Friday 23 July 2021

మన దేశపు రాజకీయాల్ని కుదిపేస్తున్న పెగసస్ ఇజ్రాయేలు నుంచే దిగుమతి కావడం కాకతాళీయం కాదు!

ఇజ్రాయేల్ అనగానే చాలామందికి ప్రపంచంలో అత్యంత భయానకమైన దాడికి గురై చెల్లా చెదరైన ఒక అమాయకమైన యూదు జాతి కోసం వారు చేసిన పోరాటాలు ఫలించి ఏర్పడిన యూదు జాతి యొక్క మాతృదేశం అని జాలీ దయా ఆపేక్షా పొంగుకొస్తాయి.

కానీ, అది నిజం కాదు. దేశం ఏర్పడిన కారణం వేరు.1917 నవంబర్ 2 Arthur James Balfour అనే British Foreign Secretary తన స్వదస్తూరీతో "His Majesty’s Government view with favor the establishment in Palestine of a national home for the Jewish people." అని ఒక ఉత్తరం వ్రాసి Lord Rothschildకి పంపించడంతో స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడింది.ప్రపంచ పటం చూస్తే గానీ అది ఎంత ప్రమాదకరమైన ఎత్తుగడో అర్ధం కాదు.వీళ్ళు యూదులకు దఖలు పర్చిన పాలస్తీనాకు అన్ని వైపులా అరబ్ దేశాలు ఉన్నాయి.

అసలు ఉత్తరంతో ఒక ప్రపంచ యుద్ధం ఆగిపోయినదంటే దీనికోసమే దాన్ని రగిలించినట్లు అనిపించడం లేదూ!అవును,కధను ఇక్కడి వరకు తీసుకురావడానికి చాలా వెధవ పనులు జరిగాయి.1891 నాడు ఒకానొక British Labour పార్టీ Leader ఒకానొక సందర్భంలో Rothschildsగురించి, " రక్తం తాగే మందయే యూరోపు నడుస్తున్న శతాబ్దంలో అనుభవిస్తున్న అంతులేని కష్టాలకీ చెప్పరాని అనంతకోటి దరిద్రాలకీ మూలకారణం, శాంతికాముకమైన దేశాలను కూడా యుద్ధాల వైపుకు నడిపించి అపారమైన సంపదను పోగేసుకుంటున్నది.యూరోపు మొత్తం మీద ఎక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తినా యుద్ధం రాబోతున్నదనే పుకార్లు వ్యాపించి మనుషులు భయభ్రాంతులు అయినా అక్కడొక పందిముట్టి Rothschild పక్కనే తచ్చాడుతూ ఎవరో ఒక బక్రాని తన మురికి ముట్టితో కెలుకుతున్నాడని అర్ధం చేసుకోవాలి" అని బల్ల గుద్ది చెప్పాడు.

1897 నాటికి Rothschilds ప్రపంచంలోని అందరు యూదుల్నీ ఒక్కచోటుకి చేర్చి సర్వ స్వతంత్ర యూదు దేశాన్ని ఏర్పరచాలనే Zionism సిద్ధాంత ప్రచారం కోసం Zionist Congress అనే సంస్థని స్థాపించారు.మొదట Munich నగరంలో సభలు నిర్వహించుదామని అనుకున్నారు, కానీ అక్కడున్న తెలివైన యూదులు అప్పుడు అనుభవిస్తున్న సుఖమైన జీవితాన్ని వదులుకుని వీళ్ళ కుట్రలకి లొంగి కష్టాలు పడకూడదని నిర్ణయించుకుని తీవ్రమైన నిరసన వ్యక్తం చెయ్యడంతో సభాస్థలాన్ని Switzerlandలోని Basleకి మార్చి ఆగస్టు 29 సభల్ని Ashkenazi Jew అయిన Theodor Herzl అధ్యక్షతన ప్రారంభించారు.

ఆయన గారు తన డైరీలో "It is essential that the sufferings of Jews….become worse….this will assist in realization of our plans….I have an excellent idea….I shall induce anti-Semites to liquidate Jewish wealth….The anti-Semites will assist us thereby in that they will strengthen the persecution and oppression of Jews. The anti-Semites shall be our best friends." అని రాసుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఎంత సిగ్గూ శరం, మానం మర్యాద, ఉఛ్చం నీచం, పాపం పుణ్యం లేనివాళ్ళో తెలుస్తున్నది గదా!యూదులు మాకు అక్కర్లేదంటున్న ప్రత్యేక రాజ్యాన్ని యూదుల చేత ఒప్పించడానికి ప్రత్యేక దేశం యూదుల సౌబాగ్యం కోసం అని చెబుతున్నారో యూదుల్ని సర్వనాశనం అంచులకి  నెట్టి, అప్పుడు వాళ్ళలో ప్రత్యేక దేశం వస్తే తమ బతుకులు బాగుపడతాయనే భ్రమలు పుట్టించి వాళ్ళ చేత ఉద్యమాలు చేయించి తుపాకులు పట్టించి కొందర్ని అమరవీరుల్ని చేసి వాళ్ళని తమ కష్టంతో తమకొక ప్రత్యేక దేశం సాధించుకున్నామని సంబర పడేటట్టు చేసి ప్రభుత్వాన్నీ సంపదనీ వైభవాన్నీ తమకు దఖలు పరుచుకుంటారు - ఇది చదువుతుంటే నిన్నమొన్నటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మన తెలుగువాళ్ళ మధ్యన జరిగిన భీబత్సం గుర్తుకు రావటం లేదూ!

చాలా సహజంగానే Theodor Herzl ఉద్యమానికి నాయకుడయ్యాడు - Rothschild కుటుంబపు ఇంటి గోడ మీది Red Hexagram వాళ్ళ సంస్థకీ ఉద్యమానికీ అధికారిక చిహ్నం అయ్యింది, 51 యేళ్ళ తర్వాత ఏర్పడిన Israel జాతీయపతాకం కూడా లూసిఫర్ దేవుడి బొమ్మనే ఇముడ్చుకుంది

1901 నాడు Edmond James de Rothschild చేత పాలస్తీనాలో దించిన Jewsh Colonies నుంచి అతనికే ఒక శ్రీముఖం వచ్చింది - "If you wish to save the Yishuv (The Jewish settlement) first take your hands from it, and…for once permit the colonists to have the possibility of correcting for themselves what needs correcting." అనే స్వాభిమానపు తిరస్కారం అందులో ఉంది.Edmond James de Rothschild కూడా కోపం తెచ్చుకుని అంతకన్న ఘాటుదనం రంగరించి "I created the Yishuv, I alone. Therefore no men, neither colonists nor organisations have the right to interfere in my plans." అని తెగేసి చెప్పాడు.

1913 మార్చి 4 Woodrow Wilson గారు United States of Americaకి 28 ప్రెసిడెంట్ అయ్యారు, inauguration ceremoney పూర్తి కాగానే White Houseకి Guggenheimనే law firmకి చెందిన Ashkenazi Jew అయిన Samuel Untermyer వచ్చాడు.అప్పుడే Untermyer, Marshall కలిసి Woodrow Wilson గారు ఎప్పుడో Princeton Universityలో professor ఉద్యోగం వెలగబెడుతున్న కాలం నాడు ఇంకో ప్రొఫెసరు పెళ్ళాంతో నడిపిన మిడిమేలపు యవ్వారం గురించి బ్లాక్ మెయిల్ చేసేశారు - ఒక్కసారి $40,000 అడిగేసరికి అంతటి శక్తివంతుడూ సర్వస్వతంత్రుడూ అయిన అమెరికన్ ప్రెసిడెంట్ కూడా బిక్కచచ్చిపోయాడు!

అంత డబ్బు నా దగ్గిర లేదని కళ్ళనీళు పెట్టుకున్నాడు పెశ్శెంటు గారు, వెంఠనే ఏడవకు ఏడవకు చిట్టి పాపాయీ నీ బదులు మేం నెరజాణకు అంత డబ్బూ కడతాం అన్నాడు లాయరు గారు!"what?Then యే సబ్ లోగ్ ఇక్కడికి క్యూం ఆయీ!" అనుకోకండి - but అయితే పుదు పుదు ఏక్ హీ కండిషన్ హై, సుప్రీం కోర్టుకి మొదటి నియామకం Untermyer చెప్పీనవాడికే జరగాలిఠీక్ హై అన్నాడు ప్రెసిడెంట్!

1914 నాటికి World War I మొదలైంది! యుద్ధంలో, German Rothschilds అక్కడ తమ కీలుబొమ్మ అయిన German ప్రభుత్వానికి యుద్ధరుణం ఇచ్చారు, British Rothschilds అక్కడ తమ కీలుబొమ్మ అయిన British ప్రభుత్వానికి యుద్ధరుణం ఇచ్చారు, French Rothschilds అక్కడ తమ కీలుబొమ్మ అయిన French ప్రభుత్వానికి యుద్ధరుణం ఇచ్చారు.

ఇంకాస్త ముందుకెళితే, Rothschilds మూడు అతి పెద్ద European news agenciesనీ చాలా కాలం క్రితమే కట్టేశారు/కొనేశారు/పాప్యులర్ చేశారు. Germanyకి చెందిన Wolff (est. 1849), Englandకి చెందిన Reuters (est. 1851), Franceకి చెందిన Havas (est. 1835) ఇప్పుడవి Rothschilds ఎవరి కాళ్ళు నాకమంటే వాళ్ళ కాళ్ళు నాకి ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరిగే పెంపుడు కుక్కలు.జర్మనీలో పాప్యులర్ అయిన Wolff జర్మన్ ప్రజలకి యుద్ధం ఎందుకు అవసరమో చెప్తుంది, Englandనీ Franceనీ యుద్ధానికి కారకుల్ని చేసి ఏకి పారేస్తుంది - ప్రజలకి దేశభక్తిని నూరిపోసి నిత్యావసర వస్తువులతో సహా అన్ని వస్తువుల్నీ అధిక ధరలకి కొనుక్కుంటూ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా బతికే దినదినగండం నూరేళ్ళ బతుకును కూడా గర్వపడుతూ బతకటానికి అలవాటు చేస్తుంది.ఇంగ్లాడులో పాప్యులర్ అయిన Reuter ఇంగ్లాడు ప్రజలకి యుద్ధం ఎందుకు అవసరమో చెప్తుంది, Germanyనీ Franceనీ యుద్ధానికి కారకుల్ని చేసి ఏకి పారేస్తుంది - ప్రజలకి దేశభక్తిని నూరిపోసి నిత్యావసర వస్తువులతో సహా అన్ని వస్తువుల్నీ అధిక ధరలకి కొనుక్కుంటూ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా బతికే దినదినగండం నూరేళ్ళ బతుకును కూడా గర్వపడుతూ బతకటానికి అలవాటు చేస్తుంది.ఫ్రాన్సులో పాప్యులర్ అయిన Havas ఫ్రాన్స్ ప్రజలకి యుద్ధం ఎందుకు అవసరమో చెప్తుంది, Germanyనీ Englandనీ యుద్ధానికి కారకుల్ని చేసి ఏకి పారేస్తుంది - ప్రజలకి దేశభక్తిని నూరిపోసి నిత్యావసర వస్తువులతో సహా అన్ని వస్తువుల్నీ అధిక ధరలకి కొనుక్కుంటూ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా బతికే దినదినగండం నూరేళ్ళ బతుకును కూడా గర్వపడుతూ బతకటానికి అలవాటు చేస్తుంది.

1916 నాటికి World War I హోరాహోరీగా సాగుతున్నది. Germany గెలిచేటట్టు కనబడుతున్నది - అది వాళ్ళ ప్రతాపం కాదండోయ్!France, Italy, England కన్న ఎక్కువ పెట్టుబడుల్ని Rothschilds అక్కడ పెట్టారు కాబట్టి అలా జరుగుతున్నది - ప్రతి యుద్ధమూ మొదలు కాబోయే ముందే ఎప్పుడు మొదలెట్టాలి, ఎంత కాలం సాగించాలి, ఎవర్ని గెలిపించాలి అనే లెక్కలు ఉంటాయి లెండి!వీళ్ళకి నచ్చని  రష్యా ఫ్రాన్సుకీ ఇంగ్లాండుకీ ఇటలీకీ సాయం చేస్తుంటే వీళ్ళు వాళ్ళనెట్లా గెలిపిస్తారు?అసలు యుద్ధానికి ప్లానేసిందే రష్యాని యుద్ధంలోకి లాక్కొచ్చి చితక్కొట్టెయ్యాలని కదా!

ఇంతలో, జర్మనీ Rothschildsకి కూడా దిగ్భ్రాంతిని కలిగించే ఎత్తును వేసింది - గెలుపు అంచున నిలబడిన జర్మనీ ఓటమి అంచున నిలబడిన ఇంగ్లాండుకి తాను యుద్ధం విరమించుకుంటున్నట్టు శాంతి ప్రతిపాదన పంపింది. అంతే గాక విధమయిన షరతులూ అపరాధ రుసుములూ లేకుండా యుద్ధం మొదలు కాక ముందరి స్థితికి వెళదామని సూచించింది! Rothschilds కూడా వూహించనిదే మలుపు!అక్కడ ఉన్నది మీరూ నేనూ అయితే పిచ్చెక్కి పోయేవాళ్ళం, "ఇప్పుడెట్లా?ఇప్పుడెట్లా?నా యుద్ధం!నా లాభం!" అని గంగవెర్రులెత్తిపోయేవాళ్ళం - కానీ, అక్కడున్నది Rothschilds కదా!అదీ గాక, తెర ముందుకు వచ్చి అక్కరలేని హడావిడి చేసి నాటకీయతను పండించటం వాళ్ళకి ఇష్టం ఉండదు - నాలాగే!"హుఁ! జర్మను పోరగాళ్ళకి తొందరెక్కువ, లాభం తగ్గించేశారు - హేఁవిటో" అని కాస్త విసుక్కుని అంతకన్న లాభసాటి అయిన మరో తురుపు ముక్కని వొదిలారు.ఇక్కడ ఇంగ్లాడు కూడా జర్మనీ పంపిన సంధి ప్రతిపాదనకి ఒప్పుకుంటూ తిరిగి కబురు చేసే సమయానికి, అమెరికా నుంచి లూయీసు డెంబీజు బ్రండీసు గారు చావు కబురు చల్లగా చెప్పారు - ఏమని?"మీపాటికి మీరు యుద్ధం అల్లాగ ముగించేస్తే మాకు నష్టం!మీరు గనక పాలస్తీనాని Rothschilds రాసివ్వటానికి ఒప్పుకుంటే మేము ఆమెరికాని మీ తరపున యుద్ధానికి తీసుకొస్తాం" అని - కాదనటానికి వీల్లేదు, Rothschilds నుంచి వచ్చింది సలహాయే అయినప్పటికీ అది హెచ్చరికతో సమానం!

Rothschilds కేవలం దూరప్రాచ్యపు గడ్డమీద వ్యాపారం విస్తరించుకోవడానికీ తమ వ్యాపార ప్రయోజనాలకి అడ్డొచ్చే దేశాల్ని తుక్కు రేగ్గొట్టటానికీ సొంత సైన్యం అవసరం గనక పాలస్తీనాని కోరుకున్నారే తప్ప యూదుల మీద ప్రేమా లేదు, వారికి స్వతంత్రదేశం ఇవ్వాలనే ఆశా లేదు.ఇక్కడ ఇంగ్లాండు ప్రతిపాదనకి ఒప్పుకున్న మరుక్షణం నుంచే అక్కడ అమెరికాలో దృశ్యం మారిపోయింది - పత్రికలు అప్పటి వరకు కీర్తించిన జర్మనీని దూషించటం మొదలు పెట్టాయి. జర్మన్ సైనికులు రెడ్ క్రాస్ నర్సుల్ని చంపటం;జర్మన్ సైనికులు చిన్నపిల్లల చేతుల్ని నరకటం - ఎంత వింత కధనాలో!అలా అమెరికన్ ప్రజల్ని జాలితో, అసహ్యంతో, భయంతో, కోపంతో జర్మనీ మీద యుద్ధానికి సిద్ధం చేసి అమెరికా సైన్యాన్ని బ్రిటిష్ సైన్యానికి తోడు చేశారు.December 12 జర్మనీ దాని మిత్రపక్షాలూ యుద్ధం ఆపేసి శాంతి ప్రతిపాదనలకి ఒప్పుకున్నాయి.

1917 నాటికి యుద్ధం చేస్తున్నంతకాలం మంచి పాపాయిలా ఉన్న జర్మనీ యుద్ధం ఆపేస్తాననేసరికి బూచి రాకాసిలా మారిపోయింది - డ్డామిట్, కధ అడ్డం తిరిగేసింది!April 6 వుడ్రౌ విల్సను గారు బ్రండీసు గారు మేష్షారు వేషం కట్టి చెప్తున్న ప్రైవేటుని బొందు నిక్కరు వేసుకున్న బుడుగులా వింటూ అమెరికాని యుద్ధం వైపుకి నడిపించారు. పాపం ఆయన మాత్రం ఏం చెయ్యగలడు?ఎన్నికల్లో ప్రజలకి ఇచ్చిన హామీ కన్న తన చాటు మాటు సరసపు పోటు నొప్పి పెడుతున్నది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా - ఎందుకొచ్చిన గోల?

పదవిలో ఉన్న కొద్ది కాలం కళ్ళు మూసుకుంటే తర్వాత రాజెవడో బంటెవడో, ప్రెసిడెంట్ల వరసలో తన పేరు ఉంటుంది - అది చాలదూ!రేప్ అనుకుంటే అసహ్యం పుట్టించేది రొమాన్స్ అనుకుంటే సహజం అయిపాయె!అన్నట్టు లూయీసు డెంబిట్జు బ్రండీసు గారి గురించి ఇంకో మాట చెప్పాలండోయ్, మర్చే పోయా - ఆయన American Zionist Leader కాబట్టే వాళ్ళు ఇతన్ని సుప్రీం కోర్టుకు రికమెండ్ చేశారు!

అక్కడ అమెరికా అలా యుద్ధానికి కదిలిందో లేదో ఇక్కడి British Zionistలు తమకు ఒక అధికారికమైన పత్రాన్ని ఇవ్వమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగారు. 1917 నవంబర్ 2 Arthur James Balfour తన లెటర్హెడ్ మీద స్వదస్తూరితో ఒక ఉత్తరం రాసి స్టాంపు కొట్టి ఇచ్చాడు - "Balfour Declaration"తో పాలస్తీనా దేశం ఏర్పడిపోయింది.

1919 నాడు యుద్ధం ఆపేసి శాంతిప్రియత్వాన్ని చాటుకుందామన్న జర్మనీ వాళ్ళకి Rothschilds పెద్ద టంకిజెల్ల కొట్టారు. first world war అనే బృహత్త్తరమైన కార్యక్రమానికి తాము జర్మనీ వాళ్ళకి ఇచ్చిన అప్పుల్ని యుద్ధంలో వోడిపోయామని ఎగ్గొట్టెయ్యకుండా చెల్లగొట్టాలి కదా, బాకీ వసూలు కార్యక్రమానికి Versailles peace conferenc అని పేరు పెట్టుకుని Bernard Baruch అనే Ashkenazi Jew 117 మందితో కలిసి వెళ్ళి పాలస్తీనా ఏర్పాటు విషయం చెప్పి విషయం కూడా కదిపాక గానీ పిచ్చి జర్మన్లకి లైటు వెలగలేదు - అమెరికా ఎందుకు తమ మీద యుద్ధానికి వచ్చిందో!

జర్మన్లకి యూదులు తమని మోసం చేశారని అర్ధమైంది - నిజానికి అమెరికాని యుద్ధంలోకి దించడానికి Ashkenazi Jewలు చేసిన విషప్రచారమే ఇవ్వాళ్టికీ జర్మన్లని క్రూరులని చేసింది తప్ప జర్మన్లు ఘాతుకాలు చేశారనేటందుకు ఆధారాలు లేవు. పైన, అప్పటి వరకు జర్మనీ యూదులతో చాలా స్నేహంగా ఉంది!1822లో చేసిన German Emancipation Edict అన్ని రకాల హక్కుల్నీ ఇస్తూ యూదులకి జర్మన్లతో సమానత్వం ఇచ్చింది. 1905లో కమ్యూనిస్ట్ తిరుగుబాటు ఫెయిలై పారిపోయి వచ్చినవాళ్ళని అక్కున జేర్చుకుంది.ఇవన్నీ తెలిసే Rothschilds జర్మన్లకు విలన్ ముద్ర వేసి అన్ని మిలియన్ల మంది అమాయకుల్ని చంపించి పాలస్తీనాని సాధించుకునేసింది - విచిత్రం ఏమిటంటే, ఆనాటికి పాలస్తీనాలో యూదులు 1% కన్న తక్కువే!ఇంతకీ Versailles peace conferenceకి హోస్టు ఎవరో తెలుసా - ఇంకెవరు, Baron Edmond de Rothschild గారే!

Versailles peace conference  యొక్క అసలు ఉద్దేశం యుద్ధాలకు ముగింపు పలికే new world government ఏర్పాటు చెయ్యడానికట - పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్టు లేదూ యవ్వారం!"League of Nations" అని పేరు పెట్టి చాలా హడావిడి చేసి పేరంటానికి రమ్మని అందర్నీ పిలిచినప్పటికీ ఒక్క ముత్తైదువ కూడా తొంగి చూడక  ఉసూరు మనాల్సి వచ్చింది - మన అదృష్టం కొద్దీ!

1933 జనవరి 30 Adolf Hitler అనే ఉద్దండుడు Germanyకి Chancellor అయ్యాడు. అతని రాజకీయ వైభవమే యూదులు మొదటి ప్రపంచ యుద్ధంలో తమని విలన్లుగా నిలబెట్టిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే నినాదం వల్ల పెరిగింది కాబట్టి సహజంగానే ప్రభుత్వంలోని కీలకమైన స్థానాల నుంచి యూదుల్ని, ముఖ్యం కమ్యునిష్టుల్ని తీసి పారేశాడు.జూలై కల్లా యూదులు పొలోమంటూ Amsterdam పోయి World Conference పెట్టుకుని హిటలరు తమని re-instate చెయ్యాలని డిమాండు చేశారు.

అసలికి హిట్లర్ Chancellor అయ్యిందే యూదుల్ని దంచడానికయితే అమ్మా బాబు అనంగనే వాడెట్ల వింటడు?ఇంగ వుడ్రౌ విల్సను గార్ని లంగాబొందు కేసుల ఇరికించి పిలకని దొరకబుచ్చుకున్న Samuel Untermyer గాడు వమేరీకా తిరిగి రాంగనే రేడియల ఒక స్పీచు ఇరగ నూకిండు!అది 1933 ఆగస్టు 7 New York Times అచ్చున గూడ పడ్డది.అబ్బో, అసలు యూదుడే గాని Ashkenazi గాడు యూదులు మస్తు గొప్పోల్లనీ యూదుల మూలంగనే జిందగి మొత్తం పరేషానీ లేకుండ నడుస్తానందనీ శాన జెప్పిండులే!వాని ముచ్చట్లల్ల "...the Jews are the aristocrats of the world...Our campaign is...the economic boycott against all German goods, shipping and services...What we are proposing...is to prosecute a purely defensive economic boycott that will undermine the Hitler regime and bring the German people to their senses by destroying their export trade on which their very existence depends......Each of you, Jew and Gentile alike...must refuse to deal with any merchant or shopkeeper who sells any German-made goods or who patronizes German ships or shipping." అన్న ముక్క ఒక్కటి సాలు ఆడెంత ఎదవో తెల్వనీకి - మల్ల సూటూ బూటూ యేసి నా అంత మంచోడు లేడన్నట్టు ఉంటదు, చెత్త నా కొడుకు!

అన్నా!షికారీలు మెకాల్ని గూడ తిండి దినేటప్పుడు గానీ దప్పిక దీర్చుకునేటప్పుడు గాని కొట్టరు - మాదర్చోదు జర్మనీని కడుపు మీద గొట్టిండు!జర్మనీల మూడింట రెండొంతుల మంది వాండ్ల సరుకుల్ని ఎక్స్పోర్టు జెయ్యంగ వచ్చిన సొమ్మునించి తీసి తిండిని బైట్నుంచి కొనుక్కు తింటరు.మరి, ఎక్స్పోర్టులు బందయితె తిండి గూడ బందయితది గద!

వమేరీకా యూదు గొర్రిలు మేడిన్ జర్మనీ షాపుల్ని రచ్చ రచ్చ జేసిన్రు!జర్మనీల జూస్తె మొదల శాంతం, శాంతం అన్నోల్లు గూడ పొట్టలు మాడిన కాణ్ణించి జర్మనీల ఉన్న యూదుల షాపుల్ని రచ్చ రచ్చ జేసిన్రు!జర్మన్లసుమంటి మంచోల్లని మోసం జేసి దొంగోల్లని టముకేసిన మాదర్చోదులు మల్ల హిట్లర్ని గూడ బద్నాం జేసుడు ఇట్లనె మొదలయ్యిందప్పా!

1939 నాటికి రెండవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్దం అవుతున్నది!ప్రపంచ స్థాయిలో రసాయన పరిశ్రమనీ జర్మనీ దేశపు ఉక్కు పరిశ్రమనీ శాసిస్తున్న I.G. Farben  ఉత్పత్తుల వేగాన్ని పెంచటం జర్మనీకి కావలసిన ఆయుధాలను సమకూర్చటానికే అన్నది స్పష్టం. దీనిని నియంత్రిస్తున్న Rothschilds బ్యాంకింగ్ కంపెనీ యూదుల్నీ బానిసల్నీ కాన్సెంట్రేషన్ క్యాంపుల నుంచి తరలించి లేబర్ ఖర్చులు లేకుండా చేసింది. యూదుల్ని చంపటానికి ఉపయోగించిన Zyklon B gas పాపాత్ముడి తయారీయే!

సెప్టెంబర్ 1 జర్మనీ పోలండుని ఆక్రమించటంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది.జర్మన్ ప్రభుత్వంలో ఉన్న క్రైస్తవులు Rothschild పెట్టుబడితో ప్రభుత్వంలోకి వచ్చిన రష్యన్ కమ్యునిష్టులు క్రమేణ బలం పెంచుకోవడాన్ని గమనించి అది గనక మరింత పెరిగితే క్రైస్తవ ద్వేషులైన యూదు కమ్యునిష్టులు మొత్తం భూమి మీదనే క్రైస్తవులని బతకనివ్వరని భయపడ్డారుయుద్ధం మొదలయ్యాక ఇతరుల్ని భయపెడుతుందనేది అందరికీ తెలుస్తుంది గానీ యుద్ధం మొదలయ్యేది కూడా దాన్ని మొదలు పెట్టినవాడి భయం నుంచే అనేది చాలా కొద్దిమందికే తెలుస్తుంది!

Ashkenazi యూదులైన Zionist ఉద్యమ నేతలకి సామాన్య యూదుల కష్టాల మీద ఎంత గొప్ప సానుభూతి ఉంటుందో Jewish Agency Rescue Committeeకి అధ్యక్షత వహిస్తున్న Izaak Greenbaum అనే పెద్దమనిషి Zionist Executive Council ముందు 1943 ఫిబ్రవరి 18 "If I am asked, could you give from the UJA (United Jewish Appeal) monies to rescue Jews, I say, no and I say again no!" అని చెప్పిన మాటల్ని బట్టి తెలుసుకోవచ్చును!యూదుల్ని కాపాడటం కోసం పెట్టిన Rescue Committeeకి సంబంధించిన పెద్దమనిషే వాళ్ళకి చచ్చినా సాయం చెయ్యనంటున్నాడు కదూ!దీనికే నిర్ఘాంతపోతే "One cow in Palestine is worth more than all the Jews in Poland!" అని ఒక దేశంలో ఉన్న యూదుల్ని అందర్నీ ఒక దేశంలో ఉన్న ఒక ఆవుతో సమానం చెయ్యడం చూస్తే బలహీన మనస్కులు గుండాగి చచ్చిపోతారేమో - అసలు వాళ్ళు మనుషులేనా?

ప్రపంచం నలుమూలలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తమ కష్టంతో వైభవంగా బతికే యూదుల్ని పశువులు ఎంత భయపెట్టకపోతే ఎడారి దిబ్బకి పోయి దరిద్రంలో బతకాలనుకుంటారు, మీరే చెప్పండి!వాళ్ళ వ్యాపారం కోసం ఒక సైన్యం కావాలి, వాళ్ళ సైన్యం కోసం ఒక దేశం కావాలి, వాళ్ళ దేశం కోసం పౌరులు కావాలి - అందుకోసం మహానగరాల్లో ఆనందకరమైన జీవితం గడుప్తున్న కష్టజీవులైన యూదుల్ని ఎర్రని ఎడారిలో బతకటానికి సిద్ధం చెయ్యాలి, అందుకోసం మిలియన్ల కోట్లమంది యూదుల్ని చంపి భయభ్రాంతుల్ని చేస్తున్నారు.

1944 November 6 Middle East వ్యవహారాలను చూడటం కోసం అక్కడే ఉంటున్న Lord Moyne అనే British Minister హత్యకు గురయ్యాడు. assassination చేసింది Stern Gang అనే Jewish terrorist group - దీన్ని నడుపుతున్నది తర్వాత కాలంలో Israelకి Prime Minister అయిన Yitzhak Shamir! ఒక్కటే కాదు, ఇలాంటి ఘనకార్యాలు ఆయన చాలా చేశాడు.వాటిలో ఒకటి Count Folke Bernadotte అనే ఒక Middle Eastకి సంబంధించిన United Nations representative హత్య - పాపం, ఆయన పాటికి ఆయన World War II అప్పుడు German camps నుంచి 21,000 మందిని విడిపించి తీసుకొచ్చాడు గానీ Yitzak Shamir గారికి anti-Zionist అనిపించేసరికి లేపేశారు.

1945నాటికి Second World War ఆగిపోయింది, పూర్తయిపోయింది, అంతమైపోయింది - మాట వాడినా ఒకే అర్ధం వస్తుంది.అయితే, ప్రపంచయుద్ధం ఆగిపోవడం ఎందుకు జరిగింది అని అడిగితే Rothschilds వ్యాపారం పూర్తయిపోయింది గనక అనే జవాబు వస్తుంది.మరి, Rothschilds వ్యాపారం పూర్తయిపోవడం ఎప్పుడు జరిగింది అని అడిగితే పిండుకోవలసిన సంపద మొత్తం అంతమైపోయాక అనే జవాబు వస్తుంది - అది దురాశ, దౌర్జన్యం, భీబత్సం, దుఃఖం అనేవి ఒకేసారి దోపిడీ చేసేవాళ్ళనీ దోపిడీకి గురయ్యేవాళ్ళనీ వశపరుచుకున్న చోట నడిచే వీలా వినోదం!

యుద్ధాన్నైనా సరే హఠాత్తు సన్నివేశాలకి తావివ్వకుండా ప్లాను వేసుకునే చేస్తారు - జర్మనీ మీద అంత భీబత్సమైన స్థాయిలో దాడి జరిగినప్పటికీ I.G. Farben plants మాత్రం దాడికి గురి కాలేదు,యుద్ధం పూర్తయ్యే సమయానికి అక్కడక్కడా చిన్న రిపేర్లతో 15% damageతో ఆపరేషన్ కష్టం, తల్లీ బిడ్డా క్షేమం అన్నట్టు ఉన్నాయి!

Nazi War Crimes మీద విచారణ జరిపి జర్మనీని శిక్షించడం కోసం వేసిన tribunals అన్నీ హిట్లరుని దుర్మారుడని గోరంతల్ని కొండంతలు చేసి చెప్పాయే తప్ప హిట్లరుకి అమెరికా గానీ Rothschilds గానీ పెట్టిన పెట్టుబడులను గురించి మాత్రం దాటవేశాయి.

ఇటువైపున బ్రిటన్ నుంచి పాలస్తీనాను స్వతంత్రదేశం అనే ముద్రను రాబట్టుకున్న Rothschilds అటువైపున ఆమెరికా ప్రెసిడెంటు చేత అరబ్బుల పక్షం అయ్యేటట్టు చేసి పాలస్తీనా ఏర్పాటుకు అడ్డంకులు కల్పించి 1945 నాటి అమెరికా అధ్యక్షుడు Franklin D. Roosevelt చేత United States would not intervene without consulting both the Jews and the Arabs in that region అని చెప్పించింది.

1948 నాటి వర్షాకాలంలో అమెరికాకి 33 ప్రెసిడెంట్ అయిన Harry S. Truman గారికి Rothschilds ఒక తాయిలం ఇచ్చారు - ఎన్నికల ప్రచారం కోసం $2,000,000 విరాళం ఇస్తానన్నారు."వార్నీ, మరీ ఇంత దాతృత్వమా!" అని కళ్ళు తిరిగి పడిపోమాకండి, Rothschilds వూరికే ఇస్తారేంటీ ఆశ దోశ అప్పడం!Israel అనే Rothschilds పెత్తనం కింద అణిగిమణిగి పడివుండటం తప్ప మరే ప్రత్యేకత లేని దేశానికి సర్వసత్తాక సార్వభౌమాధికార గణతంత్ర రాజ్యం హోదా ఇస్తేనే తాయిలం ఇస్తానని మెలిక పెట్టింది - చస్తాడా  ఇవ్వక, అంత చవులూరించే తాయిలం గురించి తల్చుకుంటుంటేనే నోరూరుతుంటేనూ!

వాళ్ళు వూరించిన ఒక గంటలోనే అరబ్ మెజారిటీ ప్రాంతమైన పాలస్తీనా భూభాగం నడిమధ్యన ఇజ్రాయేల్ అనే యూదుల ప్రత్యేక దేశం ఏర్పడిపోయింది.Rothschilds విసిరిన మాంసం ముక్కని కడుపార భుజించి తోక వూపుతున్న అమెరికాయే ఇజ్రాయేలుని ప్రపంచానికి ఒక స్వతంత్ర దేశం పేరున పరిచయం చేసిన మొదటి దేశం.

ఇజ్రాయేల్ పతాకం ఆవిషకరించడింది!యూదులు గొగొగొల్లు మన్నారు!Rothschild తమకు ప్రీతిపాత్రమైన Red Hexagramకి రంగు మార్చి నీలం రంగులో పెట్టారు, అయినా యూదులు అది సైతాను గుర్తు అని గుర్తు పట్టేశారు!పోన్లే సర్దుకు పోవచ్చు కదా అనుకోకండి - పతాకం లూసిఫర్ గుర్తు అయినప్పుడు దానికోసం పోరాడి చచ్చిపోతే లూసిఫరు కోసం తమ ప్రాణాల్ని అర్పించినట్లు అవుతుంది కదా!అక్కడ అంకెకి కూడా తక్కువున్న అమాయక యూదుల మాట చెల్లుతుందా? ఇజ్రాయేల్ దేశం Rothschilds కోసం Rothschilds చేత Rothschilds వల్ల ఏర్పడిన దేశం కాబట్టి సైతాను గుర్తు దేశపు జండాలో అలానే ఉండిపోయింది.

April 9 తెల్లవారు ఝామున future Israeli Prime Minister అయిన Menachem Begin నాయకత్వం వహిస్తున్న Irgun gang మరో future Israeli Prime Minister అయిన Yitzhak Shamir నాయకత్వం వహిస్తున్న Stern gang కలిసి Deir Yassin అనే Arab గ్రామం మీద దాడి చేసి సుమారు 200 మందిని చంపేశారు!

ప్రపంచ శాంతి కోసం ఆవిర్భవించిందని మనం నమ్ముతున్న United Nations అలా ఒక ప్రశాంతమైన పాలస్తీనాని ఒక స్వతంత్ర కయ్యాలమారి యూదు దేశంగానూ ఒక స్వతంత్ర కయ్యాలమారి అరబ్బు దేశంగానూ పనిగట్టుకుని విడగొట్టి రెండు శత్రుదేశాలను సృష్టించిన తర్వాత రెండు దేశాల ప్రజలూ ఇక ప్రశాంతంగా ఎట్లా ఉంటారు?మళ్ళీ May 15 ఇజ్రాయేలీలు ఒక సైనిక  దాడి చేశారు - ఈసారి పెద్ద పెద్ద loudspeakers పెట్టుకుని అప్పటికప్పుడు కొంపాగోడూ వదిలి పారిపోకపోతే కైమా కొట్టేస్తామని వార్నింగ్ ఇచ్చేసరికి  Deir Yassin massacre గుర్తొచ్చి సుమారు 800,000 మంది అరబ్బులు కకావికలైపోయి పొరుగునున్న అరబ్ దేశాలకి పారిపోతే వాళ్ళూ చేతులెత్తేశారు రష్యా నుంచి తెచ్చుకున్న ఇజ్రాయేలీల అత్యంతాధునికమైన ఆయుధ సంపత్తి ముందు నిలవలేమని!

దాడి లెక్కా డొక్కా లేకుండా జరిగింది కాదు - United Nations తమకి ఇజ్రేయేల్ పేరున జరిగిన తడిక చాటు యవ్వారం వల్ల అవిభక్త పాలస్తీనాలో కేవలం 57% శాతం భూమి మీద ఉన్న పెత్తనం ఒక్క దాడితో అవిభక్త పాలస్తీనాలో Rothschilds పెత్తనం కిందకి వచ్చిన భూమి ఒక్కసారిగా 78% శాతం అయ్యింది.సమైక్య ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఇక్కడ కూడా ఇలాంటి శత్రుత్వాలను మనం చూస్తూనే ఉన్నాం కదా.ఎందుకంటే, పాలస్తీనా విభజనకు వేసిన ఈక్వేషన్లూ ఆంధ్రప్రదేశ్ విభజనకు వేసిన ఈక్వేషన్లూ ఒకటే - ముఖ్యమైనది విభజించిన పద్ధతి కూడా ఒకటే!

యూదుల అక్రమ దాడిలో దోచుకోబడిన పారిపోయిన బఠానీల ఇళ్ళకీ ఆస్తులకీ వ్యాపారాలకీ ఒక్క రూపాయి నష్ట పరిహారం కూడా ఇవ్వకపోవటంతో అప్పటివరకు గౌరవప్రదమయిన బతుకులను గడిపినవాళ్ళు ఒక్కసారి కడుబీదలై నగరాల్లోని మురికివాడలకి తరలిపోయి అవాంచిత పౌరులైపోయారు!అలోపొలోమని ప్రాణాలరచేత పట్టుకుని పారిపోయేవాళ్ళలో birth certificates గురించిన యావ ఎక్కడుండి ఛస్తుంది - Israel తమ పౌరసత్వానికి సాక్ష్యాలు ఉన్నవాళ్ళు మాత్రమే తిరిగి రావచ్చునని చట్టం చెయ్యడంతో Rothschilds పశువుల పైశాచికత్వానికి బలైపోయిన 400,000 మంది అమాయక Palestinians ఎక్కడి వాళ్ళక్కడ కుక్కిన పేనుల్లా ఉండిపోయారు నేటి మరుభూముల మీద జీవఛ్ఛవాల వలె నిలబడి కనుల ముందరే మాయమైపోయిన ఒకనాటి సుందర ఉద్యానవనాలను పోలిన తమ బతుకులను మళ్ళీ పొందగలమో లేదోనని కలలు కంటూ!

David Ben-Gurion అనే Israel దేశపు father foundersలో ఒకడైన Ashkenazi Jew మొదటి ప్రధానమంత్రి అయ్యాడు - 1948 మే 21 ఆయన తన డైరీలో "The Achilles heel of the Arab coalition is the Lebanon. Muslim supremacy in this country is artificial and can easily be overthrown. A Christian State ought to be set up there, with its southern frontier on the river Litani.We would sign a treaty of alliance with this State. Thus when we have broken the strength of the Arab Legion and bombed Amman, we could wipe out Trans-Jordan, after that Syria would fall. And if Egypt still dared to make war on us, we would bomb Port Said, Alexandria and Cairo. We should thus end the war and would have but paid to Egypt, Assyria and Chaldea on behalf of our ancestors." అని రాసుకోవడాన్ని బట్టి ఇజ్రాయేల్ ఏర్పాటు వెనక ఉన్న ప్రాధమ్యాలు అర్ధం అవుతున్నవి కదా!

ఇప్పుడు మన దేశపు రాజకీయాల్ని కుదిపేస్తున్న పెగసస్ ఇజ్రాయేలు నుంచే దిగుమతి కావడం కాకతాళీయం కాదు.1951 ఏప్రిల్ ఒకటిన Israel ప్రపంచంలో కల్లా అత్యంత నీచమైన Secret Intelligence Agency అయిన Mossadను స్థాపించింది.తనకంటూ తక్షణ ప్రమాదాలు ఏవీ లేవు కాబట్టి ఆత్మరక్షణ కోసం కాదు దీని ఏర్పాటు చేసింది - Rothschilds+Illuminati-Ashkanazi లక్ష్యమైన నూతన ప్రపంచ రాజ్యం ఏర్పాటు కోసం, వాళ్ళ చల్లని నీడలో తప్ప ఇంకెవరి అధీనంలోనూ బతకలేమని సమస్త జనుల్నీ ఒప్పించడం కోసం అవసరమైనన్ని యుద్ధాల్ని రప్పించడం కోసమే దీన్ని ఏర్పాటు చేసింది!తన motto కింద ఏమాత్రం జంకు లేకుండా "By Way Of Deception, Thou Shalt Do War" అని గర్వంగా ప్రకటించుకున్న మొదటి సంస్థ ఇదే కాబోలు!

1967 నాటికి Zionist యూదులు పాలస్తీనా వాసుల్ని పెడుతున్న కష్టాల్ని చూసీ చూసీ ఇక ఓపిక నశించిపోయి అరబ్ ప్రపంచం తిరగబడాలని నిశ్చయించుకుంది.తొలి అడుగు Egypt, Jordan,  Syria ఒకేసారి తమ సైన్యాల్ని Israel సరిహద్దుల వెంబడి మొహరించడంతో పడింది.మలి అడుగు Israel ఒకేసారి మూడు దేశాల మీద దాడి చేసి Gazaలోని కొంత భాగాన్ని కలుపుకున్న Sinai ప్రాంతాన్ని Egypt నుంచీ West Bank, Jordan Riverలని Jordan నుంచీ కొట్టెయ్యటంతో పడింది - ముగ్గురు శత్రువులూ దిగ్భ్రాంతికి గురవ్వటంతో మూడో అడుగుకు కొంత విరామం ప్రకటించినట్టయి అసలు ప్రళయం విరుచుకు పడబొయే ముందరి స్మశాన ప్రశాంతత ఆవరించింది!

June 8 USS Liberty అనే warship మీద దాడి చేసింది Israel - Israeli aircraftతో పాటు motor torpedo boatsని కూడా ఉపయోగించి 34 మంది అమెరికన్ సిబ్బంది చనిపోయి 174 మంది గాయపడటానికి కారణమయ్యింది, ఈజిప్టు మీదకి తోసేసి అమెరికాని తన వైపున యుద్ధంలోకి లాగడానికి. వాళ్ళ ఖర్మ కాలి దొరికి పోయిన తర్వాత కూడా వాళ్ళు చెప్తున్న అబద్ధాలు చూడండి! అతి పెద్ద సైజులో రెపరెప లాడుతూ ఎగురుతున్న United States flagని వాళ్ళు దానికన్న 180 అడుగులు తక్కువ సైజులో ఉండే ఎప్పుడో out-of-service అయిపోయిందని అందరికీ తెలిసిన ప్రాచీన Egyptian horse carrier El Quseir అని పొరపాటు పడ్డారు - !

మరో విచిత్రమైన అబద్ధం international watersలో ఉన్నదాన్ని war zoneలోకి వచ్చిందన్నారు!సుమారు 75 నిముషాల పాటు ఒక జెండాని పేల్చేస్తే సైనికులు మరొక జండాని ఎగరెయ్యడం కూడా జరిగిన సుదీర్ఘమయిన దాడిని అనుకోకుండా జరిగిన ప్రమాదం అని మొక్కుబడి సంజాయిషీ ఇచ్చుకున్నారు."By Way Of Deception, Thou Shalt Do War." అనేది ఆదర్శం అయినప్పుడు ఇంతకన్న నీచమైన పనుల్ని కూడా గర్వంగా చెయ్యగలరు. మనబోటి వాళ్ళకి ఇలాంటివి తప్పులనిపిస్తాయి గానీ మరదల్నీ చెల్లెల్నీ కూతుర్నీ వీళ్ళెవరూ దొరక్క పిటపిటలాడుతూ ఉంటే పినతల్లినీ ఒకేలా చూసి పక్కలు పంచుకోగలిగిన వాళ్ళకి ఇలాంటివి తప్పులని అనిపించకపోవటం సహజమే కదా!

ఇంత భీబత్స రస ప్రధానమైన కధలో మధ్యన ఒక హాస్య కదంబం కూడా ఉందండోయ్!చావకుండా బతికి బట్టకట్టిన అమెరికన్ సైనికులకి అమెరికా ప్రభుత్వం ఇచ్చిన .బో.{ఉచిత బోడి సలహా:-P)} ఏమిటంటే ఇజ్రాయేలు తమ మీద దాడి చేసినట్టు ఎవరికీ లీక్ చెయ్యొద్దని! విషయం బైటికి పొక్కితే "national security"కి గొప్ప ప్రమాదం వాటిల్లుతుందని తను భయపడి వాళ్ళని భయపెట్టేసింది - !సరే, మీడియా ఎటూ Rothschilds పిడికిట్లోనే ఉంది కదా, పత్రికలు కూడా గప్ చిప్ సాంబార్ బుడ్డి అయిపోయాయి!ఇప్పటికి మీకు ఒక కఠోర సత్యం అర్ధం అయి వుండాలి - అత్యంత శక్తివంతం, దుర్నిరీక్ష్యం, ప్రపంచ దేశాలకి పెద్దన్న అని మనం భ్రమపడుతున్న అమెరికా ఇజ్రాయేలుకు సామంత రాజ్యం, ఇజ్రాయేలు చెప్పులు నాకే పెంపుడు కుక్క అనుకున్నప్పటికీ సాక్షాత్తూ అమెరికన్ అధ్యక్షుడు కూడా కాదనకపోవచ్చును!

తుది అడుగు June 9 Golan Heightsను Syria నుంచి కొట్టెయ్యటంతో పడింది - దీనితో ఇజ్రాయేలుకు కావలసిన మంచినీటిలో మూడోవంతు ఉచితం! అంతటితో యుద్ధం కధ కంచికి మనం మన ఇంటికి - ఇలాంటివన్నీ Adam Weishaupt  కాలంలోనో Albert Pike కాలంలోనో mossad పుట్టిన మొదటి రోజుల్లోనో ప్లాన్ చేసుకుని ఉంటారు. లేకపోతే ఒకేసారి మూడు దేశాల్నీ కంగు తినిపించే హఠాత్తు ప్రతిస్పందన వూహించలేనిదే, ఏమంటారు?

మాయా బజార్ సినిమాలో శకుని మామ తన గురించి "నా దుర్మారం నేను చెప్పుకుంటే తప్ప ఎవరూ తెలుసుకోలేరు, చెబుతాను - నాకేం భయం!" అని గొప్పలు చెప్పుకున్నట్టు Matityahu Peled అనే ఇజ్రాయేల్ సైన్యాధ్యక్షుడు Ha'aretz పత్రికలో 1972 మార్చి 19 "The thesis that the danger of genocide was hanging over us in June 1967 and that Israel was fighting for its physical existence is only bluff, which was born and developed after the war." అని తమ నీచత్వాన్ని గురించి ఎల్లరకు విశదం చేశాడు."By Way Of Deception, Thou Shalt Do War" అనేది ఆదర్శం అనుకున్న వాళ్ళ ధైర్యం అలాగే ఉంటుంది.

ఇవ్వాళ 9/11 అంటే తెలియని వాళ్ళు లేరు.Al Qaeda అనే ఉగ్రవాద సంస్థను నడుపుతున్న Osama bin Laden ఇదివరకే అమెరికాను భయపెట్టగలిగినది అతనొక్కడే అని ప్రకటించుకుని ఉండటం చేత తన ప్రతాపం చూపించడానికి ఘనకార్యం చేశాడని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు.స్వయంగా బిన్ లాడెన్ తనే ఘనకార్యం చేశానని చెప్పుకోవడం, కొన్నేళ్ళ తర్వాత పాకిస్తాన్ భూభాగం మీద అతన్ని వెంటాడి వేటాడి వధించడం చూసినవాళ్ళు ఎవరూ ఇప్పుడు నేను చెప్పబోయే అసలు కధని నమ్మలేరు.

2001 WTOని కూల్చినది కూడా అప్పుడు USS Libertyని తుక్కుతుక్కు చేసిన Israel ప్రభుత్వమే!ఇంకా విచిత్రం యేమిటంటే బ్రిటిష్, అమెరికన్ ప్రభుత్వాలు కూడా దొంగాటకంలో తోడుదొంగలే - వీళ్ళందర్నీ శాసిస్తున్న Rothschilds అమెరికన్ ప్రజల మెదళ్ళలో మెల్లమెల్లగా జాక్సన్ మహాశయుడి కాలం నాటి ఆశలు మోసులు వేస్తున్నాయని అనుమానం వచ్చి "మా నుంచి స్వతంత్రం కోరుకుంటే మీకు విధ్వంసమే గతి!మాకు విధేయత చూపిస్తేనే మీకు భద్రత ఉంటుంది!" అని సుకుమారమైన పద్ధతిలో చెప్పాలని ఒకనాడు Germany గడ్డమీద రగిల్చిన Reichstag Fire సన్నివేశాన్ని మరోసారి మరో శైలిలో రక్తి కట్టించారు, అంతే!

ఉత్తినే Rothschilds ఎంగిలి చెయ్యి కూడా విసరదు కదా - సరిగ్గా 9/11 విధ్వంసం జరిగిన నెల తర్వాత అమెరికా Afghanistan మీద దాడి చేసింది, Afghanistan చేసిన పాపం అప్పటికి Rothschild ఆధారిత central bank లేని ఏడు దేశాల్లో ఒకటై ఉండటమే.బిన్ లాడెన్ దూలకొద్దీ ఒకసారి తనే చేశానని గొప్పలు చెప్పుకున్నప్పటికీ 2002 సెప్టెంబర్ 17 Al Jazeeraకు "The U.S. government has consistently blamed me for being behind every occasion its enemies attack it. I would like to assure the world that I did not plan the recent attacks, which seems to have been planned by people for personal reasons." అనే కబురు పంపించాడు.

అతని సంగతి చివర్లో చూద్దాం గానీ మొదట ఇజ్రాయేలు ప్రమేయాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించే సాక్ష్యాలు ఏమిటో చూద్దాం.9-11 జరగటానికి నాలుగు రోజుల ముందు Mohamed Atta అనే హైజాకర్ల నాయకుడు తన బృందంతో కలిసి Pro Israeli lobbyist అయిన Jack Abramoff అనే Ashkenazi Jewకి సంబంధించిన casino boatsలో ఒకదానిమీద చాలాసేపు గడిపారు - దానికి కారణం గానీ అవసరం గానీ ఇప్పటి వరకు తెలియదు.

ఆఖరికి అనుమానం AMDOCS, Comverse Infosys అనే రెండు ఇజ్రాయేలీలు నడుపుతున్న కంపెనీల మీద పడింది.AMDOCS కంపెనీ అమెరికాలోని అన్ని ఫోన్ కంపెనీలకీ బిల్స్ తయారు చేస్తుంది - ఎవరు ఎవరితో ఎంతసేపు మాట్లాడారు అన్న గుట్లుమట్లు అన్నీ తెలుసు దానికి!

Comverse Infosys కంపెనీ law enforcement department కోసం telephone callsని వినడం కోసం tapping equipment తయారు చేస్తుంది.అయితే, దీని development budgetలో సగాన్ని Israeli government భరిస్తున్నది.అంటే, అమెరికా  ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన అంతర్గత నిఘా విభాగంలోకి కూడా ఇజ్రాయేల్ దొడ్డిదారిన చాలా కాలం క్రితమే చేరుకునేసింది!

FBI చేస్తున్న దర్యాప్తు ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి United States ప్రభుత్వం యొక్క లోలోపలి పొరలలోకి కూడా వ్యాపించిన foreign spy ring కనిపించి వాళ్ళకి కళ్ళు చెరిరిపోయినాయి - అదీ Israel గొప్పతనం! 9-11 కేసులో అరెస్టయిన అనుమానిత గూఢచారుల్లో సగం మంది ఇజ్రాయేలీయులే.

ఒక వింత కాని వింత ఏమిటో తెలుసా!సరిగ్గా 9-11 ఒక అయిదుగురు ఇజ్రాయేలీయులు World Trade Towers కూలిపోయినందుకు కేరింతలు కొడుతూ పోలీసులకి దొరికిపోయారు.వాళ్ళు Urban Moving Systems ఉద్యోగులని భావిస్తున్నారు.వాళ్ళ దగ్గిర నకిలీ పాస్పోర్టులు ఉన్నాయి, బోల్డంత డబ్బూ దొరికింది.వాళ్ళలో ఇద్దరు Mossad సభ్యులని తర్వాత బయటపడింది.సాక్షుల కధనం ప్రకారం మొదటి ప్రేలుడు జరిగే సమయానికి వాళ్ళు Liberty Park దగ్గిర జరుగుతున్నదీ జరగబోయేదీ ముందే తెలిసిన వాలకాలతో కనిపించారు.పోలీసులు మాత్రం వాళ్ళని మామూలు ఇంటరాగేషన్ చేసి ఇజ్రాయేలుకి పంపించేశారు!

Urban Moving Systems అనేది Mossad సభ్యులకి విడిది కోసం ఏర్పాటు చేసిన ఒక ముసుగు సంస్థ - యజమాని ముందే కంపెనీ ఎత్తేసి ఇజ్రాయేలుకి పారిపోయాడు!ఇప్పటికి United States Government 9-11 ప్రేలుడుకీ ఇజ్రాయేలీ ఏజెంట్లకీ సంబంధం ఉందని గుర్తు పట్ట్టింది. మొత్తం కుట్రకోణం Carl Cameron నడుపుతున్న Fox News నాలుగ్ భాగాల కధనం వేసి బయటపెట్టిందే!AIPAC లాంటి ప్రముఖ యూదు సానుకూల సంస్థలు తమ సైటునుంచి కధనాల్ని తొలగించమని Fox News  యాజమాన్యం మీద ఎంతో ఒత్తిడిని ప్రయోగించాయి.

మరొక వింత కాని వింత ఏమిటో తెలుసా!సరిగ్గా 9-11 attacks జరగటానికి రెండు గంటల ముందు World Trade Towersకి మొన్ని గజాల దూరంలో ఉన్న Odigo అనే Israeli companyకి ముందస్తు బెదిరింపు అంతర్జాల హెచ్చరిక వచ్చింది.పాపం, యజమాని పంపినవాళ్ళ IP ఇచ్చినప్పటికీ FBI దాన్ని పట్టించుకోలేదు - ఎందుకనో!attacks జరగటానికి ముందే American Airlines, United Airlinesలలో కొన్ని మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుక్కింగులు జరిగాయి. టిక్కెట్లు కొన్నవారి వివరాలను పరిశోధిస్తామని చెప్పిన FBI వాటి వివరాలను మాత్రం బహిర్గతం చెయ్యటానికి నిరాకరించింది - బహుశా అవన్నీ ఇజ్రాయేలు వైపుకి వెళ్ళి ఉంటాయి!

అసలైన కొసమెరుపు యేమిటంటే, World Trade Center మీద దాడి జరిగిన వెంటనే అనేక మంది రాజకీయ నాయకులకీ మీడియా అధిపతులకీ వాటిని తెరిచిన వాళ్ళకి anthrax బాక్టీరియాని అంటించే ఆకాశరామన్న ఉత్తరాలు పోష్టు ద్వారా వెళ్ళాయి.అదివరకే Al-Qaeda ట్రిక్కును ప్రయోగించిన ఊదాహరణలు ఉండటంతో 9-11 ప్రేలుళ్ళను నెట్టేసినట్టు దీన్ని కూడా వాళ్ళ మీదకే నెట్టేద్దామనుకున్నారు, కానీ విచారణ కొంచెం నిజాయితీగా చేసేసరికి అక్కడ వాడిన anthrax బాక్టీరియా United States వారి military laboratory యొక్క సృష్టి అని తేలడంతో దేశం పరువు సొఘం ఢమాల్!

FBIకి అది అరబ్బులను గురించి పదే పదే అవాకులూ చెవాకులూ వాగుతూ employers నుంచి చివాట్లను తిన్న Ashkenazi Jew అయిన Dr. Philip Zack యొక్క హస్తలాఘవం అని తెలిసింది.ఇక్కడి నుంచి ఇటు FBI అటు మీడియా కేసు గురించి గప్ చుప్ సాంబారు బుడ్డి అయిపోయాయి.

WTC దాడికి వారం ముందు Zim Shipping Company తన ఆఫీసుల్ని WTCతో కుదుర్చుకున్న లీజు ఒప్పందాన్ని $50,000 నష్టానికి రద్దు చేసుకుని వేరే చోటుకి తరలించుకుపోయింది. కంపెనీలో సగం భాగస్వామ్యం ఇజ్రాయేల్ ప్రభుత్వానిది - అనగా Rothschilds వాళ్ళది!

ఇక సుదీర్ఘమయిన కధనానికి ఫినిష్షింగ్ టచ్ ఇస్తున్నాను కాసుకోండి!October 3 Israeli Prime Minister హోదాలో Ariel Sharon గారు Shimon Peres అనే Ashkenazi Jew ముందు "Every time we do something you tell me America will do this and will do that....I want to tell you something very clear, don't worry about American pressure on Israel. We, the Jewish people, control America, and the Americans know it" అని ప్రగల్భించినట్లు Kol Yisrael radio వినిపించింది.పనిలో పని బిన్ లాడెన్ గురించి కూడా కొసమెరుపు చెప్పేస్తే పనైపోతుంది కదూ బాబూ!

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇజ్రాయేలు అమెరికా చేత వాళ్ళనీ వీళ్ళనీ లొంగదీసుకోవటానికి అమెరికా మీద దాడులు చెయ్యటం చూసి తను కూడా అదే ట్రిక్కు ప్లే చెయ్యాలనుకున్న ఇమిటేషను సరుకు తప్ప ఒరిజినాలిటీ లేదు.అతని యావ మొత్తం అమెరికాని ఇజ్రాయేల్ తరహా దాడుల్తో భయపెట్టి లొంగదీసుకుని ఆఫ్ఘనిస్తాన్ మీదకి ఉసి గొల్పాలనే తప్ప ఇస్లామిక్ స్టేట్, ప్రపంచాధిపత్యం లాంటి పెద్ద కోరికలు లేవు.చూసింది మాత్రమే అర్ధం చేసుకోగలిగిన బిన్ లాడేన్ అమెరికా ఇజ్రాయేలుకి భయపడటానికి అక్కడ దాక్కుని ఉన్న ఇల్యూమినాటీ ఉనికిని గుర్తించలేకపోయాడు.ఇల్యూమినాటీకి మిత్రులూ, శత్రువులూ, అభిమానులూ, అనుకరించేవాళ్ళూ, అనుసరించేవాళ్ళూ అని తేడా లేదు - Ashkenazi Jewలు కానివాళ్ళని అంతం చెయ్యడంలో వలపక్షం చూపించని సమవర్తులు వాళ్ళు!

Paul Findley అనే మాజీ అమెరికన్ కాంగ్రెసు సభ్యుడు Deliberate Deceptions: Facing the Facts About the U.S. Israeli Relationship అనే పుస్తకాన్ని ప్రచురించాడు.అందులో చెప్పిన లెక్కల్ని చూస్తుంటే సూపర్ పవర్ అని మనం భ్రమపడుతున్న అమెరికా ఎంత దయనీయమైన పరాధీనతలో మగ్గుతున్నదో తెలిసి జాలి వేస్తుంది!అమాయకమైన ముఖంతో అసహాయులైన యూదుల కోసం ఏర్పడిన చిన్న దేశం అనిపించే ఇజ్రాయేల్ ఒక్కటే ఇవ్వాళ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న దుష్టశక్తి అని తెలిసి భయం వేస్తుంది!

1955 నుంచి 1992కి మధ్యనే Israel దురగతాలను ఖండిస్తూ 65 United Nations Member Resolutions నమోదయ్యాయి, United Statesలోని వీటో పవర్ ఉన్న వాళ్ళు వీటో చేసిన 30 కూడా కలిపితే 1993 నాటికి మొత్తం 95 అవ్వాల్సింది! 65 మాత్రమే కదా అనుకోకండి,అది ఇలాంటి మిగిలిన అన్ని దేశాల మీద నమోదయిన Member Resolutions మొత్తం కన్న ఎక్కువ!

మన దేశం మీద పాకిస్తాను వైపు నుంచో చైనా వైపు నుంచో ఒక్క Member Resolution నమోదయినా అవమానం కింద భావించి హడావిడి చేసే మనకి ఇజ్రాయేల్ అసలు వీటిలో ఒక్కదాన్నీ పట్టించుకోకుండా వెంట్రుకముక్క కింద తీసిపారేస్తున్నదని తెలిస్తే, అలాంటి ఐక్యరాజ్యసమితిసభ్యత్వం మనకి ఉందని గర్విస్తున్నందుకు సిగ్గు వేస్తుంది!

USS Liberty మీద ఇజ్రాయేల్ దాడి చేసినప్పుడు ఐక్యరాజ్యసమితి వ్యతిరేక తీర్మానం చేసిన సందర్భంలో Aba Eban అనే Israeli Foreign Minister కనీసపు ఆందోళన కూడా లేకుండా  If the General Assembly were to vote by 121 votes to 1 in favor of, "Israel," returning to the armistice lines (pre June 1967 borders), "Israel," would refuse to comply with the decision(New York Times – 19 June 1967) అని ఐక్యరాజ్యసమితిని ముఖాన కొట్టినట్టు చెప్పేశాడు.

జై శ్రీ రాం!

No comments:

Post a Comment

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...