Thursday 11 February 2021

భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ భారత రత్న బిరుదుకి అర్హుడేనా?స్వాతంత్య్ర సమరాన్ని వ్యతిరేకించిన అతని నిజమైన చరిత్ర ఏమిటో తెలుసా!

స్వతంత్రం రాకముందు రకమైన పరిపాలనను అణువణువునా ద్వేషించి పోరాడి గెలిచామో రకమైన పరిపాలనకు నకలునే మన మీద రుద్దిన అంబేద్కర్ చుట్టూ ఎన్ని అబద్ధాలు పేరుకుపోయాయో మీకు తెలుసా?అత్యంత ఉన్నతమైన భావాలతో అలరారే సనాతన ధర్మాన్ని బ్రాహ్మణ మతం అని అవమానిస్తూ రోజుకోసారి ఎవరో ఒక బ్రాహ్మణ్ణి బూతులు తిట్టందే నిద్రపోని "జై భీం" గాళ్ళు ఆయన రాసిన The Buddha And His Dharma అనే పుస్తకానికి రాసిన పరిచయాన్ని బైటికి రానివ్వకుండా తొక్కెయ్యటానికి కారణం ఏమిటో చెప్పగలరా?ఆఖరికి Bhagwan Das అనే ఒక Punjabi Buddhist 1980లో పబ్లిష్ చేసిన పరిచయంలో అంబేద్కర్ అభిమానులు ప్రచురించటానికి తిరస్కరించేటంత భయంకరమైన విషయం ఏమిటి?తనకు ఎంతో సేవ చేసిన తన రెండవ భార్య పట్ల వాళ్ళ అభిమాన నాయకుడు రాసిన నాలుగు మంచి మాటల్ని బైటికి రానివ్వని వాళ్ళకి కులాతీత సమాజం గురించి మాట్లాడటానికి ఎంత ధైర్యం?చెప్పి తీరాల్సిన నిజాన్ని దాచెయ్యడం కూడా అబద్ధం చెప్పటంతో సమానమే కదా!

మిగిలిన వాళ్లని గురించిన నిజాలు చాలామంది చెప్తూనే ఉన్నారు, నేనిప్పుడు అంబేద్కర్ చుట్టూ పేరుకున్న దుమ్మును దులపడం కోసమే పోష్టు రాస్తున్నాను.నిజానికి అంబేద్కర్ అనేది అతనికి జన్మతః తన కులాన్ని బట్టి వచ్చిన ఇంటిపేరు కాదు,అది ఆనాటి కాలపు అస్పృశ్య మెహర్ కులస్థులకి ఉండటానికి వీల్లేని ఇంటిపేరు, SavarKAR, GolwalKAR, TendulKAR, DhabolKAR అనే పేర్ల మాదిరి ఉన్న AmbedKAR అనేది కూడా బ్రాహ్మణ కులస్థుల ఇంటి పేరు!తండ్రి పేరు Ramji Maloji Sakpal అయితే ఇతని పేరుBhimrao Ramji Sakpal అని ఉండాలి కదా!ఉత్తర దేశంలో అధికంగా వినపడే SavarKAR, GolwalKAR, TendulKAR, DhabolKAR వంటి బ్రాహ్మణుల ఇంటిపేరు అస్పృశుడైన ఇతనికి ఎలా వచ్చింది?నోరు తెరిస్తే "జై భీం!" అని గర్జిస్తూ బ్రాహ్మణుల మీద నోరు పారేసుకునేవాళ్ళు అమాయకులూ కాదు, అణిచివేతకు గురైన అసహాయులూ కాదు, కులనిర్మూలన కోసం అహరహం తపించేవాళ్ళూ కాదు - వీళ్ళే ఇవ్వాళ నిలువెల్లా కులపిచ్చితో దహించుకుపోయే కాలాంతక నరాంతక దేవాంతకులైన దేశ విఛ్ఛిన్నం కోసం కంకణం కట్టుకున్న అసత్యవాదులు!ఇంటిపేరు బ్రాహణులది అయినప్పుడు ముక్కూ మొహం తెలియని వాడుBhimrao Ramji అనే వ్యక్తి దళితుడని తెలుసుకోగలగడం సాధ్యమేనా?అదీ వ్యక్తి"నా పేరు Bhimrao Ramji Ambedkar!" అని చెప్తున్నప్పుడు, అతని స్కూల్ సర్టిఫికెట్లలో కూడా అలాగే ఉన్నప్పుడు!

ద్వితీయ స్వాతంత్ర సంగ్రామం అని మనం ఇవ్వాళ స్కూల్ పుస్తకాల్లో చదువుకున్న చరిత్రలో చాలా అబద్ధాలు ఉన్నాయి- అందులో భీంరావ్ రాంజీ అనుభవించిన అస్పృశ్యత కూడా ఒకటి!నిజానికి ఇతన్ని స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రి తమ ఇంటిపేరైన Sakpal ఇవ్వకుండా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన Mandangad తాలూకాలో ఉన్న Ambadawe గ్రామం నుంచి వచ్చినవాళ్ళమని చెప్పి Ambadawekar అనే ఇంటిపేరును చెప్పినప్పుడు Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చి నమోదు చేశాడు. ఒక బ్రాహ్మణుడు అతను అస్పృశ్యుడని తెలిసే ఏమాత్రం అసహ్యం చూపించకుండా తన ఇంటిపేరునే ఇచ్చి ఆదరించడం దేన్ని సూచిస్తుంది?ఇప్పటివరకు విషయం జై భీం గాళ్ళు ఎందుకు చెప్పలేదు, నిజాన్ని దాచిపెట్టడం కూడా అబద్ధం చెప్పటమే కదా!

తండ్రి వైపునా తల్లి వైపునా మూడు తరాలనుంచి బ్రిటిష్ సైన్యంలో ఉండి Subedar Major హోదాలో ఉన్న వ్యక్తికి పుట్టినవాడికి బీదరికమూ అస్ఫృశ్యతా ఆత్మన్యూనతా అంటగట్టటం ఏమిటి?అసలు భీంరావ్ రాంజీ పుట్టింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న Mhow అనే military cantonment town అయితే అతని తండ్రి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు సహజమైన Sakpal ఇంటిపేరుకు బదులు మహారాష్ట్ర లోనిAmbadaweతో లింకు కలిపి ఇంటిపేరునుAmbadawekar అని మార్చాల్సిన అవసరం ఏమిటి?

పేరు మార్పిడి వ్యవహారం గురించి నేను ఎందుకింత పట్టించుకుంటున్నానో అని మీకు గనక అనుమానం వస్తే మరోసారి "ఇంటిపేరు బ్రాహణులది అయినప్పుడు ముక్కూ మొహం తెలియని వాడు Bhimrao Ramji అనే వ్యక్తి దళితుడని తెలుసుకోగలగడం సాధ్యమేనా?" ఆనె ప్రశ్న వేసుకోండి.Ambedkar అనే ఇంటిపేరుని అస్పృశ్య కులమైన మహరలలో ఎవరూ పెట్టుకోరు.ఇప్పుడు అతన్ని దేవుణ్ణి కూడా చేసేసిన జై భీం చిరుతలకి కూడా విషయం తెలుసో లేదో నాకు అనుమానమే!రాముణ్ణి అగ్రకుల హిందువుల దోపిడీకి ప్రతినిధి అని బండబూతులు తిడుతున్నప్పుడు జై భీం చిరుతలకి అది తమ దేవుడి పేరులోని భాగమే అని గుర్తుకు రాకపోవటం ఎంత విచిత్రం?ఇక్కడ మూడు హేతువుకి అందని విషయాలు ఉన్నాయి.ఆనాటీ అస్పృశ్య కులాలలో ఎంతమంది ఇలా ఇంటిపేరుని మార్చుకున్నారు?

14 వాడైన Bhimrao Ramjiకి ఇంటిపేరు మారడానికి "ఇతన్ని స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రి తమ ఇంటిపేరైన Sakpal ఇవ్వకుండా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన Mandangad తాలూకాలో ఉన్న Ambadawe గ్రామం నుంచి వచ్చినవాళ్ళమని చెప్పి Ambadawekar అనే ఇంటిపేరును ఇస్తే Krishnaji Keshav AmbedKAR అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అదంత సబబుగా లేదని తన ఇంటిపేరు ఇచ్చి Bhimrao Ramji Sakpalని Bhimrao Ramji Ambedkarగా మార్చి నమోదు చేశాడు." అనేది కారణం అయితే "Balaram Ramji Ambedkar (brother), GangabaiLakgawadeKAR (sister), Ramabai MalvanaKAR(sister), Anandrao Ramji Ambedkar (brother), Manjulabai Yesu PandirKAR (sister), TulsabaiDharma KanteKAR (sister) పేర్లు" మార్చడానికి కారణం ఏమిటి?

అంబేద్కర్ పుట్టుక వల్ల మాత్రమే అస్పృశ్యుడు.అతని ఇంటిపేరులో బ్రాహ్మణత్వం ఉంది.స్కూల్లో చేరినప్పుడు ఇంటిపేరును ఇచ్చిన Krishnaji Keshav AmbedKAR మాత్రమే కాదు, హైస్కూలు దశలోనూ ఎంతోమంది బ్రాహ్మణ గురువులు చురుకైన కుర్రాణ్ణి అభిమానించి అక్కున జేర్చుకున్నారు.తనకు ఇంటిపేరును ఇచ్చిన ఉపాధ్యాయుడు అప్పుడపుడు తనకు ఇంటినుంచి వచ్చిన క్యారియరు నుంచి తనకూ కొంత పెట్టేవాడని స్వయంగా అంబేద్కరు గుర్తు చేసుకున్నాడు.ఇప్పటి ఆరవ తరగతికి సమానమైన అప్పటి రెండవ తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి వర్షంలో తడిసి స్కూలుకు వెళ్తే ఫెంద్సె అనే ఉపాధ్యాయుడు కొడుకును తోడిచ్చి తన ఇంటికి పంపించి వేణ్ణీళ్ళ స్నానం చేసి దుస్తులు మార్చుకునే అవకాశం కల్పించాడు - ఉపాధ్యాయుడు కూడా బ్రాహ్మణుడే!

భీంరావ్ రాంజీ తరచు ఇప్పుడు S.K. Patil Udyan అని పేరు మార్చిన అప్పటి Charni Road Garden చెట్ల నీడన కూర్చుని చదువుకునేవాడు.అదే తోటకి Wilson High Schoolకి Headmaster అయిన Krishnaji Arjun Keluskar అప్పుడప్పుడూ వస్తూ బుద్ధిమంతుడైన కుర్రాడితో ఆదరంగా మాట్లాడేవాడు.1907లో Mahar కులం నుంచి first Matriculate అయిన భీంరావ్ రాంజీని గొప్ప సభ దీర్చి సన్మానంచినప్పుడు వక్తలలో ఈయన కూడా ఉన్నాడు.అప్పుడే Keluskar ఇచ్చిన బుద్ధ చరిత్ర భీంరావ్ రాంజీకి కొత్త ఆధ్యాత్మిక బీజాలను వేసింది!Keluskar అనే బ్రాహ్మణుడు అస్పృశ్య బాలుణ్ణి అంతటితో వదిలెయ్యలేదు - బరోడా మహారాజు నుంచి భీంరావ్ పై చదువులకు ధనసహాయం అందేటట్టు చేశాడు.

ఇతను చదివిన కొలంబియా యూనివర్సిటీ చరిత్ర ఇది: అప్పటికే Freemason అయిన King George II మన దేశాన్ని దోచుకున్న BritishEast India Company చేసిన నల్లమందు వ్యాపారపు లాభాలతో కట్టారు.దీని ఉద్దేశం రవి అస్తమించని స్థాయిలో విస్తరించిన బ్రిటిష్ సామ్రాజానికి కొత్త తరం ప్రభువుల్ని తయారు చెయ్యటం.1754లో King's College అనే పేరుతో మొదలై 1776లో అమెరీకన్ సాంస్కృతిక విప్లవం అప్పుడు దాదాపు రద్దైపోయి 1784లో పేరు మార్చుకుని మొదలైన Columbia University మీద ఆది నుంచీ ఇల్యూమినాటీ, ఫ్రీమాసన్రీ భావజాలపు ప్రభావం ఉండేది.United Stateకి మొదటి chief justice అయిన John Jay,U.S. Constitutionకి final draft రాసిన AlexanderHamilton, Declaration ofIndependenceని తయారు చేసిన five-man-committeeలో ఒక సభ్యుడైన Robert. R. Livingston వంటివాళ్ళు విద్యాసంస్థ కానుకలే!

యూనివర్సిటీ పేరు వెనక ఉన్న కధ చూస్తే తమ ప్రమేయం గల ప్రతి చిన్న విషయంలోనూ తమ సంప్రదాయ చిహ్నాలను ఉంచే ఇల్యూమినాటీల పట్టుదలను చూసి ఆశ్చర్యం వేస్తుంది.యూరోపియన్ సంస్కృతులలో కనిపించే దేవతాస్త్రీలకి Virgo(కన్య) రాశితో సంబంధం ఉంటుంది.తల మీద ఈకలను ధరించిన పూర్వ క్రైస్తవీయ మయన్ ప్రభావిత ప్రాచీన జాతుల వస్త్రధారణతో ఉన్న ఈమెను క్యాధలిక్, ప్రొటెస్టేంట్ తదాది క్రైస్తవ మతస్థులు పొరపాటున కూడా ఇంత గౌరవాన్ని కల్పించేవారు కాదు, కానీ అక్కడున్నది New World Order పేరున ప్రపంచాధిపత్యం కోసం కలలు కంటున్న ఇల్యూమినాటీలు కదా!Nancy Jo Fox అనే folk-art historian ఒకచోట By the late 1790s, it was not clear whether a feathered Indian Princess had changed into a Greek goddess or whether a Greek goddess had placed feathers or plumes in her hair. అని ప్రస్తావించాడు.

మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను, ఏసు కన్య గర్భంలో పుట్టటం, అతను చనిపోయి తిరిగి లేవటం అనే కధల్ని పుట్టించి క్రైస్తవ మత సాహిత్యంలోకి ఎక్కించినది ఇల్యూమినాటీలే!హిందూ పండగలకి మల్లేనే కధలకి కన్యరాశికి సంబంధించిన ఖగోళ సంబంధం ఉంది:"The Virgin, Virgo was impregnated by God on the Spring Equinox as the Sun passed into Virgo on March 21st. Nine months later the Son of God is born on the Winter Solstice.God's sun/son is born or rather re-born every year after the Sun stops on the Tropic of Capricorn for 2 days and on the third day rises from death and is re-incarnated into the world.It then proceeds to come back towards the Northern Hemisphere as the 'light of the world.' The New World Virgin Goddess Columbia was just a new manifestation of the ancient consort and virgin mother of god." - ఇప్పుడు క్రైస్తవులు ఏసు కన్యాగర్భంలో జన్మించడం అనే విషయాన్ని అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారో అర్ధం అవుతుంది కదూ!

నిజానికి మొదటి తరం క్రీస్తు అనుచరులు తమని తాము "యహోవా వార్తాహరులు" అని చెప్పుకుంటారు.వారిదే అసలైన క్రైస్తవం, కానీ ఈనాటి చర్చి వాళ్ళని అంటరాని వాళ్ళకన్న హీనంగా చూస్తుంది - నేను "యహోవా వార్తాహరుణ్ణి!" అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు.ఇప్పుడు మనం చూస్తున్న అంశాలు యేవీ వాళ్ళు పాటిస్తున్న మతంలో ఉండవు. Ashkanazi Jews యూదుమతంలోకి మారాక Rothschilds పెట్టిన ఖర్చుతో అన్ని మతాల్నీ వెతికి వాటిలో ప్రజల్ని బానిసల్ని చేసుకోగలిగిన బలమైన కధల్నీ తంతుల్నీ బోధనల్నీ రూపాలు మార్చి ఇరికిస్తే ఇప్పటి క్రైస్తవం తయారైంది. క్రైస్తవులు మాది ఏకేశ్వర మతం అని గొప్పలు చెప్పుకుంటారు గానీ అక్కడ ఉన్న త్రిత్వం అనేది బహుళతత్వమే. ఇప్పటి క్రైస్తవంలోని త్రిత్వం Isis (wife), Osiris  (husband), Horus (son) అనే ఈజిప్టు త్రిత్వమే - అందులోని Isis అనేక సంస్కృతులలో కనిపించే ఆదిమాతయే. ఆమెకున్న అనేక నామాల్లో కొన్ని Aphrodite, Ishtar, Black Madonna, Mary/Maya, Goddess Athena, Goddess Astarte, Anunit, Astarte, Atarsamain అనేవి.కాగడాను పట్టుకున్న లిబర్టీ కూడా కొలంబియా దేవత కున్న రూపాల్లో ఒకటి.

అలా ఫ్రీమాసన్రీ, ఇల్యూమినాటీల అధికారిక స్థావరమైన కొలంబియా యూనివర్సిటీలో చదివిన భీంరావ్ రాంజీని భావజాలం ఉత్సాహపరచటం సహజమే కదా - "The best friends I have had in life were some of my classmates at Columbia and my great professors, John Dewey, James Shotwell, Edwin Seligman, and James Harvey Robinson" అని అన్నాడు.వాళ్ళందరిలోనూ భీంరావ్ రాంజీ ఎక్కువ ఇష్టపడిన JOHN DEWEY అనే ప్రొఫెసర్ Father of Modern Progressive American Education కూడా, మీదు మిక్కిలి అసలు సిసలైన మాసొనిక్ భావజాల ప్రచారకర్తయే! John Dewey క్రైస్తవాన్ని మూలఛ్చేదం చేసిన, చేస్తున్న Pragmatism అనే ఆధ్యాత్మిక కిచిడీని వండివార్చిన ఘనుడు - సత్యం అనేది సన్నివేశాన్ని బట్టి మారిపోయే సాపేక్షమైనది కాబట్టి ప్రపంచ శాంతిని సాధించడానికి విధ్వంసాన్ని వాడటం తప్పు లేదనిపించేటట్టు ఉంటుంది ఈయనగారి విశ్లేషణ. ఇంగ్లీషు సినిమాల్లో తరచు వినబడే "గ్రేటరు గుడ్డు కోసం చేసే స్మాలరు సిన్ను" అనే చెత్త కొటేషను Pragmatism సిద్ధాంతుల పుణ్యమే.John MacArthur అనే మేధావి క్రైస్తవం బలహీన పడడానికి మొదటి ఆఖరి కారణం Pragmatism అని తేల్చి చెప్పాడు. ఇది ఒక్క క్రైస్తవాన్ని మాత్రమే కాదు మతస్థులు దీన్ని ఆదర్శం అని ఒప్పుకుంటే మతం బలహీన పడటం ఖాయం.

John Dewey వస్తుతః సైకాలజిస్ట్, అందులోనూ functional psychology అనే శాఖను ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చాడు.రాజకీయ భావాల పరంగా ఇతను Unitarian Universalist, అంటే ఏకీకృత ప్రపంచాధిపత్యం అనే New World Order ఇతని ఆదర్శం అని తెలుస్తున్నది కదా!1933లో ఇతను అన్ని మతాల సారాన్నీ వడకట్టి "socialized and cooperative economic order"ను ఏర్పరచటం కోసం పిలుపు ఇచ్చాడు.అంటే మతాన్ని వ్యాపారం కోసం వాడుకునే ప్రణాళిక వేసి సమాజాన్ని ప్రణాళికని ఆమోదించే గొర్రెల సమూహంలా తయారు చెయ్యటం!ఇతని మహారాజ పోషకులు Skull and Bones Society సభ్యులే. అప్పట్లో స్కూళ్ళూ కాలేజీలూ యూనివర్సిటీలూ Rockefeller లాంటివాళ్ళు నల్లడబ్బుని తెలుపు చేసుకుంటూ పన్లోపని తమ దోపిడీ యంత్రాన్ని నడపటానికి కావలసిన వైట్ కాలర్ కూలీల్ని తయారు చేసుకోవటం కోసం స్థాపించినవే. "Our schools are performing an infinitely significant religious work.They are promoting social unity out of which in the end genuine religious unity must grow." - ఇదీ విద్య గురించి ఇతని అవగాహన!John Dewey భీంరావ్ రాంజీ కేవలం మెచ్చుకుని సరిపెట్టేసిన అందరు గురువుల్లో ఒకడు కాదు - “I am so sorry. I owe all my intellectual life to him. He was a wonderful man.” అని భార్యతో చెప్పడమూ నిజమే, భీంరావ్ రాంజీ ప్రవచించిన నవయాన బౌద్ధంలో Deweyian Influence ఉండటమూ నిజమే.అసలు క్యామెడీ యేమిటంటే, John Dewey యొక్క భావాలు బౌద్ధం నుంచి కాపీ కొట్టినవే!బుద్ధుడి పేరు చెప్పకుండా బుద్ధుడి బోధనల్ని సొంత భాషలో చిలకపలుకులు పలికిన John Deweyని ఒరిజినల్ అనుకుని భీంరావ్ తన నవయాన బౌద్ధంలోకి దించేశాడు.

1913లో తన 22 యేట బరోడా మహారాజు ఏర్పాటు చేసిన £11.50 (Sterling) per month for three years సౌకర్యంతో అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ Livingston Hall హాస్టల్లో Naval Bhathena ఆనె పార్సీతో కలిసి ఉన్నాడు, 1915కల్లా Sociology, History, Philosophy, Anthropologyలతో కలిపి ఎకనామిక్సులో M.A పూర్తి చేశాడు. Ancient Indian Commerce మీద ఒక ధీసిస్ రాసి సమర్పించాడు. 1916లో ఇంకో M.A డిగ్రీ కోసం National Dividend of India – A Historic and Analytical Study అనే ధీసిస్ రాసి సమర్పించాడు. Castes in India: Their Mechanism, Genesis and Development అన్న పేరుతో ఒక సెమినారు ఇచ్చి అక్టోబర్ 1916లో లండన్ చేరుకుని London School of Economicsలో ఇంకొక doctoral thesis కోసం పని చేస్తూ ఉన్న సమయంలో June 1917తో స్కాలర్షిప్పు కాలావధి ముగిసిపోవడంతో ఇండియ వచ్చేశాడు.ఇతని పుస్తకాలు వస్తున్న మరొక ఓడని జర్మన్లు ముంచేశారు.మళ్ళీ నాలుగేళ్ళలో పూర్తి చెయ్యడానికి అనుమతి తీసుకుని వెనక్కి వెళ్ళి "Provincial Decentralization of Imperial Finance in British India" అనే ధీసిస్ సబ్మిట్ చేసి 1921లో M.Sc డిగ్రీ తెచ్చుకున్నాడు.1922లో Gray's Innలో చేరి 1923లో "The problem of the rupee: Its origin and its solution" అనే ధీసిస్ సమర్పించాడు.

మొత్తం పుస్తకాన్ని అనువదించాలని అనుకుని "ఉత్పత్తిదారుడు->శ్రమ->వస్తువు->ధర/విలువ->అమ్మకం->కొనుగలుదారుడు->?లాభం/నష్టం->రూపాయి/మారకం->సంపద/అభివృద్ధి!" అన్న పేరున మొదటి అధ్యాయం పూర్తి చేశాక ఇక మొత్తం పూర్తి చెయ్యటం అనవసరం అనిపించింది నాకు."ఇవ్వాళ మన వాడుతున్న రూపాయి నుంచి దాన్ని వాడుకోవాల్సిన పద్ధతులు సమస్తమూ ఈస్టిండియా కంపెనీ 1892ఛే నుంచి దశల వారీ మనమీద రుద్దిన కొత్త అందమైన రూపం!" అనే సత్యం బోధపడింది నాకు.మొదటి అధ్యాయంలో రచయిత చెప్పిన కధలో ఇంగ్లీషువాళ్ళు తీసుకున్న అన్ని నిర్ణయలూ 1835 చుట్టూ తిరగడం గమనించాను నేను.పుస్తకం రచయిత లండను ప్రీవీ కాలేజిలో చదువుతున్నప్పుడు రాసిన సిద్ధాంత గ్రంధం.సరిగ్గా 1935 నాడు ఇదే రచయిత మన దేశపు చట్టసభలో RBIని ప్రవేశపెట్టాడు.అప్పుడు Hilton Young Commission సభ్యులు గ్యాలరీలో కూర్చుని చూస్తున్నారు.వాళ్ళ చేతుల్లో గ్రంధమే ఉంది!

భీంరావ్ రాంజీ అమెరికా చదువు ప్రజలకి ప్రాగ్మటిస్టు సొల్లు చెప్తూ దొడ్డి దారిన ప్రపంచాధిపత్యాన్ని రుద్దే దోపిడీదారులతో చెట్టాపట్టాలేసుకుని మమేకం అయిపోయినట్టు గడిస్తే లా డిగ్రీ కోసం లండనులో చేరిన Gray’s Inn బ్రిటిషు సామ్రాజ్యవాదుల ఆంతరింగికులకి తప్ప ఇతరులకి ప్రవేశం లేని విద్యాసంస్థ! డిగ్రీలు సాధించటం ఇలా ఉండగానే 1920లో Mumbai నుంచి Shahu of Kolhapur సహాయంతో Mooknayak (Leader of the Silent) వారపత్రికని ప్రారంభించాడు.

బరోడా మహారాజు ధనసహాయంతో చదువుకున్నాడు గాబట్టి చదువు పూర్తి కాగానే అతని సంస్థానంలోనే ఉద్యోగం చెయ్యాల్సి వచ్చింది గానీ వివక్షని భరించలేక తిరిగి బొంబాయి చేరుకున్నాడు. చదువు విషయంలో అంత ప్రోత్సహించిన రాజు ఉద్యోగ సమయంలో ఎందుకు పట్టించుకోలేదు?ఇంకా విచిత్రం ఏమిటంటే రాజు గురించి చదివితే అభివృద్ధికాముకుడూ సంస్కర్తా అని వూదర గొట్టేస్తున్నారు!మరి అంత సంస్కరణ శీలి రాజ్యంలో భీంరావ్ అంత భయంకరమైన వివక్షని ఎదుర్కోవడం నాకు నమ్మదగ్గదిగా అనిపించడం లేదు."Another popular social revolution he supported was the abolishment of caste differences amongst his subjects. In 1925, he famously held a banquet at the Laxmi Vilas Palace, where men from all castes dined together. He was also a great votary of allowing Dalits to enter temples, a movement the likes of Ambedkar would push vigorously from 1927 onwards." అని రాజు గురించి చెప్తున్నది అబద్ధమా? అది అబద్ధం అయినప్పుడు మాత్రమే Waiting for a Visa కధనం యదార్ధం అవుతుంది!ఒకే కాలంలో ఒకే ప్రాంతం ఇద్దరు వ్యక్తులకి ఎవరి దృక్కోణానికి తగ్గ్గట్టు వారికి కనిపించడం అంటే ఇద్దరూ గానీ ఎవరో ఒకరు కానీ ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారనేది నా లెక్క! రాజు కూడా అంత గంభీరమైన వ్యక్తిత్వం గలవాడిలా కనపడటం లేదు - విశృంఖలత్వాన్నీ భోగలాలసత్వాన్నీ ప్రదర్శించే సన్నివేశాలు ఎక్కువగానూ ప్రజల పట్ల నిబద్ధతను గురించి చెప్పే సన్నివేశాలు తక్కువగానూ కనబడుతున్నాయి ఇతని జీవిత కధనంలో.

Waiting for a Visa కధనం పట్ల రెండు బలమైన అభ్యంతరాలు వున్నాయి నాకు.మొదటిది, రాజు అంత వుదారవాది అయినప్పుడు అసలు వివక్ష చూపించటానికే భయపడతారు ప్రజలు, ముఖ్యంగా భీంరావ్ రాంజీ వర్ణించిన సత్రం యజమాని లాంటివాళ్ళు ఇతను గనక రాజు గారి పేరు చెప్తే భయపడటానికే ఎక్కువ ఆస్కారం ఉంది - మరి భీమ్రావ్ రాజు పేరుని ఎందుకు ఉపయోగించుకోలేదు.ఇంక రాజు వైపు నుంచి చూస్తే తనే ధనసహాయం చేసి చదివించిన వ్యక్తి, అదీ అప్పటికే Mooknayak పత్రికతో సంఘసంస్కరణ చేస్తున్న రాంజీ పట్ల ఇతరులు వివక్ష చూపుతున్నారని తెలిస్తే ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు?ఇది కూడా జై భీం గాళ్ళు జవాబు చెప్పి తీరాల్సిన ముఖ్యమైన ప్రశ్న. సత్యం పట్ల నిబద్ధత గల చరిత్రకారులు పరిశోధించాల్సిన విషయాల్లో భీంరావ్ రాంజీ బరోడా ఉద్యోగకాలంలో ఎదుర్కొన్న అస్పృశ్యత/వివక్ష కూడా ఒకటి.

భీమ్రావ్ రాంజీ రాజకీయ రంగ ప్రవేశం 1924లో మార్చి 9 బొంబాయిలోని Damodar Hall నుంచి చేసిన ప్రసంగంతో జరిగింది,1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చేసింది.అంటే, ఆయన 23 సంవత్సరాలలో ఏమి చేశాడో చూస్తే మొత్తం ఆనాటి రాజకీయాల తీరుతెన్నులు కూడా తెలుస్తాయి."స్వరాజ్యం నా జన్మహక్కు!" అని గర్జించిన అతివాదుల నాయకుడు లోకమాన్య తిలక్ 1920లో అస్తమించాడు.కాంగ్రెసు నాయకత్వం మితవాదుల గ్రూపుకు నాయకుడైన గోఖలే శిష్యుడు గాంధీని వరించింది.అప్పటికే చంపారన్, ఖిలాఫత్, రౌలట్ నిరసన,జలియన్ వాలా బాగ్ ఉదంతం వంటివి జరిగిపోయి ప్రజల్ని ఉద్రేక పరుస్తున్నాయి.తొలినాటి మితవాద కాంగ్రెసు వాదులు "స్వతంత్రం" అనే మాటను కలలో కూడా తలచకుండా మహజర్లు సమర్పించడం "మాకివి ఇస్తే మీకింకా ఎక్కువ సేవ చేస్తాం!" అనే కబుర్లు చెప్తే మధ్యలో అతివాదుల వల్ల జాతీయత, దేశభక్తి, స్వతంత్రత పెల్లుబికి వందే మాతరం అనేది జాతి జీవన మంత్రమై మలినాటి మితవాదులు స్వయంపాలన కోసం ఉద్యమిస్తున్న తరుణమది!అయినప్పటికీ భీంరావ్ రాంజీ నోటినుంచి స్వాతంత్య్ర సాధన కోసం ఒక్కటంటే ఒక్క మాట కూడా రాలేదు, ఎందుకు?

అది అనుకోకుండా జరిగిన స్ఖాలిత్యం కాదు, ద్వితీయ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని చెప్తున్న గాంధీ అధ్వర్యంలో జరిగిన కాంగ్రెసు చెసిన ప్రతి కార్యక్రమాన్నీ విమర్శించాడు - అయినా కాంగ్రెసు ఇతన్ని తన ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిని చేసింది, అదెట్లా సాధ్యం!అతను కాంగ్రెసుని విమర్శించకపోతేనే ఆశ్చర్య పడాలి, ఎందుకంటే 1926 నుంచి అతను బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగంలో అనేక హోదాలలో పని చేశాడు.డిసెంబర్ 1926లో బొంబే గవర్నరు అతనికి Bombay Legislative Council సభ్యత్వం ఇచ్చాడు.1936 వరకు సభ్యత్వంలో కొనసాగాడు.అప్పుడు కూడా Independent Labour Party పెట్టి ఎన్నికల్లో నిలబడటం కోసం బయటికి వచ్చాడు.13 రిజర్వుడు 4 జనరల్ స్థానాలకు పోటీ చేసి 11 రిజర్వుడు 3 జనరల్ స్థానాల్ని గెల్చుకుని 1942 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు.బొంబాయి లా కాలేజీకి ప్రిన్సిపాల్ వంటి అనేక పదవుల్ని చేపట్టి ఆంగ్లప్రభుత్వంతో మమేకమైనవాడు దేశానికి స్వాతంత్య్రాన్ని ఎట్లా కోరుకుంటాడు?అయితే, ఒక విషయాన్ని గమనించాలి - గాంధీతో సహా కాంగ్రెసు వాదీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ద్వేషించలేదు,పైన అత్యంత న్యాయవంతమైన పరిపాలన అని కీర్తించారు, అదెట్లా సాధ్యం!

రెండు అసాధ్యాలూ సుసాధ్యం ఎట్లా అయ్యాయో తెలుసుకోవాలంటే ఇంగ్లీషువాళ్ళు అడుగుపెట్టిన తొలినాళ్ళనుంచి జరిగిన చరిత్రను మన రాగద్వేషాలను పక్కనపెట్టి చూడాలి.స్వతంత్రం రాకముందు ఇంగ్లీషువాళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాసుకుని, స్వాతంత్రం వచ్చాక కాంగ్రెసువాళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాసుకుని, అతి హిందూత్వ వాదులు వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటున్న చరిత్ర నుంచి వాస్తవాల్ని బైటికి లాగితే గానీ ఆనాటి నాయకుల నిజస్వరూపం అర్ధం కాదు.శకుని దుర్యోధనుడికి చెప్పిన కూటనీతినే ఇంగ్లీషువాళ్ళు తొలినాళ్ళలో భారతీయ ప్రభువుల మీద ప్రయోగించారు - కాకపోతే పాండవులు ధర్మాత్ములు గనక దైవసహాయంతో గెలిచారు, ధార్మికతా దైవకృపా లేని మదమాత్సర్యపూరితులు పరస్పర హననంతో బలహీనులై ఆంగ్లేయులకి తలవంచారు, స్వాభిమానం గలవాళ్ళు పోరాడి నశించారు!

మన చరిత్ర కారులు చెప్తున్న చిన్న చిన్న రాజ్యాలు ఉండటమూ అప్పటి రాజులలో ఐకమత్యం లేకపోవటమూ లాంటి కారణాలు నాణేనికి ఒక వైపునే చూపిస్తున్నాయి.మనం చదివిన చరిత్రలో గానీ మన నాయకుల మాటల్లో గానీ Rothschilds పేరు వినపడకపోవటం వల్ల నేను చెప్పేది కొందరు నమ్మలేకపోవచ్చు గానీ రాజుల బలహీనతల్ని రెచ్చగొట్టి యుద్ధాలను రప్పించి ఇరు పక్షాలకీ యుద్ధ రుణాలు ఇచ్చి ఎవరు ఓడినా గెల్చిన వాళ్ళని తమ చెప్పు కింద తేళ్ళలా వాడుకునే Rothschilds కుట్రని ఆనాటి రాజులు కనుక్కోలేకపోయారు. రకంగా చూస్తే మన దేశపు రాజుల్ని చాణక్యుడి అర్ధశాస్త్రాన్ని మర్చిపోయిన కుక్షింభరులైన నిరర్ధక జీవనుల కింద లెక్కించితే సరిపోతుంది.అయితే, ఇంగ్లీషువాళ్ళ దోపిడీని కనుక్కోగలిగిన భీంరావ్ రాంజీ ఏం చేశాడు? అదే దోపిడీని మరింత పెద్ద ఎత్తున చేసుకునేటందుకు సహకరించాడు!

అప్పటి నాయకుల్లో ఎవరికీ ఆర్ధికశాస్త్రంలో ఓనమాలు కూడా రావు.ఇవ్వాళా ఆంధ్రాలో "రావాలి జగన్ టటం! కావాలి జగన్ టటం!" పాటలు పాడిన జఫాగాళ్ళలాగే అందరూ స్వతంత్రం వచ్చేస్తే చాలు అద్భుతాలు చేస్తామని వూదర గొట్టడం తప్పిస్తే స్వతంత్రం వచ్చాక ఎలా పరిపాలించాలనే స్పష్టత లేదు.ఆర్ధిక శాస్త్రంలో మంచి పట్టున్న భీంరావ్ రాంజీ ఏమో బ్రిటిష్ ప్రభుత్వం తరపున పని చేస్తున్నాడు. పోనీ ఇతరులు ఏమన్నా పత్తిత్తులా అంటే గాంధీ అధ్యక్షతన కాంగ్రెసు చేసిన అన్ని ఉద్యమాలకీ ధనసంపత్తిని కూర్చింది టాటా బిర్లాలు - వీళ్ళు ఈస్టిండియా కంపెనీ వాళ్ళ అన్ని రకాల దోపిడీ వ్యాపారాల్లోనూ వాటాలు ఉన్న భాగస్వాములు. నిజమైన చరిత్రని బైటికి తీస్తే తమకీ దెబ్బ గనకనే భాజపా వాళ్ళు కాంగ్రెసు పార్టీకి చెందిన నెహ్రూనీ గాంధీనీ విలన్లని చేసి కాస్సేపు బోసునీ కాస్సేపు టపేలునీ కాస్సేపు వసార్కరునీ పొగుడుతూ తిరిగి అదే కాంగ్రెసు నుంచి కొత్త హీరోల్ని తెచ్చుకోవాలని చూస్తున్నారు.

ఇప్పటికి మహారాష్ట్ర ప్రభుత్వం భీంరావ్ రాంజీ రచనల 14 సమగ్ర సంపుటాల్ని ప్రచురించితే 1946కు ముందరివైన మొదటి 12 సంపుటాల 7,371 పేజీల్లో ఒక్క వాక్యం కూడా అతను భారతదేశానికి స్వతంత్రాన్ని కోరుకున్న దాఖలాల్ని చూపించటం లేదు - బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక భాగమైన వ్యక్తి స్వాతంత్య్రోద్యమాన్ని వ్యతిరేకించడంలో ఆశ్చర్యం ఏముంది?తమనూ తమ ఉద్యమాన్నీ వ్యతిరేకించి తమ నాయకుడి మీద ఎక్కడ బడితే అక్కడ ద్వేషం వెళ్ళగక్కినవాణ్ణి తమ మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు కాంగ్రెసువాళ్ళు ఆనాడూ సిగ్గు పడలేదు, ఈనాడూ సిగ్గు పడరు, రేపెప్పుడో సిగ్గు పడటానికి అవకాశమూ లేదు!

వాళ్ళలా ఎందుకు తీసుకున్నారో తెలుసా!భారతీయుల కష్టార్జితాన్ని భారత ప్రభుత్వం చేతనే లండను బ్యాంకర్ల నేల మాళిగల్లోకి పంపించటానికి కనిపెట్టిన సక్షన్ పైపు లాంటి రిజర్వ్ బ్యాంకుని మన నెత్తిన రుద్దడంలో అంబేద్కర్ మాత్రమే సమర్ధుడు గనక వాళ్ళు తీసుకోమని ఆజ్ఞాపించారు, వీళ్ళు తమనూ తమ ఉద్యమాన్నీ వ్యతిరేకించి తమ నాయకుడి మీద ఎక్కడ బడితే అక్కడ ద్వేషం వెళ్ళగక్కినవాణ్ణి తమ మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

రాజ్యాంగ రచన గురించి ఇవాళ చెప్తున్న కధలు కూడా అంతే.1947 ఆగస్టు 29 Dr. B.R. Ambedkar అధ్యక్షతన C Rajagopalachari, Rajendra Prasad, Jawaharlal Nehru, Vallabhbhai Patel, Kanaiyalal Maneklal Munshi, Ganesh Vasudev Mavalankar, Abul Kalam Azad, Shyama Prasad Mukherjee, Balwantrai Mehta వంటి ఉద్దండుల్ని కూడా సభ్యుల్ని చేసిన కమిటీ మూడేళ్ళ పాటు కష్టపడి తయారు చేసిన రాజ్యాంగ రచనకి ఒకే ఒక వ్యక్తిని కర్తని చెయ్యడం ఎంతవరకు న్యాయం?అదీ గాక, సభలో ప్రవేశపెట్టిన ప్రతిని యధాతధం ఆమోదించలేదు, "While deliberating upon the draft Constitution, the Assembly moved, discussed and disposed of as many as 2,473 amendments out of a total of 7,635 tabled. While deliberating upon the draft Constitution, the assembly moved, discussed and disposed of as many as 2,473 amendments" అనేది వాస్తవం అయినప్పుడు ఒకే ఒక వ్యక్తిని కర్తని చెయ్యడం మొత్తం సభని అవమానించినట్లు కాదా!

నిజానికి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రం ఇచ్చెయ్యడానికి నిశ్చయించుకున్న 1935 నాటి తొలి రోజుల్లోనే రాజ్యాంగ రచనా రిజర్వ బ్యాంకు నిర్మితీ మొదలు పెట్టేశారు.రాజ్యాంగ రచన పేరుతో జరిగిన హడావిడి అంతా అనేక దేశాల రాజ్యాంగాలని పరిశీలించి తయారు చేశారనే బిల్డప్ ఇవ్వటం కోసం చేసిన కవరప్ - ఇవ్వాళ కమిటీ తిరిగిందని చెప్తున్న దేశాలు కూడా బ్రిటిష్ వలసలే కదా!Indian Constitution was prepared by illuminati freemasons. It is just a copy paste from constitutions and other documents of different nation states which in turn are prepared by illuminati freemasons.

మీకింకా రాజ్యాంగం స్వాతంత్రం వచ్చాక ఏర్పడిన కమిటీ తయారు చేసిందనే భ్రమ ఉంటే మూడే మూడు సార్లు జరిగిన రవుండ్ టేబుల్ కాన్ఫరెన్సుల చరిత్రనీ సైమన్ కమిషన్ వంటి వాటి సారాంశాన్నీ ఒకసారి శ్రద్ధగా చదవండి - ఆయా కమిషన్ల ఏర్పాటులో భీంరావ్ రాంజీ కూడా ఉన్నాడు.అవన్నీ స్వతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం అనుసరించటం కోసం రాసినవి కావు,అప్పుడు అధికారం వెలగబెడుతున్న బ్రిటిషర్లకి సౌకర్యంగా ఉండటం కోసం చేసుకున్న చట్టాలు.

Members of the Simon Commission:

Sir John Simon, MP forSpen Valley (Liberal, chairman)

Clement Attlee, MP forLimehouse (Labour )

Harry Levy-Lawson, 1st Viscount Burnham

Edward Cadogan, MP forFinchley (Conservative)

Vernon Hartshorn, MP for Ogmore (Labour )

George Lane-Fox, MP forBarkston Ash (Conservative)

Donald Howard, 3rd Baron Strathcona and Mount Royal

ALL FREEMASONS / ROTHSCHILD PUPPETS!

From 1927 to 1931 Simon chaired the Indian Constitutional Development Committee, known as the Simon Commission on India's constitution.In 1929, Ambedkar made the controversial decision to co-operate with the all-British Simon Commission which was to look into setting up a responsible Indian Government in India.Round Table Conference, (1930 – 32), in Indian history, a series of meetings in three sessions called by the British government to consider the future constitution of India. The conference resulted from a review of the Government of India Act of 1919, undertaken in 1927 by the Simon Commission, whose report was published in 1930. The conference was held in London.అంటే, రాజ్యాంగ నిర్మాణం కోసం కమిటీ ఏర్పాటు చెయ్యకముందే రాజ్యాంగం దాదాపు తయారైపోయింది - సైమన్ గో బ్యాక్ అని మనవాళ్ళు అరిచిన అరుపులు ఏమైపోయాయి? దేశభక్తులు దేన్నయితే గో బ్యాక్ అన్నారో కమిటీలో ఒక సభ్యుడైన భీంరావ్ రాంజీ దాన్నే ముందుకు తెచ్చి మన నెత్తిన రుద్దాడు, ఎంత తెలివైనవాళ్ళు కాంగ్రెసువాళ్ళు!

భీంరావ్ రాంజీ కమ్యునిష్టుల ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది తన దళిత రాజకీయాల ఎజెండాకు వ్యతిరేకం గనకనే, ఆర్య దోపిడీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించకపోతే దళిత ఉద్యమానికి పునాది అయిన మూలవాసీ వాదం ఉనికి అసాధ్యం!అయితే కమ్యూనిష్టుల ఆర్యద్రవిడ సిద్ధాంతంలో తను పట్టిన తప్పులు బలమైనవే, ఇవ్వాళ అది అబద్ధమై తేలిపోయింది. కానీ తను తయారు చేసింది కూడా కుట్రపూరితమైన రాజకీయమే - దీనికి బైటినుంచి సాక్ష్యాలు చూపించి సొంత విశ్లేషణలు చెయ్యనక్కర్లేదు, భీంరావ్ రాంజీ అధ్వర్యంలో జరిగిన ఉద్యమాలని దగ్గరనుంచి చూస్తే చాలు.సొంత పార్టీ పెట్టే వరకూ బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి ఇవ్వాళ భీంరావ్ రాంజీ నడిపించాడని చెబుతున్న హరిజనుల ఆలయ ప్రవేశం మొక్కుబడి తంతులు ఏవీ తను దగ్గరుండి పాల్గొనలేదు.డబ్బు సమకూర్చి B.K.Gaikwad లాంటి కెప్టెన్లకి పురమాయించేవాడు.

1934 మార్చి 5 తన కెప్టెనుకి రాసిన ఉత్తరంలో సత్యాగ్రహాలు అన్నీ తను మతంలో నమ్మకం ఉండి చేస్తున్నవి కావనీ, కేవలం వీటి వల్ల అస్పృశ్యులు ఆలయాలోకి ప్రవేశపెట్టగలిగితే వాళ్ళు హిందూసమాజంలో సమాన స్థానాన్ని పొందగలుగుతారనే ఉద్దేశంతో కార్యక్రమాల్ని సమర్ధిస్తున్నాననీ అన్నాడు.వ్హాట్!అస్పృశ్యులు ఆలయాల్లోకి వెళ్ళగలిగితే చాలు, సమస్య పరిష్కారం అయిపోతుందా?వ్హాట్, వ్హాట్!!మరి, అస్పృశ్యుల ఆలయ ప్రవెశం అనేది ఆధ్యాత్మిక సమస్య మాత్రమే అయితే దాన్ని మొత్తం రాజకీయ సామాజిక ఆర్ధిక సమస్యగా ఎందుకు సాగదీసినట్టు?కాంగ్రెసు పార్టీ అప్పటికే స్వతంత్రం కోసం పోరాడుతూ దాదాపు గెలిచే దశలో రాజకీయాల్లో అడుగుపెట్టి సాగినంతవరకు బ్రిటిష్ వాళ్ళతో అంటకాగి తన పార్టీకి కావలసిన ప్రత్యేక పునాది కోసం తన ఇల్యూమినాటీ ఫ్రీమాసన్ మేధస్సుతో కేవలం మతానికి సంబంధించిన సమస్యని అన్ని రంగాలకీ అంటించటం ఎంత దారుణం!

తను మతం మార్చుకోవటం కూడా నిజాయితీగా చెయ్యలేదు - Religious conversion is not inspired by any material motive. There is hardly anything, which I cannot achieve even while remaining an untouchable. అని కుండబద్దలు కొట్టేశాడు!వ్హాట్?అవును!My philosophy of liberty, equality and fraternity were not borrowed from the French Revolution but were derived from the teachings of the Buddha అని కూడా అన్నాడు. హ్హో మై గ్గాడ్డ్! బుద్ధుడు liberty, equality and fraternity గురించి చెప్పాడండీ - బహుశా ఫ్రెంచ్ రివల్యూషనును సృష్టించిన మాసన్రీ మతానికి చెందిన Deweyian బుద్ధుడు చెప్పి ఉంటాడు!

పోనీ తను మతం పట్ల నిర్లక్ష్యం ఉన్నవాడు గాబట్టి అందరికీ హేతువాదం గురించీ చెప్పలేదు,"some people think that religion is not essential to society. I not hold this view. I consider the foundation of religion to be essential to life and practices of society." అని మతాన్ని అనుసరించమనే చెప్తున్నాడు - తను మతాన్ని నమ్మట్ట, కానీ జనాలు మాత్రం నమ్మాల్ట!హుమ్మ్!కొద్ది కాలం క్రితం క్రితం ఈయనొక్కడే ప్యూర్, మిగిలిన వాళ్ళు ఎవిల్ అనుకుని మాన్యశ్రీ అంబేద్కర్ గారు అని పిలుద్దామని డిసైడ్ అయ్యాను.దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇన్నాళ్ళూ దూరం నుంచి చూసిన మోనాలిసా పిక్చర్ కొంచెం దగ్గిరకెళ్ళి చూసేసరికి గైర్నికా ఆయ్యింది - బాప్ రే!

ఇప్పుడు "ద్వితీయ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని చెప్తున్న గాంధీ అధ్వర్యంలో జరిగిన కాంగ్రెసు చెసిన ప్రతి కార్యక్రమాన్నీ విమర్శించాడు - అయినా కాంగ్రెసు ఇతన్ని తన ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిని చేసింది, అదెట్లా సాధ్యం!" అనే చిక్కుముడిని విప్పుదాం.భీంరావ్ రాంజీ తను చెప్పుకున్నదీ జై భీం గాళ్ళు చెప్తున్నదీ కాంగ్రెసు పిలిస్తేనే దయదల్చి చేరాడని. ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేటప్పుడు "It is now 4 years, 1 month and 26 days since I was called by the prime minister to accept the office of the law minister in the Cabinet. The offer came as a great surprise to me. I was in the opposite camp and had already been condemned as unworthy of association when the interim government was formed in August 1946. I was left to speculate as to what could have happened to bring about this change in the attitude of the prime minister. I had my doubts. I did not know how I could carry on with those who had never been my friends. I had doubts as to whether I could, as a law member, maintain the standard of legal knowledge and acumen which had been maintained by those who had preceded me as law ministers of the government of India. But I kept my doubts at rest and accepted the offer of the prime minister on the ground that I should not deny my co-operation when it was asked for in the building up of our nation..." అంటూ చాలా చెప్పుకొచ్చాడు.ఒకసారి చదివేసి వూరుకోవడం కాదు, ఒకటికి పదిసార్లు నిదానించి చదివితే మాటల్లో ఎంత అహంభావం కనిపిస్తుందో తెలుస్తుంది!కాంగ్రెసువాళ్ళు కూడా మరీ అమాయకులేం కాదు గానీ ఉద్యమం చేసింది వాళ్ళు, దెబ్బలు తిన్నది వాళ్ళు, జైళ్ళకి వెళ్ళింది వాళ్ళు,వాళ్ళని అడుగడుగునా తిట్లు తిట్టిన తనని మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేదానికి సంబంధించి ఒక్క మంచి మాట లేదేంటి?

నిజానికి మంత్రివర్గంలో స్థానం కోసం దేబిరింపు ఇతని వైపునుంచే వెళ్ళింది - జగజ్జీవన్ రాం గారి భార్య ఇంద్రాణి దేవి తన డైరీలో Ambedkar ki sifaarish అనే తలకట్టు పెట్టి "And on this side Ambedkar had started coming over to our house. One day he (Ambedkar) told him to put in a word with Gandhiji to have him (Ambedkar) included in the Cabinet. Before talking to Gandhiji he (Jagjivan Ram) talked to Sardar Patel. Sardar Patel said, do what you think is appropriate. He (Jagjivan Ram) got into quite a quandary — that Ambedkar had always opposed Gandhiji and the Congress, how could he now recommend his case to Gandhiji? Even so, given his large-heartedness, he pleaded with Gandhiji on behalf of Ambedkar, and told him that as he has surrendered in front of you please request Nehruji so that he may be taken into the first Cabinet." అని రాసుకున్నారు.ఇది ఏమి వింత?అసలు జగజ్జీవన్ రాం గానీ గాంధీ గానీ నెహ్రూ గానీ ఒక పట్టాన ఒప్పుకునేవాళ్ళు కాదు, వాళ్ళు మాత్రం ఉప్పూ కారం తింటం లేదా?తిట్టిన తిట్లు మామూలువా!మొదట ఇంగ్లీషువాళ్ళ దగ్గిర మొర్ర పెట్టుకున్నాడు, అన్నాళ్ళు చాకిరీ చేశాడు గదాని జాలిపడి వాళ్ళు మాటసాయం చేశారు, వాళ్ళ మాట కాదన్లేక వీళ్ళు మొహమాట పడ్డారు.

అలా కాంగ్రెసువాళ్ళని చెడతిట్టి తెగదెంపులు చేసుకుని 1952లో సోషలిస్టులతో సర్దుబాటు చేసుకుని కాంగ్రెసుకు వ్యతిరేక కూటమి పెట్టి పోటీ చేస్తే 489 లోక్సభ స్థానాల్లో కాంగ్రెసు 364 సీట్లు గెల్చుకుని నాల్గింట మూడొంతుల మెజారిటీని సాధించడంతో రిక్తహస్తాలతో నిలబడ్డాడు.అతన్ని అభిమానించి జీవిత చరిత్ర రాసిన Dhananjay Keer సైతం "It was a colossal failure, and Ambedkar fell like a rocket," అని ఒప్పుకుని "It proved once again that there is no gratitude in politics. The nation which had conferred so much glory on him seemed now unwilling to show him gratitude..." అని నిట్టూర్చాడు!The nation which had conferred so much glory on him అనే స్థాయి ఫోకస్ కూడా ఇంగ్లీషువాళ్ళు తమకి పనికొస్తాడని చేసిపెట్టిన ప్రచారం వల్ల వచ్చిందే - 1937 ఎన్నికల నాడు వచ్చిన ఫలితాలతో అధికారంలో కూర్చోబెట్టి ఆడించుకోవడానికి పనికిరాడని తెలియగానే ఇల్యూమినాటీ సంప్రదాయం ప్రకారం వాళ్ళు వదిలెయ్యబట్టే మంత్రివర్గంలో చేరడానికి అంత దేబిరించాల్సి వచ్చింది.ఎవరు ఎవరికి కృతజ్ఞత చూపించాలి!

నిన్నటి వరకు స్వతంత్రం రాకూడదని కోరుకోవడమే కాకుండా ఇవ్వొద్దని బ్రిటిషర్లకి పదే పదే బహిరంగ విజ్ఞప్తులు చేస్తూ స్వతంత్రం కోసం పోరాడుతున్న పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా గడిపేసి నవ్విన నాపచేను పండినట్టు స్వతంత్రం తెచ్చుకుని అధికారం చేపట్టిన అదే పార్టీని రహస్యంగా బతిమాలుకుని మంత్రి పదవిని చేపట్టినవాడికి తనకు మంత్రి పదవిని ఇచ్చినవాళ్ళ పట్ల లేని కృతజ్ఞత ఇతరులకి అతని పట్ల ఎందుకు ఉండాలి?కాంగ్రెసు పార్టీ అంబేద్కరుకు కృతజ్ఞత ఎందుకు చూపించాలి!కాంగ్రెసు పార్టీ కాదు, దేశ ప్రజలు మాత్రం భీంరావ్ రాంజీని ఎందుకు గౌరవించాలి?హిందూ ధర్మాన్ని అవమానించేలా బ్రాహ్మణ ద్వేషాన్ని తన అనుచరులకి యెక్కించి స్వాతంత్రం వచ్చాక కూడా కులద్వేషాలను రగిలించే మందని అచ్చోసిన ఆంబోతుల్లా వదిలినందుకు శిక్ష వెయ్యాలి!

ఇవ్వాళ జై భీం గాళ్ళు అసలు పేరును వదిలేసి దేన్నయితే వ్యక్తికి పర్యాయపదంగా చెప్పుకుంటున్నారో ఇంటిపేరును ఇచ్చింది బ్రాహ్మణుడు, తనకి గొప్ప సత్కారం జరుగుతుంటే ప్రశంసించి బుద్ధుణ్ణి పరిచయం చేసింది బ్రాహ్మణుడు, తన పై చదువులకి ధనసహాయం అందేటట్టు చేసింది బ్రాహ్మణుడు - అయినా జై భీం గాళ్ళు బ్రాహ్మణుల్ని తిడతారు.దీనికి బీజాలు పడింది ఎప్పుడు?మహద్ సత్యాగ్రహం నాడు అగ్రవర్ణాల వారు అస్పృశులు దిగడం వల్ల మలినపడిన చెరువును శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మైల సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తూ చెరువులో దిగిన Bapurao Joshi కూడా బ్రాహ్మణుడే, కాదా?అయినా సరే బ్రాహ్మణులు, అస్పృశ్యతను వ్యతిరేకించినప్పటికీ ఉద్యమంలోకి రావడానికి వీల్లేదని అన్న సన్నివేశం ఎందుకు జరిగింది?నిన్నటి రోజున మీ వెనకటి తరాల్ని పుట్టుకను బట్టి చిన్నబుచ్చినందుకు ఆవేశపడుతున్న కదిరి కృష్ణ లాంటివాళ్ళు ఇప్పటి రోజున సంస్కారవంతులైన బ్రాహ్మణుల్ని కూడా ఎందుకు అవమానిస్తున్నారు?ఆనాడు వీళ్ళని వేరేవాళ్ళు పుట్టుకని బట్టి అవమానించడం తప్పైతే ఈనాడు వీళ్ళు ఇతరుల్ని పుట్టుకని బట్టి అవమానించటం కూడా తప్పే కదా!దీనికి శుభం పలికేది ఎప్పుడు?

జాతీయ స్థాయిలో చూస్తే మోదీ అధికారం మొదలైనప్పటినుంచీ అబ్జివృద్ధికి అతి ముఖ్యమైన ఉపాధి కల్పన శాతం శరవేగాన తగ్గుతున్నప్పటికీ అతనికి మరింత మెజారిటీని ఇచ్చారు.ఇప్పుడు కాఫీడే యజమాని ఒక్కడే కాదు, చాలామంది వ్యాపారస్తులు అప్పులు పుట్టని పరిస్థితుల్లో ఆల్లాడిపోతున్నారు, కార్ల పరిశ్రమ లాంటి అనేక రంగాలు సంక్షోభంలోకి వెళ్తున్నప్పటికీ ఆందోళన లేదు.ఆర్ధికశాస్త్రంలో ఓనమాలు తెలియని జర్నలిస్టు సాయి లాంటివాళ్ళు కూడా "ఒకటి రెండు పరిశ్రమలు మూలపడితే నష్టమేంటి, జనం కార్లు కొనడం మానేస్తారు, పెట్రోలు వాడడం మానేస్తారు - మంచిదే కదా!" అని భరోసాలు ఇచ్చేస్తున్నారు!కరెంటు విషయంలో జగన్ ఫెయిలవడం అనుభవం లేని వ్యక్తిని వ్యవస్థ మోసం చెయ్యడం కింద చిత్రీకరిస్తున్నారు, వ్యవస్థ ఎవర్ని మోసం చేస్తున్నది?ముఖ్యమంత్రి తనే ఏరి కోరి సలహాదారుల్ని ఎంచుకుంటుంటే వ్యవస్థ అతన్ని మోసం చెయ్యడం సాధ్యమా!పోలవరంలో జరిగిందంటున్న అవినీతి, అమరావతిని ఏటీయంలా వాడుకున్న చాణక్యం,కరెంటును నిలవలోకి తేవటంలోని మోసం - అధికారంలోకి వచ్చాక కూడా రుజువు చెయ్యలేకపోతున్నారు, ఎందుకని?10 రూపాయల ఇసకని 100 రూపాయలకి అమ్మటం, ప్రభుత్వమే మద్యాన్ని అమ్మడం,పదివేలు అక్కవుంటులో వేస్తామని ఆటోవాళ్ళకి చెప్పి ఒక్క రూపాయి మాత్రమే వెయ్యడం - ఇదంతా సమర్ధతే!

చరిత్రని అబద్ధాలతో నింపడం వల్ల అసలు జరిగినది తెలియకనే ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు.మొన్నటి పార్లమెంటు ఎన్నికలకి సంబంధించిన సమాచారాన్ని తన వెబ్సైటులో ఉంచే ధైర్యం ఇప్పటికీ ఎలెక్షన్ కమిషనుకి రావడం లేదు!ఇప్పటికీ అక్కడ ఉన్న సమాచారం అధికారికమైనది కాదు,కౌంటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఆఖరు ఫలితం రాక ఇంకా లెక్కిస్తున్న స్థితిలోనే ఎలెక్షన్ కమిషన్ యొక్క వెబ్సైటు నిద్ర పోతున్నది - ఇది దేనికి సంకేతం?అయినా, కమిషనర్లను నియమించడానికి గానీ తొలగించడానికి గానీ ప్రభుత్వానికి గానీ అధికారాలు ఉన్నప్పుడు ఎలెక్షన్ కమిషన్ సర్వ స్వతంత్ర సంస్థ ఎలా అవుతుంది!ఎలెక్షన్ కమిషనరు ఒక్కరో లేక కొద్ది మంది ఉద్యోగులో పెంపుడు కుక్కలు అయితే చాలు సగం గెలుపు ఖాయం - అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈవీయం టెక్నాలజీ తోడైంది!జనం వోట్లు వేసినా వెయ్యకపోయినా మళ్ళీ మళ్ళీ మోదీ, జగన్, కేసీయార్ గెలుస్తూనే ఉంటారు.

మన దేశంలోని వనరుల్ని ఉపయోగించుకుని మన దేశపు కష్టజీవుల స్వేదం నుంచి పుట్టిన వస్తువుల్ని మన దేశపు వ్యాపారులే ప్రపంచమంతటా తిరిగి అమ్మి సంపాదించిన సంపద మన దేశం లోపల కనపడకపోవటం వల్లనే ఇప్పటి బ్రిటిష్ దేశపు స్థూల జాతీయ ఉత్పత్తికి 17 రెట్ల సంపదని అందించిన భారతదేశం కేవలం ఒక్క దశాబ్దం తర్వాత అప్పుల్లో ఉందని నమ్మాల్సి వచ్చింది!దాదాభాయ్ నౌరోజీ, బిపిన్ చంద్ర పాల్, బాల గంగాధర తిలక్, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మహమ్మదాలీ జిన్నా, మదన్ మోహన్ మాలవ్యా, మాన్యశ్రీ అంబేద్కర్ - అందరూ మేధావులే, అయినా కీలకం కనిపెట్టలేకపోయారు.అసలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏమిటంటే,ఇంగ్లీషువాళ్ళు బిగించిన దోపిడీ చట్రాన్ని ఏమాత్రం మార్చకుండా కొనసాగించారు - ఏమిటీ ఘోరం!అతి ముఖ్యమైన ఆర్ధిక చట్రాన్ని శాసించే రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన అన్ని మార్గదర్శకాల్నీ రూపొందించింది సాక్షాత్తూ అంబేద్కర్ మహానుభావుడే.రిజర్వ్ బ్యాంక్ మన దేశపు ప్రభుత్వం కన్న అంతర్జాతీయ ద్రవ్యనిధికే ఎక్కువ అనుసంధానించబడి వుంటుంది!కేంద్ర ప్రభుత్వమూ రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్ లోటుని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి - రిజర్వ్ బ్యాంకు నుంచే కదా! రిజర్వ్ బ్యాంకు ఎక్కడి నుంచి తీసుకుంటున్నది?అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి తను అప్పు చేసి తెచ్చి మన ప్రభుత్వాలకి అప్పు ఇస్తున్నది.

కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాలలో గానీ మేధావుల బడ్జెట్ విశ్లేషణలలో గానీ రాబడి పోబడి లెక్కలనే చూపిస్తారు, డెఫిసిట్ వస్తే అంకెల్ని మాత్రం చెప్పేసి వూరుకుంటారు గానీ డెఫిసిట్ స్థానంలోకి తెచ్చే అప్పు స్వతంత్రం వచ్చినప్పటినుంచి తీరకుండా ఉన్న అప్పుకి ఇంకెంత పెంచుతుంది అనేది మాత్రం చెప్పరు - అసలు ప్రస్తావననే దాటవేస్తారు.2019లో భారతదేశపు మొత్తం ఆదాయం కేవలం 167 లక్షల కోట్లు,కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధికి చెల్లించాల్సిన సాలుసరి వడ్డీ ₹4,551,323,407,985 - మొత్తం అప్పు ఎప్పటికి తీరుతుంది?ఇంగ్లీషువాళ్ళు రాకముందు హిందూ ముస్లిం ప్రభువులు ఎవ్వరూ తమ రాజ్యాలని పోషించటానికి బయటివాళ్ళ దగిర అప్పు చెయ్యలేదు - అప్పుడూ ఒక స్థాయిలో వేరే రూపంలో బ్యాంకింగ్ సిస్టం ఉండేది, కానీ రాజులు తమ సొంత ఆస్తుల్ని తనఖా పెట్టి గానీ మరుసటి ఏడాది రాబడి నుంచి తీర్చే ఒప్పందంతో గానీ రాజ్యం లోపలి ధనవంతుల నుంచే అప్పులు చేసేవాళ్ళు, అప్పు చేసేది నిర్మాణాత్మకమైన అభివృద్ధి పనుల కోసం కాబట్టి ఆదాయం రాగానే తీర్చేసేవాళ్ళు!కానీ ఇంగ్లీషువాళ్ళు మాత్రం దేశప్రజల పట్ల ఎలాంటి బాధ్యతా లేని పక్కా వ్యాపారస్తులు కాబట్టి ఎప్పటి కప్పుడు వాళ్ళ పాత అప్పుల్ని కొత్తగా స్వాధీనం చేసుకున్న రాజ్యపు ఖజానా నుంచి కిట్టించేసుకునేవాళ్ళు.సాక్ష్యం ఏమిటంటే 1765లో East India Company బెంగాలుని పట్టుకునేసరికే వాళ్ళు ఫ్రెంచివాళ్ళతో చేసిన యుద్ధాల వల్ల అప్పుల్లో ఉంది. అప్పుల్ని బెంగాలు ఆదాయం నుంచి నొల్లుకుని చెల్లు చేసుకోవటంతో మొదలుపెట్టి అప్పటినుంచి మన దేశంలోనూ మన దేశానికి బయటా వాళ్లు చేసిన ప్రతి యుద్ధానికీ ఖర్చయిన ప్రతి రూపాయీ మన ప్రజల కష్టార్జితమే - ఆఖరికి ప్రధమ స్వాతంత్య్ర పోరాటం అని ఆప్యాయంగా పిలుచుకునే సిపాయిల తిరుగుబాటుని అణిచివెయ్యటానికి వాళ్ళు చేసిన ఖర్చు కూడా మన కష్టార్జితమే!

భారతదేశం బ్రిటిష్ రాణికి పూర్తి స్థాయి వలస రాజ్యం కాబొయే ముందరి 1834లో East India Company యొక్క అప్పు సుమారు Rs. 36.9 కోట్లు. British Parliament కూడా వాళ్ళ చుట్టమే కాబట్టి అప్పుని భారతీయుల ఖాతాలోకి వేసేసింది - లేకపోతే కంపెనీ తన పెత్తనాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చెయ్యదు మరి!1834 నాటి Charter Act వల్ల భారతదేశంలో ఏర్పడిన Government మక్కీకి మక్కీ లండనులోని British Government యొక్క ప్రతిరూపమే - It was the Indian Goverment formed by the British, of the British, and for the British!1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుని అణిచివెయ్యటానికి అయిన ఖర్చును కూడా కలిపితే 1860 నాటికి భారతదేశం యొక్క అప్పు Rs. 693 కోట్లకి పెరిగింది.యుద్ధాల ఖర్చుకి తోడు మన దేశంలో జరిగిన ఉత్తుత్తి అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన Home Charges కూడా మననుంచి అప్పు తీసుకుని ఖర్చు పెట్టిన ఉదారులు వాళ్ళు!అలా 1913 నాటికి భారతీయుల అప్పు Rs. 411 కోట్లకి చేరింది.1914లో వచ్చిన మొదటి ప్రపంచయుద్ధం నాడు భారత ఉపఖండపు ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి Rs. 150 కోట్ల యుద్ధనిధిని కానుక ఇచ్చారు - మన మహాత్ముడి సెంటిమెంటుతో కూడిన ప్రసంగాలకి కరిగిపోయి సామాన్య స్త్రీలు తమ ఒంటిమీద బంగారాన్ని కూడా ఒలిచి ఇచ్చారు!ఇంగ్లీషువాళ్ళకి మనం ఇచ్చిన కానుక వల్ల తర్వాత ఆరు సంవత్సరాల పాటు వందేసి కోట్ల లోటు బడ్జెట్ కష్టాల్ని అనుభవించిన ఉదారులం మనం!

మన దేశభక్తులుంగార్లు వాళ్ళ పాటికి వాళ్ళు బ్రిటిషుమిత్రుడు మోహన దాసు గారి అధ్వర్యంలో కాలక్షేపం బఠానీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, భారతీయుల అప్పు బ్రిటిష్ వాళ్ళ పాపంలా పెరిగి పోతూనే ఉన్నది - డిల్లీ నగర నిర్మాణానికి అయిన Rs 13 కోట్ల పైచిలుకు ఖర్చును కూడా కలుపుకుని బ్రిటిష్ ఇండియా అప్పు 1924 నాటికి Rs. 918 కోట్లకి ఉబ్బిపోయింది.మొదటి ప్రపంచయుద్ధం మనకి చేసిన మహోపకారం రోడ్లు వేసీ రైళ్ళని తిప్పీ ఇంగ్లీషు నేర్పీ ఇంగ్లీషువాళ్ళు మనల్ని బాగు చేశారని రుజువు చెయ్యటానికి వాళ్ళూ వాళ్ళ తైనాతీలూ మన మార్కెట్ చాలా చిన్నది గనక దాన్ని వాళ్ళు విస్తరించకపోతే కూపస్థ మండూకాల మాదిరి ఉండిపోయేవాళ్ళమని చెప్తున్న అబద్ధాల్ని పటాపంచలు చెయ్యటమే - 1917లో Rs. 53 కోట్లూ 1918లో Rs. 57 కోట్లూ చాలా ఈజీగా నొక్కేశారు!1922 నుంచి అయిదేళ్ళ పాటు రైల్వేస్ మీద Rs. 150 కోట్లు ఖర్చు పెట్టినందుకు గాను Rs. 300 కోట్ల అప్పు పెరిగింది - బాగు చెయ్యటం అంటే అప్పులు పెంచటమా!

మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు రెండో ప్రపంచ యుద్ధపు ఖర్చు కూడా మన నెత్తినే పడింది"The Government was able to raise huge loans as can be seen from the fact that the interest-bearing obligations of the Government rose from Rs. 1204 crores in 1939-40 to Rs. 2308 crores in 1945-46." అని ఒక ఆర్ధిక విశ్లేషకుడు అంటున్నాడంటే ఇంగ్లీషువాళ్ళు అంత పిండేసిన తర్వాత కూడా భూమిలో పోషణనీ సంపదనీ ఇవ్వగల తత్వమూ దేశప్రజలలో కష్టించే తత్వమూ సంపదని సృష్టించగల సామర్ధ్యమూ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోండి!అన్ని ప్రతికూలతల మధ్యన ఆస్థాయిలో వార్షిక ఆదాయాన్నీ స్థాయిలో వృద్ధి రేటునీ స్థాయిలో మార్కెట్ విస్తృతినీ చూపించిన దేశం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు!మోహన దాసు నుంచి మదన మోహను వరకు అంతా శ్రీవైష్ణవులే అయితే మరి బుట్టెడు చేపలూ ఏమైనాయి అన్నట్టు 1925 నాడు కూడా ఇంగ్లీషువాళ్ళ ప్రభుత్వం మన అదృష్టం కొద్దీ వచ్చిందని పులకించి పోతూ జరిపిన ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం ఫలించిన 1947 మార్చి నాటికి మన అప్పు Rs. 2331.98 కోట్ల దగ్గిర నిలబడింది!

ఇవ్వాళ, అంటే 2019 నాడు 167 లక్షల కోట్ల ఆదాయంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, రక్షణ శాఖకి కావాల్సిన ఆయుధాల కొనుగోళ్ళు, టెలికమ్యూనికేషన్ వంటి common expenditures తీసేస్తే వడ్డీయే పూర్తిగా కట్టలేని స్థితిలో ఉంది దేశం - ఇంత అప్పు నెత్తి మీద వేలాడుతున్నప్పుదు "మన ఎదుగుదల అమోఘం!ఇంకేముంది, ఒక్క అడుగు వేస్తే అగ్రరాజ్యం హోదా వచ్చేస్తుంది" అని నమ్మబలుకుతున్న మాటల్లో నిజం లేదు.1947 మార్చి నాటికి మన అప్పు Rs. 2331.98 కోట్ల దగ్గిర నిలబడితే కష్టించే తత్వం ఉన్న అప్పటి భారతీయుల జనసంఖ్యతోనూ శక్తియుక్తులతోనూ పోలిస్తే ఎప్పుడో తీరిపోయి ఉందేది కదా, మరి ఇవ్వాళ, అంటే 2019 నాడు 167 లక్షల కోట్ల ఆదాయంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు, రక్షణ శాఖకి కావాల్సిన ఆయుధాల కొనుగోళ్ళు, టెలికమ్యూనికేషన్ వంటి common expenditures తీసేస్తే వడ్డీయే పూర్తిగా కట్టలేని స్థితిలో ఎందుకు ఉంది దేశం?

స్వతంత్రం రాకముందు స్వతంత్రాన్ని వ్యతిరేకించిన అంబేద్కర్ స్వతంత్రం వచ్చాక కాంగ్రెసు మంత్రివర్గంలో చేరి ఉద్ధరించిన ఘనకార్యం వల్లనే మనం ఇవ్వాళ తీర్చలేని అప్పుతో కుములుతున్నామని తెలిసినవాళ్ళు చాలా తక్కువమంది - నిజాయితీ ఉన్న ఆర్ధిక శాస్త్రవేత్తని వెతికి పట్టుకుని అడగండి, చెప్తాడు.హైకోర్టు, సుప్రీం కోర్టు, ఎలెక్షన్ కమిషన్ తదితరమైన రాజ్యాంగ సంస్థలు ఏవీ పూర్తి స్వతంత్రత ఉన్నవి కావు.శేషన్ ఒక్కడే ఎలెక్షన్ కమిషన్ యొక్క పూర్తి స్థాయి శక్తిని ఉపయోగించుకున్నాడు.వెంఠనే ఆనాటి కేంద్రప్రభుత్వం ఏం చేసిందో తెలుసా - చట్టానికి సవరింపులు చేసో మరొకలానో అధికారం మొత్తం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కడి చేతిలో ఉండని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎప్పుడూ మరొక శేషన్ ఆవిర్భవించని ఎత్తు వేసింది!అసలు నియామకమే ప్రభుత్వం చేతిలో ఉండి జీత భత్యాలు పర్భుత్వమే ఇస్తూ వాళ్ళని తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉన్నప్పుడు నూటికి నూరు శాతం స్వతంత్రత వాటికి రాదు కదా!కానీ, ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేని నూటికి నూరుపాళ్ళు స్వతంత్రతని అనుభవించగలిగిన అనుభవిస్తున్న ఒకే ఒక రాజ్యాంగ సంస్థ రిజర్వ్ బ్యాంక్!

రిజర్వ బ్యాంకు ఏర్పాటు అన్నది ప్రభుత్వం చేసిన ప్రక్రియయే.అంటే, రిజర్వ బ్యాంకు చైర్మన్ పదవికి ఒక వ్యక్తిని నియమించేది కేంద్ర ప్రభుత్వమే.అయన జీతభత్యాలూ ఆయన అదుపాజ్ఞల కింద పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలూ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.కానీ, రిజర్వ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి లోబడి పనిచెయ్యదు.సర్వసత్తాక సార్వభౌమాధికార గణతంత్ర రాజ్యం అని రాజ్యాంగంలో బడాయిలు చెప్పుకున్న భారత దేశపు కేంద్ర ప్రభుత్వమే రిజర్వ బ్యాంకు అదుపాజ్ఞలలో నడుస్తుంది!

రకమైన వ్యవస్థను గురించి యూనివర్సిటీ ఎకనమిక్సు పుస్తకాల్లోనూ మార్గదర్శకాలు లేవు. ఎకనమిక్సు ప్రొఫెసరూ తన స్టూడెంట్లకి దీని గురించి పాఠాలు చెప్పిన దాఖలాలు లేవు.క్లాసికల్ ఎకానమీ ప్రజలు చేసే అప్పులను గురించే చెప్తుంది కానీ రాజ్యం గానీ ప్రభుత్వం గానీ అప్పు చెయ్యడాన్ని ప్రోత్సహించదు.క్లాసికల్ ఎకానమీ ప్రజలకు కూడా అప్పులు లేని నిలవలో ఉండే స్థితినే ఆదర్శం అని చెప్తుంది గానీ అప్పునే డబ్బు కింద లెక్కేసుకునే దుస్థితిని నిరంతరం కొనసాగించమని ప్రోత్సహించదు. మరి, క్లాసికల్ ఎకనమిక్ ధియరీలో లేనిది ఇన్నిన్ని దేశాల్లో ఇన్నిన్ని దశాబ్దాల నుంచి అదొక సహజమైన ఆర్ధిక చట్రం అన్నట్టు ఎలా ఉనికిలోకి వచ్చింది?

దీని పుట్టుక అమేరికాలోని జెకిల్ ఐలాండులో జరిగింది, పుట్టించినవాడు రాక్ ఫెల్లర్ అనే పరమ కిరాతకుడైన ఆర్ధిక సామ్రాజ్యవాది.1907లో అమెరికా గడ్డ మీద పుట్టించి అక్కడ వాళ్ళకి సత్ఫలితం అమెరికన్ ప్రజలకు దుష్ఫలితం ఇచ్చాక రెండవ సారి 1917లో రష్యాలో శ్రానిక వర్గ నియంతృత్వం అనే వింత పదం చాటున ప్రయోగించి అక్కడ కూడా వాళ్ళకి సత్ఫలితాలూ రష్యన్ ప్రజలకు దుష్ఫలితాలూ ఇచ్చాక మూడవసారి 1947లో మన దేశంలోకి Bhimrao ramji Sakpal or Ambedkar అనే ఫ్రీమ్యాసన్ సభ్యత్వం ఉన్న ఆంగ్ల మానస పుత్రుడి చేతి నుంచి మనమీదకి వదిలారు ఇల్యూమినాటీ బ్యాంకర్లు - మన అమాయకత్వం వల్ల ఇక్కడ కూడా వాళ్ళకు సత్ఫలితాలూ మనకు దుష్ఫలితాలూ వస్తూనే ఉన్నాయి!ఇంత క్రూరమైన దోపిడీ వ్యవస్థని మన మీద రుద్దిన దుర్మార్గుణ్ణి మనం నెత్తిన పెట్టుకుని వూరేగుతున్నాం - ఎంత సిగ్గు చేటు!

దుర్నీతి అంతమయ్యేది ఎప్పుడు?ప్రజలు అబద్ధాల్ని అసహ్యించుకుని నిజాన్ని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు! సంస్కృతికి ఐహికం,ఆముష్మికం వేరువేరు కాదు - " వేదంబు పఠియించె లూత?భుజగంబే శాస్త్రము ల్చూచె?దానే విద్యాభ్యసనం బొనర్చె కరి?చెంచే మంత్ర మూహించె?బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా?కావు, నీ పాదసంసేవాసక్తియె కాక జంతుతతికి శ్రీకాళహస్తీశ్వరా!" అని భక్తిపాఠం చెప్పిన ధూర్జటి మహకవియే "జాతుల్సెప్పుట, సేవసేయుట, మృషల్ సంధించు, టన్యాయ విఖ్యాతిం బొందుట, కొండెకాడవుట, హింసారంభకుండౌట, మిధ్యాతాత్పర్యము లాడుటన్నియు బరద్రవ్యంబు నాశించి - యీ శ్రీ తానెన్ని యుగంబు లుండగలడో, శ్రీకాళహస్తీశ్వరా!" అని లోకజ్ఞానం గుప్పించి చెప్పాడు.

సత్యం పునాదుల మీద నిలబడినప్పుడు ప్రపంచానికి సంపదని సృష్టించడం నేర్పిన సనాతన ధర్మం అసత్యం అండన చేరినప్పుడు అంతు లేని దరిద్రాన్ని అనుభవిస్తున్నదనేది రాగద్వేషరహితులైన చరిత్రకారులు పదే పదే నిరూపించి చెప్తున్న శాశ్వత సత్యం!ఏది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

2 comments:

  1. Sir namasthe,Panch Prabhakar noru muuyinchandi pl.

    ReplyDelete
    Replies
    1. వాడో కొవ్వు పట్టిన NRI.పాపిష్టి శాడిస్టు వెధవ - వాడి నోట్లో నోరు పెట్టటం కూడా దండగే!ముయ్యడు కూడా, ఇక్కడ చిరు డ్రీంస్ లాంటివాళ్ళు మూస్తున్నారా!లోపల ప్రెషర్ ఉంటుంది, అది ఆగనివ్వదు.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...