayer Rothschild చచ్చిపోయి N. M. Rothschild & Sons మీద పెత్తనం అతని చిన్న తమ్ముడు James Mayer Rothschildకి వెళ్ళింది.
1841: పదవ అమెరికన్ ప్రెసిడెంట్ John Tyler సభ ముందుకు వచ్చిన Bank of the United Statesని పునరుద్ధరించాలన్న ప్రతిపాదనని వీటో చేశాడు.దీనితో ఆయనకి ఎన్నో బెదిరింపు లేఖలు వచ్చాయి, ఆయన మీద హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి.
1844: Salomon Mayer Rothschild మొదట Vítkovice ప్రాంతంలోని United Coal Minesనీ పిదప Austro-Hungarian Blast Furnace Companyనీ కొనేశాడు.ఈ రెండూ కలిసి అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాల పరిశ్రమలో అతన్ని ప్రపంచ స్థాయిలోని ధనవంతులైన మొదటి పదిమందిలో నిలబెట్టాయి.
రెండుసార్లు British Prime Minister అయిన Benjamin Disraeli అనే Ashkenazi Jew ఒక పొలిటికల్ నవల రాశాడు - దాని పేరు Coningsby(The New Generation).పాత్రల పేర్లు మార్పు గానీ విమర్శకులు మాత్రం అదులోని హీరో Nathan Mayer Rothschild అని అంటారు.రచయిత కధలోని Nathan Mayer Rothschild పాత్రను గురించి "the Lord and Master of the money markets of the world, and of course virtually Lord and Master of everything else. He literally held the revenues of Southern Italy in pawn, and Monarchs and Ministers of all countries courted his advice and were guided by his suggestions" అని వర్ణించి తన భక్తిని చాటుకున్నాడు!
1845: అమెరికన్ రాజకీయ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ గలిగిన గొప్ప దేశభక్తుడు Andrew Jackson అస్తమించాడు!అంతకు కొద్ది రోజుల ముందు ఒక జర్నలిస్టు మీరు సాధించిన ఘనకార్యాల్లో ఏది ముఖ్యమైనది అని అడిగితే ఏమాత్రం తడుముకోకుండా "I Killed The Bank!" అనేశాడు - ఏమి లాభం?మళ్ళీ 1913 కల్లా వచ్చేసిందిగా!Rothschilds వెధవల మొండితనమే అంత - జనాన్ని చంపే బతకాలి, అడ్డమొచ్చినవాడు తమకన్న బలహీనుడైతే నైతికంగానో భౌతికంగానో చంపెయ్యాలి, అడ్డమొచ్చినవాడు తమకన్న బలవంతుడైతే వాడు చచ్చేవరకు వెనక్కి తగ్గాలి, ఎదటివాళ్ళలో వ్యామోహం ఉన్నంతకాలం వాళ్ళని బానిసల్ని చేసుకుంటూ శవాల మీద డబ్బులేరుకునే ఈ పిశాచపు బతుకే బతకాలి!
Salomon Mayer Rothschild కూతురు Bettyని పెళ్ళి చేసుకున్న Baron James de Rothschild అని వ్యవహరించబడుతున్న Jacob (James) Mayer Rothschild దేశంలోనే మొట్టమొదటి రైల్వే లైను వేసే కాంట్రాక్టును గెలుచుకున్నాడు.Chemin De Fer Du Nord అని పేరు పెట్టిన ఈ లైను Paris నుంచి బయల్దేరి Valenciennes దగ్గిర Austrian rail networkతో కలుస్తుంది - ఇది వేసినవాడు తనకు అన్నగారూ మామగారూ అయిన Salomon Mayer Rothschild, గొప్ప పవిత్రమైన కుటుంబం కదూ!
ప్రతి పురుషుడికీ తన చుట్టూ ఉండే స్త్రీలు 1.అమ్మమ్మ/నాయనమ్మ,2.తల్లి-పినతల్లి/మేనత్త-అత్త, 3.అక్క-చెల్లెలు/వదిన-మరదలు, 4. భార్య, 5.కూతురు-కోడలు అనే సంబంధాలతోనే ఉంటారు. పెళ్ళి సమయంలో పాటించే విధివిధానం చిన్న చిన్న మార్పులతో ప్రపంచం అంతటా ఒకలానే ఉంది.మొదట ఇద్దరికీ గోత్రం/కుదురు/తెగ/కుటుంబం చూసి సగోత్రీకం అయితే ఒప్పుకోరు. ఇది ఆధునిక కాలంలో మొక్కలకి hybrid vigour పెంచటం కోసం చేస్తున్న ప్రక్రియను పోలిన సత్సంప్రదాయం! పెళ్ళి చేసుకునేవాళ్ళు దగ్గరివాళ్ళు అయితే మాత్రం మరదలు ఒక్కటే పురుషుడు భార్యగా చేసుకోదగిన వరస - అలాంటిది అన్న కూతుర్ని చేసుకోవడం యేంటండీ! మనం సంపాదించిన ఆస్తి మన కుటుంబం దాటి పోకూడదు అనే కక్కుర్తి కోసం నీతినీ నియమాల్నీ వావి వరసల్నీ అన్నిట్నీ వదిలేసిన వాళ్ళు గౌరవనీయులు అవుతారా!
1847: Lionel De Rothschild ఈ మధ్యనే Kalmann (Carl) Mayer Rothschild అనే తన మేనమామ/పినతండ్రి కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు - City of London స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు.ఇక్కడొక చిక్కొచ్చి పడింది.సభలో చెయ్యాల్సిన ప్రమాణం క్రిస్టియన్ మతవిశ్వాసం ప్రకారం ఉండటంతో తిరస్కరించి ఇతర మతవిశ్వాసాలను కూడా ఆమోదించేవరకు సభలో అడుగుపెట్టనని మొండికేశాడు.విచిత్రం యేమిటంటే, మామూలు వాళ్ళకయితే సభకి హాజరు కాకపోవటం ఒక కాలపరిమితిని దాటితే సభ్యత్వం రద్దయిపోతుంది - కానీ, ఆ స్థానం మాత్రం 11 యేళ్ళ పాటు అతను సభలోకి అడుగు పెట్టకుండానూ సభ్యత్వం రద్దు కాకుండానూ అలాగే ఉండిపోయింది.తlucifarian మతవిశ్వాసాలకి కట్టుబడి ఉండటంలోనూ తమకి నచ్చని పని చెయ్యకపోవడంలోనూ తమ మాటని నెగ్గించుకోవడంలోనూ తమకి సంబంధించినదాన్ని మరొకరికి ఇవ్వకుండా ఉండటంలోనూ Rothschilds/Illuminatiల పంతం ఆ స్థాయిలో ఉంటుంది - హిందువులలో వేదం పట్ల అలాంటి నిష్ఠ గనక ఉండి ఉంటే భారతదేశపు చరిత్రలో అన్ని చీకటి అధ్యాయాలు ఉండి ఉండేవి కాదు కదా!
1848: Karl Marx అనే ఒక Ashkenazi Jew ప్రపంచంలోని ప్రతి బుద్ధిజీవినీ ప్రభావితం చేసిన "The Communist Manifesto" అనే ఒక ఉద్గంధాన్ని ప్రచురించాడు.ఇదే సమయంలో Frankfurt University నుంచి Karl Ritter అనే మరొక మేదావి దీనికి antithesis అని చెప్పదగిన మరొక ఉద్గ్రంధాన్ని వొదిలాడు.ఇదే Freidrich Wilhelm Nietzsche నే మరొక మేధావికి "Nietzscheanism" అనే నూతన సిద్ధాంత రూపకల్పనకి పునాది అయ్యింది.ఈ Nietzecheanism ఆ పేరుతో పెద్దగా ప్రాముఖ్యం కాలేదు గానీ తొండ ముదిరితే వూసరవెల్లి అవుతుందన్నట్టు మొదట Fascism అయ్యి తర్వాత Nazism కూడా అయ్యి మొదటి - రెండవ ప్రపంచ యుద్ధాలకు పాదులు చేసి, విత్తులు చల్లి, నీరు పోసి, ఎరువులు వేసి, కుప్పలు నూర్చి, పంటను కోసి Rothschilds కుటుంబానికి విపరీతమైన లాభాలను వడ్డించి పెట్టింది!
ఇవేవీ అనుకోకుండా జరిగినవి కావు - Marx, Ritter, Nietzsche అనే ముగ్గురూ కూడా Rothschilds పెట్టుబడితో వాళ్ళు నిర్దేశించిన లక్ష్యాల కోసం వాళ్ళ పర్యవేక్షణలోనే పని చేశారు. ఎందుకయ్యా అంటే, ఆయా సిద్ధాంతాలు ఎవరిని మోహింపజేస్తే అవి వాళ్ళని వాటికోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధం చేస్తాయి కాబట్టి Non Ashkenazi Jew సమూహాలు వీటిలో ఏదో ఒకదాన్ని అభిమానించి ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ తమ తమ మాతృసంస్కృతులను నాశనం చేసుకోవడం జరిగి Rothschilds/Illuminatiల మతం అయిన లూసిఫర్ మతం తప్ప ఇంకేదీ మిగలకుండా చెయ్యటానికి   - 1776లో Weishaupt వేసిన ప్రణాళిక అదే కదా!
1849: Mayer Amschel Rothschild మహాశయుడి భార్య Gutle Schnaper చచ్చిపోయింది - ఆమెని ఈ యుద్ధాలన్నీ ఎప్పుడు ఆగిపోతాయని ఎవరు అడిగారో గానీ ప్రశాంతమైన వదనంతో సరస్వతీ దేవి చేతిలోని కఛ్చపి వీణని పలికించినట్టు "If my sons did not want wars, there would be none" అని తన మాతృగర్వాన్ని స్వరమేళలా పలికించి చూపించింది, గొప్ప చల్లని తల్లి!
1850: ఈ దశాబ్దంలోనే Englandలోని Mentmore కుటుంబపు ఇళ్ళకీ Franceలోని Ferrières ఇళ్ళకీ పునాదులు పడ్డాయి. ప్రపంచమంతటా Rothschilds నిర్మించుకునే ఇళ్ళన్నీ కళాకారులు వీళ్ళ పెంపుడు కుక్కలు అనిపించేటట్టు అత్యంత ఖరీదైన కళాఖండాలను పొదుగుకుని ఉంటాయి - Rothschilds/Illuminatiల ఇష్టదైవమైన లూసిఫర్ చిహ్నాలు అలంకరణలో ప్రముఖంగా ఉంటాయి.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు కట్టిన లోటస్ పాండు కూడా మధ్యయుగాలకి చెందిన యోరోపియన్ రాజభవనం తరహాలోనూ పక్కపక్కన పెట్టి పోల్చిచూస్తే Rothschilds గృహాలకి దగ్గరగానూ ఉండటం సందర్శకులు గమనించే ఉంటారు.
Franceలోని Jacob (James) Rothschild సంపద విలువ 600 million francs అని తెలుస్తున్నది - ఇది Franceలోని అందరు బ్యాంకర్ల మొత్తం సంపద కన్న 150 million francs ఎక్కువ!
1852: N.M. Rothschild & Sons వెండినీ బంగారాన్నీ శుద్ధి చేసి Royal Mint, the Bank of England వంటి international customersకి అమ్మటం మొదలుపెట్టింది.
1854: Salomon Mayer Rothschild భార్య Caroline Stern చచ్చింది.
1855: Amschel Mayer Rothschild చచ్చాడు.
Salomon Mayer Rothschild చచ్చాడు.
Kalmann (Carl) Mayer Rothschild చచ్చాడు.
1858: Lionel De Rothschild ఆఖరికి parliament సభ్యులు ప్రమాణం చెయ్యటానికి క్రైస్తవం కాక ఇతర మతాలను కూడా అనుసరించవచ్చునని తీర్మానం చేశాక, ఇప్పుడు సభలోకి అడుగుపెట్టాడు బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో తొలి క్రైస్తవేతరుడు, అదీ యూదు జాతీయుడు ఇతనే!
1861: United Statesకి 16వ President అయిన Abraham Lincoln అప్పుడు నడుస్తున్న American civil war కోసం New Yorkలోని బ్యాంకుల్ని అడిగితే Rothschilds అధీనంలో ఉన్న ఆ బ్యాంకులు 24% - 36% వడ్డీ అడిగాయి - Abraham Lincoln ఒప్పుకోడని తెలిసే!
Lincoln అంత వడ్డీని భరించలేని పరిస్థితిలో గత్యంతరం లేక సాహసం చేసి స్వంత కరెన్సీని ముద్రించి ప్రజలకి Rothschilds Banking System గడప తొక్కాల్సిన అవసరం లేకుండా చేశాడు!
1862: April కల్లా $449,338,902 విలువ గల debt free money ముద్రించబడి ప్రజల అందుబాటులోకి వచ్చింది. Lincoln  ఎంతో సంతోషపడి, “We gave the people of this republic the greatest blessing they ever had, their own paper money to pay their own debts” అని ప్రకటించాడు.
అయితే అదే సంవత్సరం The Times of London అనే Rothschilds తోక పత్రిక "If that mischievous financial policy, which had its origin in the North American Republic, should become indurated down to a fixture, then that government will furnish its own money without cost. It will pay off debts and be without a debt. It will have all the money necessary to carry on its commerce.It will become prosperous beyond precedent in the history of civilized governments of the world. The brains and the wealth of all countries will go to North America. That government must be destroyed or it will destroy every monarchy on the globe." అని చెప్తున్న ఒక వార్తాకధనాన్ని ప్రచురించింది!
1863: President Abraham Lincoln తనలాగే రష్యన్ జార్ చక్రవర్తి Alexander II (18551881) కూడా ఈ Rothschilds నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాడని తెలుసుకున్నాడు.అక్కడ కూడా central bank పెట్టి రష్యాని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుంటే జార్ దానికి ఒప్పుకోవటం లేదు.అతను కూడా Lincoln పరిస్థితి తెలుసుకుని సహానుభూతితో చేశాడో అవేమీ లకుండా కేఅలం మంచితనంతో చేశాడో తెలియదు గానీ Abraham Lincoln ఎదురు చూడని సాయం చేశాడు జార్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్సు కానీ అమెరికన్ అంతర్యుద్ధంలో కలగజేసుకుని దక్షిణాదికి సాయం చేస్తే దానిని అమెరికాతో యుద్ధం చెయ్యడం కింద భావించి తను Abraham Lincoln పక్కన నిలబ్దతానని బహిరంగ ప్రకటన చేశాడు.తను కేవలం మాటలమనిషిని కానని నిరూపించుకోవటానికి పసిఫిక్ సముద్రజలాలలో ఉన్న నౌకాదళం నుంచి కొంత భాగాన్ని San Franciscoకీ కొంత భాగాన్ని New Yorkకీ పంపించాడు.
Italy unification వల్ల ఏర్పడిన సమస్యల్లో చిక్కుకుని Italyలోని Rothschild banking house అయిన C. M. de Rothschild e figli మూతబడిపోయింది.దాంతో తిట్టే నోరూ తిరిగే కాలూ వూరుకోవన్నట్టు Rothschilds అమెరికాలో ఉన్న తమ బ్యాంకును ఉపయోగించుకుని John D. Rockefeller అనే అసమదీయుడి చేత Standard Oil అనే కంపెనీ పెట్టించి పోటీదారుల్ని తొక్కేసి ఆయిల్ వ్యాపారం మొత్తాన్ని నాకేసి బ్రేవ్‌మని త్రేన్చారు.
1864: Democratic Partyకి National Chairman అయిన Rothschild, August Belmont ఈ యేడాది జరిగిన ఎన్నికల్లో President పదవికి తన పార్టీ తరపున General George McClellan అనే అతన్ని నిలబెట్టాడు. కానీ అతని ప్రయత్నం వృధా అయ్యి Abraham Lincoln గెల్చాడు - Rothschilds సుబ్బారావుకి కోపం వచ్చింది, పాపం Abraham Lincoln!
1865: కాంగ్రెసు ముందు చేసిన ప్రసంగంలో, President Abraham Lincoln, "నాకు ఇద్దరు అతి పెద్ద శత్రువు లున్నారు, ఎదట కనిపిస్తున్న దక్షిణాది సైన్యం, పైకి కనిపించని financial institutions నుంచి పడే వెనకపోటు. ఈ రెండింటిలో, వెనక నుంచి చాటుదెబ్బలు కొడుతున్నదే ప్రబల శత్రువు" అని ప్రకటించాడు. అయితే అదే సంవత్సరంలో, April 14న, American Civil War అంతం కావడానికి రెండు నెలల ముందు పుణ్యచరిత్రుడైన Abraham Lincoln పాపకర్ముల చేత హత్య గావించబడి అజరామరమైన కీర్తిని గడించి స్వర్గవాసం చేరాడు!
Rothschild కుటుంబానికి చెందిన అనధికారికమైన పరిమిత వారసత్వం గల Jacob Schiff అనే 18 సంవత్సరాల యువకుడు Rothschilds London Bank వద్ద శిక్షణ ముగించుకుని Frankfurt నుంచి అమెరికా గడ్డమీద ఒక banking house తెరవటానికి అవసరమైన నిధులతోనూ విధులతోనూ సిద్ధమై వచ్చి తన ఎడంకాలు పెట్టాడు. అతని ముందున్న లక్ష్యాలు చాలా గొప్పవీ అత్యంత సంక్లిష్టమైనవీ కష్టభూయిష్టమైనవీ -  1. central bank  స్థాపించి money system మీద control సాధించటం 2. Congress, Supreme Court వంటి అన్ని ప్రభుత్వ శాఖలలోని కీలకమైన స్థానాలలో ఇల్యూమినాటి కుక్కలు ఉండేలా చూసుకోవాలి - డబ్బులకి లొంగేవాళ్ళని డబ్బుల్తోనూ దిమ్మలకి లొంగేవాళ్ళని దిమ్మల్తోనూ కొని పారెయ్యాలి! 3. ప్రజల్ని మెజార్టీ, మైనారిటీ వర్గాల కింద విడగొట్టి మైనారిటీల్ని మెజారిటీల మీదకి ఉసి గొల్పాలి - అది అమెరికా కాబట్టి చర్మం రంగులోని నలుపు తెలుపుల్ని వాడుకోవాలి. 4. మతాన్ని నాశనం చేసే హేతువాద నాస్తికోద్యమాల్ని ప్రోత్సహించాలి - మొదట క్రైస్తవాన్ని ప్రధాన లక్ష్యం చేసుకుని తర్వాత అన్ని మతాల్నీ భ్రష్టు పట్టించాలి.
Nathaniel de Rothschild పార్లమెంటుకు Buckingham-shireకి చెందిన Aylesbury స్థానం నుంచి వెళ్ళాడు.
1868: Franceలోని అత్యంత వైభవోపేతమైన నాలుగు premier grand cru estatesలో ఒకటైన Château Lafiteని కొనేసిన Jacob (James) Mayer Rothschild ఆ తర్వాత కొద్ది కాలానికే చచ్చాడు.Mayer Amschel Rothschild కొడుకుల్లో ఆఖర్న చచ్చింది వీడే!
1870: Nathaniel de Rothschild చచ్చాడు.
1871: Guissepe Mazzini వల్ల Illuminati భావజాలానికి ఆకర్షితుడైన Albert Pike అనే American General మూడు ప్రపంచ యుద్ధాలనీ అనేకమైన విప్లవాలనీ తిరుగుబాట్లనీ తీసుకొచ్చి ప్రపంచం మొత్తాన్ని అశాంతిమయం చేసి వాళ్ళు కోరుకున్న నూతన ప్రపంచ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి  blueprint సిద్ధం చేశాడు.
మొదటి ప్రపంచ యుద్ధం 1815లో Nathan Mayer Rothschild చేఇన ప్రతిజ్ఞను చెల్లించడం కోసం రష్యాలో జార్ ప్రభువును నిర్మూలించడంతో ముగియాలి.ఆ స్థానంలో తమ మీదనే యుద్ధం ప్రకటించటానికి పుట్టినట్టు భ్రమను కల్పిస్తూ తామే స్టృష్టించిన communism అనే విచిత్ర ప్రక్రియతో అక్కడి మతాన్నీ సంస్కృతినీ ధ్వంసం చేసి ప్రజల్ని తమకు అనుకూలమైన మనస్తత్వంలోకి మలచాలి.అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికీ జర్మన్ సామ్రాజ్యానికీ ఉన్న విభేదాల్ని పెంచి పెద్దవి చేసి యుద్ధానికి శ్రీకారం చుట్టాలి.
రెండవ ప్రపంచ యుద్ధం జర్మనీలో యూదుల్ని పెద్ద యెత్తున చంపడం ద్వారా జర్మన్ల మీద అందరికీ ద్వేషాన్ని పుట్టించి Rothschilds సృష్టించిన facism, zionism అనే రెండు కృత్యా భూతాల్ని ఒక దాని మీదకి ఒకదాన్ని ఎగదోసి political zionistల చేత fascistలని అంతం చేయించడం కోసం జరిపించాలి.వాళ్ళు కోరుకున్న అదనపు ఫలితం కమ్యూనిజం మరింత బలం పెంచుకుని Christendomతో నువ్వా నేనా అన్నట్టు తయారవ్వాలి అనేది.
మూడవ ప్రపంచ యుద్ధం తమ వల్ల బలం పెంచుకున్న political zionistలనీ Islamic world కోసం తహతహలాడుతున్న extremist muslimsనీ ఒకళ్ళ మీదకి ఒకళ్ళని ఉసిగొలిపి మొదటి రెండు ప్రపంచ యుద్ధాల మాదిరి ఒక్కసారి జరిగి ముగిసిపోయేటట్టు కాకుండా నిరంతరం జరిగే పరస్పర దాడులతో కొంచెం కొంచెం నాశనమౌతూ మెల్లమెల్లగా చచ్చిపోయేలా చెయ్యాలి. ఈ భీబత్స వినోద కార్యక్రమాన్ని ఇలా నడిపిస్తూనే మిగిలిన దేశాల్ని మరీ అంత నొప్పి పుట్టని సుకుమారమైన పద్ధతిలో చిన్న చిన్న అంతర్గత కలహాలతో ఏడిపిస్తూ ఆయా దేశాల ఆధ్యాత్మిక వ్యవస్థల్ని అవమానించి వాటికి ప్రజల్లో ఆదరణ తగ్గిస్తూ రాజకీయ వ్యవస్థల్ని అపహాస్యం చేస్తూ ప్రజలకి వాటిపట్ల నమ్మకం పోయేలా చేస్తూ ఆయా దేశాల ప్రజల్ని politico-socioeconomic-exhaustion వైపు నడిపించాలి.
ఈ యేడాది August 15న, Albert Pike అనే ఇప్పుడు మనం పిశాచాలని అంటున్నవి కూడా "ఛీ!ఛీ!మేమెప్పుడూ ఇంత పాపం చెయ్యలేదు" అని అసహ్యించుకునే నరపిశాచి Guiseppe Mazzinkii అనే మరో ఉద్దండుడైన నర పిశాచికి రాసిన ఉత్తరంలో, "We shall unleash the nihilists and the atheists and we shall provoke a great social cataclysm which in all its horror will show clearly to all nations the effect of absolute atheism; the origins of savagery and of most bloody turmoil.Then everywhere, the people will be forced to defend themselves against the world minority of the world revolutionaries and will exterminate those destroyers of civilization and the multitudes disillusioned with Christianity whose spirits will be from that moment without direction and leadership and anxious for an ideal, but without knowledge where to send its adoration, will receive the true light through the universal manifestation of the pure doctrine of Lucifer brought finally out into public view.A manifestation which will result from a general reactionary movement which will follow the destruction of Christianity and Atheism; both conquered and exterminated at the same time." అని తమ సిద్ధాంతపు ఔన్నత్యాన్నీ తన వ్యూహనిర్మాణచాతుర్యాన్నీ విపులీకరించి చెప్పాడు!
1872: Guiseppe Mazzini చచ్చాడు. వాడు చచ్చేముందు, Albert Pike అనే ఇప్పుడు మనం పిశాచాలని అంటున్నవి కూడా "ఛీ!ఛీ!మేమెప్పుడూ ఇంత పాపం చెయ్యలేదు" అని అసహ్యించుకునే నరపిశాచి Adrian Lemmy అనే మరొక revolutionary leaderని తన వారసుణ్ణి చేశాడు! వీడు Lenin, Trotskyల తర్వాత వచ్చిన Stalin తర్వాత రంగప్రవేశం చేశాడు.
పెట్టుబడి దారీ విధానాన్ని మఠధ్వంసం చేసి శ్రామికవర్గనియంతృత్వమే తమ లక్ష్యమని చెబుతూ వర్గరహితసమాజం కోసం పరితపించే ఈ విప్లవవీరులకు వారి ప్రయత్నాలు సానుకూలం కావడానికి Rothschilds వంటివాళ్ళు డబ్బులిచ్చి సహకరించారని చెప్పడం నమ్మలేని విషయమే గానీ authentic documentary evidence ఉంది కాబట్టి నమ్మి తీరాలి.
1875: Solomon Loeb కూతురు Teresaని పెళ్ళి చేసుకున్న Jacob Schiff జనవరి 1న Kuhn, Loeb & Co అనే banking houseని ప్రారంభించాడు.వెనువెంటనే John D. Rockefeller గారి Standard Oilకీ Edward R. Harriman గారి Railroad Empireకీ Andrew Carnegie గారి Steel Empireకీ finance చెయ్యటం మొదలు పెట్టేశాడు.తర్వాత అమెరికాలోని పెద్ద బ్యాంకులను గురించి ఆరా తీశాడు - Wall Streetని control చేసే J.P. Morgan ముఖ్యమైనవాడు, Philadelphiaకి చెందిన Drexels, Biddles కూడా ముఖ్యమైనవే. అప్పుడు అమెరికాలో ఉన్న చిన్న పెద్ద financiers అందరికీ ఈ ముగ్గురే పెద్ద దిక్కు.ఇప్పుడు Rothschilds చేసిన చిత్రమైన పని యేమిటంటే ఈ మూడు బ్యాంకుల యూరోపియన్ శాఖల్ని కొనేసి Jacob Schiff పరం చెయ్యటం - దీంతో Jacob Schiff ఒక్కడే ఇప్పుడు అమెరికాలో ఉన్న చిన్న పెద్ద financiers అందరికీ పెద్ద దిక్కు అయ్యాడు!
ఇదే సంవత్సరం Lionel De Rothschild సూయెజ్ కెనాల్ యొక్క షేర్లని బ్రిటిష్ ప్రభుత్వం చేత Egyptకి Wāli అయిన Khedive Said నుంచి కొనిపించటానికి Prime Minister అయిన Benjamin Disraeliకి అప్పు ఇచ్చాడు. ఇది చాలా ముఖ్యమైన ఎత్తుగడతో ఇచ్చిన అప్పు - ప్రపంచంలోని ప్రతి వ్యాపారీ ఉపయోగించుకోవాలని చూసే అత్యంత కీలకమైన ఈ దారిలో వెళ్ళేటప్పుడు కాపలాకి తమకి అనుకూలమైన ప్రభుత్వం యొక్క సైన్యాన్ని వాడుకోవచ్చును, Middle Eastలోని అన్ని వ్యాపార కేంద్రాలకూ నీటిలో చేపలా చేరుకోవచ్చును!
1876: 1860ల నుంచి 1890ల వరకు German, European రాజకీయాలను ప్రభావితం చేసి 1871కీ 1890కీ మధ్యన అప్పటి German Empireకి first Chancellor అయిన Otto von Bismarck అనే conservative Prussian statesman అంచనా ప్రకారం United States of Americaని రెండు సమాన బలం కలిగిన federations కింద విడదియ్యటం అనేది civil war కన్న చాలా ముందరే European Financial Power నిర్ణయం ప్రకారమే జరిగింది.
Otto von Bismarck "ఈ బ్యాంకర్లు అమెరికా గనక ఏకఖండం అయినట్లయితే అది ఆర్ధికపరమైన స్వతంత్రతను సాధించుకుని ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మీద తాము ఎంతో కష్టపడి సాధించిన గుత్తాధిపత్యాన్ని బద్దలు కొడుతుందని భయపడ్డారు. Rothschilds మాటయే నెగ్గింది. అంతే కాక, ఇతరుల బలహీనతల మీద ఆడుకోగలిగిన తమ ప్రజ్ఞ మీద నమ్మకంతో అక్కడ ఒకే బలమైన ప్రభుత్వానికి బదులు రెండు బలహీనమైన ప్రభుత్వాలని నిలబెట్టి అవి ఒకదానితో ఒకటి కలహించుకుంటూ యుద్ధపు ఖర్చుల కోసం తమకు ఋణపడి ఉండేలా చేసుకోగలిగితే అక్కడ పరుచుకుని ఉన్న అపారమైన సంపద తమదే అవుతుందని అంచనా వేసుకున్నారు. దానితో నల్ల జాతి వారి పట్ల తెల్ల జాతి వారి వివక్ష అంశాన్ని పెంచి పెద్దది చేసి రెండు జాతుల మధ్యన, రెండు ప్రాంతాల మధ్యన పూడ్చలేని అగాధాన్ని సృష్టించారు." అని అమెరికన్ అంతర్యుద్ధం రావడమే Rothschilds కుటుంబానికి అపారమైన సంపదనీ అమెరికన్ ప్రభుత్వం మీద పట్టునీ కట్టబెట్టటం కోసమనే లోగుట్టును విప్పి చెప్పారు.
1879: Lionel de Rothschild చచ్చాడు.
1880: Rothschilds గాళ్ళ కుక్కలు Russia, Poland, Bulgaria, Romaniaలలో ఉన్న వేల కొద్దీ అమాయక యూదుల్ని చంపించటం అనే బృహత్తరమైన కార్యక్రమాన్ని తీవ్ర స్థాయిలో మొదలు పెట్టారు. సుమారు 2 మిలియన్ల మంది ఎక్కువ శాతం న్యూయార్కుకీ మిగిలిన వాళ్ళు Chicago, Philadelphia, Boston and Los Angeles వంటి ప్రముఖ నగరాలకి వచ్చి పడ్డారు.
పైకి ఇదంతా హఠాత్తుగా జరిగిన భీబత్సానికి దిక్కు తోచక వచ్చి పడినట్టు అనిపించి అలా పారిపోయి వచ్చిన వాళ్ళ మీద జాలి వేస్తుంది. కానీ అది అమెరికాలో యూదుల జనాభాని పెంచడం కోసం మానవత్వం లేని Rothschilds గాళ్ళ కుక్కలు చేసిన కుట్ర పూరితమైన వ్యవహారం. సాక్ష్యం ఏమిటంటే, అలా వచ్చిన వాళ్ళని పధకం ప్రకారం Democrat voters కింద register చేసేసుకున్నారు.
ఇది ఆ కాందిశీకులు ఒక ఇరవయ్యేళ్ళ తర్వాత బలమైన Democratic power base అయిపోయి Woodrow Wilson అనే Rothschildsకి నమ్మకమైన బానిసని అమెరికన్ ప్రెసిడెంట్ పీఠం మీద కూర్చోబెట్టుకోవటానికి పనికొచ్చింది - మన దేశం వచ్చి పడిన రోహింగ్యాల వెనక కూడా ఇలాంటి వ్యూహమే ఉన్నదని నాకు అనిపిస్తున్నది!
1881: United States of Americaకి 20వ President అయిన James A. Garfield వంద రోజులకే హత్యకు గురయ్యాడు.అంతకు రెండు వారాల ముందు, “Whoever controls the volume of money in our country is absolute master of all industry and commerce…and when you realize that the entire system is very easily controlled, one way or another, by a few powerful men at the top, you will not have to be told how periods of inflation and depression originate.” అని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది అని మనం అనుకునే అమెరికా ఎంత బలహీనమైనదో కళ్ళకి కట్టినట్టు చూపించాడు ప్రపంచంలోనే సర్వస్వతంత్రుడు అని మనం భ్రమపడుతున్న అస్వతంత్రుడైన American President, హతవిధీ!
Edmond James de Rothschildకి Maurice de Rothschild అనే కొడుకు పుట్టాడు.
1891: ఒకానొక British Labour పార్టీ Leader ఒకానొక సందర్భంలో Rothschilds గురించి, "ఈ రక్తం తాగే మందయే యూరోపు నడుస్తున్న శతాబ్దంలో అనుభవిస్తున్న అంతులేని కష్టాలకీ చెప్పరాని అనంతకోటి దరిద్రాలకీ మూలకారణం, శాంతికాముకమైన దేశాలను కూడా యుద్ధాల వైపుకు నడిపించి అపారమైన సంపదను పోగేసుకుంటున్నది.యూరోపు మొత్తం మీద ఎక్కడ ఏ శాంతిభద్రతల సమస్య తలెత్తినా యుద్ధం రాబోతున్నదనే పుకార్లు వ్యాపించి మనుషులు భయభ్రాంతులు అయినా అక్కడొక పందిముట్టి Rothschild పక్కనే తచ్చాడుతూ ఎవరో ఒక బక్రాని తన మురికి ముట్టితో కెలుకుతున్నాడని అర్ధం చేసుకోవాలి" అని బల్ల గుద్ది చెప్పాడు.
అట్టా పెతోడూ పబ్లీకున తమ బాగోతం బైట పెట్టేస్తే, అందరికీ నిజాలు తెల్సిపోతే "అంగీకృత బలాత్కారం" లాంటి తమ దిక్కుమాలిన బలవంతపు గుత్తాధిపత్యం ఎక్కువ రోజులు నిలవదని కంగారు పుట్టి Rothschilds "దీనికి ఏం చెయ్యాలా?" అని ఆలోచిస్తే "వార్తల్ని కొనేస్తే పోలా!" అనే బ్రహ్మాండమైన అయిడియా వచ్చి Reuters news agencyని కొనేసి మీడియాని మాఫియా కింద తార్చేశారు!
1895: Jacob (James) Mayer Rothschild కడగొట్టు కొడుకైన Edmond James de Rothschild పాలస్తీనా వెళ్ళి అక్కడి Jewish coloniesకి డబ్బులు పంచి యూదుల ప్రత్యేక రాజ్యం కోసం పోరాడమని ఆజ్ఞాపించాడు.
1897: Rothschilds ప్రపంచంలోని అందరు యూదుల్నీ ఒక్కచోటుకి చేర్చి సర్వ స్వతంత్ర యూదు దేశాన్ని ఏర్పరచాలనే Zionism సిద్ధాంత ప్రచారం కోసం Zionist Congress అనే సంస్థని స్థాపించారు.మొదట Munich నగరంలో సభలు నిర్వహించుదామని అనుకున్నారు, కానీ అక్కడున్న తెలివైన యూదులు అప్పుడు అనుభవిస్తున్న సుఖమైన జీవితాన్ని వదులుకుని వీళ్ళ కుట్రలకి లొంగి కష్టాలు పడకూడదని నిర్ణయించుకుని తీవ్రమైన నిరసన వ్యక్తం చెయ్యడంతో సభాస్థలాన్ని Switzerlandలోని Basleకి మార్చి ఆగస్టు 29న సభల్ని Ashkenazi Jew అయిన Theodor Herzl అధ్యక్షతన ప్రారంభించారు.
ఆయన గారు తన డైరీలో "It is essential that the sufferings of Jews….become worse….this will assist in realization of our plans….I have an excellent idea….I shall induce anti-Semites to liquidate Jewish wealth….The anti-Semites will assist us thereby in that they will strengthen the persecution and oppression of Jews. The anti-Semites shall be our best friends." అని రాసుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఎంత సిగ్గూ శరం, మానం మర్యాద, ఉఛ్చం నీచం, పాపం పుణ్యం లేనివాళ్ళో తెలుస్తున్నది గదా!యూదులు మాకు అక్కర్లేదంటున్న ప్రత్యేక రాజ్యాన్ని యూదుల చేత ఒప్పించడానికి ఆ ప్రత్యేక దేశం ఏ యూదుల సౌబాగ్యం కోసం అని చెబుతున్నారో ఆ యూదుల్ని సర్వనాశనం అంచులకి  నెట్టి, అప్పుడు వాళ్ళలో ప్రత్యేక దేశం వస్తే తమ బతుకులు బాగుపడతాయనే భ్రమలు పుట్టించి వాళ్ళ చేత ఉద్యమాలు చేయించి తుపాకులు పట్టించి కొందర్ని అమరవీరుల్ని చేసి వాళ్ళని తమ కష్టంతో తమకొక ప్రత్యేక దేశం సాధించుకున్నామని సంబర పడేటట్టు చేసి ప్రభుత్వాన్నీ సంపదనీ వైభవాన్నీ తమకు దఖలు పరుచుకుంటారు - ఇది చదువుతుంటే నిన్నమొన్నటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మన తెలుగువాళ్ళ మధ్యన జరిగిన భీబత్సం గుర్తుకు రావటం లేదూ!
చాలా సహజంగానే Theodor Herzl ఉద్యమానికి నాయకుడయ్యాడు - Rothschild కుటుంబపు ఇంటి గోడ మీది Red Hexagram వాళ్ళ సంస్థకీ ఉద్యమానికీ అధికారిక చిహ్నం అయ్యింది, 51 యేళ్ళ తర్వాత ఏర్పడిన Israel జాతీయపతాకం కూడా ఈ లూసిఫర్ దేవుడి బొమ్మనే ఇముడ్చుకుంది!
1898: Ferdinand de Rothschild చచ్చాడు.
1901: Edmond James de Rothschild చేత పాలస్తీనాలో దించిన Jewsh Colonies నుంచి అతనికే ఒక శ్రీముఖం వచ్చింది - "If you wish to save the Yishuv (The Jewish settlement) first take your hands from it, and…for once permit the colonists to have the possibility of correcting for themselves what needs correcting." అనే స్వాభిమానపు తిరస్కారం అందులో ఉంది.
Edmond James de Rothschild కూడా కోపం తెచ్చుకుని అంతకన్న ఘాటుదనం రంగరించి "I created the Yishuv, I alone. Therefore no men, neither colonists nor organisations have the right to interfere in my plans." అని తెగేసి చెప్పాడు.
Germany దేశంలోని Frankfurt నగరంలో ఉన్న M. A. von Rothschild und Söhne అనే Rothschild Banking House వాళ్ళు పెట్టుకున్న వారసత్వపు నియమాలకు సరిపడిన  పురుష సంతానం లేక మూతబడిపోయింది.
1902: Philippe de Rothschild పుట్టాడు.
1905: Georgi Apollonovich Gapon నాయకత్వంలో కొందరు Zionist యూదులు Rothschilds ప్రోత్సాహంతో రష్యాలో జార్ పర్భువును కూలదోసి కమ్యూనిస్టు విప్లవం తీసుకు రావాలని ప్రయత్నించారు.అది విఫలం కావ్డంతో వాళ్ళు రష్యా విడిచి పారిపోవాల్సి వచ్చింది.వాళ్ళకి జర్మనీ ఆశ్రయం ఇచ్చింది.సాక్షాత్తూ పోప్ గారి ట్రెజరీకి కాపలాదార్లు అయిన Rothschilds క్రైస్తవానికి వ్యతిరేకం అయిన కమ్యూనిష్టు విప్లవాన్ని సమర్ధించడం ఏమిటో అర్ధం కాక Jewish Encyclopaedia (Vol. 2, p.497) పాపం "It is a somewhat curious sequel to the attempt to set up a Catholic competitor to the Rothschilds that at the present time the latter are the guardians of the papal treasure" అని గుండెలు బాదుకుంది - హోరి వాళ్ళ అమాయకత్వం దొంగల్దోలా, Rothschilds/Illuminati అప్పటికే యహోవాని దుష్టుణ్ణి చేసి సైతానుని శిష్టుణ్ణి చేసి క్రైస్తవం చొక్కాయిని తిరగేసి తొడుక్కుంటున్నారని తెలిస్తే ఏమైపోయి ఉండేది!
1907: Kuhn, Loeb and Co బ్యాంకు అధిపతి అయిన Rothschild, Jacob Schiff గారు New York Chamber of Commerce ముందు "Unless we have a Central Bank with adequate control of credit resources, this country is going to undergo the most severe and far reaching money panic in its history" అని ఇలా హెచ్చరించారో లేదో అమెరికన్ ప్రజలు Rothschild engineered financial crisis అనే వూబిలో అలా కూరుకుపోయారు - మిలియన్ల సంఖ్యలో జనం నష్టపోయారు, చచ్చిపోయారు. Rothschilds మాత్రం బిలియన్లలో వెనకేశారు!
1913: March 4న, Woodrow Wilson గారు United States of Americaకి 28వ ప్రెసిడెంట్ అయ్యారు, inauguration ceremoney పూర్తి కాగానే White Houseకి Guggenheimనే law firmకి చెందిన Ashkenazi Jew అయిన Samuel Untermyer వచ్చాడు.అప్పుడే Untermyer, Marshall కలిసి Woodrow Wilson గారు ఎప్పుడో Princeton Universityలో professor ఉద్యోగం వెలగబెడుతున్న కాలం నాడు ఇంకో ప్రొఫెసరు పెళ్ళాంతో నడిపిన మిడిమేలపు యవ్వారం గురించి బ్లాక్ మెయిల్ చేసేశారు - ఒక్కసారి $40,000 అడిగేసరికి అంతటి శక్తివంతుడూ సర్వస్వతంత్రుడూ అయిన అమెరికన్ ప్రెసిడెంట్ కూడా బిక్కచచ్చిపోయాడు!
అంత డబ్బు నా దగ్గిర లేదని కళ్ళనీళు పెట్టుకున్నాడు పెశ్శెంటు గారు, వెంఠనే ఏడవకు ఏడవకు చిట్టి పాపాయీ నీ బదులు మేం ఆ నెరజాణకు అంత డబ్బూ కడతాం అన్నాడు లాయరు గారు!"what?Then యే సబ్ లోగ్ ఇక్కడికి క్యూం ఆయీ!" అనుకోకండి - but అయితే పుదు పుదు ఏక్ హీ కండిషన్ హై, సుప్రీం కోర్టుకి మొదటి నియామకం Untermyer చెప్పీనవాడికే జరగాలి.  ఠీక్ హై అన్నాడు ప్రెసిడెంట్!
ఉద్దడపిండం Jacob Schiff గారు Anti Defamation League (ADL) అనే ఒక పవిత్రమైన సంస్థని స్థాపించారు.ఈ సంస్థ యొక్క ఏకసూత్ర కార్యక్రమం Rothschild global conspiracyని ఏవరు ప్రశ్నించినా ఎవరు ధిక్కరించినా వారిని anti-semitic/యూదుశత్రు అని ప్రకటించి బండబూతులు తిట్టటం దగ్గిర్నుంచి డొక్కచించిడోలుకట్టటం వరకు గల అద్భుతమైన పనుల్ని అకుంఠిత దీక్షతో చెయ్యటం.
ఎట్టకేలకు, చిట్ట చివరకు, కట్ట కడపటకు  చచ్చీ చెడీ శాయంగల విన్నపములై అన్నట్టు తమ సర్వశక్తులూ ధారపోసి Rothschilds మూడవదీ ఆఖరుదీ ఇప్పటికీ నడుస్తున్నదీ అయిన Federal Reserve అనే American Centarl Bankను నెలకొల్పి "హమ్మయ్య!" అని వూపిరి పీల్చుకున్నారు.పాపం, Charles Lindbergh అనే Congressman ఆ డిసెంబర్ 23న తన కళ్ళ ముందు Federal Reserve Act పాసయిపోవడం అనే ఘోరకృత్యాన్ని నిస్సహాయుడై చూస్తూ "The Act establishes the most gigantic trust on earth. When the President signs this Bill, the invisible government of the monetary power will be legalized.......The greatest crime of the ages is perpetrated by this banking and currency bill. It is important to note that the Federal Reserve is a private company, it is neither Federal nor does it have any Reserve. It is conservatively estimated that profits exceed $150 billion per year and the Federal Reserve has never once in its history published accounts." అని మానిషాదం ఆలపించాడు.
ఓరి భగవంతుడా! దుర్జనులకి చెడ్డపనులు చెయ్యడంలో ఇంత ధ్రఢిమనీ బలిమినీ గరిమనీ దక్షతనీ సాఫల్యాన్నీ రాక్షసానందాన్నీ ఇచ్చినవాడివి సజ్జనులకి మంచి పనులు చెయ్యడంలో అంత నీరసాన్నీ సౌకుమార్యాన్నీ సున్నితత్వాన్నీ అప్రయోజకత్వాన్నీ వైఫల్యాన్నీ నిత్యదుఃఖాన్నీ ఇచ్చావేమయ్యా?
1914: World War I మొదలైంది! ఈ యుద్ధంలో, German Rothschilds అక్కడ తమ కీలుబొమ్మ అయిన German ప్రభుత్వానికి యుద్ధరుణం ఇచ్చారు, British Rothschilds అక్కడ తమ కీలుబొమ్మ అయిన British ప్రభుత్వానికి యుద్ధరుణం ఇచ్చారు, French Rothschilds అక్కడ తమ కీలుబొమ్మ అయిన French ప్రభుత్వానికి యుద్ధరుణం ఇచ్చారు.
ఇంకాస్త ముందుకెళితే, Rothschilds మూడు అతి పెద్ద European news agenciesనీ చాలా కాలం క్రితమే కట్టేశారు/కొనేశారు/పాప్యులర్ చేశారు. Germanyకి చెందిన Wolff (est. 1849), Englandకి చెందిన Reuters (est. 1851), Franceకి చెందిన Havas (est. 1835) ఇప్పుడవి Rothschilds ఎవరి కాళ్ళు నాకమంటే వాళ్ళ కాళ్ళు నాకి ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరిగే పెంపుడు కుక్కలు.
జర్మనీలో పాప్యులర్ అయిన Wolff జర్మన్ ప్రజలకి యుద్ధం ఎందుకు అవసరమో చెప్తుంది, Englandనీ Franceనీ యుద్ధానికి కారకుల్ని చేసి ఏకి పారేస్తుంది - ప్రజలకి దేశభక్తిని నూరిపోసి నిత్యావసర వస్తువులతో సహా అన్ని వస్తువుల్నీ అధిక ధరలకి కొనుక్కుంటూ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా బతికే దినదినగండం నూరేళ్ళ బతుకును కూడా గర్వపడుతూ బతకటానికి అలవాటు చేస్తుంది.
ఇంగ్లాడులో పాప్యులర్ అయిన Reuter ఇంగ్లాడు ప్రజలకి యుద్ధం ఎందుకు అవసరమో చెప్తుంది, Germanyనీ Franceనీ యుద్ధానికి కారకుల్ని చేసి ఏకి పారేస్తుంది - ప్రజలకి దేశభక్తిని నూరిపోసి నిత్యావసర వస్తువులతో సహా అన్ని వస్తువుల్నీ అధిక ధరలకి కొనుక్కుంటూ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా బతికే దినదినగండం నూరేళ్ళ బతుకును కూడా గర్వపడుతూ బతకటానికి అలవాటు చేస్తుంది.
ఫ్రాన్సులో పాప్యులర్ అయిన Havas ఫ్రాన్స్ ప్రజలకి యుద్ధం ఎందుకు అవసరమో చెప్తుంది, Germanyనీ Englandనీ యుద్ధానికి కారకుల్ని చేసి ఏకి పారేస్తుంది - ప్రజలకి దేశభక్తిని నూరిపోసి నిత్యావసర వస్తువులతో సహా అన్ని వస్తువుల్నీ అధిక ధరలకి కొనుక్కుంటూ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా బతికే దినదినగండం నూరేళ్ళ బతుకును కూడా గర్వపడుతూ బతకటానికి అలవాటు చేస్తుంది.
ఇదే సమయంలో Rothschilds ప్రజా జీవితం నుంచి తప్పుకుని ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, వారి గురించిన వార్తలు ఎక్కడా కనపడటం లేదు - ఎందుకనడగరేం బావగారూ?ఎందుకూ!ఇంకా ఎందుకంటారేమిటండీ, ఇప్పుడు వాళ్ళే వాటికి యజమానులు కదా - వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటారేమిటీ?
1916: June 4న Louis Dembitz Brandeis అనే Ashkenazi Jew మూడేళ్ళ క్రితం President Wilson గారు Samuel Untermyerకి చేసిన వాగ్దానం ప్రకారం సుప్రీం కోర్టుకు జడ్జీ అయ్యాడు - ముడ్డి మీద తంతే మూతి పళ్ళు రాల్టం అంటే ఏంటో ఇదివరకు నాకు అర్ధమై చచ్చేది కాదు, మూడేళ్ళ క్రితం అమెరికా ప్రెసిడెంటు అయిన వుడ్రో విల్సను గారు ముప్పయ్యేళ్ళ క్రితం చేసిన కక్కుర్తి పని ఇవ్వాళ లూయీసు డెంబీజు బ్రండీసు గారికి కలిసి రావటం చూశాక ఇప్పుడు అర్ధమై పోయింది!
World War I హోరాహోరీగా సాగుతున్నది. Germany గెలిచేటట్టు కనబడుతున్నది - అది వాళ్ళ ప్రతాపం కాదండోయ్!France, Italy, Englandల కన్న ఎక్కువ పెట్టుబడుల్ని Rothschilds అక్కడ పెట్టారు కాబట్టి అలా జరుగుతున్నది - ప్రతి యుద్ధమూ మొదలు కాబోయే ముందే ఎప్పుడు మొదలెట్టాలి, ఎంత కాలం సాగించాలి, ఎవర్ని గెలిపించాలి అనే లెక్కలు ఉంటాయి లెండి!వీళ్ళకి నచ్చని  రష్యా ఫ్రాన్సుకీ ఇంగ్లాండుకీ ఇటలీకీ సాయం చేస్తుంటే వీళ్ళు వాళ్ళనెట్లా గెలిపిస్తారు?అసలు ఈ యుద్ధానికి ప్లానేసిందే రష్యాని యుద్ధంలోకి లాక్కొచ్చి చితక్కొట్టెయ్యాలని కదా!
ఇంతలో, జర్మనీ Rothschildsకి కూడా దిగ్భ్రాంతిని కలిగించే ఎత్తును వేసింది - గెలుపు అంచున నిలబడిన జర్మనీ ఓటమి అంచున నిలబడిన ఇంగ్లాండుకి తాను యుద్ధం విరమించుకుంటున్నట్టు శాంతి ప్రతిపాదన పంపింది. అంతే గాక ఏ విధమయిన షరతులూ అపరాధ రుసుములూ లేకుండా యుద్ధం మొదలు కాక ముందరి స్థితికి వెళదామని సూచించింది! Rothschilds కూడా వూహించనిదే ఈ మలుపు!అక్కడ ఉన్నది మీరూ నేనూ అయితే పిచ్చెక్కి పోయేవాళ్ళం, "ఇప్పుడెట్లా?ఇప్పుడెట్లా?నా యుద్ధం!నా లాభం!" అని గంగవెర్రులెత్తిపోయేవాళ్ళం - కానీ, అక్కడున్నది Rothschilds కదా!అదీ గాక, తెర ముందుకు వచ్చి అక్కరలేని హడావిడి చేసి నాటకీయతను పండించటం వాళ్ళకి ఇష్టం ఉండదు - నాలాగే!"హుఁ!ఈ జర్మను పోరగాళ్ళకి తొందరెక్కువ, లాభం తగ్గించేశారు - హేఁవిటో" అని కాస్త విసుక్కుని అంతకన్న లాభసాటి అయిన మరో తురుపు ముక్కని వొదిలారు.
ఇక్కడ ఇంగ్లాడు కూడా జర్మనీ పంపిన సంధి ప్రతిపాదనకి ఒప్పుకుంటూ తిరిగి కబురు చేసే సమయానికి, అమెరికా నుంచి లూయీసు డెంబీజు బ్రండీసు గారు చావు కబురు చల్లగా చెప్పారు - ఏమని?"మీపాటికి మీరు యుద్ధం అల్లాగ ముగించేస్తే మాకు నష్టం!మీరు గనక పాలస్తీనాని Rothschilds రాసివ్వటానికి ఒప్పుకుంటే మేము ఆమెరికాని మీ తరపున యుద్ధానికి తీసుకొస్తాం" అని - కాదనటానికి వీల్లేదు, Rothschilds నుంచి వచ్చింది సలహాయే అయినప్పటికీ అది హెచ్చరికతో సమానం!
Rothschilds కేవలం దూరప్రాచ్యపు గడ్డమీద వ్యాపారం విస్తరించుకోవడానికీ తమ వ్యాపార ప్రయోజనాలకి అడ్డొచ్చే దేశాల్ని తుక్కు రేగ్గొట్టటానికీ సొంత సైన్యం అవసరం గనక పాలస్తీనాని కోరుకున్నారే తప్ప యూదుల మీద ప్రేమా లేదు, వారికి స్వతంత్రదేశం ఇవ్వాలనే ఆశా లేదు.
ఇక్కడ ఇంగ్లాండు ఆ ప్రతిపాదనకి ఒప్పుకున్న మరుక్షణం నుంచే అక్కడ అమెరికాలో దృశ్యం మారిపోయింది - పత్రికలు అప్పటి వరకు కీర్తించిన జర్మనీని దూషించటం మొదలు పెట్టాయి. జర్మన్ సైనికులు రెడ్ క్రాస్ నర్సుల్ని చంపటం;జర్మన్ సైనికులు చిన్నపిల్లల చేతుల్ని నరకటం - ఎంత వింత కధనాలో!అలా అమెరికన్ ప్రజల్ని జాలితో, అసహ్యంతో, భయంతో, కోపంతో జర్మనీ మీద యుద్ధానికి సిద్ధం చేసి అమెరికా సైన్యాన్ని బ్రిటిష్ సైన్యానికి తోడు చేశారు.
December 12న, జర్మనీ , దాని మిత్రపక్షాలూ యుద్ధం ఆపేసి శాంతి ప్రతిపాదనలకి ఒప్పుకున్నాయి.ఈ Rothschilds పశువులకి అమెరికన్ సామాన్య ప్రజల అమాయకత్వం మీద ఎంత చిన్నచూపు లేకపోతే ఇదే సంవత్సరం Woodrow Wilson తన re-election campaign మొత్తాన్నీ "Re-Elect The Man Who Will Keep Your Sons Out Of The War" అనే నినాదంతో హోరెత్తిస్తాడు?
1917: యుద్ధం చేస్తున్నంతకాలం మంచి పాపాయిలా ఉన్న జర్మనీ యుద్ధం ఆపేస్తాననేసరికి బూచి రాకాసిలా మారిపోయింది - డ్డామిట్, కధ అడ్డం తిరిగేసింది!April 6న వుడ్రౌ విల్సను గారు బ్రండీసు గారు మేష్షారు వేషం కట్టి చెప్తున్న ప్రైవేటుని బొందు నిక్కరు వేసుకున్న బుడుగులా వింటూ అమెరికాని యుద్ధం వైపుకి నడిపించారు. పాపం ఆయన మాత్రం ఏం చెయ్యగలడు?ఎన్నికల్లో ప్రజలకి ఇచ్చిన హామీ కన్న తన చాటు మాటు సరసపు పోటు నొప్పి పెడుతున్నది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా - ఎందుకొచ్చిన గోల?పదవిలో ఉన్న కొద్ది కాలం కళ్ళు మూసుకుంటే తర్వాత రాజెవడో బంటెవడో, ప్రెసిడెంట్ల వరసలో తన పేరు ఉంటుంది - అది చాలదూ!రేప్ అనుకుంటే అసహ్యం పుట్టించేది రొమాన్స్ అనుకుంటే సహజం అయిపాయె!అన్నట్టు లూయీసు డెంబిట్జు బ్రండీసు గారి గురించి ఇంకో మాట చెప్పాలండోయ్, మర్చే పోయా - ఆయన American Zionist Leader కాబట్టే వాళ్ళు ఇతన్ని సుప్రీం కోర్టుకు రికమెండ్ చేశారు!
అక్కడ అమెరికా అలా యుద్ధానికి కదిలిందో లేదో ఇక్కడి British Zionistలు తమకు ఒక అధికారికమైన పత్రాన్ని ఇవ్వమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగారు.ఆ 1917 నవంబర్ 2న Arthur James Balfour అనే British Foreign Secretary తన లెటర్హెడ్ మీద స్వదస్తూరితో ఒక ఉత్తరం రాసి స్టాంపు కొట్టి ఇచ్చాడు - ఆ "Balfour Declaration"తో పాలస్తీనా దేశం ఏర్పడిపోయింది.
రష్యాలో లెనిన్ నాయకత్వంలో కమ్యూనిష్టు ప్రభుత్వం ఏర్పడింది.Rothschilds చిరకాల వాంచ నెరవేరింది - Tsar Nicholas IIని సకుటుంబసపరివారసమేతం వధించి పారెయ్యమని ఆజ్ఞలు జారీ చేశారు, అవి అక్షరాల అమలు జరిగాయి.March 2నే అతడు పదవీచ్యుతుడై పంజరంలో చిలకలా ప్రవాసం తరలించబడ్డాడు - అయినప్పటికీ చంపటం వరకు వెళ్ళటం ఎందుకంటే తాతల నాటి శపధాలు ఉన్నాయి కదా!తమ దారికి అనుకోకుండా అడ్డం వచ్చిన వాళ్ళనే క్షమించని Rothschilds రెండు కీలకమైన సన్నివేశాల్లో పనిగట్టుకుని తమకి అడ్డం వచ్చిన వాళ్ళని క్షమిస్తారని అనుకోవడం పిచ్చితనం - Rothschildsకి అడ్డం వెళితే ఎలా ఉంటుందో జనానికి చూపించొద్దూ!
1919: బిడ్డ చచ్చినా పురిటికంపు పోనట్టు యుద్ధం ఆపేసి శాంతిప్రియత్వాన్ని చాటుకుందామన్న జర్మనీ వాళ్ళకి Rothschilds పెద్ద టంకిజెల్ల కొట్టారు. first world war అనే బృహత్త్తరమైన కార్యక్రమానికి తాము జర్మనీ వాళ్ళకి ఇచ్చిన అప్పుల్ని యుద్ధంలో వోడిపోయామని ఎగ్గొట్టెయ్యకుండా చెల్లగొట్టాలి కదా, ఆ బాకీ వసూలు కార్యక్రమానికి Versailles peace conferenc అని పేరు పెట్టుకుని Bernard Baruch అనే Ashkenazi Jew 117 మందితో కలిసి వెళ్ళి పాలస్తీనా ఏర్పాటు విషయం చెప్పి ఆ విషయం కూడా కదిపాక గానీ పిచ్చి జర్మన్లకి లైటు వెలగలేదు - అమెరికా ఎందుకు తమ మీద యుద్ధానికి వచ్చిందో!
జర్మన్లకి యూదులు తమని మోసం చేశారని అర్ధమైంది - నిజానికి అమెరికాని యుద్ధంలోకి దించడానికి Ashkenazi Jewలు చేసిన విషప్రచారమే ఇవ్వాళ్టికీ జర్మన్లని క్రూరులని చేసింది తప్ప జర్మన్లు ఆ ఘాతుకాలు చేశారనేటందుకు ఆధారాలు లేవు. పైన, అప్పటి వరకు జర్మనీ యూదులతో చాలా స్నేహంగా ఉంది!1822లో చేసిన German Emancipation Edict అన్ని రకాల హక్కుల్నీ ఇస్తూ యూదులకి జర్మన్లతో సమానత్వం ఇచ్చింది. 1905లో కమ్యూనిస్ట్ తిరుగుబాటు ఫెయిలై పారిపోయి వచ్చినవాళ్ళని అక్కున జేర్చుకుంది.ఇవన్నీ తెలిసే Rothschilds జర్మన్లకు విలన్ ముద్ర వేసి అన్ని మిలియన్ల మంది అమాయకుల్ని చంపించి పాలస్తీనాని సాధించుకునేసింది - విచిత్రం ఏమిటంటే, ఆనాటికి పాలస్తీనాలో యూదులు 1% కన్న తక్కువే!ఇంతకీ Versailles peace conferenceకి హోస్టు ఎవరో తెలుసా - ఇంకెవరు, Baron Edmond de Rothschild గారే!
Versailles peace conference  యొక్క అసలు ఉద్దేశం యుద్ధాలకు ముగింపు పలికే new world government ఏర్పాటు చెయ్యడానికట - పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్టు లేదూ యవ్వారం!"League of Nations" అని పేరు పెట్టి చాలా హడావిడి చేసి పేరంటానికి రమ్మని అందర్నీ పిలిచినప్పటికీ ఒక్క ముత్తైదువ కూడా తొంగి చూడక  ఉసూరు మనాల్సి వచ్చింది - మన అదృష్టం కొద్దీ!
1921: Jacob Schiff గాడు 1920లో చచ్చేముందు మిగిలిన Ashkenazi Jewsకి ఒక ఆర్డరు వేసి చచ్చాడు!అదేమిటంటే, Council on Foreign Relations (CFR) అనే ఒక సంస్థను ఏర్పాటు చెయ్యమని - ఆయన గారు కాల్తో జెప్తే వేల్తో జేసే Bernard Baruch, Colonel Edward Mandell House అనే సుందోపసుందులు ఆ పని చేసేశారు.ఇది తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన joint action commitee లాంటిది, అయితే CFR అనేదాంట్లోకి కేవలం ఆవేశం మాత్రమే ఉన్నవాళ్ళు చేరలేరు - Illuminati/Rothschilds యొక్క ప్రపంచ రాజ్యం కోసం నిబద్ధులైన ఉన్నత స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకులకి మాత్రమే ప్రవేశం ఉంటుంది.వాస్తవానికి దీనికి పునాదులు France దేశపు కీలకమైన Paris నగరంలోని Hotel Majestic ఆవరణలో 19119 మే 30న పడ్డాయి.
ఇందులోని కార్యవర్గం వ్యాపార పారిశ్రామికాధిపతులు, అతిధులు పైన చెప్పిన రాజకీయ నాయకులు.మొదట వెయ్యిమందితో మొదలైన ఈ సంస్థ దాదాపు ప్రతి పారిశ్రామిక రంగంలోని ప్రతి పెద్ద తలకాయనీ లాగెసుకుంది.ఒక తమాషా ఏంటంటే, కాంగ్రెసుకీ సెనేటుకీ ప్రెసిడెన్సీకీ పోటీ చేసే ప్రతి అభ్యర్ధికీ వీళ్ళే నిధులు సమకూరుస్తారు. తిట్టుకుంటూ తన్నుకుంటూ పోరాడుతూ ఎవరు గెలుస్తారో అని మనకి సస్పెన్స్ పంచుతున్న ఇద్దరికీ వీళ్ళే ఫైనాన్స్ చేస్తారు, ఇద్దర్లో ఎవరు గెల్చినా వీళ్ళకి ఒకటే - ప్రజాస్వామ్యం అంటేనే మాయ!మాయ!అంతా మాయ!!
CFR యొక్క మొదటి అఖరి పని ప్రజలకి నిజాలు తెలియకుండా చెయ్యటం! అందుకోసం దృశ్యశ్రవణపఠన మాధ్యమాలన్నింటినీ తమ గుప్పిట్లో ఉంచుకోవాలి.John D. Rockefeller  పత్రికా ప్రపంచాన్ని శాసిస్తాడు. ఈయన గారి అధ్వర్యంలో నడిచే పత్రికల పేర్లు వింటే నవ్వొస్తుంది - వాటి పేర్లు Life, Time అట!ఈయనే చిన్నా చితకా పత్రికల్ని కొనేసి గొలుసుకట్టు ఏర్పాటు చెయ్యమని Samuel Newhouseకి బోల్డంత finance చేశాడు. Eugene Meyer మహాశయుడు Washington Post, Newsweek లాంటివాటిని కొనేశాడు.
Kuhn Loeb, Goldman Sachs, the Warburgs, Lehmanns లాంటి అతిరధ మహారధులు రేడియో, టెలిబిజన్, మోషన్ పిక్చర్స్ లాంటి రంగాల్ని ఆక్రమించుకున్నారు. ఎందుకంత పట్టుదల అంటే,వాళ్ళు మనకి చెప్తున్నవన్నీ అబద్ధాలని వాళ్ళకి తెలుసు గనక ఎప్పటికప్పుడు తమ వెధవాయిత్వం బైటికి కనిపించకుండా ఈ పూటకి గండం గడిస్తే చాలునని మసిపూసి మారేడుకాయ చేసి సరిపెట్టెయ్యడానికి. అయినప్పటికీ బద్దలయ్యే అబద్ధాలు బద్దలవుతూనే ఉన్నాయి, జలతారు ముసుగుల చాటున దాచుకున్న పరువులు పోతూనే ఉన్నాయి, జనం పిచ్చోళ్ళు కాదు గనక వీళ్ళ ముఖాన ఉమ్ములు పడుతూనే ఉన్నాయి, ఆ కాస్సేపు తలొంచుకుని ఇంటికెళ్ళాక తుడిచేసుకుని నెక్స్టు టైము బెటరు లక్కని వాళ్ళని వాళ్ళు ఓదార్చుకుని మళ్ళీ ఆ రొచ్చు పనులే చేస్తున్నారు - చేసే తప్పుడు పనులు బైటికి రాకుండా అంత రేంజిలో డబ్బులు తగలేసి అంతంత హడావిళ్ళు చేసే బదులు ఆపి తగలడొచ్చు కదాసిగ్గు లేని మంద!
1930: Rothschild మొదటి ప్రపంచ బ్యాంకును "Bank for International Settlements (BIS)" పేరుతో తెరిచారు.ఎక్కడో తెలుసా!Switzerland దేశపు Basle నగరంలో - అక్కడే ఎందుకు పెట్టారనడగరేం బావగారూ!ఎందుకూ!ఎందుకంటారేమిటండీ!ముఫ్ఫయి మూడేళ్ళ క్రితం World Zionist Congress జరిగింది అక్కడే కాదూ!
1933: January 30న, Adolf Hitler becomes Germanyకి Chancellor అయ్యాడు. అతని రాజకీయ వైభవమే యూదులు మొదటి ప్రపంచ యుద్ధంలో తమని విలన్లుగా నిలబెట్టిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే నినాదం వల్ల పెరిగింది కాబట్టి సహజంగానే ప్రభుత్వంలోని కీలకమైన స్థానాల నుంచి యూదుల్ని, ముఖ్యం కమ్యునిష్టుల్ని తీసి పారేశాడు.జూలై కల్లా యూదులు పొలోమంటూ Amsterdam పోయి World Conference పెట్టుకుని హిటలరు తమని re-instate చెయ్యాలని డిమాండు చేశారు.
అసలికి హిట్లర్ Chancellor అయ్యిందే యూదుల్ని దంచడానికయితే అమ్మా బాబు అనంగనే వాడెట్ల వింటడు?ఇంగ వుడ్రౌ విల్సను గార్ని లంగాబొందు కేసుల ఇరికించి పిలకని దొరకబుచ్చుకున్న Samuel Untermyer గాడు వమేరీకా తిరిగి రాంగనే రేడియల ఒక స్పీచు ఇరగ నూకిండు!అది 1933 ఆగస్టు 7న New York Timesల అచ్చున గూడ పడ్డది.అబ్బో, అసలు యూదుడే గాని ఈ Ashkenazi గాడు యూదులు మస్తు గొప్పోల్లనీ యూదుల మూలంగనే జిందగి మొత్తం పరేషానీ లేకుండ నడుస్తానందనీ శాన జెప్పిండులే!వాని ముచ్చట్లల్ల "...the Jews are the aristocrats of the world...Our campaign is...the economic boycott against all German goods, shipping and services...What we are proposing...is to prosecute a purely defensive economic boycott that will undermine the Hitler regime and bring the German people to their senses by destroying their export trade on which their very existence depends......Each of you, Jew and Gentile alike...must refuse to deal with any merchant or shopkeeper who sells any German-made goods or who patronizes German ships or shipping." అన్న ముక్క ఒక్కటి సాలు ఆడెంత ఎదవో తెల్వనీకి - మల్ల సూటూ బూటూ యేసి నా అంత మంచోడు లేడన్నట్టు ఉంటదు, చెత్త నా కొడుకు!
అన్నా!షికారీలు మెకాల్ని గూడ తిండి దినేటప్పుడు గానీ దప్పిక దీర్చుకునేటప్పుడు గాని కొట్టరు - ఈ మాదర్చోదు జర్మనీని కడుపు మీద గొట్టిండు!జర్మనీల మూడింట రెండొంతుల మంది వాండ్ల సరుకుల్ని ఎక్స్పోర్టు జెయ్యంగ వచ్చిన సొమ్మునించి తీసి తిండిని బైట్నుంచి కొనుక్కు తింటరు.మరి, ఎక్స్పోర్టులు బందయితె తిండి గూడ బందయితది గద!
వమేరీకా యూదు గొర్రిలు మేడిన్ జర్మనీ షాపుల్ని రచ్చ రచ్చ జేసిన్రు!జర్మనీల జూస్తె మొదల శాంతం, శాంతం అన్నోల్లు గూడ పొట్టలు మాడిన కాణ్ణించి జర్మనీల ఉన్న యూదుల షాపుల్ని రచ్చ రచ్చ జేసిన్రు!జర్మన్లసుమంటి మంచోల్లని మోసం జేసి దొంగోల్లని టముకేసిన మాదర్చోదులు మల్ల హిట్లర్ని గూడ బద్నాం జేసుడు ఇట్లనె మొదలయ్యిందప్పా!
1939: రెండవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్దం అవుతున్నది!ప్రపంచ స్థాయిలో రసాయన పరిశ్రమనీ జర్మనీ దేశపు ఉక్కు పరిశ్రమనీ శాసిస్తున్న I.G. Farben  ఉత్పత్తుల వేగాన్ని పెంచటం జర్మనీకి కావలసిన ఆయుధాలను సమకూర్చటానికే అన్నది స్పష్టం. దీనిని నియంత్రిస్తున్న Rothschilds బ్యాంకింగ్ కంపెనీ యూదుల్నీ బానిసల్నీ కాన్సెంట్రేషన్ క్యాంపుల నుంచి తరలించి లేబర్ ఖర్చులు లేకుండా చేసింది. యూదుల్ని చంపటానికి ఉపయోగించిన Zyklon B gas ఈ పాపాత్ముడి తయారీయే!
సెప్టెంబర్ 1న జర్మనీ పోలండుని ఆక్రమించటంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది.జర్మన్ ప్రభుత్వంలో ఉన్న క్రైస్తవులు Rothschild పెట్టుబడితో ప్రణుత్వంలోకి వచ్చిన రష్యన్ కమ్యునిష్టులు క్రమేణ బలం పెంచుకోవడాన్ని గమనించి అది గనక మరింత పెరిగితే ఆ క్రైస్తవ ద్వేషులైన యూదు కమ్యునిష్టులు మొత్తం భూమి మీదనే క్రైస్తవులని బతకనివ్వరని భయపడ్డారు -  యుద్ధం మొదలయ్యాక ఇతరుల్ని భయపెడుతుందనేది అందరికీ తెలుస్తుంది గానీ యుద్ధం మొదలయ్యేది కూడా దాన్ని మొదలు పెట్టినవాడి భయం నుంచే అనేది చాలా కొద్దిమందికే తెలుస్తుంది!
1941: President Roosevelt అమెరికాని రెండవ ప్రపంచ యుద్ధంలోకి దించాడు.మొదట జపానుకి ఆయిల్ గానీ ఉక్కు గానీ అమ్మేది లేదని తీర్మానించాడు - అప్పుడు జపాను చైనాతో యుద్ధంలో పీకలోతున మునిగి ఉంది, ఈ రెండూ లేకుండా జపాను యుద్ధం కొనసాగించలేదు, ఈ రెంటి కోసమూ జపాను అమెరికా మీదనే ఆధారపడి ఉంది,తను చేఇన పనికి కోపమొచ్చి జపాను అమెరికా మీద యుద్ధానికి వస్తుందని కూడా రూజ్వెల్టుకి తెలుసు.ఇది Pearl Harborకి సంబంధించి అంతగా ఎవరికీ తెలియని కధ!
1943: Ashkenazi యూదులైన Zionist ఉద్యమ నేతలకి సామాన్య యూదుల కష్టాల మీద ఎంత గొప్ప సానుభూతి ఉంటుందో Jewish Agency Rescue Committeeకి అధ్యక్షత వహిస్తున్న Izaak Greenbaum అనే పెద్దమనిషి Zionist Executive Council ముందు ఫిబ్రవరి 18న "If I am asked, could you give from the UJA (United Jewish Appeal) monies to rescue Jews, I say, no and I say again no!" అని చెప్పిన మాటల్ని బట్టి తెలుసుకోవచ్చును!యూదుల్ని కాపాడటం కోసం పెట్టిన Rescue Committeeకి సంబంధించిన పెద్దమనిషే వాళ్ళకి చచ్చినా సాయం చెయ్యనంటున్నాడు కదూ!దీనికే నిర్ఘాంతపోతే "One cow in Palestine is worth more than all the Jews in Poland!" అని ఒక దేశంలో ఉన్న యూదుల్ని అందర్నీ ఒక దేశంలో ఉన్న ఒక ఆవుతో సమానం చెయ్యడం చూస్తే బలహీన మనస్కులు గుండాగి చచ్చిపోతారేమో - అసలు వాళ్ళు మనుషులేనా?
అయ్యా, నేను మాటిమాటికీ బూతులు తిడుతున్నది నోరు దురద పెట్టి కాదు - ప్రపంచం నలుమూలలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తమ కష్టంతో వైభవంగా బతికే యూదుల్ని ఈ పశువులు ఎంత భయపెట్టకపోతే ఆ ఎడారి దిబ్బకి పోయి దరిద్రంలో బతకాలనుకుంటారు, మీరే చెప్పండి!వాళ్ళ వ్యాపారం కోసం ఒక సైన్యం కావాలి, వాళ్ళ సైన్యం కోసం ఒక దేశం కావాలి, వాళ్ళ దేశం కోసం పౌరులు కావాలి - అందుకోసం మహానగరాల్లో ఆనందకరమైన జీవితం గడుప్తున్న కష్టజీవులైన యూదుల్ని ఎర్రని ఎడారిలో బతకటానికి సిద్ధం చెయ్యాలి, అందుకోసం మిలియన్ల కోట్లమంది యూదుల్ని చంపి భయభ్రాంతుల్ని చేస్తున్నారు.ఇలాంటివాళ్ళని గౌరవించడం నాకు కుదిరే పనేనా?
1944: November 6న Middle East వ్యవహారాలను చూడటం కోసం అక్కడే ఉంటున్న Lord Moyne అనే British Minister హత్యకు గురయ్యాడు.ఈ assassination చేసింది Stern Gang అనే Jewish terrorist group - దీన్ని నడుపుతున్నది తర్వాత కాలంలో Israelకి Prime Minister అయిన Yitzhak Shamir!ఈ ఒక్కటే కాదు, ఇలాంటి ఘనకార్యాలు ఆయన చాలా చేశాడు.వాటిలో ఒకటి Count Folke Bernadotte అనే ఒక Middle Eastకి సంబంధించిన United Nations representative హత్య - పాపం, ఆయన పాటికి ఆయన World War II అప్పుడు German camps నుంచి 21,000 మందిని విడిపించి తీసుకొచ్చాడు గానీ Yitzak Shamir గారికి anti-Zionist అనిపించేసరికి లేపేశారు.
Rothschilds కొత్తగా Bretton Woodsలోనూ New Hampshireలోనూ రెండు ప్రపంచ బ్యాంకుల్ని తెరిచారు - The International Monetary Fund (IMF), The World Bank.
1945: Second World War ఆగిపోయింది, పూర్తయిపోయింది, అంతమైపోయింది - ఏ మాట వాడినా ఒకే అర్ధం వస్తుంది.అయితే, ప్రపంచయుద్ధం ఆగిపోవడం ఎందుకు జరిగింది అని అడిగితే Rothschilds వ్యాపారం పూర్తయిపోయింది గనక అనే జవాబు వస్తుంది.మరి, Rothschilds వ్యాపారం పూర్తయిపోవడం ఎప్పుడు జరిగింది అని అడిగితే పిండుకోవలసిన సంపద మొత్తం అంతమైపోయాక అనే జవాబు వస్తుంది - అది దురాశ, దౌర్జన్యం, భీబత్సం, దుఃఖం అనేవి ఒకేసారి దోపిడీ చేసేవాళ్ళనీ దోపిడీకి గురయ్యేవాళ్ళనీ వశపరుచుకున్న చోట నడిచే వీలా వినోదం!
ఏ యుద్ధాన్నైనా సరే హఠాత్తు సన్నివేశాలకి తావివ్వకుండా ప్లాను వేసుకునే చేస్తారు - జర్మనీ మీద అంత భీబత్సమైన స్థాయిలో దాడి జరిగినప్పటికీ I.G. Farben plants మాత్రం దాడికి గురి కాలేదు,యుద్ధం పూర్తయ్యే సమయానికి అక్కడక్కడా చిన్న రిపేర్లతో 15% damageతో ఆపరేషన్ కష్టం, తల్లీ బిడ్డా క్షేమం అన్నట్టు ఉన్నాయి!
Nazi War Crimes మీద విచారణ జరిపి జర్మనీని శిక్షించడం కోసం వేసిన tribunals అన్నీ హిట్లరుని దుర్మారుడని గోరంతల్ని కొండంతలు చేసి చెప్పాయే తప్ప హిట్లరుకి అమెరికా గానీ Rothschilds గానీ పెట్టిన పెట్టుబడులను గురించి మాత్రం దాటవేశాయి.ఒకవేళ విచారణలో అనుకోకుండా అలాంటి విషయాలు గబుక్కున బైటికొస్తే సెన్సార్ చేసి జనాలకి తెలియకుండా దాచేసే వీలు ఉంది కదా!
మొత్తానికి Rothschilds వాళ్ళు కోరుకున్న ప్రపంచ ప్రభుత్వం వైపుకి ఒక పెద్ద గంతు వేసేశారు ఈ యుద్ధంతో - ఆనాడు తిరస్కరించబడిన "League of Nations" ప్రతిపాదన ఈనాడు "United Nations" పేరుతో ఆమోదించబడింది, Rothschilds వ్యాపార ప్రయోజనాలను రక్షించి కేవలం 13 కుటుంబాలకు వంశపారంపర్యమైన ప్రపంచాధిపత్యాన్ని అప్పగించడమే తప్ప ప్రపంచ శాంతి ఈ సంస్థ యొక్క లక్ష్యం కానే కాదు!
1948: ఈ వర్షాకాలంలో అమెరికాకి 33వ ప్రెసిడెంట్ అయిన Harry S. Truman గారికి Rothschilds ఒక తాయిలం ఇచ్చారు - ఎన్నికల ప్రచారం కోసం $2,000,000 విరాళం ఇస్తానన్నారు."వార్నీ, మరీ ఇంత దాతృత్వమా!" అని కళ్ళు తిరిగి పడిపోమాకండి, Rothschilds వూరికే ఐస్తారేంటీ ఆశ దోశ అప్పడం!Israel అనే Rothschilds పెత్తనం కింద అణిగిమణిగి పడివుండటం తప్ప మరే ప్రత్యేకత లేని దేశానికి సర్వసత్తాక సార్వభౌమాధికార గణతంత్ర రాజ్యం హోదా ఇస్తేనే ఆ తాయిలం ఇస్తానని మెలిక పెట్టింది - చస్తాడా  ఇవ్వక, అంత చవులూరించే తాయిలం గురించి తల్చుకుంటుంటేనే నోరూరుతుంటేనూ!
వాళ్ళు వూరించిన ఒక గంటలోనే అరబ్ మెజారిటీ ప్రాంతమైన పాలస్తీనా భూభాగం నడిమధ్యన ఇజ్రాయేల్ అనే యూదుల ప్రత్యేక దేశం ఏర్పడిపోయింది.Rothschilds విసిరిన మాంసం ముక్కని కడుపార భుజించి తోక వూపుతున్న అమెరికాయే ఇజ్రాయేలుని ప్రపంచానికి ఒక స్వతంత్ర దేశం పేరున పరిచయం చేసిన మొదటి దేశం.
ఇజ్రాయేల్ పతాకం ఆవిషకరించడింది!యూదులు గొగొగొల్లు మన్నారు!Rothschild తమకు ప్రీతిపాత్రమైన Red Hexagramకి రంగు మార్చి నీలం రంగులో పెట్టారు, అయినా యూదులు అది సైతాను గుర్తు అని గుర్తు పట్టేశారు!పోన్లే సర్దుకు పోవచ్చు కదా అనుకోకండి - పతాకం లూసిఫర్ గుర్తు అయినప్పుడు దానికోసం పోరాడి చచ్చిపోతే లూసిఫరు కోసం తమ ప్రాణాల్ని అర్పించినట్లు అవుతుంది కదా!అక్కడ అంకెకి కూడా తక్కువున్న అమాయక యూదుల మాట చెల్లుతుందా? ఇజ్రాయేల్ దేశం Rothschild కోసం Rothschild చేత Rothschild వల్ల ఏర్పడిన దేశం కాబట్టి ఆ సైతాను గుర్తు ఆ దేశపు జండాలో అలానే ఉండిపోయింది.
April 9 తెల్లవారు ఝామున future Israeli Prime Minister అయిన Menachem Begin నాయకత్వం వహిస్తున్న Irgun gang మరో future Israeli Prime Minister అయిన Yitzhak Shamir నాయకత్వం వహిస్తున్న Stern gang కలిసి Deir Yassin అనే Arab గ్రామం మీద దాడి చేసి సుమారు 200 మందిని చంపేశారు!
ప్రపంచ శాంతి కోసం ఆవిర్భవించిందని మనం నమ్ముతున్న United Nations అలా ఒక ప్రశాంతమైన పాలస్తీనాని ఒక స్వతంత్ర కయ్యాలమారి యూదు దేశంగానూ ఒక స్వతంత్ర కయ్యాలమారి అరబ్బు దేశంగానూ పనిగట్టుకుని విడగొట్టి రెండు శత్రుదేశాలను సృష్టించిన తర్వాత ఆ రెండు దేశాల ప్రజలూ ఇక ప్రశాంతంగా ఎట్లా ఉంటారు?మళ్ళీ May 15న ఇజ్రాయేలీలు ఒక సైనిక  దాడి చేశారు - ఈసారి పెద్ద పెద్ద loudspeakers పెట్టుకుని అప్పటికప్పుడు కొంపాగోడూ వదిలి పారిపోకపోతే కైమా కొట్టేస్తామని వార్నింగ్ ఇచ్చేసరికి  Deir Yassin massacre గుర్తొచ్చి సుమారు 800,000 మంది అరబ్బులు కకావికలైపోయి పొరుగునున్న అరబ్ దేశాలకి పారిపోతే వాళ్ళూ చేతులెత్తేశారు రష్యా నుంచి తెచ్చుకున్న ఇజ్రాయేలీల అత్యంతాధునికమైన ఆయుధ సంపత్తి ముందు నిలవలేమని!
ఈ దాడి లెక్కా డొక్కా లేకుండా జరిగింది కాదు - United Nations తమకి ఇజ్రేయేల్ పేరున జరిగిన తడిక చాటు యవ్వారం వల్ల అవిభక్త పాలస్తీనాలో కేవలం 57% శాతం భూమి మీద ఉన్న పెత్తనం ఈ ఒక్క దాడితో అవిభక్త పాలస్తీనాలో Rothschilds పెత్తనం కిందకి వచ్చిన భూమి ఒక్కసారిగా 78% శాతం అయ్యింది.సమైక్య ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఇక్కడ కూడా ఇలాంటి శత్రుత్వాలను మనం చూస్తూనే ఉన్నాం కదా, త్వరలోనే జై గొట్టిముక్కల లాంటి కుక్కలు లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తున్నట్టు ఆ స్థాయిలో కలహాలు కూడా ముదురుతాయి.ఎందుకంటే, పాలస్తీనా విభజనకు వేసిన ఈక్వేషన్లూ ఆంధ్రప్రదేశ్ విభజనకు వేసిన ఈక్వేషన్లూ ఒకటే - ముఖ్యమైనది విభజించిన పద్ధతి కూడా ఒకటే!
యూదుల అక్రమ దాడిలో దోచుకోబడిన ఈ పారిపోయిన బఠానీల ఇళ్ళకీ ఆస్తులకీ వ్యాపారాలకీ ఒక్క రూపాయి నష్ట పరిహారం కూడా ఇవ్వకపోవటంతో అప్పటివరకు గౌరవప్రదమయిన బతుకులను గడిపినవాళ్ళు ఒక్కసారి కడుబీదలై నగరాల్లోని మురికివాడలకి తరలిపోయి అవాంచిత పౌరులైపోయారు!అలోపొలోమని ప్రాణాలరచేత పట్టుకుని పారిపోయేవాళ్ళలో birth certificates గురించిన యావ ఎక్కడుండి ఛస్తుంది - Israel తమ పౌరసత్వానికి సాక్ష్యాలు ఉన్నవాళ్ళు మాత్రమే తిరిగి రావచ్చునని చట్టం చెయ్యడంతో Rothschilds పశువుల పైశాచికత్వానికి బలైపోయిన 400,000 మంది అమాయక Palestinians ఎక్కడి వాళ్ళక్కడ కుక్కిన పేనుల్లా ఉండిపోయారు నేటి మరుభూముల మీద జీవఛ్ఛవాల వలె నిలబడి కనుల ముందరే మాయమైపోయిన ఒకనాటి సుందర ఉద్యానవనాలను పోలిన తమ బతుకులను మళ్ళీ పొందగలమో లేదోనని కలలు కంటూ!
David Ben-Gurion అనే Israel దేశపు father foundersలో ఒకడైన Ashkenazi Jew మొదటి ప్రధానమంత్రి అయ్యాడు - 1948 మే 21న ఆయన తన డైరీలో "The Achilles heel of the Arab coalition is the Lebanon. Muslim supremacy in this country is artificial and can easily be overthrown. A Christian State ought to be set up there, with its southern frontier on the river Litani.We would sign a treaty of alliance with this State. Thus when we have broken the strength of the Arab Legion and bombed Amman, we could wipe out Trans-Jordan, after that Syria would fall. And if Egypt still dared to make war on us, we would bomb Port Said, Alexandria and Cairo. We should thus end the war and would have but paid to Egypt, Assyria and Chaldea on behalf of our ancestors." అని రాసుకోవడాన్ని బట్టి ఇజ్రాయేల్ ఏర్పాటు వెనక ఉన్న ప్రాధమ్యాలు అర్ధం అవుతున్నవి కదా!
1949: ఈ అక్టోబర్ 1న Mao Tse Tsung చైనాని హస్తగతం చేసుకుని Beijing నగరంలోని Tiananmen Square దగ్గిర ఒక ఆర్భాటమైన సభ జరిపి ఇక చైనా People's Republic Of China అవుతుందని ప్రకటించాడు. రష్యాలో కమ్యునిష్టు విప్లవానికి finance చేసినట్టే చైనా విప్లవానికి కూడా Rothschilds ధనసహాయం చేసింది  - మాజీ United States Treasury official అయిన Solomon Adler లాంటి సోవియట్ గూఢచారులూ Israel Epstein లాంటి జార్ ప్రభువు ఖైదు చేసిన బోల్షివిక్కు యూదులూ Frank Coe లాంటి Rothschilds అధ్వర్యంలో నడిచే IMF సంస్థలోని కీలకమైన స్థానాలలో ఉన్న వ్యక్తులూ అందించిన ధనసహాయమే చైనా విప్లవం విజయవంతం కావడానికి ముఖ్య కారణం. నిజానికి మావో కాలం నుంచీ కమ్యునిస్టు సెంట్రల్ కమిటీ పరిపాలన సమస్తం చైనా ప్రాచీన కాలపు Han dynasty లేదా Qin dynasty లేదా Jin dynasty లేదా Sui dynasty లేదా Tang dynasty పరిపాలనకు నకలులా ఉంటుంది - ఒక్క వంశపారంపర్యం మినహా!
1951: ఈ ఏప్రిల్ ఒకటిన Israel ప్రపంచంలో కల్లా అత్యంత నీచమైన Secret Intelligence Agency అయిన Mossadను స్థాపించింది.తనకంటూ తక్షణ ప్రమాదాలు ఏవీ లేవు కాబట్టి ఆత్మరక్షణ కోసం కాదు దీని ఏర్పాటు చేసింది - Rothschilds+Illuminati-Ashkanaziల లక్ష్యమైన నూతన ప్రపంచ రాజ్యం ఏర్పాటు కోసం, వాళ్ళ చల్లని నీడలో తప్ప ఇంకెవరి అధీనంలోనూ బతకలేమని సమస్త జనుల్నీ ఒప్పించడం కోసం అవసరమైనన్ని యుద్ధాల్ని రప్పించడం కోసమే దీన్ని ఏర్పాటు చేసింది!తన motto కింద ఏమాత్రం జంకు లేకుండా "By Way Of Deception, Thou Shalt Do War" అని గర్వంగా ప్రకటించుకున్న మొదటి సంస్థ ఇదే కాబోలు!
1954: Israeli agents చాలా తెలివిగా మొదట Jewish descent ఉన్న Egyptian citizensని తాం సంస్థలోకి రిక్రూట్ చేసుకున్నారు.వీళ్ళతో Egypt దేశంలోని Western targets మీద బాంబులు వేయించాలి, వాటిని అరబ్బుల మీదకు తోసే ఆధారాలను కూడా వాళ్ళే సృష్టించాలి. దీనివల్ల ఇజ్రాయేలుకు కలిగే ప్రయోజనం ఏమిటంటే, American/Egyptian relations దెబ్బ తినటం! Alexandria post office దగ్గిర ప్రేలుడు జరిగింది. కొద్ది వారాల వ్యవధిలో Alexandria, Cairo నగరాల్లో ఆరు చోట్ల బాంబులు పేలాయి.అప్పటికి Egyptian governmentకి తర్వాతి ప్రేలుడు ఎక్కడ జరుగుతుందో పసికట్టి అక్కడ కాపు కాసి బాంబు పెట్టడానికి ప్రయత్నిస్తున్న వాణ్ణి అరెస్టు చేశారు.
ఆ విచారణలో Pinhas Lavon అనే ఇజరయేల్ డిఫెన్స్ మినిస్టర్ పేరు బయటికి వచ్చి ఆ మొత్తం వ్యవహారానికి "Lavon Affair" అని పేరు పెట్టేశారు.అయితే, ఈ హడావిడి అంతా AMAN అనే హీబ్రూ ఎబ్రివేషన్ చాటున దాక్కున్న Mossadను తెర వెనక ఉంచెయ్యడానికే చేశారు - పదే పదే Lavon మీద పడి యేడ్చిన political enemies దగ్గిర నుంచి సమస్యను పక్కదారి పట్టించటానికి వేరే డృశ్యాలు చూపిచీ మీడియా వరకు అందరూ దొంగలే, Rothschilds ఎవరి లాభం వాళ్ళకి చూపిస్తారు కదా!
1957: Londonలో James de Rothschild చచ్చాడు.
Rothschilds అధీనంలో ఉన్న మీడియాలో వచ్చ్గిన సంస్మరణ వల్ల తను Israelకి పార్లమెంటు భనం(Knesset) కట్టుకోవటానికి పెద్ద యెత్తున విరాళం ఇచ్చినట్టు తెలుస్తున్నది.అతను "The Knesset should be a symbol, in the eyes of all men, of the permanence of the State of Israel." అని ఆశీస్సులు కూడా ఇచ్చాడట.
Burke’s Peerage అనే పత్రికకి ఎడిటర్ అయిన L.G. Pine తన "Tales of the British Aristocracy" పుస్తకం 219వ పేజిలో "Jews have made themselves so closely connected with the British peerage that the two classes are unlikely to suffer loss which is not mutual. So closely linked are the Jews and the lords that a blow against the Jews in this country would not be possible without injuring the aristocracy also." అని రాయటాన్ని బట్టి బ్రిటిష్ ప్రభుత్వానికీ Ashkanaji Jewsకీ అస్సలు తేడాయే లేదని తెలుస్తున్నది కదా!
Parisలో Maurice de Rothschild చచ్చాడు.
1963: June 4న United States of Americaకి 35వ అధ్యక్షుడ్దైన John F. Kennedy మరోసారి Rosthchilds అమెరికా నెత్తిన రుద్దిన Federal Reserve మీద యుద్ధం ప్రకటించాడు - Executive Order 11110 మీద సంతకం చేశాడు!ఇది అమెరికా ప్రజలకు కావలసిన కరెన్సీని అమెరికా ప్రభుత్వమే తయారు చేసి ఇచ్చే వీలుని కల్పిస్తుంది.
ఆరు నెలల లోపే, November 22న హత్యకు గురై మరణించాడు - ఇతరుల్ని దోచుకోవటమే పవిత్రం అన్నట్టు మనుషుల చావుల మీదనే బతకాలన్న Rothschilds పశువుల పంతం అట్లాంటిది!ఒకసారి కాదు వందసార్లు వెయ్యిసార్లు ఇట్లాంటి ఘాతుకాలు చెయ్యడానికి సరిపడిన ఓపిక వాళ్ళది - French Revolution తెచ్చారు,  William IXని ముంచేశారు, నెపోలియన్ని ముంచేశారు, రష్యన్ విప్లవాన్ని తెచ్చారు, జార్లని చంపేశారు, వాటికన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు, Andrew Jackson దెబ్బకి చిత్తయ్యారు, ఆయన పోగానే మళ్ళీ వచ్చి పడ్డారు, "If my sons did not want wars, there would be none" అని మాతృగర్వాన్ని స్వరమేళలా పలికించి చూపించే చల్లని తల్లుల్ని ప్రపంచానికి పరిచయం చేశారు, అప్పుడు తమ ప్రజలని వీళ్ళ కబంధ హస్తాల నుంచి విడిపించాలని అనుకున్న లింకన్ని చంపేశారు, ఇప్పుడు తమ ప్రజలని వీళ్ళ కబంధ హస్తాల నుంచి విడిపించాలని అనుకున్న కెన్నెడీని చంపేశారు.
కెన్నెడీ హత్యకి గురయిన రోజు సాయంకాలం లోపు 36వ అమెరికన్ ప్రెసిడెంటు Lyndon Baines Johnson అమెరికా ప్రజలని Rothschilds కబంధ హస్తాల నుంచి విడిపించే Executive Order 11110 ఇక చెల్లదని ప్రకటించాడు!
కెన్నెడీని చంపటం వెనక అసలైనదీ మరింత బలమైనదీ అయిన హేతువు మరొకటి ఉంది - కెన్నెడీ Israel ఒక nuclear state కావటాన్ని వ్యతిరేకించి అదే విషయాన్ని అప్పుడు  Israel ప్రధాని హోదాలో ఉన్న David Ben-Gurionకి కుండబద్దలు కొట్టి చెప్పేశాడు కూడా!1999 ఫిబ్రవరి 5న Avner Cohen రచించిన "Israel and the Bomb" పుస్తకం గురించిన ప్రత్యేక కధనంలో Ha'aretz ఆన్ ఇజ్రాయేలీ వార్తాపత్రిక "The murder of American President John F. Kennedy brought to an abrupt end the massive pressure being applied by the U.S. administration on the government of Israel to discontinue the nuclear program...The book implied that, had Kennedy remained alive, it is doubtful whether Israel would today have a nuclear option." అని రాసింది - ముడ్డి మీద తంతే మూతి పళ్ళు రాల్టం అంటే యేంటో మీక్కూడా బాగా  అర్ధమైంది కదూ!
Edmond de Rothschild ఇదే సంవత్సరంలో La Compagnie Financière Edmond de Rothschild (LCF), అనే పేరుతో Switzerland నుంచి ఒక venture capital house తెరిచాడు. ఇది తర్వాత కాలంలో వూసరవెల్లిలా investment bankగానూ asset management companyగానూ మారుతూ రకరకాల వేషాలు వేసింది - లక్ష్యం ఒకటే, భూమి మీద ప్రతి ఇసక రేణువూ Rothschild పాదాల కింద నలగాలి!
Edmond de Rothschild అనేవాడు Nadine అనేదాన్ని పెళ్ళి చేసుకున్నాడు.
Edmond de Rothschildకి Benjamin de Rothschild పుట్టాడు.
1967: Zionist యూదులు పాలస్తీనా వాసుల్ని పెడుతున్న కష్టాల్ని చూసీ చూసీ ఇక ఓపిక నశించిపోయి అరబ్ ప్రపంచం తిరగబడాలని నిశ్చయించుకుంది.తొలి అడుగు Egypt, Jordan,  Syria ఒకేసారి తమ సైన్యాల్ని Israel సరిహద్దుల వెంబడి మొహరించడంతో పడింది.మలి అడుగు Israel ఒకేసారి మూడు దేశాల మీద దాడి చేసి Gazaలోని కొంత భాగాన్ని కలుపుకున్న Sinai ప్రాంతాన్ని Egypt నుంచీ West Bank, Jordan Riverలని Jordan నుంచీ కొట్టెయ్యటంతో పడింది - ముగ్గురు శత్రువులూ దిగ్భ్రాంతికి గురవ్వటంతో మూడో అడుగుకు కొంత విరామం ప్రకటించినట్టయి అసలు ప్రళయం విరుచుకు పడబొయే ముందరి స్మశాన ప్రశాంతత ఆవరించింది!
June 8న USS Liberty అనే warship మీద దాడి చేసింది Israel - Israeli aircraftతో పాటు motor torpedo boatsని కూడా ఉపయోగించి 34 మంది అమెరికన్ సిబ్బంది చనిపోయి 174 మంది గాయపడటానికి కారణమయ్యింది, ఈజిప్టు మీదకి తోసేసి అమెరికాని తన వైపున యుద్ధంలోకి లాగడానికి. వాళ్ళ ఖర్మ కాలి దొరికి పోయిన తర్వాత కూడా వాళ్ళు చెప్తున్న అబద్ధాలు చూడండి! అతి పెద్ద సైజులో రెపరెప లాడుతూ ఎగురుతున్న United States flagని వాళ్ళు దానికన్న 180 అడుగులు తక్కువ సైజులో ఉండే ఎప్పుడో out-of-service అయిపోయిందని అందరికీ తెలిసిన ప్రాచీన Egyptian horse carrier El Quseir అని పొరపాటు పడ్డారు - ట!
మరో విచిత్రమైన అబద్ధం international watersలో ఉన్నదాన్ని war zoneలోకి వచ్చిందన్నారు!సుమారు 75 నిముషాల పాటు ఒక జెండాని పేల్చేస్తే సైనికులు మరొక జండాని ఎగరెయ్యడం కూడా జరిగిన సుదీర్ఘమయిన దాడిని అనుకోకుండా జరిగిన ప్రమాదం అని మొక్కుబడి సంజాయిషీ ఇచ్చుకున్నారు."By Way Of Deception, Thou Shalt Do War." అనేది ఆదర్శం అయినప్పుడు ఇంతకన్న నీచమైన పనుల్ని కూడా గర్వంగా చెయ్యగలరు. మనబోటి వాళ్ళకి ఇలాంటివి తప్పులనిపిస్తాయి గానీ మరదల్నీ చెల్లెల్నీ కూతుర్నీ వీళ్ళెవరూ దొరక్క పిటపిటలాడుతూ ఉంటే పినతల్లినీ ఒకేలా చూసి పక్కలు పంచుకోగలిగిన వాళ్ళకి ఇలాంటివి తప్పులని అనిపించకపోవటం సహజమే కదా!
ఇంత భీబత్స రస ప్రధానమైన కధలో మధ్యన ఒక హాస్య కదంబం కూడా ఉందండోయ్!చావకుండా బతికి బట్టకట్టిన అమెరికన్ సైనికులకి అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఉ.బో.స{ఉచిత బోడి సలహా:-P)} ఏమిటంటే ఇజ్రాయేలు తమ మీద దాడి చేసినట్టు ఎవరికీ లీక్ చెయ్యొద్దని!ఈ విషయం బైటికి పొక్కితే "national security"కి గొప్ప ప్రమాదం వాటిల్లుతుందని తను భయపడి వాళ్ళని భయపెట్టేసింది - ట!సరే, మీడియా ఎటూ Rothschilds పిడికిట్లోనే ఉంది కదా, పత్రికలు కూడా గప్ చిప్ సాంబార్ బుడ్డి అయిపోయాయి!ఇప్పటికి మీకు ఒక కఠోర సత్యం అర్ధం అయి వుండాలి - అత్యంత శక్తివంతం, దుర్నిరీక్ష్యం, ప్రపంచ దేశాలకి పెద్దన్న అని మనం భ్రమపడుతున్న అమెరికా ఇజ్రాయేలుకు సామంత రాజ్యం, ఇజ్రాయేలు చెప్పులు నాకే పెంపుడు కుక్క అనుకున్నప్పటికీ సాక్షాత్తూ అమెరికన్ అధ్యక్షుడు కూడా కాదనకపోవచ్చును!
తుది అడుగు June 9న Golan Heightsను Syria నుంచి కొట్టెయ్యటంతో పడింది - దీనితో ఇజ్రాయేలుకు కావలసిన మంచినీటిలో మూడోవంతు ఉచితం! అంతటితో యుద్ధం కధ కంచికి మనం మన ఇంటికి - ఇలాంటివన్నీ Adam Weishaupt  కాలంలోనో Albert Pike కాలంలోనో mossad పుట్టిన మొదటి రోజుల్లోనో ప్లాన్ చేసుకుని ఉంటారు. లేకపోతే ఒకేసారి మూడు దేశాల్నీ కంగు తినిపించే హఠాత్తు ప్రతిస్పందన వూహించలేనిదే, ఏమంటారు?
మాయా బజార్ సినిమాలో శకుని మామ తన గురించి "నా దుర్మారం నేను చెప్పుకుంటే తప్ప ఎవరూ తెలుసుకోలేరు, చెబుతాను - నాకేం భయం!" అని గొప్పలు చెప్పుకున్నట్టు Matityahu Peled అనే ఇజ్రాయేల్ సైన్యాధ్యక్షుడు Ha'aretz పత్రికలో 1972 మార్చి 19న "The thesis that the danger of genocide was hanging over us in June 1967 and that Israel was fighting for its physical existence is only bluff, which was born and developed after the war." అని తమ నీచత్వాన్ని గురించి ఎల్లరకు విశదం చేశాడు."By Way Of Deception, Thou Shalt Do War" అనేది ఆదర్శం అనుకున్న వాళ్ళ ధైర్యం అలాగే ఉంటుంది.
1968: Maurice de Rothschild భార్య Noémie Halphen చచ్చింది.
1970: Henry “Scoop” Jackson అనే సెనేటర్ దగ్గిర పని చేస్తున్న Richard Perle అనే Ashkenazi Jew అమెరికా యొక్క రహస్య సమాచారాన్ని Israelకు అందిస్తూ FBIకి పట్టుబడ్డాడు - భువన విజయం సభలో పెద్దన గారు కవిత్వం చెబుతున్నప్పుడు కృష్ణదేవరాయలు బుర్ర గోక్కున్నంత సంచలనం పుట్టింది!
1973: Rothschilds పెట్టుబడితో నడిచే IBM ఉద్యోగి George J. Laurer ఇవ్వాళ షాపుల్లో అమ్ముతున్న వస్తువుల మీద ముద్రించుతున్న UPC (Universal Product Code) barcode కనుక్కున్నప్పుడు దాని మీదకి 666ను ఎక్కించటం కాకతాళీయం కాదు - తమ లూసిఫర్ దైవానికి అందర్నీ విధేయుల్ని చెయ్యాలనే పంతం వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఉంటుంది! "And that no man might buy or sell, save he that had the mark, or the name of the beast, or the number of his name.Here is wisdom. Let him that hath understanding count the number of the beast: for it is the number of a man; and his number is Six hundred threescore and six." అని Book of Revelation, Chapter 13, Verse 17 through 18లు చెప్తున్నాయని తెలిసే వాళ్ళు ఆ పని చేశారు.ఆ ముద్ర ఉన్న వస్తువును అమ్మేవాళ్ళూ కొనేవాళ్ళూ వాడుతున్నవాళ్ళూ వాళ్ళకి తెలియకుండానే లూసిఫర్ చిహ్నాన్ని గౌరవిస్తున్నట్టు లెక్క!
Jacob (James) Mayer Rothschild మునిమనుమడు Edmond de Rothschild ఈ మధ్యనే Bordeaux ప్రాంతంలోని cru bourgeois estateను Château Clarke నుంచి కొనేశాడు.
1976: Jacob Javits అనే Ashkenazi Jew అయిన Senatorకు సహాయకుడైన Harold Rosenthal అనే Ashkenazi Jew చల్లకొచ్చి ముంతదాచటం ఎందుకనుకున్నాడో ఏమో, "Most Jews do not like to admit it, but our god is Lucifer." అని చావు కబురు చల్లగా చెప్పేశాడు.
1978: Foreign Relations Committeeలో సభ్యుడైన ఒక సెనేటరు కింద పని చేస్తున్న Stephen Bryen అనే Ashkenazi Jew అల వైకుంఠపురంలో నగరిలో ఆ మూల Washington D.C. hotel సౌధంబు దాపల భోజనాల బల్ల దగ్గిర ఎవరికో అనుకునేరు, Israeli military officialsకి కొన్ని డాక్యుమెంట్లు అందించి వివరిస్తూ ఉందటం వేరెవరో విన్నారు - భువన విజయం సభలో పెద్దన గారు కవిత్వం చెబుతున్నప్పుడు కృష్ణదేవరాయలు బుర్ర గోక్కున్నంత సంచలనం పుట్టింది!
Ashkenazi Jew అయిన Bryen పట్టుబడి శిక్ష అనుభవించడమా - ఎంత మాట, ఎంత మాట!Nathan Lewin అనే లాయరును పెట్టుకున్నాడు.కేసు grand jury వరకూ వెళ్ళింది.కానీ, ఏదో మాయ జరిగినట్టు కేసు కొట్టివేయబడింది - తర్వాత Bryen అనే పశువు గారు Richard Perle అనే పశువు గారి దగ్గిరకి చేరారు.
1980: privatisation అనేది ఒక మహత్తరమైన ఆశయమై ప్రపంచంలోని మేధావులని ఉర్రూతలు వూపేస్తున్నది. ప్రజల కోసం అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటూ ధనికుల చెప్పులు నాకే మనస్తత్వంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడూ ఈ సంస్కరణ గనక చెయ్యకపోతే భవిష్యత్తు తరాలు తమని క్షమించవన్నంత హడావిడి చేస్తున్నాడు!కానీ, privatisation అనేది ప్రపంచం లోని అన్ని ప్రభుత్వాల అధీనంలో ఉన్న ప్రజల ఆస్తుల మీద తిరుగులేని పెత్తనం తెచ్చుకోవటానికి Rothschildsల చేత కనుక్కోబడింది.
1987: Edmond de Rothschild అనే మేధావి World Conservation Bank అనేదాన్ని స్థాపించి తీర్చలేని అప్పులతో కుములుతున్న third world countries నుంచి అప్పుల్ని తను తీసుకుని వాటిని ఋణబాధ నుంచి విముక్తం చేస్తానని ప్రకటించాడు - అయితే, ఆయా దేశాలు తమ అధీనంలో ఉన్న భూమిని ఆ బ్యాంకుకు దఖలు పర్చాలి సర్వ హక్కులతోనూ!ఆ అప్పులు ఇచ్చిందే వీళ్ళు, అదీ గాల్లోంచి తీసి ఇచ్చినవి, కానీ ఖర్చు లేకుండా ఎలా ఇచ్చారో అలానే చెల్లగొట్టెయ్యొచ్చు - అంటే, వీళ్ళ పరం అయ్యే భూమి కూడా వీళ్ళకి కానీ ఖర్చు లేకుండా వస్తున్నది!నేను వాడుతున్నప్పుడు అతి అనిపించిన బూతుమాటని వాడాలని ఇప్పుడు మీకూ అనిపిస్తున్నది, అవునా కాదా?
1988: మైనారిటీల పట్ల విద్వేషాన్ని అరికట్టే శాసనాల రూపకల్పన కోసం law students మధ్యన ఒక పోటీ పెట్టింది.అందులో Joseph Ribakoff చేసీన్ ప్రతిపాదనలు అత్యుత్తమం అని భావించి అతనికి ప్రైజూ ఇచ్చారు, వాటిని చట్టం చేశారు.ఇందులోని దుర్మార్గం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా రాసిన వ్యాసం గానీ చేసిన ప్రసంగం గానీ హింసను ప్రేరేపించేదిగా లేకపోయినప్పటికీ ఆ వ్యాసంలోనూ ఆ ప్రసంగంలోనూ ఎక్కడ హింసను ప్రేరేపిస్తాయని అనుమానం కలిగించే కొన్ని పదాలు ఉంటే చాలు ఆ వ్యక్తికి justify చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆ మొత్తం వ్యాసాన్నీ ప్రసంగాన్నీ hate-speech కింద ప్రకటించి శిక్షించవచ్చును.
ఉదాహరణకి క్రైస్తవ మత ప్రచారకులు ఎలాగూ బైబిల్లో ఉన్నదే కదా అని హోమోసెక్సువాలిటీని విమర్శించారనుకోండి, హోమోసెక్సువల్స్ తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మైనారిటీ కింద తీసేసుకుని ఆ ఫలానా మత ప్రచారకుణ్ణి మైనార్టీ వర్గం పట్ల hate-speech వెదజల్లాడనే వంకతో  బొక్కలో తోసి మక్కెలిరగదన్ని తమ కచ్చిని తీర్చుకోవచ్చును.అసలైన విచిత్రం యేమిటంటే, ఇందులో ఉన్న"The only proof a court will need in order to secure a conviction of hate speech is that something has been said, and a minority group or member of such group has felt emotionally damaged as a result of such criticism." సూత్రీకరణని కోర్టులు మక్కీకి మక్కీ పాటిస్తే కరుణామయుడని ప్రపంచ క్రైస్తవులు అనుకుంటున్న Jesus Christ గారే మొదటి అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో hate-speech వెదజల్లిన భయంకరమైన నేరస్తుడు అవుతాడు, ఇంక ఇతర్ల సంగతి వేరే చెప్పాలా!
ఉదాహరణకి మాత్రమే చెప్పాను గానీ దీని అసలు ప్రయోజనం Rothschild conspiracy గురించి పరిశోధన చేసి వాస్తవాలను బయటపెట్టేవాళ్ళని anti-semitic అని ప్రకటించి తమ చీకటి బతుకులు వెలుగులోకి రాకుండా చూసుకోవటమే - ఎందుకంత పట్టుదల అంటే, వాళ్ళు మనకి చెప్తున్నవన్నీ అబద్ధాలని వాళ్ళకి తెలుసు గనక ఎప్పటికప్పుడు తమ వెధవాయిత్వం బైటికి కనిపించకుండా ఈ పూటకి గండం గడిస్తే చాలునని మసిపూసి మారేడుకాయ చేసి సరిపెట్టెయ్యడానికి. అయినప్పటికీ బద్దలయ్యే అబద్ధాలు బద్దలవుతూనే ఉన్నాయి, జలతారు ముసుగుల చాటున దాచుకున్న పరువులు పోతూనే ఉన్నాయి, జనం పిచ్చోళ్ళు కాదు గనక వీళ్ళ ముఖాన ఉమ్ములు పడుతూనే ఉన్నాయి, ఆ కాస్సేపు తలొంచుకుని ఇంటికెళ్ళాక తుడిచేసుకుని నెక్స్టు టైము బెటరు లక్కని వాళ్ళని వాళ్ళు ఓదార్చుకుని మళ్ళీ ఆ రొచ్చు పనులే చేస్తున్నారు - చేసే తప్పుడు పనులు బైటికి రాకుండా అంత రేంజిలో డబ్బులు తగలేసి అంతంత హడావిళ్ళు చేసే బదులు ఆపి తగలడొచ్చు కదాసిగ్గు లేని మంద!
Philippe de Rothschild చచ్చాడు.
1993: British Chancellor of the Exchequer హోదాలో ఉండి British economyని మఠధ్వంసం చేసి Rothschildsకి లాభాలు చేకూర్చిన Norman Lamont గారు British government అనే అత్తవారింటి నుంచి N. M. Rothschild and Sons అనే పుట్టింటికి వచ్చేశాడు.
Paul Findley అనే మాజీ అమెరికన్ కాంగ్రెసు సభ్యుడు Deliberate Deceptions: Facing the Facts About the U.S. Israeli Relationship అనే పుస్తకాన్ని ప్రచురించాడు.అందులో చెప్పిన లెక్కల్ని చూస్తుంటే సూపర్ పవర్ అని మనం భ్రమపడుతున్న అమెరికా ఎంత దయనీయమైన పరాధీనతలో మగ్గుతున్నదో తెలిసి జాలి వేస్తుంది!అమాయకమైన ముఖంతో అసహాయులైన యూదుల కోసం ఏర్పడిన చిన్న దేశం అనిపించే ఇజ్రాయేల్ ఒక్కటే ఇవ్వాళ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న దుష్టశక్తి అని తెలిసి భయం వేస్తుంది!
1955 నుంచి 1992కి మధ్యనే Israel దురగతాలను ఖండిస్తూ 65 United Nations Member Resolutions నమోదయ్యాయి, United Statesలోని వీటో పవర్ ఉన్న వాళ్ళు వీటో చేసిన 30 కూడా కలిపితే ఈ 1993 నాటికి మొత్తం 95 అవ్వాల్సింది! 65 మాత్రమే కదా అనుకోకండి,అది ఇలాంటి మిగిలిన అన్ని దేశాల మీద నమోదయిన Member Resolutions మొత్తం కన్న ఎక్కువ!
మన దేశం మీద ఏ పాకిస్తాను వైపు నుంచో చైనా వైపు నుంచో ఒక్క Member Resolution నమోదయినా అవమానం కింద భావించి హడావిడి చేసే మనకి ఇజ్రాయేల్ అసలు వీటిలో ఏ ఒక్కదాన్నీ పట్టించుకోకుండా వెంట్రుకముక్క కింద తీసిపారేస్తున్నదని తెలిస్తే, అలాంటి ఐక్యరాజ్యసమితిసభ్యత్వం మనకి ఉందని గర్విస్తున్నందుకు సిగ్గు వేస్తుంది!USS Liberty మీద ఇజ్రాయేల్ దాడి చేసినప్పుడు ఐక్యరాజ్యసమితి వ్యతిరేక తీర్మానం చేసిన సందర్భంలో Aba Eban అనే Israeli Foreign Minister కనీసపు ఆందోళన కూడా లేకుండా  If the General Assembly were to vote by 121 votes to 1 in favor of, "Israel," returning to the armistice lines (pre June 1967 borders), "Israel," would refuse to comply with the decision(New York Times – 19 June 1967) అని ఐక్యరాజ్యసమితిని ముఖాన కొట్టినట్టు చెప్పేశాడు.
1996: 41 యేళ్ళ వయసున్న Amschel Rothschild, Paris నగరంలోని ఒక హోటల్ రూములో తువ్వాలుతో మెడని మెలి తిప్పుకుని చచ్చి పడి ఉన్నాడు!వెంటనే జరిగిన పనులేమిటో తెలుసా - French Prime Minister పోలీసులకి విచారణా పాడూ అని చాదస్తానికి పోకుండా కేసుని మూసెయ్యమని అభ్యర్ధించాడు.తల్లి యూదు జాతీయురాలు కావటంతో Ashkenazi Jew హోదాని పొందిన Rupert Murdoch అన్ని పత్రికలకీ అసలు ఆ వార్తని ప్రచురించవద్దనీ, ఒకవేళ ప్రచురించాల్సి వస్తే heart attack కింద తోసెయ్యమనీ ఆజ్ఞాపించాడు.
12 MayAshkenazi Jew అయిన Madeleine Albright అనే United Nations Ambassador ఒక టెలివిజన్ చానలుకి సంబంధించిన 60 Minutes అనే ప్రోగ్రాములో Lesley Stahl అనే కరస్పాండెంట్ ఇరాక్ మీద ఆర్ధిక ఆంక్షల విషయం ప్రస్తావనకు తెచ్చి కొన్ని సంవత్సరాల క్రితం బుష్ అధ్వర్యంలో కొన్ని మిలియన్ల మంది ఇరాకీలని ఒకే ఒక్క రోజులో చంపేసిన సంఘటనని గురించి అడిగింది.

Lesley Stahl:"We have heard that half a million children have died. I mean, that is more children than died in Hiroshima. And, you know, is the price worth it?"
Madeleine Albright:"I think that is a very hard choice, but the price, we think, the price is worth it."

ఒకసారి Illuminati శిక్షణలోకి వెళితే ఆడా మగా తేడా ఉండదు,మనకి క్రూరత్వం అనిపించేవి వాళ్ళకి లాభసాటి అనిపిస్తాయి.అలా అనిపించకపోతే వాళ్ళు ఆ పనులు చెయ్యరు కదా - మీవి మరీ వొఘాయిత్యం కబుర్లు, మంత్రసాని తనం వొప్పుకున్నాక నెత్తురుకి భయపడితే ఎష్లా!చాలా కాలం క్రితమే United States government తను చేసింది ఘనకార్యం అయినట్టు పొగిడేసుకుంటే అధికారపు దొంతరలలో ఒక కింద వరస ఉద్యోగిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలదా!అయితే గియితే, అంతరాత్మ గొడవ పెడితే ఉద్యోగం వొదిలి పోవచ్చు. కానీ, "We will insist on maintaining tough UN sanctions against Iraq unless and until that regime complies with relevant Security Council resolutions." అని కూడా అనగలిగిన Madeleine Albright అలాంటి సుకుమారమైన వెన్నెల్లో ఆడపిల్ల కాదని తెలియడం లేదూ!
1997: Edmond de Rothschild అక్టోబర్ 29న Genevaలో చచ్చాడు.ఈ తేదీ యొక్క కనక్సన్ యేంటంటే,Church of Satan అనే సంస్థను స్థాపించి "Satan Speaks" అనే ఉద్గ్రంధాన్ని వెలయించిన Anton Szandor LaVey కూడా సరిగ్గా ఇదే రోజున చచ్చాడు - ట!ఆ శ్రీవారు చెప్పిన Protocols Of The Elders Of Zion పేరున ఉటంకించిన సత్సంప్రదాయాల్నే ఈ శ్రీవారి శవానికీ పాటించినట్టు తెలుస్తున్నది. దీనివల్ల అప్పటి వరకు Iluuminati గురించి తెలియని కొందరికి మొదటిసారి బుర్ర లోని లైటు వెలిగింది!
ఎప్పుడో 1984లో Nane Lagergren అనే Rothschild ఇంటి ఆడమనిషిని పెళ్ళి చేసుకున్న Kofi Annan ఇప్పుడు United Nationsకి Secretary General అయ్యాడు.
2000: George W. Bush గారు ప్రజల చేత United Statesకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అనడం కన్న కొందరు ఆయనను ఎన్నుకుని ప్రజల మీద రుద్దారు అనడం సరైనది.ఎందుకంటే, శ్రీవారి జననం House of Plantagenet అనే ప్రాచీన కాలపు రాజవంశంలో జరిగింది.పుట్టుకకి సంబంధించిన మూలాన్ని దాచడం వినయమూ కాదు, పాడూ కాదు - ప్రజాస్వామయంలో ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చెయ్యడం ఇష్టం లేక అలాంటివి దాచివెయ్యడం సంప్రదాయం కాబట్టి బయటికి చెప్పరు గానీ వారిలో వారు తమని తాము Royal House of Judah అని చెప్పుకుని గర్విస్తూ ఉంటారు.
2001: ఇప్పుడు మన కధ ముదిరి పాకాన పడి కంచికి చేరబోతున్నది!ఇవ్వాళ 9/11 అంటే తెలియని వాళ్ళు లేరు.Al Qaeda అనే ఉగ్రవాద సంస్థను నడుపుతున్న Osama bin Laden ఇదివరకే అమెరికాను భయపెట్టగలిగినది అతనొక్కడే అని ప్రకటించుకుని ఉండటం చేత తన ప్రతాపం చూపించడానికి ఈ ఘనకార్యం చేశాడని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు.స్వయంగా బిన్ లాడెన్ తనే ఆ ఘనకార్యం చేశానని చెప్పుకోవడం, కొన్నేళ్ళ తర్వాత పాకిస్తాన్ భూభాగం మీద అతన్ని వెంటాడి వేటాడి వధించడం చూసినవాళ్ళు ఎవరూ ఇప్పుడు నేను చెప్పబోయే అసలు కధని నమ్మలేరు.
ఇప్పుడు WTOని కూల్చినది కూడా అప్పుడు USS Libertyని తుక్కుతుక్కు చేసిన Israel ప్రభుత్వమే!ఇంకా విచిత్రం యేమిటంటే బ్రిటిష్, అమెరికన్ ప్రభుత్వాలు కూడా ఈ దొంగాటకంలో తోడుదొంగలే - వీళ్ళందర్నీ శాసిస్తున్న Rothschilds అమెరికన్ ప్రజల మెదళ్ళలో మెల్లమెల్లగా జాక్సన్ మహాశయుడి కాలం నాటి ఆశలు మోసులు వేస్తున్నాయని అనుమానం వచ్చి "మా నుంచి స్వతంత్రం కోరుకుంటే మీకు విధ్వంసమే గతి!మాకు విధేయత చూపిస్తేనే మీకు భద్రత ఉంటుంది!" అని సుకుమారమైన పద్ధతిలో చెప్పాలని ఒకనాడు Germany గడ్డమీద రగిల్చిన Reichstag Fire సన్నివేశాన్ని మరోసారి మరో శైలిలో రక్తి కట్టించారు, అంతే!
ఉత్తినే Rothschilds ఎంగిలి చెయ్యి కూడా విసరదు కదా - సరిగ్గా 9/11 విధ్వంసం జరిగిన నెల తర్వాత అమెరికా Afghanistan మీద దాడి చేసింది, Afghanistan చేసిన పాపం అప్పటికి Rothschild ఆధారిత central bank లేని ఏడు దేశాల్లో ఒకటై ఉండటమే.
బిన్ లాడెన్ దూలకొద్దీ ఒకసారి తనే చేశానని గొప్పలు చెప్పుకున్నప్పటికీ 2002 సెప్టెంబర్ 17న Al Jazeeraకు "The U.S. government has consistently blamed me for being behind every occasion its enemies attack it. I would like to assure the world that I did not plan the recent attacks, which seems to have been planned by people for personal reasons." అనే కబురు పంపించాడు.అతని సంగతి చివర్లో చూద్దాం గానీ మొదట ఇజ్రాయేలు ప్రమేయాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించే సాక్ష్యాలు ఏమిటో చూద్దాం.9-11 జరగటానికి నాలుగు రోజుల ముందు Mohamed Atta అనే హైజాకర్ల నాయకుడు తన బృందంతో కలిసి Pro Israeli lobbyist అయిన Jack Abramoff అనే Ashkenazi Jewకి సంబంధించిన casino boatsలో ఒకదానిమీద చాలాసేపు గడిపారు - దానికి కారణం గానీ అవసరం గానీ ఇప్పటి వరకు తెలియదు.
ఆఖరికి అనుమానం AMDOCS, Comverse Infosys అనే రెండు ఇజ్రాయేలీలు నడుపుతున్న కంపెనీల మీద పడింది.AMDOCS కంపెనీ అమెరికాలోని అన్ని ఫోన్ కంపెనీలకీ బిల్స్ తయారు చేస్తుంది - ఎవరు ఎవరితో ఎంతసేపు మాట్లాడారు అన్న గుట్లుమట్లు అన్నీ తెలుసు దానికి!
Comverse Infosys కంపెనీ law enforcement department కోసం telephone callsని వినడం కోసం tapping equipment తయారు చేస్తుంది.అయితే, దీని development budgetలో సగాన్ని Israeli government భరిస్తున్నది.అంటే, అమెరికా  ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన అంతర్గత నిఘా విభాగంలోకి కూడా ఇజ్రాయేల్ దొడ్డిదారిన చాలా కాలం క్రితమే చేరుకునేసింది!
FBI చేస్తున్న దర్యాప్తు ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి United States ప్రభుత్వం యొక్క లోలోపలి పొరలలోకి కూడా వ్యాపించిన foreign spy ring కనిపించి వాళ్ళకి కళ్ళు చెరిరిపోయినాయి - అదీ Israel గొప్పతనం! 9-11 కేసులో అరెస్టయిన అనుమానిత గూఢచారుల్లో సగం మంది ఇజ్రాయేలీయులే.
ఒక వింత కాని వింత ఏమిటో తెలుసా!సరిగ్గా 9-11న ఒక అయిదుగురు ఇజ్రాయేలీయులు World Trade Towers కూలిపోయినందుకు కేరింతలు కొడుతూ పోలీసులకి దొరికిపోయారు.వాళ్ళు Urban Moving Systems ఉద్యోగులని భావిస్తున్నారు.వాళ్ళ దగ్గిర నకిలీ పాస్పోర్టులు ఉన్నాయి, బోల్డంత డబ్బూ దొరికింది.వాళ్ళలో ఇద్దరు Mossad సభ్యులని తర్వాత బయటపడింది.సాక్షుల కధనం ప్రకారం మొదటి ప్రేలుడు జరిగే సమయానికి వాళ్ళు Liberty Park దగ్గిర జరుగుతున్నదీ జరగబోయేదీ ముందే తెలిసిన వాలకాలతో కనిపించారు.పోలీసులు మాత్రం వాళ్ళని మామూలు ఇంటరాగేషన్ చేసి ఇజ్రాయేలుకి పంపించేశారు!
Urban Moving Systems అనేది Mossad సభ్యులకి విడిది కోసం ఏర్పాటు చేసిన ఒక ముసుగు సంస్థ - యజమాని ముందే కంపెనీ ఎత్తేసి ఇజ్రాయేలుకి పారిపోయాడు!ఇప్పటికి United States Government 9-11 ప్రేలుడుకీ ఇజ్రాయేలీ ఏజెంట్లకీ సంబంధం ఉందని గుర్తు పట్ట్టింది.ఈ మొత్తం కుట్రకోణం Carl Cameron నడుపుతున్న Fox News నాలుగ్ భాగాల కధనం వేసి బయటపెట్టిందే!AIPAC లాంటి ప్రముఖ యూదు సానుకూల సంస్థలు తమ సైటునుంచి ఆ కధనాల్ని తొలగించమని Fox News  యాజమాన్యం మీద ఎంతో ఒత్తిడిని ప్రయోగించాయి.
మరొక వింత కాని వింత ఏమిటో తెలుసా!సరిగ్గా 9-11 attacks జరగటానికి రెండు గంటల ముందు World Trade Towersకి మొన్ని గజాల దూరంలో ఉన్న Odigo అనే Israeli companyకి ముందస్తు బెదిరింపు అంతర్జాల హెచ్చరిక వచ్చింది.పాపం, ఆ యజమాని పంపినవాళ్ళ IP ఇచ్చినప్పటికీ FBI దాన్ని పట్టించుకోలేదు - ఎందుకనో!
attacks జరగటానికి ముందే American Airlines, United Airlinesలలో కొన్ని మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుక్కింగులు జరిగాయి.ఆ టిక్కెట్లు కొన్నవారి వివరాలను పరిశోధిస్తామని చెప్పిన FBI వాటి వివరాలను మాత్రం బహిర్గతం చెయ్యటానికి నిరాకరించింది - బహుశా అవన్నీ ఇజ్రాయేలు వైపుకి వెళ్ళి ఉంటాయి!
అసలైన కొసమెరుపు యేమిటంటే, World Trade Center మీద దాడి జరిగిన వెంటనే అనేక మంది రాజకీయ నాయకులకీ మీడియా అధిపతులకీ వాటిని తెరిచిన వాళ్ళకి anthrax బాక్టీరియాని అంటించే ఆకాశరామన్న ఉత్తరాలు పోష్టు ద్వారా వెళ్ళాయి.అదివరకే Al-Qaeda ఈ ట్రిక్కును ప్రయోగించిన ఊదాహరణలు ఉండటంతో 9-11 ప్రేలుళ్ళను నెట్టేసినట్టు దీన్ని కూడా వాళ్ళ మీదకే నెట్టేద్దామనుకున్నారు, కానీ విచారణ కొంచెం నిజాయితీగా చేసేసరికి అక్కడ వాడిన anthrax బాక్టీరియా United States వారి military laboratory యొక్క సృష్టి అని తేలడంతో దేశం పరువు సొఘం ఢమాల్!
FBIకి అది అరబ్బులను గురించి పదే పదే అవాకులూ చెవాకులూ వాగుతూ employers నుంచి చివాట్లను తిన్న Ashkenazi Jew అయిన Dr. Philip Zack యొక్క హస్తలాఘవం అని తెలిసింది.ఇక్కడి నుంచి ఇటు FBI అటు మీడియా కేసు గురించి గప్ చుప్ సాంబారు బుడ్డి అయిపోయాయి.
WTC దాడికి వారం ముందు Zim Shipping Company తన ఆఫీసుల్ని WTCతో కుదుర్చుకున్న లీజు ఒప్పందాన్ని $50,000 నష్టానికి రద్దు చేసుకుని వేరే చోటుకి తరలించుకుపోయింది.ఈ కంపెనీలో సగం భాగస్వామ్యం ఇజ్రాయేల్ ప్రభుత్వానిది - అనగా Rothschilds వాళ్ళది!
ఇక ఈ సుదీర్ఘమయిన కధనానికి ఫినిష్షింగ్ టచ్ ఇస్తున్నాను కాసుకోండి!October 3న Israeli Prime Minister హోదాలో Ariel Sharon గారు Shimon Peres అనే Ashkenazi Jew ముందు "Every time we do something you tell me America will do this and will do that....I want to tell you something very clear, don't worry about American pressure on Israel. We, the Jewish people, control America, and the Americans know it" అని ప్రగల్భించినట్లు Kol Yisrael radio వినిపించింది.పనిలో పని బిన్ లాడెన్ గురించి కూడా కొసమెరుపు చెప్పేస్తే ఓ పనైపోతుంది కదూ బాబూ!
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇజ్రాయేలు అమెరికా చేత వాళ్ళనీ వీళ్ళనీ లొంగదీసుకోవటానికి అమెరికా మీద దాడులు చెయ్యటం చూసి తను కూడా అదే ట్రిక్కు ప్లే చెయ్యాలనుకున్న ఇమిటేషను సరుకు తప్ప ఒరిజినాలిటీ లేదు.అతని యావ మొత్తం అమెరికాని ఇజ్రాయేల్ తరహా దాడుల్తో భయపెట్టి లొంగదీసుకుని ఆఫ్ఘనిస్తాన్ మీదకి ఉసి గొల్పాలనే తప్ప ఇస్లామిక్ స్టేట్, ప్రపంచాధిపత్యం లాంటి పెద్ద కోరికలు లేవు.చూసింది మాత్రమే అర్ధం చేసుకోగలిగిన బిన్ లాడేన్ అమెరికా ఇజ్రాయేలుకి భయపడటానికి అక్కడ దాక్కుని ఉన్న ఇల్యూమినాటీ ఉనికిని గుర్తించలేకపోయాడు.ఇల్యూమినాటీకి మిత్రులూ, శత్రువులూ, అభిమానులూ, అనుకరించేవాళ్ళూ, అనుసరించేవాళ్ళూ అని తేడా లేదు - Ashkenazi Jewలు కానివాళ్ళని అంతం చెయ్యడంలో వలపక్షం చూపించని సమవర్తులు వాళ్ళు!
2003: Jewish calendar మొత్తం మీద అత్యంత పవిత్రమైన "Day of Purim" వచ్చే మార్చి 19న అమెరికా ఇరాక్ మీద ఆఖరి యుద్ధాన్ని మొదలు పెట్టింది - Ancient Babylon మీద తమ గెలుపును తలుచుకుని యూదులు సంబరం చేసునే రోజున ఇరాక్ మీద యుద్ధం మొదలు కావడం కాకతాళీయం ఎంత మాత్రం కాదు!
Rothschilds+Illluminati వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ లూసిఫర్ చిహ్నాల్ని ఉంచడం గానీ ఆయా పనులకి కొన్ని ప్రత్యేకమైన విషయాలతో సంబంధం కలపడం గానీ చెయ్యడంలో ఎంతో నిష్ఠని ప్రదర్శిస్తారు.ఆంధ్ర ప్రదేశ్ విభజన తేదీ ఇటలీ ఆవిర్భావ దినం రోజున జరగడానికీ ఆనాటి హడావిడి మొత్తం బిల్లులో లోపాలు ఉన్నా సరే పంపకాలు పూర్తి కాకపోయినా సరే అసలు కాంగ్రెసుకే బిల్లుని పాస్ చేయించుకోవటానికి కనీస మద్దతు ఇవ్వగలిగినంతమంది సభ్యులు లేకపోయినా సరే ఎప్పుడూ లాభం కోసమే అర్రులు చాచిన కాంగ్రెసుకి కూడా ఇవ్వడం వల్ల తమ పార్టీ చస్తుందని తెలిసినా సరే ఆ రోజు కల్లా రాష్ట్రం విడిపోయి తీరాల్సిందేనని ఎవరో హుకుం జారీ చేసినట్టు నడవడానికీ తెలంగాణ ఏర్పాటు Rothschilds+Illluminati ప్లాను ప్రకారం జరిగిందనే నా అనుమానానికి ఇలాంటివన్నీ బలమైన సాక్ష్యాలుగా దొరుకుతున్నాయి.
ఇరాక్ మీద దాడి విషయంలోనూ అంతే, తేదీలని లెక్క ప్రకారం నిర్ణయించారు - సరిగ్గా పదేళ్ళ క్రితం ఇప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ తండ్రి అయిన అప్పటి  అమెరికన్ ప్రెసిడెంట్ George Herbert Walker Bush ఇదే రోజున పారిపోతున్న వాళ్ళని కూడా వదలకుండా 1,50,000 మంది ఇరాకీలని చంపి ఆనాటి దాడిని ముగించాడు!"Day of Purim" అనే రోజుతో యూదులకి ఉన్న అనేకానేకమైన అనుబంధాలలో పాత శత్రువుల మీద పగ తీర్చుకోవటం కూడా ఒకటి - అప్పటి Ancient Babylon ఇప్పటి ఇరాకే, ఇప్పటి వరకు Rothschild ఆధారిత central bank లేని ఆరు దేశాలలో ఇరాక్ కూడా ఒకటి!
ఇరాక్ మీద యుద్ధం అమెరికా తన స్వంత ప్రయోజనాల కోసం చేసిందని నమ్మేవాళ్ళు పిచ్చివాళ్ళు - అదనపు ప్రయోజనం కింద ఇరాకీ ఆయిల్ అమెరికాకి వచ్చి ఉంటే ఉండొచ్చును గానీ అది ఇజ్రాయేల్ ప్రమేయాన్ని బయటికి రాకుండా చెయ్యడానికి అల్లిన కట్టుకధ, Iraq నుంచి మంచినీటిని Israel వైపుకి మళ్ళించడానికి జరిగిన యుద్ధం!
మీడియా లెక్క ప్రకారం ఏది మనకి చూపిస్తే తనకి నష్టమో దాన్ని దాచేసి ఏది మనకి చూపిస్తే తనకి లాభమో దాని మాత్రమే చూపిస్తూ ఉండటం వల్ల మనకి అనుమానం కూడా రావడం లేదు గానీ దేశాధినేతల స్థాయికి వెళ్ళినవాళ్ళకి ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి - Malaysian Prime Minister అయిన Mahathir Mohamed ఒకసారి "Jews rule the world by proxy. They get others to fight and die for them" అని అన్నారంటే ఇజ్రాయేలు యొక్క ఔద్ధత్యమూ అమెరికా యొక్క ఉంఛత్వమూ తెలియడం లేదా!
"అక్కడెక్కడో కుట్రలు పన్ని వాళ్ళనెవళ్ళనో సర్వనాశనం చేస్తున్నవాళ్ళు మనకెలా శత్రువులౌతారు?హిందువులకి మాతృభూమి అంటూ హరిబాబు ఈ సోది మనకెందుకు చెప్తున్నాడు!" అని విసుక్కుంటున్నవాళ్ళకి నేను చెప్పేది ఒకటే - మనకన్న మన దేశం యొక్క సంపదా తేజస్సూ వాళ్ళకే ఎక్కువ తెలుసు, అక్కడక్కడే తచ్చాడుతూ భారతదేశాన్ని వదిలెయ్యలేదు, ఇక్కడికీ వచ్చారు! ప్రస్తుతం Regional Grand Lodge of Eastern Indiaకి Assistant Regional Grand Secretary అయిన Ambarish Singh Roy అనే అతను "Our first lodge was a military one established by the EIC in 1730. After the British took it back to England post-Independence, the oldest surviving lodge, now in India is the Calcutta’s Freemason’s Hall, known as ‘The Star in the East’" అని చెప్తున్నాడు. భారతదేశపు ప్రప్రధమ రాష్ట్రపతి Rajendra Prasad, భారతదేశపు మొదటి ఉప రాష్ట్రపతి S Radhakrishnan, Sir Phirozeshah Mehta,  C Rajagopalachari, Nawab Of Pataudi Mansur Ali Khan, Maharaja Jivaji Rao Scindia వంటి ఆనాటి ప్రముఖులు చాలామంది ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు.“The iconic Rashtrapati Bhavan (Viceroy’s House) has Masonic signatures as many British kings were Freemasons. In fact, the plan of the creation of the New Delhi capital has Masonry embedded in it. Even, the Jantar Mantar has Masonic elements. We can see it, a layman cannot. The Goshamal Baradari in Hyderabad, built in 1682 by Sultan Abul Hassan Tanasha, is the oldest building used as a Masonic Temple in India. It was donated to the fraternity in 1872 by the Nizam of Hyderabad”అని కూడా Ambarish Singh Roy అనే అతను చెప్తున్నాడు.
చాలా కాలం క్రితం National Archives విభాగంలోని Mohandas K. Gandhi, B.R. Ambedkar, Gopal Krishna Gokhale ప్రభృతుల ఉత్తరాలు వాతావరణంలోని తేమకూ జాగ్రత్తపరచడం పట్ల అశ్రద్ధకూ గురై పాడైపోయాయని చెప్పారు.కానీ అది అశ్రద్ధ వల్ల జరిగినది కాదు, వాటిలోని విషయం ప్రమాదకరమైనది కాబట్టి వాటినలా నాశనం అయిపోనిచ్చారనేది వాస్తవం!సత్యానికీ అహింసకీ ప్రతిరూపం అని మనం నమ్ముతున్న మోహన్ దాస్ కరం చంద్ గాంధీ చెప్పిన అబద్ధాలకీ చేసిన హత్యలకీ తిరుగులేని సాక్ష్యాలు వాటిలో ఉన్నాయి గనకనే పొరపాటున వాటిని సత్యాన్వేషుల చేతుల్లో పడకుండా చేశారు.అతని గురించి ఈరోజు అధికారికం అని ముద్ర వేసి ప్రభుత్వం చరిత్ర పేరిట ప్రచురించిన ఎన్నో విషయాలు అభూత కల్పనలే!
1891లో బారిస్టర్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన గాంధీ మరుసటి సంవత్సరం Dada Abdulla & Co.తో ఉన్న లిటిగేషను విషయంలో Tyabji Haji Khan Muhammad అనే వలస వలస పక్షి దక్షిణాఫ్రికా వెళ్ళాడు.Tyabji Haji Khan అనే అతన్ని వ్యాపారస్తుడని మనం చదువుతున్న చరిత్ర చెప్తుంది కానీ నిజానికి అతనొక స్మగ్లర్. దక్షిణాఫ్రికాలో రైలునుంచి గెంటెయ్యటం అనేదాన్ని చాలా ప్రముఖమైన సంఘటన కింద మోసేస్తారు, కానీ అతను అలవాటు చొప్పున చేసిన అనేకానేకమైన ఉన్నత తరగతి ప్రయాణాల్ల్లో ఒక్కసారి మాత్రమే జరిగిన సంఘటనకి అంత ప్రాధాన్యత ఇవ్వడం దేనికి?ఆ సంఘటన తర్వాత కూడా అతను ఎన్నోసార్లు ఉన్నత తరగతిలో ప్రయాణం చేశాడు - అన్నిసార్లూ జరిగితే కదా జాతి మొత్తానికీ అక్కడి చట్టాలకీ రేసిజాన్ని ఆపాదించాల్సింది!Random Pick చేసిన వాటికి universal truth హోదా ఇవ్వడం ఎంతవరకు న్యాయం?పోనీ ప్రిటోరియా ప్రభుత్వం జాత్యహంకార స్వభావం కలిగినది అని నిర్ధారించితే అటువంటి ప్రభుత్వానికి సహాయం చేసినవాడు మానవత్వం ఉన్న మనిషే కాదు, మానవతా వాది ఎట్లా అవుతాడు?బోయర్ యుద్ధంలో ప్రభుత్వానికి సహాయం చేసి అవార్డు అందుకున్నాడు అని చెబుతారే గానీ చేసిన సహాయం యొక్క స్వభావం ఏమిటి?అతను చేసింది క్షతగాత్రులకి సేవ చెయ్యడం లాంటిది కాదు!Bamabatta rebellion అనేది అక్కడి నల్ల జాతివారు తెల్ల వాళ్ళ మీద తిరగబడిన స్వేఛ్చా పోరాటం.దాన్ని క్రూరంగా అణిచివేసిన తెల్ల జాతి వాళ్ళని "I bore no grudge against the Zulus, they had harmed no Indian. I had doubts about the rebellion itself, but I then believed that the British Empire existed for the welfare of the world. A genuine sense of loyalty prevented me from even wishing ill to the Empire. The rightness or otherwise of the rebellion was therefore not likely to affect my decision." అని ప్రశంసించిన వాణ్ణి పట్టుకుని తెల్ల జాతి వాళ్ళ మీద అలుపెరగని పోరాటం చేసిన వీరయోధుడని నమ్మటానికి ఎంత వెర్రి బాగుల తనం కావాలో మీరే తేల్చుకోండి!ఇంకొక దుర్మార్గం ఏమిటంటే, ఆ జులు తెగ నాయకుణ్ణి పట్టుకోలేకనో ఏమో తెగ నాయకుడి దుస్తులు తొడిగిన ఒక శవాన్ని చూపించి "నాయకుణ్ణి చంపేశామ"ని చేసిన మోసానికి కూడా గాంధీ తెల్లవాళ్ళ తరపున సాక్ష్యం చెప్పాడు - స్వయాన తెగ నాయకుడి భార్య అతను నా భర్త కాదు మొర్రో అంటున్నా ఈ సత్యసంధుడు పట్టించుకోలేదు, తర్వాత జరిగిన D.N.A పరీక్షని బట్టి తెగ నాయకుడి భార్య చెప్పినదే నిజమని తేలింది.తెల్ల జాతి వాళ్ళకి ఇన్ని దుర్మార్గపు సహాయాలు చేసినవాడు నిజంగా జరిగిందో లేదో తెలియని రైలునుంచి గెంటెయ్యడం అనే ఒక్క సన్నివేశంతో వాళ్ళ జాత్యహంకారానికి గురైనవాడుగా మారిపోయాడు - ఏమి కల్పనా చాతుర్యమూ ఏమి కల్పనా చాతుర్యమూ!
రాజకీయాల్లోకి వచ్చాక గోచిపాతరాయుడి వేషం కట్టి బీదప్రజల ప్రతినిధి అనిపించుకున్న ఈ వ్యక్తి బారిస్టరు జీవితంలోనూ దక్షిణాఫ్రికా జీవితంలోనూ సామాన్య ప్రజల కష్టాలను గురించి ఆలోచించిన సన్నివేశం ఒక్కటి కూడా లేదు - అతని మిత్రులూ గొప్పవారే, చేసుకున్న పరిచయాలు కూడా గొప్పవారితోనే!Hermann Kallenbach గురించి మీకు తెలుసా!ఈ మధ్యనే Joseph Lelyveld అనే వ్యక్తి “Great Soul: Mahatma Gandhi and His Struggle With India” అని ఒక పుస్తకం రాశాడు.అందులో గాంధీకి ఈ Kallenbachతో స్వలింగసంపర్కం లాంటి అనుబంధం ఉన్నట్టు గాంధీ చింపెయ్యడం మర్చిపోయిన కొన్ని ఉత్తరాల్ని పట్టుకుని కధనాలు అల్లుకుంటూ వచ్చాడు.పుస్తకం పేరులో చూస్తే గాంధీ అంటే భక్తి ఉన్నట్టు ప్రదర్శన!పుస్తకం లోపలేమో గాంధీని భ్రష్టు పట్టించే ప్రయత్నం!
Columbia University ఈ పుస్తకానికి Pulitzer అవార్డు ఇచ్చింది.గాంధీకీ Rothschildsకీ ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే ఇక్కడొక తీగను లాగాలి.Columbia University అనేది Rothschilds బ్యాంకింగ్ కంపెనీ చైనాతో చేసిన Opium వ్యాపారంలోని లాభాలతో కట్టిన వ్యభిచార గృహం లాంటి విశ్వవిద్యాలయం!Rothchild అప్పటికే British East India Companyని స్థాపించి Indiaలో పండిన Opiumను Chinaలో అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నాడు. ఇక పుస్తక రచయిత Lelyveld Arthur Joseph అయితే 1933లో Columbia Universityనుంచి B.A పట్టాను పొందిన యూదు రబ్బీ - Israelను అమెరికా స్వతంతర్దేశం కింద గుర్తించేటట్లు చెయ్యడంలో ప్రముఖ పాత్ర వహించినవాడు!
తెలుసుకోవడం అత్యవసరమైన అసలు విషయం వైపుకి దృష్టి పోనివ్వకుండా అనవసరం అనిపించే విషయాల్ని అత్యవసరం కింద ఫోకస్ చేసి గాంధీకి ఈ Kallenbachతో ఉన్న అసలైన సంబంధం వైపుకి జనం దృష్టిని పోనివ్వకుండా ఉండటానికే స్వలింగసంపర్కం అనేది ప్రముఖం చేశారు.అయితే, మనకి కూడా అనుమానం రగిలించే ఒక లేఖ ఉంది.British authoritiesతో ఒక విషయమై లాబీయింగ్ జరుపుతున్న సమయంలో లండన్ హోటలు నుంచి గాంధీ రాసిన ఉత్తరంలో "Your portrait (the only one) stands on my mantelpiece in the bedroom. The mantelpiece is opposite the bed" అని ఉండటం వాస్తవమే!అదీ గాక, Hermann Kallenbachను "Lower House" గానూ తనని తను "Upper House" గానూ పేర్కొంటున్న లేఖలు కూడా కొన్ని ఉన్నాయి.cotton-wool, Vaselineలను చూసినప్పుడల్లా తమ మధ్యన ఉన్న "mutual love" గుర్తుకొస్తున్నదని కూడా గాంధీ రాశాడు.అయితే, ఇవన్నీ అప్పుడు Hermann Kallenbach గాంధీకి చేసిన సహాయం వల్ల వారి మధ్య ఉన్న లైంగికేతర అనుబంధం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది.సినిమా తారల్ని భ్రష్టు పట్టించటానికి ఒక హీరోయిన్ "I LOVE MY DOG!" అనగానే ఆమె "I DO SEX WITH MY DOG!" అని అన్నట్టు రాసే మహత్కార్యం లాంటిదే ఇక్కడ కూడా జరిగింది.
ఆ ఉత్తరాలు రాసేనాటికి Mohandas K. Gandhi తన లాయర్ వృత్తిలో బాగా డబ్బు గడిస్తూ తను ఉన్నచోట గల భారతీయ ధనవంతుల్లో మంచి పాప్యులారిటీని తెచ్చుకుని ఇంకాస్త పైకి వెళ్ళడానికి ప్రభుత్వ వర్గాలకు చంకల్లో మట్టి దులిపే స్థితిలోనూ Hermann Kallenbach గాంధీకి మరింత పాప్యులారిటీ సంపాదించి పెట్టే ఉద్దేశంతో తొలుస్తాయ్ వ్యవసాయక్షేత్రం నమూనాలో తనూ ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్న గాంధీ ముచ్చట తీర్చటం కోసం Johannesburg నగరానికి దగ్గిర్లో 1100 ఎకరాల భూమిని దానం ఇచ్చిన సకలకళావల్లభుడు. గాంధీకి తను ఇచ్చిన ఆశ్రమానికి "Tolstoy Farm" అని Kallenbach పేరు పెట్టినది కూడా Leo Nikolayevich Tolstoy తన యూదు అస్తిత్వాన్ని దాచుకుని క్రైస్తవుడిలా నటించే crypto-jew కావటం వల్లనే!జాత్యహంకారం లేనివాళ్ళనీ సాధు సజ్జనుల్నీ Rothschilds-Illuminati-AshkanaziJews అసలు ప్రోత్సహించనే ప్రోత్సహించరు.నిజానికి Tolstoy రాసిన War and Peace గానీ Anna Karenina గానీ గొప్ప రచనలేం కావు, Rothschilds controlled media మోతెక్కించడం వల్లనే పదిమందికీ వాటి పేర్లు తెలిశాయి గానీ వాటిని చదివిన వాళ్ళు గానీ చదవ గలిగిన వాళ్ళు గానీ చదివి అర్ధం చేసుకోగలిగిన వాళ్ళు గానీ చాలా తక్కువ మంది:-)
రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు కొత్తగా పుట్టినది కాదు,ప్రాచీన కాలం నుంచీ అన్ని చోట్లా భూమికి ఉన్న విలువ మరి దేనికీ లేదు. అలాంటప్పుడు రైల్వే స్టేషనుకు కేవలం 2 మైళ్ళ దూరంలో ఉండి 1000 కాపు కొచ్చిన పళ్ళ చెట్లు, 2 బావులు, కొన్ని జబర్దస్తు భవనాలు గల భూమిని Kallenback గాంధీకి ఇవ్వడం అనుకోకుండా జరిగినది కాదు.German Rothschilds అతనికి 1904లోనే గాంధీని మచ్చిక చేసుకుని తమకు పనికొచ్చేటట్టు తీర్చి దిద్దమని పురమాయిస్తే ఆ పనిమీద Germany నుంచి దక్షిణాఫ్రికా వచ్చాడు. Rothschilds-Illuminati-AShkanazi బృందం వాళ్ళంతట వాళ్ళు ఎవ్వర్నీ చెడగొట్టరు, తమకు అవసరమైనవాళ్ళని వాళ్ళ సొంత ఖర్చుతో గానీ కష్టంతో గానీ సృష్టించుకోరు. వీళ్ళు ఎక్కడ ఎవ్వర్ని పెంపుడు కుక్కల్లా ఉపయోగించుకున్నా అవతలి వాళ్ళు అప్పటికే వీళ్ళకి పనికొచ్చే రకం తెలివితేటల్ని ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళలోనుంచి గట్టివాణ్ణి పక్కకి తీసి అవసరం అయితే ఫైనల్ ట్రిమ్మింగ్ ఇచ్చి వాడుకుంటారు.గాంధీ అప్పటికే తర్వాత సత్యాగ్రహం అని పేరు పెట్టుకున్న passive resistance పద్ధతి మీద కొన్ని ప్రయోగాలు చేసి ఉన్నాడు. అప్పటి ఫలితం అంతంత మాత్రమే అయినా శిక్షణ ఇస్తే భారతదేశంలోని అతివాదులని దెబ్బ తీసి స్వతంత్ర సమరాన్నీ స్వతంత్రం ఇచ్చాక దేశపు చరిత్రనీ తమకి నచ్చిన దిశలోకి నడిపించటానికి పనికొస్తాడని వాళ్ళకి అనిపించింది. గాంధీ కస్తూరి బాయిని కూడా వదిలేసి నిజంగా హోమోసెక్సువాలిటీ వెలగబెట్టాడని అందరూ అనుకునేటట్టు రెండేళ్ళు Kallenback దగ్గిర గడిపినది ఈ రకమయిన ట్రైనింగ్ కోసమే!
అక్కడ భారతదేశం నుంచి Viceroy Minto 1910 జనవరి 5న “with the gloom several assassinations hanging over everyone, a spirit hitherto unknown to India has come into existence, a spirit of anarchy and lawlessness which seeks to subvert not only British rule but the Governments of Indian chiefs…”  అనీ Viceroy Charles Hardinge 19111 మే 28న “In my opinion, nothing can be worse than the condition of Bengal and Eastern Bengal. There is practically no Government in either province…It is better to shift the Capital from Calcutta to Delhi,  and call Gandhi to India from South Africa ” అనీ నివేదికలు పంపిస్తున్నారు.
అయితే, గాంధీలో అతని పాటికి అతన్ని స్వేచ్చగా నాయకత్వం ఇచ్చి వదిలేస్తే తనకొచ్చిన పిచ్చి పిచ్చి ఆలోచనలతో రెచ్చిపోయి మఠధ్వంసం చేసేసి తెల్లమొహం వేసే లక్షణం ఉందని పసికట్టి మరింత మెరుగైన శిక్షణ ఇచ్చి రంగస్థలం మీద వదలమని గోపాల కృష్ణ గోఖలేని పురమాయించారు. ఆనాటి స్వతంత్ర వీరుల్లో మచ్చుకు ఒక్కసారి కూడా అరెస్టు కానిది ఇతను ఒక్కడే! గోఖలేకి ఇచ్చిన “ Knight Commander of the British Raj empire “ అవార్డు సావర్కారుకి ఇచ్చి ఉంటే, మాటవరసకి ఇచ్చారని సావర్కారుకి తెలిస్తే సిగ్గుతో, దుఃఖంతో, అసహ్యంతో అప్పటికప్పుడు ఆత్మహత్య చేసుకునేవాడు!
Rothschilds-Illuminati-AshkanaziJews మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు - సమయం ఎక్కువ లేదు, పెద్ద మొత్తంలో సైనికుల అవసరం ఉంది!Lord Alfred Milner పుణ్యాన బోయర్ యిద్ధం మొదలయ్యింది.దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీ తన రాజభక్తిని చాటుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటున్నాడు.1901లో Queen Victoria చచ్చిపోయినప్పుడు condolence message పంపించటమే కాక Durban నగరంలోని రాణి విగ్రహం ముందు పుష్పగుఛ్చం ఉంచి మౌనదుఃఖం పాటించి స్కూలు పిల్లలకి ఆమె ఫొటోల్ని పంచి పెట్టాడు.తనొక్కడూ విధేయత ప్రకటించటమే కాదు, George-V పట్టాభిషేకం జరిగినప్పుడు ఇతరులని కూడా కలుపుకుని The Indian residents of this country (i.e. South Africa) sent congratulatory cablegrams on the occasion, thus declaring their loyaltyఅనే congratulatory telegram పంపించాడు!
1909లో Lord Ampthill దక్షిణాఫ్రికా వచ్చినప్పుడు గాంధీ అతన్ని కలిసి మెప్పించటానికి అప్పుడు భారతదేశంలో నడుస్తున్న పోరాటవీరుల పంధాని విమర్శించి తన పంధాని గురించి చెప్పుకున్నాడు. ‘a satyagrahi do not inflict sufferings on others, but he invites it on himself’ అని గాంధీ చెప్పుకుంటున్న లక్ష్య ప్రకటనలో ధగధ్ధగాయమానమై కనబడుతున్న క్రైస్తవ మత భావన వాళ్ళకి నచ్చేసి గాంధీని భారతదేశపు రాజకీయ రంగం మీదకి వదలటానికి అంగీకరించారు. పదే పదే ఉత్తరాలు రాసి తన పంధా వాళ్ళకి ప్రమాదకరం కాదని పునః పునః నొక్కి వక్కాణిస్తూ మొత్తానికి మనం ఎవరి మీదనైతే గాంధీ పోరాడాడని నమ్మి మోసపోయామో వాళ్ళ అభిమానం పొందగలిగాడు. దక్షిణాఫ్రికాలో అతను చేసిన సేవలకి మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం గాంధీకి మూడు గౌరవ పతకాల్ని ఇచ్చింది.1915లో బ్రిటిష్ చక్రవర్తి Kaisar-i-Hind ఇరుదును ప్రసాదించాడు.
గాంధీని భారతీయులకి పరిచయం చేసే బృహత్కార్యం తలకెత్తుకున్న గోపాలకృష్ణగోఖలే చిత్పవన బ్రాహ్మణుడు. పదిహేడో శతాబ్దానికి ముందు భారతదేశంలో చిత్పవన అనే పేరుతో బ్రాహ్మణ శాఖ లేదు! చారిత్రక ప్రస్తావనలను పరిశీలిస్తే 1707 దరిదాపుల్లో Balaji Vishwanth Bhat అనే వ్యక్తి Ratnagiri నుంచి Pune-Satara ప్రాంతానికి వలస వచ్చినట్టు తెలుస్తుంది.Chhatrapati Shahu సమర్ధులైన ప్రభుత్వోద్యోగుల కోసం వెతుకుతున్నప్పుడు ఇతను రంగప్రవేశం చేశాడు.ఛత్రపతికి ఇతని పని తీరు నచ్చి 1713లో Prime Minister అని అర్ధం వచ్చే Peshwa బిరుదు ఇస్తూ ఉద్యోగంలోకి తీసుకున్నాడు.తర్వాత కాలంలో ఈ పీష్వాలే స్వయంగా రాజులై మరాఠాలను శక్తివంతులను చేసి చరిత్రలో మరాఠాలను క్షాత్రానికి మారుపేరు చేశారు!నిజానికి వీళ్లు Rothschilds కావాలని వొదిలెయ్యడం వల్ల గానీ ఇక్కడ వ్యాపించడం కోసం దించడం వల్ల గానీ Rothschilds వోడల ద్వారా కొంకణ ప్రాంతంలో దించబడిన Bene Israel AShkanazi Jews అని పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి.చిత్పవన్ అనే పేరుకి  హిందీలో అయితే "found lying at sea shore" అనీ సంస్కృతంలో అయితే "lifted from pyre"అనీ అర్ధాలు వస్తాయి.
వీరి పుట్టుకని గురించిన పురాణకధకి పరశురాముడితో సంబంధం ఉంటుంది.కార్తవీర్యుడు కామధేనువును హరించినప్పుడు జమదగ్ని "పరశురాముడు నిన్ను సంహరిస్తాడు" అని శపిస్తాడు.ఈ మొత్తం కధ విన్న పరశురాముడు కార్తవీర్యుణ్ణి సంహరిస్తాడు.తండ్రి హత్యకు ప్రతీకారం కింద కార్తవీర్యుడి కొడుకులు వశిష్ట మహర్షిని చంపుతారు.దీనికి ఆగ్రహించిన పరశురాముడు అప్పుడు 21 సార్లు భూమిని గాలించి రాజవంశ నిర్మూలనం చేస్తాడు.అయితే, తను చేసిన అతిహింసకి పశ్చాత్తాపం చెందిన పరశురాముడు అప్పటి వరకు తను గెలిచిన భూమిని కశ్యపమునికి దానం ఇచ్చి తపస్సు చేసుకోవటానికి మహేంద్రగిరి ప్రాంతం చేరుకుంటాడు.చాలా కాలం తపస్సు చేసి వరుణదేవుణ్ణి సముద్రతీరపు భూమిని కోరుకుంటాడు.వరుణుడు తధాస్తు అన్నప్పటికీ సముద్రుడు సానుకూలంగా స్పందించకపొయేసరికి పరశురాముడికి కోపం వచ్చి సముద్రం వైపుకి బాణం విడుస్తాడు.ఆఖరి నిముషాల్లో భయపడిన సముద్రుడు పరశురాముణ్ణి శరణు వేడుతాడు.దానితో పరశురాముడు క్షమిస్తే పరశురాముడి బాణం వ్యర్ధం కాగూడదని సముద్రుడు బాణం పడిన గుర్తు కన్న వెనక్కి వెళతాడు. అలా ఏర్పడినదే కొంకణ తీరం. పరశురాముడు అప్పుడు ఉండటానికి అనుమతి ఇచ్చిన 60 మంది బ్రాహ్మణ పరంపరల్లో చిత్పవన పరంపర కూడా ఒకటి.
Rothschilds-Illuminati-Ashkanazi ఘనకార్యం అయిన ethnic cleansing వ్యవహారం మాదిరి కనిపిస్తున్న పరశురాముడు 21 సార్లు చేసిన రాజవంశనిర్మూలనం  Bene Israel AShkanazi Jewsని చిత్పవన బ్రాహ్మణుల కింద మార్చి చెలామణి చెయ్యడానికి ఇటీవలనే అల్లి ప్రాచీన పురాణాల మధ్యకి తోసేసిన యవ్వారం అనిపించడం లేదూ!ఈ కధలో ఉన్న చెత్తాతి చెత్త మలుపుల్ని చూస్తుంటే చిన్న పిల్లలకి కూడా నవ్వొచ్చేలా ఉన్నాయి - మన పురాణ పురుషుల్ని మన రచయితలు ఇంత కేతిగాళ్ళలా చూపించడం అసాధ్యం!"చిత్పవన" నామధేయాన్ని జస్టిఫై చెయ్యటానికి అల్లిన మరొక కధ కూడా ఇట్లాగే ఉంటుంది.ఇందులో రాజులందర్నీ చంపేశాక వచ్చిన పశ్చాత్తాపంలో తపస్సు కాక యజ్ఞం చెయ్యాలని అనుకున్నాడట.అయితే, ఇతని కోపానికి భయపడో మరి కోపగించుకునో బ్రాహ్మణులు సహాయ నిరాకరణ చేశారట. పరశురాముడు అలా బ్రాహ్మణుల కోసం తిరుగుతుంటే, 14 మృతదేహాలు సముద్రంలో కొట్టుకు రావడం చూశాడు.వాటిని చితుల మీద పేర్చి నిప్పెట్టి కడిగి బతికించాట్ట - వాళ్ళే 14 గోత్రాల చిత్పవన బ్రాహ్మణుల్ట!
జన్యుశాస్త్ర పరిశోధనలు మాత్రం వీళ్ళు యూరోపు నుంచి దిగబడ్డ యూదులని తేల్చి చెప్పేశాయి - "... non-recombining uniparental contributions in Chitpavan-brahmin Mediterranean or East European type as shown by 20% (HV, U3) mtDNA lineages and highly frequent (R1a and L) Y-haplogroups. The admixture and PC analyses reflected genetic association of Chitpavan-brahmin with Iranian, Ashkenazi-Jews (Turkey), Greeks (East Europe) and to some extent with Central Asian Turkish populations elucidating their distinct Nordic, Scytho-Iranian ancestry." అని Sonali Gaikwad, VK Kashyapలు National DNA Analysis Centreకు సమర్పించిన పరిశోధనాపత్రంలో పేర్కొన్నారు. గోపాల కృష్ణ గోఖలేని తీర్చి దిద్దిన మహదేవ గోవింద రానడే కూడా చిత్పవన్ బ్రాహ్మణుడే,గాంధీని హత్య చేసిన గాడ్సే కూడా చిత్పవన్ బ్రాహ్మణుడే,BR Ambedkar రెండవ భార్య కూడా చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినదే!
గోఖలేని ఆనాటి వారు రాజకీయ నాయకుడిగా కాకుండా సంఘసంస్కర్తగా అభివర్ణిస్తారు గానీ రాజా రామ్మోహన్ రాయ్ పేరు వినగానే సతీ సహగమనమూ వీరేశలింగం పంతులు పేరు వినగానే విధవా పునర్వివాహమూ గుర్తుకొచ్చినట్టు ఇతను చేసిన సంఘ సంస్కరణ ఏమిటో గుర్తు రాదు, ఎవరూ చెప్పరు కూడాను!ఇంగ్లీషు వాళ్ళకి మాత్రం ఇతనంటే యమ గురి - 1904లో నూతన సంవత్సర వేడుకల సందర్భంలో CIE (Companion of the Order of the Indian Empire) ప్రత్యేక పురస్కారం అందజేశారు, 1909లో Lord John Morley ఇతన్ని ప్రత్యేకం పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు!ఇంగ్లీషువాళ్ళు గాంధీని తన వారసుడిలా తయారు చెయ్యమని సూచించగానే అతివాదుల విజృంభణతో మసకబారుతున్న తన వైభవాన్ని పునరుద్ధరించుకునే అవకాశం దొరికిందని వెంటనే అంగీకరించాడు.అలా 1912లో దక్షిణాఫ్రికాలో ఉన్న గాంధీని లండన్ తీసుకొచ్చి అక్కడ కొన్ని కీలకమైన పనులు జరిపించుకుని కొంత పూర్వరంగం సిద్ధం చేసి అప్పుడు భారతదేశంలో దించడానికి ప్రణాళిక అప్పటికే సిద్ధమై ఉంది.గోఖలే, గాంధీలు చెయ్యాల్సిందల్లా తమ సహజ నటనతో ప్రజల్ని నమ్మించడమే!
గాంధీ స్వయంగా గొఖలే తన గురువూ మార్గదర్శీ సమస్తమూ అని చెప్పుకున్నాడు.జిన్నా కూడా గొఖలే తన గురువూ మార్గదర్శీ సమస్తమూ అని చెప్పుకున్నాడు.భవిష్యత్తులో పాకిస్తాన్ నిర్మాత అయిన జిన్నా 1912లో తన మాటల్లోనే "ముస్లిం గోఖలే" అవ్వాలని ఉందని చెప్పుకున్నాడు.1912 అక్టోబర్ 22న Cape Town రేవులో దిగగానే గోఖలేకి మొత్తం ప్లాను గురించి చెప్పారు.Rothschildsకి Bombayలో opium tradeకి ఏజెంట్లు అయిన టాటాలు స్టేజి డెకరేషనుకి కావలసిన డబ్బు పంపించారు.రైల్వే స్టేషన్ల దగ్గిర King George వచ్చినప్పుడు జరిగే హడావిడిని గాంధీ కోసం సృష్టించారు.Rothschilds అధీనంలో ఉన్న వార్తాపత్రికలు గాంధీని వెంటబెట్టుకుని గోఖలే దక్షిణాఫ్రికాలో ఎక్కడికెళితే అక్కడికల్లా వెళ్ళి వాళ్ళిద్దరి వైభవాన్నీ ఇండియాలోనూ సౌతాఫ్రికాలోనూ మోతెక్కించేశారు.ఏ నగరం వెళితే ఆ నగర మేయర్ హడావిడి పడుతూ వచ్చి రిసీవ్ చేసుకుని అప్పటికప్పుడు టవున్ హాలులో ప్రాసంగించడానికి అనుమతులు ఇచ్చేస్తూ Rothschilds నడిపిస్తున్న నాటకాన్ని రక్తి కట్టించారు.ఆఖరికి first order racist అయిన Premier Botha కూడా గోఖలే, గాంధీ అనే ఇద్దరు brownskinsకి రెండు గంటల సమయం కేటాయించాడు!
నాటకం రక్తి కట్టాలంటే సెంటిమెంటూ ఔదార్యమూ చాలా ముఖ్యం కాబట్టి భారతీయులకు గాంధీకి తమ కష్టాల్ని చెప్పుకునే అవకాసం ఇచ్చారు.వాటిలో 3 pound tax రద్దు లాంటివి విపరీతమైన ప్రచారంతో జనాల్ని ఆకర్షించాయి. అప్పటి వరకు అణిచివేతకు మాత్రమే అలవాటు పడిన భారతీయులకి ఆశ్చర్యంతో ఉన్న కాస్త మతి కూడా పోయి బ్రిటిషువాళ్ళ బుట్టలో పడిపోయారు.Kallenback గద్ద చూపుతో ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు - original blueprint అనుకున్నది అనుకున్నట్టు జరక్కపోతే Rothschilds డొక్క చించి డోలు కట్టి వాయించడం ఖాయం!దక్షిణాఫ్రికాలో ప్రీ ఫైనల్స్ హడావిడి అయ్యాక గోఖలే పూనా వచ్చేశాడు.కానీ top urgency telegrams అటూ ఇటూ నడుస్తూనే ఉండేవి.ఆఖరికి 1914 జులై 18న గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లాండుకు బయల్దేరాడు - తన కార్యక్షేత్రం భారతదేశం అయితే అక్కడికి వెళ్ళకుండా బ్రిటన్ వెళ్ళడం దేనికి?
గాంధీ అటునుంచి బ్రిటన్ వస్తుంటే తనికి స్వాగతం పలకడానికి గోఖలే ఇటునుంచి వెళ్ళాడు.కొందరు అమాయకులు గాంధీకి మహాత్ముడు అనే టైటిల్ మొదటిసారి రవీంద్రనాధ్ టాగూరు ఇచ్చాడనుకుంటారు - కానీ, ఈ ఫైనల్ గేము అప్పుడే బ్రిటిషువాళ్ళు గాంధీని mahaatma - great soul అని సంబోధించే రాతల్ని పత్రికల్లో వచ్చేటట్టు చేశారు!
దక్షిణాఫ్రికా నుంచి గాంధీ బ్రిటన్ చేరడానికి ముందే మొదటి ప్రపంచ యుద్ధం తొలి కూత వేసేసింది.గోఖలే పారిస్ దగ్గిర చిక్కుకుపోయాడు.అప్పటికి గాంధీ ఇంకా లండన్ చేరలేదు.Hermann Kallenback గాంధీ పక్కనే ఉన్నాడు.ఇక్కడ గాంధీ నిర్వర్తించాల్సిన ఘనకార్యం భారతీయుల నుంచి యుద్ధనిధిని వసూలు చెయ్యటం, భారతీయుల్ని యుద్ధానికి పంపించటం!ఆ పనిలో సహాయ పడటానికీ గాంధీ మీద నిఘా వేసి ఎప్పటికప్పుడు ఇక్కడి సమాచారం Rothschildsకి అందించటానికే అతను గాందీ వెంట వస్తున్నాడు.ఆగస్టు 13న గాంధీ బ్రిటిష్ సామ్రాజ్యానికి షరతులు లేని విధేయతను ప్రకటించే ఒక సర్క్యులర్ని పంపించి అందరి సంతకాలూ తీసుకోమన్నాడు.తన అధ్యక్షతన Indian Volunteer Committeeని స్థాపించి V.V. Giri లాంటివాళ్ళని సభ్యులను చేశాడు.V.V. Giriకి చిరాకు పుట్టి సభ్యత్వం నుంచి తప్పుకున్నాడు.Sorabji Adajania అనే లా చదివే కుర్రాడికి పిచ్చెక్కిపోయి "how you can take such unilateral decisions and who the fu#k has authorised you?" అని అడిగేశాడు! అయితే మాత్రం సిగ్గొదిలేసిన గాంధీకి నదురూ బెదురూ ఏముంటుంది?
ఎట్టకేలకు, 1914 సెప్టెంబర్ 18న గోఖలే గాంధీని చేరుకోగలిగాడు.అక్కడ గాంధీ పవిత్ర కర్తవ్యం పూర్తి కావడంతో ఇక ఇద్దరూ భారతదేశంలోని స్వాతంత్య్ర సంగ్రామాన్ని భ్రష్టు పట్టించటానికి బయల్దేరారు.  ఇక్కడ నిజమైన దేశభక్తితో పోరాడుతున్న Bagha Jatin , Aurobindo Ghosh , Surya Sen, jatin das, MN Roy లాంటివాళ్ళ సింహగర్జనలతో సాహస కార్యాలతో వేడెక్కి ఉన్న భారతదేశాన్ని చల్లబరిచి గొర్రెలమందని పెంచడం కోసం భారతదేశానికి వచ్చేశారు. ఇంగలాండూ జర్మనీ యుద్ధం చేసుకుంటున్నాయి గాబట్టి Hermann  Kallenbach భారతదేశానికి వచ్చేందుకు అనుమతి దొరక్క ఆగిపోయాడు.ఇక ఇండియాలో గాంధీ మీద నిఘా వేసి చర్చిలుకి రిపోర్టులు ఇచ్చే పని గోఖలే, ఫిరోజ్ షా మెహతా, అంబేద్కరులది.
1915 జనవరి 9న 12 సంవత్సరాల క్రితం దేశం దాటి వెళ్ళిన గాంధీ 45 యేళ్ళ వయస్సులో తిరిగి భారత భూభాగం మీద కాలు పెట్టాడు.అప్పటి వరకు అతనెవరో తెలియని సామాన్య ప్రజలు అతనికి జరుగుతున్న స్వాగత సత్కారాలను చూసే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు!ఈ స్వాగత సత్కారాల నిర్వహణ మొత్తం గోఖలే చేతుల మీదుగానే నడిచింది.జిన్నాకీ మెహతాకీ వేరే రిసెప్షన్  ఏర్పాటు చేసి గాంధీని మాత్రం "messiah" అని కీర్తిస్తూ పత్రికలు అదరగొట్టి బెదరగొట్టి భాషతో చెడుగుడు ఆడేసి పండగ చేసుకున్నాయి.మూడవ తరగతి రైళ్ళలో ప్రయాణం చెయ్యమని ఐడియా ఇచ్చినది గోఖలే, అతి సామాన్యులకు కూడా దర్శనం ఇచ్చి వారి హృదయాల్లో నిరాడంబరుడి ఇమేజిని కొట్టెయ్యటానికి ప్లాను ప్రకారం వేసిన ఎత్తుగడే అది. బొంబాయి రేవులో దిగ్గానే గాంధీ మొదట చేసిన పని Bombay Presidencyని యేలుతున్న గవర్నరు గారికి మమ్మేలిన దొరలు అప్పగించిన వ్యవహారములను వారు విధించిన నియమములనూ షరతులనూ తు.చ తప్పక పాటిస్తూ నడిపించగలన తెలియజేసుకోవడం - నమ్మట్లేదా, మీ ఖర్మ!
1915 ఏప్రిల్ 24న Madras Bar Association ఏర్పాటు చేసిన సభలో “It gives me the greatest pleasure this evening at this very great and important gathering to re-declare my loyalty to the British Empire and my loyalty is based upon very selfish grounds. As a passive resister I discovered that I could not have that free scope which I had under the British Empire … and I discovered that the British Empire has certain ideals with which I have fallen in love.” అని గాంధీ వెదజల్లిన ఆణిముత్యాలకి సభికులు నిర్ఘాంత పోయారు! అసలు గాంధీ బ్రిటిషువాళ్ళ మీద పోరాడటం అటుంచి విభేదించింది ఎక్కడ?బెంగాలు విభజనని సమర్ధించాడు,ఖుదీరాం బోసుని విమర్శించాడు, ఖుదీరాం బోసుని సమర్ధించినందుకు తిలక్కును విమర్శించాడు,మదన్ లాల్ ధింగ్రాని విమర్శించాడు, ధింగ్రాని సమర్ధించినందుకు సావర్కారుని విమర్శించాడు, బాంబే ప్రెసిడెన్సీ నుంచి సింధ్ ప్రాంతాన్ని విడగొట్టటాన్ని కూడా సమర్ధించాడు,మతం పేరుతో ముస్లిం జిహాదీలు హిందువుల్ని చంపుతుంటే "సత్యాగ్రహులు ఇతర్లు చంపుతుంటే చంపించుకోవాలి గానీ  ఇతర్లని తిరిగి చంపకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు!"  అని హిందువుల్ని తిట్టి ముస్లిములని "ఆహాఁ!ఏమి మత నిష్ఠ?వాళ్ళు నా సోదరులు, ఆహాహాఁ!" అని మెచ్చుకున్నాడు! 1930 వరకు ఈ తరహా నాటకం నడిచింది గానీ  మెల్లమెల్లగా జనం కళ్ళు తెరుచుకోవడం మొదలు పెట్టేసరికి ఇంగ్లీషువాళ్ళకి సేవ చెయ్యాలంటే డ్రైవరు సీట్లో తనే ఉండాలి గాబట్టి కొన్నిసార్లు మాత్రం అరి భీకరమైన పోరాట పటిమని చూపించి అరెస్టయ్యి జైల్లో మునుగుడుపుల అల్లుడి మాదిరి సేవలు చేయించుకునేవాడు. మరీ విచిత్రం, చౌరీ చౌరా అప్పుడు అసలు దుర్మార్గం చేసిన వాళ్ళని అరెస్టు చేశారో తెలియదు గానీ సాటి భారతీయుల్ని తిట్టిపోసి మొత్తం ఉద్యమాన్నే ఆపేసిన తర్వాత గాంధీని అరెస్టు చేశారు. గాంధీని ఎప్పుడు అరెస్టు చేసినా పగటి పూట ఎంత హడావిడి జరిగేదో ఆ రోజు నుంచి రాత్రిపూట జైలు దగ్గిర అంత హడావిడి జరిగేది - చీకటి మాటున ఎనిమా కిట్టు పక్కన పెట్టుకున్న  ఇద్దరు కుర్ర నర్సులతో వచ్చిన ఒక అంబులెన్సు గాంధీని పక్కనే ఉన్న ఆగా ఖాన్ ప్యాలెసుకి తీసుకు పోయేది!
1914 జూన్ 28న మొదటి ప్రపంచ యుద్ధంలో తొలి ఫిరంగి మోగగానే ఇక్కడ గాంధీ వీలయినంత ఎక్కువ మంది సైనికుల్ని రిక్రూట్ చేసి తన ప్రభుభక్తిని నిరూపించుకోవటానికి హడావిడి పడిపోయాడు. చూస్తున్న జనాలకి ఆశ్చర్యం - మూర్తీభవించిన అహింసాయోధుడు యుద్ధానికీ హింసకీ పిలుపు ఇవ్వటమా!సంభ్రమాశ్చర్యాలకి గురయిన ప్రజలు "Why should we help the cruel British invader who is robbing us blind every single day ?  What good will it do to us? What had Britain done to deserve our coolie blood?  What about AHIMSA?" అని అడుగుతూనే ఉండేవాళ్ళు - అయితే మాత్రం సిగ్గొదిలేసిన గాంధీకి నదురూ బెదురూ ఏముంటుంది?చొప్పదంటు ప్రశ్నలకి కప్పదాటు జవాబులు చెప్పేసి నాటకాన్ని రక్తి కట్టించటంలో అఖండుడు కదా!కేవలం ఒక్క గాంధీ చేసిన ప్రసంగాల వల్లనే 13.83 లక్షల మంది భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లీషు వాళ్ళ తరపున యుద్ధం చేశారనేది వాస్తవం.
ప్రజలు మరీ పిచ్చివాళ్ళు కాకపోవచ్చును, కానీ గాంధీ పక్కన ఉన్న అఘటనాఘటన సమర్ధులైన దేశభక్తులు ఎవరో తెలుసా!గోఖలేని తీర్చి దిద్దిన దాదాభాయి నౌరోజీ United Kingdomకి Parliament అయిన House of Commonsలో 1892 నుంచి 1895 వరకు British MPగా ఉన్న ఒకే ఒక్క ఆసియా ఖండపు brown skin! అతను 1885లో అక్కడికి వెళ్ళింది తను భాగస్వామిగా ఉన్న Opium shipping agency నిర్వహణ చూసుకోవటానికి. దీనిలో Kharshedji Cama , Mancherji Hormusjee Cama కూడా భాగస్వాములే.వీళ్ళు బీనామీలుగా ఉంటూ ఇండియాలో Bombay Samachar ఆనె వార్తాపత్రిక నడిచేది - ఆసియాలో ఇదే మొదటిది.దీని అసలు సిసలు తెర వెనకాతల యజమాని Rothschild. కలకత్తాలో గాంధీ కారుని గుర్రం లాగినట్టు లాగడానికి జనం మధ్యకి ఉరికి వెళ్ళిన GD Birla కూడా Rothschildకి మరొక opium agent. అందరూ అందరే - పక్కా Rothschild పెంపుడు కుక్కలే!
గాంధీ ఇంగ్లీషువాళ్ళకి చేసిన సహాయం 13 లక్షలమంది భారతీయ సైనికుల్ని ఇంగ్లీషువాళ్ళకి అప్పగించటం - యుద్ధం ముగిసేసరికి ఒక లక్షా పదకొండు వేల మంది చనిపోయారు, క్షతగాత్రులై చక్రాల కుర్చీల్లో తిరిగి వచ్చినవాళ్ళు ఎందరో! బ్రిటన్ వీళ్ళని అత్యంత ప్రమాదకరమైన చోట ముందువరసలో పంపింది, తక్కువ ప్రమాదంతో ఎక్కువ కీర్తిని కొట్టే అవకాశం ఉన్న చోట వాళ్ళ సైనికుల్ని పంపించి ఎక్కువ ప్రమాదం ఉన్నచోట మన సైనికుల్ని వాడుకున్నారు, యుద్ధానంతర గౌరవ వందనాల్లో మనవాళ్ళకి మర్యాద లేదు. ఈనాటికీ మన దేశీయులు కూడా ఆ చరిత్రను గురించి పట్టించుకోవడం లేదు!
ఇంగ్లీషువాళ్ళ నుంచి గన్ శాల్యూట్ గౌరవాన్ని పొందిన Sir Sultan Muhammed Shah అనే Aga Khan III భారతదేశంలోని ప్రఛ్చన్న యూదు జాతీయుడు. దేశ విభజనకు పట్టుబట్ట్టిన ALL INDIA MUSLIM LEAGUEని స్థాపించినది ఇతనే!Rotshchild ఇప్పటి ఐక్యరాజ్యసమితికి పూర్వరూపమైన 1937 నాటి League of Nationsకి అధ్యక్షుణ్ణి చేశాడు.Aligarh Muslim University ఆవరణలో ఒక సాహితీ ఉద్యమ రూపంగా మొదలై AIML  అనే ఒక రాజకీయ పార్టీ రూపు దాల్చటంలో మరొకం ప్రఛ్చన్న యూదు జాతీయుడు Syed Ahmad Khan ప్రధాన పాత్ర పోషించాడు. Maulana Mohammad Ali మరొక ప్రఛ్చన్న యూదు - ఇతని సమాధి జెరూసలేంలోని KOSHER శ్మశానవాటికలో ఉంది.
1930 డిసెంబర్ 29న పాకిస్తాన్ ఏర్పాటును డిమాండు చేస్తూ చారిత్రాత్మకమైన ప్రసంగం చేసిన Sir Muhammad Iqbal కూడా ప్రఛ్చన్న యూదు జాతీయుడే!పాకిస్తాన్ ఏర్పాటు చివరి దశని అత్యంత క్రూరమైన ధృఢసంకల్పంతో నడిపించిన విజేత Jinnah కూడా ప్రఛ్చన్న యూదు జాతీయుడే.అంటే, గాంధీ అధ్వర్యంలో నడిచిన అహింసాయుత పోరాటం యొక్క ఫలితమైన శాంతియుతమైన అధికార మార్పిడి ఒక ముక్కకి పూర్తి ప్రఛ్చన్న యూదునీ ఒక ముక్కకి సగం ప్రఛ్చన్న యూదునీ అధిపతుల్ని చేసింది.
గాంధీ అవసరం తీరిపోయి ఇంకా ఉంచితే తలనెప్పి అనుకుని అతని హత్యకి రంగం సిద్ధం చేసింది కూడా Rotshchilds వెధవలే. పాపం, చివరి రోజుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రపతి పదవికి సమానం అయిన గవర్నరు జనరల్ పదవిని కోరుకుంటే మౌంట్ బాటెన్ తప్పుకోవడానికి సిద్దపడ్డాట్ట కానీ నెహ్రూ అడ్డుపడ్డాట్ట, గాంధీ చిన్నబుచ్చుకున్నాట్ట - ఎంత జాలేసిందో నాకు!
స్వతంత్రం వచ్చేవరకు నడిచిన మోసకారి తతంగం ఒక ఎత్తయితే స్వతంత్రం వచ్చాక దానికి రెండింతల మోసకారితనం నడుస్తున్నది.ఈ మధ్యనే వాట్సప్ గ్రూపులో రిజర్వ్ బ్యాంకుకు సంబంధంచిన సమస్తమూ అంబేద్కర్ చేతుల మీదనే జరిగిందని చెప్తున్న ఒక మెసేజిని చూసినపుడు నిర్ఘాంత పోయాను.అప్పటికే, మన దేశపు ఆర్ధిక చట్రం గురించిన అవగాహన ఉండటంతో Bank of Englad, Fedreal Reserve Bank నకలైన దోపిడీ రూపాన్నే అంబేద్కర్ మన దేశానికి కూడా ఇవ్వడం ఏమిటని చదివిన వెంటనే సందేహం వచ్చింది.అప్పటికే ఆ రెండు దేశాల్లోనూ ప్రజలూ మేధావులూ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అంబేద్కరుకి ఎందుకు తోచలేదు?తనకి తోచడం కాదు, భారతదేశపు ఆర్ధికానికి ఒక మోడలుని తయారు చెయ్యాలనుకున్నప్పుడు కనీసపు పరిశోధన జరుగుతుంది కదా - మరి పరిశోధన జరుగుతున్నప్పుడు అమెరికా ప్రస్తావన రాకపోవడం ఎట్లా సాధ్యం?అసలు Columbia University నుంచీ London School of Economics నుంచీ economicsలో doctorates చేసిన మేధావికి central reserve bank వెనక ఉన్న credit based economical structure ఎంత ప్రమాదకరమైనదో తెలియకుండా ఉంటుందా!
సందేహం వచ్చాక నేను సమాధానం వెతుక్కోకుండా ఉండను.గాంధీ కేవలం Rothschilds తమ అవసరం కోసం మలుచుకున్న తోలుబొమ్మ అయితే అంబేద్కర్ అసలు సిసలు Freemason అనుకూల భావజాలం కలిగినవాడు!ఇప్పటి వరకు నేను అతని రచనలనే పట్టించుకుంటున్నాను గానీ అతని జీవిత విశేషాలని పట్టించుకోలేదు.తీరా చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయట పడుతున్నాయి.తండ్రి Ramji Maloji Sakpal ఇంగ్లీషువాళ్ళ సైన్యంలో Subedar హోదాలో ఉండేవాడు గనక ఇతను పుట్టడమే ఇప్పుడు Ambedkar Nagar అని పేరు మార్చుకున్న Mhow నగరపు military cantonmentలో పుట్టాడు.సుబేదార్ అంటే మరీ తక్కువ స్థాయి కాదు, జీతం ఎక్కువే ఉండాలి, మరి బీద మహర్ కులంలో పుట్టాడనటం ఏమిటి?తాతల నాటి నుంచీ British East India Company సైన్యంలో పని చేసిన వారసత్వం వాళ్ళది.అన్ని తరాల పాటు సైన్యంలో పని చేసి కూడా బీదరికంలో మగ్గడం సాధ్యమా?ఇంగ్లీషువాళ్ళు ప్రజల్ని పీడించినప్పటికీ యుద్ధాలకీ తిరుగుబాట్లని అణిచివెయ్యటానికీ పనికొచ్చే సైనికుల్ని నిర్లక్ష్యం చెయ్యరు కదా!
1894లో సైన్యం నుంచి రిటైరయ్యి సతారా వచ్చిన Ramji Sakpal కొడుకుని స్కూల్లో చేర్చుదామని అనుకున్నప్పుడు సహజమైన Sakpal ఇంటిపేరుకి బదులు రత్నగిరి జిల్లాలోని Ambadawe గ్రామం నుంచి వచ్చినవాడు అని అర్ధం వచ్చే Ambadawekar అనేదాన్ని ఎందుకు తగిలించాడో! 2011 నాటికి కూడా 111 మంది మగవాళ్ళు 129 మంది ఆడవాళ్ళు ఉన్న అతి చిన్న గ్రామం అయిన Ambadaweతో అప్పటి వరకు ఉన్న Sakpal ఇంటిపేరుని తీసేసి అంబేద్కరుకి అతికించాల్సిన అవసరం ఏమిటి?అది కూడా మారి Ambedkar అయ్యింది అదే స్కూల్లో ఉపాధ్యాయుడైన Krishna Keshav Ambedkar అనే బ్రాహ్మణుడు తన ఇంటిపేరుని ఇవ్వడం వల్ల!ఇంటిపేరులో బ్రాహ్మణ్యం ఉన్న కుర్రాణ్ణి అస్పృశ్యుడని ఎట్లా గుర్తు పట్టారు?అస్పృశ్యుడని తెలిస్తే కదా ఆ కుర్రాడి పట్ల అస్పృశ్యతని పాటించేది - విచిత్రంగా లేదూ! ఇంతకీ, శిష్యుడు తెలివైన వాడైతే ఫీజులు కట్టి ప్రోత్సహించిన టీచర్లని చాలామందిని చూశాం గానీ Krishna Keshav Ambedkar ఇతనిని ఇంటిపేరుని కూడా ఇచ్చేటంత అభిమానం చూపించడానికి కారణం ఏమిటో తెలియడం లేదు.
అంబేద్కర్ కూడా Rajendra Prasad, S Radhakrishnan, Sir Phirozeshah Mehta,  C Rajagopalachari, Nawab Of Pataudi Mansur Ali Khan, Maharaja Jivaji Rao Scindia వంటి వాళ్ళతో పాటు Freemasons అయిన eminent Indiansలో ఒకడు. అంబేద్కర్ 15వ యేట చేసుకున్న Bhiku Dhatre (Valangkar), Rukminiల కూతురైన Ramabai మీద చాలామంది చాలా పుస్తకాలు రాశారు, చాలా సినిమాలు తీశారు.Yashwant, Gangadhar, Ramesh, Indu (daughter) and Rajratna అనే అయిదుగురు వీళ్ళిద్దరి సంతానం.వీళ్ళందరిలో Yashwant (19121977) ఒక్కడే ఎక్కువ కాలం బతికాడు, మిగిలిన వాళ్ళు బాల్యంలోనే చనిపోయారు.1941లో తను రాసిన Thoughts on Pakistan పుస్తకాన్ని ఈమెకే అంకితం ఇచ్చాడు.ఈమె గురించి చెప్పడానికి అంతకు మించిన ప్రత్యేకత ఏమీ లేదు గానీ 1935లో రమాబాయి చనిపోయాక చేసుకున్న సవితా అంబేద్కర్ గురించి మాత్రం ప్రత్యేకించి చెప్పదగిన విశేషాలు చాలా ఉన్నాయి.ఆవిడ అసలు పేరు "Sharada Kabir" తండ్రి Krishnarao Vinayak Kabir సామాన్యుడేం కాదు, Indian Medical Councilకి registrarగా పని చేస్తూ ఉండేవాడు.1948 ఏప్రిల్ 15న పెళ్ళయ్యేనాటికి ఆవిడ వయస్సు 39 ఆయన వయస్సు 57.పెళ్ళయ్యేటప్పుడే సవిత అనే పేరుకి మారింది.Indian Constitution, Hindu code bills రూపకల్పనలో ఈవిడ భాగస్వామ్యం ఉంది.అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారడానికి ఈవిడ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది.1956లో రాసిన The Buddha and His Dhamma పుస్తక పరిచయంలో ఈమె తన ఆయుష్షును పదేళ్ళు పెంచిందని చెప్పుకున్నప్పటికీ ఆయన మరణానంతరం కొందరు Ambedkarites ఈవిడే అంబేద్కరుని చంపేసిందని పెద్ద గొడవ చేశారు - The Buddha and His Dhammaలోని పరిచయాన్ని ఊడబీకీ Bengali Buddhist author అయిన Bhagwan Das చేత మరొక పరిచయం రాయించి అతికించారు!విషయం ఏమిటంటే, ఆఖరి రోజుల్లో షుగర్ వ్యాధి ముదిరిపోయి అంబేద్కరుకి పాక్షిక అంధత్వం వచ్చేసింది - డాక్టర్ అయ్యుండి భర్త ఆరోగ్యం అంత క్షీణిస్తుంటే పట్టించుకోని భార్య మీద అనుమానం రావడంలో ఆశ్చర్యం ఏముంది!ఇంకా విచిత్రం యేమిటంటే వేరే డాక్టర్లు వచ్చి చూస్తామన్నా పడనిచ్చేది కాదట - Dr. Krishnamurthy మీ భార్య మిమ్మల్ని చూడనివ్వటం లేదు, చిత్రహింసలు పెడుతున్నదని అంబేద్కరుకే ఉత్తరం రాశాడు.అంబేద్కర్ చనిపోయాక Ambedkarites గొడవ చేస్తే నెహ్రూ ప్రభుత్వం పోస్ట్ మార్టెం చెయ్యమని ఆదేశించింది గానీ ఆ రిపోర్టులో ఏముందో ఎవరికీ తెలియదు.
ఇప్పుడు అసలైన బాంబు పేలుస్తున్నాను చూడండి!Dr. Babasaheb Ambedkar యొక్క పెద్దన్న గారి పేరు Balaram Ramji Ambedkar. అంబేద్కరు ఇంటిపేరు స్కూల్లో ఆయనకి Krishna Keshav Ambedkar నుంచి వచ్చిందయితే అతని కన్న చాలా కాలం ముందు పుట్టిన అతని పెద్దన్నకి ఎలా వచ్చింది? Krishna Keshav Ambedkar అనే Devrukhe Brahmin తన శిష్యుల్లో ఒకడు నచ్చగానే ఆ కుర్రాడితో పాటూ ఆ కుర్రాడి అన్నకి కూడా తన ఇంటిపేరుని ఇచ్చేశాడా!ఇంకా ఉంది పొడుపు కధ: Gangabai LakgawadeKAR (sister), Ramabai MalvanaKAR (sister), Anandrao Ramji Ambedkar (brother), Manjulabai Yesu PandirKAR (sister), Tulsabai Dharma KanteKAR (sister) - బుర్ర తిరిగి పోతంది గదూ!
Rothschilds-Illuminati-AshkanaziJews మంద మన దేశంలో ఇప్పటికే ఎంత లోతున పాతుకుపోయాయో చూశారు కదా! పొడుగాటి పోష్టులు వేస్తానని తిట్టుకునేవాళ్ళు ఇంత పొడుగు పోష్టులో అనవసరం అనిపించిన భాగం ఏమిటో చెప్పగలరా?జ్ఞానం అనేది ఆసక్తి ఉంటేనే వస్తుంది - "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం!" అన్నది గీతావాక్యం!మొన్నటి నుంచి నిన్నటికీ నిన్నటి నుంచి నేటికీ చరిత్ర ఎలా నడిచిందో తెలిస్తే ఆ చరిత్ర నేటి నుంచి రేపటికీ రేపటి నుంచి ఎల్లుండికీ ఎలా నడుస్తుందో తెలుస్తుంది - దాన్ని నడిపించే చోదక శక్తి ఏమిటో తెలిస్తే ఆ చరిత్రని మనకు కావలసిన దిశకు మళ్ళించుకోవచ్చు!ఇప్పుడు చరిత్ర నడుస్తున్న దిశ సరైనది కాదని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎటువైపు మళ్ళించాలో నాకు తెలుసు - అందుకు ఏం చెయ్యాలో blueprint కూడా ఉంది నా దగ్గిర.నిన్న జరిగిందే ఇవ్వాళ కూడా జరిగితే అనుభవం పనికొస్తుంది గానీ ఇంత వరకు జరగని కొత్త సన్నివేశంలో అనుభవం ఎక్కణ్ణుంచి వస్తుంది?అలాంటప్పుడు సమయోచిత ప్రజ్ఞ కావాలి!అది నాకు పుష్కలంగా ఉంది - హఠాత్తుగా మీద పడుతున్న తగాదాల్లో నేను గెలిచిన, గెలుస్తున్న పద్ధతి చూస్తే మీకు అర్ధం కావడం లేదా?
ఇప్పుడు మనం ఒక్క తప్పటడుగు వేస్తే నష్టపోయేది మన పిల్లలే కదా, ఆ ముప్పును తప్పించడం గురించి చెప్పేది కూడా బోరు కొడుతుందంటే ఇంక మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చెయ్యలేడు.వ్యక్తిగత జీవితంలో ఎంత గందరగోళం ఉన్నప్పటికీ అంబేద్కర్ దేశం, సమాజం, మతం వంటి విషయాల్లో చాలా నిజాయితీగా ఉన్నాడు,ఎలాంటి శషభిషలూ లేకుండా చెప్పదల్చుకున్న నిజం కుండబద్దలు కొట్టి చెప్పాడు.స్వాతంత్య్ర సమరంలో ఒక్క రోజున కూడా పాలు పంచుకోలేదు, బ్రిటిషువాళ్ళ పరిపాలన న్యాయమైనదేనని బాహాటంగానే సమర్ధించాడు, పౌరులకి రక్షణా భద్రతా ఇవ్వగలుగుతున్నదా లేదా అని చూడాలే తప్ప ప్రభుత్వం విదేశీయా స్వదేశీయా అని చూడటం అనవసరం అని నొక్కి వక్కాణించాడు, గాంధీని రక్షకుడని నమ్మితే హిందువులు మట్టి కొట్టుకు పోవటం ఖాయం అని బల్ల గుద్ది చెప్పాడు - వీటిలో ఏది అబద్ధం?
అయితే ఆయన కూడా Riddles of Rama రాయడం లాంటి చిన్న చిన్న పొరపాట్లు చేశాడు.తను బోర్డు మీద రాయడానికి వెళ్తుంటే తమ టిఫిన్ బాక్సులు మైల పడిపోతాయని పిల్లలు గోల చేసిన సన్నివేశంలో వాళ్ళని తిట్టిన ఉపాధ్యాయుడు బ్రాహ్మణుడనే విషయన్ని ఎందుకు దాచేశారు? Krishna Keshav Ambedkar కేవలం ఇంటిపెరును ఇవ్వడమే కాదు, అప్పుడప్పుడూ తన భోజనాన్ని కూడా ఇచ్చేవాడని అంబేద్కర్ తన జ్ఞాపకాల్లో రాసుకున్నాడు.తర్వాత హైస్కూల్లో Pendse అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు తనతో ప్రేమగా ఉండేవాడని కూడా అంబేద్కర్ గుర్తు చేసుకున్నాడు.ఒకసారి వర్షంలో పూర్తిగా తడిసిపోయినప్ప్పుడు కొడుకును తోడిచ్చి తన ఇంటికి పంపించి వేణ్ణీళ్ళ స్నానం చేసి వచ్చేలా ఏర్పాటు చేశాడు.పిల్లలు టిఫిన్ బాక్సుల గురించి గోల చేసిన సన్నివేశం Elphinstone High Schoolకి సంబంధంచినది.అక్కడి లెక్కల టీచరు కూడా జోషీ అనే పేరు గల బ్రాహ్మణ కులస్థుడే!ఇప్పుడు S.K. Patil Udyan అని పేరు మార్చిన Charni Road Garden చెట్ల కింద కూర్చుని చదువుకుంటూ కనిపిస్తున్న అంబేద్కరుని తరచు ఆ తోటకి వచ్చి కూర్చునే Krishnaji Arjun Keluskar అనే Wilson High Schoolకి హెడ్ మాస్టరు  చూసి ముచ్చటపడి అభిమానంగా మాట్లాడుతూ ఉండేవాడు - ఆయనా బ్రాహ్మణుడే.అత్యంత ప్రముఖమైన మహద్ సత్యాగ్రహంలో Chavdar Lake అస్పృశ్యులు దిగడం వల్ల మైల పడిపోయిందని సవర్ణ హిందువులు శుద్ధి చెయ్యాలని ప్రయత్నిస్తున్నప్పుడు Bapurao Joshi అనే బ్రాహ్మణుడు మైల ధియరీ తప్పని నిరూపించటానికి తనే చెరువులో దూకాడు.అదే మహద్ ఘటన గురించి అంబేద్కర్ ఆందోళన చేస్తున్నప్పుడు ఇద్దరు బ్రాహ్మణేతరులు సాక్షాత్తూ అంబేద్కరుకే అస్పృశ్యతని వ్యతిరేకించేవారైనా సరే బ్రాహ్మణులని దూరం పెట్టాలని షరతులు విధించారు.
అంతమంది బ్రాహ్మణులు అంబేద్కరును ఆదరించి అక్కున జేర్చుకున్న సన్నివేశాలు సోదిలోకి కూడా రాకుండా పిల్లలు టిఫిన్ బాక్సులు మైల పడిపోతాయని గోల చేసిన ఒకే ఒక సన్నివెశం ఎందుకు హైలైట్ అయ్యింది? అప్పటివరకు ఆయన వెంట తిరిగిన వాళ్ళు స్వయాన కొడుకుతో సహా అంబేద్కర్ చివరి రోజుల్లోనూ చనిపోయిన తర్వాతా రెండవ భార్యని అల్లరి చేసినది ఆమె కులాన్ని బట్టేనని అప్పటి అల్లరిని దగ్గరనుంచి గమనించిన ప్రతి ఒక్కరికీ తెలుసు. కులాన్ని ప్రముఖం చేసి తమను ఇతరులు మునుపెప్పుడో అవమానంచారని గుండెలు బాదుకుంటూ ఆయన వెంట తిరిగిన వాళ్ళు స్వయాన కొడుకుతో సహా అంబేద్కర్ చివరి రోజుల్లోనూ చనిపోయిన తర్వాతా రెండవ భార్యని అల్లరి చేశారని తెలిసినప్పుడు దళిత చిరుతలకి కనీసపు సిగ్గు కూడా వెయ్యలేదా!
అంబేద్కర్ గురించి ఆఖరి బాంబు పేలుస్తున్నాను - గుండె చిక్కబట్టుకోండి!1952లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి దారుణమైన ఓటమిని చవి చూశాడు.తను పోటీ చేసిన మూడు సార్లూ ధరావతులు కూడా గల్లంతు - దళితులు కూడా ఎగస్పార్టీ వాళ్ళకే వేశారు, పాపం!నెహ్రూయే 1952 మార్చిలో రాజ్యసభకి నామినేట్ చేశాడు Rothschild ఒత్తిడి పెట్టడం వల్ల! అంబేద్కర్ మటుకు ఏం చేస్తాడు పాపం - బ్రిటిషువాళ్ళు స్వతంత్రం ఇచ్చెయ్యడంతో British sponsorship పోయింది, British rule is better than self rule అన్నందుకు దేశభక్తులకి అలుసయ్యాడు, ముసలితనంలో చేతికర్ర సాయం కావాలి కదా!ఎవరి పాపం వాళ్ళనే కట్టి కుడుపుతుంది గానీ తెలిసి తెలిసీ మన నెత్తిమీద Cntral Reserve Bankను పెట్టిన పాపం మాత్రం మాన్యశ్రీ అంబేద్కరు గారిదే!
మనం ఇంగ్లీషువాళ్ళ దుర్వార కబంధ హస్తాల నుంచి విముక్తుల్ని చేసి మనల్ని సురుచిర సుందర భవిష్యదుజ్వల లోకాలకి తీసుకెళ్ళడం కోసం స్వతంత్రం తీసుకొచ్చారని నమ్మిన దేశభక్తులు నిజానికి ఇంగ్లీషువాళ్ళ చెప్పులు మోసిన దేశద్రోహులని తెలిస్తే  తట్టుకోవడం సాధ్యమా?అప్పుడేదో గాలిలో కూడా దేశభక్తి పొంగిపొర్లినట్టు ఆనాటి కధలూ కవిత్వాలూ కళలూ ఈనాటి వాళ్ళని కూడా ఉర్రూత లూగించిన కాలం గడిచిపోయి కళ్ళు మూసి తెరిచేసరికి ఇప్పుడదే అబద్ధం అని తేలిపోతుంటే ఇప్పుడింకో రకం దేశభక్తిని ముందుకి తెస్తున్నారు. వాళ్ళెన్ని సార్లు మోసం చేస్తారు?వీళ్ళెన్ని సార్లు మోసపోతారు!
మానవ జాతి తప్ప తనను తను మోసం చేసుకునే జాతి ఇంకొకటి లేదు - తమ రక్షణ కోసం ఇతరుల్ని మోసం చేసే జాతులు ఉన్నాయి గానీ తమ జాతిలోని వాట్ని మోసం చేసే వింత జంతువు మాత్రం మానవుడు ఒక్కడే! మొదటిసారి ప్రవేశించేటప్పుడు మోకాటి తండా వేసి మరీ పార్లమెంటు నేలని ముద్దు పెట్టిన డ్రామోదీకి తనకన్న ముందరి ప్రధాని ఆంధ్రాకి ప్రకటించిన ప్రత్యేక హోదాని ఇవ్వకపోవడం అంటే ఆ సభని అవమానించడం అని తెలియదా?తనకి అదివరకు తెలియకపోతే రాజ్యాంగం చదువుకుని తెలుసుకోవచ్చు కదా!14వ ఆర్ధికసంఘం ఇవ్వొద్దందనీ త్వరలోనే అందరికీ ఎత్తేస్తున్నామనీ ఎన్ని అబద్ధాలు చెప్పారు?అడగమంటే సైన్యం కేటాయింపుల్లో కూడా వాటా అడిగేలా వున్నారే అని ఎన్ని అవహేళనలు చేశారు? ప్రత్యేక హోదా ఇవ్వం అని చెప్పాక చంద్రబాబే ప్యాకేజీకి కావలసిన కసరత్తు అంతా చేసి చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చేట్టు చేశాడని వాళ్ళు యేడ్చి చావడం,ఇచ్చే ప్రతి పైసకీ లెక్కలడుగుతూ తను తినని మనని తిననివ్వని గడ్డివామి దగ్గిర కుక్కలా ప్రవర్తించారే తప్ప ఆంధ్రప్రజలకి మేలు చేసి ఓట్లడిగే పాటి వివేకం కూడా చూపించలేదే? ఇచ్చిన నిధుల్ని కూడా వెనక్కి తీసుకోవడం ఎంత నీచమైన పని?చిన్నపిల్లలకి చాక్లెట్టిస్తానని ఆశపెట్టి ఇవ్వకపోతేనే ఆ మనిషిని పురుగుని చూసినట్టు చూస్తామే! ఏ సమయంలో చంద్రబాబు పనితీరు బాగా లేదని కూశారో ఆ సమయంలో కేంద్రప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వానికి అనేక అంశాలలో అవార్డులు ఇస్తున్నది!పెట్టిన ఖర్చుకి లెక్కలడిగిన వాళ్ళు కట్టిన పన్నులకి లెక్కలడిగితే ముడ్డీ నోరూ మూసుకున్నారేం?ఆంధ్ర ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆంధ్ర ప్రజలకి రాజ్యాంగం ఇచ్చ్గిన హామీని బట్టి హక్కుగా ఇవ్వాల్సినవి ఇవ్వటానికి తమ  జేబుల్లోనుంచి సొంత ముల్లె తీసి ఇస్తున్నట్టు యేడ్చి చచ్చిన వాళ్ళకి మానవ సహజమైన కనీసపు సంస్కారం కూడా లేదా?వాళ్ళు చేసిన అవమానాలూ అవహేళనలూ చంద్రబాబుకేనా తగిలేది?ఈ రాష్ట్రప్రజల్ని ముష్టి జనం కింద చూడటం కాదూ అదంతా!
ప్రపంచంలో జరిగే అన్ని రకాల మోసాల వెనక ఉండేది అబద్ధమే అన్నది తెలిస్తే ఆంధ్ర ప్రజలతో చెప్తున్న ఈ అబద్ధాలకి కారణం ఆంధ్ర ప్రజల్ని మోసం చేసి అభివృద్ధి పధం వైపుకి నడిపిస్తామని నమ్మబలుకుతూ సర్వనాశనం వైపుకి నడిపించడమే నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. ఆంధ్రాని మోసం చేస్తున్నాడని తెలిసినా మోదీని సమర్ధించడం కోసం కొందరు చేస్తున్న విఫలప్రయత్నం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది - ఆంధ్రాలో బీజేపీకి 5% వోట్లు కూడా లేవు కాబట్టి బీజేపీని విమర్శించకూడదట,మోదీ నిజమైన దేశభక్తుడట - మోదీని విమర్శించడం అంటే దేశాన్ని విమర్శించడంతో సమానం అయిపోయింది వాళ్ళ దృష్టిలో! కొందరయితే "బాబు వెధవవేశాలు మానేసి కాళ్ళ మీద పడితే క్షమించేందుకు మోడీ-అమిత్ షా ద్వయం రెడీ", "all babu own caste fellows joins to bjp is it drama or khel katam","చంద్రబాబు నాయుడే అసలు సిసలు ప్రపంచ బాంకు తొత్తు. పొద్దున్న లేస్తే దావోస్ సింగపూర్ అమెరికా అంటూ పరుగు తీస్తాడు.","Babu broken many temples in vja also did midnight kshudrapuja in ammavaru temple. Foregt minister post sngle Brahmin not got mla ticket also.","I asking u 2 times about babu not giving even 1 mla ticket to bramhin but u r not talking on this issue why?","aricle 370 surgical strike. next coming ucc and ram temple. all this happening only bcos of real deshabhakta modi." అనే అధమ స్థాయిలో ఉన్నారు!తొక్కలో దేశభక్తి!ఆర్ధికం చంకనాకిపోతుంటే ఉద్యోగకల్పన నేలచూపులు చూస్తుంటే యుద్ధాల గొప్పలు ఎవడిక్కావాలి?బ్రాహ్మలకి సీట్లిస్తే హిందూమతాన్ని ఉద్ధరించినట్టు అవుతుందా?ఎవరు బ్రాహ్మలు?పిలకలూ జంధ్యాలూ వేసుకుని దొమ్మరి పనులు చేసేవాళ్ళు కూడా బ్రాహ్మలేనా? హిందూ మతానికి పునాది వేదం!వేదం సత్యం పునాది మీద నిలబడమంటుంది - మరి 14వ ఆర్ధిక సంఘం ఆంధ్రాకి ఇవ్వమని చెప్తుంటే మీడియా ముందు నిలబడి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇవ్వవద్దని చెప్తుందనే పచ్చి అబద్ధం చెప్పినవాడు అసలు హిందువువే కాదు, ఇంక హిందూత్వాన్ని ఏమి రక్షిస్తాడు?ప్రపంచబ్యాంకు దగ్గిర బాబు అప్పు తెస్తే లొంగిపోయాడని అంటున్నారే, మరి మోదీ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తేకుండా తన సొంత సంపాదనతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడా అంటే జవాబు చెప్పడం లేదు, ఎందుకని?ఒకే పని ఇద్దరు చేస్తే ఒకణ్ణి తప్పు పట్టి ఇంకోణ్ణి వెనకేసుకురావడం దేనికి?యడ్డీ బాబు కన్న ఏ విధంగా మెరుగు?బాబు ఇప్పుడు యడ్డీ చేసిన ఎదవపని చెయ్యలేదు గనకనా? అద్వానీని గెంటెయ్యడానికి పనికొచ్చిన ఏజి గురించి రూలు యడ్డీకి ఎందుకు పనికిరాలేదో చెప్పగలరా!యడ్డీ చేసిన పొలిటికల్ కరప్షన్ చూసి కూడా చూడనట్టు ఉండటం అంటే దాన్ని సమర్ధించినట్టు కాదా?"దొంగతనం నేను చెయ్యలేదు, మా తమ్ముడు చేశాదు - నేను చెయ్యమనలేదు, వాడికి ఇండివిడ్యువాలిటీ ఎక్కువ - ఆపమంటే వాడు వినడు కాబట్టి ఆగమని చెప్పలేదు!వాడికీ నాకూ మాటల్లేవు!" లాంటి సుత్తి కబుర్లు చెప్తే సరిపోతుందా?
2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలం పైన నడుస్తున్న నాటకాలని గమనించండి. ఎన్నికలు జరగటానికి కొద్ది రోజుల ముందు తల్లిని   చంపి పిల్లని పుట్టించారని శోకాలు పెట్టిన పెద్దమనిషే ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే ఆ తల్లి గృహప్రవేశానికి పిలిస్తే కుండెడు మట్టీ చెంబుడు నీళ్ళూ ఇచ్చాడు తప్ప నికరమైన వాగ్దానం చెయ్యలేదు.ఇచ్చి తీరాల్సిన ప్రత్యేక హోదాని ఇవ్వకుండా తప్పుకోవటానికి 14వ ఆర్ధిక సంఘం ఇవ్వవద్దని చెప్పిందనే పచ్చి అబద్ధం కూడా తడుముకోకుండా చెప్పేశాడు!ఒకవైపున తన ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ పనితీరుకు మెచ్చి 600+ అవార్దులు ఇస్తుంటే పని తీరు బాగా లేదని ఇచ్చిన నిధులు వెనక్కి తీసేసుకున్నాడు. తనకన్న వయసులో చిన్నవాడు రామ్మోహన్ నాయుడు "దేశమంటే మట్టి కాదోయ్!" అని అనువదించి చెప్పి కమ్చీదెబ్బలు కొట్టిన తర్వాత కూడా ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నవాడు నిజమైన ప్రజాసేవకుడేనా?కానే కాదు - Rothschilds ఏజెంట్ల ప్రవర్తన అలాగే ఉంటుంది.
అవును, కొందరు సుకుమారులు గింజుకున్నప్పటికీ నేను మోదీ, షాలను Rothschilds ఏజెంట్లనే అంటున్నాను.ఇతరులు తమతో పోటీ పడటమే పాపం అంటున్న రాక్ ఫెల్లర్ ఆర్ధిక సామ్రాజ్యవాదానికీ కమలమే సకలం కావాలనే రాజకీయ సామ్రాజ్యవాదానికీ తేడా యేమీ లేదు.పదిమంది రంగస్థలం మీద కనబడి లాలూచీలు లేకుండా పోటీలు పడి చేసిన వరస యుద్ధాల్లో అందర్నీ గెలిచి శిఖరాగ్రం చేరినవాడిని ఎవరూ తప్పు పట్టరు.కానీ అక్కడ రాక్ ఫెల్లరూ ఇక్కడ మోదీ కోరుకుంటున్నది న్యాయమైన శిఖరాగ్రం కాదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మోదీ, జగన్, కేసీయార్ తమ యజమాని Rothschildకు సంతోషం కలిగించటానికి చంద్రబాబును భూస్థాపితం చెయ్యడం కోసం తమ సర్వశక్తులనూ ఒడ్డి శ్రమిస్తున్నారు.చంద్రబాబు అదికారంలో ఎక్కువ కాలం ఉంటే అతని ఎకనమిక్ ఎడ్మినినిస్ట్రేషన్ ఉద్యోగావకాశాలను పెంచి ప్రజలు నికరమైన ఆదాయాలతో కొంత కాలం తర్వాత అప్పుల వూబి నుంచి బయటపడి నిలవలోకి వస్తారు. అది Rothschilds-ILluminati-Ashkanazi మంద సృష్టించిన credit based economy పునాదుల్ని కదిలించేస్తుంది.2015 లోనే నేను ఈసారి డిఫెన్సివ్ స్ట్రాటజీ కన్న ఎఫెన్సివ్ స్ట్రాటజీ బెస్టని, కానీ బాబు అలవాట్తైన డిఫెన్సివ్ ఆటే ఆడి ఇప్పుడు "నేనెందుకు వోడిపోయానో చెప్పండి!" అని వూళ్ళోవాళ్ళని అడుగుతున్నాడు.ఎవరు ఎంత గొంతు చించుకున్నా Rothschilds చంద్రబాబుని మళ్ళీ అధికారంలోకి రానివ్వరు గాక రానివ్వరు!
2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన కూడా తొలినాటి పాకిస్తాన్ డిమాండు కాలం నుంచీ డైరెక్ట్ యాక్షన్ డే మీదుగా నడిచి వచ్చి అంతకన్న గొప్పగా చెయ్యటానికి అన్నీ అవకాశాలూ ఉండి కూడా ఇప్పుడు జరిగిపోయినంత చెత్తగా జరిగిన భారతదేశ విభజన లాగే జరగటానికి కారణం అది కూడా Rothschilds-Illuminati-Ashkanaziల ప్లాను ప్రకారం జరగటమే - విభజన తర్వాత వాళ్ళు ఆశించిన లాభం కూడా ఒకటే!విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లోనే చంద్రబాబు గెలుపు ఒక అద్భుతమే.అది తెలంగాణ వాళ్ళు రెండున్నర జిల్లాల వాళ్ళు అంటున్న దేశం మొత్తం మీద రాజకీయంగా చురుకైన కృష్ణా గోదావరి జిల్లాల ప్రజలు ప్రమాదం పసికట్టి సమయోచిత ప్రజ్ఞను చూపించటం చేత జరిగింది.2014లోని తక్షణప్రమాదం 2019లో లేకపోవటంతో మెజారిటీ ప్రజల్లో ఈసారి చంద్రబాబు గెలవకపోతే మనకి కష్టం అనే భయం పోవడం వల్ల ప్రతిపక్షం వూదరగొట్టి చెప్పిన ప్రతి అబద్ధాన్నీ నమ్మేశారు.తెదెపా యొక్క వూహించని ఓటమి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే చర్చ మనకి అనవసరం.ఆంధ్రా అభివృద్ధి పధంలో నడవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిత్వం తప్పనిసరి, కానీ Rothschilds-ILluminati-Ashkanazi మంద ఇచ్చిన సుగ్రీవాజ్ఞ వల్ల భాజపా వైకాపా తెరాస త్రయం అతన్ని గెలవనివ్వవు - చరిత్రని వూహించని మలుపు తిప్పాలని దైవం సంకల్పిస్తే తప్ప ఇక చంద్రబాబు మళ్ళీ ఆంధ్రాకి ముఖమంత్రి కావడం కల్ల!
స్వర్ణాంధ్ర ప్రజల పరిస్థితి పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదు అన్నట్టు తయారైంది. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా కూడా తయారైంది, కొందరికి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టు సైతం అనిపించవచ్చును, ఇంకొందరికి మూలిగే నక్కమీద తాటిపండు పడిన దృశ్యం గుర్తుకొస్తుంది! ఏ రకమైన టెర్రరిజమూ ఏ విధమయిన విదేశీ హస్తమూ లేకుండా కేవలం మన దేశపు రాజకీయ నాయకుల చేత సర్వనాశనం చేయబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మోకాటి తండా వేసి తల నేలను తాకించి సభలో అడుగుపెట్టటం లాంటీ నాటకీయతని పండించటం మీదా మడత నలగని దుస్తుల మీదా సినిమా నటుల్ని మించి శ్రధ చూపిస్తూ పంచ్ డైలాగుల కోసం మాస్ మసాలా హీరోలతో పోటీ పడి అభిమానుల్ని అలరించడంలో ఉన్న శ్రద్ధ గత ప్రధాని హామీ ఇస్తే తను హామీ ఇచ్చినట్టేనని తెలుసుకోవడంలోనూ ఆర్ధిక సంఘం లాంటి ప్రభుత్వ సంస్థల్ని అవహేళన చేసే స్థాయిలో అబద్ధాలు చెప్పడం తన ముఖం మీద తనే ఉమ్మేసుకోవడం అని గ్రహించడంలోనూ చూపించలేని అధముడి నుంచి ఉన్నత సంప్రదాయం పుణికి పుచ్చుకున్న పరిపాలనని ఆశించడం వ్యర్ధం!
తెదెపా దయనీయమైన ఓటమికి వార్తా పత్రికల్లో వస్తున్న విశ్లేషణలూ ఒక అపజయానికి వెతుకుతున్న వంద కారణాలూ నిజం కాదు.ఈరోజు నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో చురుకుగా పనిచేస్తున్న ఒక క్షేత్రస్థాయి పరిశీలకుడు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు ఇప్పటి ఘోర పరాజయానికి నూరు శాతం క్రైస్తవులే కారణం!అధికారంలోకి వచ్చీ రాగానే పాస్టర్లకి జీతాలూ పింఛన్లూ ఇవ్వడం పోలీసుల్ని నెలకోసారి చర్చిల దగ్గిర అటెండెన్సు వేసుకోమనడం లాంటి ఆలోచనలు జగనుకి ఎప్పుడు వచ్చాయి?గెలుపు మీదనే దృష్టి పెట్టాల్సిన ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకుని గెలవటం ఎలాగన్న రంధి తప్ప గెలిచాక ఏం చేయాలనే ఆలోచనలు రావడం అసంభవం, కనక ఎన్నికల ప్రక్రియ మొదలు కావటానికి చాలా కాలం ముందునుంచే జగనులో ఇలాంటి ఆలోచనలు ఉండి ఉండాలి!2014లో జగనుని బాబుతో నువ్వా నేనా అన్నట్టు నిలబెట్టే స్థాయిలో వోట్లు వేసి వేయించిన క్రైస్తవులు ఈసారి అంతకన్న పట్టుదలతో పని చేసి మెరుగైన ఫలితాన్ని సాధించితే భాజపా అభిమానులు బాబుకి వ్యతిరేకం కావటం వల్ల హిందువుల్లో చీలిక వచ్చింది.బీజెపీ అధికారంలోకి ఎటూ రాలేదని తెలిసిన భాజపా అభిమానులు కూడా వైకాపాకి వేసేశారు! అంటే, హిందువులైన భాజపా వోటర్లు సాటి హిందువైన చంద్రబాబుకి బదులు క్రైస్తవుడైన జగనుకి వోటు వేశారు, వీళ్ళే అని ఏముంది విశాఖ శారదా పీఠాధిపతి శీశ్రీశ్రీ స్వరూపానందేంద్రద్రద్ర స్వామి ఈ క్రైస్తవుడు అధికారంలోకి రావడం కోసం తపస్సులూ యజ్ఞాలూ చేశానని చెప్పి సన్యాసులు చెయ్యకూడని కావిలింతలూ ముద్దులతో జగన్ని  అభిషేకించాడు కదా!
యూదుమతంతో సహా అబ్రహామిక్ మతాల మూలగ్రంధాల్లోనే దేవుని రాజ్యం అనే సిద్ధాంతం ఉండటంవల్ల అవి ప్రాభవంలోకి రావాలనుకున్న ప్రతి చోట వ్యాపారం,ఎన్నికలు,యుద్ధం,పండగలు,వినోదాలు అన్నీ మతం రంగుని పులుముకోవడం చాలా సహజమైన విషయమే,అదే హిందువుల విషయానికి వస్తే వీళ్ళకి మూలగ్రంధమయిన వేదం అసలు ఇలాంటి మిశ్రణాన్ని తిరస్కరిస్తుంది.వేదం విజ్ఞానఖని అనడంలో ఎలాంటి సందేహం లేదు గానీ బీజరూపంలో ఉన్న సత్యాన్ని అన్వయం చెయ్యడంలో పొరపాటు జరగకూడదు కాబట్టి నిగమాన్ని కొంచెం వెనక్కి పెట్టి ఆగమాన్ని ముందుకు తెచ్చారు పెద్దలు.యుగ ధర్మాలు కూడా ఉపాసన లేక ఆరాధన యొక్క స్వరూపాన్ని ప్రభావితం చేస్తాయి.కృతయుగంలో మానవులు కల్మష రహితులు కాబట్టి వ్యక్తిగతమైన నిత్యజీవితంలో పాటించే ధర్మానుష్ఠానమే తారణమార్గం అయిపోయేది.వేదం యజ్ఞం గురించి చెప్పింది కాబట్టి సామాజికులు యజ్ఞాలు విధిగా చేసేవారు.త్రేతాయుగంలో మానవులకి అధర్మం పట్ల ఆకర్షణ పెరిగంది.దీనిని నిరోధించడానికి యజ్ఞం, తపం అనేవాటితో పాటు మూర్తిపూజ తొలిసారి మొదలై తక్కువ స్థాయిలో నడిచింది.ఈ ధోరణి రాముడు జన్మతః మానవుడే గానీ విశేష మానవుడు అని చెప్పి అతన్ని పూజనీయుణ్ణి చెయ్యటంలో కనిపిస్తుంది.ఇక త్రేతాయుగం వచ్చేసరికి గోవర్ధన గిరి పూజని శ్రీకృష్ణుడు ప్రారంభంచడం మూర్తిపూజని ఇంకొంత పెంచడానికి సూచన. శ్రీకృష్ణుడు లీలామానుషవిగ్రహధారి కావడం కూడా మూర్తిపూజ విస్తృతికి ఒక ఉదాహరణ అవుతుంది.ఇక కలియుగంలో మానవులకి చపలత ఎక్కువ కాబట్టి ఏకాగ్రత కోసం మూర్తి చాలా అవసరం. అందుకే ముందరి మూడు యుగాల కన్న కలియుగంలోనే ఆలయనిర్మాణం ఎక్కువ స్థాయిలో జరిగింది.ఆలయాల చుట్టూ పెనవేసుకుని బతికినంత కాలం హిందువులు ఉత్సాహం నిండిన మనస్తత్వంతో ఉండి ఇక్కడే కాదు ఎక్కడికి వెళితే అక్కడికి ఈ సంరంభాన్ని తీసుకెళ్ళి అన్ని మానవ సమూహాల్నీ ప్రభావితం చేశారు!ఆలయాలకి దూరం జరిగిన నాటినుంచీ ఆ ఉత్సాహమూ పోయింది, ఆ వైభవమూ పోయింది - ఈ ఆత్మన్యూన్యత నిండిన పరాధీనత ప్రాప్తించింది!
తొలినాటి ఆలయాలు సర్వ స్వతంత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలు!ఒక ధనికుడు తన కష్టార్జితమైన సంపద నుంచి కొంత మొత్తం వెచ్చించి ఒక ఆలయం నిర్మించినప్పుడు దానిమీద సర్వహక్కులూ అతనికి ఉండడం సహజమే కదా!అప్పట్లో ధర్మం తప్ప మతం లేదు కాబట్టి ధర్మకర్తలూ ప్రజలూ రాజులూ ఒకే ధర్మానికి చెందినవారు కావడంతో పరస్పరం సహకరించుకుంటూ ఉండేవారు.ఆలయాలు స్వతంత్రమైనవి కావడం వల్ల రాజు అధర్మం చేస్తుంటే నిగ్రహించడం కూడా సాధ్యపడేది.మన దేశపు కళలు అంత వైవిధ్యాన్ని చూపించటం ఆలయాల వల్లనే సాధ్యపడింది.సందర్శకులకు ప్రశాంతతను ఇవ్వడంలో ఆలయాలు ఎప్పుడైతే విజయవంతం అయ్యాయో ఆలయాలకు స్థిర చరాస్థుల రూపంలో సంపద పెరిగింది.అప్పుడు ఆలయాలు ఇప్పటి బ్యాంకుల పనిని కూడా చెయ్యటం మొదలుపెట్టాయి.
మలినాటి ఆలయాలు ఆధ్యాత్మికతతో పాటు ఆర్ధికాన్ని కూడా ప్రభావితం చేసే సామాజిక సంస్థలు. మన దేశంలోని ప్రాచీన ఆలయ నగరాలు అన్నీ ఇందుకు సాక్ష్యం. వాటి ప్రశస్తి ఖండాంతరాలకు వ్యాపించటం ఆయా నగరాల నుంచి ఆలయాల వద్ద ఋణాలు తీసుకుని ప్రపంచం నలుమూలలకు వెళ్ళి వ్యాపారం చేసి ఆయా ఆలయాలను మరింత వైభవోపేతం చేసిన వ్యాపార వర్గాలే కారణం!రాజ్యాన్నీ మతాన్నీ విడగొట్టాలనే సెక్యులరొజం మధ్యయుగాల్లొని యూరప్ దేశాల్లో క్రైస్తవం బలపడిన తర్వాత పాస్టర్లు దశమ భాగాలు చాలక రాజుల్ని పీడించుకు తింటుంటే కొందరు రాజులు చర్చిల పెత్తనాన్ని తగ్గించడం కోసం వేసిన వూహాత్మకమైన ఎత్తుగడ - పైకి వేర్వేరు అని కనిపించేలా చేసి చూసేవాళ్ళని మోసం చేస్తూ చాటుగా రెండూ కలిసి ప్రజల్ని దోచుకునే అంతర్నాటకం ఇప్పటికీ సాగుతూనే ఉన్నది.మన దేశంలో ఈ పాషండ మతాలు అడుగు పెట్టేవరకు అందరూ ఒక ధర్మానికి చెందినవారే కాబట్టి ప్రభుత్వానికి కూడా వీటిని శాసించాల్సిన అవసరం రాలేదు.
తొలిదెబ్బ భారతదేశంలో హైందవేతర ప్రభుత్వాలు ఏర్పడిన తొలిదశలో పడింది!హఠాత్తుగా వచ్చిపడి అందినంత దోచుకుపోయే కాలంలో వాళ్ళలా వెళ్ళగానే ఆలయాన్ని పునర్నిర్మించుకుని మళ్ళీ పుంజుకునే అవకాశం ఉండేది. ఇప్పుడలా కాదు, ప్రభుత్వం వీటిని ద్వేషించే వాళ్ళ చేతుల్లో ఉండటం వల్ల కర్కశమైన నలిపివేతకి గురయ్యి ఆలయాలు క్రమేణ కృశించి వాటిని అంటిపెట్టుకుని ఉన్న అన్ని కులాల వాళ్ళూ వీదిన పడ్డారు.వీళ్ళలో కొందరు బతకనేర్చినవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళని మచ్చిక చేసుకోవడానికి అల్లోపనిషత్తులూ హరిశ్చంద్రోపాఖ్యానమూ అవీ ఇవీ రాస్తూ కోవర్టులు అయ్యారు - ఇదొక అదనపు దరిద్రం.ఇవ్వాళ ఆ రెండు మతాలూ బలహీనం అయ్యాయి గానీ ఈ కోవర్టులు ఇరికించిన వైదిక ధర్మ వ్యతిరేకమైన ప్రక్షిప్తాలని కనుక్కుని తొలగించి ధార్మిక సాహిత్యాన్ని శుభ్రం చేసుకోవడం అష్టకష్టాల్ని మించిన పెద్ద కష్టం అయిపోయింది!
ఆలయాలు స్వతంత్రమై ఉండటం వల్ల అప్పటి ధర్మకర్తలు సహజంగానే సహృదయులు కాబట్టి స్వామివారి కైంకర్యాలకి పోను అదనపు రాబడిని పాఠశాలలు, గోశాలలు, ధర్మసత్రాలు వంటివి నిర్మించి పోషించి ఆహారాన్నీ విద్యనీ ఉచితంగా ఇచ్చి నిరుద్యోగం, ఆకలి, దొంగతనాలు వంటి సమస్యల నుంచి కాపాడుతూ ప్రజలకి సహాయం చెయ్యగలిగే అవకాశం వచ్చింది.ఇవ్వాళ మన ఆలయాలు అలా స్వతంత్రమై ఉండి ఉంటే ఆంధ్ర ప్రజలు మోదీ లాంటి అధమ ప్రధాని ముందు మోకరిల్లాల్సిన అవసరం ఉండేది కాదు.వాళ్ళు వేసిన కుళ్ళు జోకులకి తిక్క రేగితే దేశం నుంచి విడిపోయి మన బతుకు మనం బతికే ధీమా ఉండేది!
మొదటి తరం ఇంగ్లీషువాళ్ళు వ్యాపారులు కాబట్టి వ్యాపించే దశలోనూ ప్రభుత్వం ఏర్పరచుకున్న తొలిదశలోనూ ముస్లిం ప్రభువుల మాదిరి కాక హిందువుల ఆలయాలకి విపరీతమైన ప్రోత్సాహాన్ని ఇచ్చారు!కొందరు కలక్టర్లు ఆలయాల్లో విశేష పూజలు జరుగుతున్నప్పుడు గాల్లోకి తుపాకులు పేల్చటం లాంటి గౌరవ వందనాలు కూడా చేసేవాళ్ళు.1817లో మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క అధికార పరిధిలోని ఆలయాలని ప్రభుత్వం గొడుకు కిందకి తేవటానికి ఆలయాలని The Madras Regulation VII అనే చట్టం చేశారు.అయితే, 1840 నాటికి క్రైస్తవ మిషనరీల రద్దీ పెరిగి వాళ్ళకి తమవాళ్ళు చర్చిల కన్న ఎక్కువ స్థాయిలో హిందూ ఆలయాలని ప్రోత్సహించడం నచ్చక గొడవ చెయ్యటంతో ప్రభుత్వాధినేతలు క్రమేణ హిందూ ఆలయాలతో ఉన్న సంబంధాల్ని తగ్గించుకుని పెద్ద ఆలయాలకి సహాయం చెయ్యటానికి పెట్టిన Board of Revenueని నడపటానికి పరిమితమైపోయారు. 1863లో వాళ్ళు చేసిన The Religious Endowments Act, 1863 అదివరకటి చట్టాల్లో ఉన్న చిక్కుల్ని కూడా తొలగించి ఆలయ నిర్వహణని ఎలాంటి ప్రభుత్వ జోక్యమూ లేకుండా ధర్మకర్తలకి అప్పగించేసింది!1925 వరకు కధ బాగానే నడిచింది గానీ The Madras Religious and Charitable Endowments Act 1925 పేరుతో మళ్ళీ అన్ని రకాల మతసంస్థల మీదా ప్రభుత్వం పెత్తనం చెయ్యటానికి వీలు కల్పించే చట్టం చెయ్యాలనుకున్నప్పుడు ముస్లిముల వైపునుంచీ క్రైస్తవుల వైపునుంచీ పెద్ద యెత్తున వ్యతిరేకత ఎదురై హిందువుల వైపునుంచి వ్యతిరేకత రాకపోవటంతో దానినుంచి ముస్లిములనూ క్రైస్తవులనూ మినహాయించి The Madras Hindu Religious and Endowments Act 1927 అని పేరు మార్చి వదిలారు.అయితే ఇందులో ధర్మకర్తల మౌలిక స్వేచ్చకీ ఆర్ధిక నియంత్రణకీ అడ్డం వచ్చే తీవ్రమైన నియమాలు ఏవీ లేవు కాబట్టి సమస్యలు కూడా రాలేదు.
ఆఖరి దెబ్బ 1935లో స్వతంత్రం వచ్చాక స్వయంపాలనకు రిహార్సల్ అనుకున్న కాంగ్రెసు పార్టీకి మెజారిటీ దక్కిన మధ్యంతర ప్రభుత్వంలో పడింది! దీని ప్రకారం ఏ హిందూ ఆలయాన్ని అయినా సరే ప్రభుత్వం తన అజమాయిషీ కిందకి తీసుకోవచ్చును. "ఎక్కడైనా బావ కానీ వంగతోట కాడ కాదు!" అనే బూతు సామెతలా రాజ్యాంగంలో ఈ దేశాన్ని సెక్యులరిజం వైపుకి నడిపించటానికి వేసిన బాట హిందువుల ఆలయాల దగ్గిరకి వచ్చేసరికి హఠాత్తుగా దారి మార్చుకుని పక్కదారి పట్టి ఇవసలు మతసంస్థలే కానట్టు వ్యవహరించడం ఏమిటో 1935 నుంచీ ఇప్పటివరకు అధికారంలో ఉన్న హిందూ రాజకీయ నాయకులలోని ప్రతి ఒక్కడూ జవాబు చెప్పాలి!
భక్తి ఉద్యమం పుట్టిన తమిళనాడులోనే మతద్రోహులు కూడా పుట్టడం మొత్తం హిందూ సమాజం ఏనాడో చేసుకున్న పాపం కాబోలు!1951లో తమిళనాడు ప్రభుత్వం 1925 నాడు నాస్తిక సమూహం రచించిన బిల్లునే మరింత పదును చేసి ప్రయోగించాలని చూసింది.అయితే, హిందువులు హైకోర్టులోనూ సుప్రీక్ కోర్టులోనూ చాలెంజి చేస్తే రెండు కోర్టులూ హిందువులకే అనుకూలమైన తీర్పును ఇచ్చాయి. కానీ కాంగ్రెసు పార్టీ మార్పులు చేర్పులతో 1954, 1956లలో విఫల ప్రయత్నాలు చేసి ఆఖరికి The Tamilnadu Hindu Religious and Charitable Endowments Act, 1959 (Tamil Nadu Act 22 of 1959)తో హిందూ ఆలయాల్ని ప్రభుత్వపు ఉడుంపట్టులోకి లాగేసుకోగలిగింది!ఎప్పుడైతే తమిళనాడు ఈ దుర్మార్గపు పనిలో విజయవంతం అయ్యిందో, Andhra Pradesh, Karnataka, Kerala, Odisha, Maharashtra రాష్ట్రాలు కూడా ఆకలి గొన్న పులుల్లా తమిళనాడు మార్గాన్నే అనుసరించాయి.హిందూత్వ పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నానని కబుర్లు దొబ్బే భాజపా కూడా హిందూ ఆలయాలను ప్రభుత్వ నిర్వహణ నుంచి విముక్తం చెయ్యటానికి సుముఖం కాదు!చెప్పేవి శ్రీరంగనీతులూ దూరేవి దొమ్మరి గుడిసెలూ అన్నట్టు ఆలయాలకు మంచి చెయ్యటానికే కట్టుబడి ప్రభుత్వం వాటిని రక్షిస్తున్నదని చెప్తారు గానీ నిజానికి ఆలయాల నిధుల్ని మొదట ప్రభుత్వం లోనికి  తరలించి అక్కణ్ణుంచి అస్మదీయుల సముఖాలకి తరలించడమే వారి లక్ష్యం.
1981లో ముంబాయిలో సిద్ధివినాయక ఆలయాన్ని "జాతీయం" చేశారు.అప్పటి ముంచి తరచుగా 50 లక్షల చెక్కులు అనేక స్వఛ్చంద సంస్థలకి విరాళాలుగా వెళ్తూ ఉండేవి. ఇవేవీ హిందూ మత సంస్థలు కావు.ముంబయి హైకోర్టు జోక్యం చేసుకుని prohibitory order ఇచ్చినప్పటికీ నిధుల మళ్ళింపు ఆగడమే లేదు.ఒక్క 2004-2995 సంవత్సరంలోనే ఏడు కోట్ల రూపాయలు చెయ్యి దాటి పోయాయి."how to promote temples as tourist attractions" అనే అంశం మీద చర్చ జరపటానికి ఏడు నక్షత్రాల హోటల్లో marketing event పేరుతో రెండు రోజులు హడావిడి చేసి 24 లక్షల ఆలయపు సొమ్ము వృధా చేశారు.
2002లో కర్నాటకలోని 2,07,000 ఆలయాల నుంచి 72 కోట్లు ప్రభుత్వానికి జమ పడితే కర్నాటక ప్రభుత్వం హిందువుల ఆలయాలకు 10 కోట్లు అదీ నిర్వహణ కోసం మాత్రమే ఇచ్చి మదర్సాలకి 50 కోట్లూ చర్చిలకి 10 కోట్లూ ఇచ్చింది. హిందూ ఆలయాలు ప్రభుత్వానికి 72 కోట్లు జమ చేస్తే ప్రభుత్వం ఆలయాలకి నికరంగా ఇచ్చింది 6 కోట్లు మాత్రమే.2002 నుంచి 2007 మధ్యన 50, 000 ఆలయాలు మూతపడ్డాయి - ప్రభుత్వం దగ్గ్గిర ఉన్న 66 కోట్లు ఏమయ్యాయి!
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏసుపాదం శామ్యూల్ రాజశేఖర రెడ్డి బాహాటంగానే హిందూమతం మీద దాడి చేశాడు. శ్రీ వేంకటేశ్వర స్వామిని పట్టుకుని ఆయనకి ఏడు కొండలు దేనికి నేను అయిదు కొండలు తీసుకుని రెండు కొండల వాణ్ణి చేస్తాను అని ప్రగల్భించాడు. 2006లో శతాబ్దాల చరిత్ర కలిగిన వెయ్యి కాళ్ళ మంటపాన్ని భక్తుల మనోభవాల్ని కూడా పట్ట్టించుకోకుండా కూల్చి పారేశాడు. సంవత్సరానికి 3000 కోట్ల దేవస్థానం సొమ్ముని లెక్క లేకుండా వాడేసుకున్నాడు. ప్రసాదం తయారీకి కవలసిన దినుసుల్ని అందించే కాంట్రాక్టుని JRG Wealth Management Limited అనే క్రైస్తవ సంస్థకి కట్టబెట్టాడు. 2007 జనవరి 21న దేవస్థానం డబ్బుతో తన తండ్రి పేరున జరిగే ఒక హాకీ టోర్నమెంటును నిర్వహించటానికి వాడేశాడు.
ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏసుపాదం శామ్యూల్ జగన్మోహన రెడ్డి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏసుపాదం శామ్యూల్ రాజశేఖర రెడ్డిని మరిపిస్తున్నాడు. అధికారంలోకి అలా వచ్చాడో లేదో పాస్టర్లకి వాళ్ళేదో ప్రభుత్వోద్యోగులైనట్టు నెలజీతాలూ రిటైర్ అయ్యాక పించన్లూ ఇస్తానంటున్నాడు. పోలీసులు నెలకోసారి చర్చిలకి వెళ్ళి మీకెవరి మీదన్నా కక్షలుంటే చెప్పండి వెళ్ళి తంతాం అని పాస్టర్ల చుట్టూ తిరగమని ఆదేశాలు ఇవ్వటం ఇంతవరకు క్రైస్తవ దేశాల్లో కూడా జరగలేదనుకుంటాను.
ఈ ఆణిముత్యమే మన శ్రీశైలం దేవస్థానం కార్య నిర్వాహణ అధికారి (ఈఓ). పేరు శ్రీరామచంద్ర మూర్తి. పక్కన ఉన్న ఇద్దరూ ఆయన భార్యలట. ఇస్లాంలోకి మారి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారట. ఈ విషయమై పాలకవర్గం సభ్యుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట. పట్టించుకుంటే ఆశ్చర్యం కానీ, పట్టించుకోకపోతే ఆశ్చర్యం ఏముంది?స్థానికుల కథనం ప్రకారం శ్రీశైలం దేవస్థానంలో అన్ని విషయాలూ రఫీ, రాజాజ్ అనే వ్యక్తులు చూసుకుంటారు. వారిద్దరూ మన ఆణిముత్యం బామ్మర్దులట. శ్రీశైలం కొండ మీద మసీదు ఖాయం! అయితే మన దేవాలయం ఉంచుతారా, తీసేస్తారా అనేదే ఇప్పుడు ప్రశ్న. ప్రస్తుతానికి పూజారులు తప్ప శ్రీశైలం దేవస్థానంలో అందరూ ముస్లింలే అనుకుంటాను - బహుశా త్వరలో అక్కడ కూడా వాళ్లనే నియమిస్తారు.
అంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆలయాల అధీనంలో ఉన్న 4,20,028 ఎకరాల భూమిలో 40,843 ఎకరాల భూమి కబ్జాకు గురయితే పట్టించుకున్న నాధుడు లేడు!ఆలయాల నుంచి వచ్చిన ఆదాయం నుంచి 15% శాతాన్ని జీతాల రూపంలో తింటున్న 77,000 మంది దేవదాయ శాఖ ఉద్యోగులు ఏం చేస్తున్నారు?ఆగస్ట్ 2005లో ప్రభుత్వం సింహాచలం పరిసర ప్రాంతల నరసింహ స్వామి ఆలయభూముల్ని అమ్మకానికి పెట్టింది.2006 మార్చిలో తూర్పు గోదావరి జిల్లాలోని ఒక ఆలయానికి చెందిన 3000 ఎకరాల భూమిని వేలానికి పెట్టింది.
ఇంత స్థాయిలో ఆస్తులున్న దేవాలయాలు కూడా రోజు ఖర్చుల కోసం వాళ్ళనీ వీళ్ళనీ ముష్టెత్తుకోవడం కన్న దేవుడు లేడని చెప్పి ఆలయాలని మూసెయ్యడం మంచిది కదా -  ఛత్! సకల చరాచరసృష్టినీ శాసించగలిగినవాడు ఈ Rotshilds-Illuminati-Ashkanazi మంద చెప్పులు నాకుతున్న హిందూ రాజకీయ నాయకుల్ని నిగ్రహించలేకపోవడం ఏంటి?ఆలయాలని దోచుకోవటం చీకటి మాటున దొంగల చేత జరగడం లేదే!తమ వోట్లతో గెలిచిన ప్రభుత్వాలు పట్టపగలు చట్టసభల చేత శాసనాలు చేయించి అమ్మకానికీ వేలానికీ పెట్టటం అస్మదీయులకి హక్కుభుక్తానికి ఇచ్చెయ్యటం చేస్తుంటే చీమ కుట్టిన పాటి నెప్పి కూడా లేని హిందువులు పాములకి పాలు పొయ్యడం, ఆవులకి సీమంతాలు చెయ్యడం, స్వరూపానంద్రేంద్రద్రద్ర లాంటి తుఛ్చుల కాళ్ళకి మొక్కటం లాంటి పనుల్లో మాత్రం చాలా నిష్ఠని చూపిస్తున్నారు!
భగవంతుని వదలి చిల్లర దేవుళ్ల పూజలు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు ఆ చిల్లర దేవుళ్లను కూడా వదలి జంతువుల పూజలకు దిగజారారు. ఆవుల తరవాత ఏమిటి. బొద్దింకలూ తొండల పూజలు చేస్తారా? మీ ఖర్చు మీ శ్రమ మీ భక్తి అన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాగా వృథా ఔతున్నది. జోకర్లు చేరి హిందూ మతాన్ని నవ్వులపాలు చేస్తున్నారు - ఈశావాస్యమిదం సర్వం, అహం బ్రహ్మాస్మి అని చెప్పిన మతాన్ని మీరు ఏ స్థాయికి దిగజార్చేశారు? పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టటానికి ఏడుస్తారు, అక్కర్లేని చోట వంద రూపాయలు కులుక్కుంటూ పెడతారు - సంపదలూ సంతోషాలూ ఎట్లా వస్తాయి?పైనించి Rothschilds పగబట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలని వాళ్ళ పప్పెట్స్ అయిన తెదెపా, భాజపా, వైకాపా, తెరాసా కలిసి సర్వనాశనం చెయ్యాలని తప్ప ఉద్ధరించడానికి చూడని ఈ సన్నివేశంలో ఆంధ్ర ప్రజలకి ఆలయాలని ప్రభుత్వం కబంధ హస్తాల నుంచి లాక్కోవటం ఒక్కటే తరుణోపాయం! మొదటి దశలో ఆలయాలను ప్రభుత్వపరం చేసిన అన్ని చట్టాల్నీ రద్దు చేయించుకోవాలి. రెండవ దశలో ఆలయాల అదనపు నిధులతో hindoo banking system ఏర్పాటు చేసుకోవాలి. మూడవ దశలో ప్రజలు వ్యవసాయం, వ్యాపారం, విద్య, ఉపాధి కోసం కావలసిన అన్ని రకాల పెట్టుబడుల కోసం ఆలయ బ్యాంకుల్ని మాత్రమే ఉపయోగించుకుంటూ Rothschilds Banking Systemను దివాలా తీయించాలి. అప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది ఆంధ్రోడి దెబ్బంటే ఏంటో!
Ironically, India is the only country where the majority religious community is being discriminated against, that too with the support of the Constitution which actually written to protect them – what an absurdity!How long you will suffer my dear Hindu brother?Let us invoke the celestial bird,  Garuda and Shuffle our wings!
మనం చెయ్యబోతున్నది దైవకార్యం!దేవుడు తప్పక తోడుంటాడు!ఏడు కొండల వాణ్ణి రెండు కొండల వాణ్ణి చెయ్యాలని చూసినవాణ్ణి పావురాల గుట్ట మీద పాతేశాడు!వేదపండితుణ్ణి ఆడు, ఈడు అని వాగిన తెదెపా వాళ్ళకి మళ్ళీ అధికారం రాకుండా దించేశాడు!ఈ దైవకార్యాన్ని యజ్ఞభావనతో చేస్తే ఆంధ్ర ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించగలిగిన సమర్ధుడైన నాయకుడు కూడా ఆవిర్భవిస్తాడు!
ఆలయాలని విముక్తం చెయ్యటం ఇతర్లకి తక్షణావసరం కాకపోవచ్చు, కానీ ఆంధ్ర ప్రజానీకానికి మాత్రం జీవన్మరణ సమస్య!ఎందుకంటే, ఇదివరకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణను ఏర్పాటు చెయ్యటం అనేది వాళ్ళ మోటిఫ్ ఏమిటో తెలియదు గానీ ఆంధ్ర ప్రాంతాన్ని భూమి మీదనుంచి తొలగొంచడానికి జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో వేసిన పధక రచన ప్రకారం జరిగిందందనడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి.ప్రయోగాలు చెయ్యలేనివీ రహస్యంగా జరిగినవీ అయిన వాటికి హేతుబద్ధమైన సందేహాలూ వాటికి మనం వూహించగలిగిన సహేతుకమైన విశ్లేషణలూ కలిసిన అనుమాన ప్రమాణం మొదటి తరగతి శాస్త్రీయమైన సిద్ధాంత ప్రతిపాదన కిందకే వస్తుంది.
మొదటి సాక్ష్యం తెలంగాణను కోరుకునే వారిలో ఏ ఒక్కరూ అసెంబ్లీలో చర్చకి సిద్ధపడకపోవటం - ఏ ఆంధ్ర నాయకులు ఏ కాలంలో తెలంగాణకి విడిపోతే తప్ప న్యాయం జరగదు అనే స్థాయిలో అన్యాయం చేశారు అనే ప్రశ్నకి వాళ్ళు జవాబు దాటవేశారు.రెండవ సాక్ష్యం ఇవ్వడానికి వాగ్దానం చేశాక పదేళ్ళు కాలయాపన చెయ్యటం - ఇది ఆంధ్ర ప్రజానీకాన్నీ నాయకులనీ రాష్రం విడిపోదనే నమ్మకాన్ని కలిగించడానికి గానీ ఇస్తారో ఇవ్వరో తెలియని గందరగోళంలో ఉంచడానికి గానీ ఈ మధ్యలో కేసీయారు ఎత్తుకున్న వ్యూహాత్మక తిట్ల పురాణానికి విసుగెత్తి ఈ తెలంగాణ పెంట వదిల్తే చాలు అనే మనస్తత్వంలోకి పోయి అసలు ప్రమాదాన్ని చూడనివ్వని స్థితిలోకి నెట్టెయ్యడానికి గానీ వేసిన అద్భుతమైన ప్రణాళికయే తప్ప అనుకోకుండా అలా జరిగిపోయినది కాదు. చంద్రబాబుని లేఖలు అడగటం, ఇచ్చాక వంకలు పెట్టటం లాంటి నాటకాలు అన్నీ ప్లాను ప్రకారం పక్కా టైమింగుతో జరిగాయి.
ఇలాంటి సుదీర్ఘమైన కాలం పాటు దశల వారీ అబద్ధాలతో అల్లే కళాత్మకమైన వ్యూహరచన Rothschilds-Illuminati-AShkanaziలకి వెన్నతో పెట్టిన విద్య.మనవాళ్ళకి అంత తెలివితేటలు లేవు.ఫ్రెంచ్ విప్లవాన్ని రప్పించటానికి వాళ్ళు వేసిన ప్లాను అందరికీ తెలిసిపోయాక కూడా నదురూ బెదురూ లేకుండా రప్పించి చూపించారు కదా!అసలైన క్లూ అజాద్ ఒకసారి జర్నలిష్టులు మోటిఫ్ కోసం నిలదీస్తే విభజన  మాకు ఇష్టం లేదు, పైవాళ్ళ ఒత్తిడికి తలొగ్గి చెయ్యాల్సి వస్తున్నదని అన్నాడు.పార్టీ సగానికి సగం చీలి సొంత పార్టీలో అంత వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా ఉండటం కాంగ్రెసు పార్టీ చరిత్రలోనే మొదటిసారి జరిగింది!అసలైన సాక్ష్యం మాతృరాష్ట్రం అనే సహజమైన మాటని కూడా వాడక "అవశేష" అనే పదం వాడటంలో ఆంధ్ర ప్రాంతం మొదట అవశేషమై తర్వాత సశేషమై ఆ తర్వాత కీర్తిశేషమై పోతుందనే సూచన లేదా?
ఇవ్వటమే రాజధాని లేకుండా ఇవ్వటం, తర్వాత రాజధానికి నిధులివ్వటానికి ఏడవటం, ఇప్పుడు నిర్మాణమే ఆపెయ్యటం వంటి వాటి వెనక ఎలాగూ భూమ్మీద లేకుండా పోయేదానికి రాజధాని కోసం అంత ఖర్చు దేనికి అని కాక ఇంకే కారణం ఉంటుందో కాంగ్రెసువాళ్ళనీ భాజపావాళ్ళనీ వైకాపావాళ్ళనీ అడిగి తెలుసుకోండి!రాష్ట్రం ఇవ్వటమే మిగులు లేని అప్పుల కుప్పలా ఇచ్చి అప్పులు తీర్చి నిలవలోకి రప్పించగలిగిన సమర్ధుడికి అడుగడుగునా అడ్డు తగిలి రెండోసారి అధికారంలోకి రానివ్వకుండా చేసి అతను చేసిన కాస్త అభివృద్ధినీ ఆపేసి కూర్చోవడం అనే దశలవారీ కార్యక్రమాల్లో ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చెయ్యడం కాక దీన్ని బాగు చెయ్యాలనే లక్ష్యం ఉందని ఆ మూడు పార్టీల నాయకుల్లో ఏ ఒక్కడైనా సాక్ష్యాలతో సహా నిరూపించగలడా?నేను Rothschildsకి వాడిన బూతుమాటకి అర్హుడు కానివాడు ఈ మూడు పార్టీల్లో ఒక్కడైనా ఉన్నాడా?
ఈ నా కంఠశోష అనవసరం.మీరు కూడా ఆ రకమైన ఆవేశానికి గురి కాకండి.గాంధీ ఇతరులు తను చెప్పిన దాన్ని వ్యతిరేకించినప్పుడు నిరాహార దీక్ష చేసేటప్పుడు "దేవుడు నాకు అప్పగించిన పనిని నిర్వర్తించలేకపోయాను, కాబట్టి నన్ను నేను శిక్షించుకుంటున్నాను" అని చెప్పేవాడు, ఆ దేవుడు ఎవరో తెలుసా, Rothschilds!వాళ్ళు ఒక ప్లాను వేశాక అమలు చెయ్యాల్సినవాళ్ళు మధ్యలో ఫెయిలైతే వాళ్ళు చేసే పనులు మరింత భయానకంగా ఉంటాయి - యుద్ధం ఆపేస్తూ జర్మనీ కబురు పెట్టగానే అమెరికాని యుద్ధంలోకి లాగారు, మీరూ చూశారు కదా!
కేవలం మన శత్రువు ఎంత భయంకరమైన వాడో మీకు చూపించడానికే ఆ సుదీర్ఘమైన చరిత్రని ఎత్తి రాశాను.అంత మాత్రాన భయపడాల్సిన పని లేదు.అసలు భయపడటానికి మన దగ్గిర ఏమి ఉందని!విలువైనది ఉంటే కదా పోతుందని భయపడేది! ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఒకటే - ఇప్పటికే హిందూ ఆలయాల విమోచన కోసం ఏర్పడిన సంస్థల వారు ఒకచోట కలిసి నిదానంగా నడుస్తున్న ఉద్యమానికి వేగం పెంచాలి, పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలి, తీరిక సమయాల్లో సోషల్ మీడియాలో పోష్టులు పెట్టి సరిపెట్టుకోవడం గాక మొత్తం సమయాన్ని దీనికోసం వెచ్చించగలిగిన వాళ్ళు వీలయినంత ఎక్కువమంది ముందుకు రావాలి.
ఇప్పటి వరకు హిందూ మత రక్షణకు సామాన్యులు మాత్రమే పూనుకుంటున్నారు. సామాన్యులు మాత్రమే తమకు తోచిన విధంగా పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు.హిందువులలోని ధనవంతులు బలవంతులు అధికారులు నాయకులు గురువులు మేధావులు హిందూ మతం మీద పడి హిందూ ఓట్ల మీద పడి బతుకుతున్నారు. హిందూ మతాన్ని హిందువులను వాడుకుంటున్నారు. కాని హిందూ మతం బాగోగులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.నిన్న గాక మొన్న మళ్ళీ 10,000 ఎకరాల ఆలయభూముల్ని వేలానికి సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి - మతం పునాదులే కదిలి పోతుంటే హిందూ వ్యాపార వర్గాలు ఇంకెంతకాలం తమకి పట్టనట్టు ఉంటారు?వారిని కూడా ఉద్యమానికి తమ వంతు సాయం అందించమని అడగాలి.
నా లెక్క ప్రకారం అన్ని వైపుల నుంచీ ఆలోచించి వ్యూహాలు పన్నుకుని ప్రయత్నిస్తే తక్కువ కాలంలోనే ఫలితం దక్కుతుంది!ప్రజల నుంచి మొదటి నెలలో మంచి స్పందనని రాబట్టుకోగలిగితే నాలుగు నుంచి ఆరు నెలల లోపు మొదటి దశ అయిన ఆలయాలకీ ప్రభుత్వాలకీ ఉన్న లింకును  తెగగొట్టటం సాధ్యపడుతుంది. మన దగ్గిర న్యాయం ఉండి ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించి కూడా ఆరు నెలల్లో లక్ష్యాన్ని సాధించలేకపోతే మన కోరిక దుర్మార్గం అయినట్టు మనకే అనిపిస్తుంది. సభల నిర్వహణకీ ప్రజల్ని తరలించడానికీ పూర్తి సమయాన్ని వెచ్చించేవాళ్ళని పోషించడానికీ అయ్యే ఖర్చును అంచనాలు వేసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తే అవసరం అయినప్పుడు నేను కూడా తెర ముందుకి వస్తాను.
సంభవామి యుగే యుగే అన్నాడు కదా అని ఎక్కడి నుంచే దిగి వచ్చే అవతార పురుషుల కోసం ఎదురు చూపులు చూడకుండా ఆత్మానః పరమం జ్యోతి అన్న మంత్రం ప్రకారం మనలోని దైవం మనని నడిపిస్తున్నాడనే భావనతో దుస్సాధ్యమైన కార్యాలను సైతం సుసాధ్యం చెయ్యవచ్చుననేది వ్యాసపరాశరాదిసత్యసాయిపర్యంతం ఉన్న ఆచార్యపరంపర పాదాల మీద ప్రమాణం చేసి మూడు కాలాలనూ ముడివేసి చూడగలిగిన నేను చెబుతున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
                                    సత్యం శివం సుందరం!!!

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...