Tuesday 26 April 2022

కల్ల గురువులని తారణకర్తలని నమ్మి చెడ్డారు హిందువులు!

మొదటిసారి కోట తలుపులు తెరిచి టిప్పు సుల్తాన్ పరాజయానికి కారణమైన పూర్ణయ్య పంతులు గురించి తెలుసుకున్నప్పుడు అతను కూడా చంద్రబాబు ఉద్యోగం నుంచి తీసేసినందుకు  బాధపడి విసాయిరెడ్డితో కలిసి పింక్ డైమండ్ గురించి అబద్ధం చెప్పి ఎట్టకేలకు ప్రభుత్వం మారి తిరిగి తనకు ఉద్యోగం ఇచ్చిన జగన్ని శ్రీమహావిష్ణువని పొగిడిన రమణ దీక్షితులు లాంటి అతి సామాన్యుడైన బీద బ్రాహ్మణుడు అయి ఉంటాడని అనుకున్నాను.తీరా చూస్తే టిప్పు సుల్తాన్ హిందూ దేవాలయాల్ని కూలగొట్టాడని ఇప్పటి అతి హిందూత్వ వాదులు చెప్తున్న అన్ని యుద్ధాలలోనూ సర్వసైన్యాధ్యక్షుడి హోదాలో సైన్యాలను నడిపించాడు.

కృష్ణాచార్య పూర్ణయ్య అనే ఈ బ్రాహ్మణోత్తముడు టిప్పు సుల్తానుకి సలహాదారులైన మంత్రులలో అత్యంత కీలమైన ముఖ్యసచివుడు.Salman Khurshid లాంటి ఫేక్ హిస్టోరియన్స్ మాత్రమే టిప్పుసుల్తాన్ యొక్క మంత్రివర్గంలో ఉన్న ఒకే ఒక హిందువు పూర్ణయ్య అని అబద్ధాలు చెప్తారు.నిజానికి మతం మారినట్టు అబద్ధం చెప్పి Mir Miran అనే పేరుతో చెలామణి అవుతూ టిప్పుని మోసం చేశాడు.టిప్పు చేసిన ప్రతి యుద్ధంలోనూ పాల్గొన్నాడు గనక ఇప్పటి అతి హిందూత్వ వాదులు ఆయా భీబత్సాలకి టిప్పుతో పాటు పూర్ణయ్యను కూడా తప్పు పట్టాల్సిందే.మతపరమైన కారణాలతో టిప్పుని మనవాడు కాదంటున్న అతి హిందూత్వ వాదులు "టిప్పు కేరళ మీద చేసిన యుద్ధానికి టిప్పు వైపున ఫ్రాన్సు నుంచి ఆంగ్ల సామ్రాజ్యవాదాన్ని ప్రపంచం మీద రుద్దుతున్న దొంగ యూదుల మంద ఉన్నారు.ఇటువైపున కేరళ వైపున ఉన్నది బ్రిటన్ నుంచి ఆంగ్ల సామ్రాజ్యవాదాన్ని ప్రపంచం మీద రుద్దుతున్న దొంగ యూదుల మంద ఉన్నారు.మనం ఎవరికోసం ఏడ్చి ఎవర్ని తిట్టటం న్యాయం?" అనే ప్రశ్నని  వేసుకోవాలి.

తలుపులు తెరవడం, చిన్న పాటి యుద్ధం జరగడం కూడా మనచేత చదివించటానికి,అంటే మనకి చెవుల్లో పువ్వులు పెట్టటానికి పులిమిన పిట్టకధ - CE 1799 నాడు టిప్పు సుల్తాన్ చచ్చిపోయింది యుద్ధం జరుగుతున్నప్పుడు కాదు, అల్పాహారం తీసుకుంటున్నప్పుడు పేలిన తుపాకి గుళ్ళకి బలై చచ్చిపోయాడు!అప్పటికి పూర్ణయ్య పంతులు ఇంగ్లీషువాళ్ళతో కలిసిపోయి చాలా కాలం అయింది. హైదరాలీ కాలం నాటి పూర్ణయ్యకీ టిప్పు సుల్తాన్ కాలం నాటి పూర్ణయ్యకీ స్వభావంలో గానీ విధేయతలో గానీ చాలా తేదాలు ఉన్నాయి.పూర్ణయ్యకి హైదరాలీ ఇచ్చిన మర్యాద టిప్పు సుల్తాన్ ఇవ్వలేదని చెప్పటానికి లేఖన పరమైన ఆధారం ఉంది.హైదరాలీ కాలం నాడు కృష్నాచార్య పూర్ణయ్య అనింపిలిపించుకున్న వ్యక్తి టిప్పు సుల్తాన్ కాలం నాడు మీర్ మిరాన్ పేరును తగిలించుకోవడం,పూర్ణయ్య కూతురు మానభంగానికి గురై టిప్పు ఉంపుడు గత్తెల మందలో చేరడం,పూర్ణయ్యతో పాటు ఇంకొందరు కడప ప్రాంతం మీద హక్కులు ఇస్తే టిప్పుని అప్పగిస్తామని నిజాముతో బేరాలు చెయ్యడం,కుట్రని పసికట్టిన టిప్పు అందర్నీ జైల్లో పెట్టి కొంత కాలం తర్వాత పూర్ణయ్య అసలు కుట్రతో తనకి సంబంధం లేదని బతిమిలాడుకుంటే అతన్ని మాత్రం తిరిగి ప్రభుత్వంలోకి తీసుకోవటం లాంటివి చాలా జరిగాయి.

భారతదేశపు బ్రాహ్మణుల్లో అతి ప్రాచీన కాలం నుంచి వైదిక సాహిత్యాన్ని నిలిపి ఉంచిన ప్రాతస్మరణీయులూ ఉన్నారు,మధ్య యుగాల నాడు రాజ్యతంత్రంలో అఖండ ప్రజ్ఞాధురీణులైన చాణక్యుని వంటి యుగకర్తలూ ఉన్నారు,నవీన కాలంలో చెడి బతికిన వాళ్ళూ బతికి చెడిన వాళ్ళూ ఉన్నారు.కానీ పూర్ణయ్య పంతులు లాంటి చెడగరపు బతుకు మాత్రం ఎవడికీ లేదు.

ఒక తరంలో హైదరాలీ నెత్తిన పెట్టుకుని చూశాడు,మరుసటి తరంలో టిప్పు సుల్తాన్ కాళ్ళ కింద వేసి తొక్కాడు.మతం మారాడో లేదో తెలీదు గానీ కృష్ణాచార్య పూర్ణయ్య పేరుని వదిలి మీర్ మిరాన్ అయ్యాడు. టిప్పు సుల్తాన్ హిందూ దేవాలయాల్ని కూలగొట్టాడని ఇప్పటి అతి హిందూత్వ వాదులు ఏడుస్తున్న అన్ని యుధ్ధాలకూ సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో నాయకత్వం నడిపి అన్ని ఆలయ విధ్వంసాలనీ సాక్షిలా చూస్తూ నిలబడ్డాడు.శత్రువులకి తలుపులు తెరిచి సుల్తానుకి ద్రోహం చేశాడు.మళ్ళీ, గెల్చిన ఇంగ్లీషువాళ్ళు హైదరాలీ వూడగొట్టిన నాగటిదుంప వడయర్ల వంశాంకురాన్ని కుర్చీమీద కూర్చోబెట్టాల్ని చూసినప్పుడు మాత్రం నాలిముచ్చులా టిప్పు వంశాంకురాన్ని కుర్చీ ఎక్కించటానికి శతవిధాల ప్రయత్నించి విఫలుడై తను మాత్రం ఇంగ్లీషువాళ్ళను మెప్పించి వడయర్ల వంశాంకురానికి ప్రధానమంత్రి హోదాను సాధించాడు.కూతుర్ని టిప్పు మనుషులు చెరచడం లాంటివి ఇంగ్లీషోళ్ళతో బేరం కుదిరాక కల్పించి చరిత్రలోకి ఇరికించి ఉంటాడు - శత్రువులకి తలుపులు తెరిచి సుల్తానుకి ద్రోహం చెయ్యడానికి బలమైన కారణం కావాలి కద,ఇప్పుడు సెంటిమెంటు అదిరింది గదూ!

టిప్పుని అంత కాలం ప్రాణాలతో ఉంచటానికి దొంగ యూదుల మంద పిచ్చివాళ్ళు కాదు - టిప్పు చేత కేరళ లోని అత్యంత వైభవోపేతమైన ఆలయాల్ని బద్దలు కొట్టించారు. ఆలయాల నుంచి అపారమైన సంపదని శ్రీరంగపట్నానికి మోసుకొచ్చే వరకు ఆగారు.అప్పుడు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న టిప్పుని ఒకే ఒక బుల్లెట్ ఖర్చు చేసి అక్కవుంటు క్లోజ్ చేసేశారు.కేరళ హిందువుల ఆలయాల నుంచి దోచి టిప్పు మోసుకొచ్చిన సంపదని వీళ్ళు అప్పటికి కొన్ని నెలల ముందు అక్కడ లంగరు దించి ఎదురు చూస్తున్న clipper ships అనే రకం ఓడలకి ఎక్కించి లంగరెత్తి జర్మనీకి తరలించేశారు.దొంగ యూదుల మంద ప్రతి చిన్న పనినీ అది వాళ్ళు చరిత్రని తమకు లాభసాటి అయిన రీతిలో నడిపించుకోవటానికి పని గట్టుకుని చేసినది అని ఇతర్లకి అనుమానం రానివ్వని రీతిలో అనుకోని సంఘటనలా నడిపిస్తారు.

టిప్పు సుల్తాన్ వారసులూ సంకనాకి పొయ్యారు,వడయర్ల వారసులూ సంకనాకి పొయ్యారు గానీ పూర్ణయ్య వారసులు మాత్రం తెగ బలిసి పొయ్యారు.సా.శ 2013 నాడు WebEx Communications బెంగుళూరులో $4 million చెల్లించి స్వాధీనం చేసుకున్న CyberBazaar అనే conferencing company వ్యవస్థాపకుడైన రాజీవ్ పూర్ణయ్య అన్న పేరున్న గొప్ప వ్యాపారవేత్త గారు కృష్ణాచార్య పూర్ణయ్య అనే బ్రాహ్మణోత్తముడి వారసుడు గారు.పూర్ణయ్య పంతులు హిందూమతానికి చేసిన గొప్ప సేవ ఏమిటంటే అప్పటి శృంగేరి మఠం యొక్క పీఠాధిపతి సచ్చిదానంద భారతి అనే ఒక సామాన్య మానవుణ్ణి మానవాతీతుడైన సృష్టికర్తతో సమానం చేసేశాడు.

పూర్ణయ్య పంతులు ప్రధానమంత్రి అయ్యేనాటికి శృంగరీ పీఠాధిపతి గురించి ఒక మహిమ ప్రచారం అవుతూ ఉన్నది.ఆయనతో పండిత చర్చలకు ఇతరులు వచ్చినప్పుడు జగద్గురువు అయిన తనతో సామాన్యులు ముఖాముఖి చర్చ జరపటం భావ్యం కాదు గనక మధ్యన ఒక తెరను అమర్చమనే నిబంధన పెట్టాడట.అంతే గాక చర్చలో తన పక్కన కూర్చుని వాదిస్తున్న సరస్వతీ దేవి సామాన్యులకు తనను చూసే అర్హత లేదని ఆ ఏర్పాటు చెయ్యమన్నదని చెప్పాడట.మహా పండితుడైన పూర్ణయ్య పంతులు అనే బ్రాహ్మణ శ్రేష్ఠుడికి అందులోని సత్యాసత్యాలను నిర్ధారించాలనే గొప్ప ఆలోచన వచ్చి తనే సచ్చిదానంద భారతికి కబురు పెట్టాడట.

చర్చ మొదలైన కొన్ని గంటలకి అటువైపునుంచి సచ్చిదానంద భారతి కంఠస్వరానికి బదులు కలకంఠవధూకాకలీధ్వని రవళించడం మొదలైందట.అప్పుడు సంభ్రమాశ్చర్యానందవిభ్రమసందేహక్రోధాలు మనస్సుని ఘూర్ణిల్లడంతో పూర్ణయ్య పంతులు ఛెంగున ముందుకు దూకి డింగ్ అని శబ్దం వచ్చేలా తెరని పక్కకి లాగేశాడట. తన వాదనని వినిపించటంలో నిమగ్నమై ఉన్న కైటభదైత్యమర్దనునిగాదిలికోడలు పూర్ణయ్య పంతులు ఆధాటున తెర లాగుతాడని అనుకోలేదు కాబోలు - డింగ్ అని చప్పుడయ్యేసరికి తెల్లబోయి చూసిందట. వెంఠనే సత్యలోకం నుంచి ఇక్కడికి రావటానికి ఏర్పాటు చేసుకున్న విశ్వనాళిక తలుపులు గభాల్న తెరుచుకోక అధాట్న సచ్చిదానంద భారతి ద్రేహంలోకి దూకేసి మాయమైపోయిందంట!

దాంతో పూర్నయ్య పంతులుంగారు ఢామ్మని సచ్చిదానంద భారతి పాదాల మీద పడిపోయి కుళ్ళి కుళ్ళి యేడ్చాడంట - అంత గొప్ప పెద్ద మనిషిని అనుమానించి అవమానించినందుకు.యేడుపు మొహాన్ని కంటిన్యూ చేస్తూ ఇక లేచి నుంచుని సచ్చిదానంద భారతి సాక్షాత్తూ సృష్టికర్తయే అని ప్రకటించేసి పిచ్చి ముండా హిందువులు తరించటానికి కొత్త దేవుణ్ణి తయ్యారు చేసి ధన్యుల్ని చేశాడంట.

రాజకీయపరమైన అధికారం ఆంగ్ల సామ్రాజ్యవాదాన్ని ప్రపంచం మీద రుద్దుతున్న దొంగ యూదుల మంద యొక్క పెంపుడు కుక్క చేతిలో ఉండి, ఆధ్యాత్మిక పరమైన అధికారం ఆంగ్ల సామ్రాజ్యవాదాన్ని ప్రపంచం మీద రుద్దుతున్న దొంగ యూదుల మంద యొక్క పెంపుడు కుక్క చేతిలో ఉండి ఆ రెండు ఆణిముత్యాలూ ఐకమత్యం చూపిస్తే - సృష్టికర్త సైతం వాళ్ళిద్దరికీ ఉమ్మడి అమ్మకం సరుకు అవుతాడు!సచ్చిదానంద భారతి తర్వాత వచ్చిన శంకరాచార్యుడు నరసింహ భారతిలో ఆణిముత్యం లక్షణాలు లేక జగద్గురువు అయిన మూడేళ్ళకే అతన్ని పక్కకి తప్పించేసి ఆంగ్ల సామ్రాజ్యవాదాన్ని ప్రపంచం మీద రుద్దుతున్న దొంగ యూదుల మంద మరో ఆణిముత్యాన్ని జగద్గురువుని చేసింది.

శంకర పీఠాల అధిపతులలో చాలామంది జగద్గురువు బిరుదును తగిలించుకోవడం వ్యాపారం కోసమే తప్ప వారిలో ఆ బిరుదును తగిలించుకోవడానికి ఉండాల్సిన ఆధ్యాత్మిక పరమైన పవిత్రత శూన్యం.శూద్రులకి వేదాల మీద అధికారం లేదనీ ఉండకూడదనీ ఒకానొకప్పుడు శూద్రులు వేదాలను వింటే వాళ్ల చెవుల్లో సీసం కరిగించి పొయ్యమని బ్రాహ్మణులు శాస్త్రాలు రాశారని కట్టుకధలను చారిత్రక వాస్తవంలా ప్రచారం చేసింది పీఠాధిపతులే!

బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో మాత్రమే పెరిగినది కాదు.1792-1856 మధ్యన జీవించిన వెలమ కులస్థుడు స్వామినేని ముద్దు నరసింహం వ్రాసిన "హితసూచని" అనే గ్రంధం ఒక విస్ఫోటనం అని చెప్పాలి.కందుకూరి వీరేశలింగం(1848-1919),గిడుగు రామామూర్తి(1863-1940),గురజాడ అప్పారావు(1862-1915) అనే ముగ్గురు మాత్రమే గాక అనేకమంది సంస్కర్తలను హితసూచని తయారు చేసింది.

మద్రాసు ప్రెసిడెన్సీలో 1916 నాడు పెరియార్ తదితరులు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ ప్రణాళిక  ప్రకటించే సమయానికి కృష్ణా గుంటూరు జిల్లాలలోని ప్రముఖ నగరవాసులు బ్రాహ్మణాధిపత్యం నుంచి వైదిక ధర్మాన్ని బైటికి లాగి వేదాన్ని అందరికీ పరిచయం చెయ్యాలన్న ప్రయత్నం చెయ్యటం మొదలై చాలాకాలం అయ్యింది.కమ్మ కులస్తుడైన త్రిపురనేని రామస్వామి చౌదరి(1887-1943) సూతాశ్రమం స్థాపించాడు.గుంటూరు జిల్లా ఒంగోలు తాలూకాలోని కొప్పోలు గ్రామనివాసి సింగమనేని రామయ్య యజ్ఞయాగాదులు జరిపించి తాను రామయాజి బిరుదును పొందటమే గాక 1908 నాడు మహేంద్రోపన్యాసం అనే గ్రంధం వ్రాసి ప్రచురించాడు.

అన్నింటికన్న సూర్యదేవర రాఘవయ్య చౌదరి "బ్రాహ్మణేతరోద్యమ తత్వము" అనే గ్రంధం చాలా విశిష్టమైనది.వీరిలో ఎవ్వరూ ఇప్పటి సాయి(బు)మతం,బ్రహ్మకుమారీ మతం,తొక్కలో మతం,బొక్కలో మతం అని కొత్త మతాల్ని పుట్టించి హిందూమతద్రోహానికి పాల్పడ లేదు. కొందరు పుట్టు బ్రాహ్మలు ఒళ్ళు కొవ్వెక్కి చెడగొట్టిన వైదిక ధర్మాన్ని శుభ్రం చేసి వైదిక ధర్మానికి ఒక గౌరవమైన గుర్తింపును తీసుకు రావడమే వారి లక్ష్యం.పరమహంస జి.యస్.బి సరస్వతి లాంటి బుద్ధి బ్రాహ్మణులు ఈ ఉద్యమానికి ఎంతో సహకారాన్ని అందించారు

ఇలా శూద్ర కులస్థులు తమ స్వంత మతంలోని ఆచార్యుల మీదనే తిరగబడి ఉద్యమాలు చెయ్యాల్సిన దుస్థితిని కల్పించినది పీఠాధిపతులే అనడానికి ఉన్న కొన్ని సాక్ష్యాలను చూపిస్తాను.1915వ సంవత్సరంలో అమృతలూరు గ్రామంలోని ఒక సంస్కృత పాఠశాలను సందర్శించిన పీఠాధిపతులు అక్కడ ఉన్న బ్రాహ్మణేతర కులాలవారిని "మేము వేదచర్చ చేస్తున్నాము గనక శూద్రులు బయటికి వెళ్ళిపొండ"ని పంపించేశారు.

అయితే, మన పెద్దలు వీళ్ళవలె మాతృధర్మద్రోహులు కారని శ్రీ సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారు నిరూపిస్తున్నారు.సా.శ 1000ల నాడు రెండవ అమ్మరాజ విజయాదిత్యుడు వ్రాయించిన కురవాడ శాసనం "అసీ ఛ్చిముఱు వాస్తవ్యో దేవార్యో దేవసన్నిభః,భరద్వాజాన్వయం కమ్మకులజః కులవర్ధనః, తస్యాం భవత్సుత శ్రీమాన్ గోవిందో గురునందనః, శ్రౌతస్మార్తక్రియాధార స్సత్తమ స్సద్విజోత్తమః" అని పేర్కొంటున్నది.ఇదొక్కటే కాదు,ఎపిగ్రాఫికా ఇండికా నమోదు చేసిన శిలా శాస్నాలలో సా.శ 1011ల నాడు పశ్చిమ చాళుక్య విక్రమాదితుడు వ్రాయించిన ఆలూరు శాసనం "విప్రకుళకమళభాస్కరం పార్వరోల్గండం, సప్తగ్రామాగ్రగణ్యం కమ్మకుళోద్భవం,ధీతగోత్రం దిండాపండితపుత్రం ఛాత్రక,మిత్రం పండితమండనం వెండియభట్టుం" అని పేర్కొంటున్నది.ఈ రెండింటినీ పరిష్కరించిన బ్రహ్మవేత్త శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు "ఈ శాసనములో పేర్కొనబడిన కమ్మకులజుడు దేవనయ్య శుద్ధ వైదిక బ్రాహ్మణుడుగా నున్నాడు.....ఇందు బేర్కొనఁబడిన కమ్మకులోద్భవుఁడైన వెండియభట్టు విద్వాంసుడుగను,ధార్మికుడుగను విప్రకుల కంల భాస్కరుడుగను వర్ణింపఁబడుచున్నాడు." అని తాత్పర్య సహితం అనువదించి చెప్పారు.అంతే కాదు,సా.శ 973 నాడు వంగ్రబోయ,కొళ్ళిపురబోయ,కురియెదబోయ వంటి ఆటవిక జాతుల వారు సైతం వేదం నేర్చుకుని కౌండిన్య గోత్రం తీసుకుని షట్కర్మ నిరతులై పంచమహాయజ్ఞక్రియలను  నిర్వర్తిస్తూ ఖ్యాతి గడించినట్టు తెలుస్తున్నది.

వెయ్యేళ్ళ క్రితం అన్ని కులాల వారికీ వేదం అందుబాటులో ఉండటం చారిత్రక వాస్తవం అయితే సా.శ 1915 నాడు ఈ పీఠాధిపతులు "మేము వేదచర్చ చేస్తున్నాము గనక శూద్రులు బయటికి వెళ్ళిపొండ"ని తరిమెయ్యడానికి పనికొచ్చే సాహిత్యం ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎందుకు సృష్టించారు?

వీళ్ళే!జగద్గురువులమని వాళ్ళకి వాళ్ళే బిరుదులు తొడిగేసుకుని పూర్ణయ్య సాయిబు లాంటి పుట్టు బ్రాహ్మల సాయంతో సరస్వతీ దేవిని పనిమనిషి స్థాయికి దిగజార్చిన సచ్చిదానంద భారతి లాంటి మాతృధర్మద్రోహులు మొదట తమకు నచ్చిన వారికి మాత్రమే వేదం నేర్పుతూ తమకు నచ్చని వారిని వేదాలకు దూరం చేసి వాళ్ళ చేత నిత్యం పాదపూజలు చేయించుకుంటూ తమను జగదుగురువులని నమ్మి పాదపూజలు చేస్తున్న సాటి మనుషులను నిరంతరం అజ్ఞానంలోనే ఉంచుతున్నారు.వీళ్ళు అసలు గురువులే కాదు - కల్ల గురువులు!

నాకు శ్రీవిద్యని పరిచయం చేసిన నండూరి శ్రీనివాసాచారులు గారే వాళ్ళ మేనమామ ఎక్కిరాల భరద్వాజ కుటుంబానికి వ్యాపార పరమైన లాభాలను తెచ్చిపెట్టటం కోసం ఒక సాయిబుని అపరిమితమైన పొగడ్తలతో నింపేసి వీడియోలు చేస్తున్నారు.ఆ సాయిబు మాంసం తిన్నప్పటికీ దోషం లేదని హిందువులకి నొక్కి చెప్పటానికి రాముడు మాంసం తిన్నాడని అబద్ధం చెప్పటానికి సైతం వెనుకాడటం లేదు. దీనివల్ల జరిగిన డ్యామేజి ఏంటో తెలుసా?విజయవాద నగరంలోనూ చుట్టుపక్కలా ఉన్న ధనికులైన కమ్మ కులస్థులు ప్రోత్సహించడం వల్లనే క్రైస్తవం పెరిగింది - లయోలా,మ్యారీస్టెల్లా,మాంటిస్సోరీ వంటి పేర్లు నగర సంస్కృతిలో విడదీయరాని భాగం అయ్యాయి.గుణదల మేరీమాత పాప్యులారిటీలోనూ వైభవంలోనూ కనకదుర్గతో పోటీ పడుతున్నది.విజయవాడ కమ్యునిష్టుల కంచుకోట అయ్యింది సైతం కమ్మ కులస్థుల అండదండలతోనే.కమ్యునిజం వూపు తగ్గే కాలానికి కాపుల అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఒక కమ్మ రౌడీ కమ్మ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఒక కాపు రౌడీ వాళ్ళిద్దరి పాప్యులారిటీ కోసం ఆ రెండు కులాలకీ కులపిచ్చిని అంటించారు.ఇదీ మనకు మంచి దారిని చూపించాల్సిన మన గురువులు మనల్ని చెడుదారిలో నడిపించిన పాపానికి ఫలితం.పాపం వాళ్ళు చేశారు ఫలితం మన నెత్తిన పడింది.ఇప్పటికీ దుర్గురువులకి తాము దుర్గురువులమనే సత్యం బోధపడటం లేదు - శిష్యులూ భక్తులూ తెలివి తెచ్చుకుని పిలకుచ్చుకుని నడ్డిమీదతన్ని రోడ్డుమీదకీడ్చి పారెయ్యాలి.

నిన్న గాక మొన్న ఒక సాయిబు 2030 నాటికి అల్లారాజ్యం వస్తుందని చెప్తున్న వీడియో చూశాను.కొంత కాలం  క్రితం అదే 2030 నాటికి 40 నెలలో 40 రోజులో గుర్తు లేదు గానీ మొదట సాతాను రాజ్యం వస్తుందనీ ఆ తర్వాత అది ఏసు మహిమతో దేవుడి రాజ్యం అయిపోతుందనీ ఒక పాస్టరు వేసిన పోస్టరు చూశాను.బ్రహ్మ కుమారీలు సైతం 2030 నాటికి శివపరమాత్మ తన రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్తున్న వీడియో ఒకటి చూశాను.మరి ఇంతమంది హైందవేతరులు ఆ ఫలానా 2030 నాడు వాళ్ళ మతరాజ్యం వస్తుందని చెప్తుంటే హిందూ మత ప్రచారకులూ ప్రవచన కర్తలూ 2030 నాటికి మన మతం కోసం ఏం చెప్తున్నారు?బహుశః "అన్ని మతాలూ చెప్పేది ఒక్కటే కాబట్టి మేము కూడా వాళ్ళని మన దేవుళ్ళతో సమానం అని చెప్పేశాం గాబట్టి వాటిల్లో ఏదో ఒక మతంలోకి మారిపొండి - ఈ రాజ్యం మందే అనుకోండి!" అని చెప్తారు కాబోలు.

కల్ల గురువులని తారణకర్తలని నమ్మి చెడ్డారు హిందువులు - "మ్రొక్కిన వరమీయని వేల్పును గ్రక్కున విడువంగవలయు" అన్నట్టు ఈ కల్ల గురువుల్ని తన్ని తగలెయ్యందే హిందువులు ప్రపంచాధిపత్యం సంగతి అటుంచండి కనీసం స్వదేశంలో స్వతంత్రులు కాలేరు.

జై శ్రీ రాం!

3 comments:

  1. Unknown commented on "కల్ల గురువులని తారణకర్తలని నమ్మి చెడ్డారు హిందువులు!"
    on 1 May 2022
    ....నెపం యూదులమీద.
    hari.S.babu
    గట్టి హ్యాకర్ని పెట్టి మీరు ఈ కామెంట్లు వేసిన సిస్టం ఐపి దొరకబుచ్చుకుని మాఫియాకి సుపారీ ఇస్తే మీ బతుకులు బస్టాండే!

    మీరు ఇక్కడ వేస్తున్న ప్రతి కామెంటుకీ ఒక్కొక్కణ్ణీ లెక్కపెట్టి పేరుపేరున అనామకం ముసుగు బయటికి లాగి మీ మడ్డ మీచేతనే కుడిపించే పనిలో ఉన్నాను.

    మీరు ఎంత రెచ్చిపోతే అంత లాభం నాకు.

    ReplyDelete
  2. అయ్‌బాబోయ్. బయమేత్తాంది.

    ReplyDelete
  3. Unknown commented on 27 May 2022
    అయ్‌బాబోయ్. బయమేత్తాంది.
    hari.S.babu
    ఇప్పుడు యెటకారమే వస్తదిలే, తేరతిండి తిన్న ఒళ్ళు గద.ఓ రెండు నెల్ల తర్వాత ఉంటది దబిడీ దిబిడీ - సావుని సూసేటప్పుడు ఉచ్చా దొడ్డీ కూడా వస్తయిలే, ఏసుకి లా కన్నీళ్ళు నెత్తురులా అయిపారిద్ది!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...