Monday 28 January 2019

నిన్నటి రోజున శబరిమల దగ్గిర జరిగిన, ఈరోజు తిరుమల దగ్గిర జరుగుతున్న భీబత్సం రేపు శ్రీశైలం దగ్గిర జరగవచ్చు, ఎల్లుండి కాశీలో కూడా జరగవచ్చు - తిరువళ్ళువార్ బైబిలు చదివి తిరుక్కురల్ రాశాడని కూసిన మత మాఫియా మంద బలం పుంజుకుంటున్నది!

కేరళలో జరుగుతుంది రాజకీయమే, సుప్రీంకోర్టులో దేవస్థానము, హిందూ సంస్థలు కాకుండా కమ్యూనిస్టు ప్రభుత్వము వాదించడం రాజకీయమే -  గుడిలోకి అయ్యప్ప మీద నమ్మకము లేని మహిళలు ప్రవేశించడం హిందూమతద్వేషులు పట్టుబట్టి చేస్తున్న వ్యూహాత్మకమైన దాడియే!

మహిళలు గుడిలోకి వెళ్లకూడదు అన్న విషయాన్ని, అంటరానితనం తో పోల్చలేం.I don't support suprem court. దేవుడు వేరు, కులం వేరు.మహిళల్ని గుడి లోకి రాకుండా ఉండటం లింగవివక్ష కాదు.అలాగైతే కేరళలోని ఏ గుడిలోకి మహిళలు వెళ్లకూడదు అనే నిబంధన వుండేది.

.ప్రతి గుడికి కొంత చరిత్ర ఉంటుంది, పురాణం ఉంటుంది.మగవాళ్ళకి ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయి.వస్త్రధారణకి సంబంధించిన నియమాలు పెట్టిన ఆలయాలు కూడా ఉన్నాయి.హిందువులు పాటించే నియమాల్ని హైందవేతరులు విమర్శించడం మంచి పద్ధతి కాదు.మతానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కోర్టులు తీర్పులు ఇస్తూ ఉంటే మతస్వేచ్చకీ లౌకికత్వానికి అర్ధం ఏమిటి?అదీగాక, సుప్రీం కోర్టు ఒక మతానికి సంబంధించిన విషయాల్లో నాస్తికులూ హేతువాదులూ చేసిన మిధ్యాతాత్పర్యపు వాదనల్ని విశాల దృక్పధంతో చేసిన వాదనలని భ్రమించి ఇచ్చిన తన తీర్పుల్ని అన్ని మతాలకీ వర్తింపజేయగలదా?అలా చెయ్యలేనప్పుడు అది ఆ ఒక మతం పట్ల వివక్ష చూపించడం కాదా!

అసలు హిందువుల గుడిలోకి వెళ్ళమని హిందువులు కానివాళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి కోర్టుకి ఏమి అధికారం ఉంది?ఒక్క హిందూ మతం గురించి మాత్రమే అందరూ అన్ని సంస్కరణలు తీసుకురమ్మని చెప్తారు.మరి ఇదే విధంగా మిగిలిన మతాల విషయాల్లో ఎందుకు సంస్కరణలు తీసుకురమ్మని ఒత్తిడి చేయరు.ప్రతి మతంలో అంతో ఇంతో సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఉంది.కాని ప్రతి ఒక్కరు ఈ ఒక్క హిందూ మతం పైనే మాట్లాడతారు.ఒక వేళ మిగతా మతాల వారికి వ్యతిరేకంగా మాట్లాడుతే వారు తిట్టే తిట్లనీ తన్నే తన్నుల్నీ తట్టుకోలేమని కాబోలు!

పోనీ, గభాల్న న్యాయవ్యవస్థని తప్పు పట్టటం దేనికి?వాదన కోసం సుప్రీం కోర్టు అన్నిమతాలలోనూ కొన్ని అమానవీయమైన దురాచారాలు ఉన్నాయి గాబట్టి అలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన తీర్పునే ఇచ్చిందని అనుకుందాం!కానీ, శబరిమలలో జరిగింది ఏమిటి?అసలు హిందూమతంతో ఎటువంటి సంబంధమూ లేని, పైన విగ్రహారాధనని పాపభూయిష్ఠమైన చర్యగా భావించే ముస్లిం మహిళల్ని ఆలయంలోకి తీసుకెళ్ళి వాళ్ళ చేత భక్తి అనిపించని వికృతచేష్టల్ని చేయించటానికి రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం పోలీసు బలగాల్ని వినియోగించి అయ్యప్ప భక్తులలో భయాందోళనల్ని  సృష్టించడం - ఇదేనా సుప్రీం కోర్టు తన తీర్పులో ఆశించినది?

శబరిమల దగ్గిర అమాయకులైన హిందువుల మీద తన ప్రతాపం చూపించిన కమ్యునిష్టు నేతలు Malankara Syrian Churchకి చెందినవాళ్ళని Jacobite faction వాళ్ళు అడ్డుకుంటున్నప్పుడు Piravom Church దగ్గిర  చేష్టలు దక్కి దిక్కులు చూస్తూ ఎందుకు నిల్చున్నారు?హైకోర్టు "how despite an apex court order the state government was unable to ensure that a group was allowed to offer prayers at a church, when authorities had no difficulty in deploying thousands of police personnel at Sabarimala" అని అడిగిన దాని అర్ధం ఏమిటి?

"దొంగలంజకొడుకు లసలే మెసిలే ఈ ధూర్తలోకంలో.." అని శ్రీశ్రీ ఎవరి గురించి  అన్నాడో  గానీ వామపక్షభావాలతో ఉత్తేజితుడైన శ్రీశ్రీ వాడిన ఆ బూతుమాట ఇవ్వాళ కేరళలో కొలువుదీరిన వామపక్ష నేతలకే తగుల్తున్నది కదా!

అయ్యప్ప భక్తుల మొండితనం కూడా తగ్గాలి.వాళ్ళ మతము, భక్తీ ఇక్కడ అప్రస్తుతము. మన హిందూ స్త్రీలందరికీ పురుషులతో సమానంగా ఆలయ ప్రవేశం కల్పించడం మానవ ధర్మం. పురుష స్వాములు దేవుని దగ్గర ఏమి ఆశించి సాధించు కుంటారో మహిళా స్వాములు కూడా అదే దైవ కృపను పొందుతారు. దేవుడు కొందరికి కొంచం ఎక్కువ మరికొందరికి తక్కువా కాదు. దేవుడు అందరికీ సమానము.

మహిళను ఆది పరాశక్తికి ప్రతీకగా భావించి పూజించే హిందూ ధర్మంలో రుతుక్రమ వయస్సులో ఉన్న మహిళలను “మైల” అంటిన వారిగా పరిగణించి “అపవిత్రత”ను అంటగట్టి వారికి ఆలయ ప్రవేశం నిషేదించడం వినడానికి అవమాన కరంగానూ, హాస్యాస్పదంగానూ ఉంది. 

మెజారిటీ హిందూ మహిళలు ఆలయ ప్రవేశం కోరుకోవడం లేదనీ, కేవలం కొద్దిమంది (మైనారిటీ) మాత్రమే పనిగట్టుకుని హిందూమత సంస్కృతీ సాంప్రదాయాలను నాశనం చేసే కుట్రలో భాగంగానే ఆలయ ప్రవేశం కోరుకుంటున్నారనీ కొట్టిపారెయ్యడం సమంజసం కాదు. మెజారిటీ మంది చేసినంత మాత్రాన తప్పు ఒప్పుగాదు.

మనిషికి మల మూత్ర విసర్జనలు ఎంత సాధారణమైన (జీవ) ప్రక్రియలో మహిళకు రుతుక్రమం కూడా అంతే సాధారణం. రుతుక్రమం మైల అయినప్పుడు మల మూత్ర విసర్జనలు మాత్రం ఎలా మైల కాకుండా పోతాయో విజ్ఞులు ఆలోచించాలి. 

ఎంత గొప్ప సంస్కృతి అయినా దేశ కాల పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు నిరంతరం మార్పుకు లోనౌతూ ఉంటుంది. దానికి తగినట్లు మనం కూడా అందులోని మంచిని కాపాడుకుంటూనే చెడును క్రమేణా విసర్జిస్తూ కాలంతోబాటు ముందుకు సాగి పోవాలి. అలా కానిపక్షాన మనమే మన సంస్కృతీ సాంప్రదాయాల ఉనికిని చేజేతులా నాశనం చేసుకున్న వాళ్ళమౌతాము.

శబరిమల 1971 వరకు ఆడవాళ్ళు వెళ్ళేవారు మళ్లీ ఏదో కథలు చెప్పి రాకుండా చేశారు. శబరిమల అందరూ వెళ్లాల్సిందే. హిందూ మతంలో వేరు చేసి చూసే దిక్కుమాలిన పని చేయరు.  ఏదో పనికిరాని కట్టు కథలు ఆచారాలు అని చెప్పి వేరు చేసి చూడకూడదు.ఈ కట్టుబాట్లూ, నియమ నిష్టలూ, కుల మతాలూ, దేవుళ్ళూ, దెయ్యాలూ, సంస్కృతీ సంప్రదాయాలూ వగైరాలన్నీ, సమాజ శ్రేయస్సు కోసమో లేదా కొంత స్వార్థంతోనో మన పూర్వీకులు ఏర్పరచినవే. ఆ కాలానికి అవి సరిపోయాయేమో! అప్పటికీ ఇప్పటికీ మనిషి ఆలోచనా విధానంలోనూ, జీవన విధానంలోనూ, విజ్ఞాన పరంగానూ ఎంతో పురోగతి సాధించాము. ఓ వ్యకిని మరో వ్యక్తిగానీ, ఓ కులం మరో కులాన్ని కానీ, ఓ వర్గం మరో వర్గాన్ని కానీ, ఓ మతం మరో మతాన్ని కానీ అలాగే తొక్కి పట్టి ఎంతోకాలం తమ చెప్పు చేతల్లో ఉంచుకోలేవు. అణచివేత నుండి తిరుగుబాటు మొదలౌతుంది. ఎదుటి వారి నుండి మనం ఎలాంటి గౌరవ మర్యాదలను ఆశిస్తామో మనము కూడా వారి పట్ల అలాంటి గౌరవ మర్యాదలతో మెలగాలి. అప్పుడే ఆ సంస్కృతి, సంప్రదాయాలు పదికాలాలపాటు మనగలుగుతాయి.

దీనమ్మ హిందు మతం!నీళ్లు ఫ్లష్ చేసే అవసరం కూడా లేని పబ్లిక్ యూరినల్ లాంటిది అయిపోయింది హిందు మతం అంటే!యిక్కడ శిల్పి కానీ, కంసాలి కానీ, మేస్త్రీ కానీ, టైలర్ కానీ, ఒక సర్వీస్ ప్రొవైడర్ అంతే. "యిల్లుకట్టిన తరువాత నేను కట్టిన యింటిలో నాకు  ప్రవేశం ఉండదు.టాయిలెట్ వస్తే బయట రోడ్డు పక్కన పోవాలె. నేను కట్టిన ఇంట్లో నేను పరాయివాణ్ణి" అని ఏ తాపీ మస్త్రీ అయినా తను కట్టిన ఇంటి యజమాన్లతో పోరాడగలడా?మన ఇల్లు కట్టిన తాపీ మస్త్రీ మన ఇంట్లో వాటా ఇమ్మంటే ఇస్తామా - ఇవ్వం,ఎందుకంటే అది "మన" యిల్లు కదా.గుడి, హిందు మతం ఎవడిదీ కాదు.ఎవరయినా ఏమయినా అనవచ్చు.ప్రతిష్ట అయిన తరువాత పూజారికి తప్ప , బ్రహ్మడు అయినంత మాత్రాన ఏ బ్రహ్మడికి కూడా గర్భగుడిలోకి ప్రవేశం లేని విషయం అందరికి తెలుసు. కానీ కావాలని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. తెల్లారి లేచిన కాణ్నించి తొంగునే వరకు నోటికి అన్నమే తింటున్నాడో గడ్డే తింటున్నాడో అశుద్ధమే తింటున్నాడో  తెలియని ప్రతి అడ్డగాడిదా హిందు మతం మీద మాట్లాడటమే...నీళ్లు ఫ్లష్ చేసే అవసరం కూడా లేని పబ్లిక్ యూరినల్ లాంటిది అయిపోయింది హిందు మతం అంటే!

ఆలయ ధర్మకర్తలూ అయ్యప్ప భక్తులూ వివేకవంతమైన ధృఢచిత్తంతో వ్యవహరిస్తే ఇప్పటి గొడవ సమసిపోయి అక్కడ ప్రశాంతత ఏర్పడవచ్చు,కానీ దేశంలోని ప్రతి హిందూ ఆలయం చుట్టూ ఇలాంటి అరాచకాల్నే ఎంతో డబ్బునీ టైమునీ ఖర్చు చేసి జనాన్ని మొహరించి జరిపించటానికి జరుగుతున్న బృహన్నాటకంలో శబరిమల  చుట్టూ రగిల్చిన వివాదం ఒక అంకం మాత్రమే!హిందువులు శాంతస్వభావులు.వీళ్ళ నమ్మకాలు గట్టిగా ఉంటాయి. ఒక్కణ్ణి లాక్కొస్తూ ఉంటే పదిమంది జారిపోయే అబ్రహామిక్ మతాల  బాధితుల్లా గాక  "అన్నిటికీ దేవుడే ఉన్నాడు!ఆయనే చూసుకుంటాడు." అనే ధీమా ఉందటం వల్ల కిరస్తానోళ్ళలా తురకోళ్ళలా కాస్తకీ కూస్తకీ రోడ్లెక్కి అల్లరి చెయ్యరు.

హిందువులలోని ఈ సహనశీలంతో కూడిన ఉన్నతసంస్కారం హిందూమతద్వేషులకి బలహీనతలా కనిపిస్తున్నది.అందుకే,ఎన్ని సార్లు సంధి ప్రతిపాదనలతో సమస్యల్ని పరిష్కరించుకోవాలని చూసినా సూది  మొన మోపినంత భూమిని కూడా ఇవ్వనన్న దుర్యోధనుడిలా సంధికి రాకుండా కయ్యానికే కాలు దువ్వుతున్నారు.వేల సంవత్సరాల చారిత్రక ప్రాశస్త్యం గలిగిన తిరుమల అసలు హిందూ దేవాలయమే కాదనీ ఎవడో ఒక పులిరాజు అనే గొట్టాంగాడి శవం మీద వాళ్ళు చర్చి కట్టుకుంటే దాన్ని కూలగొట్టి హిందువులు గుడి కట్టారనే వాదన మొదలుపెట్టారు ఇద్దరు సుందోపసుందుల్ని పోలిన మదాంధులు!

ఇంటి పేరులో ఒక "రెడ్డి"నీ అసలు పేరులో ఒక "రెడ్డి"నీ పెట్టుకున్న ఒక పిచ్చిరెడ్డి వీళ్ళకి అద్భుతమైన తిరుగు లేని ఆధారాలని అందించాడట!ఈ మధ్యనే చిరంజీవి వై అనే బ్లాగరు  గోభక్షణ గురించి రాసిన పోష్టులో సూక్తం సంఖ్య గానీ మంత్రం సంఖ్య గానీ ఇవ్వకుండా జాగ్రత్త పడినట్టు వీళ్ళు ఎంతో పరిశోధించి రాసిన చారిత్రక గ్రంధం అని చెప్పే ఏ పుస్తకంలోనూ అధికారికమైన శాసనాలను గానీ ప్రాంతాల ఆనవాళ్ళను గానీ గానీ వ్యక్తుల వంశావళిని గానీ చూపించరు."ఒకండు!", "ఒకానొకనాడు!", "పుట్టెను, బతికెను, చచ్చెను, చచ్చబడెను, చూచబడెను" అని మాత్రమే ఉంటుంది.అది గాకపోతే "ఇది మహిమ గల దేవుని వాక్యం గనక నమ్ముడి లేక చచ్చుడి!" అనే బెదిరింపులు ఉంటాయి, అంతే!

వీళ్ళతో పాటు అక్కడ కాషాయం కట్టి  క్రైస్తవబోధ చేస్తున్న హేమలత అనే కూర్చుంటే లేవలేని ముసిల్దానికి తన అర్ధ పాండిత్యం మీద ఎంత నమ్మకమో - నాకూ మోడర్న్ సైన్సు తెలుసు అని చెప్పుకోవటానికి కాబోలు హోమోసెపియన్సు గురించీ 60,000 సంవత్సరాల వెనకటి జీవజాతుల్ని గురించీ మాట్లాడుతున్నది!హొమో సపియాన్శ్ 60,000 సంవత్సరాలు అన్నందుకు కృతజ్ఞతలు చెబుదామా?మరి, అదముడి వయస్సు 3,000 సంవత్సరాలే  కదా. అంటే బైబిల్ బుస్సు అనే కదా అర్దం!

అంతకన్న విచిత్రం ఏమిటంటే,ఇదే ముక్క అక్కడ ఒక హిందూ సోదరుడు అంటే,"ఆదాము వయస్సు 3000 సంవత్సరాలని బైబిల్ లో వ్రాసివుందా?" అని ఒకరూ "Do you have any idea about surviving of Homesapien.I mean any authentic evidence. If yes please share" అని ఒకరూ నిలదీస్తూ క్యామెడీని పెంచుతున్నారు!క్యామెడీ కాక ఏంటండీ?హేమలత ఉదహరించిన సైన్సు బైబిలుని బుస్సుమనిపిస్తున్నదని మనం జోకులేస్తంటే surviving of Homesapienకి దబాయించి మరీ authentic evidence కోసం మనని నిలదీస్తున్నారు - పిచ్చ మాలోకాలుఈ క్యామెడీ అంతటితో అయిపోలేదు, messi అనే శాల్తీ "If we determine age using radioactive isotopes....if their half- life is constant you can have millions  of years....if their half-life is variable....then it just stops at six to seven thousand years.....now tell me....do you think their half-life is constant??....not variable???....think off...." అని మరింత సాంకేతిక పరిజ్ఞానం ఒలకబోస్తున్నది.చూస్తున్న నేను "@messi: do you know what you have expressed in your argument? Could you change half life of elements according to your wish to claim bible is correct? Damn Bloody Idiot! Why you talk about science?all the others are not sheep like you." అని ఒక చురక తగిలించి వచ్చేశాను.అక్కడి నుంచి వచ్చేసిన కొద్ది సేపటికే నా మొబైల్లో ఎవరో నా జవాబుని లైక్ చేసిన ఇంటిమేషన్ మెసేజి వచ్చింది - మొగాంబో ఖుష్ హువా!

అయితే, ఈ messi అనే శాల్తీ కొంచెం చదువుకున్న మొండిఘటంలా వుంది.ఇప్పుడు పోష్టు రాస్తున్నపుడు రెఫరెన్సు కోసం వెళ్తే "@Haribabu Suraneni ...I'm asking you do you have any experimental evidence to show half-lives are constant thoroughout the past????...." అనీ "@Haribabu Suraneni ....first you understand what does it mean .....radioactive decay and their half lives and extrapolation.....then answer me...." అనీ నన్ను చాలెంజి చేస్తూ రెండు కామెంట్లు కనబడుతున్నాయి.ఎంత ధైర్యం?ఎంత మదం?ఎంత కొవ్వు?నేను వూరుకుంటానా!

మొదటి దానికి "@messi: ఓరి, పిచ్జ్చిపుల్లయ్యా!అవి స్థిరంగా ఉంటాయి గనకనే వాటిని ప్రమాణం చేసుకున్నారు.మిల్లీ మీటరు ఎప్పుదైనా సెంటీమీటరు అవుతుందా?అయితే,ఇంక ఇన్ని కొలతలు దేనికి?అన్నింటినీ మిల్లీమీటర్లు అనుకుంటే సరిపోదూ!టైము కూడా అంతే కదా!గొర్రెలా కాక మనిషిలా అలోచించు, సైన్సు గురించి మాట్లాడేటప్పుడు కామన్ సెన్సు కూడా లేకపోతే ఎలా!" అని ఝాడించి కొట్టాను.రెండవ దానికి మొదట "@messi: Idiot!Before asking me silly questions, You have to prove the credibility of the statement:if their half-life is variable....then it just stops at six to seven thousand years..:, and that too strong supporting proof from an authentic source!" అనీ తర్వాత రేడియోయాక్టివిటీకి సంబంధించిన అధికారికమైన సైటుకి వెళ్ళి అక్కణ్ణుంచి తీసుకున్న సమాచారంతో "@messi: The observed effect is simply too small to affect radioactive dating techniques in any significant way.While these studies don’t directly affect the validity of radioactive dating techniques, It’s quite simple. We have only been studying radioactivity for about 100 years. In order to believe radioactive dating techniques that tell us the earth is billions of years old, you have to assume that radioactive half-lives have stayed constant for billions of years. Well…now we KNOW that at least one natural process (something having to do with the sun) does affect radioactive decay rates. What we don’t know is the extent or possible magnitude of the process. We also don’t know what other surprises lie in store for us when it comes to radioactive decay. The extrapolation involved in radioactive dating techniques can only be justified if we KNOW that radioactive half-lives cannot change significantly as a result of natural processes. Since these data make it clear that we DON’T KNOW the extent to which natural processes can cause changes to radioactive half-lives, it is obvious that the extrapolation is simply not justified. When truth is like  this, you are trying to fool us that you can make bible as  truthful by concocting a lie that all those half-lifes can be condensed to 6000 years - How Idiotic it is!Learn science in it's true way,Idiot!" అనీ ఫినిషింగ్ టచ్ ఇచ్చాను.ఈ పుచ్చొంకాయలకి మోడ్రన్ సైన్సు అంతా మా వల్లనే పుట్టిందనే స్కిజోఫ్రెనియా మాయరోగం ఒకటి !

వీళ్ళ అజ్ఞానం ఎట్లా ఉంటుందో చూడండి! tarakk m అనే విజిటర్ "మేడం నేను ఒక రోజు ఈనాడు పేపర్లో చదివాను, తిరుమల అడవిలో అరుదుగా దొరికే ఒక పిల్లి ని వధించి దాని   థైలన్ని (నూనెను) వెంకటేశ్వర స్వామి అభిషేకం లో ఉపయోగిస్తారు అనే ఆచారం ఇప్పటికి ఉంది" అని చాలా నమ్మకంగా చెప్పడమూ దానికి Naresh Kumar అనే ఒక హిందువు "tarakk m గారు తిరుమల లో దొరికే ఆ పిల్లిని పునుగుపిల్లి అంటారు మీరు చెప్పినట్టు దానిని వధించి వధించి తైలం తీరు ఆ పిల్లని ఒక పంజరంలో పెట్టి పంజరానికి మధ్య ఎర్ర చందనం కర్రను పెడితే ఆ పిల్లి ఆ కర్రకు రాసుకుని దాని చర్మం లోని తైలం కర్రకు అంటుకుంటుంది ఆ కర్ర నుంచి తైలాన్ని వేరు చేసి స్వామివారికి వాడే సుగంధ ద్రవ్యాలలో దాన్ని వాడతారు" అని జవాబు చెప్పడమూ గమనించితే మనకు అర్ధం అయ్యేది ఏమిటి?

Mahadeva Mahadeva అనే హిందువు "బైబిల్ ప్రకారం భూమి వయసు 6000 కాదు బాబోయ్ అని మీరు నెత్తి నోరు కొట్టుకుంటే సరిపోతుందా! బైబిల్ పూర్తిగా చదివిన ఎవరికైనా 6000 అని సులభంగా తెలిసిపోతుంది. మీ దేవుడు యహోవా 6 రోజుల్లో సృష్టి పూర్తి చేసి 6 వ రోజు మీ ఆదామును సృష్టించాడు. ఆదాము పుట్టిన 130 సం. రాలకు సేతు పుట్టాడు. సేతు 912 సం. రాలకు చనిపోయాడు అప్పటికి సృష్టి వయసు 130+912+6=1048. తర్వాత నోవా 14 సం. రాలకు పుట్టాడు అప్పటికి 1062 అయింది. ఆదిమకాండం 7:6 ప్రకారం ప్రళయం వచ్చే సమయానికి నోవా వయసు 600 సం. అంటే క్రీ.పూ. 1662 లో ఒక మహా ప్రళయం వచ్చి జీవరాశి చాలా అంతరించిపోయింది. ఆ తర్వాత అబ్రహం క్రీ. పూ. 2300-2500 సం. రాలకు పుట్టాడు. కాబట్టి 2018(ఈ సం)+1662(ప్రళయ సమయానికి సృష్టి వయసు)+2400=6080 సం. ఇది మాకు అర్థం అయిన లెక్క. కాదు అని మీరు చెబితే మేము ఎలా ఒప్పుకునేది. అదీకాక బైబిల్ ప్రకారం భూమి ముందు పుట్టి సూర్యుడు నక్షత్రాలు తర్వాత పుట్టాయి. అంటే సూర్యుని వయసు నక్షత్రాల వయసు ఇంకా తక్కువ. ఇక కాదు బాబోయ్ అని మీరు చెబుతున్నారు కదా మీ లెక్క మాకు చూపండి." అని చేస్తున్న చాలెంజికి ఏ క్రైస్తవుడు జవాబు చెప్పగలడో ముందుకు రమ్మనండి!

నోరు తెరిస్తే మీ మతగ్రంధాల్లో తప్పులు ఉన్నాయి, మీ మతస్థులు దురాచారాలు పాటించారు,మీ మతం కన్న మా మతం చాలా మంచిది అని మనముందు డబ్బా కొట్టుకునే క్రైస్తవమతప్రచారకులైనా అసలు బైబిల్లో ఏమి ఉందో చదివి చస్తున్నారా?బైబిలుని ముట్టుకోకుండానే విమర్శిస్తావా అని నామీద ఇంతెత్తున ఎగిరిపడిన చిరంజీవి వై కనీసం సంస్కృతం నేర్చుకోవడానికి కూడా ముందుకు రాకపోవటానికి కారణం ఏమిటి?సంస్కృతం రాకుండానే వేదాల గురించి పోష్టులు రాస్తున్నప్పుడు తను చేసింది ఏమిటి?

ఏమీ తీసికెళ్లలేక పోయినా సొంతం చేసుకోవటంలో భలే మజా ఉంటుంది. నా చిన్నప్పటి గోళి కాయల కలెక్షన్ చూస్తే అనిపిస్తూ ఉంటుంది, అవి కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. వాటి కోసం నా చేతిలో దెబ్బలు తిన్న ఆ దుర్గారావు గాడికి, అంజయ్యకి కొన్ని ఇచ్చినా బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు - ఈ అన్ని గోళీకాయల్ని సొంతం చేసుకోవాలనే దురదే కొందరిలో పెరిగి పెద్దయ్యాక కూడా అంటుగట్టుకుని ఉండిపోయి ఇతరుల ధనాన్నీ ఇతరుల స్త్రీలనీ ఇతరుల మతాల్నీ సొంతం చేసుకోవాలనే దురాశగా మారుతుంది కాబోలు!

"హిందువుల దేవతల చేతుల్లో హింసకు సంకేతాలైన ఆయుధాలు ఎందుకు ఉంటాయి?" అనే ప్రశ్నకు "అవి కూడా కారుణ్యానికి సంకేతాలే. సృష్టిలో ఈశ్వర కారుణ్యం 1. రక్షా రూపంగానూ, 2. శిక్షా రూపంగానూ ఉంటుంది. ధర్మానికి రక్ష, అధర్మానికి శిక్ష ఈ రెండింటినీ నిర్వహించే ఈశ్వరశక్తి విలాసాలే ఆయుధాలు. లోక విధ్వంసకారకాలైన రాక్షసశక్తులని నాశనం చేయడానికి దైవశక్తి తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది. అహింసా స్థాపనకు చేసే హింస కూడా 'అహింస' కిందకే వస్తుంది. ప్రార్ధించేవారిలోనున్న రాక్షస ప్రవృత్తుల్ని, అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానశక్తి చిహ్నాలే పరమాత్ముని సగుణరూపంలో కనపడే ఆయుధాలు. వాటి స్మరణవల్ల మన సాధనలో ఆటంకంగా వచ్చే విఘ్నాలు, దుర్గుణాలు తొలగుతాయి. మనకు కానరాకుండా కలవరపెట్టే అనేక క్షుద్ర, రాక్షస శక్తులని సైతం తొలగించే శక్తి ఆయుధాలకు ఉంది." అని ఎన్నిసార్లు జవాబు చెప్పాలి?వాళ్ళు చిన్నపిల్లలు కాదే!అడుగుతున్న వాళ్ళలో వెకిలితనం కనిపిస్తున్నప్పుడు నాలుగు తన్నడం వల్ల వచ్చే నష్టం ఏమిటి?వాళ్ళని నరికి పోగులు పెట్టినా పాపం రాదు!

"ఖురాన్ పేర్కొంటున్న పిండ నిర్మాణ క్రమం! - ఆధునిక వైద్యశాస్త్ర ధృవీకరణ!"  అని తన మతం యొక్క ఆధునికతను గురించి పొగుడుకుంటున్న Md Nooruddin "మేము మానవుణ్ణి పరీక్షించటానికి అతనిని ఒక మిశ్రమ వీర్య బిందువు (a mixture sperm-drop) తో సృష్టించాము” అనే చిన్న వాక్యం మాత్రమే అక్కడ ఉంటే దానికి "వాస్తవానికి ఆధునిక జీవశాస్త్రం (Modern Biology) చెప్పేది ఏమిటంటే స్త్రీ అండాశయం (ovaries) నుండి విడుదల అయ్యే అండం ఫలదీకరణం చెందటానికి (లేదా గర్భం దాల్చటానికి) 350,000,000 పురుష వీర్యకణాలలో కేవలం ఒక్క వీర్యకణం (స్పెర్మటోజూన్/spermatozoon) సరిపోతుందన్నది. ఈ విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా ముందే ప్రస్తావించిందన్నది గమనార్హం." అనే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రపు విశ్లేషణని కలిపి హడావిడి చేస్తున్నారు!

సరే, ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్టు వారి మతగ్రంధంలో ఉన్న కొంచెం సైన్సుని గురించి చెప్పుకుని "మేము ప్రాచీనతని పట్టుకుని వేళ్ళాడటం లేదు,మాలోనూ ఆధునికత పట్ల గౌరవం ఉంది!" అని చెప్పుకోవటం వరకు ఎవరూ విమర్శించాల్సిన అవసరం లేదు.

కానీ, "ఖురాన్ ను విమర్శించటమే పనిగా పెట్టుకున్న వారి కళ్ళకు ఇలాంటి జ్ఞానవంతమైన విషయాలు ఏ మాత్రం కనపడవు కదా! పైగా ఖురాన్ ను లోతుగా అవగాహన చేసుకోవటం ప్రక్కనపెడితే కనీసం ఒక్క సారి కూడా చదవకుండానే ఖురాన్ ను గ్రుడ్డిగా విమర్శిస్తూ ఉంటారు. వారి ఆందోళన ఏమిటంటే ఖురాన్ ఎక్కడ సత్య గ్రంధమని నిరూపణ జరిగిపోతుందో, అలా జరిగిపోతే తమ వర్గం ప్రజలు ఎక్కడ దాని పట్ల ఆకర్షితులు అయిపోతారో అన్నది... పైగా మా వద్ద ఉన్న గ్రంధాలే అసలైన గ్రంధాలు, మేమే పెద్ద తోపులం అని భావించుకునే ఈనాటి ఖురాన్ విమర్శకుల అమాయక ఆలోచన ఏమిటంటే- ఇస్లాం బలవంతంగా వ్యాపించింది! అబద్ధ విషయాలతో నిండిన ఖురాన్ ను సైతం ఎవరో కొందరు అమాయకులు, లోక జ్ఞానం లేనోళ్లు అనుసరిస్తూ ఉంటారు తప్ప తమ లాంటి తోపులు దానిని నమ్మరన్నది!" అనే భాగం మాత్రం విమర్శించి తీరాల్సిన విషయమే.

ఎందుకంటే, కేవలం 1400 సంవత్సరాల క్రితం ఒక నిరక్షరాస్యుడు ఈ అస్పష్టమైన వివరాలు ఇవ్వగలిగినందుకే వారు ఇంత పొంగిపోతున్నారే!పోతన తెలుగులోకి అనువదించిన  వేదవ్యాస విరచితమైన భాగవతంలో పాయింట్ల వారీ అత్యంత సూక్ష్మమైన వివరాలతో సహా మానవ పిండోత్పత్తి క్రమం వర్ణించబడి ఉంది - మీకు సందేహం ఉంటే దానికి సంబంధించిన మొత్తం పాఠాన్ని ఇక్కడ ఉంచగలను.ఇప్పటి చారిత్రక విజ్ఞానపు ఆధారాలతో చూస్తే 5,000 యేళ్ళ వెనక జరిగిన మహాభారతయుద్ధపు కాలంవాడైన వేదవ్యాసుడికి తెలిసిన విషయాలతో పోలిస్తే వారు ఇక్కడ ఉదహరించిన అస్పష్టపు వివరాలకి గొప్పతనం ఏముంటుంది?

ఇంక పూర్వ సామాన్యశకం 4,000 నాటిదని చెప్పబడుతున్న వైదికయుగం నుంచే ఇక్కడి వారు ప్రపంచంలోని అన్ని దేశాలకూ వెళ్ళి వచ్చేవారని తెలుస్తున్నది.పూర్వ ఇస్లామీయ అరబిక ప్రాంతం వైదిక సంస్కృతిని ఆదరించిన సాక్ష్యాలు ఉన్నాయి - వారికి నచ్చని ఇతరుల్ని తోపులు అంటున్న Nooruddin వంటి తోపులకు ఎందుకు కనపడలేదు? 

అన్ని సాక్ష్యాధారాలనూ పరిగణనలోకి తీసుకుంటే Amazing Science found in Quran! అని వారు గొప్పలు చెప్పుకుంటున్న వివరాలు పూర్వ ఇస్లామీయ కాలం నాటికి అనేక ప్రాంతాలలో వైదిక శ్రేష్ఠులు ప్రచారం చేసినవే! 

వైదిక విజ్ఞానంలోని కొన్ని తునకల్నే నిశానీ అయిన వారి ఆఖరి ప్రవక్త గారు వినికిడి జ్ఞానంతో ఖురానులోకి యెక్కించదం జరిగింది, అంతే!అసలు నుంచి కాపీ కొట్టినవాళ్ళే ఇంత పొంగిపోతుంటే అసలు వాళ్ళు ఇంకెంత పొంగిపోవాలి?మీరే చెప్పండి.

జకీర్ నాయక్  నుంచి మొదలుపెట్టి ప్రతి ముస్లిం మతప్రచారకుడూ "మీ వేదాల్లో కూడా మా అల్లా ఉన్నాడు - కావలిస్తే పోయి చూసుకోండి!" అని మంత్రాల నంబర్లు చెప్తూ రంకెలు వేశారు.తీరా చాగంటి వెంకటరమణ గారు ముస్లిములు వాళ్ళ దేవుణ్ణి "అల్లాహ్" అని మాత్రమే పిలవాలి అనీ వేదమంత్రాల్లో వాళ్ళు చూపిస్తున్న "అల్లా"కి అర్ధం "తల్లి" అనీ నిరూపించి దీని ప్రకారం వెళితే అల్లా గాక "తల్లియే దైవం!" అని ముస్లిములు  అంటున్నట్టు అర్ధం వస్తుందని విడమరిచి చెప్పి ముస్లిములు దాన్ని ఒప్పుకుంటారా అని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఒక పేద్ద జవాబు చెప్తే కుంచానికి చిల్లి పడితే చెయ్యడ్డం పెట్టి కొల్చినట్టు Syed Ellias అనే జగమొండి సాయిబు "Mana andari Srishthikarta Peru Paramatma Parameshwar Allah, Yahova, Waheguru,.Elohim, veerandaru Okkare....Veda shastras prakaram Oke okka nirakara Paramatma Parameshwarunni matarme poojinchaali, anyulanu kaadu...kabatti Peru edaina Srishthikarta andariki okkade. So, sabka malik Ek.......Ediots fight in the name of God saying their God is real....Even though there are number of names, the Creator(Srishthikarta) is one and the same...The fact is that he is one and formless as said Vead shastras by name Paramatma parameshwar, who is none other than Allah or Yahova(Elohim) or Waheguru....." అనేశాడు - ఎదవ తెలివి అని దీన్నే అంటారు! అంత కష్టపడి అల్లాహ్ అనే పదం అసలు సంస్కృతంలోనే లేదు వేదంలో ఉందనటం కుదరదు అని రుజువు చేస్తే పేరుదేముంది వేదం చెప్పిన ఏకేశ్వరుణ్నే అల్లా అని సరిపెట్టుకోమని ఉచిత బోడి సలహా ఇస్తున్నాడు! ఆ పని తనే చెయ్యొచ్చు కదా, ఎక్కడో ఉన్న మక్కాకి పోయే బదులు  పక్కనే ఉన్న బెజవాడ వెళ్ళి దుర్గమ్మ తల్లిలోనే అల్లాని చూసుకుంటే ఎవరు కాదంటారు?అబ్బే! అది కుదరదు, హిదువులే ఎర్రిపప్పల్లా దొరికారు ఈ సుత్తి వినడానికి. వేదం సృష్టికర్తకి నిరాకారం, సాకారం అనే రెండు స్థితులు ఉన్నాయని చెప్తున్నట్టు ఇతనికి తెలియదు,అయినా వేదంలో వాళ్ల ఖురాను ప్రశస్తం అని చెప్పిన నిరాకారం తప్ప ఖురానుకు విరుద్ధమైన  సాకారం లేదని వాదిస్తున్నాడు.హిందువుల వేదంలో అది ఉంది ఇది లేదు అని చెప్పే ఇతనికి అసలు తమ గ్రంధంలో ఏమి ఉందో తెలుసునా?

ఖురాన్ ప్రకారం అల్లాహ్ లక్షణాలు:
అల్లాహ్ కు రూపం ఉంది. ఆయన ఏడు ఆకాశాల మీద అర్ష్ అనే సింహాసనంపై కూర్చుని ఉంటాడు. కాకపోతే ఈ ఇస్లాం ప్రచారకులు ఆయన రూపం మానవ నేత్రాలకి అందదు, తీర్పు దినం రోజు జన్నత్ (స్వర్గంలో) అందరూ అల్లాని చూడవచ్చు అంటారు. 
ఇక అల్లాహ్ చెప్పిన నియమాలు: 
1. అల్లాహ్ ని‌ మాత్రమే దైవంగా అంగీకరించాలి. అల్లాహ్ కు ఎలాంటి సాటి కల్పించ కూడదు. అది అత్యంత ఘోరమైన‌‌‌ పాపం.
2. నమాజ్ స్థాపించాలి (రోజుకి 5 సార్లు)
3. మొహమ్మద్ ని ఆయన ప్రవక్తగా అంగీకరించి సాక్ష్యమివ్వాలి.
4. జకాత్ (దానం) ఇవ్వాలి.
5. జీవితంలో ఒక్కసారైన హజ్ చేయాలి (ఆర్దిక స్థితిని బట్టి)
పై ఐదు ఆచరించిన వాడే ముస్లిం. వానికి మాత్రమే స్వర్గం. మిగతా అందరికీ శాశ్వత నరకం. వీటిలో పాప పుణ్యాల ప్రస్తావన లేదు. మోసం, హత్య, మానభంగం, యుద్ధం - ఎటువంటి పాపం చేసినా అల్లాహ్ వద్ద క్షమాపణ ఉంటుంది. కాని అల్లాహ్ కు సాటి కల్పిస్తే మాత్రం ఘోరమైన శాశ్వత నరకమే.

ఇలాంటి బోధలని దైవబోధలుగా ప్రచారం చేయటంతో ఇస్లాం దురాక్రమణదారులు ఎన్నో రాయటానికి కూడా సరిపోనన్ని దుర్మార్గాలని ఎలాంటి పాపభీతి లేకుండా పైగా దైవకార్యాలుగా చేశారు. (అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞలలో సమస్త భూమండలం‌ అంతా ఇస్లాం రాజ్యం స్థాపించాలని ఉంది). ఇదండీ ఖురాన్ చెపుతోన్న సత్యం,  ప్రతి హిందువు (ముఖ్యంగా అన్ని మతాలు సమానమనే వాళ్ళు) తెలుసుకోవలసిన ఖురాన్ గురించిన సత్యం.

వేదాల్లోనే అల్లాహ్ గురించి ఉంటే, అన్ని మతాల్లోకంటే ఇస్లాం మతం యంగెస్ట్ రెలిజియన్ అని ఎలా చెప్పుకుంటున్నారు? వేదాలు అపౌరుషేయం సనాతనం అని నమ్ముతారా, లేదా? వేదాల్లోనే అల్లాహ్ గురించి ఉందని చెప్పటం ద్వారా వేదాలు గొప్పవని, అవి ప్రామాణికమని నమ్ముతున్నట్టే కదా! ఒక అల్పమైన వస్తువుని మరొక ఉత్కృష్టమైనదానితో పోల్చినప్పుడే ఆ అల్పమైన వస్తువు విలువ పెరుగుతుంది, గుర్తింపొస్తుందని భావించినప్పుడే ఇలాంటివి జరుగుతాయి.

"మాది తళతళలాడే నిగనిగల నూతన మతం - పాత మతాల చెడులు లేని సరి కొత్త మతం!" అని ఒకచోట "అబ్బే!మాది కేవలం నిన్న గాక మొన్న పుట్టిన మతం కాదు - మొదటి నుంచీ ఉన్నదే, బయట పడడానికి ఇంత సమయం పట్టింది." అని ఒకచోట చెప్పుకుంటారు. సరుకుల్ని అమ్ముకునే వ్యాపారస్తుల మాదిరి ఎక్కడ ఏ ముక్కలు లాభం అనుకుంటే వాటిని విసుర్తారు, గొర్రిలు వింటారు, మతంలో చేరుతారు, దశమభాగాలూ జకాత్తులూ జిజియాలూ పెరుగుతాయి!వీళ్ళు భక్తులు కోరిన కోరికలు నెరవేరాక సంతోషం కొద్దీ ఇచ్చే కానుకలని తీసుకోవడమే తప్ప వీళ్ళలా మెడమీద కత్తిపెట్టి వసూలు  చెయ్యని మన ఆలయాల మీద పడి యేడుస్తారు - సిగ్గు లేని మంద.

ఎడారి మతాలు అన్ని ఒకేచోట పుట్టాయి - వీటినే అబ్రహమీక్ మతాలు అంటారు. ముందుగా యూదు(జుడాయిజం) మతం పుట్టింది. దానితో విభేదించి క్రిస్టియానిటీ ఏర్పడింది. దానితో విభేదించి ఇస్లాం పుట్టింది , యూదులకు శనివారం, క్రిస్టియన్స్ కి ఆదివారం, ముస్లింలకు శుక్రవారం పవిత్ర దినాలు. యూదుమతం, క్రిస్టియానిటి దాదాపుగా ఒకటిగా వుంటాయి, వాళ్ళ దేవుళ్ళు వేరే - అంతే, ఇస్లాం మొత్తం వీళ్ళకి opposite.

ఎడారిలో వాళ్ళకి పంటలు పండవు కదా! వాళ్ళు కనిపించే జంతువులను, పక్షులను తింటారు. వాళ్ళ గ్రంధాల్లో తినమని రాశారు కూడా. వాళ్ళు ప్రకృతిని ప్రేమించరు. జంతువులను, పక్షులను ప్రేమించరు. కేవలం వాళ్ళ మతం వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు.  ప్రకృతినే ప్రేమించని ఎడారి మంద పక్కవాణ్ణి ప్రేమిస్తారా?

హిందూమతద్వేషులు ఇంత బరితెగించి దాడి చేస్తున్నప్పుడు కూడా హిందువులు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే, ఇంకో 5 సంవత్సరాలలో కమ్మునిస్ట్లు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ హిందువుల మీద దాడికి దిగుతారు,హిందూ దేవాలయాలని ధ్వంసం చేయడం ఖాయం - ఒకప్పటి చరిత్ర మళ్ళీ పునరావృతం కాబోతున్నది!హిందువులు శాంతిసత్యాహింసల్ని ప్రేమిస్తూ జపతపాలతో సమస్త కార్యాలు నెరవేరుతాయని భావిస్తూ ఉంటే సర్వనాశనం తప్పదు.

ఐకమత్యం గురించి కంగారు పడకండి.ఐకమత్యం లేదని అస్సలు అనుకోవద్దు!అది మీడియా చేస్తున్న గోబెల్సు తరహా ప్రచారం.ఎవరయితే బ్రాహ్మణవాదం వల్లనే తమ కులాలకి అన్యాయం జరిగిందని మీడియాలో  గత్తర చేస్తున్నారో వాళ్ళ కులాల్లోనే వాళ్ళ బంధువుల్లోనే వాళ్ళతో విభేదించి వాళ్ళని అసహ్యించుకుని "నేను హిందువుని! నా మతం గొప్పది!" అని భావించేవాళ్ళూ ఉన్నారనేది హిందూమతద్వేషుల కొమ్ము కాస్తున్న మీడియా సృష్టించే భ్రమలనుంచి బయటపడి చూస్తే ప్రతి ఒక్కరికీ కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ కనిపించే అక్షర సత్యం!ఏది సత్యమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!ఏది సుందరమైనదో అదే శివమైనదీ అవుతుంది!

సత్యం శివం సుందరం!!!

3 comments:

  1. Good post.
    Last para wonderful

    ReplyDelete
  2. Well said sir!! Barber shop lo pani chestamane ammayi lu, womens college lo chadututamane abbayilaki kuda kula pratipadikana support chese sickular country lo unnamu.. karma!!

    ReplyDelete
  3. ఈ మహారాష్ట్రలో శనిదేవుడి గుడికి మహిళల్ని వెళ్ళనివ్వటం అంత సమస్యాత్మకం ఎందుకయ్యిందో ఎవరన్నా వివరంగా చెప్తారా?నేను సరిగ్గా ఫాలో అవలేదు దాన్ని.అసలు ఏమీ తెలియదు.శబరిమల వివాదం గురించి చదువుతున్నప్పుడు కూడా ప్రస్తావనగానే చూశాను.

    దాని వివరాలు అందించగలరు.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...